Monday, June 2Welcome to Vandebhaarath

Tag: Illegal Construction

Crime

Vadodara Gangrape | బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇళ్లకు వాట‌ర్‌, క‌రెంట్ క‌ట్‌

Vadodara | గుజరాత్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి (Vadodara Gangrape ) పాల్పడిన కేసులో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు అనుమానితుల ఇళ్లకు విద్యుత్, డ్రైనేజీని డిస్‌కనెక్ట్ చేసింది. నిందితుల ఇండ్ల నిర్మాణాల‌కు మునిసిపాలిటీ నుంచి అనుమ‌తి లేద‌ని పేర్కొంటూ నోటీసు అందించిన 72 గంటల తర్వాత అధికారులు తాజాగా క‌రెంటు, డ్రెయినేజీ క‌నెక్ష‌న్ ను క‌ట్ చేశారు. అక్టోబర్ 4న వడోదర నగర శివార్లలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబర్ 7న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసేందుకు బృందాలు వచ్చాయి. మూడు రోజుల క్రితం వ‌డోద‌ర మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (VMC) నోటీసు ఇచ్చింది. దాని తర్వాత నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్‌లను గడువు ప్రకారం కట్ చేసినట్లు తెలిపారు. నిందితులు నిర్మించిన ఇళ్లకు బిల్డింగ్ పర్మిషన్ లేదని VMC నోటీసులో పేర్కొన్నారు. ఇంతలో, వ...
Trending News

Shimla mosque row | రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయడానికి 30 రోజుల గ‌డువు

Shimla mosque row | సిమ్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, మునిసిపల్ కమిషనర్ కోర్టు శుక్రవారం సంజౌలిలోని మసీదుకు సంబందించి రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. అయితే గతంలో తీర్పు వెలువడే వరకు మసీదుకు సీల్ వేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేశామని మండి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్‌ఎస్ రాణా తెలిపారు. విచారణలో మ‌సీదు నిర్మాణాన్ని ఆమోదించలేదు, మ్యాప్ ఆమోదించ‌డలేదు. కాబట్టి ఇది చట్టవిరుద్ధమని కోర్టు నిర్ధారించింది. మసీదును పాత రూపంలోనే పునరుద్ధరించాలని కోర్టు తీర్పునిచ్చింది. మసీదు కమిటీ.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకపోతే, మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తుంది. మసీదు కమిటీ కూడా 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. హిందూ సంస్థల నిరసనలు మరోవైపు హ...
National

Himachal Pradesh | సిమ్లాలో భారీ నిరసన.. అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్‌

Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ రాజ‌ధాని సిమ్లాలోని సింజౌలి మసీదు (Mosque) అక్రమ నిర్మాణాన్ని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ.. హిందూ సంస్థలు, బిజెపి కార్యకర్తలు, స్థానికులు గురువారం నిరసన తెలిపారు. నివేదికల ప్రకారం, సంజౌలిలోని మార్కెట్ పక్కనే ఉన్న‌ మసీదు చ‌ట్ట‌విరుద్ధంగా నిర్మించార‌ని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని నినాదాలు చేశారు. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రంలో మసీదు నాలుగు అంతస్తులుగా ఉండగా, కేవలం రెండున్నర అంతస్తుల భవన నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉందని నిరసనకారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోనవసరం లేదని సీఎం సుక్కు అన్నారు. వలసదారులపై ఆందోళనలు ఇదిలా ఉండ‌గా హిమాచల్ ప్రదేశ్ లో ఇతర దేశాల నుంచి వ‌ల‌స‌దా...
Exit mobile version