Saturday, March 15Thank you for visiting

Tag: YouTube

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

Trending News
PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కీల‌క‌మైన మైలు రాయి డిజిటల్ ప్రపంచంలో ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన‌ ప్రజాదరణను చాటుతుంది. ఈ మైలురాయితో, ప్రధాని మోదీ ఇతర ప్రపంచ నాయకుల నుంచి తనను తాను వేరు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉండగా, దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌లకు వరుసగా 11.2 మిలియన్లు, 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. X లో PM మోదీ అభిమానుల సంఖ్య ఈ గణాంకాలను అధిగమించడమే కాకుండా సోషల్ మీడియాలో ఆయ‌న‌ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. భారత్ లో పీఎం మోదీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అసమానమైనది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం అరవి...

ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం… రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..

Special Stories
ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్లదే హవా.. ఏదో సరదాకు వీడియోలు తీయడం కాకుండా.. అదే ప్రధాన ఉపాధిగా ఎంచుకుంటూ ఎంతో మంది విజయం సాధిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రత్యేక గ్రామం ఉంది. ఆ ఊరికి వెళ్తే అడుగడుగునా యూట్యూబర్లే కనిపిస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలోని తులసి అనే గ్రామం యూట్యూబర్లకు ప్రసిద్ధి చెందింది. 10వేల జనాభా గల ఈ గ్రామంలో ప్రతీ వీధిలో ఇద్దరో ముగ్గురో యూట్యూబర్లు ఉన్నారు. రాయ్‌పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఈ తులసి గ్రామం ఉంది. ఈ గ్రామంలో 1100 మంది యూట్యూబర్‌లు ఉన్నారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా చురుకుగా ఉంటున్నారు. అయితే యూట్యూబ్ లో అద్భుతమైన కంటెంట్ తో వీడియోలు చేస్తున్న యువతను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తులసి గ్రామంలో కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సాహకంగా జిల్లా యంత్రాంగం ఆధునిక పరికరాలతో  కూడిన...
Exit mobile version