Telangana news | మహిళలలకు సర్కారు గుడ్ న్యూస్.. త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు
Telangana news : మహిళా దినోత్సవం (Womens Day 2025) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు కొత్తగా గోదాములు, రైస్ మిల్లుల బాధ్యతలను అప్పగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ (Secundrabad) పరేడ్ గ్రౌండ్లో శనివారం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి (Indira Mahila Shakthi) సమావేశాలకు భవనాలు ఉండాలని నిర్ణయించి ప్రతి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంఘం భవనానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు.
మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు
Telangana news : సోలార్ విద్యుత్ ప్లాంట్ల (Solar power Plants)ను మహిళా సంఘాల()కు అప్...