Tuesday, March 4Thank you for visiting

Tag: VC Sajjanar

TGSRTC Special Buses | బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు :

Telangana
TGSRTC Special Buses | రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సంద‌ర్బంగా ప్రయాణిల ర‌ద్దీకి అనుగుణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డించారు. మహాలక్ష్మీ పథకం కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సంవత్స‌రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడప‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తాయని తెలిపారు. దసరా పండుగ ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ...

TSRTC Latest News : ఫ్యామిలీ టికెట్లపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

Telangana
TSRTC Latest News : తెలంగాణ ఆర్టీసీ..  ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Free Bus scheme ) వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. TSRTC Latest News : ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి.. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా టైం పడుతోంది. ఫలితంగా బస్సు సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగిపోతోంది.. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఆలోచనతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని Tsrtc సంస్థ నిర్ణయించింది. సోమవారం (జనవరి 1, 202...

TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు

Telangana
TSRTC New Buses | రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలదించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న అధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్లతో 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. TSRTC New Buses  ఇందులో 400 ఎక్స్ ప్రెస్ ‌ బస్సులు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, తోపాటు 56 ఏసీ రాజధాని బస్సులను కొనుగోలు చేయనుంది. అలాగే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా హైదరాబాద్ నగరంలో 540, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 500 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలుచేపడుతుంది. ఈ కొత్త బస్సులన్నీ పలు విడుతల వారీగా వచ్చే సంవత్సరం మార్...
Exit mobile version