Tuesday, March 4Thank you for visiting

Tag: Utility News

Pension Scheme | అసంఘటిత కార్మికులకూ పెన్షన్.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా దరఖాస్తు చేయాలి ?

Business
Pension Scheme - PM Shram Yogi Mandhan Yojana : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు కూడా గొప్ప ప‌థ‌కాన్ని అందిస్తోంది. భారతదేశంలో వారి ప్రస్తుత ఆదాయం ఆధారంగా భవిష్యత్ కు భ‌రోసా ఇచ్చేందుకు పెన్ష‌న్ అందించే ప‌థ‌కం ఇది. అసంఘ‌టిక కార్మికుల కోసం ప్రభుత్వం 2019 లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కార్మికులకు ప్రతి నెలా పెన్షన్ అందిస్తారు. ఈ పథకం వల్ల ఏ కార్మికులు ప్రయోజనం పొందుతారో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం.. Pension Scheme : రూ. 3000 వరకు పెన్షన్ ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన తో ప్రధానంగా దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం ద్వారా, కార్మికులకు ప్రతి నెలా రూ. 3000...

Vishwakarma Yojana : విశ్వకర్మ యోజన కింద ప్రతిరోజూ రూ. 500 స్టైఫండ్, ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు..

Special Stories
PM Vishwakarma Yojana : దేశంలోని పేదల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. భారతదేశంలోని జనాభాలో ఎక్కువ భాగం చేతివృత్తుల వారు ఉన్నారు. ఇందులో కళాకారులు కూడా ఉన్నారు. చేతివృత్తుల వారికి ఉపాధి, సంక్షేమం కోసం భారత ప్రభుత్వం పిఎం విశ్వ‌క‌ర్మ‌ పథకం అమలు చేస్తోంది. 2023 సంవత్సరంలో, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన (Vishwakarma Scheme)ను ప్రారంభించింది. దీని కింద నైపుణ్య శిక్షణతో పాటు హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను కూడా అందిస్తుంది. ఈ స్కీమ్‌లో ఎవరికి ప్రయోజనాలు లభిస్తాయి.. ఈ ప‌థ‌కానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శిక్షణలో ప్రతిరోజూ రూ.500 ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమం కింద హస్తకళాకారులకు ప్రభుత్వం ద్వారా నైపుణ్య శి...

ప్రతి నెలా మీ నగదు ఆటోమెటిక్ గా కట్ అవుతోందా..? UPI AutoPay ను ఎలా ఆపాలో చూడండి..  

Business
How to Stop UPI AutoPay | సాధారణంగా మనం విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీచార్జ్  వంటి వివిధ యుటిలిటీ సేవలను ఉపయోగిస్తాము. ఈ సేవలు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్లులు వస్తుండగా,  నెల లేదా సంవత్సరం చివరిలో బిల్లులను చెల్లిస్తుంటాం. ప్రజలు తమ బిల్లులను సకాలంలో చెల్లించుకునేందుకు NPCI UPI వినియోగదారుల కోసం ఆటోపేను ప్రారంభించింది. ఇది నెల లేదా ఏడాదికి కట్టాల్సిన బిల్లులను సకాలంలో ఆటోమెటిక్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. యుటిలిటీ సేవలతో పాటు, యాప్ సబ్‌స్క్రిప్షన్, ఆన్‌లైన్ సేవలకు కూడా ఆటోపే అందుబాటులో ఉంది. How to Stop UPI AutoPay మీరు ఈ స్టెప్ లను ఫాలో అయి  మీ UPI ఖాతాలో ఏ సర్వీస్ కు Auto Pay యాక్సెస్ ఉందో  చెక్ చేసుకోవచ్చు. UPI ఖాతాలో ఆటో పే ఎలా చూడాలో కింది దశలను చూడండి. ఈ దశలు ఇతర UPI యాప్‌లకు సమానంగా ఉంటాయి. మీరు PhonePeలో మీరు దీన్ని ఎలా చేయవచ్చో తెలుసుకోండి. ...

PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి చేయండి

National
PM Kisan Yojana Next Installment | భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. భిన్న‌మైన వ‌ర్గాల కోసం వివిధ రకాల స్కీమ్ లు ఉన్నాయి. భారత్ వ్యవసాయ ప్ర‌ధాన‌మైన‌ దేశం. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. భారతదేశంలో చాలా మంది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. అందుకే రైతులకు ఆర్థికంగా చేయూత‌నందించ‌డానికి భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 17 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు 18వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.తదుపరి విడత ఎప్పుడు విడుదల చేస్తు...

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

Business
Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా మారింది. మీరు ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు, అయితే దీని కోసం మీ రేష‌న్ కార్డులో మీ పేరు ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును తయారు చేసుకోవచ్చు. ప్రక్రియ ఇదీ.. మీరు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు లాగిన్ ఆప్ష‌న్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయ...

Railway Rules | వెయింటింగ్‌ టిక్కెట్ల‌పై మారిన నిబంధ‌న‌లు.. ఈ చిన్న‌ తప్పుకు మీరు రెట్టింపు జరిమానా చెల్లించాల్సిందే..

Trending News
Railway Rules For Waiting List Ticket Passengers : భారతీయ రైల్వేల ద్వారా ప్రతి రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. మ‌న‌ రైల్వే ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా వంటి దేశ జ‌నాభాతో సమానం. మన దేశంలో  చాలా మంది ప్రయాణికులు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. అందుకే భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు. అయితే సుదూర ప్ర‌యాణాల‌కు ప్ర‌జ‌లు సాధారణంగా టికెట్‌ రిజర్వేషన్ చేసుకొని వెళ్లడం తప్పనిసరి. కానీ చాలాసార్లు చాలా మంది ప్రయాణికులకు రైలులో రిజర్వేషన్ టికెట్లు అంత సులువుగా దొరకవు. త్వరత్వరగానే అయిపోతుంటాయి.  చివ‌ర‌కు వెయిటింగ్‌లో టిక్కెట్లు ల‌భిస్తాయి. గ‌త్యంత్రం లేక‌ చాలా మంది ఈ వెయిటింగ్ టికెట్‌తోనే ప్రయాణం చేస్తారు. అయితే ఇప్పుడు వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. చిన్న తప్పు చేసినా భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. వెయిటి...
Exit mobile version