Thursday, June 19Thank you for visiting

Tag: truck drivers

ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు

National
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవే (National Highways)లపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. మొదటి దశలో ప్రభుత్వం 1,000 కేంద్రాలను నిర్మిస్తుంది.  ఈ కేంద్రాల్లో డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవచ్చు, వీరికి తాగునీటి తోపాటు మరుగుదొడ్ల అందుబాటులో ఉంటాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "డ్రైవర్లు మొబిలిటీ రంగంలో ఒక ముఖ్యమైన భాగం. వారు అలుపెరగకుండా గంటల తరబడి వాహనాలను నడుపుతూనే ఉంటారు. కానీ వారికి సరైన విశ్రాంతి స్థలం అందుబాటులో లేదు. వారికి తగిన సమయం కూడా దొరకదు.  సరైన విశ్రాంతి లేకపోవడం నిద్రలేమీకారణంగా  కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది." ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల ఆందోళనలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ప్రధాని మ...

Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?

National
దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డ్రైవర్లు.. న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) చట్టాన్ని  తీసుకువచ్చింది. ఐపీసీ స్థానంలో ఆ చట్టాన్ని అమలు చేయనున్నారు.. అయితే హిట్ అండ్ రన్(Hit-And-Run Law) కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్కు డ్రైవర్ల (truck drivers) కు భారీ శిక్ష విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరిమానాను భారీగా పెంచేశారు. ఒక వేళ హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్ కు సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అనుకోని పరిస్థితిల్లో ప్రమాదం జరిగితే.. ఐపీసీ సెక్షన్ ప్రకారం గతంలో కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. ఈ కొత్త చట్టంలో జైలుశిక్షను పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగే ప్రమాదాలకు కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు.. ఈ కేసుల్లో ఏడ...
Exit mobile version