Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: TRAI

TRAI rules : వినియోగారుల‌కు భారీ ఊర‌ట‌.. కేవలం రూ.20తో మీ సిమ్‌ ను 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు
Technology

TRAI rules : వినియోగారుల‌కు భారీ ఊర‌ట‌.. కేవలం రూ.20తో మీ సిమ్‌ ను 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు

TRAI rules : భారతదేశంలోని చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రెండు సిమ్ కార్డ్‌లను ఉంచుకుంటారు. సాధారణంగా, ఒక SIM సాధారణ కాలింగ్, డేటా కోసం ఉపయోగిస్తారు. మరొకటి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా పనిచేస్తుంది. సెకండరీ సిమ్ సాధార‌ణంగా చాలా త‌క్కువ‌గా వినియోగిస్తారు. అయితే సెకండ‌రీ సిమ్‌ను డిస్‌కనెక్ట్ కాకుండా ఉండ‌డానికి రీచార్జ్ చేస్తూ ఉంటారు. అయితే, గతేడాది జూలైలో ప‌లు ప్రైవేట్ టెల్కోలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేసింది. దీంతో చాలా మంది తమ సెకండరీ సిమ్‌ను కొసాగించ‌డం భారంగా మారింది. అదృష్టవశాత్తూ ఈ సెకండరీ సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచేందుకు TRAI కొత్త‌ నియమాలు స‌హ‌క‌రిస్తాయి. TRAI కన్స్యూమర్ హ్యాండ్‌బుక్ ప్రకారం, SIM కార్డ్ 90 రోజులకు మించి ఉపయోగించకుంటే అది క్రియారహితంగా పరిగణించబడుతుంది. TRAI new rules : ఒక SIM 90 రోజుల పాటు నిష్క్రియంగా ఉండి, ఇంకా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఉంటే, ...
Technology

BSNL వైపు వినియోగదారుల చూపు.. భారీగా పెరిగిన సబ్ స్క్రైబర్లు

BSNL | రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా వొడఫోన్ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారీఫ్ ప్లాన్లను ఒక్కసారిగా పెంచేయడంతో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు (BSNL) వినియోగదారులు పోటెత్తుతున్నారు. మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలూ ఓ వైపు యూజర్లను కోల్పోతుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంటూ పోతోంది. గత ఆగస్టు నెలకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది. జూలైలో ప్రధాన టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా ధరల పెంచింది. దీంతో ఆ నెలలో మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 9.2 లక్షలు తగ్గింది. ఆగస్టు నెల వొచ్చేసరికి ఈ సంఖ్య 57.7 లక్షలుగా ఉంది. ఈ క్రమంలోనే జూలైలో కొత్తగా 29.3 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు. ఆగస్టులో మరో 25.3 లక్షల మంది బిఎస్ ఎన్ ఎల్ కు మారారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్‌లను పెంచేది లేదన...
Technology

New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?

New SIM Card Rules :  కొత్త 'టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023' దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం  అక్రమ పద్ధతుల్లో సిమ్ కార్డులను తీసుకుంటే రూ. 50 లక్షల వరకు జరిమానా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు సరైన ధ్రువీకరణ ప్రతాలను సమర్పించి మీరు తొమ్మిది SIM కార్డ్‌లను పొందడం సాధ్యమవుతుంది. జాతీయ భద్రతను మెరుగు పరిచేందుకు ఈ చట్టం టెలికాం సర్వీస్ లేదా నెట్‌వర్క్‌ను పూర్తిగా నియంత్రించేందుకు లేదా  పర్యవేక్షించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌లో కమ్యూనికేషన్‌లను రద్దు చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం భారతీయులెవరూ తొమ్మిది కంటే ఎక్కువ SIM కార్డ్‌లను పొందేందుకు వీలు లేదు. మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా ఆరు సిమ్ కార్డ్‌లకు మాత్రమే తీసుకోవడానికి అవక...
Exit mobile version