Tuesday, March 4Thank you for visiting

Tag: Telangana Governor

Tamilisai Soundararajan | బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై… ఇక లోక్ సభ బరిలోకి సై..

Telangana
Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు అన్నామ‌లై సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు. తమిళిసైకి కిషన్‌ రెడ్డి కాషాయ‌ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ మాజీ గవర్నర్ కూడా పుదుచ్చేరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. "నేను ఇక్కడ పనిచేసిన సమయంలో పుదుచ్చేరి ప్రజలు చూపిన ప్రేమ మరియు ఆప్యాయతలకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను," కేంద్ర పాలిత ప్రాంతంలోని చాలా మంది పేదలు, విద్యార్థులు మరియు ఇతరులను మెరుగుపరచడానికి ఆమె ఉపయోగించకుండా ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అని అన్నారు. కాగా, త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ (Tamilisai Soundararajan ) సుమారు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచ...
Exit mobile version