Thursday, March 6Thank you for visiting

Tag: Technology news

TRAI rules : వినియోగారుల‌కు భారీ ఊర‌ట‌.. కేవలం రూ.20తో మీ సిమ్‌ ను 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు

Technology
TRAI rules : భారతదేశంలోని చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రెండు సిమ్ కార్డ్‌లను ఉంచుకుంటారు. సాధారణంగా, ఒక SIM సాధారణ కాలింగ్, డేటా కోసం ఉపయోగిస్తారు. మరొకటి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా పనిచేస్తుంది. సెకండరీ సిమ్ సాధార‌ణంగా చాలా త‌క్కువ‌గా వినియోగిస్తారు. అయితే సెకండ‌రీ సిమ్‌ను డిస్‌కనెక్ట్ కాకుండా ఉండ‌డానికి రీచార్జ్ చేస్తూ ఉంటారు. అయితే, గతేడాది జూలైలో ప‌లు ప్రైవేట్ టెల్కోలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేసింది. దీంతో చాలా మంది తమ సెకండరీ సిమ్‌ను కొసాగించ‌డం భారంగా మారింది. అదృష్టవశాత్తూ ఈ సెకండరీ సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచేందుకు TRAI కొత్త‌ నియమాలు స‌హ‌క‌రిస్తాయి. TRAI కన్స్యూమర్ హ్యాండ్‌బుక్ ప్రకారం, SIM కార్డ్ 90 రోజులకు మించి ఉపయోగించకుంటే అది క్రియారహితంగా పరిగణించబడుతుంది. TRAI new rules : ఒక SIM 90 రోజుల పాటు నిష్క్రియంగా ఉండి, ఇంకా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఉంటే, ...

Jio Diwali Dhamaka OFFER | ఇలా చేస్తే.. ఏడాది పాటు ఉచితంగా Jio AirFiber కనెక్షన్..

Technology
Jio Diwali Dhamaka OFFER : దసరా, దీపావళి పర్వదినాలు సమీపిస్తుండడంతో అనేక కంపెనీలు సరికొత్త  ఆఫర్లను తీసుకువస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దీపావళి ధమాకా' డీల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్‌లు కాంప్లిమెంటరీగా సంవత్సరం పాటు JioAirFiber స‌ర్వీస్ ను పొందవచ్చు. సెప్టెంబర్ 18, నవంబర్ 3 మధ్య రిలయన్స్ జియో లేదా మైజియోలో కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వ‌ర్తిస్తుంది. కొత్త వినియోగదారులు ప్రమోషన్‌కు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 3 నెలల దీపావళి ప్లాన్‌తో కొత్త JioAirFiber కనెక్షన్‌ని క‌చ్చితంగా ఎంచుకోవాలి. JioFiber. JioAirFiber వినియోగదారులు అదే మూడు నెలల దీపావళి ప్యాకేజీకి ముందుగా ఒకసారి రీఛార్జ్ చేయడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. సంవత్సరం పాటు ఈ ఆఫర్‌ను పొందేందుకు కొత్త కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ లేదా MyJio స్టోర్‌ల నుంచి రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేయాల...

Jio 5G Prepaid Plan | ఉచిత అపరిమిత 5Gతో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన జియో..

Technology
Jio 5G Prepaid Plan | భారత్ లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో, మొబైల్ టారిఫ్‌లను ఇటీవ‌ల‌ 12 నుంచి 25 శాతం పెంచిన తర్వాత తాజాగా ఒక‌ ఆసక్తికరమైన కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది . జియో నిశ్శబ్దంగా కొత్త ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది తక్కువ ధరతో అపరిమిత 5G సేవలు అందిస్తుంది. కొత్త రూ. 198 ప్లాన్ వినియోగదారులు ఖరీదైన రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోకుండానే జియో 5 జి నెట్‌వర్క్‌ని ఆస్వాదించ‌వ‌చ్చు. అయితే, రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్, ఇప్పుడు జియో వెబ్‌సైట్‌లో లిస్ట్ అవుట్ అయింది. వినియోగదారులకు అపరిమిత 5G యాక్సెస్‌తో పాటు రోజువారీ 2GB డేటాను అందిస్తుంది. అయితే, చెల్లుబాటు వ్యవధి సగం వ్యవధి అంటే కేవలం 14 రోజులు మాత్రమే.. రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీకి సరిపోయేలా మీరు రూ.198 ప్లాన్‌ని రెట్టింపు చేస్తే, దాని ధర రూ. 396కి పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు...
Exit mobile version