Tuesday, March 4Thank you for visiting

Tag: South Central Railways

UTS Cashback Offer | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్

National
UTS Cashback Offer | రైలు ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారుల అభిప్రాయం ప్రకారం, UTS యాప్ ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో ఒక పెద్ద ముందడుగు. భారతీయ రైల్వేస్‌లో అన్‌ రిజర్వ్ టిక్కెట్లపై ప్రయాణించేవారికి ఇది ఒక వరంగా చెప్ప‌వ‌చ్చు. డిజిటల్ ఇండియా చొరవకు అనుగుణంగా, ఈ యాప్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్స‌హిస్తుంది. ప్రయాణీకులు R-Wallet, Paytm, PhonePe, Googlepay, UPI యాప్‌లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ ప్లాప్‌ఫాంల ద్వారా చెల్లింపు చేయవచ్చు. R-Wallet UTS యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో మొత్తాలను రూ. 20,000 పరిమితి వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రచార సూచనగా, R-Wallet ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై 3 శాతం క...

Trains Cancelled | ప్రయాణికులకు గ‌మ‌నిక‌.. నేడు మరో 20 రైళ్లు రద్దు

Trending News
Trains Cancelled |  తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కార‌ణంగా రైల్వే శాఖ ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. వ‌ర్ష బీభత్సానికి వాగులు, న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హించ‌డంతో రైల్వే ట్రాక్‌లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఏకంగా ట్రాక్‌ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను క్యాన్సిల్ చేసిన విష‌యం తెలిసిందే.. మరో 160 రైళ్లను దారిమళ్లించ‌గా మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో హౌరా-బెంగళూరు ఎక్స్ ప్రెస్‌, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్‌- త్రివేండ్రం, ఎర్నాకులం-హాతియా, జైపూర్‌-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్‌బాద్‌-కోయంబత్తూరు, హాతియా-బెంగళూరు రైళ్లను నిర‌వ‌ధికంగా రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల‌కు సాయం అందిస్తామ‌ని మోదీ ...

Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15 నుండి ఈ మార్గాలలో నడుస్తుంది.. వివరాలు ఇవీ..

National
Vande Bharat Sleeper : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వందే భారత్ రైలు అభిమానులకు శుభవార్త.. వందే భారత్ రైళ్లు విజయవంతమైన తర్వాత, భార‌తీయ రైల్వే త్వరలో ప్ర‌యాణికుల‌కు వందే భారత్ స్లీపర్ వెర్ష‌న్ ను కానుకగా ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అనేక రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి వందే భారత్ కొత్త స్లీపర్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో నడపవచ్చో చూడండి.. వందే భారత్ ఏ మార్గాల్లో నడుస్తుంది? నివేదికల‌ ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్ల (Vande Bharat Sleeper) ను నడపాలని ప్రతిపాదించారు. కాచిగూడ-విశాఖపట్నం, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె వంటి రద్దీ అయిన‌ రూట్లలో కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రై...

Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..

Telangana
Medchel :  దేశంలో రైల్వే సేవల విస్తరణ..అభివృద్ధి కోసం  కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రూ.2వేల కోట్లతో జంట నగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) తెలిపారు.  మేడ్చల్ రైల్వేస్టేషన్, ఆర్‌యూబీ పనులను గురువారం ఆయన పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు. ప్రధాని మోదీ చొరవతోనే జంటనగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అత్యాధునిక సౌకర్యాలతో  విమానాశ్రయాలను తలపిచేలా ఆధునీకరిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి మేడ్చల్‌ రైల్వేస్టేషన్ లో (Medchel Railways Station) లో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.  గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్...

11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..

National
Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. తొమ్మిది వందే భారత్ రైళ్ల వివరాలు హైదరాబాద్-బెంగళూరు (Hyderabad-Bengaluru) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) (Vijayawada-Chennai ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయపూర్-జైపూర్ (Udaipur-Jaipur ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరునెల్వేలి-మధురై-చెన్నై(Tirunelveli-Madurai-Chennai  )వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పాట్నా-హౌరా (Patna-Howrah ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాసరగోడ్-తిరువనంతపురం (Kasaragod-Thiruvananthapuram ) వందే ...
Exit mobile version