Friday, March 14Thank you for visiting

Tag: Ram Mandir

అయోధ్య‌ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి

తాజా వార్తలు
Acharya Satyendra Das | రామాలయ ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం క‌న్నుమూశారు. 85 సంవత్సరాల వయసులో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతూ లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చికిత్స పొందుతున్నారు. మహంత్ సత్యేంద్ర దాస్‌(Satyendra Das)ను మొదట అయోధ్య(Ayodhya) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, కానీ తరువాత అధునాతన వైద్య సంరక్షణ కోసం SGPGIకి తరలించారు. ఆయన మధుమేహం, అధిక రక్తపోటుతో సహా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం SGPGIని సందర్శించి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు. Acharya Satyendra Das : రామ జన్మభూమి ఉద్యమంలో చురుకైన ప్రాత్ర‌ Ram Janmabhoomi Movement : డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి మహంత్ సత్యేంద్ర దాస్ రామాలయ (Ram Templ...

Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

National
Ayodhya Ram Mandir | యావత్ భారతదేశంలో కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కోదండరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి (Ayodhya) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండడంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి అయితే తాజాగా ఆలయం నైట్‌ వ్యూకి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ (Ram Janmbhoomi Teerth Kshetra Trust) సోషల్‌ మీడియాలో షేర్ చేససింది. మందిరం ప్రాంగణం రాత్రి సమయంలో ఎలా ఉంటుందో చూపించే చిత్రాలను పంచుకుంది. రాత్రి సమయంలో కూడా ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అ...

ఒకేసారి ఎనిమిది దేశాల టైంను చూపించే వాచ్ ను తయారు చేసిన కూరగాయల వ్యాపారి

Trending News
Ayodhya : ఉత్తర ప్రదేశ్ లక్నోకు చెందిన ఒక కూరగాయల వ్యాపారి ఏకకాలంలో ఎనిమిది దేశాల్లో సమయాన్ని సూచించేలా అద్భుతమైన గడియారాన్ని రూపొందించారు. దీనిని అయోధ్య రామమందిరాని (Ayodhya Ram Temple) కి బహుమతిగా ఇచ్చాడు. 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి అనిల్ కుమార్ సాహు ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు ముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కు 75 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ఈసందర్భంగా సాహూ మాట్లాడుతూ.."నేను అక్టోబర్ లో దేవీ నవరాత్రుల సమయంలో ఈ గడియారం (75 సెం.మీ.)పై పని చేయడం ప్రారంభించాను. ఇటీవల చంపత్ రాయ్ జీకి అలాంటి ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చాను," అని తెలిపారు. గతంలో, అతను లక్నోలోని ఖతు శ్యామ్ దేవాలయం, కొత్వా ధామ్, బారాబంకిలోని కుంతేశ్వర్ మహాదేవ్ లకు కూడా అలాంటి గడియారాలను బహుమతిగా ఇచ్చారు. లక్నో హనీమాన్ క్రాసింగ్ సమ...
Exit mobile version