Monday, March 17Thank you for visiting

Tag: Rajadhani express

Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..

Special Stories
ఈ రైలు సంవత్సరానికి రూ. 1,76,06,66,339  ఆదాయం Most Profitable Train |భారతీయ రైల్వేలకు అత్యధిక లాభాలనిచ్చే రైళ్ల జాబితాలో వందే భారత్  ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్  అగ్ర స్థానాల్లో లేవు. కానీ రాజధాని రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది. నివేకల ప్రకారం, రైలు నంబర్ 22692, హజ్రత్ నిజాముద్దీన్ నుండి KSR బెంగళూరు వరకు ప్రయాణించే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఈ రైలు 509,510 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. రైల్వేలకు సుమారు రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది. భారతీయ రైల్వేలకు రెండవ అత్యంత లాభదాయకమైన రైలు సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి కలుపుతుంది. రైలు నంబర్ 12314, సీల్దా రాజధా...

Indian Railways | వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో శతాబ్ది, రాజధాని రైళ్లు కనుమరుగు కానున్నాయా?

Trending News
Vande Bharat express Route | భారతీయ రైల్వేలు గంటకు 200 కి.మీ వేగంతో సుదూర ప్రయాణం కోసం రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ వెర్షన్‌లను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే..  దీనివల్ల  ఇప్పటికే ఉన్న శతాబ్ది,  రాజధాని రైళ్ల స్థానంలో హై-స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే భావిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ముంబైలో వందే మెట్రో సేవలతో వందే భారత్ నెట్‌వర్క్‌ను విస్తరించే యోచనలో ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు, భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ అయిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో దీనిని అభివృద్ధి చేశారు.  ఈ అత్యాధునిక రైళ్లు ఫుల్ ఎయిర్ కండిషన్డ్ తో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం, సౌలభ్యం, లగ్జరీని కలిపి భారతీయ సా...
Exit mobile version