Friday, March 14Thank you for visiting

Tag: Patna Court

ఆ గ్రామం మొత్తం మాదేన‌న్న సున్నీ వక్ఫ్ బోర్డు, ఆందోళ‌న‌కు దిగిన‌ గ్రామస్థులు

National
Patna | ఆ గ్రామం మొత్తం త‌మ‌దేన‌ని, నెల‌రోజుల్లో గ్రామ‌స్థులంద‌రూ ఖాళీ చేయాల‌ని బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు (Sunni Waqf Board) డిమాండ్ చేసింది. దీంతో ఒక్క‌సారిగా షాక్ కు గురైన ఆ గ్రామ ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘట‌న బిహార్ రాజ‌ధాని పాట్నా జిల్లాలోని గోవింద్‌పూర్ లో జ‌రిగింది. గ్రామం మొత్తం తమదేనని పేర్కొంటూ, 30 రోజుల్లోగా భూమిని ఖాళీ చేయాలని కోరుతూ బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు నోటీసులు జారీ చేయడంతో వివాదం మొద‌లైంది. ఈ గొడవల నేప‌థ్యంలో ఫతుహా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి నేత సత్యేంద్ర సింగ్ నేతృత్వంలోని పార్టీ కార్య‌క‌ర్త‌లు గోవింద్ పూర్‌ గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. ఈ బృందం తన నివేదికను పాట్నా సాహిబ్ రవిశంకర్ ప్రసాద్‌కు సమర్పించనుంది. నిర్వాసితులకు న్యాయం చేస్తామని బృందం హామీ ఇచ్చింది. "ఎంపి రవిశంకర్ ప్రసాద్ ఆదేశాల మేరకు మేము బాధిత గ్రామాన్ని సందర్శించాము" అని...
Exit mobile version