Thursday, June 19Thank you for visiting

Tag: passengers

Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు.. ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..

Trending News
Indian Railways new record : భారతీయ రైల్వేలు నవంబర్ 4, 2024న ఒకే రోజులో 3 కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణించారు. ఇది భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లోనే ఒక గొప్ప‌ మైలురాయి. దేశ రవాణా చరిత్రలో రైల్వేలు ఒక గొప్ప విజయాన్ని సాధించింద‌ని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) చేసిన ఒక ప్రకటన విడుద‌ల చేసింది. నవంబర్ 4న, భారతీయ రైల్వే (Indian Railways)  120.72 లక్షల మంది నాన్-సబర్బన్ ప్రయాణీకులను తీసుకువెళ్లాయి, ఇందులో 19.43 లక్షల మంది రిజర్వ్ ప్రయాణికులు, 101.29 లక్షల మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణీకులు ఉన్నారు, దీనితో పాటు రికార్డు స్థాయిలో 180 లక్షల సబర్బన్ ప్రయాణికులు ఉన్నారు. ఇది 2024లో అత్యధిక సింగిల్-డే ప్రయాణీకుల సంఖ్యగా రికార్డు నెలకొల్పింది. మొత్తం ప్రయాణీకుల రద్దీ ఈ రోజున 3 కోట్లకు పైగా చేరుకుంది. 6.85 కోట్ల మంది ప్రయాణికులు Indian Railways new record మంత్రిత్వ శాఖ ప్రకారం, షెడ్యూల్డ్ రైళ్ల ద...
Exit mobile version