Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Parliament Session

Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు
National

Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు

NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్‌సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 'ఆన్‌లైన్ మోడ్, మెమోరాండాలు, అభ్యర్థనలు, సూచనల రూపంలో మొత్తం 97,27,772 పిటిషన్లు వచ్చాయని అన్నారు. 284 ప్రతినిధులు కమిటీ ముందు తమ అభిప్రాయాలను సమర్పించి సూచనలు ఇచ్చారు. JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ద్వారా లేదా నేరుగా ఇచ్చిన మెమోరాండా ద్వారా అయినా, వాటన్నింటినీ ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ ఏ బిల్లుకూ ఇంత పెద్ద సంఖ్యలో పిటిషన్లు రాలేదు. Waqf : దిమ్మదిరిగిపోయేలా గణంకాలు.. వక్ఫ్ ఆస్తి గురించి రిజిజు మాట్లాడుతూ, 'వక్ఫ్ బోర్డు (Waqf Board)కు లక్షల ఎకరాల భూమి, లక్షల కోట్ల విలువైన ఆస్తి ఉంటే, దానిని...
National

Waqf Amendment Bill : పార్లమెంటులో వక్ఫ్ బిల్లును ఆమోదించేందుకు బిజెపి వద్ద గేమ్ ప్లాన్ ఏంటి?

New Delhi : యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు - 2024 (Waqf Amendment Bil)ను లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బుధవారం పార్లమెంటులో పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణ, ఆక్రమణలు, పారదర్శకత లేకపోవడం వంటి కీలక అంశాలను పరిష్కరించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ఇది వక్ఫ్ బోర్డు సామర్థ్యం, జవాబుదారీతనాన్ని సంస్కరించుతుంది. Waqf Amendment Bill, 2024 ముఖ్య లక్షణాలు: Key Features of the Waqf Amendment Bill, 2024: చట్టం పేరు మార్చడం. వక్ఫ్ బోర్డుల కూర్పు వినియోగదారు నిబంధనల ప్రకారం అమలు ప్రభుత్వ పర్యవేక్షణ యంత్రాంగాలు. నమోదు, పారదర్శకతలో మెరుగుదలలు. వివాద పరిష్కారానికి కొత్త ప్రక్రియలు. వక్ఫ్ రికార్డుల నిర్వహణలో సాంకేతికత పాత్రను పెంచడం. భారతీయ జనతా పార్టీ (BJP), దాని ఎన్...
National

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..

New Delhi | పార్లమెంట్‌లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం మెజారిటీతో ఆమోదించబడింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఇప్పుడు జేపీసీకి పంపబడుతుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ - రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఒక సాధారణ బిల్లుల‌ను పెట్టారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తీవ్ర చర్చకు దారితీసింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. 7వ షెడ్యూల్‌కు మించిన ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని, ఈ బిల్...
National

పార్లమెంట్‌లో విపక్షాల్లో చీలికలు మొదలు..

Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్‌పై 'అదానీ, మోదీ ఒక్కటే' అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌లో నిరసనల విషయంలో ప్రతిపక్షంలో కూడా చీలిక వచ్చింది. ఈ నిరసనకు మమ్మల్ని ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ అన్నారు. అదానీ ఇష్యూ కంటే సంభాల్ ఇష్యూ పెద్దది. సంభాల్ విషయంలో ఎస్పీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. మోదీ-అదానీ ఒక్కటే: రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పాల్గొనలేదు. పా...
National

Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..

Parliament Session |కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత  మోదీ 3.0 కేబినెట్‌లో 71 మంది ఎంపీలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు (Parliament Session) ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు జూన్‌ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు ((Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. అయితే లోక్‌సభ (Lok Sabha) కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను స్పీకర్‌ ను ఎన్నుకోవాల్సి ఉంది. 18వ లోక్‌సభ మొదటి సెషన్‌  జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి కిరెణ్‌ రిజుజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన  సభ్యుల ప్రమాస్వీణంతోపాటు  స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని వివరించారు. రాజ్యసభ సెషన్  జూన్‌ 27 నుంచి జూలై 3 వరకు  నిర్కొవహించనున్నట్లు ...
Exit mobile version