Saturday, March 15Thank you for visiting

Tag: NDPS

Telangana prisons : 2024లో తెలంగాణ జైళ్లకు పెరిగిన ఖైదీల సంఖ్య..

National
Telangana prisons : 2024లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో 41,138 మంది నేరస్తులు చేరారు. కాగా, 2023లో 31,428 మంది అడ్మిషన్లు పొందారని రాష్ట్ర జైళ్ల శాఖ తెలిపింది. 41,138 మంది ఖైదీల్లో 30,153 మంది అండర్ ట్రయల్ ఖైదీలు (Undertrial prisoners) కాగా, వారిలో 2,754 మంది హత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని జిల్లా జైళ్లలో కాకుండా 38 కేంద్ర, జిల్లా జైళ్లలో ఈ అడ్మిషన్లు నమోదయ్యాయి. జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ సౌమ్య మిశ్రా (Soumya Mishra) బుధవారం ఇక్కడ వార్షిక విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. కారాగారాలకు చేరిన నేరస్థుల్లో పురుషులు, స్త్రీలు పెరిగారు. ట్రాన్స్‌జెండర్ల సంఖ్య తగ్గింది. ఎన్‌డిపిఎస్ చట్టానికి సంబంధించిన కేసుల కింద ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. ఇది మాదకద్రవ్యాలకు (NDPS) వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కారణమని భావించవచ...
Exit mobile version