Friday, May 9Welcome to Vandebhaarath

Tag: Navratri

Trending News

హైదరాబాద్‌ ‌ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

Durga Devi Mandir attack | హైదరాబాద్‌ ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించగా , నిర్వాహకులతోపాటు భక్తులు హిందూ సంఘాలుఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. స్థానికుల సమాచారంతో బేగంబజార్‌ ‌పోలీసులు  కూడా నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దుండగులు.. మొదట అక్కడ కరెంట్ సరఫరా కట్ చేసి ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత దుర్గాదేవి అమ్మవారి విగ్రహం చేతిని వ...
Special Stories

దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో వెలిసిన అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా.. ?

Durga Navratri 2024 : 'నవరాత్రి' అంటే అక్షరాలా తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రులు దుర్గామాతను అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు చేస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత దుర్గాదేవి కైలాస పర్వతం నుంచి భూమిపై ఉన్న తన తల్లిగారి ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని నమ్ముతారు. ఈ నవరాత్రులలో దుర్గామాత 9 స్వరూపాలను స్మరిస్తూ పూజలు (Durga Puja )  చేస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు వ‌చ్చాయంటే చాలు భార‌త‌దేశ‌మంతా పండుగ ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. తొమ్మిది రోజ‌లు పాటు అమ్మ‌వారిని ఒక్కో అవ‌తారంలో పూజ‌లు చేసి త‌రిస్తారు. అయితే దుర్గాదేవి వివిధ రూపాలు, పేర్లు, వేడుకలు. పవిత్రమైన నైవేద్యాలు భిన్న‌మైన‌వి. కొంద‌రు భ‌క్తులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వెల‌సిన అమ్మ‌వారి వివిధ దేవాలయాలను సంద‌ర్శిస్తారు. ఈక్ర‌మంలో తొమ్మిది అవ‌తారాలు గ‌ల అమ్మ‌వారి ఆల‌యాల గురించి ఒక‌సారి తెలుసుకుందాం. . గ‌ చేయబడిన వివిధ ఆల...
Special Stories

Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..

Dussehra 2023 : పురాణాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గౌతమబుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. ఆ గ్రామంలో ప్రజలు దసరా పండుగను సంతోషంగా జరుపుకోరు.. ఎందుకంటే వారికి రావణుడిపై చాలా నమ్మకం.. ఆయన్ను గొప్ప జ్ఞానిగా, శివ భక్తుడిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే.. విజయదశమి లేదా దసరా.. ఈ ఏడాది 24 అక్టోబరు 2023న జరుపుకుంటారు. హిందువులు దసరా పండగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి. ఈ పండుగ రావణుడి లంకపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా.. రావణుడి మరణానికి సంబంధించినదిగా నమ్ముతారు. త్రేతాయుగంలో ఆశ్వియుజ శుక్లపక్షం 10వ రోజున రాముడు రావణుడిని వధించి సీతను అతడి బారి నుంచి విడిపించాడని నమ్ముతారు. ఈ సంతోషంతోనే దేశవ్యాప్తంగా...
Exit mobile version