Thursday, March 6Thank you for visiting

Tag: Naegleria fowleri

Brain Eating Amoeba | దేశంలో మరో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కేసు నమోదు..

Life Style
బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా (Brain Eating Amoeba) మ‌ళ్లీ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. కేర‌ళ రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసును అధికారులు గుర్తించారు. తాజాగా 14 సంవ‌త్స‌రాల‌ బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడికి ఆస్ప‌త్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. దీంతో కేర‌ళ‌లో మెదడును తినే అమీబా సోకిన‌వారి వారి సంఖ్య 4 కు చేరింది. ఇప్ప‌టికే ఈ వైరస్‌బారిన పడినవారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబియా సోకిన బాలుడు జూలై 1న ఆస్ప‌త్రిలో చేరిన‌పుడు ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించామ‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. చికిత్స కోసం విదేశాల నుంచి మెడిసిన్స్ తెప్పిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని డాక్ట‌ర్లు చెప్పారు. మలప్పురం జిల్లాలో ఇటీవల ఓ ఐదేళ్ల బాలిక అమీబిక్‌ మెనింగో ఎన్‌సఫాలిటిస్ (మెద‌డు తినే అమీబా) కార‌ణంగా మృతిచెందింది. మే...

Naegleria fowleri | మనిషి మెదడు తినే భయంకరమైన సూక్ష్మజీవి.. ముందే ఎలా కనిపెట్టాలి? ముందు జాగ్రత్తలు..

Life Style
What is Naegleria fowleri | మనిషి మెదడును తినే అమీబా ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇటీవల ఐదేళ్ల బాలిక నైగ్లేరియా ఫౌలెరీ (మెదడు తినే అమీబా) వల్ల కలిగే  అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా మే 20న కేరళలోని  కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. గతంలో కూడా, అరుదైన ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ అనేక మంది ప్రాణాలను బలిగొంది. అసలు ఈ నైగ్లేరియా ఫౌలెరీ ఏమిటి? ఇది ఒకే-కణ జీవి, సరస్సులు, వేడి నీటి కుంటలు, సరిగా నిర్వహించని స్విమ్మింగ్ పూల్ లలో  నివసిస్తుంది. 115°F (46°C) వరకు అధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రొటోజొవన్ జీవి పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. ఇది వెచ్చని వాతావరణంలో స్వల్ప కాలాం పాటు జీవించగలదు. 1965లో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా దీన్ని కనుగొన్నారు. ఇది మైక్రోస్కోప్‌తో మాత్రమే మనం చూడగలం.  నేగ్లేరియా, నేగ్లేరియా ఫౌలెరి అనే ఒక జాతి మాత్రమే ప్రజలకు సోకుతుంది. మానవ సంక్రమణ - ప్రక్రియ ...

మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..

National
కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. 'Brain-Eating Amoeba' గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో తరగతి విద్యార్థి కేరళలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు. ఆలప్పుజాలోని పూచక్కల్‌కు చెందిన షాలిని, అనిల్‌కుమార్‌ల కుమారుడు బాధితుడు గురుదత్ (15) స్థానిక వాగు వద్ద ఈతకు వెళ్లాడు. అదే సమయంలో మెదడును తినే అమీబా అతడి శరీరంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది.అనే అమీబా.. ఏకకణ జీవి. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తో...
Exit mobile version