Tuesday, March 4Thank you for visiting

Tag: Maha Vikas Aghadi

Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Elections
Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు. పీపుల్స్ పల్స్: మహాయుతి (BJP+): 182 మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97 ఇతరులు: 9  మెట్రిజ్: మహాయుతి (BJP+): 150-170 ...

Assembly elections | రేపే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటింగ్‌కు రంగం సిద్ధం, వివరాలు

Elections
Maharashtra Jharkhand Assembly elections : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ECI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అలాగే, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్‌లలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం సన్నాహాలను పూర్తి చేసింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో MVA vs మహాయుతి Maharashtra Assembly elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి, అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోటీ పడుతోంది, మ‌రోవైపు మహా వికాస్ అఘాడి (Maha Vikas Aghadi MVA) కూటమి అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది. మ‌హారాష్ట్ర‌లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమ...

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Elections
Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు" అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు. బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, జార్ఖండ్‌లోనూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే రాజ్యాంగం న‌కిలీ కాపీని పట్టుకొని వ‌చ్చార‌ని, కొందరు జర్నలిస్...

Maha Vikas Aghadi | మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాల చిట్టా.. రూ.3 లక్షల రుణమాఫీ.. మహిళ‌ల‌కు ప్ర‌తీ నెలా రూ.3,000, బ‌స్సు ఫ్రీ.. నిరుద్యోగుల‌కు రూ.4000 ఇంకా..

Elections
Maharashtra Assembly Elections 2024 | మహారాష్ట్రలో అధికార‌మే ల‌క్ష్యం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ( Maha Vikas Aghadi ) కూటమి బుధవారం మేనిఫెస్టోను ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ. 3,000 ఆర్థిక‌సాయం, రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది. శివసేన (UBT)-ఎన్‌సిపి (NCP)-కాంగ్రెస్ (Congress) కూటమి ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో కృషి సమృద్ధి యోజన కింద, రైతులు పంట రుణాలను సక్రమంగా చెల్లించేందుకు ప్రోత్సాహకంగా రూ. 3 లక్షల 50,000 వరకు రుణమాఫీ పొందుతారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 భృతి, రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఉచిత మందులు తదితర హామీలను ప్ర‌క‌టించింది. ఇక్కడి బీకేసీ మైదానంలో ఎంవీఏ అగ్ర‌ నాయకులు ప్రసంగించారు. ముఖ్యంగా, మహారాష్ట్రలోని బిజెపి-శివసేన-ఎన్‌సిపి ప్రభుత్వం ప్రస్తుతం తమ ఫ్లాగ్‌షిప్ `లడ్కీ బహిన్' పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,...

Maharashtra Elections | మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకే సింహభాగం.. ఏకంగా 148 స్థానాల్లో పోటీ..

Elections
Maharashtra Elections 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024: అధికార భారతీయ జనతా పార్టీ (BJP) మహారాష్ట్రలోని 148 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిత్ర పక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేస్తోంది.మంగళవారం ప్రక్రియ ముగిసే సమయానికి మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు అధికార మహాయతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)తో సహా దాదాపు 8,000 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ నవంబర్ 20న జరిగే ఎన్నికలకు 53 మంది అభ్యర్థులను నామినేట్ చేసింది. రెండు సెగ్మెంట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోని మహాయుతి.. మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇచ్చారు. మరోవైపు ఎంవీఏలో కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేయగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 89, శరద్ పవార్ ఎన...
Exit mobile version