Thursday, June 19Thank you for visiting

Tag: Maha Lakshmi Scheme

TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

Telangana
Hyderabad | తెలంగాణ‌లో ప్ర‌జల డిమాండ్ కు త‌గిన‌ట్లుగా కొత్త బ‌స్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. పెరిగిన ర‌వాణా అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ప్ర‌తిపాదికగా బ‌స్సుల కొనుగోలుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్ర స‌చివాల‌యంలో టీజీ ఆర్టీసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. మ‌హిళ‌లు మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా అమ‌లవుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి మ‌హిళా ప్ర‌యాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయింద‌ని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ తెలిపారు. టిజి ఆర్టీసీలో 7,29...

Maha Lakshmi scheme updates | లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘మహాలక్ష్మి’ని అమలు చేయాలి: సీఎం

Telangana
హైదరాబాద్: దావోస్, లండన్, దుబాయ్‌లలో వారం రోజుల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల (6 guarantees ) అమలుపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సోమవారం నగరానికి తిరిగి వచ్చిన వెంటనే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం (praja palana) లో ఆరు హామీల పథకాలు కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ పురోగతిపై నివేదికను అడిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. . Maha Lakshmi scheme updates : మూలాల ప్రకారం, లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే మహిళల కోసం మహాలక్ష్మి హామీ పథకంలోని మిగిలిన రెండు భాగాలను అమలు చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహాయం, అర్హులకు  రూ.500 లకు గ్యాస...

Maha Lakshmi Scheme | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాల్సిందే..

National
ఆటో కార్మికులు, క్యాబ్ డ్రైౌవర్ల డిమాండ్.. బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సర్వత్రా నిరసన గిరాకీ లేక రోడ్డున పడుతున్నాం.. అప్పులకు కిస్తీలు కూడా కట్టలేపోతున్నాం.. బస్ భవన్ ముట్టడిలో ఆటో కార్మికుల ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ఆటో డ్రైవర్ల జీవితాలపై పెను ప్రభావం చూపింది.. ఉచితం కావడంతో మహిళలు బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపడంతో ఆటోలకు పని లేకుండా పోయింది. ఫలితంగా డ్రైవర్లు (Auto drivers) అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇటు ప్రయాణికులు లేక ఆటోల ద్వారా ఆదాయం కోల్పోవడం మరో బతుకు దెరువు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు రహదారులపై రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా మంగళవారం హైదరాబాద్ లో బస్ భవన...
Exit mobile version