Thursday, June 19Thank you for visiting

Tag: Lok Sabha polls

Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Elections
Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 2) హిమాచల్ ప్రదేశ్: 4 3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3 4) ఒడిశా: 21 స్థానాలకు 6 5) పంజాబ్: 13 సీట్లలో 13 6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13 7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9 8) చండీగఢ్: 1 రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా: 1) బీహార్ నలంద (జ‌న‌ర‌ల్ ) పాట్నా సాహిబ్(జ‌న‌ర‌ల్ ) పాటలీపుత్ర (జ‌న‌ర‌ల్) అర్రా (జ‌న‌ర‌ల్) బక్సర్ (జ‌న‌ర‌ల్) ససారం (SC) కరకత్ (జ‌న‌ర‌ల్) జహనాబాద్ (జ‌న‌ర‌ల...

లోక్‌సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు

Elections
2024 Lok Sabha Election | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులని ప్రకటించుకోగా, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారని ఏడీఆర్ నివేదికలు (ADR Election Data) వెల్ల‌డిస్తున్నాయి. ఇంకా 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చ‌దివిన‌ట్లు డేటా సూచిస్తోంది. దాదాపు 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారని, 1,502 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించారు. ఇదే విశ్లేషణ ప్రకారం డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మొదటి దశలో.. 26 మంది నిరక్షరాస్యులు.. మొదటి దశ ఎన్నికలలో, 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య ఉన్నారని నివేదిం...

Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి….

Trending News
Know Your Candidate app | లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2024)కు ముందు కీలకమైన సమాచారంతో ఓటర్లకు సాధికారత కల్పించేందుకు  'నో యువర్ క్యాండిడేట్' (KYC) పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  ప్రకటించారు. ఈ యాప్ ఓటర్లకు వారి  నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న  అభ్యర్థుల నేర చరిత్ర,  ​​ఆస్తులు,  అప్పుల గురించి పూర్తి సమాచారం అందిస్తుంది.  తమ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల నేర చరిత్ర, వారి ఆస్తులు, అప్పుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సీఈసీ పేర్కొంది. KYC యాప్ తో ప్రయోజనాలు ఇవే.. Know Your Candidate (KYC) యాప్ అనేది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నేర పూర్వాపరాల గురించి పౌరులు తెలుసుకోవడంలో సహాయపడటానికి భారత ఎన్నికల సంఘం (ECI) అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్. ఈ యాప్యా  Android,  iOS ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. KYC యాప్‌ని ఉపయోగి...

One Nation One Election | జ‌మిలి ఎన్నిక‌లు అంటే ఏమిటీ.. ఒకేసారి ఎన్నిక‌ల‌తో లాభాలు ఏమిటీ? పూర్తి వివరాలు ఇవే..

National, Special Stories
One Nation One Election | 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ (kovind panel) తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు  గురువారం సమర్పించింది. మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికలను ప్యానెల్ ప్రతిపాదనలో చేర్చలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోగా పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని కోవింద్‌ కమిటీ సిఫార్సు చేసింది. తొలినాళ్లలో  జమిలీ ఎన్నికలే.. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే భావన వచ్చింది. 1967 వరకు, భారతదేశంలో రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ  తర్వాత 1957, 1962,   1967లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే 1968లో కొన్ని రాష్ట్రాల శాసనస...
Exit mobile version