Monday, March 3Thank you for visiting

Tag: lok sabha Elections 2024

ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Elections
PM Narendra Modi | బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్‌లో టీఎంసీ ప్ర‌భుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇటీవ‌ల‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే.. రిక్రూట్ అయిన వారిలో ఒక వర్గం వారు తీసుకున్న జీతాలను 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మొదట లెఫ్ట్‌ ఫ్రంట్‌, ఆ తర్వాత టీఎంసీ బెంగాల్‌ అభివృద్ధిని అడ్డుకున్నాయి. టిఎంసి పాలనలో బెంగాల్‌లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుత...

Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Elections
Lok Sabha Elections 2024 Voter Slip : దేశంలో సాధారణ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగియ‌గా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) 88 స్థానాలకు రెండవ దశలో ఏప్రిల్ 26, శుక్రవారం పోలింగ్ జ‌రుగుతోంది. ప్ర‌జ‌లు ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి వారి ఓటరు ID కార్డులతో పాటు వారి ఓటరు స్లిప్పులను వెంట ఉంచుకోవాలి. ఓటర్ స్లిప్ (Voter Slip) అంటే ఏమిటి? ఓటర్ స్లిప్ అనేది తన ఓటు వేసేందుకు అర్హ‌తను నిర్ధారిస్తుంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఉన్న‌ట్లు చెప్పడానికి ఒక రకమైన రుజువు. ఓట‌ర్‌ స్లిప్‌లో ఓటరు పేరు, చిరునామా, ప్రాంతం, బూత్ సమాచారంతోపాటు ఇతర వివరాలతో సహా సమాచారం ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి ముందు వారి నియమించబడిన పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారికి స్లిప్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పోలింగ్ అధికారి ఓటరు స్లిప్‌లో పేర్కొన్న సమాచారాన్ని ఎలక్టోరల్ రోల్...

Rapido VOTENOW offer | సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్..  ఓటు వేస్తే ఉచితగా దోసె

Elections
Lok Sabha elections 2024: లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ప్ర‌ముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ రాపిడో ( Rapido VOTENOW offer ) స‌రికొత్త ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. కంపెనీ ప్ర‌వేశ‌పెట్టిన "సవారీజిమ్మెదరికీ" కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత బైక్ టాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్‌లను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. బెంగుళూరు, మైసూరు, మంగళూరులోని ఓటర్లు ఏప్రిల్ 26న 'VOTENOW' కోడ్‌ని ఉపయోగించి ఓటింగ్ పాయింట్‌లకు వెళ్లడానికి, తిరిగి వెళ్లడానికి ఉచిత రైడ్‌లను పొందవ‌చ్చ‌ని రాపిడో తెలిపింది. Rapido VOTENOW offer : 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ECI), బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) సహకారంతో బెంగుళూరులోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత ఆటో, క్యాబ్ రైడ్‌లను అందించ‌డం ద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్లు రాపిడో ఒక ప్రకటనలో తెలి...

Lok Sabha Elections Phase 2 | రెండో దశలో పోలింగ్ జరిగే లోక్ సభ స్థానాల వివరాలు ఇవే.. బరిలో కీలక అభ్యర్థులు

Elections
Lok Sabha Elections Phase 2 |  లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక  ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ కు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రెండో దశలో మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTలు) గల 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. కాగా ఏప్రిల్ 19న మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 109 స్థానాల్లో  పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.. లోక్‌సభ ఎన్నికల దశ 2లో భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్‌ (Congress)లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా  89 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. రెండో దశలో, 12 రాష్ట్రాలు, యూటీలో మొత్తం 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ (5), ఛత్తీస్‌గఢ్ (3), కర్ణాటక (14), మధ్యప్రదేశ్ ...

Hyderabad Lok Sabha elections | హైదరాబాద్‌లో 5.41 లక్షల మంది న‌కిలీ ఓటర్లను తొల‌గించిన ఎన్నికల సంఘం

Elections
  Hyderabad Lok Sabha elections 2024: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ‌ల‌ ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, మారిన, నకిలీ ఓట్ల‌తో సహా మొత్తం 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మే 13న నాలుగో విడ‌ల‌తో ఓటింగ్ జరగనుంది. ఏఐఎంఐఎం కంచుకోటగా నిలిచిన హైదరాబాద్  లోక్ సభ స్థానంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నుంచి మాధవి లత పోటీ చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా  హాట్ సీట్ గా నిలిచింది. . అయితే ఓట్ల తొలగింపుపై జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల యంత్రాంగం ఓటర్ల జాబితా స్వచ్ఛతకు కృషిచేస్తోందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ECI నిబంధనలకు కట్టు...

Lok Sabha Elections 2024 | భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల 2024 ప్రారంభానికి గుర్తుగా సరికొత్త డూడుల్‌

Elections
Lok Sabha Elections 2024 : ఈరోజు 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి గుర్తుగా గూగుల్ డూడుల్‌ (Google Doodle ) ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఎన్నికలు శుక్రవారం  నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. మిలియన్ల మంది భారతీయుల తమ  ఓటు హక్కును వినియోగించుకుటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి తిరిగి మూడోసారి లేదా అని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ప్రధాని మోదీ గెలిస్తే, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న రెండో భారతీయ నాయకుడిగా చరిత్రలో నిలుస్తారు. . కాగా  Google Doodle డూడుల్ చిహ్నమైన ఓటింగ్ గుర్తును కలిగి ఉన్న చూపుడు వేలు ద్వారా ఓటింగ్ సింబాలిక్ చిత్రాన్ని చూడొచ్చు. ఈ సంవత్సరం, 18వ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ, భారత కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఫేజ్ 1 పోలింగ్‌లో, 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) 1...

Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు ఉంటుందా?

Elections
Lok Sabha Elections : లోక్‌సభ మొద‌టి ద‌శ‌ ఎన్నికలు రేపు ప్రారంభం కానుండగా, ప్రజల నుంచి అనేక సందేహాలు త‌లెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లోకి తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవచ్చా లేదా అనేది చాలా మంది ఓటర్ల కు డౌట్ వ‌స్తుంటుంది. ఒక ఫోన్ల గురించే కాకుండా ప‌లు కీలకమైన ప్రశ్నల‌కు ఈ క‌థ‌నంలో స‌మాధానాలను తెలుసుకోవ‌చ్చు.. పోలింగ్ బూత్‌లలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతిస్తారా? ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, సమగ్రతను కాపాడేందుకు ఎన్నికల సమయంలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్‌లను పోలింగ్ స్టేషన్‌ల లోపలికి తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమ‌తి లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్ల‌డానికి వీలు లేదు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వేసే వాతావరణాన్ని సృష్టించేందుకు ఎన్నికల సంఘం అనేక నిబంధ‌న‌లు రూపొందించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకారం, ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ...

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్

National
Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు . బీజేపీపై రాహుల్ గాంధీ 'ధైర్య పోరాటం' చేస్తున్నారనే వాదనలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గాంధీ ఆశ్రయం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్‌ గాంధీ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాను ఆజాద్ విమర్శించారు, వారిని రాజకీయ నాయకులు కాకుండా "spoon-fed kids" అని ప్రస్తావిస్తూ, ఇద్దరూ తమంతట తాముగా ఏమీ చేయలేదని అన్నారు. "రాహుల్ గాంధీ బిజెపి పాలిత రాష్ట్రాలలో పోటీ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? గాంధీ బిజెపితో పోరాడుతున్నట్లు ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. కానీ ఆయ‌న చర్యలు భిన్నంగా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి పారిపోయి మైనారి...

Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమ‌లు చేయం: మ‌మ‌తా బెనర్జీ

National
Trinamool Congress  Menifesto | తాము ఎన్నిక‌ల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోమ‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)  వెల్లడించారు.  సిల్చ‌ర్‌లో జ‌రిగిన బహిరంగ సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్, బిపిఎల్ కుటుంబాలకు 10 ఉచిత వంట సిలిండర్లు సహా సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో అత్యంత కీక‌ల‌మైన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) రద్దు చేస్తామని, NRC ని నిలిపివేస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చింది. బీజేపీ మొత్తం దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ఇండియా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే CAA, NRC రద్దు చేస్తుంద‌ని అన్నారు. ‘ప్రధాని నరేంద్ర ...

Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

National
Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోట‌లా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవ‌రిని నిలుపుతుంద‌నే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో సస్పెన్స్‌ను కొనసాగించారు. అమేథీలో ఎవ‌రు ఉంటారు అని విలేఖ‌రులు అడుగ‌గా, "ఇది బిజెపి ప్రశ్న, చాలా బాగుంది. నాకు పార్టీ ఏ ఆదేశాలు జారీ చేసినా దానిని నేను అనుసరిస్తాను. మా పార్టీలో, ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది" అని రాహుల్‌ గాంధీ అన్నారు. తాను పార్టీకి సైనికుడినని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూ...
Exit mobile version