Thursday, June 19Thank you for visiting

Tag: Jammu Kashmir

Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..

National
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట నిర్విరామంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను, పాక్‌ ‌తరలిస్తోందని పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇక పహల్గామ్‌ ‌నిందితుల్లో ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను ట్రాక్‌ ‌చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటుచేసుకొన్నాయి. ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ ‌నెట్‌వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తున్నారు. వారు మా కనుచూపు మేరలోకి వచ్చినా.. కాల్పులు జరిపి తప్పించుకొంటున్నారు. ఇక్కడ అడవులు అత్యంత దట్టంగా ఉన్నాయి. మనకు కనిపిస్తున్నా.. ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వారిని పట్టుకొని తీరతాం. కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని ఓ సైనిక అధికారి తెలిపారు. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు. ...

JK Special Status Resolution | జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న కామెంట్స్‌..

Elections
PM Modi On Article 370  : జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 (JK Special Status Resolution) పున‌రుద్ధరిచాలంటూ జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్‌సి నేతృత్వంలోని అధికార‌ కూటమి తీర్మానం చేయ‌డాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తప్పుబట్టారు. ఇది కాశ్మీర్‌పై కుట్ర అని, ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించ‌లేర‌ని మ‌రోమారు మోదీ స్ప‌ష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నిక‌ల నేప‌థ్యం (Maharastra Elections) లో ధూలేలో జరిగిన ర్యాలీలో ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్, ఇండి కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించిన వెంటనే, కశ్మీర్‌పై కుట్రలు ప్రారంభించాయి. రెండు రోజుల క్రితం, J&K శాసనసభలో. వారు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించార‌ని తెలిపారు. జ‌మ్ముక‌శ్మీర్ లోని అధికార కూటమిలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలోని కొన్ని ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. ఆ...

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్

National
Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు . బీజేపీపై రాహుల్ గాంధీ 'ధైర్య పోరాటం' చేస్తున్నారనే వాదనలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గాంధీ ఆశ్రయం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్‌ గాంధీ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాను ఆజాద్ విమర్శించారు, వారిని రాజకీయ నాయకులు కాకుండా "spoon-fed kids" అని ప్రస్తావిస్తూ, ఇద్దరూ తమంతట తాముగా ఏమీ చేయలేదని అన్నారు. "రాహుల్ గాంధీ బిజెపి పాలిత రాష్ట్రాలలో పోటీ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? గాంధీ బిజెపితో పోరాడుతున్నట్లు ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. కానీ ఆయ‌న చర్యలు భిన్నంగా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి పారిపోయి మైనారి...
Exit mobile version