Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే
IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ - ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు.
కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు..
ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్),
ద్వారకా (నాగేశ్వర్),
సోమనాథ్ (సోమనాథ్),
పూణే (భీక్మశంకర్),
నాసిక్(త్రయంబకేశ్వర్),
ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్).
సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)
బోర్డింగ్ / డీ-బో...