Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Indian Railways

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision
Andhrapradesh

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision

Cabinet Decision : కేంద్ర మంత్రివర్గ సమావేశం ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి (ఏపీ)- కాట్పాడి (త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి (Tirupati)-కాట్పాడి (Tamil Nadu) లైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. Cabinet Decision :17 భారీ వంతెనలు ఈ ప్రాజెక్టులో 17 మేజ‌ర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే ఏడు ఫ్లైఓవర్లు (Over Bridges), 30 అండర్ పాస్ వంతెనలు నిర్...
National, Trending News

Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..

Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే మౌలిక సదుపాయాలు 2014 నుంచి పూర్తిగా మారిపోయాయి. భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణాలను అందిస్తుంది. Indian Railway : ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఇక భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు (longest train) గా దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ (Vivek Express) గుర్తింపు పొందింది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్‌ను తమిళనాడులోని కన్యాకుమారికి కలుపుతుంది. మొత్తం 4,189 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 75 గంటల 30 నిమిషాలు ఉంటుంది. తొమ్మిది రాష్ట్రాల గుండా వెళుతుంది. 57 రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. Super Vasuki : సూపర్ వాసుకి రైలు గురించి...
Trending News

Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్‌లు

Indian Railways | రిజర్వేషన్ లేని జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడుస్తున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సుమారు 1,200 జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేసినట్లు మంత్రి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రస్తుతం ప్రయాణీకుల కోసం రైళ్లలో ప్రయాణించేందుకు 79,000 కోచ్‌లను ఉపయోగిస్తున్నాయని, వీటిలో 56,000 కోచ్‌లు, మొత్తం 70 శాతం జనరల్, నాన్-ఎసి స్లీపర్ కేటగిరీ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలియజేశారు. Indian Railways : కొత్తగా ఎల్ హెచ్ బి కోచ్ లు అన్ రిజర్వ్ డ్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలను పెంచడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడిచే మెయిల్, ఎక్స్‌ప్రె...
National

Indian Railways | ఐసిఎఫ్ కోచ్‌ల స్థానంలో అత్యాధునిక లింక్-హాఫ్‌మన్-బుష్ కోచ్‌లు

Indian Railways | రైల్వే భద్రతకు సంబంధించి భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. పాత కోచ్ ల స్థానంలో అత్యాధునిక వసతులు కలిగిన, పటిష్ట భద్రత ప్రమాణాలు గల కోచ్ లతో భర్తీ చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnaw) రాజ్యసభలో ఒక కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి రైల్వేలు అన్ని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ కోచ్‌ (ICF) లను లింక్-హాఫ్‌మన్-బుష్ (LHB) కోచ్‌లతో భర్తీ చేస్తాయని ఆయన చెప్పారు. ఇది భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. ఐసిఎఫ్ కోచ్‌లు పాత డిజైన్‌తో ఉంటాయి. అయితే ఎల్‌హెచ్‌బి కోచ్‌లు ఆధునిక సాంకేతికతతో తయారు చేశారు. ప్రమాదాలు జరిగిననపుడు చాలా తక్కువ నష్టం వాటిల్లుతుంది. అయితే ప్రయాణీకులకు ఇచ్చే సబ్సిడీలో ఎటువంటి మార్పు లేదని వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ అద్దెపై 47% సబ్సిడీ ఇస్తోంది. అంటే టికెట్ ధర ₹100 అయితే, ప్రభుత్వం తన వైపు నుంచి ₹47 ఇస్తుంది. Indian Railways : విదేశా...
Business, Career

small business idea : న‌మ్మ‌క‌మైన బిజినెస్ చేయాల‌నుకుంటున్నారా? అయితే IRCTCలో చేరి డబ్బు సంపాదించండి..

Business With Indian Railways : మీరు కొత్త వ్యాపారం చేసి డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకుంటున్నారా? మీ దగ్గర తక్కువ డబ్బు ఉన్నా కూడా చింతించకండి. చాలా మొత్తంతో కొత్త బిజినెస్ ప్రారంభించ‌డానికి ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రైల్వేలకు చెందిన ఐఆర్‌సిటిసి కూడా గోల్డెన్ చాన్స్‌ అందిస్తోంది. టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. దానితో మీరు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో మరింత తెలుసుకోండి. IRCTC లో దరఖాస్తు చేసుకోవాలి ముందుగా మీరు IRCTC టికెట్ ఏజెంట్ కావాలనుకుంటే IRCTC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. ఏజెంట్ కావడానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులభం. మీరు ఈ పనిని కేవలం కొన్ని ధ్రువ‌ పత్రాలతో చేయవచ్చ...
Telangana

Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు

Begumpet railway station : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం (Amrit Bharat Station ) లో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది .ఈ క్రమంలో హైదరాబాద్ లో కీలకమైన బేగంపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. రూ.27 కోట్లతో చేపట్టిన బేగంపేట రైల్వే స్టేషన్‌ డెవలప్ మెంట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలో విప్లవాత్మక మార్పులు ...
National

Indian Railways | ఇకపై రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టిక తప్పనిసరి!

ఆహార మెనూ సంచారం ఇకపై ప్రయాణీకులకు SMS అలర్ట్.. Indian Railways Focus On Food Safety : ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా రైళ్లలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాల మెనూ, ధరల జాబితాను ప్రదర్శించడం తప్పనిసరి చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Union Minister Ashwini Vishnaw) తెలిపారు. "ప్రయాణికుల సమాచారం కోసం అన్ని ఆహార పదార్థాల మెనూ, ధరలను IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వివరాలతో కూడిన ముద్రిత మెనూ కార్డులు వెయిటర్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. అలాగే అవి డిమాండ్ మేరకు ప్రయాణీకులకు అందించనున్నామని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. పాంట్రీ కార్ల (pantry car)లో కూడా రేట్ల జాబితా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. Indian Railways : ప్రయాణికులకు SMS ల రూపంలో సమాచారం.. ఇంకా, భారతీయ రైల్వేలతో పోలిస్తే క్యాటరింగ్ ...
National

Waiting List Passengers | వెయిటింగ్ టికెట్ ప్రయాణికులకు కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే విధించే జరిమానాలు ఇవే..

Waiting List Passengers | వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీనిని ఉల్లంఘించే వారిపై కఠినమైన జరిమానాలను విధించనుంది. భారతీయ రైల్వే ఇప్పుడు సీట్లు కేటాయించడానికి కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించనున్నాయి. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల (Waiting List Passengers ) కోసం భారతీయ రైల్వే (Indian Railways) మార్చి నుంచి అమలులోకి వచ్చే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. రిజర్వ్డ్ కోచ్‌లలో రద్దీ సమస్యను పరిష్కరించేందుకు, ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. Waiting List Passengers : వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు కొత్త నియమం గతంలో, ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్‌లో చేరిన ప్రయాణీకులు తరచుగా తమ వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణించేవారు, ఎందుకంటే ఈ టిక్కెట్...
Andhrapradesh, Telangana

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి. ఈ స్టేష‌న్ల‌లో హాల్టింగ్ ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్ర‌త్యేక రైళ్ల‌కు హాల్టింగ్ సౌక‌ర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జ...
Business

Navratna status | ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సిలకు నవరత్న హోదాకు పెంచిన కేంద్రం

Navratna status | న్యూఢిల్లీ: నికర లాభం, నికర విలువల‌ను గ‌ణ‌నీయంగా వృద్ది చేసుకుని అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) హోదాకు అప్‌గ్రేడ్ చేసింది. తాజా ప్రకటనతో IRCTC, IRFC లు CPSEలలో వరుసగా 25వ, 26వ నవరత్నాలుగా నిలిచాయి. ఇది భారత రైల్వే కంపెనీలకు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. Navratna status : న‌వ‌ర‌త్న హోదాతో లాభ‌మేంటి? కొత్త నవరత్న హోదాతో ఈ రెండు కంపెనీలకు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స్వయంప్రతిపత్తిని ల‌భిస్తుంది. ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారి భవిష్యత్ వృద్ధి ప్రణాళికలలో వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు క‌లుగుత...
Exit mobile version