Thursday, June 19Thank you for visiting

Tag: Hyderabad Police

Hanuman temple | హనుమాన్ ఆలయం వద్ద మాంసం ముక్కలను విసిరేసిన దుండగులు.. హై అలర్ట్ అయిన పోలీసులు

Crime
Hanuman temple | హైద‌రాబాద్ లోని ఓ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బుధ‌వారం ఉద‌యం మాంసం ముక్కలను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ప‌డేయడం క‌ల‌క‌లం రేపింది. భ‌క్తులు వెంట‌నే ఆల‌య‌ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న‌ టప్పాచబుత్ర పోలీసులు అప్రమత్తమయ్యారు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. బుధవారం తెల్లవారుజామున టప్పాచబుత్రలోని హ‌నుమాన్ ఆలయం వ‌ద్ద‌ కొంతమంది వ్యక్తులు మాంసం ముక్కలను విసిరిన తర్వాత నగరంలోని ప్రశాంత వాతావరణం చెదిరిపోయింది . హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మాంసం ముక్కలను కనుగొని వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. టప్పాచబుత్ర (Tappachabutra) పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. విషయం తెలియగానే, పెద్ద సంఖ్య‌లో ప్రజలు ఆలయం వద్ద ...

హైదరాబాద్‌ ‌ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

Trending News
Durga Devi Mandir attack | హైదరాబాద్‌ ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించగా , నిర్వాహకులతోపాటు భక్తులు హిందూ సంఘాలుఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. స్థానికుల సమాచారంతో బేగంబజార్‌ ‌పోలీసులు  కూడా నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దుండగులు.. మొదట అక్కడ కరెంట్ సరఫరా కట్ చేసి ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత దుర్గాదేవి అమ్మవారి విగ్రహం చేతిని వ...

దసరా సెలవుకు ఊరెళుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

Crime
Dasara Holidays 2024 | ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దసరా సెలవులు వచ్చేశాయి.  పండుగ హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు అందరూ ఊళ్లకు పయనమవుతున్నారు. కానీ ఊరెళ్లకా ఇంటిలో ఏవైనా విలువైన వస్తువులు ఉంటే మన మనసంతా ఇక్కడే ఉంటుంది. దొంగలు పడకుండా పలు ముందస్తు జాగ్రత్తలు (Theft Prevention Tips)  తీసుకుంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ధీమాగా ఉండొచ్చు.. అయితే దసరాకు ఊరెళ్తే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మామూలు రోజుల కంటే దసరా వంటి సెలవుల్లో  పెద్ద సంఖ్యలో చోరీలు జరుగుతాయని చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే  దొంగలు రెక్కీ నిర్వహించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తారని హెచ్చరించారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాకే వెళ్లాలని చెప్పారు. లేదంటే తిరిగి వొచ్చే లోపు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ జాగ్రత్తలు పాటించండి.. ...
Exit mobile version