Thursday, June 19Thank you for visiting

Tag: Gujarat

Ahmedabad bulldozer action : గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద బుల్డోజర్ చర్య!

Trending News
అహ్మదాబాద్‌లో అక్రమ నివాసాల కూల్చివేత Ahmedabad bulldozer action : గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద బుల్డోజర్ చర్యను చేపట్టింది అక్కడి బిజెపి ప్రభుత్వం. అహ్మదాబాద్ లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) అధికారులు మంగళవారం భారీ డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా చందోలా సరస్సు సమీపంలోని అక్రమ స్థావరాలను AMC కూల్చివేసింది. దీని గురించి జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) శరద్ సింఘాల్ మాట్లాడుతూ, డోలా సరస్సు ప్రాంతంలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులు (Bangladeshi immigrants) అక్రమంగా నివసిస్తున్నారని అన్నారు. చందోలా ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 100 మందికి పైగా బంగ్లాదేశీయులను అహ్మదాబాద్ పోలీసులు ఇటీవల గుర్తించారు. మంగళవారం, AMC అదే బంగ్లాదేశ్ స్థావరాలలో ప్రజలు అక్రమంగా నివసిస్తున్న ఆక్రమణ నిరోధక చర్య (bulldozer action) చేపట్టింది. ఈ చర్య కింద, AMC అధికారులు చందోలా ...

భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

Trending News
Indian Railways Update  | భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి రికార్డు నెలకొల్పింది.  భారతదేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సేవలు 1853లో ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి థానే వరకు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తొలి రైలు మార్గంలో 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటించారు. హౌరా-అమృత్‌సర్ మెయిల్ భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే రైలుగా భావిస్తుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం వాణిజ్య సేవల కోసం అత్యధికంగా గంటకు 130 కి.మీ వేగంతో దేశంలోనే అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అప్‌డేట్ అయితే భారతీయ రైల్వేల స్థాయి ఒక్కసారిగా మారిపోనుంది. జపాన్‌కు ...

Vadodara Gangrape | బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇళ్లకు వాట‌ర్‌, క‌రెంట్ క‌ట్‌

Crime
Vadodara | గుజరాత్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి (Vadodara Gangrape ) పాల్పడిన కేసులో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు అనుమానితుల ఇళ్లకు విద్యుత్, డ్రైనేజీని డిస్‌కనెక్ట్ చేసింది. నిందితుల ఇండ్ల నిర్మాణాల‌కు మునిసిపాలిటీ నుంచి అనుమ‌తి లేద‌ని పేర్కొంటూ నోటీసు అందించిన 72 గంటల తర్వాత అధికారులు తాజాగా క‌రెంటు, డ్రెయినేజీ క‌నెక్ష‌న్ ను క‌ట్ చేశారు. అక్టోబర్ 4న వడోదర నగర శివార్లలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబర్ 7న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసేందుకు బృందాలు వచ్చాయి. మూడు రోజుల క్రితం వ‌డోద‌ర మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (VMC) నోటీసు ఇచ్చింది. దాని తర్వాత నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్‌లను గడువు ప్రకారం కట్ చేసినట్లు తెలిపారు. నిందితులు నిర్మించిన ఇళ్లకు బిల్డింగ్ పర్మిషన్ లేదని VMC నోటీసులో పేర్కొన్నారు. ఇంతలో, వ...

Vande Bharat Metro | మొట్ట‌మొద‌టి వందే భారత్ మెట్రో రైలు ఫొటోలు చూశారా?

Trending News
Vande Bharat Metro  | గుజరాత్‌లోని అహ్మదాబాద్ - భుజ్ మధ్య నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సిద్ధ‌మైంది. ఈ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం సెప్టెంబ‌ర్ 15న‌ ఆవిష్కరించనున్నారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా ప‌లు రూట్ల‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా న‌డుస్తుండ‌గా ఇప్పుడు ప్ర‌ధాన న‌గ‌రాల మ‌ధ్య లోక‌ల్ జ‌ర్నీని మ‌రింత‌ మెరుగుప‌రిచేందుకు వందేభార‌త్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. వారానికి 6 రోజులు వందే భారత్ మెట్రో రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది, ఇది భుజ్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. అహ్మదాబాద్‌లో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 11:10 గంటలకు భుజ్ కు చేరుకుంటుంది. రైలు సబర్బతి, ఛందోయా, విరమ్‌గం, ధృంగధ్ర, హల్వాద్, సాంఖియాలి,...

Surat Bulldozer action | సూరత్ లోనూ బుల్ డోజర్ యాక్షన్.. అక్రమ కట్టడాల నేలమట్టం..!

Trending News
Surat Bulldozer action | సూరత్‌లోని వినాయ‌క మండ‌పంపై కొంద‌రు దుండ‌గులు రువ్విన ఘ‌ట‌న‌లో ఆగ్రహానికి గురైన అనేక హిందువులు, హిందూ సంస్థలు.. అరెస్టు చేసిన నిందితులపై బుల్‌డోజర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని సూరత్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద అనేక మంది హిందూ సంస్థ సభ్యులు గుమిగూడి, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పలు కేసుల్లో యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించిన విధంగానే నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. దీని ఫలితంగా, సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో స్థానిక యంత్రాంగం ఈ కేసులో అరెస్టయిన నిందితుల అక్రమ ఆస్తులను బుల్డోజర్‌తో ధ్వంసం చేయడం ప్రారంభించింది. బుల్డోజర్ చర్యకు సంబంధించిన‌ వీడియోలు ఇప్ప‌డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, ప్రజలు కూడా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీని ప్రశంసించారు. సెప్టెంబరు 7, 8 తేదీల్ల...

Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెట‌ర్‌

National
Ravindra Jadeja | భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ధృవీకరించారు. రివాబా తన ఫోటోలను Xలో పోస్ట్ చేసింది. తన పోస్ట్‌లో, రివాబా బిజెపి సభ్యత్వ కార్డులతో తాను, తన భర్త చిత్రాలను కూడా షేర్ చేశారు. మీడియాతో రివాబా మాట్లాడుతూ.. 'నేను ఇంటి నుంచే సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించాను. మెంబర్‌షిప్ క్యాంపెయిన్‌ను ఇటీవల ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారని, ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సెప్టెంబర్ 2 న మొదటి సభ్యుడిగా మారారని తెలిపారు. రివాబా రాజకీయ ప్ర‌స్థానం.. 2019లో రివాబా భాజపాలో చేరారు. పార్టీ అధిష్ఠానం ఆమెను 2022లో జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపింది. ఆప్ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై రివాబా విజయం సాధించారు. అదే సమయంలో, తన ఎన్న...

Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

National
IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ - ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల  మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు. కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు.. ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీక్మశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్). సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50) బోర్డింగ్ / డీ-బో...

Vadodara society | ప్రభుత్వ పథకం కింద ముస్లిం మహిళకు ఫ్లాట్‌ను కేటాయించినందుకు వడోదర సొసైటీ సభ్యులు నిరసన

Trending News
Vadodara society members protest| ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లిం మహిళకు ఫ్లాట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వడోదర నగరం హర్నిలోని సొసైటీ నివాసితులు నిరసన తెలిపారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 44 ఏళ్ల ముస్లిం మహిళకు 2017లో తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన గృహ సముదాయంలో ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆమె ఫ్లాట్ లోకి వచ్చే ముందే,  ఆమె రాకను వ్యతిరేకిస్తూ..  గృహ సముదాయంలోని 30 మంది నివాసితులు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఫ్లాట్‌ను 'ముస్లిం'కి కేటాయించడాన్ని వ్యతిరేకించారు. 2020లో నివాసితులు తన కేటాయింపును చెల్లదని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) లేఖ రాయడంతో నిరసనలు ప్రారంభమయ్యాయని  సదరు మహిళ మీడియాతో అన్నారు. అయితే, ఆ సమయంలో పోలీసులు ఫిర్యాదుదారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసి అక్కడితోనే వదిలేశారు. అయితే తాజాగా జూన్ 10...

Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజ‌యం..

Elections
Surat Lok Sabha | 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. సూర‌త్ లోక్‌స‌భ (Surat Lok sabha) నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ముఖేశ్ ద‌లాళ్‌ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు పోలింగ్ అధికారి ప్ర‌క‌టించారు. ముఖేశ్ కుమార్ చంద్ర‌కాంత్ ద‌లాళ్ బీజేపీ నుంచి బ‌రిలో నిలిచారు. అయితే సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి ఆయ‌న‌ విజ‌యం సాధించార‌ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ సౌర‌భ్ పార్ది తెలిపారు. ఈమేర‌కు ద‌లాళ్‌కు ధ్రువీక‌ర‌ణ ప్ర‌త్రాన్ని కూడా అంద‌జేశారు. కాగా సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులద‌రూ పోటీ నుంచి త‌ప్పుకున్నట్లు గుజ‌రాత్ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు. నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేందుకు మంగ‌ళ‌వారమే చివ‌రి తేదీ. సూర‌త్ స్థానం నుంచి ఎనిమిది మంది ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇందులో బీ...

ఆ నగరంలో ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులకు 30శాతం డిస్సౌంట్ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా..

Trending News
గుజరాత్‌లోని సూరత్‌లోని సుమారు 1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ఆదివారం  తమ వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఆటో రిక్షా డ్రైవర్ల ఈ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ  మాట్లాడుతూ.. సూరత్ లో  "1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టినరోజు (Pm Modi Birthday)న 30 శాతం తగ్గింపును ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ 73వ పుట్టినరోజున 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందిస్తున్నసందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని బీజేపీ నేత అన్నారు. auto-drivers discounts to passengers వెయ్యి మంది డ్రైవర్లు 30 శాతం తగ్గింపుతో పాటు, 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందించి మోదీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫలితంగా ఈ రోజు వారి ప్రయాణికులకు ఉచిత రైడ్‌లను అందిస్తారు. ప్రధానమంత్రి పుట్టినరోజున, బిజెపి 'సేవా పఖ్వారా' (S...
Exit mobile version