Monday, March 3Thank you for visiting

Tag: Exit Polls

Delhi elections : ఢిల్లీలో గెలిగేది బిజేపీనే తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!

Elections
Exit Polls 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధమైన అంచ‌నాల‌ను వెల్ల‌డించాయి . ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నిక‌ల్లో ఓటర్లు ఎవరికి ఎడ్జ్ ఇచ్చారన్న అంశంపైనా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. కొన్ని పోల్స్ పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో గట్టి పోటీ ఇస్తుంద‌ని వెల్ల‌డించాయి. అదే సమయంలో, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే ప‌రిమితంకావొచ్చని తేల్చి చెప్పాయి. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ 36 సీట్లు గెలుచుకోవాలి. కాంగ్రెస్ ఎన్నికల్లో గె...

Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు.. తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!

Elections
Lok Sabha Exit polls : లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే మూడో సారి ప్రజలు పట్టంకట్టినట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎగ్జిట్ పోల్‌ సర్వేలన్నీ బీజేపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గ‌తంలో కంటే ఏకంగా 350కి పైగా సీట్లలో గెలుపొందుతుంద‌ని దాదాపు అన్ని సర్వేలు వెల్ల‌డించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కేవ‌లం 150 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెప్పాయి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రిపబ్లిక్‌ భారత్‌-మాట్రిజ్‌ ఎన్డీఏ – 353-368 ఇండియా కూటమి – 118-133 ఇతరులు – 43-48 ఇండియా న్యూస్‌ డీ డైనమిక్స్‌ ఎన్‌డీఏ – 371 ఇండియా కూటమి – 125 ఇతరులు – 47 రిపబ్లిక్‌ టీవీ-పీ మార్క్‌ ఎన్డీఏ – 359 ఇండియా కూటమి – 154 ఇతరులు – 30 జన్‌కీ బాత్‌ ఎన్డీఏ – 377 ఇండియా – 151 ఇతరులు – 15 న్యూస్‌ నేషన్‌ ఎన్డీఏ – 342-378 ఇండియా కూటమి – 153-169 ఇతరులు – 21-23 ...

Opinion Polls vs Exit Polls : ఒపీనియన్ పోల్స్ – ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా తెలుసా..

Elections
Opinion Polls vs Exit Polls | 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సహా రాజకీయ నిపుణులు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయినా ప్రతిపక్షం చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో ఉంది. జూన్ 1న చివరి దశ ఎన్నికల ముగింపు కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే , ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతాయి. ఇది జూన్ 4న ప్రకటించబడే తుది ఫలితాలకు సంబంధించి ముందస్తుగానే ఒక అంచ‌నా అందిస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా అన్ని దశల పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అమ‌లులో ఉంటుంది. కాబ‌ట్టి ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించారు. ఎన్నికల సీజన్‌లలో ఓట‌రు ఎటువైపు మొగ్గు చూపుతున్నాడ‌నే విష‌యంపై ఒపీనియన్ పోల్స్, ...
Exit mobile version