Monday, March 3Thank you for visiting

Tag: education news

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్, ప్రారంభం.. ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి.. స్టైఫండ్ ఎంత? పూర్తి వివరాలు ఇవే..

Career
PM Internship Scheme | యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉద్యోగ,  ఉపాధి అవకాశాలను మెరుగురిచేందుకు కేంద్రంలోని మొదీ ప్రభుత్వం  పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme)ను గురువారం  ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేలు స్టైఫండ్‌ అందించనుంది.  దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథన్ని ప్రారంభించింది. రూ.800 కోట్ల ఖర్చుతో 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పొందిన యువతీయువకులు మంచి అవకాశాలు దక్కించుకొనే చాన్స్ ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి, 21 మరియు 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ పథకానికి అర్హులు అని వర్గాలు తెలిపాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్లు ప్రధానమంత్...

రాష్ట్రంలో వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు!

Telangana
DSC Results 2024 : డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  మరో శుభ‌వార్త చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఖాళీలపై ప‌రిశీల‌న చూసుకొని మ‌రో డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. విద్య‌పై ఖ‌ర్చు విద్యపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని తాము భావిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తామ‌ని చెప్పారు. . ప్ర‌స్తుత‌ డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో ఉన్న మిగిలిపోయే ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీలు సేక‌రించి డీఎస్సీపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక‌పై ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు నియామకాలు చేప‌డ‌తామ‌ని, త్వరలోనే గ్రూప్ 1 ఫ‌లితాలు  (Group 1 Results) కూడా వెల్ల‌డిస్త‌మ‌ని తెలిపారు. ఒక్కో నియోజక వర్గంలో రూ.100 -120 కోట్ల నిధులతో 20 నుంచి 25 ఎకరాల స్థ...

DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !

Elections, National
DUSU Elections |  ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌లను అమలు చేయాలని కోరుతూ చేసిన ప్ర‌తిపాద‌న‌ను పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) వైస్ ఛాన్సలర్, ఇతర సంబంధిత ప్రతివాదులను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనియన్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తోందని పిటిషన్ వాదించింది. డియుఎస్‌యు ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను మూడు వారాల్లోగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనివ‌ల్ల‌ విద్యార్థి సంఘంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుందని, ...

Easy Jobs for Housewifes : ఇంట్లో కూర్చుని మహిళలు లక్షలు సంపాదించే వర్క్ హోమ్ జాబ్స్ ఏంటో తెలుసా..

Business
Easy Jobs for Housewifes : మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు..! ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం భార్యా భర్తలు ఇద్దరు కలిసి రెండు చేతులా సంపాదిస్తే తప్ప ఇంటిని చక్కదిద్దలేని పరిస్థితి. కేవలం ఒక్కరి జీతం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ఇద్దరు ఉద్యోగాలు చేసి ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఎలాంటి ఆర్ధిక సంక్షోభం లేకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదించాల్సి అవసరం ఉంది. ఇంట్లో ఉన్న ఖాళీ టైం ని వాడుకుని వారికి వీలున్న సమయాల్లో పని చేస్తూ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఐతే వారికి కొంత గైడెస్ అవసరం ఉంటుంది. గృహిణిలు ఇంటి పనిచేస్తూ వారికి వీలైన టైం లో ఈ పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వారికోసం మొదట డేట్ ఎంట్రీ ముందు ప్రిఫర్ చేయొచ్చు. ఇంట్లో మహిళలు వర్క్ ఫ్రం హోం చేస్తూ.. కొద్దిగా కంప్యూటర్ టచ్ ఉండి.. కాస్త ప్రాధమిక నైపుణ్యం ఉంటే...
Exit mobile version