Thursday, June 19Thank you for visiting

Tag: CS Shanthi Kumari

Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు

National
Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఇత‌ర‌ ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సమీక్షించారు. టీజీపీఎస్సీ కార్యాల‌యం నుంచి చైర్మ‌న్ మ‌హేంద‌ర్ రెడ్డి, స‌భ్యులు, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నార‌ని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో 46 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చే శామ‌ని, అన్ని కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. టీజీపీఎస్సీ చైర్మ‌న్ మహేందర్ రెడ్డి మాట్లాడ...

ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలపై కీలక ఆదేశాలు.. వచ్చే నెలలోనే ప్రారంభం!

Telangana
Integrated Residential Schools  | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాలల‌ ఏర్పాటుపై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క అడుగువేసింది. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగ‌ల్‌. డిప్యూటీ సీఎం నియోజ‌క‌వ‌ర్గం మ‌ధిర ప‌రిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోపు ప్రారంభించాలని సిఎస్‌ ‌శాంతికుమారి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ తొలి స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. కొడంగల్‌, ‌మధిర నియోజకవర్గం, లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల (Integrated Residential Schools) నిర్మాణ పనులను వ‌చ్చే నెలాఖరులోనే ప్రారంభించాలని ఆదేశించారు. పరిపాలనా అనుమతుల కోసం ప్రత...
Exit mobile version