Monday, March 3Thank you for visiting

Tag: Congress Party

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..

Trending News
Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్ట...

New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

Telangana
New Energy Policy in Telangana |  తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని తీసుకు వొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka)  పలు కీలక విషయాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.35 వేల కోట్లతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుంచి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇప్పటికే రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 11న...

Maharashtra Elections | మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకే సింహభాగం.. ఏకంగా 148 స్థానాల్లో పోటీ..

Elections
Maharashtra Elections 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024: అధికార భారతీయ జనతా పార్టీ (BJP) మహారాష్ట్రలోని 148 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిత్ర పక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేస్తోంది.మంగళవారం ప్రక్రియ ముగిసే సమయానికి మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు అధికార మహాయతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)తో సహా దాదాపు 8,000 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ నవంబర్ 20న జరిగే ఎన్నికలకు 53 మంది అభ్యర్థులను నామినేట్ చేసింది. రెండు సెగ్మెంట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోని మహాయుతి.. మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇచ్చారు. మరోవైపు ఎంవీఏలో కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేయగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 89, శరద్ పవార్ ఎన...

మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్‌పై పోటీగా గిరీష్ పాండవ్..

Elections
Maharashtra Assembly Elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. తాజా అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 71 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో, డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌పై దక్షిణ నాగ్‌పూర్ నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ ను కాంగ్రెస్ పార్టీ బ‌రిలో నిలిపింది. పూర్తి జాబితా ఇదే.. భుసావల్ - డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్ జలగావ్ - డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్ అకోట్ - మహేష్ గంగనే వార్ధా - శేఖర్ ప్రమోద్బాబు షెండే సావ్నర్ - అనూజ సునీల్ కేదార్ నాగ్‌పూర్ సౌత్ - గిరీష్ కృష్ణరావు పాండవ్ కమ్తి - సురేష్ యాదవ్రావ్ భోయార్ భండారా (SC) - పూజ గణేష్ తావ్కూర్ అర్జున్-మోర్గావ్ (SC) - దలీప్ వామన్ బన్సోడ్ అమగావ్ (ఎస్టీ) - రాజ్‌కుమార్ లోటుజీ పురం రాలే...

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Elections
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ క‌లిసి మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు. కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ‌ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. "జార్...

Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

Telangana
Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఇదిలా ఉండ‌గా పీసీసీ చీఫ్ ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డారు. కానీ వీరంద‌రిలో చివ‌ర‌కు రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం (TPCC President)  ద‌క్కింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే దానిపై రెండు వారాల క్రిత‌మే క‌స‌ర‌త్తు జ‌ర‌గ‌గా, కాంగ్రెస్ పార్టీ నేడు అధికారికంగా ప్ర...

Amit shah on POK | పీవోకేలో ప్ర‌తీ అంగుళం భార‌త్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన

National
Amit shah on POK | ఖుంటి (జార్ఖండ్): పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రతి అంగుళం భారతదేశానికి చెందినదని దానిని ఏ శక్తి లాక్కోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్ప‌ష్టం చేశారు. కాగా పాకిస్థాన్‌ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని మ‌నం గౌరవించాలని మణిశంకర్‌ అయ్యర్‌ చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇండి కూట‌మి నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని, పీవోకే గురించి మాట్లాడవద్దని ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.. దీనిపై అమిత్ షా స్పందిస్తూ నేను కాంగ్రెస్‌, భారత కూటమికి చెప్పాలనుకుంటున్నాను పీఓకే భారత్‌కు చెందినది, దానిని ఏ శక్తీ లాక్కోలేదు’’ అని జార్ఖండ్‌లోని ఖుంటిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆయన, “కాంగ్రెస్‌కు ఏమైందో నాకు తెలియదు. పీఓకే భారతదేశంలో భాగమని పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కానీ మీరు (కాం...

పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

Elections, National
Mani Shankar Aiyar | కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యల వివాదం మర్చిపోకముందే అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సైతం వివాద్పద వ్యాఖ్యలు చేశారు.  పాకిస్థాన్‌ ను గౌరవించాలని, ఆ దేశంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని పార్టీ కురువృద్ధుడు మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్‌ (Mani Shankar Aiyar ) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ వ‌ద్ద అణుబాంబులు ఉన్నాయ‌ని, ఒక‌వేళ మ‌న ప్ర‌భుత్వాలు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తే అప్పుడు పాక్ మ‌నపై బాంబులు వేసే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల ఒక‌ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌ణిశంక‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యింది. మ‌నం పాకిస్థాన్‌ను గౌర‌వించాల‌ని, ఎందుకంటే ఆ దేశం వ‌ద్ద అణు బాంబు ఉంద‌ని, వాళ్ల‌ను మ‌నం గౌర‌వించ‌కుంటే వాళ్లు మ‌న‌పై బాంబుల‌ను వాడే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అయ్య‌ర్ వెల్ల‌డిం...

Congress | అయోధ్యకు వెళ్లినందుకు వేధించారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశా..

Elections, National
Radhika Khera Resigns | ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకురాలు రాధికా ఖేరా  ఆదివారం పార్టీకి రాజీనామా  చేశారు. ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఖేరా ఆరోపించారు. "రామ్ లల్లా జన్మస్థలం అయోధ్య ధామ్ మనందరికీ చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడికి వెళ్లకుండా నేను ఆపుకోలేకపోయాను. కానీ నేను రామాల‌యాన్ని(Ayodhya Ram Mandir) సందర్శించినందుకు పార్టీ (Congress Party) లో నేను ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. అని అమె పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం (Congress Party)లో నాతో అనుచితంగా ప్రవర్తించారు, నన్ను గదిలో బంధించారు, నేను అరిచి, వేడుకున్నాను, కానీ నాకు న్యాయం జరగలేదు. ఈ రోజు నేను పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. కానీ రామ్ లల్లా నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నాకు ప...
Exit mobile version