Friday, March 14Thank you for visiting

Tag: clay ganesha idol

మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి

Special Stories
ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుల విగ్ర‌హాల‌(eco-friendly-ganesha)ను వినియోగించాలి. మీకు అందుబాటులో మట్టి విగ్రహాలు అమ్మకానికి లేకుంటే  మీ ఇంట్లోనే మీరే స్వయంగా మ‌ట్టితో చక్కని గణపతి ప్రతిమను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే పర్యావరణ ప్రేమికులు మ‌ట్టి విగ్ర‌హాల‌ను చాలా చోట్ల ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ విగ్ర‌హాలు లభించనివారు  బాధపడాల్సిన అవ‌స‌రం లేదు. ఎందు కంటే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తూ మీ ఇంట్లోనే మీరు కూడా మ‌ట్టితో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రి ఆ విగ్ర‌హం తయారీ గురించి తెలుసుకుందామా.. ! మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు మట్టి, నీరు, రంగుల కోసం ప‌సుపు, కుంకుమ‌ మొదటి దశ: మీకు అందుబాటులో ఉండే ఏదైనా తోట మట్టిని తీసుకోండి. అది పూర్తిగా ఆరనివ్వండి. అందులో రాళ్లను తొలగించండి. ఈ పొడి మట్టిని జల్లెడ పట్టండి. ...

పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..

Special Stories
Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ  సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి.. భవిష్కత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల (clay ganesha idol) నే కొనుగోలు చేయండి.. మట్టి  వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా అనాదిగా వస్తున్న పురాతన సంప్రదాయాన్ని గౌరవించినవాళ్లం కూడా అవుతాం. కొన్ని దశాబ్దాల క్రితం వినాయక విగ్రహాలను మట్టి (బంక మట్టి), గడ్డిని వంటి సహజమైన వనరులతో తయారు చేసేవారు. ఆ తర్వాత విగ్రహాన్ని పసుపు వంటి సహజ, సేంద్రియ రంగులతో అలంకరించేవారు కానీ కానీ ప్రస్తుతం POP (ప్లాస్టర్ ఆఫ్ పారిస్), థర్మకోల్, ప్లాస్టిక్ వంటి మట్టిలో కలిసిపోని, నీటిలో కరిగిపోని పదార్థాలతో విగ్రహాలను అత్యంత అందంగా రూపొందిస్తున్నారు. కంటికి ఇంపుగా...
Exit mobile version