Friday, March 14Thank you for visiting

Tag: Central Railway

local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు

National
Mumbai local trains : భార‌త‌దేశంలో అత్య‌ధిక జ‌నాభా గ‌ల న‌గ‌ర‌మైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం స‌రిపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ముంబై ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై నగ‌రంలో రద్దీని తగ్గించడంతోపాటు మెరుగైన లక్షణాలతో కూడిన కొత్త-డిజైన్ రైళ్లను ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ(Mumbai suburban railway system ) లో త్వరలో చేర్చ‌నున్న‌ట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) ప్రకటించారు. ముంబైలోని సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే లైన్లలో ప్రస్తుతం రూ.16,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వైష్ణవ్ పేర్కొన్నారు. రెండు స్థానిక రైళ్ల మధ్య సమయ అంతరాన్ని ప్రస్తుతం 180 సెకన్లుగా తగ్గించే ప్రణాళికలు ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. ప్రయాణికుల‌ రద్దీని తగ్గించడానికి సేవల ఫ్రీక్వెన్సీని పెంచడా...

Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..

Telangana
Mumbai to Kazipet Trains | దసరా, దీపావళి, ఛత్ పండు గల సమయంలో ప్రయాణికులకు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా అదనపు ప్రత్యేక రైలు స‌ర్వీస్ ల‌ను ప్రవేశపెడుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ పీక్ సీజన్‌లో ప్రయాణికుల ర‌ద్దీని తగ్గించి వారికి సౌక‌ర్య‌వంత‌మైన ప్రయాణాలను అందించేందుకు ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు పేర్కొంది. సెంట్రల్ రైల్వే.. ముంబై నుంచి కాజీపేటకు 26 అదనపు ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తోంది. రాబోయే పండుగలను జరుపుకోవడానికి ప్రయాణించే ప్రయాణీకులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. రైలు షెడ్యూల్: 07196 / 07195 దాదర్-కాజీపేట వీక్లీ స్పెషల్ (10 సర్వీసులు) దాదర్ నుంచి కాజిపేట‌ : అక్టోబర్ 17, 2024 నుంచి నవంబర్ 28, 2024 వరకు ప్రతీ గురువారం మధ్యాహ్నం 3:25 గంటలకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. కాజీపేట నుంచి దాద‌ర్‌ : అక్టోబర్...

Indian Railways | ప్రయాణికులకు గుడ్ న్యూస్ | 84 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా నాలుగు జనరల్ కోచ్ లు..

National
Indian Railways | ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ల‌లో జనరల్ కంపార్ట్‌మెంట్ల ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుండ‌డంతో ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. క‌నీసం కాలు కూడా పెట్ట‌డానికి స్థ‌లం ఉండ‌డం లేదు.. పండుగలు, సెల‌వుల వేళ‌ల్లో జ‌న‌ర‌ల్ టికెట్ ప్ర‌యాణికులు పెద్ద సంఖ్య‌లో వాష్‌ రూంల‌లో కూడా నిల్చుని ప్ర‌యాణిస్తున్నారు. అంతేకాకుండా స్లీప‌ర్‌, ఏసీ బోగీల్లో కూడా ఎక్కుతున్నారు. దీంతో సెంట్రల్ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎక్కువ మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్ర‌యాణించేందుకు వీలుగా సుదూరం ప్ర‌యాణించే రైళ్లలో నాలుగు అదనపు కోచ్‌లను చేర్చాలని నిర్ణయించింది. సెంట్రల్ రైల్వే ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి సుమారు 180 లాంగ్ జ‌ర్నీ రైళ్లను నడుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే 84 రైళ్లలో 4 జనరల్ క్లాస్ కోచ్‌లను జ‌త‌చేస్తున్నారు. 84 రైళ్ల జాబితాలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్, విదర్భ ఎక్స్‌ప్రెస్, అ...
Exit mobile version