Thursday, March 13Thank you for visiting

Tag: Bangladesh News

Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ మౌనం ఎందుకు? : హిమంత బిస్వా శ‌ర్మ‌

National
Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Himanta Biswa Sarma )  ప్ర‌శ్నించారు. జార్ఖండ్‌కు బిజెపి ఎన్నికల కో-ఇంఛార్జిగా ఉన్న శర్మ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాంచీలో జ‌రిగిన‌ పార్టీ సంస్థాగత సమావేశానికి హాజర‌య్యారు. బంగ్లాదేశ్‌లో అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేసిన శర్మ, అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని, చెప్పలేనంతగా ఉందని వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "ప్రస్తుతం, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది," శర్మ బిర్సా ముండా విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితిపై కాంగ్రెస్ మౌనంగా ఉందని విమర్శించిన శర్మ, “పార్టీ నాయకులు గాజాలో మైనారిటీల కోసం నిరసనలు చేశారు, కాన...

Violence Against Hindus | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిపై స్పందించిన‌ ప్రీతీ జింటా

Trending News
Bangladesh Crisis | భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్ అల్ల‌ర్లు, ఘ‌ర్ష‌ణ‌ల‌తో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ‌ ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపోయిన విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలోనే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ కమ్యూనిటీపై హింస (Violence Against Hindus) కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు, ప్రీతి జింటా ఆ సంఘటనలపై ఆందోళ‌న వ్యక్తం చేసింది. తన X (ట్విట్టర్ ) హ్యాండిల్‌లో ఒక పోస్ట్ ను పంచుకుంది. Devastated & heartbroken to hear of the violence in Bangladesh against their minority population. People killed, families displaced, women violated & places of worship being vandalized & burnt. Hope the new govt. takes appropriate steps in stopping the violence & protecting its… — Preit...
Exit mobile version