# Vande Bhaarath > Telugu News Express ## Posts - [టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! ](https://vandebhaarath.com/tsrtc-e-buses/): విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. TSRTC E-Buses : హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ ఎలక్ట్రిక్ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ స‌జ్జ‌నార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సు ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. సుమారు 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు […] - [తెలంగాణకు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ఎంట్రీ](https://vandebhaarath.com/wb-discovery-development-centre/): మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన.. అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు  వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ  నిర్ణయం తొలి ఏడాదే 1,200 మంది నిపుణులకు ఉద్యోగాలు ఫిల్మ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు దన్ను WB discovery development centre : మీడియా, వినోద రంగంలోని ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WB Discovery) తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతోంది. హెచ్ బిఓ (HBO), హెచ్బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టిఎల్ సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్.జి.టీవీ (HGTV) తో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్‌లు, ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు చెందినవే.. గేమింగ్, స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్ […] - [Generic Medicine: జనరిక్‌ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం](https://vandebhaarath.com/generic-medicine/): Generic Medicine : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతీ ఆస్పత్రి, వెల్‌నెస్‌ సెంటర్లు ఇక నుంచి తప్పనిసరిగా తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులను మాత్రమే  రోగులకు సిఫార్సు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలా ప్రిస్ర్కైబ్‌ చేయని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద కొనసాగే స్వస్థత కేంద్రాలు, పాలీక్లినిక్‌లు..  ఇక మీదట రోగులకు జనరిక్‌ మందులను మాత్రమే రాయాలి. కొంతమంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ప్రసిద్ధి చెందిన కంపెనీల మందులను మాత్రమే రోగులకు ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలాంటి వారిపై ఉన్నతాధికారుల నిఘా ఉంటుందన్న విషయాన్ని మరవొద్దు’ అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర అతుల్‌ గోయల్‌ తన ఆదేశాలలో పేర్కొన్నారు. తమ ఆధ్యర్యంలోని డాక్టర్లు జనరిక్‌ మందులే (Generic Medicine) రోగులకు సిఫార్సు చేసేలా చూడాల్సిన బాధ్యత వారిపై […] - [వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కి.మీ నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి](https://vandebhaarath.com/pregnant-woman-dies-of-sunstroke/): భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి ఎండలో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో మే 15న సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్​( 21) అనే గర్భిణి జనరల్ చెకప్​కోసం దండల్వాడి పీహెచ్‌సీకి బయల్దేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుని, అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరింది. వైద్య చేయించుకున్న తర్వాత సోనాలి తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో హైవేపై దిగింది. అప్పటికే ఎండ తీవ్రంగా ఉండటంతో మెల్లగా కాలి నడకన నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. అయితే ఇంటికి చేరుకున్న కాసేపటికే వడదెబ్బ కారణంగా […] - [Vande Bharat Express : సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలు సమయాల్లో మార్పులు](https://vandebhaarath.com/vande-bharat-express/):   Vande Bharat Express : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక. మే 17 నుంచి ఈ రైలు సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 20701 నెంబర్‌తో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ ట్రైన్.. ఇకపై ఉదయం 6.15 గంటలకు బయల్దేరి.. తిరుపతి స్టేషన్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే వచ్చే ట్రైన్ 20702 నెంబర్‌తో తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుతుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య 8.30 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం కాస్తా.. 8.15 గంటలకు తగ్గనుంది. సికింద్రాబాద్-తిరుపతి(20701): సికింద్రాబాద్ – ఉదయం 6.15 గంటలకు నల్గొండ – ఉదయం 7.29 గంటలకు గుంటూరు – ఉదయం 9.35 గంటలకు ఒంగోలు – ఉదయం 11.12 గంటలకు నెల్లూరు – ఉదయం 12.29 గంటలకు తిరుపతి – మధ్యాహ్నం […] - [నోరూరించే నీరా పానీయం రెడీ..](https://vandebhaarath.com/hyderabad-neera-cafe/): నెక్లెస్ రోడ్డులో రూ.13కోట్లతో నీరా కేఫ్ ప్రారంభం హైదరాబాద్: హైదరాబాద్‌ వాసులకు కిక్కిచ్చే నీరా కేఫ్ ( Neera Cafe ) అందుబాటులోకి వచ్చింది. తాటి చెట్ల నుంచి తీసే నాన్ ఆల్కహాలిక్ పానీయాన్ని అందించే నీరా కేఫ్‌ను ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గీతకార్మికులను ప్రోత్సహించేందుకు రూ.13 కోట్లతో నెక్లెస్ రోడ్డు (Necklace Road) లో నిర్మించిన ఈ నీరా కేఫ్ నెక్లెస్ రోడ్‌లో ఆకర్షణీయంగా నిలిచింది. నీరా మట్టి కుండలతో ఉన్న తాటి చెట్లు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఒకేసారి సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో మాదిరిగా తాటివనాలు, ఈదుల్లో కూర్చొని కళ్లు తాగుతూ ఎంజాయ్ చేసిన అనుభూతి కలిగేలా ఈ కేఫ్ ను నిర్మించారు. తాటి, ఈత చెట్ల నమూనాల్లో సీటింగ్ అరెంజ్ చేశారు. కేఫ్ […] - [శ్రీ‌దేవి అభిమానులకు కానుక‌](https://vandebhaarath.com/the-life-of-a-legend/): The Life Of A Legend పేరుతో త్వ‌ర‌లో బ‌యోగ్ర‌ఫీ.. భాష‌తో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు అం నటి శ్రీదేవి. 2018, ఫిబ్రవరి 24న శ్రీ‌దేవి 54ఏళ్ల వ‌య‌స్సులోనే ఆమె లోకాన్ని వీడింది. 80’s 90’s వ దశకంలో వెండితెర రాణిలా ఓ వెలుగు వెలిగింది. కాగా శ్రీదేవి భర్త-నటుడు-నిర్మాత బోనీ కపూర్.. శ్రీ‌దేవి జీవిత చరిత్రను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ( The Life Of A Legend ) పేరుతో పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించ‌డంతో ఆమె అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ధీరజ్ కుమార్ రాసిన ఈ బయోగ్రాఫికల్ ప్రచురణ హక్కులను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సొంతం చేసుకుంది. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ సినీ ప్ర‌పంచంలో శ్రీ‌దేవి (Sridevi) అద్భ‌త‌మైన జైత్ర‌యాత్ర‌కు సంబంధించి అన్నివివ‌రాల‌ను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పుస్త‌కంలో పొందుప‌రిచిన‌ట్లు ప్ర‌చుర‌ణ […] - [ola electric s1 కొత్త వేరియంట్‌](https://vandebhaarath.com/new-ola-electric-s1-variant-launched/): ధర రూ. 99,999 ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Ola Electric భారతీయ మార్కెట్లో S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ S1 2kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఇండియాలో దీని ధర రూ. 99,999. గానిర్ణ‌యిచారు. ఇది 8.5 kW మోటారును కలిగి ఉంది, ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 91 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ హోమ్ ఛార్జర్ ద్వారా 4 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. 11 రంగుల్లో అందుబాటులో.. ola electric s1 కొత్త వేరియంట్ మొత్తం 11 రంగుల ప్యాలెట్‌లలో అందుబాటులో ఉంటుంది. గెరువా, మాట్ బ్లాక్, కోరల్ గ్లామ్, మిలీనియల్ పింక్, పింగాణీ వైట్, మిడ్‌నైట్ బ్లూ, జెట్ బ్లాక్, మార్ష్‌మెల్లో, ఆంత్రాసైట్ గ్రే, లిక్విడ్ సిల్వర్ […] - [హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల క‌ళ‌క‌ళ‌](https://vandebhaarath.com/electric-double-decker-buses/): electric double decker buses : హైద‌రాబాద్‌లో డ‌బుల్ డెక్క‌ర్ ఎల‌క్ట్రిక్ బ‌స్సులు సంద‌డి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వ‌స్తున్న డిమాండ్ ఎట్ట‌కేల‌కు నెర‌వేరింది. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని ఓ వ్య‌క్తి ట్విట్టర్‌లో గ‌త రెండేళ్ల క్రితం చేసిన అభ్యర్థనపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు స్పందించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉందా అని చ‌ర్చించారు. అయితే ఈ ట్వీట్‌కు రెండేళ్ల తర్వాత మంగళవారం కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి మొదటి మూడు డ‌బుల్ డెక్క‌ర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ABB FIA ఫార్ములా E […] - [భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు Eva](https://vandebhaarath.com/eva-solar-electric-car/): పూణె స్టార్టప్ ఘ‌న‌త‌ 2024లో విడుదల Eva solar electric car :  పూణేకు చెందిన స్టార్టప్ వేవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్ ఎవాను 2024లో మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ వాహ‌నాల డెలివరీలు సంవత్సరం మధ్యలో ప్రారంభం కానున్నాయి. కారు సన్‌రూఫ్‌పై 150 వాట్ సోలార్ ప్యానెల్‌లను కలిగి ఉంది. ఇది ప్రతిరోజూ 10-12 కిమీ పరిధిని అందిస్తుంది. లేదా సంవత్సరానికి 3,000 కిమీలు,- 14kWH బ్యాటరీ నుండి వచ్చే శక్తితో పాటు 250 కిమీల డ్రైవ్‌కు ఇంధనం ఇస్తుంది. ఎవా కారు ఇద్దరు పెద్దలు, ఒక చైల్డ్ సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించేలా రూపొందించబడింది; సన్‌రూఫ్‌పై 150 వాట్ల సౌర ఫలకాలను కలిగి ఉంటుంది. ఇది ప్రతిరోజూ 10-12 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని సాధారణ హౌస్ సాకెట్‌తో ఇంట్లోనే నాలుగు గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌తో 45 నిమిషాల్లో 80 […] - [రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర](https://vandebhaarath.com/nari-sashaktikaran-women-motorcycle-rally/): కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ఆర్మీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం కార్గిల్ అమరవీరులకు ఘననివాళులర్పించేందుకు మహిళా సైనికాధికారుల  బృందం బైక్ ర్యాలీని చేపట్టింది.  కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాలైన సందర్భంగా ఢిల్లీ నుంచి గత మంగళవారం 25 మంది మహిళా బైకర్స్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రాస్‌కు బైక్ యాత్ర చేపట్టారు. ‘నారీ సశక్తికరణ్ మహిళా మోటార్‌సైకిల్ ర్యాలీ’ అనే పేరుతో  గత  మంగళవారం చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇక్కడి నేషనల్ వార్ మెమోరియల్ (NWM) నుంచి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం ఈ యాత్ర జమ్ముకు చేరుకుంది.  జూలై 25న ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ముగియనున్న ఈ యాత్ర, 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాల జ్ఞాపకార్థం.. అలాగే మహిళల అలుపెరగని స్ఫూర్తిని చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు […] - [లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?](https://vandebhaarath.com/cluses-to-identify-real-synthetic-leather/): రియల్ లెదర్ & సింథటిక్ గుర్తించడానికి క్లూలు తెలుసుకోండి మనలో చాలా మంది లెదర్ వస్తువులను ఉపయోగించునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే లెదర్ ప్రోడక్స్ కొనేపుడు చాలామంది కస్టమర్లు ఇది నిజమైన లెదరేనా?” లేదా నకిలీదా.. లేదా సింథటికా? అనే ప్రశ్నలు తలెత్తూనే ఉంటాయి. లెదర్ బెల్టులు, బ్యాగులు, చెప్పులు, పర్సులు వంటి లెదర్ వస్తువులను కొనేటపుడు ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. సింథటిక్ (Synthetic) అనేది ఒరిజినల్ లెదర్ కు ప్రత్యామ్నాయం.. ఈ రెండింటి మధ్య తేడాతెలుసుకోవడం కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి . ఏది ఏమైనప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సింథటిక్ లేదా ఒరిజినల్ లెదర్‌ను గుర్తించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి మీ కళ్ళు, ముక్కు, స్పర్శతో గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్వాలిటీ లెదర్ లెదర్ నాణ్యతను నిర్ణయించడంలో మొదటి క్లూ కంపెనీ వెబ్‌సైట్. ప్రొడక్ట్ గురించి లేబల్స్ పూర్తిగా […] - [మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు](https://vandebhaarath.com/manipur-violence-live-updates/): మణిపూర్ అమానుష ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ప్రకటించారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని షాక్ కి గురించేసింది.   ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు. “వైరల్ వీడియో కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు: తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్,  సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 (ముగ్గురు) ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 04 మంది (నలుగురు) వ్యక్తులను అరెస్టు చేశారు” అని మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు. అంతకుముందు రోజు, హీరుమ్ హేరా దాస్, తౌబాల్ నివాసి, ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన మొదటి నిందితుడు. మరికొద్ది గంటల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయని మణిపూర్ పోలీసులు తెలిపారు, నమోదు చేసిన […] - [మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?](https://vandebhaarath.com/pandavwada-temple/): మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా? మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఎరండోల్ ప్రాంతంలోని పాండవ్ వాడా స్థలాలు ఇస్లామిక్ ఆక్రమణలకు గురవుతున్నాయి. పాండవులు ఎరండోల్ ప్రాంతంలో అజ్ఞాతవాసంలో గడిపారని, ఇక్కడ నిర్మించిన హిందూ, జైన దేవాలయాల నిర్మాణాలు 800-1000 సంవత్సరాల నాటివని నమ్ముతారు. తరువాత హిందువులలో తీవ్రమైన ఉదాసీనత కారణంగా, 125 సంవత్సరాల క్రితం ముస్లింలు పాండవ్ వాడను నెమ్మదిగా ఆక్రమించడం ప్రారంభించారు. వారు వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ చివరికి అక్కడ మసీదును నిర్మించారు. హిందూ జనజాగృతి సమితి (HJS), పాండవ్వాడ సంఘర్ష్ సమితి వంటి హిందూ సమూహాలు పాండవ్వాడను వక్ఫ్ బోర్డు నుండి తిరిగి పొందాలని. ఆ ప్రాంతాలను పునరుద్ధరించాలని పోరాడుతున్నాయి. వివాదాస్పద మసీదు ప్రస్తుతం 100 సంవత్సరాల ఉనికికి సంబంధించిన రికార్డులను కలిగి ఉంది. అయితే పాండవ వాడలోని ప్రధాన భవనాలు (జైన్, హిందూ దేవాలయాల శైలిలో నిర్మించబడ్డాయి) ఇవి 800-1000 సంవత్సరాల పురాతనమైనవి. […] - [మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు](https://vandebhaarath.com/manipur-shocking-incident/): Manipur Shocking incident : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక ఘటనలో కీలక  నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించి ఉన్నాడు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్  అయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మణిపూర్‌ రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ తీవ్రంగా స్పంచారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయం దేశానికే సిగ్గుచేటని అన్నారు. అమానవీయ ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందిస్తూ ప్రభుత్వం నిందితులకు “మరణశిక్ష” విధించే […] - [ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం](https://vandebhaarath.com/pandavwada-temple-erandol/): మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్‌(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మసీదును పరిశీలిస్తే అచ్చం పురాత హిందూ దేవాలయంగా కనిపిస్తుంది. మొఘలులు హిందూ దేవాలయాలను ద్వంసం చేసి మసీదులుగా మార్చివేశారనేందానికి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది. అయితే ఈ మసీదు ఆలయాన్ని తలపిస్తున్నదని ఇది ఎప్పటి నుంచో జైన, హిందూసంఘాల ఆధీనంలో ఉందని, నిర్మాణంపై ఉన్న “ముస్లింల ఆక్రమణలను” తొలగించాలని పేర్కొంటూ స్థానిక హిందూ సంఘాలు, పాండవ్వాడ సంఘర్ష్ సమితి ఆరు నెలల క్రితం కలెక్టర్‌ను ఆశ్రయించాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన అక్కడి కలెక్టర్ తాజాగా నిషేధం విధించారు. కాగా ఈ మసీదు 13వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటిదని, ఈ ప్రార్థనా స్థలం 1861లో […] - [ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..](https://vandebhaarath.com/most-wantedcriminals/): పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో లైవ్ బుల్లెట్, 4 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మూడో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకీగా గుర్తించారు. “వీరిద్దరినీ పట్టుకునేందుకు NIA ప్రయత్నిస్తోంది. వారి అరెస్టుపై ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డు ఉంటుంది. తదుపరి విచారణ జరుగుతోంది” అని పూణే పోలీస్ కమిషనర్ రీతేష్ కుమార్ తెలిపారు. […] - [బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర : భగ్నం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్](https://vandebhaarath.com/bengaluru-terror-plot/): Bengaluru : బెంగళూరు నగరవ్యాప్తంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) బెంగళూరులో అరెస్టు చేసింది . అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో ఐదుగురి కోసం సీసీబీ కూడా నిఘా పెట్టింది. అరెస్టయిన ఐదుగురు నిందితులు కూడా 2017లో జరిగిన హత్యకేసులో ప్రమేయం ఉన్నారని పోలీసులు తెలిపారు. గతంలో వీరంతా బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.. అక్కడ వారు కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడింది. అక్కడే పేలుడు పదార్థాలను ఉపయోగించడంలో శిక్షణ పొందారు. నగరంలో బాంబు పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌పై […] - [భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం](https://vandebhaarath.com/warangal-local-news/): శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభం వరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం మోగడంతోపాటు ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. దేవాలయ కార్యకర్త గంగుల రాజిరెడ్డి ఈ యంత్ర పరికరాన్ని కొనుగోలు ఆలయానికి బహూకరించారు. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఈ అలారం మోగుతూ గంటలు కొట్టి ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. భక్తులకు సమయం తెలుసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు వినడం కూడా జరగుతుందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరాన్ని అందించిన గంగుల రాజిరెడ్డికి కార్పొరేటర్ జక్కుల రవీందర్, ఆలయ ప్రతినిధులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ, మేనేజర్ లక్క రవి అసిస్టెంట్ మేనేజర్ దుర్గం […] - [కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ](https://vandebhaarath.com/woman-kills-herself-for-child/): తమిళనాడులో హృదయవిదారక ఘటన సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ‘సఫాయి కర్మచారి’ (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది. యాక్సిడెంట్‌లో చనిపోతే […] - [Rains : వరదల తాకిడికి 120 మందికి పైగా మృతి](https://vandebhaarath.com/himachal-rain/): న్యూఢిల్లీ : ఉత్తరాదిలో భారీ వరదలతో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. జూన్ 24న వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో 120 మందికి పైగా మరణించారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం మరియు మేఘావృతాల కారణంగా రాష్ట్రంలో రూ.4,636 కోట్ల నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ లో సోలన్, ఉనా వంటి కొన్ని ప్రాంతాల్లో గత 50 ఏళ్లలో రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వేలాది మంది సందర్శకులు ఈ ప్రాంతంలోనే వరదల్లో చిక్కుకుపోయారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. హిమాచల్‌లో ఆస్తి నష్టం 2022 కంటే ఈ సంవత్సరం ఐదు రెట్లు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. హిమాచల్ కంటే గుజరాత్‌లో 103 మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి, జూన్ తుఫాను బిపార్జోయ్, తదుపరి అధిక వర్షపాతం కారణంగా ఎక్కువ మరణాలు సంభవించాయ. కర్ణాటకలో 87, రాజస్థాన్‌లో […] - [జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం](https://vandebhaarath.com/girl-raped-by-three-college-students/): నలుగురు నిందితుల అరెస్ట్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి వెళ్తున్న 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ముందు బాధితురాలి ప్రియుడిపై ముగ్గురు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. అయితే సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఉమేష్ మిశ్రాతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు సత్వరమే అరెస్టు చేయడం అభినందనీయమని గెహ్లాట్ అన్నారు. బాలిక శనివారం అజ్మీర్‌కు చెందిన తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి వారు బస్సులో బయలుదేరి రాత్రి 10:30 గంటలకు జోధ్‌పూర్ చేరుకున్నారు. తర్వాత వారు గదిని తీసుకోవడానికి గెస్ట్ […] - [భజరంగీ భాయిజన్ పాప గుర్తుందా? ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి..](https://vandebhaarath.com/salman-khans-bajrangi-bhaijaan-co-starharshaali-malhotra/): సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మువీ బజరంగీ భాయిజాన్‌లో నటించిన క్యూట్ బేబీ హర్షాలీ మల్హోత్రా ఇటీవల ముంబైలో మెరిసింది. హర్షాలీ ఖార్‌లోని కథక్ క్లాస్ హాజరై బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు వీడియోలు తీశారు. మల్హోత్రా రంగురంగుల కుర్తీని ధరించింది. ఆమె మనోహరమైన చిరునవ్వుతో ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోపై పలువురు అభిమానులు స్పందించారు. వారు ఆమె అందమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. హర్షాలీ మల్హోత్రా ప్రొఫెషనల్ ఫ్రంట్ సల్మాన్ అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిన బజరంగీ భాయిజాన్‌లో  హర్షాలీ పాత్ర అత్యంత కీలకమైంది. ఆమె తన నటనతో అందరి హృదయాల్లో చెరగని మృద్ర వేసింది. హర్షాలీ మల్హోత్రా కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన బజరంగీ భాయిజాన్‌లో పాకిస్థానీ ముస్లిం అమ్మాయిగా నటించింది. సల్మాన్ ఖాన్ , కరీనా కపూర్, నవాజుద్దీన్ […] - [ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..](https://vandebhaarath.com/dogs-attack-child-adult/): విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని రక్షించేందుకు వెళ్లగా అతడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి వెంటనే వారిని ఇద్దరినీ గోపాలపట్నం పీహెచ్‌సీలో చేర్చారు. ఇది కూడా చదవండి:  ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..  Cafe Coffee Day విజయగాథ సంఘటన అనంతరం స్థానికులు మాట్లాడుతూ వేపగుంట వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి, మార్కెట్, పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రి, బస్టాప్‌లకు మంచి కనెక్టివిటీ […] - [ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..](https://vandebhaarath.com/cafe-coffee-day/): మూతపడిపోతున్న Cafe Coffee day సంస్థను నిలబెట్టింది. వీజీ సిద్దార్థ భార్య మాళవిక హెగ్డే విజయగాథ.. అది 2019 సంవత్సరం.. భారతదేశంలోని 23 ఏళ్ల చరిత్ర కలిగిన కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే (CCD) చాలా కష్టాల్లో ఉంది. వ్యాపారం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాలు తీర్చలేక దాని వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ గందరగోళం మధ్య, ఆయన భార్య మాళవిక హెగ్డే (Malavika Hegde) సంస్థను రక్షించడానికి ముందుకొచ్చింది. కాఫీ పరిశ్రమలో ఎటువంటి వృత్తిపరమైన అనుభవం లేదు. కానీ Cafe Coffee Day కి పూర్వ వైభవం తీసుకురావాలని నిశ్చయించుకుంది. ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ప్రముఖ భారతీయ కాఫీ చైన్ అయిన కేఫ్ కాఫీ డే (CCD), దాని యజమాని VG సిద్ధార్థ 2019లో ఆత్మహత్యతో మరణించడంతో పతనం అంచున ఉంది. సిద్ధార్థ CCDని జాతీయ సంస్థగా అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు.. CCD […] - [పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం](https://vandebhaarath.com/kuntala-waterfall/): ఆదిలాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కుంటాల జలపాతం (Kuntala waterfall) కొత్త అందాలతో పర్యాటలకులను కట్టిపడేస్తోంది. దీనిని చూడాడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌తో పాటు సరిహద్దుల్లో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు. కుప్టి వాగు ఎగువ బోత్‌లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో కుంటలకు వాగు నీరు చేరి పారుతున్నాయి. పొచ్చెర జలపాతానికి కూడా వర్షపు నీరు రావడం ప్రారంభమైంది. కుప్టి గ్రామానికి చెందిన ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ కుంటాల జలపాతం తోపాటు పొచ్చెర జలపాతాలు, సందర్శకులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ రెండు జలపాతాల నిర్వహణను అటవీ శాఖ చూస్తోంది. ఇది అన్ని భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. జలపాతాల వద్ద నియమించబడిన సెక్యూరిటీ గార్డులు ప్రజలను జలపాతాల దగ్గరికి, ముఖ్యంగా కుంటాల, ఎగువన […] - [పారిపోయిన వధువు కోసం వరుల వేట](https://vandebhaarath.com/a-groom-hunts-for-a-runaway-bride/): దాదాపు 27 మందిని వివాహం చేసుకున్న కిలేడీ డబ్బు, బంగారంతో పరారీ జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ మహిళ 27 మందిని పెళ్లి చేసుకొని వారి వద్ద నుంచి  బంగారం, డబ్బు దోచుకుని పారిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్ లాల్ చౌక్ ప్రెస్ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు అవ్రత్ అనే మహిళ తమను వివాహం చేసుకుందని, ఆపై తమతో కొంతకాలం గడిపిన తర్వాత బంగారం, డబ్బుతో పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుద్గామ్ జిల్లాలో జరిగింది. . శ్రీనగర్ లాల్‌చౌక్‌లోని సితిత్ ప్రెస్ కాలనీలో కొందరు బాధితుల కథనం ప్రకారం.. జమ్మూ డివిజన్‌లోని రాజౌరి ప్రాంతానికి చెందిన మహిళ కొందరు మారేజ్ బ్రోకర్స్ తో కలిసి ముఠాగా ఏర్ప్డడ్డారు. సాధారణంగా ధనవంతులు లేదా పెద్ద మోత్తంలో కట్నాలు ఇచ్చేవారిని టార్గెట్ చేశారు. బద్గామ్ ఖాన్ సాహెబ్‌ ప్రాంతానికి చెందిన బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. […] - [దేశంలో 44% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు](https://vandebhaarath.com/association-for-democratic-reforms/): వివరాలు వెల్లడించిన ఏడీఆర్ (association for democratic reforms) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతదేశం అంతటా రాష్ట్రాల అసెంబ్లీలలో సుమారు 44 శాతం మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ADR, నేషనల్ ఎలక్షన్ (NEW) నిర్వహించిన సర్వే, దేశవ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుత ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాలను పరిశీలించింది. ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్ల నుంచి ఈ డేటా సేకరించారు. 28 రాష్ట్ర అసెంబ్లీలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తున్న 4,033 మంది ఎమ్మెల్యేలలో మొత్తం 4,001 మంది డేటా సేకరించారు. కాగా ఈ డేటాను పరిశీలించగా విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. ఎమ్మెల్యేలలో 1,136 మంది లేదా దాదాపు 28 శాతం మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలతో సహా తీవ్రమైన […] - [జూలై 27 నుంచి బీజేపీ ‘పస్మాండ సంవాద్’](https://vandebhaarath.com/pasmanda-samvad/): దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం ఉద్దేశమేంటీ? యూనిఫాం సివిల్ కోడ్ చుట్టూ చర్చ కొనసాగుతుండగా.. భారతీయ జనతా పార్టీ ముస్లిం సమాజానికి చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జయంతిని పురస్కరించుకుని ముస్లింలకు చేరువయ్యేందుకు పార్టీ మైనారిటీ విభాగం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది. జూలై 27 నుంచి ఢిల్లీలో ‘పస్మాండ సంవాద్’ (Pasmanda Samvad) ను ప్రారంభించనుంది. ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి అయిన అక్టోబర్ 15 న ముగుస్తుంది. ఢిల్లీ నుండి ప్రచారం మొదలై ఉత్తరాఖండ్‌కు చేరుకుంటుంది. ఆపై ఉత్తరప్రదేశ్‌లో వారణాసి, బీహార్‌లో నిరంతర ప్రచారం ఉంటుంది. పశ్చిమ బెంగాల్, తర్వాత జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా ప్రచారం నిర్వహించి హర్యానాలో ముగుస్తుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు నవంబర్-డిసెంబరులో ఎన్నికలుజరగనున్నాయి. బీజేపీ మైనారిటీ సెల్ చీఫ్ జమాల్ సిద్ధిఖీ […] - [ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ](https://vandebhaarath.com/list-of-international-awards-received-by-modi/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూలై 13న (స్థానిక కాలమానం ప్రకారం) ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’, పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతులమీదుగా అందుకున్నారు. ఇది అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం. గడచిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆయనకు ప్రదానం చేసిన 14వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఈ గుర్తింపులు ప్రధాని మోదీ నాయకత్వం.. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని బలంగా నిలబెట్టిన ఆయన దార్శనికతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం యొక్క పెరుగుతున్న సంబంధాలను కూడా ఇది చాటుతుంది. ప్రధాని మోదీకి లభించిన అవార్డులను ఒకసారి చూద్దాం: జూన్ 2023లో ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ప్రధాని మోదీకి ఈజిప్ట్ యొక్క అత్యున్నత రాష్ట్ర గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ నైల్’తో సత్కరించారు. […] - [ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం](https://vandebhaarath.com/grand-cross-of-the-legion-of-honour/): గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ పురస్కార ప్రదానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ (Grand Cross of the Legion of Honour) ’ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు.  దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు. ఈ గౌరవానికి భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీ (Prime Minister Narendra Modi ) కి రెడ్ ఘన స్వాగతం పలికారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి […] - [మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా](https://vandebhaarath.com/restaurant-fined-rs-3500/): బీహార్ లోని ఒక రెస్టారెంట్ కు రూ. 140 విలువైన స్పెషల్ మసాలా దోస అర్డర్ వచ్చింది. అయితే దోసతోపాటు సాంబార్ సర్వ్ చేయని కారణంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు రూ. 3,500 చెల్లించాల్సి వచ్చింది. బీహార్ లోని బక్సర్ లోని ఒక రెస్టారెంట్ లో దోసతో సాంబార్ లేకుండా వడ్డించారు. దానికి బదులుగా సూప్ ను సర్వ్ చేశారు. ఈ స్పెషల్ మసాలా దోస ధర రూ. 140 వసూలు చేశారు. అయితే రెస్టారెంట్ ఇప్పుడు పెనాల్టీగా రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. సాంబార్ చట్నీ దోసెలతో వడ్డించడం ఒక విధమైన ఆచారం. ఒక కస్టమర్ దానిని కోర్టుకు లాగడంతో రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించారు. పిటిషనర్ కు దోసతో సాంబార్ వడ్డించకపోవడం వల్ల కస్టమర్ “మానసికంగా, శారీరకంగా ఆర్థికంగా” నష్టపోయాడని వినియోగదారుల కోర్టు పేర్కొంది. జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్ కు 45 రోజుల గడువు […] - [తంటాలు తెచ్చిన టమాటా: అడక్కుండా టమాటా వండినందుకు ఇల్లు వదిలి వెళ్లిన భార్య](https://vandebhaarath.com/husband-wife-fight-tomatoes/): మార్కెట్ లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అయితే ఈ టమాటానే ఓ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైంది. ఓ వ్యక్తి తన భోజనం తయారీలో కేవలం రెండే రెండు టమాటాలను తన భార్యకు చెప్పకుండా వండాడు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై అతడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ బర్మన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల భోజనం వండేటప్పుడు నా భార్యను అడగకుండా రెండు టొమాటోలు వాడడంతో మా మధ్య పెద్ద గొడవ జరిగింది. టొమాటోల వాడకం గురించి అతని భార్య తనను సంప్రదించకపోవడంతో కలత చెందింది. మూడు రోజులు నాతో మాట్లాడలేదు. ’’ అని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో […] - [ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..](https://vandebhaarath.com/worlds-best-international-airports/): ముంబై: అమెరికాకు చెందిన ట్రావెల్ మ్యాగజైన్  ట్రావెల్ + లీజర్ (Travel + Leisure) ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల(World’s Best International Airports) పై చేపట్టిన సర్వేలో ముంబై విమానాశ్రయం నాలుగో స్థానంలో నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) ఈ సంవత్సరం ట్రావెల్ + లీజర్ రీడర్‌లకు ఇష్టమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏకైక భారతీయ విమానాశ్రయంగా నమోదైంది. విమానాశ్రయాల యాక్సెస్, చెక్-ఇన్, భద్రత, రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ డిజైన్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసింది. “ఈ గుర్తింపు ప్రపంచ స్థాయి ఆతిథ్యంతో పాటు ప్రయాణికులకు నిరంతరం అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో Chhatrapati Shivaji Maharaj International Airport  (CSMIA ) మేటిగా నిలిందని ఈ సర్వే చెబుతోంది.  CSMIA ప్రయాణికులపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఈ గౌరవప్రదమైన జాబితాలో తన అర్హతను సంపాదించుకుంది” అని ముంబై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ముంబై విమానాశ్రయం ఆధునిక […] - [ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ](https://vandebhaarath.com/woman-slaps-jjp-mla/): కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ కైతాల్‌లోని గుహ్లా ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుహ్లా చీకా నియోజకవర్గ ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకోగా ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడింది. నీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలతో విసుగు చెంది ఆగ్రహంతో అక్కడి జనం ఉన్నారు. ఇళ్లు, ఆహారం, వరద సమస్యలతో అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని Jannayak Janta Party  ఎమ్మెల్యేను నిలదీశారు. ఇంతలో ఆగ్రహించిన ఓ మహిళ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, మహిళతోపాటు ఇతర స్థానికులు “ఇప్పుడు ఎందుకు వచ్చారు?” అంటూ ప్రశ్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత భద్రతా […] - [విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి](https://vandebhaarath.com/six-dead-after-suv-collides-with-bus/): ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మీరట్‌లో నివాసం ఉంటున్నారు. ఎస్‌యూవీలో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై రాంగ్ సైడ్ లో నడుపుతున్న స్కూల్ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనిని విచారిస్తున్నామని, కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేస్తున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేహత్ శుభమ్ పటేల్ చెప్పారు.  ” వాహనాలు ఢీకొన్న ప్రభావం చాలా బలంగా ఉంది, కారు తలుపులను  కత్తిరించి మృతదేహాలను బయటకు తీశారు” అని […] - [భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం](https://vandebhaarath.com/heavy-rain-north-india/): వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత  రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18 మంది చనిపోగా పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మరణించారు. ఢిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. గత ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుపోయినవారిని రక్షించేందుకు మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను నాలుగు ఉత్తర భారత రాష్ట్రాల్లో మోహరించారు. పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో ఎనిమిది, హర్యానాలో ఐదు బృందాలను మోహరించారు. జమ్మూలో, 7,000 మందికి పైగా […] - [వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..](https://vandebhaarath.com/kazipet-railway-wagon-unit/): దేశంలో ఇది రెండో అతిపెద్ద పరిశ్రమ సుమారు 4వేల మందికి ఉపాధి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండలో భారీ పెట్టుబడి తో రైల్వే వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాని మోదీ ప్రారంభించారు. 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.520 కోట్ల అంచనా వ్యయంతోఈ వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. కాజీపేట్ లో ప్రస్తుతం రైల్వే ఓవరాలింగ్ యూనిట్ కు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఓవరాలింగ్ యూనిట్ తో పాటుగా వ్యాగన్ తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. 2025 వరకు ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నారు. వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రారంభమైన మొదటి సంవత్సరం 1,200 వ్యాగన్లు, రెండో ఏడాది 2,400 వ్యాగన్లను తయారు చేస్తామని అంటున్నారు. […] - [మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..](https://vandebhaarath.com/brain-eating-amoeba/): కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. ‘Brain-Eating Amoeba’ గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో తరగతి విద్యార్థి కేరళలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు. ఆలప్పుజాలోని పూచక్కల్‌కు చెందిన షాలిని, అనిల్‌కుమార్‌ల కుమారుడు బాధితుడు గురుదత్ (15) స్థానిక వాగు వద్ద ఈతకు వెళ్లాడు. అదే సమయంలో మెదడును తినే అమీబా అతడి శరీరంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది.అనే అమీబా.. ఏకకణ జీవి. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది. నేగ్లేరియా జాతి మాత్రమే […] - [సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య](https://vandebhaarath.com/dig-shoots-self-with-service-pistol/): తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం  6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయకుమార్ నిద్రలేమి కారణంగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అతని కుటుంబాన్ని కొద్ది రోజుల క్రితమే చెన్నై నుండి కోయంబత్తూరుకు తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయకుమార్ తన అధికారిక నివాసంలో డ్యూటీలో ఉన్న గన్‌మ్యాన్ నుంచి తీసుకున్న సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నివాసంలో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం […] - [కూల్చేసిన వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..](https://vandebhaarath.com/banyan-tree-brought-back-to-life/): యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కృషి తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో భూమి ప్లాట్లు కోసం కొంతమంది రియల్టర్ల చేతిలో నరికివేయబడిన 100 ఏళ్ల మర్రి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు ఈ ప్రకృతి ప్రేమికులు. దాదాపు 10 అడుగుల వ్యాసం కలిగిన 20 టన్నులకు పైగా బరువున్న మర్రి చెట్టును క్రేన్‌ల సాయంతో పైకి లేపి ఓ ప్రైవేట్‌ స్థలంలోకి తరలించారు. భారీ మల్టీ యాక్సిల్‌ ట్రక్కుపై 54 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి జాగ్రత్తగా  చెట్టును మళ్లీ నాటారు. ఇప్పుడది కొ్త్తకొమ్మలు, చిగుటాకులతో పచ్చగా కళకళలాడుతోంది. చెట్టు జీవం పోసిన ప్రకృతి ప్రేమికుడు అనిల్  గోదావర్తి మాట్లాడుతూ.. “మే 30న మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని ఘన్‌పూర్‌కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన మర్రిచెట్టు (Banyan Tree) పడి ఉండడం గమనించాను. దాన్నిచూసిన వెంటనే ఆ చెట్టును నా స్థలంలోకి తీసుకురావడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. గతంతో […] - [రేపు 2 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ](https://vandebhaarath.com/vandebharat-express-news/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నాలుగు రాష్ట్రాల పర్యటనలో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి రెండు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రధాని ఈ పర్యటనలో రూ.50,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అయోధ్య మీదుగా లక్నో-గోరఖ్ పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అయోధ్య మీదుగా లక్నో-గోరఖ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలు చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోదీ శుక్రవారం గోరఖ్ పూర్ లో పర్యటించనున్నారు, అక్కడ రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు-గోరఖ్ పూర్-లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్, జోధ్ పూర్-సబర్మతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు గోరఖ్ పూర్-లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఈ సెమీ-హై-స్పీడ్ రైలు […] - [వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య](https://vandebhaarath.com/sidhi-viral-video-case/): మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలపై మంగళవారం అర్ధరాత్రి అరెస్టు అయిన ప్రవేశ్ శుక్లా(30) నివాసంలో కొంత భాగాన్ని అధికారులు బుధవారం బుడ్డోజర్లతో కూల్చివేశారు. సిద్ధి జిల్లాలో పోలీసు బృందాలు తనిఖీలు చేసి శుక్లాను అరెస్టు చేశాయి. అతని అరెస్టు తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ సాకేత్ మాల్వియా.. శుక్లాపై జాతీయ భద్రతా చట్టం(NSA) కింద కేసు నమోదు చేశారు. NSAని అనుసరించి, బుధవారం బుల్డోజర్లు శుక్లా ఇంటికి చేరుకున్నాయి. ఇల్లు కూల్చివేయొద్దని శుక్లా తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకు విన్నవించినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబాన్ని, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకోవద్దని కుటుంబ సభ్యులు కోరారు. ఆ వీడియో నకిలీదని, “మమ్మల్ని ట్రాప్ చేయడానికి కుట్ర” జరిగిందని అతని తండ్రి పేర్కొన్నారు. “మా అబ్బాయి అలా చేయలేడు,” అని అతను అధికారులకు మొరపెట్టుకున్నాడు. కానీ అత్యంత హేయమైన, అమానవీయ చర్యకు పాల్పడినందుకు శుక్లాపై శిక్ష […] - [‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..](https://vandebhaarath.com/fans-sang-vandematharam-song/): ‘వందేమాతరం’.. పాటతో మార్మోగిన స్టేడియం.. శాఫ్ చాంపియన్‍షిప్ ఫైనల్‍లో భారత్ గెలిచిన తర్వాత స్టేడియంలోని వేలాది మంది మా తుఝే సలాం పాట పాడారు. ఈ వీడియోలు వైరల్‍గా మారాయి. సౌత్ ఏషియన్ ఫుల్‍బాల్ ఫెడరేషన్ (SAFF- శాఫ్) చాంపియన్‍షిప్ టోర్నమెంట్ టైటిల్‍ను ఇండియా ఫుల్‍బాల్ జట్టు 9వ సారి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ ఫైనల్‍లో కువైట్‍పై పెనాల్టీ షూటౌట్ లో గెలిచి మరోసారి శాఫ్ విజేతగా అవతరించింది టీమిండియా . మ్యాచ్ సమయంలో 1-1తో రెండు జట్లు సమానంగా నిలవగా… తర్వాత పెనాల్టీ షూ టౌట్ జరిగింది. ఇందులో 5-4తో భారత జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగిం ది. టీమిండియా గెలుపొందగానే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు ‘‘మా తుఝే సలాం’’ అనే పాటను ముక్తకంఠంతో పాడారు. వందేమాతరం అంటూ ఆలపించారు. దీనికి సంబంధించిన […] - [గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు](https://vandebhaarath.com/action-on-urinating-case/):   వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు. మీడియాతో ఏఎస్పీ పాట్లే మాట్లాడుతూ, “మేము నిందితుడిని (ప్రవేష్ శుక్లా) అదుపులోకి తీసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. విచారణ పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. కాగా నిందితుడిపై పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294, 504, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ విషయాన్ని తెలుసుకొని  గ్రహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై ఎన్‌ఎస్‌ఏ విధించాలని కూడా ఆదేశించారు. సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ […] - [కీర్తినగర్ లో వైభవంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు](https://vandebhaarath.com/nimishamba-devi-shakambari-utsavalu/): కోలాహలంగా అమ్మవారి రథయాత్ర కీర్తినగర్ కాలనీ: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరిన శ్రీ నిమిషాంబ దేవి అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు సోమ వారం ఘనంగా ముగిశా యి. శాకంబరీ మహోత్సవాల్లో భాగంగా వేద పండితులు కల్యాణ్ ఆచార్యులు ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ప్రతీ రోజు అమ్మవా రికి ప్ర త్యేక పూజలు, హో మాలు, కుంకు మ పూజ లు నిర్వహించా రు. అమ్మవా రు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాలనీ లోని భక్తులు పెద్ద సంఖ్య లో హాజరై అమ్మవారి ని దర్శించుకొ ని మొక్కు లు చెల్లించుకున్నా రు. కోలాటాలతో సందడి శాకంబరి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం నిమిషాంబదేవి అమ్మవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. డీజేతో భక్తి పాటలతో కాలనీ హోరెత్తిపోయింది. కాలనీలోని మహిళలందరూ కోలాటలాలతో నృత్యాలు చేసి కనువిందు చేశారు. అమ్మవారి […] - [Jio Bharat Phone : కేవలం రూ.999 ధరకే 4జీ ఫోన్...](https://vandebhaarath.com/jio-bharat-phone/): రిలయన్స్ జియో నుంచి మరో బడ్జెట్ ఫోన్ రిలయన్స్ జియో మార్కెట్లోకి మరో కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Jio Bharat Phone ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో ఒక మిలియన్ జియో భారత్ ఫోన్‌ల బీటా ట్రయల్‌ను జూలై 7 నుండి 6,500 ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ కొత్త ఇంట ర్నెట్  ఎనేబుల్డ్ ఫోన్ ధర కేవలం రూ. 999 మాత్రమే.. ఈ ఏడాది చివర్లో JioPhone 5G స్మార్ట్ ఫోన్ ను కూడా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఇటీవల లీక్ అయిన హ్యాండ్‌సెట్ ఫొటోలను బట్ట చూస్తే వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. కొత్త ఫోన్ లాంచ్ తో భారతదేశంలో డిజిటల్ సాధికారత దిశగా ఒక అడుగు పడినట్ల్లైంది. రిలయన్స్ జియో ఫోన్.. బీటా టెస్టింగ్ తో జూలై 7 నుండి ప్రారంభమవుతుంది. ట్రయల్ దశలో కంపెనీ 6,500 ప్రాంతాల్లో 1 […] - [పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!](https://vandebhaarath.com/natural-snake-repellent-plants/): మీ ఇంటి పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయా? సర్పాల నుండి మీ ఇంటిని సురక్షితంగా ఉంచే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.. వీటి సాయంతో పాములను మీ ఇంటి నుండి దూరంగా ఉంచుకోవచ్చు! పాములు తడిగా ఉండే, దట్టమైన పొదలు, రాళ్ల కుప్పలతో ఉన్న ఏకాంత ప్రదేశాలను ఇష్టపడతాయి. మీకు తెలియకుండానే ఇంటి పరిసరాల్లో సులభంగా నివాసాలను ఏర్పరచుకోవచ్చు.  పాములను ఇంటి పరిసరాలకు రాకుండా ఉంచేందుకు సులభమైన మార్గాలలో Natural Snake Repellent Plants పెంచడం ఒకటి. అంటే మీ ఇంటి చుట్టూ పాములు ఇష్టపడని పాము-వికర్షక మొక్కలను పెంచాలి. పాములు ఇష్టపడని ఘాటైన వాసనతో కూడిన మొక్కలు ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. Natural Snake Repellent Plants (పాము వికర్షక మొక్కలు) 1. వెస్ట్ ఇండియన్ లెమన్‌గ్రాస్ (West Indian Lemongrass) బొటానికల్ నేమ్: సైంబోపోగాన్ సిట్రాటస్.. ఈ మొక్క సిట్రస్ మొక్కల సమూహానికి చెందినది […] - [వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు](https://vandebhaarath.com/rainfall-deficit-impact-kharif/): రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు […] - [ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..](https://vandebhaarath.com/woman-kills-son-for-lover/): మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది.. సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఓ మహిళ నయన మాండవి.. తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆపై తన కొడుకు కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె “తప్పిపోయిన” బిడ్డ కోసం పోలీసులు వరుసగా మూడు రోజులు వెతికినప్పటికీ, చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసుల విచారణలో చిన్నారి తల్లిపై అనుమానం కలిగింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. సూరత్ లోని దిండోలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో నయన మాండవి కూలీగా పనిచేస్తోంది. తన రెండున్నరేళ్ల కుమారుడు వీర్ మాండవి […] - [చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..](https://vandebhaarath.com/trending-news/): కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది. అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో ఆ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతి లో గరుడ రేఖ ఉందని… పాము కాటు వేయదంటూ గ్రామానికి దూరంగా వదిలేస్తానని చెప్పి దాన్ని పట్టుకున్నా డు. ఇంతలోనే పాము అతని చేతి నుంచి ఒకసారి జారిపోయింది. రెండో సారి పట్టుకున్నపుడు పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. కొంత దూరం నడిచిన […] - [సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..](https://vandebhaarath.com/lioness-attack-in-gujarat/): గుజరాత్‌లో సింహం దాడి నుంచి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సింహం ఆవుపై దాడిచేసిన ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలో చోటుచేసుకుందని ఆయన ట్వీట్ చేశారు. తన ఆవుపై దాడి చేస్తున్న సింహం దగ్గరికి వెళ్లి దాన్ని తరిమికొట్టడానికి యత్నించాడు. ఆ క్లిప్‌ను అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రికార్డ్ చేశాడు. సింహం ఆవు మెడను కొరికి ఎంతకీ వదలలేదు. సింహం పట్టు నుండి బయటపడేందుకు ఆవు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఆ పెనుగులాటలో రెండు జంతువులు కూడా రోడ్డు కిందకు దిగుతుండగా అప్పుడే రైతు వస్తూ సింహాన్ని భయపెట్టేందుకు చేయి పైకెత్తి అరుస్తూ కనిపించాడు.. వెంటనే రోడ్డుపై ఓ ఇటుకను తీసుకొని వేగంగా ఆవు వైపు కదిలాడు. […] - [ఘోర ప్రమాదం : బస్సులో మంటలు వ్యాపించి 25 మంది సజీవ దహనం](https://vandebhaarath.com/bus-catches-fire/): మహారాష్ట్రలో శనివారం తెల్లారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. పూణెకు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలు సహా 25 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్‌ నుంచి పూణెకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బుల్దానా జిల్లాలోని సింధ్‌ఖేడ్రాజా సమీపంలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. టైరు పగిలిపోవడంతో బస్సు స్తంభాన్ని ఢీకొట్టిందని ఘటనలో ప్రాణాలతో బయటపడిన బస్సు డ్రైవర్ చెప్పాడు. కాగా తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బస్సులో సుమారు 33 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్‌తో సహా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు బుల్దానా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ కడసానే తెలిపారు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. […] - [రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా](https://vandebhaarath.com/fake-death-for-insurance/): ఇందుకోసం అమాయకుడి హత్య.. సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిన ప్లాన్ పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చేందుకు రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును అక్రమ పద్ధతిలో కాజేయాలని ప్లాన్ చేశాడు.. ఇందుకోసం తాను చనిపోయినట్లు సీన్ చేసేందుకు తన భార్యతో పాటు మరో నలుగురితో కలిసి కుట్ర పన్నాడు. తమ ప్లాన్ అమలు కోసం ఓ అమాయకుడిని హత్యచేశారు. చివరకు వీరి మాస్టర్ ప్లాన్ ను పోలీసులు గుర్తించి కటకటాల వెనక్కు పంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ కేసుకు సంబంధించి ఫతేఘర్ సాహిబ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) డాక్టర్ రవ్‌జోత్ కౌర్ గ్రేవాల్ వివరాలు వెల్లడించారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్ తన ఫుడ్ చైన్ ఫ్రాంచైజీ వ్యాపారంలో నష్టాలు వచ్చి భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి, […] - [రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు](https://vandebhaarath.com/road-accidents/):   న్యూఢిల్లీ: రోడ్డు మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను (road accidents ) తగ్గించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్లపై “బ్లాక్ స్పాట్స్” తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు . ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు అమూల్యమైనవని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “మన దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది 18-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారే ఉంటున్నారు.. ప్రమాదాల కారణంగా గాయపడినవారు వారి సంతోషకరమైన జీవితాన్ని కోల్పోతున్నారు.” అని గడ్కరీ అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. 2021లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.54 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, […] - [దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!](https://vandebhaarath.com/most-dirty-trains/): ప్రపంచంలో అత్యంత రద్దీ గల ప్రయాణ మార్గాల్లో మొదటిది రైల్వే మార్గం. రైలు మార్గాలు  దేశం లోని నలుమూలలా విస్తరించి ఉన్నాయి. దూర ప్రయాణాలకు ప్రజలు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటారు. నిత్యం దేశ వ్యాప్తంగా వందలాది ట్రైన్లు ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. అయితే రైళ్లను ప్రతీరోజు క్లీన్ గా ఉంచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాకొన్ని ట్రైన్లు మాత్రం చాలా మురికిగా ఉంటున్నాయి. రైలు కోచ్‌ల అపరిశుభ్రతపై ట్విట్టర్‌తో పాటు, రైల్ మదద్ యాప్‌లో ప్రజలు భారతీయ రైల్వేలకు ఫిర్యాదు చేస్తున్నారు. మురికిగా ఉన్న రైళ్లలో దేశ వ్యాప్తంగా 10 ఉన్నాయి. ఈ రైళ్ల గురించి తరచుగా చాలా ఫిర్యాదులు అందుతుంటాయి. ఆ ట్రైన్ల గురించి ఇపుడు తెలుసుకుందాం.. రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో ‘సహర్స-అమృతసర్ గరీబ్ రథ్’ ట్రైన్ పేరు అగ్ర స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుంచి సహర్సా వరకు ప్రయాణిస్తుంది. ఈ […] - [ప్రెషర్ కుక్కర్‌ ను ఎక్కువగా వాడుతున్నారా? అందులో ఇవి మాత్రం వండకండి ](https://vandebhaarath.com/should-not-cook-in-pressurecooker/): టైంను ఆదా చేసుకునేందుకు వంటలు త్వరగా తయారు చేసుకునేందుకు ప్రెషర్ కుక్కర్ వాడకం ఈ రోజుల్లో ప్రతీ ఇంటిలో అనివార్యమైపోయింది. ఇది విలువైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, పదార్థాల రుచులు, పోషకాలను సంరక్షిస్తుంది. చిక్కుళ్ళు, ధాన్యాలకు సంబంధించిన వంటలను తొందరగా చేస్తుంది.  అయితే .. ఈ ప్రెషర్ కుక్కర్‌ లో వండకూడని ఆహార పదా ర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహారాలను వండడం కొంత హానికరం కావొచ్చు.. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఆహారపదర్థాలేంటో ఇప్పుడు చూద్దాం.. Rice – అన్నం సమయాభావం వల్ల తరచుగా ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండుతారు. అన్నం వండడానికి కుక్కర్‌ని ఉపయోగించే వారిలో మీరు కూడా ఒకరైతే, మళ్లీ ఈ తప్పు చేయకండి. ఇది బియ్యంలో ఉండే స్టార్చ్ ఆరోగ్యానికి హానికరమైన యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. అందుకే ప్రెషర్ కుక్కర్‌లో చేసిన అన్నం మీకు హానికరం కావొచ్చు. బియ్యాన్ని […] - [బైక్ సీటు కిందే పాము.. బండి స్టార్ట్ చేయబోగా షాక్ : వీడియో](https://vandebhaarath.com/snake-found-inside-bike/): అసలే వర్షాకాలం.. వేసవి ఎండల తర్వాల బొరియల్లో పాములు బయటివచ్చేస్తాయి.. సాధారణంగా ముళ్ల పొదలు.. బొరియలు, రాళ్ల సందులు, పొలాల్లో పాములను  తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే ఓ పాము  మాత్రం ఏం చచక్కా ఓ బైక్ సీటు కిందికి వెళ్లి దాక్కుంది.. ఆ విషయం తెలియక ఓ యువకుడు బైక్ ను  స్టార్ చేశాడు. అయితే ఆ బైక్ నుంచి వింతగా శబ్దాలు రావడంతో అనుమానం వచ్చి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం బ్రాహ్మణ కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లిన ఓ యువకుడు తన బైక్ ను ఇంటి ముందు నిలిపి లోనికి వెళ్లాడు. ఇక తన ఇంటికిబయలుదేరుదామని, బైక్ వద్దకు వచ్చి బైక్ స్టార్ట్ చేసాడు. అంతలోనే లైట్ వెలుతురులో సీటు కింద నుంచి పొడవాటి పాము తోక మెరుస్తూ కనిపించింది. దీంతో కంగు తిన్న అతడు హడలిపోయి బైకును […] - [అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ](https://vandebhaarath.com/pm-modi-lands-in-delhi/): పర్యటనలో ముఖ్యాంశాలు ఇవీ.. న్యూఢిల్లీ : ఆరు రోజుల పాటు అమెరికా తోపాటు , ఈజిప్తు లో తన తొలి పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ కి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి.లేఖి,  రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ తో స హా పలు పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. సోమవారం తెల్లవారుజామున, ప్రధాని మోదీ తన మొదటి ఈజిప్ట్ పర్యటన వివరాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్విటర్ లో ప్రధాని మోదీ క్లిప్‌ను ట్యాగ్ చేస్తూ, “నా ఈజిప్టు పర్యటన ఒక చారిత్రాత్మకమైనది. ఇది భారతదేశం-ఈజిప్ట్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.’’ అని పేర్కొన్నారు ఈజిప్ట్ అత్యున్నత గౌరవం ఈజిప్టు అత్యున్నత గౌరవాన్ని(Egypt’s Highest Honour) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి చేతుల […] - [ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం](https://vandebhaarath.com/odisha-bus-accident/): ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి.. Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతతో రెండు బస్సులూ పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదం గురించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అంబులెన్సులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ( MKCG ) ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు […] - [కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్](https://vandebhaarath.com/kedarnath-horses/): [wpstatistics stat=usersonline]కేదార్ నాథ్ లో గుర్రానికి బలవంతంగా పొగ తాగించిన వ్యక్తి అరెస్ట్ డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్ తాగించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంతో సిగరెట్ పొగ తాగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇ టీవల వైరల్ అయిన విష యం తెలిసిందే. దీనిపై నె టిజన్లు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేయడంతో  పోలీసు అధికారులు కఠిన చర్యలకు దిగారు. ఓ వ్యక్తి గుర్రం నోరు మూసివేసి ముక్కు ద్వారా బలవంతంగా సిగరేట్ తాగించాడు. సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫైర్ అయ్యారు. జీవనోపాధి కోసం ఉపయోగించే జంతువు పట్ల అమానవీయంగా ప్రవర్తించారంటూ దుమ్మెత్తిపోశారు. గుర్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంతువుల ఇంద్రియాలను మొద్దుబారేటట్లు చేసి అది మరింత కష్టపడి పనిచేయడానికే ఇలా చేశారని ఆరోపించారు. హిమాలయాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో యాత్రికులతోపాటు […] - [Water Apple :  ఈ పండులో పోషకాలు పుష్కలం.. ](https://vandebhaarath.com/water-apple-benefits/): Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా ‘సిజీజియం ఆక్వియం’అని పిలుస్తారు. వాటర్ యాపిల్ మొక్క ఇండోనేషియా, మలేషియాకు చెందినది. ఇండి యా, థాయిలాండ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. వాటర్ యాపిల్స్ ను సాధారణంగా పలు ప్రాంతాల్లో రోజ్ యాపిల్, మలబార్ ప్లం, ప్లం రోజ్ అనే పేర్లతో పిలుస్తారు. పోషక విలువలు.. వాటర్ యాపిల్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు. ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. వాటర్ యాపిల్ తక్కువ కొవ్వు, క్యాలరీ కంటెంట్, అధిక నీటి కంటెంట్ కారణంగా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో దాదాపు 90%. […] - [అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..](https://vandebhaarath.com/fire-boltt-apollo2-smartwatch/): Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్‌వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466×466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ సెన్సార్‌లతో వస్తుంది. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ క్లౌడ్- బేస్డ్ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ సాధారణ వినియోగంతో బ్యాటరీ లైఫ్.. ఏడు రోజులకు, స్టాండ్‌బై మోడ్‌లో 20 రోజుల వరకు అందించగలదని కంపెనీ తెలిపింది. ఫైర్-బోల్ట్ అపోలో 2 ధర ఫైర్ -బోల్ట్ అపోలో 2 స్మార్ట్ వాచ్ ధర భారతదేశంలో రూ. 2,499 గా నిర్ణయించారు. అధికారిక Fire-Boltt వెబ్‌సైట్, Flipkart లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్లాక్, డార్క్ గ్రే, గ్రే, పింక్ అనే నాలుగు విభిన్న కలర్ […] - [6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..](https://vandebhaarath.com/6-500-live-turtles-seized/): Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్‌లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ” పక్కా సమాచారం అందడంతో తిరుచ్చికి చెందిన AIU అధికారులు విమానాశ్రయ ఎగ్జిట్ గేట్ వద్ద ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి లగేజీని పరిశీలించగా బ్యాగ్‌లో చిన్న పెట్టెల్లో దాచిపెట్టిన చిన్న-పరిమాణంలో ఉన్న తాబేళ్లను అధికారులు కనుగొన్నారు. అలాగే ప్రయాణీకులలో ఒకరి నుండి రూ. 57,441 విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారుల ప్రకారం, వన్యప్రాణులను భారతదేశంలోకి తీసుకువెళ్లడానికి దిగుమతి పత్రాలు లేదా లైసెన్స్‌లు ఈ ప్రయాణికుల వద్ద లేవు. అడవి తాబేళ్లను భారతదేశంలోకి అక్రమంగా దిగుమతి చేసుకోవడానికి యత్నించారని, రెడ్-ఇయర్డ్ స్లయిడర్ తాబేళ్లను వాటి స్వదేశానికి […] - [రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు...](https://vandebhaarath.com/deputy-collector/): విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి  ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ  చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ…. ఒడిశా నబరంగ్ పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ పై ఆదాయానికి మిం చిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నా యి. దీం తో విజిలెన్స్ అధికారులు శుక్ర వారం తెల్లవారుజామున రం గం లోకి దిగి భువనేశ్వ ర్ లోని ఆయన ఇం ట్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ క్ర మం లో తన వద్ద ఉన్న డబ్బు లో రూ.2 […] - [హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు](https://vandebhaarath.com/amazfit-cheetah-smartwatches/):   Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త  స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. . వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు లొకేషన్ పాయింట్‌లను కూడా సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. Amazfit స్మార్ట్‌వాచ్‌లు రెండూ మల్టీస్పోర్ట్ ఫోకస్‌తో రూపొందించబడ్డాయి. అవి డ్యూయల్-బ్యాండ్  సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నాతో వస్తాయి. ఇది 99.5 శాతం ఖచ్చితమైన లొకేషన్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Amazfit Cheetah, Cheetah Pro ధర అమాజ్‌ఫిట్ చీతా ధర $229.99 (దాదాపు రూ. 18,700)గా నిర్ణయించారు.. ఇది  ఏకైక స్పీడ్‌స్టర్ గ్రే కలర్ షేడ్‌లో లభిస్తుంది. మరోవైపు, Amazfit Cheetah Pro ధర $299.99 (దాదాపు రూ. 24512). రెండు స్మార్ట్‌వాచ్‌లు Amazfit స్టోర్‌లు , Amazon, AliExpress లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. Amazfit Cheetah ఫీచర్లు Amazfit Cheetah 1.39-అంగుళాల (454×454 పిక్సెల్‌లు) […] - [Titanic submarine: రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం..ఐదుగురు బిలీనియర్లు మృతి.](https://vandebhaarath.com/titanic-submarine/): Titanic submarine: సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ఓడ శిథిలాను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం విషాదాంతంగా మారింది. నీటిలోకి దిగిన గంటా 45 నిమిషాలకు ఈ వాహనం కాంటాక్స్ కోల్పోయింది. టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు పర్యాటకును తీసుకువెళ్లే టైటాన్ సబ్‌మెర్సిబుల్ వాహనం ఐదుగురు పర్యాటకులతో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి గత ఆదివారం జూన్ 18న బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో నీటిలోకి వెళ్లన రెండు గంటల్లోనే అది తప్పిపోయిన విషయం తెలిసిందే.  అయితే ఈ వాహనం ఆచూకీ కనుగొనేందుకు.. అందులో ఉన్న ఐదుగురు బిలీనియర్లను కాపాడేందుకు అట్లాంటిక్ మధ్యలో భారీ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. టైటాన్లో కేవలం 96 గంటలకు మాత్రమే సరపడే ఆక్సిజన్ నిల్వలే ఉండటంతో అనుణక్షణం ఉత్కంఠగా మారింది. దీంతో రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టినప్పటికీ జాడ దొరకలేదు. అయితే అధిక తీవ్రమైన పీడనం వల్ల టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan submersible) ఒక్కసారిగా […] - [తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్](https://vandebhaarath.com/telangana-martyrs-memorial-2/): Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఈ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి రాష్ట్ర ప్రజలకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసిన వారందరికీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చివరి రోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ ఛాయాచిత్రాలతో కూడిన భారీ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటి, రెండో దశకు దారితీసిన సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన కేసీఆర్.. వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు గతంలో ఉద్యమాన్ని ఎలా కొనసాగించారో గుర్తు చేశారు. ఆరు […] - [నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం](https://vandebhaarath.com/telangana-martyrs-memorial/): ఉద్యమ స్ఫూర్తి చాటేలా బృహత్తర నిర్మాణం telangana martyrs memorial : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరాలవారు స్మరించుకునేలా బ‌ృహత్తర నిర్మాణం చేపట్టింది. రూ.177.50కోట్లు వెచ్చించిన నిర్మించిన అమరుల అఖండ జ్యోతిని గురువారం సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ వైపు హుస్సేన్ సాగర్‌, మరోవైపు డాక్టర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్య దీనిని నిర్మించారు. రూ.177.50 కోట్లు వెచ్చించి జూన్ 22న ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో రూపొందించడం దీని ప్రత్యేకత.. 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మ్యూజియం, 100 మంది సీటింగ్ సామర్థ్యంతో ఆడియో విజువల్ హాల్, 650 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, టూరిస్టులకు రెస్టారెంట్, ఇతర సౌకర్యాలు, 350 మందికి పార్కింగ్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కాగా భవనం నిర్మిత ప్రాంతం […] - [రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..](https://vandebhaarath.com/ragi-health-benefits/): మధుమేహానికి చక్కని మందు ఫింగర్ మిల్లెట్ (Finger Millet) లేదా రాగి అనేది దక్షిణ భారతదేశంతోపాటు అనేక ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా వినియోగించే తృణధాన్యం. ఇది బరువు తగ్గించే అద్భుత ధాన్యంగా పేరుగాంచింది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఉత్తమ చికిత్సగా పరిగణిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో శిశువులకు సాధారణ ఆహారం. 28 రోజుల వయస్సు ఉన్న పిల్లలకు రాగి గంజిని తినిపిస్తారు. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అధిక కాల్షియం, ఐరన్ అందించడం ద్వారా శిశువు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగి వందల సంవత్సరాలుగా పండుతోంది. ఇది ఎత్తైన ప్రదేశాలలో పెరుగుతుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. 1950లకు ముందు, రాగి, బ్రౌన్ రైస్, బార్లీ వంటి తృణధాన్యాలు సేంద్రీయంగా పండించేవారు. బియ్యం భారతదేశానికి ప్రధాన ఆహారంగా మారే వరకు సాంప్రదాయ ఆహారంగా […] - [ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..](https://vandebhaarath.com/top-10-deadliest-snakes/): భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు  ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి. 10. బ్లాక్ మాంబా Black Mamba బ్లాక్ మాంబా ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది […] - [రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..](https://vandebhaarath.com/retired-mpdo-murder-case/): సుపారీ గ్యాంగ్ అరెస్టు హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ ను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో గిరబోయిన అంజయ్య(55), గోపాల్ నగర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా, డోలకొండ శ్రీకాంత్(22), బచ్చన్నపేట, జనగామ జిల్లా,  శివరాత్రి బాషా, అలియాస్ భాస్కర్(27). బచ్చన్నపేట ఉన్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారు. భూ వివాదం నేపథ్యంలో.. కాగా అరెస్టుకు సంబంధించిన […] - [అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు](https://vandebhaarath.com/assam-floods/): నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయిన వంతెనలు, పంటపొలాలు గౌహతి: Assam Floods అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అసోమ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివరాల ప్రకారం.. 13 జిల్లాల్లోని 146 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగర్, హోజై, లఖింపూర్, నాగావ్, సోనిత్‌పూర్, తిన్‌సుకియా, ఉదల్‌గురి, కాచర్, కమ్రూప్ (మెట్రో) నల్బారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. వరదలు కారణంగా రహదారులు, వంతెనలు తెగిపోయాయి. 1,409 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంట పొలాలు తుచుకుపెట్టుకుపోయాయి. బ్రహ్మపుత్ర, పుతిమరి, కోపిలి సహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అధికారులు బిస్వనాథ్, దిబ్రూఘర్, లఖింపూర్, టిన్సుకియా, ఉదల్గురి ప్రాంతాల్లో 19 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉత్తర అస్సాంలోని సోనిత్‌పూర్, లఖింపూర్ జిల్లాల్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యల్లో […] - [24 గంటల్లో 5 భూకంపాలు](https://vandebhaarath.com/5-mild-earthquakes/): దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.  భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో రాత్రి 9.55 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 5 తేలికపాటి-తీవ్రత గల భూకంపాలు (five-mild-earthquakes) సంభవించాయి వీటి తీవ్రత 4.5 అని గుర్తించారు. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లో 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత మొదటి ప్రకంపనలు సంభవించాయి. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో అనేక తక్కువ-తీవ్రత గల భూకంపాలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.03 గంటలకు 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి కొండ రాంబన్ జిల్లాలోభూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. భూకంపం లోతు 33.31 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.19 డిగ్రీల […] - [ఉగాండాలో మారణహోమం](https://vandebhaarath.com/rebels-attack-uganda-school/): పాఠశాలపై తిరుగుబాటుదారుల దాడిలో 37 మంది విద్యార్థుల మృతి కంపాలా : ఆఫ్రికా దేశం ఉగాండాలో తిరుగుబాటుదారులు మారణహోమం సృష్టించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో లింకు ఉన్న మిలిటెంట్లు పశ్చిమఉగాండాలో 37 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి కాల్చి పొట్టనపెట్టుకున్నారు.. ఇది ఒక దశాబ్దంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి అని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలో కాసేస్ జిల్లాలోని ఎంపాండ్‌వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాడి చేశారు. డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు. విద్యార్థులను కత్తులతో పాశవికంగా నరికివేశారు. “దురదృష్టవశాత్తూ 37 మృతదేహాలు కనుగొన్నామని, వాటిని బ్వేరా ఆసుపత్రి మార్చురీకి తరలించారని” ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (UPDF) ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ఒక ప్రకటనలో తెలిపారు. ఎనిమిది మంది గాయపడ్డారని, మరో ఆరుగురిని కిడ్నాప్ చేసి.. డిఆర్ కాంగో సరిహద్దులో ఉన్న విరుంగా నేషనల్ […] - [ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం](https://vandebhaarath.com/shadnagar-double-murder-case/): అర్ధరాత్రి బాలిక సహా ఇంటి ఓనర్ దారుణ హత్య.. హైదరాబాద్ : అద్దె ఇంటిలో ఉంటూ భార్యాభర్తలు నిత్యం గొడవలు పెట్టుకుంటుండడంతో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు పగతో రగిలిపోయాడు.. ఆవేశంతో ఇంటి ఓనర్అ యిన వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే ఓనర్ఇంట్లో ఉన్న బంగారంతో పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. గతంలో ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తే ఈ కిరాతకానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పార్వతమ్మ నందిగామ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. పార్వతమ్మ భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కొడుకులున్నారు. ఒక కొడుకు చనిపోగా.. మరొక కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడు. పార్వతమ్మ ఒక్కతే తనకున్న ఇంట్లో నివాసముంటోంది. పార్వతమ్మకు ఎవరూ లేకపోవడంతో తన చెల్లె కొడుకు కృష్ణయ్య కుమార్తె భానుప్రియను ఇంట్లో […] - [జూన్ 20న జగన్నాథ రథయాత్ర](https://vandebhaarath.com/jagannath-rath-yatra/): ఏర్పాట్లు చేసిన జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ Secunderabad’s Shree Jagannath Rath Yatra :  హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని జగన్నాథ రథయాత్ర జూన్ 20న నిర్వహించనున్నట్లు జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం జగన్నాథ పురి వద్ద జరిగే రథయాత్రతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు- సుభద్ర దేవి కోసం రథయాత్రను నిర్వహిస్తోంది . ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి రథయాత్రలో భాగంగా, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం కోసం తెరచి ఉంచుతారు. అనంతరం Jagannath Rath Yatra సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమై జనరల్ బజార్, ఎంజీ రోడ్డు మీదుగా సాయంత్రం […] - [ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..](https://vandebhaarath.com/monsoon-delayed-drought-fears/): కమ్ముకుంటున్న కరువు భయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరం హైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. 2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఏర్పడితే, BRS ప్రభుత్వం అనావృష్టిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అవుతుంది. వెంటనే వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నాయకత్వం ఆశాభావంతో ఉంది. 2015 జూన్ జులైలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొంతమేర నష్టాన్ని పూరించాయని గుర్తుచేశారు. రాష్ట్ర జనాభాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం, దాని […] - [138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!](https://vandebhaarath.com/lawyer-himself-got-divorced/): ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్‌ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితులు ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తన వృత్తిలో భాగంగా 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నారు. విడాకుల కేసు వేసిన భార్య సదరు న్యాయవాది భార్య తనకు విడాకులు కావాలంటూ కేసు ఫైల్‌ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు పేర్కొంది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపడమేకాకుండా ఎలాంటి ఫీజులు తీసుకోవడంలేదని వివరించింది. ఏమాత్రం ఫీజులు తీసుకోకపోవడంతో ఉచితంగా న్యాయసేవలు అందించడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యారు. […] - [భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి](https://vandebhaarath.com/two-killed-with-one-bullet/): యూపీలో షాకింగ్ ఇన్సిడెంట్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక్క బుల్లెట్‌తో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. నిజానికి ఓ వ్యక్తి మొదట తన భార్యను కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమె వీపు వెనుక భాగంలో రివాల్వర్ తో కాల్చాడు. ఆ బుల్లెట్ తో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ వార్తపై చూసి అందరూ షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనెక్ పాల్ (40), అతని 38 ఏళ్ల భార్య సుమన్ పాల్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరూ చండీగఢ్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మొరాదాబాద్ కు వలస వచ్చాడు. జూన్ 13- 14 మధ్య రాత్రి బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని మొరాదాబాద్(moradabad) రూరల్ పోలీసు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ తెలిపారు. భార్యభర్తలిద్దరూ తరచూ […] - [యోగా వారోత్సవాలు ప్రారంభం](https://vandebhaarath.com/international-yoga-day/):   International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు, 762 పట్టణ సంస్థలు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో సామూహిక యోగా సాధన నిర్వహించనున్నారు. దినచర్యగా మారాలి లక్నో మంచి ఆరోగ్యానికి యోగా కీలకమని, ఇది మనందరికీ నిత్య అలవాటుగా మారాలని నగరంలోని ఇందిరాగాంధీలో గురువారం జరిగిన కార్యక్రమంలో ‘యోగ సప్తా’ (యోగా వీక్) ప్రారంభ సెషన్‌లో ఆయుష్ మంత్రి దయాశంకర్ మిశ్రా అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేసే వారు అనారోగ్యానికి గురికాకుండా శారీరకంగా, మానసికంగా మెరుగవుతారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నారు. అమృత్ సరోవర్లు, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో యోగాభ్యాసం చేయనున్నారు. ముఖ్యంగా, తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన […] - [ఆన్ లైన్ గేమింగ్ యాప్ తో మతమార్పిడి రాకెట్](https://vandebhaarath.com/religious-conversion-racket/): నిందితుడి ఫోన్‌లో 30 పాకిస్థానీ నంబర్లు: యూపీ పోలీసులు మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి మతమార్పిడి రాకెట్ ను నడుపుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 30 పాకిస్థానీ కాంటాక్ట్ నంబర్లను భద్రపరిచినట్లు పోలీసులు కనుగొన్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడి రెండు మొబైల్ ఫోన్‌లతో పాటు అతని కంప్యూటర్‌ సీపీయూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని థానేలోని ముంబ్రా టౌన్‌షిప్‌లో నివాసముంటున్న షానవాజ్ ఖాన్ అలియాస్ బడ్డో కనీసం ఆరు ఇ-మెయిల్స్ నిర్వహిస్తున్నాడని, అందులో ఒకటి ఇన్‌బాక్స్‌లో పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ఇ-మెయిల్స్ ఉన్నాయని పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్ కోసం రెండు సహా ఆరు ఇ-మెయిల్ చిరునామాలను ఖాన్ ఆపరేట్ చేస్తున్నాడని నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిపున్ అగర్వాల్ తెలిపారు. గత మంగళవారం నిందితుడిని ఘజియాబాద్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అక్కడ […] - [దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు](https://vandebhaarath.com/vande-bharat-express-2/): రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ.. vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్.. రైల్వే మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ముంబై – గోవా వందే భారత్ (Mumbai – Goa Vande Bharat) గోవా రాష్ట్రంలో మొదటి, ముంబై లో నాల్గవ బ్లూ-వైట్ రైలు ఇది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), గోవాలోని మడ్‌గావ్ మధ్య శుక్రవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ట్రయల్ రన్ సమయంలో ఇది సుమారు ఏడు గంటల్లో 586 కి.మీ-దూరాన్ని అధిగమించింది. దాదర్, థానే, పన్వేల్, ఖేడ్, రత్నగిరి, కంకావాలి, థివిమ్ అనే […] - [ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బంపర్ ఆఫర్](https://vandebhaarath.com/madhyapradesh-govt-provide-evs/): మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 12వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 9,000 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇందుకోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రూ.135 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రతిభ కనబరిచిన బాలికలకు మాత్రమే ఈ-బైక్‌లను మొదట ప్రకటించింది. అయితే ఆ తర్వాత బాలురకు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. “ఇ-స్కూటీ విద్యార్థులను వారి ఇళ్ల నుంచి కళాశాలలకు వచ్చిపోయేందుకు వీలుగా ఉంటుందని మిశ్రా తెలిపారు. దీంతో పాటు, SC / ST విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం ఆదాయ పరిమితిని రూ.6 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచే ప్రతిపాదన ఆమోదించబడింది ”అని చెప్పారు. కమల్ నాథ్ కౌంటర్ అయితే, మధ్యప్రదేశ్ […] - [జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి](https://vandebhaarath.com/ayodhya-temple-construction-work/): వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 2020లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. “ఈ నెలాఖరు నాటికి, ఆలయం మొదటి అంతస్తు ప్రారంభమవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది ”అని అన్నారు. ఆగస్టు 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కాగా సీనియర్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని లార్సెన్ & టూబ్రో, టాటా కన్సల్టింగ్ […] - [దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య](https://vandebhaarath.com/damoh-school-news/): పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్‌ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్ తో ధ్వంసం చేశారు. సంబంధిత పాఠశాలలో ముస్లిమేతర బాలికలను ‘హిజాబ్’ ధరించమని బలవంతం చేసిన కేసులో Ganga Jamna Higher Secondary School పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మంగళవారం పాఠశాలలో అనధికార నిర్మాణాల తొలగింపు చేపట్టారు. స్థానిక మునిసిపాలిటీల బృందాలు  పాఠశాల (Damoh school ) మొదటి అంతస్తును కూల్చివేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి సీనియర్ డామోహ్ జిల్లా పోలీసు అధికారి ప్రకారం, పాఠశాల ఆవరణలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి స్థానిక మునిసిపాలిటీ ఇటీవల పాఠశాలకు (కేంద్ర ప్రభుత్వ-సహాయక మైనారిటీ పాఠశాల) నోటీసు అందించింది. స్థానిక మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులో పాఠశాలకు మూడు రోజుల సమయం […] - [అత్యాధునిక ఫీచర్లు.. అనువైన ధరలో Tata Altroz iCNG](https://vandebhaarath.com/tata-altroz-icng/): హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం ఆల్ట్రోజ్ ఐసిఎన్‌జి (Tata Altroz iCNG) మోడల్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.55 లక్షలు. Altroz iCNG భారతదేశపు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ CNG టెక్నాలజీ కారు. టాటా మోటార్స్ విజయవంతంగా CNG కిట్‌ను బూట్ స్పేస్ కింద ట్విన్-సిలిండర్‌లతో అమర్చింది. దీనివల్ల CNG కారులో లగేజీ కోసం కావల్సినంత స్పేస్ అందుబాటులో ఉంటుంది. టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz ​​iCNG అనేది పర్సనల్ విభాగంలో టాటా మోటార్స్ కు సంబంధించి ఇది మూడో CNG వాహనం. ఈ కారు XE, XM+, XM+(S), XZ, XZ+(S) తోపాటు XZ+O(S) అనే ఆరు వేరియంట్‌లలో వస్తుంది. ఇక ఈ కారు Opera బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. . Altroz […] - [మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు](https://vandebhaarath.com/indian-meteorological-department/): హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ శాఖ (IMD)  Indian Meteorological Department షాకింగ్ న్యూస్ వెలువరించింది. మరో ఐదు రోజుల పాటు బీహార్, జార్ఖండ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతల్లో హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ 11-13 మధ్య దక్షిణ హర్యానా-ఢిల్లీ, దక్షిణ ఉత్తరప్రదేశ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశాలో. అలాగే జూన్ 12న హిమాలయ పశ్చిమ బెంగాల్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో హీట్‌వేవ్ పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, నాన్ ఎయిడెడ్ (మైనారిటీతో సహా) రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 నుంచి జూన్ 14 వరకు […] - [ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో..](https://vandebhaarath.com/theft-in-mobile-shop-2/): మొత్తం  మొబైల్ షాపునే లూటీ చేశాడు.. వరంగల్: తనను ఉద్యోగంలో నుంచి తొలగించాడనే అక్కసుతో తాను పనిచేసిన మొబైల్ షాపులో సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను విక్రయించేందుకు సహకరించిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22 లక్షల విలువైన 78 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు రెండు ట్యాబ్స్, రెండు స్మార్ట్ వాచ్ లు, కారు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ఏవీ.రంగనాథ్ వెల్లడించారు. వరంగల్ పాపయ్యపేట చమన్ కు చెందిన ప్రధాన నిందితుడు రబ్బాని(30) బీకాం పూర్తిచేసి, కొద్ది రోజులు బిగ్ సి మొబైల్ షాపులో సెల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు. అనంతరం 2018 నుంచి 2021 మధ్యకాలంలో నిందితుడు రబ్బాని హనుమకొండ చౌరస్తాలోని లాట్ మొబైల్స్ […] - [లేటెస్ట్ ఫీచర్స్ తో Maruti Suzuki Alto Tour H1](https://vandebhaarath.com/marutisuzuki-alto-tour-h1/): లీటర్ కు 34 కిమీల మైలేజీ MarutiSuzuki Alto Tour H1 : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి శుక్రవారం ఢిల్లీ షోరూమ్‌లో పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్‌లలో వరుసగా రూ.4.81 లక్షలు, రూ. 5.71 లక్షల ఎక్స్ షోరూం ధరలతో కొత్త ఆల్టో టూర్ హెచ్1 మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ కమర్షియల్ సెగ్మెంట్ కార్ అయిన మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 BS6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది. ఇందులో ఏబీఎస్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రివర్స్-పార్కింగ్ సెన్సర్స్, ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి పెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిమీ మైలేజ్ ఇస్తే.. S-CNG వేరియంట్ 34.46 కిమీ/కిలో మైలేజ్ ఇస్తుంది. ఇది భారతదేశపు అత్యంత ఇంధన-సమర్థవంతమైన ఎంట్రీ లెవల్ కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ అని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి టూర్ ఎడిషన్‌లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, మల్టీ యుటిలిటీ […] - [అమోల్డ్ డిస్‌ప్లేతో NoiseFit Vortex Smartwatch](https://vandebhaarath.com/noisefit-vortex-smartwatch/): దేశీయ కంపెనీ నాయిస్ కొత్తగా NoiseFit Vortex Smartwatch  ను విడుదల చేసింది. ఐదు విభిన్న రంగు ఎంపికలలో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో 1.46-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. నోయిస్‌ఫిట్ వోర్టెక్స్‌లో మెరుగైన కాలింగ్ కోసం ట్రూ సింక్‌ ఫీచర్ ను పొందుపరిచారు. ఇందులో  150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతోపాటు హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్‌లు, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంటర్‌తో సహా అనేక స్మార్ట్ హెల్త్ మానిటర్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ నీరు ధూళి నిరోధకత కోసం IP68-రేటింగ్‌ను కలిగి ఉంది. ఏడు రోజుల వరకు బ్యాటరీ  లైఫ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్‌వాచ్ ధర NoiseFit Vortex స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ. 2,999. వీటి అమ్మకాలు జూన్ 12 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. వాచ్‌ని NoiseFit వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌వాచ్ జెట్ బ్లాక్, సిల్వర్ […] - [ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు](https://vandebhaarath.com/madhurai-beggar-pool-pandian/): రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్ చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని సేకరించిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు విడతలుగా విరాళంగా ఇచ్చారు. 75 ఏళ్ల పూల్ పాండియన్ (Pool pandian) 2010 నుంచే ఇలా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల రూపాయలను పోగు చేసి ప్రభుత్వానికి విరాళంగా అందించారు. గతనెల పూల్పాండియన్ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీ జాన్ వర్గీస్ ను కలుసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన చివరి విరాళం రూ.10,000 అందజేశారు. భిక్ష కోసం తిరిగి తిరిగి అలసిపోయానని, వయసు సంబంధిత సమస్యలతో భిక్షాటన కష్టమైపోతోందని, విరాళం ఇవ్వడం ఇదే చివరి సారి అని పూల్ పాండియన్ తెలిపారు. తనకు ఇల్లు లేదని, ఏదైనా ఆశ్రమాన్ని చేరుకొని […] - [రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ](https://vandebhaarath.com/chepa-mandu/): నేటి నుంచి శనివారం వరకు నాంపల్లి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్: నాంపల్లిలోని నుమాయిష్ గ్రౌండ్స్‌లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చేప ప్రసాదం (chepa mandu) పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. MJ మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి GPO అబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. MJ బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అలస్కా వద్ద దారుసలాం, ఏక్ మినార్ తదితర ప్రాంతాలకు అవసరమైన ప్రాతిపదికన మళ్లిస్తారు. పిసిఆర్ జంక్షన్ నుండి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ వద్ద బిజెఆర్ విగ్రహం వైపు అవసరాన్ని బట్టి మళ్లిస్తారు. నాలుగు చక్రాల వాహనాల (ఫోర్ వీలర్స్) పై నాంపల్లి వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను గృహ […] - [పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్](https://vandebhaarath.com/telangana-schools/): ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే…. వివరాలు ఇవీ.. Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా ఊహిచినట్లే.. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణలో పాఠశాల పిల్లలకు ప్రతి నెలలో నాలుగవ శనివారం నో బ్యాగ్‌ డే అని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే ఆరోజు పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి కలుగుతుంది. రోజంతా ఆటపాటలు ఉత్సాహంగా గడపనున్నారు. మరోవైపు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలను తప్పనిసరి చేశారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివించడంతోపాటు 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని […] - [ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం](https://vandebhaarath.com/odisha-train-tragedy/): odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది, దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లింది. కారణం గుర్తించాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన  రైలు ప్రమాదానికి మూలకారణాన్ని గుర్తించామని, అయితే అది ఏమిటో వెల్లడించలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వైష్ణవ్ తెలిపారు. మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా: […] - [యుద్ధప్రాతిపదికన  రైల్వే పునరుద్ధరణ పనులు ](https://vandebhaarath.com/odisha-train-accident-2/): odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. ఏడు కంటే ఎక్కువ పొక్లెయిన్ మెషీన్లు, రెండు ప్రమాద సహాయ రైళ్లు, 3-4 రైల్వే, రోడ్ క్రేన్‌లను ముందస్తుగా పునరుద్ధరణ కోసం మోహరించినట్లు రైల్వే తెలిపింది. అంతకుముందు, శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలానికి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రధాని వెంట కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు కూడా ఉన్నారు. “ఇది బాధాకరమైన సంఘటన. మేము కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము, కానీ ఈ దుఃఖ సమయంలో మేము బాధిత కుటుంబాల వెంటే ఉన్నాము. ఈ సంఘటనను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. గాయపడిన ప్రయాణికులకు చికిత్స […] - [ఒడిశాలో మృత్యుఘోష](https://vandebhaarath.com/odisha-train-accident/): నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు 278కి చేరిన మృతుల సంఖ్య Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది గాయపడ్డారు. 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని అధికారులు శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కటక్‌లోని ఆసుపత్రులలో గాయపడిన వారిని పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం పెనువిషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఒక రైలు మరొకదానిపైకి బలంగా ఢీకొట్టింది. తద్వారా బోగీలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఆపై ట్రాక్‌లు మెలితిప్పినట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా తెగిపోయిన అవయవాలు, చెల్లాచెదురుగా మృతదేహాలతో వాతావరణమంతా భీతిగొల్పే […] - [Boat Rockerz 255 Touch Neckband ఫుల్ టచ్ కంట్రోల్స్, 30 గంటల ప్లేబ్యాక్](https://vandebhaarath.com/boat-rockerz-255-touch-neckband/): ధర, ఫీచర్లు ఇవీ.. బోట్ రాకర్జ్ 255 టచ్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ (Boat Rockerz 255 Touch Neckband)  భారతదేశంలో విడుదలైంది. నెక్‌బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ,  టీల్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది పూర్తి టచ్ స్వైప్ నియంత్రణలను కలిగి ఉంది. Dirac Virtuo ద్వారా ఆధారితమైన స్పష్టమైన ఆడియోకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇది 30 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్నిఅందిస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ENx అల్గారిథమ్‌తో ఇది కాల్‌ల సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తొలగిస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో వస్తుంది. నెక్‌బ్యాండ్‌లో 10mm డైనమిక్ గ్రాఫేన్ డ్రైవర్‌లు కూడా ఉన్నాయి. బోట్ రాకర్జ్ 255 టచ్ నెక్‌బ్యాండ్ ధర బోట్ రాకర్జ్ 255 టచ్ నెక్‌బ్యాండ్ పరిచయ ధర 1,499.  అయితే రిటైల్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. నెక్‌బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ, టీల్ గ్రీన్ అనే […] - [ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..](https://vandebhaarath.com/womens-safety/): మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులు ఇంటర్ విద్యార్థి ఘనత ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు పక్కన ఎవరూ లేకపోతే మహిళలు దుండగుల దాడులు చేసేవారికి బలవ్వాల్సిందే. అయితే ఇలాంటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు చక్కని ఆవిష్కరణ చేశాడు.. ఇక నుంచి మహిళలు/ యువతులు వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకునేలా ఒక డివైజ్ కనుగొన్నాడు. వివరాల్లోకి వెళ్తే..  ఝార్ఖండ్ రాష్ట్రం లోని ఛత్రాకు చెందిన ఇంటర్ ‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మంజీత్.. ‘విమెన్‌ సేఫ్టీ డివైజ్‌’ పేరుతో ఎలక్ట్రిక్ చెప్పులను రూపొందించాడు. మహిళలు, బాలికలపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారు వేసుకున్న ఈ ఎలక్ట్రిక్ చెప్పులతో ఆ ఆకతాయిలను తంతే వారికి కరెంట్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే కింద పడిపోతారు. దీనివల్ల […] - [అక్రమంగా లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్టు](https://vandebhaarath.com/illegal-sex-determination-gang-arrest/): అబార్షన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు రూ.20వేల నుంచి 30వేల వసూలు 18 మంది నిందితులను అరెస్టు చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్ ఎలాంటి వైద్య అర్హతలు లేకున్నా లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాను సోమవారం  యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్ కేయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ (Gopalpur)లో గల వెంకటేశ్వరా కాలనీలో ఈ ముఠాకు చెందిన 18 మందిని అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి నుంచి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ ఫోన్లు, రూ.73వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, బాల్నె పార్ధు, మోరం అరవింద, మోరం శ్రీని వాస్ మూర్తి, బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత […] - [డాల్బీ అట్మోస్ ఫీచర్ తో Lenovo Tab M9](https://vandebhaarath.com/lenovo-tab-m9/): ధర రూ.12,999. Lenovo Tab M9 భారతదేశంలో శుక్రవారం విడుదలైంది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ డ్యూయల్-టోన్ డిజైన్‌తో మెటల్ బాడీతో వస్తుంది. ఫేషియల్ అన్‌లాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. Lenovo Tab M9, MediaTek Helio G80 SoCపై రన్ అవుతుంది, దీనితో పాటు 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Lenovo Tab లో 5,100mAh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ టైం ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Lenovo Tab M9 ధర భారతదేశంలో ప్రారంభ ధర రూ. 12,999. ఈ టాబ్లెట్ ఫ్రాస్ట్ బ్లూ స్టార్మ్ గ్రే కలర్ వేరియంట్‌లలో వస్తుంది, జూన్ 1 నుంచి Amazon, Flipkart, Lenovo.com అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఇది ఆఫ్‌లైన్ రిటైల్ […] - [30గంటల ప్లే బ్యాక్ తో iQoo TWS Air Pro Earbuds](https://vandebhaarath.com/iqoo-tws-air-pro-earbuds/): iQoo Neo 8 సిరీస్‌తో పాటు iQoo TWS ఎయిర్ ప్రో ఇయర్‌బడ్‌లు చైనాలో ప్రారంభించారు. చైనీస్ బ్రాండ్ నుంచి కొత్త TWS ఇయర్ బడ్స్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌తో గరిష్టంగా 30 గంటల ప్లేబ్యాక్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వివో చైనీస్ స్టోర్ ద్వారా ఇయర్‌ఫోన్‌లను మే 31న విక్రయించనున్నారు. రెండు కలర్స్ ఆప్షన్లతో లభిస్తుంది, ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. iQoo TWS ఎయిర్ ప్రో ధర iQoo TWS ఎయిర్ ప్రో ధర CNY 299 (సుమారు రూ.3,510). Vivo చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ముందస్తు ఆర్డర్‌ల కోసం ప్రస్తుతం ఇయర్‌బడ్‌లు అందుబాటులో ఉన్నాయి . TWS ఇయర్‌బడ్‌లు మే 31న విక్రయించనున్నారు. అవి స్టార్ ఎల్లో, స్టార్ డైమండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు iQoo TWS ఎయిర్ […] - [సింగిల్ చార్జిపై 212కి.మి రేంజ్, గంటకు 105కి.మి స్పీడ్](https://vandebhaarath.com/simple-one-electric-scooter/): సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. Simple One Electric Scooter: విద్యుత్ వాహన ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు 21నెలల నిరీక్షణ తర్వాత విడుదలైంది. బెంగళూరులకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ (Simple Energy)..  మంగళవారం అధికారికంగా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ప్రారంభ ధరతో విడుదల చేసింది. 750W ఛార్జర్‌తో కూడిన మోడల్ రూ. 1.58 లక్షల ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ లాంచ్ సందర్భంగా ప్రకటించింది. జూన్ 6 నుంచి డెలివరీలు 2021, ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో కంపెనీ ఈ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ధరను అమాంతం పెంచేసింది. అయితే వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు జూన్ 6 నుంచి బెంగళూరు కేంద్రంగా దశలవారీగా ప్రారంభమవుతాయని […] - [Boat Storm Connect Plus Smartwatch](https://vandebhaarath.com/boat-storm-connect-plus-smartwatch/): బోట్ స్టార్మ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ ను భారతదేశంలో ఆవిష్కరించారు. స్మార్ట్ వాచ్ లో 1.91-అంగుళాల డిస్ ప్లే 550 నిట్స్ వరకు బ్రైట్ నెస్, 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 2.5D కర్వ్డ్ గ్లాస్ తో ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాల్స్‌సమయంలో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ను తొలగిస్తుంది. కంపెనీ ENx అల్గారిథమ్ తో పాటు బ్లూటూత్ కాలింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. హృదయ స్పందన ట్రాకర్, SpO2 మానిటర్ తో సహా హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు దీనిలో ఉంటాయి. ధర, లభ్యత భారతదేశంలో బోట్ స్టార్మ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ ధర రూ.1,999. ఇది ప్రారంభ ధర అని కంపెనీ చెబుతోంది. పరికరం రిటైల్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇది యాక్టివ్ బ్లాక్, యాక్టివ్ బ్లూ, కూల్ గ్రే మెరూన్ అనే […] - [సికింద్రాబాద్ నుంచి మరో  భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్](https://vandebhaarath.com/bharat-gaurav-tourist-train/): మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా  మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్  దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. కొత్త  భారత్ గౌరవ్ రైలు (bharat gaurav tourist train) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో స్టాప్‌లతో ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన  చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది . 8 రాత్రులు, 9 రోజుల ప్యాకేజీ వైష్ణో దేవి ఆలయ దర్శన ఏర్పాటును కూడా కవర్ చేస్తుంది. అయితే, కటారా నుంచి ఆలయానికి పోనీ లేదా డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాలి. ఈ రైలు ద్వారా […] - [గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్‌బాషా షేక్](https://vandebhaarath.com/greater-warangal-commissioner/): వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా రిజ్వాన్‌బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్‌ అనిస్‌ ఉర్‌ రషీద్‌, సీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేష్‌, సీహెచ్‌వో శ్రీనివాసరావు తదితరులున్నారు. Greater warangal commissioner   అధికారులతో సమావేశం తరువాత, GWMC పరిధిలోని వివిధ పథకాల కింద జరుగుతున్న, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే అందించాలని షేక్ ఆదేశించారు . త్వరలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ప్రగతిని అంచనా వేసి ముందుకు వెళ్లే మార్గాన్ని రూపొందించాలని ఆయన సంకల్పించారు. రిజ్వాన్‌బాషా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో, వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రవిణ్య GWMC FAC కమిషనర్‌గా ఆమె బాధ్యతల నుండి తప్పించారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రిజ్వాన్‌బాషా గతంలో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పనిచేశారు.         - [కుక్క కరిచిన గేదె పాల అమ్మకం](https://vandebhaarath.com/dog-bites/):  ఆ పాలు తాగి దూడ మృతి..  ఆస్పత్రులకు పరుగులు తీసిన గ్రామస్తులు ఓ వ్యక్తి చేసిన తింగరి పని ఊరు మొత్తాన్ని టెన్షన్ పెట్టింది. దాదాపు 300 మంది ఆస్పత్రికి పరుగులు తీశారు. పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు గ్రామంలోనే అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో గేదెపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి.. గాయపరిచింది. ఈ విషయం తెలిస్తే తన వద్ద పాలు ఎవరూ కొనరేమోనని గేదె యజమాని నాన్నయ్య.. ఆందోళన చెందాడు. అందుకే ఆ విషయాన్ని దాచి యథావిధిగా ఊరంతటికీ పాలు అమ్మాడు. అయితే ఆ గేదె పాలు తాగిన దూడ మృతి చెందడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో కొద్ది రోజులుగా గేదె పాలు తాగిన 300 మంది బాధితులు ఆందోళన చెందారు. తమకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. వారికి టెస్టులు […] - [వావ్ చల్లని కబురు.. వర్షాలు కురుస్తాయట.. ఎప్పుడో తెలుసా?](https://vandebhaarath.com/rain-in-telangana/): వారం పది రోజులుగా తెలంగాణలో ఎండలు భగ్గు మంటున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటితే చాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. 9గంటలకే మధ్యాహ్నానాన్ని తలపించేలా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే తీవ్రమైన మండుటెండలతో మాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతే కాదండోయ్ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ రాష్ట్రం వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కరుస్తాయన్ని వాతావరణ శాఖ తెలిపింది. ఇక […] - [వీడియోకాలింగ్ ఫీచర్ తో samsung crystal 4k ismart tv](https://vandebhaarath.com/samsung-crystal-4k-ismart-tv/): Samsung Crystal 4K iSmart UHD TV 2023 భారతదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ 43-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్‌తో పాటు విభిన్న పరిమాణాలలో వస్తుంది. టీవీలో స్మార్ట్ హబ్, 4కె రిజల్యూషన్‌తో కూడిన హెచ్‌డిఆర్ 10 డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్రైట్ నెస్ ను పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు చేసేలా ఇన్బిల్ట్ IoT హబ్, IoT సెన్సార్‌లను కలిగి ఉంది. ఇది Tizen OS, క్రిస్టల్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ టీవీ Q-సింఫనీ, OTS లైట్, అడాప్టివ్ సౌండ్ టెక్నాలజీతో సహా ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఎక్కడ కొనుగోలు చేయాలి? ధర? Samsung Crystal 4K iSmart TV భారతదేశంలో ప్రారంభ ధర రూ. 43-అంగుళాల స్క్రీన్ మోడల్ కు రూ.33,990. అయితే 65-అంగుళాల డిస్ప్లే మోడల్ ధర రూ. 71,990. టీవీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు […] - [పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఆదర్శం](https://vandebhaarath.com/minister-ktr/): రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి.. న్యూయార్క్ ఇన్వెస్టర్  రౌండ్ టేబుల్ సమావేశంలో  మంత్రి కేటీఆర్‌ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యట నలో కేటీఆర్ న్యూయార్క్ లో జరిగిన ఇన్వె స్టర్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నా రు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట జిక్ పార్ట్నర్ షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్ టేబుల్ సమావే శా న్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడు తూ.. న్యూయార్క్ సిటీతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. న్యూయా ర్క్ సిటీలోనే తాను చదువుకుని, పనిచేసిన ట్లు ఆయన గుర్తుచేశారు. పెట్టుబడులకు తెలం గాణ రాష్ట్రం చాలా ఆదర్శవంతంగా ఉంటుందని, ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొదలుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఐటీ, పరి శ్రమల శాఖ ట్విట్టర్ […] - [కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం](https://vandebhaarath.com/whap-vehicle/): WHAP Vehicle : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక WHAP Vehicle ను రంగంలోకి దించింది. ఈ WHAP వాహనానికి (Wheeled Armored Amphibious Platform ) భూమి, నీరు, అలాగే చిత్తడి నేలలు, సరస్సులు, మడుగులపై  నుంచి కూడా ప్రయాణించే సత్తా కలిగి ఉంటుంది. ఈ వాహనాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), TATA సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో డ్రైవర్‌తో సహా 12 మంది సైనికులను తీసుకెళ్లవచ్చు. బాంబు పేలుళ్లు, బులెట్ల వర్షాన్ని తట్టుకునే సత్తా.. ‘వీల్డ్ ఆర్మర్డ్ యాంఫిబియస్ ప్లాట్‌ఫాం’ (WHAP) బుల్లెట్ల వర్షం, బాంబు పేలుళ్లు, రాకెట్‌లను సైతం తట్టుకోగల ఒక బలిష్టమైన యంత్రం. ఇది శక్తివంతమైన 600-హార్స్పవర్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, అలాగే ఖచ్చితమైన షూటింగ్ కోసం 7.62 mm రిమోట్ కంట్రోల్డ్ వెపన్ స్టేషన్ […] - [సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం](https://vandebhaarath.com/new-voter-registration/): 18ఏళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓటరు నమోదు ఈవీఎంల వినియోగంపై అవగాహన హన్మకొండ: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం స్వీప్ ఓటరు నమోదు, ఓటు హక్కు, ఈవీఎంల వినియోగంపై జిల్లాలోని వివిధ కళాశాలల యువతకు కలెక్టరేట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఓటురుగా నమోదైన ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక కాంపెయిన్లో భాగంగా ఈ నెల 26 , 27వ తేదీల్లో అలాగే వచ్చే నెల 2, 3వ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, అర్హులైన ఓటర్లు ఈ […] - [Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి](https://vandebhaarath.com/tamil-nadu-madurai-train-incident/): Tamil Nadu : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో శనివారం క్యారేజ్‌లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. కోచ్‌లో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఓ ప్రయాణికుడు ఒక ప్రైవేట్ పార్టీ కోచ్‌లో ” నిబందనలకు విరుద్ధంగా రైలు కోచ్ లో గ్యాస్ సిలిండర్‌ తీసుకొచ్చాడు. అదే సిలిండర్ ఈ అగ్నిప్రమాదానికి కారణమైంది. మదురై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై మధురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ “ఈ రోజు ఉదయం 5:30 గంటలకు, మదురై రైల్వే స్టేషన్‌లో ఇక్కడ ఆగివున్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉత్తరప్రదేశ్ నుండి ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. వారు కాఫీ […] - [ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో మైనర్ కి జీవితఖైదు.. అసలేం జరిగింది...](https://vandebhaarath.com/life-imprisonment-in-gang-rape-and-murder-case/): Lakhimpur Case : యూపీలోని లఖింపూర్ ఖేరీలో నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 2022 సెప్టెంబర్ 14న ఇద్దరు టీనేజ్ బాలికలను వారి ఇంటి నుండి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా గొంతు కోసి చంపిన దారుణ ఘటనలో ఓ మైనర్ ను దోషిగా నిర్ధారించిన పోక్సో కోర్టు..అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే మొత్తం రూ.46,000 జరిమానా చెల్లించాలని తాజాగా తీర్పు వెలువరించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్రిజేష్ కుమార్ పాండే మాట్లాడుతూ బాల నిందితుడిని ఆగస్టు 22న దోషిగా నిర్ధారించిన తర్వాత, అదనపు జిల్లా జడ్జి రాహుల్ సింగ్ ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం అతను దోషిగా తేలిన వివిధ సెక్షన్ల కింద శిక్షలను ప్రకటించిందని తెలిపారు. IPCలోని సెక్షన్ 302/34లో బాలనేరస్థుడికి జీవిత ఖైదు రూ.15,000 జరిమానా, సెక్షన్ 452 ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5,000 జరిమానా, అలాగే సెక్షన్ […] - [లెక్చరర్ ను కొడవలి పట్టకొని చంపుతానని బెదిరించిన మైనర్ విద్యార్థి](https://vandebhaarath.com/breaking-news/): Bengaluru: తుమకూరులో లెక్చరర్ వద్ద కొడవలి పట్టిన విద్యార్థిపై కేసు నమోదైంది.  విద్యాబుద్ధులు చెప్పే గురువునే ఓ మైనర్ విద్యార్థి కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులో ఆగస్టు 23న తుమకూరు జిల్లాలో ఒక లెక్చరర్ ను కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించినందుకు డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరులోని కుణిగల్ తాలూకాలోని బాలగంగాధరనాథ నగారాలోని డిప్లొమా కాలేజీలో ఈ ఘటన జరిగింది. సదరు విద్యార్థి క్లాస్ కు రాకపోవడంత లెక్చరర్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆగస్టు 23న కొడవలితో కాలేజీకి వెళ్లి తనపై ఫిర్యాదు చేసినందుకు లెక్చరర్‌ను బెదిరించాడు. ఈ ఘటనపై లెక్చరర్ పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించగా బెల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మైనర్‌ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. కొడవలి, అతని […] - [Manipur History: మణిపూర్‌ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?](https://vandebhaarath.com/manipur-history/): Manipur History : భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఏడు రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. దీని రాజధాని ఇంఫాల్ (Imphal)  మణిపూర్‌లో మెయితీ (meitei) తెగకు చెందినవారు, అలాగే కుకీలు(kuki), నాగా(Naga) తెగలు ప్రధానంగా ఉంటాయి. ఈ రాష్ట్టాన్ని రత్నాల భూమిగా పిలుస్తారు.  మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా భావిస్తారు. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలవుతున్నాయి. ఇక మణిపూర్ పూర్వ చరిత్రను పరిశీలిస్తే.. ఈ రాష్ట్రం గొప్ప పురాతన చరిత్రను కలిగి ఉంది. క్రీ.శ. 33 నుంచి శతాబ్దాలుగా వందకు పైగా రాజులచే పరిపాలించారు. ఈ ప్రాంతాన్ని వివిధ కాలాలలో వివిధ రాజులు పరిపాలించడమే కాకుండా కాలానుగుణంగా వివిధ పేర్లతో పిలిచారు. మణిపూర్‌ని పిలిచే అనేక పేర్లలో కొన్ని: సన్నా లీపాక్ (Sanna Leipak) టిల్లీ కోక్‌టాంగ్ (Tilli Koktong) పొయిరే లాం (Poirei Lam) మిటే లిపాక్ (Mitei Lipak) మీత్రాబాక్ (Meitrabak) […] - [Varalakshmi vratham : వరాలిచే వరలక్ష్మి.. వ్రత కథ, పూజా ఫలితాలు..](https://vandebhaarath.com/varalakshmi-vratham/): వరలక్ష్మీవ్రతం.. పూజా విధానం Varalakshmi vratham : శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. ఆగస్టు 25న శుక్రవారం రాష్ట్రమంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. మహా మాయారూపిణి, శ్రీపీఠ వాసిని, దేవతలు నిరంతరం సేవించే లోక మాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్టఐశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదలను ప్రసాదించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం.  పరమ క్తితో పూజించినవారికి, కొలిచిన భక్తులకు కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మిగా కరుణించి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సువాసినులు వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. వరలక్ష్మీ వ్రత కథ కైలాస గిరిలో పరమేశ్వరుడు తన అనుచరగణంతో, ముని శ్రేష్టులతో ఉండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది. స్వామీ! స్త్రీలు సుఖసౌఖ్యాలు, పుత్ర పౌత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎలాంటి వ్రతాలను, నోములను ఆచరించాలో సెలవివ్వండి అని కోరింది. అందుకు […] - [చంద్రయాన్​–3 సక్సెస్​.. జాబిలమ్మపై సేఫ్​గా ల్యాండ్​ అయిన విక్రమ్​](https://vandebhaarath.com/chandrayaan-3-live/):   Chandrayaan-3 Live : అంతరిక్షంపై ఇండియా సంచలనం సృష్టించింది. దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 చంద్రుడిపై సురక్షితంగా దిగింది. ఒక్కో దశ దాటుకుంటూ ల్యాండర్​ విక్రమ్​ చందమామను చేరుకుంటుంటే బెంగళూరు ఇస్రో కేంద్రంలో చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్నాయి. అది చూసిన జనాల మోముల్లోనూ అమితానందం వెల్లివిరిసింది. చంద్రయాన్​3 సేఫ్​గా ల్యాండింగ్​ కావడంతో అందరూ హమ్మయ్య.. అంటూ ఊపిరిపీల్చుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చం ద్రయాన్ -3 ప్రాజెక్టు దిగ్విజయమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం లభించింది. జాబిలి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్​ అయ్యింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ నిర్ణీత సమయానికి చంద్రుడిని చేరుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలు టెన్షన్​ కు గురయ్యారు. ల్యాండింగ్ మాడ్యూల్ ను తనిఖీ చేశారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగడానికి సూర్యోదయం […] - [Chandrayaan 3 live telecast: చంద్రయాన్ 3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ చూడండి !](https://vandebhaarath.com/chandrayaan-3-live-telecast-2/): Chandryaan-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. చంద్రయాన్ 3 భారతదేశం తరఫున ఇది మూడవ మిషన్. ఈ రోజు సాయంత్రం 6:04 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండింగ్ కానుంది. మిషన్ విజయవంతమైతే, విక్రమ్ ల్యాండర్, రోవర్ భూమిపై 14 రోజులకు సమానమైన ఒక చంద్ర రోజు సజీవంగా ఉంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ చారిత్రాత్మక మిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ రోజు సాయంత్రం 5:27 నుండి కింది వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం కింది లింక్ లను క్లిక్ చేయండి ISRO వెబ్‌సైట్: ఇక్కడ క్లిక్ చేయండి https://isro.gov.in ISRO అధికారిక YouTube ఛానెల్:   https://youtube.com/watch?v=DLA_64yz8Ss • ISRO అధికారిక Facebook ఛానెల్:   https://facebook.com/ISRO • DD నేషనల్ టీవీ • టీవీ ఛానెల్‌లు భారతదేశ చారిత్రాత్మక క్షణానికి […] - [Chandrayaan 3 : అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో.. సాఫ్ట్ లాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?](https://vandebhaarath.com/chandrayaan-3-soft-landing/): Chandryaan 3 : చంద్రయాన్-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. అమెరికా, చైనా, పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే నీటిని కనుగొనే అవకాశం ఉండడం, చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండ్ చేసిన మొదటి దేశం భారతదేశం అవుతుంది. జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ప్రారంభమైంది. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత తదుపరి మిషన్. ఆగస్టు 5న చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగష్టు 6, 9, 14, 16వ తేదీలలో అలాగే ఆగస్టు 17న రోవర్, ల్యాండర్.. రెండు మాడ్యూళ్ళను వేరు చేయడానికి ముందు కక్ష్య తగ్గించే విన్యాసాలు జరిగాయి. Chandrayaan 3 soft landing : ఈరోజు ఏం జరగనుంది? సాఫ్ట్ ల్యాండింగ్ (soft […] - [Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభమైంది.. భారత్​ ఎన్​సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..](https://vandebhaarath.com/bharat-ncap/): Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్​ ఎన్​సీఏపీ (భారత్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​) ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఆగస్టు 22న మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్​.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబరు నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా.. దేశీయంగా కార్​ క్రాష్​ టెస్ట్​ ప్రోగ్రామ్​ కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్​, దక్షిణ కొరియాలో ఈ పరీక్షలు చేస్తున్నారు. వాహన వినియోగదారుల భద్రతే లక్ష్యం దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా మోడళ్ల కార్లు​ రోడ్డుపై తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అడుగుపెడతాయి. అయితే.. భద్రతా పరంగా ఏ వాహనాన్ని ఎంచుకోవాలనే దానిపై సందేహిస్తున్న కస్టమర్లకు.. ఈ భారత్​ ఎన్​సీఏపీ సరిగ్గా ఉపయోగపడుతుందని […] - [రూ.కోటి సొత్తు చోరీకి జ్యోతిష్యుడితో 'శుభ ముహూర్తం' ఫిక్స్ చేసుకున్న దొంగలు](https://vandebhaarath.com/maharashtra-baramati-robbers/): చివరకు పోలీసులకు చిక్కిన ఐదుగురు నిందితులు మహారాష్ట్రలోని బారామతిలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కొందరు దొంగలు ఓ ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తును దోచుకునేందుకు నిర్ణయించుకున్నారు. అది కూడా శుభ మహూర్తంలో చేయాలనుకునున్నారు. ఈ క్రమంలో ఆ దొంగల బృందం ఓ జ్యోతిష్యుడిని సంప్రదించి అతడికి ఫీజుగా రూ.8 లక్షలు చెల్లించింది. అయితే అదృష్టం కలిసిరాకపోవడంతో చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పెంపించివేశారు. వారి వద్ద నుంచి రూ.76లక్షల విలువైన బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ 21న బారామతిలోని దేవకట్ నగర్ ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. నిందితులను సచిన్ అశోక్ జగ్ధానే, రైబా తానాజీ చవాన్, రవీంద్ర శివాజీ భోంస్లే, దుర్యోధన్ ధనాజీ జాదవ్, నితిన్ అర్జున్ మోరేగా గుర్తించారు. వీరంతా కూలీ కార్మికులు” అని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ […] - [ విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి](https://vandebhaarath.com/flight-passenger-vomits-blood-dies/): నాగ్ పూర్ లో అత్యవసర ల్యాండింగ్ ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న  ఇండిగో ( Indigo) విమానంలో ఓ ప్రయాణికుడికి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని నాగ్ పూర్ లో అత్యవసరంగా నిలిపివేశారు. ముంబై-రాంచీ ఇండిగో ఎయిర్‌లైన్ విమానం సోమవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీకి గురికావడంతో వెంటనే విమానాన్నిల్యాండ్ చేసినట్లు అధికారి తెలిపారు. 62 ఏళ్ల ప్రయాణికుడు డి.తివారీని హుటాహుటిన ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు అయితే. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రయాణికుడు CKD (Chronic kidney disease), క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. అతడు విమానంలో రక్తపు వాంతులు చేసుకున్నట్లు నాగ్‌పూర్‌లోని KIMS హాస్పిటల్ బ్రాండింగ్, కమ్యూనికేషన్స్ DGM ఏజాజ్ షమీ తెలిపారు. అతని మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల కోసం ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి తరలించారు” అని షమీ ఒక ప్రకటనలో తెలిపారు. […] - [Chandrayaan 3: చివరి నిమిషంలో ఇస్రో కీలక నిర్ణయం, ల్యాండింగ్ సమయంలో మార్పు](https://vandebhaarath.com/chandrayaan-3-landing-time/): Chandrayaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కు మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యం యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించింది. అయితే చివరి నిమిషంలో ఇస్రో ల్యాంగింగ్ సమయాన్ని కొద్దిగా మార్చింది. ఇందుకు ఓ కారణముంది.. చంద్రయాన్ 3 జాబిలి వైపు విజయవంతంగా దూసుకుపోతోంది. జూలై 14న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 లక్ష్యానికి అత్యంత చేరువ అయింది. చంద్రుడి కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్.. ఆగస్టు 23 సాయంత్రం అంటే ఎల్లుండి బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే అద్భుత ఘట్టాన్ని ప్రజలందరూ చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో వెబ్‌సైట్, డీడీ నేషనల్, యూట్యూబ్, […] - [మరిన్ని సౌకర్యాలతో కొత్త ఆరెంజ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు..](https://vandebhaarath.com/orange-vande-bharat-express/): Orange Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనగానే తెలుపు-నీలిరంగు బోగీలు గుర్తుకొస్తాయి. అయితే.. భారతీయ రైల్వే కొత్తగా నారింజ తెలుపు రంగుతో.. కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా  వివిధ మార్గాల్లో నడిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ దిశగా అడుగు వేస్తూ ఆరెంజ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.  చెన్నైలోని  ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)  తయారు చేసిన ఈ కొత్త రేక్‌ను ట్రయల్ రన్ కు  ముందుగా  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ ను ICE, పాడి రైల్వే ఫ్లైఓవర్ మధ్య రూట్ లో నిర్వహించారు.. ఐసీఎఫ్‌ రూపొందించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇది 33వ రేక్‌ కావడం గమనార్హం.  ఈ రైలులో రంగుతోపాటు అనే కొత్త ఫీచర్లను జోడించారు. దీంతో ప్రయాణికులు ఇంతకుముందు కంటే మరిన్ని సౌకర్యాలు పొందనున్నారు. […] - [Gold and Silver Price Today : తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవీ..](https://vandebhaarath.com/gold-and-silver-price-today/): Gold and Silver Price Today : జూలై నెల ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఆగస్టు ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూవస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,700 పలికింది. అయితే తాజాగా ఈ ధర రూ. 54,100 వద్ద కొనసాగుతోంది. గత నెలరోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 73,300 గా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శుభముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. దీనికితోడు వరుసగా పండుగలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు మహిళలు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధర.. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంది. గత మూడు రోజులుగా ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ […] - [ఉగ్రవాద సంస్థలతో J&K బ్యాంక్ చీఫ్ మేనేజర్ కు సంబంధాలు.. విధుల నుంచి తొలగింపు](https://vandebhaarath.com/jammu-and-kashmir-bank-dismisses-its-chief-manage/): జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ తన చీఫ్ మేనేజర్ సజాద్ అహ్మద్ బజాజ్‌కు పాకిస్తాన్ కు చెందిన ISI, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని J&K క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) దర్యాప్తులో వెల్లయింది. దీంతో అతడిని విధుల నుంచి తొలగించింది. రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుందని బజాజ్‌ను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. బజాజ్ “ISI తరపున పనిచేస్తున్న తీవ్రవాద-వేర్పాటువాద నెట్‌వర్క్‌ల పొందుపరిచిన ఆస్తి” అని J&K CID వర్గాలు ఆంగ్ల మీడియాకు తెలిపాయి. స్థానిక దినపత్రిక అయిన గ్రేటర్ కాశ్మీర్ యజమాని, ఎడిటర్ అయిన ఫయాజ్ కలూ ద్వారా ISI సాయంతో 1990లో J&K బ్యాంక్‌లో అతను చేరాడని పేర్కొంది.సజాద్ అహ్మద్ బజాజ్ (Sajad Ahmad Bazaz)1990లో క్యాషియర్-కమ్-క్లార్క్‌గా  నియమితులయ్యారు. తర్వాత 2004లో J&K బ్యాంక్‌లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ హెడ్‌గా పదోన్నతి పొందారు. ఆయన కోసం ప్రత్యేకంగా గెజిట్ అధికారితో సమానమైన ఎడిటర్ పోస్టును సృష్టించినట్లు […] - [ఘోర ప్రమాదం : లడఖ్‌లో వాహనం లోయలో పడి 9 మంది ఆర్మీ సిబ్బంది మృతి](https://vandebhaarath.com/nine-soldiers-were-killed-in-leh-district-of-ladakh/): లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లడఖ్‌లోని లేహ్ జిల్లాలో  ట్రక్కు రోడ్డుపై నుండి జారి పడి లోతైన లోయలో పడటంతో తొమ్మిది మంది సైనికులు మరణించారు.. ఈప్రమాదంలో  మరో అధికారి గాయపడినట్లు వార్త సంస్థ ANI నివేదించింది. మృతుల్లో ఎనిమిది మంది సైనికులు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) ఉన్నారు. ట్రక్కు కరూ గ్యారీసన్ నుండి లెహ్ సమీపంలోని క్యారీకి వెళుతుండగా క్యారీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయలో పడిపోయింది. ఇది మొత్తం 34 మంది సిబ్బందితో ఒక SUV,  అంబులెన్స్‌తో సహా దళంలో భాగం. మూడు వాహనాలు రెక్సే పార్టీ (recce party) నిర్వహణ లో ఉన్నాయి. దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ సంతాపం సైనికుల మృతి పట్ల […] - [హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది...](https://vandebhaarath.com/hyderabad-steel-bridge/): హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వారధులను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన (Steel Bridge) శనివారం అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ నేత, కార్మిక నాయకుడు, మాజీ మంత్రి అయిన నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం ఈ వంతెనకు ఆయన పేరు పెట్టారు. ఇందిరా పార్క్‌ చౌరస్తా (Indira Park) నుంచి ఆర్టీసీ బస్‌ భవన్ సమీపంలోని వీఎస్టీ చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఫలితంగా ఆర్టీసీ క్రాస్‌రో డ్స్‌, అశోక నగర్‌, వీఎస్టీ (VST) జంక్షన్ల ప్రాంతంలో ఏర్పడే ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్నో ప్రత్యేకతలు దక్షిణ భారత దేశంలోనే ఇది మొదటి పొడవైన స్టీల్‌ బ్రిడ్జ్‌. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి మరో ప్రత్యేకత ఉంది. మొదటిసారి భూ సేకరణ లేకుండానే […] - [తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత](https://vandebhaarath.com/mumbai-bengaluru-udyan-express/): ముంబై: సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్‌ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నాగ్ పూర్‌ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ముంబై-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు ముంబై-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు (Mumbai-Bengaluru […] - [భారీ వర్షాలతో తెగిన రోడ్లు.. గర్భిణిని కొండలు దాటుకొని కుర్చీపై హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లిన గ్రామస్థులు](https://vandebhaarath.com/heavy-rains-in-india/): డెహ్రాడూన్: ఉత్తరఖండ్ లో భారీ వర్షాల(heavy rains) కారణంగా ఈ వారం చమోలిలో కొండచరియలు విరిగిపడడంతో రహదారులన్నీ తెగిపోయాయి. దేవల్ ప్రాంతంలోని బాన్ గ్రామంలోని స్థానికులు తమకు ఉన్న ఏకైక రహదారిని కోల్పోయారు. ఈ క్రమంలోనే 29 ఏళ్ల కిరణ్ దేవికి ప్రసవ నొప్పులు రావడం మొదలైంది. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆమెను ప్లాస్టిక్ కుర్చీపై ఉంచి, తమ భుజాలపై పైకి లేపి, కనుమలు, కొండ ప్రాంతాల శిథిలాల మీదుగా కాలినడకన ఎంతో శ్రమించి చమోలి (Chamoli)లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మోసుకెళ్లారు. చివరికి ఆరోగ్యకేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో కిరణ్ గురువారం అర్థరాత్రి మగబిడ్డను ప్రసవించింది. అయితే ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కొండ ప్రాంతాల ప్రజలు పడుతున్న అవస్థలను ఇది వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి వర్షం ఎప్పుడూ చూడలేదు… “దేవాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC) మా గ్రామానికి దాదాపు 30 కిలోమీటర్ల […] - [ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్](https://vandebhaarath.com/vande-bharath-express/): ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ: హైదరాబాద్ , బెంగళూరులను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande bharath Express) 25 ఆగస్టు, 2023న ప్రారంభించనున్నారు. ఇది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నడిచే ప్రస్తుత రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలా కాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. హైదరాబాద్ – బెంగళూరు హైదరాబాద్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్, బెంగళూరులను కలుపుతుంది, 615 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 15 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ఈ హై-స్పీడ్ సర్వీస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సాఫ్ట్‌వేర్ హబ్‌లు అయిన హైదరాబాద్ బెంగుళూరు మధ్య కీలకమైన నగరాలను కలపుతుంది. బెంగళూరు-హైదరాబాద్ వందే భారత్: స్టాప్‌లు అంచనా హైదరాబాద్‌కు రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేడం, రాయచూర్ జంక్షన్ ,  గుంతకల్ జంక్షన్‌లో షెడ్యూల్ స్టాప్‌లు […] - [ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి](https://vandebhaarath.com/well-collapses-in-jharkhand/): జార్ఖండ్: బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఎద్దును కాపాడేందుకు ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగగా మట్టిపె ల్లలు పడి ప్రాణాలు కోల్పోయారు. బావిలోకి దిగిన మరో ఇద్దరిని స్థానికులు క్షేమంగా బయటకు తీశారు. రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో సిల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మురిఓపీ ప్రాంతంలోని పిస్కా గ్రామంలోని బావిలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో.. గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. బావిలో అరుస్తూ కొట్టుమిట్టాడుతున్న ఎద్దుని కాపాడేందుకు నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడు సాయంతో ఎద్దుని పైకి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో కొంత భాగం కుప్పకూలింది. దాంతో మట్టిపెళ్లలు కూలిపో యాయి. పైన ఉన్న మరో ముగ్గురు కూడా బావిలో పడిపోయారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు బావిలో ఉండగా.. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరిని స్థానిక ప్రజలు శ్రమించి క్షేమంగా పైకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సహా అధికారులు ఘటనాస్థలికి చేరుకు న్నారు. బావిలో ఉన్న […] - [శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు](https://vandebhaarath.com/shwetharkamula-ganapathi-temple/): Kazipet:  హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శుక్రవారం నుంచి (ఆగస్టు 18 ) శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 18న సంతోషిమాతకు అభిషేకం, 19న శనివారం వేంకటేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు, 20న సంతాన నాగలింగేశ్వరస్వామికి అభిషేకం, 21న సోమవారం నాగేంద్రుడికి, 22న గాయత్రి అమ్మవారికి, 25న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 26న శనివారం వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, 27న ఆదివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, 31న గురువారం సాయంత్రం రక్షా బంధన్ విశేష పూజలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యే క పూజలు, సెప్టెంబర్ 3న సంకటహర చతుర్థి, శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గంధం మరియు పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న బుధవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక […] - [ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ.. షాకిచ్చిన ఉన్నతాధికారులు](https://vandebhaarath.com/cop-transferred-saluting-uttarakhand-cm/): ఓ పోలీసు అధికారి ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఏకంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేయడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. చివరకు క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేశారు. ఉత్తరఖండ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గామారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ కోట్‌ద్వార్‌లోని విపత్తు ప్రాంతాలను సందర్శించాడు. అదే సమయంలో కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుండి దిగగానే, కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఆయనకు సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వైరల్ వీడియో పై అధికారులు తక్షణమే స్పందించారు. ASPని నరేంద్ర నగర్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు. ఈ సంఘటన ఆగస్టు 11న కోట్‌ద్వార్‌లో ముఖ్యమంత్రి హరిద్వార్ నుండి హెలికాప్టర్‌లో […] - [1.43-అంగుళాల  అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Phoenix స్మార్ట్‌వాచ్](https://vandebhaarath.com/fire-boltt-phoenix-amoled-smart-watch/): Fire-Boltt కంపెనీ తాజాగా సరాసమైన ధరలో Phoenix AMOLED స్మార్ట్‌వాచ్ ను విడుదల చేసింది.. ఇది 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది ఇది 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటర్, SpO2 లెవల్స్ మానిటర్‌ వంటి  ఫీచర్లు ఉంటాయి. కొత్త Fire-Boltt Phoenix AMOLED కూడా 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది తిరిగే డయల్ రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో ఇన్‌బిల్ట్ గేమ్‌లతో పాటు స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. Fire-Boltt Phoenix AMOLED ధర Fire-Boltt Phoenix AMOLED Smart Watch భారతదేశంలో రూ. 2,199 ధరకు లాంచ్ అయింది. ఈ ప్రస్తుతం స్మార్ట్ వాచ్ ఫైర్-బోల్ట్ వెబ్‌సైట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది బ్లాక్, గోల్డ్,  గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫైర్-బోల్ట్ […] - [సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత](https://vandebhaarath.com/senior-journalist-passes-away/): హైదరాబాద్: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు (64) గురువారం కన్నుమూశారు. కృష్ణారావుకు 47 ఏళ్ల అపారమైన అనుభవంతో జర్నలిజంలో అమూల్యమైన సేవలందించారు. ఈ రంగంలో ఆయన ప్రయాణం 1975లో ఒక స్టింగర్ గా ప్రారంభమైంది. ప్రతిభ, స్వశక్తితో వేగంగా ఉన్నతస్థానాలకు ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో సహా పలు పత్రికల్లో ఆయన తన పనితీరుతో ఆంగ్ల, తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్ లో న్యూస్ బ్యూరో చీఫ్ గా 18 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆత్మీయులందరూ “బాబాయి” అని ముద్దుగా పిలుచుకునే కృష్ణారావు.. చురుకైన ఆలోచనలు ఆయనకు పాత్రికేయ వర్గాల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కాగా విషాదకరంగా, గత ఏడాది క్యాన్సర్ బారినపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆయన గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు ఉన్నారు. […] - [పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి](https://vandebhaarath.com/crime-news-2/): ఇలాంటి కీచకులనేంచేయాలి? మధ్యప్రదేశ్‌లో అత్యాచారం కేసులో పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇలాంటి నేరానికి పాల్పడ్డాడు. సాత్నాలో 5 ఏళ్ల దళిత బాలికపై నిందితులు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 10 సంవత్సరాల కారాగార శిక్ష నిందితుల్లో ఎలాంటి మార్పు రాలేదు.. ఏడాదిన్నర క్రితం జైలు నుంచి బయటకు వచ్చి మరో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధితురాలు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. కొంత దూరంలో రక్తసిక్తమైన స్థితిలో బాలిక నిపించింది. ఏం జరిగింది నిందితుడు రాకేష్ వర్మ అలియాస్ రక్కు ఆమెకు మిఠాయిలు తినిపిస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టాడు. […] - [వేరుశెనగలతో గుండె జబ్బులకు చెక్ : నివేదిక](https://vandebhaarath.com/peanuts-for-heart-health/): Peanuts For Heart Health: నిపుణులు గుండె ఆరోగ్యానికి  హాని కలిగించే ఆహారాలపై చాలా కాలంగా దృష్టి పెట్టారు. అయితే ప్రపంచ వ్యాప్త పరిశోధనలు, యూరోపియన్ హార్ట్ జర్నల్ జూలై 2023 సంచికలో ఓ నివేదిక వెలువడింది. హానికరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం కంటే పోషకాహార లోపాల కారణంగా వాస్తవానికి గుండె సమస్యలకు కారణమవుతుందని నిపుణులు కనుగొన్నారు. 80 దేశాలలో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం. పోషకాహారాల తక్కువ  వినియోగానికి.. గుండెపోటు స్ట్రోక్‌లకు మధ్య లింక్ ను గుర్తించారు. ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు చేపలు ఉన్నాయి. ప్రాస్పెక్టివ్ అర్బన్ రూరల్ ఎపిడెమియాలజీ (PURE) అధ్యయనంలో అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, అసంతృప్త కొవ్వులు (మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు) తక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అమెరికన్ స్ట్రోక్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. వేరుశెనగ […] - [5% వడ్డీతో రూ.లక్ష రుణం: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం అంటే ఏమిటి?](https://vandebhaarath.com/pm-vishwakarma-yojana/):   PM Vishwakarma Yojana : హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేద చేతి వృత్తులారికి తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే కాకుండా వారిలో వృత్తి నైపుణ్యలను పెంచి, మార్కెటింగ్ లోనూ మద్దతునిచ్చేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఐదేళ్ల కాలానికి రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి ‘విశ్వకర్మ యోజన’ పేరుతో కొత్త పథకానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే..కాగా ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. 18 రకాల వృత్తులకు.. ఈ ఏడాది […] - [అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..](https://vandebhaarath.com/shravana-masam/): పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక పరిమళాలు వికసిస్తాయి. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలలతో సందడి నెలకొంటుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉంటుందనేది వేద పండితుల మాట. ఎంతో గొప్పదైన పవిత్రమాసం ఈ రోజు (ఆగస్టు 17)న ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ మాసంలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు వస్తున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చంద్ర మానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో ఎంతో పవిత్రత కలిగింది ఈ శ్రావణమాసం. ఈ నెలలో  పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసమని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది.. త్రిమూర్తుల్లో స్థితికారుడు.. దుష్ట శిక్షకుడు.. శిష్ట రక్షకుడైన మహా విష్ణువుకు ఆయన దేవేరి (భార్య) మహా లక్ష్మికి ఈ శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం […] - [వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి](https://vandebhaarath.com/warangal-news-3/): Warangal: వరంగల్‌ జిల్లాలో బుధవారం  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వరంగల్‌ నుంచి ఆటో తొర్రూరు వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.. అస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన జరిగిన యాక్సిడెంట్ జరిగిన చోటుకు చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు తేనె విక్రయించే కూలీలని  తెలిసింది. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తతోనే […] - [Bajaj Ledz Inverter Lamp : కరెంటు పోయినా 4 గంటలు వెలుగుతుంది..](https://vandebhaarath.com/bajaj-ledz-inverter-lamp/): వర్షాకాలంలో తరచుగా కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కరెంటు పోయినప్పుడు ఎంతో చికాకును కలిగిస్తుంది. అలాంటి సందర్భంలో చార్జింగ్ లైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎమర్జెన్సీ లైట్లకు సంబంధించి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ  బజాజ్ కంపెనీ LEDZ పేరుతో 8.5W Cfl రీఛార్జబుల్ ఎమర్జెన్సీ ఇన్వెర్టర్ LED బల్బును విడుదల చేసింది. తెల్లని ప్రకాశవంతమైన వెలుతురునిచ్చే ఈ బల్బు.. కరెంటు లేకపోయినా కూడా 4 గంటలపాటూ వెలుగుతుది. కరెంటు వచ్చిన తర్వాత ఈ లాంప్ తిరిగి దానంతట అదే రీఛార్జ్ అవుతుంది. ఫుల్ గా రీఛార్జింగ్ అయ్యాక.. తనకు తానుగానే ఛార్జ్‌ను ఆపేసుకునే టెక్నాలజీ ఈ బల్బ్ లో ఉంది. ఇది 9 వాట్ల బల్బు. బరువు 145 గ్రాములు ఉంటుంది. ఇది ‎A15 షేప్‌ సైజులో ఉంటుంది. దీని బ్రైట్‌నెస్ 900 ల్యూమెన్‌గా ఉంది. ఇది పొడవు 7, […] - [కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi](https://vandebhaarath.com/vishwakarma-yojana/): PM Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ (Vishwakarma Yojana) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద దేశంలో స్వర్ణకారులు, ఫర్నిచర్ లేదా కలప వస్తువులను తయారు చేసేవారు అంటే వడ్రంగులు, సెలూన్లు నడిపే నాయీ బ్రాహ్మణులు, బూట్లు తయారు చేసేవారు, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కార్మికులు ఎవరైనా సరే స్వర్ణకారులు, మేస్త్రీలు, చాకలివారు.. హెయిర్ కట్ కుటుంబాల వారైనా.. అలాంటి వారిని బలోపేతం చేసేందుకు.. ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. ‘స్వానిధి యోజన’ కింద దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ఆర్థికసాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తెలిపారు. […] - [Gold and silver rates today : స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధర.. నేటి లెక్కలివే!](https://vandebhaarath.com/gold-and-silver-rates-today/): Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ. 54,650 వద్ద కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.5,46,500 కి చేరింది. ఒక గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ.5,465 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం.. ఇక 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర సైతం స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఈ ధర రూ.59,620 గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ.5,96,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,962గా ఉంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 […] - [బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..](https://vandebhaarath.com/warangal-crime-news/): ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్షల రూపాయల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాలు, రూ1.60లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను  క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడించారు. మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్ కు చెందిన బరిపట్ల  సాయి( 30) మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో పీడీ […] - [మొగిలిచర్ల లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల](https://vandebhaarath.com/warangal-news-2/): భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, సత్యనారాయణ విగ్రహాల ఆవిష్కరణ వరంగల్ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని చారిత్రక మొగిలిచర్లలో సోమవారం స్వామి వివేకానంద విగ్రహాన్ని మాజీ మంత్రి,  హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద కేవలం 39 సంవత్సరాలు జీవించి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ధ్రువ వతారగా నిలిచారని అన్నారు. ప్రపంచ యువజన హృదయ సామ్రాట్ గా విరాజిల్లుతున్నారని తెలిపారు. యువత సన్మార్గంలో నడవాలంటే వివేకానంద చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. గ్రామంలో ఒకేసారి అబ్దుల్ కలాం, వివేకానంద విగ్రహావిష్కరణతో పాటు మతోన్మాది చేతిలో హత్యకు గురైన పూజారి దేవల సత్యనారాయణ విగ్రహాలను ఆవిష్కరించుకోవడం గొప్పవిషయమని, ఇది శుభ పరిణామమని కొనియాడారు. యువత సన్మార్గంలో ప్రయాణించి ఆదర్శ పురుషులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత యువత మద్యానికే […] - [ఎన్నికల నియమాలపై అవగాహన ఉండాలి ](https://vandebhaarath.com/warangal-news/): జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య వరంగల్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని వరంగల్ జిల్లా పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హా లో రిటర్నింగ్ అధికారులు, నోడల్‌ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికలకు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, వర్ధన్నపేటకు సంబంధించి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీవో క్రిష్ణవేణి రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ బాధ్యతల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులకు వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, విధి విధానాలపై కలెక్టర్ వివిధ అంశాల వారీగా వివరించారు. జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి 16 అంశాల వారీగా జిల్లా స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో […] - [Mizoram History : మార్చి 5, 1966న మిజోరంలో ఏం జరిగింది? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఏమిటి?](https://vandebhaarath.com/mizoram-history/): ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఈశాన్య ప్రాంత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా 1966లో మార్చి 5న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మిజోరం ప్రజల తిరుగుబాటును నిలువరించేందుకు బాంబుదాడి చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఎంతో మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అసలు ఈ దారుణ ఘటనకు దారి తీసిన పరిణామాలు మిజోరం చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. క్లుప్తంగా.. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) తిరుగుబాటుకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం (IAF) మార్చి 5, 1966న మిజో హిల్స్ (ప్రస్తుత మిజోరం)లోని ఐజ్వాల్ నగరంపై బాంబు దాడి చేసింది. బాంబు దాడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలిచ్చారు. నివేదికల ప్రకారం, ఆహార సంక్షోభం, తీవ్రమైన కరువును ఎదుర్కోవడానికి ఏర్పడిన మిజో నేషనల్ ఫామిన్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్‌గా […] - [రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన](https://vandebhaarath.com/gandhi-movie/): హనుమకొండ : భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హన్మకొండ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. 2022లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపేందుకు గాంధీ చిత్రాన్ని (Gandhi movie) ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఉచితంగా సినిమా ప్రదర్శనను నిర్వహించనున్నారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా చిత్రాన్ని చూసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు14వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, 20వ తేదీ ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండదు. 16వ తేదీ […] - [ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..](https://vandebhaarath.com/new-delhi-robbery-case/): న్యూఢిల్లీలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి దర్జాగా తిరిగాడు.. తీరా అతడు చేసిన ట్రావెల్ వీడియోలతో సులభంగా పోలీసులకు చిక్కాడు. బిందాపూర్‌కు చెందిన సంజీవ్ (29) జూలై 11న న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన ఒక నెల తర్వాత, అతని ట్రావెల్ వ్లాగ్‌ల ద్వారా పోలీసులు అతడు ఉన్న చోటును ట్రాక్ చేశారు. ఆగ్రాలో ఉండగా దొంగను అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. అంతకుముందు తన ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఇంటి యజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. విచారణలో భాగంగా పోలీసులు సమీపంలోని ప్రదేశాలలోని సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించారు .. నిందితుడు సంజీవ్ చోరీ చేసిన ఇంటి నుండి బయటకు వెళ్లడం కనిపించింది. అతడి చివరి ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్నట్టు గుర్తించారు. అతడిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికి అతను […] - [International Left-Handers Day 2023 : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ’](https://vandebhaarath.com/international-left-handers-day-2023/): International Left-Handers Day 2023: ప్రతీ విషయంలో మంచి, చెడు ఉంటాయి. మంచినీ, చెడునీ.. పవిత్రతనూ, అపవిత్రతనూ ఈ కుడి, ఎడమలతోనే పోల్చితే కుడి వైపు మంచిదని, ఎడమవైపు చెడుదని అంటుంటారు. మొదటిసారి ఇంట్లో అడుపెట్టాలనుకుంటే కుడికాలే పెట్టమంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కుడి చేతినే అందిస్తుంటాం.. సాధారణ వ్యక్తులు ఏపని చేసినా కుడిచేయితోనే చేస్తుంటారు. కానీ వీరికి భిన్నంగా ఎడమ చేతివాటమున్న వ్యక్తులు చేసే పనులు చాలా విచిత్రంగా, ఇన్ ట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎన్నో సవాళ్లు.. ఎడమ చేతివాటం ఉన్నవారు (Left-Handers) నిత్యజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొన్నపుడు వీరు ఎడమ చేతిలో అన్ని పనులు చేస్తున్నపుడు ఎదుటివారి నుంచి కామెంట్లు వస్తుంటాయి. ఎడమచేతితో షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఎడమ చేతితో భోజనం తింటున్నా, ఎదుటివారికి వడ్డించినా కొంతమంది వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. చివరికి కంప్యూటర్ మౌస్ కూడా వీరికి అసౌకర్యానికి గురిచేస్తుంది.. చిన్న […] - [కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..](https://vandebhaarath.com/fake-ghee-news/): బరేలీ (ఉత్తరప్రదేశ్): కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురు నిందితులకు బరేలీ కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి యాభై వేల జరిమానా కూడా విధించింది. కల్తీ దేశీ నెయ్యి తయారు చేసిన ఐదుగురు నిందితులకు అదనపు జిల్లా జడ్జి అరవింద్ కుమార్ కోర్టు జీవిత ఖైదు విధించించారు. ఐదుగురు నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించించారు. కల్తీకి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటివరకు ఇది అత్యధిక శిక్షగా భావిస్తున్నారు. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు. 2009లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన తీర్పు 14 ఏళ్ల తర్వాత ఆగస్టు 12న శనివారం వెలువడింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తేజ్‌పాల్ సింగ్ రాఘవ్ మాట్లాడుతూ.. గత 14 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగుతోందని, కేసు విచారణ సందర్భంగా ఎనిమిది మంది సాక్షులను కోర్టు ముందు హాజరుపరిచామని తెలిపారు. కల్తీ దేశీ నెయ్యి తయారీ ప్రక్రియ నగరంలో నేలమాళిగలో […] - [జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ](https://vandebhaarath.com/warangal-press-club/): గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. సిక్స్ మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-కన్వీనర్లు బొక్క దయాసాగర్, వేముల నాగరాజు, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మసకపురి సుధాకర్, బొల్లారపు సదయ్యలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సభ్యుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ.. తుది జాబితాను రూపొందించింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉన్న వారి అప్లికేషన్లను రిజెక్ట్ చేసిన కమిటీ..  అనుభవం ఉన్న జర్నలిస్టుల విషయంలో మానవతా ధృక్పథంతో వ్యవహరించింది. తుది జాబితాకు సంబంధించిన భూ సేకరణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను కలసి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సభ్యులకు తెలియజేశారు. వివిధ చోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ జాగాలు చూసి ఫైనల్ చేసేందుకు మంత్రి, ఎంఎల్ఏతో కలసి ముందుకు సాగుతామని ప్రకటించింది. చిత్తశుద్ధితో తో […] - [నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు  ](https://vandebhaarath.com/warangal-east-news/): వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్: నేతన్నలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత వారోత్సవాల్లో భాగంగా కొత్తవాడ అమరవీరుల స్థూపం నుంచి పద్మశాలి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేతన్నలు నేసిన వస్త్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది మన బతుకులు గొప్పగా మార్చుకునేందుకేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధిచిన తెలంగాణలో ఆ ఫలాలను నేడు నేతన్నలకు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లు మనల్ని కుటుంబ సభ్యుల్లా ఆదుకుంటున్నారని తెలిపారు. […] - [ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్](https://vandebhaarath.com/crime-news/): ఉత్తరప్రదేవ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో 16 ఏళ్ల బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ తన అన్నయ్య డ్రగ్స్ తీసుకోవాడం మానేయాలని కోరుతూ సుసైడ్ నోట్ రాసింది. ఈ హృదయవిదారక ఘటన ఘజియాబాద్ లో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) ఇందిరాపురం స్వతంత్ర కుమార్‌ సింగ్‌ తెలిపారు. కాగా తన సూసైడ్ నోట్‌లో బాలిక తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అయితే “నా సోదరుడు డ్రగ్స్ మానేయడానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని రాసి ఉంది. బాధితురాలి అన్నయ్య పోక్సో చట్టం కింద జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. గురువారం ఆమె తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తలుపు తట్టిందని, గది లోపల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా […] - [వరంగల్ లో ‘కుడా’ భూముల వేలానికి సన్నాహాలు](https://vandebhaarath.com/warangal-kuda-to-auction-plots/): వరంగల్: హన్మకొండ-ధర్మసాగర్ రహదారిలోని ఉనికిచెర్ల గ్రామ సమీపంలో తొలిదశలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను ఆగస్టు 20న వేలం నిర్వహించేందుకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( Kakatiya Urban Development Authority ) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు . (ORR), సిటీ సెంటర్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల  దూరంలో ఉంది. కాగా KUDA యాజమాన్యంలోని మొత్తం భూమి 135 ఎకరాలు విస్తరించి ఉంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్లాట్ల మూల ధర (అప్సెట్ ధర) చదరపు గజానికి దాదాపు రూ.12,000గా అంచనా వేసినట్లు సమాచారం. అయితే బిడ్డర్లు చదరపు గజానికి రూ. 20,000 వరకు వేలం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న నివాస ప్లాట్లు రెండు పరిమాణాలలో వస్తాయి.. అవి 200 చదరపు గజాలు (30×60) అలాగే 300 చదరపు గజాలు (45×60). ఈ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు ‘యూని’ సిటీ ( […] - [దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా ఇది.. వాటి రూట్‌లు, రైలు నంబర్లు షెడ్యూల్‌ వివరాలు తెలుసుకోండి](https://vandebhaarath.com/vande-bharat-express-trains/): న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ రైళ్లో ఫుల్లీ ఎయిర్కండిషన్డ్ ఉంటుంది. వందే భారత్ రైలు మొదట జనవరి 17, 2019న ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఉచిత వైఫై కనెక్టివిటీ, 32-అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, సూపర్ కంఫర్టబుల్ సీట్లు, పరిశుభ్రమైన భోజనం వంటి అనేక సౌకర్యాలు, ఫీచర్లతో ప్రయాణికులకు మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తున్నాయి. ప్రస్తుతానికి, మొత్తం సంఖ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 23కి చేరుకుంది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల లిస్ట్ చూడండి.. 22435/22436 న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్: ఈ రైలు […] - [మొబిలిటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ](https://vandebhaarath.com/e-batteries-factory-in-telangana/): మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్‌ ఉందని మంత్రి కేటీ ఆర్‌ (KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని తెలిపారు. ఎలక్ట్రికల్‌ వాహన రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు ((E-Batteries)) దేశంలోనే తయారవుతాయన్నారు. గిగా కారిడార్ లో భాగంగా హైదరాబాద్ లోని జీఎంఆర్‌ ఏరో సిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి కేటీఆర్ శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిందన్నాని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric vehicles) కోసం జహీరాబాద్ పట్టణాన్ని ఎంపిక చేశామని తెలిపారు. యువ నైపుణ్యాలను ఒడిసిపట్టడంలో టీఎస్ ఐసీ కృషి చేస్తోందని ప్రశంసించారు. పరిశోధన, డిజైనింగ్, ఇంజినీరింగ్‌ రంగాల్లో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉందని చెప్పారు. […] - [నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు](https://vandebhaarath.com/warangal-police-2/): వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ హన్మకొండ: ‘నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు. వరంగల్, హన్మొకండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలోని పాత సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులతో గురువారం హన్మకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా నగరంలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కలిగే నష్టంతో పాటు, తద్వారా దేశానికి ఏవిధంగా నష్టం వాటిల్లుతుందో పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యాపారస్తులకు వివరించి చెప్పారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చోరీకి గురైన వాహనాల కొనుగోలు చేయడం సరికాదన్నారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అధికంగా వినియోగించే ద్విచక్ర […] - [ August 10, 2023: మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలను చూడండి](https://vandebhaarath.com/gold-silver-price-10-august-2023/): గుడ్‌రిటర్న్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం , గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది, 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 5,505 ఉండగా గురువారం రూ. 5,495కి తగ్గింది. దీని ప్రకారం, 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మునుపటి ఫిగర్ రూ. 44,040 ఉండగా, రూ. 43,960కి తగ్గింది. దీని ధర వ్యత్యాసం రూ. 80. కాగా అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.54,950 కి అందుబాటులో ఉంది . 24 క్యారెట్ల బంగారం ధర గురువారం కూడా తగ్గుముఖం పట్టింది. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,995 కాగా, ఎనిమిది గ్రాములు. 10 గ్రాముల ధర వరుసగా రూ.47,960 మరియు రూ. 51,950. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.5,99,500. ఇదిలా ఉండగా, భారతదేశంలో వెండి ధరలు కూడా గురువారం […] - [పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం](https://vandebhaarath.com/india-news/): మాదక ద్రవ్యాలు, ఆయుదాల సరఫరానే లక్ష్యం ‘సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం.. : BSF పాకిస్తాన్ వైపు నుంచి దేశంలోని డ్రోన్లు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. వక్రమార్గంలో దేశంలోకి మాదకద్రవ్యాలు, ఆయుధాలను చేరవేర్చి ఇక్కడి యువతను నిర్వీర్యం చేసేందుకు తన కుటిల యత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ఈ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని BSF అసిస్టెంట్ కమాండెంట్ గౌరవ్ శర్మ బుధవారం విలేకరులకు తెలిపారు. “మేము మా BSF సైనికులకు డ్రోన్‌ల గురించిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాము. ఏదైనా రకం హమ్మింగ్ సౌండ్ కనిపిస్తే సైనికులు వెంటనే అధికారులకు తెలియజేస్తారు. BSF అధికారులు పోలీసు అధికారులతో పాటు తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకొని డ్రోన్లను కూల్చివేస్తారు” అని శర్మ చెప్పారు. “ఇది చాలా సవాలుతో కూడుకున్న పని, ఎందుకంటే డ్రోన్‌ల హై టెక్నాలజీని ఉపయోగించి పాకిస్తాన్ నుంచి డ్రగ్ అసైన్‌మెంట్‌లు లేదా […] - ['చనిపోయిన'వారికి రూ. 2 కోట్ల విలువైన పెన్షన్లు ఇచ్చేశారు.. అత్యధికంగా ఈ రాష్ట్రాల్లోనే..](https://vandebhaarath.com/pension-to-dead-recipients/): ప్రభుత్వ పథకం దుర్వినియోగంపై కాగ్ ధ్వజం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘చనిపోయిన’ లబ్ధిదారులకు కూడా పెన్షన్ల చెల్లించినట్లు కాంగ్ గుర్తించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (National Social Assistance Programme -NSAP) అమలులో అనేక అవకతవకలను గుర్తించింది. బీపీఎల్ కింద పేదరికంలో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్‌లను అందించడానికి కేంద్రం అందిస్తున్న పథకం. ఒక నివేదిక ప్రకారం 2017 నుండి 2021 వరకు 26 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దాదాపు 2,103 మంది లబ్ధిదారులకు వారి మరణానంతరం కూడా రూ. 2 కోట్ల పెన్షన్‌లు చెల్లించాయి NSAP మార్గదర్శకాల ప్రకారం, లబ్ధిదారుల మరణం, వలసలు లేదా వారు BPL బెంచ్‌మార్క్‌ను దాటిన తర్వాత పెన్షన్ (pensions) చెల్లింపు ఆగిపోతుంది. అయితే, వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు మరణాలను సకాలంలో అప్డేట్ చేయడంలో విఫలమయ్యాయని. ఇది జీవించి లేని లేని వ్యక్తులకు పింఛన్లను అధికంగా చెల్లించడానికి […] - [Honey Adulteration Test "తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీనా అని ఎలా కనిపెట్టాలి?"](https://vandebhaarath.com/honey-adulteration-test/): సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) పరిశోధనలో కొన్ని ప్రధాన బ్రాండ్‌లు విక్రయించే తేనెలో కల్తీ ఉందని తేలింది. Centre for Science and Environment ప్రకారం, ఈ బ్రాండ్‌ లు తయారు చేసే తేనెలో చైనా నుండి దిగుమతి చేసుకున్న చక్కెర సిరప్‌ కలుపుతున్నట్లు తేలింది. స్వచ్ఛమైన తేనె.. కొవ్వులు కొలెస్ట్రాల్ లేకుండా అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అయితే కల్తీ తేనె మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఊబకాయం పెరిగేలా చేస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది, పరిశోధనలో తేలింది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాకరం. ఈ నేపథ్యంలో తేనె స్వచ్ఛత పరీక్షా పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తేనెను కొనుగోలు చేస్తే, అందులో చక్కెరతో కల్తీ ఉందో లేదో ఎలా తనిఖీ చేయవచ్చు? ఫుడ్ సేఫ్టీ […] - [సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. ](https://vandebhaarath.com/warangal-police/): వరంగల్ పోలీసుల హెచ్చరిక వరంగల్: ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. సోమవారం హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద భారీ శబ్ధం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో భారీ శబ్బాలు వచ్చేలా సైలెన్సర్లను రీప్లేస్ చేస్తున్నారు. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ.విరంగనాథ్ ఆదేశాల మేరకు ఇటువంటి ఆకతాయిలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లు కలిగిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించివేశారు. తొలగించిన సైలెన్సర్లను […] - [హైవోల్టేజ్ డ్రామా: ప్రియుడితో గొడవ పడి 80 అడుగుల విద్యుత్ టవర్ ఎక్కిన యువతి](https://vandebhaarath.com/girl-in-chhattisgarh-climbs-transmission-tower/):   ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓయువతి తన ప్రియుడితో తలెత్తిన గొడవ కారణంగా కలత చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ఏకంగా 80 అడుగుల హైవో్ల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్ ను ఎక్కింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమెను రక్షించేందుకు ప్రియుడు కూడా టవర్ ఎక్కడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కొంతమంది స్థానికులు టవర్ పైన వీరిద్దరిని గమనించి వెంటనే పెండ్రా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలకు  డా సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయానికి టవర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రామస్తులు గుమిగూడారు. పోలీసు అధికారులు ఆ జంటతో చాలాసేపు చర్చలు జరిపి, వారిని కిందికి దిగేలా ఒప్పించారు. గంటల తరబడి పోలీసులు చేసిన ప్రయత్నాలు  ఎట్టకేలకు సఫలమయ్యాయి. అక్కడ గుంపులో […] - [400కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం..](https://vandebhaarath.com/worlds-largest-lock/): Aligarh: రామమందిరం కోసం ప్రపంచంలోనే అతిపెద్దదైన తాళాన్ని తయారు చేశాడు అలీఘర్ కు చెందిన ఒక రామభక్తుడు సత్య ప్రకాశ్ శర్మ. చేతితో తాళాలను తయారు చేయడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. తాజాగా అయోధ్యలోని రామమందిరం కోసం ఏకంగా 400 కిలోల తాళాన్ని రూపొందించారు. రామమందిరం వచ్చే ఏడాది జనవరిలో భక్తుల కోసం ప్రారంభించనుండగా సత్య ప్రకాష్ శర్మ “ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో తయారు చేసిన తాళం” సిద్ధం చేయడానికి నెలల తరబడి కష్టపడ్డారు. దానిని ఈ సంవత్సరం చివర్లో రామ మందిర అధికారులకు బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నారు. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు మాట్లాడుతూ తమకు చాలా మంది భక్తుల నుండి కానుకలు అందుతున్నాయని, తాళం ఎక్కడ ఉపయోగించాలో చూడాలని అని పేర్కొన్నారు. 45 ఏళ్లుగా ‘తాళా నగరి’ (taala nagri) లేదా తాళాల భూమి (land of locks) అని కూడా పిలువబడే అలీఘర్‌లో తాళాలు […] - [ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వేస్టేషన్లు..](https://vandebhaarath.com/indian-railways/): తెలంగాణలో 21, ఏపీలో 18, రైల్వేస్టేషన్ల అభివృద్ధి కి శంకుస్థాపన చేసిన ప్రధాని దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ పథకం కింద రూ.25 వేల కోట్ల నిధులతో దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆదివారం వర్చువల్ గా మోదీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ రైల్వే రంగంలో ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అన్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తెలంగాణలో 21 రైల్వేస్టేషన్ల ఎంపిక దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పునరాభివృద్ధి కోసం 508 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశరు. వీటిలో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌లలో 55 చొప్పున, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో […] - [ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా? ఏయే ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?](https://vandebhaarath.com/types-of-salt-health-benefits/): Types-of-salt And Health benefits : మన తీసుకునే ఆహారానికి సరైన రుచిని ఇచ్చేది ఉప్పు. ఎంత కమ్మగా వండినా అందులో ఉప్పు తగిన పరిమాణంలో లేకపోతే మనకు ఏమాత్రం రుచించదు. అన్నింటికంటే ముఖ్యంగా మన శరీరానికి కావలసిన సోడియం ఉప్పు కారణంగానే ఆహారం ద్వారా మనకు అందుతుంది. శరీరంలో అనేక జీవ ప్రక్రియలకు సోడియం ఎంతో అవసరం.దీనితోనే శరీరంలోని కణాలు సవ్యంగా పనిచేస్తాయి. ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతుల్యం కుదురుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.మన శరీరానికి కావాలసిన సోడియంలో 90 శాతం ఉప్పు నుండే లభిస్తుంది. ఉప్పు సాంకేతిక నామం సోడియం క్లోరైడ్. అయితే ఈ ఉప్పులో వాటి రూపం, రుచి, కూర్పును బట్టి చాలా రకాలు ఉన్నాయి. ఇవి రుచిలోపాటు పోషక విలువల్లో కూడా భిన్నంగా ఉంటాయి. మార్కెట్ లో లభించే పలు ఉప్పు రకాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం.. టేబుల్ ఉప్పు(Table Salt) […] - [దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నేడు ప్రధాన మోదీ శంకుస్థాపన](https://vandebhaarath.com/508-railway-stations-redevelopment/): తెలంగాణలో 21 స్టేషన్ల ఎంపిక దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. “ఇంత భారీ సంఖ్యలో స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని, కాబట్టి ఇది చారిత్రాత్మక ఘట్టం అవుతుంది” అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 2025 నాటికి ఈ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రాజెక్ట్ పురోగతిని ప్రధాని పర్యవేక్షిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. “ఈ స్టేషన్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధాన దృష్టి కేంద్రీకరిచింది. ఈ రైల్వే స్టేషన్ల పురోగతిని ప్రధాని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈ స్టేషన్ల డిజైన్లలో ఇన్‌పుట్‌లను ఇచ్చారు. […] - [August 6, 2023: ఆదివారం తిథి, శుభ ముహూర్తం, రాహుకాలం వివరాలు](https://vandebhaarath.com/today-panchangam/): పంచాంగం, ఆగస్టు 6, 2023: శ్రావణ మాసంలోని ఆదివారం పంచమి తిథి, షష్ఠి తిథి కృష్ణ పక్షం కృష్ణ పంచమి అనేక సందర్భాలలో అనుకూలమైన రోజుగా పరిగణిస్తారు. అలాగే ఈరోజు కృష్ణ షష్ఠి కూడా ఉంది ఇది వివిధ కార్యక్రమాలకు మంచి తిథి. ఆగస్టు 6న సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, అస్తమయం సూర్యోదయం ఉదయం 5:45 గంటలకు, సూర్యాస్తమయం రాత్రి 7:09 గంటలకు జరుగుతుంది. చంద్రుడు రాత్రి 10:26 గంటలకు ఉదయించే అవకాశం ఉంది మరియు ఆగస్టు 6న ఉదయం 10:33 గంటలకు అస్తమించే అవకాశం ఉంది. ఆగస్టు 6న తిథి, నక్షత్రం రాశి వివరాలు పంచమి తిథి ఉదయం 7:09 వరకు కొనసాగుతుంది, ఆపై షష్ఠి తిథి కొనసాగుతుందని భావిస్తున్నారు. షష్ఠి తిథి ఆగస్టు 7 ఉదయం 5:20 వరకు కొనసాగుతుంది. శుభప్రదమైన రేవతి నక్షత్రం 1:43 AM వరకు ప్రబలంగా ఉంటుందని, తర్వాత దాని స్థానంలో మరో అశ్విని […] - [ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్](https://vandebhaarath.com/break-merger-tsrtc-employees-telangana-govt/):   హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేయడంతో దానికి ఆమోదముద్ర పడలేదు. దీనికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు. పర్యవసానంగా, ఆదివారంతో ముగియనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ యోచనలు బెడిసికొట్టాయి. కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగానీ గవర్నర్ ఆమోదం తెలిపితే బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ […] - [కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి](https://vandebhaarath.com/keralas-muvattupuzha-snehaveedu-deaths/): కేరళలో మరో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపింది. ఐదుగురు వృద్ధ మహిళలు పాదాల కింద బొబ్బలు పెరగడంతోపాటు రక్తపు వాంతులతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడడం షాక్ గురిచేసింది. కేరళలోని మువట్టుపుజా(Muvattupuzha)లోని స్నేహవీడు(Snehaveedu) అనే వృద్ధాశ్రమంలో రెండు వారాల వ్యవధిలో ఒక అంతుచిక్కని చర్మ వ్యాధి ఐదుగురు వృద్ధ మహిళలను బలిదీసుకుంది. స్నేహం ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (Sneham Charitable and Educational Trust) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు మహిళల మరణానికి ముందు ఇలాంటి లక్షణాలను కనిపించినట్లు స్థానికులు తెలపిారు. వారు వారి పాదాల కింద వాపు, బొబ్బలు వచ్చాయి. అది చివరికి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. వారి చర్మం ఊడిపోయినట్ల కనిపించింది. తర్వాత వీరంతా రక్తపు వాంతులు చేసుకున్నారు. ఇవే లక్షణాలు కనిపించిన మరో ఆరుగురు బాధితులను మువట్టుపుజా జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ప్రస్తుతానికి, […] - [తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు](https://vandebhaarath.com/another-vande-bharat-express-soon/): హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు(Vande Bharat Express)ను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి తరచుగా బెంగళూరుకు ప్రయాణించే వారి కోసం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య కొత్తగా వందే భారత్ (VB) ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) రంగం సిద్ధం చేస్తోంది . ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెలాఖరులో వర్చువల్ మోడ్‌లో తాజా VB ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే SCR అధికారులు ఇంకా లాంచ్ ఈవెంట్ గురించి అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. కాగా కాచిగూడ – యశ్వంత్‌పూర్ మధ్య VB ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రవేశపెట్టబడిన మూడవ రైలు అవుతుంది. గతంలో ప్రారంభించిన మొదటి రెండు VB ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం తిరుపతికి ప్రవేశపెట్టారు.. కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం, హైదరాబాద్(Hyderabad) నుంచి బెంగళూరుకు సాధారణ ఎక్స్ […] - [Parle-G story: 12 మంది కార్మికులతో మొదలై... రూ.8000కోట్ల విక్రయాలతో ప్రపంచంలోనే టాప్ గా నిలిచిన బిస్కెట్ బ్రాండ్..](https://vandebhaarath.com/parle-g-story/): Parle-G Story : కేవలం బిస్కెట్ మాత్రమే కాదు.. ఇది మనతో శాశ్వతమైన అనుబంధం ఏర్పరుచుకున్న చిన్ననాటి జ్ఞాపకాల రుచి. ఉదయం సాయంత్రం వేళల్లో టీ లేదా పాలతో  చక్కని కాంబినేషన్, నోటిలో వేసుకోగానే కమ్మనైన టేస్ట్ ఇస్తూ కరిగిపోతుంది. ఐకానిక్ పసుపు రంగు ప్యాకెట్‌పై ముద్దులొలికే చిన్న పాప ఫొటో.. ఇవన్నీ జ్ఞాపకాల వస్త్రంపై అందమైన అల్లికలుగా మిగిలిపోయాయి. 12 మంది కార్మికులతో మొదలై ఇప్పడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్ బ్రాండ్ గా నిలిచింది. Parle-G ఎంతగా ప్రసిద్ధి చెందిందంటే, మహమ్మారి కాలంలో కూడా, పెద్ద పెద్ద కంపెనీల వ్యాపారాలు మందగించినా కూడా, Parle-G కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కట్ గా పార్లే-G అవతరించింది. అయితే ప్యాకెట్ పై చిన్నారి ఫొటో అందరి మనసుల్లో ముంద్రపడిపోయింది. ఈ పాప ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి చిన్ననాటి ఫొటోగా అందరూ […] - [జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..](https://vandebhaarath.com/allahabad-high-court-allows-scientific-survey-in-gyanavapi/): జ్ఞానవాపి(Gyanvapi) మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. సర్వేను వెంటనే పునఃప్రారంభించవచ్చని పేర్కొంది. సర్వేకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. “జ్ఞానవాపి మసీదు సముదాయంలో ASI సర్వే ప్రారంభించవచ్చని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తెలిపింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను హెచ్‌సి సమర్థించింది” అని జ్ఞానవాపి సర్వే కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ANIకి తెలిపారు. జూలై 27న ఏఎస్‌ఐ (Archaeological Survey of India) సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై తీర్పును […] - [దేశంలో 20 నకిలీ యూనివర్శిటీలను ప్రకటించిన యూజీసీ](https://vandebhaarath.com/university-grants-commission/): న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) బుధవారం 20 విశ్వవిద్యాలయాలను “నకిలీ”వి అని ప్రకటించింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఫేక్ సంస్థలు ఉన్నాయని, వీటికి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఈ విషయమై యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి మాట్లాడుతూ.. “యూజీసీ (University Grants Commission ) నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. అటువంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు ఉన్నత విద్య కోసం గానీ, ఉద్యోగాల్లో అవకాశాల కోసం గానీ చెల్లుబాటు కావు. ఈ యూనివర్సిటీలకు ఎలాంటి డిగ్రీని అందించే అధికారం లేదు’’ అని తెలిపారు. ఢిల్లీలో ఎనిమిది “నకిలీ” విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (All India Institute of Public and Physical Health Sciences); కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్ (Commercial University Ltd, […] - [Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా](https://vandebhaarath.com/lava-yuva-2-smartphone/): 5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌, దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. తాజాగా తక్కువ ధరలో లావా యువ 2 బుధవారం (ఆగస్టు 2) విడుదల చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పైభాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. Yuva 2 3GB RAM, 64GB స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 13-మెగాపిక్సెల్ కెమెరా తో డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,000mAh బ్యాటరీ ని కలిగి ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Lava Yuva 2 ధర భారతదేశంలో లావా యువ 2 ధర 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌కు […] - [Gold and silver prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు](https://vandebhaarath.com/gold-and-silver-prices/): మీ నగరంలో తాజా ధరలను చెక్ చేసుకోండి బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల (కె) బంగారం ధరలు నిన్నటి ధరతో పోల్చితే గ్రాముకు రూ.30 తగ్గగా, 24K బంగారం ధర గ్రాముకు రూ.33 తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం , ఒక గ్రాము 22 కేరెట్ల బంగారం కోసం, కొనుగోలుదారులు రూ.5510, ఎనిమిది గ్రాములకు రూ.44,080 చెల్లించాలి.అలాగే 10 గ్రాములు, 100 గ్రాముల ధరలు వరుసగా రూ.55,100 మరియు రూ.5,51,000. ఇక 24 కేరెట్ల బంగారం కోసం ఒక గ్రాము ధర రూ.6011, ఎనిమిది గ్రాముల ధర రూ.48,088. అదే సమయంలో, 10 గ్రాములు, 100 గ్రాములు వరుసగా రూ.60,110, రూ.6,01,100కి అందుబాటులో ఉన్నాయి. నగరం          22K బంగారం ధర (10 గ్రాములు)                    24 బంగారం ధర (10 […] - [తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు](https://vandebhaarath.com/yadadri-bhuvanagiri-news/):   తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.  మార్చురీలో భద్రపరిచిన   ఓ వ్యక్తి మృతదేహంలోని భాగాలను ఎలుకలు కొరికివేశాయి. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016వ సంవత్సరంలో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రవి రెండో వివాహం చేసుకోగా వీరికి కుమారుడు జన్మించాడు. అయితేతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో రవికుమార్‌ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రవికుమార్‌ క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల కుటుంబంలో గొడవలు కాగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతడి […] - [పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి](https://vandebhaarath.com/most-wanted-criminals-dead/): చెన్నై సమీపంలోని గుడువాంచేరిలో మంగళవారం వాహన తనిఖీ డ్యూటీ లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై  ఇద్దరు రౌడీ షీటర్లు వేట కొడవల్లతో దాడి చేయడంతో  పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు  చనిపోయారు. మృతులు రమేష్, చోటా వినోద్ ఇద్దరూ కరడుగట్టిన నేరస్థులు.. వీరిపై గతంలో హత్య, దోపిడీ, గూండాయిజం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వేగంగా వచ్చిన బ్లాక్ స్కోడా కారు సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అయితే కారు అతనికి బదులుగా పోలీసు జీపును ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు కారులోంచి దూకి పోలీసులపై దాడి చేయడంతో శివగురునాథన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అతని తలపై దాడికి యత్నించగా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కిందపడిపోయాడు. దీంతో అప్రమత్తం అయిన శివగురునాథన్, మురుగేశన్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు హిస్టరీ-షీటర్లు రమేష్ (35), చోటా వినోద్ […] - [శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ](https://vandebhaarath.com/srisailam-temple-rtc-busess/): బస్సుల ఫ్రీక్వెన్సీ పెంపు హైదరాబాద్: పర్యాటకుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టిఎస్‌ఆర్‌టిసి సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి ప్రత్యేక వారాంతపు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రతీ శనివారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి జేబీఎస్‌కు వస్తుందని టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు. సుప్రసిద్ధ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, పాతాళగంగ, పాలధార, పంచధార, శ్రీశైలం ఆనకట్ట, శిఖరం మొదలైన సమీప పర్యాటక ప్రదేశాల సందర్శనలను కూడా ప్యాకేజీలో చేర్చడం జరిగింది. కాగా ఈ స్పెషల్ శ్రీశైలం ప్యాకేజీ టిక్కెట్ ధర పెద్దలకు రూ. 2,700, పిల్లలకు రూ.1,570. ఈ ప్యాకేజీలోనే నాన్-ఎసి వసతి, రవాణా, శ్రీశైలంలో శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశం, […] - [రు.60,000 కోట్లతో మెట్రో విస్తరణకు ప్రణాళిక](https://vandebhaarath.com/hyderabad-metro-rail/): ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్ హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ రూ.60,000 కోట్ల వ్యయంతో కొత్త మెట్రో రైలు ప్రాజెక్టులకు   రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర మంత్రివర్గం భారీ ప్రణాళికను ఆమోదించింది. ప్రతిపాదిత మెట్రో రైలు విస్తరణకు రాష్ట్రానికి కేంద్రం సాయం అందుతుందన్న నమ్మకం ఉందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. ఆరు గంటలకు పైగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. హైదరాబాద్ మెట్రో రైలుపై కీలక నిర్ణయం తీసుకుంది. “కేంద్ర సహాయం రాకుంటే మేమే సొంతంగా నిధులు సేకరిస్తాం. ఎలాగైనా, 2024 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుంది, అందులో BRS కీలక పాత్ర పోషిస్తుంది, ”అని కే.రామారావు అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నగర రవాణా వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమంగా మార్చాలని యోచిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో మెట్రో రైలు […] - [భూపాలపల్లి: వరద బీభత్సానికి గల్లంతైన మహిళ.. నాలుగు రోజులకు మృతదేహం లభ్యం](https://vandebhaarath.com/flood-disaster-dead-body-found/): భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం సృష్టించిన వరద బీభత్సానికి మోరంచపల్లి గ్రామానికి చెందిన గొర్రె వజ్రమ్మ (63) మహిళ గల్లంతు కాగా.. ఆమె మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించినట్లు భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గురువారం మోరంచపల్లి లో నలుగురు వ్యక్తులు గల్లంతు కాగా వాగు పరిసర ప్రాంతాల్లోని ఆయా గ్రామాల యువకులు, ప్రజల సహకారంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. శనివారం రెండు మృతదేహాలు లభ్యం కాగా, ఆదివారం నేరెడుపల్లి సర్పంచ్, గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా.. నేరేడుపల్లి శివారు చిర్రకుంట చెట్ల పొదల్లో గొర్రె వజ్రమ్మ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. ఇంకా మరొక మృతదేహం కోసం గాలింపుచర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడైనా మృతదేహాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సీఐ కోరారు. Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, […] - [ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పుల కలకలం](https://vandebhaarath.com/rpf-jawan-shoots-dead-4-persons/): ఆర్పీఎఫ్ ఏఎస్సై సహా ముగ్గురి మృతి ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) కానిస్టేబుల్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో.. ఆర్పీఫ్ ఏఎస్ఐ సహా మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ దారుణ సంఘటన సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వాపి నుండి బోరివలి – మీరా రోడ్ స్టేషన్ మధ్య జరిగింది. నిందితుడు కానిస్టేబుల్‌ను ముంబై రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12956)లోని బీ5 కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ చేతన్ కుమార్ కాల్పులు జరిపిన తర్వాత దహిసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి దూకాడు. అయితే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, దర్యాప్తు జరుగుతోందని పశ్చిమ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. “ASI [అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్] టికా రామ్ తోపాటు […] - [మూడేళ్లలో 13లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యం](https://vandebhaarath.com/missing-girls-women-india/): విస్తుపోయే విషయాలు వెల్లడించిన NCRB ఆ విషయంలో తెలంగాణకు అగ్రస్థానం న్యూఢిల్లీ,  హైదరాబాద్: దేశంలో మూడేళ్లలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో 13.13 లక్షల మంది బాలికలు మహిళలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానంలో ఉంది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో 18 ఏళ్లు పైబడిన 10,61,648 మంది మహిళలు, 18 ఏళ్లలోపు బాలికలు 2,51,430 మంది కనిపించకుండా పోయారు. National Crime Records Bureau నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఈ వివరాలను సేకరించింది. మధ్యప్రదేశ్‌లో మూడేళ్లలో 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు, పశ్చిమ బెంగాల్‌లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు, మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు అదృశ్యమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ రాష్ట్రంలో 87 శాతం తప్పిపోయిన బాలికలు, మహిళల ఆచూకీ లభించిందని తెలంగాణ […] - [రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు](https://vandebhaarath.com/telangana-floods/): 52 వంతెనలు ధ్వంసం.. నేలకూలిన  5,557 విద్యుత్ స్తంభాలు పంటనష్టం, పరిహారంపై సోమవారం మంత్రి వర్గ సమావేశం హైదరాబాద్ : తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 52 వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వివరాలు పేర్కొన్నారు. వర్షాలు, వరద నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించగా, 16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి తదితర పంటలు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 30,000 ఎకరాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయని, గ్రామాల్లో 700 కిలోమీటర్లకు పైగా పంచాయతీ రోడ్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, పట్టణాలు, నగరాల్లో 23,000 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయని నివేదికలు వెల్లించాయి. మరమ్మతు […] - [భద్రకాళి చెరువుకు గండి](https://vandebhaarath.com/warangal-bhadrakali-cheruvu/): కాలనీలోకి దూసుకువస్తున్న వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు సమీప కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వరంగల్: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు గండి పడింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో పోతన నగర్ వైపు ఉన్న చెరువు కట్ట తెగిపోయింది.. దీంతో చెరువులోని నీరంతా ఉధృతంగా బయటకు ప్రవహిస్తున్నది.. సరస్వతినగర్, పోతననగర్ తోపాటు చుట్టు ఉన్న కాలనీల వైపు వేగంగా వరద నీరు దూసుకువస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. అలాగే గండి పూడ్చే పనికోసం సిబ్బందిని అక్కడికి తరలిస్తున్నారు. మరోవైపు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్ ప్రావిణ్య, నగర మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. #Warangalrains వరంగల్ నగరంలోని భధ్రకాళి చెరువుకు గండి పడింది.. వరద నీరు కాలనీలలోకి […] - [Operation brainwash: పాకిస్థాన్ లో స్నేహితుడిని కలిసేందుకు రాజస్థానీ బాలిక యత్నం](https://vandebhaarath.com/operation-brainwash/): జైపూర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూఢిల్లీ : పాకిస్థాన్ ‘ఆపరేషన్ బ్రెయిన్ వాష్’ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో భారత్ కు చెందిన అంజు వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, శుక్రవారం ఒక రాజస్థానీ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా జైపూర్ విమానాశ్రయంలో పట్టుబడింది. 17 ఏళ్ల బాలిక ఇద్దరు సహచరులతో కలిసి పాకిస్థాన్‌కు పారిపోయే ప్రయత్నంలో జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తొలుత పాకిస్థాన్‌కు వెళ్లేందుకు మైనర్‌ టికెట్‌ అడగడంతో ఎయిర్‌పోర్టు సిబ్బందికి అనుమానం వచ్చింది. మొదట ఓ జోక్‌గా భావించారు. ఆ తర్వాత, తాను పాకిస్థాన్ జాతీయురాలినని, మూడు సంవత్సరాల క్రితం తన తండ్రి అత్తతో కలిసి భారత్‌కు వచ్చానని బాలిక పోలీసులకు చెప్పింది. ఆమె సికార్ జిల్లాలోని శ్రీమాధోపూర్ ప్రాంతంలో ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఆమె తన అత్తతో గొడవపడి జైపూర్‌కు బస్సు ఎక్కింది. పోలీసుల విచారిస్తుండగా […] - [ఆగస్టు 1న 466 కొత్త 108 అంబులెన్స్‌లు, 102 అమ్మ ఒడి వాహనాలు ప్రారంభం](https://vandebhaarath.com/108-ambulances-102-ammavodi-vehicles/): హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 108 ఎమర్జెన్సీ వాహనాలు, అమ్మ ఒడి 102 వాహనాలు, హీర్స్ వెహికల్స్‌(Hearse Vehicles) ను ఆగస్టు 1న 466 సరికొత్త వాహనాలను ప్రారంభించనున్నారు. వీటిలో 204 వాహనాలు 108 అంబులెన్స్‌లు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 హియర్స్ వాహనాలు, మరణించిన వారి మృతదేహాలను వారి స్వస్థలానికి ఉచితంగా తరలించడానికి ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం 108 ఎమర్జెన్సీ కోసం 426 వాహనాలు ఉన్నాయి. వాటిలో 175 వాహనాలను కొత్త వాటితో భర్తీ చేస్తున్నారు. 29 కొత్త అంబులెన్స్‌లు కొత్త రూట్లలో సేవలు అందించనున్నాయి. ఆగస్టు 1 నుంచి 108 ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో మొత్తం 455 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అమ్మ ఒడిలో 300 నాన్ ఎమర్జెన్సీ వాహనాలు ఉండగా, అందులో 228 వాహనాలను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా, ప్రస్తుతం ఉన్న 34 పాత హార్స్ వాహనాల స్థానంలో అదే సంఖ్యలో కొత్త […] - [వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..](https://vandebhaarath.com/man-washed-away-telangana-floods/): గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకొకని పోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియోలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నారం గ్రామానికి చెందిన పి.మహేందర్ (32)గా గుర్తించారు. వాగు నుంచి నీరు పొంగి ప్రవహిస్తున్న రోడ్డు వెంబడి నెమ్మదిగా బైక్ నడుపుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. వేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మహేందర్ కొట్టుకుపోగా, సాయంత్రం ప్రమాద స్థలానికి అరకిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని వెలికితీశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అనేక నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు […] - [భారీ వర్షాలతో తెలంగాణ విలవిల](https://vandebhaarath.com/telangana-rain-updates/): తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని సమాచారం. మూడు రోజుల రెడ్ అలర్ట్ తర్వాత, వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో హెచ్చరిక స్థాయిని ‘ఆరెంజ్’ అలర్ట్  కు తగ్గించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో లక్ష్మీదేవిపేట (ములుగు జిల్లా), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)లో వరుసగా 64.98 సెం.మీ, 61.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. నివేదికల ప్రకారం, గురువారం భారీ వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎనిమిది మంది వ్యక్తులు వేర్వేరు సంఘటనలలో మరణించారు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి.యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోగా, హనుమకొండలో లైవ్ వైరు తగిలి ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన ఎం.వెంకటేష్ (23) సబితం జలపాతంలో జారిపడి గల్లంతయ్యాడు. హనుమకొండలోని గోపాలపూర్‌కు చెందిన జి రాజు నీటిలో కొట్టుకుపోగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లె […] - [బెంగళూరు టెకీ-మోడల్ ఆత్మహత్య.. నిందితుడిని పట్టించిన డైరీ](https://vandebhaarath.com/bengaluru-crime/): Bengaluru: బెంగళూరుకు చెందిన టెక్కీ/ మోడల్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని ఆమె రాసుకున్న డైరీ పట్టించింది. డైరీలో ఆమె పేర్కొన్న ఆధారాలతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు బెంగళూరులో మరణించిన మోడల్‌ తనకు ఎదురైన వేధింపుల వివరిస్తూ డైరీలో పూర్తి వివరాలను రాసింది. విచారణలో భాగంగా ఆ  డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వివరాల ఆధారంగా ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని కెంపపురాలో జూలై 21న బాధితురాలు విద్యాశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. డైరీలో బాధితురాలు తన మరణానికి ప్రియుడే కారణమని పేర్కొంది. దీంతో 27 ఏళ్ల జిమ్ ట్రైనర్ అక్షయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డైరీలో ఏముంది? డైరీలో, బాధితురాలు అక్షయ్ తనతో “కుక్కలాగా ప్రవర్తించాడు” అని పేర్కొంది. తనకు చెల్లించాల్సిన సుమారు 1.76 లక్షల మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని, నిందితుడు తన […] - [ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి](https://vandebhaarath.com/wildlife-conflict-in-india/): wildlife conflict in india: దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. 2018 నుండి భారతదేశంలో ఏనుగులు, పులుల కారణంగా 2,950 మంది మరణించారు. ఈ విషయాన్ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ గురువారం రాజ్యసభలో తెలిపారు. ఈ సంఘర్షణలో మొత్తం బాధితుల్లో 90 శాతం మంది ప్రాణాలను బలిగొన్నది ఏనుగుల దాడి. 2022-23లో 605 మంది ఏనుగుల దాడులకు గురయ్యారు. 148 మరణాలతో ఒడిశాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. పులుల దాడుల విషయానికొస్తే, దేశంలో పులుల కారణంగా మరణించిన వారి సంఖ్య రెట్టింపు అయింది. 2021లో 59 మంది పులుల దాడిలో మరణించగా, 2022 నాటికి 103 మంది మరణించారని మంత్రి తెలిపారు. పులుల దాడి వల్ల అత్యధిక మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇక్కడ 85 మంది మరణించారు. మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి వన్యప్రాణులు దాని పరిసర […] - [67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..](https://vandebhaarath.com/punjab-police/): ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పంజాబ్ పోలీసులు సాధించిన విజయం ఇదీ.. పంజాబ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి హింసాత్మక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ముప్పును నివారించేందుకు పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. విస్తృతంగా తనిఖీలు కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. అయతే వీరి ప్రయత్నాలు క్రమంగా సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా సంగ్రూర్ జిల్లాలోని సుమారు 67 గ్రామాలు, 20 వార్డులు డ్రగ్ అమ్మకందారులను వ్యతిరేకిస్తూ వారిని సామాజికంగా బహిష్కరించాలని నిర్ణయించాయి. తమ గ్రామాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చాలని తీర్మానించుకున్నాయి. దీని వెనుక పంజాబ్ పోలీసుల కష్టం ఎంతో ఉంది. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని, నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ (Cordon and Search Operations (CASO) ) మంచి ఫలితాలు ఇచ్చాయి. గత బుధవారం, […] - [Manipur violence : మణిపూర్‌ వైరల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి అరెస్ట్](https://vandebhaarath.com/manipur-vairal-video/): కేసును సీబీఐకి అప్పగించే ఛాన్స్ Manipur violence : మణిపూర్ భయానక లైంగిక వేధింపుల కేసులో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణమైన వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నివేదికల ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వైరల్ వీడియో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి రిఫర్ చేసే అవకాశం ఉంది. వైరల్ వీడియో కేసు విచారణను మణిపూర్ వెలుపల జరపాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేయనుంది. పొరుగు రాష్ట్రమైన అస్సాంలో విచారణ జరిగే అవకాశం ఉంది. కుకీ, మెయిటీ గ్రూపులతో చర్చలు మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కుకీ, మెయిటీ గ్రూపులతో MHA సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. “కేంద్రం కుకీ, మెయిటీ కమ్యూనిటీల సభ్యులతో […] - [సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసా..](https://vandebhaarath.com/hanuman-chalisa/): పురాతన కాలం నుంచి హనుమాన్ చాలీసా హిందూ సంస్కృతిలో ఓ భాగమైంది. ఆంజనేయస్వామిని ఆరాధించే వారు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణం చేస్తారు. హనుమాన్ చాలీసా 40 శ్లోకాలను కలిగి ఉంటుంది. అయితే భక్తుడు కేవలం ఒక్క సెంటీమీటర్ ఉన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాశాడు. హరియాణాలోని హిస్సార్ కు చెందిన జితేంద్ర పాల్ సింగ్ ఒక సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసాను రాశాడు. జితేంద్రపాల్ సింగ్ అత్యంత సూక్ష్మమైన 15 పేజీల పుస్తకాన్ని రూపొందించారు. ప్రతీ పేజీ ఒక సెంటీమీటర్ పొడవు, అర సెంటీమీటర్ వెడల్పు ఉంటుంది. అంతేకాదు ఈ పుస్తకం కవర్ పేజీపై పర్వతాన్ని ఎత్తుకొని వెళ్తున్న హనుమంతుడి చిత్రపటాన్ని కూడా చిత్రీకరించాడు. ఈ పుస్తకాన్ని దెబ్బతినకుండా రక్షించడానికి లామినేట్ కూడా చేశాడు. ఈ హనుమాన్ చాలీసా మినియేచర్ వెర్షన్ రాయడానికి తనకు 15 రోజులు పట్టిందని జితేంద్ర పాల్ సింగ్ వివరించారు. ఈ పుస్తకాన్ని ప్రజలు ఎక్కడికైనా […] - [గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు](https://vandebhaarath.com/farmer-reaches-police-station-with-buffalo/): అసలు కారణం ఏమిటీ? ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు తన గేదె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అక్కడ తన గేదెను కట్టివేసాడు. తన గేదెపై జరిగిన దాడి గురించి వివరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలోని అహెర్ గ్రామానికి చెందిన సంతోష్ తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. గ్రామంలోని ఒక రైతుకు చెందిన పొలంలో మొక్కజొన్నచేనును ఈ గేదె కొద్ది మొత్తంలో తినేసింది. దీంతో ఆ రైతు గేదెను ముళ్ల తీగతో కట్టేసి  తీవ్రంగా కొట్టాడు. విషయం తెలుసుకున్నగేదె యజమాని సంతోష్ ఎలాగోలా తన గేదెను విడిపించుకున్నాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. బాధిత రైతు తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. తన గేదె  మేత కోసం వెళ్తూ వినయ్ అనే రైతు […] - [అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు](https://vandebhaarath.com/iit-hyderabad-student-found-dead/): Vishakhapatnam: గత వారం అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి కార్తీక్(21) మంగళవారం విశాఖపట్నంలోని బీచ్ లో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరువ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు.. కార్తీక్ ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17న తండ్రి ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు. అయితే అతని మృతదేహాన్ని విశాఖ బీచ్ లో గుర్తింంచారు. కాగా అతడు ఆత్మహత్య చేసుకోవడంతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అంతకుముదు కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఐఐటీ అధికారుల నుంచి సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు జూలై 19న ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుని సంగారెడ్డి రూరల్ పోలీసులకు […] - [మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు](https://vandebhaarath.com/myanmar-nationals-enter-manipur/): ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్ మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు. మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా ఈ 718 మంది మయన్మార్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ఎందుకు.. ఎలా అనుమతించారనే దానిపై స్పష్టం చేయడానికి ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక నివేదికను కోరింది. “ఆ 718 అక్రమ మయన్మార్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు ఖచ్చితంగా సూచించింది” అని చీఫ్ సెక్రటరీ తెలిపారు. మయన్మార్ జాతీయులు శని, ఆదివారాల్లో […] - [pink eye : కండ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయ్.. ఇది ఎందుకొస్తుంది ? ఎలా నివారించాలి..?](https://vandebhaarath.com/pink-eye-conjunctivitis-symptoms-causes/): Pink eye (conjunctivitis) : దేశవ్యాప్తంగా కాంజుంక్టివిటిస్ (కండ్ల కలక) కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిందంటే చాలు కళ్ల ఎర్రబబడిపోయి తీవ్రమైన మంట, నొప్పి చికాకును కలిగిస్తుంది. అసలు ఈ కండ్ల కలక ఎందుకొస్తుంది. ఇది వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. కండ్ల కలకను ఐ ఫ్లూ (Eye Flu) లేదా పింక్ ఐ అని కూడా పిలుస్తారు. ఎడతెగని వర్షం, తేమతో కూడిన వాతావరణం, వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తికి అనువైన పరిస్థితులు ఉండడంతో ఈ కంటి ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. కండ్ల కలక తో కళ్ళు ఎరుపెక్కి, దురద కలిగిస్తుంది. అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ కారణంగా సంభవించే ఈ కండ్ల కలక కంటి వాపునకు కారణమవుతుంది. ఇది కంటిలోని తెల్లని భాగాన్ని కప్పివేస్తుంది. వర్షాకాలంలో అధిక తేమ కలిగిన వాతావరణంలో ఐ ఫ్లూ సర్వసాధారణంగా వ్యాపిస్తుంది. క్రమం తప్పకుండా ముఖం కడుక్కోవడం, […] - ["ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్"!](https://vandebhaarath.com/brown-multigrain-breads-arent-healthy/): బ్రౌన్, మల్టీగ్రెయిన్ రకాలు ఆరోగ్యకరమైనవి కావట విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ మనం గొప్పగా చెప్పుకునే ఆహార పదార్థాల గురించి లోతైన విశ్లేషనలు చేసి నిజానిజాలను వెల్లడిస్తుండారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన Revant Himatsingka. ఈయన గతంలో బోర్న్‌విటాలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. దీనిపై క్యాడ్‌బరీ కంపెనీ అతనిపై లీగల్ నోటీసును కూడా పంపింది. ఇదిలా ఉండగా తాజాగా హిమత్‌సింకా వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ లసౌ సంచలన నిజాలు బయటపెట్టారు రేంవత్.. దీనిపై ఆయన ట్విట్లర్ లో మాట్లాడుతూ.. “భారతదేశంలో బ్రెడ్ ఒక పెద్ద జోక్!” హిమత్‌సింకా అన్నారు. “భారతదేశంలో రెండు రకాల రొట్టెలు (బ్రెడ్లు) ఉన్నాయి. ఒకటి మైదాతో చేసిన వైడ్ బ్రెడ్ (తెల్ల రొట్టె), రెండవ రకం గోధుమ.. మల్టీగ్రెయిన్, హోల్‌వీట్ గత కొన్ని […] - [అదిరిపోయే ఫీచర్లతో Xiaomi Smart TV A సిరీస్ లాంచ్ అయ్యాయి..](https://vandebhaarath.com/xiaomi-smart-tv-a-series/): భారతదేశంలో Xiaomi Smart TV A series  లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ మూడు స్క్రీన్ సైజుల్లో అవి 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాలు. ఇవన్నీ Google TV ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తాయి. సిరీస్‌లోని అన్ని టీవీలలో Xiaomi వివిడ్ పిక్చర్ ఇంజిన్, ప్యాక్ 20W స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో, DTS వర్చువల్: X వంటి ఫీచర్లకు సపోర్ట్ ఇస్తాయి. Xiaomi స్మార్ట్ TV A సిరీస్ వేరియంట్‌లు Quad Core A35 చిప్‌సెట్ తో పనిచేస్తాయి. అవి 1.5GB RAM, 8GB స్టోరేజ్ తో ఫుల్ HD డిస్ప్లేను కలిగి ఉంటాయి. స్మార్ట్ టీవీలు యూట్యూబ్, ప్యాచ్‌వాల్, క్రోమ్‌కాస్ట్‌లకు కూడా మద్దతు ఇస్తాయి. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా 200 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త PatchWall+ సపోర్ట్ తో వస్తాయి. భారతదేశంలో ధర […] - [Manipur violence: మణిపూర్ ఘటనలో ఆరో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు](https://vandebhaarath.com/manipur-viral-video-case/): Manipur violence: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనకు సంబంధించి మరో నిందితుడిని మణిపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (Yumlembam Nungsithoi Metei )(19) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులను శుక్రవారం 11 రోజుల పోలీస్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పిలో మణిపూర్‌లో పోరాడుతున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేస్తున్నట్లు చూపించే వీడియో బుధవారం బయటపడి యావత్ భారతావనిని షాక్ గురిచేసింది. ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ సంఘటన జరిగింది. 26 సెకన్ల వీడియో జూలై 19న వెలువడిన ఒక రోజు తర్వాత గురువారం అరెస్టులు మొదలయ్యాయి. ఈ కేసులో ప్రధాన […] - [National Mango Day 2023: మామిడి పండ్ల ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాలు తెలుసా?](https://vandebhaarath.com/national-mango-day-2023/): National Mango Day 2023: మామిడి పండును ‘ఫలాలకు రారాజు (King of Fruits) అని పిలుస్తారు. ఇది మన హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. చూడగానే నోరూరించే రుచికరమైన ఈ  ఫలానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి వివరిచడానికి, అలాగే ప్రజల్లో అవగాహన పెంచడానికి ఏటా జూలై 22న జాతీయ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున, జాతీయ మామిడి దినోత్సవం గురించిన థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత, కొన్ని ఆకర్షణీయమైన వాస్తవాలను పరిశీలిద్దాం.. జాతీయ మామిడి దినోత్సవం 2023 చరిత్ర మామిడి పండ్ల చరిత్ర వేల సంవత్సరాల నాటిది. మామిడి పండ్లను మొదట 5,000 సంవత్సరాల క్రితం పండించారని, అప్పటి నుండి భారతీయ జానపద కథలతో ముడిపడి ఉందని నమ్ముతారు. పురాణాల ప్రకారం బుద్ధ భగవానుడికి మామిడి తోట ఉండేదని, అక్కడ ఆయన మామిడి చెట్టు నీడలో విశ్రాంతి పొందేవారని చెబుతారు. ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడే దేశాలలో ఈ […] - [నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు](https://vandebhaarath.com/autodriver-killed-in-tamil-nadu/): తమిళనాడులో దారుణం చెన్నై: ఇటీవల కాలంలో ఊహించని దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా తమిళనాడులో చిన్న కారణంతోనే ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా కొందరు నడి రోడ్డుపై బర్త్‌డే కేక్‌ కట్ చేస్తుండగా.. దారివ్వమని హారన్ మోగించిన ఆటో డ్రైవర్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. మృతుడిని అంబత్తూరులోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కమేష్ (25)గా గుర్తించారు. ఆటోరిక్షా అతని స్నేహితుడిది. ఈ దాడిలో కమేష్ సోదరుడు సతీష్ (29) కూడా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గత గురువారం రాత్రి కామేష్‌ తన సోదరుడిని అంబత్తూరు నుంచి తీసుకొచ్చి ఇంటిలో దింపేందుకు ఒరగడమ్‌కు వెళ్తున్నాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అయ్యప్పన్ స్ట్రీట్ జంక్షన్‌లో కామేష్ ఆటో నడుపుతుండగా […] - [డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ](https://vandebhaarath.com/japanese-encephalitis/): Japanese encephalitis : కేరళలోని కోజికోడ్‌లో నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో ల్యాబ్ పరీక్షలో నాలుగేళ్ల బాలుడికి ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను పూణే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. జూలై 15న తీవ్రజ్వరం, తలనొప్పి, తీవ్రమైన మెడ నొప్పి వంటి లక్షణాలతో బాలుడిని అడ్మిట్ చేశారు. కాగా “జపనీస్ ఎన్‌సిఫిలైట్స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది, పిల్లలు ఎక్కువగా దీని బారిన పడతారు” అని ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాయా సుధాకర్ తెలిపారు. బాధిత చిన్నారి ప్రభుత్వ వైద్య కళాశాలకు కిలోమీటరు దూరంలోని చేవాయూర్‌లోని చేవారంబలం నివాసి. “సంక్రమణ మరణాల రేటు ఎక్కువగా ఉన్నందున, వ్యాప్తి సంభవించిన ప్రాంతాన్ని శానిటైజ్ చేయాల్సి ఉంది. జపనీస్ ఎన్సెఫాలిటిస్ చికిత్స లక్షణం “వైరస్ పొదిగే కాలం 5- 7 […] - [విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి](https://vandebhaarath.com/mla-nannapuneni-narendar/): బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపు వరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారనే విషయాలపై సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో ఈ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని, […] - [కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి](https://vandebhaarath.com/kaloji-kala-kshethram/): ‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ Warangal: సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమే కాళోజీ కళాక్షేత్రమని ‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై ‘కుడా’ చైర్మన్ హనుమకొండ, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ‘కూడా’ వైస్ చైర్మన్ ప్రవీణ్యతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని అన్నారు. కాళోజీ కాలక్షేత్రం లో ఆర్ట్ గ్యాలరీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. కాళోజీ రచనలు, సాహిత్యం, జీవిత చరిత్ర, పరిశోధనలు, ఆయన వాడిన వస్తువులు, ఫొటోలు, డాక్యుమెంటరీలే అన్నీ ఈ ఆర్ట్ గ్యాలరీ లో ఉండాలి అని పేర్కొన్నారు. ప్రేక్షకులకు […] - [రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ](https://vandebhaarath.com/tomatoes-stolen-from-farmer/): కేసు నమోదు చేసిన పోలీసులు పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటాలు(tomatoes) చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ ధోమ్ నుంచి పూణే పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు, అతను తన ఇంటి వెలుపల పండించిన సుమారు 400 కిలోల టమోటాలు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు. “ఆదివారం రాత్రి తన ఇంటి బయట పార్క్ చేసిన వాహనంలో 20 డబ్బాల్లో టమాటాలు ఉంచినట్లు రైతు పేర్కొన్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి డబ్బాలు కనిపించకుండా పోయాయని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వాటి ఆచూకీ లభించలేదని చివరకు తన పంట చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు టామాటా దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […] - [ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారీగా దసరా సెలవులు](https://vandebhaarath.com/ap-ts-dasara-holidays/): AP TS Dasara Holidays తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఏపీలో 11 రోజులు, తెలంగాణ లో 13 రోజులు దసరా హాలిడేస్ అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. AP TS Dasara Holidays : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. తెలంగాణలో ఈ ఏడాది 13 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబరు 26న తిరిగి స్కూళ్ల పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికాలు వెల్లడించారు.. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈనేపథ్యంలోనే పాఠశాలలు, కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రక‌టించింది. అక్టోబరులో సాధారణంగా సెలవులు ఎక్కువగా ఉంటాయి. 13 రోజులు సెలవులు తెలంగాణలో బతుకమ్మ, దసరా ( విజయదశమి) పండుగలకు సెలవులు మొత్తం 13 రోజులు ఉన్నాయి. ఈ మేరకు […] - [తిరువనంతపురం అని పలకడానికి సౌతాఫ్రికా క్రికెటర్లు ఎంత కష్టపడుతున్నారో చూడండి..](https://vandebhaarath.com/southafrica-cricketers-struggle-to-say-thiruvananthapuram/): క్రికెట్ ప్రపంచ కప్ 2023 (Cricket World Cup 2023) కోసం దక్షిణాఫ్రికా(South Africa) క్రికెట్ జట్టు భారతదేశానికి చేరుకుంది. వారు ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమ ప్రాక్టీస్ ప్రారంభించారు. సోమవారం న్యూజిలాండ్‌తో క్రికెట్ ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే కొందరు ఆటగాళ్లు వారు ఉంటున్న నగరం పేరు ‘తిరువనంతపురం’ అని ఉచ్చరించడానికి అవస్థలు పడ్డారు. చూడడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ షేర్ చేసిన వీడియోలో.. చాలా మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లు తిరువనంతపురం పదం సరిగ్గా అనలేక కష్టపడ్డారు. కేశవ్ మహారాజ్, కగిసో రబడా, లుంగి ఎన్గిడి సరిగ్గా చెప్పగలిగారు. హెన్రిచ్ క్లాసెన్ చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు.. చివరకు పేరులోని పాత నగరం – త్రివేండ్రం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. “దక్షిణాఫ్రికా వాసులు తిరువనంతపురం చేరుకున్నారు! అయితే వారు ఎక్కడున్నారో […] - [గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం.. కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి](https://vandebhaarath.com/google-map-accident/): కోచ్చి: కేరళ (Kerala) లోని కొచ్చి లో కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యు లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడిపే వ్యక్తి గూగుల్ మ్యాప్ (Google Map) సాయంతో డ్రైవింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. భారీ వర్షం, దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం (Accident) సంభవించినట్లు భావిస్తున్నారు. స్థానిక వార్తల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు గోతురుత్ ప్రాం తంలో పెరియార్ నదిలో పడిపోయింది. ఈ ప్రమా దంలో యువ వైద్యులు అద్వైత్ (29), అజ్మల్ (29) మృతిచెందారు. ఈ ప్రమా దంలో కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారు ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ఈ ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. కాగా కారు డ్రైవర్ గూగుల్ […] - [తెలంగాణపై వరాల వర్షం కురిపించిన ప్రధాని మోదీ..పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!](https://vandebhaarath.com/pm-modi-varala-jallu/): తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) పర్యటిస్తున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ ‘ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వరాల వర్షం కురిపించారు. మహబూబ్‌నగర్: తెలంగాణలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ హామీల వర్షం కురిపించారు. బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేశాం.. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముందే శక్తి పూజలు ప్రారంభించాము. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు త్వరలోనే మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్‌ పార్కులు, 4 ఫిషింగ్‌ క్టస్టర్లు నిర్మిస్తాం. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం, రూ.900 కోట్లతో సమక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ స్థాయిని […] - [LPG price hike: భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర](https://vandebhaarath.com/lpg-price-hike/): LPG price hike: వినియోగదారులకు చమురు కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1, 2023 నుండి, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 209 పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 1,731.50కి విక్రయిస్తోంది. ఒక నెల క్రితం, ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించింది. అయితే, అక్టోబర్ 1 నాటికి దేశీయ ఎల్‌పిజి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 14.20 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉంది. దీనికి విరుద్ధంగా, చమురు కంపెనీలు గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సెప్టెంబర్ 2023లో తగ్గించాయి, ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,522కి పడిపోయింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఇటీవల పెంచడం వల్ల హోటల్ రెస్టారెంట్లలో భోజన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ […] - [న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహారాన్ని తింటే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?](https://vandebhaarath.com/disadvantage-of-eating-in-newspaper/): ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాయింతా కాదు.. మిర్చి బజ్జీ, బోండా, సమోసా, ఇడ్లీ, చాట్స్ , భేల్ పూరీ, లాంటివి తినకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. ఒక్కోసారి మిర్చి బళ్ల నుంచి వచ్చే ఘుమఘుమలు మనల్ని అటువైపు ఆకర్షిస్తాయి.  కానీ విక్రయదారులు పరిశుభ్రతలు ఏవీ పాటించకుండా వీధుల్లో ఈ తినుబండారాలు తయారు చేస్తారు.. ఆహారాన్ని తయారు చేసే విధానంపై మాత్రమే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే… తినుబండారాలను ఎలా వడ్డిస్తున్నారనేది కూడా చూడాలి. FSSAI ఇటీవల చేసిన పరిశోధన గురించి వివరించింది. ఇది వార్తాపత్రికలో ఆహార పదార్థాలను చుట్టడం ప్రమాదకరమని పేర్కొంది. ప్రింటింగ్‌లో ఉపయోగించే ఇంక్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే బయోయాక్టివ్ పదార్థాలు ఉంటాయని తెలిపింది. ఆహారాన్ని పరిశుభ్రంగా వండినప్పటికీ, అలాంటి ఆహారాన్ని న్యూస్ పేపర్ లో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం” అని ఫుడ్, సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ […] - [vande bharat sleeper train : వచ్చే ఏడాది స్లీపర్ కోచ్ వందేభారత్ ట్రైన్ వస్తోంది..](https://vandebhaarath.com/vande-bharat-sleeper-train/): vande bharat sleeper train : భారతీయ రైల్వే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొస్తోంది. ఈ రైలు కొత్త డిజైన్‌తో తయారీకి సిద్ధంగా ఉందని అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. వందే భారత్ స్లీపర్ కోచ్‌ల కొత్త డిజైన్‌ను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తాయి. కాగా కొత్తగా రూపొందించిన స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 2024 నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అవి రాత్రిపూట ఈ హై-స్పీడ్ రైళ్లు ఎక్కువ దూరం ఉన్న గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి అనువుగా ఉంటాయి. అత్యాధునిక హైటెక్ ఫీచర్లతో ఆకర్షణీయమైన లుక్ తో స్వదేశీ సెమీ-లైట్ స్పీడ్ రైలు ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. అధిక వేగం, మెరుగైన భద్రత, మంచి […] - [Bulls Fight : రెండు ఎద్దుల మధ్య పోట్లాటను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చివరికి ఏం జరిగిందో చూడండి](https://vandebhaarath.com/bulls-fight-in-uttar-pradesh/): Bulls Fight in Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలో ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ వీధిలో రెండు ఎద్దులు భీకరంగా పోట్లాడుకుంటుండగా (Bulls Fight ).. వాటిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆ రెండు ఎద్దులూ తిరగబడ్డాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ సంభాల్‌ (Sambhal) జిల్లాలోని ఓ వీధిలో రెండు ఎద్దులు కొమ్ములతో కొట్లాడుకుంటున్నాయి. దీంతో ఇద్దరు పోలీసులు జోక్యం చేసుకొని బారికేడ్‌ (Barricade)ల సాయంతో వాటి మధ్య ఫైటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆగ్రహించిన ఆ ఎద్దులు పోలీసులపైకి వేగంగా దూసుకెళ్లాయి. దీంతో వారు అక్కడి నుంచి వెంటనే పరుగులు తీశారు. వాటి దాడి నుంచి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. उत्तर प्रदेश के संभल जिले में भिड़े दो आवारा सांड, वायरल हुआ वीडियो बैरिकेडिंग […] - [215 మంది అధికారులను జైలుకు పంపండి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..](https://vandebhaarath.com/madras-hc-sends-215-officials-to-jail/): తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో జరిగిన నాటి ప్రభుత్వ అధికారుల దురాగతానికి సంభందించిన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది  అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులందరూ  దోషులుగా మద్రాస్ హైకోర్టు నిర్ధారించింది. ఈమేరకు శుక్రవారం అన్ని అప్పీళ్లను కొట్టివేసి గతంలో సెషన్స్ కోర్టు  ఇచ్చిన తీర్పును సమర్థించింది. “బాధితులు, ప్రాసిక్యూషన్ సాక్షులందరి సాక్ష్యాలు సమర్ధవంతంగా, స్థిరంగా ఉన్నాయని ఈ కోర్టు కనుగొంది, అవి నమ్మదగినవి” అని ప్రాసిక్యూషన్ తన సాక్ష్యం ద్వారా తన కేసును రుజువు చేసిందని జస్టిస్ పి వెల్మురుగన్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. జూన్ 20, 1992న, అధికారులు స్మగ్లింగ్ గంధపు చెక్కల కోసం   వాచాతి గ్రామం పై దాడి చేశారు. ఈ దాడిలో, ఆస్తి, పశువుల విధ్వంసం చేయడమే కాకుండా 18 మంది […] - [Viral video: ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు..](https://vandebhaarath.com/variety-farmer-sujithsp-viral-video/): కేరళలో ‘వెరైటీ ఫార్మర్ (Variety Farmer) గా పేరుగాంచిన సుజిత్ SP ఇటీవల తన ఆడి A4ని ఉపయోగించి స్థానిక మార్కెట్‌లో తాజా బచ్చలికూరను తీసుకొచ్చి విక్రయించడం వైరల్ గా మారింది.. సోషల్ మీడియాలో ‘వెరైటీ ఫార్మర్’గా పేరుగాంచిన సుజిత్ ఎస్పీ.. అసాధారణ విధానాల్లో వ్యవసాయం చేస్తూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అతను తన వినూత్న వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైవిధ్యమైన పంటల సాగు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. అయితే.. ఈసారి,  వైరల్ అయిన వీడియో.. తని వ్యవసాయ నైపుణ్యం కు సంబందించినది కాదు.. అయన 44 లక్షలు విలువైన ఆడి A4 వచ్చి ఆకుకూరలు అమ్మడం ఇక్కడ వెరైటీ గా ఉంది. ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అతను తాజా బచ్చలికూరను పండిస్తున్నట్లు చూపించినప్పుడు సుజిత్  తన తొలినాళ్లలో సాధారణ జీవన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆపై […] - [ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం... రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..](https://vandebhaarath.com/hamar-flix-studio-tulsi-village/): ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్లదే హవా.. ఏదో సరదాకు వీడియోలు తీయడం కాకుండా.. అదే ప్రధాన ఉపాధిగా ఎంచుకుంటూ ఎంతో మంది విజయం సాధిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రత్యేక గ్రామం ఉంది. ఆ ఊరికి వెళ్తే అడుగడుగునా యూట్యూబర్లే కనిపిస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలోని తులసి అనే గ్రామం యూట్యూబర్లకు ప్రసిద్ధి చెందింది. 10వేల జనాభా గల ఈ గ్రామంలో ప్రతీ వీధిలో ఇద్దరో ముగ్గురో యూట్యూబర్లు ఉన్నారు. రాయ్‌పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఈ తులసి గ్రామం ఉంది. ఈ గ్రామంలో 1100 మంది యూట్యూబర్‌లు ఉన్నారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా చురుకుగా ఉంటున్నారు. అయితే యూట్యూబ్ లో అద్భుతమైన కంటెంట్ తో వీడియోలు చేస్తున్న యువతను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తులసి గ్రామంలో కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సాహకంగా జిల్లా యంత్రాంగం ఆధునిక పరికరాలతో  కూడిన స్టూడియోను ఏర్పాటు […] - [Ujjain minor rape case : నా కొడుకుకి మరణ శిక్ష విదించండి.. ఉజ్జయిని మైనర్ రేప్ కేసులో తండ్రి..](https://vandebhaarath.com/ujjain-minor-rape-case/): Ujjain minor rape case  మూడు రోజుల తర్వాత 12 సంవత్సరాల వయస్సు గల బాలిక గాయపడిన స్థితిలో నగర వీధుల్లో నడుస్తూ కనిపించిన మూడు రోజుల తర్వాత భరత్ సోనీని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది ఉజ్జయిని: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన నిందితుడి.. తండ్రి శుక్రవారం తన కుమారుడికి ఉరిశిక్ష విధించాలని కోరాడు.. మరోవైపు న్యాయవాదులు ఎవరూ కోర్టులో అతని తరపున వాదించకూడదని స్థానిక బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ఆటో రిక్షా డ్రైవర్ భరత్ సోనీని గురువారం అరెస్టు చేశారు. “ఇది సిగ్గుమాలిన చర్య, నేను అతనిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లలేదు, నేను నా కొడుకు కోపం పోలీసు స్టేషన్‌కు గానీ కోర్టుకు గానీ వెళ్లను. నా కొడుకు నేరం చేసాడు, కాబట్టి అతన్ని ఉరితీయాలి” అని అతని తండ్రి ఇక్కడ విలేకరులతో అన్నారు. […] - [తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ](https://vandebhaarath.com/pm-modi-to-launch-projects-in-telangana/): అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో అక్టోబర్‌ 1, 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (G.Kirshan Reddy) శుక్రవారం తెలిపారు. తన మహబూబ్‌నగర్ పర్యటనలో మోదీ రూ.13,545 కోట్లతో ప్రాజెక్టులను ప్రారంభిస్తారని, నిజామాబాద్‌లో రూ.8,021 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM Modi) రెండు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రధాని అయిన తర్వాత గత తొమ్మిదేళ్లలో కేంద్రం వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 9 […] - [ఓ వ్యక్తికి రెండేళ్లుగా కడుపునొప్పి, ఎక్స్ రే చూసి బిత్తరపోయిన డాక్టర్లు.. కడుపులో నుంచి ఏకంగా వంద వస్తువులు](https://vandebhaarath.com/man-eats-screws-earphones/): పంజాబ్ లో ఓ ఊహించని ఘటన జరిగింది. పంజాబ్‌లోని మోగాలోని ఓ ఆసుపత్రి వైద్యులు గురువారం ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా కడుపులో నుంచి వచ్చిన వస్తువులను చూసి షాక్ కు గురయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ, రాఖీలను బయటకు తీశారు. . 40 ఏళ్ల వ్యక్తి రెండు రోజులుగా వికారం, వాంతులు, తీవ్ర జ్వరం కడుపు నొప్పి(Stomach Pain)తో బాధపడుతూ.. మోగాలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరాడు. అతని కడుపు నొప్పి తగ్గకపోవడంతో, అతని నొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులు అతని కడుపుపై ​​ఎక్స్-రే స్కాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్స్ రే రిపోర్ట్ చూసిన వైద్యులు బిత్తరపోయారు. స్కాన్‌లో మనిషి కడుపులో అనేక లోహ వస్తువులు ఉన్నట్లు తేలింది. మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన శస్త్ర చికిత్స అనంతరం అతడి శరీరంలోని నుంచి సుమారు 100కు పైగా వస్తువులను వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. అతని కడుపులోంచి బయటకు […] - [Amazon Great Indian Festival sale 2023 : భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఈ ఏడాది అతిపెద్ద సేల్స్ ప్రారంభించనున్న అమేజాన్..](https://vandebhaarath.com/amazon-great-indian-festival-sale-2023/): వచ్చే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ (Amazon Great Indian Festival sale 2023) తేదీని ముందే ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబరు 8న ప్రారంభం కానుంది. అయితే ఈ ఫెస్టివ్ సేల్స్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎప్పటిలాగే ఒకరోజు ముందుగా అంటే అక్టోబరు 7 అర్ధరాత్రి నుంచే ‌ముందస్తుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఇ-కామర్స్ దిగ్గజం తన వెబ్‌సైట్‌లో కొన్ని ముందస్తు డీల్స్, డిస్కౌంట్లను కూడా టీజ్ చేసింది. SBI కార్డ్ హోల్డర్లు.. ఉత్పత్తులపై 10 శాతం ఇన్ స్టాండ్ డిస్కౌంట్ పొందగలరు. ఈ సేల్ లో మొబైల్‌లు, యాక్సెసర్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అలాగే, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, మరిన్నింటిపై 75 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు. ఇ-కామర్స్ కంపెనీ వివిధ మొబైల్ ఫోన్‌లు, ఉపకరణాలు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, […] - [ Viral Video : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్  ](https://vandebhaarath.com/elephant-heartwarming-video/): Elephant heartwarming video : ఏనుగు.. దాని సంరక్షకుడికి మధ్య ఉన్న అందమైన బంధాన్ని క్యాప్చర్ చేసిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హృదయాలను గెలుచుకుంది. తనను వదిలి వెళ్లిపోతున్న సంరక్షకుడిని ఓ ఏనుగు అడ్డుకోవడం ఈ వీడియో చూపిస్తుంది. బైక్ పై వెళ్లిపోతున్న మావటిని అడ్డుకొని ఏనుగు తన తొండాన్ని తోకను ఉపయోగించుకొని సంరక్షకుడిని తనతో అట్టిపెట్టునేందుకు యత్నించింది. ఈ వీడియో చూసినవారందరూ ఒక మావటికి ఏనుగుకు మధ్య ఉన్న ప్రేమానుబంధంపై పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS) అధికారి అనంత్ రూపనగుడి X (ట్విట్టర్)లో షేర్ చేశారు. “ఏనుగు, దాని సంరక్షకుని మధ్య బంధం – అది అతనిని వెళ్ళనివ్వదు!” వీడియోతో పాటు కాప్షన్ రాశారు, ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి. ఏనుగు తన ట్రంక్‌తో తన సంరక్షకుడి(caretaker)ని కౌగిలించుకుని, తను వదిలి వెళ్లిపోవడాన్ని ఏమాత్రం అంగీకరించదు. వీడియోలో మావటిని మరో […] - [Flipkart Big Billion Days Sale 2023.. అక్టోబర్ 8 నుంచి షురూ.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తోపాటు అన్నింటిపైనా భారీ డిస్కౌంట్లు..](https://vandebhaarath.com/flipkart-big-billion-days-sale-2023/): దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion Days Sale 2023) ప్రకటించింది. అయితే ఈ సేల్స్ బొనాంజా తేదీలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభమై అక్టోబర్ 15న ముగుస్తుంది. Apple iPhone కొనుగోలుదారులు ఈ సేల్ కోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఐఫోన్‌లను అత్యంత తక్కువ ధరకు లభించే సేల్స్ ఈవెంట్ ఇదే.. గత సంవత్సరం, Apple iPhone 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉండగా, ఈ సంవత్సరం, Flipkart సేల్స్ లో Apple iPhone 14తో పాటు iPhone 13ని నమ్మశక్యం కాని తగ్గింపుతో అందిస్తుందని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభమైనప్పటికీ, ఇకామర్స్ ప్లాట్‌ఫాం తన అధికారిక సైట్‌లో […] - [ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..](https://vandebhaarath.com/ujjain-incident-2/): ujjain incident : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై రక్తమోడతూ అర్ధనగ్నంగా వీధుల్లో సాయంకోసం అర్థిస్తూ కనిపించిన హృదయవిదారక ఘటన అందరినీ కలిచివేసింది. అయితే అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఆటో డ్రైవర్‌ను మధ్యప్రదేశ్ పోటీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు . అరెస్టయిన ఆటో డ్రైవర్ రాకేష్ (38)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా లభించిందని తెలిపారు. అనంతరం ఆటోపై రక్తపు మరకలు ఉండడంతో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించలేదు. బాధితురాలు సహాయం కోసం వీధుల్లో నడిచిన ప్రాంతాల్లో సుమారు […] - [జనవరి 2024 వరకు రామ మందిరం పక్కనే అయోధ్య విమానాశ్రయం సిద్ధం](https://vandebhaarath.com/ayodhya-airport/): అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం జనవరి 2024 నుండి కార్యకలాపాలు ప్రారంభించబడుతుంది మరియు అదే సమయంలో రామ మందిరంతో పాటు నిర్మాణం పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Temple) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆలయం పక్కనే పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం (Maryada Purushottam Shri Ram Airport )పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కాగా మొదటి కమర్షియల్ విమాన కార్యకలాపాలు జనవరి 2024లో ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. “ఇదే సమయంతో పోటాపోటీగా రామ మందిర నిర్మాణంతో పాటు విమానాశ్రయం కూడా పూర్తవుతుంది” అని ఒక అధికారి చెప్పారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారుల ప్రకారం.. మొదటి దశలో అయోధ్య విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన కార్యకలాపాలు, […] - [భూకంప హెచ్చరికలను ఇక స్మార్ట్‌ఫోన్‌లలోనే చూడొచ్చు.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న గూగుల్ ](https://vandebhaarath.com/android-earthquake-alerts-system/): న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని సెన్సార్లను ఉపయోగించి భూకంపాల తీవ్రతను ముందుగానే గుర్తించి  prajalaku భూకంప హెచ్చరికలను జారీ చేసే సేవలను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు గూగుల్.. బుధవారం తెలిపింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC)తో సంప్రదించి Google భారతదేశంలో “”Android Earthquake Alerts System” ని ప్రవేశపెట్టింది. “ఈరోజు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC)తో సంప్రదించి, మేము  భారతదేశంలో Android భూకంప హెచ్చరికల వ్యవస్థను తీసుకురాబోతున్నాం.  ఈ ప్రయోగం ద్వారా, మేము Android వినియోగదారులకు భూకంపాలు సంభవించే ముందు ఆటోమేటిక్ గా..  హెచ్చరికలను అందించడానికి ప్రయత్నిస్తున్నాము.” అని గూగుల్ ఒక బ్లాగ్‌లో పేర్కొంది. ఈ అలర్ట్ సర్వీస్.Android 5 తదుపరి  ఆపరేటింగ్ సిస్టమ్ లకు అందుబాటులో ఉంటుంది. Android Earthquake Alerts System”  […] - [మధ్యప్రదేశ్ లో ఘోరం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధుల్లో నడుస్తూ.. సహాయం కోరిన బాధితురాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో](https://vandebhaarath.com/ujjain-incident/): ujjain incident : మధ్యప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.. 12 ఏళ్ల బాలిక చిరిగిన దుస్తులతో వీధిలో నడుచుకుంటూ వస్తున్న షాకింగ్ వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది . ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బద్ నగర్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. రక్తపు మరకలతో తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాలికకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు చలించిపోయి ఎంతటి ఘోరం అంటూ.. కన్నీరు పెడుతున్నారు. ఎన్డీటీవీ షేర్ చేసిన క్లిప్ లో, 12ఏళ్ల బాలిక అత్యాచారం తర్వాత రక్తస్రావం అవుతూ సహాయం కోసం ఇంటింటికీ వెళుతున్నట్లు కనిపిస్తుంది. అత్యంత దయనీయ పరిస్థితి చూసి కూడా అక్కడున్న ప్రజలు చూస్తూ ఉండిపోయారు కానీ బాధితురాలికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వీడియోలో ఆమె సహాయం కోరినప్పుడు ఒక వ్యక్తి ఆమెను తరిమికొట్టడం.. గుండెను దహించి వేస్తోంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నుంచి 15 కిలోమీటర్ల […] - [Bank holidays in October 2023 : 12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి](https://vandebhaarath.com/bank-holidays-in-october-2023/): Bank holidays in October 2023 :  అక్టోబరు నెలలో బ్యాంకులు కొన్ని రోజులు మూతపడనున్నాయి. వచ్చే నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనులు మొదలుపెట్టే ముందు ఒకసారి ఈ సెలవుల జాబితాను పరిశీలించండి. అక్టోబరులో బ్యాంకులకు రికార్డు స్థాయిలో సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి అన్ని జాతీయ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు దినాలలో బ్యాంకులకు మూసివేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ సెలవులను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ప్రకారం, అక్టోబర్ 2023లో 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. అక్టోబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు సెలవుల లిస్ట్ అక్టోబర్ 2 (సోమవారం)- గాంధీ జయంతి – జాతీయ సెలవు అక్టోబర్ 12 (ఆదివారం)- నరక చతుర్దశి అక్టోబర్ 14 (శనివారం)- మహాలయ- కోల్‌కతాలో బ్యాంకులు మూసివేయనున్నారు. […] - [Liquor Prices in India : దేశంలోనే లిక్కర్ ధరలు ఎక్కడ ఖరీదు.. ఎక్కవ చవక..? అసలు కారణమేంటీ..](https://vandebhaarath.com/liquor-prices-in-india/): Liquor Prices in India : ప్రభుత్వాలకు అతి ప్రధానమైన ఆదాయ వనరు మద్యమే.. మద్యం ప్రియుల పుణ్యమాని ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. దేశంలో అత్యధిక మంది మద్యం తాగే రాష్ట్రంగా మన తెలంగాణ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ మద్యం ధరలు ఎంత పెంచినా కూడా తాగడం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా డిసెంబర్‌ నుంచి నూతన మద్యం పాలసీ అమలుల్లోకి రానుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశం లేదు. అయితే.. ఎన్నికల తర్వాత పెరగొచ్చని తెలుస్తోంది. ఆంధ్రాలోనూ మద్యం ధరలు భారీగానే ఉన్నాయి. తెలంగాణ ధరలకన్నా ఎక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాల వారు తెలంగాణ నుంచే మద్యం తీసుకెళుతున్నారు. దేశంలో మద్యం ధరలు ఎక్కడ తక్కువ ఉంటాయో మీకు తెలుసా… అత్యధిక ధరలు ఎక్కడ ఎందుకీ వ్యత్యాసం అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మనదేశంలో Goa పర్యాటకానికి స్వర్గదామం… ఆహ్లాకరమైన సముద్ర తీరం, బీచ్‌లకు […] - [Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్](https://vandebhaarath.com/inner-ringroad-case/): Inner Ringroad Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఏపీ సిఐడి నిందితుడిగా చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Nara lokesh In Inner Ringroad Case: ఆంధ్రప్రదేశ్ అమరావతి (Amravathi) ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేశ్ (Nara Lokesh))  పేరును చేర్చింది. ఈమేరకు నారా లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లను మార్చారని సిఐడి(CID) ఆరోపణలు చేస్తోంది. సింగపూర్‌ కన్సల్టెన్సీకి మాస్టర్‌ ప్లాన్ తయారు చేసే బాధ్యతలను అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని సీఐడీ […] - [Manipur violence: అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా.. సోషల్ మీడియాలో కలకలం రేపిన ఫోటోలు](https://vandebhaarath.com/manipur-violence-2/): Manipur violence: జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు మణిపురి విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమావడం సంచలనం రేపింది.. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి.. ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు నేలపై కూర్చున్నట్లు చూపించారు, వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తున్నారు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థులు విగతజీవులుగా  పడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.విద్యార్థులను 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్‌గా గుర్తించారు. ఈ చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత, విద్యార్థుల కిడ్నాప్  హత్యకు పాల్పడిన వారందరిపై వేగంగా చర్యలు తీసుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రజలకు హామీ ఇచ్చారు. జులై 2023 నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులు ఫిజామ్ హేమ్‌జిత్, 20, హిజామ్ లింతోంగంబి (17)ల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ కేసును […] - [Rozgar Mela 2023 : ఈరోజు కొత్తగా చేరిన 51,000 మంది ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ](https://vandebhaarath.com/rozgar-mela-2023/): Rozgar Mela 2023 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌మెంట్లకు సుమారు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌(Appointment Letters)లను పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరగనుంది. రిక్రూట్‌మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలలో జరుగుతోంది. కొత్త రిక్రూట్‌లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ, ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం వంటి వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో కొత్త ఉద్యోగులు చేరనున్నారు. “రోజ్‌గార్ మేళా(Rozgar Mela 2023) అనేది.. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రధాన మంత్రి ఆలోచనకు అనుగుణంగా వేసిన ఒక అడుగు. రోజ్‌గార్ మేళా.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, యువతకు వారి సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం […] - [రాస్ట్రంలో త్వ‌ర‌లో ఎయిర్ అంబులెన్స్‌లు..](https://vandebhaarath.com/air-ambulance/): వైద్యఆరోగ్యశాఖ మంత్రి హ‌రీశ్‌రావు వెల్లడి 10 ఏండ్ల‌లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఆరోగ్య సూచీలో 3వ ర్యాంక్‌కు చేరుకున్నాం.. వైద్యారోగ్య శాఖ‌కు రూ. 12,364 కోట్ల బ‌డ్జెట్ పెట్టుకున్నాం.. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌యాల‌సిస్ కేంద్రాలు  నిమ్స్‌లో ఉచితంగా చిన్న పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు.. హైద‌రాబాద్ : త్వరలో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్సులను (Air Ambulance ) ప్రవేశపెట్టబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా హెలికాప్టర్ ద్వారా వారిని ఆస్పత్రులకు తరలిస్తామని, కేవలం కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను నిరుపేదలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి తెలిపారు. రవీంద్రభారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ 10ఏళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు సోమ‌వారం విడుద‌ల చేశారు. ఇదే వేదికపై 310 మంది ఫార్మసిస్టులకు మంత్రి హ‌రీశ్‌రావు (Harish […] - [సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల](https://vandebhaarath.com/ckm-college-warangal/): కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యం Warangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ కళాశాల యాజమాన్యానికి అందజేశా రు. వరంగల్ తూర్పులోని సీకేఎం కళాశాలను ప్రభుత్వప రం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా సీకేఎం కళాశాలను ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేసిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆచార్య చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనం ­తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అంతిమంగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా ప్రభుత్వం అడుగులు […] - [వైరల్ వీడియో: జైలర్ పాటకు ఈ చిన్నారి అదిరిపోయే పర్ఫార్మెన్.. అందరూ వావ్ అనాల్సిందే..](https://vandebhaarath.com/jailer-viral-video/): Jailer Viral Video:  వినోద ప్రపంచంలో సంగీతం, నృత్యానికి.. సరిహద్దులు లేవు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం “జైలర్” విషయంలో అలాంటిదే ఉంది. ఈ సినిమా పాటకు సంబంధించిన వైరల్ డ్యాన్స్ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. జైలర్ సినిమాలోని ‘నువు కావాలయ్యా ’ పాటలో తమన్నా భాటియా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ను చూసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో మంది అనుకరిస్తున్నారు. ఈ క్రేజీ డ్యాన్స్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. ఒక చిన్నారి ” నువు కావాలయ్యా.. ” అనే పాటకు వేసిన స్టెప్పులు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. తన వయసుకు మించిన ప్రతిభను కనబరిచి ఆ చిన్నారి పాటలోని సాహిత్యాన్ని నేర్పుగా అనుకరిస్తూ మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులు వేసింది. ఈ  వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చేయగా ఎంతో మంతి హృదయాలను దోచుకుంటోంది. 136k పైగా లైక్‌లను పొందింది. చిన్నారి వీడియోపై నెటిజన్లు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. […] - [వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..](https://vandebhaarath.com/bihar-patna-crime-news/): పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించనందుకు ఓ దళిత మహిళను తీవ్రంగా కొట్టి వివస్త్రను చేసి బలవంతంగా మూత్రం తాగించారు. సభ్య సమాజం చీదరించుకునే ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.9,000 రుణానికి రూ.1,500 వడ్డీ చెల్లించనందుకు దళిత మహిళపై దాడి చేసి, బట్టలు విప్పి, బలవంతంగా మూత్రం తాగించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనలో మహిళ తలకు గాయమై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధిత మహిళ తలపై గాయమై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులకు సమాచారం అందిందని డీఎస్పీ ఫతుహా ఎస్ యాదవ్ తెలిపారు. కేవలం రూ.1500 వడ్డీ చెల్లించకపోవడంతోనే ఇంతటి దారుణానికి పాల్పడారని తెలిపారు. బాధిత మహిళ శనివారం రాత్రి పోలీస్ స్టేషన్‌కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులోని […] - [మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్](https://vandebhaarath.com/musi-river-bridges/): Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ‌తుల్ల‌గూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తుచేశారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికికూపంగా మారిం ది. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయని.. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలిపారు. నిధులు పెరిగినా ప‌ర‌వాలేదు… హైద‌రాబాద్ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్క‌రించాలి. శాశ్వతంగా, దీర్ఘ‌కాలికంగా ఉండేలా బ్రిడ్జిల నిర్మాణం […] - [11 రాష్ట్రాలలో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం.. రైళ్ల వివరాలు ఇవీ..](https://vandebhaarath.com/vande-bharat-express-trains-2/): Vande Bharat Express trains : దేశంలోని 11 రాష్ట్రాల్లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. తొమ్మిది వందే భారత్ రైళ్ల వివరాలు హైదరాబాద్-బెంగళూరు (Hyderabad-Bengaluru) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) (Vijayawada-Chennai ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయపూర్-జైపూర్ (Udaipur-Jaipur ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరునెల్వేలి-మధురై-చెన్నై(Tirunelveli-Madurai-Chennai  )వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పాట్నా-హౌరా (Patna-Howrah ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాసరగోడ్-తిరువనంతపురం (Kasaragod-Thiruvananthapuram ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూర్కెలా- భువనేశ్వర్-పూరీ (Rourkela- Bhubaneswar-Puri) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాంచీ-హౌరా (Ranchi-Howrah) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జామ్‌నగర్-అహ్మదాబాద్ (Jamnagar-Ahmedabad ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ […] - [మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య](https://vandebhaarath.com/up-crime-news/): Crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ముగ్గురు బిడ్డలను అనాథలు చేసి.. భార్యాభర్తలు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు.. మహిళపై సామూహిక అత్యాచారం జరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది! ఉత్తర్​ ప్రదేశ్​ రాష్ట్రం బస్తి జిల్లా (Basti district) లోని ఓ గ్రామంలో.. 30ఏళ్ల వ్యక్తి.. తన 27ఏళ్ల భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుల వయస్సు 8 ఏళ్లు- ఆరేళ్లు, అలాగే ఏడాది వయస్సు ఉన్న కుమార్తె ఉంది. సెప్టెంబర్​ 20 అర్ధరాత్రి వీరి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దారుణ ఘటనను ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. ప్రాణాలను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజు పిల్లలు పాఠశాలకు రెడీ చేసి వీరిద్దరూ విషం తాగారు. గదిలో నుంచి బయటకు వచ్చి మేం చనిపోతున్నామని పిల్లలకు […] - [Gold and Silver Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..](https://vandebhaarath.com/gold-and-silver-prices-today/): Gold and Silver Prices Today: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తరచూ పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. సెప్టెంబరు 24న ఆదివారం బంగారం ధర ₹ 10 పెరిగింది . వెబ్‌సైట్ గుడ్‌రిటర్న్స్ ప్రకారం, ఒక గ్రాము 22K బంగారం ధర ₹ 5,495 కాగా 24K బంగారం ధర ₹ 5,995 గా ట్రేడ్ అవుతుంది. దేశంలో బంగారం ధరలు ఆదివారం కూడా స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ.100 పెరిగి.. రూ. 54,950కి చేరింది. శనివారం ఈ ధర రూ. 54,850గా ఉంది. అలాగే 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ.1,000 పెరిగి.. రూ. 5,49,500గా ఉంది. ఒక గ్రామ్​ […] - [Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..](https://vandebhaarath.com/shweta-wildliferescuer-viral-video/): మనకెదురుగా ఏదైనా పాము కనిపించిందటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఓ యువతి మాత్రం విష సర్పాలను చాలా నైపుణ్యంతో ఈజీగా బంధించి సురక్షిత ప్రాంతాల్లోకి వదిలి వాటి ప్రాణాలను కాపాడుతోంది. ఆమె పాములను పడుతున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. శ్వేతా సుతార్ అనే పేరు(shweta wildliferescuer )తో ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ధైర్యవంతురాలైన యువతి ఇంటర్నెట్‌లో దూసుకుపోయింది. ఆశ్చర్యపరిచేలా పాములను పట్టుకునే నైపుణ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు విస్మయానికి గురవుతున్నారు. shweta wildliferescuer ఇన్‌స్టాగ్రామ్  లో  ఓ వీడియోను పరిశీలిస్తే.. ఒక మాల్ లో ఒక పెద్ద పాము దాగి ఉందని తెలిసి ఈ యువతి అక్కడికి వెళ్లింది.  ప్రశాంతతతో పాములను బంధించే పరికరాన్ని పట్టుకొని ఆ సరీసృపాన్ని రక్షించడానికి లోపలికి అడుగులు వేసింది. కొద్దిసేపటికే ప్రశాంతంగా పామును తన చేతితో పట్టుకొని దుకాణం నుండి బయటకు వస్తుంది. దానిని ఒక పైపులాంటి […] - [ Truecaller : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫీచర్లు.. సరికొత్త రీబ్రాండింగ్ తో..](https://vandebhaarath.com/truecaller-rebranding/): Truecaller: మనకు తెలియని వ్యక్తుల నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి కాలర్ IDని గుర్తించడానికి చాలా మంది ‘ట్రూకాలర్‌’ యాప్‌ ను ఉపయోగిస్తుంటారు. స్పామ్ కాల్స్‌ ను గుర్తించి వాటిని బ్లాక్ చేయడం దీని స్పెషాలిటీ. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ట్రూకాలర్ కొత్తగా పలు ఫీచర్లను జోడించింది. గూగుల్ ప్లే లేదా ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్‌ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్‌ (truecaller rebranding) ప్రకటించింది. కొత్త యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తో పనిచేసే సెర్చింగ్, యాంటీ ఫ్రాడ్ ఫీచర్ యూజర్లకు లభిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనివల్ల ఏదైనా నంబర్ కోసం వెతుకుతున్నప్పుడు.. లేటెస్ట్‌ గా మార్చిన పేరుని తక్షణమే తెలుపుతుందని పేర్కొంది. ఈ యాప్ ఆయా నంబర్లను 3 రంగుల్లో వర్గీకరిస్తుంది. సాధారణ పేరు మార్పునకు నీలం, అనుమానాస్పదంగా కనిపిస్తే పసుపు, మోసపూరిత లేదా స్కామర్ కార్యకలాపాలను గుర్తిస్తే ఎరుపు రంగు […] - [మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు... పోలీసుల ఎంకౌంటర్ లో హతం..](https://vandebhaarath.com/ayodhya-encounter/): లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ ఎక్స్‌ప్రెస్‌ రైలు లో మహిళా కానిస్టేబుల్‌పై అత్యంత దారుణంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు అనీస్..  పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అయోధ్యలోని పురా కలందర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు చనిపోగా ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. మరో ఇద్దరు నిందితులునిందితులు ఆజాద్, విషంభర్ దయాల్‌లను ఇనాయత్ నగర్‌లో అరెస్టు చేశారు. మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించారని, ఆమె వారిని అతికించిందని నిందితులు తెలిపారు. దీని తర్వాత, వారు సామూహికంగా మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి, ఆమె తలను కిటికీ కేసి కొట్టి పగులగొట్టారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగా.. వారు ఆమెను బెర్త్ కిందకు నెట్టివేశారు… అనంతరం  అయోధ్యలో రైలు పూర్తిగా ఆగకముందే ముగ్గురు నిందితులు పారిపోయారు. - [Motorola Edge 40 Neo: మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.](https://vandebhaarath.com/motorola-edge-40-neo/): Lenovo యాజమాన్యంలోని మోటొరోలా బ్రాండ్ నుంచి సరికొత్త 5G  స్మార్ట్‌ఫోన్‌ Motorola Edge 40 Neo 5G గురువారం భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఎడ్జ్-సిరీస్ కొత్త ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగు MediaTek Dimensity 7030 SoC ప్రాసెసర్ తో రన్ అవుతుంది. మోటరోలా ఎడ్జ్ 40 నియో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. Motorola Edge 40 Neo ఇతర వాటితో పాటు Realme 10 Pro+ , iQoo Neo 6, Samsung Galaxy M53 5G వంటి వాటితో పోటీ పడుతుంది.. Motorola Edge 40 Neo ధర భారతదేశంలో Motorola Edge 40 Neo బేస్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.23,999. […] - [30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం](https://vandebhaarath.com/womens-reservation-bill/): భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.  చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా  215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా ఓటు వేయలేదు. అయితే రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో సగానికిపైగా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే బిల్లు పూర్తి చట్టంగా మారుతుంది. కాగా ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్లు అమలు కావడానికి సంవత్సరాలు పడుతుంది. తర్వాతి జనాభా గణంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్యయ్యాకే మహిళా రిజర్వేషన్ (Women’s Reservation Bill) అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సుమారు 10 గంటల […] - [నిమిషాంబదేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం](https://vandebhaarath.com/satyanarayana-swamy-vratham/): Warangal:  వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం సాయంత్రం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని(satyanarayana swamy vratham) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీలో కొలువుదీరిన నిమిషాంబదేవి ఆలయంలో వేదపండితులు కల్యాణ్ సమక్షంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలపించిన భక్తిగీతాలు అందరనీ అలరిచాయి. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా నిమిషాంబదేవి ఆలయంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కల్యాణ్ తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. అభయాంజనేయస్వామి ఆలయంలో నేడు మహాన్నదానం కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 22న శుక్రవారం మధ్యాహ్నం మహాన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. […] - [ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..](https://vandebhaarath.com/adi-shankaracharya-statue/): Adi Shankaracharya Statue :  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓంకారేశ్వర్ లో 8వ శతాబ్దానికి చెందిన గొప్ప వేద పండితులు, గురువు ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం ‘Statue of Oneness’ )’ అని పేరుపెట్టారు. ఈ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున గల ఓంకారేశ్వర్ లోని మాంధాత పర్వతంపై నిర్మించారు. అనేక లోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం 54 అడుగల ఎత్తైన పీఠంపై ఉంది. దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం) అని పేరుపెట్టారు. ఓంకారేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శివుడిని ఆరాధించే పవిత్ర క్షేత్రం ఇది. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఓంకారేశ్వర్ లో ఓ మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహం కోసం రూ.2,141.85 కోట్ల ప్రాజెక్టుకు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. నర్మదా నది […] - [మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..](https://vandebhaarath.com/hyderabad-bengaluru-vande-bharat-express/): హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Vande Bharat Express) ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు(Bengaluru) నగరాలను వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. . సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 25 నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి ఈ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తోపాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. రైలు నెంబరు 20703 కాచిగూడ – యశ్వంత్‌పూర్‌(Yeswantpur ) కాచిగూడ( Kacheguda )లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 […] - [ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి](https://vandebhaarath.com/telangana-cmo-whatsapp-channel/): Telangana CMO WhatsApp channel :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకునే పనిలో పడింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) వాట్సాప్ చానెల్ (WhatsApp) ను ప్రారభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సీఎంవో నుంచి వెలువడే ప్రకటనలను ప్రజలకు చేరవేస్తుంది. ఈ ఛానెల్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలు, ముఖ్య సమాచారాన్ని సాధారణ ప్రజలకు వేగంగా చేరేలా చేస్తుంది. CMO ఛానెల్‌ ద్వారా ప్రజలు CMO నుండి తాజా అప్ డేట్స్ ను చూడవచ్చు. CMO వాట్సాప్ ఛానెల్‌ని IT డిపార్ట్‌మెంట్ లోని డిజిటల్ మీడియా విభాగం, ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం (CMPRO) నిర్వహిస్తుంది.  QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ప్రజలు  ఛానెల్‌లో చేరవచ్చు. CMO ఛానెల్‌లో ఇలా  చేరవచ్చు. 1. WhatsApp అప్లికేషన్ తెరవండి. 2. మొబైల్‌ ఫోన్ వాట్సప్ లో  […] - [ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్](https://vandebhaarath.com/noida-crime-news/): న్యూఢిల్లీ: నోయిడా(Noida)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ నుంచి అప్పుగా తీసుకున్న రూ.3వేలు చెల్లించకపోవడంతో వెల్లుల్లి వ్యాపారని కొట్టి, బలవంతంగా బట్టలు విప్పి ఊరేగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఏజెంట్‌తో సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వెల్లుల్లి వ్యాపారి నెల క్రితం కమీషన్ ఏజెంట్ సుందర్ నుంచి రూ. 5,600 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఆదియాస్ అని పిలిచే ఈ ఏజెంట్లు రైతులకు, కొనుగోలుదారులకు మధ్య మధ్యవర్తులుగా ఉంటారు. మార్కెట్లో క్రయవిక్రయాలపై వీరికి పట్టు ఉంటుంది. అయితే సోమవారం వ్యాపారి రూ.2,500 తిరిగి ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు కొంత సమయం అడిగాడు. దీంతో ఆగ్రహం చెందిన సుందర్.. ఇద్దరు కూలీలకు ఫోన్ చేశాడు. వారు వెల్లుల్లి విక్రేతను ఒక దుకాణంలోకి తీసుకువెళ్లారు, అతన్ని బలవంతంగా బట్టలు […] - [Viral Video : బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు.. ఇక ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ పడదు..](https://vandebhaarath.com/traffic-light-viral-video/): అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అధిక జనాభా నగరాలు, పట్టణాల్లో వాహనదారులు తరచుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారు. వాహనాన్ని అతివేగంతో నడపడం,రాంగ్ రూట్లో దూసుకెళ్లడం, హెల్మెట్ ధరించకపోవడం వంటివి నిత్యం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి వారి వల్ల చాలాసార్లు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఫలితం ఉండడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బైక్ రైడర్ హెల్మెట్ ధరించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ లో గ్రీన్ లైట్ వెలిగేలా ప్రత్యేకమైన హైటెక్ ట్రాఫిక్ లైట్లను తయారు చేశారు. తాజాగా ఈ ట్రాఫిక్ లైట్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చూడగానే ఈ వీడియో వాస్తవికంగా అనిపించకపోగా, గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించినట్లు అనిపించినా, ఈ వీడియో ద్వారా చూపించిన సరికొత్త కాన్సెప్ట్ ప్రశంసించదగ్గదే.. ఇటీవల ట్విట్టర్ ఖాతా @TansuYegenలో ఒక వీడియో పోస్ట్ వైరల్ అయింది. ఇందులో ప్రత్యేకమైన ట్రాఫిక్ లైట్ […] - [రూ. 599 ధరతో జియో ఎయిర్‌ఫైబర్ విడుదలైంది.. అదిరిపోయే ప్లాన్లు.. ఆఫర్లు.. 16కుపైగా ఓటీటీలు..](https://vandebhaarath.com/jio-airfiber/): టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నజియో ఎయిర్ ఫైబర్ (jio airfiber ) వచ్చేసింది.  రిలయన్స్ సంస్థ  హైదరాబాద్,  అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణెతో సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈరోజు (సెప్టెంబర్ 19న) ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య  సమావేశం (AGM) సందర్భంగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. అలాగే 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను, 16 ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి? ఇది 5G ఆధారిత వైర్‌లెస్ WiFi సర్వీస్.. అత్యంత వేగంతో గృహ, వ్యాపార అవసరాలకు ఇంటర్నెట్ ను అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేబుల్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్స్‌కు ప్రత్యామ్నాయంగా జియో కొత్తగా దీనిని తీసుకొచ్చింది. ప్రస్తుతం […] - [TS TRT recruitment 2023:  సెప్టెంబర్ 20 నుంచి 5089 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ.. త్వరపడండి..](https://vandebhaarath.com/ts-trt-recruitment-2023/):   TS TRT recruitment 2023:  డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ తెలంగాణ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. schooledu.telangana.gov.in. టీచర్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్‌లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేయడానికి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించనుంది. TS TRT రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు: 5089 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. TS TRT రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము రూ.1000. ఎక్కువ పోస్ట్‌లకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్కో పోస్ట్‌కు రూ.1000 చెల్లించాలి . TS TRT రిక్రూట్‌మెంట్ 2023: ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకునేందుకు schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి ముందుగా […] - [TS EDCET 2023 Counselling : BEd అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవిగో..](https://vandebhaarath.com/ts-edcet-2023-counselling/): మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్‌ను సెప్టెంబర్ 18న సోమవారం విడుదల చేసింది. BEd కోర్సుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్. 30. ఆసక్తి గల అభ్యర్థులు edcet.tsche.ac.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, 2023–2024 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల BEd కోర్సులో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం అన్‌రిజర్వ్డ్ (జనరల్) కేటగిరీ నుండి రూ.800, SC, ST కేటగిరీ అభ్యర్థులు రూ.500 నాన్-రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 30న తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ చెల్లింపుతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసేందుకు సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ ఫిజికల్ […] - [vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.](https://vandebhaarath.com/vinayaka-chavithi/): Vinayaka Chavithi: వరంగల్: వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా సామాగ్రి కొనుగోళ్లలో నిమగ్నమై పోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ (Vinayaka Chavithi vratham) గురించి.. ఈ కథను విన్నా.. చదివినా.. నీలాపనిందలకు దూరంగా ఉండొచ్చని సాక్షాత్తూ శ్రీకృష్ణుడు తెలిపాడు. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుని.. నిందలకు దూరంగా ఉందాం.. వినాయకుడి చరిత్ర (Vinayaka Chavithi story) వినాయక చవితి పండుగ (Ganesh chathurthi) రోజు కచ్చితంగా వినాయక వ్రత కథ చదవాల్సిందే.. లేదా వినాల్సిందే అంటున్నారు వేద పండితులు. దీనివల్ల భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. వినాయక వ్రతకథ చదివేవారు.. లేదా పూజల్లో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై వేసుకోవాలి.ఇప్పుడు కథలోకి వెళ్దాం.. పురాణాల ప్రకారం… తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి […] - [ఆ నగరంలో ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులకు 30శాతం డిస్సౌంట్ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా..](https://vandebhaarath.com/pm-modi-birthday/): గుజరాత్‌లోని సూరత్‌లోని సుమారు 1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ఆదివారం  తమ వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఆటో రిక్షా డ్రైవర్ల ఈ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ  మాట్లాడుతూ.. సూరత్ లో  “1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టినరోజు (Pm Modi Birthday)న 30 శాతం తగ్గింపును ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ 73వ పుట్టినరోజున 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందిస్తున్నసందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని బీజేపీ నేత అన్నారు. auto-drivers discounts to passengers వెయ్యి మంది డ్రైవర్లు 30 శాతం తగ్గింపుతో పాటు, 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందించి మోదీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫలితంగా ఈ రోజు వారి ప్రయాణికులకు ఉచిత రైడ్‌లను అందిస్తారు. ప్రధానమంత్రి పుట్టినరోజున, బిజెపి ‘సేవా పఖ్వారా’ (Sewa […] - [ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష ](https://vandebhaarath.com/haryana-kaithal-rape-and-murder-case/): గత ఏడాది ఏడున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 22 ఏళ్ల కామాంధుడికి హర్యానా(Haryana)లోని కైతాల్‌(Kaithal)లోని కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. దోషి, పవన్ కుమార్ అలియాస్ మోని, ఊరగాయల వ్యాపారి. కాగా పవన్ కుమార్ కు మరణశిక్ష విధిస్తూ కోర్టు దీనిని అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా పేర్కొంది. “ఇలాంటి అసహ్యకరమైన, హేయమైన చర్యకు పాల్పడే వ్యక్తికి జీవించే హక్కు లేదు” అపరాధి బాలికపై క్రూరంగా ప్రవర్తించిన తీరు సహించలేనిది.” అని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి గగన్‌దీప్ కౌర్.. ఉరి శిక్షను ఖరారు చేస్తూ వ్యాఖ్యానించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మృతురాలి కుటుంబీకులకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రత్యేక పోక్సో కోర్టు ప్రకటించింది . “దాడి క్రూరత్వం, చనిపోయిన చిన్నారిపై అత్యాచారం, హత్య, దహనం చేసిన అనాగరిక విధానం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదనను పరిగణనలోకి తీసుకుంటే, […] - [7 ఏళ్ల క్రితం గుడిలో చోరీ అయిన మీ బూట్లను గుర్తించడానికి స్టేషన్ కు రండి.. ఫిర్యాదుదారుడికి పోలీసుల ఫోన్](https://vandebhaarath.com/trending-and-viral-news/): మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఏడేళ్ల క్రితం గుడి బయట చోరీకి గురయిన బూట్ల జతను గుర్తించడానికి పోలీసులు ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి పిలిచారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన మహేంద్ర కుమార్ దూబే దాదాపు ఏడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలోని సన్వారియా సేఠ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అతని బూట్లు చోరీకి గురయ్యాయి. దీంతో జనవరి 14, 2017న మన్సఫియా పోలీస్ స్టేషన్ లో అతను లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని అలాగే వదిలేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం, మహేంద్ర దూబేకి పోలీసు స్టేషన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆలయంలో చోరీ అయిన కొన్ని జతల బూట్లు స్వాధీనం చేసుకున్నట్లు కానిస్టేబుల్ ఖుబ్‌చంద్ అతనికి కాల్ చేసి చెప్పాడు. వారిలో తన బూట్లను గుర్తించాలని కోరారు. ఈ కాల్ వెనుక కారణం […] - [తప్పిపోయిన వారిని సురక్షితంగా ఇంటికి తిరిగి రప్పించే QR కోడ్- పెండెంట్లు](https://vandebhaarath.com/qr-code-enabled-pendants/): QR code-enabled Pendants :  మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆధునిక టెక్నాలజీ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోయిన సందర్భాల్లో  బాధితుల కుటుంబాలతో సంప్రదించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి సొంత చిరునామా గురించి చెప్పుకోలేరు.. అలాంటివారి కోసం కొత్తగా వచ్చిన ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ QR కోడ్- కలిగిన లాకెట్టు.  చక్కగా ఉపయోగపడుతుంది.  బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ లాకెట్ సాయపడుతుంది. దివ్యాంగులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు (senior citizens) రోజువారీ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి వారు తమను తాము మరచిపోతుంటారు. ప్రత్యేకించి  వారు తమ ఇళ్ల నుండి బయటికి వచ్చినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారితప్పిపోయే ప్రమాదాలు ఎదురవుతాయి. వీరి ఆచూకీ కనుగొనడం కుటుంసభ్యలుకు ఆందోళన కలిస్తుంది. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు 24 ఏళ్ల డేటా […] - [మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?](https://vandebhaarath.com/yashobhoomi-telugu/): ఢిల్లీలో అంతర్జాతీయస్థాయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో  సెంటర్ 8 అంతస్తుల్లో కన్వెన్షన్ హాళ్లు, బాల్ రూం, మీటింగ్ హాల్స్ 8.9లక్షల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రం 17న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం న్యూఢిల్లీ : అత్యంత ఆకర్షణీయ నిర్మాణాలు, పర్యాటక క్షేత్రాలకు నిలయమైన ఢిల్లీలో మరో అద్భుత నిర్మాణం యశోభూమి (YashoBhoomi) అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరు 17వ తేదీ ఆదివారం నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యశోభూమి పేరుతో నిర్మించిన అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇది ఫేజ్ 1 ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) ‘అని పిలుస్తారు. దేశంలో సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రధానమంత్రి ఆలోచనతో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల ప్రాజెక్ట్ వైశాల్యం, మొత్తం 1.8 లక్షల చదరపు మీటర్ల కంటే […] - [అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.](https://vandebhaarath.com/man-found-alive-before-cremation/): ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన లక్నో: హత్యకు గురైన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ముజఫర్‌నగర్‌ (Muzaffarnagar)  జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆగస్టు 31న 18 ఏళ్ల వయసున్న మోంటూ, అదే వయసు గల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. అయితే తమ కుమార్తెను మోంటు కిడ్నాప్ చేసినట్లు ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ జంట ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ బృదాలను ఏర్పాటు చేశారు. కాగా, సెప్టెంబర్ 13న మోంటూ కుటుంబ సభ్యులకు మీరట్‌ (Meerut) పోలీసులు ఫోన్ చేశారు. కాలువలో తల లేని యువకుడి మృతదేహం లభ్యమైందని దానిని గుర్తించాలని పిలిపించారు. దీంతో వెంటనే మార్చురీకి తల్లిదండ్రులు వెళ్లారు. మృతదేహంపై టాటూను చూసి […] - [ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు:](https://vandebhaarath.com/ap-crime-news/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు సమాచారం అందించారు. అన్నమయ: ఆంధ్రప్రదేశ్ అన్నమయ జిల్లాలో శుక్రవారం ఉదయం జీపు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, పదకొండు మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. “ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించారు” అని మేతంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగబాబు ANIకి తెలిపారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లారీ కడప నుంచి చిత్తూరుకు వెళ్తుండగా, మరోవైపు జీపులో 16 మంది యాత్రికులు తిరుమలకు వెళ్లి కర్ణాటకలోని బెళగావికి […] - [Nipah Virus : కేరళలో 5 నిపా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 700 మంది, 77 మంది హై-రిస్క్](https://vandebhaarath.com/nipah-virus/): కేరళ (kerala) లో నిఫా వైరస్ భయాందోళన సృష్టిస్తోంది. నిపా సోకిన పేషెంట్‌తో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త బుధవారం పాజిటివ్‌ తేలడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌ల ( Containment zones )ను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించింది. నిఫా రోగులతో కాంటాక్ట్ అయిన వారి సంఖ్య 700గా ఉండడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ 700 మందిలో 77 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో Nipah Virus అప్‌డేట్‌లు 1. హై రిస్క్ ఉన్న నిపా రోగులు తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. 2. కోజికోడ్‌లో పండుగలు, ఫంక్షన్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధించారు. 3. కోజికోడ్ జిల్లా (Kozhikode district) లోని వడకర తాలూకాలోని తొమ్మిది […] - [హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య తర్వాత ఏం జరిగింది..? కాసీం రజ్వీ కథ ఎలా ముగిసింది..?](https://vandebhaarath.com/hyderabad-nizam-and-kasim-razvi/): ఆధునిక హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ 1948 ఒక మలుపు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలు భారత యూనియన్ లో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరాకరించాడు. అతడి ప్రైవేట్ సన్యమైన కాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు తెలంగాణ ప్రాంతంలో రెచ్చిపోయారు. వారి ఆగడాలకు హద్దులేకుండా పోయింది. దీంతో అప్పటి భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13న హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య చేపట్టింది. తర్వాత నిజాం రాజ్యం భారతీయ యూనియన్ లోవిలీనమైంది. పదవీచ్యుతుడైన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌పై భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.. కానీ హైదరాబాద్ ప్రధాని లైక్ అలీ, అతని మంత్రివర్గంలోని సభ్యులను గృహనిర్బంధంలో ఉంచారు. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ, అతని సహచరులపై హత్య, దహనం, దోపిడి వంటి వివిధ కేసులలో అరెస్టు చేశారు. నెహ్రు నేతృత్వంలోని ఇండియన్ యూనియన్ కు హైదరాబాద్ సంస్థానం […] - [పరకాల అమరధామం : తెలంగాణలో జలియన్‌వాలాబాగ్](https://vandebhaarath.com/amaradamam-parakala/): భారత్‌లో తెలంగాణ విలీనం కాకముందు అసలేం జరిగింది? తెలంగాణలోని పరకాలలో నిజాం పరిపాలన (hyderabad nizam) కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించిందని చరిత్రకారులు చెబుతుంటారు. నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు ఇక్కడ మారణహోమానికి తెగబడ్డారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం లభించిన తర్కాత నిజాం రాజ్యంలోనూ జాతీయ పతాకం ఎగురవేసేందుకు అనేక యత్నాలు జరిగాయి. అయితే వాటిని అణగదొక్కేందుకు రజాకార్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల వీరోచిత పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా పరకాల(Parakala)లోని అమరధామం నిలుస్తుంది. పరకాల ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే.. భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ తెలంగాణ (Telangana) ప్రాంతానికి మాత్రం రాలేదు. ఈ ప్రాతం నిజాం, రజాకార్ల ఆధీనంలోనే ఉంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. 1945-46 కాలంలో.. […] - [అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం](https://vandebhaarath.com/inter-state-thieves-arrest/): వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2కోట్లు విలువైన 2కిలోల 380 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు, రూ.5.20 లక్షల విలువైన 14 గంజాయి ప్యాకెట్లు, పిస్టల్, కారు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు రూ.5వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్బర్ ఖురేషి(ఘజియాబాద్,ఉత్తరప్రదేశ్), కపిల్ జాటోవు (మీరట్), మహ్మద్ షరీఫ్ (ఘజియాబాద్), ఎండి జాద్ ఖాన్(ఘజియాబాద్) ఉన్నారు. అరెస్టు వివరాలను వరం గల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 5న వరంగల్ మట్టెవాడ, హన్మకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్ మెంట్లో తాళం వేసిన ఉన్న 8 ఇళ్లలో పెద్ద మొత్తంలో బంగారు, […] - [బస్సును ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి, 12 మందికి గాయాలు](https://vandebhaarath.com/11-killed-in-rajasthan-bus-accident/): భరత్పూర్:రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జాతీయ రహదారిపై బస్సును ట్రక్కు ఢీకొనడంతో  11 మంది మరణించారు.  12 మంది గాయపడ్డారు. బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జిపై నుంచి బస్సు బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది.. బస్సు డ్రైవర్ తోపాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనుక నిలబడి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో. ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని దిహోర్‌కు చెందినవారు. - [అత్యాధునిక 3nm A17 బయోనిక్ చిప్ తో iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లు లాంచ్ అయ్యాయి..](https://vandebhaarath.com/iphone-15-pro-max/): ఐఫోన్ వేరియంట్ల స్పెసిఫికేషన్లు, ధరలు యాపిల్ కంపెనీ నుంచి ఏదైనా కొత్త ప్రాడక్ట్ వస్తుందంటే చాలు.. మార్కెట్లో అంది సంచలనమే అవుతుంది.  లేటెస్ట్ ట్రెండ్‌కి తగినట్లు యూత్ తోపాటు అన్నికోరుకునే అద్భుతమైన ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్లను అట్రాక్ట్ చేస్తోంది యాపిల్ కంపెనీ.. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది.  iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లను ఆపిల్ మంగళవారం రాత్రి కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ లో ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు కంపెనీ అత్యాధునిక A17 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. అవి యాపిల్ వాచ్ అల్ట్రాలో కనిపించేలా ఉండే ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌తో అమర్చబడి ఉంటాయి. iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడల్‌లు గత మోడళ్లలో కాకుండాUSB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉన్నాయి. టాప్-ఆఫ్-లైన్ మోడల్ మెరుగైన జూమ్ పనితీరు […] - [వీడియో: ఆటో డ్రైవర్.. చాకచక్యంగా మోసం చేశాడు.. పోలీసులకు చిక్కాడు..](https://vandebhaarath.com/bengaluru-auto-driver-scams-bangaldeshi-vlogger/): బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. బంగ్లాదేశ్ వ్లాగర్‌ని చాకచక్యంగా మోసం చేసి కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను కోల్‌కతాకు చెందిన ఒక వ్లాగర్ ఎక్స్‌ (ట్విటర్‌ )లో షేర్ చేసి బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేయడంతో ఈ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. కోల్‌కతా వ్లాగర్ మృత్యుంజయ్ సర్దార్ ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. “బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అతడి స్నేహితురాలితో కలిసి బెంగళూరు పర్యటనకు వచ్చారు. బెంగళూరు ప్యాలెస్’ ను సందర్శించిన తరువాత ఓ ఆటో ఎక్కగా ఆటో డ్రైవర్ చార్జీ చెల్లించే విషయంలో మోసం చేశాడు. బంగ్లాదేశ్ కు చెందిన వ్లాగర్.. MD ఫిజ్ మాట్లాడుతూ.. తాను, అతని స్నేహితురాలు బెంగళూరులో ఆటోలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆటోడ్రైవర్‌తో మాట్లాడగా.. ఆటో మీటర్‌ చార్జీతో ఎక్కించుకునేందుకు అంగీకరించాడు. వారు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, ఛార్జీ రూ.320 చూపించింది. వ్లాగర్ తన పర్సు నుంచి రూ.500 నోటును తీసి […] - [వీడియో: పగిలిపోయిన మద్యం బారెల్.. వీధుల్లో నదిలా ప్రవహించిన రెడ్ వైన్](https://vandebhaarath.com/portugal-red-wine-viral-video/): పోర్చుగీస్ లోని ఓ చిన్న పట్టణం సావో లోరెంకో డి బైరోలోని వైన్ తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. దీంతో భారీగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించింది. 600,000 గ్యాలన్ల మద్యాన్ని నిల్వచేసిన బారెల్స్ ఊహించని విధంగా కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. నదీ మాదిరిగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించిన దృశ్యాలను కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో సోవో లోరెంకో డి బైరో అనే చిన్న పట్టణంలోని ఓ వీధిలో ఎర్రటి ద్రవం ప్రవహిస్తున్నట్లు చూపించాయి. లీకేజీ అయిన వైన్ ఒలింపిక్-స్విమ్మింగ్ పూల్‌లో నిండి ఉండవచ్చు వైన్ వీధులమీదుగా ప్రవహించడంతో అధికారులు వైన్‌ని ఆపడానికి ప్రయత్నించారు. అనాడియా ఫైర్ డిపార్ట్‌మెంట్ వరదను ఆపివేసి సెర్టిమా నదిలో కలవకుండా దూరంగా మళ్లించింది. అక్కడి నుంచి వైన్ ప్రవాహం సమీపంలోని పొలంలోకి వెళ్లిందని స్థానిక మీడియాను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ⚡️Red […] - [వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు](https://vandebhaarath.com/libya-floods/): Libya floods : తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో భారీ వరదలు తుఫాను కారణంగా సుమారు 2,000 మంది మరణించారు. వేలాది మంది వరదల్లో గల్లంతయ్యారు. తూర్పు లిబియాను నియంత్రించే లిబియా నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధి అహ్మద్ మిస్మారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ డెర్నా నగరంపై ఆనకట్టలు కూలిపోవడంతో ఈ విపత్తు సంభవించిదని, భవనాలు, ఇళ్లు పూర్తిగా సముద్రంలోకి కొట్టుకుపోయాయని తెలిపారు. తప్పిపోయిన వారి సంఖ్య 5,000-6,000గా పేర్కొన్నారు. అంతకుముందు సోమవారం, ఈ ప్రాంతంలోని రెడ్ క్రెసెంట్ సహాయ బృందం అధిపతి డెర్నా మరణాల సంఖ్య 150 ఉందని, 250కి చేరుకుంటుందని అంచనా వేశారు. ట్రిపోలీలో, విభజించబడిన దేశంలో దేశాధినేతగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల అధ్యక్ష మండలి..  అంతర్జాతీయ సమాజాన్ని సహాయం కోరింది. సమాంతర తూర్పు ఆధారిత పరిపాలన అధిపతి ఒసామా హమద్ స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ, 2,000 మందికి పైగా మరణించారు.. వేలాది మంది తప్పిపోయారు. తుఫాను గత […] - [అయ్యప్ప దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్‌..](https://vandebhaarath.com/kerala-christian-priest-rev-manoj/): శబరిమల పుణ్యక్షేత్ర సందర్శన కోసం సేవకుడి లైసెన్స్‌ వదులుకున్న రెవరెండ్‌ మనోజ్‌ తిరువనంతపురం: ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకున్న ఓ చర్చి ఫాదర్ (Christian pries)‌.. సేవకుడిగా తనకున్న లైసెన్సును (Church licence) వదులుకున్న ఘటన కేరళలోని (Kerala) తిరువనంతపురంలో చోటుచేసుకుంది. రెవరెండ్‌ మనోజ్‌ కేజీ అనే ఫాదర్ ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియాలో (Anglican Church of India) పనిచేస్తున్నారు. ఆయన కేరళలోని ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని (Sabarimala Temple) సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇతర స్వామి భక్తుల మాదిరిగానే ఆయన కూడా మండల దీక్ష స్వీకరించి కొనసాగిస్తున్నారు. న్నారు. సెప్టెంబరు 20న అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. అయితే దీనిపై స్థానికంగా దుమారం రేగడంతో చర్చి సేవల నుంచి తప్పుకున్నారు. మతాల కంటే దేవుడు అనే భావనకే తాను ప్రాధాన్యమిస్తానని ఇస్తానని మనోజ్‌ చెప్పారు. తన దీక్ష గురించి తెలిసి చర్చి వర్గాలు తనను వివరణ కోరాయని, దీంతో వారిచ్చిన […] - [మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి](https://vandebhaarath.com/how-to-make-clay-ganesh-idol/): ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుల విగ్ర‌హాల‌(eco-friendly-ganesha)ను వినియోగించాలి. మీకు అందుబాటులో మట్టి విగ్రహాలు అమ్మకానికి లేకుంటే  మీ ఇంట్లోనే మీరే స్వయంగా మ‌ట్టితో చక్కని గణపతి ప్రతిమను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే పర్యావరణ ప్రేమికులు మ‌ట్టి విగ్ర‌హాల‌ను చాలా చోట్ల ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ విగ్ర‌హాలు లభించనివారు  బాధపడాల్సిన అవ‌స‌రం లేదు. ఎందు కంటే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తూ మీ ఇంట్లోనే మీరు కూడా మ‌ట్టితో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రి ఆ విగ్ర‌హం తయారీ గురించి తెలుసుకుందామా.. ! మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు మట్టి, నీరు, రంగుల కోసం ప‌సుపు, కుంకుమ‌ మొదటి దశ: మీకు అందుబాటులో ఉండే ఏదైనా తోట మట్టిని తీసుకోండి. అది పూర్తిగా ఆరనివ్వండి. అందులో రాళ్లను తొలగించండి. ఈ పొడి మట్టిని జల్లెడ పట్టండి. చిన్నచిన్న కంకర, చిన్న రాళ్ల నుంచి సన్నని […] - [పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..](https://vandebhaarath.com/ganesh-chaturthi-2023/): Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ  సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి.. భవిష్కత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల (clay ganesha idol) నే కొనుగోలు చేయండి.. మట్టి  వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా అనాదిగా వస్తున్న పురాతన సంప్రదాయాన్ని గౌరవించినవాళ్లం కూడా అవుతాం. కొన్ని దశాబ్దాల క్రితం వినాయక విగ్రహాలను మట్టి (బంక మట్టి), గడ్డిని వంటి సహజమైన వనరులతో తయారు చేసేవారు. ఆ తర్వాత విగ్రహాన్ని పసుపు వంటి సహజ, సేంద్రియ రంగులతో అలంకరించేవారు కానీ కానీ ప్రస్తుతం POP (ప్లాస్టర్ ఆఫ్ పారిస్), థర్మకోల్, ప్లాస్టిక్ వంటి మట్టిలో కలిసిపోని, నీటిలో కరిగిపోని పదార్థాలతో విగ్రహాలను అత్యంత అందంగా రూపొందిస్తున్నారు. కంటికి ఇంపుగా జీవం ఉట్టిపడేలా […] - [చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ](https://vandebhaarath.com/sircilla-handloom-worker/): ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సును పురస్కరించుకొని రాజన్న సిరిసిల్లకు జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు తన ప్రతిభతో అద్భుతమైన కళారూపాన్ని తయారు చేశాడు. ఈ చేనేత కార్మికుడు జి20 సదస్సులో దేశాధినేతల చిత్రాలు, భారతీయ చిహ్నాన్ని రెండు మీటర్ల పొడవు గల వస్త్రంపై చూడచక్కగా నేశాడు తెలంగాణలోని రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు (sircilla handloom worker) వెల్ది హరి ప్రసాద్ దేశ విదేశాలకు చెందిన G20 నాయకులను రెండు మీటర్ల క్లాత్ పై నేయడం ద్వారా తన అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2 మీటర్ల పొడవు ఉన్న ఈ ఫాబ్రిక్ పై భారతీయ చిహ్నం, జీ20 లోగోను కూడా చూపుతుంది. హరి ప్రసాద్ రెండు మీటర్ల పొడవు వస్త్రం పూర్తి చేయడానికి అతనికి వారం రోజులు పట్టింది. ఈ కళాఖండంలో PM మోడీ, హిందీ ఫాంట్‌లో అల్లిన ‘నమస్తే’ అని రాసి ఉన్నాయి. ప్రసాద్ తన కళాఖండాన్ని […] - [Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !](https://vandebhaarath.com/pawan-kalyan/):   Pawan Kalyan : విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైటెన్షన్ నెలకొంది. అనుమంచిపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను..  ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అడ్డుకునేం దుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసైనికులు వాటిని తొలగించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. అనుమంచిపల్లి సమీపంలో మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో తీసుకు వెళ్తున్నారు. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం […] - [యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..](https://vandebhaarath.com/uttar-pradesh-crime-indecent/): Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనను మొత్తం వీడియో తీసి ఆమె కాబోయే భర్తకు పంపారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీ పోలీసుల కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ (Bareilly) జిల్లాకు చెందిన ఓ దళిత యువతి (Dalit womam) తన ముస్లిం స్నేహితురాలికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా సెప్టెంబరు‌ 2న ఓ కేఫ్ కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ క్రమంలో దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలు చెప్పిన కేఫ్‌ వద్దకు వెళ్లింది. అయితే, అప్పటికే తన స్నేహితురాలి వెంట ఇద్దరు ముస్లిం యువకులు కూడా […] - [చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..](https://vandebhaarath.com/chittoor-accident/): చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్‌ చేస్తున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెక్ పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్‌ చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి వుంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే తెలుపు రంగు వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఉంచి పనులు చేసుకుంటున్నారు. అతివేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇదే రోడ్డుపై వస్తున్న కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదానికి […] - [రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య](https://vandebhaarath.com/kerala-news/):   కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సజిన్ మహమ్మద్ వయనాడ్‌లోని ఒక కళాశాలలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ చదువుతున్నాడు. కాగా గత మంగళవారం మధ్యాహ్నం అతని మోటార్‌సైకిల్‌ను జీపు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మహ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొడుకు తన కుమారుడి మృతదేహాన్ని స్వీకరించేందుకు షీజా బేగం భర్త, బంధువులు వాయనాడ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కొడుకును తలుచుకుంటూ మనస్తాపానికి గురైన తల్లి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మొత్తం కుటుంబాన్నే ఛిద్రం చేస్తాయి. ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. అలాంటి ఆలోచన […] - [Fire-Boltt నుంచి మరో సరికొత్త స్మార్ట్ వాచ్](https://vandebhaarath.com/fire-boltt-phoenix-amoled-ultra-ace/): ఫైర్-బోల్ట్ (Fire-Boltt ) కంపెనీ భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అయిన ఫీనిక్స్ అమోలెడ్ అల్ట్రా ఏస్‌ (Fire-Boltt Phoenix AMOLED Ultra Ace) ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ముఖ్య స్పెసిఫికేషన్లలో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఇన్ బిల్ట్ గేమ్‌లు, 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. మెటాలిక్ స్ట్రాప్, మూడు రంగులతో అందుబాటులో ఉంది. స్మార్ట్ వాచ్ బోట్, నాయిస్ వంటి బ్రాండ్‌తో పాటు ఇతర మోడళ్లతో పోటీపడుతుంది. Fire-Boltt Phoenix AMOLED Ultra Ace స్పెసిఫికేషన్‌లు కొత్త స్మార్ట్‌వాచ్ 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 700 నిట్‌ల  మాగ్జిమమ్ బ్రైట్ నెస్, 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. వృత్తాకార స్క్రీన్ చుట్టూ మెటాలిక్ చట్రం ఉంటుంది. స్మార్ట్ వాచ్‌లో మెటాలిక్ స్ట్రాప్ కూడా ఉంది. ఇది వాచ్ కు […] - [ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..](https://vandebhaarath.com/best-movie-streaming-sites-free-2023/): ఈ మధ్య కాలంలో మనం సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. తెలియని వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని చూడాల్సిన అవసతరం లేదు. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరైనా తమకు ఇష్టమైన సినిమాలను చూడటానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ అప్లికేషన్‌లలో కొన్ని నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+Hotstar), హులు(Hulu) వంటివి చాలా పాపులర్ అయ్యాయి. అయితే, ఈ అప్లికేషన్‌లన్నింటినీ ఉపయోగించడానికి, మీరు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు, మీరు ఒక్క పైసా కూడా చెల్లించకుండానే ఉచితంగా సినిమాలను స్ట్రీమింగ్ చేసే ప్లాట్‌ఫారమ్‌లు చాలానే ఉన్నాయని మీకు తెలుసా..? పైగా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఏదీ కూడా చట్టవిరుద్ధం కాదు. మీరు రిజిస్ట్రేషన్ లేకుండానే సినిమాలను స్ట్రీమ్ చేయగల ఉత్తమ ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌ల జాబితాను […] - [గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..](https://vandebhaarath.com/nala-deaths-in-hyderabad/): Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం  వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ  ప్రయాణానికి అనుకూలమైన వాగులుగా మారుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా వర్షాకాల భయాలు, కష్టాలు దూరం కావడం లేదు. పెరిగిపోతున్న […] - [ఈ మహిళ నిజాయితీకి హ్యాట్సాఫ్.. రైలులో తన గొర్రె పిల్లలకు కూడా టికెట్ తీసుకుంది..](https://vandebhaarath.com/train-tickets-for-goats/): రైళ్లలో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో కొందరు ఎవరేం పట్టించుకోలరులే అనుకొని టికెట్ లేకుండానే దర్జాగా రైలెక్కుతారు. రైలులో టీసీ (టికెట్ కలెక్టర్) వచ్చిప్పుడు చూసుకుందాంలే.. అని తేలికగా తీసుకుంటారు. ఈ విధంగా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో జనం టికెట్ లేకుండానే తమ గమ్యస్థానాల్లో దిగి పోతుంటారు. అయితే రైళ్లలో మనుషులకే టికెట్ తీసుకోని నేటి కాలంలో రోజుల్లో.. ఓ వృద్ధురాలు.. తన పెంపుడు జంతువులకు కూడా లైలు టికెట్ తీసుకుని తన నిజాయితీని చాటుకుంది. ఒక వృద్ధురాలు తను పెంచుకుంటున్న రెండు మేకలతో రైలు ఎక్కింది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చిన ఆ మహిళను టికెట్ చూపించమని అడిగాడు. దీంతో ఆమె టీసీకి టికెట్ చూపించింది. టికెట్ ను చూసిన టీసీ..ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. టీసీకి ఇచ్చిన టికెట్ లో ముగ్గురికి టికెట్ తీసుకున్నట్లు కనిపించగా వెంటనే టీసీ ఆమెను ప్రశ్నించాడు. ముగ్గురు […] - [ఆ స్కూల్ లో పిల్లలు మధ్యాహ్నం పడుకుండే ఫీజు బాదుడే.. డెస్క్, చాపలు, బెడ్స్ ఇలా ఒక్కోదానికి ఒక్కోరేటు](https://vandebhaarath.com/schools-unusual-fee/): china: చైనాలోని ఒక ప్రైవేట్ ప్రైమరీ స్కూల్, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జిషెంగ్ ప్రైమరీ స్కూల్ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టి కొత్తరూల్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తరగతిగదుల్లో నిద్రపోయే పిల్లల కోసం అదనంగా ఫీజులు వసూలు చేయనున్నట్ల ప్రకటించింది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించిన ప్రకారం, చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీచాట్ ‌(WeChat) లో పాఠశాల నోటీసు స్క్రీన్‌షాట్ షేర్ చేసింది. అందులో ఛార్జీలను వివరించకుండా అనుబంధ రుసుములతో వసూలు చేయనున్నట్లు ఉంది. ఆ నోటీసు ప్రకారం, డెస్క్‌పై పడుకుంటే 200 యువాన్లు (US$28) వసూలు చేస్తారు. అయితే, తరగతి గదుల్లో చాపలపై నిద్రించడానికి విద్యార్థులకు 360 యువాన్లు (US$49.29) ఖర్చవుతుంది. ప్రైవేట్ గదులలో బెడ్‌లపై నిద్రిస్తే మొత్తం 680 యువాన్లు (US$93.10) ఖర్చు అవుతుందని పేర్కొని ఉంది. విద్యార్థులను చూసేందుకు ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతారు. పాఠశాల సిబ్బంది ఒకరు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. […] - [గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం... టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..](https://vandebhaarath.com/ttd-trust-board-meeting/): TTD Trust Board Meeting : యువ‌తీయువకుల్లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుంచి తొలి అడుగు వేస్తున్నామ‌ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇందులోభాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యవతకు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామి వారి బ్రే క్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌లా 1,116 సార్లు గోవింద నామాలు రాసిన‌వారికి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌ వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి మొదటి స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సమావేశలో తీసుకున్న కీలక నిర్ణ‌యాల‌ను ఛైర్మ‌న్ మీడియాకు వెల్లడించారు. – స‌నాత‌న ధ‌ర్మం, మాన‌వీయ, నైతిక విలువ‌లపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కేజీ నుంచి పీజీ వ‌ర‌కు విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20పేజీల్లో భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్ని పుస్త‌క ప్ర‌సాదంగా కోటి పుస్త‌కాలను […] - [Boat Wave Elevate Smartwatch : ఆపిల్ వాచ్ అల్ట్రా డిజైన్‌తో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది..](https://vandebhaarath.com/boat-wave-elevate-smartwatch/):   ఆపిల్ వాచ్ అల్ట్రా ( Apple Watch Ultra )ను పోలిన స్మార్ట్ వాచ్ ను బోట్ కంపెనీ విడుదల చేసింది. Boat Wave Elevate పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ 1.96-అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 500 నిట్‌ల బ్రైట్ నెట్ నెస్ అందజేస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది వినియోగదారులు 20 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో డయల్‌ప్యాడ్‌తో పాటు ఇన్ బిల్ట్ స్పీకర్, మైక్ ఉన్నాయి. ఇది 50కి పైగా స్పోర్ట్స్ ట్రాకింగ్‌ను అందిస్తుంది. ఇది ఆపిల్ వాచ్ అల్ట్రా లాంటి పట్టీని కూడా కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్ వంటి హెల్త్ ట్రాకింగ్ టూల్స్ కూడా కలిగి ఉంది. బోట్ వేవ్ ఎలివేట్ ధర భారతదేశంలో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,299. ఇది లాంచింగ్ […] - [మనదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు, విశేషాలు](https://vandebhaarath.com/top-sri-krishna-temples-in-india/): Top Sri Krishna Temples in India :  శ్రీకృష్ణుడు ప్రపంచంలోని గొప్ప తత్వవేత్త.. విష్ణువుని ఎనిమిదో అవతార పురుషుడు. ప్రపంచమంతా ఆయనను భక్తి ఆరాధనతో పూజిస్తుంది. శ్రీకృష్ణాష్టమి వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కృష్ణ దేవాలయాలు ఆధ్యాత్మిక పరిమళలాలను ఇనుమడింపజేస్తున్నాయి. భారతదేశం అద్భుతమైన శిల్పకళా వైభవంతో అనేక అందమైన కృష్ణ దేవాలయాలకు నిలయం. శ్రీకృష్ణుని ఆలయాల గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి. ఇస్కాన్ టెంపుల్, బృందావన్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర నగరమైన బృందావన్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON )  ఇస్కాన్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత అందమైన కృష్ణ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, రాధ కొలువుదీరి నిత్యం పూజలందుకుంటారు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలతో పాటు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. శ్రీ కృష్ణ దేవాలయం, గురువాయూర్, కేరళ (Kerala): ఈ […] - [ఇస్రో కౌంట్‌డౌన్‌ల సమయంలో స్వరం వినిపించిన మహిళా శాస్త్రవేత్త ఇకలేరు..](https://vandebhaarath.com/isro-scientist-valarmathi/): గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూత చెన్నై : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ల సమయంలో తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి (Valarmathi) ఇకలేరు. శనివారం ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో ఆమె చివరిసారిగా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు. తమిళనాడులోని అరియలూర్‌కు చెందిన వలర్మతి శనివారం సాయంత్రం గుండెపోటుతో చెన్నైలో మరణించారు. జూలై 14న ప్రయోగించిన అత్యంత విజయవంతమైన చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్‌గా నిలిచింది. . ISRO scientist Valarmathi మృతికి ISRO మాజీ డైరెక్టర్ డాక్టర్ PV వెంకటకృష్ణన్ X (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు. “శ్రీహరికోట నుండి ఇస్రో యొక్క భవిష్యత్తు మిషన్ల కౌంట్‌డౌన్‌లకు వలర్మతి మేడమ్ వాయిస్ ఉండదు. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్ ప్రకటన. […] - [Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత ...](https://vandebhaarath.com/krishna-janmashtami-2023/): Krishna Janmashtami 2023 : హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, అష్టమి రోహిణి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి 2023 కోసం ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ పండుగ ప్రాముఖ్యతను ఒకసారి పరిశీలిద్దాం. శ్రీ కృష్ణ జన్మాష్టమి చరిత్ర శ్రీ కృష్ణ జన్మాష్టమి, హిందూ మతంలో అతి ముఖ్యమైన పండుగ ల్లో ఒకటి. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం (అవతారం) అయిన శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా నిర్వహిస్తుంటారు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో సుమారు 5,000 సంవత్సరాల క్రితం మధురలో జన్మించాడు. ఆయన జీవిత కథ, భగవద్గీత, భాగవత పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచి ఉంది. కృష్ణాష్టమి అని ఎందుకు […] - [మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు](https://vandebhaarath.com/mandamarri-incident/): Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగపెట్టి ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొమురాజుల రాములుతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదీ జరిగింది. మంచిర్యాల(mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో మేకలను చోరీ చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో కట్టి వేలాడదీశారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజారు నివసిస్తున్నారు. […] - [నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..](https://vandebhaarath.com/telugu-viral-videos/): సాధారణ ప్రజలు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా చక్కని వేదికగా నిలుస్తోంది. చాలా మంది తమలో మరుగుపడిన నైపుణ్యాలను సోషల్ మీడియాలో చేయడం ద్వారా అవి క్షణాల్లోనే వైరల్ అయి ఊహించని విధంగా ఫేమ్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ తెలుగు మహిళ చేసిన అద్భుతమైన డాన్స్, మ్యాజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. @koteswari_kannan_official పేరుతో 49,000 మందికి పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్న మహిళ తన Instagram ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. నిండుగా చీర ధరించి మూడు చిన్న బంతులను గాలిలో ఎగురువేస్తూ ఒక రింగ్ తో హులా హూప్ చేస్తున్న వీడియో చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై పలువురు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. “ఆమె ప్రతిభకు తనదైన రీతిలో నిర్వచనం.. ట్రెండింగ్ పాటలకు ట్రెండింగ్‌ను సృష్టిస్తోంది” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. “ఒక పుస్తకాన్ని దాని కవర్‌ని బట్టి అంచనా వేయవద్దు” […] - [నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..](https://vandebhaarath.com/leopard-killed-a-four-year-old-girl/): Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. చిరుతపులి(leopard) నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపేసింది. ఉధంపూర్ జిల్లా (Udhampur District) లో శనివారం రాత్రి 7-8 గంటల మధ్య జరిగిన ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం అందుకున్న ఉధంపూర్ కంట్రోల్ రూమ్‌.. వెంటనే, బాలికను రక్షించడానికి ఒక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించింది. ఉదంపూర్‌లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ అధికారి రాకేష్ శర్మ మాట్లాడుతూ.. “రాత్రి 7-8 గంటల మధ్య, 4 ఏళ్ల బాలికను చిరుతపులి ఎత్తుకెళ్లింది. మాకు సమాచారం అందడంతో ఉదంపూర్ కంట్రోల్ రూమ్ నుంచి బృందాలను పంపించాం. “ఇది చాలా దురదృష్టకర సంఘటన, బాలిక కుటుంబానికి మేము అన్ని సహాయం చేస్తాము,” అన్నారాయన. జిల్లాలోని పంచారీ తహసీల్‌లోని అప్పర్ బంజలా గ్రామంలోని బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో స్థానికులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని శర్మ తెలిపారు. మరోవైపు చిరుతను […] - [వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్](https://vandebhaarath.com/warangal-cyber-police-station/): వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (warangal cyber police station) ను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరాలు (cyber crime) కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధంచిన ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వరంగల్ సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవసరమైన ప్రదేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా […] - [వైరల్ వీడియో: కారు పక్కసీట్లో భారీ ఎద్దుతో వెళ్లిన వ్యక్తి](https://vandebhaarath.com/giant-horned-bull-viral-video/): సోషల్ మీడియాలో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆశ్చర్యకరమైన ఈ వీడియో ఇంటర్నెట్‌లో క్షణాలలోనే వైరల్ అయింది. ఒక వ్యక్తి ముందు సీటులో ఊహించని ప్యాసింజర్ తో కలిసి కారు నడుపుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ వ్యక్తి తన పెద్ద కొమ్ములు కలిగిన భారీ ఎద్దుతో కారు నడిపాడు. ఇప్పుడు, ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, వేగంగా షేర్ అవుతోంది. ఆసక్తికరమైన కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. (Giant-Horned Bull viral video) ఈ వీడియోలో ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చూపిస్తుంది. ముందు సీటులో భారీ ఎద్దు ఉంది. ఎద్దు తల కారు కిటికీలోంచి బయటకు వస్తూ, రద్దీగా ఉండే నగరంలో ప్రయాణిస్తుంది. పోలీసులు అతడిని అడ్డుకొని ప్రశ్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాలను  అటుగా వెళ్తున్న వ్యక్తులు తమ ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Nebraska police pull over man with […] - [హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ఆదిత్య-ఎల్1 లాంచ్ ప్రత్యక్ష ప్రసారం](https://vandebhaarath.com/aditya-l1-mission/): Aditya-L1 launch: హైదరాబాద్ లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శనివారం ఆదిత్య-ఎల్1 లాంచ్ కుసంబంధించిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం (ఆన్‌లైన్) ద్వారా చూడవచ్చు. ‘సూర్యుడికి సంబంధించిన విశేషాలు, ఆదిత్య-ఎల్ 1 మిషన్’పై సైన్స్ చర్చ కూడా జరుగుతుందని బిఎమ్ బిర్లా సైన్స్ సెంటర్ అండ్ ప్లానిటోరియం(hyderabad birla planetarium) డైరెక్టర్ కెజి కుమార్ తెలిపారు. ” మధ్యాహ్నం 12 గంటలకు ‘Our Sun’ పై ఓపెన్ హౌస్ క్విజ్ కూడా నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు బిర్లా ప్లానిటోరియంకు వచ్చి లాంచ్‌ని వీక్షించవచ్చు.. తరువాత క్విజ్‌లో పాల్గొనవచ్చు,” అని తెలిపారు. ఆదిత్య L1 గురించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది సూర్యుడి వైపు వెళ్లేందుకు భారతదేశం నుంచి ఇది మొట్టమొదటి మిషన్. ‘ఆదిత్య’ అంటే సూర్యుడు అని, ఎల్1 అంటే లాగ్రాంజ్ పాయింట్ అని అర్థం. ఇది సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఏడు వేర్వేరు పేలోడ్‌లను తీసుకువెళుతుంది. వీటిలో నాలుగు సూర్యుడి […] - [రాజస్థాన్ లో ఘోరం: మహిళను వివస్త్ర చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు](https://vandebhaarath.com/rajasthan-pratapgarh-incedent/): రాజస్థాన్‌లో మరో దిగ్బ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో 21 ఏళ్ల గిరిజన మహిళను ఆమె భర్త, అత్తమామలు వివస్త్రను చేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఏడీజీ (క్రైమ్)ని సంఘటనా స్థలానికి పంపి, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సదరు మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, ఈ సంఘటన గురువారం జరిగిందని ధరియావాడ్ ఎస్‌హెచ్‌ఓ పెషావర్ ఖాన్ తెలిపారు. ఆమె అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసి ఘటన జరిగిన తమ గ్రామానికి తీసుకెళ్లారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఉమేష్ మిశ్రా తెలిపారు. ఆమె వేరే వ్యక్తితో ఉండడంతో ఆమె అత్తమామలు తట్టుకోలేకయారు. ఎడిజి (క్రైమ్) దినేష్ ఎంఎన్‌ని శుక్రవారం రాత్రి ప్రతాప్‌గఢ్‌కు వెళ్లి పరిశీలించారు. […] - [మదర్స్ డే వేడుకల్లో ఒంటరి తండ్రి తన కూతురి కోసం తల్లి వేషంలో వచ్చి..](https://vandebhaarath.com/mothers-day-celebrations/): తల్లి లేని చిన్నారిని ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు. అన్నీ తానై అపురూపంగా చూసుకుంటున్నాడు. పాపకు తల్లి లేదనే బాధ మనసులోకి రాకుండా ప్రేమగా పెంచుకుంటున్నాడు థాయిలాండ్ కు చెందిన 48ఏళ్ల ప్రాచ్చ దీబూ(Prachya Deebu). కుమార్తె పేరు  నట్టవాడీ కోర్ంజన్ (Nattawadee Kornjan) కాగా ప్రేమగా క్రీమ్ అని పిలుచుకుంటన్నాడు. అయితే ఇటీవల కూతురు చదువుకుంటున్న స్కూల్ లో మదర్స్ డే వేడుకలు జరిగాయి. అందరు పిల్లలు తమ తల్లులను తీసుకొచ్చారు. కానీ తన 15 ఏళ్ల కుమార్తెకు తల్లి లేకపోవడంతో అమె తరపు వారెవరూ హాజరుకాలేదు. ఇక్కడే దీబూ చేేసిన పని అందరి హృదయాలను కదిలించింది.  దీంతో తన కుమార్తె కోసం ఒక తల్లిమాదిరిగా మహిళ దుస్తులతో స్కూల్ కు వచ్చి తన కూతురితో కలిసి మదర్స్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. దీబు  పాఠశాలలో మాతృ దినోత్సవ వేడుక (Mother’s Day celebrations)లకు హాజరైనప్పుడు తన కుమార్తెతో కలిసి […] - [బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..](https://vandebhaarath.com/warangal-police-commissionerate-news/): వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ Warangal : బహిరంగంగా తల్వార్(కత్తి)ను తిప్పుతూ ప్రదర్శనలు ఇచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలం లో వరంగల్ కమిషనరేట్ పరిధి (warangal police commissionerate) లో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై ఎవరైనా వ్యక్తులు పుట్టిన రోజుల వేడుకల్లో గానీ ఇతర కార్యక్రమాల సమయాల్లో గానీ తల్వార్లను బహిరంగంగా ఎత్తిచూపడం, వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా పోస్టులు చేయొద్దని హెచ్చరించారు. అలాగే తల్వార్లు పట్టుకొని ఉన్న ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను నగరలోని కూడళ్లలో ఏర్పాటు చేయడం వంటి […] - [నిద్రలేవగానే ఎదురుగా కాలికి చుట్టుకొని ఉన్న కాలనాగు.. మూడు గంటలపాటు ప్రార్థనలు..](https://vandebhaarath.com/king-cobra-wrapped-around-womans-leg/): ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో అసాధారణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నిద్రలేస్తుండగానే ఆమె కాళ్లకు కాలనాగు చుట్టుకొని బుసలు కొడుతూ కనిపించింది. అంతే ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. అది ఎక్కడ కాటేస్తుందోనని భయాందోళనతోనే అది ప్రశాంతంగా వెళ్లిపోయేవరకు వేచి ఉంది. ధైర్యాన్ని కూడగట్టుకొని ఏకంగా మూడు గంటలపాటు అలాగే కూర్చుండిపోయింది. పాము తనంతట తానుగా వెళ్లిపోవాలని కదలకుండా ఉండిపోయింది. మూడు గంటలకు పైగా దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. వివరాల్లోకి వెళితే.. దహర్రా గ్రామంలోని తన తల్లి ఇంట్లో ఉన్న మిథ్లేష్ యాదవ్ సోమవారం ఉదయం తన కాలుపై ఏదో పట్టుకొని ఉన్నట్లు అనిపించింది. లేచి చూడగా ఓ రాచనాగు (కింగ్ కోబ్రా) తన కాలు చుట్టూ చుట్టుకొని ఉంది. వెంటనే ఆమె చేతులు జోడించి, క్షేమంగా విడిచిపెట్టాలని ప్రార్థించింది. “నేను నా ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తున్నాను. నేను మేల్కొన్నప్పుడు.. నా కాలుకు పాము చుట్టుకోవడం చూశాను. నేను పిల్లలను […] - [పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు](https://vandebhaarath.com/warangal-police-3/): Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర్వాత  […] - [Raksha Bandhan 2023 : రాఖీ పండుగ తేదీ, శుభ ముహూర్తం, చరిత్ర, ప్రాముఖ్యత](https://vandebhaarath.com/rakhi-festival/): Rakhi Festival : రక్షా బంధన్, లేదా రాఖీ పర్వదినం తోబుట్టువుల మధ్య అనుబంధాలకు ప్రతీక. ఈ పండుగ ఏటా శ్రావణ మాసంలో పూర్ణిమ తిథి (పౌర్ణమి రోజు) రోజున వస్తుంది. ఈ పర్వదినాన సోదరులు, సోదరీమణులు ప్రత్యేక పూజలు చేసి సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి, వారి నుదుటిపై తిలకం వేసి, వారి శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు అన్ని కాలాల్లో రక్షణగా నిలుస్తారని భావిస్తారు. వారికి కానుకలను అందజేస్తారు. అయితే ఇటీవల కాలంలో సోదరీమణులు కూడా ఒకరికొకరు మణికట్టుకు రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారు. రక్షాబంధన్ పండుగ ఏ రోజు.. ఆగస్టు 30 లేదా 31? What Is Rakhi Festival: దేశ ప్రజలు రాఖీ పర్వదినాన్ని జరుపునే సమయం ఆసన్నమైంది. అయితే ఈ సంవత్సరం రాఖీ రోజున తోబుట్టువులంతా వారి అన్నాదముళ్లకు ఎలాంటి రాఖీలు కట్టాలనే విషయమై పలు రకాలుగా […] - [నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్ అమలు..](https://vandebhaarath.com/haryana-nuh-shobha-yatra/): Nuh Shobha Yatra : హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ సోమవారం ‘శోభా యాత్ర’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యలో స్థానిక యంత్రాంగం భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరించింది. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠినమైన చర్యలను తీసుకుంటోంది. పోలీసు అనుమతి నిరాకరించినప్పటికీ, విశ్వహిందూ పరిషత్ (VHP) ఊరేగింపును నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నందున పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సెక్షన్ 144 విధించింది. నుహ్ జిల్లాలో ఎక్కడా గుమిగూడొద్దని ప్రజలను కోరింది. సెక్షన్ 144 విధింపు నుహ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అశ్విని కుమార్, జిల్లాలో సెక్షన్ 144 విధించినట్లు ప్రకటించారు. శోభాయాత్రకు దూరంగా ఉండాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, బ్యాంకులను మూసి వేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. యాత్రను ప్రచారం చేసేవారు సెక్షన్ 144ను ఉల్లంఘిస్తే శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీగా […] - [మణిపూర్ : మూడు ఇళ్లను దగ్గం చేసి, భద్రతా దళాల ఆయుధాలను లాక్కెళ్లిన దుండగులు](https://vandebhaarath.com/manipur-violence/):   manipur violence : మణిపూర్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ పలుచోట్ల అవాంఛిత ఘటనలు చోటుచేసుకుంటుననాయి. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు మూడు పాడుబడిన ఇళ్లను తగులబెట్టారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే, స్థానిక ప్రజలు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు., ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతించాలని డిమాండ్ చేయగా, రాష్ట్ర, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. తరువాత భద్రతా దళాలు గుంపును చెదరగొట్టడానికి కొన్ని రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి : మణిపూర్ అసలు చరిత్ర ఏమిటో మీకు తెలుసా..? మరో ఘటనలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు మాజీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కె రాజో నివాసానికి కాపలాగా ఉన్న […] - [ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..](https://vandebhaarath.com/warangal-police-commissionerate/): Warangal : ఆటోలో మర్చిపోయిన సూమారు రూ.12 లక్షల విలువ గల 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు. ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు వివరాలను వెల్లడించారు. శనివారం రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందగట్ల జోత్స్న వరంగల్ చౌరస్తా బట్టలతో పాటు తన ఇంటిలోని బంగారు ఆభరణాలకు మెరుగు పెట్టించుకొని ఆటోలో కాశిబుగ్గ చౌరస్తాలోదిగి ఇంటికి వెళ్లింది. కాగా బంగారు ఆభరణాల బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు మహిళ వెంటనే కాశిబుగ్గ చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎర్ర రవికి సమాచారం ఇచ్చింది. ఆయన తక్షణమే అప్రమత్తమైన హోంగార్డు తన మ్యాన్ ప్యాక్ ద్వారా ఇన్ స్పెక్టర్ వెంకన్నతో పాటు, మిగతా ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు […] - [మధ్యప్రదేశ్ లో దారుణం.. లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలని దాడి..](https://vandebhaarath.com/madhya-pradesh-news/): మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లైంగిక వేదింపుల కేసు ఉపసంహరించుకోకపోవడంతో బాధిత కుటుంబంలో ఓ యువకుడిని నిందితులు హత్య చేశారు. అడ్డువచ్చిన తల్లిని వివస్త్ర ను చేశారు. తనపై లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోకపోవడంతో ఓ నిందితులు బాధితులపై కక్ష పెంచుకున్నాడు. కేసు విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. ఈక్రమంలో నిందితుడు బాధితురాలి సోదరుడిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అడ్డువచ్చిన అతడి తల్లిని వివస్త్రను చేసి దాడిచేశాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2019లో బాధితురాలి సోదరి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిందితుడు విక్రమ్ సింగ్ ఠాకూర్ బాధితులతో వాగ్వాదం చేశాడు. కేసును ఉపసంహరించుకోవడానికి నిరాకరించినందుకు బాధితుడు.. 18 ఏళ్ల నితిన్ అహిర్వార్‌ను కొట్టి చంపాడు. తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలి సోదరిపై […] - [వైరల్ వీడియో : గారడీ చేసినట్లు ఫిల్టర్ కాఫీ ఎలా చేశాడో చూడండి..](https://vandebhaarath.com/pondicherry-viral-video/): ఫ్యాన్సీ కేఫ్‌లు, కార్పొరేట్ కాఫీ చెయిన్‌లు  ఎన్నో ఉన్నప్పటికీ, రోడ్డు పక్కన ఉండే సాంప్రదాయ ఫిల్టర్ కాఫీల రుచులను ఎన్నటికీ మరిచిపోలేము. వేడివేడి ఫిల్టర్ కాఫీ సేవిస్తే మీ ఆలోచనలన్నీ రీఫ్రెష్ అవుతాయి.  అయతే ఇటీవల కాఫీ తయారీకి సంబంధించిన ఒక వైరల్ వీడియో చూస్తే వెంటనే ఆ కాఫీని ఆశ్వాదించాలనిపిస్తుంది. కాఫీ తయారు చేయడంలో ఈ చెఫ్ ప్రదర్శించిన నైపుణ్యం కారణంగా ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ (instagram) ఫుడ్ వ్లాగర్ ‘ఫుడీయాడిక్ట్’ షేర్ చేశారు. అది పాండిచ్చేరిలోని స్థానిక కాఫీ బార్‌లో రికార్డ్ చేయబడిందని క్యాప్షన్ లో పేర్కొన్నారు. క్లిప్ త్రిభుజాకార ఆకృతిలో పేర్చిన సాసర్‌లో 10 మెటల్ గ్లాసులు ఉన్నాయి. చెఫ్, చక్కెరతో నిండిన పాత్రలను పట్టుకుని, టేబుల్‌కి అడ్డంగా నిలబడి చూడవచ్చు. కేవలం రెప్పపాటు సమయంలో, చెఫ్ అన్ని మెటల్ గ్లాసుల్లో చెక్కెరను వేయడం ఇక్కడ గమ్మత్తుగా ఉంటుంది. […] - [BJP | తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగాయి.. షాకిచ్చిన అగ్రనేతల ఓటమి](https://vandebhaarath.com/voters-shock-to-telangana-bjp-in-telangana-election-2023/): Telangana Elections Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి ఊహించని ఫలితాలు వచ్చాయి. పార్టీకి ప్రధాన బలంగా భావించిన అగ్రనేతలు ఓటమి పాలు కావడం బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలుస్తారో లేదో అనే అనుమానం ఉన్న వారు మాత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి 8 స్థానాలు ప్రజలకు కట్టబెట్టిన కీలకమైన అగ్రనేతలను నేతలు ఓడిపోవడం మాత్రం మింగుడుపడని అంశంగా మారింది. బండి సంజయ్‌ ఓటమి పెద్ద షాక్.. తెలంగాణ మొత్తం బీజేపీకి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి నేతగా బండి సంజయ్‌కి పేరుంది. పార్టీ అధ్యక్షుడిగా పార్టీని అగ్రపథాన నిలబెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలతో దూకుడు స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. తెలంగాణలో బలమైన బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితిని తీసుకొచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన్ని అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ […] - [MLA's List | తెలంగాణలో విజయం సాధించిన అభ్యర్థుల జాబితా..](https://vandebhaarath.com/telangana-assembly-elections-result-mlas-list/): Telangana Assembly Elections Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఫలితంతో మొదలైన కాంగ్రెస్ విజయ ప్రస్థానం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం ఢంకా మోగించింది. 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 60 పైగా స్థానాల్లో గెలుపొందగా.. మేజిక్‌ ఫిగర్‌ను సులువుగా అందుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుంది. . MLA’s List : ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇవీ.. [table id=16 /]   - [KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!](https://vandebhaarath.com/kcr-resigns-to-telangana-cm-post/): KCR resigns to Telangana CM Post: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఓఎస్డీ తో తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపించారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఊహించిన విధంగానే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బీఆర్‌ఎస్‌ కు గట్టి షాక్ తగిలింది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు తదితరులు బీఆర్‌ఎస్‌ పరాజయాన్నిఅంగీకరించారు. రెండు సార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఫ‌లితాలను ఒక పాఠంగా భావిస్తామని, మరలా పుంజుకొంటామని కేటీఆర్‌, హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన పదవికి […] - [Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?](https://vandebhaarath.com/will-rajastan-cm-mahant-balak-nath/): రాజస్తాన్ లో మరో యోగీ.. సీఎం పదవి రేసులో మహంత్ బాలక్ నాథ్.. Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. విజయం దాదాపు ఖరారయ్యింది. కాగా.. ఊహించని విధంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి రేసులోకి ఓ సన్యాసి తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజస్తాన్ లో బీజేపీ విజయం ఖాయమైన క్రమంలో ఇప్పుడు సీఎం ఎవరు అవుతారనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే సీఎం రేసులో వసుంధర రాజే ముందుండగా మరోవైపు మహంత్ బాలక్ నాథ్ (Mahant Balak Nath) కూడా తెరపైకి వచ్చారు. ఆయనకు ఆర్ఎస్ఎస్, బీజేపీ అధిష్ఠానం ఆశీస్సులు ఉండడండంతో అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకువచ్చారు. 40 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ రాజస్తాన్ (Rajasthan) లోని అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తిజార (Tijara) సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆయన […] - [రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్లు ఎక్కడంటే..](https://vandebhaarath.com/election-counting-centers-in-telangana/): తెలంగాణ రాష్ట్రంలో (Telangana Elections 2023) పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తమైంది. ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో (EVM) నిక్షిప్తం చేశారు. డిసెంబరు 3న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ (Counting Process) మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు (Postal Ballot Counting) తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను (Election Counting centers) ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోని పలు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో కౌంటింగ్ సెంటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. Election Counting centers 1. ఆసిఫాబాద్: నియోజకవర్గం: సిర్పూర్ ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్ 2. మంచిర్యాల: చెన్నూరు-బెల్లంపల్లి-మంచిర్యాల అజీజియా ఇంజనీరింగ్ కళాశాల, మంచిర్యాల 3. […] - [తెలంగాణలో రేపే కౌంటింగ్‌.. ఉదయం 10 గంటల్లోపు తొలి ఫలితం](https://vandebhaarath.com/telangana-assembly-election-counting/): Telangana Election Results: తెలంగాణలో ఆదివారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంనే ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. Telangana Assembly Election Counting: మరికొద్ది గంటల్లోనే తెలగాణ ఎన్నికల కౌంటింగ్‌ షురూ కానుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా… ఆదివారం ఉదయం 10 గంటల వరకు తొలి ఫలితం వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయని వికాస్‌రాజ్ తెలిపారు. ఈవీఎంలను పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూంలకు తరలించామని, ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోని […] - [మీకు "ఓటర్​ స్లిప్​" ఇంకా అందలేదా? సింపుల్​గా ఇలా పొందండి..!](https://vandebhaarath.com/how-to-get-voter-slip/): తెలంగాణలో ఎన్నికల పండగ వచ్చేసింది. గురువారం జరిగే పోలింగ్​ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓటరు స్లిప్​ల పంపిణీ ప్రక్రియ ముగిసింది. అయితే.. పలు కారణాల వల్ల కొందరికి ఓటరు స్లిప్ (voter slip)​ అందకపోవచ్చు. అలాంటి వారు ఆందోళన చెందకుండా కొన్ని పద్ధతులను పాటించి మీ ఓటర్​ స్లిప్​ను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.. ఓటర్ స్లిప్ తో  లాభం ఇదే.. మన వద్ద ఓటర్ ఐడీ ఉంటుంది కదా.. మరి, ఈ ఓటరు స్లిప్ ఎందుకు? అనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే.. మనం ఉన్న ఏరియాలో సుమారు నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ఒక కేంద్రంలో మాత్రమే మనం ఓటు వేసేందుకు వీలుంటుంది. ఆ పో లింగ్ కేంద్రం ఏది? ఎక్కడుంది? అనేది మనకు తెలియాలంటే.. ఓటర్ స్లిప్ మన వద్ద ఉండాలి. ఓటు వేయడానికి మనం వెళ్లినప్పుడు.. ఓటరు ఐడీ […] - [vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..](https://vandebhaarath.com/vande-sadharan-train-launch-date/): వందే సాధారణ్‌ ఎక్స్ ప్రెస్‌ ప్రత్యేకతలు ఇవే.. vande sadharan: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేభారత్‌ ఎక్స్ ప్రెస్‌ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీటికి విలాసవంతమైన సెమీ హై స్పీడ్‌ రైళ్లుగా పేరుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే.. హైస్పీడ్ తో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు లేవు. అందుకే రాత్రి ప్రయాణం ఇందులో వీలు లేదు.. ఈ క్రమంలోనే సాధారణ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వందే సాధారణ్‌ ఎక్స్ ప్రెస్‌ రైళ్లను తీసుకొస్తోంది భారతీయ రైల్వే. స్లీపర్‌ క్లాస్ లో ప్రయాణించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని వీటిని తయారుచేశారు. సాధారణ్ లో సౌకర్యాలు ఏమున్నాయి.? కాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే.. వందే ‘సాధారణ్ ‘(Vande Sadharan) రైళ్లు కాస్త భిన్నంగా ఉంటాయి. వందే సాధారణ్‌ రైళ్లు దాదాపుగా 800 కిలోమీటర్ల […] - [IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిర్డీ టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ చేసుకోండి ఇలా..](https://vandebhaarath.com/irctc-shirdi-tour-from-vijayawada/): IRCTC Shirdi Tour From Vijayawada: పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్రధానంగా అధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే వారి కోసం అతితక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ప్యాకేజీలను తీసుకొస్తోంది. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు రైలు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘SAI SANNIDHI EX – VIJAYAWADA’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని నిర్వహిస్తోంది. మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 1 నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది. టూర్ షెడ్యూల్ : Day 1: మొదటి రోజు విజయవాడలో ప్రారంభమవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ […] - [Video : మద్యం మత్తులో రైలు పట్టాలపై లారీ నడిపిన డ్రైవర్‌.. తర్వాత ఏం జరిగిందంటే?](https://vandebhaarath.com/drunk-man-drives-truck-on-railway-track/): Drunk Man Drives Truck On Railway Track | మద్యం మత్తులో ఓ డ్రైవర్‌ లారీని ఏకంగా రైలు పట్టాలపై నడిపాడు. (Drunk Man Drives Truck On Railway Track) అయితే ఆ లారీ.. రైలు పట్టాల మధ్య చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మరో ట్రాక్ పై వస్తున్న ఎక్స్ ప్రెస్‌ రైలు లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు. చండీగఢ్‌: చిత్తుగా మద్యం సేవించి మత్తులో ఉన్న ఒక డ్రైవర్‌ లారీని ఏకంగా రైలు పట్టాలపై నడిపాడు. (Drunk Man Drives Truck On Railway Track) అయితే ఆ లారీ రైలు పట్టాల వద్ద చిక్కుకుపోవడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంతలో మరో ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు లోకో పైలట్‌ పట్టాలపై లారీ నిలిచి ఉండడాన్ని గమనించాడు. వెంటనే అతడు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. […] - [Retro Bikes: భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 రెట్రో మోడల్ బైక్‌లు..](https://vandebhaarath.com/best-retro-bikes-in-india-2023/): Retro Bikes : కొన్ని విషయాలు ఎప్పుడూ ఫ్యాషన్ ప్రపంచం నుంచి ఎన్నటికీ బయటపడవు. ఇది బైక్ లకు సరిగ్గావర్తిస్తుంది. పాత రూపానికి అధునిక హంగులను జోడిస్తూ చాలా వాహన తయారీదారులు రెట్రో- మోడల్ బైక్‌లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. భారతదేశంలో చాలా పాపులర్ అయిన ఐదు రెట్రో మోటార్‌సైకిళ్లు (Retro Bikes) ఇక్కడ ఉన్నాయి. వాటి ధర, ఇంజన్ స్పెసిఫికేషన్‌లు ఇవీ.. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రస్తుతం భారతదేశంలో ఎంతో ప్రజాదరణ పొందింది. పెద్దలు యూత్ అనే తేడా లేకుండా అందరిలో మోటార్‌సైకిల్ పై ఎంతో క్రేజ్ ఉంటుంది. స్ప్లిట్ సీట్ డిజైన్, పొడవాటి ఎగ్జాస్ట్, రౌండ్ హెడ్‌లైట్, గుండ్రని సైడ్ బాక్స్‌లు క్లాసిక్ 350 బైక్ ఆకర్షణను మరింత పెంచుతాయి. అయినప్పటికీ, డిస్క్ బ్రేక్‌లు, ABS,  ఫ్యూయెల్ ఇంజెక్షన్ వంటి ఆధునిక ఫీచర్లను ఇందులో […] - [Petrol vs CNG : సీఎన్జీ కారు.. లేదా పెట్రోల్ కారు.. ఏది బెటర్..?](https://vandebhaarath.com/petrol-vs-cng-cng-car-vs-petrol-car-full-details/): Petrol vs CNG : ఈ మధ్య కాలంలో సీఎన్జీ కార్ల (CNG car) సేల్స్ భారతదేశంలో విపరీతంగా పెరిగాయి. అయితే, పెట్రోల్ కారుపైననే విశ్వాసం ఉంచే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. CNG car vs petrol car: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు కూడా సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో, కొనుగోలుదారులు సీఎన్జీ కార్ల వంటి ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ధర తక్కువ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల ధరలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇది ఎక్కవ మైలేజీని కూడా ఇస్తుంది. పెట్రోల్ తో కూడా నడవడం సీఎన్జీ కార్లతో ఉన్న మరో అదనపు ప్రయోజనం. సీఎన్జీ అందుబాటులో లేని సమయంలో పెట్రోల్ తో కూడా ఈ వాహనాలను నడపవచ్చు. ఈ వెసులుబాటు వల్ల వినియోగదారులు […] - [Tantalum | సట్లెజ్‌లో కనిపించిన అరుదైన లోహం టాంటాలమ్ అంటే ఏమిటి?](https://vandebhaarath.com/tantalum-price-uses-chemical-properties/): టాంటాలమ్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు కనుగొన్నారు..దాని లక్షణాలు ఏమిటి? Tantalum : పంజాబ్‌లోని సట్లెజ్ నది ఇసుకలో అరుదైన లోహం టాంటాలమ్ ఉన్నట్లు రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం కనుగొంది. ఇన్స్టిట్యూట్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెస్మి సెబాస్టియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆవిష్కరణను చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో ఈ లోహాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ టాంటాలమ్ నిల్వలు గుర్తించడం పంజాబ్‌కు మాత్రమే కాకుండా భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. టాంటాలమ్ అంటే ఏమిటి? టాంటాలమ్ పరమాణు సంఖ్య 73 కలిగిన అరుదైన లోహం. ఇది బూడిద రంగులో ఉంటుది. ఇది బరువైనది, చాలా గట్టిది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అత్యంత తుప్పు-నిరోధక లోహాలలో ఒకటి. ఇది అధిక తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది గాలిలో ఉంచినప్పుడు ఇది ఆక్సైడ్ పొరను ఏర్పరుస్తుంది, […] - [Delhi | బిర్యానీకి డబ్బు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు పొడిచి చంపిన 16 ఏండ్ల కుర్రాడు](https://vandebhaarath.com/boy-16-stabbed-17-year-old-over-60-times-in-brutal-delhi/): న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బిర్యానీకి (Biryani) డబ్బులు ఇవ్వలేదని 17 ఏళ్ల యువకుడిని ఓ కుర్రాడు కత్తితో పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతడిపై డ్యాన్స్‌ చేశాడు. బాధితుడైన 17ఏళ్ల యువకుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్‌ (Jafrabad) ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి జనతా మజ్దూర్‌ కాలనీ మీదుగా (Janta Mazdoor Colony) కాలి నడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో 16 సంవత్సరాల కుర్రాడు అతడిని అడ్డగించాడు. బిర్యానీ తినేందుకురూ.350 కావాలని ఆ యువకుడిని అడిగాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పగా ఆవేశానికిలోనైన ఆ కుర్రాడు అతడిని కొట్టాడు. దీంతో కింద పడిపోయిన బాధితుడిపై నిందితుడు కూర్చుని మెడ, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచి […] - [Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు](https://vandebhaarath.com/sabarimala-special-trains-from-telangana-anddra-pradesh/): హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల  పుణ్యక్షేత్రానికి (Sabarimala) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. శబరిమలకు మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్‌- కొల్లం, కొల్లం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్‌ -కొట్టాయం, నర్సాపుర్-కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్ లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. Sabarimala ప్రత్యేక రైళ్ల వివరాలు సికింద్రాబాద్-కొల్లం-సికింద్రాబాద్ (07129,07130) ప్రత్యేక రైళ్లు – నవంబరు 26, డిసెంబరు 3న, తిరుగుప్రయాణం – నవంబరు 28, డిసెంబర్ 5న ఉంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, […] - [Weekly Horoscope: నవంబర్ 19 నుంచి 25వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?](https://vandebhaarath.com/weekly-horoscope-from-nov-19-to25/): Weekly Horoscope : ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 19 నుంచి నవంబర్ 25, 2023 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి Weekly Horoscope మేష రాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి అదృష్టం తోడవుతుంది. జూదము, వ్యసనాల జోలికి పోకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. చర్మ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. జ్యువెల్లరీ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. విద్యార్థులు భవిష్యత్తు కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. రాజకీయ నాయకులు వాక్చాతుర్యంతో సభను ఆకట్టుకుంటారు. […] - [Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్‌](https://vandebhaarath.com/minor-girls-eggs-selling/): లక్నో: సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల నుంచి సేకరించిన అండాలు విక్రయిస్తున్నారు. (Minor Girls Eggs Selling) నిరుపేద కుటుంబాలలోని బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్‌ సెంటర్లకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు విక్రయిస్తున్నట్లు 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బుతో అమ్మాయిలను ఎరగా వేసి వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది.. మరోవైపు బాలిక అండాల కోసం రూ.30,000 ఇస్తామని చెప్పి 11,500 రూపాయలు మాత్రమే చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, వారణాసి పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. వారణాసి నవపుర ప్రాంతానికి చెందిన సీమా దేవి, ఆమె భర్త […] - [Snake Crazy Viral: పామును పట్టుకొని బొమ్మలా ఆడుకున్న చిన్నారి.. అందర్నీ షాక్ గురి చేసిన వీడియో](https://vandebhaarath.com/boy-playing-with-snake-like-a-toy/): snake viral video : పాములు అత్యంత ప్రమాదకరమైన. కొన్ని విషపూరితమైన సర్పాలు ( snake) కాటేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే పాములంటేనే అందరూ భయపడిపోతారు. అయితే కొందరు పాముల సంరక్షకులు సర్పాలతో ఎలా వ్యవహరిస్తారో చూపిస్తూ అనేక వైరల్ స్నేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఓ పసిపాప పాములతో ఆడుకోవడం చూసి నెటిజన్లు షాక్ గురయ్యారు. కొందరు ఆమె ధైర్యవంతురాలని కొనియాడగా, మరికొందరు ఆ బిడ్డ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆకట్టుకునే వీడియోను పిహు మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక పసిబిడ్డ పామును పట్టుకుని ఆడుకుంటున్నట్లు చూపిస్తుంది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఆందోళన చెందలేదు. ఈ వీడియో క్లిప్ క్షణాల్లోనే వైరల్ అయింది. చాలా మంది వ్యక్తులు తమ భయాలను ఆలోచనలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. పసిపిల్లల వద్దకు పాములను రానివ్వకూడదని పలువురు సూచించారు.   […] - [Safest Cars: భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..](https://vandebhaarath.com/global-ncap-5-star-rating-cars-in-india/): Global NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సాధించిన SUVలు/ సెడాన్‌ లిస్ట్ ఇదే.. Global NCAP safest cars:  కార్ల వినియోగంపై ప్రజల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. కారు భద్రతా ఫీచర్ల గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.. ముందుగానే వాహనాల క్రాష్ రేటింగ్‌లను తెలుసుకొని ఓ అంచనాకు వచ్చి కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే Global NCAP ప్రకారం 5-స్టార్ రేటింగ్‌ను సాధించిన ఏడు SUVలు/సెడాన్ కార్ల జాబితాను మీరు ఈ కథనంలో తెలుసుకోవచ్చు. టాటా మోటార్స్‌కు చెందిన హారియర్, సఫారీ, వోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన వర్టస్, టైగన్, స్కోడా కంపెనీకి చెందిన స్లావియా, కుషాక్ .. అలాగే హ్యుందాయ్ వెర్నాకార్లు టాప్ క్రాష్ టెస్టింగ్ లో 5 స్టార్ రేటింగ్‌లు సాధించాయి. టాటా హారియర్ Tata Harrier టాటా మోటార్స్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV), హారియర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. 5-సీటర్ SUV […] - [ఏడు పదుల వయసులో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..](https://vandebhaarath.com/telangana-elections/): హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections ) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏడు పదుల వయసు దాటిన సీనియర్ రాజకీయ నేతలు సైతం ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దించాలని కొందరు సీనియర్లు భావించినా ఆయా పార్టీల అధిష్ఠాన వర్గాలు వారికే టికెట్లు ఖరారు చేయడంతో వారు పోటీలో నిలుచున్నారు. దశాబ్దాలుగా ఎన్నో ఉన్నత పదవులు నిర్వర్తించిన సీనియర్ నాయకులు ఈసారి ప్రత్యర్థులతో తలపడుతుండడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిలో ముఖ్యంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన వనమా వెంకటేశ్వర రావు వయసు 79 ఏళ్లు.. తన రాజకీయ వారసుడైన వనమా రాఘవ.. ఓ మహిళను వేధించిన కేసులో జైలు కు వెళ్లడంతో ఇబ్బందులు వస్తాయని నాలుగో సారి వనమా వెంకటేశ్వరరావు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా విజయం […] - [APSRTC : కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ..](https://vandebhaarath.com/karthika-masam-apsrtc-special-package-tour/): ఒక్కరోజులోనే పంచారామ క్షేత్రాల దర్శనం పవిత్ర కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలగిపోతాయని నమ్మకం. మొక్కులు నెరవేరుతాయని విశ్వాసం. ఈక్రమంలో భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ భక్తుల కోసం గుంటూరు, విజయనగరం వంటి అనేక ప్రాంతాల నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హిందువులు కార్తీక మాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. శివకేశవులను అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు, ప్రధానంగా ఈ కార్తీకమాసంలో శివ పూజకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు మాత్రమే కాదు అన్ని శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలు భక్తులతో కోలాహలం ఉంటుంది. తెలుగు వారు ఈ పంచారామ క్షేత్రాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ .. పంచారామ క్షేత్రాలను సులభంగా దర్శించుకునేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భక్తులకు అందుబాటులో ఉండేలా గుంటూరు, విజయనగరం వంటి […] - [Jio AirFiber plans in 2023: నెలవారీ వార్షిక జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధరలు, ఆఫర్‌లు ఫుల్ డీటెయిల్స్..](https://vandebhaarath.com/jio-airfiber-plans-full-details/): ఇటీవల రిలయన్స్ ప్రవేశపెట్టిన ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ Jio AirFiber.. మెరుపు-వేగంతో 5G ఇంటర్నెట్‌ను వైర్‌లెస్‌గా అందిస్తోంది. ఈ కొత్త తరహా సర్వీస్ మీ గృహ పరికరాలను ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి సంప్రదాయ వైర్డు (డేటా కేబుల్) బదులుగా ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)ని ఉపయోగిస్తుంది. ఇది మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ప్రారంభించడానికి రూటర్‌ని ప్లగ్ చేసినంత సులభం. మీరు ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవను పరిశీలిస్తే.. మనకు అందుబాటులో ఉన్న Jio AirFiber ప్లాన్‌లకు సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలు, ధరలు, OTTలు ఒకసారి చూద్దాం.. Jio AirFiber వార్షిక నెలవారీ ప్లాన్‌లు: రూ. 599 అపరిమిత డేటా 30Mbps ఇంటర్నెట్ వేగం 550+ టీవీ ఛానెల్‌లు 14 OTT యాప్‌లకు యాక్సెస్ 30 రోజులు రూ. 899 అపరిమిత డేటా 100Mbps ఇంటర్నెట్ వేగం 550+ టీవీ ఛానెల్‌లు 14 OTT యాప్‌లకు యాక్సెస్ […] - [Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు](https://vandebhaarath.com/central-govt-launches-bharat-atta-at-rs-27-50-per-kg/): Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా ‘భారత్ అట్టా’ బ్రాండ్ పేరుతో కిలోకు రూ. 27.50 రాయితీపై గోధుమ పిండిని విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ‘భారత్ అట్టా’ని దేశంలోని 800 మొబైల్ వ్యాన్లు, 2,000 కంటే ఎక్కువ అవుట్ లెట్ల ద్వారా సహకార సంస్థలైన నాఫెడ్, ఎన్ సిసిఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించింది. ‘భారత్ అట్టా’ రాయితీపై అందుబాటులో ఉంటుంది, కాగా గోదుమ పిండి ధర నాణ్యత, ప్రదేశాన్ని బట్టి ప్రస్తుతం మార్కెట్ ధర రూ. 36-70 లోపు ఉంటుంది. ప్రతిచోటా ఆటా ధరల స్థిరీకరణ నిధి పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,000 టన్నుల ‘భారత్ అట్టా’ని కిలోకు రూ. 29.50 చొప్పున ఈ సహకార సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా విక్రయించింది. ‘భారత్ అట్టా’ ను […] - [IRCTC Rooms: రైల్వే స్టేషన్‌లోనే హోటల్‌ రూమ్‌ లాంటి గది, రూ.100తో బుక్‌ చేయొచ్చు](https://vandebhaarath.com/irctc-retiering-room-booking/):   IRCTC Retiering Room Booking: మనదేశంలోని రైళ్లలో ప్రతీరోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయానికుల కోసం ఇండియన్‌ రైల్వే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. అయితే.. రైలు ప్రయాణికులలో చాలా మందికి, భారతీయ రైల్వే శాఖ అందిస్తున్న చాలా వసతుల గురించి సరైన అవగాహన ఉండడం లేదు. మీరు, రైల్వే స్టేషన్‌లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి గానీ, కునుకు తీయడాని గానీ, లేదా స్టేషన్‌లోని రణగొణ ధ్వనుల నుంచి కాసేపు రెస్ట్ తీ కోసం ఒక గదిని కావాలనుకుంటే, హోటల్‌ రూమ్‌ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వేస్టేషన్లలోనే అలాంటి సదుపాయం అందుబాటులో ఉంది. అతి తక్కువ ఖర్చుతోనే హోటల్ రూంం వంటి గదిలో గడపొచ్చు. కేవలం రూ.100కే రూమ్‌ బుకింగ్‌ రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే వారికి రైల్వే స్టేషన్‌లోనే బస కల్పించేందుకు హోటల్ […] - [Video : నిర్మిస్తున్న రోడ్డును దొంగిలించిన గ్రామస్థులు.. షాక్ అయిన కాంట్రాక్టర్.. వీడియో చూడండి!](https://vandebhaarath.com/telugu-trending-news/): Telugu trending news: ఎప్పుడూ చూడని, వినని దొంగతనం ఒకటి అందరనీ అవాక్కయ్యేలా చేసింది. మనం ప్రతీరోజు మీడియా, సోషల్ మీడియాలో తరచూ వింత వింత చోరీలను చూస్తుంటాం.. కొన్ని ఘటనల్లో దొంగలు ఎంత తెలివిగా తమ పనిని పూర్తి చేస్తారో మీరు కూడా చూసే ఉంటారు.. ఒక్కోసారి ఇలాంటి చోరీ సంఘటన చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేకపోతుంటాం.. అలాంటి దొంగతనం ఘటనే తాజాగా ఇక్కడ కూడా జరిగింది. నిర్మాణంలో ఉన్న రోడ్డునే గ్రామస్తులు దొంగిలించిన విస్తుపోయే సంఘటన వెలుగులోకి వచ్చింది. వినడానికి వింతగా అనిపించినప్పటికీ.. ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యంలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌ లోని జెహనాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది.. ఇక్కడ చూస్తున్న ఈ వీడియోలో కూలీలు రోడ్డును నిర్మిస్తుండగా.. గ్రామస్థులు దాన్ని దొంగిలించడం కనిపించింది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అయింది. కొంతసేపటి తర్వాత రోడ్డు […] - [7 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తిలో చిక్కుకున్న సూది.. AIIMS వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి..](https://vandebhaarath.com/sewing-needle-found-in-7-year-olds-lung/): ఢిల్లీలోని AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడారు. బాలుడి ఊపిరితిత్తులలో  సూది చిక్కుకుపోగా వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి విజయవంతంగా తొలగించారు. బాలుడి ఎడమ ఊపిరితిత్తులో సూది ఉందని తెలియడంతో బుధవారం ఎయిమ్స్‌లో చేర్చారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూది ఊపిరితిత్తుల్లోకి ఎలా చేరిందో బాలుడు కానీ, కుటుంబసభ్యులు కానీ చెప్పలేదు. అతనికి తీవ్ర జ్వరం, దగ్గు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతన్ని ఎయిమ్స్‌ AIIMS కు రిఫర్ చేశారు. ఊపిరితిత్తుల్లో సూది చాలా లోతుగా ఉన్నట్లు ఎక్స్‌రేలో తేలిందని పీడియాట్రిక్ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ తెలిపారు. “సాధారణంగా మేము బ్రోంకోస్కోపీ ద్వారా బయటి వస్తువులను తొలగిస్తాము. ఇక్కడ సవాలు ఏమిటంటే, సూది ఊపిరితిత్తులలో చాలా లోపలికి వెళ్లిపోయింది. దీంతో వైద్య పరికరాలను ఉపయోగించడానికి పరిమితమైన అవకాశాలు ఉన్నాయి. జైన్” అని […] - [ఈ వారం రాశి ఫలాలు.. నవంబర్ 5 నుంచి 11వరకు..](https://vandebhaarath.com/today-rashi-phalalu-november-5-to-11/): Rashi Phalalu మేషరాశి మేష రాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు అనుకూలిస్తాయి . అత్యవసర పరిస్థితులకు తప్ప అధిక ధన వ్యయం చేయకూడదు. వస్త్ర వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సోదరితో అకారణ కలహముకు దూరం గా ఉండండి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంకల్పించిన పనులలో ఆటంక ములు ఎదురైనప్పటికీ చివరకు విజయం సాధిస్తారు. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. విలువైన వస్తువు లు జాగ్రత్త పరుచుకోవాలి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంతానం విషయంలో మానసిక ఆందోళనకు గురవు తారు. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి , ఆధ్యాత్మికము మరియు […] - [‘నన్ను 'మై లార్డ్' అని పిలవడం మానేయండి’ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదితో చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి](https://vandebhaarath.com/stop-calling-me-my-lord-and-i-will-supreme-court-judge-tells-senior-advocate/): కోర్టు సెషన్లలో లాయర్లు పదే పదే ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్స్’ అని సంబోధించడంపై సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు . సీనియర్ ప్రిసైడింగ్ జడ్జి జస్టిస్ ఏఎస్ బోపన్నతో బెంచ్‌లో కూర్చున్న జస్టిస్ పిఎస్ నరసింహ, ఒక సీనియర్ న్యాయవాదితో మాట్లాడుతూ.. తనను “మై లార్డ్” అని పేర్కొనడం మానేస్తే తన జీతంలో సగం అతనికి ఇస్తానని సీనియర్ న్యాయవాదితో అన్నారు. ‘నా ప్రభువులు’ అని మీరు ఎన్నిసార్లు చెబుతారు? మీరు ఈ మాట చెప్పడం మానేస్తే, నా జీతంలో సగం ఇస్తాను’ అని బుధవారం సాధారణ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయవాదితో జస్టిస్ నరసింహ అన్నారు. దానికి బదులు ‘సర్’ అని ఎందుకు వాడకూడదు’ అన్నారాయన. సీనియర్ న్యాయవాది ‘మై లార్డ్స్’ అనే పదాన్ని ఎన్నిసార్లు ఉచ్చరించారనే దానిపై తాను లెక్కించడం ప్రారంభిస్తానని జస్టిస్ నరసింహ అన్నారు. ‘మై లార్డ్’ లేదా ‘మీ లార్డ్‌షిప్స్’ […] - [ED Officers Arrest | ఏసీబీ అధికారులకు చిక్కిన ఈడీ అధికారులు](https://vandebhaarath.com/ed-officers-arrest/): లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అరెస్ట్ ‌  ED Officers Arrest | లంచం తీసుకున్న ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ అయ్యారు. (ED Officers Arrest) ఒక కేసు ఆపేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జైపూర్‌: లంచం తీసుకున్న ఆరోపణలతో ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టయ్యారు. (ED Officers Arrest) ఒక కేసును ఆపేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక చిట్ ఫండ్ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఈడీ అధికారులైన నావల్ కిశోర్ మీనా, బాబూలాల్ మీనా ఇద్దరూ.. రూ.15 లక్షలు అడిగారు. ఈడీ ఇన్‌స్పెక్టర్లు ఒక మధ్యవర్తి వ్యక్తి నుంచి ఆ డబ్బులు తీసుకుంటుండగా రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్‌ చేసి […] - [ఏథర్ వాహదారులకు గుడ్ న్యూస్.. "ఏథర్ సర్వీస్ కార్నివాల్" ప్రారంభించింది....](https://vandebhaarath.com/ather-announces-nationwide-service-carnival/): ఏథర్ ఎనర్జీ “ఏథర్ సర్వీస్ కార్నివాల్”(Ather service carnival) ని ప్రకటించింది. ఇది నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరలో వాహన సేవలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లు భారతదేశంలోని 140 పైగా ఏథర్ సర్వీస్ సెంటర్‌లలో ఏథర్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. పండుగల సీజన్ కొనసాగుతున్న తరుణంలో.. ఏథర్ సర్వీస్ కార్నివాల్‌ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. తమ వాహనాలను నిరంతరాయంగా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ఏథర్ తన వినియోగదారులను ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా ఏథర్ యజమానులు ప్రత్యేకమైన ఆఫర్‌ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. వీటిలో ఉచిత 15-పాయింట్ల సమగ్ర వాహన హెల్త్ చెకప్ ఉంటుంది. వాహన సర్వీస్ పై డిస్కౌంట్లు అలాగే, Ather లేబర్ ఛార్జీలపై 10% తగ్గింపును అందిస్తోంది. అధిక-నాణ్యత సేవను మరింత సరసమైనదిగా చేస్తుంది. కస్టమర్లు విడిభాగాలపై 5% తగ్గింపును కూడా పొందవచ్చు. వారి వాహనాల నిర్వహణ ఖర్చుగణనీయంగా […] - [TS Mlas Assets: తెలంగాణలో 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, కేసీఆర్ అప్పు రూ.8 కోట్లు.. ఎమ్మెల్యేల ఆస్తులు ఇవీ..](https://vandebhaarath.com/ts-mlas-assets/): TS Mlas Assets: తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్) సంస్థ తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.23 కోట్ల ఆస్తి ఉండగా, రూ.8 కోట్ల అప్పులు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. TS Mlas Assets : తెలంగాణలోని మొత్తం 119 శాసన సభ్యుల్లో 90 శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ADR) సంస్థ పేర్కొంది. బీఆర్ఎస్ (BRS) పార్టీలో ఉన్న 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు, అలాగే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు, ఇద్దరు బీజేపీ(BJP) ఎమ్మెల్యేల ఆస్తులు అలాగే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తులను ఏడీఆర్ (ADR) సంస్థ ప్రకటించింది. కాగా ఈ రిపోర్ట్ ను బట్టి తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.13.57 కోట్లుగా ఉంది. ఇక పార్టీలపరంగా […] - [Massive fire | డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 18 బస్సులు దగ్ధం](https://vandebhaarath.com/massive-fire/):   Massive fire | ఒక బస్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire) భారీగా అగ్నికీలలుపొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. బెంగళూరు: బస్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుసుకుంది. (Massive fire) దీంతో భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు కాలి బూడిదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం వీరభద్ర నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. డిపోలో నిలిచి ఉన్న బస్సుల్లో సుమారు 18 బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్‌ సిబ్బంది 10 ఫైర్‌ ఇంజిన్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేశారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గురులింగయ్య వెల్లడించారు. మంటల్లో కాలిన ప్రైవేట్‌ బస్సులకు […] - [రాజ్ నీతి ఒపీనియన్‌ పోల్‌.. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే..](https://vandebhaarath.com/rajneethi-opinion-poll/): తెలంగాణలో బీఆర్ఎస్‌(BRS) హాట్రిక్‌ పక్కా.. హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్‌ జైత్రయాత్ర ఈసారి కూడా కొనసాగుతుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్‌ పక్కా అని వెల్లడిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ (CM KCR) నాయకత్వానికే జనం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆరే పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని ఇప్పటికే ఇండియా టీవీ, మిషన్‌ చాణక్య, ఎన్పీఐ, ఈఎన్‌ టీవీ తదితర సర్వేలు తేల్చి చెప్పాయి. తాజాగా, రాజ్ నీతి సర్వేలో (Rajneethi Opinion Poll) బీఆర్ఎస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడయింది. బీఆర్ఎస్‌ పార్టీకి 77 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఉచితాలు ఇస్తామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్‌ కేవలం 29 స్థానాలకే పరిమితం కానుంది. ఇక బీజేపీ ఆరు సీట్లతో మరోసారి సింగిల్‌ డిజిట్ వరకే పరిమితమవనుంది. ఇక బీఎస్పీ అసలు ఖాతాయే తెరిచే అవకాశం లేదని తేలింది. […] - [Kottankulangara Sree Devi Temple : ఈ ఆలయంలో పూజలు చేసేందుకు మగవారు స్త్రీల దుస్తులను ధరిస్తారు.. విస్తుగొలిపే ఈ ఆచారం ఎక్కడో తెలుసా.. వివరాలు..](https://vandebhaarath.com/kottankulangara-sree-devi-temple-chamayavilakku-festival-men-dress-as-women/): భారత దేశం విభిన్నమైన సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయం. ఒక్కో ప్రాంతంలో సంప్రదాయాలు నమ్మకాలు మరో ప్రాంతం వారికి విచిత్రంగా.. ఆసక్తికరంగా ఉంటాయి. కేరళలోని ఓ ఆలయంలో నిర్వహించే వేడుకలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొల్లాం జిల్లా Kollam లోని కొట్టన్‌కులంగర శ్రీ దేవి ఆలయం వార్షిక “చమయవిళక్కు” పండుగ Chamayavilakku Festival ను నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని ప్రజలు నమ్ముతారు.ఇది మరెవ్వరికీ లేని వేడుక, ఇక్కడ పురుషులే మహిళల వేషధారణలో వచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కొట్టన్‌కులంగర శ్రీ దేవి ఆలయం Kottankulangara Sree Devi Temple లో చమయవిళక్కు ఉత్సవం మార్చిలో 19 రోజుల పాటు నిర్వహిస్తారు. చివరి రెండు రోజులలో మగవారు మెరిసే నగలు, అత్యంత అందంగా తమను తాము అలంకరించుకుంటారు. ఈ సమయంలో మగవారందరూ స్త్రీల మాదిరిగా తయారై పూజలు చేయడం ఇక్కడ ముచ్చటగొలుపుతుంది. వారు చీరలు కట్టుకుంటారు. నగలతో అందంగా అలంకరించుకుంటారు. మేకప్ […] - [కేసీఆర్ నుంచి జానా రెడ్డి వరకు.. అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు వీరే...](https://vandebhaarath.com/kcr-etala-rajender-janareddy/): హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఈ ఎన్నికల్లో తలలు పండిన రాజకీయవేత్తలతోపాటు యువ నాయకులు బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు ఎవరో ఒక సారి తెలుసుకుందాం. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన నేతలు 45 మందికి పైగా ఉన్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు (1985, 1989, 1994, 1999, 2001 బై పోల్, 2004, 2014, 2018). కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి (Jana Reddy) , బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ (Etala rajender) ఇద్దరూ ఏడుసార్లు విజయం సాధించారు. జానా రెడ్డి 1983, 1985లో టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 1989, 1999, 2004, 2009, 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించారు. ఈటల రాజేందర్ […] - [Viral News : రీల్స్‌ చేసే వరడు కావలెను.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ పెళ్లి ప్రకటన..](https://vandebhaarath.com/viral-news/): Viral News : కాలం వేగంగా మారుతోంది. ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా హవా నడుస్తోంది. క్రియేటివిటీ హద్దు అదుపు లేకుండా పోతోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతుల్లోకి వచ్చేసినట్టే. సోషల్‌మీడియా పుణ్యమా అని… ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో వ్యవధిలోనే మన కళ్ల ముందు కనిపిస్తోంది. అయితే కొన్నాళ్లుగా రీల్స్‌ చేయడం యూత్ అదేపనిగా పెట్టుంటున్నారు..  వైరటీ రీల్స్‌ చేయడం.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. ఇప్పుడు ఇదే ట్రెండ్.‌. ఆ రీల్స్‌ వల్ల ఫాలోవర్లు పెరిగి మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. సోషల్‌ మీడియాలో కొత్త రీల్స్‌లో ఫాలోవర్లను పెంచుకోవడమే కాదు.. ఉన్నఫాలోవర్లను నిలుపుకోవడం కాస్త కష్టమే. దీని కారణంగా రీల్సే జీవితంగా బతికేస్తున్నారు చాలా మంది. తాజాగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన ఓ యువతి…. తనకు కాబోయే మొగుడు […] - [Foods For Winter: చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారపదార్థాలు ఇవే..! తప్పక తినండి..!](https://vandebhaarath.com/foods-for-winter/): Foods For Winter: చలికాలం వచ్చేసింది. ఇదే సమయంలో జలుబు వచ్చే ప్రమాదాలు ఎక్కవగా ఉంటాయి. చల్లని వాతావరణంలో మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి యత్నిస్తాం. మన శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసుకునేందుకు మనం టీ, కాఫీ, హాట్ చాక్లెట్, సూప్ వంటి వేడి పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతాం. ఇవన్నీ కాకుండా చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచేందుకు అలాగే జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి తెలుసా.. చలికాలంలో ఏయే ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగు పర్చడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. ఇది […] - [Ram Temple | శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణం.. వీడియో రిలీజ్‌ చేసిన ట్రస్ట్‌](https://vandebhaarath.com/ayodhya-ram-temple-construction-video/): Ayodhya Ram Temple | భారతదేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని.. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి భక్తులకు శ్రీరామచంద్రుని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ట్రస్ట్‌ ఇప్పటికే వెల్లడించింది. వచ్చే ఏడాది 2024 జనవరి 21-23 తేదీల్లో ఆలయ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆలయ ట్రస్ట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయోధ్య లో రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న […] - [ఆస్పత్రి మార్చురీ ముందు ఏడాదిగా ఎదురుచూస్తున్న పెంపుడు కుక్క..! మనసును కదిలించే ఘటన..](https://vandebhaarath.com/dog-waiting-for-its-late-owner-before-hospital-mortuary/): పెంపుడు జంతువులు వాటి యజమానుల మధ్య ఉండే అనుబంధాన్ని అనేక సందర్భాల్లో చూస్తుంటాం. అలాగే, సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్న వీడియోలను చూసినప్పుడు మన హృదయాలు ద్రవిస్తాయి. ఒక్కోసారి మనుషుల కంటే జంతువులకే విశాల హృదయం, దయ, ప్రేమ ఉంటుందనిపించే సన్నివేశాలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. జంతు ప్రేమికుల బృందం సోషల్ మీడియా లో షేర్ చేసిన ఒక పోస్టు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక పెంపుడు కుక్క (Pet Dog ) తన యజమాని కోసం చూస్తున్న ఎదురుచూపులు అందరినీ కదలించేలా చేసింది. ఆ వివరాలు ఇవీ.. ఫిలిప్పీన్స్‌లోని కాల్‌కూన్ నగరంలోని MCU హాస్పిటల్ మార్చురీ ఎదుట ఒక కుక్క రోజుల తరబడి పడిగాపులు కాస్తుంది. ఆహారం, నిద్ర లేకుండా ఆ కుక్క ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇదే ఆస్పత్రికి చేరుకుని మార్చురీ ముందే నిరీక్షిస్తుూ ఉంది. […] - [భారతదేశపు అత్యంత ఖరీదైన టీవీ షో రూ.500 కోట్లు, బ్రహ్మాస్త్ర, బాహుబలి, జవాన్, టైగర్ 3 కంటే ఎక్కువ.. పెద్ద స్టార్లు ఎవరూ లేరు..](https://vandebhaarath.com/most-expensive-indian-tv-show/): Porus:  గత రెండు దశాబ్దాలుగా భారతీయ చిత్రాల నిర్మాణ బడ్జెట్‌లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. రూ.40 కోట్లు పెడితే భారీ బడ్జెట్ సినిమాగా భావించే కాలం నుంచి ఇప్పుడు పెద్ద సినిమాలకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసే కాలానికి వచ్చేశాం.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతీయ టెలివిజన్ షోలు కూడా బడ్జెట్ విషయంలో సినిమాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు.. కొన్ని టెలివిజన్ షోలు  భారతీయ చిత్రాల బడ్జెన్ ను  కూడా అధిగమించాయి. ఉదాహరణకు, ఇప్పటివరకు చేసిన అత్యంత ఖరీదైన ఇండియన్  టీవీ షోకు  మూడు భారతీయ చిత్రాల కంటే ఎక్కువ ఖర్చు అయింది. భారతదేశం నుండి అత్యంత ఖరీదైన టీవీ షో India’s most expensive TV Show: 2017-18 నుండి ప్రసారం అయిన , చారిత్రాత్మక నాటకం పోరస్(Porus) భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన టీవీ షోగా పరిగణిస్తారు. 249 ఎపిసోడ్‌లతో కూడిన ఈ ధారావాహిక సీరియల్, […] - [400 సినిమాలకు పనిచేసినా.. ఒక్కటి కూడా 100 కోట్లు దాటలేదు.. కానీ ఈ హీరో ఎప్పటికీ సూపర్ స్టారే..](https://vandebhaarath.com/mammootty-new-movie/): సెప్టెంబరు 7, 1951న జన్మించిన ముహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్‌ను ‘మాముక్క’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మమ్ముట్టి (Mammootty) 400 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు..  అయితే అతని సినిమాలేవీ 100 కోట్ల రూపాయల మార్కును దాటకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మమ్ముట్టి మలయాళం, తమిళ చిత్రాలలో పనిచేసిఅద్భుతమైన నటుడిగా గుర్తింపు పొందారు. మమ్ముట్టి కొన్ని తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించారు. మమ్ముట్టి ఐదు దశాబ్దాల క్రితం నటుడిగా అరంగేట్రం చేసి 400 చిత్రాలకు పైగా పనిచేశారు. మమ్ముట్టి (Mammootty) మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఏడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు. 13 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ను గెలుచుకున్నారు. 1998లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును కూడా ప్రదానం చేసింది. 2022లో కేరళ ప్రభ అవార్డుతో సత్కరించారు. న్యాయవాదిగా Mammootty  ప్రాక్టీస్.. మమ్ముట్టి వృత్తిరీత్యా న్యాయవాది. రెండు సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అతను 1971లో జూనియర్ […] - [శత్రువులు కూడా కీర్తించిన స్వాతంత్ర్య సమరయోధుడు.. వీరపాండ్య కట్టబొమ్మన్..](https://vandebhaarath.com/biography-of-freedom-fighter-veerapandiya-kattabomman/): కట్టబొమ్మన్ ను ఎందుకు ఉరి తీశారు? తరతరాలుగా పోరాట స్ఫూర్తిని నింపిన వీరపాండ్య కట్టబొమ్మన్ జీవిత విశేషాలు ఇవీ.. veerapandiya kattabomman : బ్రిటీషు వారి నుంచి భారత జాతి విముక్తి కోసం జరిగిన తొలి తిరుగుబాటుగా భావించే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడినవారిలో వీరపాండ్య కట్టబొమ్మన్ ప్రముఖులు.. తమిళనాడులోని ఒక చిన్న పట్టణమైన పాంజాలకురిచ్చి పాలించిన రాజు వీరపాండ్య కట్టబొమ్మన్.. అంత చిన్న రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం చాలా యుద్ధాలే చే యాల్సి వచ్చింది.  1799 అక్టోబర్ 16న వీరపాండ్య కట్టబొమ్మన్‌ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేయించి గయత్తర్‌లో ఉరి తీసింది. వీరపాండ్య కట్టబొమ్మన్ 18వ శతాబ్దం చివరిలో బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన 1760లో తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పంచలంకురిచి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జగవీర కట్టబొమ్ము- ఆరోక్యమరియమ్మాళ్. వీరపాండ్య […] - [Siachen Glacier : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్ గ్లేసియర్ గురించి మీకు తెలియని వాస్తవాలు](https://vandebhaarath.com/siachen-glacier/): Siachen Glacier : సియాచిన్ గ్లేసియర్ హిమాలయాల్లోని కారకోరం శ్రేణి (Karakoram) లో ఉన్న ఒక హిమానీనదం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్‌ గుర్తింపు పొందింది. కారాకోరం పర్వత శ్రేణిలో ఇండో-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఇది ఉంటుంది. సియాచిన్ గ్లేసియర్ ఎంత చల్లగా ఉంది? భారతదేశంలో 5,400 మీటర్ల ఎత్తులో ఉండే అతిపెద్ద హిమానీనదం సియాచిన్ గ్లేసియర్.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద హిమానీనదంగా ఉంది. ఇక్కడ తరచుగా మైనస్ 45 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు తుఫానులతో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రక్తం గడ్డకట్టుకొని పోయే చలితో పాటు కనీసం ఊపిరి తీసుకోవాడానికి కూడా వీలుండదు.. కాబట్టి ఇది మానవులకు ఏమాత్రం నివాసయోగ్యం కాదు. ఏప్రిల్ 1984లో భారత సైన్యం (Indian Army) హిమానీనదంపై ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి సియాచిన్‌ వద్ద రక్షణ విధుల్లో భాగంగా సుమారు వెయ్యి మంది సైనికులు ప్రాణాలు […] - [Elections 2023: 18 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ... ప్రతీసారి డిపాజిట్ దక్కలేదు.. మళ్లీ ఈసారి...](https://vandebhaarath.com/madhya-pradesh-elections-2023/): madhya pradesh Elections 2023: మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి చెందిన ప్రమానంద్ తోలానీ గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నాడు. కానీ విజయలక్ష్మి ఆయన్ను ఏనాడూ వరించలేదు.. ఏకంగా 18 సార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన 63ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారికి.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.. కానీ ఎన్నిఓటములు వచ్చినా ఆయనలో ఆత్మవిశ్వాసం ఇసుమంత కూడా తగ్గలేదు. తాజాగా రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమానంద్ తోలానీ నామినేషన్ దాఖలు చేశారు.. వరుస ఓటములు అతనికి “ఇండోరి ధరి పకడ్” బిరుదును సంపాదించిపెట్టింది. ‘ప్రజలు చాలా తెలివైన వారు..’ నవంబర్ 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (madhya pradesh Elections 2023:) ఇండోర్-4 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రమానంద్ తోలని తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, అతను ప్రముఖ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. “ఇది నా […] - [Watch: మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు.. తర్వాత ఏమైందంటే?](https://vandebhaarath.com/python-strangulates-drunk-man/): తిరువనంతపురం: కేరళలో తిరువనంతపురంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలో కొండచిలువను పెట్టుకొని పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ (Python ) అతడి మెడను చుట్టి గొంతుకు బిగిసి నొక్కడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. (Python Strangulates Drunk Man) స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు యత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా వైర ‌ అయింది. కేరళలోని కన్నూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి మద్యం సేవించిన చంద్రన్‌.. మెడలో కొండచిలువ వేసుకుని పట్టణంలోని పెట్రోల్‌ బంకు‌ వద్దకు వెళ్లాడు. మెడలోని కొండచిలువతో సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు.. న్యూస్ అప్డేట్స్ కోసం  WhatsApp చానల్ లో చేరండి.. కాగా, ఇంతలోనే చంద్రన్‌ మెడలో ఉన్న కొండచిలువ అతడి మెడకు గట్టిగా చుట్టుకుంది. […] - [సాహిత్యం : నిన్న.. కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు..](https://vandebhaarath.com/literature-article/): Literature article *నిన్న* కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు ఇప్పుడు నీతో ఉన్నా నీవు గుర్తించనిది తరువాత జ్ఞాపకమై వేదిస్తుందేమో..!! పరిమితి మరిచిన వ్యాపకాల మాయ మనిషిలోని మనసును మాయం చేసి మమతకు దూరంగా తీసుకెళ్తోంది.. కన్నీళ్లను కూడా పట్టించుకోని అతని నైజం ఆమె దుఃఖన్ని తలగడలో దాచుకోమంటే మౌనంగా రోధించిన సహనం జీవితాన్ని సైతం వెలివేసుకుని వెళ్ళాక ఒంటరితనంలో వెలితి అర్ధమౌతున్నా ఏం లాభం ఆ ఆవేదన వెనుక ఉన్న నిరాశ… వెలివేతలో ఉన్న ఎదకోత.. ఇప్పుడు స్వయంగా అనుభవించక తప్పదు..!! *అనూశ్రీ గౌరోజు* Literature జీవం కన్నులజారే కన్నీటిలాగే మబ్బులమాటున దాగిన చినుకుకైనా కురిస్తే పొదువుకునే తావొకటి కావాలి.. పత్రంపై ముత్యంగానో పువ్వుపై స్పర్శగానో పుడమిలో చిన్న తడిగానో… నిలిచేది కాసేపైనా తనకంటూ ఓ చెలిమితోడు కావాలి.. మనసుకైనా అంతే కష్టమో కన్నీళ్ళో తడిమితే కాస్త ఓదార్పు మంత్రమేసే నిజమైన ఒక భరోసా కావాలి.. ఓ చిన్న చేయూత […] - [Bullfight viral video : తప్పతాగి మద్యం మత్తులో ఎద్దుతోనే ఫైటింగ్ చేశాడు.. చివరికి ఏమైందో చూడండి..](https://vandebhaarath.com/bullfight-viral-video/):   Bullfight viral video : సోషల్ మీడియా యుగంలో, వైరల్ కంటెంట్ తరచుగా ఊహించని రూపాల్లో వస్తుంది. ఇటీవల, మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి ఓ భారీ ఎద్దుకు మధ్య జరిగిన ఊహించని ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. నె ఒక సందడిగా ఉన్న వీధిలో జరిగిన ఈ సంఘటనలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి (drunk Man).. భయంకరమైన జంతువుతో పోరాడడానికి యత్నించినట్లు చూపిస్తుంది. ఫుటేజీలో మత్తులో ఉన్న అతని కోపంతో ఉన్న ఎద్దు కొమ్మలును పట్టుకోవడానికి యత్నించాడు. ఎద్దు తప్పించుకోవాలని చూసింది. కానీ చివరకు వేగంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. దాని శక్తివంతమైన కొమ్ముల నుంచి బలవంతంగా ఆ మనిషిని గాలిలోకి కి విసిరేసింది.. అదృష్టవశాత్తూ ఆ మందుబాబుకు తీవ్రమైన గాయాలు అయినట్లు కనిపంచలేదు. తికమకపడిన జంతువు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడంతో స్థానికులు అతడికి వెంటనే సహాయం అందించారు. @sonyboy1931 హ్యాండిల్ కింద ఒక […] - [Weekly Horoscope : 12 రాశుల వారికి గ్రహ ఫలాలు..](https://vandebhaarath.com/weekly-horoscope-telugu/): Horoscope : అక్టోబర్ 22 నుంచి 28వ తేదీ వరకు  మేష రాశి మొదలు.. మీన రాశి వరకు 12 రాశులవారికి  ఆదివారం నుంచి గ్రహ ఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేష రాశి ఈ వారంలో నివాసంలో మార్పులు చేర్పులు చేయవలసి వస్తుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత కన్ ఫ్యూజన్ కు గురవుతారు. సేవా కార్యక్రమాలలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. సంకల్పించిన పనుల యందు నిరుత్సాహం ఎదురవుతుంది, ఆత్మీ యుల ఎడబాటు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. అనవసరమైన విషయాల పట్ల విపరీతమైన భయాందోళన కలుగుతాయి. వృత్తి వ్యాపారపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు మనోధైర్యంతో తీసుకోవాలి. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు, చేతికి అందకుండా ఆలస్యమై ఇబ్బంది పెడుతున్న ధనం చేతికి అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. వృషభ రాశి ఈ వారంలో […] - [Israel Palestine conflict: ఇజ్రాయెల్ ఎలా పుట్టింది..? పాలస్తీనాతో వివాదం ఎందుకు? యూదుల వలస వెనుక చరిత్ర ఏమిటీ?](https://vandebhaarath.com/history-of-palestine-israel/): వందేళ్లుగా రగులుతున్నమారణహోమానికి కారణాలేంటీ…? Israel Palestine conflict : ఇజ్రాయెల్ – పాలస్తీనా వివాదం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అలాగే నిర్విరామంగా ఇప్పటికీ కొనసాగుతున్న సంఘర్షణలలో ఒకటి. ఈ ప్రాంతంలో యుద్ధాలు, విధ్వంసం, రక్తపాతం కలిగించే ఘోరమైన ఘటనలు నిరంతరం చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఎలా మొదలైంది? పాలస్తీనా – ఇజ్రాయెల్ చరిత్ర ఏమిటి? పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి.. ఇజ్రాయెల్ నేడు పశ్చిమాసియాలోని ఒక చిన్న దేశం. ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మేఘాలయ లేదా మణిపూర్ పరిమాణంలో ఉంది. ఇజ్రాయెల్ కు పశ్చిమాన మధ్యధరా సముద్రం, దక్షిణాన ఈజిప్ట్, తూర్పున జోర్డాన్, సిరియా.. ఉత్తరాన లెబనాన్ సరిహద్దులుగా ఉంది. ఇజ్రాయెల్‌లో యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న అనేక పవిత్రక్షేత్రాలు ఉన్నాయి నేడు, ఇజ్రాయెల్ జనాభాలో ఎక్కువగా యూదులు ఉన్నారు. మైనారిటీలుగా క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. యాంటీ సెమిటిజం, జియోనిజం హిబ్రూ బైబిల్ […] - [Watch: ఐదంస్తుల బిల్డింగ్‌ పై నుంచి దూకిన కుక్క.. వీడియో వైరల్‌](https://vandebhaarath.com/super-dog-jumps-off-building/): Super Dog | నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి ఓ శునకం ఒక్కసారిగా కిందకు దూకింది. ఆతర్వాత తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. ఈ వీడియో సూపర్‌ డాగ్‌ స్టంట్‌కు (Super Dog Jumps Off Building) సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యింది. న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి ఒక శునకం కిందకు దూకేసింది. అనంతరం తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. సూపర్‌ డాగ్‌ స్టంట్‌కు (Super Dog Jumps Off Building) సంబంధించి ఒక వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నిర్మాణంలో ఉన్న భవ‌నం ఐదో అంతస్తు అంచున నల్లని కుక్క నిల్చుని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత అత్యంత సాహసోపేతమైన స్టంట్‌ చేసింది. కొన్ని అడుగులు వెనక్కి వేసి బిల్డింగ్‌ ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకింది. నేలను తాకిన తర్వాత వెంటనే తాపీగా […] - [Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..](https://vandebhaarath.com/top-ten-ravana-temples-in-india/): Dussehra 2023 : పురాణాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గౌతమబుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. ఆ గ్రామంలో ప్రజలు దసరా పండుగను సంతోషంగా జరుపుకోరు.. ఎందుకంటే వారికి రావణుడిపై చాలా నమ్మకం.. ఆయన్ను గొప్ప జ్ఞానిగా, శివ భక్తుడిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే.. విజయదశమి లేదా దసరా.. ఈ ఏడాది 24 అక్టోబరు 2023న జరుపుకుంటారు. హిందువులు దసరా పండగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి. ఈ పండుగ రావణుడి లంకపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా.. రావణుడి మరణానికి సంబంధించినదిగా నమ్ముతారు. త్రేతాయుగంలో ఆశ్వియుజ శుక్లపక్షం 10వ రోజున రాముడు రావణుడిని వధించి సీతను అతడి బారి నుంచి విడిపించాడని నమ్ముతారు. ఈ సంతోషంతోనే దేశవ్యాప్తంగా చాలా […] - [1947 దేశ విభజన తర్వాత కాశ్మీర్‌లోని శారదా మందిర్‌లో తొలిసారిగా నవరాత్రి పూజలు](https://vandebhaarath.com/first-navratri-puja-in-kashmir-sharda-mandir-after-long-time/): Kashmir : జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని శారదా మందిర్‌(Sharda Mandir )లో 1947 తర్వాత మొట్టమొదటిసారిగా నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని తీత్వాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ పూజలో పలువురు కాశ్మీరీ పండిట్‌లతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఈ ఆలయం 1947 దాడుల్లో ధ్వంసమైంది. దేశ విభజనకు ముందు రోజులలో ఉన్న అదే నిర్మాణ శైలిలో, అదే స్థలంలో పునర్నిర్మించబడింది. ఈ ఏడాది మార్చి 23న నవేరి- కాశ్మీరీ కొత్త సంవత్సరం సందర్భంగా, అలాగే జూన్‌లో శారదా దేవి విగ్రహానికి అభిషేకం, ప్రాణ-ప్రతిష్ట జరిగినప్పడు ఆలయాన్ని తెరిచారు. ఇక దసరాను పురస్కరించుకొని శారదా మందిర్‌లో అక్టోబర్ 15 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) మాట్లాడుతూ.. ఈ […] - [పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు](https://vandebhaarath.com/tattoos-became-evidence/): కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో అక్టోబర్ 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులకు బుధవారం జిల్లా కోర్టు వారి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో నిందితుల చేతులపై ఉన్న టాటూ(Tattoos)లు కీలకంగామారి వారిని పట్టించాయి. ముర్షిదాబాద్‌లోని లాల్‌బాగ్ సబ్-డివిజనల్ కోర్టులో దోషులు బాసుదేబ్ మొండల్, మిథున్ దాస్, ఆకాష్ మొండల్ తోపాటు అరుణ్ మోండల్‌లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దీప్తా ఘోష్ తీర్పు వెలువరించారు. . లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పురుషులు దోషులుగా తేల్చారు. కాగా ఈ కేసు విచారణ 120 రోజుల్లో ముగిసింది. ” గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. […] - [bamboo chicken: వెదురు చికెన్‌ కోసం ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేయండి](https://vandebhaarath.com/bamboo-chicken-recipe/): bamboo chicken recipe : రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా.. చక్కని రెసిపీ కోసం వెతుకుతున్నారా? మీ వంటగదిలో ఈ వంట కోసం సిద్ధం చేయండి.. డిన్నర్ కోసం ఈ వెదురు చికెన్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.. భారతదేశంతోపాటు ఆగ్నేయాసియాలోని గిరిజన ప్రాంతాల నుంచి ఈ వంటకం ఉద్భవించింది. వెదురు చికెన్ అనేది నూనె లేకుండా, పోషకాలు అధికంగా ఉండే రుచికరమైన వంటకం. ఇది చికెన్ ముక్కలను వెదురు కొమ్మలో నింపి వాటిని సుగంధ ద్రవ్యాలు, మూలికల మిశ్రమంతో ఉడికించి తయారు చేస్తారు. వెదురు ఒక సహజమైన వంట పాత్రగా పనిచేస్తుంది. చికెన్‌కు ప్రత్యేకమైన మట్టి సువాసనతో పాటు దాని సహజ రసాలను నిలుపుకుంటుంది. ఈ డిష్‌కు ప్రత్యేకమైన పొగ ద్వారా భిన్నమైన టేస్ట్ ను అందిస్తుంది.. చికెన్‌ను చాలా మృదువుగా, తేమగా ఉంచుతుంది. bamboo chicken తయారీకి కావలసినవి: 350 గ్రాముల ఎముకలు లేని చికెన్ 1 స్పూన్ పసుపు […] - [మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త](https://vandebhaarath.com/madhya-pradesh-crime-news/): Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తనను నిద్రపోనీయకుండా ఏకధాటిగా ఏడుస్తోందని విసుగు చెంది.. తన రెండేళ్ల మేనకోడలిని కొట్టింది. అంతటితో ఆగకుండా పసిపాప గొంతుకోసి చంపింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్ పూర్ నగరంలోని హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు. బాధితుడు మహ్మద్ షకీల్ కుమార్తె మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిందని హనుమంతల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎం ద్వివేది తెలిపారు. కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా తప్పిపోయిన బాలిక గురించి ఎలాంటి క్లూ లభించలేదని ద్వివేది తెలిపారు. తరువాత, పోలీసులు ఆమె తండ్రి ఇంటిలో పసిబిడ్డ కోసం వెతకడం ప్రారంభించగా, సోఫా సెట్ కింద ఆమె మృతదేహాన్ని […] - [పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి](https://vandebhaarath.com/israel-hamas-war/): అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ Jharkhand : ఇజ్రాయెల్‌తో యుద్ధం(Israel-Hamas war )లో హమాస్ హింసకు పాల్పడినట్లు ఆరోపించే వీడియోలను మంగళవారం ఒక మాజీ విద్యార్థి పాఠశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు. హింసకు సంబంధించిన గ్రాఫిక్ చిత్రాలే కాకుండా, రామ్‌ఘర్ (Ramgarh) పాఠశాల మాజీ విద్యార్థి పోర్న్ వీడియోలను కూడా షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్రప్పా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి హరి నందన్ సింగ్ మాట్లాడుతూ.. రామ్‌ఘర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని.. క్లాస్ టీచర్లు విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉండటానికి ఈ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారని తెలిపారు. ఎనిమిదో తరగతి సోషల్ మీడియా గ్రూప్( social media group) లో వచ్చిన ఈ వీడియోను వెంటనే తొలగించినట్లు చెప్పారు. సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వాట్సప్ గ్రూప్ (WhatsApp group) సెట్టింగ్‌లు మార్చేశారు. విద్యార్థులు ఎలాంటి మెటీరియల్‌ను పోస్ట్ […] - [రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?](https://vandebhaarath.com/palestine-west-bank-gaza/): గాజా స్ట్రిప్ (Gaza strip), వెస్ట్ బ్యాంక్ ఏంటి..? ఇజ్రాయెల్‌- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పేర్లు తరచూ వినిపిస్తున్నాయి.. అసలు ఈ గాజా, వెస్ట్ బ్యంక్ అంటే ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం.. పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వతప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీరప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది. కాగా 1949లో ఏర్పడిన ‘అర్మిస్టైస్ రేఖ’ ద్వారా పాలస్తీనా విభజన జరిగింది. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం ఈ రేఖ ఏర్పడింది. పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా (Gaza) స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ విస్తీర్ణం 5,970 చదరపు కిలోమీటర్లు ఉండగా, […] - [Watch: ఈ భయంకరమైన పాము టాలెంట్ అదుర్స్.. మెరుపు వేగంతో పాము ఎరను ఎలా పట్టేసిందో చూడండి..](https://vandebhaarath.com/snake-viral-video/): Snake viral video : ఈ ప్రకృతిలో శక్తితోపాటు యుక్తిని కలిగి ఉన్న జంతువులే మనుగడ సాగిస్తాయి. తక్కినవి ఆహారమవుతాయి. సరీసృపాల ప్రపంచంలో పాములు విలక్షణమైనవి. వీటిలోని వైవిధ్యమైన జాతులకు చెందిన సర్పాలు వాటి పరిసరాలలో కలిసిపోయి తమ ఎరల కన్నుగప్పి ఆహారాన్ని చేజిక్కించుంటాయి. సర్పాలకు సంబంధించి అద్భుతమైన తెలివిని చూపించే ఇటీవలి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. వైరల్ వీడియోలో ఒక కొండ ప్రాంతంలో ఓ పాము అత్యంత చాకచక్యంగా మెరుపు వేగంతో ఓ పక్షని వేటాడే దృశ్యాన్ని చూపుతుంది. ఇక్కడ ఒక పాము రాళ్ళు, ఆకుల మధ్య దాక్కొని ఓపికగా తన ఆహారం కోసం వేచి ఉంది. పక్షులను ఆకర్షించడానికి దాని పామును తన తోకను ఒక కీటకంలా ఊపింది.. అదే సమయంలో అక్కడికి వచ్చిన పక్షిని అకస్మాత్తుగా, మెరుపు వేగంతో.. ఖచ్చితత్వంతో, పాము పక్షిపైకి దూసుకుపోతుంది. దానిని విజయవంతంగా దాని కోరలతో బంధిస్తుంది. ప్రకృతి […] - [మా వేళ్లు ట్రిగ్గర్ మీద రెడీగా ఉన్నాయి... ఇజ్రాయెల్ కు ఇరాన్ తీవ్ర హెచ్చిరిక](https://vandebhaarath.com/iran-warning-to-israel-over-gaza-offensive/): న్యూఢిల్లీ: గాజాపై భూ దండయాత్రకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాలస్తీనా మీద దాడిలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు యునైటెడ్ స్టేట్స్‌ తీరును కూడా తప్పుబట్టింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆగకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పై ఉన్నాయి” అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ వార్తా సంస్థ రాయిటర్స్ కు వెల్లడించారు. గాజా(Gaza)పై నిరంతర ఇజ్రాయెల్ బాంబు దాడిలో 700 మంది చిన్నారులతో సహా 2,670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన కోస్టల్ ఎన్‌క్లేవ్‌కు నీరు, విద్యుత్, ఆహారాన్ని నిలిపివేసింది. కానీ నిన్న దక్షిణ ప్రాంతానికి నీటిని పునరుద్ధరించింది. ఇరాన్( Iran) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, “పరిస్థితిని నియంత్రించడానికి.. సంఘర్షణలను పెరగడానికి ఎవరూ హామీ ఇవ్వలేరు” అని అమిరాబ్డోల్లాహియాన్ అన్నారు. […] - [BRS Manifesto | బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​](https://vandebhaarath.com/brs-manifesto/): BRS Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… గతంలో మేనిఫెస్టో లో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామన్నారు.. ఎన్నిలక ప్రణాళిక లో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని.. భవిష్యత్తులో వారి కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌ను పెంచినట్టుగా కేసీఆర్ చెప్పారు. బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరాలు ఇవీ.. రైతుబంధు 16 వేలకు పెంపు తెలంగాణ వ్యాప్తంగా మొదటి ఏడాది రూ.12వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. తర్వాత ప్రతీ సంవత్సరం విడతలవారీగా రూ.16వేలకు పెంచుతామని […] - [Bastar dussehra : ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన 75 రోజుల దసరా వేడుకలు ఎక్కడో తెలుసా..](https://vandebhaarath.com/chhattisgarhs-bastar-longest-dussehra/): Bastar dussehra : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ప్రత్యేకమైన దసరా వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి, 600 ఏళ్ల నుంచి వస్తున్న పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడి గిరిజన ప్రజలు ‘కచ్చిన్’ దేవతకు ఆరాధిస్తారు. బస్తర్‌లోని ‘రాజ్ పరివార్’ కమిటీ ఈ ఉత్సవాలను ప్రారంభించింది. ప్రధాన కార్యక్రమం జగదల్పూర్‌లో జరుగుతుంది. ఇక్కడ పట్టణం మొత్తం విస్తృతమైన అలంకరణలతో ముస్తాబైంది. 75 రోజుల వేడుకలు Bastar dussehra వేడుకల విశిష్టత ఏమింటే.. బస్తర్‌లోని దసరా పండుగ సాధారణంగా 75 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన దసరా వేడుకగా నిలిచింది. బస్తర్‌లోని ఈ 75 రోజుల వేడుక విలక్షణమైన ఆచారాలను ప్రతిరోజూ పాటిస్తారు. దసరా (విజయదశమి) సందర్భంగా దేశమంతటా ‘రావణుని’ దిష్టిబొమ్మలను దహనం చేస్తే.. ఇక్కడ అలాంటి ఆచారం ఉండదు. ఈ పట్టణంలో ‘మహిషాసుర మర్దిని ఆదిశక్తికి’గా కొలుస్తారు. దసరా వేడుకల్లో జిల్లాలోని గిరిజన సంఘం ముఖ్యపాత్ర పోషిస్తుంది.బస్తర్ డివిజన్ ప్రధాన […] - [బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు](https://vandebhaarath.com/bala-tripura-sundari-devi/): warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు జరగయి.. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి (Bala Tripura Sundari Devi) గా దర్శనమిచ్చారు. అర్చకులు కళ్యాణ్ మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛరణలతో హోమ, కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం చిన్నారి విశ్వాని పొడిశెట్టి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులందరు.. అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు..   వరంగల్ కీర్తినగర్ లోని శ్రీ నిమిషాంబ దేవీ ఆలయంలో కనుల పండువగా శరన్నవరాత్రి వేడుకలు.. బాలత్రిపుర సుందరి దేవీ అలంకరణ లో ఉన్న చిన్నారి విశ్వానికి భక్తి శ్రద్దలతో పూజలు.. #warangal #DurgaPuja #duss pic.twitter.com/siLP7dWZZP — […] - [ఒకప్పుడు ఇజ్రాయెల్ పై తటస్థంగా ఉన్న భారతదేశం ఇప్పుడు మిత్రుడిగా ఎలా నిలిచింది..? మన మద్దతు పాలస్తీనా నుంచి Israel కు ఎలా మారింది.?](https://vandebhaarath.com/india-israel-relations/): India-Israel relations: భారత దేశ చరిత్రలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను  కార్గిల్ యుద్ధ సమయంలో ఎదుర్కొంది.  మే 3, 1999న, జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్-ద్రాస్ సెక్టార్‌లో పాకిస్తానీ దళాల చొరబాటు గురించి భారతదేశానికి తెలిసింది. మూడు వారాల తర్వాత, ఆపరేషన్ విజయ్ అనే కోడ్ పేరుతో మనదేశం ఎదురుదాడిని ప్రారంభించబడింది. అయితే, కాలం చెల్లిన సైనిక, సాంకేతిక పరికరాలు కలిగిన భారత రక్షణ దళాలకు వ్యూహాత్మక ప్రదేశాల్లోని బంకర్లలో దాక్కున్న పాకిస్తానీ సైనికులను గుర్తించడం.. వారిపై దాడి చేయడం  చాలా కష్టంగా మారింది. సహాయం కోసం భారత్  అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే 1998లో అణ్వాయుధ పరీక్షలు చేపట్టిన కారణంగా అమెరికా నేతృత్వంలోని దేశాలతో సాంకేతిక, ఆర్థిక, ఆయుధాలకు సంబంధించి  మన దేశం ఆంక్షలను ఎదుర్కొంటోంది. అంతటి క్లిష్ట సమయంలో కేవలం ఒక్క దేశం మాత్రమే భారత్‌కు బహిరంగంగా మద్దతుగా నిలిచింది.. అదే ఇజ్రాయెల్(Israel ). ఇజ్రాయెల్, US మిత్రదేశంగా ఉన్నప్పటికీ, […] - [భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..](https://vandebhaarath.com/delhi-ncr-rapidx-train-inauguration/): దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో అనతికాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందే భారత్‌ సెమీ హైస్పీడ్ రైళ్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే సూపర్ సక్సెస్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మధ్యతరగతి ప్రయాణికుల కోసం వందేభారత్ సాధారణ్ పేరుతో స్లీపర్ కోచ్ లతో రైళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సిఆర్‌(Delhi-NCR)లో భారతదేశపు మొట్టమొదటి అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ (RAPIDX Train)ను ప్రధాని నరేంద్రమోదీ వచ్చే వారం ప్రారంభించనున్నారు. నవరాత్రి పర్వదినాల్లోనే పట్టాలెక్కనున్న ఈ ట్రైన్‌ను పూర్తిగా మహిళలు నడపనుండటం విశేషం. పూర్తిగా మహిళా పైలట్లే.. దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం జరుపుకుంటున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దేశ రాజధానిలో రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించడం, రోడ్డుపై వాహనాల సంఖ్యను తగ్గించడం, గ్రీన్ […] - [viral video : కివీ పండు మొదటిసారి రుచి చూసినప్పుడు ఈ పిల్లాడి రియాక్షన్ చూడండి..](https://vandebhaarath.com/kiwi-fruit-viral-video/): viral video : సోషల్ మీడియాలో మనస్సును కలిగించేవి, నవ్వుపుట్టించే వీడియోలు లెక్కలేనన్ని రోజురోజుకు అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని హృదయాలను దోచుకుని ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శిశువుల అల్లరి చేష్టలను హావభావాలను, మధుర క్షణాలను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు  షేర్ చేస్తుంటారు. తాజా ఒక ముద్దులొలికే పసి పిల్లాడు మొదటిసారి కివీ పండ్లను తినడానికి యత్నించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ వైరల్ వీడియో(viral video).. కివి పండును ఓ శిశువుకు చూపిస్తూ  ప్రారంభమవుతుంది.  దాని రిజల్ట్ చూస్తే మనం నవ్వు ఆపుకోలేము.. కుటుంబసభ్యులు  పసిబిడ్డకు తాజా కివీ ముక్కను అందజేస్తున్నట్లు ఫుటేజ్ చూపిస్తుంది.. ఉత్సాహంతో ఆ చిన్న పిల్లవాడు ఆత్రంగా కివీని పట్టుకుని, కొరుకుతాడు. దాని పుల్లని రుచిని తట్టుకోలేక చిత్రవిచిత్రమై హావభావాల్ని తమ మోములో చూడవచ్చు. ఈ వీడియో ఫిగెన్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో మొదట కనిపించింది.వీడియో ఇంటర్నెట్‌లోకి వచ్చిన వెంటనే, ప్రపంచంలోని […] - [Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!](https://vandebhaarath.com/hanumakonda-crime-news/): హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఘటన..! Hanumakonda | కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనైన ఓ కానిస్టేబుల్‌ అత్తను రివాల్వర్ తో కాల్చి చంపాడు. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా, నిందితుడిని ప్రసాద్ గా గుర్తించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రసాద్‌ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రసాద్‌ భార్యతో కలిసి ఇటీవల  Hanumakonda గుండ్ల సింగారం గ్రామానికి వచ్చాడు. డబ్బుల విషయంలో మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్‌ గన్ తో కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ పై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తలకు తీవ్ర గాయాలకు కాగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. […] - [TSRTC Electric Buses: త్వరలో అన్ని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు : ఆర్టీసీ ఎండీ ఎండీ సజ్జనార్](https://vandebhaarath.com/tsrtc-electric-buses/): TSRTC Electric Buses: తెలంగాణ వ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా,  త్వరలో మిగతా రూట్లలో కూడా ప్రవేశపెట్టనున్నారు. TSRTC Electric Buses : తెలంగాణలో అతి త్వరలో ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. డిసెంబర్ లో ఈ బస్సులు రోడ్లు ఎక్కనున్నాయి. ఇప్పటికే 1,860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన సంస్థ.. వాటిలో కొన్నింటిని డిసెంబర్ లో వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళిక చేస్తోంది. హరియాణా పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణం తీరును టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణం లో ఉన్న ఎక్స్ […] - [అధికారుల బదిలీలకు EC ఆదేశాలు; హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లు బదిలీ](https://vandebhaarath.com/election-commission-officers-transfers/): హైదరాబాద్: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ పోలీస్ కమిషనర్లతో పాటు మరో 10 మంది పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం(Election commission ) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భోంగిర్, నిర్మల్ జిల్లాల్లోని జిల్లా ఎన్నికల అధికారుల (డీఈవో)లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ను కూడా బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొమ్మిది మంది జిల్లా మేజిస్ట్రేట్లు/డీఈవోలు, 25 మంది పోలీస్ కమిషనర్లు/ఎస్పీలు/ఏడీఎల్‌లను బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది. ఎస్పీలు, నలుగురు కార్యదర్శులు/ప్రత్యేక కార్యదర్శులు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్యానెల్‌ను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీ ఆదేశించడంతో వెంటనే జూనియర్‌లకు బాధ్యతలు అప్పగించాలని అధికారులను సూచించింది. తెలంగాణలో ఎక్సైజ్ శాఖతో పాటు […] - [Train Accident: పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు](https://vandebhaarath.com/train-accident-in-bihar/): Bihar train accident : బీహార్‌లో బుధవారం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (North East superfast train) పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బక్సర్ పట్ణణం సమీపంలోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌కు కొద్ది దూరంలో రాత్రి 9.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినస్ నుంచి బయలుదేరిన రైలు(రైలు నంబర్ 12506 ) అస్సాంలోని గౌహతి సమీపంలోని కామాఖ్యకు వెళ్తోంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే మీడియాతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. రైలు ప్రమాదంలో (Train Accident) లో గాయపడిన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తాను బక్సర్, భోజ్‌పూర్ జిల్లాల విపత్తు నిర్వహణ శాఖ, […] - [పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌](https://vandebhaarath.com/man-flees-with-police-car/): చండీగఢ్‌: పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌ వాహనంతోనే పరారయ్యాడు (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఒక చోట పోలీస్‌ వాహనం కనిపించింది. కానీ లాక్‌ చేసి ఉండటంతో కీ కోసం ఆ ప్రాంతంలో మళ్ళీ వెతికారు. హర్యానాలోని యమునా నగర్‌ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఖుర్ది గ్రామంలో ఒక కుటుంబ కలహాలకు సంభందించిన వివాదంపై పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ ( ERV )లో పోలీసులు(Haryana Police) ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు ఘర్షణ పడటం వీరి కంట పడింది.. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలోనికి ఎక్కించారు. కాగా, పోలీసులు అనంతరం ఆ గ్రామానికి వెళ్లారు.. ఫోన్‌ చేసిన ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా […] - [పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ పాక్‌లో గుర్తు తెలియని దుండగుల చేతిలో హతం..](https://vandebhaarath.com/national-crime-news-pathankot/): 2016 పఠాన్‌కోట్ (Pathankot ) ఉగ్రదాడి సూత్రధారి, కీలక సూత్రదారి లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్‌(Pakistan ) లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పఠాన్‌కోట్(Pathankot) దాడికి సూత్రధారి, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్‌(Shahid Latif) ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 41 ఏళ్ల లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జేఎం) సభ్యుడు. జనవరి 2, 2016న జరిగిన పటాన్‌కోట్ దాడికి ప్రధాన కుట్రదారు. అతను సియాల్‌కోట్ నుంచే దాడికి వ్యూహ రచన చేశాడు. దానిని అమలు చేయడానికి నలుగురు జెఎమ్ ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌కు పంపాడు. చట్టవిరుద్ధమైన (కార్యకలాపాల) నిరోధక చట్టం (UAPA) కింద తీవ్రవాద ఆరోపణలపై నవంబర్ 1994లో లతీఫ్ భారతదేశంలో అరెస్టు అయ్యాడు.  విచారణ అనంతరం చివరికి జైలు పాలయ్యాడు. భారతదేశంలో శిక్ష అనుభవించిన తరువాత, అతను 2010లో వాఘా మీదుగా పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. మరోవైపు […] - [మెట్రో రైలులో విచక్షణ మరిచి ప్రవర్తించిన జంట.. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు](https://vandebhaarath.com/controversial-video-of-intimate-act-in-delhi-metro/): Delhi: కదులుతున్న ఢిల్లీ మెట్రో రైలులో ఒక జంట ఎలాంటి విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వినియోగదారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ఎప్పుడు వీడియో రికార్డింగ్ తేదీ చేశారో తెలియరాలేదు. కానీ ఇది వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా షేర్ అయింది. పెద్ద సంఖ్యలో వీక్షణలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో మెట్రో రైలు(Delhi Metro) ప్రయాణిస్తుండగా ఒక యువతి కూల్ డ్రింక్ ను తాగి ఆమె బాయ్ ఫ్రెండ్ నోట్లోకి నేరుగా పోసినట్లు ఉంది. సిగ్గు లేకుండా విచక్షణ మరిచి ఈ జంట చేస్తున్న వింత చేష్టను చూసి కొంతమంది ప్రయాణికులు షాక్ అయ్యారు. మరికొందరు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ కూడా “ఢిల్లీ మెట్రో(Delhi Metro)ను ఇప్పుడు మూసివేయాలా? లేదా వినోదానికి గొప్ప […] - [Amazon Great Indian Festival 2023 : రూ20వేల లోపు స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డీల్స్...](https://vandebhaarath.com/smart-tvs-under-20k/): Amazon Great Indian Festival 2023:  దసరా పండుగ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 కొనసాగుతోంది. కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.. ఒక వేళ మీ బడ్జెట్ 20వేల రూపాయల లోపు(Smart Tvs Under 20k) ఉంటే.. అమేజాన్ లో చక్కని ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు అమేజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వీటిని కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌ తోపాటు , క్రోమా,  విజయ్ సేల్స్ వంటి రిటైల్ స్టోర్‌లను ఒకసారి తనిఖీ చేయడం మర్చిపోవద్దు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా, మీరు రూ. 20,000 లోపు స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ టీవీల తగ్గింపు ధరలతో పాటు, మీరు SBI బ్యాంక్ కార్డ్‌ ఆఫర్లను ఉపయోగించి ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసినప్పుడు అదనంగా 10 శాతం తగ్గింపును […] - [ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..](https://vandebhaarath.com/jagannath-temple/): ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తుల కోసం డ్రెస్ కోడ్ ఒడిశాలోని పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple) లో భక్తులకు జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఆలయం లోపల ప్రజలు హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్ లెస్ దుస్తులు ధరించడాన్ని నిషేధించారు. ఒడిశాలోని పూరీలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో కొంతమంది అసభ్యకరమైన రీతిలో దుస్తులతో కనిపించడంతో ‘నీతి’ సబ్‌కమిటీ (‘Niti’ sub-committee ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని, దురదృష్టవశాత్తూ కొందరు ఇతరుల మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ అన్నారు. “కొంతమంది చిరిగిన […] - [Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..](https://vandebhaarath.com/assembly-elections-2023/): ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party (BJP), ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించవచ్చు. ABP News- CVoter విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, రాజస్థాన్‌లో బీజేపీ కమలం అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. సర్వే(survey ) వివరాలను ఒకసారి చూడండి.. తెలంగాణ: ఒపీనియన్ పోల్ (opinion polls) ఆధారంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 119 సీట్ల అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేయగా, […] - [Viral Video: ట్రంప్ ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో పాటలు పాడుతూ.. కుల్ఫీలు విక్రయిస్తూ..](https://vandebhaarath.com/man-resembling-donald-trump-sings-sells-kulfi-on-pakistan-streets/): Viral Video : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ను పోలిన వ్యక్తి పాకిస్థాన్‌లో కుల్ఫీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కచా బాదం(Kacha Badam seller) అమ్మకందారుడు-గాయకుడు అయిన భుబన్ బద్యాకర్ ఇతర వీధి వ్యాపారుల స్పష్టమైన క్లిప్‌లు వైరల్ అయ్యాయి. ఈ కుల్ఫీ విక్రేత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అతని వీడియో 2021లో ఆన్‌లైన్‌లో కూడా కనిపించింది. 2021లో ఈ పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ విక్రేత వీడియో అప్పట్లో ఇంటర్నెట్‌ హల్ చల్ అయింది. కొంతమందికి ఇప్పటికే గుర్తుకు వచ్చి ఉండవచ్చు. జూన్ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ తన ఐస్ క్రీం బండిపై కుల్ఫీని అమ్ముతూ పాటలు పాడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. ఇది ఎంతగానో ఆకట్టుకుంది. పాకిస్తానీ గాయకుడు షెహజాద్ రాయ్ కూడా దానిని షేర్ చేసి ప్రశంసించారు. Wah. Qulfi walay bhai, […] - [ తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్](https://vandebhaarath.com/telangana-assembly-polls/): తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ Telangana Assembly Polls | న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. రాష్ట్ర శాసనసభకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ‌తోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 10 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న స్క్రూట్నీ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు నవంబరు 15 చివరి తేదీ. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు […] - [15 నుంచి నిమిషాంబా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు](https://vandebhaarath.com/nimishamba-devi-sharan-navaratri-utsavalu/): warangal:  వరంగల్ జిల్లా కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) సిద్ధమైంది. గత నెల వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు కుంకుమ పూజలు, వ్రతాలు, హోమాలతో సందడి నెలకొనగా తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 24 వరకు దేవీ శరన్నరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలను (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించనున్నట్లు  ఆలయకమిటీ ప్రకటించింది. మొదటిరోజు అక్టోబర్  15 ఆదివారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ నుంచి 24న విజయదశమి రోజు వరకు నిమిషాంబ దేవి అమ్మవారు ఒక్కొ రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. విజయదశమి మంగళవారం ఉదయం అమ్మవారిని అభిషేకించి, కలశ […] - [Akshardham Temple : అమెరికా న్యూ జెర్సీలో అట్టహాసంగా ప్రారంభమైన అక్షరధామ్ దేవాలయం](https://vandebhaarath.com/akshardham-temple/): Akshardham Temple : భారతదేశం వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద ఆధునిక హిందూ దేవాలయం న్యూజెర్సీ అక్షరధామ్ ఆదివారం ప్రారంభమైంది. 183 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అసాధారణ నిర్మాణ అద్భుతం  న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణాన 90 కి.మీ దూరంలో ఉంది. 12 సంవత్సరాలలో (2011 నుండి 2023 వరకు), ఇది USA అంతటా 12,500 కంటే ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులచే నిర్మించబడింది. కాగా 1992లో గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో మొదటి అక్షరధామ్ నిర్మించబడింది. దాని తర్వాత న్యూఢిల్లీలో (2005లో) అక్షరధామ్ నిర్మించారు. న్యూజెర్సీలోని అక్షరధామ్ (Akshardham Temple) కోసం ఇటలీ నుండి నాలుగు రకాల పాలరాయి, బల్గేరియా నుండి సున్నపురాయితో కూడిన ఈ విలువైన వస్తువులను తీసుకొచ్చారు. న్యూజెర్సీ అక్షరధామ్ అనేది బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS), స్వామినారాయణ విభాగంలోని ప్రపంచ మతపరమైన అలాగే పౌర సంస్థ. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే […] - [బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు](https://vandebhaarath.com/bihar-police-dump-dead-body-into-canal/): Bihar: బీహార్ లో కొందరు పోలీసులు అమానవీయ చర్యకు పాల్పడ్డారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్నిబీహార్ పోలీసులు (Bihar police) కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వీడియోలో సోషల్ మీడియాను షేక్ చేసింది. వ్యక్తి మృతదేహాన్ని ముగ్గురు పోలీసులు లాగడం.. తరువాత కాలువలో పడవేయడం ఈ వీడియోలో ఉంది. దీనిని చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముజఫర్‌పూర్‌ (Muzaffarpur)లోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో, ఇద్దరు పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని లాగడం చూడవచ్చు, ఆపై మృతదేహాన్ని కాలువలోకి విసిరేందుకు వారికి సహాయపడటానికి మూడో పోలీసు చేరాడు. ఈ ఘటనపై ఫకులీ ఓపీ ఇన్‌ఛార్జ్‌ మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రమాదంలో ట్రక్కు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితురాలి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. వాటిని పోస్టుమార్టం కోసం వెలికి తీయలేమని చెప్పారు. “కొన్ని శరీరభాగాలను […] - [Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య](https://vandebhaarath.com/israel-palestine-conflict/): Israel – Palestine Conflict: ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ  జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. కాగా హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్‌ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మంది […] - [Afghanistan earthquake: భారీ భూకంపంలో 320 మందికి పైగా మృతి.. నేలమట్టమైన 12 గ్రామాలు](https://vandebhaarath.com/afghanistan-earthquake/): Kabul : ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా సుమారు 320 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్‌ ( Afghanistan’s Herat) లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , వందలాది మంది గాయపడ్డారు. కాగా హెరాత్‌లోని స్థానిక అధికారులు ఈ ప్రావిన్స్‌లో అనేక భూకంపాల (earthquake) లో 30 మందికి పైగా మరణించారని 600 మందికి పైగా గాయపడ్డారని పజ్వాక్ ఆఫ్ఘన్ న్యూస్ నివేదించింది. Afghanistan earthquake అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జిందా జాన్, ఘోరియన్ జిల్లాల్లోని 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ మాట్లాడుతూ.. నేటి భూకంపం కారణంగా హెరాత్‌లోని “జిందా జాన్” జిల్లాలోని మూడు గ్రామాలలో కనీసం 15 మంది మరణించారని, దాదాపు 40 మంది […] - [Amazon Great Indian Festival Sale: టీవీ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణం.. మీరు మిస్ చేయకూడని టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ చూడండి..](https://vandebhaarath.com/amazon-great-indian-festival-sale/): అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 (Amazon Great Indian Festival Sale ) ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా అనేక రకాల ఉత్పత్తులపై ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లు ఉన్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ఏడాదిలో ఇంతకు మించిన తరుణం మరోటి ఉండదు.. కాబట్టి అమేజాన్ లో ఉన్న టెలివిజన్లపై బెస్ట్ డీల్స్ ఒకసారి లుక్కేయండి.. ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ లో శనివారం అర్ధరాత్రి నుంచి డిస్కౌంట్ సేల్ ఓపెన్ అయింది. పలు ప్రొడక్ట్ లపై డీల్‌లు, డిస్కౌంట్‌లకు మించి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ సంవత్సరం, వినియోగదారులు SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో ఇన్ స్టాండ్ డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. Mi 32-inch A Series Smart Google TV Xiaomi స్మార్ట్ A సిరీస్ స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, […] - [ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు: అయోధ్య ట్రస్ట్](https://vandebhaarath.com/ayodhya-ram-temple-latest-news/): Ayodhya: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Temple) నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ.3,000 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉందని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు. శనివారం మూడు గంటలపాటు ట్రస్ట్ అధికారుల సమావేశం జరిగింది. అనంతరం, విదేశీ కరెన్సీలో విరాళాలు తీసుకునే చట్టపరమైన ప్రక్రియతో సహా 18 అంశాలపై చర్చించామని, ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం కింద అనుమతి కోసం ట్రస్ట్ దరఖాస్తు చేసిందని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. “ఫిబ్రవరి 5, 2020 నుంచి మార్చి 31, 2023 వరకు ఆలయ నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.3,000 కోట్లకు పైగా ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల్లోనే మిగిలి ఉంది” అని చంపత్ రాయ్ చెప్పారు. జనవరి 2025 నాటికి […] - [GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..](https://vandebhaarath.com/gst-council-meet/): GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు దీనిపై జీఎస్‌టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన 52వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ మీటింగ్ లోమొలాసిస్‌పై కూడా జీఎస్‌టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మొలాసిస్ పైనా భారీగా తగ్గింపు ప్రస్తుతం […] - [dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..](https://vandebhaarath.com/dengue-fever/): Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్‌కోట్‌లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చాడని భావించారు. అయితే కవర్ లో దోమలను చూసి ఆయనతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్సూర్ పరిస్థితిని వివరిస్తూ, ” నా దుకాణం చుట్టూ మురుగు నీరు నిలిచి ఉంది. అక్కడ విపరీతంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుకాణం వద్ద మాకు తీవ్రమైన దోమలు, విషకీటకాల సమస్య ఉంది అని వివరించాడు. “నన్ను నేను రక్షించుకోవడానికి దోమల సమస్యను పరిష్కరించడానికి, […] - [సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు ](https://vandebhaarath.com/global-ncap-test-results/):  పాపులర్‌ బ్రాండ్స్‌ అన్నీ వీక్.. న్యూఢిల్లీ: మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కల. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగేసి వారికి అందుబాటులో ఉన్న ధరలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టి పెట్టుకొని చాలా మంది తక్కువ ధరలో వచ్చే కార్లను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. అత్యంత కీలకమైన వాహనం మన్నిక సేఫ్టీ ఫీచర్లను అంతగా పట్టించుకోరు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితేంటీ అనేది కూడా ఆలోచించాలి. కార్ల దృఢత్వాన్ని పరిశీలించేందుకు గ్లోబల్ ఎన్ క్యాప్ వంటి సంస్థలు క్రాష్ టెస్ట్ లు నిర్వహించి వాటికి రేటింగ్ ఇస్తాయి. మన దేశంలో కూడా భారత్‌ ఎన్ క్యాప్‌ (Bharat NCAP ) టెస్టింగ్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్లను సెఫ్టీ టెస్టింగ్ కోసం ఇవ్వొచ్చు. ఇప్పటివరకు మన దేశానికి చెందిన వాహన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కార్లను గ్లోబల్‌ ఎన్ క్యాప్‌ […] - [టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు ](https://vandebhaarath.com/students-shoot-teacher/): లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు పాఠాలు చెప్పిన టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్ స్టర్లమని పేర్కొంటూ ఆ యువకులు ఆ టీచర్ పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్ లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ సెంటర్ లో చదివిన ఈ ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్ ను మాట్లాడుతామని బయటకు పిలిచారు. తమ వెంట తెచ్చిన గన్ తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్‌ గాయమైన టీచర్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది […] - [Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..](https://vandebhaarath.com/sikkim-floods/): Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మంది అదృశ్యమయ్యారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీస్తా నది పరీవాహక ప్రాంతంలో బురద మట్టిలో అలాగే ఉదృతంగా ప్రవహిస్తున్ననీటిలో గల్లంతైన వారికోసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా ఈ వరదల్లో నలుగురు మృతదేహాలను ‘జవాన్లు’గా గుర్తించినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. లాచెన్, లాచుంగ్‌లలో అనేక మంది బైకర్లు, విదేశీయులు, దాదాపు 700-800 మంది డ్రైవర్లతో సహా 3,000 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని, వారందరినీ ఆర్మీ, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా రక్షించనున్నట్లు చీఫ్ సెక్రటరీ విబి పాఠక్ తెలిపారు. సిక్కిం చీఫ్ సెక్రటరీ విజయ్ భూషణ్ పాఠక్ మాట్లాడుతూ “అందుబాటులో డేటా ప్రకారం […] - [kanpur viral video: చోరీ చేసిన డబ్బును చూపిస్తూ దొంగల ఇన్‌స్టాగ్రామ్ రీల్‌.. ఆటకట్టించిన పోలీసులు](https://vandebhaarath.com/kanpur-viral-video/): కాన్పూర్‌లోని జ్యోతిష్కుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించిన ఓ వ్యక్తి, అతని సహచరులు సంబరాల్లో మునిగిపోయారు. మంచంపై డబ్బులను పరుస్తూ.. నోట్ల కట్టలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియో(kanpur viral video)ను చూసిన పోలీసులు వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ నివాసంలో ఇటీవల దొంగలుపడి భారీగా డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశాడు. కాగా, జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అయితే దొంగల ఆచూకీ గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా ఆ దొంగలు చోరీ చేసిన డబ్బును చూసి సంబరాల్లో మునిగిపోయారు. దొంగిలించిన నగదును మంచంపై పరిచి (thieves flaunting stolen money) ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేశారు. ఒక […] - [ఆరెంజ్ వందేభారత్ రైలు రంగు మార్పుపై క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి....అసలు కారణం ఇదే..](https://vandebhaarath.com/orange-vande-bharat-express-train/): భారత దేశంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న నారింజ రంగు వందే భారత్ రైళ్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. నారింజ రంగు వందేబారత్ రైళ్ల(Orange Vande Bharat Express train) ను  ప్రారంభించడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. శాస్త్రీయ దృష్టితోనే ఈ నారింజ రంగును తీసుకున్నామని తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జర్నలిస్టులతో జరిగిన సమాశం జరిగింది.  నారింజ రంగులో వందేభారత్ రైళ్లను ప్రారంభించడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు.. అయన ఈ విధంగా స్పందించారు. “మానవుల కళ్లకు పసుపు, నారింజ రెండు రంగులు చాల స్పష్టంగా కనిపిస్తాయి. యూరప్ దేశాల్లో దాదాపు 80 శాతం రైళ్లు నారింజ లేదా పసుపు, నారింజ కలయిక ఉంటాయి” అని వైష్ణవ్ చెప్పారు. పసుపు.. నారింజ సిల్వర్ వంటి ప్రకాశవంతమైన అనేక ఇతర రంగులు ఉన్నాయి, కానీ […] - [Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ](https://vandebhaarath.com/uber-driver-harassing-incident/): Uber driver harassing incident : రాజస్థాన్‌లో ఇటీవల ఉబర్ డ్రైవర్ వేధింపులకు గురైన ఓ మహిళకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో లైవ్ లోకి వచ్చింది. @littleshsssisters అనే యూజర్‌ నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మనాలి గుప్తా తన కూతురిని స్కూల్ నుండి తీసుకువెళ్లడానికి వెళుతున్నప్పుడు ఆమెకు ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి వివరిస్తూ.. వీడియోను షేర్ చేసింది. వీడియోలో, మనాలి తనతో ఏమి జరిగిందీ.. ఉబర్ డ్రైవర్ తనను ఎలా వేధించాడో వివరించింది తన కూతురిని స్కూల్ నుంచి పికప్ చేసుకునేందుకు రైడ్ బుక్ చేశానని, తాను ఎవరితోనో కాల్ చేస్తున్నప్పుడు కారు డ్రైవర్ అకస్మాత్తుగా తన ఫోన్ లాక్కోవడానికి యత్నించాడని వివరించింది. ఆమె ఒక్కసారిగా భయపడిపోయి అతడిని వారించేందుకు ప్రయత్నించింది.. కానీ డ్రైవర్ దూషించడం మొదలుపెట్టాడు. Uber driver harassing incident  మనాలి కారును ఆపమని డ్రైవర్‌ని చాలాసార్లు చెప్పినా కూడా అతడు వినిపించుకోకుండా కారును మరింత […] - [అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది.. ధరలు, స్పెసిఫికేషన్లు.. ](https://vandebhaarath.com/google-pixel-8-pixel-8-pro/): Google Pixel 8 Pixel 8 Pro : గూగుల్ తన కొత్త పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం విడుదల చేసింది . తాజా స్మార్ట్‌ఫోన్‌లు టెన్సర్ G3 చిప్‌తో, 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి. స్టాండర్డ్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో రెండూ ఫోటో అన్‌బ్లర్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి Google.. AI- సపోర్ట్ గల ఫీచర్లను కలిగి ఉంటాయి. అలాగే ఈ ఫోన్లకు ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ఇస్తామని Google ప్రకటించింది. Google Pixel 8, Pixel 8 Pro ధర భారతదేశంలో పిక్సెల్ 8 రూ. 75,999 ధరతో ఒకే 128GB స్టోరేజ్ మోడల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హాజెల్, అబ్సిడియన్, రోజ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇక పిక్సెల్ 8 ప్రో రూ. […] - [ujjain horror : రేప్ కేసు నిందితుడి ఇళ్లు బుల్ డోజర్ తో నేలమట్టం..](https://vandebhaarath.com/ujjain-horror/):   ujjain horror : ఇటీవల యావత్ దేశాన్ని కలచివేసిన ఉజ్జయిని (ujjain) అత్యాచార ఘటనలో నిందితుడి ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేయించింది. 12 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు భరత్ సోనీకి చెందిన అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్ నేలమట్టం చేసింది. నివేదికల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని నంఖేడా ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటిని అధికారులు బుధవారం కూల్చివేశారు. తర్వాత అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయడానికి బుల్‌డోజర్‌ను అక్కడికి తీసుకువచ్చారు. వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్న భరత్‌ సోనీని గత వారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. 12 ఏళ్ల బాలికపై భరత్ సోనీ అత్యాచారం చేశాడు. మైనర్ బాలిక చిరిగిపోయిన దుస్తులతో వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి సాయం అడిగింది. అయితే ఆ బాధితురాలికి ఎవరూ సహాయం చేయలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. సుమారు 8 కి.మీ దూరం సహాయం […] - [Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు](https://vandebhaarath.com/lulu-mall-viral-video/): Lulu Mall viral video : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ‘లులు మాల్’ (Lulu Mall) గురించే చర్చ నడుస్తోంది. గత నెల 27న హైదరాబాద్ కూకట్ పల్లిలో ‘లులు మాల్’ ను అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఏ మూహార్తన ‘లులు మాల్’ (Lulu Mall) ప్రారంభించారో గానీ దానిని తిలకించేందుకు హైదరాబాద్ వాసులు ఎగపడుతున్నారు. ఈ మాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూకట్‌పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా లులు మాల్‌లో భారీ ఎత్తున లూటీలు జరిగిన విషయం తెలిసిందే.. మాల్‌ను సందర్శించడానికి భారీగా వచ్చిన జనం అక్కడ సామాగ్రిని ధ్వంసం చేశారని సమాచారం.. షాపింగ్ మాల్‌లో అంతటా సగం తినేసిన ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. అక్కడ సామాగ్రిని కూడా పాడు చేసినట్టు మాల్ యాజమాన్యం పేర్కొంది. ఫుడ్‌ని కూడా సగం తినేసి అక్కడే పడేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Lulu Mall viral video […] - [Sikkim flash floods : సిక్కింలో వరద బీభత్సం.. 23 మంది. ఆర్మీ జవాన్లు గల్లంతు.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు](https://vandebhaarath.com/sikkim-flash-floods/): Sikkim flash floods : ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలతో తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటిలో కొట్టుకుపోవడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. బుధవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఆకస్మిక వరద రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో ఈ వరద ఏర్పడింది, దీని కారణంగా తీస్తాలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. సింగ్టామ్ సమీపంలోని […] - [Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు](https://vandebhaarath.com/delhi-liquor-policy-case/): ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు. ఉదయం సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారుల సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దే శవ్యాప్తంగా సంచలనంగా రేపింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల నిఘాలో తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీ సర్కారు 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు. కానీ ఆ తర్వాత రద్దు చేశారు. […] - [హైటెక్ ఫీచర్లతో స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి](https://vandebhaarath.com/vande-bharat-trains-with-sleeper-coaches/): ఇండియన్ రైల్వేస్.. ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ కోచ్‌ల (New Vande Bharat Trains With Sleeper Coaches) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్ కోచ్‌ల కాన్సెప్ట్ చిత్రాలను మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’( Koo)లో పంచుకున్నారు. ఈ కొత్త రైళ్లు 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి. “వందే భారత్ ద్వారా కాన్సెప్ట్ రైలు (స్లీపర్ వెర్షన్) త్వరలో వస్తుంది… 2024 ప్రారంభంలో వస్తుంది’’ మంత్రి (Railway Minister, Ashwini Vaishnaw) కూలో రాశారు. వందే భారత్ స్లీపర్ కోచ్‌లలో విశాలమైన బెర్త్‌లు, ప్రకాశవంతమైన ఇంటీరియర్స్, విశాలమైన టాయిలెట్లు, మినీ ప్యాంట్రీ, అధునాతన భద్రతా ఫీచర్లతో సహా అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. కొత్త రైళ్లు ప్రస్తుత కోచ్‌ల కంటే ఎక్కువ ఇంధన-సమర్థవంతమైనవి, పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయని భావిస్తున్నారు. Koo App Concept train – Vande […] - [Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?](https://vandebhaarath.com/nanded-hospital-news/): Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. Nanded hospital news : మహారాష్ట్ర నాందేడ్​ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు వరుసగా మృత్యువాతపడుతుండడం ఆందోళనకరంగా మారింది. తాజాగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి అధికారులు చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో.. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినవారి సంఖ్య 31కి చేరింది. ఆస్పత్రిలో ఏం జరుగుతోంది. నాందేడ్​లో ఉన్న డాక్టర్ శంకర్​రావ్​ చవాన్​ ప్రభుత్వ దవాఖానాలో సెప్టెంబరు 30- అక్టోబరు 1 మధ్యలో ఇక్కడ 24 మంది రోగులు చనిపోయినట్లు సోమవారం సాయంత్రం వార్త వెలుగులోకి వచ్చింది. 24 గంటల వ్యవధిలో 24మంది రోగులు మరణించడం సంచలనం రేపింది. ఈ 24 మందిలో 12 మంది శిశువులు కావడం అత్యంత విషాదకరం. మరో 12 మందిలో ఐదుగురు […] - [Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్](https://vandebhaarath.com/operation-black-giraffe/): Operation Black Giraffe : యూపీలో గుండా మట్టి కరిపించేందుకు యూపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో  మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్‌ల ఆస్తులను గుర్తించి, అటాచ్ చేయడానికి ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఆపరేషన్ బ్లాక్ జిరాఫీని ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ల ఆర్థిక బలాన్ని బలహీనపరచడం.. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు మాఫియాల చర, స్థిరాస్తులను దర్యాప్తు చేసి వాటిని అటాచ్ చేయడానికి స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించారు. మాఫియాల ప్రభావాన్ని నిర్జీవం చేయడం.. వారి అక్రమ ఆదాయ ప్రవాహాన్ని ఆపడం ద్వారా వారిని ఆర్థికంగా బలహీనపరచడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మాఫియాలకు చెందిన ఆస్తులు, బినామీ ఆస్తులను గుర్తించి, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు పోలీసులు వాటిని అటాచ్ చేస్తారని అధికారులు తెలిపారు. భూ మాఫియాలపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ […] - [Mahalaxmi Scheme | రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..  ఆర్టీసీ బస్సుల్లో మెట్రోరైలు త‌ర‌హాలో సీట్లు](https://vandebhaarath.com/mahalaxmi-scheme-free-bus-scheme-new-update/): mahalaxmi scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ ఆరు హామీల్లో భాగంగా మొట్టమొదటసారిగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప‌థ‌కం కింద మహిళలందరికీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించారు. దీంతో అన్ని బస్సుల్లో ఒక్క‌సారిగా రద్దీ పెరిగింది. మహిళలందరూ ప్రైవేట్ వాహనాల‌ను వ‌దిలి బస్సులను ఆశ్రయిస్తుండటంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బ‌స్సుల్లో ఎక్కువ మంది ప్ర‌యాణికులు పట్టేలా ఆర్టీసీ అధికారులు బస్సు సీట్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైళ్లలో మాదిరిగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసేందుకు చ‌ర్య‌లు చేపట్టారు. Mahalaxmi Scheme  ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది జ‌ర్నీ చేయ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండు వైపులా మెట్రో రైలులో మాదిరిగా సీట్ల‌ను ఏర్పాటు చేశారు. ఫలితంగా మధ్య‌లో ఎక్కువ ఖాళీ స్థలం ఉండ‌డంతో ఎక్కువ మంది ప్రయాణించటానికి […] - [Transfers In Telangana | రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం](https://vandebhaarath.com/telangana-government-transfers-95-dsps-in-state/): మరో 74 మంది మున్సిపల్‌ కమిషనర్‌లు బదిలీ Transfers In Telangana | హైదరాబాద్‌: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల ముందు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం 40 మందిని బదిలీ (Transfers In Telangana) చేస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే బుధవారం మరో 74 మందికి ప్రభుత్వం స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర పురుపాలక శాఖ.. ఈ బదిలీలను చేపట్టింది. అయితే ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో కూడా భారీగా బదిలీలు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 105 మంది అధికారులను బదిలీ చేశారు. సోమవారం జారీ చేసిన ఉత్తర్వులతో సీఈవో, డీఆర్డీవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేశారు. 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లును తెలంగాణ ఆబ్కారీశాఖలో బదిలీ చేశారు. ఇద్దరు ఉప కమిషనర్ల తో పాటు 9 […] - [Rajya Sabha Elections 2024 : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు..](https://vandebhaarath.com/rajya-sabha-elections-2024-t-congress-rajya-sabha-candidates/): Rajya Sabha Elections 2024 Updates: రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ త‌మ‌ అభ్యర్థుల పేర్లను ఖ‌రారు చేసింది. ఇందులో పార్టీ సీనియర్ నాయ‌కులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు Rajya Sabha Elections 2024 : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖ‌రారు చేసింది పార్టీ అధిష్టానం ఖమ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది . ఈ మేరకు పార్టీ హై క‌మాండ్‌ ప్రకటన విడుదల చేసింది. మ‌రోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లను ప్ర‌క‌టించింది. కాగా రేపటితో నామినేషన్లకు గ‌డువు ముగియ‌నుండ‌డంతో వీరంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. T Congress Rajya Sabha Candidates : అనిల్ కుమార్ […] - [Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..](https://vandebhaarath.com/rooftop-solar-scheme-how-to-apply-check-step-by-step-process/): Rooftop Solar Scheme: ప్రజలు తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ఈ పథకానికి 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar, Muft Bijli Yojana) ,  కింద ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-’25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని తొలిసారిగా ప్రకటించారు. Free Rooftop Solar Scheme సోలార్ ప్యానెల్ పథకం కింద, పథకం లబ్ధిదారులకు భారీగా సబ్సిడీలు అందించబడతాయని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని మోడీ చెప్పారు. భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల అందించి […] - [BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..](https://vandebhaarath.com/baps-hindu-mandir-uae/): BAPS Hindu Mandir :  అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది  ఇప్పుడు మరో అద్బుతమైన దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో  అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది.  ఈ ఆలయాన్ని రేపు  14 ఫిబ్రవరి, 2024న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.  దీని ముందుగా అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి 13న నిర్వహించిన  భారీ సమావేశం జరుగుతుంది. దీనికి  అహ్లాన్ మోదీ (హలో మోదీ) అని పేరు పెట్టారు. యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం  2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ దేవాలయానికి  శంకుస్థాపన చేశారు. వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా.. ఈ భారీ దేవాలయం (BAPS Mandir)  […] - [Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన సీఎం నితీశ్‌..](https://vandebhaarath.com/watch-bihar-cm-nitish-kumars-government-wins-floor-test/): బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ 130 మంది శాసనసభ్యులు ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. కాగా బీహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. JD(U), RJD, కాంగ్రెస్ ఫ్రంట్ అయిన మహాఘటబంధన్ (మహాకూటమి) నుండి నితిష్‌ కుమార్ BJP నేతృత్వంలోని NDA కూటమిలోకి చేరిన విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలో సోమ‌వారం అవిశ్వాస ప‌రీక్ష‌లో నితిష్ గెలిచారు. ఈ సెషన్‌లో ముగ్గురు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతన్ ఆనంద్ ఎన్డీఏలోకి మారారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తాను తీసుకొచ్చిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, 15 ఏళ్లుగా లాలూ ప్రసాద్, రబ్రీ దేవి ప్రభుత్వాలు బీహార్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. 2005లో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన JD(U) […] - [visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు](https://vandebhaarath.com/indians-can-travel-to-these-countries-visa-free/): visa free countries | వేసవి కాలం వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ (vacation) కోసం చాలా మంది దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు. కొందరైతే విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు, వీసా దరఖాస్తు ప్రక్రియ తరచుగా అడ్డంకిగా మారుతుంది. అయితే మీరు ఈ వేసవిలో వీసా లేకుండా సందర్శించే గలిగే అద్భుతమైన టూరిజం స్పాట్లు  పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, బ్యాగులను సిద్ధం చేసుకోండి.. ఈ వేసవిలో భారతీయుల కోసం వీసా లేని కొన్ని హాటెస్ట్ పర్యాటక ప్రాంతాలను పరిశీలిద్దాం.. థాయిలాండ్ అద్భుతమైన బీచ్‌లు, అతిపెద్ద నగరాలు, పురాతన దేవాలయాలను కలిగి ఉన్న థాయిలాండ్ దేశం  ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ గా   ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా మిగిలిపోయింది. ఫుకెట్‌లోని మణి జలాల నుండి బ్యాంకాక్‌లోని సందడిగా ఉండే వీధుల వరకు, థాయిలాండ్‌లో చాలా పర్యాటక ప్రాంతాలు అత్యంత ఆకర్షనీయంగా  ఉంటాయి. థాయ్‌లాండ్ మే […] - [watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..](https://vandebhaarath.com/women-beat-each-other-with-slippers-on-bengaluru-bus/): Bengaluru | బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సులో ఇటీవల షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన‌ వైరల్ ఫుటేజీలో, ఇద్దరు మహిళా ప్రయాణీకులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.. చివ‌ర‌కు మాటామాటా పెరిగి చెప్పులతో దాడి చేసుకునేవ‌ర‌కు వెళ్లింది. అయితే ఇప్పటి వరకు, సంఘటన ఖచ్చితమైన తేదీ తెలియదు.. మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. పరిస్థితిని సద్దుమణిగించేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ ఆ మ‌హిళ‌లు వినిపించుకోలేదు. ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. Bengaluru లోని BMTC బస్సులో ఒక మహిళ కిటికీ అద్దం తెరవడంతో గొడవ ప్రారంభమైందని, అయితే అది వెనుక సీట్లో ఉన్న మ‌హిళ‌కు అసౌకర్యాన్ని కలిగించిందని తెలుస్తోంది. దీంతో మహిళలిద్దరూ చెప్పులు తీసి ఒకరినొకరు కొట్టుకోవడంతో ఘర్షణ తీవ్రమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు జోక్యం చేసుకుని, ఇద్ద‌ర్నీ గొడ‌వ ఆప‌మ‌ని బస్సు కండక్టర్‌ను కోరారు. ఎట్టకేలకు కండక్టర్ […] - [Gold-Silver Prices 11 February : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, ధరలు ఇవే..](https://vandebhaarath.com/gold-silver-prices-11-february/): Gold-Silver Prices 11 February : గోల్డ్ కొనుగోలు చేయానుకునేవారికి శుభవార్త. బంగారం ధరలో నేడు ఎలాంటి మార్పూ లేదు. ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కనీసం రూ.10 చొప్పున అయినా పెరగడమో, లేదా తగ్గడమో జరుగుతోంది.  కానీ స్థిరంగా ఉన్నది మాత్రం చాలా తక్కువ.  మరోవైపు వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు (Gold-Silver Prices Today In Telugu States) తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ.47,210 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 76,500 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ […] - [Telangana Budget | కౌలు రైతులకు త్వరలో రుణమాఫీ, ఉచిత కరెంట్ పథకానికి నిధుల కేటాయింపు..](https://vandebhaarath.com/telangana-budget/): Telangana Budget |  2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఈ సదర్భంగా రాష్ట్రంలోని  కౌలు రైతులకు డిప్యూటీ సీఎం  గుడ్ న్యూస్ చెప్పారు.  రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని  ప్రకటించారు. ఏడాదికి ఒక ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ. 15 వేలు ఇస్తామని తెలిపారు. ఈ రోజు  అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి  మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకం  ద్వారా ఎక్కువగా అనర్హులే లబ్ధి పొందారన్నారు.  పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు ఇచ్చారని విమర్శించారు.  రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేసి ఇకపై అర్హులైనవారికే రైతు బంధు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. గృహ‌జ్యోతి ప‌థ‌కానికి రూ. […] - [Pre Wedding shoot in Hospital : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి](https://vandebhaarath.com/karnataka-doctor-pre-wedding-shoot-in-hospital/): Pre Wedding shoot in Hospital | కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వ‌హించ‌డంపై పెద్ద దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడు డాక్టర్ అభిషేక్ తన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. వీడియోలో డాక్టర్ అభిషేక్ ఒక రోగికి శస్త్రచికిత్స చేయడం కనిపిస్తుంది. పక్క‌నే ఉన్న అత‌డి భాగస్వామి అతనికి సహాయం చేస్తుంది. వీడియో ముగింపులో ‘రోగి’ ఆపరేషన్ తర్వాత కూర్చున్నట్లు చూపిస్తుంది. ప్రీ-వెడ్డింగ్ వీడియోను చిత్రీకరించేందుకు గాను ఆపరేషన్ థియేటర్‌లోకి కెమెరాలు, లైట్లు ఇత‌ర ప‌రిక‌రాల‌తో పాటు చాలా మంది వ్యక్తులను తీసుకొచ్చారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వివాదం చెల‌రేగింది. విష‌యం తెలుసుకొన్న‌ కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు.. బాధ్యుడైన‌ డాక్టర్ అభిషేక్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించారు. […] - [PV Narasimha Rao | మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన కేసీఆర్](https://vandebhaarath.com/pv-narasimha-rao-bharat-ratna/): PV Narasimha Rao | హైద‌రాబాద్ : భార‌త దివంగత మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ న‌ర‌సింహ రావుకు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డంపై  మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ ట్వీట్ చేశారు. మాజీ ప్ర‌ధాని పీవీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించ‌డంపై  ఎక్స్ వేదిక‌గా కేసీఆర్ ప్రధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. పీవీ న‌ర‌సింహా రావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆనందాన్ని  క‌లిగించింది అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పీవీది కీలక పాత్ర : ప్రధాని మోదీ PM Modi | దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ న‌ర్సింహారావుకు భారతరత్న వరించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశానికి పీవీ చేసిన సేవలను […] - [Boy Returns As Monk | 22 ఏళ్ల క్రితం తప్పిపోయి సన్యాసిగా మారి.. భిక్ష కోసం తల్లి వద్దకు.. కన్నీళ్లు పెట్టించిన వీడియో](https://vandebhaarath.com/boy-returns-as-monk/): Boy Returns As Monk | న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: తప్పిపోయిన కొడుకు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి రావడం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోని ఒక గ్రామాన్ని కదిలించింది. సుమారు 22 ఏళ్ల  సన్యాసిగా వచ్చి తల్లికి కనిపించాడు. (Boy Returns To Mother As Monk ) ఆమెను భిక్ష అడుక్కొని మళ్లీ తిరిగి వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో తల్లి, కొడుకుల మధ్య భావోద్వేగ క్షలు కళ్లలు చెమర్చేలా చేశాయి. వివరాల్లోకి వెళితే..  2002లో  ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల పింకు తోటి పిల్లలతో కలిసి గోలీలు ఆడాడు. దీనిపై  తండ్రి రతీపాల్ సింగ్, తల్లి భానుమతి మందలించారు. దీంతో ఆ బాలుడు అలిగి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. Boy Returns As Monk : అయితే  సన్యాసిగా మారిన పింకు 22 […] - [వచ్చే నెల నుంచే వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. మొదటిసారి ఈ రూట్లోనే](https://vandebhaarath.com/vande-bharat-sleeper/): Vande Bharat Sleeper | భారతీయ రైల్వే..  2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  వందే భారత్‌ రైళ్లు సక్సెస్ ఫుల్ గా వంద శాతం ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. అదే ఉత్సాహంతో రైల్వేశాఖ అత్యాధునిక సౌకర్యాతో వందేభారత్ స్లీపర్‌ కోచ్ రైలును తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది.  ఈ రైలును వచ్చే నెలలో  ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో రైలు సిద్ధమైంది.  2024 మార్చి నుంచి ఏప్రిల్‌ మధ్య ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి. వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్‌ రన్‌ విజయవంతమైన తర్వాత  ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది, వందేభారత్ స్లీపర్‌ రైలు ఇతర  హైస్పీడ్‌ రైళ్లకంటే మెరుగైన ఫీచర్లు, వేగం కలిగి ఉంటుంది.  సుదూర నగరాలను మధ్య ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.  ప్రస్తుతం ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాన్ని అధిగమించే లక్ష్యంతో, ప్రయాణ సమయాన్ని గణనీయంా తగ్గించేందుకు […] - [రోడ్డు భద్రతపై అవగాహన కోసం కూతురు పెళ్లిలో హెల్మెట్‌లు పంపిణీ చేసిన తండ్రి](https://vandebhaarath.com/helmets-distribution-wedding/): Helmets distribution wedding | కోర్బా : ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఓ వ్యక్తి  తన కుమార్తె వివాహవేడుకల్లో రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్‌లను పంపిణీ చేశాడు.  కోర్బా నగరంలోని ముదాపర్ ప్రాంతానికి చెందిన సెడ్ యాదవ్ అనే వ్యక్తి తన కుమార్తె నీలిమ వివాహాన్ని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అవకాశంగా తీసుకుని హెల్మెట్ ధరించి డ్యాన్స్ చేశాడు. స్పోర్ట్స్ టీచర్ నీలిమ, సరన్‌గఢ్-బిలాయిగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హన్ యాదవ్‌ను పెళ్లి చేసుకుంది. మోటారు సైకిళ్లపై వివాహ వేదిక వద్దకు చేరుకున్న అతిథులకు సెడ్ యాదవ్ రిటర్న్ గిఫ్ట్‌గా హెల్మెట్‌లను అందజేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. “రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి నా కుమార్తె పెళ్లి ఉత్తమ సందర్భమని నేను భావించాను. నేను అతిథులకు జీవితం ఎంతో విలువైనదని చెప్పాను. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా  చాలా […] - [Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరు.?](https://vandebhaarath.com/most-popular-cm-of-x-followers/): Most Popular Cm | దేశంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ముఖ్య‌మంత్రిగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ నిలిచారు. ఎక్స్ (ట్విట‌ర్‌) ఖాతాలో దేశ‌వ్యాప్తంగా మిగ‌తా సీఎంల కంటే ఎక్కువ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు యోగీ. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మైలురాయిని దాటింది. యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇక వీరిద్ద‌రి కంటే ముందు 24.8 మిలియన్ ఫాలోవర్లతో రాహుల్ గాంధీ ఉన్నారు. భారత్ లో మోస్ట్‌ పాపులర్‌ సీఎంగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఘ‌న‌తికెక్కారు. భారత్‌లో మిగ‌తా సీఎంల కంటే అధికంగా ఎక్స్ ఖాతాలో ఫాలోవర్లను క‌లిగి ఉన్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటేసింది. ఇక‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి […] - [తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు..500 గ్యాస్ కి ఓకే..](https://vandebhaarath.com/telangana-cabinet-meeting-desisence/): తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన సుప్రసిద్ద గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఎంపిక చేసింది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి( RevanthReddy) అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమై  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీ (TG) గా మార్చాలని తీర్మానించింది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తెలంగాణ (Telangana) తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని,  అందుకే కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.. రాష్ట్ర గీతంగా అందెశ్రీ  జయ జయహే తెలంగాణను ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను TG గా మార్చాలని […] - [Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్‌ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు](https://vandebhaarath.com/bihar-accused-push-police-vehicle/): పాట్నా: బీహాల్ (Bihar) లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసు వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలోనే ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ వాహనాన్ని కొంత దూరం వరకు తోయించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే నలుగురు నిందితులు మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కారు. దీంతో ఆ నలుగురిని పోలీస్‌ వాహనంలో కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇంతలో పోలీస్‌ వాహనంలో ఇంధనం అయిపోవడంతో కచాహరి చౌక్ సమీపంలో రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో అందులో కోర్టుకు తరలిస్తున్న నలుగురు నిందితుల చేతులను తాళ్లతో కట్టారు.. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు నిందితులు పోలీసు వాహనాన్ని సుమారు అర కిలోమీటరు దూరం తోసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేశారు. ఈ […] - [Ayodhya Ram Mandir Updates : బాల రాముడి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. 10 రోజుల్లో ₹ 12 కోట్లకు పైగా విరాళాలు ](https://vandebhaarath.com/ayodhya-ram-mandir-updates/): Ayodhya Ram Mandir Updates : అయోధ్య రామమందిరంలో భక్తులు బాలరాముడికి  ఉదారంగా విరాళాలు ఇస్తూ తమ అచంచలమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు.  జనవరి 23న ఆలయాన్ని ప్రజల కోసం తెరిచినప్పటి నుంచి కేవలం 10 రోజుల్లోనే రూ . 12 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తో విరాళాలు వచ్చిచేరుతున్నాయి. జనవరి 23 న ప్రజలకు దర్శనభాగ్యం కల్పించినప్పటి నుండి, ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత పది రోజుల్లోనే రామ్ లల్లా (Ram lalla) కు దాదాపు 12 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. జనవరి 22న రామ్‌లల్లా పవిత్రోత్సవం సందర్భంగా, ఎనిమిది వేల మంది హాజరయ్వారు. ఆ రోజున రూ. 3.17 కోట్లు విరాళంగా సేకరించబడ్డాయి. జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరగడంతో అయోధ్యకు భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి రోజు, వందల వేల మంది ప్రజలు పూజలు, సందర్శనల కోసం వస్తారు. గతేడాది 5.76 […] - [Jharkhand Police | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసులు సస్పెండ్‌](https://vandebhaarath.com/police-suspended-picking-up-currency-notes-jharkhand/): Police suspended | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. రాంచీ: లంచంగా నడిరోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు (Jharkhand Police) ఏరుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కాగా ఈ వీడియో పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన ఆ నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి బైక్‌పై అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్నాడు.. పోలీసులు అతడిని ఆపేందుకు యత్నించగా లంచంగా కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే ఏఎస్‌ఐతో సహా నలుగురు పోలీసులు రోడ్డుపై పడిన ఆ నోట్లు తీసుకున్నారు. […] - [ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు](https://vandebhaarath.com/new-scheme-to-facilities-for-truck-and-taxi-drivers-national-highways/): న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవే (National Highways)లపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. మొదటి దశలో ప్రభుత్వం 1,000 కేంద్రాలను నిర్మిస్తుంది.  ఈ కేంద్రాల్లో డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవచ్చు, వీరికి తాగునీటి తోపాటు మరుగుదొడ్ల అందుబాటులో ఉంటాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “డ్రైవర్లు మొబిలిటీ రంగంలో ఒక ముఖ్యమైన భాగం. వారు అలుపెరగకుండా గంటల తరబడి వాహనాలను నడుపుతూనే ఉంటారు. కానీ వారికి సరైన విశ్రాంతి స్థలం అందుబాటులో లేదు. వారికి తగిన సమయం కూడా దొరకదు.  సరైన విశ్రాంతి లేకపోవడం నిద్రలేమీకారణంగా  కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది.” ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల ఆందోళనలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు అందుకే అన్ని జాతీయ రహదారుల […] - [CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు](https://vandebhaarath.com/cm-revanth-reddy-key-announcement-on-gas-cylinder-for-rs-500/): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే మొదటి బ‌హిరంగ స‌భ‌ను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంత‌కు ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే రూ.500ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ త్వరలోనే ప్రియాంక గాంధీని ఆహ్వానించి ల‌క్ష మంది […] - [Bharat Rice | రూ. 29కి బియ్యం విక్ర‌యం.. రేప‌టి నుంచి మార్కెట్‌లోకి భార‌త్ రైస్](https://vandebhaarath.com/government-to-introduces-bharat-rice-in-retail-market/): Bharat Rice : దేశంలో బియ్యం ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. బియ్యం ల‌భ్య‌త‌ను పెంచి ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవ‌లం రూ. 29కి విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌బ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్‌సీసీఎఫ్‌) కేంద్రియ భండార్ ఔట్‌లెట్ల ద్వారా విక్ర‌యించ‌నున్నట్టు తెలుస్తోంది. న్యూస్ అప్ డేట్స్ కోసం మన వాట్సప్ చానల్ లో చేరండి Bharat Rice పై ఏ క్ష‌ణ‌మైనా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే గోధుమ పిండి, ప‌ప్పు ధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్‌ పేరుతో త‌క్కువ ధ‌ర‌ల‌కే పంపిణీ చేస్తోంది. న‌వంబ‌ర్‌లో తృణ‌ధాన్యాల ధ‌ర‌లు ప‌ది శాతం పైగా ఎగ‌బాక‌డంతో ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం 8.7 శాతానికి […] - [Budget 2024 Highlights : వందే భారత్‌ కోచ్‌ల తరహాలో 40వేల బోగీల అభివృద్ధి.. ఉచిత సోలార్ విద్యుత్](https://vandebhaarath.com/budget-2024-highlights-new-housing-policy-vandebharat-solar-rooftop/): Budget 2024 Highlights: సౌర విద్యుత్ ను ప్రోత్సహించే లక్ష్యంతో రూఫ్ టాప్ సోలారైజేషన్ విధానం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఆరో బడ్జెట్ కాగా. ఈ సందర్భంగా ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు. అ వివరాలు.. ఉచిత సౌర విద్యుత్ దేశ వ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ రూఫ్‌ టాప్‌ సిస్టమ్‌ను బిగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఆయా కుటుంబాలు పొందగలుగుతాయన్నారు. దీంతో ప్రతీ కుటుంబానికి ఏటా రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఆదా చేసే వీలుకలుగుతుంది. మిగులు విద్యుత్ ను విద్యుత్‌ను పంపిణీ సంస్థల(డిస్కమ్ )కు విక్రయించుకోవచ్చని ఆమె చెప్పారు. […] - [Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..](https://vandebhaarath.com/budget-2024-highlights/): Budget 2024 Highlights: ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ..   ఆయుష్మాన్ భారత్ పథకంలో (Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana) వీరిని అర్హులుగా ప‌రిగ‌ణిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే… ఇందుకు ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతోన్న‌ది వెల్లడించలేదు. గత బడ్జెట్‌లో ఈ ప‌థ‌కానికి రూ.7,200 కోట్లు కేటాయించారు. మొత్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద రూ.88,956 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్‌ పథకం కింద అర్హుల‌కు రూ.5 లక్షల వ‌ర‌కు ఆరోగ్య బీమా అందిస్తారు. అలాగే ఈ కార్డ్ ద్వారా అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆశాకార్య‌క‌ర్త‌లు వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటు ఉంది. పైగా ఇది న‌గ‌దు ర‌హిత సేవ‌. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 30.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి జరుగుతోందని కేంద్రం తెలిపింది. పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి […] - [Gyanvapi mosque | 30 ఏళ్ల తర్వాత జ్ఞాన్వాపి సెల్లార్‌లో హిందువుల ప్రార్థనలు](https://vandebhaarath.com/varanasi-court-on-gyanvapi-mosque/): Varanasi court on Gyanvapi mosque : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదేశాల మేరకు సీల్ వేసిన 30 ఏళ్ల తర్వాత, వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు (Gyanvapi mosque)లోని సెల్లార్‌లో హిందూ భక్తులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. దీని త‌ర్వాత‌ హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. వారణాసి కోర్టు ( Varanasi court ) ”హిందూ పక్షం ప్రార్థనలకు అనుమతి ల‌భించింది. ఇందు కోసం జిల్లా యంత్రాంగం ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రార్థనలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి పక్కనే ఉన్న మసీదుకు సమీపంలో ఉన్న ప్రాంతం.. నిన్న‌ అర్థరాత్రి హిందూ భక్తులు ‘వ్యాస్ కా తెహ్కానా’ అనే సెల్లార్‌లో ప్రార్థన చేయడానికి మసీదుకు చేరుకున్నారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీదు సమీపంలోని బోర్డుపై ‘మందిర్’ (ఆలయం) పదాన్ని అతికించడం […] - [Warangal | సమస్యలను వెలికితీయడమే కాదు.. పరిష్కార మార్గాలను కూడా సూచించండి..](https://vandebhaarath.com/journalist-id-cards-from-press-club-warangal/): జ‌ర్న‌లిస్టుల‌కు పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా చేస్తా.. పోలీస్‌క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిషోర్ ఝా Warangal:  వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల‌కు పోలీస్ శాఖ నుంచి ఇబ్బందులు త‌లెత్త‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ (Warangal CP) అంబ‌ర్ కిషోర్ ఝా అన్నారు. జ‌ర్న‌లిస్టులు  స‌మ‌స్య‌ల‌ను వెలికితీయ‌డంతోపాటు, ప‌రిష్కార మార్గాల‌ను కూడా సూచించాలని కోరారు.   హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్‌, మైసూర్ వంటి న‌గ‌రాల‌తో స‌మానంగా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌రం అభివృద్ధి చెందాలంటే జ‌ర్న‌లిస్టులు కీల‌క పాత్ర పోషించాల‌ని అన్నారు. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ స‌భ్యుల‌కు ఐడీ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడు వేముల నాగ‌రాజు అధ్య‌క్ష‌త‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బొల్లార‌పు స‌ద‌య్య‌, కోశాధికారి బోళ్ల అమ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్రెస్ క్ల‌బ్ మీటింగ్ హాల్‌లో బుధ‌వారం జ‌రిగింది. ముఖ్య అతిథిగా సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా చేతుల మీదుగా పలువురు ప్రెస్ క్ల‌బ్ సీనియ‌ర్ స‌భ్యుల‌కు ఐడీ కార్డుల‌ను అంద‌జేశారు. ఈ […] - [లక్నో నుంచి అయోధ్యకు 6 రోజుల పాదయాత్ర చేసిన ముస్లింలు.. రాముడికి ప్రత్యేక పూజలు](https://vandebhaarath.com/350-muslim-devotees-undertake-6-day-march-to-ayodhya-from-lucknow/): అయోధ్య : లక్నో నుంచి ఆరు రోజుల పాదయాత్రను ముగించుకుని 350 మంది ముస్లిం భక్తులు (Muslim devotees) అయోధ్యకు చేరుకుని రామాలయంలో దర్శనం చేసుకున్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ (Muslim Rashtriya Manch – MRM) నేతృత్వంలో  ఈ బృందం జనవరి 25 న లక్నో నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించిందని MRM మీడియా ఇన్‌ఛార్జ్ షాహిద్ సయీద్ బుధవారం తెలిపారు. 350 మంది ముస్లిం భక్తులతో కూడిన ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ తీవ్రమైన చలికి కూడా లెక్కచేయకుండా దాదాపు 150 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి మంగళవారం అయోధ్య (Ayodhya) కు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. వారు రాత్రి విశ్రాంతి కోసం ప్రతి 25 కిలోమీటర్లకు ఆగి, మరుసటి ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించారని వివరించారు. ఆరు రోజుల తర్వాత, అరిగిపోయిన పాదరక్షలు, అలసిపోయిన కాళ్లతో భక్తులు అయోధ్యకు చేరుకుని కొత్తగా ప్రతిష్టించిన రామ్ లల్లా […] - [india maldives relations | మాల్దీవులకు షాక్.. భారీగా పడిపోయిన భారత పర్యాటకుల సంఖ్య..](https://vandebhaarath.com/india-maldives-relations-india-drops-to-5th-in-maldives-tourism-rankings/): న్యూఢిల్లీ: గత మూడు వారాలుగా మాల్దీవులలో పర్యాటక జనాభాలో గణనీయమైన మార్పును చవిచూసింది. మాల్దీవ్స్ (Maldives) పర్యాటక మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన డేటా ప్రకారం.. భారతీయ సందర్శకుల సంఖ్య మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. భారత్ ‍, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అధికారిక మాల్దీవుల ప్రభుత్వ డేటా ప్రకారం , ఈ ద్వీపసమూహంలోకి పర్యాటకుల వివరాలు ఇలా ఉన్నాయి. రష్యా: 18,561 మంది (10.6% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 2) ఇటలీ: 18,111 మంది (10.4% మార్కెట్ వాటా, 2023లో 6వ స్థానం) చైనా: 16,529 మంది (9.5% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 3) UK: 14,588 మంది (8.4% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 4) భారతదేశం: 13,989 మంది (8.0% మార్కెట్ వాటా, 2023లో ర్యాంక్ 1) జర్మనీ: 10,652 మంది (6.1% […] - [Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..](https://vandebhaarath.com/ration-card-e-kyc-date-extended-february/): Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ (E – Kyc) ప్రక్రియ గడువును ఫిబ్రవరి చివరి వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ – కేవైసీ ప్రక్రియ మమ్మరంగా బాకొనసాగుతుండగా.. జనవరి 31వ తేదీన గడువు ముగియనుంది. ఈ క్రమంలో రేషన్ షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈ – కేవైసీ అప్డేట్ చేస్తున్నా ఇంకా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ – కేవైసీ పూర్తి కాకుంటే రేషన్ సరుకులు కోత పెడతారనే భయాందోళన ప్రజల్లో నెలకొంది. అందుకే జనం హైరానా పడుతూ రేషన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ముందుగా విధించిన గడువు ఇంకా కొద్ది రోజులే ఉండగా.. రేషన్ కార్డుదారులు ఆందోళన చెందారు. దీంతో గడువు […] - [Nitish Kumar : 9వసారి సీఎం అయిననితీష్ కుమార్.. బీహార్ లో కీలక పరిణామాలు](https://vandebhaarath.com/nitish-kumar-first-words-after-nda-wapsi/): Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం 9వ సారి ప్రమాణస్వీకారం చేశారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. తాను ఉన్న చోటికి తిరిగి వచ్చానని చెప్పారు. 2020లో, రాష్ట్రంలో JD(U)-NDA కూటమి అధికారంలోకి వచ్చింది. 2022లో కూటమి నుంచి వైదొలిగి జేడీ(యూ)-ఆర్జేడీ (RJD) మహాఘటబంధన్‌కు సీఎం అయ్యారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లిపోయారు. “నేను ఇంతకు ముందు (ఎన్‌డిఎలో) ఉన్న చోటికి ఇప్పుడు తిరిగి వచ్చాను. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళే ప్రశ్నే లేదు” అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. Bihar Political Crisis : లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ‍ కూటమిని నుంచి దూరంగా ఉండటంఆర్జేడీకి పెద్ద దెబ్బ. దీనిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ స్పందిస్తూ.. బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు. జెడి(యు) 2024లో ముగుస్తుందని, నితీష్‌ కుమార్‌ను ‘అలసిపోయిన ముఖ్యమంత్రి’ అని తేజస్వి విమర్శించారు. నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా […] - [Bihar Politics LIVE Updates : Bihar | సీఎం ప‌ద‌వికి నితీశ్ రాజీనామా.. జేడీయూతో కలవాలని బీజేపీ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం](https://vandebhaarath.com/bihar-politics-live-updates/):   Bihar Politics LIVE Updates | పాట్నా : జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జేడీయూ-బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం వరకు కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో ఎవ‌రికి ఎన్ని సీట్లు ఉన్నాయి? ప్ర‌భుత్వం ఏర్పాటుకు కావాల్సిన స‌భ్యుల సంఖ్య జేడీయూ వ‌ద్ద ఉన్నదా? అనే అంశాల‌ను ప‌రిశీలిద్దాం. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.. ఆర్జేడీ పార్టీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.. మ‌రో వైపు 78 మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవ‌లం 45 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కనీసం […] - [Ration Card e- KYC : రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేశారా..? ఇంకా కొద్ది రోజులే త్వరపడండి..](https://vandebhaarath.com/ration-card-e-kyc-in-telangana/): Ration Card e- KYC in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. జనవరి 31వ తేదీతో సమయం ముగియనుండడంతో ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకుంటే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పెంచే చాన్స్ కూడా లేదని సమాచారం. . రేషన్ షాపుల్లో గత రెండు నెలలుగా ఈ-కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్‌ నంబర్  ధ్రువీకరణ, వేలిముద్రలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు.  ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా రేషన్ లబ్ధిదారులు జనవరి 31  లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ […] - [Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా](https://vandebhaarath.com/gold-and-silver-prices-today-2/): Gold-Silver Prices 27 January 2024: భారత్ లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.100 పెరిగి రూ. 57,800లకు చేరింది. నిన్న ఈ ధర రూ. 57,700 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.1000 పెరిగి రూ. 5,78,000 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,780 గా కొనసాగుతున్నది. అమెరికాలో డిసెంబర్‌ లో ద్రవ్యోల్బణం పెరగిన కారణంగా అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు ) బంగారం ధర 2,018 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర రూ. 100, స్వచ్ఛమైన పసిడి ధర ‍‌(24 కేరెట్లు) రూ.100, 18 కేరెట్ల గోల్డ్ […] - [Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?](https://vandebhaarath.com/weekly-horoscope-astrology-2024/): Weekly Horoscope in telugu: ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 28 ఆదివారం నుంచి ఫిబ్రవరి 3 శనివారం వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేష రాశి మేష రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు చెయ్యి జారిపోయే అవకాశం కలదు. ప్రతి విషయంలోనూ భయపడకుండా నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేయండి. Software ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశాలు కలవు.తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. Fast food items వ్యాపారస్తులకు […] - [Blood Cancer : బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న బాలుడు.. న‌య‌మ‌వుతుంద‌ని గంగా న‌దిలో ముంచ‌డంతో మృతి](https://vandebhaarath.com/boy-dies-with-blood-cancer-in-haridwar/): Blood Cancer | డెహ్రాడూన్ : ఈ టెక్ యుగంలో ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతున్నా కూడా కొందరు ఇంకా అనాగ‌రికమైన చర్యలకు పాల్పడుతున్నారు. బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని తమ మూఢ‌న‌మ్మ‌కానికి బ‌లి చేసింది ఓ కుటుంబం. గంగా న‌దిలో ముంచితే క్యాన్స‌ర్ న‌య‌మ‌వుతుంద‌ని నమ్మి  ఓ మ‌హిళ‌.. బాలుడిని  నీటిలో కొంత‌సేపు ఉంచింది. ఆ త‌ర్వాత బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌ లోని హ‌రిద్వార్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు బ్ల‌డ్ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాడు.. దీంతో ఢిల్లీలోని  పెద్ద పెద్ద ఆస్ప‌త్రుల్లో బాలుడికి వైద్యం అందించినా కూడా క్యాన్స‌ర్ ముదిరింద‌ని కానీ నయం కాలేదు. బాలుడిని ప్రాణాల‌తో కాపాడ‌టం క‌ష్ట‌మ‌ని చెప్పి డాక్ట‌ర్లు చేతులేత్తెశారు.. దీంతో చివరకు ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు. అయితే గంగా న‌దిలో బాలుడిని ముంచితే క్యాన్స‌ర్ (Blood […] - [BJP campaign video : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన  బీజేపీ ](https://vandebhaarath.com/bjp-campaign-video-launched-by-pm-modi/): BJP campaign video : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గురువారం బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా  పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా “సప్నే నహీ హకీకత్ బంతే హై, తాభీ తో సబ్ మోడీ కో చుంటే హై ” అనే పాట (BJP song ) ను విడుదల చేశారు. మొదటి సారి ఓటర్ల సమ్మేళనం (నవ్ మత్తత సమ్మేళన్) లో జరిగిన ప్రచార ప్రారంభం సందర్భంగా కోట్లాది మంది భారతీయుల కలలు, ఆకాంక్షలను ప్రధాని మోదీ ఎలా నిజం చేశారో తెలిపే మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా (JP Nadda) మాట్లాడుతూ.. ఈ ప్రచార నినాదం కేవలం కొద్దిమంది అనుభవించిన సెంటిమెంట్ మాత్రమే […] - [Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..](https://vandebhaarath.com/ayodhya-ram-mandir-news/): స్వామివారి దర్శన సమయాలను పొడింగించిన ఆలయ ట్రస్టు Ayodhya Ram Mandir | అయోధ్యలో నూతనంగా ప్రారంభించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గత సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సాధారణ భక్తుల కు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) సమర్పించుకున్నారు. సాధారణ భక్తులకు అనుమతించిన తొలి రోజే రామ మందిరానికి రూ.3 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్‌ వెల్లడించింది. ఆలయంలో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కౌంటర్లతోపాటు, ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు మొత్తం రూ.3.17 కోట్లు విరాళంగా వచ్చినట్లు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా వెల్లడించారు. మరోవైపు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున […] - [Latest Gold-Silver Prices Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర.. ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే..](https://vandebhaarath.com/latest-gold-silver-prices-today/): Latest Gold-Silver Prices Today ( 25 January 2024) : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) పుత్తడి ధర 2,016 డాలర్ల వద్ద ఉంది. ఇక మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర రూ.50 స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర రూ.50 18 కేరెట్ల గోల్డ్ రేటు 40 రూపాయల చొప్పున తగ్గాయి. అలాగే కిలో వెండి రేటు రూ.700 పెరిగింది. Gold-Silver Rates Today In Telugu States తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి రేట్లు తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700 వద్దకు చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,950 వద్ద […] - [Pradhan Mantri Suryodaya Yojana : పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంటు బిల్లులు తగ్గించే కేంద్రం కొత్త పథకం](https://vandebhaarath.com/pradhan-mantri-suryodaya-yojana-telugu/): Pradhan Mantri Suryodaya Yojana : పేద మధ్య తరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత  మోదీ ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. “ప్రధానమంత్రి సూర్యోదయ యోజన” (Pradhanmantri Suryoday Yojana) పేరుతో సరికొత్త స్కీమ్ ను తీసుకొస్తున్నట్లు  చెప్పారు. దీని కింద దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని భక్తులు అందరూ నిరంతరం సూర్యవంశానికి చెందిన భగవంతుడు శ్రీరాముడి నుంచి శక్తిని పొందుతారు.. ఈరోజు, అయోధ్యలో పవిత్ర కార్యక్రమం తర్వాత  దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ పవర్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలని నా సంకల్పం మరింత బలపడింది. అని అన్నారు. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తరువాత నేను […] - [Zombie Virus | శ‌తాబ్దాల‌ తర్వాత భ‌య‌పెడుతున్న‌ డేంజరస్‌ వైరస్‌.. కరోనాను త‌ల‌ద‌న్నే విపత్తు వ‌స్తుందా?](https://vandebhaarath.com/dangerous-zombie-virus-that-came-out-after-48-thousand-years/): Zombie Virus | కంటికి క‌నిపించ‌ని అతిభ‌యంక‌ర‌మైన‌ వైరస్! అది సోకిన మనుషులు వెంటనే రాక్షసుల్లా మారిపోతారు..! కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోవడం.. అంతా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తుంటారు.. ఆలోచించే విచక్ష‌ణ‌ జ్ఞానం కోల్పోయి కృర‌ మృగాల్లా మారిపోతారు! ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ లో ఎన్నో జాంబీ వైరస్ కథలు చూశాం క‌దా ! ఇప్పటివరకు ఫిక్షనల్‌ స్టోరీగా ఉన్న ఈ వైరస్‌.. తొందరలోనే వాస్తవం కాబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా మంచులో కూరుకుపోయిన ఈ ప్రమాదకరమైన వైరస్‌లు‌.. ఇప్పుడు బయటకు వస్తుందనే అంచనాల నేపథ్యంలో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. కరోనా వైరస్‌ (corona virus) సృష్టించిన విపత్తు నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే.. కొవిడ్ ను తలదన్నే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు మానవులపైకి అటాక్ చేసేందుకు సిద్ధమవుతుందన్న విషయం తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు. గ్లోబర్ వార్మిక్ కారణమా.. ఆర్కిటిక్ ఖండంలోని మంచు గ్లోబల్‌ వార్మింగ్‌ […] - [Maha Lakshmi scheme updates | లోక్‌సభ ఎన్నికలకు ముందు 'మహాలక్ష్మి'ని అమలు చేయాలి: సీఎం](https://vandebhaarath.com/maha-lakshmi-scheme-updates/): హైదరాబాద్: దావోస్, లండన్, దుబాయ్‌లలో వారం రోజుల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల (6 guarantees ) అమలుపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సోమవారం నగరానికి తిరిగి వచ్చిన వెంటనే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం (praja palana) లో ఆరు హామీల పథకాలు కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ పురోగతిపై నివేదికను అడిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. . Maha Lakshmi scheme updates : మూలాల ప్రకారం, లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే మహిళల కోసం మహాలక్ష్మి హామీ పథకంలోని మిగిలిన రెండు భాగాలను అమలు చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 […] - [నన్ను క్షమించండి...](https://vandebhaarath.com/sorry-telugu-literature/): *నన్ను క్షమించండి* ======🎊======= నన్ను క్షమించండి… తేనెపూతల మాటలతో మెప్పించలేక పోయినందుకు.. నన్ను క్షమించండి.. పూటకో మాటలా నైజాన్ని మార్చుకోనందుకు కటువు మాటతీరుతోనైనా బ్రతుకు గమనం బోధించాలనుకున్నా.. కష్టాలెన్నో చూసిన అనుభవంతో పదేపదే జాగ్రత్తలు వల్లెవేశా. వెలివేత బహుమతి అందుతుందనుకోలేదు. బంధాలమధ్య బీటలు చేరుతాయనుకోలేదు.. నన్ను నన్నుగా ఒప్పుకోలేని బంధంలో నిజమైన ప్రేమ.. ఆప్యాయత నాకు లభిస్తాయని నేనెప్పుడూ అనుకొను.. అందుకే దూరమైనా నేరమేమీ కాదు.. అయినా మనసులో ఒక్క ఆశయితే ఉంది కాలమే గురువుగా మారుతుందని.. నేటి అపార్థమే రేపు నిలకడగా ఎన్నో విలువైన అర్ధాలను చెబుతుందని.. నాలోని స్వచ్ఛతను మీ భాషలో తప్పకుండా బోధపరుస్తుందని..! అనూశ్రీ గౌరోజు ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు.. Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. […] - [దిగ్విజయంగా ప్రాణప్రతిష్ఠ.. ఎన్నికల వేళ బీజేపీలో సమరోత్సాహం..](https://vandebhaarath.com/ram-temple-inauguration/): Ram Temple Inauguration: రామ మందిర ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనవరి 25న బులంద్‌షహర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ వరుస ర్యాలీలను బీజేపీ ప్లాన్ చేసింది. అయోధ్యలో గొప్ప రామ మందిర ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి దీర్ఘకాలంగా సాగుతున్న పోరాటానికి ముగింపు పలికింది. లోక్‌సభ ఎన్నికల కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ అపూర్వ ఘట్టం రాబోయే కొద్ది నెలలపాటు రాజకీయంగా హైప్ కొనసాగుతూ ఉంటుంది. జనవరి 25 నుండి పశ్చిమ యుపిలోని బులంద్‌షహర్ నుండి ప్రారంభమయ్యే ప్రధానమంత్రి ర్యాలీ మెరుపుదాడితో పాటు పార్టీ క్యాడర్‌ను సమీకరించడానికి రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ (పవిత్ర) వేడుక తరువాత ఉత్తరప్రదేశ్ అంతటా బిజెపి వరుస కార్యక్రమాలను ప్రారంభించింది. వీటిలో ఇంటింటికి ‘పూజిత్ అక్షత్’ పంపిణీ, దేవాలయాలలో పరిశుభ్రత డ్రైవ్, గ్రామాల్లో చౌపల్స్, రామ మందిర ఉద్యమ చరిత్రను వివరించే బుక్‌లెట్ల పంపిణీ, భజన-కీర్తనలు, సామూహిక విందులు (భండార) వంటివి ఉన్నాయి.. […] - [Ayodhya Ram Mandir LIVE Updates : ప్రాణ ప్రతిష్ఠకు ముందు అందంగా ముస్తాబైన రామమందిరం..](https://vandebhaarath.com/ayodhya-ram-mandir-live-updates-letest-photos/): Ayodhya Ram Mandir LIVE Updates : జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది, దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయోధ్యలో జరిగిన సంకీర్తన సందర్భంగా గత గురువారం ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ఉంచారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన ‘రామ్ లల్లా’ విగ్రహం 1.5 టన్నుల బరువు , 51 అంగుళాల పొడవు ఉంటుంది. ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ క్రతువులను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తుండగా, లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కేవలం ఒకే ఒక రోెజు మాత్రమే మిగిలి ఉండగా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్తగా నిర్మించిన ఆలయానికి సంబంధించిన ఆకర్షణీకమైన ఫొటోలను విడుదల చేసింది. ఆలయ […] - [Zodiac signs| ఈ వారం ఈ రాశివారికి మంచి ఫలితాలు..](https://vandebhaarath.com/zodiac-signs-january-21-to-january-27/): Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేష రాశి మేష రాశి వారికి ఈ వారంలో గృహము నందు మార్పులు చేర్పులు చేసే అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశాలు కలవు. స్నేహితుల సలహాలు లాభిస్తాయి. విద్యార్థులు తమ గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. దైవానుగ్రహం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. Chit Fund వ్యాపారస్తులకు వ్యాపార భాగ్యస్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. అసంతృప్తి […] - [Corbevax Vaccine ‌: హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి](https://vandebhaarath.com/corbevax-vaccine-of-biological-e-company-gets-who-authorization/):   Corbevax Vaccine ‌: హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ దేశీయంగా తయారు చేసిన కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకా (Corbevax Vaccine) కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొటీన్ సబ్ యూనిట్ ఫ్లాట్ ఫాంపై స్వదేశీయంగా రూపొందించిన తొలి దేశీ కొవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. కోర్బీవ్యాక్స్ టీకాను అత్యవసర వినియోగం కింద ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. కోర్బీవ్యాక్స్ కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించింది. ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ల కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్ ఈ సంస్థ అందించింది. ఈ టీకాను ఎక్కువగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల కోసం వినియోగించారు. కాగా తమ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ ఎమర్జెన్సీ లిస్టింగ్ రావడం సంతోషకంగా ఉందని బీఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ ధాట్ల పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ వో లిస్టింగ్ తో తమ కంపెనీ […] - [Praja Palana Application Status : ప్రజాపాలన దరఖాస్తులపై 'స్టేటస్ చెక్' ఆప్షన్ వచ్చేసింది... ఒక్కసారి చెక్ చేసుకోండి..](https://vandebhaarath.com/praja-palana-application-status/): Praja Palana Applications Data Updates: ఆరు గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం గతేడాది డిసెంబరు 28 నుంచి ప్రారంభమై జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా.. ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏకంగా కోటికి పైగా అర్జీలను స్వీకరించారు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటి దరఖాస్తుల్లోని మొత్తం వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ చాలవారకు పూర్తికావొచ్చింది. తాజాగా సంక్రాంతి సెలవులు రావటంతో మూడురోజుల పాటు ఆగినప్పటికీ.. త్వరలోనే డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని సమాచారం. కొత్త వెబ్ సైట్ ఇదే Praja Palana Application Status : ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి సంబంధించి https://prajapalana.telangana.gov.in/ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఇందులో పూర్తి డేటాను ఎంట్రీ చేసేలా […] - [Floating screen in Ayodhya | రామ మందిరం ఈవెంట్‌ను వీక్షించేందుకు భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్‌](https://vandebhaarath.com/floating-screen-in-ayodhya/): అయోధ్య: అయోధ్యలోని రామమందిరంలో రామ్ లాలా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సమీపిస్తున్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యను కనీవిని ఎరుగని రీతిలో  అధ్యాత్మిక కేంద్రంగా  (నవ్య, భవ్య, దివ్య) అలంకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. యూపీ CMO అధికారిక ప్రకటన ప్రకారం, UP ప్రభుత్వం.. శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ సన్నాహాల్లో భాగంగా చౌదరి చరణ్ సింగ్ ఘాట్‌లో దేశంలోనే అతిపెద్ద తేలియాడే స్క్రీన్‌ (Floating screen in Ayodhya ) ను నిర్మిస్తోంది. ఇది తరువాత ఆర్తి ఘాట్‌లో అమర్చబడుతుంది. దీనిపై రాముడి ప్రాణ ప్రతిష్ఠను కార్యక్రమాలతోపాటు అయోధ్య అభివృద్ధి ప్రయాణం గురించి ప్రదర్శిస్తుంది. . అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ ఆగస్టులో సెంచరీ హాస్పిటాలిటీ-మెగావర్స్ అసోసియేట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసిందని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ ఫ్లోటింగ్ స్క్రీన్ వల్ల సందర్శకులు, స్థానికులు జనవరి 22న శ్రీరామ మందిరంలో జరిగే ప్రాణ్-ప్రతిష్ఠను, ఆ తర్వాత ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా వీక్షించేందుకు వీలుంటుందని […] - [MLC Elections : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్.. మిగతా ఎవరికి చాన్స్..?](https://vandebhaarath.com/mlc-elections-in-telangana-2024/): MLC Elections 2024 : ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎం కోదండరామ్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయంపై   కాంగ్రెస్ హైకమాండ్ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇద్దరు గవర్నర్‌ కోటా కింద, మరో ఇద్దరు ఎమ్మెల్యేల కోటా కింద నామినేట్‌ చేయనుండగా  జనవరి 29న పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గత గురువారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు వారి పదవులకు రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఎలాంటి పోటీ లేకుండా రెండు స్థానాలను సునాయాసంగా కైవసం […] - [Rasi Phalalu : ఈ వారం రోజులు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?](https://vandebhaarath.com/today-rasi-phalalu/): Rasi Phalalu :  ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి  7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి మేష రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఈ వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మానసిక ప్రశాంతతతో కాలాన్ని గడుపుతారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త […] - [Ayodhya : అయోధ్యకు వెళ్తున్నారా? అయితే ఈ రూల్స్ పాటించండి..](https://vandebhaarath.com/ram-mandir-temple-inauguration/): Ram Mandir Temple Inauguration : రామజన్మభూమి అయోధ్యలో (Ayodhya) ఈ నెల 22వ తేదీన సోమవారం రామ మందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) చేతుల మీదుగా బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు ముందు సుమారు 11 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. మూడు రాష్ట్రాల్లో డ్రై డే ‘డ్రై డే’ అంటే మద్యపానీయాల విక్రయాలను ఆ రోజు నిలిపివేస్తారు. ఆ రోజున మద్యం దుకాణాలు సహా పబ్బులు, క్లబ్ లు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వరు. జనవరి 22వ తేదీన జాతీయ పండుగలా జరుపుకుంటామని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adithyanath ) ఇప్పటికే ప్రకటించారు. న్యూయార్క్ లోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ […] - [రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన అత్యాధునిక ఫీచర్స్ తో వందేభారత్ స్లీపర్ కోచ్ ఎక్స్ ప్రెస్](https://vandebhaarath.com/vande-bharat-express-sleeper-coach-train/): Vande Bharat Express sleeper coach: త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు! భారతీయ రైల్వే మరి కొద్ది నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదటి స్లీపర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన వందే భారత్ స్లీపర్ రైలును భారతీయ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సహకారంతో BEML తయారు చేస్తోంది. Indian Railways వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనా కోసం ఉత్పత్తి పనులు గత ఏడాది అక్టోబర్-చివరిలో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి-మార్చిలో రైలు సిద్ధంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వందే భారత్ స్లీపర్ రైలు ఎలా మెరుగ్గా ఉంటుంది? ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో నడుస్తున్న ప్రీమియం రాజధాని ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయని టైమ్స్ అఫ్ ఇండియా తన పేర్కొంది. ఉదాహరణకు, […] - [Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?](https://vandebhaarath.com/inavolu-mallanna-swamy-temple-jathara/): Inavolu Mallanna Swamy Temple: కాకతీయుల కళా వైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం.. భక్తులు కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొంగుబంగారం, గొల్ల కురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవ్యంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. జాన పదుల జాతరగా పిలిచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సమీప జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. మరికొద్ది రోజుల్లోనే ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐలోని మల్లన్న ఆలయ విశిష్టత గురించి మీరూ తెలుసుకోండి.. ఆలయ చరిత్ర ఐనవోలు పుణ్యక్షేత్రాన్ని కాకతీయులు నిర్మించారనే పలువురు చెబుతుండగా చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. క్రీ.శ. 1,076 – 1,127 మధ్యకాలంలో ఓరుగల్లు ప్రాంతాన్ని […] - [Jharkhand : 30 ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న మహిళ‌.. కారణం ఎందుకో తెలుసా..](https://vandebhaarath.com/ayodhya-news-updates-jharkhand-woman-saraswathidevi/): ధన్ బాద్‌: జార్ఖఖండ్ (Jharkhand) కు చెందిన 85 ఏళ్ల సరస్వతీదేవి అగర్వాల్ (Saraswati Devi) కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె తన మౌనవ్రతాన్ని వీడనున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడతానని 1992లో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ కోసం ఆమెకు కూడా ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె చిరకాల కల తీరబోతోంది. జార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతీదేవి.. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజే మౌనదీక్షలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజోనే తన మౌన వ్రతాన్ని వీడతానని ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ఆమె ‘మౌని మాత’గా గుర్తింపు పొందారు. అయితే సరస్వతీ దేవి తమ కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాలతో కమ్యూనికేట్ అయ్యేది. కొన్ని సందర్భాల్లో ఆమె పేపర్ […] - [TSRTC Free Travel : మహిళా ప్రయాణికులకు అలర్ట్.. ఒరిజినల్ కార్డు తప్పనిసరి.. ఫోన్ లో చూపిస్తే చెల్లదు..](https://vandebhaarath.com/tsrtc-free-travel-tsrtc-instructions-updates/): హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు (టీఎస్ఆర్టీసీ) కీలక సూచనలు చే సింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని(TSRTC Free Travel) వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గు ర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొంది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ ఐడీ కార్డైన ఈ పథకానికి వర్తిస్తుందన్నారు.  అయితే పాన్‌ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్‌ ఫోన్లు, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ కాపీలు చూపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడుతుండడంతోపాటు ప్రయాణ సమయం కూడా పెరుగు తున్నది.  దీంతో ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలు గుతోంది. […] - [Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు - దోషులకు క్షమాభిక్ష రద్దు](https://vandebhaarath.com/supreme-court-quashes-gujarat-decision-on-bilkis-bano-case/): Supreme Court Quashes Gujarat Decision on Bilkis Bano Case : దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన గుజరాత్ (Gujarat)కు చెందిన బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుల్లో దోషులైన 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టంచేసింది. 11 మంది నిందితులను రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలంటూ ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ మహారాష్ట్ర లో జరిగినందు వల్ల .. దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ […] - [Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌](https://vandebhaarath.com/ayodhya-ram-mandir-news-updates/): Ayodhya Ram Mandir | యావత్ భారతదేశంలో కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కోదండరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి (Ayodhya) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండడంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి అయితే తాజాగా ఆలయం నైట్‌ వ్యూకి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ (Ram Janmbhoomi Teerth Kshetra Trust) సోషల్‌ మీడియాలో షేర్ చేససింది. మందిరం ప్రాంగణం రాత్రి సమయంలో ఎలా ఉంటుందో చూపించే చిత్రాలను పంచుకుంది. రాత్రి సమయంలో కూడా ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు […] - [Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది?](https://vandebhaarath.com/weekly-horoscope-2024-january/): Weekly Horoscope :  ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి  7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు. మేష రాశి Horoscope Today మేష రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. స్త్రీ అలంకరణ వస్తువుల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉం టుంది. బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. తండ్రితో చర్చలు నిర్వహిస్తారు. గృహము నందు శుభకార్యం నిర్వహించే అవకాశం […] - [Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..](https://vandebhaarath.com/kisan-credit-cards-pradhan-mantri-kisan-samman-nidhi-yojana/): Kisan Credit Card Details: బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు (KCC) కాస్త భిన్నవైనవి. కేవలం రైతుల కోసం మాత్రమే ఉద్దేశించిన రుణ పథకం ఇది. వ్యవసాయ రంగం, రైతులకు అవసరమైన షార్ట్‌ టర్మ్‌ రుణాల కోసం, 1998లో నాబార్డ్‌ (NABARD) ఈ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ లు, కోపరేటివ్‌ బ్యాంక్ లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ లు అందిస్తాయి. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) లింక్ చేశారు.. కాబట్టి ఆ కార్డులను PM కిసాన్ క్రెడిట్ కార్డ్ లు అని కూడా పిలుస్తారు. కేసీసీల్లో కొంత రుణ పరిమితి (KCC Credit Limit) ఉంటుంది. ఆ మొత్తంతోనే వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం పాటు, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, […] - [RTC Special Buses : సంక్రాతికి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంఫై సర్కారు క్లారిటీ..](https://vandebhaarath.com/rtc-special-buses-for-sankranthi-festival/): సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు.. RTC Special Buses: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారి ప్రయాణికుల సంఖ్య  భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే పండుగ వేళ టీఎస్ఆర్టీసీ.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) ను పురస్కరించుకొని  ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 7 నుంచి జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఆన్ లైన్ టికెట్లు (online tickets ) బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ( RTC Special Buses ) ఉంటుందా?  అని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.. సంక్రాంతి పండుగకి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో […] - [మావోరి తెగ భాష‌లో ఇర‌గ‌దీసిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ.. వీడియో వైర‌ల్](https://vandebhaarath.com/new-zealand-maipi-clarke-maiden-speech-dedicated-to-maori-language-watch-vide/): వెల్లింగ్ట‌న్‌: న్యూజిలాండ్‌ (New Zealand) లో మావోరి తెగ‌కు చెందిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి మైపి క్లార్క్ మొదటి సారి పార్ల‌మెంట్‌కు ఎన్నికైంది. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లో అతి పిన్న వ‌య‌స్సులో ఎంపికైన నేత‌గా ఆమె రికార్డు నమోదు చేశారు. గత సంవత్సరం అక్టోబ‌రు‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మైపిక్లార్క్ పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. హౌర‌కి వైకాటో స్థానం నుంచి ఎంపీగా ఆమె విజయం సాధించారు. న్యూజిలాండ్ లోని స్థానిక తెగ మావోరిల సంక్షేమం కోసం మైపి క్లార్క్ చాలా ఏల్లుగా నుంచి పోరాటం చేస్తున్నారు. కాగా పార్ల‌మెంట్‌లో తొలిసారి ప్ర‌సంగం చేసిన మైపి క్లార్క్.. మావోరి భాష‌లో మాట్లాడారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె చాలా ఆవేశ‌పూరితంగా మావోరి స్వ‌రాన్ని వినిపించారు. ‘మీ కోసం చ‌స్తా.. కానీ మీ కోసం కూడా జీవిస్తాను’ అని ఆమె త‌న ప్ర‌సంగంలో వివరించారు. మావోరిలో త‌మ భాష‌లో మాట్లాడుతుంటే.. […] - [Tirupati Laddu : అయోధ్య రాముడి కోసం తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాలు.. లక్ష లడ్డూలు సరఫరా..](https://vandebhaarath.com/one-lakh-tirupati-laddu-to-be-distributed-during-ayodhya-ram-mandir-consecration-ceremony/): Tirupati Laddu : అయోధ్య బాలరాముడి కోసం తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాలు వెళుతున్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో ముందుండే టీటీడీ.. అయోధ్య రామాలయం కోసం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనోత్సవం సందర్భంగా.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూలను భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు వీవీఐపీలు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 22న అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డులు (Tirupati Laddu) పంపిస్తున్నామని తెలిపారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ, రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా ఇస్తారు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు ఉంటుంది. అయోధ్యలో జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రారంభోత్సవానికి యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందని టీటీడీ […] - [Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..](https://vandebhaarath.com/ayodhya-ram-mandir-specialities/): Ayodhya Ram Mandir | యావత్ భారతదేశం అమిత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. పది రోజుల పాటు నిర్వహించనున్న ప్రతిష్ఠాపనోత్సవాలు జనవరి 16వ తేదీన ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠను 22న మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆలయ నిర్మాణం, విశేషాల గురించి తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు. ఈ క్రమంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఒకసారి చూడండి.. ఆలయ ప్రత్యేకతలు (Ram Mandir specialities) భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం అయోధ్య రామ మందిరం. ఈ రామమందిరం సంప్రదాయ […] - [Congress 6 Guarantees | దూకుడు పెంచిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ విడుదల..](https://vandebhaarath.com/congress-6-guarantees-brs-releases-congress-420-promises-booklet/): దూకుడు పెంచిన బీఆర్ఎస్ BRS releases Congress 420 promises booklet: హైదరాబాద్: ఆరు గ్యారంటీల (Congress 6 Guarantees) హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అందులో మహాలక్ష్మీ పథకంలో భాగంగా విద్యార్థినులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో, హైదరాబాద్ లో సిటీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ (Free Travel for Women in Telangana) సౌకర్యం కల్పించింది కాగా, ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, కాంగ్రెస్ 420 హామీల పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బుక్ లెట్ (Congress 420 Promises Booklet) విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీల ఇవి అని బుక్ లెట్ తీసుకొచ్చింది. ఎన్నికల్లో […] - [Electric blanket | చలిని దూరం చేసే ఎలక్ట్రిక్ దుప్పట్లు.. అందమైన రంగులు, అందుబాటు ధరల్లోనే..](https://vandebhaarath.com/what-are-the-advantages-of-using-an-electric-blanket/): Electric blanket | శీతాకాలం దేశంలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకు చలితీవ్ర పెరుగుతోంది. చలి కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు చాలా మంది సాధారణంగా దుప్పట్లు, స్వెట్టర్లు ఉపయోగిస్తారు. కొందరు హోమ్ హీటర్లను కూడా వినియోగిస్తారు. అయితే, ఎముకలు కొరికే చలి నుంచి మిమ్మల్ని కాపాడే ప్రత్యేకమైన ప్రోడక్ట్ గురించి మేము మీకు చెప్పబోతున్నాం.. ఇది మిమ్మల్ని చలి నుంచి రక్షిస్తుంది. అదే ఎలక్ట్రిక్‌ బ్లాంకెట్.. ఈ ఎలక్ట్రిక్ దుప్పటి ఆన్ లైన్ లో గానీ ఆఫ్ లైన్ లో గానీ సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ దుప్పట్లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దుప్పట్ల ప్రత్యేకత ఏమిటంటే.. అవి మీరు మంచంపై పడుకోగానే చాలా తొందరగా వెచ్చదనాన్ని అందిస్తాయి. ఎంత చలినైనా అధిగమించవచ్చు. తీవ్రమైన చలిలో కూడా మీకు ఇది ఎంతో ఉపశమనం ఇస్తుంది. కరెంట్ షాక్ కొడుతుందా..? ఈ […] - [ఒకేసారి ఎనిమిది దేశాల టైంను చూపించే వాచ్ ను తయారు చేసిన కూరగాయల వ్యాపారి](https://vandebhaarath.com/vegetable-vendor-develops-world-clock-gifts-it-to-ayodhya-ram-temple/): Ayodhya : ఉత్తర ప్రదేశ్ లక్నోకు చెందిన ఒక కూరగాయల వ్యాపారి ఏకకాలంలో ఎనిమిది దేశాల్లో సమయాన్ని సూచించేలా అద్భుతమైన గడియారాన్ని రూపొందించారు. దీనిని అయోధ్య రామమందిరాని (Ayodhya Ram Temple) కి బహుమతిగా ఇచ్చాడు. 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి అనిల్ కుమార్ సాహు ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు ముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కు 75 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ఈసందర్భంగా సాహూ మాట్లాడుతూ..”నేను అక్టోబర్ లో దేవీ నవరాత్రుల సమయంలో ఈ గడియారం (75 సెం.మీ.)పై పని చేయడం ప్రారంభించాను. ఇటీవల చంపత్ రాయ్ జీకి అలాంటి ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చాను,” అని తెలిపారు. గతంలో, అతను లక్నోలోని ఖతు శ్యామ్ దేవాలయం, కొత్వా ధామ్, బారాబంకిలోని కుంతేశ్వర్ మహాదేవ్ లకు కూడా అలాంటి గడియారాలను బహుమతిగా […] - [Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?](https://vandebhaarath.com/do-you-know-what-changes-made-to-hit-and-run-law/): దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డ్రైవర్లు.. న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) చట్టాన్ని  తీసుకువచ్చింది. ఐపీసీ స్థానంలో ఆ చట్టాన్ని అమలు చేయనున్నారు.. అయితే హిట్ అండ్ రన్(Hit-And-Run Law) కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్కు డ్రైవర్ల (truck drivers) కు భారీ శిక్ష విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరిమానాను భారీగా పెంచేశారు. ఒక వేళ హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్ కు సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అనుకోని పరిస్థితిల్లో ప్రమాదం జరిగితే.. ఐపీసీ సెక్షన్ ప్రకారం గతంలో కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. ఈ కొత్త చట్టంలో జైలుశిక్షను పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగే ప్రమాదాలకు కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు.. ఈ కేసుల్లో […] - [Medaram Jatara 2024 : జాతరకు ముందే వేలాది మందిగా భక్తులు.. ముందస్తు మొక్కలతో మేడారం కిటకిట..](https://vandebhaarath.com/medaram-jatara-2024-worlds-biggest-tribal-festival/): Devotees rush to Medaram Jatara : ప్రతీ రెండేళ్ల కోసారి మాగశుద్ధ పౌర్ణమి రోజున గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Sarakka Jatara) ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మేడారం జాతర (Medaram Jatara) ఫిబ్రవరి 21న మొదలై 24న ముగియనుంది. అయితే జాతర సమయంలోనే కాకుండా భక్తులు పెద్దఎత్తున ముందస్తుగా తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గిరిజన కుంభమేళా మేడారం.. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం అభయారణ్యంలో ప్రతీ 2 సంవత్సరాలకు ఒకసారి వనదేవతల జాతర ఘనంగా జరుగుతుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24 వరకు నాలుగు రోజులపాటు మేడారం గ్రామం మహానగరంగా గిరిజన కుంభమేళాను తలపించనుంది. నాలుగు రోజుల పాటు జరిగే వన దేవతల జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర చత్తీస్ గడ్ జార్ఖండ్ […] - [Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..](https://vandebhaarath.com/puri-jagannath-temple-dress-code/): టోర్న్‌ జీన్స్‌, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జ‌న‌గ్నాథ్ ఆల‌యం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్ర‌దాయ డ్రెస్ కోడ్‌ (Dress code)ను అమ‌లు చేశారు. జ‌గ‌న్నాథుడి ద‌ర్శ‌నానికి కోసం వ‌చ్చే భ‌క్తులు ఇకపై హాఫ్ ప్యాంట్స్‌, షార్ట్స్‌, టోర్న్ జీన్స్‌, స్కిర్ట్స్‌, స్లీవ్‌లెస్ వంటి డ్రెస్సులు వేసుకోరాదు.. అలాంటి దుస్తుల్లో వ‌చ్చే వారికి స్వామివారి ద‌ర్శ‌నం ఉండ‌ద‌ని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. అలాగే ఆల‌య ప‌రిస‌రాలలో గుట్కా, పాన్ తిన‌డంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్‌, పాలిథిన్ వినియోగాన్ని కూడా నిలిపివేశారు. జనవరి 1 నుంచి పూరి జగన్నాథస్వామి ఆల‌యం (Puri Jagannath Temple) లో ఈ కొత్త నిబంధ‌న‌లు అమలులోకి వచ్చాయి. దీంతో కొత్త సంవ‌త్సరం సంద‌ర్భంగా భ‌క్తులు సంప్ర‌దాయ దుస్తుల్లోనే ఆలయంలోకి వచ్చారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రాత్రి 1.40 గంటలకే ఆల‌యాన్ని తెరిచారు. ఆల‌యం […] - [LPG cylinder price | క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ పై త‌గ్గింపు ఎంతగా అంటే..!](https://vandebhaarath.com/lpg-cylinder-price-reduced-today/): LPG cylinder price reduced today: నూతన సంవత్సరం సందర్భంగా.. జనవరి 1న ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గాయి.. ఈ క్రమంలో దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిస్తారని అందరూ ఎదురుచూస్తుండగా గ్యాస్‌ కంపెనీలు ధరలను అతిస్వల్పంగా తగ్గించి అందరన్నీ ఫూల్స్ చేశాయి. కొత్త సంవత్సరం మొదటి రోజున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు LPG సిలిండర్ల ధరను ఎంత తగ్గించారో తెలిస్తే… నవ్వాలో, ఏడవాలో కూడా అర్ధం కాదు.. ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని‌ 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను కేవలం రూపాయిన్నర మాత్రమే తగ్గించాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరను 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తాయి. ప్రధాన నగరాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఇవీ.. ధరల తగ్గింపు […] - [Top 10 Tractors | ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన టాప్ 10 ట్రాక్టర్ కంపెనీలు ఇవే..](https://vandebhaarath.com/top-10-tractor-companies-in-the-world-tractors-list-2024/): Top 10 Tractors : రైతులకు ట్రాక్టర్లు అత్యంత విలువైనవి. ఈ శతాబ్దంలో ట్రాక్టర్ లేకుండా వ్యవసాయాన్ని ఊహించలేం. ట్రాక్టర్ అనేది పొలాల్లో ఎన్నో రకాల పనులని సమర్థవంతంగా నిర్వర్తించే యంత్రం. ప్రపంచవ్యాప్తంగా ట్రాక్టర్లు ప్రతి రైతు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ట్రాక్టర్ బ్రాండ్‌లు నిరంతరం నాణ్యతతో కూడిన ట్రాక్టర్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రోజుల్లో భారతీయ ట్రాక్టర్ కంపెనీలు విదేశీ ట్రాక్టర్ కంపెనీకి పోటీగా నిలుస్తున్నాయి. ఈ కథనంలో ప్రపంచంలోని టాప్ 10 ప్రముఖ ట్రాక్టర్ కంపెనీలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు. 1. మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra) మహీంద్రా ట్రాక్టర్ బ్రాండ్ ప్రపంచంలోనే నంబర్ 1 ట్రాక్టర్ బ్రాండ్. ఇది రైతుల కోసం నాణ్యమైన ఫీచర్ ట్రాక్టర్‌లను ఉత్పత్తి చేసే భారతదేశ తయారీదారు. మహీంద్రా ఎల్లప్పుడూ రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తుంది. వారు ప్రపంచవ్యాప్తంగా ట్రాక్టర్లను సరఫరా చేస్తోంది. మహీంద్రా  […] - [Smartwatch | BoAt నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ వాచ్.. ఫీచర్స్, ధర వివరాలు..](https://vandebhaarath.com/boat-enigma-z20-smartwatch-specifications-and-price-details/): బోట్ కంపెనీ తాజాగా Enigma Z20 smartwatch ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 1.5-అంగుళాల రౌండ్ HD డిస్‌ప్లేతో వస్తుంది. సాంప్రదాయ లగ్జరీ వాచ్ డిజైన్‌ను కలిగి.. బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేట్ ఉంటుంది.. ఈ స్మార్ట్‌వాచ్‌ను అదనపు దృఢత్వం కోసం హై-టెన్సైల్ మెటల్‌ని ఉపయోగించి తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ఫంక్షనల్ క్రౌన్‌ను కూడా కలిగి ఉంది. మూడు స్ట్రాప్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వాచ్ ఫిట్‌నెస్ ట్రాకర్లు, అనేక స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది.  Boat Enigma Z20 smartwatch Price బోట్ ఎనిగ్మా Z20 లగ్జరీ స్మార్ట్‌వాచ్‌గా కంపెనీ పేర్కొంది.. దీని ధర జెట్ బ్లాక్ రబ్బర్ స్ట్రాప్ కు రూ.3,299. మీరు మెటల్ బ్లాక్ స్ట్రాప్ లేదా బ్రౌన్ లెదర్ పట్టీని పొందాలనుకుంటే, మీరు రూ. 3,499. స్మార్ట్ వాచ్ అధికారిక స్టోర్, అమెజాన్ ఇండియా […] - [TSRTC Latest News : ఫ్యామిలీ టికెట్లపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన](https://vandebhaarath.com/tsrtc-latest-news-about-family-tickets/): TSRTC Latest News : తెలంగాణ ఆర్టీసీ..  ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Free Bus scheme ) వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. TSRTC Latest News : ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి.. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా టైం పడుతోంది. ఫలితంగా బస్సు సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగిపోతోంది.. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఆలోచనతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని Tsrtc సంస్థ నిర్ణయించింది. సోమవారం (జనవరి 1, 2024) […] - [Bhatti Vikramarka | విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచేశారు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..](https://vandebhaarath.com/bhatti-vikramarka/): Deputy CM Bhatti Vikramarka Comments : గత ప్రభుత్వం ప్రతీ శాఖను అప్పుల్లో ముంచేసిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా రుణాలు చేసి వెళ్లారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును ఆయన శనివారం సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్’ (Bhadradri Power Station), ‘యాదాద్రి పవర్ స్టేషన్’ (Yadadri Power Station) నిర్మిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున అప్పులు చేశారు. రాష్ట్రాన్ని భయంకరమైన దుస్థితికి తీసుకొచ్చారు. అందుకే అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసి కొంత మేర వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో పక్కా ప్రణాళికతో అడుగులు వేయాల్సి ఉంటుందని తెలిపారు ప్రతీ శాఖలోనూ తాజా […] - [TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు](https://vandebhaarath.com/tsrtc-new-buses/): TSRTC New Buses | రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలదించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న అధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్లతో 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. TSRTC New Buses  ఇందులో 400 ఎక్స్ ప్రెస్ ‌ బస్సులు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, తోపాటు 56 ఏసీ రాజధాని బస్సులను కొనుగోలు చేయనుంది. అలాగే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా హైదరాబాద్ నగరంలో 540, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 500 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలుచేపడుతుంది. ఈ కొత్త బస్సులన్నీ పలు విడుతల వారీగా వచ్చే సంవత్సరం మార్చి […] - [Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు](https://vandebhaarath.com/corona-cases-covid-new-varient-updates/): న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య (Corona Cases) రోజురోజుకు భారీగా పెరుగుతోంది.తాజాగా 800 కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణంకాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో 798 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్ లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక గురువారం ఒక్కరోజే ఐదు గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 కొత్త వేరియంటే కారణమని తెలుస్తోంది.. తెలంగాణలోనూ కరోనా సమాచారంపై దాపరికం.. తెలంగాణలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిప్తోంది ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్ […] - [Prajapalana Application | ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం.. అప్లై చేసుకునే విధానం ఇదే..](https://vandebhaarath.com/deputy-cm-bhatti-stated-prajapalana-application-process/): ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ లో ‘ప్రజాపాలన'(Prajapalana) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీల కోసం ప్రజల వద్దకే వెళ్లి దరఖా స్తులు స్వీకరిస్తున్నామని, అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు విధానం ఇదే.. Prajapalana Application Process : ‘ప్రజాపాలన’ దరఖాస్తు పత్రాన్ని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిం ది. ఇందులో 4 పేజీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అర్హులు ప్రతీ పథకానికి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పథకం అవసరమని అనుకుంటే దానికి అవసరమైన […] - [ఒక్క సంవత్సరంలోనే 18 సినిమాలు రిలీజ్.. విజయ కాంత్ కు కెప్టెన్ పేరు ఎలా వచ్చిందంటే..?](https://vandebhaarath.com/actor-vijaykanth-cinema-career-in-tamil-movies/): Vijaykanth | చెన్నై : త‌మిళ న‌టుడు విజ‌య‌కాంత్ త‌న సినీ ప్రస్థానంలో ‌లో త‌మిళ చిత్రాలే త‌ప్ప ఇత‌ర భాష‌ల్లో న‌టించ‌లేదు. అయితే ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగు, హిందీలో డ‌బ్ అయి ఘన విజ‌యాలు సాధించాయి. ‘ఇనిక్కుం ఇలామై’తో న‌టుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విజ‌యకాంత్. సుమారు 150కి పైగా చిత్రాల్లో న‌టించిన ఆయన 27 ఏళ్ల వ‌య‌సులో తెరంగ్రేటం చేశారు. 2015 వ‌ర‌కు సినిమాల్లో న‌టించారు. కాగా 1984 సంవత్సరంలో ఆయ‌న న‌టించిన 18 సినిమాలు విడుద‌ల కావ‌డం విశేషం.. విజయ్ కాంత్ 20కి పైగా పోలీసు క‌థ‌ల్లోనే న‌టించి అభిమానులను మెప్పించారు. విజ‌య‌కాంత్ పలు చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం కూడా చేశారు. ఆయన స్వీయలో న‌టించిన చిత్రం విరుధ‌గిరి. వ‌ల్లార‌సు, న‌ర‌సింహ‌, స‌గ‌ప్తం చిత్రాల‌ను నిర్మించారు. కాగా విజ‌యకాంత్ చివరిసారి నటించిన చిత్రం స‌గ‌ప్తం(2015). Vijaykanth కు కెప్టెన్ పేరు ఎలా..? ‘కెప్టెన్ ప్ర‌భాక‌ర‌న్’ అనే […] - [New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన](https://vandebhaarath.com/ts-new-ration-cards-raithu-bhandu-scemes/): TS New Ration Cards : తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.. రేపటి నుంచి జనవరి 6 వరకు ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు.. దీనికి సంబంధించి సచివాలయంలో ‘ప్రజాపాలన’ లోగో, దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు బుధవారం ఆవిష్కరించారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏం చెప్పారు..? కొత్త రేషన్ కార్డుల మంజూరు (New Ration Cards)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న గ్రామసభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర దరఖాస్తుల […] - [TS Mahalakshmi Scheme | బీపీఎల్‌ కుటుంబాలకే రూ.500లకు గ్యాస్ సిలిండర్ ‌](https://vandebhaarath.com/ts-mahalakshmi-scheme/):   TS Mahalakshmi Scheme : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఈ పథకం అర్హులకే అందించాలని చూస్తోంది. ఈ ఆరు పథకాల్లో ప్రధానమైనది మహాలక్ష్మి పథకం. రూ.500లకే వంట గ్యాస్‌, మహిళలకు నెలకు రూ.2,500 వంటి పథకాలు ప్రజలను ఆకర్షించాయి. కాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి… గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ‘ప్రజాపాలన’ పేరుతో… కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారంటీ పథకాల కింద అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పథకాల అమలు కోసం… దరఖాస్తు ఫారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విడుదల చేశారు. ఈ క్రమంలో… రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వస్తుందని ఎంతో మంది భావించారు. కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం… తెల్ల రేషన్‌ కార్డుతో ముడిపెట్టింది. అంటే.. బీపీఎల్‌ అంటే దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్‌ సిలిండర్‌ […] - [Amrit Bharat Express: సామాన్యుల కోసం ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకత ఏమిటి?](https://vandebhaarath.com/whats-special-about-indian-railways-amrit-bharat-express/): Amrit Bharat Express: నాన్-ఏసీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల కోసం భారతీయ రైల్వే కొత్త రైలును ఆవిష్కరించింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గతంలో డిజైన్ దశలో వందే సాధారన్ అని పిలిచారు. ఇది పుష్-పుల్ రైలు, ఇది లుక్స్, ఫీచర్ల పరంగా సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుండి ప్రేరణ పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న సెకండ్ క్లాస్ స్లీపర్, సాధారణ అన్‌రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని భావిస్తున్నారు. ఈ రైలుకు సంబందించిన కొన్ని అద్భుతమైన చిత్రాలతోపాటు ఫాక్ట్స్ ఒకసారి పరిశీలించండి. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు లోపలి భాగం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 22 కోచ్‌లు 12 సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ క్లాస్ కోచ్‌లు అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్‌లు,  రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. కొత్త రైలులో వికలాంగులైన ప్రయాణీకులకు […] - [solar systems | ఇంటిపై సోలార్ పెట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఎంత? ఈఎంఐ సౌకర్యం ఉంటుందా..?](https://vandebhaarath.com/solar-systems-solar-panels-for-house/): solar systems: తెలంగాణ‌లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ రెడ్కో కృషి చేస్తోంది.   ఇంధ‌న పొదుపు వారోత్సవాల్లో భాగంగా. సోలార్ విద్యుత్ వల్ల క‌లిగే లాభాలు, ప్రభుత్వ స‌బ్సిడీల పై  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తరచూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే.. సోలార్ విద్యుత్ కకోసం గృహాల‌కు అందిస్తున్న స‌బ్సిడీ ఎంత‌? మ‌హిళా సంఘాల‌కు ఏ విధ‌మైన స‌బ్సిడీ అంద‌జేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సోలార్ రూఫ్ టాప్.. నెట్ మీటరింగ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు కోసం రెడ్కో వ్యక్తి గత గృహాలకు 40% సబ్సిడీ అంద‌జేస్తుంది. దీని వల్ల అధిక కరెంటు బిల్లుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే.. సోలార్ పవర్ సిస్టం మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే క‌నీసం 100 చద‌ర‌పు అడుగుల రూఫ్ ఉండాలి.. సోలార్ ఏర్పాటు చేస్తే నిర్వహ‌ణకు ఇబ్బంది అవుతుంద‌నే ప్రచారం ఉంది. కానీ రెడ్‌కో ద్వారా అందించే సోలార్ ప్యానల్స్ కు […] - [Ayodhya railway station | ఆలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య స్టేషన్ ఎలా ముస్తాబైందో చూడండి..](https://vandebhaarath.com/ayodhya-railway-station-ayodhya-temple-inauguration/): Ayodhya : రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్యలోని రైల్వేస్టేషన్ (Ayodhya railway station) అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలు, కొత్త సైన్ బోర్డులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, గోడలపై చిత్రీకరించిన రాముడి చిత్రాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 22న జరగనున్న రామాలయ మహా ప్రతిష్ఠాపనకు ముందు ఆలయ పట్టణానికి తరలివస్తున్న పర్యాటకులు రైల్వే స్టేషన్ లో.. సరికొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో చేపట్టిన పునరుద్ధరణ పనులను చూసి ఆశ్చర్యపోతున్నారు. వచ్చే నెల సంప్రోక్షణ మహోత్సవానికి ముందుగా ప్రధాని మోదీ డిసెంబర్ 30న ఆలయ పట్టణాన్ని సందర్శించనున్నారు. దిల్లీకి చెందిన పర్యాటకుడు పురుషోత్తం మాట్లాడుతూ.. కొత్తగా ఆధునికీకరించిన రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, సందర్శకుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. రైల్వేస్టేషన్ మొత్తం హిందూ పురాణాలను ప్రతిధ్వనిస్తున్నాయని చెప్పారు. “మేము మొదటిసారి ఇక్కడికి […] - [New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం, ఆరు గ్యారంటీల అర్జీల తర్వాతేనా?](https://vandebhaarath.com/applications-for-new-ration-cards/): New Ration Cards : గత వారం రోజులుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. కేవలం ఊహాగానాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలేనని నిర్ధారణ అయింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సమీక్షలో రేషన్ కార్డుల గురించి ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకు ఆ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కేవలం 6 గ్యారంటీల అమలుపై ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలిచ్చారు. వారం రోజుల పాటు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఎప్పుడు? ఇలా ఉండగా, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా మంజూరు చేస్తుందని ఆశించగా […] - [Rare Judgement | రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌.. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు](https://vandebhaarath.com/rare-judgement/): రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌ రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు సూర్యాపేట: మదమెక్కిన కామాంధుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి ఏకంగా 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012లో చోటుచేసుకున్న ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు (Rare Judgement) ఇచ్చింది. ఈ తీర్పుపై మహిళా, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వివరాలలోకి వెళితే.. సూర్యాపేట జిల్లాకు చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉపాధి కోసం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణ పరిధిలోని ఆర్జాలబావి ప్రాంతంలో నివాసముంటూ కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సెంట్రింగ్‌ పనిచేసే చిట్యాలకు చెందిన నిజాముద్దీన్‌ అలియాస్‌ నిజ్జు వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉన్నాడు. మైనర్ బాలికకు చాక్లెట్లు కొనిస్తూ, మొబైల్ ఫోన్‌ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని […] - [Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?](https://vandebhaarath.com/weekly-horoscope-telugu-2/): Weekly Horoscope Telugu : ఈ వారం ((24’th Dec – 30’th Dec)) రాశి ఫలాలు ఒక్కో రాశివారికి ఒక్కో విధంగా ఉన్నాయి. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 30 వరకు రాశి ఫలాలు ఒకసారి తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ వీటిని అందించారు. మేష రాశి (24’th Dec – 30’th Dec) మేష రాశి వారికి ఈ వారంలో సంగీతము మరియు సాహిత్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. గొడవల జోలికి పోవడం వలన నష్టపోయే అవకాశం కలదు. వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేయికురుతుంది. మానసికపరమైన వత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే […] - [Mahalakshmi Free Bus Scheme | ఎక్స్ ప్రెస్‌ బస్సులు ఎక్కే మహిళలకు టీఎస్ ఆర్టీసీ కీలక సూచన](https://vandebhaarath.com/mahalakshmi-free-bus-scheme/): Mahalakshmi Free Bus Scheme | మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ ఆర్టీసీ ఒక కీలక సూచన చేసింది. తక్కువ దూరం ప్రయాణించాల్సిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.. దీనివల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బంది,తోటి ప్రయాణికులకు సహకరించాలని ఆయన కోరారు. Mahalakshmi Free Bus Scheme అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీ ల్లో కాకుండా మధ్యలోనే బస్సులు ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. దీంతో ప్రయాణ సమయం పెరిగిపోతుందని తెలిపారు. అందుకే ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతామని వెలిపారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యమిచ్చి సిబ్బందికి సహకరించాలని […] - ['సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?](https://vandebhaarath.com/ts-rtc-mahalaxmi-scheme/): ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన ఇదీ.. TS RTC Mahalaxmi Scheme | హైదరాబాద్: తెలంగాణలో ‘మహాలక్ష్మి’ పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఉచిత సర్వీస్ అమలు అవుతోంది. ఈ క్రమంలో అన్ని బస్సుల్లో రద్దీ పెరిగింది. ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యం తమకు ఆర్థికంగా తమకెంతో ప్రయోజనం కలుగుతోందని చెబుతున్నారు. అయితే, ఇదే పథకం వల్ల తాము పడరాని పట్లు పడుతున్నామని, తమకు సీట్లు లేకుండా పోతున్నాయని పురుషులు గగ్గోలు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.. ‘సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి మేము నిలబడాలా..?’ అని ప్రశ్నించాడు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారని, డబ్బులు […] - [Corona virus | మళ్లీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి](https://vandebhaarath.com/corona-virus-covid-situations-in-telugu-states/): గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదు తెలంగాణలో కొవిడ్ చికిత్స పొందుతున్న 14 మంది భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 358 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కోవిడ్ తో ఆరుగురు మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 14 కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1ను మొదటిసారి కేరళలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కేవలం హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు సమాచారం. కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా […] - [తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క](https://vandebhaarath.com/telangana-finance-minister-bhatti-vikramarka-released-a-white-paper-in-the-assembly/): Telangana Assembly Sessions: తెలంగాణలో ఆర్థికి స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, వేర్వేరు మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. Telangana Assembly Sessions అసెంబ్లీలో 42పేజీల శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని సభ్యులందరికీ అందజేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. 2014-15 నాటికి ఈ అప్పు 72 వేల 658 కోట్లు ఉండేదని, ఈ పదేళ్ల కాలంలో ఆ అప్పు 24.05 శాతం పెరిగిందని వివరించింది. 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. రాష్ట్ర అప్పు రూ.3 లక్షల 89వేల 673 […] - [Maha Lakshmi Scheme | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాల్సిందే..](https://vandebhaarath.com/maha-lakshmi-scheme/): ఆటో కార్మికులు, క్యాబ్ డ్రైౌవర్ల డిమాండ్.. బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సర్వత్రా నిరసన గిరాకీ లేక రోడ్డున పడుతున్నాం.. అప్పులకు కిస్తీలు కూడా కట్టలేపోతున్నాం.. బస్ భవన్ ముట్టడిలో ఆటో కార్మికుల ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ఆటో డ్రైవర్ల జీవితాలపై పెను ప్రభావం చూపింది.. ఉచితం కావడంతో మహిళలు బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపడంతో ఆటోలకు పని లేకుండా పోయింది. ఫలితంగా డ్రైవర్లు (Auto drivers) అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇటు ప్రయాణికులు లేక ఆటోల ద్వారా ఆదాయం కోల్పోవడం మరో బతుకు దెరువు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు రహదారులపై రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా మంగళవారం హైదరాబాద్ లో బస్ భవన్ ను […] - [PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ](https://vandebhaarath.com/pm-modi-inaugurated-swarved-mahamandir-in-varanasi/): PM Modi..Biggest Meditarion center in Varanasi : ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం అందుబాటులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్వవేద్ మహామందిర్ లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. 7 అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేందుకు వీలుంటుంది. ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM modi ) మాట్లాడుతూ.. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను ఎంతో మంత్రముగ్ధుడినయ్యానని.. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి దైవిక బోధనలు మహామందిర్ గోడలపై చిత్రాలుగా ఏర్పాటు చేయటం చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు. సాధువుల మార్గదర్శకంలో కాశీ ప్రజలు అభివృద్ధి.. నవ నిర్మాణ పరంగా కొత్త రికార్డులు సృష్టించారని అన్నారు. సర్వవేద్ మహామందిర్ దీనికి ఉదాహరణ అని కొనియాడారు. కాశీలో గడిపిన ప్రతీ క్షణం అద్భుతంగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్వర్వేద్ […] - [Article 370 | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు](https://vandebhaarath.com/supreme-court-verdict-on-article-370/): Article 370 | జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) అంశంపై రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది. కాగా ఆర్టికల్‌ 370 (Article 370) ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్‌కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్‌ సమానమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ […] - [5 లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ!](https://vandebhaarath.com/deputy-cm-finance-minister-mallu-bhatti-vikramarka/): ఆర్థికశాఖ సమీక్షలో భట్టివిక్రమార్క శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధం.. Deputy CM, Finance Minister Mallu Bhatti Vikramarka: తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గత శుక్రవారం ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, ఇతర పూర్తి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయం, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. కాగా తెలంగాణ రాష్ట్రం రూ. 5 లక్షల 59వేల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్ గా ఆర్థిక శాఖ బాధ్యతలను తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ […] - [LIC Jeevan Utsav plan: బీమాతో పాటు జీవితాంతం ఆదాయాన్నిచ్చే ఎల్ఐసీ కొత్త ప్లాన్](https://vandebhaarath.com/lic-jeevan-utsav-plan-full-derails/): ‘జీవన్ ఉత్సవ్’ పాలసీ గురించి తెలుసుకోండి.. LIC Jeevan Utsav plan: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో సరి కొత్త బీమా పాలసీని తీసుకొచ్చింది.  తక్కువ ప్రీమియం చెల్లింపు సంవత్సరాలతో, జీవిత కాల బీమా కవరేజ్ తో పాటు జీవితాంతం ఆదాయాన్ని ఇచ్చే ప్లాన్ ఇది. ఈ పాలసీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ ఈ జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav plan) నాన్ లింక్డ్.. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తున్న సంవత్సరాల్లో  కూడా గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి.. 90 రోజుల వయస్సు ఉన్న శిశువు నుంచి 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ మరణిస్తే.. ఈ ప్లాన్ తీసుకుంటే.. పాలసీదారుడికి జీవితాంతం పాలసీ కవరేజ్ లభిస్తుంది. పాలసీదారుడు మరణించిన […] - [Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..](https://vandebhaarath.com/utter-pradesh-yogi-adithyanat/): లక్నో: అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను యోగి ఆదిత్యనాథ్ (Adithyanath) నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. విధుల నుంచి తొలగించబడిన వారిలో Utter Pradesh ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా కూడా ఉన్నారు. బల్లియాలో విధులు నిర్వర్తిస్తున్న  కన్సాలిడేషన్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్ నుంచి అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్‌ను కూడా తొలగించింది. ఇంకా, కన్సాలిడేషన్ ఆఫీసర్ అవదేశ్ కుమార్ గుప్తా, అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ కుమార్‌లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.  యాదవ్, అఖిలేష్ కుమార్ పనిలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నితిన్ చౌహాన్‌పై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించినట్లు కన్సాలిడేషన్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ విలేకరులతో అన్నారు.  న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి Utter Pradesh రాష్ట్రంలోని అన్ని కన్సాలిడేషన్ […] - [తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. వచ్చే నెలలోనే నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు](https://vandebhaarath.com/panchayat-elections-2024/): panchayat elections 2024 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ ముగిసింది. ఆ హడావిడి నుంచి తేరుకోకముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవీకాలం వచ్చే సంవత్సరం జనవరి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లోపే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు చేరవేశారు.దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను సైతం ప్రారంభించింది.  న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి కాగా తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. లక్షా […] - [‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా](https://vandebhaarath.com/naya-kashmir-bills/): న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ముమ్మాటికీ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు . భారత్‌లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్‌ చేసినట్లు వెల్లడించారు.  తాజాగా రెండు ‘నయా కశ్మీర్’ బిల్లులను (‘Naya Kashmir’ Bills) కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. Naya Kashmir Bills జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లులు తగిన న్యాయం చేస్తాయన్నారు. కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47 కు పెంచినట్లు చెప్పారు.  అదేవిధంగా జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43 కు పెంచినట్లు వివరించారు.. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) కూడా మనదేనని.. అందుకే ఆ ప్రాంతంలో 24 సీట్లు […] - [Election Results 2023: డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ విక్రరీ..](https://vandebhaarath.com/election-results-2023/): Election Results 2023 : రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. మూడు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇందులో అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లను హస్తం పార్టీ కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆయా రాష్ర్టాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు చేసుకొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలు నిర్మానుష్యంగా వెలవెలబోయి కనిపించాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఐదోసారి.. Election Results 2023 : మధ్యప్రదేశ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 230 సీట్ల అసెంబ్లీలో 163 ​​సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విజయానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ 66 స్థానాలను గెలుచుకుంది. భారత్ ఆదివాసీ పార్టీ తన తొలి విజయాన్ని రుచి చూసింది. ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ ప్రభుత్వంపై […] - [Telangana Districts | మళ్లీ జిల్లాల పునర్విభజన.. ఆ18 జిల్లాలు రద్దవుతాయా?](https://vandebhaarath.com/redistribution-of-telangana-districts/): Redistribution Telangana Districts : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ  వార్తల్లో నిలుస్తోంది.  గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసమంటూ  తెలంగాణలో మొత్తం  33 జిల్లాల గా విభిజించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం  33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా  ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ పునర్విభజన నిర్ణయం అమలైతే ఆసిఫాబాద్,  నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి,  నారాయణపేట, గవ్వాల్,   వనపర్తి, జనగామ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దు అయ్యే  అవకాశం ఉన్నట్లు సమాచారం.  కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కొన్ని జిల్లాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించిన  విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు  మొత్తం 10 జిల్లాలు (Telangana Districts) ఉండగా..  కోసం గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా   33 జిల్లాలుగా విభజించింది.  ఆయా జిల్లాల్లో […] - [Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..](https://vandebhaarath.com/old-city-metro-line-may-starts-after-loksabha-eletcions/): Old city metro line | హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పాతబస్తీలో  మెరుగైన ఫుట్‌పాత్‌లు, పబ్లిక్  స్థలాలు, వాహనాల కోసం తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రూట్ రూ.2,000 కోట్లతో MGBS నుంచి ఫలక్‌నుమా వరకు 5.5-కిలోమీటర్ల మేర లైన్ ను నిర్మించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు  లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే ముందుకు సాగే అవకాశం ఉంది. నాలుగు ఓవర్ హెడ్ స్టేషన్లు.. ప్రతిపాదిత రోడ్డును 100 అడుగులు లేదా 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో  సుమారు 1,100 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని  […] - [Lok Sabha elections 2024 : హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచ‌న‌లు ఇవే..](https://vandebhaarath.com/lok-sabha-elections-2024-heatwave-warning/): Heatwave Warning | వేస‌విలో తీవ్రమైన ఎండ‌ల నుంచి ప్రాణాంతక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జారీ చేసిన విధంగా చేయవలసినవి అలాగే చేయకూడని ప‌నుల‌ జాబితాను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ (EC ) జారీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఓటర్ల భద్రత కోసం భారత ఎన్నికల సంఘం (EC) మంగళవారం ఒక సలహాను జారీ చేసింది. భారతదేశంలో మార్చి నుంచి మే 2024 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.ఈ నేపథ్యంలోనే ఈసీ ఓట‌ర్ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. IMD అంచనాకు సంబంధించి, EC ఒక వివరణాత్మక సలహాను జారీ చేసింది, ఇది హీట్‌వేవ్ ప్రభావాన్ని తగ్గించడానికి, తీవ్రమైన ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (National […] - [Delhi Liquor Scam Case : లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు తరలింపు](https://vandebhaarath.com/kavitha-delhi-liquor-scam-case/): Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ మంగళవారం ముగిసింది.  ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచాల్సి ఉండగా  కాస్త ఆలస్యంగా 11:45 గంటలకు హాజరుపరిచారు. కాగా మరోసారి కస్టడీ ఈడీ.. కోరగా,   కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.  ఇరువైపులా వాదనలు విన్న కోర్టు..  ఎమ్మెల్సీ కవితకు   రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ ( Judicial Remand) విధించడంతో ఆమెను తీహార్ జైలు(Tihar Jail )కు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.. కాగా  కోర్టులో హాజరుపరిచేముందుక కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.  తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ […] - [water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు](https://vandebhaarath.com/water-crisis-in-indian-major-cities/): water crisis in indian cities | వేసవి వచ్చీరాగానే ఎండలు తీవ్రమై  అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నీటి కొరత బెంగళూరులోనే  కాదు.. ఇది భారతదేశంలోని  అనేక ప్రధాన నగరాలను వేధిస్తోంది. సమీప భవిష్యత్తులో పలు నగరాలు, పట్టణాల్లో  తీవ్రమైన నీటి కొరతతో ప్రజలు సతమతం కానున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా దేశంలోని ఐదు నగరాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.. ఆ నగరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ముంబై: పెరుగుతున్న నీటి డిమాండ్, అస్థిరమైన వర్షపాతం, తగ్గుతున్న నీటి వనరులతో, నగరం తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేగవంతమైన పట్టణీకరణ, సరిపడని మౌలిక సదుపాయాలు,  అసమర్థమైన నీటి నిర్వహణ విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో నీటి నిల్వలు తగ్గిపోవడం..  ప్రత్యామ్నాయ నీటి వనరుల కొరత కారణంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తరచుగా […] - [Gurukulam Admissions : విద్యార్థులకు అలర్ట్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్..](https://vandebhaarath.com/degree-gurukulam-admissions-2024/): దరఖాస్తుకు ఏప్రిల్ 12వరకు గడువు… ఏప్రిల్ 28న పరీక్ష Gurukulam Admissions |హైదరాబాద్: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు టీఎస్ఆర్డీసీ సెట్-2024ను ఏప్రిల్ 28న నిర్వహించనున్నట్టు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఏప్రిల్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యా ర్థులు ఈ పరీక్షకు అర్హులని అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 21 నుంచి వెబ్ సైటులో అందుబాటులో ఉంటాయని తెలిపారు, దరఖాస్తు సహా ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైటు ను సందర్శించాలని సూచించారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం (Gurukulam Admissions) పొందిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్య, భోజన వసతితో పాటు యూనిఫామ్, పుస్తకాలు, నోట్ […] - [K Surendran against Rahul Gandhi : వ‌య‌నాడ్ ల్ రాహుల్ గాంధీ పోటీగా బరిలో ఉన్న కె.సురేంద్రన్ ఎవరు?](https://vandebhaarath.com/k-surendran-against-rahul-gandhi-in-lok-sabha-elections-2024/): Lok Sabha elections 2024 | కేర‌ళ‌లోని వయనాడ్ (Wayanad) లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢీకొట్టేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థిని బిజెపి బ‌రిలో దింపింది. ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్న కేరళలో లోక్‌సభ ఎన్నికలకు మరో నలుగురు అభ్యర్థులను ఆదివారం బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలోని 20 స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 16 ఇతర స్థానాలకు అభ్యర్థులను ముందుగా ప్రకటించింది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్ర‌క‌టించాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్.. అలాగే సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ పై ఆధిపత్యం సాధించేందుకు బిజెపి కొన్ని ద‌శాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో 12 స్థానాలకు బీజేపీ త‌న అభ్యర్థులను ముందుగా పార్టీ ప్రకటించింది. దాని మిత్రపక్షమైన బీడీజేఎస్ రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది.   కె సురేంద్రన్ ఎవరు? K Surendran against Rahul Gandhi  : […] - [Liquor Scam | లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్.. మొత్తం 171 ఫోన్లు మాయమయ్యాయన్న ఈడీ](https://vandebhaarath.com/arvind-kejriwal-phone-missing-used-during-liquor-scam/): Liquor Scam | న్యూఢిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండేళ్ల క్రితం మద్యం కుంభకోణం జ‌రిగిన స‌మ‌యంలో ఉపయోగించిన ఫోన్ కనిపించకుండా పోయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. దీనిపై కేజ్రివాల్ ను ప్రశ్నించగా, అది ఎక్కడ ఉందో తనకు తెలియదని చెప్పారని ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇది 171వ ఫోన్ అని తెలిపారు. ఆ ఫోన్ లో ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన డేటాను ఉండవచ్చని వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు 36 మంది నిందితులకు చెందిన 170 ఫోన్‌లను గుర్తించలేకపోయామని ఈడీ పేర్కొంది. చివరికి, ఏజెన్సీ వారు 17 ఫోన్‌లను గుర్తించి డేటాను రికవరీ చేసింది. ED తన ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు గాను మిగిలిన ఫోన్లను పగలగొట్టారని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. ఇప్పటి వరకు, ఫోన్‌లు ల్యాప్‌టాప్‌లలో ఈ […] - [Rajnath Singh | పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు](https://vandebhaarath.com/defence-minister-rajnath-singh/):   న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనం అవుతుందని  అన్నారు. భారత్‌లో విలీనం కావాలని పీఓకేలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారని, త్వ‌ర‌లో అది జరిగి తీరుతుందని ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా టీవీ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాశ్మీర్‌పై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌సింగ్‌ను ప్రశ్నించగా.. ‘వాళ్లు కాశ్మీర్‌ను ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా?.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఆందోళన చెందల్సిన అవసరం లేదని నేను దాదాపు ఏడాదిన్నర క్రితమే చెప్పాను. ఎందుకంటే అక్కడ పీఓకే ప్రజలు భారత్‌లో విలీనాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక రూపొందిస్తోందా అని అడిగిన ప్రశ్నకు […] - [Jio AirFiber Plus offer: జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఉచితంగా మూడు రెట్ల స్పీడ్ తో ఇంటర్నెట్..](https://vandebhaarath.com/jio-airfiber-plus-dhan-dhana-dhan-offer/): Jio AirFiber Plus offer|ఎయిర్‌ఫైబర్ ప్లస్ వినియోగదారుల కోసం జియో కొత్త ధన్ ధన్ ధన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు 60 రోజుల పాటు ఉచితంగా మూడు రెట్లు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. కొత్త AirFiber Plus ఆఫర్ IPL 2024 టోర్నమెంట్‌కి కొద్ది రోజుల ముందు వచ్చింది., ఇది JioCinema యాప్‌లో ఉచితంగా అందుతుంది. ఆఫర్ గురించిన పూర్తి వివరాలను చూడండి. Jio AirFiber ధన్ ధనా ధన్ ఆఫర్ జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్ ప్రస్తుత ఇంటర్నెట్ స్పీడ్‌కు స్పీడ్ బూస్ట్‌ను అందిస్తుంది. జియో స్పీడ్ ప్రస్తుత వేగం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఆఫర్ మార్చి 16, 2024 నుండి 60 రోజుల పాటు దేశవ్యాప్తంగా కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్‌లందరికీ చెల్లుబాటు అవుతుంది. Jio AirFiber Plus కనెక్షన్‌ని తీసుకుంటున్న కొత్త వినియోగదారులు.. […] - [Delhi Excise Policy | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్‌.. ఈడీ క‌స్ట‌డి 26 వరకు పొడిగింపు](https://vandebhaarath.com/delhi-excise-policy/): Delhi | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Excise Policy)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడు రోజులు పొడిగించింది. ఢిల్లీ కోర్టు కవితను మార్చి 26 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది. అంతకుముందు విచారణ సమయంలో కవితకు ఆమె ఇద్దరు కుమారులు, ఇతర కుటుంబ సభ్యులను కోర్టు హాలులో కలవడానికి కోర్టు అనుమతించినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. కోర్టు హాలు నుంచి బయటకు వచ్చే సమయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. మేం పోరాడుతున్నామ‌ని,. ఎన్నికల సమయంలో రాజకీయ అరెస్టులు చేయడం సరికాదని, ఈసీ జోక్యం చేసుకుని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు కవితను శనివారం ముందుగా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చినట్లు ఏఎన్ఐ నివేదిక తెలిపింది. ముఖ్యంగా, ఆమె ED కస్టడీ నేటితో (మార్చి […] - [IPL 2024 | టీ20 క్రికెట్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ మ‌రో రికార్డ్‌..](https://vandebhaarath.com/virat-kohli-records-ipl-2024/): IPL) 2024 | భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుతమైన క్రికెట్ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 12,000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఏస్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ నిలిచాడు. శుక్రవారం MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో కోహ్లీ ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు. RCB తోపాటు, ఢిల్లీ కోసం T20, ఛాంపియన్స్ లీగ్‌లో, దేశవాళీ ట్వంటీ ఓవర్ క్రికెట్ మ్యాచ్ ల‌లో కోహ్లీ 12000 ప‌రుగులు సాధించాడు. దీంతో, టీ20 దిగ్గజాలు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ తర్వాత ఈ రికార్డు సాధించిన ఆరుగురు ఆటగాళ్లలో కోహ్లీ కూడా ఉన్నాడు. కాగా కోహ్లీ CSK vs RCB IPL […] - [Astro Horoscope | ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి.. !](https://vandebhaarath.com/astro-horoscope-march-2024/): Astrology : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 24 ఆదివారం నుంచి మార్చి 30 శనివారం వరకు వారం రోజుల్లో  రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేష రాశి Astro Horoscope : మేష రాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. ఒక స్నేహితుని సహాయం ఆనందాన్ని కలిగిస్తుంది. Emitation జువెలరీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. గురువుగారి అనుగ్రహం మరియు దైవానుగ్రహం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఇతరులు మీ మాటలతో ఏకీభవిస్తారు. జీవిత […] - [Radhika Sarathkumar | లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో రాధికా శ‌ర‌త్ కుమార్‌..](https://vandebhaarath.com/radhika-sarathkumar-contest-in-virudhunagar-in-tamilnadu/):   Radhika Sarathkumar | ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. రాధికను విరుదునగర్ నియోజకవర్గ అభ్య‌ర్థిగా బీజేపీ (BJP)  పోటీలో నిలిపింది.  రాధిక భర్త శరత్ కుమార్ 2007లో ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించారు. మొదట్లో ఆయన డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. ఆ తర్వాత ఆయన ఏఐఏడీఎంకేను వీడి 31 ఆగస్టు 2007న ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించారు. గత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరఫున తెన్‌కాసి, నంగునేరి రెండు నియోజకవర్గాల్లో సమాక డబుల్‌ లీఫ్ గుర్తుపై విజయం సాధించింది. తెన్కాసిలో శరత్‌కుమార్‌, నంగునేరిలో ఎర్నావూరు ఎ.నారాయణన్‌ గెలుపొందారు. 2016లో శరత్‌కుమార్ తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యంతో పొత్తు పెట్టుకున్న శరత్‌కుమార్.. ఈనెల 12న సమత్వ పీపుల్స్ […] - [రూ.7999లకే లావా O2 స్మార్ట్ ఫోన్..](https://vandebhaarath.com/lava-o2-price-and-specifications-full-details/): Lava O2 | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. లావా O2, బడ్జెట్  సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన ఫోన్ అని కంపెనీ పేర్కొంది. యునిసోక్ ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ సెటప్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్, టైప్-సి యుఎస్‌బి కేబుల్‌తో 18W ఫాస్ట్ ఛార్జింగ్, స్టాక్ ఆండ్రాయిడ్ 13, మెరుగైన భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ వంటి కొన్ని  ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల కోసం 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది. ఫోన్ గురించి మాట్లాడుతూ.. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ మాట్లాడుతూ, “వినియోగదారుల డిమాండ్లు నిరంతరం మారుతూనే ఉన్నాయి, ముఖ్యంగా తమ స్మార్ట్‌ఫోన్‌ల స్టైల్, ఫంక్షనాలిటీ రెండింటిలో రాజీ లేకుండా.. Lava O2 సరికొత్త గ్లాస్ బ్యాక్ డిజైన్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాం. ఆండ్రాయిడ్ 14కి గ్యారెంటీ అప్‌గ్రేడ్‌తో పాటు 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో […] - [Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..](https://vandebhaarath.com/qr-code-ticketing-system/): QR code ticketing system : రైల్వే స్టేషన్లు తరచుగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతూ ఉంటాయి. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరి ఉంటారు. క్యూలైన్ లో టికెట్ కోసం నిలుచుండగానే ఒకోసారి ట్రైయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) కూడా తాజాగా అప్ డేట్ అయింది. సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ (QR code ticketing system) ద్వారా బుక్ చేసుకొనే అదిరిపోయే ఫీచర్ ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14  రైల్వే స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.  జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ  క్యూాఆర్ కోడ్ టికెట్లను […] - [IPL 2024 : ఐపీఎల్ ఫీవర్.. చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లు](https://vandebhaarath.com/csk-vs-rcb-ipl-2024-match-1/): CSK Vs RCB IPL 2024 Match 1 | చెన్నైలోని చెపాక్‌లోని MA చిదంబరం స్టేడియంలో 2024 టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ ఐపిఎల్ 2024 సీజన్‌ను మార్చి 22న MA చిదంబరం స్టేడియంలో శుక్ర‌వారం రాత్రి 8 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధంగా ఉంది . ఈ మ్యాచ్ ల‌ను తిల‌కించేందుకు ప్యాసింజర్ స్పెషల్స్ రైలు 2024 మార్చి 22, 26వ‌ తేదీల్లో వేలచ్చేరి-చింతాద్రిపేట్-వేలాచ్చేరి మధ్య నడుస్తుంది. రైల్వే ప్రకారం, మొత్తం నాలుగు రైళ్లలో నడుస్తాయి. రెండు వేలాచ్చేరి నుండి, మిగిలిన రెండు చింతాద్రిపేట నుండి న‌డ‌వ‌నున్నాయి. చెన్నై మెట్రో సమయాల పొడిగింపు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) IPL 2024 క్రికెట్ మ్యాచ్ కారణంగా మెట్రో రైళ్ల స‌మ‌యాల‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. CMRCL […] - [Kejriwal : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌](https://vandebhaarath.com/delhi-cm-aravind-kejriwal-arrest/): Kejriwal  : దిల్లీ మ‌ద్యం కేసులో దిల్లీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ.. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సార్లు స‌మ‌న్లు జారీ చేసినా కూడా ఆయ‌న హాజ‌రు కాలేదు. ఓ కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్టు చేసిన తొలి రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాగా ఈ కేసులో ఇది నాలుగో అరెస్ట్. ఇదే కేసులో ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత తదితరులను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కేజ్రీవాల్ (Kejriwal ) ను రెండున్నర గంటల పాటు ఆయన నివాసంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా, ఆయన జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని ఢిల్లీ మంత్రి […] - [ప్రపంచ అటవీదినోత్సవాన్ని ఇలా జరుపుకోండి..](https://vandebhaarath.com/international-forest-day/): International Day of Forests | ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఇలా జరుపుకోండి.. - [Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..](https://vandebhaarath.com/us-strong-statement-on-arunachal-pradesh/): న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh)ను భారత భూభాగంలో భాగంగా గుర్తిస్తోందని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి “చొరబాటు లేదా ఆక్రమణలను” అమెరికా ప్రభుత్వం (United States) తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌ని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌ను “చైనా భూభాగంలో అంతర్లీన భాగం” అని పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత అమెరికా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. “అరుణాచల్ ప్రదేశ్‌ను యునైటెడ్ స్టేట్స్ భారత భూభాగంగా గుర్తిస్తుంది, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక లేదా పౌరుల ద్వారా చొరబాట్లు లేదా ఆక్రమణలను ప్రోత్స‌హించ‌డం వంటి ఏకపక్ష ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము” అని పేర్కొంది. సెలా టన్నెల్ నిర్మాణంపై అక్కసు చైనా (China) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ, జిజాంగ్ దక్షిణ భాగం (టిబెట్‌కు చైనా పేరు) చైనా భూభాగంలో అంతర్లీన భాగమని, బీజింగ్ ఎప్పుడూ “అరుణాచల్ […] - [Neet PG 2024 dates : అలర్ట్.. నీట్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు.. పూర్తి షెడ్యూల్ ఇదే..](https://vandebhaarath.com/neet-pg-2024-dates/): Neet PG 2024 dates : లోక్‌సభ ఎన్నికల కారణంగా నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ మేర‌కు నేషనల్ మెడికల్ కమిషన్ బుధవారం స‌వ‌రించిన షెడ్యూల్ ను ప్రకటించింది. దీని ప్రకారం నీట్ పీజీ 2024 పరీక్ష తేదీని మే 5వ తేదీ నుంచి జూన్ 23కు మార్చారు. Neet PG 2024 dates : నీట్ పీజీ 2023 ఫలితాల విడుల‌య్యే తేదీని, అలాగే నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో కూడా మార్పులో చేశారు. అయితే ఇంటర్న్‌షిప్ చివరి తేదీ (Last Date)లో మాత్రం ఎలాంటి మార్పూలు చేయ‌ లేదు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డెరెక్టరేట్ జనరల్ ఫర్ హెల్త్ సైన్సెస్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ తో కలిసి ప్రోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు […] - [Tamilisai Soundararajan | బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై... ఇక లోక్ సభ బరిలోకి సై..](https://vandebhaarath.com/tamilisai-soundararajan-rejoins-bjp/): Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు అన్నామ‌లై సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు. తమిళిసైకి కిషన్‌ రెడ్డి కాషాయ‌ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ మాజీ గవర్నర్ కూడా పుదుచ్చేరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “నేను ఇక్కడ పనిచేసిన సమయంలో పుదుచ్చేరి ప్రజలు చూపిన ప్రేమ మరియు ఆప్యాయతలకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను,” కేంద్ర పాలిత ప్రాంతంలోని చాలా మంది పేదలు, విద్యార్థులు మరియు ఇతరులను మెరుగుపరచడానికి ఆమె ఉపయోగించకుండా ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అని అన్నారు. కాగా, త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ (Tamilisai Soundararajan ) సుమారు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. ఆమె 2007 నుండి 2010 వరకు తమిళనాడు […] - [Lok Sabha elections | లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ.. నామినేషన్లు నేటి నుంచే..](https://vandebhaarath.com/ist-phase-lok-sabha-elections-nominations/): Lok Sabha elections | లోక్ స‌భ తొలిద‌శ ఎన్నిక‌లకు సంబంధించి  నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏప్రిల్‌ 19న జ‌ర‌గ‌నుంది.ఈ నేప‌థ్యంలో  ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో నేటి నుంచే నామినేషన్‌ల ప్రక్రియ మొద‌లుకానుంది. బీహార్ మినహా మొద‌టి విడత లోక్‌సభ ఎన్నికలు జరిగే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 27 వరకు అవకాశం క‌ల్పించారు. బీహార్‌లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్ల‌ను స‌మ‌ర్పించేందుకు వెసులుబాటు ఇచ్చారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల‌ 28న నామినేషన్ల‌కు సంబంధించి స్క్యూటినీ నిర్వహించనున్నారు. బీహార్‌లో మార్చి 30న నామినేషన్‌ల స్క్రూటినీ జరరుతుంది. బీహార్‌ మినహా మిగితా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్‌ల విత్ డ్రా కు తుదిగడువు విధించారు. బీహార్‌లో మాత్రం నామినేషన్‌ల ఉపసంహరణకు ఏప్రిల్‌ […] - [Karimnagar Hasanparthy Railwayline | గుడ్ న్యూస్‌.. కరీంనగర్ - హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ పై కీలక అప్ డేట్..](https://vandebhaarath.com/karimnagar-hasanparthy-railway-line-updates/): Karimnagar Hasanparthy Railwayline : ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా కరీంనగర్ నుంచి హసన్ ప‌ర్తి వరకు చేప‌ట్టే రైల్వేలైన్ నిర్మాణ పనులపై కరీంన‌గ‌ర్ జిల్లా శంకరపట్నం మండలంలో మట్టి పరీక్షలు నిర్వ‌హిస్తున్నారు. మండలంలోని తాడికల్, మక్త, మొలంగూర్, లింగాపూర్ గ్రామాల మీదుగా రైల్వే లైన్‌ నిర్మాణం జరగనుంది. పలు ప్రాంతాలలో యంత్రాల సాయంతో మట్టి తవ్వకాలు చేశారు. మ‌ట్టి దృఢ‌త్వం, రాళ్లు, నేల ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు నమూనాలు సేక‌రిస్తున్నారు. కాగా కరీంనగర్(Karim nagar) ¬- హసన్ పర్తి (Hasanparthi) రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలు వ్యయం సుమారు రూ. 1,116 కోట్లు. ఈ రైలు మార్గం పూర్త‌యితే.. మానకొండూర్, శంక‌ర‌ప‌ట్నం, హుజూరాబాద్ (Huzurabad) వాసుల‌కు హైదరాబాద్‌తో క‌నెక్టివిటీ అందుబాటులోకి వ‌స్తుంది. అలాగే విజయవాడ, చెన్నై, తిరుపతి వైపు సుల‌భంగా ప్ర‌యాణాలు సాగించ‌వ‌చ్చు. తెలంగాణ […] - [First Bullet Train | భారత్ లో మొద‌టి బులెట్ రైలుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌](https://vandebhaarath.com/indias-first-bullet-train-mombi-to-ahmadabad/):   Indias First Bullet Train | దేశంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బుల్లెట్‌ రైలు (Bullet Train)కు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) తాజాగా కీలక ప్ర‌కట‌న చేశారు. 2026 నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’ (Rising Bharat Summit) లో పాల్గొన్న మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని వెల్లడించారు. మొదటగా గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడిపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2028 వ‌ర‌కు ముంబై – అహ్మదాబాద్ మార్గం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు. కాగా భార‌తీయ రైల్వే.. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ముంబై-అహ్మదాబాద్ న‌గ‌రాల మ‌ధ్య‌ హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తోంది. జపాన్ కు చెందిన‌ షింకన్‌సెన్ టెక్నాలజీ సాయంతో […] - [ప్రపంచంలో 3వ అత్యంత కాలుష్య దేశంగా భార‌త్.. టాప్ 50లో 42 భార‌తీయ న‌గ‌రాలే.. నివేదికలో విస్తుగొలిపే వాస్త‌వాలు..](https://vandebhaarath.com/world-air-quality-report-2023-results/): World Air Quality Report |ప్ర‌పంచంలోనే అత్యంత కాలుష్య దేశాలు, న‌గరాల‌పై చేప‌ట్టిన స‌ర్వేలో భార‌త్‌కు ఊహించ‌ని ఫ‌లితాలు వ‌చ్చాయి. స్విస్‌ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ బాడీ IQAir విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ అత్యంత కాలుష్య దేశంగా ప్రకటించింది. ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023’ ప్రకారం, ప్రతి క్యూబిక్ మీటరుతో పోలిస్తే.. , 2023లో బంగ్లాదేశ్ (క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములు), పాకిస్తాన్ ((క్యూబిక్ మీటరుకు 73.7 మైక్రోగ్రాములు) తర్వాత 134 దేశాలలో భారతదేశం (సగటు వార్షిక PM2.5 54.4 మైక్రోగ్రాములు )మూడవ అత్యంత త‌క్కువ‌ గాలి నాణ్యతను కలిగి ఉంది. ఇక‌ 2022లో, క్యూబిక్ మీటర్‌కు సగటున 53.3 మైక్రోగ్రాముల PM2.5 సాంద్రతతో భారతదేశం ఎనిమిదో అత్యంత కలుషితమైన దేశంగా ర్యాంక్ ను మూట‌గ‌ట్టుకుంది. India air quality Rank : ప్రపంచంలోని టాప్ 50 అత్యంత కాలుష్య […] - [Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు.. AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..](https://vandebhaarath.com/staqu-technologies-artifical-intelligence-tool-crime-gpt/): Crime GPT | నేరస్థులను చాక‌చ‌క్యంగా, త్వరగా పట్టుకొనేందుకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ ఆధారిత‌ క్రైమ్‌ జీపీటీ అనే అత్యాధునిక టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. స్టాక్యు టెక్నాలజీస్ (Staqu Technologies ) రూపొందించిన ఈ టెక్నాలజీ టూల్ తో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌.. నేరస్తులను వెనువెంట‌నే గుర్తించి జైలుకు పంపిస్తున్నారు. నేరస్తుల డాటా బేస్‌ను తనిఖీ చేయడం ద్వారా ఈ క్రైమ్‌ జీపీటీ పనిచేస్తుంది. ఈ కొత్త AI టూల్ Crime GPT  నేర‌స్తుల‌ డేటాను విశ్లేషించడం, వాయిస్‌లను గుర్తించడం, నేరస్థుల ముఖాలను ప‌సిగ‌ట్ట‌డం పనులను చేసిపెడుతుంది. ఈ క్రైమ్ జీపీటీ సాయంతో  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ పోలీసులు ఇప్పటివరకు   ప్ర‌స్తుతం 9 లక్షల మంది నేరస్తుల సమాచారంతో కూడిన డాటాబేస్ సిద్ధం చేసుకున్నారు.  ఈ ట్రైమ్ జీపీటిని రూపొందించిన స్టాక్ టెక్నాలజీస్ CEO సహ వ్యవస్థాపకుడు, అచువల్ రాయ్, UP పోలీసులు, Staq మధ్య సహకారం గురించి వివ‌రించారు. Staqu అధునాతన […] - [Vande Bharat Sleeper Trains | వందేభారత్ స్లీపర్ రైళ్లు రెడీ.. త్వరలోనే ప్రారంభం.. స్లీపర్ కోచ్ లో అద్భుతమైన ఫీచర్లు..](https://vandebhaarath.com/vande-bharat-sleeper-trains-launch-date-and-features/): Vande Bharat Sleeper Trains : వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుపై  ప్రయాణికుల నుంచి అపూర్వ  ఆదరణ లభిస్తోంది. దాదాపు అన్ని రైళ్లు 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలో ప్రయాణిస్తున్నాయి. అయితే భారతీయ రైల్వే ఇప్పుడు రైలు స్లీపర్ వేరియంట్‌పై పని చేస్తోంది. వందే భారత్ స్లీపర్ రైలులో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన ఫీచర్లు ఉంటాయి. వీటిని భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రీమియం ఆఫర్‌లుగా అందజేస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలు  మొదటి నమూనా BEML లో తయారవుతోంది. ఈ వందేభారత్ స్లీపర్ కోచ్ రైలు  మరికొన్ని రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుంది?  ప్రయాణీకులకు ఎలాంటి  సౌకర్యాలు  ఫీచర్లను అందిస్తుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వందే భారత్ స్లీపర్ ఎక్స్‌టీరియర్: వందే భారత్ స్లీపర్ రైలు ముందు […] - [Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్ ట్రైన్..!](https://vandebhaarath.com/bullet-trains-corridor-bjp-lok-sabha-2024-manifesto/): Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల‌ వేగాన్ని పెంచ‌డంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేర‌కు లోక్‌సభ 2024 మేనిఫెస్టోలో మ‌ల్టీ హై-స్పీడ్ రైలు లేదా బుల్లెట్ రైలు కారిడార్‌లపై హామీని పొందుప‌రిచే అవకాశం ఉంది. రాబోయే ఐదేళ్లలో కీలక వాగ్దానంగా అనేక హెచ్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌లను చేర్చడాన్ని పార్టీ పరిశీలిస్తోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. హై-స్పీడ్ రైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి కొత్త వెర్షన్ రైళ్ల కనెక్టివిటీని పెంచడంపై రాబోయే ఐదేళ్లలో పార్టీ ప్ర‌ధానంగా దృష్టిసారిస్తుంద‌ని పార్టీ సీనియర్ నాయకుడు ఆంగ్ల మీడియాకు చెప్పారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కాషాయ పార్టీ ఇంకా మేనిఫెస్టోను విడుదల చేయలేదు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన మధ్యంతర బడ్జెట్‌లోనూ రైల్వే రంగం దృష్టి సారించింది. పోర్ట్ కనెక్టివిటీ కారిడార్, ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్, హై-ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్‌తో […] - [Model Code of Conduct | మోడల్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటీ..](https://vandebhaarath.com/what-is-model-code-of-conduct-ethics/): Election code : లోక్‌సభ ఎన్నికలనగారా మోగింది. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంగఫ‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.  MCC నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి? What is Model Code of Conduct  : ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు  జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనల సమాహారాన్నే ‘‘మోడల్ ఆఫ్ కండక్ట్’’ అని అంటారు. ఈ నిబంధనలను రాజకీయ పార్టీలు,  అభ్యర్థులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.  ఏదైనా రాజకీయ పార్టీగానీ  అభ్యర్థి గానీ ఈ ఎన్నికల […] - [Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్](https://vandebhaarath.com/lava-o2-smartphone-specifications-full-details/): దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా  కొత్తగా లావా O2 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ  X ( ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా ప్రదర్శించింది. ఇది   మరికొద్ది రోజుల్లోనే  విడుదల కానుంది. లావా కొత్త  స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో కొనుగోలుకు  అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ భారతదేశంలో లాంచ్ చేయడానికి  లావా O2 కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. Xలోని కంపెనీ టీజర్ ను పరిశీలిస్తే..  ఫోన్ ఎగువభాగంగలో ఎడమ వైపు కార్నర్ లో ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కనిపిస్తోంది.  హ్యాండ్‌సెట్‌ను ఆకుపచ్చ రంగులో ఉంది.  వెనుక ప్యానెల్  దిగువ ఎడమవైపు కార్నర్ లో  లావా లోగో ఉంది.Lava O2 దిగువ అంచులో USB టైప్-C పోర్ట్ , స్పీకర్ గ్రిల్ ఉన్నాయని సంక్షిప్త వీడియో చూపిస్తుంది. మరోవైపు అమేజాన్ లో […] - [Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి....](https://vandebhaarath.com/know-your-candidate-kyc-app/): Know Your Candidate app | లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2024)కు ముందు కీలకమైన సమాచారంతో ఓటర్లకు సాధికారత కల్పించేందుకు  ‘నో యువర్ క్యాండిడేట్’ (KYC) పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  ప్రకటించారు. ఈ యాప్ ఓటర్లకు వారి  నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న  అభ్యర్థుల నేర చరిత్ర,  ​​ఆస్తులు,  అప్పుల గురించి పూర్తి సమాచారం అందిస్తుంది.  తమ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల నేర చరిత్ర, వారి ఆస్తులు, అప్పుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సీఈసీ పేర్కొంది. KYC యాప్ తో ప్రయోజనాలు ఇవే.. Know Your Candidate (KYC) యాప్ అనేది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నేర పూర్వాపరాల గురించి పౌరులు తెలుసుకోవడంలో సహాయపడటానికి భారత ఎన్నికల సంఘం (ECI) అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్. ఈ యాప్యా  Android,  iOS ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. KYC […] - [Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది... 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..](https://vandebhaarath.com/lok-sabha-elections-2024/): Lok Sabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది…ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల పదవీకాలం కూడా జూన్‌తో ముగియనుంది. రానున్న ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపింది. “12 రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి 1,000 పైన ఉంది. […] - [Largest Metro Networks : ప్రపంచంలోనే అతిపెద్దదైన మెట్రో రైల్ నెట్ వర్క్.. అతిపెద్ద స్టేషన్ ఏదీ..](https://vandebhaarath.com/largest-metro-networks-2024/): Largest Metro Networks | మెట్రో నెట్‌వర్క్‌లు, వాటి వేగం. సామర్థ్యం,  సౌలభ్యంతో, ప్రపంచవ్యాప్తంగా పట్టణ రవాణా వ్యవస్థల్లో అత్యంత కీలకంగా మారాయి.   నగరాలు విస్తరిస్తుండడం,  జనాభా పెరుగుతుండడంతో  సమర్థవంతమైన రవాణాకు  కోసం డిమాండ్ ఎన్నడూ లేనంతగా ఉంది. అయితే   2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లను ఓసారి చూద్దాం..  ప్రజా రవాణా మౌలిక సదుపాయాలలో ముందున్న నగరాలను ఒకసారి పరిశీలించండి.. ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లు 2024 Largest Metro Networks of the World 2024 :  ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో షాంఘై మెట్రో,  చైనాలోని బీజింగ్ సబ్‌వే ఉన్నాయి. షాంఘై మెట్రో 508 స్టేషన్‌లను కలిగి ఉంది.  మొత్తం పొడవు 831 కిమీ, వార్షిక రైడర్‌షిప్ 3.7 బిలియన్లు గా ఉంది. అలాగే. బీజింగ్ సబ్‌వే 394 స్టేషన్‌లను కలిగి ఉంది. 669.4 కి.మీలకు పైగా విస్తరించి, ఏటా 3.8 బిలియన్లకు […] - [Rains fall | మండుటెండల్లో చల్లని కబురు.. తెలంగాణలో వ‌ర్షాలు..](https://vandebhaarath.com/rains-will-fall-in-telangana/): Rains | ఈ వేస‌విలో తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి రెండో వారంలోనే తీవ్ర‌మైన ఎం ఉష్ణోగ్రతలతో ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.. ఈక్ర‌మంలోనే వాతావరణ శాఖ చల్లటి వార్త‌ చెప్పింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఎండ‌లు త‌గ్గిపోయి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో వ‌చ్చే ఆది, సోమ, మంగళవారాల్లో మార్చి 17, 18, 19వ తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMDA) అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగ మంచు వాతావరణం ఉండే చాన్స్‌ ఉందని వెల్లడించింది. గురువారం పలు జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు […] - [One Nation One Election | జ‌మిలి ఎన్నిక‌లు అంటే ఏమిటీ.. ఒకేసారి ఎన్నిక‌ల‌తో లాభాలు ఏమిటీ? పూర్తి వివరాలు ఇవే..](https://vandebhaarath.com/exploring-the-advantages-of-one-nation-one-election/): One Nation One Election | ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ (kovind panel) తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు  గురువారం సమర్పించింది. మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికలను ప్యానెల్ ప్రతిపాదనలో చేర్చలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోగా పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని కోవింద్‌ కమిటీ సిఫార్సు చేసింది. తొలినాళ్లలో  జమిలీ ఎన్నికలే.. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే భావన వచ్చింది. 1967 వరకు, భారతదేశంలో రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ  తర్వాత 1957, 1962,   1967లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే 1968లో కొన్ని రాష్ట్రాల శాసనసభలు గడువు ముగియడంతో ఈ సంప్రదాయానికి బ్రేక్‌పడింది. అయితే ఈ […] - [Petrol diesel prices cut పెట్రో, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం ...](https://vandebhaarath.com/petrol-diesel-prices-cut-by-%e2%82%b92-litre/): Petrol Diesel Prices Cut in India: లోక్ సభ ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్వ‌ల్ప‌ ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.2 తగ్గించినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ వివరాలు షేర్ చేశారు. ఈ  ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు. ‘‘పెట్రోలు, డీజిల్ ధరలను రూ.2 తగ్గించడం వల్ల దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యం కోసం ప్రధాని మోదీ నిరంతరం పని చేస్తున్నట్లుగా మరోసారి నిరూపించారు” అని కేంద్ర మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘మార్చి 14, 2024 రూపాయి విలువ ప్రకారం.. భారతదేశంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున రూ.94 అయితే ఇటలీలో రూ.168.01గా ఉంది అంటే 79 […] - [Ban on OTTs : 18 ఓటీటీలను నిషేధించిన‌ కేంద్రం.. కార‌ణ‌మిదే..](https://vandebhaarath.com/ban-on-otts-list-and-18-full-details/): Ban on OTTs: చాలా ఓటీటీల్లో సెన్సార్‌ అనేదే లేకుండా అశ్లీలమైన కంటెంట్ విచ్చ‌ల‌విడిగా పాకిపోతోంది. పూర్తిగా అశ్లీలమైన కంటెంట్ తోనే కొన‌సాగుతున్న ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం క‌ఠిన చర్య‌లు తీసుకుంది. ఒక్క‌సారిగా 18 ఓటీటీలపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ ఓటీటీలతోపాటు అశ్లీల కంటెంట్ ఉన్న 19 వెబ్ సైట్లు, 10 యాప్ లు 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కూడా వేటు వేసింది . అశ్లీల కంటెంట్ ఉన్న ఓటీటీలను నిషేధిస్తున్న విషయాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు. నిషేధించిన‌ 18 ఓటీటీల్లో ఒక ఓటీటీ నుంచి ఇప్పటికే కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు తేల్చారు. మరో రెండు ఓటీటీల నుంచి 50 లక్షలకుపైగా డౌన్ లోడ్స్ చేసుకున్న‌ట్లు ప్రభుత్వం వెల్లడించింది. మ‌రోవైపు ఈ ఓటీటీల‌కు చెందిన‌ సోషల్ మీడియా హ్యాండిల్స్ కు మొత్తం […] - [Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు? క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..](https://vandebhaarath.com/amit-shah-on-caa/): Citizenship Amendment Act : పాక్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ లో హింస‌కు గురువుతున్న ముస్లిమేత‌ర వ‌ర్గాల‌కు మాన‌వీయ కోణంలో భార‌త పౌర‌సత్వం క‌ల్పించేందుకు ఇటీవ‌ల‌ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను అమల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే.. అయితే పై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ సహా తృణమూల్‌, సీపీఐ, ఆప్‌, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పందించారు. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో హింస‌కు గురైన మైనారిటీలకు పౌరసత్వం అందించడం CAA లక్ష్యం. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చుట్టూ అపోహ‌ల మ‌ధ్య హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం క్లారిటీ ఇచ్చారు. వార్తా […] - [Aarogyasri Cards | త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు.. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే..](https://vandebhaarath.com/new-rajiv-aarogyasri-cards/): Aarogyasri Cards | తెలంగాణలో నిరుపేదలకు శుభవార్త.. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి త్వరలో మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొందరు పేదలకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. ఈ కార్డు లేని చాలా మంది తెల్ల రేషన్ కార్డు సాయంతోనే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. అయితే ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేప థ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీపై పై ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకంగా దృష్టి సారించింది. లబ్ధిదారుల గుర్తింపుపై మార్గద ర్శకాలను రూపొందించడంలో నిమగ్నమైంది. అర్హులైన నిరుపేదలందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలని వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఏటా రూ.400 అదనపు భారం ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్దగా భారం కాబోదని […] - [Cheyutha Scheme | చేయూత పథకం ఎవ‌రి కోసం.. ఈ స్కీమ్ తో ప్ర‌యోజ‌నాలేంటీ.. ద‌ర‌ఖాస్తు ఎలా ?](https://vandebhaarath.com/cheyutha-scheme-details/): Cheyutha Scheme  రాష్ట్ర ప్ర‌భుత్వం శారీర‌క సమస్యలతో బాధపడుతున్న నిరుపేదల కోసం చేయూత పథకాన్ని తీసుకొచ్చింది.. ఈ స్కీమ్‌ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తుంది. దీర్ఘ‌కాలిక‌ శారీరక స‌మస్య‌ల‌తో బాధపడుతున్నవారు.. 1,672 ర‌కాల‌ విభిన్న వైద్య ప్యాకేజీలు , 21 ప్రత్యేక సేవలు అందిస్తూ ఉచిత వైద్య , ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించడమే ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90 లక్షల కుటుంబాలకు ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. చేయూత ప‌థ‌కం ప్ర‌యోజ‌నాలు నెలవారీ పెన్షన్ : వివిధ వర్గాలకు రూ.4000, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, నిర్దిష్ట పరిశ్రమలలోని కార్మికులకు పెన్ష‌న్లు అందించడం. ఆరోగ్య సంరక్షణ కవరేజ్: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రూ.10 లక్షలు, వైద్య సేవలను పెంచడం. డ్రైవర్లకు బీమా సౌక‌ర్యం: క్యాబ్, ఆటో, ఫుడ్ డెలివరీ డ్రైవర్లకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు, వారి భద్రత, ఆర్థిక […] - [Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?](https://vandebhaarath.com/electoral-bonds-case/): Electoral Bonds Case: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ త‌న ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త‌మ వ‌ద్ద కొనుగోలు చేసిన, అలాగే రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ కేసులో ఈనెల 11న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం కంప్లయన్స్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు కొనుగోలు చేసిన, అలాగే రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తన అఫిడవిట్లో పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవీ.. ఎస్బీఐ దాఖలు చేసిన కంప్లయన్స్ అఫిడవిట్ ప్రకారం.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వ‌ర‌కు మొత్తం 3,346 ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) కొనుగోలు చేసిన‌ట్లు […] - [New Vande Bharat trains | అందుబాటులోకి మరో 10 వందేభారత్ రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..](https://vandebhaarath.com/10-new-vande-bharat-trains-launched-by-pm-modi/): New Vande Bharat trains |  రైలు ప్రయాణాలను ఆస్వాదించేవారికి  ఇది నిజంగా శుభవార్త.  ఒకే రోజు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య   51కి పైగా పెరిగింది. ఇవి  దేశంలో  45 మార్గాలను కవర్ చేసేలా  నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంకల్ప శక్తికి ఈ రోజు సజీవ నిదర్శనమని, దేశ భవిష్యత్తును, రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దాలని యువతను కోరారు. ప్రస్తుతం, భారతీయ రైల్వేలు 24 రాష్ట్రాలు , 256 జిల్లాల్లో బ్రాడ్ గేజ్ విద్యుద్దీకరణ నెట్‌వర్క్‌ల ద్వారా రాష్ట్రాలను కలుపుతూ 41 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను  అందిస్తున్నాయి. నివేదికల ప్రకారం, ఢిల్లీ-కత్రా, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-వారణాసి, మైసూరు-చెన్నై, కాసరగోడ్-తిరువనంతపురం, మరియు కొత్త విశాఖపట్నం-సికింద్రాబాద్ మార్గంతో సహా ఆరు రూట్లలో ఇప్పుడు రెండు […] - [Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎవరు? రూ.5 లక్షలు.. ఎలా మంజూరు చేస్తారు.. ?](https://vandebhaarath.com/indiramma-housing-scheme-applications-status/): Indiramma Housing Scheme | నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. గతంలో ప్రజాపాలన (Praja Palana) లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ దశల వారీగా ఈ పథకం వర్తింపజేయనున్నారు. స్థలం ఉండి ఇల్లు లేనవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే స్థలం కూడా లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి వివిధ రకాల ఇంటి మోడల్ డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది. ఈ మోడల్ లో తప్పనిసరిగా ఒక వంట గది, టాయిలెట్‌ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ మోడల్ ను తీర్చిదిద్దారు. మొదటి విడతలతో […] - [CAA Rules |పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటీ? కేంద్రం గెజిట్‌లో ఏముంది?](https://vandebhaarath.com/caa-rules-citizenship-amendment-act-explained/): What is CAA : ఊహించినట్లుగానే, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, పౌరసత్వ (సవరణ) చట్టం ( CAA ) 2019 అమలుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సోమవారం నోటిఫై చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (Citizenship (Amendment) Act) మార్చి 11 2024 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం సంచలన ప్రకటన చేసింది. సీఏఏ అమ‌లుతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించ‌నుంది. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన వలసదారులందరికీ ఈ చట్టం వర్తింజేయునున్నారు. . అయితే, 1955 నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ ప్రభుత్వం.. 2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్ట‌గా ఆమోదం ల‌భించింది. 2020లోనే దీన్ని అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. మ‌రోవైపు క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌న‌తో అప్పుడు సాద్యం కాలేదు. అయితే దాదాపు ఐదేళ్ల తరవాత ఈ చట్టం […] - [Simala Prasad యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన ఐపీఎస్ అధికారిణి...బాలీవుడ్ సినిమాల్లో నటించి,](https://vandebhaarath.com/simala-prasad-ips-biography/): Simala Prasad | ఖాకీ యూనిఫాం ధరించిన ఓ ఉన్నత స్థాయి పోలీసు అధికారికి సినిమాలో పనిచేయడం పెద్ద సవాల్..  అయితే ఐపీఎస్ అధికారి సిమల ప్రసాద్ ఆ పని చేశారు. ఒక వైపు, నేరస్థులు ఆమె పేరుకు భయపడతారు, మరోవైపు ఆమె అనేక బాలీవుడ్ చిత్రాలలో తన అందం, అభినయంతో అందరినీ మైమరపించారు. ఆమె నటించిన, ఆస్పిరెంట్ అనే వెబ్ సిరీస్ కూడా ఎంతో సక్సెస్ అయింది.  ఇందులో UPSC కోసం సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల కథ చూపించారు.  ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అలాంటి కొందరి కథలను ఈ సందర్భంగా మీకు  అందిస్తున్నాం.. భారతదేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో తొలి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించారు. వ్యక్తి సిమల ప్రసాద్.. అమె 2010 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. అయితే, ఐఏఎస్ సాధించడానికి ముందు, సిమ‌ల ప్రసాద్ కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌, యాక్టింగ్‌ అంటే ఇష్టం. […] - [Dwarka Expressway | ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైంది... అబ్బరపరిచే దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..](https://vandebhaarath.com/dwarka-expressway-full-details/): Dwarka Expressway |  గురుగ్రామ్‌లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఎనిమిది లేన్ల హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశపు మొట్టమొదటి ఎలివేటెడ్ హైవే ఇది. దీనిని  వల్ల ఢిల్లీ,  గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత సులభమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే  హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి — ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి బసాయి ROB (10.2 కి.మీ), అలాగే బసాయి ROB నుండి ఖేర్కి దౌలా (క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్) (8.7 కి.మీ) వరకు. దీనిని దాదాపు రూ.4,100 కోట్లతో 19 కిలోమీటర్ల మేర ఈ సెక్షన్‌ను నిర్మించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలు Dwaraka Expressway Features : ఈ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోని మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే.  ఎనిమిది లేన్‌లతో కూడిన మొదటి సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్. దాదాపు రూ.9 వేల కోట్లతో మొత్తం స్ట్రెచ్‌ను […] - [Yadadri Brahmotsavam 2024 | యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలివే?](https://vandebhaarath.com/yadadri-brahmotsavam-2024-full-details/): Yadadri Brahmotsavam 2024 :  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న సోవారం నుంచి 21 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు పాల్గొననున్నారు. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో ఉత్సవాలు సంపూర్ణం కానున్నాయి. కాగా 17న ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20వ తేదీన మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహిస్తారు. 10 రోజులు సాగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 18న ప్రధానాలయ ఉత్తర ప్రాంతంలోని వాయు దిశలో నిర్మించిన లిప్టు, రథ శాల ప్రాంతంలో కల్యాణోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21 వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమాలు, మొక్కు సేవలను అధికారులు రద్దు […] - [Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..](https://vandebhaarath.com/vande-bharat-trains-secunderabad-to-visakha/): Vande Bharat Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకొస్తోంది భార‌తీయ రైల్వే.. ఈ నెల 12న ప్రధాని న‌రేంద్ర‌ మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. Vande Bharat Trains From Secunderabad To Visakha: ఇండియ‌న్ రైల్వేస్‌.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ పట్నానికి (Visakha) కొత్త‌గా వందే భారత్ రైళ్ల‌ను న‌డిపించ‌నుది. భువనేశ్వర్ – విశాఖ – భువనేశ్వర్ కు కూడా వందేభార‌త్‌ రైళ్లను మంజూరు చేసింది. ఈ నెల 12న మంగ‌ళ‌వారంప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీలో సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఒక‌ వందే భారత్ రైలు స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ తొలి వందే భారత్ […] - [Zero Interest loans | మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. పొదుపు సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాలు..](https://vandebhaarath.com/indira-kranthi-scheme-zero-interest-loans/): Zero Interest loans : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందిరా క్రాంతి పథకాన్ని(Indira Kranthi Scheme) మార్చి 12న ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ద్వారా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి గాను మహిళలకు వడ్డీ లేని రుణాలు (zero interest loans) అందిస్తామని తెలిపారు. రైతు బంధుపై ఏం చెప్పారంటే.. రైతు బంధు (Rythu Bandhu Scheme) పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ బీఆర్ ఎస్ కంటే తక్కువ సమయంలోనే రైతు బంధు సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా గుట్టలు, కొండలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వవద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు ఎకరాల లోపు […] - [Zodiac Sign | వారఫలితాలు తేదీ 10 మార్చి 2024 ఆదివారం నుంచి 16 శనివారం వరకు..](https://vandebhaarath.com/zodiac-sign-2024-march-10-to-march-16/): Zodiac Sign : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 10 ఆదివారం నుంచి మార్చి 16 శనివారం వరకు వారం రోజుల్లో  రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేష రాశి ( Weekly Horoscope  10’th mar – 16’th mar ) మేష రాశి వారికి ఈ వారంలో software ఉద్యోగస్తులకు అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది.ధర్మ గుణంతో ఇతరులకు సహాయం చేస్తారు.తల్లి ఆరోగ్యం కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. మంచి నిద్ర ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు […] - [Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు](https://vandebhaarath.com/hyderabad-old-city-metro-project/): Old City Metro Project : హైదరాబాద్‌లోని ‌పాత బస్తీ మెట్రో రైలు (Pathabasthi Metro Rail) మార్గానికి శుక్రవారం ఫరూక్‌ ‌నగర్‌ ‌డిపో వ‌ద్ద‌ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌ చేశారు. ఎంజీబీఎస్‌ ‌నుంచి ఫలక్‌ ‌నుమా వరకు మొత్తం 5.5 కిలోటర్ల పొడవున 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని తెలంగాణ‌ ప్రభుత్వం చేపడుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఓల్డ్ ‌సిటీ కాదు.. ఒరిజినల్‌ ‌హైదరాబాద్‌.. అని అన్నారు. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు.. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత త‌మ‌ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మెట్రో స్టేష‌న్లు ఎక్క‌డ‌? మెట్రో లైన్‌ ఎంజీబీఎస్‌, ‌దారుల్‌ ‌షిఫా జంక్షన్‌, ‌పురాణా హవేలీ, ఇత్తేబాద్‌ ‌చౌక్‌, అలీ జాకోట్ల, ర్‌ ‌మోమిన్‌ ‌దర్గా, […] - [Elevated Corridor | రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ తో ఆరు జిల్లాలకు ప్రయోజనం..](https://vandebhaarath.com/elevated-corridor-hyderabad-to-ramagundam/): Elevated Corridor | ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నగరం నుంచి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వరకు ట్రాపిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secunderabad Cantonment) ప్రాంతంతో ఇరుకైన రోడ్డులో వాహనదాారులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. క్యారిడార్ నిర్మాణం రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్ లోని జింఖానా మైదానం సమీపంలో గల ప్యాట్నీ సెంటర్ నుంచి ప్రారంభమై కార్ఖానా, తిరుమలగిరి, బల్లారం, ఆళ్వాల్, హకీంపేట, తూంకుంట. మీదుగా శామీర్ పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి రాజీవ్ ర‌హ‌దారిపై 11.12 కిలో మీట‌ర్ల పొడ‌వుతో ఆరు లైన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఈ కారిడార్ పూర్తయితే.. హైద‌రాబాద్ నుంచి […] - [Acer Affordable Desktop PC | బడ్జెట్ ధరలో డెస్క్ టాప్ పీసీని విడుదల చేసిన ఏసర్..](https://vandebhaarath.com/acer-affordable-desktop-pc/): Acer Affordable Desktop PC | ఏసర్ కంపెనీ తన తాజా బడ్జెట్ PCని లాంచ్ చేసింది.  Acer Aspire డెస్క్‌టాప్ 12వ Gen Intel కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర  రూ. 42,490గా ఉంది. . డెస్క్‌టాప్ PC ప్రస్తుతం Acer E-స్టోర్ లో లేదా Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల విక్రయానికి అందుబాటులో ఉంది.  మూడు రకాల హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ ఈ పీసీ లభిస్తుంది. కొత్త డెస్క్‌టాప్ 8 GB RAMతో వస్తుంది. దీనిని 64 GB వరకు  అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో  1 TB వరకు అప్‌గ్రేడ్ చేయగల ఫాస్టెస్ట్  512 GB SSDతో  వస్తుంది. వినియోగదారులు అదనపు SATA స్లాట్‌ని ఉపయోగించి స్టోరేజ్ ను  ఇంకా పెంచుకోవచ్చు.  లేదా ఎక్స్ ట్రా స్టోరేజ్ ను  జోడించవచ్చు. వైర్‌లెస్ కనెక్టివిటీ పరంగా, డెస్క్‌టాప్ Wi-Fi 6 కనెక్టివిటీతో పాటు సరికొత్త బ్లూటూత్ 5.2కి మద్దతు ఇస్తుంది. […] - [LPG cylinder price : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపు.. మోదీ స‌ర్కారు తీపిక‌బురు..](https://vandebhaarath.com/lpg-cylinder-price-reduced/):   LPG cylinder price reduced : మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్ర‌ధాని మోదీ ప్రకటించారు వంట గ్యాస్​ సిలిండర్​ ధరను రూ. 100 వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు వెల్లించారు. ఈ ఎల్​పీజీ సిలిండర్​ ధర తగ్గింపు వ‌ల్ల‌ ముఖ్యంగా పేద‌ మహిళలకు లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు. LPG gas cylinder price మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఎల్​పీజీ సిలిండర్​ ధరను రూ. 100 తగ్గించాలని కేంద్రం నిర్ణ‌యించింది. తాజా నిర్ణ‌యం వ‌ల్ల‌ దేశంలోని కోట్లాది మంది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా.. నారీ శక్తికి ఇది చాలా ప్రయోజనకరమ‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్​ చేశారు మహిళల అభ్యున్నతి కోస‌మే ఈ నిర్ణయం తీసుకుందని ఆయ‌న పేర్కొన్నారు. వంట గ్యాస్​ మరింత చ‌వ‌క‌గా చేయడంతో కుటుంబాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వాలనే త‌మ లక్ష్యం […] - [EPFO Joint Declaration: EPFO ​​జాయింట్ డిక్లరేషన్: ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలో చూడండి](https://vandebhaarath.com/epfo-joint-declaration/): EPFO Joint Declaration: EPFO జాయింట్ డిక్లరేషన్ జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ (JDF) అనేది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పొందుతున్న ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పత్రం. ఇది ఉద్యోగి PF ఖాతాలో పొరపాటున తప్పుగా నమోదయిన  సమాచారాన్ని అప్డేట్ చేయడానికి,  లేదా సరిదిద్దడానికి ఉద్యోగి, యజమాని సంతకం చేసి ప్రాంతీయ PF కమీషనర్‌కు సమర్పించాల్సిన ఉమ్మడి ఫారమ్. జాయింట్ డిక్లరేషన్ ఫారమ్  ప్రయోజనం ఏమిటి? EPF రికార్డులను అప్‌డేట్ చేయడంలో EPFO Joint Declaration కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఉద్యోగులు ఏదైనా తప్పులను సరిదిద్దడానికి లేదా పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు లేదా వారి EPF అకౌంట్ కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా సమాచారం వంటి వారి వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయడానికి వీలు ఉంటుంది. అదనంగా, ఇది తమ ఉద్యోగుల EPF రికార్డులలో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి యజమానులను అనుమతిస్తుంది. నియమాలకు అనుగుణంగా EPF […] - [Wed in India | 'భారతదేశంలోనే పెళ్లి చేసుకోవాలని' ప్రధాని మోదీ ఎందుకు కోరుకుంటున్నారు?](https://vandebhaarath.com/pm-modi-says-wed-in-india-for-destination-wedding/): తన తదుపరి మిషన్ “వెడ్ ఇన్ ఇండియా (Wed in India)” అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్ర‌క‌టించారు. జ‌మ్మూకశ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్ లో ని జరిగిన విక‌సిత్ భారత్, విక‌సిత్ జమ్మూ & కాశ్మీర్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో వెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమ‌ని అన్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులు.. జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్ర‌ధాని సూచించారు. అలా చేయడం వ‌ల్ల ప్రతీ వ్యక్తి వారి పర్యటన నిమిత్తం బడ్జెట్‌లో కనీసం 5-10 శాతం స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు దీనివల్ల ఇక్కడి ప్రజల ఆదాయం పెరిగి, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వివ‌రించారు. ఇప్పుడు వెడ్ ఇండియా కార్య‌క్ర‌మం కింద ప్రజలు వివాహం (wedding) కోసం ఇక్కడికి రావాలని కోరారు. ప్రతి ఏడాది 5,000 మందికి పైగా భారతీయ జంటలు విదేశాలకు వెళ్లి వివాహాలు చేసుకుంటున్నాయ‌ని, […] - [EPF Rules 2024 | ఏళ్ల తరబడి పీఫ్ క్లెయిమ్ కోసం తిరిగాడు.. చివరకు అతడు చనిపోయాకే స్పందించిన అధికారులు](https://vandebhaarath.com/epfo-rules-2024-kerala-incident/): Kochi : కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఈపీఎఫ్  పొదుపు చేసుకున్నాడు. చివరకు ఉద్యోగ విరమణ తర్వాత ఆ డ‌బ్బులను డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ ఆఫీస్ చుట్టూ ఏళ్ల తరబడి తిరిగాడు. అయితే క్లెయిమ్ కోసం  ఎన్ని సార్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నా అధికారులు డాక్యుమెంటేషన్ లోపాలను ఎత్తిచూపుతూ  అతని క్లెయిమ్ ల‌ను తిరస్కరించారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఈపీఎఫ్ అధికారులు ఎటువంటి అదనపు పత్రం సమర్పించకుండానే ప్రావిడెంట్ ఫండ్ చెల్లించేశారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌య‌మేంటంటే.. అధికారులు క‌నీసం మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా అడగలేదు. మృతుడు 69 ఏళ్ల కెపి శివరామన్ (K P Sivaraman) కుమారుడు ప్రదీష్ తెలిపారు. ఈపీఎఫ్ అధికారుల తీరుతో విసిగిపోయిన కెపి శివ‌రామ‌న్‌ గత నెలలో కొచ్చిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) కార్యాలయంలో విషం ఆత్మహత్యకు పాల్పడ్డాడు . శివరామన్ మరణం తర్వాత అతడి కుటుంబానికి పెండింగ్‌లో ఉన్న బకాయిలను EPFO […] - [Transco & Discoms | ఇంట్లో నుంచే విద్యుత్ సేవలు.. అందుబాటులోకి ఆన్ లైన్ పోర్టల్](https://vandebhaarath.com/bhatti-launches-new-portal-of-transco-discoms-power-utilities/): పోర్టల్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క TSNPDCL |  హైదరాబాద్: హెచ్ టీ లైన్ల తరలింపు సేవలతో సహా డిస్కం, ట్రాన్స్ కో ( Transco & Discoms) ల మధ్య వివిధ రకాల కార్యకలాపాలు ఇక నుంచి ఆన్ లైన్ లోనే  అందుబాటు లోకి రానున్నాయి. ఈ సేవ లకు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్  ను డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. Transco & Discoms : 132, 220, 400 కేవీ కొత్త సర్వీసులు, 11 కేవీ/ 33 కేవీ కొత్త సర్వీసులతో పాటు హెచ్ టీ/ హెచ్ టీ సర్వీ సుల కోసం గతంలో మాదిరిగా కార్యాలయాలు (DISCOM office) చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఇక ఉండదు. ఇంటి నుంచే ఆన్ లైన్ లో  దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలోగా విద్యుత్ […] - [గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-3 ప‌రీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. వివరాలు ఇదిగో..](https://vandebhaarath.com/telangana-group-2-exam-date/): Telangana Group 2 Exam Date : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష తేదీలను బుధవారం గ్రూప్ పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రకటిచింది. ఆగస్టు 7, 8వ‌ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జ‌ర‌గ‌నుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 న ప్రారంభమ‌వుతాయి. వయోపరిమితి పెంపు తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్నా, ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయ‌లేదు. గత నోటిఫికేషన్ ను రద్దు చేసి, మొత్తం 563 పోస్టుల భర్తీకీ టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన‌వారు గ్రూప్ -1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజా నోటిఫికేషన్ కు ఎలాంటి ఫీజు […] - [Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?](https://vandebhaarath.com/underwater-metro-train/): Underwater Metro Train | పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన భార‌త‌దేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా సుల‌భ‌త‌రం కానుంది. కోల్ క‌తాలోని ఈ అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్ లో ప్రధాని మోదీ తొలిసారి విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్లతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండ‌ర్ వాట‌ర్ మెట్రో లైన్‌ కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా, అందులో మూడు భూగర్భం […] - [Maha Shivaratri : భక్తులకు శుభవార్త.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..](https://vandebhaarath.com/maha-shivaratri-tsrtc-special-busess/): Maha Shivaratri : శివరాత్రి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించేవదుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం (vemulawada temple) లో మహా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. వేములవాడకు భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో టీఎస్ ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడపనుంది. వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల కోసం 1000 ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్​ఆర్టీసీ అధికారులు వెల్లించారు. మార్చి 7న.. 265 బస్సులు, 8న 400, 9వ తేదీన 329 ప్రత్యేక బస్సులను నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, నర్సంపేట సిరిసిల్ల, కోరుట్ల, […] - [Ghatkesar MMTS | ఘట్ కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు ఇవే..](https://vandebhaarath.com/ghatkesar-lingampalli-train-service-check-routes-timings/): Ghatkesar -Lingampalli Train Service : ఘట్ కేసర్ – లింగంపల్లి రైలు సర్వీస్, సంగారెడ్డిలో మంగళవారం రూ.7,200కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఘట్ కేసర్  – లింగంపల్లి – మౌలాలి – సనత్ నగర్ మీదుగా ప్రారంభమైన ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) రైలు సర్వీస్ నుకూడా మోదీ ప్రారంభించారు. ఈ రైలు సర్వీస్..  హైదరాబాద్ – సికింద్రాబాద్ వ్యాప్తంగా  ప్రసిద్ధ సబర్బన్ రైలు సేవలను అందించనుంది. ఘట్ కేసర్-లింగంపల్లి మార్గంలో తొలి రైలు  మంగళవారం ఉదయం 10.45 గంటలకు మొదటి  ప్రయాణం ప్రారంభించి మధ్యాహ్నం 12.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది. మౌలాలి-సనత్ నగర్-మీదుగా ఘట్ కేసర్ -లింగంపల్లి ఎంఎంటీఎస్ ఫీచర్లు.. ఈ సర్వీస్ MMTS పరిధిని ప్రస్తుత 90 కి.మీ (44 స్టేషన్లు) నుండి 123.52 కి.మీ (53 స్టేషన్లు)కి పెంచుతుంది.  కొత్త విభాగం MMTSని తూర్పు వైపున ఉన్న సికింద్రాబాద్ […] - [PM Modi Tour | నా హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.. ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి..](https://vandebhaarath.com/pm-modi-live-updates/): PM Modi Tour Live Updates | Sanareddy : తమ హయాంలో సర్టికల్స్ స్ట్రైక్స్ జరిగాయని, ఎయిర్‌స్ట్రైక్స్ కూడా జరుగుతాయని  ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని అంతమొందించేదుకు  మీ సహకారం కావాలని కోరారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ  సంగారెడ్డిలో  అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పటాన్‌చెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన  కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై  విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఈ రెండు పార్టీల మధ్య బలమైన అవినీతి బందం ఉంది. దీని గురించి ప్రపంచమంతా  తెలుసు. కాంగ్రెస్‌ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది.   కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్లు దండుకుంది.  కానీ బీఆర్‌ఎస్ అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడుతోంది. కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగింది తెలిసినప్పటికీ కాంగ్రెస్  ఎందుకు మౌనంగా ఉంది.’’ అని మోదీ ప్రశ్నించారు.  తమ […] - [6,000mAh బ్యాటరీతో రెండురోజుల బ్యాటరీ లైఫ్.. కొత్త Samsung Galaxy F15 5G ఫోన్ ధర, ఫీచర్లు ఇవే..](https://vandebhaarath.com/samsung-galaxy-f15-5g-price-and-specifications/): భారతీయ మార్కెట్ లోకి సాంసంగ్ కంపెనీ కొత్తగా Samsung Galaxy F15 5G  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కొత్త హ్యాండ్‌సెట్ 90Hz AMOLED స్క్రీన్‌తో వస్తుంది.  MediaTek డైమెన్సిటీ 6100+ SoCపై రన్ అవుతుంది. Galaxy F15 5G మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది.  దీని బ్యాటరీ రెండు రోజులవరకు వస్తుందని కంపెనీ చెబుతోది. Galaxy F15 5G గత సంవత్సరం డిసెంబర్‌లో భారతదేశంలో విడుదలైన Galaxy A15 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా చెప్పవచ్చు.  Samsung Galaxy F15 5G ధర Samsung Galaxy F15 5G Price : ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 4GB RAM + 128GB స్టోరేజ్ తో బేస్ వేరియంట్ ధర  12,999.  ఇది 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌తో కూడా అందుబాటులో ఉంది దీని ధర రూ. 14,499. హ్యాండ్‌సెట్ యాష్ బ్లాక్, గ్రూవీ […] - [Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..](https://vandebhaarath.com/hyderabad-metro-line-in-old-city/): New Metro line in Old City | పాత‌బ‌స్తీ వాసుల చిరకాల స్వ‌ప్నం నెర‌వేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించ‌నున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిర‌కాల స్వ‌ప్నం. ఎన్నో కారణాల వల్ల ఇన్ని సంవత్స‌రాలుగా అక్క‌డ‌ మెట్రో నిర్మాణం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందే మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప‌లు ప్రణాళికలను రూపొందించింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు లైన్‌ నిర్మించాని భావించింది. దీంతో పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాతబస్తీ మెట్రో ప్రణాళిక లో క‌ద‌లిక వ‌చ్చింది. మెట్రోలైన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి.. […] - [Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్‌ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం    ](https://vandebhaarath.com/demolition-drive-on-liquor-baron-ponty-chadha-farmhouse/): Demolition Drive : ఉత్తరప్రదేశ్‌కు చెందిన లిక్కర్ డాన్ పాంటీ చద్దా (Ponty Chadda)కు చెందిన కోట్లాది విలువైన ఫామ్‌హౌజ్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు కూల్చివేశారు, ఢిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో లిక్కర్‌ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి ఫామ్‌హౌస్‌ ఉంది. ఆ ఫామ్ హౌస్‌ విలువ సుమారు రూ.400 కోట్ల కంటే పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పాంటీ చద్దా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ ఫామ్‌హౌజ్‌ను నిర్మించినట్లు అధికారులు తేల్చారు. దీంతో శుక్ర, శనివారాల్లో బుల్ డోజ‌ర్ తో వ‌చ్చి ఫామ్‌హౌస్‌ ను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌజ్‌ పాంటీ చద్దా కుమారుడు మన్‌ప్రీత్‌ అలియాస్‌ మాంటీ చద్దా ఆక్ర‌మ‌ణ‌లో ఉంది. ఈ ఫామ్‌హౌస్ లోనే గతంలో పాంటీ చద్దా, అతడి చిన్న తమ్ముడు హర్దీప్ గ‌ర్ష‌ణ‌ప‌డి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరి మ‌ధ్య‌ గొడవ తీవ్ర‌మై హర్దీప్‌ తన అన్న అయిన‌ పాంటీ చద్దాను తుపాకీతో […] - [Kompella Madhavi Latha | హైదరాబాద్‌లో ఒవైసీపై నిప్పులు చెరిగిన బీజేపీ, మాధవి లత కొంపెల్లా ఎవరు?](https://vandebhaarath.com/who-is-kompella-madhavi-latha/): Kompella Madhavi Latha | హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానం కైవ‌సం చేసుకునేందుకు బీజేపీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. ఇక్క‌డ ఆరు ప‌ర్యాయాలు ఎంపీగా విజ‌యం సాధించిన తిరుగులేని నేత‌గా ఉన్న ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీపై పోటీగా పాత‌బ‌స్తీకి చెందిన అగ్నికణం వంటి  కొంపెల్ల మాధ‌వీల‌త‌ను బీజేపీ అధిష్ఠానం బ‌రిలో నిలుపుతోంది. అయితే హైద‌రాబాద్ స్థానానికి  49ఏళ్ల మాధ‌వీల‌త‌ను  ఎంపిక చేయ‌డానికి కార‌ణ‌మేంటి? హైదరాబాద్‌లోని ప్రఖ్యాత హాస్పిటల్స్‌లో ఒకటైన విరించి హాస్పిటల్స్‌కు ఆమె చైర్మన్‌గా ఉన్నారు.ఆమె గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇపుడుతెలుసుకుందాం.. డాక్టర్ గా, సామాజికవేత్తగా .. కొంపెల్ల మాధవీలత ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత .. నిజాం కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ, కోటి మహిళా కళాశాల నుండి పొలిటిక‌ల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ఎన్ సీసీ కేడెట్‌. మాధ‌వీల‌త గొప్ప భరతనాట్య […] - [Gold Rates : తగ్గిన వెండి ధర- నేటి బంగారం రేటు ఎంతంటే..](https://vandebhaarath.com/gold-and-silver-rates-today-2/): Gold and silver prices today : భారత్ లో బంగారం ధరలు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. 10గ్రాముల పుత్తడి ధర (22క్యారెట్లు) రూ. 58,750గా  ఉంది. కాగా శనివారం కూడా ఇదే ధర ఉండింది.  అలాగే  100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,87,500గా కొనసాగుతోంది.  ఇక ఒక గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,8750గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో  ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) : హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 వద్ద,  18 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070 వద్దకు చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ […] - [BJP Candidates First List | బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌.. తెలంగాణలో బరిలో నిలిచేది వీరే..](https://vandebhaarath.com/bjp-lok-sabha-candidates-first-list/): BJP Candidates First List : లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్న 195 మంది అభ్య‌ర్ధుల‌తో బీజేపీ తొలి జాబితాను శ‌నివారం ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి వార‌ణాసి నుంచే పోటీ చేయ‌నున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజ‌రాత్‌ గాంధీ న‌గ‌ర్ నుంచి బ‌రిలో నిల‌వ‌నున్నారు. గ‌తంలో రాజ్య స‌భకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ గుజ‌రాత్‌లోని పోర్ బంద‌ర్ నుంచి బ‌రిలో ఉంటున్నారు. ఢిల్లీ నుంచి ప్ర‌వీణ్ ఖండేల్వాల్‌, మ‌నోజ్ తివారీ, సుష్మా స్వ‌రాజ్ కుమార్తె బ‌న్సూరి స్వ‌రాజ్ పోటీ చేయ‌నున్నారు. ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రుల‌కు చాన్స్‌ ల‌భించ‌గా 28 మంది మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది. ఇద్ద‌రు మాజీ ముఖ్య‌మంత్రుల‌కు అవ‌కాశమిచ్చారు. 57 మంది ఓబీసీల‌కు తొలి జాబితాలో స్ధానం క‌ల్పించ‌గా, కీల‌కమైన‌ యూపీ నుంచి 51 మంది అభ్య‌ర్ధుల‌ను మొద‌టి జాబితాలో ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ […] - [Weekly Horoscope | ఈ వారం (మార్చి 2 - 9)లో ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి...](https://vandebhaarath.com/weekly-horoscope-from-march-3rd-to-march-9th/): Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 3 ఆదివారం నుంచి మార్చి 9 శనివారం వరకు వారం రోజుల్లో  రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేషరాశి మేష రాశి వారికి ఈ వారంలో మానసికపరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి.  తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల […] - [PMFBY Crop Insurance : పీఎం ఫసల్ బీమా యోజన అంటే ఏమిటి? ఎలా క్లెయిమ్ చేయాలి ప్రయోజనాలేంటీ?](https://vandebhaarath.com/pmfby-crop-insurance-objectives-how-to-claim-advantages/): Pradhan Mantri Fasal Bima Yojana | భారతదేశంలో వ్యవసాయం చాలా ప్రముఖమైనది. పంటలు పండించే రైతులకే కాదు దేశానికి కూడా ముఖ్యమైన ఆస్తి ఇది. రైతులు ఈ ఆస్తికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY Crop Insurance ) కింద బీమా చేసుకొని ఆర్థిక భ‌రోసా పొంద‌వ‌చ్చు. ఇది వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ ప్రభుత్వ పథకానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకోండి.. PMFBY (ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన) అంటే ఏమిటి? PMFBY (ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన) కేంద్ర‌ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న పంట బీమా పథకం. ఇది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, ఇత‌ర‌ వ్యాధుల వ‌ల్ల పంట న‌ష్టం సంభ‌వించిన‌ప్పుడు రైతులకు ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. బీమా కంపెనీలు, బ్యాంకుల నెట్‌వర్క్ ద్వారా అమలవుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ […] - [AP Elections |  ఏపీలో ఒంట‌రిగానే బీజేపీ పోటీ..!! ](https://vandebhaarath.com/ap-elections-bjp-will-contest-without-tdp-janasena-support/): AP Elections | న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు సమీపిస్తున్నాయి.  త్వ‌ర‌లోనే ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఏప్రిల్ మొద‌టి వారంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగే చాన్స్ ఉంద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.  ఈ ఎన్నిక‌ల‌తో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జరగనున్నాయి.  ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో  రాజ‌కీయాలు  ర‌స‌వ‌త్తరంగా మారాయి. ఎన్నికల్లో అధికార వైసీపీని  ఓడించేందుకు టీడీపీ – జ‌న‌సేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే..  ఈ రెండు పార్టీలో ఇటీవలే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల   మొదటి జాబితాను కూడా విడుదల చేశాయి.  అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా టీడీపీ – జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ విషయంలో బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం.  టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్లకుండా  బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఒంట‌రిగానే పోటీ […] - [Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ ‌సిలిండ‌ర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?](https://vandebhaarath.com/mahalaxmi-scheme-subsidy-gas-cylinder/): Mahalaxmi Scheme Subsidy Gas Cylinder : తెలంగాణ ప్ర‌భుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇటీవ‌లే రూ.500ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇప్ప‌టికే అర్హుల జాబితాను కూడా రూపొందించింది. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పథకానికి అర్హులైన వారి మూడు సంవ‌త్స‌రాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏడాదికి ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. అయితే ఈ పథకానికి మొద‌ట‌ 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరింత తగ్గవచ్చని సమాచారం. అర్హులైన వారిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్‌ ‌సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఇవ్వబోయే […] - [Mega DSC 2024 : మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు](https://vandebhaarath.com/telangana-mega-dsc-2024-notification-full-details/): TS DSC Notification 2024:  నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా  ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC 2024) ఎట్టకేలకు విడుదలైంది.  గత సెప్టెంబర్‌లో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం.. 11వేల పోస్టులతో తాజా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి (CM Revanth ) గరువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్‌ను DSC Notification 2024 సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. 2023 సెప్టెంబరు 6వ తేదీన  గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను  రద్దు చేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్తగా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  గతంలో డిఎస్సీ DSC నోటిఫికేషన్‌ సమయంలో  దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు […] - [ఆస్తి పన్ను చెల్లించలేదా? అయితే మీకోసమే మునిసిపల్ శాఖ OTS ఆఫర్](https://vandebhaarath.com/telangana-govt-announces-property-tax-one-time-scheme/): హైదరాబాద్ : మీరు మీ ఆస్తి పన్ను ఇంకా కట్టలేదా?.. పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయా.. అయితే మీ బకాయిలు చెల్లించుకునేందుకు ఇదే చక్కని అవకాశం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీ పై 90 శాతం రాయితీ  ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం  ‘వన్ టైమ్ స్కీమ్’ (Property Tax one time scheme ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. OTS కింద ప్రభుత్వం ఆస్తి పన్నుపై పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తుంది. 2022 23 సంవత్సరం వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాత బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా […] - [Agra Viral Video | మోమోలు తీసుకురాలేద‌ని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య](https://vandebhaarath.com/agra-wife-complained-to-the-police-against-her-husband-for-not-bringing-momos/): Agra : త‌న‌కు ఇష్ట‌మైన ఇష్టమైన మోమోలు (Momos) తీసుకురావడం మరిచిపోతున్నాని ఓ మ‌హిళ త‌న భ‌ర్త పై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంత‌టితో ఆగ‌కుండా ప్రతీరోజు తన కోసం మోమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విస్తూపోయారు. త‌ర్వాత తేరుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదుర్చారు. ఈ ఆస‌క్తిక‌ర‌ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) జిల్లాలో జరిగింది. మల్పురాకు చెందిన ఒక మహిళకు పినహట్‌కు చెందిన వ్యక్తితో 8 నెలల క్రితం వివాహ‌మైంది. అయితే ఉత్త‌రాదిలో బాగా పాపుల‌ర్ మోమోలు బాగా పాపుల‌ర్‌. అయితే స‌ద‌రు మ‌హిళ‌కు కూడా మోమోలు చాలా ఇష్టం. పెళ్లైన కొత్తలో ఆ వ్యక్తి పని తర్వాత ఇంటికి వ‌చ్చేముందు రోజూ భార్య కోసం మోమోలు కొని తెచ్చేవాడు. కాగా, గత కొన్ని రోజులుగా స‌ద‌రు వ్యక్తి తన భార్య కోసం మోమోలు తేవడం మరిచిపోతున్నాడు. ఈ […] - [Cancer Treatment | క్యాన్సర్ రోగులకు శుభవార్త.. క్యాన్సర్ రాకుండా మాత్రలు కనుగొన్న టాటా ఇన్‌స్టిట్యూట్ ](https://vandebhaarath.com/tata-institute-cancer-treatment-research/): Cancer Treatment | ముంబై: ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ కు భారతదేశంలో ప్ర‌సిద్ధ‌మైన క్యాన్సర్ పరిశోధన, చికిత్సా సంస్థగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ అస‌మాన‌మైన ఘ‌న‌త‌ను సాధించింది. రెండవసారి క్యాన్స‌ర్ రాకుండా నిరోధించే చికిత్సను కనుగొన్నట్లు పేర్కొంది. ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు, వైద్యులు పదేళ్లపాటు శ్ర‌మించి ఇప్పుడు ఒక టాబ్లెట్‌ను అభివృద్ధి చేశారు, ఇది రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నిరోధించగలదని, రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50 శాతం తగ్గించగలదని వారు పేర్కొన్నారు. పరిశోధన బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. కాన్సర్ పై పరిశోధన కోసం ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. ఇది వాటిలో కణితిని ఏర్పరుస్తుంది. అప్పుడు ఎలుకలు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స చేస్తారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు, […] - [Mahalakshmi Scheme: రూ. 500 గ్యాస్ కు ఇవి ఉండాల్సిందే.. విధివిధానాలు ఇవే.. ](https://vandebhaarath.com/mahalakshmi-scheme-500-gas-cylinder-scheme-guidelines/): Rs 500 Gas Cylinder Scheme: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం ప్రారంభించారు. అలాగే రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు. హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా తెలంగాణ సర్కారు ((Telangana Government) మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. పథకాన్ని ఎలా అమలు చేస్తారు? ఈ పథకానికి ఎవరు అర్హులు? వంటి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.  సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 […] - [Lava Blaze Curve 5G | త్వ‌రలో మేడిన్ ఇండియా.. లావా నుంచి బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..](https://vandebhaarath.com/lava-blaze-curve-5g-price-and-specifications-full-details/):   Lava Blaze Curve 5G స్మార్ట్ ఫోన్‌.. త్వరలో భారతదేశంలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్.. ఫోన్‌కు ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు, కానీ లాంచ్ కు ముందే దాని ముఖ్య లక్షణాలు, ధర వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. Lava Blaze Curve 5G, MediaTek Dimensity 7050 SoCలో ప‌నిచేస్తుంద‌ని తెలిసింది. ఇది 8GB RAM, 256GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను క‌లిగి ఉంటుంది. లావా బ్లేజ్ 2 5G గత సంవత్సరం నవంబర్‌లో సేల్ అయింది. ఇది బ్లేజ్ సిరీస్‌లో తక్కువ ధ‌ర‌లోనే వ‌చ్చింది. ధర ఎంత ఉండొచ్చు..? Tipster Paras Guglani (@passionategeekz) X లో లావా బ్లేజ్ కర్వ్ 5G ధర భార‌త్ లో రూ. 16,000 నుంచి రూ. 19,000. మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఇది రెండు కలర్ ఆప్షన్లలో వస్తుందని చెబుతున్నారు. […] - [EPF Balance Check | మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను ఇన్ని ర‌కాలుగా చెక్ చేసుకోవ‌చ్చు..](https://vandebhaarath.com/how-to-check-epf-balance/): EPF Balance Check  | మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌.. బ్యాలెన్స్ ఎంత ఉందో నాలుగు విధాలుగా చెక్ చేసుకోవ‌చ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఉమాంగ్ యాప్ ద్వారా ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ల‌లో ఉమాంగ్ యాప్ (Umang app) ను డౌన్ లోడ్ చేసుకొని తమ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ త‌నిఖీ చేసుకోవచ్చు. ప్రభుత్వం సేవలను సులువుగా అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఈ యాప్ ను ప్ర‌వేశ‌పెట్టింది. గూగుల్ ప్లే స్టోర్ లో ఉమాంగ్ యాప్‌ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా పీఎఫ్ పాస్ బుక్ తో పాటు క్లెయిమ్ కోసం కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ స్టేటస్ గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసిన తరువాత మీ ఫోన్ నంబర్ తో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (EPF Login) పూర్తి చేసి పూర్తి సేవలను ఉపయోగించుకోవచ్చు. పీఎఫ్ తో పాటు […] - [Watch | బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్ద‌ని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ.. ప్రయాణికుల ఆగ్రహం..](https://vandebhaarath.com/bengaluru-metro-viral-news/): Bengaluru : ఇటీవల బెంగళూరు నగరంలో ఒక రైతును మెట్రో రైలు (Bengaluru Metro )లో ప్రయాణించకుడా అడ్డుకున్న షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సెక్యూరిటీ తనిఖీలో అధికారులు అతని బట్టలు రైలులో అనుమతించలేనంత “చాలా మురికిగా” ఉన్నాయని భావించారు. తెల్లటి చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న ఓ రైతు బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో తన ప్రయాణానికి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.. తీరా వ‌స్తువులు త‌నిఖీ చేస్తుండ‌గా సెక్యూరిటీ సిబ్బంది రైతును ఆపాడు. X లో షేర్ చేసిన వీడియోలో, మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న మరో ప్ర‌యాణికుడు ఆ రైతుకు మద్దతుగా నిలిచాడు. మెట్రో సేవలు పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని నిబంధన ఏమైనా ఉందా అని ఆయన మెట్రో అధికారులను ప్రశ్నించారు. వీడియోలో, ఆ వ్యక్తి కన్నడలో “రైతు మెట్రో రైలు టిక్కెట్ కలిగి ఉన్నాడు. అతని బ్యాగ్‌లో బట్టలు మాత్రమే […] - [TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, రూ.10కే భోజ‌నం.. టీటీడీ కీలక నిర్ణయాలు](https://vandebhaarath.com/ttd-board-decisions/): TTD Board Decisions : టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలాగే ముఖ్య‌మంత్రి జగన్, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి (TTD Board Meeting) సమావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి విలేక‌రుల‌కు వివరించారు. ఇక నుంచి ప్రతి సంవ‌త్స‌రం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు రూ.10కే భోజనం TTD Board Decisions  | గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు బంగారు పూత, అలిపిరి, గాలి గోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు అనుమ‌తించారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి తీర్మానించింది. పెద్ద సంఖ్యలో లడ్డూ తయారీకి సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి […] - [Gas Cylinder : రూ.500ల‌కు గ్యాస్ సిలిండర్.. మొద‌ట‌ పూర్తి ధర చెల్లించాల్సిందేనా..](https://vandebhaarath.com/mahalakshmi-scheme-rs-500-gas-cylinder-beneficiaries-full-details-here/): Hyderabad : తెలంగాణ ప్రభుత్వం  ఈనెల 27న మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్దమ‌వుతోంది. ‘మహాలక్ష్మీ’ పథకం (Mahalakshmi scheme) లో భాగంగా రేపు రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ ( Rs.500 Gas Cylinder) ను ప్రారంభించేందుకు కార్యాచరణ కూడా రూపొందించింది. ఈ ప‌థ‌కంఓకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న లబ్దిదారులను కూడా తీసుకువచ్చింది. అలాగే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొన్ని కీలక సూచనలు చేసింది. మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు గాను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప‌లు కీల‌క అంశాల‌ను వెల్ల‌డించింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు మొద‌ట సిలిండ‌ర్‌కు సంబంధించి పూర్తి ధర చెల్లించాల్సిందేనని.. ఆ తర్వాత రూ. 500 నగదు రీయింబర్స్ మెంట్‌ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని పేర్కొంది. కాగా హైదరాబాద్‌లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 కాగా.. ఇందులో వినియోగదారుడు చెల్లించాల్సింది రూ.500, కేంద్ర […] - [Sudarshan Setu | అందుబాటులోకి వ‌చ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌](https://vandebhaarath.com/sudarshan-setu-longest-cable-stayed-bridge/): Sudarshan Setu | దేశంలోనే అత్యంత‌ పొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ (Indias Longest Cable Stayed Bridge) ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని ద్వారకాలో ఈ వంతెనను నిర్మించారు. ‘సుదర్శన్‌ సేతు’ (Sudarshan Setu) అనే పేరు గ‌ల ఈ వంతెన పొడ‌వు 2.3 కిలోమీటర్లు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్‌ ద్వారకా (Beyt Dwarka)తో క‌లుపుతుంది. 2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల ఖ‌ర్చుతో దీన్ని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పు, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ కి ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పు గ‌ల‌ ఫుట్‌పాత్‌లు సైతం ఉన్నాయి. సుదర్శన్‌ సేతు ను ఒక విల‌క్ష‌ణ‌మైన‌ డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జికి ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలను […] - [తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  ](https://vandebhaarath.com/prime-minister-initiates-many-railway-development-works-in-telangana/):  26న   ప్రారంభించనున్న ప్రధాని  మోదీ  తెలంగాణలో రూ. 230 కోట్ల  నిధులతో  15 అమృత్ భారత్ స్టేషన్లు  రూ.169 కోట్లతో  17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం  రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ Railway Development Works | మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైల్వేలలో దేశం గ‌ణ‌నీయమైన పురోగతి సాధిస్తూ వస్తోంది. కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది.  రైల్వేలలో 100 శాతం విద్యుద్దీకరణ  లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా పెద్దఎత్తున పురోగతి సాధించింది.  మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇన్నాళ్లు రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు కొత్తగా రైల్వే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయి. దేశవ్యాప్తంగా […] - [Janasena TDP First List | టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్](https://vandebhaarath.com/janasena-tdp-first-list/):   Janasena TDP First List : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ బ‌హిరంగ‌ సభలు పెట్టి ఒకరినొకరు తీవ్ర‌స్థాయిలో దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. Janasena TDP First List టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై తమ తమ పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన మొద‌టి జాబితాలను వెల్లడించారు. ఈ జాబితాలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించచ‌గా, జనసేన మొత్తం 175 స్థానాలకు గాను 24 అసెంబ్లీ స్థానాల్లో అలాగే మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాల్లో మూడు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయనుంది. తొలి జాబితాలో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ తొలి జాబితాలోని అభ్యర్థుల విష‌యానికొస్తే.. బెందాళం […] - [Subsidy Gas | 39.50 ల‌క్ష‌ల మందికి రాయితీ గ్యాస్‌.. రేషన్ డీలర్లకు కీలక సూచనలు](https://vandebhaarath.com/congress-guarantees-subsidy-gas-and-free-power-status/): Subsidy Gas : అతి త్వ‌ర‌లో మరో 2 గ్యారెంటీల (Congress Guarantees)ను అమలు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29వ తేదీన‌ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 39.50 లక్షల మందికి ఈ ప‌థ‌కం కింద రూ.500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌ అందించనున్నారు. అయితే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని డీలర్లకు ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. రూ.500 ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌ అందించేందుకు రేవంత్ (Revanth Reddy) నేతృత్వంలోని ప్ర‌భుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 27 లేదా 29వ తేదీన పథకాన్ని ప్రారంభించ‌నుంది. ఈ మేరకు గ్యాస్ డీలర్లు అంద‌రూ సంసిద్ధంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శాఖ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో సివిల్‌ […] - [వారం రోజుల్లోనే రూ.500కి గ్యాస్ సిలిండ‌ర్‌.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న](https://vandebhaarath.com/rs-500-for-gas-cylinder-and-200-units-free-power/): Rs 500 for Gas cylinder : మ‌రో వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్ తోపాటు పేద కుటుంబాల‌కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Free Power) అమలుపై ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సీఎం హోదాలో మొద‌టిసారి త‌న సొంత నియోజకవర్గమైన కొడంగల్ (Kodangal) కు బుధ‌వారం చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా కోస్గిలో జ‌రిగిన‌ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. వచ్చే వారం రోజుల్లోనే 500 రూపాయ‌లకే గ్యాస్ సిలిండర్ (Rs 500 for Gas cylinder) అందించి ఆడప‌డుచుల కష్టాలు తీరుస్తామ‌న్నారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా అమలు చేస్తామ‌ని, వచ్చే నెల 16 లోగా అర్హ‌లైన రైతుల‌కు రైతు భరోసా (Rythu Bandhu) అందిస్తామని స్ప‌ష్‌టం చేశారు. మ‌రోవైపు రూ.2 […] - [Medaram Jatara | ఎలాంటి అద‌న‌పు వ‌సూళ్లు ఉండ‌వు.. మేడారం బస్సులపై ఎండీ సజ్జనార్](https://vandebhaarath.com/medaram-jatara-tsrtc-md-sajjanar/): Telangana : మేడారం సమక్క – సారక్క జాతర (Medaram Jatara) బుధవారం నుంచి అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. అయితే మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) సుమారు 6వేల వ‌ర‌కు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) మీడియా తో మాట్లాడుతూ.. మేడారం జాతరకు తెలంగాణ‌లోని అన్ని ముఖ్య న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందని తెలిపారు. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఆయా జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న క్ర‌మంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు వివ‌రించారు. మేడారం […] - [Medaram Tribal Fair : అడవి బిడ్డలు అమరులై.. కోట్లాది మందికి ఆరాధ్య దైవమై..](https://vandebhaarath.com/medaram-jathara-2024-medaram-tribal-fair-sammakka-story/): Medaram Tribal Fair : మేడారం అంటే ధైర్యపరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మల పుట్టినిల్లు.. వారిని తలుచుకుంటేనే ఒళ్లు పులకరించే చరిత్ర గుర్తుకు వస్తుంది. నాటి కాకతీయులతో పోరాటలోని ప్రతిఘట్టం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్రకు, ప్రాంతానికి ఒక ఘన చరిత్ర ఉటుంది.  జాతరలో సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma ) తోపాటు ఎవరెవరు ఉంటారు..? వారి నివసించింది ఎక్కడ..  జారత వేళ గద్దెలకు ఎప్పుడొస్తారు.. అసలు మహాజాతర ఎలా జరుగుతుంది…? ఈనెల 21వ తేదీన ప్రారంభమయ్యే జాతర నాలుగురోజుల పాటు ఒక్కోరోజు చోటుచేసుకునే ప్రధాన ఘట్టాలేమిటో తెలుసుకోండి.. చరిత్రకారులు, పరిశోధకుల కథనం ప్రకారం సమ్మక్క–సారలమ్మ 12వ శతాబ్ధానికి చెందినవారు. సుమారు  800 ఏళ్ల క్రితం కాకతీయుల చేతిలో పోరాడిన ధీరవనితలుగా వారిద్దరూ గుర్తింపు పొందారు. సమ్మక్క తల్లి .. మాఘశుద్ధ పౌర్ణమి రోజున కోయ దొరలకు అడవిలో చుట్టూ పులుల సంరక్షణలో దొరికిన శిశువుకు సమ్మక్కగా నామకరణం చేయగా కోయవారింట […] - [PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే..](https://vandebhaarath.com/pm-vishwakarma-scheme-application-process-and-status-updates/): PM Vishwakarma Scheme Application : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. సంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థిక సాయంతోపాటు, వృత్తిలో అవసరమైన శిక్షణ అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి.. Pm Vishwakarma Yojana Scheme Updates : చేతివృత్తులు చేసుకుంటు కుటుంబాలను పోషించుకుంటున్న పేద కుటుంబాల కోసం మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలుచేస్తోంది. ప్రధాని మోదీ జన్మదినాన్ని పుర‌స్క‌రించుకొని గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.. ఈ పథకానికి 18 రకాల చేతివృత్తుల వారు అర్హులుగా నిర్ణ‌యించారు. ఈ స్కీమ్ కు ఎంపికైతే రూ.3 లక్షల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. దీనికోసం దరఖాస్తు చేసుకునే విధానం ఇదీ.. ఎవ‌రు అర్హులు? సంప్రదాయ కులవృత్తులు అయిన శిల్పాలు, విగ్రహాలు […] - [Gruha Jyothi Scheme | గృహ జ్యోతి పథకం కోసం కొత్త నిబంధ‌న‌లు.. అర్హతలు ఇవే..](https://vandebhaarath.com/griha-jyoti-scheme-application-status/): Gruha Jyothi Scheme | అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు క‌ల్పించేందుకు గృహలక్ష్మి పథకం కింద‌ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Of Free Current) పొందేందుకు ప్ర‌భుత్వం కొన్ని నిబంధ‌న‌లు విధించింది. అన్నింటిలో మొదటిది.. తెల్ల రేషన్ కార్డులు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతే కాకుండా తెలంగాణ విద్యుత్ శాఖ ద్వారా కరెంట్ మీట‌ర్ నంబ‌ర్ తో ఆధార్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. మ‌రో నిబంధ‌న‌.. లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించాల్సి ఉంటుంది. గృహ జ్యోతి పథకం ఒక్క మీటర్ ఉన్న గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. అద్దెదారులు, అద్దె వసతి గృహాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే.. మీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ఈ పథకం వర్తించదని గమనించండి. కరెంటు బిల్లు బకాయిలు ఉన్నవారు  లేదా గత రెండు నెలలుగా […] - [Best Cooler for Home | 'సమ్మర్ లో బెస్ట్ ఏయిర్ కూలర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ లిస్ట్ చెక్ చేయండి..](https://vandebhaarath.com/top-5-best-cooler-for-home-in-india/): Best Cooler for Home  : వేసవి కాలం వచ్చేసింది.. మండుటెంటలో ఉక్కపోత నడుమ క్షణం కూడా ఉండలేం.. ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో  చాలా మంది ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. . అయితే మధ్యతరగతి ప్రజల కోసం మార్కెట్లో అనేక బ్రాండ్ల కూలర్లు అమ్మకానికి ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ కూలర్‌ల జాబితాను మేము సిద్ధం చేశాం.  ఈ కూలర్లు వేడిని తట్టుకోవడమే కాకుండా, చూడ్డానికి స్టైల్ గా  ఫంక్షనాలిటీతో మీరు పెట్టిన డబ్బులకు సరిపడా సంతప్తినిస్తాయి. Top 5 Best Cooler for Home అయితే కూలర్ల ఎంపిక అనేది మీ గది పరిమాణం, డిజైన్ సౌందర్యం,  టెక్నికల్ ఫీచర్ల  వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, మీ ఇంటికి సరైన సరిపోయది ఎంచుకోవాల్సి ఉంటుంది.  కింద పేర్కొన్న లిస్టులో  కూలర్ కు సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకుని  మీరు నిర్ణయం […] - [Medram app | మేడారం భక్తుల కోసం ప్రత్యేక యాప్.. ఇక అన్ని వివరాలు మీ ఫోన్లోనే..](https://vandebhaarath.com/sammakka-saralamma-jatara-my-medram-app/): మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Saralamma Jatara) కు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ‘మై మేడారం యాప్‌’ (Medram app) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది భక్తులకు ఒక‌ గైడ్‌గా ఉప‌యోగ‌ప‌డనుంది. ఈ యాప్ సాయంతో జాతర ప‌రిస‌రాల్లోని తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్ర‌దేశాలు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు త‌దిత‌ర‌ వివరాలను తెలుసుకోవ‌చ్చు. అలాగే, తప్పిపోయిన వారి కోసం మైక్‌ల ద్వారా అనౌన్స్ చేసే కేంద్రాలు, అగ్నిమాప‌క‌ కేం ద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌ను ఈజీగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. కాగా నెట్వర్క్ లేకపోయినా ఈ యాప్ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క-సారలమ్మ మ‌హా జాతర జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. ఈసారి జాతరకు సుమారు కోటి 50 లక్షల […] - [JioBook 4G: జియో 4G ల్యాప్‌టాప్ ఇప్పుడు 100GB క్లౌడ్ స్టోరేజ్ తో వస్తోంది..](https://vandebhaarath.com/jios-4g-laptop-coming-with-100gb-cloud-storage-jiobook-4g-price/): Reliance Jio నుంచి వచ్చిన జియో 4G ల్యాప్‌టాప్ విద్యార్థుల కోసం మంచి ఆప్ష‌న్‌. మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ల్యాప్‌టాప్‌లో ఈజీగా చేయవచ్చు. కేవలం కోడింగ్ చేయడ‌మే కాకుండా రాయడం లేదా డాక్యుమెంట్‌లను ప్రిపేర్ చేయడం, ప్రెజెంటేషన్‌లు, ఇమెయిల్‌లను నిర్వహించడం, కాలేజీ పనులన్నింటినీ JioBookలో చేయవచ్చు, ఇది 4Gకి స‌పోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ చేయ‌డానికి Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు. రిలయన్స్ జియో దీనిని “India’s first learning book.” అని పిలుస్తోంది. స్పెసిఫికేషన్‌లు JioBook 4G Price and specifications:  జియోబుక్  11.6-అంగుళాల యాంటీ-గ్లేర్ HD స్క్రీన్‌తో వస్తుంది. చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇది MediaTek ఆక్టా-కోర్ చిప్ ద్వారా ప‌నిచేస్తుంది. రిలయన్స్ జియో అభివృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అయిన జియోఓఎస్‌పై ఈ ల్యాప్‌టాప్ నడుస్తుంది . కాగా జియో బుక్ 8+ గంటల బ్యాటరీ లైఫ్ ను అందించగలదని కంపెనీ తెలిపింది. […] - [Medaram Trains | మేడారానికి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రత్యేక రైళ్లు మీకోసమే.. టైమింగ్స్ ఇవే..](https://vandebhaarath.com/medaram-trains-south-central-railways/): Medaram Trains : మేడారం(Medaram) సమ్మక్క, సారక్క జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆదివాసీలతోపాటు , తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సాధారణ భక్తులు కూడా లక్షలాదిగా తరలివస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను (TS RTC) నడిపిస్తోంది. అలాగే వేలాదిగా ప్రైవేట్ వాహనానాల్లో అమ్మవార్ల దర్శనానికి వస్తున్నా.. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు ఏమాత్రం రవాణా సౌకర్యాలు సరిపోవడం లేదు. మ‌రోవైపు హెలికాప్ట‌ర్ సేవ‌లు కూడా సిద్ధ‌మ‌య్యాయి. అయితే భక్తుల కోసం రైల్వేశాఖ ప్ర‌త్యేక రైళ్ల ను కూడా న‌డిపిస్తోంది. ఆవివ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం.. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు మేడారం (Medaram) స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధరణ ప్రజల కోసం 30 ప్రత్యేక జన్ సాదారణ్ రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట (Khajipet), […] - [Medaram Maha Jatara 2024 : మేడారం జారతరకు వెళ్తున్నారా? అయితే ఈ ఆలయాలను మిస్ కావొద్దు..](https://vandebhaarath.com/medaram-jatara-2024-updates/): Medaram Maha Jatara 2024 Updates: సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం జాతరకు వెళ్తున్నారా…? అయితే జాతర ప్రాంగణంలో సమ్మక్క – సారక్క గద్దెలనే కాకుండా మరెన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి.  ఆ వివరాలను ఇక్కడ చూడండి…. Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం మ‌హాజాత‌రకు భక్తులు పోటెత్తుతున్నారు. వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, మ‌ధ్య‌ప్ర‌దేశ్ క‌ర్ణాట‌క త‌దిత‌ర ప్రాంతాల నుంచి ల‌క్ష‌లాదిగా భ‌క్తులు ఇక్క‌డికి త‌ర‌లివ‌స్తారు. కాగా మేడారం వ‌చ్చే భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు, జంపన్న‌వాగు, తోపాటు ఇక్క‌డి స్టాళ్లు, ఎగ్జిబిష‌న్లను చూసి వెళ్తుంటారు. అయితే ఇవే కాకుండా మేడారం ప్రాంతంలో ఇంకా చూడాల్సిన‌వి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలను కూడా ద‌ర్శించుకోవ‌చ్చు. జాతరలో మూడు, నాలుగు రోజులు గడిపే భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని నేరుగా ఇండ్లకు పయనమవుతుంటారు. అయితే మేడారం జాతర […] - [రూ.6 వేల‌కే Moto G04 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌..](https://vandebhaarath.com/moto-g04-india-launch-price-sale-date-specifications/): Moto G04 Price | తక్కువ ధరలో అవసరమైన అన్ని ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్అయింది.  మోటోరోలా కంపెనీ కొత్త‌గా Moto G04 బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది.  Moto G04 స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 128GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ తో వ‌స్తుంది. ఇది Unisoc చిప్‌సెట్ ద్వారా ప‌నిచేస్తుంది. Moto G04 Price, కల‌ర్ ఆప్ష‌న్స్‌.. Moto G04 Price : కాంకర్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సీ గ్రీన్ , సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది మోటోG04 భారతదేశంలో రూ. 4GB + 64GB కాన్ఫిగరేషన్ కోసం రూ.6,999 గా ఉంది. అలాగే 8GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499గా నిర్ణ‌యించారు. కంపెనీ ప్రస్తుతం రూ. 64GB వేరియంట్ పై రూ.750 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఫ‌లితంగా […] - [Nutrition Food | మీరు తినే ఆహారంలో ఏయే పోష‌కాలు ఉన్నాయో ఈ యాప్ తో తెలుసుకోవ‌చ్చు..](https://vandebhaarath.com/nutrition-food-nutriaide-nin/): nutriAIDE : మీరు తింటున్న ఆహారంలో పోషకాలు ఏమున్నాయి.. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి ల‌భించే శ‌క్తి ఎంత ఉంటుంది.. ఒంటికి కావాల్సిన ఖనిజపోష‌కాలు ఈ ఆహారం వ‌ల్ల లభిస్తుందా అనే పూర్తి వివ‌రాలు మ‌నలో చాలా మందికి తెలియ‌వు. అయితే వీట‌న్నింటికి సంబంధించిన స‌మాచారాన్ని అందించే యాప్ ఒక‌టి అందుబాటులోకి వ‌చ్చింది. తాజాగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) కొత్త‌ న్యూట్రీఎయిడ్ (nutriAIDE) యాప్ ను విడుద‌ల చేసింది. ఇండో-జర్మన్ పరస్పర సహకారంతో రెండేళ్ల పాటు శాస్త్రవేత్తలు ప‌లు పరిశోధనలు చేసి దీనిని అభివృద్ధి చేశారని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్ట‌ర్ హేమలత వెల్ల‌డించారు. తార్నాకలోని ఎన్ఐఏన్ లో జర్మన్ శాస్త్రవేత్తలతో కలిసి గురువారం దీనిని ప్రారంభించారు. ఈ యాప్ సాయంతో మనం రోజూ తీసు కునే ఆహారంలో కొవ్వు, ఉప్పు, చక్కెర శాతాల వివరాలు తెలుస్తాయని వివ‌రించారు. ఈ యాప్ కు సంబంధించిన పూర్తి స‌మాచారం nutriaide.org వెబ్ సైట్ […] - [UPSC Exam Calendar 2025 | యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్ విడుదల.. వివరాలు ఇవే..](https://vandebhaarath.com/upsc-exam-calendar-2025-relesed/): UPSC Exam Calendar 2025 | న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్/ రిక్రూట్‌మెంట్ పరీక్షలను విడుదల చేసింది. అభ్యర్థులు UPSC పరీక్ష 2025కి సంబంధించిన పూర్తి తేదీ షీట్‌ను చేయడానికి UPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. UPSC 2025 పరీక్షల షెడ్యూల్ ఇదీ జనవరి 11 UPSC RT/ఎగ్జామినేషన్ కోసం రిజర్వ్ చేయబడింది ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2025 ఫిబ్రవరి 9, 2025న నిర్వ‌హించ‌నుంది. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2025 ఫిబ్రవరి 9, 2025న నిర్వహించబడుతుంది CISF AC (EXE)LDCE-2024 మార్చి 9, 2025న నిర్వ‌హించ‌నుంది. CBI (DSP) LDCE మార్చి 8, 2025న షెడ్యూల్ చేసింది. NDA , NA పరీక్ష (I) 2024, CDS పరీక్ష 2025 ఏప్రిల్ 13, 2025న నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) […] - [Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?](https://vandebhaarath.com/elections-2024-phase-2-voter-slip-a-step-by-step-guide-to-download/): Lok Sabha Elections 2024 Voter Slip : దేశంలో సాధారణ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగియ‌గా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) 88 స్థానాలకు రెండవ దశలో ఏప్రిల్ 26, శుక్రవారం పోలింగ్ జ‌రుగుతోంది. ప్ర‌జ‌లు ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి వారి ఓటరు ID కార్డులతో పాటు వారి ఓటరు స్లిప్పులను వెంట ఉంచుకోవాలి. ఓటర్ స్లిప్ (Voter Slip) అంటే ఏమిటి? ఓటర్ స్లిప్ అనేది తన ఓటు వేసేందుకు అర్హ‌తను నిర్ధారిస్తుంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఉన్న‌ట్లు చెప్పడానికి ఒక రకమైన రుజువు. ఓట‌ర్‌ స్లిప్‌లో ఓటరు పేరు, చిరునామా, ప్రాంతం, బూత్ సమాచారంతోపాటు ఇతర వివరాలతో సహా సమాచారం ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి ముందు వారి నియమించబడిన పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారికి స్లిప్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పోలింగ్ అధికారి […] - [Rapido VOTENOW offer | సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్..  ఓటు వేస్తే ఉచితగా దోసె](https://vandebhaarath.com/lok-sabha-elections-2024-rapido-votenow-offers/): Lok Sabha elections 2024: లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ప్ర‌ముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ రాపిడో ( Rapido VOTENOW offer ) స‌రికొత్త ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. కంపెనీ ప్ర‌వేశ‌పెట్టిన “సవారీజిమ్మెదరికీ” కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత బైక్ టాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్‌లను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. బెంగుళూరు, మైసూరు, మంగళూరులోని ఓటర్లు ఏప్రిల్ 26న ‘VOTENOW’ కోడ్‌ని ఉపయోగించి ఓటింగ్ పాయింట్‌లకు వెళ్లడానికి, తిరిగి వెళ్లడానికి ఉచిత రైడ్‌లను పొందవ‌చ్చ‌ని రాపిడో తెలిపింది. Rapido VOTENOW offer : 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ECI), బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) సహకారంతో బెంగుళూరులోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత ఆటో, క్యాబ్ రైడ్‌లను అందించ‌డం ద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్లు రాపిడో ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులు, సీనియర్‌ సిటిజన్‌ ​​ఓటర్లు […] - [Phase 2 Voting | రాహుల్ గాంధీ, శశి థరూర్, హేమమాలిని, ఓం బిర్లా - ఎన్నికల ఫేజ్ 2లో కీలక అభ్యర్థులు మ‌రెంద‌రో..](https://vandebhaarath.com/2024-lok-sabha-elections-key-candidates-in-election-phase-2/): Phase 2 Voting LokSabha Polls | రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్‌లు, బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ త‌దిత‌రులు కీలక అభ్యర్థులుగా నిలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో వారు తమ తమ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. మొద‌టి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు గత శుక్రవారం జరిగిన తొలి దశ ఎన్నికల్లో దాదాపు 65.5 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో, 12 రాష్ట్రాలు, యూటీలో మొత్తం 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని 14 స్థానాలు, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 7 చొప్పున పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అలాగే అస్సాం, బీహార్‌లో ఐదు చొప్పున‌, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లలో మూడు చొప్పున‌ సీట్లు, మణిపూర్, త్రిపుర […] - [JioCinema premium | సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు కేవలం రూ. 29ల‌కే.. 4K కంటెంట్ అది కూడా యాడ్స్ లేకుండా..](https://vandebhaarath.com/jiocinema-premium-subscription-plan/): JioCinema అద్భుత‌మైన ఆఫ‌ర్ ను తీసుకొచ్చింది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (JioCinema premium subscription plan) ధరను ఒక డివైజ్ కోసం నెలకు కేవలం రూ. 29ల‌కే అందిస్తోంది. ఒక‌వేళ గరిష్టంగా నాలుగు డివైజ్ ల‌లో ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలంటే.. అందుకోసం ఫ్యామిలీ ప్లాన్‌కు నెలకు రూ.89 కే అందిస్తోంది. ఈ ప్లాన్‌లు గ‌తంలో వరుసగా రూ. 59 (సింగిల్ డివైజ్), రూ. 149 (కుటుంబం)గా ఉన్నాయి. ప్రత్యేక ధరలు ఎంత కాలం చెల్లుబాటు అవుతాయి అనేది స్పష్టంగా తెలియ‌రాలేదు.. గతంలో JioCinema premium ప్లాన్‌కు నెలకు రూ. 99 చార్జ్ చేయ‌గా అయితే ప్లాట్‌ఫారమ్ యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్‌ను అందించలేదు. కొత్త ప్లాన్‌లతో కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించడమే కాకుండా యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ అనుభవాన్ని కూడా అందిస్తోంది. కొత్త ప్రీమియం ప్లాన్‌ల ప్రకారం JioCinema 4K రిజల్యూషన్‌తో యాడ్-ఫ్రీ కంటెంట్ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. లైవ్ స్పోర్ట్స్ మినహాయింపు ఉంటుంది. ఈ […] - [Special Polling Booths | ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్నమైన స్పెషల్, సఖి, ట్రైబల్ థీమ్ పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలుసా.. ..](https://vandebhaarath.com/special-polling-booths-in-karnataka/): Special Polling Booths | లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నిక‌ల సంఘం వినూత్న‌మైన కార్య‌క‌మ్రాలు చేప‌డుతోంది. ఇందులో భాగంగా కర్నాటకలో 1800 స్పెష‌ల్‌ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. మ‌హిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,120 సఖి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల‌ను పూర్తిగా మ‌హిళ‌లే నిర్వహిస్తారు. బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ప్ర‌జ‌లంద‌రూ ఉత్సాహంగా ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. గిరిజనులు, మహిళలు, దివ్యాంగుల‌ను ఓట్లపండుగ‌లో పాల్గొనేలా కర్ణాటకలో ఎన్నికల సంఘం (EC) 1,832 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్డ్ తెగల శాఖ ఈసీ సమన్వయంతో గిరిజన సంస్కృతి నేపథ్యం ఆధారంగా 40 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సంప్ర‌దాయ గిరిజ‌న సంస్కృతి క‌నిపించేలా ఈ గిరిజన థీమ్ ఆధారిత పోలింగ్ బూత్‌లను చామరాజనగర్ (9), […] - [IRCTC Economy Meals | రైల్వే ప్రయాణీకులకు అతిత‌క్కువ ధ‌ర‌లో భోజనం, స్నాక్స్.. రూ.20 నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..](https://vandebhaarath.com/irctc-economy-meals-full-details/): IRCTC Economy Meals | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది.  జనరల్ క్లాస్ కోచ్‌లలో ప్ర‌యాణించేవారికి అతిత‌క్కువ ధ‌ర‌ల‌కు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ (Economy Khana ) అందించే ఐఆర్సీటీసీ తన ప్రాజెక్టును మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించింది. రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ‘ఎకానమీ ఖానా’ అందిస్తున్నామ‌ని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఆహార ప‌దార్థాల‌, నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను ప‌ర్య‌వేక్షించేందుకు తాము నిరంతరం నిఘా పెడ‌తామ‌ని వారు తెలిపారు. ఈ చొరవ ఎందుకు తీసుకున్నారు? వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. IRCTC అధికారి మాట్లాడుతూ, “మేము వేసవి కాలంలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామ‌ని అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న సమస్యలను మేం అర్థం చేసుకున్నామ‌ని తెలిపారు. వారికి ఎల్లప్పుడూ పాకెట్- ఫ్రెండ్లీ మీల్స్‌, టిఫిన్స్, స్నాక్స్‌ ను అందుబాటులో ఉండాల‌ని […] - [Lok Sabha Elections Phase 2 | రెండో దశలో పోలింగ్ జరిగే లోక్ సభ స్థానాల వివరాలు ఇవే.. బరిలో కీలక అభ్యర్థులు](https://vandebhaarath.com/lok-sabha-elections-phase-2-polling-date-timings-candidates/): Lok Sabha Elections Phase 2 |  లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక  ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ కు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రెండో దశలో మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTలు) గల 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. కాగా ఏప్రిల్ 19న మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 109 స్థానాల్లో  పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.. లోక్‌సభ ఎన్నికల దశ 2లో భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్‌ (Congress)లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా  89 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. రెండో దశలో, 12 రాష్ట్రాలు, యూటీలో మొత్తం 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ (5), ఛత్తీస్‌గఢ్ […] - [Telangana Inter Results | తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..](https://vandebhaarath.com/telangana-inter-results-full-details/): Telangana Inter Results : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) విడుద‌లయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి వోజా ఇంటర్‌ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేశారు. బాలికలదే హ‌వా ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రంలో 60.01 శాతం, రెండో సంవ‌త్స‌రంలో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. మొద‌టి సంవ‌త్స‌రం పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరు కాగా, అందులో 2.87 లక్షల మంది పాస్ అయ్యారు. ఇంట‌ర్‌ సెకండియర్‌ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హాజ‌రు కాగా, 3.22 లక్షల మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ఈసారి కూడా బాలుర కంటే బాలికలే ముందున్నారు. బాలికలు ఫస్టియర్ లో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 51.5 […] - [Indore Lok Sabha | ఎన్నిక‌ల్లో ఓటువేస్తే రుచిక‌ర‌మైన జిలేబీలు, ఐస్ క్రీమ్‌లు అంద‌జేస్తార‌ట‌..](https://vandebhaarath.com/free-poha-ice-cream-jalebi-for-early-voters-in-indore/): Indore Lok Sabha : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఫుడ్ షాపుల యజమానులు వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభ సమయంలో ఓటు వేసిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలు, ఐస్‌క్రీం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య పరంగా అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ (Indore Lok Sabha) లో మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ వాణిజ్య సంస్థల సమావేశంలో ఉచిత ఆహార పదార్థాలను అందించాలని నిర్ణయించినట్లు దుకాణ యజమానులు తెలిపారు. స‌మావేశం అనంతరం ఆశిష్‌ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటింగ్‌లో ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపాలనుకుంటున్నామని, ఇందుకోసం వాణిజ్య సంస్థల సహకారం తీసుకుంటున్నామని ఆయ‌న‌ అన్నారు. నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఓటు వేసే ప్రజలకు ఉచితంగా పోహా, జిలేబీలు అందజేస్తామని నగరంలోని […] - [ఢిల్లీ మద్యం కేసు: కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు](https://vandebhaarath.com/dlehi-liquor-scam-updates/): Dlehi Liquor Scam Updates | ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తోపాటు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. AAPకి కిక్‌బ్యాక్‌లకు బదులుగా దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినందుకు నిందితులు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నారని ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఆరోపించింది. దిల్లీ లిక్క‌ర్ విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని కూడా రూస్ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది. ముగ్గురు నిందితులను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజూ 15 నిమిషాలపాటు తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన ఒక రోజు తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైన వైద్య చికిత్స అందించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. సోమవారం […] - [Telangana Results : రేపే ఇంటర్ తరగతి పరీక్ష ఫలితాలు..](https://vandebhaarath.com/telangana-10th-ssc-results/): Telangana Results : తెలంగాణలో ఎస్సెస్సీ పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ఈనెల 30న (మంగళవారం) విడుదల చేయనుంది ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే.. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా,  2,50,433 మంది బాలికలు ఉన్నారు. జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 20 వరక నిర్వహించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో వ్యాల్యూయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వేగంగా మూల్యాంకన  ప్రక్రియను పూర్తి చేశారు.  గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభం కాగా అదే […] - [PM Modi : కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: ప్రధాని మోదీ](https://vandebhaarath.com/pm-modi-on-hanuman-chalisa/): PM Modi : జైపూర్ : కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ (PM Modi) పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రజల సంపదను లాక్కొని “ఎంపిక చేసిన‌” వ్యక్తులకు పంచడానికి భారీ కుట్ర పన్నుతున్నారని మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) వినడం కూడా నేరంగా మారుతుందని మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్న రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ‌స్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రీరామన‌వమి వేడుక‌ల‌ను కూడా నిషేధించింద‌ని పేర్కొన్నారు. రాజ‌స్ధాన్‌లో మొదటిసారి ఈసారి రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా శోభాయాత్ర నిర్వహించారని  ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌లు రామ శ‌బ్ధాన్ని ఆల‌పించే రాజ‌స్దాన్ వంటి రాష్ట్రంలో కాంగ్రెస్ రామ‌నవ‌మిని నిషేధించడమేంటని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఆదివారం జరిగిన ర్యాలీలో తాను చేసిన ‘సంపద పునఃపంపిణీ’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, విప‌క్ష ఇండియా కూటమికి ఈ వ్యాఖ్య‌లు ఆగ్ర‌హం క‌లిగించాయ‌ని, అందుకే వారు ప్ర‌తిచోటా […] - [SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..](https://vandebhaarath.com/south-central-railway-special-trains/): South central Railway | వేస‌విలో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ మధ్య రైల్వే ఇటీవ‌ల కాలంలో భారీ సంఖ్య‌లోప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. అయితే తాజాగా విశాఖపట్నం వాసుల‌కు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక రైలు స‌ర్వీసుల‌ను న‌డిపించ‌నుంది. ఈ విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరు వెళ్లే రైలు ఏప్రిల్‌ 24, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉండ‌నుంది. అలాగే బెంగ‌ళూరు నుంచి విశాఖ‌ప‌ట్నం స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తీ ఆదివారం ఏప్రిల్ 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో అందుబాటో ఉంటుంది. ఈ రైలు దువ్వాడ‌, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, క‌ట్పాడి, జొలార్‌ప‌టాయి, క్రిష్ణార్జున‌పురం రైల్వేస్టేష‌న్ల‌లో హాల్టింగ్ సౌక‌ర్యంక‌ల్పించిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే […] - [Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజ‌యం..](https://vandebhaarath.com/bjp-candidate-to-win-surat-lok-sabha-seat/): Surat Lok Sabha | 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. సూర‌త్ లోక్‌స‌భ (Surat Lok sabha) నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ముఖేశ్ ద‌లాళ్‌ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు పోలింగ్ అధికారి ప్ర‌క‌టించారు. ముఖేశ్ కుమార్ చంద్ర‌కాంత్ ద‌లాళ్ బీజేపీ నుంచి బ‌రిలో నిలిచారు. అయితే సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి ఆయ‌న‌ విజ‌యం సాధించార‌ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ సౌర‌భ్ పార్ది తెలిపారు. ఈమేర‌కు ద‌లాళ్‌కు ధ్రువీక‌ర‌ణ ప్ర‌త్రాన్ని కూడా అంద‌జేశారు. కాగా సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులద‌రూ పోటీ నుంచి త‌ప్పుకున్నట్లు గుజ‌రాత్ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు. నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేందుకు మంగ‌ళ‌వారమే చివ‌రి తేదీ. సూర‌త్ స్థానం నుంచి ఎనిమిది మంది ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇందులో బీఎస్పీకి చెందిన ప్యారేలాల్ భార‌తి కూడా […] - [Wayanad : వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ: పార్టీని వీడిన జిల్లా ప్రధాన కార్యదర్శి](https://vandebhaarath.com/rahul-ghandhi-wayanad-news-updates/): Wayanad : వామపక్షాలు ఎంత వ్యతిరేకించినా రాహుల్ గాంధీ రెండోసారి వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌లు భారత కూటమిలో భాగమే, అయినా కూడా ఈ రెండు పార్టీలు కేరళ రాష్ట్రంలో పరస్పరం పోటీ పడుతున్నాయి. అయితే కీలకమైన లోక్‌సభ పోటీకి ముందు కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తగిలింది. వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ప్రధాన కార్యదర్శి పిఎం సుధాకరన్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. కాషాయ పార్టీలో చేరిన తర్వాత సుధాకరన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎంపీ, వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ..  ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారని  అన్నారు. ” అయనకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. మరొమారు గెలిపిస్కతే వాయనాడ్ అభివృద్ధి అవకాశాలను నాశనం చేస్తారనిసుధాకరన్ విమర్శించారు. ఇదిలా ఉండగా, 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్లే, ఈసారి వాయనాడ్‌  పార్లమెంట్‌ సీటు (Wayanad Lok […] - [Telangana Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులపాటు వ‌ర్షాలే.. వ‌ర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!](https://vandebhaarath.com/telangana-rain-alert-for-four-days/): Telangana Rain Alert | తెలంగాణలో రానున్న‌ నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చ‌రించింది. సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, వరంగల్‌, హనుమ‌కొండ, జనగామ‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఉమ్మ‌డి కరీంనగర్‌, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో వ‌ర్షాలు వానలు కురిసే చాన్స్‌ ఉందని తెలిపింది. ఇక‌ మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ […] - [2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది?](https://vandebhaarath.com/how-many-seats-will-bjp-win/): How many seats will BJP win? | ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు సుర్జిత్ భల్లా, ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 2019 లో సాధించిన సీట్లను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆయన ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుర్జిత్ భల్లా వివరాలను పంచుకున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల్లో 330 నుంచి 350 సీట్లు గెలుచుకోగలదని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 303 సీట్లు సాధించగా బీజేపీ మిత్రపక్షాలు 353 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌ కేవలం 52 సీట్లకే పరిమితమైంది. ” సుర్జిత్ భల్లా మాట్లాడుతూ.. బీజేపీ సొంతంగా 330 నుంచి 350 సీట్లు సాధిస్తుందని తెలిపారు. ఇది కేవలం 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఐదు నుంచి ఏడు శాతం సీట్లు పెరిగే అవకాశం ఉందని […] - [Petrol Diesel Price Today | రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా ఇలా చెక్ చేసుకోండి..](https://vandebhaarath.com/petrol-diesel-prices-today/): Petrol Diesel Price Today |పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కూడా సామాన్యుడిపై,  రోజువారీ బడ్జెట్‌పైనా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందువల్ల ఇంధన ధరలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం చాలా ముఖ్యం. SMS ద్వారా మీరు రోజువారీ ఇంధన ధరలను ఎలా తనిఖీ చేయవచ్చు అనే విషయాలు ఇపుడు తెలుసుకుందాం.. SMS ద్వారా పెట్రోల్-డీజిల్ ధరలను ఎలా తనిఖీ చేయాలి: అనేక ఇంధన రిటైలర్లు పెట్రోల్, డీజిల్ ధరల (Petrol-Diesel Prices)పై రోజువారీ అప్‌డేట్‌లను పొందడానికి SMS సేవలను అందిస్తారు. టెక్స్ట్ సందేశాలను (Text SMS) పంపడం ద్వారా, వినియోగదారులు వారి మొబైల్ ఫోన్‌లలో నేరుగా సకాలంలో నోటిఫికేషన్‌లను స్వీకరించగలరు. ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేకుండా సమాచారాన్ని త్వరగా, సులభంగా యాక్సెస్ చేయడానికి ఇష్టపడే వ్యక్తులకు ఈ పద్ధతి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇండియన్ ఆయిల్ మీరు ఉంటున్న నగరానికి సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవడానికి, ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు […] - [Weekly Horoscope: ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా..](https://vandebhaarath.com/weekly-horoscope-april-21-to-27/): Horoscope | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 ఏప్రిల్ 21 ఆదివారం నుంచి ఏప్రిల్ 27 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి మేష రాశి వారికి ఈ వారంలో శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. బంధుమిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని కలుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. Food items వ్యాపారస్తులు అధిక లాభాలను పొందగలుగుతారు. నూతన వధూవరుల మధ్య సఖ్యత బలపడుతుంది. ప్రతి […] - [New Criminal Justice | కొత్త క్రిమినల్ చట్టాలతో దేశం పురోగమిస్తుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్..](https://vandebhaarath.com/cji-justice-chandrachud-on-new-criminal-justice/): CJI Justice Chandrachud | భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్..  దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు (New Criminal Justice) అమలులోకి రావడాన్ని ప్రశంసించారు. భారతదేశం పురోగమిస్తోంది అనడానికి ఇది “స్పష్టమైన సూచన” అని అన్నారు.  క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాలని అందుకు భారతదేశం కూడా సర్వన్నద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్‌లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యాధారాల చట్టం (BSA) పై అవగాహన కల్పించేందుకు న్యాయమంత్రిత్వ శాఖ ఈ కీలక సదస్సును శనివారం నిర్వహించింది. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్‌ చట్టాల […] - [Election code | ‘ఓటుకు నీళ్లు’ ఇస్తామ‌న్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు..!](https://vandebhaarath.com/election-code-dk-shivakumar-faces-police-case/): Election code | బెంగళూరు :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్‌ కోడ్‌ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ‘ఓటుకు నీళ్లు’ ఆఫర్‌ చేసి శివకుమార్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌ శనివారం తన సోదరుడు డీకే సురేష్‌ తరఫున బెంగళూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. డీకే సురేష్‌ బెంగళూరు రూరల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయ‌న త‌రుపున‌ ప్ర‌చారం చేస్తూ శివకుమార్ మాట్లాడారు. తన సోదరుడు సురేష్‌ను గెలిపిస్తే కావేరీ నది నుంచి తాగు నీటిని త‌ర‌లించి నగర ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు. అయితే డీకే శివకుమార్‌ ఇచ్చిన ఈ హామీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఓటు వేస్తే నీళ్లు […] - [Indian Railways | వేసవిలో ప్ర‌యాణికుల కోసం పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక రైళ్లు..](https://vandebhaarath.com/indian-railways-special-trains/): Indian Railways | వేస‌విలో ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా భార‌తీయ రైల్వే ఎన్న‌డూ లేనంత‌గా అత్య‌ధిక సంఖ్య‌లో ప్ర‌త్యేక రైళ్లను న‌డిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి మంత్రిత్వ శాఖ  రైళ్ల‌ ట్రిప్పుల సంఖ్యను ఏకంగా 43 శాతానికి పైగా పెంచింది. భారతీయ రైల్వేలు వేసవి కాలంలో రికార్డు స్థాయిలో 9, 111 ట్రిప్పులను నిర్వహిస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 వేసవితో పోలిస్తే భారీ సంఖ్య‌లో పెంచామ‌ని తెలిపింది. కీలకమైన గమ్యస్థానాలను అదనపు రైళ్లు మంత్రిత్వ శాఖ ప్రకారం, అదనపు రైళ్లను దేశవ్యాప్తంగా కీలకమైన గమ్యస్థానాలకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. 9,111 రైలు ట్రిప్పులలో పశ్చిమ రైల్వే అత్యధిక సంఖ్యలో 1,878, నార్త్ వెస్ట్రన్ రైల్వే 1,623 ట్రిప్పులను నిర్వహిస్తుంది. ఇతర రైల్వే జోన్‌లు, దక్షిణ మధ్య రైల్వే (1,012 ట్రిప్పులు), తూర్పు మధ్య రైల్వే (1,003) సంఖ్యలో ట్రిప్పులను నడుపుతోంది. “తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, […] - [BrahMos Missile | ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షీపణుల సరఫరా తర్వాత ప్రధాని మోదీ ఏమన్నారంటే..](https://vandebhaarath.com/brahmos-missile-news/): BrahMos Missile to Philippines: ర‌క్ష‌ణ రంగంలో భారత్ ఇప్పుడు తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతోంది. సొంతంగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకోవ‌డ‌మే కాకుండా భారత్ ఇప్పుడు ఎగుమతులపై కూడా దృష్టి పెట్టింది.తాజాగా BrahMos సూపర్‌ సోనిక్ క్రూజ్ మిసైల్ ని ఫిలిప్పైన్స్‌కి పంపించింది. 2022లో భారత్, ఫిలిప్పైన్స్ మధ్య కీల‌క‌ ఒప్పందం కుదిరింది. ఈ మిసైల్‌ కోసం ఫిలిప్పైన్స్ 375 మిలియన్ డాలర్లు చెల్లించింది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ మిసైల్‌ని తొలిసారి ఎగుమతి చేశారు. 2022లో ఇరు పక్షాల మధ్య కుదిరిన 375 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్‌కు భారత్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను డెలివరీ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశప్రజలను అభినందించారు. దోమాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఇప్పుడు మనం బ్రహ్మోస్ క్షిపణులను కూడా ఎగుమతి చేస్తున్నాం. ఈ క్షిపణి మొదటి బ్యాచ్ ఈ […] - [IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..](https://vandebhaarath.com/imd-hyderabad-heat-wave-alerts/): హైదరాబాద్: తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండ‌డంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో మరోసారి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఈనెల 20 వ‌ర‌కు తెలంగాణలోని పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ (IMD Hyderabad ) అంచనా వేసింది. ఆదివారం నుంచి వర్షాలు తెలంగాణలో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. ఏప్రిల్ 21న కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కామారెడ్డి, మెదక్, వై.భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఈ వర్షపాతం తెలంగాణ వాసులకు ఊరటనివ్వ‌నుంది. IMD హైదరాబాద్ ప్రకారం, ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల సెల్సియస్ పరిధికి తగ్గే అవకాశం ఉంది. ఇదిలా వుండగా […] - [Doordarshan | సరికొత్త లోగోతో దూరదర్శన్.. పసుపు రంగు నుంచి ఆరెంజ్ రంగులోకి..](https://vandebhaarath.com/doordarshan-new-logo-changes-colour/): Doordarshan New Logo | భారత ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ అయిన దూరదర్శన్  కొత్త లోగో ఆవిష్కరించారు.   న్యూస్ ఛానెల్ DD న్యూస్ లోగోను ఎరుపు రంగు నుంచి ఆరెంజ్ రంగులోకి మార్చింది. ఈ కొత్త లోగో ఏప్రిల్ 16, 2024 నుండి అమలులోకి వచ్చింది. లోగో మారి  విలువలు అలాగే ఉన్నాయని అవి ఇప్పుడు కొత్త అవతార్‌లో అందుబాటులో ఉన్నాయని DD న్యూస్ ప్రకటించింది. ”మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.. సరికొత్త DD వార్తలను ఎక్స్ పీరియన్స్ చేయండి. అని దూరదర్శన్ అధికారిక సోషల్ మీడియా పేజీలో వెల్లడంచారు. దూరదర్శన్ చరిత్ర దూరదర్శన్ సెప్టెంబర్ 15, 1959న పబ్లిక్ సర్వీస్ టెలికాస్టింగ్‌లో ప్రయోగ్మకంగా ప్రారంభమైంది. 1965లో దూరదర్శన్ న్యూ ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రయోగం ఒక సేవగా మారింది. ఈ సేవలు 1975 నాటికి ముంబై, అమృత్‌సర్, ఇతర ఏడు నగరాలకు […] - [Hyderabad Lok Sabha elections | హైదరాబాద్‌లో 5.41 లక్షల మంది న‌కిలీ ఓటర్లను తొల‌గించిన ఎన్నికల సంఘం](https://vandebhaarath.com/hyderabad-lok-sabha-election-2024/):   Hyderabad Lok Sabha elections 2024: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ‌ల‌ ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, మారిన, నకిలీ ఓట్ల‌తో సహా మొత్తం 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మే 13న నాలుగో విడ‌ల‌తో ఓటింగ్ జరగనుంది. ఏఐఎంఐఎం కంచుకోటగా నిలిచిన హైదరాబాద్  లోక్ సభ స్థానంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నుంచి మాధవి లత పోటీ చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా  హాట్ సీట్ గా నిలిచింది. . అయితే ఓట్ల తొలగింపుపై జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల యంత్రాంగం ఓటర్ల జాబితా స్వచ్ఛతకు కృషిచేస్తోందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ECI నిబంధనలకు కట్టుబడి ఉండేలా […] - [Lok Sabha Elections 2024 | భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల 2024 ప్రారంభానికి గుర్తుగా సరికొత్త డూడుల్‌](https://vandebhaarath.com/lok-sabha-elections-2024-google-doodle/): Lok Sabha Elections 2024 : ఈరోజు 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి గుర్తుగా గూగుల్ డూడుల్‌ (Google Doodle ) ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఎన్నికలు శుక్రవారం  నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. మిలియన్ల మంది భారతీయుల తమ  ఓటు హక్కును వినియోగించుకుటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి తిరిగి మూడోసారి లేదా అని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ప్రధాని మోదీ గెలిస్తే, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న రెండో భారతీయ నాయకుడిగా చరిత్రలో నిలుస్తారు. . కాగా  Google Doodle డూడుల్ చిహ్నమైన ఓటింగ్ గుర్తును కలిగి ఉన్న చూపుడు వేలు ద్వారా ఓటింగ్ సింబాలిక్ చిత్రాన్ని చూడొచ్చు. ఈ సంవత్సరం, 18వ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ, భారత కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఫేజ్ 1 పోలింగ్‌లో, 17 రాష్ట్రాలు, […] - [Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు ఉంటుందా?](https://vandebhaarath.com/lok-sabha-elections-rules-and-regulations/): Lok Sabha Elections : లోక్‌సభ మొద‌టి ద‌శ‌ ఎన్నికలు రేపు ప్రారంభం కానుండగా, ప్రజల నుంచి అనేక సందేహాలు త‌లెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లోకి తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవచ్చా లేదా అనేది చాలా మంది ఓటర్ల కు డౌట్ వ‌స్తుంటుంది. ఒక ఫోన్ల గురించే కాకుండా ప‌లు కీలకమైన ప్రశ్నల‌కు ఈ క‌థ‌నంలో స‌మాధానాలను తెలుసుకోవ‌చ్చు.. పోలింగ్ బూత్‌లలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతిస్తారా? ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, సమగ్రతను కాపాడేందుకు ఎన్నికల సమయంలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్‌లను పోలింగ్ స్టేషన్‌ల లోపలికి తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమ‌తి లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్ల‌డానికి వీలు లేదు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వేసే వాతావరణాన్ని సృష్టించేందుకు ఎన్నికల సంఘం అనేక నిబంధ‌న‌లు రూపొందించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకారం, ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. “లేదు, పోలింగ్ రోజున పోలింగ్ […] - [Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..](https://vandebhaarath.com/lok-sabha-elections-2024-phase-1-states-parties-and-candidates-list/): Lok Sabha Elections Key contests 2024 |  18వ లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఏప్రిల్ 19న శుక్రవారం న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్లు పాల్గొంటారు. తమిళనాడులో మొత్తం 39, రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అస్సాంలలో ఒక్కొక్కటి 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లో 2 చొప్పున‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని సీట్ల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. తమిళనాడులో.. Lok Sabha Elections Key contests | తొలి దశ ఎన్నికల పోరులో పలువురు కీలక అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం […] - [Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్](https://vandebhaarath.com/jammu-and-kashmir-news-updates/): Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు . బీజేపీపై రాహుల్ గాంధీ ‘ధైర్య పోరాటం’ చేస్తున్నారనే వాదనలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గాంధీ ఆశ్రయం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్‌ గాంధీ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాను ఆజాద్ విమర్శించారు, వారిని రాజకీయ నాయకులు కాకుండా “spoon-fed kids” అని ప్రస్తావిస్తూ, ఇద్దరూ తమంతట తాముగా ఏమీ చేయలేదని అన్నారు. “రాహుల్ గాంధీ బిజెపి పాలిత రాష్ట్రాలలో పోటీ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? గాంధీ బిజెపితో పోరాడుతున్నట్లు ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. కానీ ఆయ‌న చర్యలు భిన్నంగా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి పారిపోయి మైనారిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఎందుకు […] - [Summer Hacks | మీరు AC లేకుండా హీట్‌వేవ్‌ను తట్టుకోవచ్చా..? ఈ చిట్కాలు పాటించండి.. ](https://vandebhaarath.com/summer-hacks/): Summer Hacks | వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు  బయట అడుగు పెడితే ఒక నిప్పుల కొలిమిలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది.  ముఖ్యంగా భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు ప్రాంతాల్లో హీట్‌వేవ్ హెచ్చరికను జారీ చేసింది. ఇదే సమయంలో వేసవిలో కరెంట్ కోతలు మరింత ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. ఎయిర్ కండిషనర్స్ (ఏసీలు), కూలర్లు లేకుండా బతకలేని పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా  ఎయిర్ కండిషనింగ్ లేకుండా కూడా వేసవి తాపం నుంచి తప్పించుకోవచ్చు.  మీ యుక్తితో, మీరు ఈ హీట్‌వేవ్ నుంచి విజయం సాధించవచ్చు. మిమ్మల్ని చల్లగా, సౌకర్యవంతంగా ఉంచడానికి ఉపాయాలను అందిస్తున్నాం ఓ లుక్కేయండి.. ఆల్కహాల్, కెఫిన్ వినియోగాన్ని తగ్గించండి : ఆల్కహాల్ మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. వేసవిలో అది మీకు మరింత వేడికి గురిచేస్తుంది. మీరు చక్కెర పానీయాలు, మితిమీరిన కెఫిన్‌లకు దూరంగా ఉండాలి. ఇది మిమ్మల్ని మరింత నిర్జలీకరణం […] - [Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.](https://vandebhaarath.com/indian-railway-new-train-ticket-booking/): Train Ticket Booking | ప్రతిరోజూ కోట్ల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు. కానీ రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు, మీరు కావాలనుకున్న లేదా ఎంపిక చేసుకున్న సీటును మీరు పొందగలరా?  ఈ సమస్యకు IRCTC అతి త్వరలో పరిష్కారం చూపుతుంది. ఇప్పుడు, సినిమా హాళ్లు లేదా విమానాల మాదిరిగా, మీరు రైలులో కూడా మీకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన సీటును మీరు ఎంచుకోవచ్చు: ఈ విషయం గురించి రైల్వే అధికారి మాట్లాడుతూ సినిమా టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు మీకు నచ్చిన టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చని, అదేవిధంగా, రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు, మీరు పైభాగంలో లేదా మధ్య, దిగువ సీటును బుక్ చేసుకోగలుగుతారు. దీనికి అవసరమైన అన్ని వ్యవస్థలను IRCTC దాదాపుగా సిద్ధం చేసిందని ఆయన చెప్పారు. సీట్లు ఎలా బుక్ చేయబడతాయి: IRCTCలో నేరుగా బుక్ చేస్తున్నప్పుడు, మీకు ఖాళీగా ఉన్న అన్ని సీట్ల జాబితా […] - [Election Notification | ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ](https://vandebhaarath.com/election-notification-in-andhra-pradesh-and-telangana/): Election Notification | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల‌కు అంతా సిద్ధ‌మ‌వుతోంది. మొత్తం ఏడు విడ‌త‌ల‌లో దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.  లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్ప‌టికే మూడు దశల ఎన్నికల నోటిఫికేషన్లు ఈసీ విడుదల చేసింది. ఇక ఏప్రిల్ 18న, గురువారం నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల (Election Notification) చేయ‌నుంది. నాలుగో విడత‌లో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జ‌రుగుతాయి. ఆంధ్రప్రదేశ్ (25 స్థానాలు), తెలంగాణ (17), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఉత్తర్ ప్రదేశ్ (13), బిహార్ (5), ఝార్ఖండ్ (4), ఒడిశా (4), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1) లో నోటిఫికేష‌న్ రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గురువారం ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండ‌గా అదే రోజు నుంచి నామినేషన్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు […] - [Special trains : సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌ మధ్య అన్ రిజ‌ర్వ్‌డ్ కోచ్ ల‌తో 24 ప్రత్యేక రైళ్లు..](https://vandebhaarath.com/secunderabad-danapur-summer-trains-special-trains/): Special trains |  వేసవి సెల‌వుల్లో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఉత్తరాధికి సమ్మర్ వెకేషన్స్ కోసం వెళ్లేవారి కోసం సికింద్రాబాద్ (Secunderabad) నుంచి దానాపూర్ (Danapur) మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఏప్రిల్‌, మే, జూన్‌ చివరి వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ గురువారం సికింద్రాబాద్‌ నుంచి ప్ర‌త్యేక రైలు బయలుదేరుతుందని, అలాగే ప్రతీ శనివారం దానాపూర్‌ నుంచి బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ – బిహార్ (Uttar Pradesh-Bihar) రాష్ట్రాలకు రాక‌పోక‌లు సాగించే ప్రయాణికుల కోసం వారానికోసారి అన్ రిజర్వ్‌డ్‌ కోచ్‌లతో ఈ రైలును నడుపనున్నట్లు అధికారులు వెల్ల‌డించారు. Danapur – Secunderabad Unreserved Special Trains revised date and timings as detailed below pic.twitter.com/CXt0icKbpp — South Central Railway (@SCRailwayIndia) April […] - [Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమ‌లు చేయం: మ‌మ‌తా బెనర్జీ](https://vandebhaarath.com/trinamool-congress-menifesto-updates/): Trinamool Congress  Menifesto | తాము ఎన్నిక‌ల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోమ‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)  వెల్లడించారు.  సిల్చ‌ర్‌లో జ‌రిగిన బహిరంగ సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్, బిపిఎల్ కుటుంబాలకు 10 ఉచిత వంట సిలిండర్లు సహా సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో అత్యంత కీక‌ల‌మైన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) రద్దు చేస్తామని, NRC ని నిలిపివేస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చింది. బీజేపీ మొత్తం దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ఇండియా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే CAA, NRC రద్దు చేస్తుంద‌ని అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం, […] - [Heat Waves | మూడు రోజులు ప‌లు జిల్లాల్లో వడగాలులు..! పలుచోట్ల వ‌ర్షాలు](https://vandebhaarath.com/three-days-heat-waves-in-telangana/): Weather Report | తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పులు (Heat Waves) వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు నుంచి మూడు డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చ‌రించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం. అలాగే తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఏప్రిల్‌ 18న గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, , సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో వేడిగాలులు (Heat Waves) వీస్తాయ‌ని తెలిపింది. అలాగే 9వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, , మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటజిల్లాలో వడగాలులు వీస్తాయని పేర్కొంది. 20న రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని […] - [Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..](https://vandebhaarath.com/elections-2024-amethi-lok-sabha-seat/): Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోట‌లా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవ‌రిని నిలుపుతుంద‌నే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో సస్పెన్స్‌ను కొనసాగించారు. అమేథీలో ఎవ‌రు ఉంటారు అని విలేఖ‌రులు అడుగ‌గా, “ఇది బిజెపి ప్రశ్న, చాలా బాగుంది. నాకు పార్టీ ఏ ఆదేశాలు జారీ చేసినా దానిని నేను అనుసరిస్తాను. మా పార్టీలో, ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది” అని రాహుల్‌ గాంధీ అన్నారు. తాను పార్టీకి సైనికుడినని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి […] - [Dubai rains | ఎడారి దేశంలో ఆక‌స్మిక వ‌ర్షాలు, రోడ్ల‌పై మోకాళ్ల లోతు వ‌ర‌ద నీరు..](https://vandebhaarath.com/dubai-rains-dubai-floods-news-updates/): Dubai rains | మధ్యప్రాచ్య ఆర్థిక కేంద్రమైన దుబాయ్ ఇప్పుడు ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌తో కొట్టుమిట్టాడుతోంది. భారీ వర్షాల కారణంగా UAE, బహ్రెయిన్ అంతటా వరద నీరు పోటెత్తుతోంది. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా రెండు రోజుల్లో ఒమన్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక ఇన్‌కమింగ్ విమానాలను దారి మళ్లించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం రాత్రి 7:26 గంటలకు రాకపోకలను నిలిపివేసింది, రెండు గంటల తర్వాత పునఃప్రారంభించిన‌ట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఫొటోలు వీడియోలు అక్క‌డి దుస్థితిని వివ‌రిస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ షాపింగ్ సెంటర్‌లు దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ రెండూ వరదలకు గురయ్యాయి కనీసం ఒక దుబాయ్ మెట్రో స్టేషన్‌లో నీరు మోకాళ్ల‌ లోతులో ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. దుబాయ్‌లో కుండపోత (Dubai rains) వర్షం కారణంగా […] - [Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర‌ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద‌ ఎన్ కౌంట‌ర్‌.. 29 మంది నక్సల్స్‌ మృతి](https://vandebhaarath.com/chhattisgarh-encounter/): Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతిచెందార‌ని అనధికారిక వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదేనని పోలీసులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో తొలిద‌శ‌ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమ‌వుతున్న క్ర‌మంలోనే ఇంత‌టి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే బస్తర్‌ రీజియన్‌లో వ‌రుస ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అనధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు ధ్రువీకరించారు. […] - [Ram Navami 2024 : రామనవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో 19 గంటల పాటు రాముడి దర్శనం..](https://vandebhaarath.com/ram-navami-2024-vedukalu-ayodhya/): Ayodhya : శ్రీరామనవమి పర్వదినం (Ram Navami 2024) సందర్బంగా ఏప్రిల్ 17న అయోధ్య రామాలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రామమందిర్ ట్రస్ట్ భక్తులకు కీలక సూచన చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు 25లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయోధ్యలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు శ్రీరామనవమి రోజున అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది వీఐపీ పాసులు రద్దు.. అయోధ్య రామాలయానికి సంబంధించిన అన్ని VIP పాస్‌లను ఏప్రిల్ 18 వరకు మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యుడు ఒకరు వెల్లడించారు. ప్రముఖులు, విఐపిలందరూ ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే అయోధ్యను సందర్శించాలని రామ్ టెంపుల్ ట్రస్ట్ సూచించింది. ఇది ఏప్రిల్ 17న జరగనున్న రామ నవమి వేడుకలకు ముందు […] - [SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..](https://vandebhaarath.com/special-trains-in-secundrabad/): SCR Special Trains | తెలుగు రాష్ట్రాల‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెల‌వుల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలాఖ‌రులో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవ‌కాశ‌ముంది. దీంతో చాలా మంది వివిధ సమ్మ‌ర్ వెకేష‌న్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను న‌డిపించ‌నుంది. ఇందులో కొన్ని రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి న‌డ‌వ‌నున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్ల‌డించింది. పాట్నా-సికింద్రాబాద్‌ (03253) మధ్య మే 1 నుంచి జూలై 31 వరకు ప్రతీ సోమ, బుధవారాల్లో నడుస్తుంది. హైదరాబాద్‌ – పాట్నా (07255) రైలు మే 8 నుంచి జూలై 31 వరకు ప్రతీ బుధవారం […] - [Amarnath Yatra 2024 | అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే మీకో శుభ‌వార్త‌..](https://vandebhaarath.com/amarnath-yatra-2024-advance-registrations/): Amarnath Yatra 2024 : ఉత్తర భారతంలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం అమర్‌నాథ్ యాత్ర చేయాల‌ని చాలా మంది కోరుకుంటారు. అయితే అమ‌ర్ నాథ్ కు వెళ్లాల‌నుకునేవారికి రిజిస్ట్రేష‌న్లను ఏప్రిల్ 15న‌ జీ పుణ్యక్షేత్రం బోర్డు ( Amarnathji Shrine Board ) ప్రారంభించింది. “అమర్‌నాథ్‌ యాత్ర 2024 షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది, ఇది జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగియ‌నుంది. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో రాజధాని శ్రీనగర్ నుండి 141 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ పవిత్ర క్షేత్రానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు సంద‌ర్శిస్తుంటారు. జూలై-ఆగస్టు (హిందూ క్యాలెండర్‌లో శ్రావణ మాసం)లో ‘శ్రావణ మేళా’ సమయంలో ‘బాబా బర్ఫానీ’ని ఆరాధించడానికి భక్తులు ఆలయ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తారు. కేవ‌లం ఏడాది మొత్తంలో ఇదే స‌మ‌యంలో అమర్‌నాథ్ గుహలోకి ప్రవేశించేందుకు అవ‌కాశం ఉంటుంది. వార్షిక తీర్థయాత్రకు ముందు, భక్తుల భద్రత కోసం అధికారులు […] - [Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు](https://vandebhaarath.com/cherlapally-railway-terminal-news-updates/): Cherlapally Railway Terminal |  ప్రయాణికులకు శుభవార్త.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో  కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం ఉంది. అయితే  రైల్వే టర్మినల్  అందుబాటులోకి వచ్చాక సుమారు 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను రూపొందంచింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని ట్రైన్స్ ను చర్లపల్లి టెర్మినల్కు మార్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆరు లైన్లతో అత్యాధునిక స్టేషన్ అయితే లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత చర్పలల్లి టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే.. ఈ పనులు తుది దశకు చేరాయి. ఆధునిక సౌకర్యాలతో ఆరు లైన్‌లతో చర్లపల్లి […] - [Congress | మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ . !](https://vandebhaarath.com/congress-candidates-list/): Congress candidates |వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులతో మరో జాబితాను  విడుదల చేసింది. ఈ లిస్టులో పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, బీహర్ నాయకుడు కన్నయ్య కుమార్ పేర్లు ఉన్నాయి. ఇక ఢిల్లీ నార్త్ ఈస్ట్ సీట్ నుంచి జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, పంజాబ్ లోని జలంధర్ (ఎస్సీ) నుంచి చరణ్ జిత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు. ఫతేగఢ్ సాహిబ్ (ఎస్సీ) నుంచి అమర్ సింగ్, అమ్రుత్ సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా,  సిద్సంగ్రూర్ నుంచి సుఖ్ పాల్ సింగ్ ఖైరా, పాటియాలా నుంచి డాక్టర్ ధరమ్ వీర్ గాంధీ,భాటిండా స్థానానికి జీత్ మొహిందర్ సింగ్, యూపీలోని అలహాబాద్ స్థానానికి ఉజ్వల్ రేవతి రమన్ సింగ్ ను పోటీలో నిలిపింది. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో పాటు […] - [BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్](https://vandebhaarath.com/bjp-manifesto-2024-relesed-top-20-points/): BJP Manifesto 2024 : లోక్‌సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. వేదికపై బిఆర్ అంబేద్కర్ విగ్రహం, రాజ్యాంగంతో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి చీఫ్ జెపి నడ్డా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా విక్షిత్ భారత్ సాధనపై దృష్టి కేంద్రీకరించామని ప్రధాన మంత్రి అన్నారు. అన్ని ఇళ్లకు పైపులైన్ ద్వారా ఎల్పీజీ గ్యాస్, సోలార్ పవర్ ద్వారా ఉచిత విద్యుత్ అందించనున్నామని ప్రధాని మోదీ చెప్పారు. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పప్పుధాన్యాలు, వంటనూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తిపై దృష్టి సారిస్తుందని, ధరలను స్థిరీకరించడానికి , పేదల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన […] - [Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిప‌ణి దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ఇరాన్‌](https://vandebhaarath.com/israel-iran-conflict-breaking-updates-iran-attacks/): Iran Attacks | ఇరాన్ అంతా ఊహించిన‌ట్లుగానే మూకుమ్మ‌డి దాడుల‌ను ప్రారంభించింది. సిరియాలోని తమ కాన్సులేట్‌ భవనంపై దాడి ఘటన తర్వాత ప్రతీకారంతో ఊగిపోతున్న ఇరాన్ ముందుగా చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ సైన్యం సుమారు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ (Israel) పై దాడులు (attack) చేసింది. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్ధ‌రాత్రి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఓ బాలిక సహా అనేక మంది గాయపడినట్లు స‌మాచారం. ఇదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులలో కొన్నింటిని ఇజ్రాయెల్ పేల్చివేసింది. అలాగే సిరియా, జోర్డాన్‌ల ప్రాంతాల్లో కొన్ని డ్రోన్‌లను కూల్చివేసింది. న్యూస్ అప్డేట్స్ కోసం  WhatsApp చానల్ లో చేరండి.. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరు తో 200 ల‌కుపైగా కిల్లర్‌ డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైళ్లు, క్రూయిజ్‌ క్షిపణులతో దాడులు చేసింది. ఇవి ఇరాక్‌ గగనతలం నుంచి ఇజ్రాయెల్ […] - [Horoscope | వార ఫలాలు.. 12 రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..](https://vandebhaarath.com/weekly-horoscope-april-14-to-april-20/): Horoscope | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 ఏప్రిల్ 14 ఆదివారం నుంచి ఏప్రిల్ 20 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి (Aries) మేష రాశి వారి (Mesha Rashi) కి ఈ వారంలో శరీరము బరువు పెరగడం ఒక సమస్యగా మారుతుంది. ఇతరుల మీద మీరు చూపించే ప్రేమ ఆరాటం వల్ల కొంత నష్టపోతారు. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. Function Halls నడిపే వారికి మంచి లాభాలు ఉంటాయి. కోపాన్ని […] - [BJP Manifesto | రేపే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల.. ఏయే హామీలు ఉండనున్నాయి..?](https://vandebhaarath.com/bjp-to-release-manifesto-for-lok-sabha-polls-tomorrow/): BJP Manifesto | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha polls) కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ముచ్చటగా మూడోసారి మరోసారి అధికారంలోకి వచ్చేస్తామని ధీమాగా ఉంది.  ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ అలుపు దేశవ్యాప్తంగా రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.  అయితే భారతీయ జనతా పార్టీ వ‌చ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో (BJP Manifesto) ను ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో విడుదల చేయనుంది. సంకల్ప పాత్ర ‌పేరుతో భారతీయ జనతా పార్టీ లోక్‌ ‌సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనుంది. రక్షణమంత్రి రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ  ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేనిఫెస్టోను సిద్ధం చేసింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు […] - [Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..](https://vandebhaarath.com/delhi-excise-policy-case-updates/): Delhi Excise Policy Case Updates : దిల్లీ లిక్కర్ కేసులో (Delhi Excise Policy Case) వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీలో క‌విత‌ ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర‌చాల‌ని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది కానీ కోర్టు కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏప్రిల్ 15 వరకు కవితను సీబీఐ విచారించనున్న‌ది. మరో వైపు.. కవితకు దిల్లీ కోర్టులో వరుసగా షాక్ లు త‌గులుతున్నాయి. కవిత స‌మ‌ర్పించిన రెండు పిటిషన్లను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ […] - [Lok Sabha Election 2024 : 3వ దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ షురూ.. 12 రాష్ట్రాలు.. 94 సెగ్మెంట్లు..](https://vandebhaarath.com/lok-sabha-election-2024/): Lok Sabha Election 2024 : మే 7న 12 రాష్ట్రాల్లోని 94 నియోజక వర్గాల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12, 2024 శుక్రవారం ప్రారంభమైంది. మూడో ద‌శలో భాగంగా అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ – డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నామినేష‌న్ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 19, 2024. నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 20. అభ్యర్థులు త‌మ నామినేష‌న్ల‌ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణ‌యించింది. 18వ లోక్‌సభను ఎన్నుకునేందుకు ఏడు దశల ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. Lok Sabha Election […] - [Rajnath Singh | 'వాషింగ్ మెషిన్' ఆరోపణలపై రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంట‌ర్..](https://vandebhaarath.com/rajnath-singh-on-washing-machine-charge/): Rajnath Singh | బిజెపికి వాషింగ్ మెషీన్ ఉందని, ఇతర పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరిన తర్వాత వారిని “క్లీన్”గా మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. బిజెపిలో వాషింగ్ మెషీన్ లేదని, ఎవ‌రినీ కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఏజెన్సీలకు చెప్పడం లేదని ఆయన అన్నారు. “వాషింగ్ మెషీన్ అంటూ ఏదీ లేదు, ఏజెన్సీలు తమ పనిని చేయాలి. ఇప్పుడు అదే చేస్తోంది. ఇత‌ర పార్టీలను అరెస్టు చేయాలని మేము ఏజెన్సీలకు చెబుతున్నామంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.. వారు తమ తప్పులను, అవినీతిని, బలహీనతలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా అవినీతి ఆరోపణల నుండి తప్పించుకోవచ్చని వారు భావిస్తే, వారు పొరబడిన‌ట్లేన‌ని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేసిందన్న ప్రతిపక్షాల […] - [Samsung Crystal 4k TV | తక్కువ ధరలోనే హైటెక్ ఫీచర్లతో శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు వచ్చేశాయి.. వీటి ధరలు](https://vandebhaarath.com/samsung-crystal-4k-tv-series-price-and-specifications/): Samsung Crystal 4K TV Series : భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన Samsung కంపెనీ..  Crystal 4K Vivid స్మార్ట్ టీవీ సిరిస్ ను లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధ‌ర రూ. 32,990. అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, 18 నెలల వరకు నో కాస్ట్ EMIతో ఈ స్మార్ట్ టీవీల‌ను విడుదల చేసింది. 2024 క్రిస్టల్ 4K TV లైనప్ 4K అప్‌స్కేలింగ్, సోలార్ సెల్ రిమోట్, మల్టీ-వాయిస్ అసిస్టెంట్, Q-సింఫనీ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో, క్రిస్టల్ ప్రాసెసర్ 4K తో వస్తుంది. కొత్త క్రిస్టల్ 4కె వివిడ్, క్రిస్టల్ 4కె విజన్ ప్రో, క్రిస్టల్ 4కె వివిడ్ ప్రో టీవీ సిరీస్‌లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల‌తోపాటు Samsung.comలో 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాలు, 75-అంగుళాల స్క్రీన్‌ల ప‌రిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. 2024 క్రిస్టల్ 4K TV సిరీస్ శామ్‌సంగ్ టీవీ […] - [Summer Special Trains సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు](https://vandebhaarath.com/summer-special-trains-from-secunderabad/): Secunderabad: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని  సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను (Summer special trains ) నడిపించనున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ (Shalimar)‌, సాంత్రాగాచి ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించారు. సికింద్రాబాద్‌-సాంత్రాగాచి రైలు సికింద్రాబాద్‌-సాంత్రాగాచి (Santragachi) (07223) రైలు ప్రతీ శుక్రవారం బయలుదేరుతుంది.  ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 29 వరకు మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని తెలిపారు.  ప్రతీ శనివారం తిరుగు ప్రయాణమయ్యే  సాంత్రాగాచి-సికింద్రాబాద్‌ (07224) రైలు ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు. రైలు ఆగే స్టేషన్లు : సికింద్రాబాద్‌-సాంత్రాగాచి (07223) రైలు నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల లో  ఆగుతుందని తెలిపారు. అలాగే గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్‌, కటక్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయని […] - [Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..](https://vandebhaarath.com/bharat-rice-centers-in-hyderabad/): Bharat Rice | పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్‌ రైస్ (Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేసింది.కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌) (NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NCCCF ), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలు ఈ భార‌త్ రైస్ ను విక్ర‌యించాల‌న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నాఫెడ్‌ ద్వా రా గ్రేటర్ హైద‌రాబాద్ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్‌ రైస్ అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. గ‌త‌ 15 రోజులుగా విక్ర‌యాలు కొన‌సాగుతున్నాయ‌ని నాఫెడ్‌ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా భార‌త్ రైస్ పై త‌గినంత ప్రచారం లేకపోవడంతో 15రోజులుగా అమ్మ‌కాలు మొద‌లైనా జోరందుకోలేదు. ఈ రైస్ క్వాలిటీ అంత‌గా […] - [Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..](https://vandebhaarath.com/special-trains-in-south-central-railway/): Special Trains వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. అందరూ సమ్మర్ వేకేషన్స్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరగనుంది.  ప్రయాణికుల నుంచి వస్తున్నడిమాండ్ ను పరిగణలోకి తీసుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  ఈ మేరకు.. వివిధ ప్రాంతాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్‌ నడుపనున్నట్టు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) ప‌రిధిలో ప‌లు ప్రాంతాలను కలుపుతూ 48 ప్రత్యేక వేసవి రైళ్లను ప్రకటించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ – నాగర్‌సోల్ (ట్రైన్ నంబర్. 07517) ఏప్రిల్ 17 , మే 29 మధ్య నడుస్తుంది, నాగర్‌సోల్ – సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్. 07518) ఏప్రిల్ 18, మే 30 మధ్య నడుస్తుంది. అదేవిధంగా, ప్రత్యేక రైలు హైదరాబాద్ – కటక్ (ట్రైన్ నంబర్ 07165) మంగళవారం (ఏప్రిల్ 16, ఏప్రిల్ 23 […] - [Indian Railways 100-day Roadmap | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త! 100 రోజుల ఎజెండాలో విప్లవాత్మక సంస్కరణలు](https://vandebhaarath.com/indian-railways-100-day-roadmap/): Indian Railways 100-day Roadmap : దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెరుగైన రైల్వే కనెక్టివిటీ కోసం భార‌తీయ రైల్వే సిద్ధ‌మ‌వుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అనేక విప్ల‌వాత్మ‌క మార్పులు చేయాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా 24 గంటల్లోనే  టికెట్ వాపసు పథకం, వందే భారత్ స్లీపర్ రైలు, ఉదంపూర్-శ్రీనగర్-బారాముల రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి విస్తరణ ప్రారంభం, రైల్వే ప్రయాణీకుల కోసం “సూపర్ యాప్”, భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే వంతెన వంటి సంస్కరణలు చేపట్టనుంది. ఇవి కూడా 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులను చేపట్టనుంది. కొత్త ప్రభుత్వం కోసం 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలను అనుసరించి మంత్రిత్వ శాఖలు వివిధ “ప్రజలకు ఆకర్షణీయమైన  హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో […] - [Vande Bharat : మరింత స్పీడ్ తో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు..! ట్రయల్ రన్ కు సిద్ధం..](https://vandebhaarath.com/vande-bharat-express-speed-to-be-increased/): Vande Bharat : దేశంలో అత్యంత పాపులర్ అయిన  వందే భారత్ రైళ్లు మరింత స్పీడ్ తో పరుగులు పెట్టనున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం ట్రయిల్స్ నడుస్తున్నాయి. ముందుగా ముంబై – అహ్మదాబాద్ మార్గంలో టాప్ స్పీడ్ తో వందేభారత్ రైళ్లను నడిపించనున్నారు. ప్రస్తుతం వందేభారత్ ప్రీమియం సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అయితే  గంటకు గరిష్టంగా 160 కి.మీ (కి.మీ) వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) ఆమోదం తెలిపింది. ట్రయల్ రన్ విజయవంతమైతే ప్రయాణికుల ప్రయాణ సమయం దాదాపు 45 నిమిషాలు తగ్గుతుంది. రైల్వే సేఫ్టీ కమిషన్..  ఇటీవల ముంబై సెంట్రల్‌లో వడోదర-అహ్మదాబాద్ మార్గంలో ఎగువ,  దిగువ రెండు దిశలలో 16 కోచ్ లు కలిగిన వందే భారత్ రైలు   కన్ఫర్మేటరీ ఓసిల్లోగ్రాఫ్ కార్ రన్ (COCR) నిర్వహించడానికి అనుమతిని ఇచ్చింది. అయితే […] - [ADR Report | లోక్ స‌భ మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..](https://vandebhaarath.com/adr-report-on-lok-sabha-candidates-contesting-in-ls-poll-phase-1/): ADR Report | రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల‌ల్లో 16 శాతం మంది (1,618 మందిలో 252 మంది) క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది. మొద‌టి ద‌శ ఎన్నిక‌ల్లో 1,618 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీలు)లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. అయితే ADR Report ప్రకారం.. క్రిమినల్ కేసులు ఉన్న 252 (16%) అభ్యర్థులలో, 161 (10%) వారిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు […] - [Meena Rashi Phalalu 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: మీన రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..](https://vandebhaarath.com/ugadi-panchangam-2024-meena-rashi-phalalu/): Meena Rashi Phalalu 2024 | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో మీన రాశి (Pisces Zodiac) వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయము – 11 వ్యయము – 5 రాజపూజ్యము – 2 అగౌరవము – 4 ఈ సంవత్సరము మీన రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతము వరకు తృతీయ స్థానంలో బృహస్పతి , శని ద్వాదశ స్థానము నందు […] - [Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: కుంభ రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..](https://vandebhaarath.com/ugadi-panchangam-kumba-rashi-phalalu/): Kumba Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో కుంభ రాశి (Aquarius Horoscope) వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయము – 14 వ్యయము – 14 రాజపూజ్యము – 6 అగౌరవము – 1 ఈ సంవత్సరము కుంభ రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు చతుర్ధ స్థానంలో బృహస్పతి , శని తను స్థానం నందు , […] - [Ugadi Panchangam Makar Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: మకర రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..](https://vandebhaarath.com/ugadi-panchangam-makar-rasi-phalalu-2024/): Ugadi Panchangam Makar Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో మకర రాశి (capricorn zodiac sign) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయము – 14 వ్యయము – 14 రాజపూజ్యము – 3 అగౌరవము – 1 ఈ సంవత్సరము మకర రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతము వరకు పంచమ స్థానంలో బృహస్పతి , శని […] - [Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: ధనస్సు రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?](https://vandebhaarath.com/ugadi-panchangam-dhanu-rashi-phalalu-2024/): Panchangam Dhanu Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో ధనస్సు రాశి  (Sagittarius Horoscope) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయము – 11 వ్యయము – 5 రాజపూజ్యము – 7 అగౌరవము – 1 ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు షష్టమ స్థానంలో బృహస్పతి , శని తృతీయ స్థానం […] - [Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృశ్చిక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?](https://vandebhaarath.com/ugadi-panchangam-vrichika-rashi-phalalu-2024/): Panchangam Vrichika Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో వృశ్చిక రాశి (Scorpio Horoscope) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయం – 8 వ్యయం – 14 రాజపూజ్యం – 4 అగౌరవం – 3 ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు సప్తమ స్థానంలో బృహస్పతి , శని చతుర్ధ స్థాంము […] - [Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: తులా రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?](https://vandebhaarath.com/ugadi-panchangam-thula-rashi-phalalu-2024/): Panchangam Thula Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో తులా రాశి (libra) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయం – 2 వ్యయం – 8 రాజపూజ్యం – 1 అగౌరవం – 5 ఈ సంవత్సరం తులా రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు అష్టమ స్థానంలో బృహస్పతి , శని పంచమ స్థానము నందు […] - [Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: కన్య రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?](https://vandebhaarath.com/ugadi-panchangam-2024-kanya-rashi-phalalu/): Kanya Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో కన్య రాశి (Virgo) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయం – 5 వ్యయం – 5 రాజపూజ్యం – 5 అగౌరవం – 2 Ugadi Panchangam 2024 | క్రోధి నామసంవత్సరం కన్య రాశి వారికి 2-05-2024 నుంచి సంవత్సరాంతం వరకు భాగ్య స్థానంలో బృహస్పతి , శని […] - [Ugadi Panchangam Simha Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: సింహ రాశి వారికి ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు..](https://vandebhaarath.com/ugadi-panchangam-karkataka-rasi-phalalu-2024/): Ugadi Panchangam Simha Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈ ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా ఈ శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో  సింహ రాశి వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయం – 2 వ్యయం – 14 రాజపూజ్యం – 2 అగౌరవం – 2 Simha Rashi Phalalu : ఈ సంవత్సరం సింహ రాశి (Leo) వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానంలో బృహస్పతి […] - [Rain Alert : గుడ్‌న్యూస్‌.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు..!](https://vandebhaarath.com/rain-alert-in-telangna-imd-report/): Rain Alert | తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు కొన్ని జిల్లాలో వడగాలులు, మ‌రికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈమేర‌కు సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది. Rain Alert  ఈనెల 8న సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాలలో తీవ్ర‌మైన‌ వడగాలులు వీస్తాయని ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించింది. ఇక ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగితాల్య, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో చ‌ల్ల‌ని క‌బురు చెప్పింది వాతావ‌ర‌ణ‌కేంద్రం ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం కూడా పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్ల‌డించింది. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్, ఆదిలాబాద్‌ […] - [Ugadi Panchangam karkataka Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..](https://vandebhaarath.com/ugadi-panchangam-karkataka-rasi-phalalu/): karkataka Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో కర్కాటక రాశి వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయం – 14 వ్యయం – 2 రాజపూజ్యం – 6 అగౌరవం – 6 ఈ సంవత్సర కర్కాటక రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు లాభ స్థానంలో, బృహస్పతి , శని అష్టమ స్థానం , భాగ్య స్థానంలో, అలాగే  […] - [Ugadi Panchangam | క్రోధి నామ ఉగాది పంచాంగం: మిథున రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..](https://vandebhaarath.com/ugadi-panchangam-mithuna-rasi-phalalu-2024/): Ugadi Panchangam Mithuna Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో మిధున రాశివారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రాముఖ్యతలేంటి.. కొత్త ఏడాదిలో మేష‌రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే..! ఆదాయం – 5 వ్యయం – 5 రాజపూజ్యం – 3 అగౌరవం – 6 ఈ సంవత్సరంలో మిథున రాశి (Gemini) వారికి 2-05-2024 […] - [Ugadi Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..](https://vandebhaarath.com/vrishabha-rasi-ugadi-rasi-phalalu/): Vrishabha Rasi Ugadi Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో వృషభ రాశి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయం – 2 వ్యయం – 8 రాజపూజ్యం – 7 అగౌరవం – 6 ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు తను స్థానంలో, శని దశమ స్థానంలో , రాహువు లాభ స్థానం […] - [Mesha Rasi Ugadi Rasi Phalalu| క్రోధి నామ ఉగాది పంచాంగం: మేష రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..](https://vandebhaarath.com/mesha-rasi-ugadi-rasi-phalalu/): Mesha Rasi Ugadi Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో మేష రాశివారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందా.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రాముఖ్యతలేంటి.. కొత్త ఏడాదిలో మేష‌రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే..! ఆదాయము – 8 వ్యయము – 14 రాజపూజ్యము – 4 అగౌరవము – 3 Mesha Rasi Ugadi Rasi Phalalu : ఈ […] - [Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ](https://vandebhaarath.com/tukkuguda-sabha-congress-jana-jathara/): Congress Jana Jathara  తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. తుక్కుగూడ (Tukkuguda Sabha) సభావేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు. ప్రభుత్వం మారగానే ఆ డేటాను పూర్తిగా ధ్వంసం చేశారని, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి పనిచేశారో.. దిల్లీలో ప్రధానమంత్రి మోదీ కూడా అదే పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఓ వాషింగ్ మిషన్ ఉందని, దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ తొత్తులున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళలకు ఏటా లక్ష! తుక్కుగూడ (Congress Jana Jathara) సభ లో రాహుల్ గాంధీ మహిళలకు కీలక హామీ ఇచ్చారు. మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ చేస్తామని తెలిపారు. అలాగే యువతకు ఏడాదికి […] - [Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లోని నేరస్థులకు యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..](https://vandebhaarath.com/yogi-adityanaths-ram-naam-satya-warning/): అలీఘర్: ఉత్తర ప్ర‌దేశ్ లో క‌రడుగ‌ట్టిన‌ గ్యాంస్ట‌ర్లు, నేర‌స్తుల‌ను మ‌ట్టి క‌రిపిస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆధిత్య‌నాథ్ (Yogi Adityanath).. తాజాగా ఓ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న స‌మాజానికి ముప్పుక‌లిగించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేరస్థులను హెచ్చరిస్తున్నా.. సమాజ భద్రతకు ఎవరు ముప్పు కలిగిస్తారో వారి ‘రామ్నామ్ సత్య’ (Ram Naam Satya – చివరి కర్మలు) ఖాయమని అన్నారు. అలీగఢ్‌ (Aligarh) లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సతీష్‌కుమార్‌ గౌతమ్‌ తరఫున నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆడ‌బిడ్డ‌లు, అమాయక ప్ర‌జ‌లు ఏ ఆందోళన లేకుండా రాత్రిపూట ప్ర‌శాంతంగా బయటికు వెళ్ల‌గ‌లిగేలా ఉండాఆల‌ని, ఆడ‌పిల్ల‌ల భద్రతకు ఎవ‌రైనా ప్ర‌మాదం త‌ల‌పెడితే మేము ‘రామ్నామ్ సత్య’ (చివరి కర్మలు) చేస్తామని యూపీ సీఎం ఆధిత్య‌నాత్ హెచ్చరించారు. రామ‌ నామాన్ని జపిస్తూ మేము మా జీవితాలను గడుపుతున్నాము. రాముడు లేకుంటే ఏదీ సాధ్యం కాదు.. కానీ ఎవరైనా సమాజ […] - [Weather Report | రిలాక్స్ కండి.. నేటి నుంచి మూడు రోజుల‌పాటు వర్షాలు](https://vandebhaarath.com/weather-report-telangana-rain-alert/): Weather Report Updates | తీవ్రమైన‌ ఎండలు, ఉక్క‌పోత‌తో త‌ల్ల‌డిల్లిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్‌ విభాగం చ‌ల్ల‌ని వార్త చెప్పింది.  ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 7, 8, 9వ తేదీల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్ల‌డించింది. ఇక‌ సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని తెలిపింది. ఈమేర‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్త‌ర తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం వాన‌లు కురిసే చాన్స్ లేదని స్పష్టం చేసింది. 7, 8వ‌ తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, విదర్భలో భారీ […] - [Vande Bharat Metro | వచ్చే నెలలోనే వందేభారత్ మెట్రో రైలు.. దీని స్పీడ్, ఫీచర్లు.. మీకు తెలుసా...?](https://vandebhaarath.com/vande-bharat-metro-express-news-updates/): Vande Bharat Metro Express | దేశంలోనే తొలి వందే మెట్రో రైలు మే నెలలో రైలు ట్రాక్‌పై దూసుకుపోనుంది. ఈ నెలాఖరులోగా తొలి నమూనా సిద్ధమవుతుంది. వందే మెట్రో రైలు రేక్‌లో ఉన్న 16 కోచ్‌లలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) జనరల్ మేనేజర్ (జిఎం) ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో వందే మెట్రో రైలు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. శ్రీనివాస్ వందే భారత్ మెట్రో రైలును రూపొందించారు. మేలో మొదటి రేక్‌ను పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. మొదటి నమూనా ఈ నెలాఖరు నాటికి ఫ్యాక్టరీలో పరీక్షకు సిద్ధంగా ఉంటుంది. 12 షెల్స్ (ఔటర్ స్ట్రక్చర్) నిర్మించబడ్డాయి. వాటి ఇంటీరియర్ ఫర్నిషింగ్ జరుగుతోంది. 16 కోచ్‌లలో 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ కోచ్‌లను రైల్వే శాఖ పరీక్షల కోసం ఉంచుతుంది. దీని తర్వాత వారు భారతీయ రైల్వే ఫ్లీట్‌లో సర్వీస్ […] - [Congress Manifesto | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఐదు గ్యారంటీలు, 25 కీలక హామీలు ఇవే..](https://vandebhaarath.com/lok-sabha-elections-congress-manifesto-full-details/): Lok Sabha Elections Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 25 హామీలను వెల్లడించింది. 48 పేజీల మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శుక్ర‌వారం విడుదల చేశారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలు చేర్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించింది. రిజర్వేషన్‌లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామ‌ని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా నియంత్రిస్తామ‌ని హామీ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల 2024 న్యూస్ లైవ్: కాంగ్రెస్ శుక్రవారం తన పోల్ మేనిఫెస్టో (Congress Manifesto) ను విడుదల చేసింది, రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన దేశంలోని రెండు ప్రధాన రాజకీయ […] - [South Central Railway | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో పలు రైళ్ల పొడిగింపు](https://vandebhaarath.com/south-central-railway-extended-eight-special-trains/): South Central Railway | హైదరాబాద్‌ : వేసవి  సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల  రద్దీని దృష్టిలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేర్వేరు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల డిమాండ్‌ మేరకు జూన్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించారు.సెలవుల నేప‌థ్యంలో రైళ్ల న్నీ ప్ర‌యాణికులో కిట‌కిట‌లాడుతున్నాయి. దీంతో అత్యవసరంగా ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లేవారు అనేక అగ‌చాట్లు ప‌డుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల కోసం ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మ‌రో రెండు నెలల పాటు పొడిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మీదుగా నడిచే 8 రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. . రైళ్ల వివరాలు ఇవీ.. ప్రతి బుధవారం నడుస్తున్నతున్న మధురై- కాచిగూడ(07192), జాల్నా-ఛాప్రా(07651) రైళ్లను జూన్‌ 26వరకు ప్రయాణించనుంది. ప్రతి సోమవారం నడుస్తున్న కాచిగూడ- […] - [India TV poll : ఇండియా టీవీ పోల్ సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ, బీఆర్ ఎస్ కు వచ్చే సీట్లు ఇవే..   ](https://vandebhaarath.com/lok-sabha-election-2024-india-tv-poll/): India TV poll :   ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం..  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పార్టీకి  తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇటీవల ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం బిఆర్‌ఎస్ (BRS) రెండు స్థానాలను కైవసం చేసుకోగా, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కి కేవలం ఒక సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది. కాగా India TV poll ప్రకారం..  కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లో బీజేపీకి చెందిన బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, జి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఒవైసీ హైదరాబాద్‌లో ముందంజలో ఉన్నందున, ఒపీనియన్ పోల్ ప్రకారం, ఎఐఎంఐఎం తన సాంప్రదాయ నియోజకవర్గాన్ని నిలుపుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఇలా.. 2019 […] - [India TV-CNX Opinion Poll : ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకు '400' సీట్లు రావు.. ఇండియా టీవీ సర్వేలో సంచనల విషయాలు..](https://vandebhaarath.com/india-tv-cnx-opinion-poll-results/): India TV-CNX Opinion Poll: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections 2024) సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి మూడవసారి విజయ పరంపరను కొనసాగిస్తుందని ప్రీ-పోల్ సర్వే అంచనా వేసింది. తాజాగా ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ( India TV-CNX Opinion Poll) ప్రకారం, రాబోయే ఎన్నికల్లో 543 లోక్‌సభ స్థానాల్లో ఎన్‌డిఎ 399 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ (BJP) ఒక్కటే 342 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి (తృణమూల్ కాంగ్రెస్ కాకుండా ) 94 సీట్లు గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీజేడీ, స్వతంత్రులు మిగిలిన 50 సీట్లు గెలుచుకోవచ్చని అభిప్రాయ సేకరణ అంచనాలు చెబుతున్నాయి. ఇండియా TV-CNX ఒపీనియన్ పోల్: సర్వే ప్రకారం, భారతీయ జనతా పార్టీ (BJP) 342 స్థానాలు […] - [Gold and Silver Price Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ](https://vandebhaarath.com/gold-and-silver-price-today-2/): Gold and Silver Price Today : బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.141.0 తగ్గి రూ.7068.2కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.130.0 తగ్గి రూ.6474.4గా ఉంది. తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) లో ప‌దిగ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 64,600 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,470గా ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850 కు చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 85,300గా ఉంది. ఆంద్ర ప్ర‌దేశ్ లోనూ, ఇదే ధర అమల్లో ఉంది. ఢిల్లీలో బంగారం ధర Gold Rate in Delhi : ఢిల్లీలో ఈరోజు బంగారం ధర ₹ 70682.0/10 గ్రాములు ప‌లుకుతోంది. […] - [Weather Update | తెలంగాణకు చ‌ల్ల‌ని క‌బురు.. రెండు రోజులు వానలు](https://vandebhaarath.com/weather-update-on-telangana/):   Weather Update | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ చల్ల‌ని క‌బురు చెప్పింది. త్వరలో వర్షాలు ప‌డ‌నున్నాయ‌ని తెలిపింది. దీంతో మండుటెండ‌ల నుంచి కాస్త ఉపశమనం క‌లుగుతుంద‌ని వివ‌రించింది. రాష్ట్రంలో ఈనెల 6 వరకు వాతావర ణం పొడిగానే ఉంటుందని, అయితే ఏప్రిల్‌ 7, 8వ‌ తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో ఈనెల 5, 6వ తేదీల్లో వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8వ‌ తేదీల్లో పలు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జ‌ల్లుల‌ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజాగా అప్ డేట్ ఇచ్చింది. , రాష్ట్రంలో ఈ వేసవి లో బుధవారం మొద‌టిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో బుధ‌వారం 45 డిగ్రీల […] - [Taiwan Earthquake : తైవాన్‌లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు..](https://vandebhaarath.com/taiwan-earthquake/): Taiwan Earthquake | తైవాన్ రాజధాని తైపీ న‌గ‌రాన్ని భారీ భూకంపం ( Taiwan Earthquake) వణికించింది. బుధవారం ఉదయం 8 గంటల స‌మయంలో 7.5 తీవ్రతతో భూమి ఒక్క‌సారిగా కంపించింది. ఈ భూకంపం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 700 మందికిపైగా గాయాలపాలయ్యారు. దక్షిణ తైవాన్‌లోని హులియన్‌ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్న‌ట్లు గుర్తించారు. భూమిలో 34.8 కిలోమీటర్ల లోతులో ప్ర‌కంప‌నాలు సంభావించాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. ఆ తరువాత 6.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. కాగా పాతికేళ్ల‌లో తైవాన్‌ను తాకిన అతిపెద్ద‌ భూకంపం ఇదే అని అక్క‌డి అధికారులు పేర్కొన్నారు. భూకంపం ప్ర‌తాపానికి పెద్ద ఎత్తున భవనాలు ఊగిపోవ‌డం క‌నిపించింది. పలు బ్రిడ్జిలు సైతం ఊగిపోయాయి. ప్రజలు ప్రాణ భయంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. నిలబడిపోయారు. బిల్డింగ్‌లు, బ్రిడ్జిలు ఊగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో […] - [New Railway Line : తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ పట్టణాలకు రైలు కనెక్టివిటీ](https://vandebhaarath.com/dornakal-to-gadwal-new-railway-line/): New Railway Line : తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాత స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్తగా స్టేషన్లను కూడా నిర్మిస్తోంది.. ఈ క్రమంలోనే తెలంగాణ వాసుల చిరకాల వాంఛను రైల్వేశాఖ నెరవేర్చబోతోంది.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్తగా డోర్నకల్‌ నుంచి గద్వాల వరకు రైల్వేలైను నిర్మించనుంది. ఈ .. ప్రతిపాదిత కొత్త రైల్వే లైన్ సర్వే పనులు ప్రారంభమాయ్యాయి. మొత్తం 290 కి.మీ గత సంవత్సరం సెప్టెంబరులో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (FLS) మంజూరు చేసింది రైల్వే శాఖ. ఈ మార్గం మొత్తం నిడివి 296 కి.మీ ఉంటుంది. ప్రాథమిక అంచనా వ్యయం రూ.5,300 కోట్లు. రైల్వే శాఖ గత సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 15 కొత్త రైల్వే లైన్లకు తుది సర్వే మంజూరు చేయగా, తెలంగాణకు సంబంధించి డోర్నకల్‌-గద్వాల వయా సూర్యాపేట మార్గం అందులో ఉంది.. కొత్తగా ఈ పట్టణాలకు […] - [Katchatheevu Island | క‌చ్చ‌దీవుపై ఎందుకీ చ‌ర్చ‌.. ? ఈ ద్వీపం చ‌రిత్ర‌ ఏమిటీ?](https://vandebhaarath.com/did-congress-give-away-katchatheevu-island-to-sri-lanka/): Katchatheevu Island | 2024 లోక్​సభ ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీపై మ‌రో వివాదం చుట్టుముట్టింది. ఇటీవ‌ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కచ్చతివు ద్వీపం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత దేశాన్ని విడదీసి, భారత్​లో ఒక భాగమైన ద్వీపాన్ని.. అప్ప‌టి కాంగ్రెస్​ ప్రభుత్వం.. శ్రీలంకకు ఇచ్చేసిందని విమ‌ర్శించారు. దీంతో అంద‌రి దృష్టి ఒక్క‌సారిగా ఈ కచ్చతివు వివాదంపై ప‌డింది. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ క‌చ్చ‌తివు ద్వీపం ఏమిటీ ..దీని పూర్వ‌ప‌రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… కచ్చతీవు ద్వీపం ఎక్కడ ఉంది? కచ్చతీవు భారతదేశం- శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉంది. ఇది 285 ఎకరాల విస్తీర్ణంలో జనావాసాలు లేని ఒక‌ ద్వీపం. దీని పొడవు 1.6 కిమీ కంటే ఎక్కువ ఉండదు. ఇది భారత తీరం నుండి 33 కి.మీ దూరంలో రామేశ్వరానికి ఈశాన్యంగా ఉంది. ఇది శ్రీలంక ఉత్తర కొన వద్ద జాఫ్నాకు నైరుతి దిశలో 62 కి.మీ […] - [Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?](https://vandebhaarath.com/causes-of-water-crisis-in-bengaluru/): Bengaluru Water Crissis ఒకప్పుడు ‘వెయ్యి సరస్సుల నగరం’ అని పిలిచిన బెంగళూరు నేడు పట్టణీకరణతో క్ర‌మంగా శిథిలమైపోతోంది. 16వ శతాబ్దంలో బెంగళూరు ను అభివృద్ధి చేసిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి చెందిన కెంపె గౌడకు దక్కుతుంది. బెంగుళూరులో న‌దులు లేవు.. నగరం సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ బావులు, కాలువల‌ను విస్తృతంగా నిర్మించాడు. ఆ కాలంలో ఇవి వ్యవసాయంతోపాటు పెరుగుతున్న జనాభాకు స‌రిపోయింది. వ‌ర‌ద‌ నీటిని సరస్సుకు తరలించేందుకు కాలువలు నిర్మించ‌డంతో వరదలు, కరువు స‌మ‌స్య‌లు ఏర్పడలేదు. సరస్సులు ఎలా మారిపోయాయి..? 1896 కి ముందు, హేసరఘట్ట నుంచి మొదటి పైపులైన్ ద్వారా నీటి సరఫరా వచ్చినప్పుడు, సరస్సులు, బావులు బెంగుళూరు నివాసులకు నీటి అవ‌స‌రాలు తీర్చాయి. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి నిర్వహణలో కెంపె గౌడ చేసిన కృషి బెంగళూరు అభివృద్ధికి బీజం ప‌డింది. దక్షిణ భారతదేశంలో వాణిజ్యం, […] - [Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో కడియం కావ్య..](https://vandebhaarath.com/lok-sabha-elections-kadiyam-kavya-gets-congress-ticket-from-warangal/): Kadiam Kavya : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సోమవారం రాత్రి విడుదల చేసింది. మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను రంగంలోకి దించగా, వరంగ‌ల్ నుంచి కడియం కావ్య (Kadiam Kavya ) పోటీ చేయనున్నారు. గత శుక్రవారం ఐదుగురు అభ్యర్థులతో తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి సీపీ జోషిని పార్టీ నిలబెట్టగా, దామోదర్ గుర్జర్ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తాజా జాబితా విడుదల తర్వాత ఇప్పటివరకు పార్టీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 215కి చేరుకుంది. కాగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన ఎనిమిది మంది జాబితాను ముందుగా కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు జరగనున్న జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఖుంటి నుండి కాళీచరణ్ ముండా, […] - [Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ కు బిగ్ షాక్..](https://vandebhaarath.com/kejriwal-sent-to-judicial-custody-till-april-15-in-liquor-policy-case/): ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Kejriwal) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.  మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ప్రత్యేక  కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ , తదుపరి తేదీలో వారికి మరింత కస్టడీ అవసరమని కోర్టుకు తెలిపింది. ఇడి తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు మాట్లాడుతూ, కస్టడీ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధినాయకుడు “నాన్-కోపరేటివ్” గా ఉన్నారని అన్నారు.”అతను ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు పాస్‌వర్డ్‌లు ఇవ్వలేదు” అని రాజు కోర్టుకు వెల్లడించారు. అయితే కోర్టులో ప్రవేశించే ముందు అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ, “ప్రధానమంత్రి చేస్తున్నది దేశానికి మంచిది కాదు” అని అన్నారు.ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ […] - [LPG price cut : గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..](https://vandebhaarath.com/lpg-price-cut-india/): LPG price cut | భారతదేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) 19 కిలోల వాణిజ్య సిలిండర్‌, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరను ₹ 30.50 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి . ఈరోజు నుంచే కొత్త ధ‌ర‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. స‌వ‌రించిన ధ‌ర‌ల ప్ర‌కారం.. ఏప్రిల్ 1 నాటికి, ఢిల్లీలో ధర ₹ 1,764.50 గా ఉంది. 5 కిలోల FTL సిలిండర్ల ధర ₹ 7.50 తగ్గింది . ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వ్యాణిజ్య సిలిండర్ల ధ‌ర‌లు రెండుసార్లు పెంచిన విష‌యం తెలిసిందే. . దీనికి ముందు, నూతన సంవత్సరం 2024 సందర్భంగా 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్‌పై ₹ 39.50 చొప్పున ధరలు తగ్గించారు. కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్‌ల ధరలు పెరిగినప్పుడు చమురు […] - [Ayodhya Direct Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్](https://vandebhaarath.com/hyderabad-to-ayodhya-direct-flightwill-starts/): Ayodhya Flight: అయోధ్యకు వెళ్లే భక్తులకు శుభ‌వార్త. హైదరాబాద్ నుంచి రామ‌జ‌న్మ‌భూమి అయోధ్య‌కు వెళ్లేందుకు ఇప్ప‌టికే రైలు స‌ర్వీసులు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి.అయితే త్వ‌ర‌లో నేరుగా ఫ్లైట్ లో వెళ్లేందుకు విమాన సర్వీసు కూడా అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. Hyderabad To Ayodhya Direct Flight: అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి నుంచి ప్రత్యేక విమాన సర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైద‌రాబాద్‌ నుంచి అయోధ్యకు (Ayodhya) డైరెక్ట్ విమాన సేవలను ప్ర‌వేశ‌పెట్టనున్నామ‌ని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ‌ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం వెల్ల‌డించారు. అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభించాలని.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ […] - [Heat Wave Warning | మరో మూడు రోజులు తీవ్రమైన వేడి గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు](https://vandebhaarath.com/imd-hyderabad-issues-heat-wave-warning/): హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో హీట్ వేవ్ హెచ్చరిక (Heat Wave Warning)జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏప్రిల్ 3 వరకు ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతో హైదరాబాద్ ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 1న నిర్మల్, నిజామాబాద్‌లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 2న ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడ గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలతో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లలో కూడా ఏప్రిల్ 3, 4 తేదీల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు […] - [KCR | నేడు రైతుల వ‌ద్ద‌కు కేసీఆర్‌.. మూడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. ](https://vandebhaarath.com/kcr-district-tour-schedule/):  జ‌న‌గామ, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ జిల్లాల ప‌ర్య‌ట‌న KCR District Tour Schedule | హైద‌రాబాద్ : సాగునీరు లేక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని త‌ల్ల‌డిల్లిపోతున్న రైతాంగానికి ఆత్మ‌స్థైర్యాన్ని అందించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన నేరుగా రైతులను క‌లుసుకొని వారికి మేమున్నామంటూ భరోసా కల్పించనున్నారు. ఆదివారం సూర్యాపేట‌(Suryapet), న‌ల్ల‌గొండ (Nalgonda), జ‌న‌గామ(Janagama) జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించి ఎండిపోయిన పంటల‌ను స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదీ. KCR District Tour Schedule : ఆదివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు కేసీఆర్ ఎర్ర‌వెల్లి వ్య‌వ‌సాయ క్షేత్రం నుంచి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రోడ్డు మార్గంలో బ‌యలుదేర‌నున్నారు. జ‌న‌గామ జిల్లాలోని ధ‌రావ‌త్ తండాకు ఉద‌యం 10:30 గంట‌ల‌కు చేరుకుంటారు. అక్క‌డ ఎండిపోయిన పంటల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి మండ‌లం, అర్వ‌ప‌ల్లి మండ‌లం, సూర్యాపేట రూర‌ల్ […] - [Delhi Liquor Scam | దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ సమన్లు ​​జారీ](https://vandebhaarath.com/ed-summons-delhi-transport-minister-kailash-gahlot-in-delhi-liquor-scam/): Delhi Liquor Scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మ‌రో దిల్లీ ఆప్ పార్టికీ చెందిన‌ మంత్రికి ఈడీ స‌మ‌న్లు పంపింది. దర్యాప్తు అధికారి ముందు శనివారం హాజరు కావాల్సిందిగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లాట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు ​​పంపినట్లు అధికారులు తెలిపారు. విచారణ కోసం ఫెడరల్ ఏజెన్సీ గహ్లాట్‌ను పిలిపించడం ఇదే తొలిసారి. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్ ప్రస్తుతం ED కస్టడీలో ఉండగా, సంజ‌య్‌ సింగ్, సిసోడియా ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా వుండ‌గా ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్‌కు సంబంధించిన ED ఆరోపణను AAP ఖండించింది. నకిలీ […] - [Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?](https://vandebhaarath.com/astrology-signs-march-31-to-april-6/): Zodiac Sign | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 31 ఆదివారం నుంచి ఏప్రిల్ 6 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి ( 31’st mar – 6’th Apr ) మేష రాశి వారికి ఈ వారంలో గృహము నందు civil repairs చేసే అవకాశాలు కలవు. తండ్రి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. బంగారము వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాములతో […] - [Tirumala | ఏప్రిల్‌లో తిరుపత వెళ్తున్నారా? ఈ తేదీలను గమనించండి!](https://vandebhaarath.com/tirumala-april-month-special-days/): Tirumala | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవ‌స్థానం లో మార్చి నెల ఉత్సవాలు ముగిశాయి. ఏప్రిల్‌లో తిరుమలలో జరిగే ఉత్సవాలు, ఉత్సవాల వివరాలను దేవస్థానం విడుదల చేసింది. మ‌రికొది రోజుల్లో పరీక్షలు ముగిసి పాఠశాల, కళాశాల విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. చాలా మంది వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లాలని ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. సరదా, వేడుకల పర్యటన మాత్రమే కాదు, చాలా మంది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవ‌స్థానానికి కుటుంబ సమేతంగా దర్శించుకోవాలనేది చాలా కుటుంబాల ప్లాన్. కాబట్టి, మీరు ఈ ఏప్రిల్‌లో తిరుపతిని సందర్శించాలని ఆలోచిస్తున్న‌ట్లయితే.. ఈ తేదీలలో ఏప్రిల్‌లో తిరుమల తిరుపతి ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా కార్య‌క్రమాలు ఇక్కడ ఉన్నాయి. నోట్ చేసుకోండి. తిరుమల తిరుపతి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనం కోసం తిరుమల తిరుపతికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు […] - [Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ షాక్.. మరో 4 రోజులు కస్టడీ పొడిగింపు](https://vandebhaarath.com/delhi-liquor-scam-case/): Delhi liquor policy scam : న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు గ‌ట్టి షాక్ త‌గిలింది. మరో నాలుగు రోజులపాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగంగా ప్రసంగించిన‌ట్లు స‌మాచారం. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈడీపై పలు ప్రశ్నలు సంధించారు . గురువారం ఉదయం కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌‌కు అనుమతి లభించింది. ఈ సంద‌ర్బంగా ఈడీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ తనను, తన పార్టీని అణచివేయడానికి యత్నిస్తోందన్నారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించలేదని తెలిపారు. ‘నన్ను అరెస్ట్ చేశారు. కానీ ఏ కోర్టు కూడా నన్ను దోషిగా నిరూపించలేదు.. సీబీఐ 31 వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేయగా, ఈడీ 25 వేలపేజీలు దాఖలు చేసింది. వాటిని కలిపి చదివినా నన్ను ఎందుకు అరెస్టు చేశారనే […] - [Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప‌రుగులు పెట్టే ట్రాక్ ఇదే.. వీడియో షేర్ చేసిన అశ్విని వైష్ణ‌వ్](https://vandebhaarath.com/bullet-train-video/): Bullet Train | దేశంలో మ‌రికొద్ది రోజుల్లోనే బుల్లెట్ రైలు దూసుకెళ్ల‌నుంది. ముంబయి-అహ్మదాబాద్‌ మార్గంలో బుల్లెట్ ట్రెయిన్ న‌డిపించేందుకు ఏర్పాట్లు చేస్తుస్తున్న విషయం తెలిసిందే. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్‌ నిర్మాణ పనులు వేగంగా కొన‌సాగుతున్నాయి. అయితే, బుల్లెట్‌ రైలు కోసం ప్రత్యేక మైన‌ ట్రాక్‌ను రైల్వేశాఖ నిర్మిస్తోంది. తొలిసారిగా ట్రాక్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ (Minister Ashwini Vaishnav)ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు. గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్ దేశంలోనే తొలి బ్యాలస్ట్ లెస్ ట్రాక్ (Ballastless Track ) వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అహ్మ‌దాబాద్‌ -ముంబై (Gujarat-Mumbai)మధ్య నిర్మిస్తున్న ట్రాక్‌ గురించి సమాచారం అందించారు. అలాగే బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో చూపించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో నిర్మిస్తున్న ఈ ట్రాక్‌లు బ్యాలస్ట్‌లెస్‌గా ఉన్నాయని.. కంకర, కాంక్రీట్ బ్లాక్స్‌ అవసరం లేని ట్రాక్‌లు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. హై-స్పీడ్ రైళ్ల […] - [Fire-Boltt Oracle : 4G సిమ్ సపోర్ట్ తో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది.. దీని ధర, ఫీచర్లు ఇవే..](https://vandebhaarath.com/fire-boltt-oracle-with-4g-lte-sim-support/): Fire-Boltt Oracle Smart Watch : భారతదేశంలో ఫైర్-బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్‌వాచ్  లాంచ్ అయింది.  గతంలో కంపెనీ 2.02-అంగుళాల స్క్రీన్‌తో ఫైర్ -బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒరాకిల్ మోడల్ కాస్త  చిన్న స్క్రీన్‌తో వస్తుంది.  ఇది Android-ఆధారిత UIపై పనిచేస్తుంది.  అనేక Google Play స్టోర్ అప్లికేషన్‌లకు సపోర్ట్ ఇస్తుంది, అలాగే  Android , iOS రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది దేశంలో వివిధ రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, స్మార్ట్ వేరబుల్ నానో-సిమ్ ద్వారా 4G LTE కాలింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.  ఫైర్-బోల్ట్ ఒరాకిల్ ధర Fire-Boltt Oracle Price : భారతదేశంలో Fire-Boltt Oracle  ఎక్లిప్స్-ఫ్లెక్స్, మెరైన్-మిరాజ్, ఒనిక్స్-వేవ్, ఆరెంజ్-హారిజన్, క్లౌడ్-విస్పర్  క్రిస్టల్-టైడ్ కలర్ వేరియంట్ల ప్రారంభ ధర రూ. 4,999 గా ఉంది. అలాగే   క్లౌడీ-క్లాస్ప్,  బ్లాక్-క్రోమ్ ఎంపికల ధర వరుసగా రూ. 5,299 , రూ. 5,499గా ఉంది.  […] - [ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..](https://vandebhaarath.com/adr-report-association-for-democratic-reforms-on/): ADR Report  | న్యూఢిల్లీ: 17వ లోక్‌సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందగా , వాటిలో 45 బిల్లులు సభలో ప్రవేశపెట్టిన రోజునే ఆమోదం పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) విశ్లేషణలో వెల్లడైంది. లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అత్యధికంగా 410 ప్రశ్నలు అడిగారు. అప్నా దళ్ (సోనీలాల్)కు చెందిన ఇద్దరు ఎంపీలు కనీసం ఐదు అడిగారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధ‌వారంప్రచురించిన నివేదికలో పేర్కొంది. శివసేన 354 ప్రశ్నలతో, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం 284, తెలుగుదేశం పార్టీ (TDP) 247, ఎంకే స్టాలిన్ డీఎంకే 243 ప్రశ్నలు సంధించింది. ఇదిలా ఉంటే, అత్యల్ప సగటు ఉన్న పార్టీలలో అప్నా దళ్ (సోనీలాల్) ఐదు ప్రశ్నలు, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఏడు, ఆప్ 27, నేషనల్ కాన్ఫరెన్స్ 29, ఎల్‌జెపి 34 ప్రశ్నలు సంధించారు.  […] - [TS TET 2024 : నేటి నుంచే 'టెట్' దరఖాస్తులు.. అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోండి..](https://vandebhaarath.com/how-to-apply-ts-tet-2024/): TS TET 2024 Updates: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత (TS TET 2024) పరీక్ష దరఖాస్తులు బుధ‌వారం నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ ఇప్పటికే పరీక్ష‌ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం… మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు. . https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ను సంద‌ర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు కూడా జారీ చేయ‌నున్నారు. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై జూన్ 6వ తేదీ వరకు ముగుస్తాయి. ఇక టెట్ (TS TET Results 2024)ఫలితాలు జూన్ 12న విడుదల చేయ‌నున్నారు. టీఎస్ టెట్ ముఖ్య తేదీలు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ : 04, మార్చి, 2024. దరఖాస్తులు ప్రారంభం : మార్చి 27, 2024. దరఖాస్తులు సమర్పించేదుకు  చివరి తేదీ: ఏప్రిల్ 10, 2024. […] - [Jabalpur | తండ్రి, సోదరుడిని చంపిన 15 ఏళ్ల బాలిక.. శరీరాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో..](https://vandebhaarath.com/minor-girl-kills-father-and-brother/): Minor girl kills father : మధ్యప్ర‌దేశ్ లో ఊహించ‌ని దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ‌త‌ మార్చి 15న జబల్‌పూర్‌ (Jabalpur) లోని మిలీనియం సొసైటీలో తన తండ్రి, తొమ్మిదేళ్ల సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 ఏళ్ల బాలికను  పోలీసులు అరెస్టు చేశారు. అయితే జంట హ‌త్య‌లు చేసిన అనంత‌రం తండ్రి, త‌మ్ముడి మృతదేహాలను ముక్క‌లుగా చేసి ఫ్రీజర్‌లో భద్రపరచడం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పదో తరగతి చ‌దువుతున్నఈ టీనేజ్ బాలిక పోలీసుల‌కు పట్టుబడటానికి ముందు రెండు నెలలకు పైగా పరారీలో ఉంది. స‌ద‌రు బాలిక 19 ఏళ్ల ముకుల్ సింగ్ ను ఇష్ట‌ప‌డింది. అయితే వీరి సంబంధాన్ని రైల్వే హెడ్ క్లర్క్ అయిన త‌న తండ్రి రాజ్‌కుమార్‌ అంగీకరించలేదు. దీంతో సెప్టెంబ‌రులో బాలిక ముకుల్‌తో కలిసి పారిపోయింది. పోలీసులు వెంట‌నే ముకుల్ ను పోక్సో చట్టం (POCSO Act) కింద అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత […] - [BJP on Reservation | కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ తాజా ప్రకటన..](https://vandebhaarath.com/bjp-on-reservation-releases-ad-on-congress/): BJP on Reservation | అనేక సందర్భాల్లో రిజర్వేషన్ల (Reservation) ను పునర్విభజన చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని బీజేపీ తన తాజా ప్రకటన ద్వారా బహిర్గతం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల 7వ, చివరి దశకు దేశం సిద్ధమవుతున్న వేళ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం #MeraVoteMeraAdhikar అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. అందులో రిజ‌ర్వేష‌న్ల పున‌ర్విభ‌జ‌న‌పై కాంగ్రెస్ ఉద్దేశాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించింది. ‘మైనారిటీ’ వర్గాలను సంతృప్తి పరచడానికి మన దళిత, గిరిజన, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను త‌గ్గించిన విష‌యాన్ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌స్తావించింది. . BJP on Reservation : 48 సెకన్ల నిడివి గ‌ల‌ వీడియోలో, SC/ST/OBC రిజర్వేషన్ల గురించి అట్టడుగు వర్గాల్లో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ మాస్ హిస్టీరియా సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా మార్చిందో, ఎస్సీలకు రిజర్వేషన్లను ఎలా తొలగించిందో కాషాయ […] - [Secunderabad-Pune Vande Bharat | సికింద్రాబాద్ కు వందేభారత్ స్లీపర్ రైలు](https://vandebhaarath.com/secunderabad-pune-vande-bharat-sleeper-trains/): Secunderabad-Pune Vande Bharat | వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయవంతంమైన తర్వాత.. ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో  పెట్టుకొని త్వరలోనే వందేభారత్  స్లీపర్ రైళ్లను తీసురావాలని భారతీయ రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే..  ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని భావిస్తుండగా సరికొత్త స్లీపర్ వెర్షన్ ను సికింద్రాబాద్ – పూణే (Secunderabad-Pune Vande Bharat) మధ్య ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు సుదూర ప్రయాణాలను అనుగుణంగా రాత్రివేళ ప్రయాణించేవారి కోసం తీసుకొస్తున్నారు. ఈ కొత్త రైళ్లు ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నాయి. వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశంలోని స్లీపర్ క్లాస్ రైళ్ల భవిష్యత్తుగా భావిస్తున్నారు. ఇవి అధునాతన భద్రతా వ్యవస్థలు, ప్ర‌యాణికుల‌కు అత్యాధునిక సౌకర్యాలతో ఇబ్బంది లేని ప్రయాణ అనుభూతిని […] - [Mahalakshmi scheme | రాహుల్ గాంధీ రూ.లక్ష ప్ర‌క‌ట‌నతో ఖాతాలు తెరిచేందుకు పోటెత్తిన మ‌హిళ‌లు](https://vandebhaarath.com/mahalakshmi-scheme-onel-lakh-money/): కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘మహాలక్ష్మి’ పథకం (Mahalakshmi scheme) కింద మహిళలకు సంవత్సరానికి రూ.1 లక్ష ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఖాతాలు తెరిచేందుకు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO) కు పెద్ద సంఖ్య‌లో తరలివస్తున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPBP) ఖాతాలను తెరవడానికి మహిళలు తెల్లవారుజామున 3 గంటలకే వచ్చారు. గత రెండు రోజులుగా పోస్టాఫీసు వ‌ద్ద మహిళల రద్దీ విప‌రీతంగా పెరిగిపోయింది. దీనికి కార‌ణం.. ఖాతా తెరవడానికి మే 27 చివరి రోజు అని వాట్సాప్‌లో పుకార్లు వ్యాపించ‌డంతో మ‌హిళ‌ల సంఖ్య రెట్టింప‌యింది. ఈ తప్పుడు సమాచారం వల్ల నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తెల్లవార‌క ముందే పోస్టాఫీసుకు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తోపులాటలు జరగకుండా పోలీసులను రప్పించారు. Mahalakshmi scheme కింద అయితే రూ. ల‌క్ష జమ చేసే […] - [What happened in Rafah | రఫాలో ఏం జరిగింది? ఇండియన్ సెలబ్రిటీల స్పందనపై విమర్శలు ఎందుకు వస్తున్నాయ్..](https://vandebhaarath.com/what-happened-in-rafah/): What happened in Rafah | రఫా అనేది గాజా స్ట్రిప్ లోని దక్షిణ భాగం. ఇది ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ప్రస్తుతం గాజా నివాసితులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు రఫా ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈజిప్ట్ లోపల మానవతా సహాయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. పాల‌స్తీనియ‌న్లు శ‌ర‌ణార్థులుగా తీసుకునేందుకు ఈజిప్ట్ తిరస్కరించింది. పాలస్తీనియన్లను వారి దేశంలోకి ప్రవేశించడానికి అనుమ‌తి లేదు. ఇటీవల రఫాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు రఫా నుండి ఈజిప్ట్ వరకు విస్తరించి ఉన్న అనేక సొరంగాలను బహిర్గతం చేశాయి, హమాస్ ఉగ్రవాదులు ఎవరూ గమనించకుండా ఈజిప్టు భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతించారని ఆరోపించారు. ఆ సొరంగాల గురించి ఈజిప్ట్ ప్రభుత్వానికి తెలుసునని ఇజ్రాయెల్ ICJ విచారణలో పేర్కొంది. మే 26న (స్థానిక కాలమానం ప్రకారం) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలో రాకెట్లను ప్రయోగించింది. తీవ్రవాద బృందం రాకెట్ దాడి చేసిన […] - [All eyes on Rafah | సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఆల్ ఐస్ ఆన్ రాఫా..](https://vandebhaarath.com/all-eyes-on-rafah/): All eyes on Rafah | ఇజ్రాయెల్ దాడిలో 45 మంది పౌరులు మరణించిన తర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇపుడు అంద‌రి దృష్టి రఫాపై ఉంది. మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలోని రఫాలోని  టెంట్ క్యాంపులో  భారీ అగ్నిప్రమాదం సంభవించి 45 మంది మరణించారు. అయితే ఇజ్రాయెల్‌పై దాడులకు కార‌ణ‌మైన ఓ అధికారితో పాటు వెస్ట్ బ్యాంక్‌కు హమాస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను అంత‌మొందించేందుకు ఈ దాడి చేప‌ట్టిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇది ఒక విషాదకరమైన తప్పిదంగా ప్రకటించింది. రఫాపైనే అందరి దృష్టి.. ఆల్ ఐస్ ఆన్ రాఫా ‘ అనేది గాజా నగరంలో జరుగుతున్న మారణహోమాన్ని ప్ర‌తిబింబించే పదబంధం. ఇజ్రాయెల్ దాడులతో ప్రభావితమైన పాలస్తీనియన్లకు ప్రపంచవ్యాప్త మద్దతు లభించడంతో ఈ పదబంధం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. #AllEyesOnRafah అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలువురు ప్రముఖులు మద్దతుగా సందేశాలను పంచుకున్నారు. ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్, సమంతా […] - [Naegleria fowleri | మనిషి మెదడు తినే భయంకరమైన సూక్ష్మజీవి.. ముందే ఎలా కనిపెట్టాలి? ముందు జాగ్రత్తలు..](https://vandebhaarath.com/naegleria-fowleri-symptoms-and-prevention/): What is Naegleria fowleri | మనిషి మెదడును తినే అమీబా ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇటీవల ఐదేళ్ల బాలిక నైగ్లేరియా ఫౌలెరీ (మెదడు తినే అమీబా) వల్ల కలిగే  అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా మే 20న కేరళలోని  కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. గతంలో కూడా, అరుదైన ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ అనేక మంది ప్రాణాలను బలిగొంది. అసలు ఈ నైగ్లేరియా ఫౌలెరీ ఏమిటి? ఇది ఒకే-కణ జీవి, సరస్సులు, వేడి నీటి కుంటలు, సరిగా నిర్వహించని స్విమ్మింగ్ పూల్ లలో  నివసిస్తుంది. 115°F (46°C) వరకు అధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రొటోజొవన్ జీవి పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. ఇది వెచ్చని వాతావరణంలో స్వల్ప కాలాం పాటు జీవించగలదు. 1965లో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా దీన్ని కనుగొన్నారు. ఇది మైక్రోస్కోప్‌తో మాత్రమే మనం చూడగలం.  నేగ్లేరియా, నేగ్లేరియా ఫౌలెరి అనే ఒక జాతి మాత్రమే ప్రజలకు సోకుతుంది. మానవ సంక్రమణ […] - [Indian Railways | వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో శతాబ్ది, రాజధాని రైళ్లు కనుమరుగు కానున్నాయా?](https://vandebhaarath.com/vande-bharat-express-route-list/): Vande Bharat express Route | భారతీయ రైల్వేలు గంటకు 200 కి.మీ వేగంతో సుదూర ప్రయాణం కోసం రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ వెర్షన్‌లను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే..  దీనివల్ల  ఇప్పటికే ఉన్న శతాబ్ది,  రాజధాని రైళ్ల స్థానంలో హై-స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే భావిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ముంబైలో వందే మెట్రో సేవలతో వందే భారత్ నెట్‌వర్క్‌ను విస్తరించే యోచనలో ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు, భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ అయిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో దీనిని అభివృద్ధి చేశారు.  ఈ అత్యాధునిక రైళ్లు ఫుల్ ఎయిర్ కండిషన్డ్ తో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం, సౌలభ్యం, లగ్జరీని కలిపి భారతీయ సాంకేతికత, ఇంజనీరింగ్ […] - [New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..](https://vandebhaarath.com/breweries-works-introduce-new-beers-in-telangana/): ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన సోమ్ డిస్టిల‌రీస్ New Beer |  తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కు కిక్కు ఇచ్చేందుకు కొత్త బీర్లు వచ్చేస్తున్నాయి. త్వరలోనే స‌రికొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతినిచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ పేర్ల‌తో కొత్త‌ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందింది. ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి. కాగా, తెలంగాణలో రూ. 5000 కోట్ల మేర‌ లిక్కర్ స్కామ్‌ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉంద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.. కమీషన్ బట్టి తెలంగాణలో కొత్త […] - [Rain forecast | గుడ్‌న్యూస్‌ చెప్పిన వాతావర‌ణ శాఖ‌.. ఈ సారి స‌మృద్ధిగా వ‌ర్షాలు..!](https://vandebhaarath.com/rain-forecast-report-heavy-rains-in-monsoon/): Rain forecast | భార‌త వాతావ‌ర‌ణ శాఖ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనువైన వాతావరణ ప‌రిస్థితులు ఉన్నాయ‌ని భారత వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. మ‌రికొద్దిరోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించి.. ఆ త‌దుప‌రి పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అయితే, గతంలో మే 31నే కేరళను చేరుతాయని అంచనా వేసింది. కేరళలో రుతు పవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాలు ఉత్తరం వైపు కదులుతూ.. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ్‌ మొహపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీ, దక్షిణ హరియాణా, నైరుతి యూపీ, పంజాబ్‌లో ఐదు నుంచి ఏడు రోజులు భారీగా ఉష్ణోగ్ర‌త‌లు నమోద‌య్యాయని, గరిష్ఠంగా 44-48 డిగ్రీలుగా ఉన్న‌ట్లు తెలిపారు. అసోంలో మే 25-26 తేదీల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ‌ని చెప్పారు. అయితే.. జూన్‌లో […] - [Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..](https://vandebhaarath.com/jammu-and-kashmir-highest-voting-after-article-370/): Jammu And Kashmir :  2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయి పోలింగ్.. జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 25 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా, ఉధంపూర్, జమ్మూలో ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉధంపూర్ 2019లో 70.15%తో పోలిస్తే 2024లో 68.27% నమోదైంది , జమ్మూ 2024లో 72.22% వద్ద ఉండగా, 2019లో 72.5% ఉంది. అయితే మిగతా మూడు […] - [Horoscope Weekly | ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి..](https://vandebhaarath.com/horoscope-weekly-may-26-to-june-first/): Horoscope Weekly | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. 2024 మే 26 ఆదివారం నుంచి జూన్ 1 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి మేష రాశి వారికి ఈ వారంలో సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. విద్యార్థులకు యోగ కాలము. ముఖ్యమైన నిర్ణయాలు స్నేహితులతో చర్చించి తీసుకుంటారు. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. Insurance ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. చెడు ఆలోచనలకు మరియు వ్యసనాలకు దూరంగా ఉండండి. Shares లో పెట్టుబడులు పెట్టకూడదు. మీరు ఇతరుల మీద […] - [Bulldozer action | ఆలయం సమీపంలోని మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా.. నిందితుడి ఇల్లు కూల్చివేత](https://vandebhaarath.com/bulldozer-action-in-uttar-pradesh-ghaziabad/): Bulldozer action | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాను అమర్చినందుకు మహంత్ ముఖేష్ గోస్వామి అనే ఆలయ పూజారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. CCTV, దాని DVRలో 320 మంది మహిళలు, బాలికలకు సంబంధించిన రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) వివేక్ చంద్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్‌రూమ్‌లో సీసీటీవీ, దానికి సంబంధించిన‌ డీవీఆర్ ను గుర్తించామని, DVRలో ఐదు రోజుల డేటా ఉంది. సీసీటీవీ ఫుటేజీని ప్రత్యక్షంగా ప్రదర్శించిన నిందితుడు మహంత్ గోస్వామి సెల్‌ఫోన్‌ను కూడా పరిశీలించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతని అరెస్టు కోసం రెండు పోలీసు బృందాలను మోహరించారు. అతను ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా, బుల్‌డోజర్‌ చర్యలను ఎదుర్కొన్న ప్రభుత్వ భూమిలో […] - [Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..](https://vandebhaarath.com/cm-revanth-reddy-on-crop-loans-runa-mafi/): Crop Loans | మెజారిటీ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy, ) రైతులకు ₹ 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తానని హామీలు గుప్పించారు. దాదాపు ప్రతి ఎన్నికల ర్యాలీలో దేవుని పేరు మీద ఆయన ప్రమాణాలు కూడా చేశారు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఆయన ముందున్న కఠినమైన వాస్తవం ఏమిటంటే, రైతులను అప్పుల కాడి నుండి విముక్తి చేయడానికి సీఎంకు ₹ 33,000 కోట్ల మేర నిధులు అవసరం ఉంది. కనీస మద్దతు ధర కంటే బోనస్‌గా క్వింటాల్ వరికి రూ.500 చెల్లించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్రం ఇప్పటికే సబ్సిడీతో కూడిన ఎల్‌పిజి సిలిండర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించడం […] - [BSNL Broadband Plan | బీఎస్ఎన్ఎల్ రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లో కొత్త ఫీచ‌ర్లు.. ప్ర‌యోజ‌నాలు ఇవే..](https://vandebhaarath.com/bsnl-broadband-plan/): BSNL Broadband Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త‌న‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒక‌దానిని అప్ గ్రేడ్ చేసింది. గతంలో ఉన్నదాని కంటే నెట్ స్పీడ్‌, డేటా ప్రయోజనాలను పెంచేసింది. బీఎస్ఎన్ ఎల్ బ్రాడ్ బ్యాండ్‌ ప్లాన్ల‌లో రూ. 599 ప్లాన్ బాగా పాపుల‌ర్ అయింద‌ది. అయితే ఈ ప్లాన్ ను కొత్తగా అప్‌గ్రేడ్ చేయ‌డంతో ఇప్పుడు చందాదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. BSNL రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ BSNL 2020లో రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ను ప్రారంభించినప్పుడు 60Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో పాటు 3.3TB నెలవారీ డేటాను అందించింది. కేటాయించిన డేటా వినియోగం తర్వాత, నెట్ స్పీడ్‌ 2Mbps కి త‌గ్గిపోతుంది. BSNL Broadband Plan రూ. 599 ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్ వినియోగదారులకు 2020 నుంచి ఆఫర్‌లో […] - [Pune Porsche Crash | సుప్రీంకోర్టు పర్యవేక్షణతో విచారణ జ‌రగాలి. పుణె ప్రమాద బాధితుల తల్లిదండ్రుల డిమాండ్‌..](https://vandebhaarath.com/pune-porsche-crash/): Pune Porsche Crash | జబల్పూర్: పూణెలో కారు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల తల్లిదండ్రులు ఈ కేసులో దర్యాప్తు, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను మహారాష్ట్రలో కాకుండా బాధితులు ఉన్న మధ్యప్రదేశ్‌లోనే జరపాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. మే 19న పూణె నగరంలో 17 ఏళ్ల బాలుడు మ‌ద్యం సేవించి పోర్స్చే కారు అతివేగంగా న‌డిపి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌.. అనీష్ అవధియా, అశ్విని కోష్టా అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన యువకుడితోపాటు తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్విని జబల్‌పూర్‌కు చెందినవారు కాగా, అనీష్ ఉమారియా జిల్లాలోని బిర్సింగ్‌పూర్ పాలికి చెందినవారు. అశ్విని తండ్రి సురేష్ కుమార్ కోష్ట పిటిఐతో మాట్లాడుతూ, “మాకు న్యాయం జరిగేలా ఈ కేసులో దర్యాప్తు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలి” అని అన్నారు. నిందితుడిని […] - [Ajit Doval | సురక్షితమైన సరిహద్దులతో భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది: అజిత్ దోవల్](https://vandebhaarath.com/national-security-advisor-ajit-doval/): BSF 21st investiture ceremony | గత 10 సంవత్సరాలలో మ‌న‌ దేశ శక్తి అపారంగా పెరిగిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తన 21వ ఇన్‌వెస్టిట్యూర్‌ వేడుకలో భాగంగా రుస్తమ్‌జీ స్మారక ఉపన్యాసంలో ఆయ‌న‌ మాట్లాడారు. “మనకు మరింత సురక్షితమైన సరిహద్దులు ఉంటే” భారతదేశ ఆర్థిక పురోగతి చాలా వేగంగా ఉండేదని దోవల్ అన్నారు. “భవిష్యత్తులో, మన వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అవసరమైనంత సురక్షితంగా మన సరిహద్దులు ఉంటాయని నేను అనుకోను. కాబట్టి, సరిహద్దు భద్రతా దళాల బాధ్యత భారీగా పెరిగింది. సైనికులు శాశ్వతంగా 24X7 అప్రమత్తంగా ఉండాలి. మన జాతీయ ప్రయోజనాలను దేశ భ‌ద్ర‌త‌ను ప‌రిరక్షించుకోవాలి. ” అని ఆయన అన్నారు. సరిహద్దులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అది “మన సార్వభౌమత్వాన్ని నిర్వచించే పరిమితి” అని అన్నారు. గత 10 సంవత్సరాలలో సరిహద్దు భద్రతపై ప్రభుత్వం ఎంతో […] - [Boat Wave Sigma 3 | తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ వాచ్](https://vandebhaarath.com/boat-wave-sigma-3-price-and-specifications/): Boat Wave Sigma 3 | బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్ వాచ్ భార‌త్ లో లాంచ్ అయింది. ఇది స్మార్ట్‌వాచ్ క్రెస్ట్+ OSలో నడుస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. అలాగే హార్ట్ రేట్ మానిట‌రింగ్‌,, SpO2, డైయిలీ యాక్టివిటీ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. మ్యాప్ మై ఇండియా నావిగేషన్‌కు కూడా ఈ వాచ్ సపోర్ట్ ఇస్తుంది. గరిష్టంగా ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో బోట్ వేవ్ సిగ్మా 3 ధర Boat Wave Sigma 3 Price : బోట్ వేవ్ సిగ్మా 3 భారతదేశంలో రూ. 1,199 ధ‌ర‌లో అందుబాటులో ఉంది. ఇది బోట్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మైంత్రా వంటి ఆన్ లైన్ ఈకామ‌ర్స్ వెబ్ సైట్ల‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ స్మార్ట్ […] - [లోక్‌సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు](https://vandebhaarath.com/adr-election-data-illiterate-candidates-in-lok-sabha-polls/): 2024 Lok Sabha Election | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులని ప్రకటించుకోగా, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారని ఏడీఆర్ నివేదికలు (ADR Election Data) వెల్ల‌డిస్తున్నాయి. ఇంకా 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చ‌దివిన‌ట్లు డేటా సూచిస్తోంది. దాదాపు 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారని, 1,502 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించారు. ఇదే విశ్లేషణ ప్రకారం డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మొదటి దశలో.. 26 మంది నిరక్షరాస్యులు.. మొదటి దశ ఎన్నికలలో, 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5వ నుంచి 12వ తరగతుల మధ్య […] - [Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు](https://vandebhaarath.com/power-outage-in-telangana/): నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం Power Outage in telangana | గత రెండు రోజుల్లో సూపర్ స్పెషాలిటీతో సహా రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం, మే 22, రాత్రి, భువనగిరి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో వైద్యులు రోగుల‌కు చికిత్స అందించేందుకు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించడం కనిపించింది. అలాగే మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.IV ఫ్లూయిడ్స్‌పై ఉంచాల్సిన రోగులు ఇబ్బందులుప‌డ్డారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ఐదు గంటలపాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో బెడ్‌లు సిద్ధం కాకపోవడంతో, వారు IV ఫ్లూయిడ్ బాటిళ్లను పట్టుకుని బయట వార్డుల్లో కనిపించారు. వేసవి ఉక్క‌పోత‌ను భ‌రించ‌లేక చాలా మంది రోగులు వార్డుల నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. రాత్రి 9.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్‌ఎస్ నేత‌లు నిప్పులు చెరిగారు విద్యుత్ అంతరాయానికి ప్రభుత్వమే కారణమని మాజీ […] - [AIIMS Rishikesh Viral Video | నిందితుడి కోసం ఆస్ప‌త్రి ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చిన పోలీసు వాహనం..](https://vandebhaarath.com/aiims-rishikesh-viral-video/): AIIMS Rishikesh Viral Video | ఓ మహిళా డాక్ట‌ర్ పై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అసాధారణమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. నిందితున్ని ప‌ట్టుకునేందుకు పోలీసులు త‌మ వాహనంతో ఏకంగా ఎయిమ్స్ రిషికేశ్‌లోని ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 26-సెకన్ల వీడియో క్లిప్‌లో ఒక యాక్షన్ మూవీని త‌ల‌పిస్తోంది. మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నర్సింగ్‌ అధికారిని అరెస్టు చేయాలని పోలీసులు భావించారు. ఈ వీడియోలో పోలీసు వాహ‌నం రద్దీగా ఉండే ఎమర్జెన్సీ వార్డు గుండా డ్రైవింగ్ చేస్తూ కనిపించింది. రెండు వైపులా బెడ్‌లపై రోగులు ఉన్నారు. భద్రతా అధికారుల బృందం SUV కి దారి ఇచ్చేందుకు క్లియర్ చేయడం, దారికి అడ్డంగా ఉన్న స్ట్రెచర్లను ప‌క్క‌కు నెట్టడం కనిపిస్తుంది. చాలా మంది పోలీసు అధికారులతో కారు ముందుకు వస్తున్న‌ట్లు వీడియోలో ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, […] - [Porsche Accident | పుణే యాక్సిడెంట్ కేసులో బాలుడి తండ్రికి 2-రోజుల పోలీసు కస్టడీ](https://vandebhaarath.com/pune-porsche-accident-news/): Pune Porsche Accident news | పూణే: పోర్షే కారును అతివేగంగా న‌డిపి ఇద్దరు యువ టెక్కీల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పూణే యువకుడి తండ్రికి రెండు రోజుల పోలీసు కస్టడీ విధించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పోలీసులను మైనర్ బాలుడి తండ్రిని అరెస్టు చేశారు. కళ్యాణి నగర్ లో ఆదివారం అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో 12వ తరగతి ఫలితాలను సంబరాలు చేసుకునేందుకు పూణెలోని రెండు పబ్బుల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన 17 ఏళ్ల బాలుడు త‌న కారును అతివేగంగా న‌డ‌పడంతో 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అక్క‌డికక్క‌డే మృతిచెందిన విష‌యం తెలిసిందే.. కారు ఢీకొన్న ప్ర‌మాదంలో బైక్ నడుపుతున్న టెకీలు అనీష్ అవధియా ఎగిరిపోయి ఆగి ఉన్న కారును ఢీకొట్టగా, వెనుక కూర్చున్న అశ్విని కోష్ట 20 అడుగుల ఎత్తులో గాలిలోకి ఎగిరి రోడ్డుపై ప‌డిపోయింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘ‌ట‌నపై దేశ్యాప్తంగా […] - [ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే.. ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు](https://vandebhaarath.com/macherla-assembly-constituency/): Macherla Assembly Constituency | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Pinnelli Venkatarami Reddy) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (EVM) ధ్వంసం చేసిన వీడియో  ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెబ్‌క్యామ్ ఫుటేజీలో, ఎమ్మెల్యే బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని నేలపై పడవేయడం కనిపించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఈవీఎంను తొక్కుతూ దొరికిపోయారు.ఈ ఏడాది మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ వీడియో రికార్డైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (మే 21) గుర్తించింది. దీంతో రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. మాచర్ల (macherla) అసెంబ్లీ నియోజకవర్గం లోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెలి […] - [Video | కర్ణాటకలో కరెంటు కోతలు.. ఆస్పత్రిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో రోగులకు చికిత్సలు వీడియోలు వైరల్..](https://vandebhaarath.com/karnataka-power-cuts/): Karnataka Power Cuts | కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా (Chitradurga district ) లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు త‌న‌ మొబైల్ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి రోగికి చికిత్స చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ (BJP) విమ‌ర్శ‌లు గుప్పించింది. నివేదిక‌ల‌ప్ర‌కారం.. ఈ ప్రాంతం గత వారం రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇందుకు ఆసుపత్రి కూడా దీనికి మినహాయింపు కాదు. ‘గృహజ్యోతి’ (Gruha Jyoti) కింద ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే అధికార కాంగ్రెస్ పథకంపై బిజెపి ‘Darkness Bhagya (చీకటి భాగ్య) అంటూ విమ‌ర్శించింది. సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరో ‘గ్యారంటీ’గా బీజేపీ దీనిని ‘చీకటి భాగ్య’గా పేర్కొంది. పార్టీ తన ‘X’ […] - [New license rules | డ్రైవింగ్ లైసెన్స్ జారీలో విప్ల‌వాత్మ‌క మార్పులు.. జరిమానాలు, చార్జీలు ఇవీ..](https://vandebhaarath.com/new-license-rules-driving-tests-private-centres/): New license rules  | రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేసే ప్ర‌క్రియ‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇది జూన్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్సింగ్ ప్ర‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డం, కాలుష్యాన్ని నివారించ‌డం, ర‌హ‌దారి భ‌ద్ర‌త‌ను మెరుగుప‌ర‌చాల‌నే ల‌క్ష్యంతోనే ఈ కొత్త నిబంధ‌న‌లను కేంద్రం తీసుకువ‌స్తోంది. జూన్ 1 నుండి వాహ‌న‌దారులు తమ డ్రైవింగ్ పరీక్షలను ప్రభుత్వ RTO లకు బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల నుంచి తీసుకోవచ్చు. ఈ ప్రైవేట్ సంస్థలు లైసెన్స్ అర్హత కోసం పరీక్షలు నిర్వహించడానికి, సర్టిఫికెట్‌లను జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. దీని వ‌ల్ల లైసెన్సుల ప్ర‌క్రియ సుల‌భంగా. వేగ‌వంతంగా జ‌రుగుతుంది. ప్రభుత్వ RTOల వద్ద గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండే ఇబ్బందుల‌ను కూడా త‌ప్పుతాయి. భారీగా జరిమానాలు..! జరిమానాలు రూ. 1000 రూ. 2000 మధ్య ఉంటాయి. డ్రైవింగ్‌లో పట్టుబడిన మైనర్‌లకు […] - [Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..](https://vandebhaarath.com/telangana-cabinet-meet-details/): TS Cabinet Meet | హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ స‌మావేశంలో సుమారు 4 గంటలపాటు పలు ముఖ్య‌మైన‌ అంశాలపై మంత్రులు చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ సోనియా గాంధీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లపై రూ.500 బోనస్ (Rs 500 Bonus ) చెల్లించాల‌ని, అలాగే ధాన్యం కొనుగోళ్లను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని, కొనుగోలు ప్రక్రియ సుల‌భ‌త‌రంగా జ‌రిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త‌డిసిన ధాన్యం కొనుగోలు కేబినెట్ స‌మావేశం అనంత‌రం పూర్తి వివ‌రాల‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాకు సోమ‌వారం వెల్లడించారు. తడిచిన […] - [Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!](https://vandebhaarath.com/pakistan-economic-crisis-explained/): Pakistan Economic Crisis Explained | మ‌న పొరుగుదేశం దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థికంగా చితికిపోయి సాయం కోసం అన్ని దేశాల‌ను యాచిస్తోంది. గ‌త ఐదేళ్ల‌లో ఆ దేశ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 మే 17న, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి (Pulwama Attack)లో 40 మంది వీర జవాన్లను కోల్పోయిన తర్వాత భారత్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌ని అంగీకరించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇషాక్ దార్ స్పందిస్తూ.. ఈ నిర్ణ‌యం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్ నుంచి ఎగుమతులపై భారతదేశం 200% సుంకాన్ని విధించిందని, నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్ బస్సు సర్వీస్, వాణిజ్యాన్ని నిలిపివేసిందని అన్నారు. పాక్ తో వాణిజ్యాన్ని తగ్గించడానికి భారతదేశం తక్షణ చర్యలు తీసుకుంది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా మొదటిది.. పాకిస్తాన్ ఇకపై ‘అత్యంత అనుకూల దేశాల’ లేదా MFN […] - [Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో స్టేషన్లు ఇవేనా..!](https://vandebhaarath.com/hyderabad-metro-phase-2-updates/): Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ లో  ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గత ప్రభుత్వం మెట్రో రైల్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి దశలో మెట్రోకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో రెండో దశ మెట్రో లైన్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్న  పలు మార్గాల్లో మెట్రో  ప్రాజెక్టు నిర్మాణం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంస్థను ఆదేశించింది. ఈ క్రమంలో నాగోల్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు దాదాపు 14 కిలో మీటర్ల మెట్రోను నిర్మించేందుకు రూట్ ను  ఖరారు చేసిట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని  పొడిగించే విధంగా ఈ రూట్ మ్యాప్ ను సిద్ధం […] - [l&t Metro Hyderabad | హైదరాబాద్ మెట్రోలో అసలేం జరుగుతోంది..!](https://vandebhaarath.com/lt-metro-hyderabad-loss-or-profit/): l&t Metro Hyderabad |  తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్)ను నిర్వహిస్తున్న L & T  భవిష్యత్తులో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు కంపెనీ ఇటీవలే వెల్లడించింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Shceme) కింద రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో   మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనివల్ల తమకు భారీగా ఆదాయం పడిపోవడంతో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని భావిస్తున్నామని ఎల్‌అండ్‌టి తెలిపిన విషయం తెలిసిందే.. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత, మెట్రో రైలులో ప్రయాణించే రోజువారీ ప్రయాణికుల సంఖ్య నవంబర్ 2023లో 550,000 నుంచి 480,000కి తగ్గింది. ఎల్ అండ్ టీపై రేవంత్ రెడ్డి ఏమన్నారు? గత ఏడాది మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టేందుకు ఎల్‌అండ్‌టీ నిరాకరించడంతో తెలంగాణ సీఎం అసహనం వ్యక్తం చేశారు.  కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (KLIP)లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి కాంట్రాక్టు ఏజెన్సీగా L&T ఉన్న విషయం తెలిసిందే.. రేవంత్ రెడ్డి ఇటీవల స్పందిస్తూ.. హైదరాబాద్ […] - [Health Benefits with Ragi | బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ రుచికరమైన రాగి వంటకాలు](https://vandebhaarath.com/weight-loss-and-health-benefits-with-ragi/): Health Benefits with Ragi | ఇటీవ‌ల కాలంలో ప్ర‌జ‌ల్లో ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. అందుకే చాలా మంది మిల్లెట్స్ (Millets) తో చేసిన ఆహారంపై ఆస‌క్తి చూపుతున్నారు. అయితే అనేక హెల్త్ బెనిఫిట్స్ కార‌ణంగా ఇటీవలి కాలంలో ప్రజాదరణ పొందిన మిలెట్ల‌లో రాగులు ప్ర‌ధాన‌మైన‌వి. ఈ గ్లూటెన్ రహిత ధాన్యం కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంది. రాగులు శ‌రీర బ‌రువు త‌గ్గించ‌డం (Weight loss) లో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి పోషకమైనదిగా ఉండటమే కాకుండా వీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు అధిక బ‌రువు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్న‌ట్లైతే .. మీరు ఈ 5 రుచికరమైన రాగి వంటకాలు ఒక‌సారి ట్రై చేయండి.. రాగి ఇడ్లీ (Ragi Idli) అనేక భారతీయ వంట‌కాల్లో ఇడ్లీలు ప్రధానమైన అల్పాహారం, సాంప్రదాయ బియ్యంతో చేసే ఇడ్లీలకు బ‌దులు ఇప్పుడు రాగి ఇడ్లీలు […] - [Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..](https://vandebhaarath.com/astrology-signs-in-may-2024/): Astrology Signs | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. 2024 మే 19 ఆదివారం నుంచి మే 25 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి మేష రాశి (Aries) వారికి ఈ వారం (19’th May – 25’th May) లో నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు యోగ కాలం. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ పరమైన సమస్యలు ఉండను. భూమికి సంబంధించిన పనులు వాయిదా ప‌డ‌తాయి. కుటుంబ సభ్యుల విషయాల్లో తల […] - [UTS Mobile App : జనరల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ టికెటింగ్‌లో కీలక అప్ డేట్..](https://vandebhaarath.com/railway-removes-20-km-limits-on-uts-mobile-app/): UTS Mobile App : దేశవ్యాప్తంగా ఉన్న రైలు ప్రయాణికులకు ఒక పెద్ద వరంలాగా, భారతీయ రైల్వేలు టికెటింగ్ విధానంలో అద్భుత‌మైన మార్పును తీసుకువచ్చింది, ముఖ్యంగా జ‌న‌ర‌ల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి 20 కిలోమీటర్ల పరిమితిని రైల్వే అధికారులు తొలగించారు. ఇది ల‌క్ష‌లాది మంది రైళ‌/ ప్రయాణీకులకు ఎంతో ఉపశమనాన్ని క‌లిగిస్తుంది. UTS యాప్ అప్‌డేట్‌తో కొత్తగా టికెటింగ్ జన‌ర‌ల్ క్లాస్ ప్రయాణీకులకు టికెటింగ్‌ను సులభతరం చేసేందుకు UTS మొబైల్ యాప్ పునరుద్ధరించారు. కీలకమైన మార్పులలో యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే దూర పరిమితిని తొలగించడం తోపాటు తద్వారా ప్రయాణీకులు తమ ఇళ్ల నుంచే జ‌న‌ర‌ల్ టిక్కెట్‌లను కొనుగోలు చేసే వెసులుబాటును క‌ల్పించింది.అయితే, ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పై ఉండ‌గా లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు UTS మొబైల్ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ టిక్కెట్లను […] - [Delhi liquor policy : ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆప్ పార్టీని నిందితుడిగా చేర్చిన ఈడీ](https://vandebhaarath.com/delhi-liquor-policy-news-update/): Delhi liquor policy | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుడిగా పేర్కొన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు ఈ ప్రకటన చేశారు . ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఇది EDకి సంబంధంచి తొమ్మిదవ అనుబంధ ఛార్జిషీట్ అవుతుంది. ముందుగా చెప్పిన‌ట్లుగానే ఈ కేసులో ఆప్‌ని నిందితుడిగా పేర్కొన‌నున్న‌ట్లు ఈడీ.. ఢిల్లీ హైకోర్టుకు విన్న‌వించిన‌ రెండు రోజుల తర్వాత తాజా పరిణామం చోటుచేసుకుంది . కేసులో కీల‌కాంశాలు ఈ కేసు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణకు సంబంధించినది. Delhi liquor policy కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, సీనియర్ నేత […] - [Medicines Price Reduced | గుడ్ న్యూస్.. మధుమేహం, కాలేయం, గుండె జబ్బులతో సహా 41 మందుల ధరలను తగ్గించిన కేంద్రం ](https://vandebhaarath.com/nppa-medicines-price-reduced/): Medicines Price Reduced : మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 మందుల ధరల కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మధుమేహం, బాడీ పెయిన్, లివర్ సమస్యలు, యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలకు సంబంధించిన మందులు, ఫార్ములేషన్‌ల ధరలను త‌గ్గించిన‌ట్లు పేర్కొంది. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే అందజేయాలని ఫార్మా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్‌పిపిఎ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఔషధాల ధరల తగ్గింపుతో దేశంలో సుమారు 10 కోట్ల మందికి పైగా ప్ర‌యోజ‌నం పొందే అవ‌కాశం ఉంద‌ని కేంద్రం అంచానా వేసింది. గత నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, […] - [Vande Metro | వందే మెట్రో రైలు కోచ్‌ల తయారీ కోసం దృఢ‌మైన‌ ఈ కంపెనీ నుంచే..](https://vandebhaarath.com/vande-metro-express-news-updates/): Vande Metro : భారతీయ రైల్వేల్లో వందేభారత్ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సరికొత్త విప్లవాన్ని సృష్టించిన‌ విషయం తెలిసిందే.. ఈ రైళ్లు విజయవంతం కావడంతో  కొత్తగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, వందే భారత్ మెట్రో వేరియంట్లను తీసుకొస్తోంది ఇండియన్ రైల్వేస్.. అతి త్వరలోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. తాజాగా వందేభారత్ మెట్రో రైళ్ల తయారీకి ప్రముఖ స్టీల్ కంపెనీ జిందాల్ (Jindal Stainless Ltd)  నుంచి 50 టన్నుల 21ఎల్ఎన్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ ను సరఫరా చేసింది. జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ (JSL)  భారతీయ రైల్వేలోని  వందే మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం హై-ఎండ్ క్వాలిటీ స్టీల్‌ను సరఫరా చేసినట్లు మంగళవారం ప్రకటించింది. కంపెనీ 12 రైలు కోచ్‌ల కోసం సుమారు 50 టన్నుల 21LN గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించింది. భవిష్యత్తులో కూడా వందే మెట్రో రైలు సెట్‌లు లేదా అండర్‌ఫ్రేమ్‌ల కోసం […] - [Attack on RTC bus : ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. సీరియస్ అయిన ఎండీ సజ్జనార్..](https://vandebhaarath.com/thugs-attack-on-rtc-bus-md-sajjanar-responded/): Attack on RTC bus | హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు ద్విచక్రవాహనాలపై  వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. అయితే ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దండగులు దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదనిఅన్నారు. ఆర్టీసీ బస్సుపై దాడిని తాము  తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పోలీసులు దర్యాప్తును ప్రారంభించినట్లు చెప్పారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలే. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం […] - [South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో మ‌రో 12 రైల్వేస్టేష‌న్ల‌లో త‌క్కువ ధ‌ర‌లో ఎకానమీ మీల్స్..](https://vandebhaarath.com/south-central-railway-economy-meals/): South Central Railway Economy Meals | రైలు ప్రయాణీకులకు సరసమైన, నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్నిఅందించేందుకు భార‌తీయ రైల్వే శాఖ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ భోజనాలు ప్లాట్‌ఫారమ్‌లపై సాధారణ కోచ్‌ల వ‌ద్ద అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణికులకు త‌క్కువ ధ‌ర‌లోనే నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించడానికి భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో కలిసి “ఎకానమీ మీల్స్ ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైలు ప్రయాణీకులకు ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి త‌క్కువ‌ ధరలో రెండు రకాల భోజనాలు అందిస్తోంది. ఈ భోజన కౌంటర్లు ఇప్పుడు భారతీయ రైల్వేలలో 100కి పైగా స్టేషన్లలో దాదాపు 150 కౌంటర్లలో పనిచేస్తున్నాయి. కొత్త‌గా చేర్చిన స్టేష‌న్లు ఇవే.. దక్షిణ మధ్య రైల్వే ప‌రిధిలో కొత్తగా 12 స్టేషన్లలో ఎకాన‌మీ మీల్స్‌ అందించడం ప్రారంభించింది. ఆయా స్టేషన్లలో ప్రయాణీకులకు ఈ భోజనాన్ని […] - [Pakistan | భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో పడి చస్తున్నరు.. పాక్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు](https://vandebhaarath.com/pakistan-mps-fiery-speech-goes-viral/): Pakistan | భారత్ ఒక‌వైపు అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంటే పాక్ లో ప‌రిస్థితులు నానాటికి దిగ‌జారిపోతున్నాయ‌ని పాకిస్థాన్‌ ఎంపీ సయ్యద్‌ ముస్తాఫా కమల్ వెల్ల‌డించారు. పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీ ముత్తాహి దా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ (Syed Mustafa Kamal) పాక్ పార్లమెంట్‌లో బుధవారం దేశ సమస్యలను ప్రస్తావించారు. ‘ప్రపంచం ఓవైపు చంద్రుడిపైకి వెళ్తుండ‌గా మ‌న కరాచీ పరిస్థితి చూస్తే చాలా మంది చిన్నారులు మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ కరాచీలో ఒక చిన్నారి కాలువలో పడి మరణించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ మూడు రోజ‌లకు ఇలాంటి సంఘ‌ట‌న‌లు సర్వసాధారణమైపోయాయి అంటూ పాక్‌లోని పరిస్థితులపై ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఆయన కరాచీలోని తాగునీటి ఎద్ద‌డి సమ‌స్య‌ల‌ను కూడా అసెంబ్లీలో ప్ర‌స్తావించారు. ‘కరాచీ పాకిస్థాన్‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు.. దేశంలో రెండు ప్ర‌ధాన‌మైన‌ వోడరేవులు కరాచీలోనే ఉన్నాయి. ఈ కార‌ణంగా […] - [Arogya Maitri Cube | ఆకాశం నుంచి దిగివచ్చిన ఆస్పత్రిని చూడండి.. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో ఆవిష్కరణ..](https://vandebhaarath.com/project-bhishm-arogya-maitri-cube/): Arogya Maitri Cube | ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్-లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్ భారత్ లో అందుబాటులోకి వచ్చింది.  ఆరోగ్య మైత్రి క్యూబ్‌ పేరుతో పిలిచే డిజాస్టర్ హాస్పిటల్ మే 14న ఆగ్రాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ రన్ చేసింది. విపత్తుల సమయంలో అత్యవసరంగా వైద్య సహాయం అందించేందుకు  ప్రాజెక్ట్ భీష్మ్ (project BHISHM) కింద ఆరోగ్య మైత్రి క్యూబ్స్ ను రూపొందించారు.  ఎయిర్ బెలున్ లా ఉండే ప్రత్యేక నిర్మాణంలో అత్యవసరంగా ఉపయోగపడే వైద్యపరికరాల కిట్  ఉంటుంది.  ఎప్పుడైనా ఎక్కడైనా సులువుగా రవాణా చేయడానికి అనువుగా ఉంటుంది. ఎయిడ్ క్యూబ్ అత్యవసర సమయాల్లో వైద్య సహాయాన్ని అందించే అనేక వినూత్న సాధనాలను కలిగి ఉంది. ఇది సమర్థవంతమైన సమన్వయం, రియల్ టైం మానిటరింగ్,  వైద్య సేవల సమర్థవంతమైన నిర్వహణ కోసం కృత్రిమ మేధస్సు (AI),  డేటా విశ్లేషణలు వంటివి కూడా చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం తొలిసారి 2022 ఫిబ్రవరి లో ప్రాజెక్ట్ […] - [Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..](https://vandebhaarath.com/indian-railways-vijayawada-division/): Indian Railways | విజయవాడ డివిజన్‌ (Vijayawada Division) లో జరుగుతున్న అభివృద్ధి ప‌నుల కారణంగా ప‌లు రైళ్ల‌ను దారిమ‌ళ్లించ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. మే 27 నుంచి జూన్ 23, 2024 వరకు అనేక రైళ్లకు మళ్లింపులు ఉంటాయ‌నితెలిపింది. దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇదే.. రైలు నం. 12509 SMVT బెంగళూరు-గౌహతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ Vijayawada Division : మే 29, 31, జూన్ 05, 07, 12, 14, 19, 21, 2024 తేదీల్లో SMVT బెంగళూరు నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా మళ్లించ‌నున్నారు. రైలు నెం. 18111 టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ మే 30, జూన్ 06, 13, 2024 తేదీలలో టాటానగర్ నుంచి బయలుదేరే ఈ రైలు నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా మళ్లించనుంది. ఏలూరు […] - [PM Modi: సీఏఏ ర‌ద్దు చేయ‌డం ఎవ‌రి వల్లా కాదు.. ప్రధాని మోదీ.. బెంగాల్‌లో ప్రధానికి ఊహించని గిఫ్ట్‌](https://vandebhaarath.com/pm-modi-on-caa/): కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సీట్లు వారి యువరాజు వయస్సును మించవు  PM Modi On CAA | కోల్ క‌తా : తాను ఉన్నంత వరకు ‘సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్ (CAA ) ’ను రద్దు చేయడం ఎవరివల్లా కాదని ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) పార్టీపై ఆయ‌న‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా సెటైర్‌లు వేశారు. ఈరోజు బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లా బరాక్‌పూర్‌లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్ర‌ధాని ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ వోటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali ) లో తృణ‌మూల్ కాంగ్రెస్ నేతల చేతిలో అత్యాచారాలకు గురైన బాధిత మహిళలను టీఎంసీ (TMC) గూండాలు బెదిరిస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఒక‌వైపు బాధితులను వేధిస్తూనే మ‌రోవైపు షాజహాన్‌ షేక్ […] - [Lok Sabha Elections 2024 : రేపటి పోలింగ్ లో తెలుగు రాష్ట్రాల్లో కీలక పోరు ఈ నియోజకవర్గాల్లోనే..](https://vandebhaarath.com/lok-sabha-elections-2024-key-candidates-in-ap-telangana/): Key Candidates in AP-Telangana : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నాలుగో దశ ఓటింగ్ మే 13, సోమవారం జరుగుతుంది. నాలుగో విడ‌త‌లో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప‌రిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు (Lok Sabha Elections 2024 ) జ‌ర‌గ‌నున్నాయి.  ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17) , ఉత్తర ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8) పోలింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్: అరకు (ఎస్టీ), శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం (ఎస్సీ), రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల (ఎస్సీ), ఒంగోలు, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, తిరుపతి (SC), […] - [Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు](https://vandebhaarath.com/imd-hyderabad-report-telangana-rains/): లోక్‌సభ ఎన్నికల వేళ.. వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌..! Telangana Rains  | లోక్ సభ ఎన్నికల వేళ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad ) ఆదివారం తెలిపింది. రాష్ట్రంలో పార్లమెంట్‌ నాలుగో విడుత ఎన్నికలు (Loksabha Elections 2024) జరుగనున్నాయి. అలాగే కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.. కాగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌, వికారాబాద్‌, […] - [HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ? ఉచిత బస్సు ప్రయాణమే కారణమా?](https://vandebhaarath.com/l-and-t-plans-to-exit-from-hyd-metro/): HYD Metro | హైదరాబాద్ మెట్రోను విక్ర‌యించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అయింది. ఇటీవ‌ల‌ సంస్థకు భారీగా న‌ష్టాలు వ‌స్తుండ‌డంతో చివ‌ర‌కు హైదరాబాద్ మెట్రోను విక్రయించాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఈ ప్ర‌క్రియ‌ను 2026 తర్వాత మొద‌లు పెట్టాల‌ని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌లో 90 శాతం ఎల్‌అండ్‌టీకి ఉండగా, మిగిలిన 10 శాతం తెలంగాణ ప్రభుత్వానిది. మెట్రో వ్యవస్థను నిర్వహించేందుకు  కంపెనీకి 65 ఏళ్ల రాయితీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కారణంగా మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయిందని, ఫలితంగా తీవ్రంగా నష్టాలు వచ్చాయని L&T సంస్థ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ రామన్ అన్నారు. 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో బస్సుల సంఖ్య పెరగనప్పటికీ మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారని అన్నారు. బస్సుల్లో […] - [Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?](https://vandebhaarath.com/protests-in-pakistan-occupied-kashmir-pok/): Protests in PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan-occupied Kashmir) అట్టుడుకుతోంది. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు (Violence) చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శనివారం జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, మరో 90 మంది గాయపడ్డారు. ముజఫరాబాద్‌లో హింస చెలరేగడంతో మిర్పూర్, ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ (ఎజెకె)లో మార్కెట్లు, పాఠశాలలు, కార్యాలయాలు వరుసగా రెండవ రోజు కూడా వేసివేశారు. అవామీ యాక్షన్ కమిటీ (AAC) శుక్రవారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా PoK లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. ఆందోళ‌న‌ల‌ను అణ‌చివేసేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు య‌త్నించ‌గా ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ్డారు. ముజఫరాబాద్‌లో వీల్-జామ్, షట్టర్-డౌన్ సమ్మె కార‌ణంగా మే 10న సాదార‌ణ జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. అధిక పన్నులు, విద్యుత్ బిల్లులు, ద్రవ్యోల్బణం (Inflation) ఒక్కసారిగా పెర‌గ‌డంతో పీవోకేలోని ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెల్లుబికింది. ఈ క్రమంలో శాంతియుత నిరసనకు AAC పిలుపునిచ్చింది. ప్రజల గృహాలు, […] - [యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నవారు ఏ పండ్లు తినాలి.. ?](https://vandebhaarath.com/fruits-for-high-uric-acid-patients/): యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ  పండ్లు తినండి.. fruits for high uric acid patients : శరీరంలో ప్యూరిన్ పెరుగుదల వ‌ల్ల యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శ‌రీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే కీళ్ళు, ఎముకలలో నొప్పి, వాపు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురిచేస్తాయి.ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో వ్యాపిస్తే.. యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. అతిగా మ‌ద్యం సేవించ‌డం, శారీర‌క శ్ర‌మ తక్కువగా ఉండ‌డం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.   బ్లాక్ బెర్రీస్ (Blackberries) : fruits for high uric acid patients :  బ్లాక్ బెర్రీస్ […] - [Gouri Shankar temple : హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..](https://vandebhaarath.com/gouri-shankar-temple-in-jammu-kashmir/): Gouri Shankar temple : జ‌మ్మూ క‌శ్మీర్ (Jammu And Kashmir)లోని రియాసి జిల్లాలో హిందూ ఆల‌యం కోసం ఇద్ద‌రు ముస్లింలు త‌మ భూమిని విరాళంగా ఇచ్చి మ‌త సామరస్యాన్ని చాటుకున్నారు. రియాసి జిల్లా (Reasi district) కాన్సి పట్టా గ్రామంలో 500 సంవత్సరాల నాటి పురాతన హిందూ దేవాలయం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ భూమిలో గౌరీ శంకర్ ఆలయాన్ని కలుపుతూ రోడ్డు నిర్మించ‌నున్నారు. ఖేరల్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ తమ నాలుగు కెనాల్ స్థలాన్ని పంచాయితీకి విరాళంగా ఇచ్చారు. దీని విలువ‌ సుమారు కోటి రూపాయల అంచనా. కాగా ఈ స్థలంలో ఆల‌యం కోసం 1200 మీటర్ల రహదారిని 10 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. పంచాయతీ నిధులతో త్వరలో రోడ్డు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో టెంపుల్ రోడ్ నిర్మించడానికి ముస్లింలు భూమిని విరాళంగా ఇచ్చారని తెలిపారు. […] - [Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..](https://vandebhaarath.com/lok-sabha-phase-4-schedule-time-key-candidates/): Lok Sabha Elections Phase 4 | లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వ‌రుస‌గా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత ఇపుడు నాలుగో దశకు అంతా సిద్ధమైంది. నాలుగో విడ‌త లోక్‌సభ ఎన్నికలు మే 13న సోమ‌వారం జరగనున్నాయి. ఈ ద‌ఫా 10 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతం ప‌రిధిలోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నాలుగో దశ ఎన్నికల్లో నియోజకవర్గాలు ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), […] - [Amit shah on POK | పీవోకేలో ప్ర‌తీ అంగుళం భార‌త్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన](https://vandebhaarath.com/amit-shah-on-pakistan-occupied-kashmir/): Amit shah on POK | ఖుంటి (జార్ఖండ్): పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రతి అంగుళం భారతదేశానికి చెందినదని దానిని ఏ శక్తి లాక్కోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్ప‌ష్టం చేశారు. కాగా పాకిస్థాన్‌ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని మ‌నం గౌరవించాలని మణిశంకర్‌ అయ్యర్‌ చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇండి కూట‌మి నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని, పీవోకే గురించి మాట్లాడవద్దని ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.. దీనిపై అమిత్ షా స్పందిస్తూ నేను కాంగ్రెస్‌, భారత కూటమికి చెప్పాలనుకుంటున్నాను పీఓకే భారత్‌కు చెందినది, దానిని ఏ శక్తీ లాక్కోలేదు’’ అని జార్ఖండ్‌లోని ఖుంటిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆయన, “కాంగ్రెస్‌కు ఏమైందో నాకు తెలియదు. పీఓకే భారతదేశంలో భాగమని పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కానీ […] - [పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు](https://vandebhaarath.com/bjp-reacts-on-mani-shankar-aiyar/): Mani Shankar Aiyar | కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యల వివాదం మర్చిపోకముందే అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సైతం వివాద్పద వ్యాఖ్యలు చేశారు.  పాకిస్థాన్‌ ను గౌరవించాలని, ఆ దేశంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని పార్టీ కురువృద్ధుడు మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్‌ (Mani Shankar Aiyar ) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ వ‌ద్ద అణుబాంబులు ఉన్నాయ‌ని, ఒక‌వేళ మ‌న ప్ర‌భుత్వాలు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తే అప్పుడు పాక్ మ‌నపై బాంబులు వేసే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల ఒక‌ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌ణిశంక‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యింది. మ‌నం పాకిస్థాన్‌ను గౌర‌వించాల‌ని, ఎందుకంటే ఆ దేశం వ‌ద్ద అణు బాంబు ఉంద‌ని, వాళ్ల‌ను మ‌నం గౌర‌వించ‌కుంటే వాళ్లు మ‌న‌పై బాంబుల‌ను వాడే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అయ్య‌ర్ వెల్ల‌డించారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక‌ చ‌ర్చ‌లు […] - [LokSabha Elections | ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు ఇస్తార‌ట‌.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద హామీపై విమ‌ర్శ‌లు](https://vandebhaarath.com/loksabha-elections-congress-leader-kantilal-bhuria/): LokSabha Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొంద‌రు రాజకీయ నాయకులు ఓట‌ర్ల‌ను ప్ర‌సన్నం చేసుకునేందుకు చిత్ర‌విచిత్ర‌మైన హామీలను గుప్పిస్తున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఓ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థి ఏకంగా ఇద్దరు భార్యలకు స్కీమ్‌ ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప‌లువురు ఆయ‌న తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. కేంద్ర మాజీ మంత్రి, రత్లాం (Ratlam) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాంతిలాల్ బహురియా(Kantilal Bhuria) సైలనాలో గురువారం జరిగిన‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో వస్తే మహాలక్ష్మీ పథకం కింద ఇచ్చే రూ.లక్షలు ఇస్తామ‌ని, ఒక‌వేళ పురుషుల‌కు ఇద్దరు భార్యలుంటే ఆ ఇద్ద‌రికీ రూ.ల‌క్ష చొప్పున అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే ఆయ‌న‌వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. కాంతిలాల్ కామెంట్స్ పై అధికార బీజేపీ ((BJP) ) తీవ్రంగా ఖండించింది. కాంతిలాల్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు […] - [Char Dham Yatra schedule | భక్తుల కోసం తెరుచుకున్న చార్ ధామ్ యాత్ర, షెడ్యూల్ ఇదే..](https://vandebhaarath.com/char-dham-yatra-schedule/): Char Dham Yatra | ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్ర హిందువులకు పవిత్రమైనంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం అసంఖ్యాక‌మైన భ‌క్తులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. యమునోత్రి (Yamumotri), గంగోత్రి (Gangotri), కేదార్‌నాథ్, బద్రీనాథ్ (Badrinath) పుణ్యక్షేత్రాలను తిల‌కించేందుకు దేశంలోని న‌లుమూల‌ల నుంచి వ‌స్తుంటారు. కాగా కేదార్‌నాథ్ (Kedarnath), గంగోత్రి యమునోత్రి ఆలయాలు శుక్రవారం భక్తుల కోసం తెరవబడ్డాయి. గర్హ్వాల్ హిమాలయాలలో నెలకొని ఉన్న ఈ ఆలయాలు ఏటా మంచు దుప్పట్లు కప్పివేస్తాయి. వేసవి రాకతో మాత్రమే తిరిగి తెరవబడతాయి. Char Dham Yatra షెడ్యూల్ .. Char Dham Yatra schedule  : ఆలయ కమిటీ అధికారులు రీ ఓపెన్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు ఉదయం 7 గంటలకు తెరవనుండ‌గా, గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుస్తారు. ఉత్తరాఖండ్ ‘చర్ధమ్ యాత్ర’లో భాగమైన బద్రీనాథ్ మే 12వ తేదీన‌ ఉదయం 6 గంటలకు తెర‌వ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా […] - [Hindu population : 1950 నుంచి 2015 వ‌ర‌కు భారత్ లో భారీగా త‌గ్గిన హిందువుల జ‌నాభా..](https://vandebhaarath.com/economic-advisory-council-paper-on-hindu-population/): Hindu population : భారతదేశంలో మెజారిటీ మతం (హిందువులు) జనాభా వాటా 1950 నుంచి 2015 మధ్య భారీగా 7.8 శాతం తగ్గింది. అదే సమయంలో ముస్లింల సంఖ్య 43.15 శాతం పెరిగింది. ప్ర‌ధాన‌మంత్రి ఎక‌నామిక్ అడ్వైజ‌రీ కౌన్సిల్ పేప‌ర్ (EAC-PM) ప్ర‌కారం.. మెజారిటీ జనాభాలో తగ్గుదల నేపాల్ తోపాటు మయన్మార్‌లలో కూడా కనిపించింది. అయితే 38 ఇస్లామిక్ దేశాల్లో ముస్లింల జనాభా గ‌ణ‌నీయంగా పెరిగింది. తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని పార్సీలు, జైనులు మినహా, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులతో సహా అన్ని ఇతర మతపరమైన మైనారిటీల నిష్పత్తి వారి జనాభా వాటాలో పెరుగుదల క‌నిపించింది. ఈ కాలంలో 6.58 శాతానికి చేరుకుంది. భారత్ లో హిందూ జనాభా తగ్గుదల EAC-PM అధ్యయనం ప్రకారం, భారతదేశంలో, మెజారిటీ హిందూ జనాభా వాటా 1950 – 2015 మధ్య 7.82 శాతం తగ్గింది (84.68 శాతం నుంచి 78.06 శాతానికి). 1950లో ముస్లిం […] - [Sam Pitroda Quits Congress : జాత్యహంకార వ్యాఖ్యలతో దుమారం.. కాంగ్రెస్ కు శామ్ పిట్రోడా రాజీనామా](https://vandebhaarath.com/sam-pitroda-quits-congress/): Sam Pitroda Quits Congress | లోక్ సభ ఎన్నికల సమయంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ప్రముఖ కాంగ్రెస్ సభ్యుడు, పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా ఈ సాయంత్రం పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యాఖ్యలను జాత్యహంకారమని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలు, ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలోనే శ్యామ్ పిట్రోడా గురించి పార్టీ కమ్యూనికేషన్స్-ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ X లో ఒక కీలకమైన పోస్ట్ చేశారు. ” శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన నిర్ణయాన్ని అంగీకరించారు” అని పోస్ట్‌లో ఉంది. కాగా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పిట్రోడా భారతదేశాన్ని విభిన్న దేశంగా అభివర్ణించారు, ఇక్కడ తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు, పశ్చిమాన ప్రజలు అరబ్‌లా కనిపిస్తారు, ఉత్తరాన ఉన్నవారు శ్వేతజాతీయులుగా, […] - [Madhya Pradesh | పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు, దెబ్బ‌తిన్న ఈవీఎంలు..](https://vandebhaarath.com/madhya-pradesh-loksabha-elections-betul/): Madhya Pradesh Loksabha Elections | మధ్యప్రదేశ్‌లోని బేతుల్ (BETUL) జిల్లాలో పోలింగ్ అధికారులతోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తీసుకువెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అనేక EVMలు దెబ్బతిన్నాయని సీనియర్ అధికారి ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనలో పోలింగ్ సిబ్బందికి, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. మే 7వ తేదీ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జిల్లాలోని గోలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని బేతుల్ కలెక్టర్ నరేంద్ర సూర్యవంశీ తెలిపారు. ఈవీఎంలకు మంటలు బస్సులోని నిప్పు రవ్వ కారణంగా మంటలు చెలరేగాయ తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదంలో బూత్ నంబర్లు 275, 276, 277, 278, 279, 280 సహా నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలు (EVM) దెబ్బతిన్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఆరు పోలింగ్ పార్టీలు, సమాన సంఖ్యలో ఈవీఎంలు ఉన్నాయి. […] - [Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు](https://vandebhaarath.com/narendra-modi-on-muslims-reservations/): Lok Sabha Elections : తాను ఇస్లాం మతాన్ని లేదా ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసేట‌పుడు ప్ర‌తీఒక్క‌రూ వారి భవిష్యత్తు, ఎదుగుదల గురించి స‌మాజం గురించి ఆలోచించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు మోదీతోపాటు బీజేపీ (BJP)పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఇటీవలి ప్రసంగంలో మోడీ ‘ఎక్కువ మంది పిల్లలు’ ‘చొరబాటుదారులు’ అనే ప‌దాల‌ను వాడ‌డంతో ఆయ‌న‌పై ఇండి కూట‌మి నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారు నెహ్రూ కాలం నుంచి ఈ కథనాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ వండి వార్చుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులుగా దూషిస్తూనే ఉన్నారు. రెండవది వారు ముస్లింల స్నేహితులమని చెప్పుకుంటారు. దీని ద్వారా వారు లబ్ధి పొందుతూ భయానక […] - [Kedarnath | ఈనెల 10 నుంచి తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం](https://vandebhaarath.com/kedarnath-temple-opend/): Kedarnath | ఉత్తరాఖండ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన‌ కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథుడికి ఆదివారం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభ‌య్యాయి. ఈ నెల 10 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథుడికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజ‌లు జ‌రిపారు. గత ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించారని ఆలయ క‌మిటీ ప్ర‌తినిధులు తెలిపారు. ‘‘ఈ ఏడాది కూడా భక్తుల రద్దీ పెరిగే అవ‌కాశ‌ముంది. ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కమిటీ యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు శ్ర‌మిస్తున్నాయి. ఆలయ కమిటీ బృందం కేదార్‌నాథ్ చేరుకుని యాత్రకు ముందస్తు ఏర్పాట్లలో నిమ‌గ్న‌మైంది. కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని నదికి సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉంది. 2013లో సంభవించిన ఆకస్మిక వరదల కార‌ణంగా కేదార్‌నాథ్ పట్టణం పూర్తిగా మునిగిపోయింది. కాగా కేదార్‌నాథ్ భాగమైన […] - [vande bharat sleeper coach | వందేభార‌త్ స్లీప‌ర్ రైలు అబ్బురప‌రిచే అత్యాధునిక ఫీచ‌ర్లు..](https://vandebhaarath.com/vande-bharat-sleeper-coach/): vande bharat sleeper coach | భార‌త్ లో వందేభారత్ రైళ్లు ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. అత్యాధునిక సౌక‌ర్యాలు, అత్య‌ధిక వేగం గ‌ల ఈ రైళ్లు దాదాపు వంద‌శాతం ఆక్యుపెన్సీతో ప‌రుగులు పెడ‌తున్నాయి. ప్ర‌యాణ‌కుల నుంచి వ‌స్తున్న డిమాండ్ తో భార‌తీయ రైల్వే వందేభార‌త్ రైళ్ల‌లో అనేక మార్పుల‌ను తీసుకొస్తున్న‌ది. త్వ‌ర‌లో వందే మెట్రో రైళ్ల‌తోపాటు వందేభారత్ స్లీపర్ వెర్ష‌న్ల‌ను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. స్లీప‌ర్ వందేభారత్ రైళ్ల కోసం ప్రయాణికులు అమితంగా ఎదురుచూస్తున్న త‌రుణంలో రైల్వే శాఖ వీటిని ప్రారంభించేందుకు శ‌ర‌వేగంగా ముందుకు సాగుతోంది. తాజాగా వందేభారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను (Safety Assesment) ఆర్ఐటీఈఎస్ (RITES) సంస్థ కు రైల్వే శాఖ ఇచ్చింది. ఐటల్ సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేస్తుంది. అలాగే ప్రయాణికుల సూచ‌న‌ల‌మేర‌కు రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్‌‌ను అత్యాధునిక వసతులతో రూపొందిస్తోంది. vande bharat […] - [Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల](https://vandebhaarath.com/rythu-bharosa-telangana-sarkar-good-news-for-farmers/): Raithu Bharosa : తెలంగాణ ప్ర‌భుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డ‌బ్బుల‌ను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమ‌వారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా సోమ‌వారం సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు క్రెడిట్ అయినట్లు తెలిసింది. రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు విడుత‌లుగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.. మ‌రోవైపు పంట నష్టం నిధులు విడుదల […] - [Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరో పిడుగు.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు సిఫార్సు](https://vandebhaarath.com/delhi-lg-recommends-nia-probe-against-cm-arvind-kejriwal/): Arvind Kejriwal | న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో పీక‌ల్లోతు కూరుకుపోయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మ‌రో షాక్ త‌గిలింది. నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు భారీగా నిధులు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi LG VK Saxena) ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి సిఫార్సు చేయ‌డం సంచ‌ల‌నం రేపింది. ఎన్ ఐఏతో ద‌ర్యాప్తు చేయించాల‌ని కోరుతూ కేంద్ర హోం కార్యదర్శికి లేఖ రాశారు. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)  నేతృత్వంలోని AAP ప్ర‌భుత్వం ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాది దేవేంద్ర పాల్ భుల్లర్‌ను విడుదల చేయడానికి, అలాగే ఖలిస్తానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి ఖలిస్తానీ గ్రూపుల నుంచి భారీ నిధులు, USD 16 మిలియన్లను పొందినట్లు ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు మోస్ట్‌ వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ […] - [Rahul Gandhi | వీసీల నియామకాలపై రాహుల్ గాంధీ ‘తప్పుడు ప్రచారం’.. చర్యలు తీసుకోవాలని 181 మంది విద్యావేత్తల బహిరంగ లేఖ](https://vandebhaarath.com/181-academics-seek-legal-action-against-rahul-gandhi/): Rahul Gandhi | న్యూఢిల్లీ: యూనివర్శిటీ హెడ్‌ల నియామక ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అసత్య ప్రచారం చేశారని, వైస్ ఛాన్సలర్ల పరువు తీశారని ఆరోపిస్తూ మాజీ, ప్రస్తుత వైస్ ఛాన్సలర్‌లతో సహా కనీసం 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖపై సంతకం చేశారు. రాహుల్‌ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు. యూనివర్శిటీ హెడ్‌ల నియామక ప్రక్రియకు సంబంధించి వైస్ ఛాన్సలర్‌లను కేవలం మెరిట్‌తో కాకుండా ఏదో ఒక సంస్థతో అనుబంధం ఆధారంగా నియమించారని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ నిరాధారమైన ఆరోపించారని వీసీలు, విద్యావేత్తలు బహిరంగ లేఖలో పేర్కొన్నారు. విద్యావేత్తలు చెబుతున్న‌దాని ప్రకారం, వైస్-ఛాన్సలర్‌లను విద్యార్హతల కంటే కనెక్షన్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అయితే ఈ వాదనలను సంతకం చేసినవారు తీవ్రంగా ఖండించారు, VCలను ఎంపిక చేసే ప్రక్రియ కఠినంగా, పారదర్శకంగా, […] - [ED raids in Jharkhand : మంత్రి స‌హాయ‌కుడి ఇంట్లో ప‌ట్టుబ‌డిన నోట్ల గుట్ట‌లు..](https://vandebhaarath.com/ed-raids-in-jharkhand/): ED raids in Jharkhand | జార్ఖండ్‌ రాజధాని రాంచీ (Ranchi)లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు సోమవారం అక‌స్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ (Jharkhand) గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) ప‌లు పథకాల అమలులో అక్ర‌మాలు జ‌రిగాయి. ఈ వ్య‌వ‌హారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో గత సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో గ్రామీనాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోమ‌వారం రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఒకేసారి వరుసగా దాడులు చేశారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం (Alamgir Alam) వ్యక్తిగత సహాయకుడైన‌ సంజీవ్ లాల్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్టుబడిన నగదు విలువ […] - [Third Phase Voting : ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో నిలిచిన అగ్ర నేతల జాబితా..](https://vandebhaarath.com/lok-sabha-election-2024-third-phase-voting/): LOK SABHA ELECTION 2024 : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా మూడో ద‌శ పోలింగ్ (Third Phase Voting ) మంగ‌ళ‌వారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఈ దశలో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లు, గోవాలోని 2 సీట్లు, దాద్రాలోని 2 సీట్లు, నగర్ హవేలీ & డామన్ – డయ్యూ, అస్సాంలో 4 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 4 సీట్లు, బీహార్‌లో 5 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 7 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 9 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 10 సీట్లు, మహారాష్ట్రలో 11 సీట్లు, కర్ణాటకలో 14 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. కాగా మూడో దశ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, ఎన్సీపీ-శరద్ చంద్ర పవార్, సుప్రియా సూలే, కాంగ్రెస్ సీనియర్ నేత […] - [Karnataka | కర్నాటకలో దారుణ ఘటన.. మొసళ్లతో నిండిన కాలువలోకి కన్న కొడుకును తోసేసిన తల్లి](https://vandebhaarath.com/karnataka-mother-threw-the-son-into-a-canal-full-of-crocodiles/): Karnataka | క‌ర్నాక‌ట‌లో అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌లెత్తిన వివాదంతో క్షణికావేశంలో ఓ మ‌హిళ త‌న ఆరేళ్ల కుమారుడిని మొస‌ళ్ల‌తో నిండిన కాల్వ‌లో తోసేసింది.. దీంతో ఆ బాలుడు ప్రాణాలు వ‌దిలాడు. ఛిద్ర‌మైన‌ చిన్నారి మృతదేహం సరీసృపాల దవడల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దండేలి తాలూకాలోని హలమడి గ్రామంలో గ‌త‌ శనివారం రాత్రి ఈ ఘటన జ‌రిగింది. బాలుడి మృతి కి కార‌ణ‌మైన సావిత్రి (32), ఆమె భర్త రవికుమార్ (36)పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. Karnataka పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. సావిత్రి, ర‌వికుమార్ దంప‌తుల కుమారుడు వినోద్ (6) పుట్టుక‌తోనే బ‌దిరుడు. బాలుడికి మాట‌లు రావు. చెవులు విపించ‌వు. బాలుడి వైకల్యంపై దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. “శనివారం రాత్రి ఇదే విషయంపై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం పెరగడంతో, సావిత్రి తన కొడుకును రాత్రి 9 గంటల […] - [Congress | అయోధ్యకు వెళ్లినందుకు వేధించారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశా..](https://vandebhaarath.com/radhika-khera-resigns-congress-party/): Radhika Khera Resigns | ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకురాలు రాధికా ఖేరా  ఆదివారం పార్టీకి రాజీనామా  చేశారు. ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఖేరా ఆరోపించారు. “రామ్ లల్లా జన్మస్థలం అయోధ్య ధామ్ మనందరికీ చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడికి వెళ్లకుండా నేను ఆపుకోలేకపోయాను. కానీ నేను రామాల‌యాన్ని(Ayodhya Ram Mandir) సందర్శించినందుకు పార్టీ (Congress Party) లో నేను ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. అని అమె పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం (Congress Party)లో నాతో అనుచితంగా ప్రవర్తించారు, నన్ను గదిలో బంధించారు, నేను అరిచి, వేడుకున్నాను, కానీ నాకు న్యాయం జరగలేదు. ఈ రోజు నేను పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. కానీ రామ్ లల్లా నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది, […] - [Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచ‌లన‌ విష‌యాలు..](https://vandebhaarath.com/adr-report-on-fourth-phase-election/): Fourth Phase Election| నాలుగో విడ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 96 నియోజకవర్గాల్లో 58 (60%) నియోజకవర్గాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్న‌ట్లు అఫిడ‌విట్ లో పేర్కొన్న‌ట్ల‌యితే అలాంటి చోట రెడ్‌ అలర్ట్ ఉంటుంది. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( Association For Democratic Reforms – ADR) ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, లోక్‌సభ ఎన్నికల్లో 4వ దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మంది అభ్యర్థులు, మొత్తం 1,710 మంది అభ్యర్థుల్లో 360 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయ‌ని వెల్లడించింది. మే 13న 4వ దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేస్తున్న 1,717 మంది అభ్యర్థుల్లో 1,710 మంది స్వీయ ప్రమాణ పత్రాల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. ADR నివేదిక ప్రకారం, […] - [Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..](https://vandebhaarath.com/cm-revanth-reddy-on-raithu-bhandu-and-raithubharosa/): Raithu Bhandu | హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా  మే 13న జరిగే పోలింగ్ లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్‌ను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జూన్‌లో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని భారత కూటమి అధికారంలోకి వస్తుందని, నాగేందర్‌ను కేంద్ర మంత్రిగా చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.  మే 9 నాటికి మిగిలిన రైతులకు రైతు బంధు (Raithu Bhandu) చెల్లింపులు పూర్తి చేస్తామని, అదే రోజున లబ్ధిదారులందరికీ ఆసరా పింఛన్లు కూడా అందజేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.. సికింద్రాబాద్‌, కొత్తగూడెం, కొత్తకోటలో ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగిస్తూ.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు, ఓఆర్‌ఆర్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఫ్లైఓవర్‌లతో పాటు ఐటీ, ఫార్మా రంగాలను విస్తరించి ‘గ్లోబల్‌ సిటీ’గా మార్చాయని అన్నారు.  దీనికి విరుద్ధంగా, BRS నాయకులు గత 10 సంవత్సరాలలో […] - [Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్న‌ల్‌..](https://vandebhaarath.com/ministry-of-civil-aviation-to-launch-air-taxi-service-across-delhi/): Air Taxi service  : ఎయిర్ టాక్సీలతో ఇంటర్‌సిటీ డొమెస్టిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), డిజిటల్ స్కైతో ఢిల్లీ NCRలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ తో ఎయిర్ టాక్సీని ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక‌వేళ ఈ ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వ‌స్తే దేశంలో ప్రజా రవాణాగా సౌకర్యాన్ని కలిగి ఉన్న మొట్ట‌మొద‌టి న‌గ‌రంగా ఢిల్లీ ఎన్‌సిఆర్ నిల‌వ‌నుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పూర్తికాగా మొద‌ట‌ 6 రూట్లను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు అధికారులు ఎన్‌సీఆర్‌లో 48 హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు. 6 రూట్లు, 48 హెలిపోర్టులు ఢిల్లీ ప్రాంతంలో పూర్తిగా స‌ర్వే చేసిన త‌ర్వాత మొత్తం 6 రూట్ల‌ను ఖ‌రారు చేశారు. అవి […] - [Lok Sabha Elections | బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర‌వింద‌ర్ సింగ్ లవ్లీ](https://vandebhaarath.com/former-delhi-congress-chief-arvinder-singh-lovely-joins-bjp/): Lok Sabha Elections | న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఢిల్లీ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) ఈరోజు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ (Congress) మాజీ ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్‌ చౌహాన్‌, నసీబ్‌ సింగ్‌, నీరజ్‌ బసోయా, యూత్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అమిత్‌ మల్లిక్‌లతో పాటు ఢిల్లీ మాజీ చీఫ్‌, కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ సమక్షంలో బీజేపీలో చేరారు. గతంలో ఏప్రిల్ 28న Arvinder Singh Lovely కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో పొత్తు పెట్టుకోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై తప్పుడు, కల్పిత, దురుద్దేశపూరిత అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతో మ‌ళ్లీ పొత్తు […] - [Annamalai Biopic | త్వరలో బీజేపీ నేత అన్నామలై బయోపిక్జీ.. ఆయ‌న పాత్ర‌లో నటించేదెవరో తెలుసా.. ?](https://vandebhaarath.com/annamalai-biopic-full-details/): Annamalai Biopic | యూపిఎస్సి లో 244వ ర్యాంకు సాధించిన అన్నామలై అంచలంచలిగా ఎదిగి నిజాయితీ గల పోలీసు అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పోలీసు ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రభుత్వ అధికారిగా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నాకూడా వారి పై స్థాయి అధికారికి తలవంచి పనిచేయాల్సిందే.. కాబట్టి ఖద్దరు దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చని భావించారు అన్నామలై.. . ఒకప్పటి డైనమిక్ పోలీస్ సింగం..ఇప్పుడు అసంఖ్యమైన అభిమానులను సంపాదించుకున్నయువ రాజకీయవేత్తగా అన్నామలై మారిపోయారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన అంశాలను కలిగిన అన్నామలై జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం, తమిళ స్టార్ విశాల్ కృష్ణ తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై పాత్రను తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. “విశాల్ తెరపై అన్నామ‌లై పాత్ర‌లో నటించడానికి ఆమోదం తెలిపాడు,” అని నివేదిక‌లు చెబుతున్నాయి.”బిజెపి నాయకుడు అన్నామలై తమిళనాడులో అధికార […] - [Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌](https://vandebhaarath.com/heatwave-alert-imd-wether-report/): Heatwave Alert | దేశంలోని తూర్పు, దక్షిణ భార‌త‌దేశంలో కొనసాగుతున్న హీట్‌వేవ్ మే 5-6 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. మేలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. ఉత్తర , మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వ‌డ‌గాల్పులు వీచే చాన్స్ ఉంద‌ని ఐఎండీ తెలిపింది. IMD తాజా వాతావరణ సూచన ప్రకారం, హీట్‌వేవ్ పరిస్థితులు తూర్పు భారతదేశంలో మే 5 వరకు దక్షిణ భారతదేశంలో మే 6 వరకు కొనసాగుతాయని , ఆ తర్వాత అవి తగ్గుతాయని వెల్ల‌డించింది. అయితే మే 5, 6 తేదీలలో ఈశాన్య భారతదేశంలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ‌డ‌గాల్పులు Heatwave Alert తూర్పు దక్షిణ ద‌క్షిణ‌ ప్రాంతంలోని […] - [Triple Talaq | కదులుతున్న రైలులో ట్రిపుల్‌ తలాక్‌.. ఆ త‌ర్వాత ఏమైంది.. ?](https://vandebhaarath.com/triple-talaq-in-running-train/): లక్నో: ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి కదులుతున్న రైలులో తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ (Triple Talaq) చెప్పాడు. రైల్వే స్టేషన్‌లో రైలు నిల‌వ‌గానే భార్యపై దాడి చేసి ప‌రార‌య్యాడు. దీంతో ఒక్క‌సారిగా కంగుతిన్న ఆమె త‌న‌ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. 28 ఏళ్ల మహ్మ‌ద్ అర్షద్‌.. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ఒక‌ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మ్యాట్రిమోనియల్ ప్రకటన ద్వారా కోటాకు చెందిన 26 ఏళ్ల అఫ్సానాతో ప‌రిచ‌మ‌య్యింది. వీరిద్ద‌రూ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వివాహం చేసుకున్నారు. కాగా, గత వారం ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రాయన్ లో అర్షద్ బంధువుల ఇంటికి అర్ష‌ద్ అఫ్సానా వెళ్లారు. ఈ సందర్భంగా అర్షద్‌కు అప్పటికే వివాహమైనట్లు అఫ్సానా తెలుసుకుని షాక్ అయింది. దీంతో వెంట‌నే అత‌డిని నిల‌దీయ‌గా అర్షద్‌, అతడి తల్లి కలిసి అఫ్సానాపై దాడికి దిగారు. ఆపై వరకట్నం కోసం అఫ్సానాను తీవ్రంగా […] - [BSNL | ఒక్కసారి రీచార్జ్ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్..](https://vandebhaarath.com/bsnl-recharge-plans/): BSNL సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది రోజువారీ డేటా పరిమితి లేకుండా ఏడాది వ్యవధిలో 600GB డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఇతర ప్లాన్‌ను పదేపదే రీఛార్జ్ చేయకుండా  ఒక్కసారి ఈ ప్లాన్ తో రీచార్జి చేసుకుంటే చాలు సంవత్సరం పాటు టెన్షన్ లేకుండా ఉండవచ్చు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌కు సవరించిన రీఛార్జ్ ప్లాన్‌లు, ఉచిత ఇన్‌స్టాలేషన్ సేవలతో సహా అనేక అప్డేట్లను  పరిచయం చేసింది. ఈ కొత్త మార్పులు వినియోగదారులకు ఎక్స్ టెండెడ్ వారంటీ, పెరిగిన డేటా అలవెన్సులు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా 4G సేవలను అందించే Airtel, Jio, Vi (Vodafone Idea) నుండి BSNL గట్టి పోటీని ఎదుర్కొంటోంది. BSNL పలు సర్కిల్‌లలో 4G సేవలను ప్రారంభించడంతోపాటు తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటోంది. ఆకర్షణీయమైన […] - [lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్](https://vandebhaarath.com/prestige-battle-for-congress-in-amethi-seat/): Amethi | ఉత్తరప్రదేశ్‌లోని 2019లో బీజేపీ చేతతో ఓడిపోయే వ‌ర‌కు గాంధీ కుటుంబానికి బలమైన కంచుకోటగా అమేథీ ఉండేది. చేజారిపోయిన అమేథీని తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ మ‌రోసారి పోటీ చేస్తార‌ని ఆయన మద్దతుదారులు ఊహించగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గాంధీయేతర వ్య‌క్తిని ఎంచుకుంది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కిషోర్‌ లాల్ శర్మ ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు దశాబ్దాలలో కనీసం నలుగురు గాంధీ కుటుంబ సభ్యులు వేర్వేరు సమయాల్లో పోటీ చేయ‌గా 26 సంవత్స‌రాల తర్వాత రెండవ గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోర్ లాల్ శ‌ర్మ నిలిచారు. ఈ స్థానం నుంచి గాంధీయేతర అభ్యర్థి సతీష్ శర్మ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఖాళీ అయిన తర్వాత రెండుసార్లు విజయం సాధించారు. కానీ 1998 ఎన్నికల్లో ఓటమి చ‌విచూశారు. కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక పోరు అమేథీ (Amethi) కాంగ్రెస్‌కు లోక్‌సభ నియోజకవర్గం ఎంతో […] - [Rahul Gandhi : వీడిన సస్పెన్స్.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ](https://vandebhaarath.com/congress-fields-rahul-gandhi-from-raebareli/): Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి రెండు బలమైన స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఎవ‌ర‌నే దానిపై నెలరోజుల ఊహాగానాలకు ఎట్ట‌కేల‌కు ముగింపు పలికింది. రాయ్‌బరేలీ (Raebareli) నుంచి రాహుల్ గాంధీ పేరు ను పార్టీ ప్రకటించింది. అదే సమయంలో గాంధీల కుటుంబానికి మొదటి నుంచి వీరవిధేయుడైన కిషోరి లాల్ శర్మ(Kishor lal Sharma) అమేథీ (Amethi) నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ మే 3. కాగా ఈ రాయ్‌బరేలీ అమేథీలకు మే 20న 5వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు అయిన తర్వాత, రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ పార్లమెంటు సభ్యుడి ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీకి చెందిన […] - [VandeBharat Metro | వందే మెట్రో - వందే భారత్ రైళ్లకు తేడా ఏమిటి..? స్పీడ్, ఫీచర్లు, నగరాల వివరాలు](https://vandebhaarath.com/vande-bharat-express-vs-vande-metro/): Vande Bharat Express v/s VandeBharat Metro : భారత్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రవేశంతో  ప్రయాణ సమయం చాలా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించింది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లతో  భారతదేశంలో రైలు ప్రయాణ స్వరూపాన్నే మార్చేసింది. వాస్తవానికి 2019లో  మొదటి వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైళ్లు భారతీయ రైల్వేలకు గేమ్-ఛేంజర్‌గా మారాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం, 82 వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ వందేభారత్ రైళ్ల విజయతో భారతీయ రైల్వేలు ఇప్పుడు కొత్తగా వందే మెట్రో అనే కొత్త కేటగిరీ రైళ్లను పరిచయం చేయడానికి సిద్ధమైంది. వందే మెట్రో రైళ్లు ఏమిటి? Vande Bharat Metro : తక్కువ దూరం గల సిటీలకు మధ్య ప్రయాణాలకు ఉద్దేశించి  వందే మెట్రో ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకొస్తున్నారు. భారతదేశంలో సబర్బన్ ప్రయాణాన్ని మెరుగుపరచడంపై భారతీయ […] - [Lok Sabha elections 2024: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నహాస్యనటుడు శ్యామ్ రంగీలా ఎవరు?](https://vandebhaarath.com/who-is-shyam-rangeela-contesting-against-pm-modi-in-varanasi/): Shyam Rangeela | ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేసి పాపుల‌ర్ అయిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్ల‌డించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి జూన్ 1న లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ దశలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. రంగీలా లోక్‌సభ 2024కి వారణాసి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు బుధవారం సోషల్ మీడియాలో ప్రకటించారు . కాగా 2014, 2019లో రెండుసార్లు ఈ సీటును గెలుచుకున్న మోదీ , మే 13న వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. శ్యామ్ రంగీలా ఎవరు? రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో పుట్టి పెరిగిన రంగీలా (Shyam Rangeela) యానిమేషన్ కోర్సు పూర్తిచేశారు. రంగీలా తన మిమిక్రీ తో బాగా పాల‌పుల‌ర్ అయ్యారు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేస్తూ . ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’లో తన […] - [Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు](https://vandebhaarath.com/ec-notice-to-mla-raju-kage-over-code-of-conduct-violation/): బెళగావి: కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) త‌మ‌కు ఓటు వేయ‌కుంటే క‌రెంట్ క‌ట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ స‌ర‌ఫ‌రా చేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో వెనక్కు తగ్గే చాన్సే లేద‌ని తన వ్యాఖ్య‌ల‌కు కట్టుబడి ఉంటానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాకు చెందిన కంగ్వాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గ ప‌రిధిలోని జుగులాటోలో జరిగిన బహిరంగ సభలో ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌కు వోటేసి, చిక్కోడి లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదేశాలు జారీచేశారు. అలా జరగ‌కుంటే ఏకంగా మీ గ్రామానికి కరెంట్‌ కట్‌ చేయిస్తానని హెచ్చరించారు. రాజు వ్యాఖ్యలపై బీజేపీ (BJP) మండిప‌డింది. కాంగ్రెస్‌ ‘బెదిరింపుల దుకాణం’గా […] - [Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..](https://vandebhaarath.com/lok-sabha-elections-2024-2-ec-bans-kcr-election-campaign/): Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్ర‌చారం చేయ‌కుండా ఈసీ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల ప్రెస్ మీట్ లో త‌మ పార్టీపై అభ్యంతరకర ప్రకటనలు చేసిందంటూ టీపీసీసీ కేసీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశార‌ని ఈసీ పేర్కొంది. EC Bans KCR Election Campaign : కాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిపై 48 గంటల నిషేధం బుధవారం రాత్రి 8 గంటలకు అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఏప్రిల్ 6న […] - [Indian Railways Latest Update | 7 రైల్వే స్టేషన్ల పేర్లు మారిపోతున్నాయ్.. అవేంటో తెలుసా..](https://vandebhaarath.com/indian-railways-latest-update-7-railways-stations-to-be-renamed/): Indian Railways Latest Update : భార‌తీయ రైల్వే స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం ఏడు రైల్వే స్టేషన్‌లపేర్లను త్వరలో మార్చనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కూడా ఆమోదించింది. స్టేషన్ పేరు మార్చడానికి, స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరిగా MHA నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందాలి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ స్టేషన్లు పేరు మార్చారు. పేరు మార్చే ప్రక్రియ ఇదీ.. రైల్వే మంత్రిత్వ శాఖ స్వంతంగా స్టేషన్ల పేర్ల‌ను మార్చడం వీలు కాదు. ఈ ప్రతిపాదనను స్టేషన్‌ యంత్రాంగం ప్రారంభించాల్సి ఉంది. ఒక నిర్దిష్ట పేరు రాష్ట్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన తర్వాత, తదుపరి ఆమోదం కోసం ప్రతిపాదన MHAకి పంపుతుంది. రైల్వే మంత్రిత్వ శాఖను లూప్‌లో ఉంచుతూ మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలుపుతుంది. హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్ర‌క‌టించిన తర్వాత, రైల్వేలు కొత్త స్టేషన్ […] - [Delhi Congress Leaders Quit Party | ఢిల్లీ కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్‌.. ఆప్ తో పొత్తు కార‌ణంగా పార్టీని వీడిన సీనియ‌ర్లు](https://vandebhaarath.com/delhi-congress-leaders-quit-party/): Delhi Congress Leaders Quit Party | ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఇద్ద‌రు పార్టీ సీనియ‌ర్లు నీరజ్‌ బసోయా, నసీబ్‌ సింగ్‌లు కాంగ్రెస్ ను వీడారు. ఈ ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన వేర్వేరు లేఖ అందించారు. అవినీతిలో కూరుకుపోయిన ఆప్ తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవ‌డం తాము జీర్ణించుకోలేక‌పోతున్నామని లేఖ‌లో పేర్కొన్నారు. పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు నీరజ్ బసోయా మాట్లాడుతూ “ఢిల్లీలో ఆప్‌తో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్నందుకు బాధపడుతున్న‌ట్లు తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు రోజురోజుకూ పెద్ద చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. ఆత్మగౌరవం ఉన్న పార్టీ నాయకుడిగా నేను ఇకపై పార్టీతో ఉండలేనని అన్నారు. తాను పార్టీలోని అన్ని పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. . గత 30 ఏళ్లలో నాలాంటి సామాన్యుడికి అన్ని అవకాశాలు కల్పించినందుకు సోనియా గాంధీకి […] - [న్యూస్ క్లిక్ ఫౌండర్ పై 8000 పేజీల చార్జ్ షీట్.. షాకింగ్ విషయాలు చెప్పిన ఢిల్లీ పోలీసులు](https://vandebhaarath.com/chargesheet-on-newsclick-founder-prabir-purkayastha/): Chargesheet on Newsclick Founder |  న్యూఢిల్లీ: ప్రముఖ న్యూస్ పోర్టల్ అయిన న్యూస్‌క్లిక్ (Newsclick ) వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha) పై ఢిల్లీ పోలీసులు తన ఛార్జిషీట్ న‌మోదు చేశారు. దాదాపు 8,000 పేజీలతో కూడిన చార్జిషీట్ లో తీవ్రవాద నిధులు చైనా ప్రచారాన్ని ప్రోత్సహించడం, 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అనేక నేరాల‌తో ప్ర‌బీర్ కు లింక్ ఉంద‌ని పేర్కొంది. భారత్‌లో చైనా ప్రచారాన్ని ప్రసారం చేసేందుకు నిధులు అందుకున్నారనే ఆరోపణలపై పుర్కాయస్థపై తీవ్రవాద నిరోధక చట్టం UAPA కింద దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, దాని హెచ్‌ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిని గత ఏడాది అక్టోబర్ 3న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. నగరమంతటా పోలీసులు సోదాలు చేసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకుని, UAPA కింద అభియోగాలు మోపారు. అప్పటి నుంచి వారిద్దరూ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఆరోపణలు ఏంటి? […] - [భారతదేశంలో వేసవిలో తప్పక చూడాల్సిన అత్యంత ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలు](https://vandebhaarath.com/best-places-to-visit-in-summer-in-india-with-family/): ఆహ్లాదభరితమైన సమ్మర్ హాలిడే వెకేషన్ కోసం భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రాలు స‌మ్మ‌ర్ లో దేశ‌వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. . భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీల‌కు పైనే న‌మోద‌వుతుండ‌డంతో ప్ర‌జ‌లు విల‌విల‌లాడుతున్నారు. ఉక్క‌పోత‌ల నుంచి ఎక్క‌డికైనా స‌ర‌దాగా స‌మ్మ‌ర్ హాలిడే వెకేష‌న్ కోసం చాలా మంది ప్లాన్లు వేసుకుంటున్నారు. మీరు కూడా వారాంతంలో చ‌క్క‌ని వేస‌వి విడిది కోసం వెతుకుతున్నారా? అయితే భారతదేశంలోని ఐదు అత్యంత ప్రసిద్ధ వేసవి డెస్టినేష‌న్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి.. లేహ్, లడఖ్, జమ్మూ & కాశ్మీర్ జమ్మూ, కాశ్మీర్‌లోని లేహ్, ల‌డ‌ఖ్ ప్రాంతాల‌ను ఆధ్యాత్మిక పర్వతాలు, దేవతల నివాసాలు అని కూడా పిలుస్తారు. వాటి భూత‌ల స్వ‌ర్గంలా ఉంటుందీ ప్రాంతం. స్వచ్ఛమైన గాలి, ఉత్తేజకరమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందాయి. వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి మీరు లేహ్, లడఖ్, పహల్గాం, గుల్మార్గ్, శ్రీనగర్ , భదర్వా, వైష్ణో దేవి కొండలు, అమర్‌నాథ్ అనేక ఇతర […] - [Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది 'కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు](https://vandebhaarath.com/lok-sabha-elections-2024-third-phase-voting-adr-report/): Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది ‘కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో […] - [Manabadi TS SSC Results 2024 : పదో తరగతి ఫలితాలు విడుదల.. నిర్మల్ జిల్లా ఫస్ట్.. జూన్ 3 నుం సప్లిమెంటరీ పరీక్షలు](https://vandebhaarath.com/manabadi-ts-ssc-results-2024-relesed-full-details/): TS SSC Results | తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు వ‌చ్చేశాయి. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఎస్సెస్సీ ఫ‌లితాల‌ను రిలీజ్ చేశారు. ప‌దో త‌ర‌గతి ఫ‌లితాల్లో మొత్తం 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. బాలిక‌లు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 3,927 పాఠ‌శాల‌ల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు స్కూల్స్‌లో సున్నా ఉత్తీర్ణ‌త శాతం న‌మోదు అయింది. గత సంవ‌త్స‌రం 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఈ సారి 91.31 శాతానికి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌గా అందులో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. TS SSC స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు – bse.telangana.gov.in, results.bsetelangana.org Manabadi TS SSC Results 2024 : ప‌దో […] - [Manipur chargesheet : మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై సీబీఐ చార్జిషీట్‌ ఏడాది త‌ర్వాత‌ వెలుగులోకి షాకింగ్ నిజాలు](https://vandebhaarath.com/manipur-chargesheet/): Manipur chargesheet | యావత్ దేశాన్ని క‌లిచివేసిన మణిపూర్‌ దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి దాదాపు ఏడాది తర్వాత, ఇప్పుడు మరిన్ని కలతపెట్టే విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమర్పించిన ఛార్జిషీట్‌ను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం నివేదించింది, దాదాపు వెయ్యి మంది పురుషుల గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించే ముందు మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో కుకీ-జోమీ కమ్యూనిటీకి చెందిన వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు, ఇద్దరు బాధితురాళ్లు రోడ్డు పక్కన ఆగి ఉన్న “పోలీసు జిప్సీ లోపలికి వచ్చి కూర్చోగలిగారు”, మమ్మల్ని రక్షించండి వెంటనే  వాహ‌నాన్ని స్టార్ట్ చేయండి అని బాధితులు పోలీసులన ప్రాథేయపడ్డారు. అపుడు పోలీసు డ్రైవర్ జీపు “కీ లేదు” అని వారికి బదులిచ్చాడు అని సిబిఐ త‌న‌ ఛార్జిషీట్ లో పేర్కొంది. పోలీసు జిప్సీలో మరో ఇద్దరు మగ బాధితులు కూడా కూర్చున్నారు. దీంతో  పెద్ద గుంపు వాహనం వద్దకు […] - [Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?](https://vandebhaarath.com/rahul-may-contest-from-rae-bareli/): Rae Bareli : కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఆ పార్టీ కంచుకోట‌లుగా చెప్పుకునే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల అభ్య‌ర్థ‌ల ఎంపిక‌పై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేక‌పోతోంది పార్టీ నాయ‌కత్వం. ఈ కీల‌క‌మైన రెండు స్థానాల్లో నామినేషన్లు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగా, ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయకపోవచ్చని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ అమేథీ (Amethi) నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ సీటులో కాంగ్రెస్ దివంగత నేత షీలా కౌల్ మనవడిని పార్టీ బరిలోకి దించవచ్చని తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ కోడలు అయిన షీలా కౌల్ ఐదుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. […] - [Indore | కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. నామినేషన్‌ ఉపసంహరించుకున్న ఇండోర్‌ అభ్యర్థి..](https://vandebhaarath.com/akshay-bam-lok-sabha-elections-indore-elections/): Indore | లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి (Congress) వరుసగా గట్టి షాక్ లు తగులుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లోక్ సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బాబ్‌ (Akshay Kanti Bamb) తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా ఆయన బీజేపీలో చేరిపోయారు.  ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తూ మంత్రి విజయ్‌ వర్గియ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇండోర్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతిని బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నట్లుఆయన పేర్కొన్నారు. అక్షయ్‌ తనతో ఉన్న ఫొటోను  ట్యాగ్‌ చేశారు. కాగా ఇండోర్ లో నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న ఓటింగ్ జరగనుంది. సోమవారంమే నామినేషన్ల చివరి రోజు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ సహా ముగ్గురు అభ్యర్థులు ఈ రోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ విలేకరులతో అన్నారు. అక్షయ్ బామ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి […] - [Bengaluru water crisis | బెంగ‌ళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం](https://vandebhaarath.com/bwssb-new-decision-on-bengaluru-water-crisis/): Bengaluru water crisis | కావేరి నదిలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో బెంగళూరు వాట‌ర్ సప్లై, సీవేజ్ బోర్డు (BWSSB) కఠినమైన చర్యలు తీస‌కోవాల‌ని భావిస్తోంది. కొన్ని రోజులుగా సిలికాన్ సిటీ బెంగళూరు తీవ్ర నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విష‌యం తెలిసిందే.. మే నెల ప్రారంభమ‌వుతున్న నేప‌థ్యంలో బెంగళూరులో రక్షిత తాగునీటి లభ్యతపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన నీటి వనరుగా కావేరి నదిపై ఎక్కువగా ఆధారపడుతోంది బెంగ‌ళూరు న‌గ‌రం అయితే కావేరి జ‌లాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో నీటి కొరత విప‌త్తును ఎదుర్కొంటోంది. ప్రస్తుతం, కావేరి జలాశయంలో కేవలం 11 వేల మిలియన్ క్యూబిక్ (TMC) అడుగుల నీరు ఉంది. 5 TMC డెడ్ స్టోరేజీగా నిర్ణయించబడింది. దీనివల్ల 6 టీఎంసీల నీరు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే, బెంగళూరు అవసరాలను తీర్చడానికి నెలకు సుమారుగా 1.8 TMC నీరు అవసరం. బెంగళూరులో నీటి పంపిణీకి బాధ్యత వహించే ఏజెన్సీ బెంగళూరు […] - [Hyderabad Rains | భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఉరుములు మెరుపులతో వానలు పడే చాన్స్..](https://vandebhaarath.com/hyderabad-rains/): Hyderabad Rains | హైదరాబాద్: ఈ వేసవిలో మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతున్నాయి.  ఉదయం 10దాటితే చాలు అడుగు బయటపెట్టాలంటే జనం  బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌ తోపాటు అన్ని జిల్లాల్లో భానుడు సెగలు కక్కుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఎండలతో తల్లడిల్లిపోతున్న హైదరాబాద్  (Hyderabad Rains) వాసులకు కూల్ కూల్ న్యూస్ చేప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో 24గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.  ఈ క్రమంలో ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ రానున్న 24 గంటల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తాజా వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలకు పడిపోవచ్చని అంచనా వేసింది. అయితే అన్ని జిల్లాలకు వర్ష […] - [ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు](https://vandebhaarath.com/amit-shah-doctored-video/): Amit Shah Doctored Video | న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన‌ట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఫేక్ వీడియోను స‌ర్క్యులేట్ చేసిన‌వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఫిర్యాదు చేసింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ (BJP ) ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ ర్యాలీలో షా చేసిన అసలు వ్యాఖ్య‌ల‌ను వక్రీకరించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మార్చార‌ని బీజేపీ ఆరోపించింది. బీజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. కాంగ్రెస్ X ఖాతాను బ్లాక్ చేసి దర్యాప్తు  ప్రారంభించాలని రాష్ట్రంలోని ఎన్నికల సంఘం […] - [కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ](https://vandebhaarath.com/pm-modi-attacks-congress-over-hubballi-murder-case/): Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుప‌డ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమ‌వుతారోనని తల్లిదండ్రులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది” అని ప్రధాని అన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తె నేహా(23) ఏప్రిల్‌ 18న బీవీబీ కాలేజీ క్యాంపస్‌లో కత్తితో హత్య (Hubballi murder case )కు గురైంది. కత్తిపోటు అనంతరం ఘటనా స్థలం […] - [SC/ST/OBC రిజ‌ర్వేష‌న్లపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..](https://vandebhaarath.com/amit-shah-on-reservations/): Amit Shah | ల‌క్నో: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా..  ఎస్సీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి రాజ్‌వీర్‌సింగ్‌కు మద్దతుగా నిర్వ‌హించిన ర్యాలీలో అమిత్‌ షా, కాంగ్రెస్‌ను ‘అబద్ధాల ఫ్యాక్టరీ’ అని అభివర్ణించారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు.       రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రిజర్వేషన్లను అమ‌లు చేస్తుంద‌న్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్‌ను తొలగిస్తామని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పారు. రెండు పర్యాయాలు మాకు పూర్తి మెజారిటీ ఉందని, కానీ నరేంద్ర మోడీ (PM Modi) రిజర్వేషన్‌కు మద్దతు తెలిపార‌ని గుర్తుచేశారు. రిజ‌ర్వేష‌న్ల‌ను బీజేపీ రద్దు చేయదని, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లను […] - [Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..](https://vandebhaarath.com/ministry-of-railways-prepares-for-vande-bharat-metro-trial-runs-in-july/): Vande Bharat Metro | న్యూఢిల్లీ: తక్కువ దూరం గల నగరాల మధ్య వందే మెట్రో అన్ రిజర్వ్ డ్  రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ జూలై 2024లో ప్రారంభం కానుంది. ఈ రైళ్లు దేశంలోని 124 నగరాలను కలుపుతూ 100-250 కి.మీల దూరా మధ్య పరుగులు పెట్టనున్నాయి. లక్నో-కాన్పూర్, ఆగ్రా-మథుర,  తిరుపతి-చెన్నై వంటి ఎంపిక చేసిన నగరాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. రైళ్లు పెద్ద నగారాలు శాటిలైట్గ్ర నగరాల మధ్య ప్రయాణీకుకు రవాణా సౌకర్యం కోసం ఈ వందే భారత్ మెట్రో రైళ్లనుతీసుకువస్తున్నారు.  రైల్వే వర్గాల ప్రకారం, వందే మెట్రో ఒక విలక్షణమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ప్రతీ రైలులో  కనీసం 12 కోచ్‌లు ఉంటాయి. ప్రారంభంలో, కనీసం 12 వందే మెట్రో కోచ్‌లను ప్రవేశపెడతారు, రూట్ డిమాండ్ ఆధారంగా 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంది. అన్ రిజర్వ్ డ్ ప్రయాణికులకు వరం.. నగరాల […] - [Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?](https://vandebhaarath.com/hyderabad-new-metro-stations/): Hyderabad New Metro Stations | హైదరాబాద్‌: కొత్త ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌, స్టేషన్‌ స్థానాలను ఖరారు చేసేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (HMAL ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి శనివారం నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలించారు. కొత్త నాగోల్ ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ ప్రస్తుత నాగోల్ మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల ప్రయాణీకుల సౌకర్యార్థం కాన్కోర్స్ స్థాయిలో స్కైవాక్‌తో అనుసంధానించనున్నారు. భారీ నీటి పైపులు, హై టెన్షన్ ఎలక్ట్రికల్ లైన్‌లు మారకుండా ఉండేందుకు మూసీ దగ్గర దాదాపు 10 మీటర్ల వరకు అలైన్‌మెంట్ ఎడమ వైపుకు మార్చాలి. మూసీ నదిని దాటడానికి, మూసీ పునరుజ్జీవన పనులను సులభతరం చేయడానికి ఎక్కువ పొడవైన మార్గాలను ప్లాన్ చేయాలి. కొత్తపేట జంక్షన్‌ నుంచి వచ్చే రహదారికి సమీపంలోని కాలనీల ప్రయాణ అవసరాలకు కనెక్టివిటీ కల్పించేందుకు మూసీ దాటేందుకు అదనపు […] - [Watch | దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ.. కుతుబ్ మినార్ ఎలా వెలిగిపోతుందో చూడండి..](https://vandebhaarath.com/qutub-minar-lit-up-in-spirit-of-jashn-e-matdan/): Qutub Minar | దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభం కావడంతో భారతదేశం ప్రస్తుతం ప్రజాస్వామ్య ఉత్సాహంలో మునిగిపోయింది. ఈ వేడుకల మధ్య ఢిల్లీలోని కుతుబ్ మినార్ (Qutub Minar ) “చునావ్ కా పర్వ్” (ఎన్నికల) థీమ్ కు సంబంధించి అద్భుతమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. భారతదేశ సుసంపన్నమైన వారసత్వం, సంస్కృతికి ప్రతీక అయిన కుతుబ్ మినార్ రాత్రిపూట అద్భుతమైన రంగులతో దర్శనమిస్తుంది. ఇది ప్రజల్లో ఓటింగ్ పై స్ఫూర్తిని నింపడానికి వోటింగ్ గొప్పతనాన్ని చాటే లైటింగ్ విజువల్స్ ను ప్రదర్శిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం Xకి ఒక క్లిప్‌ని పోస్ట్ చేసింది. ఓటు వేయమని ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. “కుతుబ్ మినార్ #ChunavKaParv థీమ్ అద్భుతమైన ప్రదర్శనతో జష్న్-ఎ-మత్తన్ స్ఫూర్తిని ప్రసరింపజేస్తుంది” అని ECI రాసింది. అందరం ఓట్లు వేయడం ద్వారా ఈ పండుగను జరుపుకుందాం. అని చెబుతోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 26న రెండో దశ […] - [TSRTC Buses : ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. విజ‌య‌వాడ‌కు ప్రతీ 10 నిమిషాల‌కు ఒక TSRTC బస్సు,](https://vandebhaarath.com/tsrtc-hyderabad-to-vijayawada-buses/): Hyderabad to Vijayawada Buses : వేస‌వి సెల‌వుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ ఆర్టీసీ(TSRTC) బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్ర‌యాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక‌ బస్సును న‌డిపించ‌నున్న‌ట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక‌ ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయ‌ని స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. 10 శాతం డిస్కౌంట్ Hyderabad to Vijayawada Buses బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నామ‌ని సజ్జనార్ తెలిపారు. తిరుగు ప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని వివ‌రించారు. టీఎస్ఆ […] - [Sandeshkhali row : 'మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్](https://vandebhaarath.com/trinamool-congress-sandeshkhali-row/): Sandeshkhali row : పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali) లో అధికార టీఎంసీ పార్టీని ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) నివాసంలో విదేశీ రివాల్వర్‌లతో సహా అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న తరువాత సువేందు అధికారి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రమాద‌క‌ర‌ ఆయుధాలు, పేలుడు పదార్థాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, షేక్ లాంటి ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న ముఖ్య‌మంత్రికి ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగే నైతిక అధికారాన్ని కోల్పోయార‌ని అన్నారు. ”సందేశ్‌ఖాలీలో దొరికిన ఆయుధాలన్నీ విదేశాల నుంచి వ‌చ్చిన‌వే.. ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్ధాలను భయంకరమైన అంతర్జాతీయ ఉగ్రవాదులే దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వినియోగిస్తారు. తృణమూల్ […] - [Sandeshkhali | సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..](https://vandebhaarath.com/sandeshkhali-raids/): Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచ‌రుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. కాగా సీబీఐ అధికారుల,  ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం సందేశ్‌ఖాలీకి చేరుకున్న విషయం తెలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో ఐదు బృందాలు దాడులు నిర్వహించాయని ఏజెన్సీ అధికారులు తెలిపారు. కొంద‌రు అనుమానితుల వ‌ద్ద‌ భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల నిల్వలు ఉన్నట్లు […] - [ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు](https://vandebhaarath.com/pm-narendra-modi-on-tmc-scams/): PM Narendra Modi | బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్‌లో టీఎంసీ ప్ర‌భుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇటీవ‌ల‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే.. రిక్రూట్ అయిన వారిలో ఒక వర్గం వారు తీసుకున్న జీతాలను 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మొదట లెఫ్ట్‌ ఫ్రంట్‌, ఆ తర్వాత టీఎంసీ బెంగాల్‌ అభివృద్ధిని అడ్డుకున్నాయి. టిఎంసి పాలనలో బెంగాల్‌లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. శారదా చిట్ ఫండ్, […] - [కల్కి-2 లో మరో సరికొత్త ప్రపంచం..](https://vandebhaarath.com/kalki-part-2-movie-details/): Kalki Part – 2| కల్కి 2898 AD, ప్రభాస్ మరియు దీపికా పదుకొనే నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం రెండవ వారాంతంలో భారతదేశ బాక్సాఫీస్ వద్ద జోరూను కొనసాగించింది.. ఫిల్మ్ ట్రేడ్ పోర్టల్ సక్‌నిల్క్ ప్రకారం, ఈ చిత్రం రెండవ ఆదివారం రూ. 500 కోట్ల మైలురాయిని దాటింది. కల్కి 2898 AD మొదటి వారంలో మొత్తం రూ. 414.85 కోట్లు,  9వ రోజున రూ. 16.7 కోట్లు, 10వ రోజున రూ. 34.15 కోట్లు వసూలు చేసింది. 11వ రోజున దాదాపు రూ. 41.3 కోట్లు వసూలు చేసిందని అంచనా. సినిమా మొత్తం ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.507 కోట్లకు చేరుకుంది. ఇందులో ఈ సినిమా తెలుగు షోలలో రూ.242.85 కోట్లు, హిందీ షోలలో రూ.211.9 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తమిళ షోలు రూ.30.1 కోట్లు, మలయాళ షోలు రూ.18.2 కోట్లు, కన్నడ షోలు […] - [New Exrpress | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు](https://vandebhaarath.com/railway-news-secunderabad-to-goa-express/): హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) (Secunderabad to Goa Express) వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040)ను నడిపించ‌నున్న‌ట్లు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ప్రకటించింది. ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో ప్రారంభమవుతుంది. కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ, గుంతకల్‌, బళ్లారి, హోసపేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాజిల్‌ రాక్‌, కుళెం, సాన్‌వోర్డెం, మడ్‌గావ్‌ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం, సికింద్రాబాద్ నుండి 10 కోచ్‌లతో వీక్లీ రైలు బయలుదేరి గుంతకల్ (ఆంధ్రప్రదేశ్) చేరుకుంటుంది. గుంతకల్ వద్ద, తిరుపతి నుండి మరో 10 కోచ్‌లను జోడించి, గోవాకు వెళ్లే కొత్త రైలును ఏర్పాటు చేశారు.ఇది కాకుండా, గోవా వెళ్లే నాలుగు కోచ్‌లను కాచిగూడ-యలహంక మధ్య […] - [AP, TG CM's Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..](https://vandebhaarath.com/ap-tg-cms-meeting/): AP, TG CM’s Meeting | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబుకు సిఎం రేవంత్‌ ‌పుష్పగుచ్ఛం అందించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు బొకే అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, అధికారులు స‌మావేశ‌మ‌య్యారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల‌పై ఇద్ద‌రు సీఎంలు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నియంత్రించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించిన‌ట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్ల‌డించారు. ప్రజాభవన్‌లో సీఎంల‌ సమావేశంలో చర్చించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివ‌రించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేద‌ని తెలిపారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో సమావేశం […] - [Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..](https://vandebhaarath.com/jagannath-rath-yatra-2024-shedule/): Jagannath Rath Yatra 2024 | జగన్నాథ రథయాత్ర ఒడిశాలోని పూరిలో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుత‌మైన‌ హిందూ వేడుక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భ‌క్తులు తరలివస్తారు. జగన్నాథ దేవాలయం నుంచి.. దేవతలు జన్మించినట్లు విశ్వసించే గుండిచా ఆలయానికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిని ర‌థ‌యాత్ర‌గా తీసుకెళ్తారు. జగన్నాథ రథయాత్ర 2024 తేదీ, స‌మ‌యం.. జూన్ లేదా జూలైలో వచ్చే ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున ఈ వేడుక జరుగుతుంది. జగన్నాథుని రథయాత్ర ఈ ఏడాది జూలై 7న ఉదయం 4:26 గంటలకు ప్రారంభమై జూలై 8న తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది, ఈ ఉత్సవం జూలై 16, 2024న జరిగే బహుద యాత్రతో ముగుస్తుంది. పూరీ జగన్నాథ్ రథ యాత్ర 2024 శుభ తిథి పూరీ జగన్నాథ రథయాత్ర‌ ఆదివారం, జూలై 7, 2024న […] - [Brain Eating Amoeba | దేశంలో మరో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కేసు నమోదు..](https://vandebhaarath.com/brain-eating-amoeba-case/): బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా (Brain Eating Amoeba) మ‌ళ్లీ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. కేర‌ళ రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసును అధికారులు గుర్తించారు. తాజాగా 14 సంవ‌త్స‌రాల‌ బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడికి ఆస్ప‌త్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. దీంతో కేర‌ళ‌లో మెదడును తినే అమీబా సోకిన‌వారి వారి సంఖ్య 4 కు చేరింది. ఇప్ప‌టికే ఈ వైరస్‌బారిన పడినవారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబియా సోకిన బాలుడు జూలై 1న ఆస్ప‌త్రిలో చేరిన‌పుడు ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించామ‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. చికిత్స కోసం విదేశాల నుంచి మెడిసిన్స్ తెప్పిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని డాక్ట‌ర్లు చెప్పారు. మలప్పురం జిల్లాలో ఇటీవల ఓ ఐదేళ్ల బాలిక అమీబిక్‌ మెనింగో ఎన్‌సఫాలిటిస్ (మెద‌డు తినే అమీబా) కార‌ణంగా మృతిచెందింది. మే 13 నుంచి ఆ బాలికకు కోజికోడ్‌లోని […] - [Bajaj Freedom 125 | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 లాంచ్.. ధర, మైలేజీ, ఫీచర్లు ఇవే..](https://vandebhaarath.com/bajaj-freedom-125-world-first-cng-bike-launched/): Bajaj Freedom 125 | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG ద్విచక్ర వాహనాన్ని బ‌జాజ్ ఆటో ఈరోజు విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో వచ్చిన ఈ బైక్‌ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. CNG బైక్ ధరలు (ఎక్స్-షోరూమ్) వేరియంట్ల‌ ధ‌ర‌లు రూ. 95,000 నుంచి రూ. 1.10 లక్షల వరకు ఉంటాయి. ఈ బైక్‌ ఏడు రంగు ఎంపికలు ఉన్నాయి. ఆఫర్‌లో కరీబియన్ బ్లూ, ప్యూటర్ గ్రే/బ్లాక్, సైబర్ వైట్, ఎబోనీ బ్లాక్/గ్రే, రేసింగ్ రెడ్, సైబర్ వైట్, ప్యూటర్ గ్రే/ఎల్లో, ఎబోనీ బ్లాక్/రెడ్. బజాజ్ ఫ్రీడమ్ 125 అనేది 125cc సింగిల్-సిలిండర్ ఇంజన్. ఇది పెట్రోల్ తోపాటు CNG రెండింటితోనూ నడుస్తుంది. CNG ట్యాంక్ ను సీటు కింద చక్కగా సెట్ చేశారు. ఇంజిన్ 9.5 PS మరియు 9.7 Nm టార్క్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ విధులు 5-స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి. ఇతర ముఖ్యాంశాలలో రిట్రో, మోడ్ర‌న్ […] - [Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..](https://vandebhaarath.com/rath-yatra-2024-special-trains/): Rath Yatra 2024 | ఒడిశాలోని పూరీలో జగన్నాథుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథయాత్రను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జగన్నాథ రథయాత్ర జూలై 07 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రైల్వే మంత్రిత్వ శాఖ రథయాత్ర సీజన్‌లో పూరీకి వెళ్లి రావడానికి 315 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్ల (Rath Yatra Special Trains) ను షెడ్యూల్ చేసింది, ఎందుకంటే రైల్వే సాధారణ కంటే ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జునాగఢ్‌ రోడ్, సంబల్పూర్, కేందుజుహర్‌ గఢ్, పారాదీప్, భద్రక్, బాదంపహాడ్, రూర్కెలా, బాలేశ్వర్, సోనేపుర్, అనుగుల్, దసపల్లా, గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. […] - [Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..](https://vandebhaarath.com/telangana-heavy-rains-imd-hyderabad-report/): Telangana Heavy Rains | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ‌నున్నాయ‌నిపేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ప‌లుచోట్ల వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చ‌రించింది. ఇక‌ సోమవారం మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగామ‌ జిల్లాలో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తాయని ఐఎండి తెలిపింది. అలాగే. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, […] - [Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి](https://vandebhaarath.com/zika-virus-symptoms-and-treatment/): Zika virus | వ‌ర్షాకాలం మొద‌లు కాగానే దోమ‌లు విజృంభిస్తున్నాయి. డెంగీ, మ‌లేరియా వంటి విష‌జ్వ‌రాలు వ్యాపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జికా వైర‌స్ కేసులు భార‌త్ లో న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వైర‌స్‌ కేసులు మహారాష్ట్రలో ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీల‌క సూచ‌న‌లు జారీ చేసింది. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విష‌జ్వ‌రాల‌పై నిరంతర నిఘా ఉంచాల‌ని చెప్పింది. గర్భిణీ స్త్రీలపై దృష్టి పెట్టాల‌ని, జికా వైరస్ సోకిన గర్భిణుల పిండం ఎదుగుదలను నిశితంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. జికా వైరస్ అంటే ఏమిటి? 1947లో ఉగాండాలో మొట్టమొదట జికా వైరస్ ను కనుగొన్నారు.  ఏడెస్ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.  ఈ ప్రాణాంతక వైరస్ పేరు ఉగాండాలోని జియాకా అడవి నుంచి వచ్చింది. ఇక్కడే దీన్ని గుర్తించారు. ఇది చికున్‌గున్యా, డెంగ్యూల మాదిరిగానే వ్యాపిస్తుంది.  ఇప్పటివరకు, […] - [Cherlapalli Railway Terminal | హైద‌రాబాద్‌లో సిద్ధ‌మ‌వుతున్న‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్.. త్వ‌ర‌లోనే ప్రారంభం..](https://vandebhaarath.com/cherlapalli-railway-terminal/): Cherlapalli Railway Terminal | హైదరాబాద్ నగర శివారులోని చెర్లపల్లిలో ప్ర‌యాణికుల కోసం కొత్త టెర్మినల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి, ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధ‌మ‌వుతోంది. విమానాశ్రయాల త‌ర‌హాలో అత్యంత ఆధునిక సౌకర్యాల‌తో లేటెస్ట్ డిజైన్ రూపుదిద్దుకుంటోంది. ఈ చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ సుమారు రూ. 430 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక రైళ్ల ఆలస్యానికి త్వరలో చెక్ పడనుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల‌కు నిత్యం భారీ సంఖ్య‌లో వ‌చ్చిపోయే ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుంటాయి. అయితే చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ అందుబాటులోకి వ‌స్తే ఆయా స్టేష‌న్ల‌పై భారం త‌గ్గిపోతుంది. అనేక రైళ్లు చెర్లపల్లి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ‌ టెర్మినల్స్ వద్ద రద్దీని తగ్గించడానికి, పశ్చిమాన ఉన్న లింగంపల్లి స్టేషన్‌ను కూడా టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఆధునిక నిర్మాణ ముఖభాగంతో […] - [Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి : గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..](https://vandebhaarath.com/hathras-stampede-aligarh-range-ig-shalabh-mathur/): Hathras stampede : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక‌ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకుంది. ఈమేర‌కు అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ పీటీఐకి వెల్ల‌డించారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. కారణాలు ఇవే.. భారతదేశంలో ఆధ్యాత్మిక‌ సమావేశాలు, ఉత్స‌వాలు త‌ర‌చూ జ‌రుగుతుంటాయి. ఇందుకోసం వేలాది మంది భక్తులు హాజ‌రవుతుంటారు. అయితే ఆయా స‌మావేశాల వ‌ద్ద‌ ఎటువంటి క‌నీస‌ సౌకర్యాలు ఉండ‌వు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిపోయేందుకు స‌రైన మార్గాలు ఉండ‌వు. కొన్నిసార్లు, ఈ ఈవెంట్‌ల నిర్వాహకులకు స్థానిక అధికారులతో సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఫ‌లితంగా ఒక్కోసారి దారుణ‌మైన‌ తొక్కిసలాటకు దారితీస్తుంది. దేశ రాజధాని […] - [Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా](https://vandebhaarath.com/puri-jagannath-rath-yatra-2024/): Puri Jagannath Rath Yatra | ఒడిశాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ‌ రథయాత్ర పూరీ క్షేత్రం స‌న్న‌ద్ధమవుతోంది. ర‌థ‌యాత్ర కోసం భారీ ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ వెల్లడించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు ప్రకటించారు. జూలై 7న జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో అత్యున్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రథయాత్రకు హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము అయితే ఈసారి రథయాత్ర ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది రథయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రపతి సుముఖత వ్యక్తం చేయడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తెలిపారు. ఇక కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల […] - [Current Bill Payment | కరెంటు బిల్లులు చెల్లించేవారికి అలర్ట్.. డిస్కమ్ కీలక సూచనలు..](https://vandebhaarath.com/current-bill-payment/): హైదరాబాద్: విద్యుత్ వినియోగ‌దారుల‌కు టీజీఎస్‌పీడీసీఎల్ కీల‌క సూచ‌న‌లు చేసింది. క‌రెంటు బిల్లులు చెల్లించేవారు ఆర్‌బిఐ ఆదేశాల మేర‌కు ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పే ద్వారా క‌రెంటు బిల్లుల చెల్లింపుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. Current Bill Payment | తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్ బిల్లులను బ్యాంకులు నిలిపివేయడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించ‌డం సాధ్య‌ప‌డ‌దు. అయితే, విద్యుత్ వినియోగ‌దారులు తమ క‌రెంటు బిల్లులను TGSPDCL వెబ్‌సైట్, లేదా దాని మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. TGSPDCL అధికారిక ‘X’ హ్యాండిల్ ద్వారా ఈ విష‌యాన్ని ప్రకటించింది. అలాగే వినియోగదారులు తమ బిల్లులను కంపెనీ బిల్లుల చెల్లింపు కేంద్రాల ద్వారా కూడా చెల్లించవచ్చు. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో అదానీ గ్రూప్ విద్యుత్ బిల్లులు […] - [Old City | విద్యుత్ బిల్లుల వసూళ్ల బాధ్యతలను అదాని గ్రూప్ కు అప్పగించడంపై దుమారం..](https://vandebhaarath.com/adani-group-will-collect-power-bills-in-hyderabad-old-city/): హైదరాబాద్ : హైద‌రాబాద్‌ పాతబస్తీ (Hyderabad Old City) లో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూపునకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. న్యూఢిల్లీలో ఇటీవ‌ల విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్‌గా, విద్యుత్ పంపిణీ, విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతలను అదానీ కంపెనీకి అప్పగిస్తామని సిఎం రేవంత్ చెప్పారు. సేకరించిన మొత్తంలో 75% రాష్ట్ర ఖజానాకు, మిగిలిన 25% అదానీకి వస్తాయని రేవంత్ వెల్ల‌డించారు. ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అదానీ గ్రూపు ఆమోదం తెలిపింద‌ని, కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. బిల్లుల వసూలంటే ముచ్చమటలే.. కాగా హైద‌రాబాద్ పాత బ‌స్తీలో విద్యుత్ బిల్లుల వ‌సూలు ప్ర‌క్రియ అత్యంత స‌వాల్ తో కూడుకున్న‌ది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్‌ సిబ్బందిపై దాడులు చేయడం వంటివి త‌ర‌చూ ఇక్క‌డ జ‌రుగుతుంటాయి. పాతబస్తీలో విద్యుత్ […] - [July Rashi Phalalu | జూలై మొదటి వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ఫలితాలు.!](https://vandebhaarath.com/july-rashi-phalalu/): July Rashi Phalalu | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జూన్ 30 ఆదివారం నుంచి జూలై  6 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి మేష రాశి వారికి ఈ వారం ( 30’th June – 6’th July ) లో సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. సోదరుల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. ఏ నిర్ణయమైనా Emotionalగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ జీవిత […] - [Warangal Ring Road | వ‌రంగ‌ల్ ఔటర్ రింగ్ రోడ్డుపై క‌ద‌లిక‌..](https://vandebhaarath.com/warangal-city-master-plan-earangal-ring-road/): Warangal Ring Road | ద‌శాబ్డాలుగా ఎదురుచూస్తున్న వ‌రంగ‌ల్ రింగ్‌రోడ్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి వెంట‌నే మాస్టర్‌ ప్లాన్‌-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు (Warangal Ring Road) కోసం భూసేకరణ పూర్తి చేయాలని, భూసేకరణకు అవసరమైన నిధులకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఒక జాతీయ రహదారిని మరో జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అభివృద్ధి చేయాలని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు అనుసంధానంగా రోడ్డును అభివృద్ధి చేయాలని […] - [New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?](https://vandebhaarath.com/2023-telecom-law-new-sim-card-rules/): New SIM Card Rules :  కొత్త ‘టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023’ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం  అక్రమ పద్ధతుల్లో సిమ్ కార్డులను తీసుకుంటే రూ. 50 లక్షల వరకు జరిమానా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు సరైన ధ్రువీకరణ ప్రతాలను సమర్పించి మీరు తొమ్మిది SIM కార్డ్‌లను పొందడం సాధ్యమవుతుంది. జాతీయ భద్రతను మెరుగు పరిచేందుకు ఈ చట్టం టెలికాం సర్వీస్ లేదా నెట్‌వర్క్‌ను పూర్తిగా నియంత్రించేందుకు లేదా  పర్యవేక్షించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌లో కమ్యూనికేషన్‌లను రద్దు చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం భారతీయులెవరూ తొమ్మిది కంటే ఎక్కువ SIM కార్డ్‌లను పొందేందుకు వీలు లేదు. మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా ఆరు సిమ్ కార్డ్‌లకు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. పరిమితికి మించి […] - [TGSRTC | టీజీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇక డిజిటల్ టికెట్లు.. త్వ‌ర‌లో న‌గ‌దు రహిత లావాదేవీలు..](https://vandebhaarath.com/tgsrtc-digital-tickets/): TGSRTC Digital Tickets : తెలంగాణ ఆర్టీసీ బ‌స్ టికెట్ల జారీ విష‌యంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సిటిజన్ ఫ్రెండ్లీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) త్వరలో డిజిటల్‌గా మారనుంది. డిజిటల్ టికెట్ల విష‌యంలో గతంలో పైలట్ రన్ చేప‌ట్ట‌గా  అపూర్వ స్పందన వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) సాఫ్ట్‌వేర్‌తో కూడిన i-TIMS (ఇంటెలిజెంట్ టిక్కెట్ ఇష్యూ మెషిన్)ని అన్ని రకాల బస్సుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఈ టెక్నాల‌జీ సాయంతో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, క్యూఆర్ కోడ్, యూపీఐ సాయంతో అత్యంత సులభంగా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఆర్టీసీ ప‌రిధిలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌ TGSRTC ఫ్లీట్ అంతటా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని బండ్లగూడ డిపో పరిధిలో దాదాపు 80 బస్సులతో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ […] - [Rythu Runa Mafi | రుణ‌మాఫీకి ఆ కార్డు అవ‌స‌రం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..](https://vandebhaarath.com/cm-revanth-reddy-on-rythu-runa-mafi/): Rythu Runa Mafi | గ‌త ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమ‌లు చేసి తీరుతామ‌ని సీఎం రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కాగా రుణమాఫీకి సంబంధించి ప్ర‌క్రియను ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే ప్రారంభించింది. ఢిల్లీలో శుక్ర‌వారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామ‌ని చెప్పారు. పంట రుణాల మాఫీకి రేషన్‌ ‌కార్డు ఏమాత్రం ప్రామాణికం కాదని అన్నారు. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ చేయబోమ‌ని తేల్చి చెప్పారు. కేవ‌లం ప‌ట్టా పాస్‌ ‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ (Rythu Runa Mafi) ఉంటుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు.. […] - [WhatsApp Update | త్వరలో 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి..](https://vandebhaarath.com/whatsapp-update/): WhatsApp Update |   ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. యాప్‌కి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతోంది.  అయితే, వాట్సాప్ ఎప్పటికప్పుడు పాత స్మార్ట్‌ఫోన్‌ల నుంచి సపోర్ట్‌ను తొలగిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్‌లు ఈ కొత్త ఫీచర్‌లను ప్రారంభించినపుడు అందులో పనిచేయడం లేదు.  అలాగే సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను పాత ఫోన్లు పొందలేవు. ఈ క్రమంలో వాట్సప్ మరోసారి రాబోయే కొన్ని వారాల్లో 35 కంటే ఎక్కువ Android మరియు iOS స్మార్ట్‌ఫోన్‌ల నుంచి WhatsApp సపోర్ట్ తొలగించనుంది. వాట్సాప్ యాప్‌కి కొత్త ఫీచర్లను జోడిస్తూనే ఉంది, దీనికి నిర్దిష్టమైన అధునాతన సిస్టమ్ అవసరం. ప్రస్తుతం, తాజా అప్‌డేట్ ప్రకారం..  WhatsAppని అమలు చేయడానికి వినియోగదారులు తప్పనిసరిగా Android 5.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ లేదా iOS 12 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌ని కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితిలో  మీ ఫోన్ ఇప్పటికీ కనీసం […] - [Rythu runa Mafi | రైతుల‌కు శుభ‌వార్త‌.. రుణ మాఫీపై డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు..](https://vandebhaarath.com/bhatti-vikramarka-on-rythu-runa-mafi/): Rythu runa Mafi | రుణ మాఫీ కోసం ఎంతో కాలంగా రైతులు ఎదురుచూస్తున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌కు రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. దీంతో విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. అయితే ఇటీవ‌ల లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ‌స్టు 15 లోపు రుణ‌మాఫీ చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా ఉప‌ముఖ్య‌మ‌త్రి మల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti Vikramarka ) రుణ‌మాఫీ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రూ 2 లక్షల రైతు రుణమాఫీ (Rythu runa Mafi )  ఆగస్టు నెలకు ముందే అమలు చేసి తీరుతామని ఈ ప‌థ‌కాన్ని ఎవరూ అడ్డుకోలేర‌ని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా అమ‌లుపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని రైతు భ‌రోసా ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి? […] - [Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..](https://vandebhaarath.com/bengaluru-udupi-hotel-offbeat-news/): Bengaluru Udupi Hotel | బెంగళూరు అర్బన్ జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలోని రెస్టారెంట్ కు వినియోగ‌దారుల క‌మిష‌న్ జ‌రిమానా విధించింది. కస్టమర్‌కు వేడివేడి.. శుభ్ర‌మైన‌ ఆహారాన్ని అందించనందుకు ఈ చ‌ర్య తీసుకుంది. జూన్ 19న మొదటి అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కు రూ.7,000 చెల్లించాలని ఆదేశించింది. బెంగుళూరులోని కోరమంగళకు చెందిన 56 ఏళ్ల తహారా, 2022 జూలై 30న ఫ్యామిలీ ట్రిప్ కోసం హాసన్‌కు వెళ్తుండగా బ్రేక్‌ఫాస్ట్ కోసం రెస్టారెంట్‌లో ఆగిపోయానని పేర్కొంది. వడ్డించిన ఆహారం చల్లగా ఉందని, తాజాగా లేదని ఆమె పేర్కొంది. ఆమె వేడి భోజనం కోరగా, రెస్టారెంట్ సిబ్బంది ఆమె అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న స‌ద‌రు మ‌హిళ రెస్టారెంట్‌లో తినలేనందున తాను స‌మ‌యానికి మందులు తీసుకోలేకపోయిందని ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టిన కమిషన్ బృందం హోటల్ లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం […] - [కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ ఎదుట రాష్ట్ర ర‌హ‌దారుల ప్రతిపాదనలు ఇవే.. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి](https://vandebhaarath.com/declaration-of-new-national-highways-in-telangana/): New National Highways | తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మాకాం వేసి వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి ప్ర‌తిపాద‌న‌ల‌ గురించి ఆయా శాఖ‌ల మంత్రుల‌తో సీఎం చ‌ర్చిస్తున్నారు. ఈమేర‌కు బుధ‌వారం కేంద్ర ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లిశారు. ఈసంద‌ర్భంగా తెలంగాణ‌లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను కేంద్ర మంత్రికి ముందుంచారు. రీజిన‌ల్ రింగు రోడ్డు ( RRR) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు లైన్ల ర‌హ‌దారిగా విస్త‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గ‌జ్వేల్‌-జ‌గ‌దేవ్‌పూర్‌-భువ‌న‌గిరి-చౌటుప్ప‌ల్ (158.645 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించార‌ని కోరారు. దీనికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో స‌గ భాగాన్ని త‌మ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు. ఈ […] - [New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ](https://vandebhaarath.com/zahirabad-railway-line-updates/): Zahirabad Railway Line | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పాత రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైల్వే లైన్ల పనులు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి పనులను ముమ్మరంగా చేస్తోంది.  మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో  కొత్త రైల్వే లైన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. అయితే  కొత్తగా తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్  నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం  చేశారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలుచేయనున్నారు. గంటన్నరలోనే తాండూరు నుంచి జహీరాబాద్ కు.. ఈ కొత్త రైల్వే లైన్  అందుబాటులోకి వస్తే తాండూరు నుంచి జహీరాబాద్చే (Thandur to Zahirabad […] - [Railway News | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రైళ్ల వివరాలు ఇవే..](https://vandebhaarath.com/south-central-railway-news-cancellation-of-trains-in-kazipet-ballarsha-section/): Railway News | హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్ (Kazipet Ballarsha Section) లో   ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు మ‌రికొన్నింటిని దారిమ‌ళ్లించ‌నున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్-రేచిని రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. 26 ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ను దారి మళ్లించి నడపించ‌నున్నారు. ఈ వివరాలను దక్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ఒక‌ ప్రకటనలో పేర్కొంది. యి. Cancellation  Of Trains  (రద్దయిన రైళ్ల వివ‌రాలు) జూన్ 26 నుంచి జులై 6 వ‌ర‌కు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ న‌గ‌ర్ మ‌ధ్య న‌డిచే గే కాగజ్ న‌గ‌ర్‌ గర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు (12757/12758) రద్దయ్యాయి. ఈ నెల 28, జులై 5న పుణె-కాజీపేట ఎక్స్ ప్రెస్ (22151) జూన్ 30, జులై 3న కాజీపేట-పుణె ఎక్స్ప్రెస్ (22152) జూన్ […] - [Rythu Bharosa | అన్నదాతలకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై తెలంగాణ స‌ర్కారు కీలక నిర్ణయం](https://vandebhaarath.com/feedback-on-the-proposed-rythu-bharosa-scheme/): Rythu Bharosa | రైతు భరోసాపై తెలంగాణ స‌ర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్‌, ‌చేనేత, జౌళి శాఖల అధికారులతో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్‌ ‌చేనేత జౌలి శాఖల అధికారులతో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. ఇందులో వార్షిక బ్జడెట్‌ ‌ప్రతిపాదనలపై చ‌ర్చ‌లు జ‌రిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ ‌స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ రఘునందన్‌ ‌రావు తదితరులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. వార్షిక బడ్జెట్‌ ‌ప్రతిపాదనలపై మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రైతు భ‌రోసా అమ‌లు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ […] - [TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ](https://vandebhaarath.com/tg-weather-report-rain-alert/): TG Weather Report | తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది ఐఎండి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్‌ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఇక నిజామాబాద్‌, కామారెడ్డి , కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌యశంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, మహబూబాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు వర్షాలు పడుతాయని పేర్కొంది. అలాగే గురువారం నుంచి శుక్రవారం వరకు ఆసిఫాబాద్‌, […] - [ఘట్‌కేసర్ - సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..](https://vandebhaarath.com/ghatkesar-sanathnagar-mmts/): Ghatkesar-Sanathnagar MMTS | ఘట్‌కేసర్ – సనత్‌నగర్ కొత్త MMTS (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌) రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ సెక్షన్‌లో కొత్త MMTS స్టేషన్లు నిర్మించాలనే డిమాండ్లు  కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు ఈ మార్గంలో  పెద్ద సంఖ్యలో ప్రతీరోజు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్,  అల్వాల్‌లోని లయోలా కాలేజీ సమీపంలో స్టేషన్‌ను నిర్మించాలని MMTS రైలు స్టేషన్ సాధన సమితి,  సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు  రైల్వే అధికారులను కోరారు. Ghatkesar-Sanathnagar MMTS : ఘట్‌కేసర్-సనత్‌నగర్ బై-పాస్ లైన్‌లో కొత్త స్టేషన్‌ల కోసం స్థలాలను గుర్తించేందుకు తాత్కాలిక సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులను కోరారు.  “చెర్లపల్లి నుంచి ఉమ్దానగర్, లింగంపల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి గమ్యస్థానాలకు MMTS సేవలను విస్తరించడానికి అత్యవసర కార్యాచరణ […] - [Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!](https://vandebhaarath.com/south-central-railway-special-trains-2/): Special Trains | దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరో రెండునెలల పాటు పొడిగించింది. పొడిగించిన ప్ర‌త్యేక రైళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. తిరుపతి-అకోల (07605), అకోల-తిరుపతి (07606), పూర్ణ-తిరుపతి (07609), తిరుపతి – పూర్ణ (07610), హైదరాబాద్‌ – నర్సాపూర్‌ (07631), నర్సాపూర్‌ – హైదరాబాద్‌ (07632) తిరుపతి – సికింద్రాబాద్‌ (07481), సికింద్రాబాద్‌ – తిరుపతి (07482), కాకినాడ టౌన్‌ – లింగంపల్లి (07445), లింగంపల్లి – కాకినాడ (07446) Special Trains |ను అక్టోబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ను పున‌రుద్ధ‌రించిన దక్షిణ మధ్య రైల్వే తెలుగు ప్రజల డిమాండ్ కు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య న‌డిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. విజయవాడ డివిజన్‌లో […] - [Amaravati Railway | ఏపీ రాజధాని అమరావతి రైలు మార్గంతో ఈ ప్రాంతాలకు కొత్తగా రైల్వే సేవలు..](https://vandebhaarath.com/amaravati-railway-news/): Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శ‌ర‌వేగంగా స‌రికొత్త‌ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆశ‌లు చిగురిస్తున్నాయి. తాజాగా ఒక కీల‌క‌ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న‌పుడు అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమరావతి రైల్వేలైన్‌ ప్రతిపాదనను అట‌కెక్కించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో రైల్వే శాఖ వేగంగా స్పందించింది. అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గతంలో రైల్వే అనేక షరతులు విధించింది. రాష్ట్రం తన వాటాను అందించాలని అలాగే భూసేకరణ ఖర్చులను కూడా భరించాలని సూచించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో అలాంటి షరతులు విధించ‌లేదు. అమరావతి వరకు రైల్వే లైన్‌ను పూర్తిగా తన సొంత నిధులతోనే నిర్మించాలని రైల్వే […] - [Railways news | ప్రయాణికులకు గమనిక.. ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు...!](https://vandebhaarath.com/railways-news-updates-cancellation-of-trains/): Cancellation OF Trains | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్.. నిడదవోలు-కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను ముమ్మరం చేసింది.  దీంతో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసింది.  ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.  గుంటూరు-విశాఖ ( సింహాద్రి), విశాఖ-లింగంపల్లి (జన్మభూమి), విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (ఉదయ్), విశాఖ-తిరుపతి (డబుల్ డెక్కర్), గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఎగువ దిగువ మార్గాల్లో రద్దయ్యాయి. రద్దయిన రైళ్లు ఇవే.. జూన్ 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ ప్రెస్, గుంటూరు- విశాఖ (22702) ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) […] - [Free Bus Service | మహిళా ప్రయాణికులకు బ్యాడ్​ న్యూస్​.. ఇక వారు టికెట్ కొనాల్సిందేనా.. ?](https://vandebhaarath.com/free-bus-service-scheme/): Telangana Free Bus Service : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే డిమాండ్ కు తగినట్లుగా  ఎక్స్‌ప్రెస్‌ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) పెంచడం లేదు. దీంతో బస్ స్టాండ్లు, బస్ స్టాపుల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఒకవేళ బస్సులు వచ్చినా అవి పూర్తిగా జనంతో నిండిపోయి కనీసం నిలబడి ప్రయాణించే వీలు కూడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలు గత్యంతరం లేక   డబ్బులు చెల్లించి డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.  ఈ విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మహిళలను డీలక్స్‌ బస్సులవైపు వారిని మళ్లించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మహిళలను డీలక్స్ బస్సులవైపు ఆకర్షించేందుకు  తాజాగా డీలక్స్‌ బస్సు (Deluxe Bus ) ఎక్కితే వారికి  బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీంను ఆర్టీసీ ప్రారంభించింది. హనుమకొండ – హైదరాబాద్‌ […] - [IRCTC | మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్‌ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్](https://vandebhaarath.com/indian-railways-news-irctc-ticket-booking-rules/): IRCTC Ticket Booking Rules | మీ స్నేహితులకో, మీకు తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్‌సీటీసీ ఐడీతో ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్షతోపాటు , భారీ జరిమానా విధించే ప్ర‌మాదం ఉంది. రైల్వే టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మీరు మంచి ఉద్దేశంతో ఇత‌రులకు టికెట్‌ బుకింగ్ కోసం మీ వ్యక్తిగత IDని ఉపయోగించడం ఇక‌పై నేరంగా పరిగణించనున్నారు. చట్టపరమైన శిక్ష‌ల‌ను ఎదుర్కోకుండా ఉండటానికి తాజా నిబంధ‌న‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం, అధికారికంగా నియమించబడిన ఏజెంట్లకు మాత్రమే థ‌ర్డ్‌ పార్టీల కోసం బుకింగ్‌లు చేయడానికి అధికారం ఉంటుంది. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించవ‌చ్చు. ఇతరులకు IRCTC టికెట్ బుకింగ్‌పై పరిమితులు కొత్త నిబంధన […] - [General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్‌ కోచ్‌లు పెరిగాయ్‌..](https://vandebhaarath.com/railway-ministry-announces-2500-new-general-class-coaches/): General Class Coaches | న్యూఢిల్లీ: జ‌న‌ర‌ల్ బోగీల్లో ఒంటికాలిపై గంట‌ల కొద్దీ అవ‌స్థ‌లు ప‌డుతూ ప్ర‌యాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల‌ను దృష్టిలో పెట్టుకొని భార‌తీయ రైల్వే రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ (అన్ రిజ‌ర్వ్ డ్‌  ) కోచ్ ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పై రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీగా ఉండ‌డంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైలు కోచ్‌ల వార్షిక ఉత్పత్తి కంటే అదనంగా 2,500 జనరల్ క్లాస్ కోచ్‌లను తయారు చేయాల‌ని రైల్వే అధికారులు నిర్ణ‌యించారు. దీంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్‌ సామర్థ్యం భారీగా పెరుగుతుందని అంచనా వేశారు. 2,500 కొత్త […] - [Railway Line | తెలంగాణలో రూ.3592 కోట్లతో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాలకు కొత్తగా రైల్వే సేవలు](https://vandebhaarath.com/bhadranchalam-malkangiri-new-railway-line/): Railway Line | రాష్ట్ర ప్రజలకు శుభవార్త…  తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒరిస్సాకు మధ్య రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు  కొత్త రైల్వే లైన్ నిర్మాణం దిశగా మార్గం సుగమమం అయింది.  ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా ప్రాంతాల మీదుగా ఒడిశాలోని మల్కాన్‌గిరి వరకు 186 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే నిర్మాణం జరగనుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.3592 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లనున్న మొదటిసారి రైల్వే లైన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు కొత్తగా రైల్వే సేవలు అందబాటులోకి వస్తాయి.  ఆయా ప్రాంతాలు కూడా త్వరితగతిన ప్రగతిబాట పట్టనున్నాయి. అయితే తెలంగాణ-ఒరిస్సా రైల్వే లైన్ నిర్మాణానికి అటవీ, పర్యావరణ శాఖల నుంచి రైల్వే శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దట్టమైన అడవులతోపాటు  కొండలు, […] - [Panchangam 2024 | ఈ వారం 12 రాశులవారికి ఏయే ఫలితాలు ఉంటాయి?](https://vandebhaarath.com/panchangam-2024-rashi-phalalu/): Rashi Phalalu| ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జూన్ 23 ఆదివారం నుంచి జూన్  29 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి (Aries) మేష రాశి వారికి ఈ వారం (23’rd June – 29’th June) లో Transco ఉద్యోగస్తులకు వృత్తిపరమైన చికాకులు మరియు అవమానములు కలుగును. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. అతి మంచితనం సరికాదు అని అర్థమవుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా […] - [Telangana Road ways | మోదీ 3.0 100 రోజులప్రణాళికలో తెలంగాణకు రెండు నేషనల్ హైవేస్..](https://vandebhaarath.com/telangana-news-road-ways-projects/): Telangana Road ways |  మోదీ 3.0 ప్రభుత్వంలో  మొదటి 100 రోజుల ప్రణాళికలో తెలంగాణకు రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి రెండు రహదారులకు అవకాశం కల్పించారు. అందులో ఆర్మూరు – జగిత్యాల – మంచిర్యాల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ రోడ్డు.. జగిత్యాల–కరీంనగర్‌ నాలుగు వరుసల హైవే నిర్మించాలని  నిర్ణయించారు. జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563 లకు మహర్దశ వచ్చినట్లైంది. ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నిజామాబాద్ – ఛత్తీస్ గడ్ హైవే.. నిజామాబాద్‌–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్‌ మధ్య ఉన్న నేషనల్ హైవే 63ను విస్తరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా పెద్ద పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట బైపాస్‌లు నిర్మించి, […] - [Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి](https://vandebhaarath.com/98-indian-hajj-pilgrims-have-died-in-mecca/): Mecca | ఈ ఏడాది హజ్ (Hajj ) యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్య కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్లు పేర్కొంది. “ప్రతి సంవత్సరం, చాలా మంది భారతీయ యాత్రికులు హజ్‌ను సందర్శిస్తారు. ఈ సంవత్సరం, ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్ కోసం సౌదీని సందర్శించారు. కోర్ హజ్ కాలం జూలై 9 నుంచి 22 వరకు ఉంది. ఇప్పటివరకు 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గతేడాది మరణాల సంఖ్య 187గా నమోదైంది. సౌదీ అరేబియాలోని మక్కాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రలో 1,000 మంది యాత్రికులు (Hajj pilgrims ) మరణించారని AFP నివేదించింది. అరబ్ దౌత్యవేత్త ప్రకారం.. ఈజిప్టు నుంచి 658 మంది యాత్రికులు మరణించారు. […] - [ORR Hyderabad | ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..](https://vandebhaarath.com/radial-roads-on-orr-hyderabad/): ORR Hyderabad | హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. పెండింగ్‌లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్ల పనుల వేగవంతమైన పనులపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను (ORR Hyderabad)  ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం, రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో చర్చించామన్నారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి ట్రాఫిక్‌ కష్టాలనువ్వు తొలగించేందుకు  రాష్ట్రంలో మరిన్ని రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేగా NH-65కి సంబంధించి, మేము బ్లాక్ స్పాట్‌లకు సంబంధించిన పనులను ప్రారంభించాము, రోడ్లు అధ్వాన్నంగా ఉంటే, ప్రజలు కాంట్రాక్టర్ లేదా అధికారులను పిలవరు, కానీ ప్రభుత్వాన్ని నిందిస్తారు. కాని మేము నిర్మాణ పనులపై  అధికారులపై […] - [Kallakurichi | క‌ల్తీ మ‌ద్యం కేసు.. 49కి చేరిన మృతుల సంఖ్య.. న్యాయ విచారణకు స్టాలిన్ ఆదేశం..](https://vandebhaarath.com/kallakurichi-hooch-tragedy-news/): Kallakurichi Hooch Tragedy | కరుణాపురం, కళ్లకురిచిలో కల్తీ మద్యం ఘ‌ట‌న‌లో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మరో పది మంది ప్రాణాలు కోల్పోవడంతో కళ్లకురిచి దుర్ఘటనలో మృతుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం, మరో 115 మంది కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల- ఆసుపత్రితో పాటు సేలం, విల్లుపురం, పుదుచ్చేరిలోని జిప్మర్‌లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గురువారం మంత్రి ఉదయనిధి స్టాలిన్ బాధిత కుటుంబాలను పరామర్శించి, చెక్కులను అందజేసి, కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న‌లుగురి అరెస్టు ఈ దుర్ఘటనపై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు […] - [కుళ్లిపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై కేసు](https://vandebhaarath.com/taskforce-checkings-in-secunderabad-alpha-hotel/): Taskforce Checkings : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో (Secunderabad Alpha Hotel) ఆస్మికంగా సోదాలు చేయగా నాసిరకం ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోతున్న మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో వండి ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లు వచ్చినపుడు దానిని వేడి చేసి అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడ నాసిరకమైన టీ ఫౌడర్ ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్‌లో తయారు చేసే బ్రెడ్‌, ఐస్‌క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని అధికారులు తేల్చారు. కిచెన్‌లో పరిసరాలు అత్యంత దారుణంగా అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో హోటల్ కేసు నమోదు చేసి రూ.లక్ష వరకు జరిమానా విధించారు అధికారులు. Task force team has conducted inspections in Secunderabad area on 18.06.2024. 𝗔𝗹𝗽𝗵𝗮 𝗛𝗼𝘁𝗲𝗹, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 […] - [ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్](https://vandebhaarath.com/india-aviation-market/): India Aviation Market | న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో భార‌త్ ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోతోంది. గత దశాబ్దంలో వేగవంత‌మైన అభివృద్ధి కారణంగా ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. ఇది 10 సంవత్సరాల క్రితం భార‌త్‌ 5వ స్థానంలో ఉండేది. పది సంవత్సరాల క్రితం, భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో చిన్న మార్కెట్‌గా ఉంది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉంది. US మరియు చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. నేడు, యుఎస్, చైనా అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్లుగా కొన‌సాగుతున్నాయి. “అయితే, భారతదేశం బ్రెజిలియన్, ఇండోనేషియా దేశీయ మార్కెట్‌లను ప‌క్క‌కు నెట్టి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంతో మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా అవతరిస్తోంది” అని OAG డేటా తెలిపింది. 10-సంవత్సరాల సగటు కంటే దేశీయ విమాన‌యాన‌ సీట్ల సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ఇది […] - [IIT-Bombay | సీతారాముల‌ను అవమానించేలా నాట‌క ప్రదర్శన.. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా](https://vandebhaarath.com/iit-bombay-students-fined-rs-1-2-lakh-for-ramayana-skit/): Ramayana skit | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  బొంబాయి (IIT-Bombay) లో గ‌త‌ మార్చిలో ఇన్‌స్టిట్యూట్ లో జ‌రిగిన‌ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ సందర్భంగా ‘రాహోవన్ (Raahovan) ‘ అనే నాటకంలో పాల్గొన్న గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా విధించింది. IIT-Bombay విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ (Ramayana skit) .. హిందువుల ఆరాధ్యదైవం రాముడు సీత పట్ల అగౌరవంగా, అవమానకరంగా ఉందని ఆరోపిస్తూ కొంద‌రు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అలాగే పెద్ద ఎత్తున విద్యార్థులు నిర‌స‌న‌లకుదిగారు. దీంతో ఇన్ స్టిట్యూట్ యాజ‌మాన్యం విచార‌ణ అనంత‌రం నలుగురు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించింది. అండర్ గ్రాడ్యుయేట్ అయిన మరో నలుగురు విద్యార్థులు ఒక్కొక్కరికి రూ. 40,000 జరిమానా చెల్లించాలని కోరారు. దీంతోపాటు నిందితులందరూ హాస్టల్ ను కూడా ఖాళీ చేయమని ఆదేశించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. జూన్ 4న నోటీసు […] - [MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..](https://vandebhaarath.com/modi-government-approves-msp-for-14-kharif-crops/): MSP : కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివ‌ర్గం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త‌ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. దీని వల్ల ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం చేకూర‌నుంది. #Cabinet approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25 The highest absolute increase in MSP over the previous year has been recommended for […] - [Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..](https://vandebhaarath.com/nalanda-new-campus-details/): Nalanda New Campus | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం ఉదయం నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, 17 దేశాల రాయబారులు పాల్గొన్నారు. నూతన క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం మొక్కను నాటారు. ప్రధాని మోదీ . పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను కూడా పరిశీలించారు. అంతకుముందు X లో PM Modi తన అభిప్రాయాలను పంచుకున్నారు.  “ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు, రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభమవుతుంది. నలందకు ఈ అద్భుతమైన భాగంతో బలమైన అనుబంధం ఉంది. కొత్త క్యాంపస్ లో ఏమున్నాయి? క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజించబడింది.  ఒక్కో బ్లాక్ లో 40 తరగతి గదులు ఉన్నాయి. మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900. ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. […] - [Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..](https://vandebhaarath.com/nalanda-university-history/): Nalanda University | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న న‌లంద యూనివ‌ర్సిటీలో కొత్త క్యాంప‌స్‌ను ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ (PM Modi) ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు ప్ర‌ధాని మోదీ .. యునెస్కో వార‌స‌త్వ క‌ట్ట‌డమైన‌ న‌లంద మ‌హావీర‌ను సంద‌ర్శించారు. నలంద విశ్వ‌విద్యాలయానికి సంబంధించిన‌ పురాతన శిథిలాలకు 20 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఈ కొత్త క్యాంప‌స్‌ ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఈ పురాతన విశ్వ‌విద్యాల‌యాన్ని 427 CEలో కుమారగుప్త చక్రవర్తి స్థాపించాడు. ఎనిమిది శతాబ్దాలకుపైగా నలంద విజ్ఞాన దీవిగా వర్ధిల్లింది. ఎంతో అనుభ‌వ‌జ్ఞ‌లైన వేద‌పండితులు ఇక్క‌డ బోధించేవారు. చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి సుదూర ప్రాంతాల నుండి 2,000 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులతో అద్భుతమైన ఈ విద్యాల‌యం విల‌సిల్లింది. ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియ‌ల్‌ విశ్వవిద్యాలయంగా అత్యున్నత బోధ‌నా […] - [Modernization of ITI's | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..](https://vandebhaarath.com/modernization-of-itis-in-telangana/): Modernization of ITI’s | హైదరాబాద్‌: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ‌ను నైపుణ్యం కలిగిన యువశక్తికి కేంద్రంగా మార్చాల‌ని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు దిగ్గ‌జ ఐటీ సంస్థ‌ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్ల అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. మంగళవారం మధ్యాహ్నం మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు ఏటీసీల్లో శిక్షణ ఇవ్వ‌నున్నారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన పరికరాలు, సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ADCలలో యువతకు శిక్షణ ఇవ్వడానికి TTL ఇప్పటికే 130 మంది నిపుణులను నియమించింది. ప్రతి సంవత్సరం 5,860 […] - [kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?](https://vandebhaarath.com/what-is-kavach-technology-how-its-works/): kavach technology | ఒకే లైన్‌లో ఒకే సమయంలో రెండు రైళ్లు ప్రయాణిస్తే ఒక‌దానికొక‌టి ఢీకొన‌కుండా ఉండేందుకు పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థనే ఈ కవాచ్.. అయితే ఈరోజు ప‌శ్చిమ బెంగ‌ల్ డార్జిలింగ్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ట్రాక్‌లపై ఈ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ అందుబాటులో లేదు. కోల్‌కతాకు వెళ్లే కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనడంతో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే గ‌తంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కవాచ్ సిస్టమ్‌ గురించి వివరిస్తున్న పాత వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. ఈ వ్యవస్థను ఇంకా చాలా రైలు నెట్‌వర్క్‌లో ఇన్‌స్టాల్ చేయలేదని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 6,000 కి.మీ ట్రాక్‌లను కవర్ చేయాలనే లక్ష్యంతో ఢిల్లీ-గౌహతి మార్గంలో భద్రతా వ్యవస్థను అమలు చేయాలని భార‌తీయ‌ రైల్వే యోచిస్తోంది. బెంగాల్ ఈ ఏడాది కవాచ్ […] - [PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?](https://vandebhaarath.com/pm-kisan-status-and-ekyc-details/): PM Kisan Status Check | దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన త‌ర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ విడ‌త నిధుల‌ను విడుదల చేశారు. అలాగే కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు బ‌దిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు. కాగా  ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున‌ సంవత్సరానికి రూ. 6,000 […] - [Himanta Biswa Sarma : హేమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయం.. 70 ఏళ్ల విఐపి కల్చర్ కు స్వస్తి..](https://vandebhaarath.com/himanta-biswa-sarma/): Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని అంతం చేసేందుకు, మంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం ప్రకటించారు. . పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించి ప్రభుత్వ అధికారుల కరెంటు బిల్లులు చెల్లించే #VIPCulture రూల్‌కు ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు. తాజా ప్రకటన తర్వాత, సీఎం శర్మతో సహా మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులంద‌రూ తమ సొంత విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. హిమంత బిస్వా శర్మ జూలై 1న వారి విద్యుత్ బిల్లులను చెల్లించే మొదటి వ్యక్తిగా ఉంటాని చెప్పిన ఆయ‌న.. మిగిలిన మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. “జూలై 2024 నుండి, ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ సొంత విద్యుత్ బిల్లులు […] - [Amit Shah | జమ్మూలో కాశ్మీర్ లో 'జీరో టెర్రర్ ప్లాన్' తో హోంమంత్రి అమిత్ షా..](https://vandebhaarath.com/amit-shah-on-zero-terror-plan-in-jammu-kashmir/): Jammu Kashmir zero terror plan | జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల తర్వాత శాంతిభద్రతల పరిస్థితిపై  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ సమావేశంలో  కాశ్మీర్ లోయలో గతంలో అమలు చేసిన విజయవంతమైన ‘ఏరియా డామినేషన్ ప్లాన్’  ‘జీరో టెర్రర్ ప్లాన్’లను జమ్మూ డివిజన్‌లో పునరావృతం చేయాలని హోం మంత్రి భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులపై హోంమంత్రికి సమగ్ర వివరణ ఇచ్చారు. మిషన్ మోడ్‌లో పని చేయాలని,  సమన్వయంతో పనిచేసి త్వరితగతిన ప్రతిస్పందించాలని అమిత్ షా అన్ని భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు. ఉగ్రవాదం అత్యంత వ్యవస్థీకృత తీవ్రవాద హింసాత్మక చర్యల నుంచి కేవలం ప్రాక్సీ వార్‌గా పరమితమైనట్లు ఇటీవలి సంఘటనలను బట్టి తెలుస్తోందని అన్నారు. భద్రతా బలగాలు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో తీవ్రవాదాన్ని సమూలంగా […] - [Vande Bharat | ప్రయాణీకులకు శుభవార్త: భారతదేశపు మొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లు 2 నెలల్లో ట్రాక్‌లోకి..](https://vandebhaarath.com/first-vande-bharat-sleeper-trains/): Vande Bharat Sleeper Trains | ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వే..  తన ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి నిరంతరం అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది.  ఈ క్రమంలోనే త్వరలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు రెడీ అయ్యాయి. రెండు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి అన్ని సాంకేతిక పనులు తుది దశలో ఉన్నాయని, ఈ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన వసతులను  అందజేస్తాయని వైష్ణవ్ తెలిపారు.  వందే భారత్ స్లీపర్ రైలు సెట్ పూర్తి చేసే పని శరవేగంగా జరుగుతుంది. మొదటి రైలు రెండు నెలల్లో ట్రాక్‌ పైకి వస్తుంది. సాంకేతిక పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. రైలు సెట్‌ను బెంగుళూరులోని దాని రైలు యూనిట్‌లో BEML లిమిటెడ్ తయారు చేసింది. ప్రయాణికులు ఎంతో […] - [Water Crisis | ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం, ట్యాంకర్ల వ‌ద్ద ప్ర‌జ‌ల‌పై పెనుగులాట](https://vandebhaarath.com/water-crisis-in-delhi/): Water Crisis in Delhi | న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా తీవ్రమైన‌ నీటి ఎద్దడి నెలకొంది. నీళ్ల కోసం స్థానికులు నీటి ట్యాంకర్లను వెంబడించడం.. ట్యాంక‌ర్ల వ‌ద్ద నీటి కోసం పెనుగులాట‌లు, కొట్లాట వంటి దృశ్యాలు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. ఢిల్లీలో నీటి కొర‌తకు సంబంధించి వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. నివాసితులు నీటి ట్యాంక‌ర్ల వెంట‌ వెనుక పరుగెత్తడం, అధికారులు పంపిన ట్యాంకర్‌లపై ఎక్క‌డం.. తమ బిందెలు, క్యాన్ల‌తో పొడవైన క్యూలలో వేచి ఉండ‌డం వంటివి ఈ వీడియోల్లో చూడ‌వ‌చ్చు. ఎండవేడిమిలో నీటి కోసం ప్రజలు అల్లాడుతుండడం చూసి అంద‌రూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. #WATCH | Water supplied through tankers to Delhi locals in the Okhla area, amid water shortage in the national capital this summer pic.twitter.com/spAr9CGG2l — […] - [Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు](https://vandebhaarath.com/zero-intrest-bank-looans-for-women/): Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వ‌డ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేర‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి – బ్యాంక్‌ ‌లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాల‌ని ఆమె ఈసంద‌ర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 ‌నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామ‌ని మంత్రి తెలిపారు. రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా.. స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద […] - [PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల](https://vandebhaarath.com/pm-modi-to-release-rs-20000-crore-under-pm-kisan-scheme/): PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధుల‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుద‌ల చేయ‌నున్నారు. ఈనెల 18న వారణాసిలో PM-KISAN పథకానికి సంబంధించి 17వ విడత విడుదలతోపాటు 30,000 స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ జూన్ 10న సుమారు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 20,000 కోట్లను పంపిణీ చేసే లక్ష్యంతో పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తొలి సంతకం చేశారు. ఫిబ్రవరి 2019లో PM KISAN Scheme ను ప్రారంభించారు. ఈ స్కీం లో చేరిన రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని […] - [Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..](https://vandebhaarath.com/andhra-pradesh-weather-updates/): AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. జూన్ 15, 2024 శనివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. Weather Updates రానున్న ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, […] - [Railways News | ప్ర‌యాణికులకు గుడ్ న్యూస్‌.. రైళ్ల‌లో పెర‌గ‌నున్న కోచ్‌ల సంఖ్య](https://vandebhaarath.com/indian-railways-news-increasing-train-coaches/): Railways News | న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అశ్విని వైష్ణవ్ ఈ క్యాలెండర్ ఇయర్‌కు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వైష్ణవ్ తన బాధ్యతలను స్వీకరించిన వెంట‌నే రైల్వే ఉన్న‌తాధికారుల‌తో సమావేశం నిర్వ‌హించారు. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కోచ్‌లను పెంచడం ద్వారా రద్దీని తగ్గించాల‌ని నిర్ణ‌యించారు. డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న మార్గాల్లో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా క్లోన్ రైలు అని పిలువబడే అదనపు రైళ్ల‌ను నడపాల‌ని భావిస్తున్న‌ట్లు రైల్వే వ‌ర్గాలు తెలిపాయి. వేసవిలో అత్యధిక ప్రయాణ రద్దీని త‌గ్గించ‌డానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియ‌న్ రైల్వే అద‌న‌పు రైళ్ల‌ను న‌డిపించిన విష‌యం తెలిసిందే.. . వందే మెట్రోను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉందని అధికారులు తెలిపారు. “రెండు వందే మెట్రో కోచ్‌ల ఉత్పత్తి పూర్తయింది. ట్రయల్స్ ఏ రోజున ప్రారంభమవుతాయి” అని ఆయన చెప్పారు. ప్ర‌తిరోజు 250 కి.మీ వరకు […] - [G7 Summit | 'నమస్తే' అంటూ ప‌ల‌క‌రించున్న‌ ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..](https://vandebhaarath.com/pm-modi-in-g7-summit/): G7 Summit | ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తో సమావేశమయ్యారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. సమ్మిట్‌కు ఔట్‌రీచ్ కంట్రీగా భారత్‌ను ఆహ్వానించారు. జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్థరాత్రి ఇటలీలోని అపులియా చేరుకున్నారు. వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. అయితే ప్ర‌ధానులిద్ద‌రూ న‌మ‌స్తే అంటూ ప‌ల‌క‌రించున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. కాగా ఈరోజు తెల్లవారుజామున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో ప్ర‌ధాని న‌రేంద్ర‌ […] - [Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..](https://vandebhaarath.com/ayodhya-on-high-alert/): Ayodhya on high alert  | రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ బెదిరించడంతో శుక్రవారం అయోధ్యలో హైఅలర్ట్‌ ప్రకటించారు. రామాలయం వద్ద నిఘా ముమ్మరం చేశారు, మహర్షి వాల్మీకి విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ శుక్రవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వైరల్‌గా మారిన బెదిరింపు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. దీనిని ప్రతిస్పందనగా, భద్రత, నిఘా చర్యలు ప‌టిష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా రామమందిరం, దాని ప్రక్కనే ఉన్న అప్రోచ్ రోడ్లు, ఇతర ప్రధాన సంస్థల చుట్టూ భద్రతను పెంచారు. 2005లో రామజన్మభూమి కాంప్లెక్స్‌పై ఉగ్రవాదుల దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. రామజన్మభూమిపై జైషే మహ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్టకు ముందు కూడా […] - [Yadagirigutta Temple | జూన్ 18 నుంచి యాద‌గిరి గుట్ట‌ చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న‌](https://vandebhaarath.com/giri-pradakshina-in-yadagirigutta-temple/): Yadagirigutta Temple | హైదరాబాద్: యాదాద్రిలో జూన్ 18వ తేదీ నుంచి ప్రతిరోజూ రెండున్నర కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులను అనుమతించ‌నున్నారు. ప్ర‌సిద్ధ‌ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని అరుణాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని సింహాచలం తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జూన్ 18 నుంచి గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గిరి ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 18న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కర్‌రావు ధ్రువీకరించారు. గిరి ప్ర‌ద‌ర్శ‌తో భ‌క్తుల సంకీర్త‌న‌లతో ఆల‌య ప‌రిసరాలు ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం వెల్లివిర‌య‌నుంది. అయితే ”గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలవనుంది. జూన్ 18న 4,000 మంది భక్తులతో ధార్మిక కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నామ‌ని ఆల‌య ప్ర‌తినిధులు తెలిపారు. ప్రతి మంగళవారం ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు […] - [Vadodara society | ప్రభుత్వ పథకం కింద ముస్లిం మహిళకు ఫ్లాట్‌ను కేటాయించినందుకు వడోదర సొసైటీ సభ్యులు నిరసన](https://vandebhaarath.com/vadodara-society-members-protest/): Vadodara society members protest| ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లిం మహిళకు ఫ్లాట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వడోదర నగరం హర్నిలోని సొసైటీ నివాసితులు నిరసన తెలిపారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 44 ఏళ్ల ముస్లిం మహిళకు 2017లో తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన గృహ సముదాయంలో ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆమె ఫ్లాట్ లోకి వచ్చే ముందే,  ఆమె రాకను వ్యతిరేకిస్తూ..  గృహ సముదాయంలోని 30 మంది నివాసితులు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఫ్లాట్‌ను ‘ముస్లిం’కి కేటాయించడాన్ని వ్యతిరేకించారు. 2020లో నివాసితులు తన కేటాయింపును చెల్లదని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) లేఖ రాయడంతో నిరసనలు ప్రారంభమయ్యాయని  సదరు మహిళ మీడియాతో అన్నారు. అయితే, ఆ సమయంలో పోలీసులు ఫిర్యాదుదారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసి అక్కడితోనే వదిలేశారు. అయితే తాజాగా జూన్ 10 నుంచి మళ్లీ నిరసనలు […] - [AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..](https://vandebhaarath.com/ap-cabinet-pavan-and-lokesh/): AP Cabinet | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రుల‌కు శాఖ‌లను కేటాయిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌ల‌తో పాటు శాంతి భ‌ద్ర‌త‌లు త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. హోం అఫైర్స్, విప‌త్తు శాఖను వంగ‌ల‌పూడి అనిత‌కు కేటాయించారు. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు. AP Cabinet  శాఖ‌ల కేటాయింపు ఇలా.. చంద్ర‌బాబు ( ముఖ్య‌మంత్రి ) – సాధార‌ణ ప‌రిపాల‌న‌, శాంతి భ‌ద్ర‌త‌లు ప‌వ‌న్ కల్యాణ్( ఉప ముఖ్య‌మంత్రి) – పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి స‌ర‌ఫ‌రా, పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ నారా లోకేశ్ – మాన‌వ వ‌న‌రులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్, ఆర్టీజీ కింజార‌పు అచ్చెన్నాయుడు – వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌, పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి, మ‌త్స్య‌శాఖ‌ అనిత వంగ‌ల‌పూడి – హోం శాఖ‌, విప‌త్తు […] - [Mahila Shakti canteens : త్వరలో మహిళా శక్తి కాంటీన్లు..](https://vandebhaarath.com/mahila-shakti-canteens/): Mahila Shakti canteens| హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 150 ‘మహిళా శక్తి’ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ అవుట్‌లెట్‌లు తక్కువ ధరతో  ఆహారాన్ని అందిస్తాయి. కర్నాటకలో ‘ఇందిరా క్యాంటీన్‌ల’ (Indira canteens) తరహాలో ఇవి ఉంటాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు (స్వయం సహాయక బృందాలు) క్యాంటీన్లు కేటాయించనున్నారు. మహిళా సంఘాల సహకారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 12న పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమక్షంలో మహిళా శక్తి పాలసీ పత్రాన్ని విడుదల చేశారు. బ్యాంకుల ద్వారా లక్ష కోట్ల రుణాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్త్రీ నిధి’ కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది స్వయం సహాయక […] - [కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?](https://vandebhaarath.com/priyanka-gandhi-lok-sabha-elections/): Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ త‌ర్వాత‌ వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నిక‌ల్లో పోటి చేయ‌నున్న‌ట్లు వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రాహుల్​ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్​ నుంచి ఆమె పోటీ చేయ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ 2019 నుంచి కాంగ్రెస్​లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఎన్నికల్లోనూ పోటి చేయ‌లేదు. గ‌తంతో యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు, 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆమె యూపీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తన మనసులో మాట బయటపెట్టారు.. కానీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌లేదు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ యూపీలోని రాయ్ బ‌రేలీ, కేర‌ళ‌లోని వాయ‌నాడ్ రెండు సీట్లల్లో పోటీ చేశారు. రెండు […] - [Western Railway : లోకల్ రైళ్లకు ఆకర్షణీయమైన డైనమిక్ డిజిటల్ డిస్ల్పే బోర్డులు..](https://vandebhaarath.com/western-railway-installs-digital-display-boards/): Western Railway : పశ్చిమ రైల్వే (WR) “ముంబై ప్రయాణిల కోసం “లోకల్ రైలు కోచ్‌ల సైడ్ ప్యానెల్‌లపై అత్యాధునికమైన డైనమిక్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డు (Panorama Digital Display Board) లను ఏర్పాటు చేసింది. ఈ వినూత్న డిస్ల్పేలతో ప్రయాణికులకు లోకల్ రైలు గమ్యస్థానాల వివరాలు స్పష్టంగా, వెంటనే గుర్తించేలా చేస్తుంది. ఇది ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లో మరింత సౌకర్యవంతంగా మార్చేసిందని WR యొక్క కొత్త చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన  కీలకమైన సమాచారం అందించడానికి ఒక రేక్‌పై ఎనిమిది డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రతి వైపు నాలుగు అమర్చబడి ఉన్నాయని ఆయన చెప్పారు. డిజిటల్ డిస్‌ప్లేలు రైలు గమ్యస్థానాల వివరాలు  ఇంగ్లీష్, హిందీ,  మరాఠీలో చూపుతాయని, మూడు సెకన్ల వ్యవధిలో మారిపోతాయని తెలిపారు. వీటిపై ప్రయాణీకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, సమీప భవిష్యత్తులో ఇతర రేక్‌లలో డిస్‌ప్లే బోర్డులను […] - [Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..](https://vandebhaarath.com/india-bangladesh-maitri-setu-key-facts/): Maitri Setu | భారత్ , బంగ్లాదేశ్‌లను కలిపే వంతెన మైత్రి సేతు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా మార్చి 2021లో మైత్రి సేతు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఫెని నదిపై 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ వంతెన భారతదేశంలోని దక్షిణ త్రిపుర జిల్లాలో గ‌ల సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘర్‌తో కలుపుతుంది. అయితే “మైత్రి సేతు నిర్మాణం ఇప్పటికే పూర్త‌యింది. ల్యాండ్ పోర్ట్ దాదాపు సిద్ధంగా ఉంది… వంతెన మీదుగా ప్రయాణీకుల రాక‌పోక‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల రాక‌పోక‌లు మొద‌లైన త‌ర్వాత సరకు రవాణాను కూడా ప్రవేశపెట్టడానికి మ‌రో రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది” అని త్రిపుర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టే ఇటీవ‌ల‌ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు. వంతెన ద్వారా సరుకుల ర‌వాణా ప్రారంభించడం త్రిపురకు […] - [Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న](https://vandebhaarath.com/lok-sabha-speaker-election/): Lok Sabha Speaker election : లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్ అభ్య‌ర్థిని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని కొత్తగా చేరిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రిజిజు ప్రకారం, సెషన్‌లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేయడం.. లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం, సభ స్పీకర్‌ను ఎన్నుకోవడం జ‌రుగుతుంది. జూలై 3న సెషన్‌ ముగుస్తుంది. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని భావిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై […] - [Ajit Doval | జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా అజిత్ దోవ‌ల్ మూడ‌వ‌సారి నియామ‌కం](https://vandebhaarath.com/ajit-doval-appointed-as-national-security-advisor/): NSA Ajit Doval | జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా అజిత్ దోవ‌ల్(Ajit Doval) మ‌రోసారి నియ‌మితుల‌య్యారు. మూడో సారి ఆయ‌న ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌నున్నారు. ఇక ప్ర‌ధాన మంత్రికి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా డాక్ట‌ర్ పీకే మిశ్రాను నియ‌మించారు. ఈనెల 10 నుంచి నియామ‌కాలు అమ‌లులోకి రానున్న‌ట్లు అపాయింట్స్ క‌మిటీ తెలిపింది. ప‌ద‌వీకాలం స‌మ‌యంలో పీకే మిశ్రాకు క్యాబినెట్ మంత్రి హోదా ర్యాంక్ ఇవ్వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీకి స‌ల‌హాదారులుగా అమిత్ ఖేర్‌, త‌రుణ్ క‌పూర్‌ల‌ను నియ‌మించారు. డాక్టర్ మిశ్రా PMOలో పరిపాలనా వ్యవహారాలు, నియామకాలను నిర్వహిస్తుండగా, దోవల్ జాతీయ భద్రత, సైనిక వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌ బాధ్యతలను నిర్వహిస్తారు. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ అజిత్ దోవల్ (Doval)   ప్రధానమంత్రికి అత్యంత విశ్వసనీయ సహాయకులలో ఒకరు.  2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. కేరళ కేడర్‌కు చెందిన 1968-బ్యాచ్ IPS అధికారి, మొదటి పోలీసు. కీర్తి చక్ర కూడా అయనను వరించింది. ఇది […] - [Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..](https://vandebhaarath.com/modi-3-0-parliament-session-shedule/): Parliament Session |కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత  మోదీ 3.0 కేబినెట్‌లో 71 మంది ఎంపీలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు (Parliament Session) ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు జూన్‌ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు ((Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. అయితే లోక్‌సభ (Lok Sabha) కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను స్పీకర్‌ ను ఎన్నుకోవాల్సి ఉంది. 18వ లోక్‌సభ మొదటి సెషన్‌  జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి కిరెణ్‌ రిజుజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన  సభ్యుల ప్రమాస్వీణంతోపాటు  స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని వివరించారు. రాజ్యసభ సెషన్  జూన్‌ 27 నుంచి జూలై 3 వరకు  నిర్కొవహించనున్నట్లు తెలిపారు. జూన్‌ 27 ఉభయసభలను […] - [Odisha CM | ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా మోహన్ చ‌ర‌ణ్‌ మాఝీ ఎవ‌రు..?](https://vandebhaarath.com/odisha-cm-mohan-charan-majhi/): Mohan Charan Majhi :  ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఊహాగానాలకు తెరపడింది. సీనియర్ నేత మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi)ని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.  కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిదా ఇద్దరు డిప్యూటీ ముఖ్య‌మంత్రులుగా ఉంటారని తెలిపారు. బుధవారం ప్రమాణస్వీకార కార్యక్రమం జ‌రుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 2000 నుంచి కోస్తా రాష్ట్రంలో అధికారంలో ఉన్న BJDని BJP ఓడించింది, ఆరోసారి ముఖ్య‌మంత్రి ప‌దవి చేప‌ట్టాల‌ని భావించిన‌ నవీన్ పట్నాయక్ ఆశ‌లు ఆడియాస‌ల‌య్యాయి. మోహ‌న్ చ‌ర‌ణ్‌ ఒడిశాలో బిజెపికి మొదటి ముఖ్యమంత్రిగా ప‌ద‌వి చేప‌ట్ట‌నున్నారు. . మోహన్ చరణ్ మాఝీ ఎవరు? 53 ఏళ్ల మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ ఒక గిరిజన నాయకుడు. 2000లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ సర్పంచ్ (గ్రామాధికారి) అయిన మాఝీ, కియోంజర్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు పర్యాయాలు, 2000, 2004, 2019, 2024 అసెంబ్లీ […] - [Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..](https://vandebhaarath.com/modi-cabinet-portfolio-list/): Modi Cabinet Portfolio List  | ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం సాయంత్రం శాఖలను కేటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం, ఆర్థిక, రక్షణ, రోడ్డు రవాణా, రహదారులు, జయశంకర్ కు విదేశాంగ శాఖలను  పాత వారికే కేటాయించారు. గాంధీనగర్‌ ఎం‌పీ అమిత్‌ ‌షాకు హోం ‌మంత్రిత్వ శాఖను, రాజ్య సభ ఎంపీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, లక్నౌ ఎంపీ రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు రక్షణ శాఖ, బీజేపీ సీనియర్‌ ‌నేత, నాగ్‌పూర్‌ ఎం‌పీ నితిన్‌ ‌గడ్కరీకి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలనే మళ్లీ కేటాయించారు. ఇక  అశ్విని వైష్ణవ్‌ ‌రైల్వే మంత్రిత్వ శాఖను కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో పూర్తి జాబితా  (Modi Cabinet Portfolio List ) రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ): రక్షణ మంత్రిత్వ శాఖ అమిత్ షా (బిజెపి): హోం మంత్రిత్వ శాఖ; సహకార […] - [CM Revanth Reddy | సర్కారు బడులపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం..](https://vandebhaarath.com/cm-revanth-reddy-on-government-schools/): CM Revanth Reddy  | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తక్కువగా ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామం, తండాలకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పటిష్టమైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. శిథిలమైన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామ‌న్నారు. విద్యార్థులు రావడం లేదనే సాకుతో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేద‌ని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే అలాంటి దుస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు. ప‌దో త‌ర‌గ‌తిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు వందేమాత‌రం ఫౌండేష‌న్ (vandemataram foundation) ఆధ్వ‌ర్యంలో  రవీంద్రభారతిలో సోమ‌వారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌రై మాట్లాడారు. విద్యార్థుల‌కు వందేమాతరం ఫౌండేషన్ సేవలు విలువైనవని కొనియాడారు. విద్యార్థులకు ప్రతిభా […] - [Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..](https://vandebhaarath.com/imd-reports-telangana-rainfall/): Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి. సోమ‌వారం ఉత్త‌ర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో రుతు ప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు రుతుప‌వ‌నాలు వ్యాపించాయి. నైరుతి రుతుప‌వనాల వ్యాప్తితో తెలంగాణ‌లో రాగ‌ల‌ మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదురు గాలుల‌తో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంది. హైదరాబాద్ నగరంలో (Hyderabad Rainfall )  జూన్ 13 వరకు వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అదనంగా, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మూడురోజుల పాటు ఈదురుగాలులతో […] - [PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే.. రైతులకు నిరుపేద‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌..](https://vandebhaarath.com/pm-modi-cabinet-meeting-modi-releases-pm-kisan-nidhi-instalment/): PM Modi Cabinet Meeting | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర‌ మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు న‌మోదు చేశారు. ఆయ‌న‌తోపాటు 72 మందితో కేంద్ర మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ టీమ్ లో 30 మందికి క్యాబినెట్‌ మంత్రులుగా చాన్స్‌ లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గం లో అవ‌కాశం కల్పించారు. అయితే మోదీ 3.0 కేబినెట్ తొలిసారి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సమావేశం కానుంది. ఈ కీల‌క స‌మావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ పథకం కింద […] - [Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..](https://vandebhaarath.com/modi-3-cabinet-ministers-list/): Modi 3 Cabinet Ministers List | : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో మాదిరిగానే రాష్ట్రపతి భవన్ ఎదుట అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. మోదీతో పాటు, కూటమి భాగస్వామ్య సభ్యులతో సహా NDA నాయకులు కూడా కేబినెట్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 240 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 272 పూర్తి మెజారిటీని సాధించలేకపోవ‌డంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో కలిసి 292 సీట్ల‌తో కాషాయ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నారా చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి), నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్), ఏక్నాథ్ షిండే శివసేన, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (LJP), జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) ఇతర కూటమి సభ్యుల మద్దతుతో. బీజేపీ […] - [Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి](https://vandebhaarath.com/shivraj-singh-chouhan-takes-oath-as-cabinet-minister/): Shivraj Singh Chouhan | బీజేపీ సీనియ‌ర్ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 30 ఏళ్ల‌కు పైగా పార్టీ ప‌ద‌వుల్లో సేవ‌లందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌కుండా దూరం పెట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని విదిషా లోక్‌సభ స్థానం నుంచి ఆరోసారి రికార్డు స్థాయిలో 8.21 లక్షల ఓట్ల తేడాతో ఘ‌న విజయం సాధించారు. నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 15 నెలల కాంగ్రెస్ పాలనను మినహాయించి (2018లో) 18 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న సమయంలో, చౌహాన్ తనను తాను బలహీనమైన రాజకీయ నాయకుడి నుంచి అసమానమైన కృషితో తెలివైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా ఎదిగారు. 65 ఏళ్ల చౌహాన్ రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి నాయకత్వం వహించారు. రాష్ట్రాన్ని మ‌రింత‌ అభివృద్ధి చేస్తాన‌ని వాగ్దానం చేస్తూ ప్రజల్లో తానూ ఒకడిగా చూపించాడు. లోక్ […] - [Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..](https://vandebhaarath.com/woman-found-dead-inside-python/): Python | ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ భారీ కొండచిలువ ఏకంగా ఓ మ‌హిళ‌ను మింగేసింది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన‌ 45 ఏళ్ల ఫరీదా ఆదృశ్యం కాగా మూడు రోజులుగా ఆమె కోసం గాలించారు. దీంతో ఆమె భర్త,ఇరుగుపొరుగువారు చివ‌ర‌కు ఓ రెటిక్యులేటెడ్ కొండచిలువ పొట్ట లోప‌ల మ‌హిళ మృత‌దేహాన్ని (Woman Found Dead inside Python ) కనుగొన్నారు. ఆ కొండచిలువ 5 మీటర్లు (16 అడుగులు) పొడ‌వు ఉంది. గురువారం రాత్రి ఫ‌రీదా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం భ‌ర్త‌తోపాటు గ్రామస్థులు గాలించారు. ఒక చోట భారీ కొండచిలువ పెద్ద పొట్ట‌తో అటూఇటూ క‌దులుతూ క‌నిపించింది. దీంతో అనుమానం వ‌చ్చి దాని పొట్ట‌ను కోసి చూడ‌గా అంద‌రూ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. పాము పొట్ట‌లో ఫరీదా తల […] - [MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !](https://vandebhaarath.com/modi-oath-taking-ceremony/): Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్‌డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న యువ నేత, ఎల్‌జెపి (రామ్ విలాస్) పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ (chirag paswan) , మూడవ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌నున్నారు. ఈ సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు పాశ్వాన్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది. మొదటి, రెండవ విడ‌త‌ నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వాలలో సైతం మంత్రివ‌ర్గంలో చిరాగ్ పాశ్వాన్‌కు చోటు ద‌క్కింది. పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు, ఆయ‌న తండ్రి రికార్డుస్థాయిలో 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. రాజ‌కీయాల్లో తన తండ్రి బాట‌లో న‌డిచిన‌ చిరాగ్ పాశ్వాన్.. త‌న ప్రయాణంలో ఈ ఎన్నికలు కీలక మైలురాయిగా నిలిచాయి. ఎల్‌జేపీ లో […] - [Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..](https://vandebhaarath.com/narendra-modi-oath-ceremony-live/): Modi Oath Ceremony Live : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు,బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలను దేశ రాజధానిలోని ప్రధానమంత్రి ఇంటికి  తేనీటి విందుకు ఆహ్వానం అందింది. వీరిలో ఎక్కువ మంది సభ్యులు ప్రధానమంత్రి మంత్రివర్గంలో చేరి ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జేడీ(ఎస్) నేతలు హెచ్‌డీ కుమారస్వామి వంటి సీనియర్ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న ఎంపీల జాబితా నితిన్ గడ్కరీ (మ‌హారాష్ట్ర ) రాజ్‌నాథ్ సింగ్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్) పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా కిరణ్ రిజిజు హెచ్‌డి కుమారస్వామి (క‌ర్నాట‌క‌) చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌) రామ్ నాథ్ ఠాకూర్ జితన్ రామ్ మాంజీ జయంత్ చౌదరి అనుప్రియా పటేల్ ప్రతాప్ రావ్ జాదవ్ (SS) సర్బానంద్ సోనోవాల్ JP నడ్డా […] - [Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?](https://vandebhaarath.com/modi-3-cabinet/): Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు. అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొద‌ట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివ‌ర్గంలో మిత్ర‌ప‌క్షాల‌కు కూడా పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ […] - [Vane Bharat Express | వందే భారత్‌ రైళ్ల వేగం త‌గ్గింది...!](https://vandebhaarath.com/vane-bharat-express-speed/): Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ప్ర‌యాణికుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో భార‌తీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్ల సంఖ్యను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తోంది. తక్కువ టైంలో సుదూర గమ్య‌స్థానాల‌కు వెళ్లడానికి ఎక్కువ మంది ప్ర‌యాణికులు ఈ వందేభార‌త్ రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్నాళ్లుగా వందే భారత్‌ రైళ్ల వేగం క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ట్లు తెలిసింది. గ‌త మూడేండ్లలో వందే భారత్‌ రైళ్ల స్పీడ్‌ గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఒక‌ వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ స‌మాధానం ఇచ్చింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్ స‌మాచార హ‌క్కుచ ట్టం కింద‌ దరఖాస్తు చేయ‌గా రైల్వే అధికారులు సమాధానమిచ్చారు. IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో […] - [IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర](https://vandebhaarath.com/irctc-new-packeges-divya-dakshin-yatra-jyotirlinga/): IRCTC New Packeges 2024 | భారతీయ రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు భారీగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుంచి మరో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ రైలు యాత్రను ప్రకటించింది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్టు రైలు జూన్ 22న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. తీర్థ యాత్రలు ఇవే.. తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం-, తిరుచ్చి, తంజావూరు హాల్టింగ్ స్టేష‌న్లు.. ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికుల‌కు జ్యోతిర్లింగ (రామేశ్వరం) దర్శనం కోసం ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ , అదే సమయంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కూడా కవర్ చేస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, […] - [Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..](https://vandebhaarath.com/rail-coach-restaurant-in-warangal-railways-station/): Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన‌ రైల్ కోచ్ రెస్టారెంట్..  రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ కోచ్ రెస్టారెంట్లు ప్రజాదరణ పొందాయి. తాజాగా వ‌రంగ‌ల్ రైల్వే స్టేషన్‌లో త్వ‌ర‌లో ఈ చక్రాలపై రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ”కోచ్ రెస్టారెంట్’ ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఇటీవ‌ల‌ పరిశీలించారు. IOW కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, అలాగే మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను కూడా ఆయ‌న పరిశీలించారు. ఈ కోచ్ రెస్టారెంట్ ఏంటి? Rail Coach Restaurant స్థానిక ప్రజలకు, […] - [Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్ ](https://vandebhaarath.com/nitish-kumar-nda-meeting/): Nitish Kumar NDA Meeting | న్యూఢిల్లీ: ఎన్డీఏ (NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును (PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) , చంద్ర‌బాబు స‌హా, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు న‌రేంద్ర‌ మోదీని బలపరిచారు. ఈ సందర్భంగా నితీశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డీఏ.. కొత్తగా ఎన్నికైన ఎంపిల సమావేశం దిల్లీలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నితిష్ కుమార్ మాట్లాడుతూ.. ఇండియా కూట‌మికి పొర‌పాటున ఎక్కువ సీట్లు వ‌చ్చాయ‌ని, ఈ బృందం “ఏ పని చేయలేదని పేర్కొన్నారు. “నేను అన్ని వేళలా ప్రధానమంత్రితో ఉంటాను” అని కూడా ప్రకటించారు. నితీష్ కుమార్ మోడీకి మద్దతు ప్రకటించడం.. ఒక‌వైపు ఇండి కూటమి ఆశ‌ల‌కు గండిప‌డిన‌ట్లైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇద్దరు కింగ్‌మేకర్లు అవతరించారు. JDU నుండి 12 మంది. చంద్రబాబు నాయుడు TDP నుంచి 16 మంది ఎంపీల […] - [Suresh Gopi కేర‌ళ కమ్యూనిస్టు కంచుకోటలో చ‌రిత్ర సృష్టించిన సురేష్ గోపి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం..](https://vandebhaarath.com/suresh-gopi-mp-thrissur-lok-sabha/): BJP MP Suresh Gopi | మ‌ల‌యాళ న‌టుడు సురేష్ గోపి (Suresh Gopi) కేరళ రాజకీయాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు.ఇటీవల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (Lok Sabha election) ఘన విజ‌యం సాధించి మొట్టమొద‌టి సారిగా కేర‌ళ రాష్ట్రం నుంచి బీజేపీ (BJP) అభ్య‌ర్థిగా పార్ట‌మెంట్‌లో అడుగు పెట్ట‌బోతున్నారు. 2016లో మొదటిసారి రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన సురేష్ గోపి.. ఆ త‌ర్వాత బీజేపీలో చేరి 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మిపాలయ్యారు. ఆ వెంట‌నే 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోను పోటీ చేయగా విజయం వరించలేదు. ముచ్చ‌ట‌గా మూడోసారి త్రిషూర్ నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నో ఆటుపోట్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని చివ‌ర‌కు ఘన‌ విజయం సాధించారు మ‌ళ‌యాల సురేష్ గోపి. మలయాళ చిత్ర‌సీమ‌తో పాటు రాజకీయాల్లో ఆయ‌న‌ది సుదీర్ఘమైన క‌ష్ట‌త‌ర‌మైన కథ. తన 39 ఏళ్ల సుదీర్ఘ సినీ […] - [Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా](https://vandebhaarath.com/valmiki-corporation-scam/): Valmiki corporation scam | క‌ర్ణాట‌క‌లో వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభ‌కోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మంత్రి బి.నాగేంద్ర ప్రకటించారు. ప్రతిపక్షాలు సైతం మొద‌టి నుంచి మంత్రి బి. నాగేంద్ర రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేశాయి. దీంతో నాగేంద్ర మంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటానికి నాగేంద్ర రాజీనామా చేశార‌ని పేర్కొన్నారు. మే 26న కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎమ్‌విఎస్‌టిడిసి) సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ విషాదకరమైన ఆత్మహత్య తర్వాత ప్రతిప‌క్ష‌ బిజెపి ముప్పేట దాడి చేసింది. చంద్రశేఖరన్‌ మృతితో కార్పొరేషన్‌ పరిధిలోని నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా నిధుల బదిలీ చేసేందుకు సీనియర్ అధికారులు తనను బలవంతం చేశారని ఆయన ఒక నోట్‌లో ఆరోపించారు. కార్పొరేషన్ బ్యాంక్ ఖాతా నుంచి అనధికారికంగా […] - [Viral Video | ఆస్పత్రి వార్డులోకి వ‌చ్చిన‌ ఏనుగు.. కారణం తెలిసి చలించిపోయిన స్థానికులు](https://vandebhaarath.com/viral-video-elephant-entered-the-hospital/): Elephant Viral Video : సోషల్ మీడియాలో ఒక‌ వీడియో హ‌ల్‌చల్ చేస్తోంది. ఒక‌ వ్యక్తి అనారోగ్యం కార‌ణంగా ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రి వార్డులో అంద‌రూ చూస్తుండ‌గానే ఊహించ‌ని షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక ఏనుగు ఆస్పత్రికి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అంతా దానిని చూసి త‌మ‌పై దాడి చేస్తుందోన‌నే భయంతో ప్రాణా ల‌ను అర‌చేతిలోపెట్టుకొని ప‌రుగులు పెట్టారు. ఆస్పత్రి వార్డు తలుపు వద్దకు వ‌చ్చిన‌ ఏనుగు మోకాళ్ల‌పై పాకుతూ లోపలికి ప్ర‌వేశించింది. దీంతో ఏనుగు ఏం చేస్తుందో తెలియ‌క ఆస్పత్రికి సిబ్బంది సైతం అయోమయానికి గురయ్యారు. Viral : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్   Elephant Entered The Hospital : అయితే వార్డు లోపలికి వెళ్లిన ఏనుగు.. బెడ్‌పై పడుకుని ఉన్న తన మావ‌టి (సంర‌క్ష‌కుడు) ని చూసి క‌రిగిపోయింది. తొండంతో తన సంర‌క్షకుడి చేయి పట్టుకుని శోకిస్తూ […] - [PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు](https://vandebhaarath.com/pm-modi-3-0-modi-likely-to-oath-for-third-time/): PM Modi 3.0 |  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు. 2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది.  272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ. ఇది ఇప్పుడు మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు గెలుచుకున్న 53 స్థానాలపై ఆధారపడుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని […] - [Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..](https://vandebhaarath.com/elections-2024-chandrababu-naidu-wins/): Elections 2024:  ఎనిమిది నెలల కిందట‌ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వెళ్లినప్పుడు 74 ఏళ్ల రాజకీయ వేత్త శ‌కం ముగిసింద‌ని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ ప‌నైపోయింద‌ని భావించారు. ఆ సమయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోయిన‌ట్లు అనిపించింది. చంద్ర‌బాబు, ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి త‌దిత‌రులు బాబు నిర్భందాన్ని టీడీపీకి సానుభూతి ఓట్లుగా మార్చడానికి పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. చంద్రబాబు నాయుడుకు 2024లో ఓటమిపాలైతే.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితానికి తెరప‌డిన‌ట్లేన‌నుకున్నారు. అయితే చంద్ర‌బాబు వెనుక‌డుగు వేయ‌లేదు.. మరోసారి BJPతో పొత్తు పెట్టుకుని, ఊహించ‌ని విధంగా అపూర్వ విజ‌యం సొంతం చేసుకున్నారు. సినిమాటిక్ టర్నింగ్ పాయింట్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి, తమ పార్టీ జనసేన కలిసి చంద్రబాబు […] - [Lok Sabha election 2024 results : జూన్ 4న ECI వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?](https://vandebhaarath.com/lok-sabha-election-2024-results-how-to-check-poll-results-on-eci-website/): How to check poll results on ECI website | యావ‌త్ భార‌తదేశం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రికొద్ది గంట‌ల్లో ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు ఇత‌ర‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 ఉదయం 8 గంటలకు మొద‌ల‌వుతుంది. ఓట్ల లెక్కింపు కోసం  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓటరు తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలపై అప్‌డేట్‌గా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. Lok Sabha election 2024 results : 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల పోలింగ్ జూన్ 1న‌, శనివారం ముగిసింది, ఫలితాలు మంగళవారం జూన్ 4న ప్రకటించనున్నారు. ఎన్నికల్లో భాగంగా […] - [UP Thief Falls Asleep | దోపిడీ కోసం వచ్చిన దొంగ‌ నిద్రలోకి జారుకున్నాడు.. తెల్లారేస‌రికి ఏమైంది.. ?](https://vandebhaarath.com/up-thief-falls-asleep/): UP Thief Falls Asleep | లక్నో: ఉత్త‌ర ప్ర‌వేశ్ రాజ‌ధాని ల‌క్నోలో ఒక విచిత్ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. లక్నో (Lucknow) లోని ఒక వైద్యుడి ఇంట్లోకి చొరబడిన దొంగ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కల పోలీసులను చూసి షాక్ అయ్యాడు. ఘాజీపూర్ (Ghazipur) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, దొంగ‌తనం చేయాల‌ని లక్ష్యంగా చేసుకున్న ఇల్లు లక్నోలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో సునీల్ పాండేకి చెందినది. బల్‌రాంపూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న పాండే ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నారు, ఇల్లు ఖాళీగా ఉంది. ఉదయం పాండే తలుపు తెరిచి ఉండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దొంగ‌లు చొర‌బ‌డి ఉంటార‌ని వారు భావించారు. వెంట‌నే ఘాజీపూర్ పోలీసులకు స‌మాచారం అందించారు. పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకొని అక్క‌డ మంచంపై నిద్రిస్తున్న క‌పిల్ అనే దొంగ ను గుర్తించారు. […] - [Assembly Election Results 2024 | అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా.. సిక్కింలో ఏకపక్ష విజయం](https://vandebhaarath.com/assembly-election-results-2024/): Assembly Election Results 2024 : అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) 46 సీట్లు సాధించి వరుసగా మూడోసారి విజయం సాధించింది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కెఎం) 31 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 32 మంది సభ్యుల అసెంబ్లీ. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌డిఎఫ్‌ అధినేత పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పోక్‌లోక్‌ కమ్రాంగ్‌, నామ్‌చెయ్‌బంగ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్‌కెఎం నామినీల చేతిలో ఓడిపోయారు. ఏప్రిల్ 19న మొదటి దశ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. అరుణాచల్‌లో పది మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ 50 స్థానాలకు కౌంటింగ్ పూర్తయింది. బీజేపీ 46 సీట్లు గెలుచుకుని సునాయాసంగా విజయం సాధించింది. దాని మిత్రపక్షమైన కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంది. కాగా అరుణాచల్‌లో […] - [Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..](https://vandebhaarath.com/bajaj-cng-bikes-launch-date-price-and-mileage/): Bajaj CNG Bike : దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల ‘బజాజ్ ఫైటర్’ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేరు కంపెనీ రాబోయే CNG బైక్ కావచ్చని అందరూ భావిస్తున్నారు. బజాజ్ తీసుకొచ్చే CNG బైక్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిది కానుంది. కంపెనీ గత నెలలో బజాజ్ బ్రూజర్ పేరును కూాడా ట్రేడ్‌మార్క్ చేసింది. దీనిని బట్టి  బజాజ్ ఫైటర్ కంపెనీ నుంచి వచ్చే రెండో CNG బైక్  అని తెలుస్తోంది. CNG బైక్ జూన్ 18న విడుదల బజాజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల జరిగిన పల్సర్ 400 లాంచ్ ఈవెంట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ను జూన్ 18న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ పెట్రోల్‌తో నడిచే బైక్‌తో పోలిస్తే, దాని రన్నింగ్ ఖర్చు సగం వరకు తగ్గుతుంది. అలాగే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. పెట్రోల్, […] - [Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..](https://vandebhaarath.com/telangana-rains-imd-report/): Telangana Rains: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 2న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38°C,  26°C నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 7 రోజులలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు,  ఈదురు గాలులు (30-40 కి.మీ.)తో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. కాగా శనివారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి 45.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ […] - [Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు.. తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!](https://vandebhaarath.com/lok-sabha-exit-polls/): Lok Sabha Exit polls : లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే మూడో సారి ప్రజలు పట్టంకట్టినట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎగ్జిట్ పోల్‌ సర్వేలన్నీ బీజేపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గ‌తంలో కంటే ఏకంగా 350కి పైగా సీట్లలో గెలుపొందుతుంద‌ని దాదాపు అన్ని సర్వేలు వెల్ల‌డించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కేవ‌లం 150 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెప్పాయి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రిపబ్లిక్‌ భారత్‌-మాట్రిజ్‌ ఎన్డీఏ – 353-368 ఇండియా కూటమి – 118-133 ఇతరులు – 43-48 ఇండియా న్యూస్‌ డీ డైనమిక్స్‌ ఎన్‌డీఏ – 371 ఇండియా కూటమి – 125 ఇతరులు – 47 రిపబ్లిక్‌ టీవీ-పీ మార్క్‌ ఎన్డీఏ – 359 ఇండియా కూటమి – 154 ఇతరులు – 30 జన్‌కీ బాత్‌ ఎన్డీఏ – 377 ఇండియా – 151 ఇతరులు […] - [Cylinder Price | గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర..](https://vandebhaarath.com/cylinder-price-redused/): Cylinder Price | చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 69.50 తగ్గించాయి, ఇది జూన్ 1 నుండి  అమలులోకి వస్తుంది. ఈ సర్దుబాటుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ ధర రూ.1,676కి చేరుకుంది. వార్తా సంస్థ ANI ప్రకారం , భారతదేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఈ తాజా ధరలు అందుబాటులోకి వచ్చాయి. కాగా మే 1, 2024న 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్‌ల ధర రూ. 19 తగ్గింది.. ఈ వరుస తగ్గింపులు వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న, నిర్వహణ ఖర్చులతో కష్టపడుతున్న చిరు వ్యాపారాలకు ఉపశమనం కలిగింది. ముంబైలో వాణిజ్య LPG సిలిండర్ ధర ముంబైలోకూడా కమర్షియల్  సిలిండర్ ధర .69.50 తగ్గింది. కొత్త రేటును రూ.1,629గా నిర్ణయించింది.చెన్నై ధర ఇప్పుడు రూ.1,841.50గా ఉండగా, కోల్‌కతాలో   రూ.1,789.50గా ఉంది. ఏప్రిల్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు, […] - [Delhi Water crisis | తాగునీటి ఎద్ద‌డితో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు](https://vandebhaarath.com/delhi-water-crisis-2024/): Delhi Water crisis  | దేశ రాజధానిలో ఢిల్లీలో తాగునీటి కొర‌త ప్ర‌జ‌ల‌ను వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం అంద‌రూ అల్లాడిపోతున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక నెల పాటు అదనంగా నీటి సరఫరాను కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశ రాజధానిలో వేడిగాలుల పెరిగాయ‌ని, నీటి అవసరం కూడా గ‌ణ‌నీయంగా పెరిగిందని ఢిల్లీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొంది. మండుతున్న వేడిలో దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది. హర్యానా అవసరమైనంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ మంత్రి అతిషి కేంద్రానికి లేఖ కూడా రాశారు. “దిల్లీ తన రోజువారీ నీటి డిమాండ్ కోసం యమునా నది నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే, హర్యానా వజీరాబాద్ బ్యారేజీని విడుదల చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా, వజీరాబాద్ బ్యారేజీ […] - [Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..](https://vandebhaarath.com/lok-sabha-election-2024-phase-7-key-candidates/): Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 2) హిమాచల్ ప్రదేశ్: 4 3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3 4) ఒడిశా: 21 స్థానాలకు 6 5) పంజాబ్: 13 సీట్లలో 13 6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13 7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9 8) చండీగఢ్: 1 రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా: 1) బీహార్ నలంద (జ‌న‌ర‌ల్ ) పాట్నా […] - [Opinion Polls vs Exit Polls : ఒపీనియన్ పోల్స్ - ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా తెలుసా..](https://vandebhaarath.com/difference-between-opinion-polls-and-exit-polls/): Opinion Polls vs Exit Polls | 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సహా రాజకీయ నిపుణులు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయినా ప్రతిపక్షం చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో ఉంది. జూన్ 1న చివరి దశ ఎన్నికల ముగింపు కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే , ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతాయి. ఇది జూన్ 4న ప్రకటించబడే తుది ఫలితాలకు సంబంధించి ముందస్తుగానే ఒక అంచ‌నా అందిస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా అన్ని దశల పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అమ‌లులో ఉంటుంది. కాబ‌ట్టి ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించారు. ఎన్నికల సీజన్‌లలో ఓట‌రు […] - [Pune Porsche crash news | పూణె పోర్షే యాక్సిడెంట్ కేసులో.. క్రైం థ్రిల్ల‌ర్ వెబ్ సిరిస్ ను మించి వరుస ట్విస్టులు..](https://vandebhaarath.com/pune-porsche-crash-news/): Pune Porsche crash news | కొద్ది రోజుల క్రితం పూణెలో ఓ ధ‌నిక కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు తన పోర్షే కారుతో బైక్ ను ఢీకొట్టి ఇద్దరు యువ టెక్కీల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యాడు. ఈ ఘ‌ట‌న తీవ్ర సంచలనం రేపింది.. అయితే వరుస షాకింగ్ ట్విస్ట్ లతో ఈ కేసు దేశవ్యాప్తంగా  దుమారం రేపింది. అన్యాయంగా ఇద్దరు యువ‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల‌ను పొట్ట‌న పెట్టుకోవ‌డ‌మే కాకుండా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం, కేసు నుంచి త‌ప్పించుకునేందుకు రక్త నమూనాలను మార్చుకోవడం.. అండర్ వరల్డ్‌తో సంబంధాలు, పోలీసులు, వైద్యులు అవినీతికి పాల్పడడం.. వంటి అనేక కీలక మలుపులతో ఈ కేసును ఒక సీరియ‌స్ థ్రిల్ల‌ర్‌ క్రైమ్ వెబ్ సిరీస్‌గా మార్చాయి. ఈ కేసులో ప్రతి రోజూ ఒక కొత్త ఆసక్తికరమైన వాస్తవం తెరపైకి వస్తోంది. మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ సంచ‌ల‌న‌ […] - [Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..](https://vandebhaarath.com/telangana-raitu-runamafi/): Telangana: రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన రైతు రుణమాఫీ ప‌థ‌కాన్ని(Raitu RunaMafi) ) కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు ప్రారంభించింది. మొదటి విడతలో రూ. లక్ష వ‌ర‌కు ఉన్న రుణాలు మాఫీ చేసి చూపింది. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగస్టు 15 నాటికి మొత్తం రెండు లక్షల రూపాయ‌ల వ‌ర‌కు గ‌ల‌ రుణాల‌ను రైతుల తరఫున ప్రభుత్వం (Congress Government) బ్యాంకుల్లో జ‌మ చేసేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధుల‌ను విడుదల చేశారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేయ‌డంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఒకేసారి రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయ‌క‌పోవ‌డంపై బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం మండిప‌డింది. రేపే రెండో విడుత రుణ మాఫీ Second Phase Raitu RunaMafi : కాగా, ఇప్పటికే రూ.లక్ష వ‌ర‌కు […] - [Old City Metro | 2029 నాటికి ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీ](https://vandebhaarath.com/old-city-metro-connectivity-says-revanth-reddy/): Old City Metro | హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీకి హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) కనెక్టివిటీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు . 78 కిలోమీటర్ల మేర హెచ్‌ఎంఆర్ ఫేజ్-2 విస్తరణకు నిధులు సమకూర్చేందుకు కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీని వల్ల నగర జనాభాలో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్ల‌డించారు. ఇటీవ‌ల‌ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైల్, ఇప్పుడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీ.. హెచ్‌ఎంఆర్‌ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. Old City Metro : జాయింట్ వెంచర్ కింద రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం ఖర్చు పెట్టాలని ప్రతిపాదించగా, 15 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మిగిలిన వాటిలో 45 శాతం రుణం ద్వారా, […] - [Income Tax Return | మీరు తప్పుగా ITR ఫైల్ చేస్తే ఏమ‌వుతుంది? ఆదాయపు పన్ను రిటర్న్‌ని మార్చవ‌చ్చా?](https://vandebhaarath.com/change-income-tax-return-after-submission/): Income Tax Return | తప్పు ఐటీఆర్ ఫైల్ చేశారా? చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలోని ఆదాయపు పన్ను చట్టం మీ అసలు లేదా ఆలస్యంగా వచ్చిన రిటర్న్‌లో ఏవైనా లోపాలు ఉన్నా, లేదా లోపాలు ఉన్న‌ట్లు గుర్తిస్తే రిటర్న్‌ను ఫైల్ చేయడానికి మీకు అవ‌కాశం కల్పిస్తుంది. తప్పుగా ఫారమ్‌ను ఉపయోగించిన పన్ను చెల్లింపుదారులు మ‌ళ్లీ స‌రిచేసి రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఆదాయం తక్కువగా న‌మోదు చేయ‌డం లేదా తప్పుగా ఆదాయాన్ని న‌మోదు చేయ‌డం వ‌ల్ల చెల్లించాల్సిన పన్ను మొత్తంలో 100% నుంచి 300% వరకు జరిమానాలు విధించే ప్ర‌మాదం ఉంది. ITR దాఖలు చేసిన తప్పును ఎలా సరిదిద్దాలి? మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడం ద్వారా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను సరిచేయవచ్చు. AY 2024-2025 కోసం సవరించిన ITR ఎప్పుడు దాఖలు […] - [India Postal GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?](https://vandebhaarath.com/india-postal-gds-recruitment-2024-notification-released-44228-vacancies/): India Postal GDS Recruitment 2024 | పోస్టర్ శాఖలో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. పోస్టల్ శాఖలో మొత్తం 44228 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కోసం ఎవరెవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.. ఇండియా పోస్ట్ జి.డి.ఎస్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ రిలీజైంది. దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ ఏరియాల్లో 44228 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా జిడిఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ అప్లై చేసుకుని ఈ పోస్టులకు అర్హులు అప్లై చేయొచ్చు. జూలై 15 నుంచి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 5 వరకు ఈ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 10వ తరగతి వచ్చిన మార్కుల […] - [Easy Jobs for Housewifes : ఇంట్లో కూర్చుని మహిళలు లక్షలు సంపాదించే వర్క్ హోమ్ జాబ్స్ ఏంటో తెలుసా..](https://vandebhaarath.com/easy-jobs-for-housewifes/): Easy Jobs for Housewifes : మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు..! ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం భార్యా భర్తలు ఇద్దరు కలిసి రెండు చేతులా సంపాదిస్తే తప్ప ఇంటిని చక్కదిద్దలేని పరిస్థితి. కేవలం ఒక్కరి జీతం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ఇద్దరు ఉద్యోగాలు చేసి ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఎలాంటి ఆర్ధిక సంక్షోభం లేకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదించాల్సి అవసరం ఉంది. ఇంట్లో ఉన్న ఖాళీ టైం ని వాడుకుని వారికి వీలున్న సమయాల్లో పని చేస్తూ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఐతే వారికి కొంత గైడెస్ అవసరం ఉంటుంది. గృహిణిలు ఇంటి పనిచేస్తూ వారికి వీలైన టైం లో ఈ పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వారికోసం మొదట డేట్ ఎంట్రీ ముందు ప్రిఫర్ చేయొచ్చు. ఇంట్లో మహిళలు వర్క్ ఫ్రం హోం […] - [Airtel Recharge Plan | ఇంట్లో, ఆఫీసులో Wi-Fi ఉన్నవారికి ఎయిర్‌టెల్ నుంచి బెస్ట్ రీచార్జి ప్లాన్ రూ. 509 వివరాలు ఇవే..](https://vandebhaarath.com/airtel-recharge-plan-509/): Airtel Recharge Plan | భారత్ లో Jio, Airtel, Vi వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జూలై 3 నుంచి తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచారు. తాజా ఈపెంపు మొబైల్ టారిఫ్‌ను సగటున 15 శాతం పెంచింది. ఈ కారణాలతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ, పాత్ నెట్ వ‌ర్క్ కు అల‌వాటుప‌డిన‌ వినియోగదారులు తమ ప్రస్తుత ఆపరేటర్‌తో నే కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకొని సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారు. మనలో చాలా మంది ఇప్పటికీ ఇంటి నుంచి పని చేస్తున్నారు. హై-స్పీడ్ డేటా, పెరిగిన అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ కోసం Wi-Fi కనెక్షన్‌ను వినియ‌గించుకుంటున్నారు. మీరు ఇంటి వ‌ద్ద‌, ఆఫీసులో వైఫై క‌నెక్టివిటీ క‌లిగిఉంటే ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లకు బ‌దులు 84 రోజుల పాటు పొడిగించిన వ్యాలిడిటీని పొందేందుకు మీరు Airtel నుంచి రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు మీ […] - [508 కిలోమీట‌ర్లు.. ఆరు వరుసలు.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే](https://vandebhaarath.com/hyderabad-bengaluru-highway/): Hyderabad Bengaluru Highway | తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ – కర్ణాటక రాష్ట్రాలను క‌లుపుతూ కొత్త హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు మ‌ధ్య కొత్త‌ జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాలకు త‌గిన‌ట్లుగా కొత్త‌గా మ‌రొక‌ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ – బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ ర‌హ‌దారి ఉంది. దీని తోడుగ మ‌రొక కొత్త నేషన‌ల్ హైవేను నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047 లో భాగంగా ఈ హైవేను నిర్మించ‌నున్నారు. ఈ ర‌హ‌దారితో నాగ్‌పుర్‌ – హైదరాబాద్‌ – బెంగళూరు నగరాల మధ్య ప్ర‌జ‌లు, స‌రుకు ర‌వాణా మెరుగుప‌ర‌చాల‌ని మోదీ ప్ర‌భుత్వం రంఎడు సంవ‌త్స‌రాల క్రిత‌మే నిర్ణయించింది. కొత్త హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా అవుతుదంఇ. నాగ్‌పుర్‌ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి […] - [ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?](https://vandebhaarath.com/itr-filing-2024-due-date/): ITR Filing 2024 Due Date : ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైలింగ్ గడువును పొడిగించవచ్చని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని పొడిగించాలనే డిమాండ్ వెనుక ఉన్న ఒక కారణం ఏమిటంటే, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన‌ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు త‌లెత్తాయి. అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయలేకపోయారు. FY2023-24కి ITR ఫైలింగ్ గడువు ఎంత? అయితే ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపుపై ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు . గడువు కంటే ముందే తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని కోరుతూ పన్ను చెల్లింపుదారులకు ఇమెయిల్‌లు, మెసేజ్ ల ద్వారా ప్ర‌భుత్వం నిరంతరం కోరుతోంది. ప్రస్తుతానికి, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీ […] - [Metro Phase - 2 | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణలో కొత్త రూట్లు ఇవే..](https://vandebhaarath.com/hyderabad-metro-phase-2/): Metro Phase – 2 | హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులతో నిత్యం సతమతమవుతున్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ కోసం కొత్త మార్గాల ఖరారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II విస్తరణ కొత్త మార్గాలు ఈ వ్యూహాత్మక విస్తరణ హైదరాబాద్‌లోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైల్ సేవలను అందించడంతోపాటు నగరం నాలుగు మూలల నుంచి విమానాశ్రయాన్ని కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టున్నారు. గత ప్రతిపాదనలు రద్దు.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ మార్గాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగర జనాభాలో ఎక్కువ మంది ప్రజల అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రత్యామ్నాయ మార్గాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేయనుంది. కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ 15 శాతం, రాష్ట్ర ప్రభుత్వం […] - [Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..](https://vandebhaarath.com/bank-holidays-in-august-2024/): Bank Holidays In August 2024 | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2024 కు సంబంధించి బ్యాంకులకు సెలవుల‌ జాబితాను విడుదల చేసింది, ప‌లు పండుగ‌లు, ప్రత్యేక దినాల సందర్భంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవును ప్ర‌క‌టించింది. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు ఉంటాయి. ఆగస్టు 2024లో బ్యాంకులు మూసి ఉండే తేదీలను ఈ క‌థ‌నంలో చూడండి.. తద్వారా మీరు ముందుగానే ప్లాన్ చేయడం ద్వారా మీ పనులను పూర్తి చేయవచ్చు. ఆగస్టు 2024లో బ్యాంక్ సెలవులు 4 ఆగస్టు 2024 కర్కిడక వావు బలి కేరళ 7 ఆగస్టు 2024 హర్యాలీ తీజ్ హర్యానా 8 ఆగష్టు 2024 టెండాంగ్ లో రమ్ ఫాత్ సిక్కిం 13 ఆగస్టు 2024 దేశభక్తుల దినోత్సవం మణిపూర్ 15 ఆగస్టు 2024 స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవుదినం 16 ఆగస్టు 2024 […] - [Paris Olympics 2024 : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో సత్తా చాటిన మను భాకర్.. ఫైనల్స్‌కు అర్హత](https://vandebhaarath.com/paris-olympics-2024-manu-bhaker-qualifies-for-10m-air-pistol-finals/): Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో శనివారం జరిగిన ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్ మను భాకర్ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. 45 అథ్లెట్ల ఫీల్డ్‌లో, మను 580-27x స్కోర్‌లైన్‌తో మూడో స్థానంలో నిలిచింది. కాగా మ‌రో భార‌తీయ క్రీడాకారిణి సాంగ్వాన్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయింది. మను బ్లాక్‌ల నుంచి వేగంగా పరుగెత్తింది. ఆమె 10-షాట్‌ల మొదటి సిరీస్‌లో 97/100 స్కోరు సాధించింది. మొత్తం ఏడు 10లు ఇన్నర్ 10లు కావడంతో ఆమె ప్రారంభ సిరీస్ నుంచి స్థిరంగా ఉంది. 22 ఏళ్ల భారత క్రీడాకారిణి రెండో సిరీస్‌లోనూ 97 పరుగులు చేసింది. ఆరు-సిరీస్ ఈవెంట్‌లో హాఫ్‌వే మార్క్‌లో, మను 292/300 సాధించి. ఫైనల్స్‌కు అవసరమైన టాప్-ఎయిట్ ఫినిషింగ్‌కు సెట్ చేసింది. హాఫ్‌వే దశలో 286/300తో కొట్టిన రిథమ్ సాంగ్వాన్ అంతగా రాణించలేదు. ఆమె ఈవెంట్‌ను 573-14xతో ముగించింది. […] - [Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్](https://vandebhaarath.com/bengaluru-ernakulam-vande-bharat/): Bengaluru | ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగుళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Bengaluru-Ernakulam Vande Bharat) ఎట్టకేలకు జూలై 31న ప్రారంభం కానుంది. ప‌లు నివేదికల ప్రకారం, ఈ కొత్త రైలు వారానికి మూడు సార్లు నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని చాలా వ‌ర‌కు తగ్గిస్తుంది. కేరళలో ఇది మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్. టైమింగ్స్ ఇవీ.. ఎనిమిది కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి, రాత్రి 10 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది, ఎర్నాకులం నుంచి – బుధ, శుక్ర, ఆదివారాల్లో మూడు వారాల్లో సేవ‌లు అందజేస్తుంది. మరోవైపు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది, గురు, శని, సోమవారాల్లో నడుస్తుంది. రైలు మార్గంలో త్రిస్సూర్, పాలక్కాడ్, పోడన్నూర్, తిరుపూర్, ఈరోడ్, సేలం […] - [Ration Card | తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ఇదే..](https://vandebhaarath.com/ration-card-application-status/): Ration Card Application | తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న‌ రేషన్ కార్డులు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ త్వ‌ర‌లో షురూకానుంది. రేష‌న్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇక‌పై వేర్వేరుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు ఉండదని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను రేష‌న్ కార్డు ప్రామాణికం కాద‌ని కూడా చెప్పారు. ఇక నుంచి తెల్ల రేషన్ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకుల సరఫరా కోసం మాత్రమేనని, ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రం ప్రైవేట్ హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని ఆయన అసెంబ్లీలో వెల్ల‌డించారు. మ‌రోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కొత్త రేష‌న్ కార్డు కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో ఇక్క‌డ చూద్దాం.. కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి మొద‌ట […] - [Video | విస్తారమైన వర్షాలతో ఆనందంతో వరదనీటిలో స్టెప్పులు వేసిన రైతన్న..](https://vandebhaarath.com/india-weather-gujarath-viral-video/): India weather | భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఉపశమనంతోపాటు విపత్తు రెండింటినీ తీసుకువచ్చాయి. తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి, పలుచోట్ల వ్యవసాయ భూములు నీట మునిగాయి. అయితే గుజరాత్ లోని కుత్బుల్లాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు వరంగా మారాయి. ఏళ్ల తరబడి కరువు కాటకాలతో విలవిలలాడిన ఈ ప్రాంతం ఎట్టకేలకు భారీ వర్షాలతో తడిసిన భూమిని చూస్తోంది. ఈ ఆకస్మిక పరిణామం స్థానిక రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలో ఓరైతు త‌న కొడుకుతో క‌లిసి డాన్స్ చేసిన దృశ్యాలు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించి, తెల్లటి ధోతీలో రైతు, అతని కుమారుడు నల్ల టీ షర్టు, ప్యాంటుతో వరద నీటిలో స్టెప్పులు వేస్తూ కనిపించారు. సాంప్రదాయ గుజరాతీ పాటకు వీరింద్ద‌రూ ఉత్సాహంగా డాన్స్‌.. చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు ఆన్‌లైన్‌లో క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. […] - [Amrit Bharat Station Scheme | అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న బేగంపేట్ రైల్వే స్టేషన్ ను చూడండి..](https://vandebhaarath.com/amrit-bharat-station-scheme-begumpet-station-redevelopment/): Begumpet | అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం (Amrit Bharat Station Scheme ) కింద  తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులు  శరవేగంగా సాగుతున్నాయి.. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత, స్టేషన్‌లో ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఊహించిన మార్పు రూపుదిద్దుకుంటోంది. ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాత, స్టేషన్ ముందు ద్వారం ఆకర్షణీయంగా కనిపించనుంది , అలాగే ప్రయాణీకులకు అధునాతన  సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి ”అని మంత్రిత్వ శాఖ X లో సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఇది కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. స్టేషన్ కోడ్ BMT కలిగిన బేగంపేట రైల్వే స్టేషన్ లో   రెండు ప్లాట్‌ఫారమ్‌లు, రెండు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది . ఇది పూర్తిగా విద్యుద్దీకరించబడింది. బేగంపేట్ […] - [Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..](https://vandebhaarath.com/apple-slashes-iphone-prices-in-india/): iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త.  టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై  కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై  ధరలను తగ్గించింది. ఈ నిర్ణయంపై  భారతీయ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గనున్నాయి. అలాగే ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారవుతున్న ఐఫోన్ల ధరలు సుమారు రూ.300, ఐఫోన్ ఎస్ఈ ధర రూ.2300 వరకు తగ్గనుంది. Apple slashes iPhone […] - [Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..](https://vandebhaarath.com/rain-report-telangana-rains-for-4-days/): Rain Report | వరుస వానలు రాష్ట్రాన్ని వీడడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా ముసురు కమ్ముకుంటుండడంతో ప్రజలు ఇండ్లను విడిచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి  వానలకు సంబంధించి అప్రమత్తం చేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా  వర్షాలు కురుస్తాయని  వెల్లడించింది. Rain Report In Telangana : భారీ వర్షాలు ముఖ్యంగా  నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, మెదక్‌, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌, హనుమకొండ, వరంగల్‌, జనగామ, […] - [Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు..](https://vandebhaarath.com/scr-trains-cancelled-from-kachiguda-station/): హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ డివిజన్‌ లో ట్రాక్‌ మెయింటెనెన్స్‌ పనుల కోసం ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోనూ రైల్వే మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో నెలరోజులుపాటు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ నెలరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రద్దయిన రైళ్ల జాబితా.. Trains Cancelled From Kachiguda ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గుంతకల్-బీదర్ (07671) మధ్య నడుస్తున్న రైలును రద్దు చేశారు.  ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబరు 1వ తేదీ వరకు బోధన్ నుంచి కాచిగూడ మధ్య నడుస్తున్న (07275) రైలును కూడా రద్దు చేశారు. ఆగస్టు 2-సెప్టెంబర్ 1 కాచిగూడ-గుంతకల్ (07670) ఆగస్టు 1-31 కాచిగూడ-రాయచూర్ (17693) […] - [Jio Freedom offer | బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. Jio AirFiber పై డిస్కౌంట్..](https://vandebhaarath.com/jio-freedom-offer-for-jio-airfiber/): Jio Freedom offer | జియో తన జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించిన జియో ఫ్రీడమ్ ఆఫర్ Jio AirFiber కనెక్షన్‌ని పొందాలనుకునే కొత్త వినియోగదారులకు ప్రయోజనం ల‌భిస్తుంది. కొత్తగా ప్రారంభించిన ఆఫర్ ప్రకారం జియో కొత్త వినియోగదారుల నుంచి ఇన్‌స్టాలేషన్ ఫీజులను వసూలు చేయదు. ఇది లిమిటెడ్ పిరియ‌డ్‌ ఆఫర్.. పరిమిత సమయం వరకు మాత్ర చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే ఉన్న అలాగే కొత్త బుకింగ్‌లన్నింటికీ వర్తిస్తుంది. జియో ఫ్రీడమ్ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం… జియో ఫ్రీడమ్ ఆఫర్ Jio Freedom offer కింద కొత్త AirFiber వినియోగదారులకు 30 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. జూలై 26 నుంచి ఆగస్టు 15 మధ్య చేరిన ఎయిర్‌ఫైబర్ వినియోగదారులందరికీ రూ. 1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. 3-నెలలు, 6 నెలలు, 12-నెలల ప్లాన్‌లను ఎంచుకునే ఎయిర్‌ఫైబర్ 5G, ప్లస్ కొత్త […] - [Regional Ring Road | హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం..](https://vandebhaarath.com/hyderabad-regional-ring-road/): Regional Ring Road | తెలంగాణ రూపురేఖలను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బడ్జెట్ లో రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కూడా భారీగా నిధులు కేటాయించారు. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఒక మార్గమని,  ప్రజా రవాణాలో  మెట్రో రైలు కీలకమైనదని మంత్రి  చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మెట్రో సౌకర్యాలు ఉన్నాయి. మెట్రో విస్తరణకు ప్రాధాన్యం మొదటి దశ మెట్రో అనుభవంతో మరింత చాకచక్యంగా రాష్ట్ర ప్రభుత్వం..  రెండో దశ ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించి తదనుగుణంగా మార్పులు చేసింది. సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చడమే కాకుండా, మెట్రో నగరంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి పథాన నడిపిస్తుంది. ఈ లక్ష్యాలతో ప్రభుత్వం రూ.24042 […] - [Railway News | పర్వతాల మధ్య రైలు కూతలు.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు కనెక్టివిటీ త్వరలో ప్రారంభం..](https://vandebhaarath.com/udhampur-srinagar-baramulla-rail/): Udhampur-Srinagar-Baramulla Rail | అత్యంత సుంద‌ర‌మైన క‌శ్మీర్ ప్రాంతంలో మొట్ట‌మొద‌టిసారి రైలు కూత‌లు వినిపించ‌నున్నాయి. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకోవడంతో కాశ్మీర్ లోయ ప్ర‌యాణికుల సుదీర్ఘ‌మైన చిర‌కాల స్వ‌ప్నం నెర‌వేరే క్ష‌ణాలు ఆస‌న్న‌మ‌వుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 3694 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు దాదాపు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇటీవ‌ల విలేకరుల సమావేశంలో కేంద్ర‌ మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ దాదాపు పూర్తవుతుందని, కత్రా – రియాసి మధ్య 17 కిలోమీటర్ల T-1 సొరంగం విభాగం మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలిపారు. చీనాబ్ వంతెన, సంగల్దాన్ వరకు రైల్వే లైన్‌ ఇప్పటికే పని చేయడంతో ఈ కీలకమైన విభాగంలో […] - [Railway News | వరంగల్ - సికింద్రాబాద్ మీదుగా రెండు రైళ్లు రద్దు..](https://vandebhaarath.com/railway-news-two-trains-cancelled/): Railway News | హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ డివిజన్‌ లో ట్రాక్‌ మెయింటెనెన్స్‌ పనుల కోసం ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  సికింద్రాబాద్‌-వరంగల్‌ మెము (07462), వరంగల్‌-హైదరాబాద్‌ మెము (07463) రైళ్లను రద్దు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో.దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.  రైలు ప్రయాణీకులను దీనిని గమనించాల్సిందిగా కోరారు. అసౌకర్యాన్ని నివారించడానికి తదనుగుణంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసారు. అత్యాధునిక కోచ్ లతో  సికింద్రాబాద్ – విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నం (12739) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (Secunderabad – Visakhapatnam Garib Rath Express ) రైలు ఇప్పుడు అత్యాధునిక కోచ్ లతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) లో తయారైన  లింకే హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బి) […] - [Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..](https://vandebhaarath.com/indian-railways-amrut-bharat-station-scheme/): Amrut Bharat Station Scheme | కేంద్ర‌ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపిక చేసింది. ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోనున్నాయి, కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు 2024-25 సంవత్సరానికి రూ.9,151 కోట్లు కేటాయించిన‌ట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) మొత్తం విలువ రూ. 73,743 కోట్లు అని వివ‌రించారు. భద్రతను పెంచేందుకు 743 RoBలు, RuBలను నిర్మించామని తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఏపీ లోని మొత్తం 73 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్టేష‌న్ల వివ‌రాలు తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం, గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు ఉన్నాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73 రైల్వే స్టేషన్లను కేంద్రం ఎంపిక చేయగా […] - [Visa Free Travel : భారతీయులు ఇప్పుడు వీసా లేకుండా 58 దేశాలను సంద‌ర్శించ‌వ‌చ్చు..](https://vandebhaarath.com/visa-free-travel-indian-passport-holders-free-entry/): Visa Free Travel : ఈ ఏడాది 2024లో భారతీయ పాస్‌పోర్ట్ 2 పాయింట్లు పెరిగి 82వ స్థానానికి చేరుకుంది. భారతీయ పాస్‌పోర్ట్‌పై 58 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీని పొందవచ్చు. వీటిలో అంగోలా, భూటాన్, మాల్దీవులు సహా అనేక దేశాలు ఉన్నాయి. 2023లో భారతదేశం 84వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఏ దేశం ఏ ర్యాంక్‌ను పొందిందో ఇప్పుడు తెలుసుకోండి.. ఒక దేశ బలం దాని పాస్‌పోర్ట్ తో నిర్ణయించవ‌చ్చు. సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో భారత్ కూడా తన స్థానాన్ని మెరుగుప‌రుచుకుది. UK ఆధారిత హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ఈ జాబితాలో భారతదేశం 82వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇస్తారు. 2022లో భారత్ 87వ స్థానంలో ఉంది. 2023లో భారత్‌కు […] - [Hyderabad Metro | రాష్ట్ర బ‌డ్జెట్ లో మెట్రో రైలు విస్తరణకు భారీగా నిధులు](https://vandebhaarath.com/hyderabad-metro-rail-news-updates/): Hyderabad Metro | హైద‌రాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు ఉంద‌ని భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. కాగా, 2024 – 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించిన‌ట్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. . ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ( Hyderabad Metro )కు 500 కోట్ల రూపాయల కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ బడ్జెట్ లో పాతబస్తీ మెట్రో రైలు విస్తరణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పాతబస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ […] - [Train Tickets Booking | రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ట్రెయిన్‌ టికెట్ల బుకింగ్‌లో కొత్త నిబంధనలు](https://vandebhaarath.com/train-tickets-booking-rules/): Train Tickets Booking | రైలు టికెట్లు కొనుగోళ్ల‌లో పాత నిబంధనలే మ‌ర‌లా అమల్లోకి వచ్చాయి. సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునేవారికి కొందరికే బెర్తులు అందుబాటులోకి వస్తాయి. మిగతా అందరికీ వెయిటింగ్ లిస్టులో చూపిస్తుంది. అయితే ప్ర‌యాణికుల‌కు ప్రయాణం చేసే రోజుకు బెర్తు దొరుకుతుందిలే అనే నమ్మకంతో వెయిటింగ్ లిస్టు టికెట్లు తీసుకుని రిజర్వేషన్ బోగీలోనే ప్రయాణం చేస్తుంటారు. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్ర‌యాణించేవారిని టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతోపాటు వారిని రైలు నుంచి కిందకు దింపే అధికారం ఉంటుంది. మ‌రోవైపు వెయిటింగ్ లిస్టు టికెట్ క‌లిగిన ప్ర‌యాణికులు ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొద్ద‌నే నిబంధన కూడా ఉంది. ఇన్ని రోజులు అంతగా ప‌ట్టించుకోని రైల్వే అధికారులు ఇక‌నుంచి ఈ నిబంధ‌న‌ల‌ను కఠినంగా అమలు చేయనున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి భార‌తీయ రైల్వే నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వెయిటింగ్ లిస్టు టికెట్లపై ప్రయాణించే ఎంతో […] - [Indiramma Housing Scheme | ఇండ్లు లేని పేద‌ల‌కు శుభ‌వార్త‌.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌ల సాయం..](https://vandebhaarath.com/telangana-budget-indiramma-housing-scheme/): Telangana Budget |  తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇండ్లు లేని నిరుపేద‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. నిరుపేదలకు గూడు సమకూర్చడమే త‌మ‌ ప్రభుత్వ కర్తవ్యమని బ‌డ్జెట్ స‌మావేశంలో ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల‌ పేరుతో పేదల‌ను ముంచింద‌ని విమ‌ర్శించారు. నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి.. ఇళ్లు కేటాయించలేద‌ని ఆరోపించారు. అయితే పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రారంభించామని చెప్పారు. పేద ప్రజలు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 50 వేల గృహాల నిర్మించాల‌ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల‌కు ప్ర‌భుత్వం […] - [TGSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు స‌ర్వీసులు](https://vandebhaarath.com/bus-services-to-hyderbad-it-corridor/): హైద‌రాబాద్ లోని శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌ (Hyderbad IT Corridor)కు టీజీ ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచింది. గ్రేట‌ర్ శివారు ప్రాంతాల నుంచి ప్ర‌తి రోజు లక్షలాది మంది రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన బ‌స్సు సౌక‌ర్యం లేకపోవ‌డంతో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీజీ ఆర్టీసీ ఫోక‌స్ పెట్టింది. గురువారం నుంచి ఘట్‌కేసర్ (Ghatkesar), రాజేంద్రనగర్ ( Rajendranagar) ప్రాంతాల నుంచి కొండాపూర్‌కు కొత్త‌గా సర్వీసులను ప్రారంభించనుంది. టీజీ ఆర్టీసీ కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల నుంచి కొండాపూర్‌(Kondapur) వెళ్లేందుకు గురువారం నుంచి కొత్తగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఘట్‌కేసర్‌ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్‌ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 మార్గంలో రాజేంద్రనగర్‌ నుంచి అరాంఘర్‌ మీదుగా కొండాపూర్‌కు రెండు సర్వీసులు నడిపిస్తున్నారు. ప్రయాణికుల […] - [EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!](https://vandebhaarath.com/good-news-for-emi-payers/): EMI Payers | రుణ EMIలను చెల్లించే వారికి  రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని సానుకూల వార్తలను  అందించింది. US ఫెడరల్ రిజర్వ్ మాదిరిగానే, RBI ప్రస్తుత వడ్డీ రేట్లను జూలై వరకు కొనసాగించాలని తాాజగా నిర్ణయించింది. ఆర్బిఐ తాజా నిర్ణయం ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు మారలేదు యూఎస్ ఫెడరల్ రిజర్వ్  వైఖరికి అద్దం పడుతూ జూలై వరకు RBI వడ్డీ రేట్లను వాటి ప్రస్తుత స్థాయిల్లోనే ఉంచుతుందని అనుకుంటున్నారు. నిరంతర ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని ఆర్ధికవేత్తలు సమర్ధిస్తున్నారు. బలమైన GDP వృద్ధి అక్టోబర్-డిసెంబర్ కాలానికి భారతదేశ జిడిపి అంచనాలను మించి 8.1% వృద్ధి రేటును నమోదు చేసింది. ఆర్బిఐ, ఆర్థికవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ఈ బలమైన వృద్ధి ఆర్ధికవ్యవస్ధకు సానుకూల సంకేతం.  అక్టోబర్-డిసెంబర్ మధ్య భారతదేశ జీడీపీ అంచనాలను మించి 8.4% వృద్ధి రేటును నమోదు […] - [BSNL's long-term plans | బిఎస్ఎన్ఎల్ లాంగ్ ట‌ర్మ్ రీచార్జిలతో నో టెన్ష‌న్‌.. 300+ రోజులపాటు కాల్స్, డేటా](https://vandebhaarath.com/bsnls-long-term-plans/): BSNL’s long-term plans | ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొద్దిరోజుల క్రితం తమ రీఛార్జ్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచడంతో, చాలా మంది మొబైల్ వినియోగదారులు మరింత బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ప్ర‌త్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. అయితే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలో కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త, బడ్జెట్-స్నేహపూర్వక ప్లాన్‌లను అందించడం ద్వారా వినియోగ‌దారుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆకర్షిస్తోంది. పోటీ ధరలకు ఆకర్షణీయమైన ఆఫర్‌లతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందించే ఏకైక సంస్థగా BSNL నిలుస్తోంది. BSNL నుంచి కొత్త దీర్ఘకాలిక ప్లాన్‌లు BSNL ఇటీవల అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన రీచార్జి ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, ఇవి 26 నుండి 395 రోజుల వరకు ఉండే దీర్ఘకాలిక చెల్లుబాటును అందిస్తాయి. BSNL SIM వినియోగదారుల కోసం తరచుగా రీఛార్జ్ చేయడం వల్ల కలిగే అసౌకర్యాన్ని తొల‌గించేందుకు కంపెనీ 3 ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి 300 రోజుల కంటే ఎక్కువ కాలం వాలిడిటీ ఉంటుంది. […] - [RRB JE రిక్రూట్‌మెంట్ 2024: 7951 ఖాళీలు ప్రకటించబడ్డాయి](https://vandebhaarath.com/rrb-je-recruitment-2024-7951-vacancies-announced/): డిప్లొమా లేదా డిగ్రీ చేసివారికి సువ‌ర్ణావ‌కాశం RRB JE Recruitment 2024 | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2024 తాజాగా భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ – మెటలర్జికల్ అసిస్టెంట్. ఇతర పర్యవేక్షక పాత్రలతో సహా వివిధ స్థానాల్లో మొత్తం 7,951 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ భారతీయ రైల్వేలలో స్థిరమైన, రివార్డింగ్ కెరీర్‌ను కోరుకునే అభ్యర్థులకు మెరుగైన అవకాశాలను అందిస్తుంది. RRB JE Recruitment 2024: 7951 Vacancies Announced స్థానాలు మరియు ఖాళీలు మొత్తం ఖాళీలు: 7951 ఉద్యోగ పాత్రలు: జూనియర్ ఇంజనీర్ (JE) డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ వివిధ ఇతర పర్యవేక్షక స్థానాలు అర్హత ప్రమాణం విద్యార్హతలు: జూనియర్ ఇంజనీర్ కోసం : సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వంటి […] - [New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!](https://vandebhaarath.com/application-for-new-ration-cards/): New Ration Cards | హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇక నుంచి విడివిడిగా మంజూరు చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. కౌన్సిల్‌లో అడిగిన ఒక‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఇప్పటికీ క్యాబినెట్ సబ్‌కమిటీ పరిశీలనలో ఉన్నాయని వెల్ల‌డించారు. “మేము కొత్త‌ రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను రెండు వారాల్లో ఖరారు చేస్తాం. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త రేషన్ కార్డులకు అర్హత ప్రమాణాలను క్యాబినెట్ సబ్‌కమిటీ […] - [Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..](https://vandebhaarath.com/ashwini-vaishnaw-on-union-budget-2024/): Union Budget 2024 | కేంద్ర‌ బడ్జెట్‌లో ఎక్కువ మొత్తాన్ని భారతీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేయడానికి కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్ల‌డించారు. విలేకరుల సమావేశంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ.. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ప్ర‌యాణికుల‌కు భద్ర‌త‌, సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి ప్రాధాన్య‌మిచ్చిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైల్వే బడ్జెట్ 2024 గురించి వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపును వెల్ల‌డిచారు. వందే మెట్రో, వందే భారత్ స్లీపర్ వెర్ష‌న్ గురించి కూడా వివ‌రాల‌ను పంచుకున్నారు. రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ₹ 9,151 కోట్లు కేటాయించారు. అలాగే తెలంగాణకు రూ.5333 కోట్లు జమ్మూ, కాశ్మీర్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను పెంచడానికి ₹ 3,694 కోట్లు, ఉత్తరాఖండ్‌లో ₹ 5,131 కోట్లు, […] - [Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై 'తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?](https://vandebhaarath.com/ration-cards-not-necessary/): Ration Cards  | సంక్షేమ పథకాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ముందు త‌ప్ప‌నిస‌రిగా రేష‌న్ కార్డు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌తో రేష‌న్ కార్డు లేని నిరుపేద‌లు ఏ ప‌థ‌కాన్ని కూడా పొంద‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్ర‌భుత్వం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుల (white ration card)ను కలిగి ఉండాలనే నిబంధనను తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. గతంలో, కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు, ఇళ్ల స్థలాలను పొందేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తెల్ల రేషన్ కార్డులను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల తర్వాతే కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కేంద్రాలలో ( రేష‌న్ […] - [TGSPDCL | కరెంట్ బిల్లుల చెల్లింపులపై వినియోగదారులకు కీలక మార్గదర్శకాలు..](https://vandebhaarath.com/tgspdcl-current-bills-payment/): Power Bills | తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆఫ్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే బిల్లులు చెల్లించాలనేది తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చెల్లింపు TSSPDCL మొబైల్ యాప్ లేదా వారి అధికారిక వెబ్‌సైట్ తో చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు గతంలో Gpay,  Paytm, ఫోన్ పే .. వంటి థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి విద్యుత్ బిల్లును చెల్లించేవారు. కానీ. తాజాగా ఆర్‌బీఐ ప్రకటనతో ఈ వెసులుబాటు వినియోగదారులకు అందుబాటులో లేకుండాపోయింది. TSSPDCL కూడా అటువంటి థర్డ్-పార్టీ యాప్‌ల నుండి బిల్లులను స్వీకరించడాన్ని నిలిపివేసింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇలా చెల్లించండి.. ఆఫ్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే బిల్లులు చెల్లించాలనేది తప్పనిసరి అయింది. ఈ చెల్లింపు TSSPDCL మొబైల్ యాప్ లేదా […] - [Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు](https://vandebhaarath.com/railway-budget-2024/): Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమ‌లు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించ‌నుంద‌ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చ‌ర్య‌ల‌కు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్‌ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి ఉన్నాయి. “ఈ కేటాయింపులో పెద్ద భాగం – రూ. 1,08,795 కోట్లు – పాత ట్రాక్‌లను కొత్త వాటితో భర్తీ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి భద్రతా సంబంధిత కార్యకలాపాలకు కేటాయించ‌నున్న‌ట్లు చెప్పారు. రైల్వే బడ్జెట్ కవాచ్‌కు ప్రాధాన్యం కవాచ్‌కు ఇచ్చిన ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ, రైల్వే మంత్రి.. కవాచ్ 4.0 కి […] - [Mudra loans | ముద్రా రుణాలపరిమితి పెంపు, షూరిటీ లేకుండానే.. రూ.20లక్షలు..](https://vandebhaarath.com/mudra-loans-creadit-limit-hike/): Mudra loans | న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ రంగాన్ని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల్లో ఎన్‌డిఎ ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) కోసం ఇంతకు ముందు రుణాలు పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. కేంద్రం నిర్ణ‌యంపై సర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన ప‌థ‌కాన్ని ఏప్రిల్ 8, 2015న మోదీ ప్ర‌భుత్వం ప్రారంభించింది. కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల (Mudra loans ) వరకు సులువుగా రుణాలు అందించేదుకు ఈ పథకాన్ని అమ‌లు చేసింది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో 43 కోట్ల రుణాలను రూ.22.5 లక్షల కోట్లకు పొడిగించింది. ఉత్పాదక రంగంలోని MSMEల […] - [Bengaluru Business Corridor | బెంగ‌ళూరులో బిజినెస్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు.. వివరాలు ఇవే..](https://vandebhaarath.com/bengaluru-business-corridor/): Bengaluru Business Corridor | కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్ (BBC)గా రీబ్రాండ్ చేసిన ప్రతిపాదిత పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) వెంట రియల్ ఎస్టేట్ వాణిజ్యపరమైన అభివృద్ధిని ప్రారంభించనుంది. 21,000 కోట్ల భారీ భూసేకరణ వ్యయానికి సబ్సిడీ ఇవ్వడం ఈ చర్య లక్ష్యం. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.27,000 కోట్లు. పెరిఫెర‌ల్ రింగ్ రోడ్డు నగర శివారు చూట్టూ ఒక వ‌ల‌యంగా నిర్మంచ‌నున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, శివారు ప్రాంతాల‌కు కనెక్టివిటీని మెరుగుపరిచేండం దీని లక్ష్యం. ఈ కారిడార్ 10 ప్రధాన జంక్షన్లు, 100 కి పైగా చిన్న కూడళ్ల మీదుగా సాగుతుంది. హేసరఘట్ట రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్, వైట్‌ఫీల్డ్ రోడ్, చన్నసంద్ర రోడ్, హోసూర్ రోడ్ వంటి కీలక ప్రదేశాలలో వ్యూహాత్మకంగా 16 ఫ్లైఓవర్‌లను నిర్మించ‌నున్నారు. బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) పదేపదే ప్రాజెక్ట్ కోసం బిడ్డర్లను ఆకర్షించడంలో విఫలమైంది. అంతేకాకుంఆడ ప్రైవేట్ కంపెనీలు […] - [Budget 2024 - Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు](https://vandebhaarath.com/budget-2024-on-andhrapradesh/): Budget 2024 – Andhrapradesh | బడ్జెట్​ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​ పూర్తిచేయ‌డానికి కూడా సాయమందిస్తామ‌ని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామ‌ని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామ‌ని చెప్పారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాల‌ని కేంద్రం నిర్ణయించిందని, ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది. ఈ సాయం […] - [Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు](https://vandebhaarath.com/budget-2024-education-and-employment/): Budget 2024 | ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి  అనేక కీలకమైన అంశాలనుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.  మంగళవారం 2024-25 బడ్జెట్‌లో యువత విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 ట్రిలియన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేటాయించిన రూ.1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. కాగా తన ఏడవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, బడ్జెట్ ఉపాధి, నైపుణ్యం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME),  మధ్యతరగతి పరిశ్రమల ప్రగతిపై  దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు బడ్జెట్‌లోని తొమ్మిది ప్రాధాన్యతలను ఆమె పేర్కొన్నారు. సీతారామన్ ఉపాధి, నైపుణ్యం కోసం మొత్తం 2 ట్రిలియన్ రూపాయలతో ఐదు పథకాలను కూడా ప్రకటించారు. దేశంలో ఉద్యోగాలు, నైపుణ్యం ప్రధాన అంశాలని, వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల మంది యువతకు నైపుణ్యం లభిస్తుందని సీతారామన్ […] - [Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా న‌గ‌రం.. కేబినెట్ ఆమోదం](https://vandebhaarath.com/greater-bengaluru-authority-partition-of-bengaluru-into-five-districts/): Bengaluru | బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించి గ్రేటర్ బెంగళూరు అథారిటీ (Greater Bengaluru Authority)గా రూపొందించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త సంస్థ 5-10 కార్పొరేషన్లను కలుపుకొని 1400 చ.కి.మీ కంటే ఎక్కువ విస్తీర్ణం క‌లిగి ఉండ‌నుంది. GBAకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. గార్డెన్ సిటీగా పిలువబడే బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జిబిఎ) ఏర్పాటు చేయాల‌నే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను బుధ‌వారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఏర్పాటుతో సుమారు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో న‌గ‌ర ప్లాన్‌, ఆర్థికప‌ర‌మైన‌ నిర్వహణ బాధ్య‌త‌ల‌ను అధికారాలకు అప్ప‌గించ‌నున్నారు. GBA 950 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1 నుండి 10 కార్పొరేషన్లను కలిగి ఉంటుంది. అయితే బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కింద ఉన్న […] - [Cosmetology Institute | ఫ్యాష‌న్ ప్రియుల‌కు పండగే.. హైదరాబాద్‌లో కాస్మోటాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం..](https://vandebhaarath.com/indian-institute-of-cosmetology/): Indian Institute of Cosmetology | హైదరాబాద్: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి)కి అనుబంధంగా ఉన్న వెల్‌నెస్ అండ్ బ్యూటీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్మోటాలజీ, ఈస్తటిక్స్ అండ్ న్యూట్రిషన్ (I2CAN) హైదరాబాద్‌లో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. డెర్మా ఆరా కాస్మెటిక్, లేజర్ క్లినిక్‌తో I2CAN వ్యూహాత్మక భాగస్వామ్యంతో హైదరాబాద్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు సోమవారం ఒక ప్రకటలో తెలిపింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్మోటాలజీ (Indian Institute of Cosmetology ), ఈస్తటిక్స్ అండ్ న్యూట్రిషన్ అకడమిక్, సర్టిఫికేషన్ సేవలను అందించడంపై దృష్టి సారిస్తుందని, దక్షిణ భారతదేశంలోని విద్యార్థులకు ఈ రంగంలో ఉన్నత-నాణ్యత గల విద్యను మరింత చేరువ చేసేందుకు నిబ‌ద్ధ‌త‌తో కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఇన్ స్టిట్యూట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ కాస్మోటాలజీ (PGDCC), అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కాస్మోటాలజీ అండ్ ట్రైకాలజీ (ADCT), మైక్రోబ్లేడింగ్‌లో సర్టిఫికేషన్, మైక్రోపిగ్మెంటేషన్, BB గ్లో, ఈస్తటిక్ గైనకాలజీలో […] - [New pensions | ఇక వారి కూడా పింఛన్.. ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ](https://vandebhaarath.com/new-pensions-announcement/): New pensions | తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామంలో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నజరానా అందించగా, ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛను (Artistes Pension )కు సంబంధించి సోమ‌వారం జీవో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్ల‌డించారు. స‌మాజంలో కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ముఖ్య‌మంత్రి రేంవ‌త్ రెడ్డి సారథ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మ‌య్య‌, దాస‌రి కొండ‌ప్ప‌ తదితరులకు ప్ర‌తీ నెల25 వేల రూపాయల […] - [BSNL 4G Service  | కొత్తగా వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ](https://vandebhaarath.com/bsnl-4g-service/): BSNL 4G Service | ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ ఎన్ ఎల్ వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న సిగ్న‌ల్ స‌మ‌స్య‌ల‌ను నివారించేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లు ప్రైవేట్ టెల్కోలు ఇటీవ‌ల తమ టారీఫ్‌ల‌ను పెంచ‌డంతో చాలా మంది ఇపుడు బిఎస్ ఎన్ ఎల్ వైపు చూస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే ఆ సంస్థ‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించ‌డానికి సిద్ధ‌మైంది. దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్య‌లో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఇన్‌స్టాల్‌ చేసినట్లు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12లక్షల టవర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 12వేల వరకు సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఇందులో పంజాబ్‌లో 6వేలు, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, […] - [RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం](https://vandebhaarath.com/centre-lifts-ban-on-govt-officials-joining-rss/): న్యూఢిల్లీ:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార సారథి సునీల్ అంబేకర్ స్పందిస్తూ.. ‘గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణంలోనూ, సమాజ సేవలోనూ ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం నిమగ్నమై ఉంది. దేశ భద్రతలో సంఘ్ సహకారం కారణంగా, ఐక్యత-సమగ్రత, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజంతో మమేకమై సేవలందించడం చేశాయని తెలిపారు. “తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, అప్పటి ప్రభుత్వం సంఘ్ (RSS) వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాలలో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను నిరాధారంగా నిషేధించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. కాగా “నవంబర్ 7, 1966న, పార్లమెంటు వద్ద గోహత్యకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. […] - [US Presidential Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా క‌మ‌లా హారిస్..](https://vandebhaarath.com/us-presidential-elections/): US Presidential Elections | వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (kamala harris) 2024 ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ప్రెసిడెంట్ జో బిడెన్ వారసురాలిగా కొన‌సాగుతుంద‌ని టాప్ డెమొక్రాట్లు చెప్పారు. US మాజీ సెనేటర్, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ అయిన 59 ఏళ్ల హారిస్ నవంబర్ 5 జ‌ర‌గ‌బోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా ఎన్నికైన‌ మొదటి మహిళగా అవ‌త‌రించ‌నున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్, ఆసియా వ్యక్తిగా ఆమె నిలుస్తారు. భార‌తీయ మూలాలున్న‌ కమ‌లా హారిస్ ను రాబోయే ఎన్నికలకు డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బిడెన్ (Joe Biden) ఆదివారం ఆమోదించారు. 2020లో పార్టీ నామినీగా నా మొదటి నిర్ణయం కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం. ఈ రోజు నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం.. డెమోక్రాట్‌గా కమలాకు నామినీగా ఉండాలనుకుంటున్నాను అని బిడెన్ ఒక పోస్ట్‌లో తెలిపారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ (Donald […] - [Kanwar Yatra | కన్వర్ యాత్ర నిబంధనలపై సుప్రీమ్ కోర్టు మధ్యంతర స్టే.. యూపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..](https://vandebhaarath.com/kanwar-yatra-eateries-row/): Kanwar Yatra eateries row : కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల షాపుల‌ యజమానుల పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం (జూలై 22) మధ్యంతర స్టే విధించింది. షాపు యజమానులు తమ షాపుల ముందు తమ పేరు లేదా గుర్తింపును చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ‘వెజ్ లేదా నాన్ వెజ్’ ఆహారాన్ని మాత్రమే ప్రదర్శించాలని దుకాణ యజమానులను కోర్టు ఆదేశించింది. Kanwar Yatra : న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానాలు కోరింది. ఆహార విక్రయదారులు యజమానులు, ఉద్యోగుల పేర్లను ప్ర‌ద‌ర్శించాల‌ని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను జూలై 26వ తేదీకి సుప్రీంకోర్టు ఖరారు చేసింది. “పై ఆదేశాలను అమలు చేయడాన్ని నిషేధిస్తూ […] - [Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం](https://vandebhaarath.com/kazipet-rur/): Kazipet RUR : దక్షిణ భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని కాజీపేట‌లో 340 మీటర్ల పొడవు గల రైలు-అండర్-రైల్ (RUR) నిర్మాణ ప‌నుల‌ను చేపడుతోంది. ఈ సొరంగం రెండు రైళ్లను ఒకేసారి వాటి మార్గంలో సాఫీగా వెళ్లిపోయేలా చేస్తుంది. ఒక రైలు ఉపరితలంపై.. మ‌రో రైలు దాని కింద నుంచి ప్రయాణిస్తుంది. ఇలాంటి త‌ర‌హా నిర్మాణం దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో మొట్ట‌మొదటిది. ఈ రైల్ అండ‌ర్ రైల్ నిర్మాణం.. విజయవాడ-బల్హర్షా సెక్షన్ ద్వారా న్యూదిల్లీ వైపు వెళ్లే రైళ్ల రాక‌పోక‌ల‌ను క్రమబద్ధీకరించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. కాజీపేటలోని రైల్ అండర్ రైల్ (RUR) ఈ ప్రాంతంలో రైల్వేలో విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉంది. రైల్వే ప‌రంగా ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త్ ల‌ను క‌లిపే కీల‌క మార్గంలో కాజీపేట సెక్ష‌న్ ప్ర‌ధాన‌మైన‌ది. న్యూదిల్లీ, చెన్నై, బెంగళూరు. చండీగఢ్, రాయపూర్, జబల్పూర్, లక్నో, గోరఖ్ పూర్, త్రివేండ్రం, బిలాసపూర్, బోధ్పూర్, జైపూర్. […] - [Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం](https://vandebhaarath.com/rail-news-south-central-railway/): Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం క‌లిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం త‌గ్గిపోయిన కార‌ణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాల‌న్న కార‌ణంతో పలు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ సౌక‌ర్యాన్ని నిలిపివేయాల‌ని నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌, ఏపీలో కొన్ని రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసేశారు కూడా. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు గతంలో ఇచ్చిన హాల్టింగ్ గడువు ముగియడంతో రాకపోకలు ఆగిపోతాయని అంద‌రూ భావించారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 69 రైళ్లకు ఆయా స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈనెల 29వ తేదీతో మొత్తం 69 రైళ్లకు గతంలో జారీ చేసిన గడువు ముగుస్తోంది. ప్రయాణికుల డిమాండ్ తో ప‌లు రైల్వేస్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు అనుమతిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్ల‌డించింది. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే కొన్ని ఎక్స్ ప్రెస్‌ రైళ్లు కొత్తగా […] - [Reliance Jio Prepaid Plans | రిలయన్స్ జియో నుంచి ఓటీటీలు అందించే రూ. 329, రూ. 949 రూ. 1049 ప్లాన్లు.. ](https://vandebhaarath.com/reliance-jio-prepaid-plans/): Reliance Jio Prepaid Plans | రిల‌య‌న్స్ జియో కొత్త‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు కస్టమర్‌లకు OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవల ప‌లు టారిఫ్ పెంచిన తర్వాత, టెల్కో దాని OTT బండిల్ ప్రీపెయిడ్ ఆఫర్‌లను తొలగించింది. అయితే, ఇప్పుడు వాటిని సైలెంట్ గా వెనక్కి తీసుకువస్తోంది. కొత్తగా జోడించిన ప్లాన్‌లు రూ. 329, రూ. 949 మరియు రూ. 1049 ప్రీపెయిడ్ ప్లాన్‌లు. ఇలా, కొన్ని రోజుల క్రితం వరకు, డిస్నీ+ హాట్‌స్టార్ బండిల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏదీ లేదు. కానీ ఇప్పుడు, ఒకటి ఉంది. రిలయన్స్ జియో రూ. 329 ప్రీపెయిడ్ ప్లాన్ జియో నుంచి రూ. 329 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు రోజువారీగా 1.5GB డేటాను అందిస్తుంది. JioSaavn ప్రో అదనపు ప్రయోజనం ఉంది. ఈ […] - [Bsnl Recharge | బిఎస్ఎన్ఎల్ నుంచి అతి త‌క్కువ ధ‌ర‌లో రెండు నెల‌వారీ రీఛార్జ్ ప్లాన్‌లు.. వివరాలు ఇవే..](https://vandebhaarath.com/bes-monthly-bsnl-recharge-plans/): Bsnl Recharge | ఇటీవల, భారతదేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ రీఛార్జ్ ధరలను పెంచాయి అప్పటి నుంచి, ఇప్పటికే ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వి (వోడాఫోన్ ఐడియా) వినియోగదారులు చౌకైన, మరింత త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే రీఛార్జ్ ప్లాన్‌లను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగ‌దారుల కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ- BSNL బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్‌ తో ముందుకొచ్చింది.BSNL వివిధ రకాలైన రీఛార్జ్ ప్లాన్‌లను వివిధ వాలిడిటీలతో అందిస్తుంది, వరుసగా 28 రోజుల నుంచి 395 రోజుల మధ్య ఉంటుంది. ప్రస్తుతం, BSNL తన పోర్ట్‌ఫోలియోను పునరుద్ధరించింది, వినియోగదారులకు అనేక ప్లాన్‌లలో ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఇక్కడ, 28-రోజులు, 30-రోజుల వాలిడిటీతో రెండు ఉత్త‌మ‌ ప్లాన్‌లను చూడండి.. BSNL 107 ప్యాక్ ప్రయోజనాలు BSNL ప్రీపెయిడ్ ప్యాక్ 107 వినియోగదారులకు MTNL నెట్‌వర్క్‌కి కాల్‌లతో సహా 200 నిమిషాల వ‌ర‌కు లోక‌ల్, STD, రోమింగ్ కాల్‌లను అందిస్తుంది. […] - [Chandipura Virus | చండీపూరా వైర‌స్ క‌ల‌క‌లం.. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి 16 మంది మృతి](https://vandebhaarath.com/chandipura-virus-outbreak-in-gujarat/): Chandipura Virus : గుజ‌రాత్ రాష్ట్రంలో మొత్తం 50కి పైగా చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, అనుమానిత వైరస్ కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. హిమ్మత్‌పూర్‌లో మొత్తం 14 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, అందులో ఏడుగురు రోగులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. “చండీపురా వైరస్ కు సంబంధించి మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు” అని రుషికేష్‌ పటేల్ తెలిపారు. ఈ వైరస్ కు సంబంధించి ప్రతి గ్రామం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. అలాగే కలెక్టర్లు, చీఫ్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ (CDHO), మెడికల్ కాలేజీల ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి సమావేశాలు నిర్వహించారు. “గుజరాత్‌లో, చండీపురా వైరస్ లక్షణాలు పిల్లలలో కనుగొన్నారు. ఇది కొంత ఆందోళ‌న‌ను కలిగించింది. […] - [IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..](https://vandebhaarath.com/irctc-divya-dakshin-yatra/): IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు అలాగే ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనే భక్తుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ‘దివ్య దక్షిణ యాత్ర’ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తిరువణ్ణామలై ( అరుణాచలం) – రామేశ్వరం – తిరువనంతపురం – కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL కోచ్ లతో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంది. తొమ్మిది రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250 గా నిర్ణయించింది. . దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, తిరువనంతపురం (త్రివేండ్రం) వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను కవర్ చేస్తారు. తదుపరి పర్యటన ఆగస్టు 04న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3AC: […] - [Metro Tickets | ఇకపై నేరుగా రాపిడో నుంచే మెట్రో టికెట్లు బుక్ చేసుకోచ్చు..](https://vandebhaarath.com/metro-tickets-for-rapido/): Metro Tickets | హైదరాబాద్ ప్రయాణికులకు ఎండ్-టు-ఎండ్ ర‌వాణా సౌక‌ర్యాన్ని అందించడానికి, రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన రాపిడో (Rapido) యాప్ ద్వారా మెట్రో టిక్కెట్ బుకింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. మెట్రో స్టేషన్లలో క్యూలైన్ల వద్ద రద్దీ కూడా తగ్గిపోతుంది. రాపిడో ద్వారా ప్రయాణికులు కనీసం 15 శాతం టిక్కెట్‌లను కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ భావిస్తోంది. ప్రయాణికులు ఇప్పుడు యాప్ ద్వారా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. వారు కోరుకున్న గమ్యస్థానానికి మెట్రో టిక్కెట్‌ల (Metro Tickets)ను సజావుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. చేయవచ్చు. మెట్రో సెక్టార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్ (PPP), హైదరాబాద్ మెట్రో రైలులో రోజుకు సగటున 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. Rapido కూడా రోజూ రెండు కోట్ల రైడ్‌లను కలిగి ఉంది. “హైదరాబాద్ […] - [SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు](https://vandebhaarath.com/scr-special-trains-from-secunderabad/): SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ మీదుగా ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను మ‌రికొన్ని రోజులు పొడిగించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సోమవారం, బుధ‌వారాల్లో న‌డిచే పట్నా- సికింద్రాబాద్‌ ( రైలు నెంబ‌ర్‌ 03253 ) ఆగ‌స్టు 05 నుంచి 30 వరకు,అలాగే ప్ర‌తి బుధ‌వారం న‌డిచే హైద‌రాబాద్ – ప‌ట్నా(రైలు నెంబ‌ర్‌ 07255 ) ఆగ‌స్టు 07 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు న‌డిపించ‌నున్నారు. ప్ర‌తి శుక్ర‌వారం న‌డుస్తున్న రైలు నెంబ‌ర్ 07256 సికింద్రాబాద్ -ప‌ట్నా ఎక్స్ ప్రెస్ రైలు ఆగ‌స్టు 08 నుంచి సెప్టెంబ‌ర్ 27వ‌ర‌కు పొడిగించ‌నున్నారు. దానాపూర్ నుంచి సికింద్రాబాద్ ( 03225 రైలు నెంబ‌రు ) వ‌ర‌కు న‌డిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఆగ‌స్టు 1 నుంచి సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు న‌డిపించ‌నున్నారు. ఈ రైలు ప్ర‌తీ గురువారం న‌డుస్తోంది. […] - [MMTS services | ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..](https://vandebhaarath.com/mmts-services-on-certain-routes-cancelled/): MMTS services : హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్  అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో పలు MMTS సర్వీసులను రద్దు చేసింది. రద్ద అయిన MMTS రైళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల జాబితా.. ట్రెన్ నెంబర్. 47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్) ట్రెన్ నెంబర్.47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్) ట్రెన్ నెంబర్.47243 (సికింద్రాబాద్ – మేడ్చల్) ట్రెన్ నెంబర్.47241 (మేడ్చల్) ట్రెన్ నెంబర్.47250 (సికింద్రాబాద్ – ఫలక్ నుమా) ట్రెన్ నెంబర్. 47201 (ఫలక్ నుమా – హైదరాబాద్) ట్రెన్ నెంబర్. 47119 (హైదరాబాద్ – లింగంపల్లి) ట్రెన్ నెంబర్.47217 (లింగంపల్లి – ఫలక్ నుమా) ట్రెన్ నెంబర్. 47218 ( ఫలక్‌నుమా – రామచంద్రపురం) Organic Formin, Green Mobility, Solar […] - [Railway Projects in Telangana | చురుగ్గా మనోహరాబాద్-కొత్తపల్లి, కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ల ప‌నులు](https://vandebhaarath.com/railway-projects-in-telangana/): Railway Projects in Telangana | కేంద్ర ప్రభుత్వం దేశ్యాప్తంగా కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తోంది. దీంతో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్త బడ్జెట్ కాలపరిధిలో ఆయా ప‌నులు పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో మెదక్-అక్కన్నపేట, మహబూబ్ న‌గ‌ర్ డబ్లింగ్ పనులను పూర్తి చేసింది. అలాగే ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తో క‌ద‌లిక తీసుకొచ్చింది. ఈనెల 23న ప్రవేశ పెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి బడ్జెట్లో ఆ నిధులను కేటాయించే అవకాశముంది. దీంతో ఈ సంవత్సరంలో తుది దశకు చేర‌నున్న‌ట్లు భావిస్తున్నారు. కాజీపేట- విజయవాడ, కాజీపేట బ‌ల్లార్షా మూడో లైన్ Kazipet Vijayawada Railway line : కాజీపేట- విజయవాడ మూడో లైన్ ప్రాజెక్టు 2012-13లో మంజూరైంది. కానీ, పనులు మాత్రం న‌త్త‌న‌డ‌క‌న సాగుతూ వ‌స్తున్నాయి. కానీ, గత […] - [Hyderabad | గోపన్‌పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..](https://vandebhaarath.com/hyderabad-gopanpally-flyover/): Gopanpally flyover |సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటలకు గోపన్‌పల్లి తండా ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.28.50 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో రెండు ఎగ్జిట్ ర్యాంప్‌లు ఉన్నాయి. ఒకటి గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల వైపు 430 మీటర్లు, మరొకటి గౌలిదొడ్డి నుంచి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల మేర నిర్మించారు. ఇది వన్‌వే ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. రేడియల్‌ రోడ్డులో భాగంగా హెచ్‌సీయూ బస్టాండ్‌ నుంచి వట్టినాగులపల్లి మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రాకపోకలు సాగించేలా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. జూన్‌లో ఈ నిర్మాణాన్ని ట్రాఫిక్ కోసం తెరవాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల కారణంగా జాప్యం జ‌రిగింది. Gopanpally flyover  హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ IT కారిడార్‌లలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. ఐటీ ఉద్యోగులతో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే రహదారి వినియోగదారులకు ఈ నిర్మాణం చాలా ఉపశమనం […] - [Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?](https://vandebhaarath.com/2024-kanwar-yatra-rules/): Kanwar Yatra Rules 2024 | ఎంతో భక్తిశ్రద్ధలతో శివభక్తులు నిర్వహించే  ‘కన్వర్ యాత్ర’కు అంతా సిద్ధమైంది. జూలై 22 నుంచి ఆగస్టు 2వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ  క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..  శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘కన్వర్ యాత్ర’ మార్గాల్లో ఉన్న అన్ని తినుబండారాల షాపుల‌కు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ అన్ని టీ స్టాళ్లు, ధాబాలు, తోపుడు బండ్లకు కూడా వర్తించ‌నుంది. అయితే కన్వర్ యాత్రికుల పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్ర‌క‌టించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో లక్షలాది మంది శివ భక్తులు తమ స్థానిక దేవాలయాలలో సమర్పించడానికి ప‌విత్ర‌ గంగాజలాన్ని సేకరించేందుకు కుండలను మోసుకుంటూ కాలినడకన నడుస్తారు. ఈ స‌మయంలో వారు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కు దూరంగా ఉంటారు. అలాగే ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని […] - [తెలంగాణ‌ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు ఉచిత రవాణా](https://vandebhaarath.com/tg-educaion-news-new-education-system-in-telangana/): New Education System | హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సరికొత్త విధానంతో ముందుకు సాగాల‌ని విద్యా శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం తోపాటు ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో జ‌రిగిన‌ సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు. అంగన్ వాడీలకు సింగిల్ టీచర్ చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో మూడో తరగతి […] - [TG Rain Alert | వాయుగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌](https://vandebhaarath.com/imd-report-tg-rain-alert/): TG Rain Alert | వాయువ్య‌ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ తీరానికి స‌మీపంలో ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్ల‌డించింది. వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌కారం.. శనివారం తెల్లవారుజామున వాయువ్యదిశగా ప్ర‌యాణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా క‌దులుతూ 24గంటల్లో బలహీనపడుతుందని తెలిపింది. ఈ క్రమంలో రానున్న‌ రెండురోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంటూ వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. IMD TG Rain Alert : కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, […] - [భారతదేశం శాంతి స్థాపన కోసం రోడ్‌మ్యాప్‌ని కలిగి ఉంది : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్](https://vandebhaarath.com/rss-chief-mohan-bhagwat/): జార్ఖండ్: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత, భారతదేశం శాంతి స్థాప‌న‌కు ప‌టిష్ట‌మైన‌ రోడ్‌మ్యాప్‌ని కలిగి ఉందని, దీనిని ప్రపంచం కూడా న‌మ్ముతోంద‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) స్ప‌ష్టం చేశారు. ‘సనాతన ధర్మం’ మానవజాతి సంక్షేమాన్ని విశ్వసిస్తుందని ఆయన పేర్కొన్నారు. వికాస్‌ భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. “సనాతన సంస్కృతి, ధర్మం రాజభవనాల నుంచి వచ్చింది కాదు. ఆశ్రమాలు, అడవుల నుండి వచ్చింది, మారుతున్న కాలంతో, మన బట్టలు మారవచ్చు, కానీ మన స్వభావం ఎప్పటికీ మారదు” అని RSS అధినేత అన్నారు. మారుతున్న కాలంలో మన పని, సేవలను కొనసాగించాలంటే కొత్త కొత్త పద్ధతులను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, స్వభావాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకునేరు అభివృద్ధి చెందుతార‌ని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ అవిశ్రాంతంగా కృషి చేయాలని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. […] - [BSNL కు పోటెత్తుతున్న కొత్త కస్టమర్లు..](https://vandebhaarath.com/new-customers-for-bsnl/): BSNL | రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్‌లను పెంచిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కు కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, జూలై 4వ‌ తేదీలలో, ప్రైవేట్ టెలికాం కంపెనీలు-రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా- తమ టారిఫ్‌లను 11-25 శాతం పెంచాయి. దీంతో సోషల్ మీడియాలో ‘BSNL కి ఘర్ వాన‌పీ, అలాగే ‘BoycottJio’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో హోరెత్తాయి. 2,50,000 కొత్త కస్టమర్లు.. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ టారిఫ్ పెంపుల ఫ‌లితంగా వినియోగ‌దారులు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఉపయోగించి సుమారు 2,50,000 మంది BSNLకి మారారు. BSNL కూడా దాదాపు 2.5 మిలియన్ కొత్త కనెక్షన్‌లను పొందింది, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్‌ టారిఫ్‌లు ఇప్పటికీ తక్కువ ధ‌ర‌ల్లో అందుబాటులో ఉన్నాయి. రూ. 600 స్పైక్‌తో వార్షిక డేటా ప్లాన్‌లతో గరిష్ట ధర పెరుగుదల […] - [Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..](https://vandebhaarath.com/dibrugarh-express-accident-updates/): Dibrugarh Express accident  | ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 రైళ్లు ప్రభావితమయ్యాయి. లక్నో గోండా గోరఖ్‌పూర్ మార్గంలోని అనేక రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. 40 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం మరియు 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయని, మరిన్ని వైద్య బృందాలు అంబులెన్స్‌లను అక్కడికి తరలిస్తున్నట్లు చెప్పారు. రైల్వే సీనియర్ అధికారులు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా రైలుప్ర‌మాదంలో మృతుల కుటుంబాలకు ₹ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే […] - [Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం](https://vandebhaarath.com/rythu-runa-mafi-money-credited/): Rythu Runa Mafi | తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను ప్ర‌భుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ ప్ర‌త్యేక‌ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రైతులతో ఫోన్లో మాట్లాడారు ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాత‌ బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామని సీఎం వెల్ల‌డించారు. రుణమాఫీ (Runa Mafi) నిధులు రైతుల ఖాతాల్లోకి బ‌దులుగా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం ప‌టిష్ట‌మైన‌ చర్యలు చేపట్టినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో సోనియాగాంధీ […] - [Train Accident యూపీలో పట్టాలు తప్పి బోల్తాపడ్డ రైలు కోచ్‌లు.. ప‌లువురు మృతి](https://vandebhaarath.com/dibrugarh-chandigarh-express-train-accident-in-up/): Dibrugarh-Chandigarh Express | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని మోతిగంజ్- జిలాహి రైల్వే స్టేషన్‌ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15904) ప‌ట్టాలు త‌ప్పి (Train Accident ) అనేక కోచ్‌లు ప‌డిపోయాయి. రైలు దిబ్రూగఢ్‌కు వెళ్తుండగా జిలాహి రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో నాలుగు ఏసీలతో సహా రైలులోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్‌ను ఘటనాస్థలికి పంపారు. పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానిక పరిపాలనకు సహాయం చేయడానికి ఆర్మీ సిబ్బందిని పంపించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మరోవైపు రైల్వే మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద స్థలానికి వెంటనే చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. గాయపడిన వారికి సకాలంలో […] - [charlapalli railway terminal | పూర్తి కావొచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. జంటనగరాల్లో నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్](https://vandebhaarath.com/charlapalli-railway-terminal/): హైదరాబాద్ శివారులోని  చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్‌ (charlapalli railway terminal) లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 90 శాతం ప్రాజెక్టు పూర్తయిందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ స్టేషన్ హైదరాబాద్ జంట నగరాల్లో నాలుగవ అతిపెద్ద టెర్మినల్ స్టేషన్‌గా నిలవనుంది. అంతేకాకుండా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి  15  రైళ్లను నడిపించనున్నామని మంత్రిత్వ శాఖ  X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. మొత్తం 9 ప్లాట్ ఫాంలు charlapalli railway terminal  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న  ఈ చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ (స్టేషన్ కోడ్ – CHZ) లో  తొమ్మిది ప్లాట్‌ఫారమ్‌లు, 19 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జంట నగరాల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే టర్మినల్స్ ఉండగా అవి నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమం ఆయా స్టేషన్లపై భారం […] - [Crop Loan | మూడు విడతలుగా రైతు రుణమాఫీ.. నేడే రైతుల ఖాతాల్లో నగదు..](https://vandebhaarath.com/cm-revanth-reddy-on-rythu-runa-mafi-and-crop-loan/): Crop Loan | హైదరాబాద్‌ ‌: కొన్ని నెల‌లుగా ఎదురుచూస్తున్ రుణ‌మాఫీ ప‌థ‌కం (Rythu Runa Mafi) ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్కింది. ఈ పథకంలో భాగంగా ఈరోజు గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు న‌గ‌దు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చిన విష‌యం తెలిసిందే.. ‌దానిని అమలు చేసే దిశగా నేడు తొలి అడుగు వేయనుంది. ఈనెల 18న రూ.లక్షలోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆ మొత్తం జమ కానుంది. రేష‌న్ కార్డు లేని రైతుల‌కు.. అయితే రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా..70 లక్షల మంది రైతులకు రుణాలు (crop loan waiver) ఉన్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్‌ ‌కార్డులు లేవు. ఈ విషయమై […] - [Elevated Corridor Project | హైద‌రాబాద్ లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై క‌ద‌లిక‌..](https://vandebhaarath.com/elevated-corridor-project/): Elevated Corridor Project | హైద‌రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు ఉన్న‌ మార్గాల్లో చేప‌ట్ట‌నున్న‌ ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణంపై క‌ద‌లిక వ‌చ్చింది. ఈ కారిడార్లకు సంబంధించి ఆదాయ, వ్యయ అంచనాలు, అలాగే వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరుకు పాలనపరమైన అనుమతులిచ్చింది. ఆర్మీ అధికారులతో కలిసి భూసేకరణ పనులను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు ఓ కన్సల్టెన్సీని హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేయ‌నుంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నియమాకం చేసే కన్సల్టెన్సీ నివేదిక కీలకమ‌వుతుంది. అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ హైదరాబాద్‌ – కరీంనగర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు వెస్ట్‌ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాళ్‌, హకీంపేట్‌, తుంకుంట మీదుగా ఆరు వ‌రుస‌ల‌తో […] - [Double Decker Flyover | దక్షిణ భారతదేశంలోని మొట్ట‌మొద‌టి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం](https://vandebhaarath.com/double-decker-flyover-in-bengalugu/): బెంగళూరు వాసులకు శుభవార్త.. సిలికాన్ సిటీలో మొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (Double Decker Flyover ) వాహనాల కోసం ఈరోజు జూలై 17న ‘ట్రయల్ రన్’ ప్రారంభమైంది. ఫ్లైఓవర్‌కు ఒకవైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ గత నెలలో పూర్తయింది. రాగిగడ్డ మెట్రో స్టేషన్ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డ్ వరకు 3.36 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరు మెట్రోలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రారంభించారు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఈ వినూత్న మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, నగర ప్రయాణీకులకు జీవనాధారమైన సెంట్రల్ సిల్క్ బోర్డు మార్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది. డబుల్ డెక్కర్ డిజైన్‌లో ఒక ప్రత్యేకమైన వెహికల్ ఫ్లైఓవర్ నేలకు 8 మీటర్ల ఎత్తులో ఉంది, మెట్రో ఎల్లో లైన్ […] - [Special Train | సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..](https://vandebhaarath.com/special-train-from-secunderabd/): Special Train : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్‌ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్‌-భావ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌-భావనగర్‌ (07061) మధ్య జూలై 19, 26వ తేదీ నుంచి ఆగస్టు 2, 9వ తేదీల్లోఈ ప్ర‌త్యేక‌ రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. అలాగే భావ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (07062) రైలు జూలై 21, 28, ఆగస్టు 4, 11వ‌ తేదీల్లో ఉదయం 10.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు గమ్యస్థానం చేరుతుందని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వెల్ల‌డించింది. హాల్టింగ్ స్టేషన్లు.. ఈ రైళ్లు రెండు మార్గాల్లో మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, ముఖ్దేడ్‌, నాందేడ్‌, పూర్ణ, బస్మత్‌, హింగోలి, వాషిమ్‌, అకోల, భుస్వాల్‌, నందుర్బర్‌, సూరత్‌, వడోదర, అహ్మదాబాద్‌, విరాంగమ్‌, సురేంద్రనగర్‌, ధోలా, సోంగద్‌ తదితర స్టేషన్లలో నిలుస్తాయ‌ని పేర్కొంది. మ‌రోవైపు […] - [Anganwadi Workers | అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం](https://vandebhaarath.com/good-news-to-anganwadi-workers/): Good News To Anganwadi Workers | రాష్ట్రంలోని అంగ‌న్ వాడీ టీచ‌ర్ల‌కు, స‌హాయ‌కుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైద‌రాబాద్ లోని రహమత్‌ ‌నగర్‌లో జరిగిన అమ్మమాట – అంగన్‌ ‌వాడీ బాట కార్యక్రమంలో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క వెల్ల‌డించారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన‌ జీవో జారీ చేస్తామని చెప్పారు. అంగన్‌ ‌వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. జీవో 10 రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌ ‌వాడీ టీచర్లు, హెల్పర్లు, గత కొన్ని రోజులుగా ఆందోళన చేప‌డుతున్నారు. త‌మ‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ ‌ప్రకటించాలని డిమాండ్‌ ‌చేస్తూ వ‌స్తున్నారు. ఈమేర‌కు జూలై 15న సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌ ‌వాడీలు […] - [Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..](https://vandebhaarath.com/automatic-pani-puri-vending-machine/): Pani-Puri | భారతదేశంలో పానీ పూరీపై ఉన్న ప్రేమ అంద‌రికీ తెలిసిందే.. సాయంత్రం అయిందంటే చాలు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి బండి వ‌ద్దకు చేరుతారు.. ఈస్ట్రీట్ ఫుడ్ కరకరలాడే పూరీ, అద్భుత‌మైన రుచి ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఫిదా చేస్తుంది. అయితే ఇప్పుడు, బెంగుళూరులో ఆటోమేటిక్ పానీ పూరీ వెండింగ్ మెషీన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ Pani-Puri వెండింగ్ మెషీన్ ఫొటో బెంగళూరులోని హోసూర్-సర్జాపూర్ రోడ్ లేఅవుట్‌లో తీశారు. దీనిని ప్రముఖంగా హెచ్‌ఎస్‌ఆర్ అని పిలుస్తారు. ఇది మొదట @benedictgershom అనే ‘X’ ఎకౌంట్ నుంచి షేర్ అయింది. చాలా మంది నెటిజ‌న్లు ఈ స్టాల్ ఉన్న ప్రదేశం గురించి ఆరా తీశారు. దానికి వినియోగదారుడు సెక్టార్ 6లోని హెచ్‌ఎస్‌ఆర్ హై స్ట్రీట్‌లో ఉందని బదులిచ్చారు. వినియోగదారు షేర్ చేసిన ఫొటోను ప‌రిశీలిస్తే.. ఈ యంత్రం ‘WTF – వాట్ ది ఫ్లేవర్’ […] - [IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు ](https://vandebhaarath.com/irctc-news-special-trains-for-kanwar-mela/): IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్‌లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జ‌రిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల‌ సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల కోసం ఉత్తర రైల్వే రైలు నెం 04465/66 (ఢిల్లీ-షామ్లీ-ఢిల్లీ), 04403/04 (ఢిల్లీ-సహారన్‌పూర్-ఢిల్లీ) రైళ్ల‌ను హరిద్వార్ వరకు పొడిగించింది. అలాగే మేళా కోసం ఐదు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. కన్వర్ మేళా కోసం హరిద్వార్‌కు ప్రత్యేక రైళ్లు రైలు నెం. 04322 (మొరాదాబాద్-లక్సర్-మొరాదాబాద్) రైలు నెం. 04324 (హరిద్వార్-ఢిల్లీ-హరిద్వార్) రైలునెం. 04330 (రిషికేశ్-ఢిల్లీ-రిషికేశ్) రైలు నెం. 04372 (రిషికేశ్-లక్నో చార్‌బాగ్-రిషికేశ్) రైలు నెం. 04370 (రిషికేశ్-బరేలీ-రిషికేశ్) మేళా సందర్భంగా, ఉత్తర రైల్వే 14 రైళ్లకు ప్రత్యేక హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తోంద‌ని, ఎక్కువ మంది ప్ర‌యాణించేందుకు వీలుగా 24 రైళ్లకు అద‌న‌పు కోచ్ ల‌ను పెంచుతున్నామ‌ని Northern Railway చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ దీపక్ కుమార్ ప్రకటించారు.   - [BSNL Bharat Fibre | జియో, ఎయిర్‌టెల్‌, BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఏది బెస్ట్‌..?](https://vandebhaarath.com/bsnl-bharat-fibre-best-broadband-plans-under-rs-500/): BSNL Bharat Fibre | దేశంలో ఇంట‌ర్నెట్ వినియోగం పెరిగిపోయింది. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలే కాకుండా మారుమూల గ్రామాల‌కు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ సేవ‌లు విస్త‌రించాయి. భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీలో ఎయిర్‌టెల్, జియో ముందున్నాయి. అయితే ఇటీవ‌లి కాలంలో ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కు చెందిన‌ భారత్ ఫైబర్ ఈ ప్రైవేట్ కంపెనీల‌కు గట్టి పోటీ ఇస్తోంది. వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌లోనే అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది. మీరు కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం వెతుకుతున్నారా? రూ. 500లోపు ఏ కంపెనీ సరసమైన ఇంటర్నెట్ సేవను అందిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మేము మీ డబ్బును ఆదా చేసే ప్లాన్లపై గురించి తెలుసుకునేందుకు Jio Fibre, Airtel Xstream Fibre, BSNL భారత్ ఫైబర్ ప్లాన్ల‌ను పోల్చిచూద్దాం.. BSNL భారత్ ఫైబర్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్ ధర రూ.399 ప్లాన్ ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది ఇది 1400GB వరకు 30Mbps వేగం, […] - [Metro Rail News | బెంగళూరు మెట్రో రికార్డు.. ఒక్క‌రోజే 8 లక్షల మంది జ‌ర్నీ](https://vandebhaarath.com/bengaluru-metro-metro-rail-news/): Metro Rail News | బెంగళూరులోని నమ్మ మెట్రో (Namma Metro) స‌రికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో రైళ్ల‌లో ప్ర‌యాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తున్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. దీంతో నమ్మ మెట్రో రూ. 25 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న‌ది. ఇది మెట్రో రైలు వ్య‌వ‌స్థ‌లో గణనీయమైన పెరుగుదలగా చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా చెల్లాఘట్ట నుంచి వైట్‌ఫీల్డ్ వరకు అత్యంత ర‌ద్దీగా ఉన్న మార్గంగా మారింది. ఐటి కంపెనీలకు సేవలందించే మార్గం కావ‌డంతో ప్రయాణికుల సంఖ్య క్ర‌మంగా రెట్టింపు అవుతోంది. గతంలో, మెట్రో ప్రతిరోజూ 6.5 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేది. అయితే, కార్యాలయాలకు వెళ్లేవారు తిరిగి రావడంతో, ఈ సంఖ్య రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 8.11 లక్షలకు పెరిగింది. ప్ర‌యాణ‌కుల‌కు స‌రిప‌డా రైళ్ల సంఖ్య తొమ్మిది నుంచి పదిహేనుకు పెంచారు. ఫలితంగా ప్రతి మూడున్నర నిమిషాలకు ఒక రైలు ప్లాట్ […] - [Drug Therapy | డ్రగ్స్ థెరపీతో మధుమేహానికి చెక్.. ఆసక్తిరేపుతున్న కొత్త పరిశోధన](https://vandebhaarath.com/drug-therapy-for-diabetes/): Drug Therapy For Diabetes | ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ప్రధానమైనది.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవడానికి  ప్రతిరోజు ఇన్సులిన్‌ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడుతుంటారు. అయితే వీరి కష్టాలను దూరం చేసేందుకు క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను పునరుత్తేజితం చేసే వినూత్నమైన డ్రగ్‌ థెరపీని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకల్లో చేసిన తాజా ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే కణాలను ఈ డ్రగ్‌థెరపీతో 700 శాతం మేర యాక్టివేట్ చేశామని పరిశోధకులు వెల్లడించారు. సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, డ్రగ్ థెరపీ ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాలను కేవలం మూడు నెలల్లో 700% పెంచుతుందని, వారి వ్యాధిని సమర్థవంతంగా తిప్పికొడుతుందని వెల్లడించింది. రక్తంలోని చక్కెర స్థాయిలను బ్యాలెన్స్  చేయడానికి క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, వీటి […] - [Hyderabad-Karnool highway | హైదరాబాద్ ‌- కర్నూల్‌ ‌గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే పై బిగ్ అప్‌డేట్‌](https://vandebhaarath.com/hyderabad-karnool-highway/): Hyderabad-Karnool highway | హైదరాబాద్‌ ‌నుంచి కర్నూల్‌ ‌వరకు నిర్మించ‌నున్న‌ గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే కు సంబంధంచి ఐదు వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించార‌ని తెలిపారు. దీరిపై కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడిన‌ట్లు తెలిపారు. ఈ రోడ్డు (Hyderabad-Karnool highway ) నిర్మాణంతో రెండు తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు రవాణా మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌ ‌నగర్‌ ‌పర్యట‌నకు మంత్రి కోమటిరెడ్డి వ‌చ్చారు. ఈసంద‌ర్భంగా 44వ జాతీయ రహదారి వద్ద స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ‌స్వాగతం పలికారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… సీఎం రేవంత్‌ ‌రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి […] - [Rythu Runa-Mafi Guidelines | రైతులకు శుభ‌వార్త‌.. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రేషన్‌ ‌కార్డు ఆధారంగా..](https://vandebhaarath.com/rythu-runa-mafi-guidelines-issued-by-telangana-government/): Rythu Runa-Mafi Guidelines | హైదరాబాద్: కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ (Loan Waiver) చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తింపు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తించ‌నున్నారు. రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.. 12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09 డిసెంబర్ 2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలను మాఫీ చేయ‌నున్నారు. 2023 డిసెంబర్ 09 నాటికి బకాయి […] - [Mumbai-Ahmedabad Bullet Train | వ‌డివ‌డిగా బుల్లెట్ ట్రైన్ ప‌నులు.. 508 కి.మీ ప‌రిధిలో 12 స్టేష‌న్లు..](https://vandebhaarath.com/mumbai-ahmedabad-bullet-train/): Mumbai-Ahmedabad Bullet Train | ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ ప‌నులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల విస్తీర్ణంలో 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్‌లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉంటాయి. గుజరాత్ ప‌రిధిలోసబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, బరూచ్, సూరత్, బిలిమోరా వాపి స్టేష‌న్ల‌ను నిర్మిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో బోయిసర్, విరార్, థానే, ముంబై లో స్టేష‌న్లు ఉన్నాయి. ఇటీవలి నివేదిక‌లు గుజరాత్‌లో బుల్లెట్ రైలు స్టేషన్ల నిర్మాణంలో వేగ‌వంత‌మైన‌ పురోగతి క‌నిపిస్తోంది. మొత్తం ఎనిమిది స్టేషన్లకు పునాది నిర్మాణ‌ పనులు పూర్తయ్యాయి, సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఐదు స్టేషన్లు-వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్- వాటి రైలు స్థాయి స్లాబ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాయి. వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లలో కాంకోర్స్ స్థాయి మరియు రైలు స్థాయి స్లాబ్‌లు పూర్తయ్యాయి. ఇతర స్టేషన్లను ప‌రిశీలిస్తే.. భరూచ్ : 425 మీటర్లలో […] - [Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15 నుండి ఈ మార్గాలలో నడుస్తుంది.. వివరాలు ఇవీ..](https://vandebhaarath.com/vande-bharat-sleeper-train-routes-details/): Vande Bharat Sleeper : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వందే భారత్ రైలు అభిమానులకు శుభవార్త.. వందే భారత్ రైళ్లు విజయవంతమైన తర్వాత, భార‌తీయ రైల్వే త్వరలో ప్ర‌యాణికుల‌కు వందే భారత్ స్లీపర్ వెర్ష‌న్ ను కానుకగా ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అనేక రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి వందే భారత్ కొత్త స్లీపర్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో నడపవచ్చో చూడండి.. వందే భారత్ ఏ మార్గాల్లో నడుస్తుంది? నివేదికల‌ ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్ల (Vande Bharat Sleeper) ను నడపాలని ప్రతిపాదించారు. కాచిగూడ-విశాఖపట్నం, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె వంటి రద్దీ అయిన‌ రూట్లలో కొత్త వందే భారత్ స్లీపర్ […] - [Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్](https://vandebhaarath.com/imd-heavy-rain-alert-heavy-rains-in-telangana/): Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ సహా పలు జిల్లాల్లో ఆది, సోమ‌వారాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో చాలా భాగం – సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, ఎల్‌బి నగర్, బాలానగర్, ప్ర‌గతి నగర్, నిజాంపేట్, కొండాపూర్, మాదాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి, హైటెక్ కారిడార్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, గోల్కొండ, మణికొండ, టోలిచౌకి, జూబ్లీ హిల్స్‌, షేక్‌పేట్, నానల్ నగర్, బండ్లగూడ, రాజేంద్రనగర్, పాతబస్తీ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, కోటి, అబిడ్స్, బేగంపేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, చందానగర్, మూసాపేట్, కుసాహిగూడ, చీకలగూడ, జీడిమెట్ల, మర్రెడ్‌పల్లి, ఈసీఐఎల్‌లో భారీ వర్షం పడింది. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వ‌ర్షం కురిసింది. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో అత్యధికంగా 77.5 మి.మీ, ఖైరతాబాద్‌లో 76.5, ముషీరాబాద్‌లో 73 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా […] - [KSRTC | ఉచిత ప్రయాణాలతో రూ. 295 కోట్ల నష్టం.. బ‌స్ చార్జీల పెంచనున్న క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం..!](https://vandebhaarath.com/ksrtc-proposes-bus-fare-hike/): కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు ఛార్జీల పెంపును 20 శాతం వరకు ప్రతిపాదించాలని భావిస్తోంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం (Shakti scheme) కారణంగా గత మూడు నెలల్లో KSRTC రూ.295 కోట్ల మేర భారీ న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం కార‌ణంగా NWKRTC నష్టాలను చవిచూస్తోందని NWKRTC చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ పేర్కొన్నారు. తమ సమావేశంలో బస్సు చార్జీలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు  కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్‌పర్సన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ సైతం ధ్రువీకరించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య డిపార్ట్‌మెంట్‌ను నిలబెట్టుకోవడానికి టికెట్ ధరలను పెంచాల్సిన ఆవశ్యకతను వారు వివ‌రిస్తున్నారు. గ‌త శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో బస్సు చార్జీలను పెంచాలని, […] - [PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..](https://vandebhaarath.com/pm-modi-crosses-100-million-followers-on-x/): PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కీల‌క‌మైన మైలు రాయి డిజిటల్ ప్రపంచంలో ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన‌ ప్రజాదరణను చాటుతుంది. ఈ మైలురాయితో, ప్రధాని మోదీ ఇతర ప్రపంచ నాయకుల నుంచి తనను తాను వేరు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉండగా, దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌లకు వరుసగా 11.2 మిలియన్లు, 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. X లో PM మోదీ అభిమానుల సంఖ్య ఈ గణాంకాలను అధిగమించడమే కాకుండా సోషల్ మీడియాలో ఆయ‌న‌ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. భారత్ లో పీఎం మోదీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అసమానమైనది. ప్రతిపక్ష నేత […] - [Aasara Pensions | తెలంగాణ‌లో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత](https://vandebhaarath.com/aasara-pensions/): Aasara Pensions |  ఆసరా పెన్షన్ స్కీమ్‌లో అక్ర‌మాల‌ను అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గత బిఆర్‌ఎస్ ప్ర‌భుత్వ‌ హయాంలో పెన్ష‌న్ల ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది అనర్హులను గుర్తించింది. ఇటీవలి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సర్వేలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా పేద వృద్ధులు, దివ్యాంగుల‌ కోసం అందిస్తున్న ఆసరా పెన్షన్‌లను పొందుతున్నార‌ని వెల్లడించింది. నివేదిక‌ల ప్రకారం మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వారి నెలవారీ పెన్షన్‌లతో పాటు ఆసరా పెన్ష‌న్లు (Aasara Pensions)  కూడా పొందుతున్నారు. వీరిలో 3,824 మంది మరణించగా, మిగిలిన 1,826 మంది రెండు ర‌కాల పెన్షన్లు తీసుకుంటున్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో ప్రభుత్వం జూన్ నుంచి వీరికి ఆసరా పింఛన్లను నిలిపివేసింది. ఒక్క ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే 427 మంది అక్రమంగా డబుల్ పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. ఈ […] - [BSNL 4G Network | మీరు 4G సేవలను ఆస్వాదించడానికి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్‌ని మార్చుకోండి..](https://vandebhaarath.com/bsnl-4g-how-to-change-network-mode/): BSNL 4G Network | ప్రభుత్వ రంగ టెలికాం ఆప‌రేట‌ర్‌ బిఎస్ఎన్ఎల్  తన 4G నెట్‌వర్క్ సేవ‌ల‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్ర‌స్తుతం 4G సేవలు దేశంలోని ఎంపిక చేసిన సర్కిళ్ల‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. మీరు BSNL సబ్‌స్క్రైబర్ అయితే, 4G స్మార్ట్‌ఫోన్ మీ వ‌ద్ద ఉంటే మీరు 4జి స‌ర్వీస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో BSNL 4G Network సేవలను ఉపయోగించవచ్చు. BSNL 4Gని ఉపయోగించడానికి, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లలో చిన్న మార్పు చేయాల్సి ఉంటుంది.. ఈ కథనంలో, BSNL 4G సేవలను ఆస్వాదించడానికి మీ స్మార్ట్‌ఫోన్ ఏ సెట్టింగ్‌లు చేయాలో మీరు తెలుసుకోవ‌చ్చు. మీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ మోడ్‌ను ఎలా మార్చాలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ (Settings) యాప్ ను ఓపెన్ చేయండి.. అందులో నెట్‌వర్క్ అండ్‌ ఇంటర్నెట్ (Network and internet […] - [TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. త్వ‌ర‌లో తెలంగాణ రోడ్ల‌పైకి 1,500 కొత్త బ‌స్సులు](https://vandebhaarath.com/tgsrtc-new-busses-in-telangana/): TGSRTC | కిక్కిరిసిపోయిన బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ రోడ్లపైకి మరో 1500 బస్సులు రానున్నాయి. ఈ విషయాన్ని స్యయంగా  రవాణా, బిసి సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామ‌ని,  త్వ‌ర‌లో మ‌రో 1500 కొత్త బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని ప్రకటించారు. ఈమేరకు  శ‌నివారం నల్లగొండ బస్ స్టాండ్ లో కొత్త‌ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో నల్లగొండ నుంచి హైదారాబాద్ కు 3 డీలక్స్, ఒక ఏసీ బస్సు ,ఒక పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు మంత్రులు బస్సులో ప్రయాణించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ  కార్మికుల‌కు (TGSRTC Employees ) 21 శాతం పిఆర్సి అందించామని, 3035 ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని […] - [Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..](https://vandebhaarath.com/indian-railways-news-indian-railways-adds-general-coaches/): Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవ‌ల కాలంలో రైళ్ల‌లో ప్ర‌యాణించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో టికెట్లు, సీట్లు దొర‌క‌క ప్ర‌జ‌లు అనేక‌ ఇబ్బందులు ప‌డుతున్నారు. రైళ్ల‌న్నీ కిక్కిరిపోతున్నాయి. దీనిపై రైల్వే శాఖ‌కు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ రైల్వే తాజా నిర్ణ‌యం తీసుకుంది. అదనపు కోచ్‌లు జ‌త‌చేసిన రైళ్ల జాబితా.. 17421/17422 తిరుపతి కొల్లాం ఎక్స్‌ప్రెస్ 12703/12704 హౌరా సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 15634/15633 గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్ 15631/15632 గౌహతి బార్మర్ ఎక్స్‌ప్రెస్ 15630/15629 సిల్‌ఘాట్ టౌన్ తాంబరం నాగావ్ ఎక్స్‌ప్రెస్ 15647/15648 గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ 15651/15652 గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ 15653/15654 గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ 15636/15635 గౌహతి ఓఖా ఎక్స్‌ప్రెస్ 12510/12509 గౌహతి […] - [Railway Fare | సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీ లభిస్తుందా? బడ్జెట్‌లో ఏం ఉండనుంది.?](https://vandebhaarath.com/discount-in-railway-fare-for-senior-citizens/): Railway Fare | భారతీయ రైల్వేలు రైలు ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను 2020 మార్చిలో నిలిపివేసింది. ఈ రాయితీ కింద గతంలో మహిళా సీనియర్ సిటిజన్లకు 50 శాతం తగ్గింపు, పురుషులు, ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్లకు 40 శాతం తగ్గింపు ఇచ్చింది. అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌లో ఏదైనా ప్రత్యేక ప్రకటన వెలువడవచ్చని అన్ని వర్గాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. పన్నుకు సంబంధించి ప్రకటన చేస్తారని మధ్యతరగతి వర్గాలు ఎదురుచూస్తున్నారు. కాగా, సీనియర్ సిటిజన్లు కూడా బడ్జెట్‌పై ప్రత్యేక అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం రైల్వే రాయితీలను పునరుద్ధరించే చాన్స్ ఉందని సీనియర్ సిటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2020లో భారతీయ రైల్వేలు రైలు ఛార్జీలపై సీనియర్ సిటిజన్‌లకు అందించే రాయితీలను నిలిపివేసింది. ఇందులో మహిళా సీనియర్ సిటిజన్‌లకు 50 శాతం తగ్గింపు, పురుషులు, ట్రాన్స్‌జెండర్ […] - [Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..](https://vandebhaarath.com/driving-license-rules/): Driving License Rules | అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అలాంటి అక్రమాలకు ఇక చెల్లవు.  అడ్డదారిలో లైసెన్స్  పొందేవారిని కట్టడి చేసేందుకు ఆర్టీఏ అధికారులు టెక్నాలజీని వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియకు  ఆధునిక హంగులు జోడించారు. ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షకు స్వస్తి చెప్పి ప్రామాణికమైన ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల  ఇక నుంచి లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నవారు కచ్చితంగా ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్టు పాస్ కావాల్సిందే..  రోడ్లపై నిత్యం ఎదురయ్యే  ఇబ్బందులను ఈ కొత్త టెస్ట్‌ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఆ ట్రాక్‌పై వాహనాన్ని నడిపినప్పుడు కంప్యూటర్‌లో పూర్తిగా రికార్డు అవుతుంది. దీంతో అంతా కరెక్టుగా వాహనం నడిపినవారికే లైసెన్సు జారీ అవుతుంది. డ్రైవింగ్‌లో ఏ చిన్న తప్పు దొర్లినా కంప్యూటర్ పసిగట్టి ఫెయిల్ చేస్తుంది. కొత్త పద్ధతులు.. […] - [BSNL 365-day plans | స‌ర‌స‌మైన ధ‌ర‌లో BSNL 365-రోజుల రీచార్జి ప్లాన్‌లు ఇవే..](https://vandebhaarath.com/bsnl-365-day-plans/): BSNL 365-day plans | ఇటీవల టెలికాం కంపెనీలు Jio, Airtel, Vodafone Idea (Vi) తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను 25% వరకు పెంచాయి. దీని కారణంగా జూలై 3 నుంచి Airtel, Jio, Vi వినియోగదారుల సమస్యలు పెరిగాయి. అదే సమయంలో ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల (BSNL చౌక రీఛార్జ్ ప్లాన్) ధరలను ఇంకా పెంచలేదు. ఇప్పుడు BSNL ప్లాన్‌లు మిగ‌తా కంపెనీల కంటే చాలా చౌకగా మారాయి. BSNL అనేక సరసమైన ప్లాన్‌లను అందిస్తోంది, ఇవి విభిన్నమైన చెల్లుబాటు, ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క‌థ‌నంలో బిఎస్ ఎన్ఎల్ నుంచి సంవ‌త్స‌రం పాటు వాలిడిటీ క‌లిగిన చ‌వ‌కైన రీచార్జి ప్లాన్‌ల గురించి తెలుసుకోవ‌చ్చు. BSNL 365-day plans  : 365 రోజుల వ్యాలిడిటీ క‌లిగిన BSNL రీఛార్జ్ ప్లాన్‌లను ప‌నిశీలించండి BSNL రూ. 1198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఈ […] - [Samvidhaan Hatya Diwas | కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై ఏటా జూన్ 25న 'సంవిధాన్ హత్యా దివస్'](https://vandebhaarath.com/samvidhaan-hatya-diwas/): New Delhi | 1975లో అప్పటి  ప్రధాన మంత్రి మంత్రి ఇందిరా గాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’  కారణంగా అనేక కష్టాలు అనుభవించిన వారందరి కోసం ఏటా జూన్ 25 న ‘సంవిధాన్ హత్యా దివస్ ( Samvidhaan Hatya Diwas)’గా జరుపుకోవాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా నిర్ణయించింది. “జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, తన నియంతృత్వ ధోరణితో దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యం  ఆత్మను ఉక్కిరిబిక్కిరి చేసారు” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌(X)లో రాశారు. “భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25ని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరుపుకోవాలని నిర్ణయించింది. 1975 ఎమర్జెన్సీ కాలంలో ప్రజల అమానవీయ బాధను, సహకారాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది, ”అన్నారాయన. ఏ తప్పు లేకుండా లక్షలాది మందిని కటకటాల వెనక్కి నెట్టారని, మీడియా గొంతు నొక్కారని అమిత్ షా […] - [BSNL MNP Online | మీరు BSNLకి మారాలనుకుంటున్నారా? ఇలా చేయండి..!](https://vandebhaarath.com/bsnl-mnp-online/): BSNL MNP Online | దేశంలోని ప్ర‌ముఖ‌ టెలికాం ఆప‌రేట‌ర్లు అయిన‌ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఐడియావొడ‌ఫోన్‌ రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయి. రీచార్జి ప్లాన్ల‌ను పెంచ‌డంతో పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారులు విల‌విల‌లాడిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో కస్టమర్ల చూపు BSNL వైపు వేగంగా మారుతోంది. ఇప్పుడు టెలికాం రంగంలో వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఉచిత కాలింగ్‌తో పాటు దీర్ఘకాల వ్యాలిడిటీని అందజేస్తున్న ఏకైక సంస్థ BSNL. ప్రైవేట్ కంపెనీల ధరల పెంపు తర్వాత, BSNL తన పోర్ట్‌ఫోలియోకు కొత్త చ‌వ‌కైన‌ ప్లాన్‌లను నిరంతరం అందిస్తోంది. Port to BSNL : మీరు 1900కి SMS పంపడం ద్వారా ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (UPC)ని పొందాలి. ‘PORT [స్పేస్] 10 అంకెల మొబైల్ నంబర్’ అని టైప్ చేయండి.. కాగా జ‌మ్మూకశ్మీర్ లో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌ల విషయంలో మాత్రం SMS పంపడానికి బదులుగా 1900కి కాల్ చేయాల్సి ఉంటుంది. జమ్మూ & […] - [Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం](https://vandebhaarath.com/wether-report-rainfall-in-telanana/): Rainfall | హైదరాబాద్: తెలంగాణ లో జూలై 12 నుంచి 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప‌లుజిల్లాల్లో స‌రైన వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో క‌రువు ప‌రిస్థితులు వ‌స్త‌యేమోన‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.ఈ క్ర‌మంలోనే వాతావ‌ర‌ణ కేంద్రం వ‌ర్షాల‌కు సంబంధించి కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని తెలిపింది. ఈమేర‌కు భారత వాతావరణ శాఖ (IMD) అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది, ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ అండ్ సొసైటీ డేటా ప్రకారం, రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హైద‌రాబాద్ ప‌రిధిలో 174.6 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక్క‌డ‌ సాధారణ పరిధి 154 మిమీ కంటే ఎక్కువగా ఉంది. జూలై 14న నగరంలో మోస్తరు వర్షాలు […] - [Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..](https://vandebhaarath.com/eatala-on-medchel-railway-station-development/): Medchel :  దేశంలో రైల్వే సేవల విస్తరణ..అభివృద్ధి కోసం  కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రూ.2వేల కోట్లతో జంట నగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) తెలిపారు.  మేడ్చల్ రైల్వేస్టేషన్, ఆర్‌యూబీ పనులను గురువారం ఆయన పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు. ప్రధాని మోదీ చొరవతోనే జంటనగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అత్యాధునిక సౌకర్యాలతో  విమానాశ్రయాలను తలపిచేలా ఆధునీకరిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి మేడ్చల్‌ రైల్వేస్టేషన్ లో (Medchel Railways Station) లో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.  గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప‌నులు జరుగుతున్నాయని తెలిపారు. మెట్రోరైల్ మాదిరిగా ఎంఎంటీఎస్‌ కి కూడా దగ్గరగా స్టేషన్లు […] - [Switch To BSNL | మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటున్నారా? జియో, ఎయిర్ టెల్. ఐడియా రీచార్జి ప్లాన్లను చూడండి..](https://vandebhaarath.com/switch-to-bsnl-tariffs-comparison-and-how-to-port-to-bsnl/): Switch To BSNL | ప్రధాన టెలికాం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్ టెల్‌, వొడ‌ఫోన్ ఐడియా ఇటీవల‌ టారిఫ్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచేశాయి. దీంతో , భారతదేశంలో చాలా మంది ప్రజలు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)కి తిరిగి మారాలని ఆలోచిస్తున్నారు. టాప్ ప్రైవేట్ ప్లేయర్‌లందరూ నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను 25 శాతం వ‌ర‌కు పెంచారు. అయితే ఇదే స‌మ‌యంలో BSNL తెలివిగా కొత్త ప్లాన్‌లను ప్ర‌వేశ‌పెడుతోంది. అలాగే ప్రస్తుతం ఉన్న‌ ప్లాన్‌లకు అదనపు ప్రయోజనాలను జోడిచ‌డం ద్వారా పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటోంది. BSNL ప్రస్తుత వినియోగదారులకు, ఇప్పుడు వారి ప్రస్తుత నెట్‌వర్క్‌ను BSNLకి మారాలి అనుకుంటున్న కొత్త వినియోగదారులకు చ‌వ‌కైన‌ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, అస్సాం మినహా దేశవ్యాప్తంగా BSNL ప్లాన్లు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా BSNL నెట్‌వర్క్ త‌న […] - [Kalki Movie OTT | కల్కి సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యేది అప్పుడేనా..!](https://vandebhaarath.com/kalki-2898-ad-ott-release-date/): Kalki 2898 AD OTT Release Date | ప్రభాస్ నటించిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద తూఫాన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం అద్భుత‌మైన‌ కథాంశం, దర్శకత్వ ప్ర‌తిభ‌ మాత్రమే కాకుండా విస్మయానికి గురిచేసే భారీ తారాగణానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, రాజేంద్ర ప్రసాద్, శోభ‌న, దుల్క‌ర్ స‌ల్మాన్‌ తదితరులు న‌టిచారు. అయితే  OTT ప్లాట్‌ఫారమ్‌లలో కల్కి 2898 AD ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? అనేదానిపై ఉత్కంఠ‌కు తెర వీడింది. క‌ల్కి మువీని ప్రైమ్ వీడియో ఇండియా తెలుగు, తమిళ కన్నడ, మలయాళంలో ప్రసారం చేయబోతోంది, అయితే నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ హిందీ వెర్షన్‌ను అందుబాటులోకి తెసుకువ‌స్తోంది. Kalki Movie OTT | కాగా క‌ల్కీ సినిమా ప్రైమ్ వీడియో ఇండియాలో స్ట్రీమింగ్ తేదీని ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. నివేదికల ప్రకారం కల్కి 2898 AD’ సెప్టెంబర్ రెండవ వారంలో స్ట్రీమింగ్ […] - [Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు](https://vandebhaarath.com/hyderabad-vijayawada-national-highway-update/): తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..  ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌కు అత్యంత కీల‌క‌మైన హైదరాబాద్ – విజయవాడ ర‌హ‌దారి (Hyderabad-Vijayawada National Highway) విస్త‌ర‌ణ‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్త‌రించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్ర‌మ‌లో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎన్‌ ‌హెచ్‌ఏఐ ‌ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌ ‌చౌదరిని కోరారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి త‌లెత్తున్న‌ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ‌ధరలు తక్కువగా ఉండడం, మార్కెట్‌ ‌ధరలు ఎక్కువగా […] - [మియాపూర్ నుంచి పటాన్ చెరు మెట్రో కారిడార్ లో డబుల్ డెక్కర్](https://vandebhaarath.com/miyapur-patancheru-metro-corridor/): Miyapur-Patancheru Metro corridor | మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్ (సుమారు 13 కి.మీ), గంగారం వద్ద 1.2 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ ఉండవచ్చని తెలుస్తోంది.  గంగారం వద్ద దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నందున  మెట్రో రైల్ అధికారులు ఈ పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా మియాపూర్ – పటాన్‌చెరు కారిడార్ కోసం, BHEL జంక్షన్‌లో మినహా NH సెంట్రల్ మీడియన్‌లో మెట్రో వయాడక్ట్ నిర్మించాలని ప్రతిపాదించారు. జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద, ప్రతిపాదిత BHEL మెట్రో స్టేషన్‌ను TGSRTC బస్ స్టాప్‌తో అనుసంధానిస్తూ, ఫ్లైఓవర్  ఎడమ వైపుకు మెట్రో అలైన్‌మెంట్ తీసుకున్నారు.  గత రెండు రోజులుగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) MD NVS రెడ్డి HAML ఇంజనీరింగ్ బృందం, GC (SYSTRA) ఇంజనీరింగ్ […] - [BSNL News : మాన్‌సూన్ డబుల్ బొనాంజా.. నెలకు రూ. 399కి ఫైబర్ బేసిక్ ప్లాన్‌ తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్](https://vandebhaarath.com/bsnl-news-bsnl-monsoon-double-bonanza/): BSNL News : ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ‌ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫైబర్ బేసిక్ ప్లాన్‌పై పరిమిత-కాల ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ప్లాన్ ప్రకారం, కస్టమర్‌లు నెలకు కేవలం రూ. 399తో ఈ ప్లాన్‌ను పొందవచ్చు. అయితే దీని అస‌లు ధర రూ. 499 కాగా ఇప్పుడు రూ.100 త‌గ్గించింది. మాన్‌సూన్ డబుల్ బొనాంజా (BSNL Monsoon Double Bonanza) పేరుతో BSNL ఈ ఆఫ‌ర్ ను తీసుకొచ్చి భారత్ ఫైబర్‌ను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ప్లాన్ వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలకు తగిన హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తుంద‌ని బిఎస్ఎన్ఎల్ వెల్ల‌డించింది. తమ ప్రస్తుత ఇంటర్నెట్ కనెక్షన్‌ని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్న కస్టమర్‌లు ఈ ప్రమోషన్‌ను పొందవచ్చు, ఇది పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. BSNL ఫైబర్ బేసిక్ ప్లాన్ BSNL లో ఫైబర్ బేసిక్ ప్లాన్ మొదటి మూడు […] - [Raksha Bandhan | రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!](https://vandebhaarath.com/raksha-bandhan-2024-date-time/): Raksha Bandhan 2024 | ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగ (రక్షా బంధన్ ) అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. అన్నా చెలెళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా ఈ రాఖీ పౌర్ణ‌మి నిలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 19న సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతోంది. అదే రోజున రాత్రి 11:55 గంటలకు పౌర్ణమి ముగియనుంది. అన్నాదమ్ములకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ ముహూర్తంగా వేద పండితులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంటున్నారు. వర్జ్యం: మధ్యాహ్నం 12.53 నుంచి 2.33 వరకు దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.29 నుంచి 1.20 వరకు…తిరిగి… మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.51 వరకు ఉంది. రక్షాబంధన్ […] - [Assembly Elections | మోగిన ఎన్నికల నగారా జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో, హర్యానాలో ఒక దశలో ఎన్నికలు](https://vandebhaarath.com/assembly-elections-dates-for-assembly-elections-in-jammu-and-kashmir-and-haryana/): Assembly Elections | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం ప్రకటించింది. ఇది 2014 తర్వాత ఈ ప్రాంతంలో మొదటి ఎన్నికలు జ‌రుగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1, అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మూడు దశల్లో ఎన్నికలు జ‌మ్మూక‌శ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి; సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 న ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబర్ 4 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది” అని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. మరోవైపు హర్యానాలో అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఓటర్ల వివరాలు..  జ‌మ్మూక‌శ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిలో 74 జనరల్, ఎస్టీలు 9, ఎస్సీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. ఇక‌ ఓటర్ల వివ‌రాలు ఇలా […] - [Bangladesh Crisis | బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..](https://vandebhaarath.com/bangladesh-crisis-muhammad-yunus-dials-pm-modi/): Bangladesh Crisis  | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నుంచి భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. X లో ఒక పోస్ట్‌లో, PM మోదీ “ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత బంగ్లాదేశ్‌కు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతపై యూనస్ మోదీకి హామీ ఇచ్చారు ఈ విష‌యాన్ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ X లో పోస్ట్ చేసారు, “ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్, @ChiefAdviserGoB నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారతదేశ మద్దతును పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలందరికీ రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందూ సమాజంపై జ‌రుగుతున్న‌ […] - [Kolkata rape-murder case | ఆగస్టు 17న 24 గంటల దేశవ్యాప్త వైద్యుల సమ్మె ప్ర‌క‌టించిన‌ IMA](https://vandebhaarath.com/kolkata-rape-murder-case/): Kolkata rape-murder case | కోల్‌కతా: కోల్‌కతాలో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ ట్రైనీ డాక్టర్‌పై అత్యంత కిరాత‌కంగా అత్యాచారం, హత్య జరిగిన ఘ‌ట‌న దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలికి సంఘీభావంగా, అలాగే వైద్యుల‌పై ర‌క్ష‌ణ కోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఈనెల 17 ఉదయం 6 గంటలకు దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మెను ప్రకటించింది. కాగా ఆర్జీక‌ర్‌ ఆసుపత్రిలో ఆస్తిని ధ్వంసం చేయ‌డాన్ని కూడా ఖండించింది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో అత్యవసర సేవలు కొనసాగుతుండగా, సాధార‌ణ సేవ‌లు పూర్తిగా నిలిపివేశారు. కాగా కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ట్రైనీ డాక్టర్ మరణంపై దర్యాప్తు కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసిన విష‌యం తెలిసిందే.. వైద్యుల‌ సమ్మెలో భాగంగా, ఔట్ పేషెంట్ విభాగాలు మూసివేశారు. షెడ్యూల్ చేయబడిన అన్ని శస్త్రచికిత్సలు వాయిదా వేశారు. “కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన క్రూరమైన నేరం.. స్వాతంత్ర్య దినోత్సవం […] - [DIAL | జీరో కార్బన్ ఎమిషన్ సర్టిఫికెట్ తొలి ఎయిర్ పోర్ట్ గా ఢిల్లీ విమానాశ్రయం..](https://vandebhaarath.com/dial-airport-zero-carbon-emission-status/): న్యూఢిల్లీ : ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), GMR ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (DIAL) అనుబంధ సంస్థ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (IGIA) జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్ హోదాను పొందింది. భారతదేశంలో ఈ హోదా ద‌క్కించుకున్న‌ మొదటి విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అవతరించింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ (ACA) ప్రోగ్రామ్ కింద ఈ సర్టిఫికేష‌న్ ప్ర‌క‌టించింది. ముఖ్యాంశాలు: పునరుత్పాదక శక్తి : DIAL విమానాశ్రయం ఎయిర్‌సైడ్ ఏరియాలో 7.84 MW సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఓపెన్ యాక్సెస్ ద్వారా అదనపు పునరుత్పాదక విద్యుత్‌ను అందిస్తుంది. విమానాశ్రయం ప్రస్తుతం పూర్తిగా పునరుత్పాదక శక్తితో పనిచేస్తుంది, సంవత్సరానికి సుమారు 200,000 టన్నుల CO2ను నివారిస్తుంది. గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ : ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 3 LEED గోల్డ్, IGBC ప్లాటినం ధృవీకరణలను పొందింది. టెర్మినల్ 1, ప్రస్తుతం అభివృద్ధిలో […] - [Oats Benefits | ఓట్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల 10 అద్భుతమైన ప్రయోజనాలు](https://vandebhaarath.com/oats-benefits/): Oats Benefits | ప్రతిరోజు ఒకే త‌ర‌హా బోరింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో విసిగిపోయి ఉన్నారా? ఆరోగ్యకరమైన టిఫిన్స్ కోసం కోసం చూస్తున్నారా? ఓట్స్ తో చేసిన అల్పాహారాలతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని మీ కు తెలుసా.. ? క్రీమీ వోట్స్ పాలతో మీ రోజును ప్రారంభించండి. ఇది మీకు గేమ్-ఛేంజర్‌గా మారుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం నుంచి మీరు ఎక్కువ కాలం నిండుగా ఉండేలా చేయడం వరకు, ఓట్స్ అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకోండి. సమృద్ధిగా పోషకాలు: ఓట్స్ విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటివి), డైటరీ ఫైబర్‌తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవన్నీ మీ శ‌రీర ఆరోగ్యానికి ర‌క్ష‌ణ ఉంటాయి. అధిక మొత్తంలో ఫైబర్ ఓట్స్ కరిగే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అద్భుతమైన మూలం. ఈ రకమైన ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. […] - [Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు షాక్‌.. వాహ‌నాల పార్కింగ్ డ‌బ్బులు చెల్లించాల్సిందే..](https://vandebhaarath.com/metro-rail-parking-fee/): Metro Rail Parking Fee | హైద‌రాబాద్‌ మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లు నాగోల్, మియాపూర్‌లో ఉచిత వాహన పార్కింగ్‌కు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ముగింపు ప‌ల‌కబోతున్న‌ది. నాగోల్‌ స్టేషన్‌లో ఇప్ప‌టికే పార్కింగ్‌ ఫీజుల‌ను వ‌సూలు చేయ‌డం ప్రారంభించింది. గ‌త బుధ‌వారం వాహనాన్ని నిలిపేందుకు వెళ్లిన ప్ర‌యాణికుల‌కు రాత్రి స‌మ‌యంలో అక్క‌డ కొత్త‌ బోర్డులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. పార్కింగ్‌ ఫీజులు చెల్లించాలనే బోర్డులో పేర్కొన‌డంతో స్టేషన్‌లో నిరసన చేప‌ట్టారు. పార్కింగ్‌ వ్యవస్థల పని తీరును పరీక్షించేందుకు ట్రయల్స్‌ చేపట్టామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆ త‌ర్వాత‌ మెట్రో రైలు సంస్థ ఒక‌ ప్రకటనలో పేర్కొంది. బైకు రూ.40, కారుకు రూ.120 నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి, మియాపూర్‌ స్టేషన్‌లో సెప్టెంబరు 1 నుంచి పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ స్ప‌ష్టం చేసింది. అలాగే పార్కింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని పేర్కొంది. Metro Rail […] - [DSC Recruitment 2024 | సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ](https://vandebhaarath.com/dsc-recruitment-2024/): DSC Recruitment 2024 | తెలంగాణ‌లో సెప్టెంబర్‌ ఆఖరి వారం నుంచి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించాల‌ని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం కసరత్తు కూడా మొద‌టుపెట్టింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరు వ‌ర‌కు తుది కీ విడుదల చేయ‌నునుంది. మరోవైపు జిల్లాల వారీగా వివిధ కేటగిరీ పోస్టుల విభజన, డీఎస్సీ పరీక్ష రాసిన అభ్య‌ర్థుల వివ‌రాలు, రోస్టర్‌ విధానంపై విశ్లేషిస్తున్నారు. పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన కార‌ణంగా ఫలితాలను వేగంగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 మంది పరీక్ష రాశారు. త్వ‌ర‌లో ఫైనల్‌ కీ విడుదల చేయ‌నున్నారు. మ‌రుస‌టి రోజు ఫలితాలను వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. రోస్టర్‌ విధానం, జిల్లాల వారీగా పోస్టుల డేటాను వివ‌రాలను రాష్ట్ర […] - [New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే క‌స‌ర‌త్తు](https://vandebhaarath.com/three-news-railway-lines-pending-in-telangana/): New Railway Lines | తెలంగాణలో కొత్త రైల్వేపనులను ముందుకు నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. మనోహరాబాద్-కొత్తపల్లి, అక్కన్నపేట్-మెదక్, భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్లతో సహా తెలంగాణ ప్రభుత్వం నుంచి మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు భూమి వాటా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) కొంతకాలంగా వేచి చూస్తోంది. కొత్తపల్లి – మనోహరాబాద్ లైన్ 151.36 కి.మీ పొడవైన మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టుకు ₹2,780.78 కోట్ల అంచనా వ్యయం (భూమి ధర మినహాయించి), రాజన్న సిరిసిల్లలో దాదాపు 15.3 హెక్టార్ల అటవీ భూమికి అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే సీనియర్ అధికారులు తెలిపారు. సిద్దిపేట నుంచి మరో ఐదు హెక్టార్లు, రాజన్న-సిరిసిల్లలో 42.4 హెక్టార్లు, కరీంనగర్ జిల్లాల నుంచి 38.2 హెక్టార్లు ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. రైల్వే పనుల కోసం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల నుంచి మొత్తం 1,073.7 హెక్టార్లు కావాల్సి ఉండగా ఇప్పటికే […] - [Anna Canteens | పేదలకు గుడ్ న్యూస్.. రేప‌టి నుంచే అన్న క్యాంటీన్స్ షురూ.. రూ.5కే టిఫిన్స్, భోజనం](https://vandebhaarath.com/anna-canteens-in-ap/): Anna Canteens | ఏపీలో ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 క్యాంటీన్లను పునఃప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. మొద‌టి విడతగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో ఆయా మునిసిపాలిటీల్లో క్యాంటీన్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో మొట్ట‌మొద‌టి అన్న‌ క్యాంటీన్‌ ప్రారంభించనున్నారు. మిగతా 99 అన్న క్యాంటీన్లు మరుసటిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. తెలంగాణ‌లో రూ.5కే భోజ‌నం అందిస్తున్నారు. ఇవి ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ‌ ఆస్ప్ర‌త్రులు, బ‌స్టాండ్లతోపాటు జ‌నసందోహం ఎక్కువ‌గా ఉన్న ర‌హ‌దారుల కూడ‌ళ్ల వ‌ద్ద ప్ర‌స్తుతం అక్ష‌య‌పాత్ర పేరుతో కొన‌సాగుతున్నాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ఇందిరా క్యాంటీన్ల (Indira canteens )ను ప్రారంభించింది.  అయితే గ‌తంతో టీడీపీ హయాంలో ఏపీలో చాలాచోట్ల ఇలాంటి క్యాంటీన్ల‌ను ఏర్పాట్లు చేశారు. కేవలం రూ.5కే ఆహారాన్ని అందించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం […] - [BSNL Best Plan | బిఎస్ఎన్ఎల్ బెస్ట్ రీచార్జి ఇదే.. 365 రోజుల వ్యాలిడిటీ.. 600 జీబీ డేటా](https://vandebhaarath.com/bsnl-best-plan/): BSNL Best Plan : భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్లు భారీగా పెరుగుతున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా గత జూలై 2024 లో తమ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచడంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూాడా దీన్ని అవకాశంగా తీసుకుంది. తన చవకైన ప్లాన్లను రద్దు చేయకుండా కొనసాగిస్తోంది. బీఎస్ఎన్ఎల్ (BSNL ) కు గత నెలలోనే లక్షల మంది కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారు. మరోవైపు బీఎస్ఎన్ఎల్ తన 4G కనెక్టివిటీని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా బీఎస్ఎన్ఎల్ 5జీ కనెక్టివిటీని కూడా పరీక్షిస్తోంది.  2025 చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ ప్రారంభం అవుడుతుందని వార్తలు వస్తున్నాయి.  4G, 5G టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బీఎస్ఎన్ఎల్ కు ఇక ఎదురు ఉండదు..    బీఎస్ఎన్ఎల్ నుంచి  ఒక […] - [Independence Day 2024 | జాతీయ జెండాను సరిగ్గా ఎగురవేయడం ఎలా? చేయవలసినవి చేయకూడనివి తప్పకుండా తెలుసుకోండి..](https://vandebhaarath.com/independence-day-rules-2024/): Independence Day 2024 | యావ‌త్‌ భారతదేశం 78వ స్వాతంత్ర్య  దినోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపునేందుకు సిద్ధ‌మైంది. ఈ సంవత్సరం వేడుకల థీమ్-విక‌సిత్ భారత్‌. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దేశం ల‌క్ష్యాన్ని గుర్తుచేస్తుంది. స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, క‌ళాశాల‌లు, ప్ర‌భుత్వ‌, ప్ర‌వేట్‌ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో కుల‌మ‌తాల‌కు అతీతంగా అంద‌రూ జాతీయ జెండాను ఎగుర‌వేస్తారు. భార‌తావ‌నికి స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులను గ‌ర్తుచేసుకుని వారికి ఘ‌నంగా నివాళుల‌ర్పిస్తారు. మ‌న జాతీయ జెండా ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతీయ త్రివర్ణ పతాకం మూడు సమాంతర చారలను కలిగి ఉంటుంది: పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ, మధ్యలో నీలిరంగులో అశోక చక్రం ఉంటుంది. ప్రతి రంగు, చిహ్నం ముఖ్యమైన విలువలను సూచిస్తుంది: కాషాయ రంగు ధైర్యానికి, త్యాగాన్ని సూచిస్తుంది; తెలుపు శాంతి,స్వచ్ఛతను సూచిస్తుంది. ఆకుపచ్చ పెరుగుదల, శ్రేయస్సును సూచిస్తుంది. ఇక‌ అశోక […] - [Gold rate today | ఈరోజు భారతదేశంలోని ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలను తనిఖీ చేయండి](https://vandebhaarath.com/gold-rate-today-in-india/): Gold rate today | ఈ రోజు (ఆగష్టు 14వ తేదీన) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.. 22 క్యారెట్లు పసిడి ధర 10 గ్రాముకు రూ.10 పెరిగి ఈ రోజు రూ. 65,660కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ 10గ్రాములకు రూ. 10లు పెరిగి రూ. 71,630లకు చేరింది. ముంబైలో ఈరోజు బంగారం ధర ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6566, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7163. కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6566 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7163. చెన్నైలో ఈరోజు బంగారం ధర Gold Price Today In Chennai : చెన్నైలో ఈరోజు బంగారం ధర […] - [RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేక‌ర‌ణపై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు](https://vandebhaarath.com/hyderabad-rrr/): హైదరాబాద్‌ ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు (RRR ) ‌ప్రాజెక్టుకు కావ‌ల‌సిన భూసేకరణ కు మొద‌టి ప్రాధాన్యం ఇచ్చి సెప్టెంబర్‌ ‌రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం హైద‌రాబాద్ లోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ ‌శాంతి కుమారి మాట్లాడుతూ… హైద‌రాబాద్ లోప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం అత్యధిక ప్రాముఖ్యత‌ను ఇస్తోంద‌ని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ‌సంబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్ర‌క్రియను వేగవంతం చేయాలని సూచించారు. భూసేరణ నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. RRR కింద భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందేలా జిల్లా స్థాయిల్లో కలెక్టర్ల […] - [vande bharat | ఆల్‌స్టోమ్ కంపెనీ రూ.30,000 కోట్ల వందే భారత్ రైళ్ల తయారీ టెండర్‌ రద్దు](https://vandebhaarath.com/alstom-india-vande-bharat-deal/): Indian Railways | ఊహించ‌ని విధంగా భారతీయ రైల్వే తాజాగా వందేభార‌త్ (vande bharat ) రైల్ కోచ్ ల త‌యారీకి సంబంధించి ఆల్‌స్టోమ్ ఒప్పందాన్ని రద్దు చేసింది. భారతీయ రైల్వే 100 అల్యూమినియం-బాడీ వందే భారత్ రైళ్ల తయారీతోపాటు నిర్వహణ కోసం రూ. 30,000 కోట్ల టెండర్‌ను రద్దు చేసింది. ఈ టెండ‌ర్ ను ఫ్రెంచ్ రోలింగ్ స్టాక్ మేజర్ ఆల్‌స్టోమ్ (Alstom India)జూన్ 2023లో గెలుచుకుంది. సాంప్రదాయ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో పోలిస్తే తక్కువ బరువు ఎక్కువ దృఢ‌త్వం క‌లిగిన‌ అల్యూమినియం-బాడీడ్ రైలు సెట్‌లు త‌యారు చేయాల‌ని ఇండియ‌న్ రైల్వే నిర్ణ‌యించింది. భారతీయ రైల్వే తన రైళ్ల‌ వేగం, సామర్థ్యం, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ అధునాతన రైళ్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని భావిస్తోంది. అయితే మొదటి అల్యూమినియం-బాడీ కలిగిన వందే భారత్ రైళ్లు స్లీపర్ కోచ్ లుగా ఉంటాయని, 2025 మొదటి త్రైమాసికం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. బిడ్డర్లు ఎవరు? […] - [Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి](https://vandebhaarath.com/bengaluru-metro-phase-3/): Bengaluru Metro Phase 3 | బెంగుళూరు నమ్మ మెట్రో తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరెంజ్ లైన్ అని కూడా పిలిచే తన ప్రతిష్టాత్మకమైన ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం భూసేకరణ దాదాపుగా పూర్తికావ‌చ్చింది. రెండు ప్రధాన కారిడార్లతో 44.65 కి.మీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ నగరంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. బెంగళూరు మెట్రో రూ.15,611 కోట్ల ఫేజ్-3 ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-3 లో రెండు ఎలివేటెడ్ కారిడార్లతో మొత్తం 31 మెట్రో స్టేషన్లతో 44.65 కి.మీ మేర విస్త‌రించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం వేచి ఉంది. మొదటి కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డుకు పశ్చిమ వైపున 32.15 కి.మీ.కు పైగా విస్తరించి, JP నగర్ నాల్గవ దశను […] - [Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు](https://vandebhaarath.com/independence-day-2024/): Independence Day 2024 | భారతదేశపు అతిపెద్ద జాతీయ పండుగ – స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోంది. ప‌ల్లెల నుంచి మ‌హా నగరాల వరకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌లంద‌రూ ఆగస్ట్ 15 న జరగబోయే స్వ‌తంత్ర దినోత్స‌వ సన్నాహాల్లో మునిగిపోయారు. దేశభక్తితో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం మొద‌లైంది. తెల్ల‌దొర‌ల నుంచి దేశాన్ని ర‌క్షించేందుకు స్వాతంత్ర్య  దినోత్సవం సమరయోధులు, నాయకులు చేసిన అమూల్య‌మైన‌ త్యాగాలను గుర్తుచేసుకునే సమయం ఇది. దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ, ‘తిరంగ యాత్ర’ వంటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంతో అంత‌టా సందడిగా మారింది. జూలై 28న తన నెలవారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో, ప్ర‌ధాని మోదీ హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి మాట్లాడారు. harghartiranga.com వెబ్‌సైట్‌లో జాతీయ […] - [Hindenburg Report | భారత్ మార్కెట్ పతనానికి కాంగ్రెస్ కుట్ర | హిండెన్‌బర్గ్ నివేదికపై బీజేపీ ఫైర్](https://vandebhaarath.com/bjp-on-hindenburg-report/): Hindenburg Report  | అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా ఆరోపణలపై అధికార పార్టీ బిజెపి ప్రతిపక్షాలపై ధ్వ‌జ‌మెత్తింది. కాంగ్రెస్‌ పార్టీ భారతీయ స్టాక్ మార్కెట్ పతనమైపోవాలని కోరుకుంటోందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. “భారతదేశంపై ద్వేషం” సృష్టించడంలో కాంగ్రెస్ నిమగ్నమై ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కుతంత్రాన్ని భారతదేశ ప్రజలు తిప్పికొట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, టూల్‌కిట్ ముఠా కలిసి భారతదేశంలో ఆర్థిక అరాచకానికి అస్థిరతకు గురిచేయాల‌ని కుట్ర పన్నాయని ఆయన మండిప‌డ్డారు. హిండెన్‌బర్గ్ నివేదిక గ‌త‌ శనివారం విడుదలైంది. సోమవారం క్యాపిటల్ మార్కెట్ అస్థిరమైందని మాజీ న్యాయ మంత్రి అన్నారు. షేర్లలో కూడా భారతదేశం సురక్షితమైన, స్థిరమైన ఆశాజనకమైన మార్కెట్ అని ఆయన అన్నారు. ‘‘మార్కెట్ సజావుగా సాగేలా చూసుకోవడం సెబీ చట్టపరమైన బాధ్యత. మార్కెట్ ను కూల‌దోసేందుకు ప్ర‌తిప‌క్షాలు నిరాధారమైన దాడి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాహుల్ గాంధీని ‘సోరోస్ ఏజెంట్’ అని […] - [Kolkata Doctor case | వైద్యురాలి హత్యాచారం కేసులో సంచలన విషయాలు](https://vandebhaarath.com/kolkata-doctor-case/): Kolkata Doctor case | కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అత్యంత దారుణంగా ఆమెపై అత్యాచాచారానికి ఒడిగ‌ట్టి ఆపై కిరాత‌కంగా హ‌త్య చేశారు. అయితే ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలు అంద‌రినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎంతో ఉన్న‌త భ‌విష్య‌త్తు ఉన్న వైద్యురాలిని మృగాడు. అన్యాయంగా పొట్ట‌న‌బెట్టుకున్నాడు.కళ్లు, నోరు, ముక్కు, ప్రైవేటు భాగాల నుంచి తీవ్రంగా రక్తస్రావం జర‌గడంతో ఎంత దారుణంగా హత్యాచారానికి గురైందో ఊహించ‌డానికే భ‌య‌మేస్తుంది. మరోవైపు ఫైనల్ రిపోర్టు కోసం పోలీసులు చూస్తున్నారు.ఈ నివేదిక వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వ‌స్తాయి. కాగా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు సంచలన విషయాలు వెల్ల‌డించారు. హత్యాచారం తర్వాత నిందితుడు ఇంటికి వెళ్లి హాయి‌గా నిద్రపోయినట్లు తెలిపారు. నిద్ర లేచాక బట్టలపై ఉన్న రక్తపు మరకలు కనబడకుండా ఉతుక్కున్నాడు. అయితే బూట్లపై మాత్రం రక్తపు ఆనవాళ్లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. సివిల్ వ‌లంటీర్ అయిన […] - [NIRF Ranking 2024: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ లో టాప్ 10 విద్యాసంస్థ‌లు ఇవే..](https://vandebhaarath.com/nirf-ranking-2024-iit-madras-top-one/): NIRF Ranking 2024 Top Englineering Institutes: విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2024. ప్రకారం విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ (IIT MADRAS) భారతదేశంలో అత్యుత్తమ సంస్థగా ప్రకటించింది. IISc బెంగళూరు దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT MADRAS) గత ఏడాది కూడా వరుసగా ఐదవ సంవత్సరం అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఆసక్తికరంగా, IIT-మద్రాస్ గత 8 సంవత్సరాలుగా ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా కూడా ర్యాంక్ ను పొందింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ తొమ్మిదో ఎడిషన్‌లో ఈసారి ‘ఓపెన్ యూనివర్శిటీలు’, ‘స్కిల్ యూనివర్శిటీలు’ ‘స్టేట్ ఫండెడ్ గవర్నమెంట్ యూనివర్శిటీలు’ వంటి మూడు కొత్త కేటగిరీలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ చైర్‌పర్సన్ అనిల్ సహస్రబుధే మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి మంత్రిత్వ శాఖ ‘సుస్థిరత […] - [Indian Americans | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల‌కు వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరస‌న‌](https://vandebhaarath.com/indian-americans-dimonds-save-hindus-in-bangladesh/): Indian Americans | బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలపై ఇస్లామిస్ట్ తీవ్రవాదులు చేస్తున్న భయంకరమైన హింసను నిరసిస్తూ హ్యూస్టన్‌లోని షుగర్ ల్యాండ్ సిటీ హాల్‌లో 300 మందికి పైగా భారతీయ అమెరికన్లు బంగ్లాదేశ్ మూలాల హిందువులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వ‌హించారు. బంగ్లాదేశ్‌లో బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్న మైనారిటీ కమ్యూనిటీలను రక్షించడానికి, వీరిపై దురాగతాలను నివారించేందుకు వెంట‌నే చర్యలు తీసుకోవాలని ఈవెంట్ నిర్వాహకులు బిడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరారు. హిందూ జనాభాపై ఇటీవలి తీవ్రతరమ‌వుతున్న హింస మరింత‌ ముప్పును తీసుకువ‌చ్చే ప్ర‌మాద‌ముంది. బంగ్లాదేశ్‌లోని అన్ని మతపరమైన మైనారిటీల రక్షణ, భద్రతను పెంచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు, మానవత్వానికి మ‌చ్చ తెచ్చేలా ఈ ఘోరమైన నేరాలు కొనసాగుతున్న త‌రుణంలో US ప్రభుత్వం చూస్తూ ఊరుకోవద్దని డిమాండ్ చేశారు. “సేవ్ హిందువులను బంగ్లాదేశ్‌లో రక్షించండి” అనే పేరుతో బంగ్లాదేశ్ మైనారిటీల కోసం గ్లోబల్ వాయిస్ నిర్వహించింది, మైత్రి, విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, హిందూయాక్షన్, […] - [Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ మౌనం ఎందుకు? : హిమంత బిస్వా శ‌ర్మ‌](https://vandebhaarath.com/hindus-in-bangladesh-himanta-biswa-slams-congress/): Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Himanta Biswa Sarma )  ప్ర‌శ్నించారు. జార్ఖండ్‌కు బిజెపి ఎన్నికల కో-ఇంఛార్జిగా ఉన్న శర్మ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాంచీలో జ‌రిగిన‌ పార్టీ సంస్థాగత సమావేశానికి హాజర‌య్యారు. బంగ్లాదేశ్‌లో అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేసిన శర్మ, అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని, చెప్పలేనంతగా ఉందని వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “ప్రస్తుతం, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది,” శర్మ బిర్సా ముండా విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితిపై కాంగ్రెస్ మౌనంగా ఉందని విమర్శించిన శర్మ, “పార్టీ నాయకులు గాజాలో మైనారిటీల కోసం నిరసనలు చేశారు, కానీ వారు బంగ్లాదేశ్‌లో హిందువుల కోసం ఎన్నిసార్లు మాట్లాడారు? […] - [Fixed Deposit Rates | ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి](https://vandebhaarath.com/fixed-deposit-rates/): Fixed Deposit Rates |  గత రెండు నెలల్లో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌యులు) తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి. ఆగస్టులో యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకులు తమ FD రేట్లను అప్‌డేట్ చేశాయి. ప్రస్తుతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 333 రోజుల కాలవ్యవధితో FDలపై సంవత్సరానికి 7.40 శాతం వరకు అత్యధికంగా వడ్డీ రేటును అందిస్తోంది. అదనంగా, సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) అదనపు 0.50 శాతం వడ్డీని అందుకుంటారు. అయితే సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడినవారు) వారి FDలపై అదనంగా 0.75 శాతం మంజూరు చేస్తారు. SBI  స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) “అమృత్ వృష్టి” అనే కొత్త లిమిటెడ్ పిరియ‌డ్‌ ఫిక్స్ డ్‌ డిపాజిట్ […] - [Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు](https://vandebhaarath.com/trains-cancelled-due-to-raksha-bandhan/): Indian Railways | భారతీయ రైల్వే.. మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్ నాగ్‌పూర్ (Nagpur) రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న కార‌ణంగా వాటి మధ్య ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసింది. ఈ లైన్ నిర్మాణం కోసం రాజ్‌నంద్‌గావ్-కలమ్నా స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగ‌కు ముందు 100 రైళ్లు ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. వీటిలో దాదాపు 72 రైళ్లు రద్దు ( Trains Cancelled )కాగా, 22 రైళ్ల‌ను దారిమళ్లించింది. మ‌రో 6 రైళ్ల మార్గాన్ని కుదించింది. ఆగస్టు 4 నుంచి 20 మధ్య రైల్వే యంత్రాంగం ఈ రైళ్లను రద్దు చేసింది. ఆగస్ట్ 19న రక్షాబంధన్ పండుగ ఉన్నందున, ప్ర‌జ‌లు తమ రైళ్ల వివ‌రాల‌ను ముందుగా తెలుసుకోవ‌డం ఉత్త‌మం. రాజ్‌నంద్‌గావ్ – నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య 228 కి.మీ మూడో లైన్ కనెక్టివిటీ కోసం […] - [Surya Mitra | ప్ర‌తీ ఇంటిపై సోల‌ర్ ప్యానెల్స్.. ఇందుకోసం కొత్త‌గా 30వేల మంది సూర్య‌మిత్ర ఉద్యోగాల నియామ‌కం..](https://vandebhaarath.com/30k-surya-mitra-to-install-solar-panels/): Surya Mitra | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి 30,000 మంది యువకులను “సూర్య మిత్రలు (Surya Mitra )గా తీసుకోవాల‌ని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కోటి సోలార్ రూఫ్‌టాప్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రారంభించిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఇంట్లో సౌర ఫలకాలను కలిగి ఉండాలనే లక్ష్యాన్ని సాధించడానికి, సౌరశక్తి రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం చాలా ఉందని ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (UPNEDA) సీనియర్ అధికారి PTIకి తెలిపారు. ఇందుకోసం జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐలు)లో 30,000 మంది సూర్యమిత్రులకు శిక్షణ ఇవ్వాలని […] - [Amazon Web Services | హైద‌రాబాద్ లో అమెజాన్ విస్తరణ.. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు](https://vandebhaarath.com/amazon-web-services-in-hyderabad/): Amazon Web Services | అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధుల‌ బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్ లోనే ఉంది. గత ఏడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ కూడా ప్రారంభించింది. తెలంగాణ‌లో వేగంగా విస్త‌ర‌ణ‌ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు (Amazon Web Services -AWS) సంబంధించి హైదరాబాద్ లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ […] - [Rain forecast | మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్](https://vandebhaarath.com/rain-forecast-in-telangana/): Rain forecast | హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల వ‌ల్ల‌ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని, , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ‌య‌శంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని, ఈ మేరకు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వ‌ర్షం కురుస్తున్న‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని చెప్పారు. Rain forecast in Hyderabad : ఇక హైద‌రాబాద్ లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం […] - [IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు..](https://vandebhaarath.com/indian-oil-corporation-iocl-jobs-notification/): IOCL Jobs |  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత‌, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఈ పోస్ట్‌ లకు కంపెనీ సూచించిన ఫార్మాట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. . ఐవోసీఎల్ (IOCL) లో అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఫారమ్‌ ను 19 ఆగస్టు 2024 లోపు స‌మ‌ర్పించాలి. ఈ రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన ముఖ్యమైన విష‌యాలు ఇవీ.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 400 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించ‌నున్నారు. ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దీనికి మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ iocl.com కి సంద‌ర్శించాలి. ఇందులో మీరు ఈ నియామకాల గురించి పూర్తి సమాచారాన్ని […] - [Bharachalam railway line | తెలంగాణ‌లో మ‌రో కొత్త రైల్వేలైన్ కు గ్రీన్ సిగ్న‌ల్‌..](https://vandebhaarath.com/new-railway-line-in-telangana/): భద్రాచలం నుంచి మల్కన్‌గిరి వ‌ర‌కు ₹4,109 కోట్లతో కొత్త లైన్​ Bharachalam railway line | ప్ర‌యాణికుల‌కు భార‌తీయ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హ‌ర్షం వ్యక్తం చేశారు. భార‌త్ లో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న ప్రధాని మోదీ నిర్ణ‌యించార‌ని తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర సహా పశ్చిమ బెంగాల్‌లోని 7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని వివ‌రించారు. . 24,657 కోట్ల అంచ‌నా.. రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు […] - [UPI Payments | ఇక‌పై ఫింగ‌ర్ ప్రింట్ ఫేస్ రిక‌గ్నేష‌న్ తో UPI చెల్లింపులు ?](https://vandebhaarath.com/upi-payments-with-fingerprint-and-facial-recognition/): UPI Payments | భారత్ లో అత్యధిక డిజిటల్ లావాదేవీలు UPI ద్వారా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం, UPI ద్వారా చేసిన చెల్లింపుల గ‌ణంకాలు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయినప్పటికీ, UPI చెల్లింపులను ఉపయోగించని వారు దేశంలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), UPI చెల్లింపు వ్యవస్థలో విప్ల‌వాత్మ‌క మార్పులు చేయాల‌ని ప్లాన్ చేస్తోంది. UPI చెల్లింపులు చేయడానికి వినియోగదారులు ఇకపై పిన్ కోడ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. వారు ఫేస్ రిక‌గ్నేష‌న్‌ (Facial Recognition), లేదా ఫింగ‌ర్ ప్రింట్ ను ఉప‌యోగించ‌వ‌చ్చు. బయోమెట్రిక్ సాయంతో.. UPI Payments స్మార్ట్‌ఫోన్ బయోమెట్రిక్‌ల సాయంతో UPI చెల్లింపులకు సంబంధించి NPCI పలు కంపెనీలతో చర్చలు జరుపుతోందని ఇటీవలి నివేదిక పేర్కొంది. సమీప భవిష్యత్తులో, వినియోగదారులు ఏదైనా UPI పేమెంట్ కోసం పిన్ లేదా కోడ్‌ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. […] - [Violence Against Hindus | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిపై స్పందించిన‌ ప్రీతీ జింటా](https://vandebhaarath.com/bangladesh-crisis-violence-against-hindus/): Bangladesh Crisis | భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్ అల్ల‌ర్లు, ఘ‌ర్ష‌ణ‌ల‌తో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ‌ ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపోయిన విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలోనే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ కమ్యూనిటీపై హింస (Violence Against Hindus) కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు, ప్రీతి జింటా ఆ సంఘటనలపై ఆందోళ‌న వ్యక్తం చేసింది. తన X (ట్విట్టర్ ) హ్యాండిల్‌లో ఒక పోస్ట్ ను పంచుకుంది. Devastated & heartbroken to hear of the violence in Bangladesh against their minority population. People killed, families displaced, women violated & places of worship being vandalized & burnt. Hope the new govt. takes appropriate steps in stopping […] - [PM Modi in Wayanad | వాయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. బాధితులకు భరోసా.. ](https://vandebhaarath.com/pm-modi-in-wayanad/): PM Modi in Wayanad | ప్ర‌కృతి విల‌యంలో విల‌విల‌లాడుతున్న వాయనాడ్‌లో పునరావాస కార్యక్రమాలపై ఆశలు రేకెత్తిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆగస్టు 10న కేర‌ళ‌లో పర్య‌టించారు. ఉదయం 11 గంటలకు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి కన్నూర్‌ పర్యటనలో కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ ప్రత్యేక విమానంలో ఆయనతో కలిసి వెళ్లారు. అక్కడి నుంచి వైమానిక దళం హెలికాప్టర్‌లో ఎక్కిన ప్రధాని వాయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు వెళ్లి విపత్తు జరిగిన ప్రదేశాన్ని సందర్శించే ముందు వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వేలో ఆయ‌న‌ కొండచరియలను ప‌రిశీలించారు. ఇది ఇరువజింజి పూజ (నది) మూలం. వరద ప్రభావిత ప్రాంతాలైన పుంఛిరిమట్టం, ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ఏరియల్‌ సర్వే అనంతరం ఆయన హెలికాప్టర్‌ కల్‌పేటలోని ఎస్‌కేఎంజే స్కూల్‌ […] - [Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌](https://vandebhaarath.com/bhatti-vikramarka-on-rythu-runa-mafi-2/): వైరా సభ ద్వారా రైతులకు రుణ విముక్తి ప్రకటన Rythu runa Mafi | ఖమ్మం : ‌రుణ‌మాఫీ ప‌థ‌కంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ ఆగస్టట్ 15‌లోపు చేస్తామని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15‌లోపు రుణాలు మాఫీ చేస్తామ‌ని తెలిపారు. వైరాలో భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. వైరా నుంచి ఆగష్టు 15న రాష్ట్రంలో రైతులకు రుణ విముక్తి చేస్తామన్నారు. రైతుల రుణమాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి చాలెంజ్‌ ‌చేశారని…. కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు వైరా సభలో రైతులు పండుగ లాగా పాల్గొని మన రైతాంగ […] - [Amgen | హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్.. 3,000 మందికి ఉద్యోగాలు](https://vandebhaarath.com/employment-from-amgen/): Amgen | ప్రపంచంలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్‌జెన్ (Amgen Inc) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్‌లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్‌జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో Amgen కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమై ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమ్‌జెన్ (Amgen) కొత్త రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించ‌నున్నాయి. ఈ సంవ‌త్స‌రం చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆమ్‌జెన్ (Amgen) ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ […] - [TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ లో కొత్త‌గా బ‌స్ స‌ర్వీసులు](https://vandebhaarath.com/tgsrtc-srisailam-bus-service/): TGSRTC Bus | గ్రేటర్ హైదరాబాద్ లో ప్ర‌యాణికుల సౌకర్యార్థం కొత్త‌గా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నాలుగు బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కమిషన్ (TGSRTC) ప్రకటించింది. టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులు కాచిగూడ స్టేషన్, జైలు గార్డెన్, సూపర్‌బజార్, దిల్‌సుఖ్‌నగర్, ద్వారకానగర్, ఎల్‌బీ నగర్ ఎక్స్ రోడ్, పనామా, భాగ్యలత, హయత్‌నగర్, ఎల్‌ఆర్ పాలెం, పెద్ద అంబర్‌పేట్, ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా నడుస్తాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌కు మొదటి బస్సు ఉదయం 6:10 గంటలకు, చివరి బస్సు రాత్రి 8:40 గంటలకు, అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కాచిగూడకు మొదటి బస్సు ఉదయం 7:20 గంటలకు, చివరి బస్సు 9 :50 pmగంటలకు బయలుదేరుతుంది. మార్గంలో బస్సుల ఫ్రీక్వెన్సీ 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలానికి బస్సు సర్వీసులు పవిత్ర శైవ క్షేత్రమైన శ్రీశైలానికి (Srisailam) రోజు రోజుకు భ‌క్తులు […] - [Vizag Vande Bharat Express | విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..](https://vandebhaarath.com/vizag-vande-bharat-express/): Vizag Vande Bharat Express | హైదరాబాద్‌ : విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుంచి కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం Vizag Vande Bharat Express రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్, రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవ‌లందించేవి. విశాఖపట్నం-సికింద్రాబద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్  రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఏ.సి చైర్ కార్ కోచ్‌లు  […] - [Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో భారత్ స్థానం ఇదే..](https://vandebhaarath.com/paris-olympics-2024-indias-position/): Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్‌లో , గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి భారతదేశానికి మొదటి రజత పతకాన్ని అందించారు.. ఈ భారత జావెలిన్ స్టార్ 89.45 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచారు.. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. నీరజ్ మూడు సంవత్సరాల క్రితం టోక్యోలో స్వర్ణం గెలుచుకున్నారు., అతడి పాకిస్తాన్ ప్రత్యర్థి ఐదవ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి అర్షద్ ఒలింపిక్ రికార్డు 92.97 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో నీరజ్‌ రజతం భారత్‌కు ఐదో పతకం. పతక పోరులో 2-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించిన భారత హాకీ జట్టు అదే రోజు కాంస్యం సాధించింది. ఇది ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో హాకీ పతకం, 52 ఏళ్ల తర్వాత భారత్ వరుసగా హాకీ పతకాలను గెలుచుకోవడం […] - [Indian Railways | ప్రయాణికులకు గుడ్ న్యూస్ | 84 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా నాలుగు జనరల్ కోచ్ లు..](https://vandebhaarath.com/indian-railways-news-updates/): Indian Railways | ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ల‌లో జనరల్ కంపార్ట్‌మెంట్ల ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుండ‌డంతో ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. క‌నీసం కాలు కూడా పెట్ట‌డానికి స్థ‌లం ఉండ‌డం లేదు.. పండుగలు, సెల‌వుల వేళ‌ల్లో జ‌న‌ర‌ల్ టికెట్ ప్ర‌యాణికులు పెద్ద సంఖ్య‌లో వాష్‌ రూంల‌లో కూడా నిల్చుని ప్ర‌యాణిస్తున్నారు. అంతేకాకుండా స్లీప‌ర్‌, ఏసీ బోగీల్లో కూడా ఎక్కుతున్నారు. దీంతో సెంట్రల్ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎక్కువ మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్ర‌యాణించేందుకు వీలుగా సుదూరం ప్ర‌యాణించే రైళ్లలో నాలుగు అదనపు కోచ్‌లను చేర్చాలని నిర్ణయించింది. సెంట్రల్ రైల్వే ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి సుమారు 180 లాంగ్ జ‌ర్నీ రైళ్లను నడుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే 84 రైళ్లలో 4 జనరల్ క్లాస్ కోచ్‌లను జ‌త‌చేస్తున్నారు. 84 రైళ్ల జాబితాలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్, విదర్భ ఎక్స్‌ప్రెస్, అమృతసర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, సాకేత్ ఎక్స్‌ప్రెస్ మరియు కొచ్చువేలి సూపర్‌ఫాస్ట్ […] - [Ganesh Chaturthi Special Trains | వినాయ‌క చ‌వితికి 222 ప్ర‌త్యేక రైళ్లు..](https://vandebhaarath.com/ganesh-chaturthi-special-trains/): Ganesh Chaturthi Special Trains  | గణేష్ చ‌తుర్థి ప‌ర్వ‌దిన్నాన్ని పుర‌స్క‌రించుకొని మహారాష్ట్రలో ఉత్సవాలు అంబ‌రాన్నంట‌నున్నాయి. అయితే ఈ పండుగ సమయంలో  ప్ర‌యాణికుల ర‌ద్దీని తగ్గించ‌డానికి సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా 222 ప్రత్యేక రైళ్లను న‌డిపించ‌నుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ గణపతి ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కాగా పశ్చిమ రైల్వే కూడా ముంబై నుంచి కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా, ఈ రైళ్లు ముందస్తు బుకింగ్ కోసం ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్ర‌త్యేక‌ రైళ్లు ముంబై సెంట్రల్ థోకూర్, సావంత్‌వాడి రోడ్, బాంద్రా టెర్మినస్, కుడాల్ నుంచి నడుస్తాయి. Ganesh Chaturthi Special Trains : ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితా ముంబై-రత్నగిరి ప్రత్యేక రైలు సెప్టెంబర్ 6, 7, 13, 14: LTT ముంబై-రత్నగిరి బై-వీక్లీ స్పెషల్ ట్రైన్ (8 సర్వీసులు) – 01031 LTT ముంబై నుండి 08:00కి బయలుదేరి […] - [Gold Rates | డాల‌ర్ దెబ్బ‌కి ఒక్క‌సారిగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌లు.. లేటెస్ట్ రేటు చూడండి](https://vandebhaarath.com/gold-rates-inch-lower-as-us-dollar-yields-rebound/): Gold Rates  | US డాలర్, ట్రెజరీ దిగుబడులు స్థిరపడటంతో బంగారం ధరలు బుధవారం తగ్గాయి. అయితే ఫెడరల్ రిజర్వ్ నుండి సెప్టెంబరు రేటు తగ్గింపు మరింత నష్టాలను పరిమితం చేసింది. 0155 GMT నాటికి స్పాట్ బంగారం 0.2% తగ్గి ఔన్సుకు $2,385.23 వద్ద ఉంది. U.S. గోల్డ్ ఫ్యూచర్స్ 0.3% తగ్గి $2,425.50కి చేరుకుంది. ఇతర కరెన్సీ హోల్డర్లకు బులియన్ మరింత ఖరీదైనదిగా మారిన డాలర్ తిరిగి పుంజుకుంది. అయితే, బెంచ్‌మార్క్ U.S. 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,426 డాలర్ల వద్ద కొనసాగుతున్న‌ది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌24 కేరెట్లు ధర రూ.440, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌22 కేరెట్లు ధర 400 రూపాయ‌లు, 18 కేరెట్ల బంగారం ధ‌ర రూ.320 చొప్పున తగ్గాయి. కిలో వెండి 500 రూపాయలు పతనమైంది. తెలంగాణలో బంగారం, వెండి ధరలు […] - [BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G స‌ర్వీస్‌](https://vandebhaarath.com/bsnl-4g-bsnl-port/): BSNL 4G : ప్రభుత్వ రంగ టెలికామ్‌ సంస్థ‌ బిఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4G సేవను ప్రారంభించింది. ఈ కంపెనీ చ‌రిత్ర‌లో ఇది ముఖ్యమైన మైలురాయి అని చెప్ప‌వ‌చ్చు. దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు 5G టెక్నాలజీని పరీక్షించడం కూడా ప్రారంభించింది. అదనంగా, BSNL ఇప్పుడు వినియోగదారులకు 5G స‌పోర్ట్ చేసే SIM కార్డ్‌లను అందిస్తోంది. BSNL 15 వేలకు పైగా 4G సైట్‌లను ఇప్పుడు ప్రారంభించింది. ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ క్రింద స్థాపించబడిన ఈ సైట్‌లు భారతదేశం అంతటా ఫాస్టెస్ట్‌ కనెక్టివిటీని అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా, బిఎస్ఎన్ఎల్ 4G సేవ పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో భారతదేశంలో తయారు చేయబడిన పరికరాలు అమర్చారు. బిఎస్ఎన్ఎల్ 4G రోల్ అవుట్ టైమ్‌లైన్ కేంద్ర […] - [Cherlapalli | చివరి దశకు చర్లపల్లి రైల్వే టెర్మినాల్ పనులు](https://vandebhaarath.com/cherlapalli-railway-terminal-redevelopment-works/): Cherlapalli | హైదరాబాద్: రూ.430 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణ పనులు చివరి దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌ అధికారులు తెలిపారు. పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని కొన్ని రోజుల క్రితం ఉన్నతాధికారులు రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించారు.  హైదరాబాద్‌కు తూర్పు వైపున ఉన్న రైల్వే టెర్మినల్‌ను అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్టేషన్ పూర్తయిన తర్వాత 15 అదనపు రైలు సర్వీసులను నిర్వహించగలదని అధికారులు తెలిపారు. ఇది 10 అదనపు లైన్లను నిర్మించారు.. అంతేకాకుండా, రీడెవలప్‌మెంట్ స్టేషన్‌లో నాలుగు అదనపు హై-లెవల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి, ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్‌ఫారమ్‌లు కూడా పూర్తి-నిడివి గల రైళ్లను నిలపడానికి వీలుగా విస్తరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్‌బీ నగర్‌, ఉప్పల్‌, మల్కాజ్‌గిరితో కూడిన నగరంలోని తూర్పు ప్రాంతం ఔటర్‌ […] - [Warangal Inner Ring Road | వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి కీల‌క వ్యాఖ్యలు..](https://vandebhaarath.com/warangal-inner-ring-road/): Warangal Inner Ring Road | వరంగ‌ల్‌ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం వరంగల్ నగర అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ‌రంగ‌ల్‌ స్మార్ట్ సిటీ, భద్రకాళి దేవస్థానం, మెగా టెక్స్ టైల్ పార్కు, వరంగల్ ఎయిర్ పోర్టు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంశాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ ల కోసం రైతు సంతృప్తి చెందేలా మానవీయ కోణంలో భూసేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటి, ఆర్ అండ్‌బి […] - [Rain Report | రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్](https://vandebhaarath.com/rain-report-yellow-alert/): Rain Report | హైదరాబాద్‌ ‌: ‌తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది.  రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌రంగారెడ్డి, నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని చెప్పింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక ఈనెల 7న బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌ వరంగల్‌, ‌హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం‌దని వెల్లడించింది. చెప్పింది. అలాగే నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌జనగామ, సిద్దిపేట, భువనగిరి, […] - [AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రారంభ తేదీ? కావాల్సిన పత్రాలు ఇవే](https://vandebhaarath.com/free-bus-scheme-in-ap/): AP Free Bus Scheme | ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించే అవకాశం ఉన్న‌ది. ఏపీఎస్ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప‌థ‌కం అమ‌లు విష‌య‌మై సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం అమలుకు సంబంధించిన అంశాలపై అధికారులు తమ నివేదికను అందజేశారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తీరును అధికారులు ఇప్ప‌టికే అధ్యయనం చేశారు. ఈ నేప‌థ్యంలో ఉచిత బస్సు సౌకర్యం నిబంధనలపై ప్రభుత్వం చర్చించనుంది. అధికారిక వర్గాల ప్రకారం, APSRTC నెలకు దాదాపు 250 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఎదుర్కొంటుంది. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా. ఎంపిక చేసిన కేటగిరీ సర్వీసుల్లోనే ఈ పథకాన్ని అమలు చేయాలని […] - [రైల్వేలో 4800+ పోస్టులు రెడీ, ఇలా అప్ల‌య్ చేయండి](https://vandebhaarath.com/railway-recruitment-cell-notification-2024/): Railway Recruitment | సెంట్రల్ రైల్వేలోని వివిధ వర్క్‌షాప్‌లు మరియు యూనిట్లలో వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పొందేందుకు యాక్ట్ అప్రెంటీస్‌ల రిక్రూట్‌మెంట్ కోసం ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. మొత్తం 2,424 స్థానాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 15 ఆగస్టు 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌ల ఉద్యోగాల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ప్రోగ్రామింగ్ & సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ మొదలైనవి. రైల్వేలో భారీగా పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా 4,862 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ Central Railway, […] - [Bangladesh Crisis | బంగ్లాదేశ్ లో ధ్వంస‌మైపోతున్న హిందూ ఆల‌యాలు..](https://vandebhaarath.com/bangladesh-crisis-all-eyes-on-hindus/): Bangladesh Crisis | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌ మధ్య గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలను దుండ‌గులు ధ్వంసం చేశారు. ఖుల్నా డివిజన్‌లోని మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి అక్క‌డి నుంచి ప‌రారైన త‌ర్వాత‌ ఆందోళనలు మరింత‌ తీవ్రమయ్యాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఇస్కాన్ ప్రతినిధి యుధిస్తిర్ గోవింద దాస్, ఇస్కాన్ దేవాలయాలలో ఒకదానిని ధ్వంసం చేసి, తగులబెట్టినట్లు తెలిపారు. “నాకు అందిన సమాచారం ప్రకారం, మెహర్‌పూర్‌లోని మా ఇస్కాన్ సెంటర్‌లలో ఒకటి (అద్దెకి తీసుకున్నది) జగన్నాథుడు, బలదేవ్, సుభద్రా దేవి దేవతల విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసి త‌గులబెట్టారు అని తెలిపారు. ఆ ఆల‌యంలో త‌ల‌దాచుకున్న ముగ్గురు భక్తులు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు ” అని గోవింద చెప్పారు. ప్ర‌ధాని హసీనా అధికారం నుంచి వైదొలిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. […] - [Hyderabad Metro Phase II | హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కారిడార్ల వారీగా డీపీఆర్‌లు సిద్ధం](https://vandebhaarath.com/hyderabad-metro-phase-ii-dpr/): Hyderabad Metro Phase II : హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధ‌మ‌య్యాయి. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనా వ్య‌యంతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు ప్రైవేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సిస్ట్రాకు డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలు అప్ప‌గించ‌గా ఆ సంస్థ ప్రతినిధులు బేగంపేటలోని మెట్రో రైలు భవన్‌లో డీపీఆర్‌ను రెడీ చేస్తున్నారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 మెట్రో కారిడార్లకు వేరువేరుగా డీపీఆర్‌లను సిద్ధం చేశారు. మొదటి దశలో పెండింగ్‌లో ఉన్న పాతబస్తీ మెట్రో మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడ‌గిస్తూ దానికి ప్రత్యేకంగా డీపీఆర్‌ సిద్ధం చేయగా, మిగతా 5 కారిడార్లకు డీపీఆర్‌లను ఆగస్టు 15 నాటికి రూపొందించనున్నారు. 5 మెట్రో కారిడార్లకు వేర్వేరుగా నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించాల‌ని భావిస్తున్నారు.మొత్తం ఒకే సంస్థకు ఇవ్వకుండా 5 కారిడార్లను వేర్వేరు సంస్థలకు […] - [BSNL 5G SIM : త్వరలో ప‌లు నగరాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్](https://vandebhaarath.com/bsnl-5g-sim-launched/): BSNL 5G SIM | గ‌త జూలైలో, ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్‌ల కోసం టారిఫ్‌లను పెంచ‌డంతో దేశంలోని అత్యంత చ‌వకైన‌ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ల అయిన BSNL వైపు అంద‌రూ చూస్తున్నారు. ప్రభుత్వ రంగ‌ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ లోని తక్కువ ఖర్చుతో కూడిన స్వల్పకాలిక దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్ల కోసం వినియోగ‌దారులు చూస్తున్నారు. అయితే ఇటీవల, దేశంలో BSNL రాబోయే 4G, 5G నెట్‌వర్క్‌ల గురించి వార్త‌లు వినిపిస్తున్నాయి. కొత్త టెక్నాల‌జీతో వినియోగదారులకు హైస్పీడ్ ఇంట‌ర్నెట్ అందుబాటులోక రానుంది. రాబోయే సాంకేతికత గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇవీ.. 5G వీడియో కాల్ ట్రయల్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల BSNL 5G నెట్‌వర్క్‌ను పరీక్షించారు. 5జీ టెక్నాల‌జీతో విజయవంతంగా మొదటి వీడియో కాల్ చేశారు. వినియోగదారుల కోసం రోల్‌అవుట్ త్వరలో జరుగుతుందని మంత్రి ప్రకటించడంతో స‌ర్వ‌త్రా ఉత్సాహాన్ని రేకెత్తించింది. అయితే దీనికి […] - [Cognizant | తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ](https://vandebhaarath.com/hyderabad-cognizant/): న్యూ జెర్సీ (అమెరికా) : ఐటి రంగంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి పొందిన కాగ్నిజెంట్ (Cognizant)కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్ర‌క‌టించింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు కల్పించేలా కొత్తగా మ‌రో సెంటర్ నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఐటీ నిపుణులు, నిరుద్యోగులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 వేల మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను నిర్మించ‌నున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. సోమ‌వారం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ సంస్థ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య‌ ఒప్పందం కుదిరింది. ఈ క్ర‌మంలో హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రం ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పుటికే అనేక‌ కొత్త సంస్థలు, ఐటీ […] - [Amazon Shopping | అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్: 4K స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు ఆదా చేసుకోండి](https://vandebhaarath.com/amazon-shopping/): Amazon Shopping | అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival ) రేపటి నుంచి ప్రారంభమవుతుంది. స్మార్ట్ టీవీలలో సరికొత్త టెక్నాలజీకి మారేందుకు ఇదే సరైన సమయం.. అయితే అమెజాన్ ఫెస్టివల్ సేల్స్ లో 4K టెలివిజన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు మీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కోసం అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నట్లైతే ఇప్పుడు ఇదే సరైన సమయం. అమెజాన్ లో అందుబాటులో ఉన్న టాప్ బ్రాండ్‌లపై భారీగా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తోంది. ముందస్తు యాక్సెస్ సేల్ ఈ రాత్రికి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది, కానీ అది Amazon Prime సభ్యులకు మాత్ర‌మే అవ‌కాశం ఉంది. వినియోగదారులు 12-అర్ధరాత్రి నుండి షాపింగ్ ప్రారంభించవచ్చు. రెగ్యులర్ అమెజాన్ వినియోగదారులు రేపటి నుంచి మంగ‌ళ‌వారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే షాపింగ్ లో చేరవచ్చు. డిస్కౌంట్లు, పేమెంట్ ఆప్షన్స్.. Amazon Shopping : ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో […] - [Skill University | తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా.. త్వరలో బాధ్యతలు](https://vandebhaarath.com/telangana-skill-university/): Telangana Skill University | తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ’కి చైర్మన్‌ (Telangana Skill University Chairman)గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఒక‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించిన‌ట్లు చెప్పారు ఆయ‌న మ‌రికొద్ది రోజుల్లోనే బాధ్యతలు స్వీకరిస్తారని వెల్ల‌డించారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో సమావేశమ‌య్యారు. ఆ సందర్భంలోనూ […] - [Great Freedom Festival | అమెజాన్ ఫెస్టివ‌ల్ సేల్ లో స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్‌..వివ‌రాలు..](https://vandebhaarath.com/amazon-great-freedom-festival-2024/): Amazon Great Freedom Festival 2024 | భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగస్టు 6 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 సేల్ ప్రారంభమవుతోంది దేశంలోని అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం ముందుగానే అందుబాటులోకి వ‌స్తుంది. అయితే అమెజ‌న్ సైట్ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, మరిన్ని వంటి ప‌ర్స‌న‌ల్‌ గాడ్జెట్‌లు వంటి పెద్ద డివైజ్ ల‌తో స‌హా అనేక రకాల ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరలకు అందిస్తోంది. అమెజాన్ ఇప్పుడు రాబోయే సేల్‌లో మీరు త‌క్కువ ధ‌ర‌ల్లో పొంద‌గ‌ల‌ఙ‌గే స్మార్ట్‌ఫోన్ ల గురించి తెలుసుకోండి.. ఫెస్టివ‌ల్ సేల్స్ సంద‌ర్భంగా కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు లేదా EMI లావాదేవీల ద్వారా చెల్లించే SBI ఖాతాదారులు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు. కొన్ని ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ధరలను మరింత తగ్గిస్తాయి. ఆసక్తిగల కొనుగోలుదారులకు నో-కాస్ట్ […] - [Sheikh Hasina | ప్ర‌ధాని ప‌ద‌వికి షేక్ హ‌సీనా రాజీనామా.. భారత్ - బంగ్లా సరిహద్దులో హై అలర్ట్..](https://vandebhaarath.com/sheikh-hasina-bangladesh-protest/): Sheikh Hasina | రిజర్వేషన్ల కోటా విష‌యంలో అధికార పార్టీ శ్రేణులకు నిర‌స‌న కారుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్న వేళ‌ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మ‌రికొన్ని నివేదిక‌ల ప్ర‌కారం.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టుగా BBC బంగ్లా పేర్కొంది. కాగా, షేక్ హసీనా ఢాకా నుంచి వెళ్లిపోవ‌డం, రాజీనామాపై ఇంకా అధికారిక ధృవీకరించ‌లేదు. ఈ మేరకు ప్రధానమంత్రి సీనియర్ సలహాదారు ఒకరు మీడియాకు సంకేతాలు ఇచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌లో అడుగుపెట్టిన హసీనా! మరోవైపు ఢాకాలోని ప్ర‌ధాని అధికారిక నివాసాన్ని నిరసనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ […] - [Secunderabad | శ‌ర‌వేగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు](https://vandebhaarath.com/secunderabad-railway-station-redevelopment-works/): Secunderabad Railway Station Redevelopment | విమానాశ్రయాన్ని త‌ల‌పించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.700 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి పనులు ఏప్రిల్ 2023లో ప్రారంభమయ్యాయి. 2025 చివరి నాటికి అభివృద్ధిప‌నులుపూర్తిచేసి సికింద్రాబాద్ జంక్ష‌న్ ను అత్యాధునిక సౌక‌ర్యాల‌తో సుంద‌రీక‌రించాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయాణీకుల రాక‌పోక‌ల‌కు అంతరాయం కలగకుండా నిర్మాణ కార్యకలాపాలను సుల‌భంగా కొన‌సాగించేందుకు ఉత్తరం వైపున ఉన్న బుకింగ్ కార్యాలయం స్థానంలో తాత్కాలిక బుకింగ్ కార్యాలయం నిర్మించారు. కాగా కొత్త రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) భవనం, స్ట్రక్చరల్, ప్లంబింగ్ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు, ఫౌండేషన్, సివిల్ ఫ్రేమ్ వర్క్‌తో సహా ఇతర పునర్నిర్మాణాలు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణం వైపున, పునాదులకు సంబంధించిన ప్రధాన పనులు పూర్తికాగా, బేస్‌మెంట్-1, బేస్‌మెంట్-2 స్లాబ్ పనులు పూర్తయ్యాయి. దక్షిణం వైపున ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ బ‌య‌ట‌కు వెళ్లే […] - [Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..](https://vandebhaarath.com/waqf-board-amendment-bill/): Waqf Board | ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తూ త్వరలో బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 2) సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఏ భూమినైనా క్లెయిమ్ చేసే అపరిమితమైన అధికారాల కారణంగా వక్ఫ్ బోర్డు వేల కోట్ల విలువైన 9.4 లక్షల ఎకరాలను తన గొడుగు కిందకు తెచ్చుకుంది. కాంగ్రెస్ హయాంలో UPA-2 వక్ఫ్ చట్టం ప్రకారం అదనపు అధికారాలను కట్టబెట్టింది. తద్వారా వక్ఫ్ బోర్డు నుంచి నుంచి భూమిని తిరిగి పొందడం ఎన్నటికీ అసాధ్యంగా మారింది.  ప్రభుత్వ భూములపై ​​క్లెయిమ్ చేసే కేసులు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. […] - [Baby Berth in Trains | భారతీయ రైల్వేలో బేబీ బెర్త్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయబోతోందా? అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారు.?](https://vandebhaarath.com/project-in-indian-railways-baby-berth-in-trains/): Baby Berth in Trains |  న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు బేబీ బెర్త్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయబోతున్నాయా? రైలు ప్రయాణికులు, ప్రత్యేకించి తమ పసి పిల్లలు, చిన్న పిల్లలతో ప్రయాణించే మహిళల్లో ఆందోళన కలిగించిన ప్రశ్న ఇది. భారతీయ రైల్వేలు స్లీపర్. హయ్యర్ క్లాస్ కోచ్‌లలో ప్ర‌యాణికుల‌కు మెరుగైన‌ సౌకర్యాల‌ను క‌ల్పించేందుకు అనేక చ‌ర్య‌లు చేప‌డుతోంది. అయితే కొన్ని రైళ్లలో సైడ్ లోయర్ బెర్త్‌ల కోసం అదనపు కుష‌న్ల‌ను ప్రవేశపెట్టారు. ఇవి ప‌సి పిల్ల‌ల బెర్త్ సీట్ల కోసం పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ట్రయల్ రన్‌లో శిశువులతో ఉన్న తల్లులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి లక్నో మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను కొత్త‌గా అమ‌ర్చారు. అన్ని రైళ్లలో బేబీ బెర్త్ సీట్లను అమర్చడానికి ప్రభుత్వం చొరవ చూపడంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పైలట్ ప్రాజెక్ట్‌లో ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెట్టినట్లు రాజ్యసభకు నివేదించారు. “తల్లులు తమ పిల్లలతో ప్రయాణించే […] - [రోజుకు 2GB డేటాతో జియో నుంచి చవకైన ప్లాన్](https://vandebhaarath.com/jio-recharge-plans/): Jio Recharge | భారతదేశ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది జియో సిమ్ కార్డులను ఉపయోగిస్తున్న రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా నిలిచింది. అయితే Jio ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటికీ, అద్భుతమైన ఆఫర్‌లను అందించే అనేక ప్లాన్‌లు ఇప్పటికీ ఉన్నాయి. ఇక జియో నుంచి అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను చూద్దాం. ఇది రోజుకు 2GB డేటాను అందిస్తుంది. తన కస్టమర్ల విభిన్న అవసరాలు, బడ్జెట్‌లను తీర్చడానికి, జియో తన రీఛార్జ్ ప్లాన్‌లను వివిధ విభాగాలుగా వర్గీకరించింది, బడ్జెట్-ఫ్రెండ్లీ, ప్రీమియం రిచార్జ్ ల‌ను కలిగి ఉంది. వినియోగదారులు వారి అవసరాలు, ఆర్థిక పరిగణనల ఆధారంగా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. రూ. 349 ప్రీపెయిడ్ Jio Recharge Jio తన హీరో ప్లాన్‌లలో భాగంగా రూ.349 ధరతో ఉత్త‌మైన‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ డేటా ప్రయోజనాలను కోరుకునే వారికి ఈ ప్లాన్ అనువైనది. […] - [TGSRTC | రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ బస్సులలో ఇకపై సరికొత్త టెక్నాలజీ..!](https://vandebhaarath.com/ai-powered-alert-adas-in-tgsrtc/): AI-powered alert ADAS | హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఆధునిక‌ టెక్నాల‌జీ వైపు ముందుకుసాగుతోంది. ప్రమాదాలను నివారించేందుకు అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) డివైజ్‌ను ఇన్ స్టాల్ చేయాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఈ కాన్సెప్ట్‌ను తమ బస్సుల్లో పెద్ద ఎత్తున అమర్చాలని యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 200 రాష్ట్ర రవాణా బస్సుల్లో ఏర్పాటు చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-పవర్డ్ అలర్ట్ సిస్టమ్ గత ఏడాదిలో హైవేలపై ప్రమాదాలను 40 శాతం వరకు తగ్గించడంలో సహాయపడింది. హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తుగా 2022 సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని మూడు జాతీయ రహదారులైన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్‌లో ప్రయాణించే బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. మార్చి 2023, ఏప్రిల్ 2024 మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన హైవే కారిడార్‌లలో రాష్ట్ర రవాణా బస్సుల (TGSRTC )తో జరిగిన ఘోర […] - [BA Animation | బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఏ యానిమేషన్ అడ్మిషన్లు ప్రారంభం](https://vandebhaarath.com/ba-animation-admissions-open/): BA Animation admissions  | హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ చేవెళ్లలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న బీఏ యానిమేషన్ (BA Animation ), వీఎఫ్‌ఎక్స్ (VFX) ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లను ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి బీఏ యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బీ సైదులు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . పూర్తి చేసిన‌దరఖాస్తు ఫారమ్‌ను mjpanimation45@gmail.com ఇమెయిల్ చిరునామాకు పంపాలి. ఇమెయిల్ చేసిన దరఖాస్తు హార్డ్ కాపీని MJPTBCWR స్కూల్ మియాపూర్ (జి), మోడల్ కాలనీ, చేవెళ్ల, రంగారెడ్డి అనే చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. […] - [LRS in Telangana | ఎల్ఆర్ఎస్‌పై కీలక అప్ డేట్.. మూడు నెలల్లోనే పరిష్కారం.. తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం](https://vandebhaarath.com/lrs-in-telangana-review-on-lrs-scheme/): LRS in Telangana : రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ ‌రెగ్యులరైజేషన్‌ ‌స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్ర‌క్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరించాల‌ని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. త‌మ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజ‌లకు ఇబ్బందులు లేకుండా స‌త్వ‌ర‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు.. శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అక్కడి కలెక్టరేట్‌ ‌నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఖమ్మం జిల్లా నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. గత […] - [Bulldozer Action | మైనర్ బాలికపై రేప్‌ కేసులో నిందితుడి బేకరీని కూల్చేసిన ప్రభుత్వం.. Video](https://vandebhaarath.com/ayodhya-rape-case-bulldozer-action/): Bulldozer Action | మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న‌ సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్‌ ఖాన్‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం బుల్డోజ‌ర్ చ‌ర్య చేప‌ట్టింది. ఆయోధ్యలో నిందితుడి బేకరీని జేసీబీలతో నేల‌మ‌ట్టం చేయించింది. అయితే విచారణలో అతడు స్థలాన్ని కబ్జా చేసి బేకరి నిర్వ‌హిస్తున్న‌ట్లు తేలింది. దీంతో యూపీ సర్కారు ఆ బేకరీని కూల్చివేయాలని ఆదేశించ‌గా అధికారులు వెంట‌నే అమ‌లు చేశారు. ఈ ఘటనపై యూపీ మంత్రి, నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషాద్‌ స్పందించారు. అయోధ్యలో తాము గెలిచామని అఖిలేష్ యాదవ్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ మొయీద్‌ ఖాన్ వంటి నేరగాళ్ల సాయంతో వాళ్లు గెలిచారని విమర్శించారు. ఇలాంటి క‌రడుగ‌ట్టిన నేర‌గాళ్లను పార్టీ నుంచి బహిష్కరించడానికి బదులుగా సమాజ్‌వాది పార్టీ వారిని కాపాడుకుంటోంద‌ని అన్నారు. క్రిమిన‌ల్స్‌కి వ్యతిరేకంగా స‌మాజ్‌వాదీ పార్టీ కనీసం ఒక్క‌ మాట కూడా మాట్లాడ‌ద‌ని, నిషాద్‌ విమర్శించారు. మైనర్‌ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి […] - [New SIM card rules | కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి కొత్త నిబంధనలు ఇవే.. ఇకపై వారికి ఓటీపీ అవసరం లేదు.](https://vandebhaarath.com/new-sim-card-rules/): New SIM card rules : మొబైల్ సిమ్ కార్డుల కొనుగోలుకు సంబంధంచి ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పౌరులు భారతదేశంలో సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేయడానికి ఈ కొత్త నియయాన్ని అమ‌లుచేస్తోంది. గతంలో విదేశీ పౌరులకు (Foreign Nationals) Airtel, Jio లేదా Vi SIM కార్డ్‌లను కొనుగోలు చేయడానికి స్థానిక నంబర్ నుంచి OTP అవసరం ఉండేది. ఈ కొత్త నిబంధనతో, వారు ఇప్పుడు వారి ఇమెయిల్ చిరునామాపై OTP వ‌స్తుంది. సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయడానికి వారికి ఇకపై స్థానిక నంబర్ అవసరం లేదని, కొనుగోలు కోసం వారి ఇమెయిల్‌ను ఉపయోగించవచ్చు. New SIM card rules  for Indian citizens : దీంతోపాటు భారత పౌరుల కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి పౌరులు eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ధ్రువీకరణ ఇప్పుడు […] - [BSNL 5G : బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 5G సర్వీస్..](https://vandebhaarath.com/bsnl-5g-service-trails/): BSNL 5G | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL దేశంలో 5G స‌ర్వీస్‌ ట్రయల్స్ ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా తన X ( ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసారు. అందులో ఆయ‌న బిఎస్ఎన్ఎల్ 5G నెట్‌వర్క్‌లో వీడియో కాల్‌ చేయ‌డం చూడవచ్చు. 5G నెట్‌వర్క్‌ను పరీక్షించడానికి మంత్రి సి-డాట్ క్యాంపస్‌లో ఉన్నారు. BSNL కోసం నిధుల కేటాయింపు ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు 82 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. టెలికాం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారతదేశంలో పూర్తిగా 4G, 5G సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావ‌డానికి ఈ నిధులు వెచ్చించ‌నున్నారు. దీంతో భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బిఎస్ ఎన్ ఎల్ గ‌ట్టి పోటీనివ్వ‌నుంది. అయినప్పటికీ, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ నుంచి పోటీ నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలు గణనీయమైన నష్టాలను […] - [Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు](https://vandebhaarath.com/ration-card-new-benifits-for-ap-people/): Ration Card New Benifits | ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం నిత్యవసర సరుకులతో పాటుగా అదనంగా రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో అక్కడక్కడ రాగు సాగు బాగా ఉంటుంది. కాకినాడ ఏరీయాలో ఏటా రాగుల సాగు బాగుంటుంది. ఐతే ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాఘు సేకరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డు దారులందరికీ రేషన్ లో రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాకినడ, పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులు సరఫరా చేస్తున్నారుఇ. త్వరలోనే రాష్ట్రమంతా కూడా రాగులు అంద చేస్తున్నారు. ఇక మీదట రేషన్ కి వెళ్లినప్పుడు అన్నిటితో పాటుగా రాగులు కూడా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. రాగులు ఎలా ఇస్తున్నారు..? Ration Card New Benifits : రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి రాగులు ఇవ్వాలని ప్రభుత్వం […] - [Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను](https://vandebhaarath.com/work-from-home-jobs-nucile-technology/): Work From Home Jobs | ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచే రెండు చేతులా సంపాదించే జాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలానే ప్రముఖ టెక్నాలజీ సంస్థ నుసిలే (Nucile Technology) నుండి బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ కోసం ఎలాంట్ అనుభవం లేని వారైనా సరే అప్లై చేయొచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఎంపిక విధానం ఏంటి అంటే.. నుసిలే టెక్నాలజీ నుణి వర్క్ ఫ్రం హోం విధానంలో బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి. ఐతే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి స్టైఫెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఉద్యోగ ఆఫర్ ఇస్తున్న […] - [New FASTag KYC rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు.. ఇవి పాటించకుంటే సమస్యలు తప్పవు..](https://vandebhaarath.com/new-fastag-kyc-rules/): New FASTag KYC rules | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ అని పిలువబడే ఎలక్ట్రానిక్ టోలింగ్ సిస్టమ్ కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది, ఆగస్టు 1 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. ఈ నియమాలు ప్రధానంగా మూడు సంవత్సరాల క్రితం జారీ చేయిన ఫాస్ట్‌ట్యాగ్‌లతో వాహన యజమానులు ప్ర‌భావిత‌మ‌వుతారు. అయితే, ఇటీవల జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లను కలిగి ఉన్నవారు కూడా తమ ట్యాగ్‌లు ఖచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. ప్రొవైడర్లు తాము సేకరించే డేటా మరింత సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. అన్ని మార్పుల గురించి తెలుసుకోవడానికి చదవండి. New FASTag KYC rules : ఐదేళ్ల కంటే పాత ఫాస్ట్‌ట్యాగ్‌లను మార్చాల్సి ఉంటుంది మూడు సంవత్సరాల క్రితం జారీ చేయబడిన FASTags కోసం KYC అప్ డేట్‌ అవసరం ఫాస్ట్‌ట్యాగ్‌లను కారు రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్‌కు లింక్ చేయాలి ఐదు లేదా అంతకంటే ఎక్కువ […] - [LRS Applications | మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్.. ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు](https://vandebhaarath.com/lrs-applications/): LRS Applications | రాష్ట్రంలో ఎల్ ఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తుల గురించి వేచిచూస్తున్న ప్ర‌జ‌లకు ఊర‌ట‌నిచ్చేలా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2020లో ప్రకటించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తులను క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ప‌రిష్క‌రించేందుకు, అలాగే అక్రమ క్రమబద్ధీకరణకు ఆగస్ట్‌ మొదటి వారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. మూడు దశల్లో ప్రక్రియ.. ప్లాట్ల దరఖాస్తుల పరిశీలనను మూడు దశల్లో చేప‌ట్ట‌నున్నారు. అలాగే లేఅవుట్ల దరఖాస్తుల పరిశీలనను నాలుగు దశల్లో పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ సమస్యల కారణంగా 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు 25 లక్షల దరఖాస్తులను క్రమబద్ధీకరించడానికి నిర్ణీత రుసుము వసూలు చేయడానికి ముందు, వాటిని పరిశీలించి, అర్హత కలిగిన దరఖాస్తులను మొద‌ట‌ క్రమబద్ధీకరిస్తారు. సెంటర్ […] - [New Ration Cards | పేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో రేష‌న్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు](https://vandebhaarath.com/new-ration-cards-and-arogyashri-cards/): New Ration Cards | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న‌ కొత్త రేషన్‌ ‌కార్డుల జారీ ప్ర‌క్రియకు కీల‌క‌మైన ముందడుగు ప‌డింది. రేష‌న్ కార్డుల మంజూరులో విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ ‌సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం (Telangana Cabinet) తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈసారి రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేర్వేరుగా మంజూరు చేయ‌నున్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా కొత్త రేషన్‌ ‌కార్డుల (New Ration Cards ) జారీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అధ్యక్షతన రేషన్‌ ‌కార్డుల జారీ విధివిధానాల సబ్‌ ‌కమిటీ ఏర్పాటు చేయ‌నున్నారు. ఆరోగ్య శ్రీ […] - [Parking Fees | మాల్స్, మల్టీప్లెక్స్‌ల లో వాహ‌నాల పార్కింగ్ పై కీల‌క ఆదేశాలు](https://vandebhaarath.com/parking-fees-in-hyderabad-malls-and-multiplexes/): హైదరాబాద్‌: గ్రేట‌ర్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చేలా షాపింప్ మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్ ల‌కు తెలంగాణ సర్కారు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. వాహనాల పార్కింగ్‌ ఫీజులు (Parking Fees) వసూలు చేస్తున్న మాల్స్‌, మల్టీప్లెక్స్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ ఆమ్రపాలి కాటా (Amrapali Kata) గురువారం హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల ద్వారా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకువెళ్లినట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్ కొనుగోలు రసీదు అందజేస్తే పార్కింగ్‌ ఉచితంగా ఉండాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ మాల్స్‌లు వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బృందాలు గుర్తించాయి. ఒకే స్క్రీన్‌గా రిజిస్ట‌ర్ అయిన ఒక థియేటర్ ప్రాంగణంలో మల్టీ స్క్రీన్‌లలో సినిమాలు ప్లే అవుతున్నట్లు కూడా త‌నిఖీ అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఈ మాల్స్‌లో విక్రయించే ఆహారం కూడా […] - [BSNL 4G SIM : మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాల‌నుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను ఇలా ఎంచుకోండి..](https://vandebhaarath.com/how-to-choose-your-new-bsnl-4g-sim/): BSNL 4G SIM | Airtel, Jio, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు కొద్ది రోజుల క్రితం టారిఫ్ ల‌ను పెంచ‌డంతో భారతదేశంలో చాలా మంది వినియోగ‌దారులు ఇప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్ల కోసం BSNLకి మారుతున్నారు. దీంతో పాటు, BSNL దేశవ్యాప్తంగా తన 4G సేవలను కూడా దశలవారీగా ప్రారంభిస్తోంది. దీని 4G సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ప‌నిస్తున్నాయి. కొత్త బిఎస్ఎన్ఎల్‌ సిమ్ (BSNL 4G SIM ) కొనాలనుకునే వారికి, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ కొత్త సబ్‌స్క్రైబర్‌లను వారికి ఇష్ట‌మైన‌ మొబైల్ నంబర్‌ని ఎంచుకునేలా అవ‌కాశం క‌ల్పిస్తోంది. మీరు మీ కొత్త BSNL SIM కోసం మీ ఇష్ట‌మైన మొబైల్ నంబర్‌ను పొందాలని ఆసక్తి కలిగి ఉంటే, మీరు దీన్ని ఎలా చేయాలనే దాని గురించి వివ‌రాలు ఈ క‌థ‌నం ద్వారా తెలుసుకోండి. మీ BSNL మొబైల్ నంబర్‌ను ఎంచుకునేందుకు […] - [Kolkata Metro | ఈ మెట్రో స్టేషన్లలో ఇక టికెట్ బుకింగ్ కౌంటర్లు ఉండవు..](https://vandebhaarath.com/no-booking-counter-stations-in-kolkata-metro/): కోల్‌కతా మెట్రో (Kolkata metro) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జోకా-మజెర్‌హాట్ (పర్పుల్ లైన్),  న్యూ గారియా-రూబీ మోర్ (Orange Line) కారిడార్‌లతో పాటు కొన్ని ప్రదేశాలలో ‘నో బుకింగ్ కౌంటర్ స్టేషన్‌ (No Booking Counter Stations)లను’ పరిచయం చేసింది. పైలట్ ప్రాజెక్ట్ మొదట్లో పర్పుల్ లైన్‌ (Purple Line,)లోని తారతలా,  సఖేర్‌బజార్, ఆరెంజ్ లైన్‌లోని కవి సుకాంత అనే మూడు స్టేషన్‌లను కవర్ చేస్తుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ స్టేషన్లను ఎంపిక చేశారు. కోల్‌కతా మెట్రో ఎంపిక చేసిన స్టేషన్‌ల కోసం ‘బుకింగ్ కౌంటర్ స్టేషన్‌లు ఉండవు ‘ అని ప్రకటించింది Kolkata Metro లోని ఈ మెట్రో స్టేషన్లలో టోకెన్లు, స్మార్ట్ కార్డులు జారీ చేసే బుకింగ్ కౌంటర్లు మూసివేశారు. వీటికి బదులుగా, ప్రయాణీకులు టోకెన్‌లు, స్మార్ట్ కార్డ్‌లు, పేపర్ QR కోడ్ ఆధారిత టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే […] - [Shocking News | బాలిక‌ను రేప్ చేసిన నిందితుడికి 5 చెంపదెబ్బలు, రూ. 15,000 జరిమానా..](https://vandebhaarath.com/shocking-news-uttar-pradesh-agra-maulanas-rape-justice/): Shocking News | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా(Agra)లో మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి స్థానిక పంచాయతీ ఒక విచిత్రమైన తీర్పు చెప్పింది. నిందితుడికి ఐదు చెంపదెబ్బలు, రూ.15 వేల జరిమానా విధించారు. పంచాయతీ సమావేశంలో ఒక మౌలానా ఈ అసాధారణ తీర్పును ప్రకటించారు. బాధితురాలి తరఫు ఓ మహిళ నిందితుడికి ఐదు చెంపదెబ్బలు కొట్టగా, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనికి సంబంధించిన‌ ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఒక పోలీసు అధికారి ప్రకారం.. బాధితురాలి కుటుంబం మొదట మైనర్ బాలిక అదృశ్యమైన‌ట్లు చెప్పారు. ఇందులో పొరుగున ఉన్న అబ్బాయి ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక తన ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ […] - [Gold Rates Today : 1 ఆగస్టు, 2024న భారతదేశంలోని టాప్ సిటీల వారీగా బంగారం ధరలు ఇవే..](https://vandebhaarath.com/gold-rates-today/): Gold Rates Today  | భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,401 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,983 ఈరోజు 1 ఆగస్టు 2024 న మీ నగరంలో బంగారం ధరను తనిఖీ చేయండి ముంబైలో ఈరోజు బంగారం ధర ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6401 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6983. కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6401 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6983. చెన్నైలో ఈరోజు బంగారం ధర చెన్నైలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6421 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7005. ఢిల్లీలో ఈరోజు బంగారం ధర ఢిల్లీలో […] - [LPG Price Hike : కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు.. నగరాల వారీగా కొత్త ధరలు ఇవే..](https://vandebhaarath.com/lpg-price-hike-check-city-wise-new-prices-here/):   LPG Price Hike: ఆగ‌స్టు నెల ప్రారంభంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 8.50 పెంచాయి, ఆగస్టు 1, 2024 నుంచి ఈ కొత్త ధ‌ర‌లు అమలులోకి వస్తాయి. అయితే, 14 కిలోల దేశీయ గ్యాస్ ధర సిలిండర్ మార‌లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ ప్రకారం, న్యూఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1652.50గా ఉంది. ఇది రూ. 1646 నుంచి రూ. 6.50 పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.8.50 పెరిగి రూ.1764.50కి చేరింది. ముంబైలో కొత్త ధర రూ.1605, చెన్నైలో రూ.1817గా ఉంది. కాగా, జూలై 1, 2024న 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్‌ల ధర రూ. 30 తగ్గించిన విష‌యం తెలిసిందే.. LPG Price Hike : కొత్త నగరాల వారీగా కొత్త ధరలు నగరం కొత్త […] - [Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. కొత్తగా ఏఐ సిటీ నిర్మాణం..](https://vandebhaarath.com/hyderabad-ai-city-areas-full-details/): Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు త్వరలో మహర్దశ రానుంది. AI పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడానికి, ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి కంపెనీలను ఆహ్వానించడానికి హైదరాబాద్ శివార్లలో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నగరాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ నగరం ఇప్పటికే దేశంలోనే టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హబ్‌గా పేరు గాంచింది. ఇప్పుడు  దీనిని భారతదేశానికి AI రాజధానిగా అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల వెల్లడించారు. మహేశ్వరం, చేవెళ్ల.. hyderabad ai city location : ఏఐ నగరం కోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 200 ఎకరాల స్థలాన్ని నగర ఏర్పాటుకు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, అవి అమలుకు నోచుకోలేదు. […] - [Old City Metro Corridor | పాత బస్తీ మెట్రో లైన్ అలైన్ మెంట్ లో మార్పులు.. మ‌రో 7.5 కిలోమీట‌ర్లు పొడిగింపు](https://vandebhaarath.com/old-city-metro-corridor-update/): Old City Metro Corridor  | హైద‌రాబాద్ పాత‌బస్తీ మెట్రో లైన్ నిర్మాణంలో మ‌రిన్ని మార్పులు చేయ‌నున్నారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉండ‌గా తాజాగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 5.5 కి.మీ మేర నిర్మించాల్సిన ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో లైన్ ను మరో రెండు కిలోమీట‌ర్లు పొడిగిస్తూ కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేశారు. మొత్తం 7.5 కి.మీ దూరంతో నిర్మించ‌నున్న‌ పాత బస్తీ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి రూ.2300 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథ‌మికంగా అంచనా వేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో దశలో చేపట్టనున్న మెట్రో లైన్ల‌లో పాతబ‌స్తీ మెట్రో, నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే మెట్రో మార్గాలకే ఎక్కువ‌ ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఓల్డ్‌ మెట్రో కారిడార్‌కు రూ.500 కోట్లు, ఎయిర్‌పోర్టు […] - [HDFC Credit Card : మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? ఆగస్ట్ 1 నుంచీ బిగ్ షాక్..!](https://vandebhaarath.com/hdfc-credit-card-holders-rules-changed-from-august-1st/): HDFC Credit Card | హెచ్ డిఎఫ్ సీ HDFC క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఆగష్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తుంది. ఈ బ్యాంక్ ద్వారా తీసుకున్న ప్రతి క్రెడిట్ కార్డ్ పై ఈ కొత్త రూల్స్ వరించేలా బ్యాంక్ ప్రకటన చేసింది. ఐతే మారిన ఆ రూల్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. హెచ్ డి ఎఫ్ సీ క్రెడిట్ కార్డ్ లావాదేవీల పై అదనపు రుసుము చేస్తున్నారు. అవేంటి అంటే.. థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా రెంటల్, యుటిలిటీ లపైన అదనపు రుసుము వీరు వేస్తున్నారు. రెంటల్ లావాదేవీలపై 1%.. యుటిలిటీల పేమెంట్స్ పై 50వేలు దాటితే 1% రుసుము ఎక్స్ ట్రా వేస్తున్నారు. అంతేకాదు క్రెడిట్ కార్డ్ ద్వారాపెట్రోల్, డీజిల్ లావాదేవీలు చేస్తే 15 వేలు మించితే 1% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ పేమెంట్స్ కు […] - [PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? ఇలా చెక్ చేసుకోండి..](https://vandebhaarath.com/pm-kisan-yojana-apply-new-former-and-next-release-details/): PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 2 వేల రూపాయలు డబ్బులు ప్రతిసారి అకౌంట్ లో జమ అవుతాయి.ఈ పథకం కోసం ఇప్పటికే 17వ విడత డబ్బులను లబ్ధిదారులు అందుకున్నారు. పీఎం కిసాన్ యోజన 17వ విడత డబ్బులను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 18న అందరి ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 18వ విడత విడుదల చేయాల్సిన 2 వేల గురించి అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. 18వ విడత పీఎం కిసాన్ యోజన రూ.2,000 నగదు ఆగస్ట్  నెలలో రాఖీపౌర్ణమి పండుగ తర్వాత విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో  18వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు. పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ ను సులభంగానే మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు […] - [Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!](https://vandebhaarath.com/phonepe-loan-fecility-personal-loan-how-to-apply-details/): Phonepe Loan Fecility | అవసరమైనప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి.. అనుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాలి అనే  ఆందోళన ఉంటుంది. ఐతే ఫోన్ పే (Phonepe) ఉంటే చాలు ఇప్పుడు పర్సనల్ లోన్ ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ పే లో లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అత్యవసరమైన టైం లో డబ్బులు కావాలంటే ఎవరినో అప్పుడు అడిగే బదులుగా ఇలా మీ ఫోన్ పే ద్వారానే డబ్బు లోన్ గా తీసుకుని మళ్లీ సక్రమమైన రీపేమెంట్స్ చేస్తే అది మీ సిబిల్ స్కోర్ ని కూడా పెంచుతుంది. బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ తెలిసందే. అందుకే ఫోన్ పే లో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫోన్ పే లో లోన్ తీసుకోవడం వల్ల బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. యాప్ నుంచే ఈ లోన్ పొందొచ్చు. తిరిగి చెల్లించడం […] - [Apple iPhone | ఇక పాస్‌వ‌ర్డ్ అవ‌స‌రం లేదు.. మీ గుండెచ‌ప్పుడుతోనే మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్](https://vandebhaarath.com/apple-iphone-unlocking-with-heartbeats/): Unlocking with Heartbeats | మీరు మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్, పిన్, టచ్ ఐడి, ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులను ఉప‌యోగించి ఉంటారు కదా.. అయితే వీట‌న్నింటికీ భిన్నంగా స‌రికొత్త ప‌రిజ్ఞానం అందుబాటులోకి రానుంది. Apple తన iPhone, Mac వంటి డివైజ్ ల కోసం కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వీటిని అన్‌లాక్ చేయడానికి మీ హార్ట్ బీట్ ను ఉప‌యోగిస్తుంది. ఉపయోగిస్తుంది. ECG ఆధారిత బయోమెట్రిక్ ఫీచర్ Apple iPhone, iPad, Mac తో సహా త‌న డివైజ్ ల కోసం ఇప్పుడు ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) బయోమెట్రిక్ ఫీచర్‌పై పని చేస్తున్నట్లు నివేదించింది. ఈ ఫీచర్ మీ హృదయ స్పందనలకు సంబంధించి ప్రత్యేక లయపై ఆధారపడి ఉంటుంది. మీ గుండె లయ సరిపోలినప్పుడు మీ పరికరం అన్‌లాక్ చేస్తుంది. హార్ట్ బీట్ తో అన్‌లాక్ ప్రతి వ్యక్తి హృదయ […] - [SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!](https://vandebhaarath.com/sbi-jobs-work-from-home-jons-notification/): SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు ఇంటి నుంచే పని చేసుకునే సౌలభ్యం ఉంది. ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఐతే ఇన్సూరన్స్ అనగానే టార్గెట్స్ ఉంటాయని అనుకుంటారు కానీ వెస్బీఐ లో ఎలాంటి టార్గెట్స్ ఉండవు. టార్గెట్స్ లేకుండానే మీరు చేసిన పాలసీలతో నెల వారి సంపాదన ఉంటుంది. లైఫ్ మిత్ర పోస్టులు అంటే ఏమిటి..? ఏం చేయాలన్న సందేహం […] - [తెలంగాణ రోడ్ల‌పై కొత్త‌గా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బ‌స్సులు.. ఇక మహిళలూ టికెట్‌ కొనాల్సిందే..](https://vandebhaarath.com/tgsrtc-semi-deluxe-bus/): TGSRTC Semi Deluxe Bus | తెలంగాణ‌ ఆర్టీసీలో కొత్తగా సెమీడీల‌క్స్‌, మెట్రో డీల‌క్స్ బ‌స్సులు రోడ్లెక్క‌నున్నాయి. పట్టణాలు, న‌గ‌రాల మధ్య సెమీ డీలక్స్‌ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డిపోల‌కు కొన్ని బస్సులు వ‌చ్చాయి. వీటిని త్వరలో వాటిని ప్రారంభించన్నారు. మహాలక్ష్మి పథకం కార‌ణంగా   ఆర్టీసీ (TGSRTC) ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం క‌ల్పించ‌డంతో ఆయా బ‌స్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగినా కూడా ఆదాయం మాత్రం భారీగా ప‌డిపోయింది. దీంతో కావాల్సిన ఆదాయాన్ని స‌మ‌కూర్చుకునేందుకు కొత్త‌గా రెండు కేటగిరీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించ‌నుంది. మ‌హిళ‌లూ టికెట్ తీసుకోవాల్సిందే.. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల‌కు మ‌హిళ‌లు టికెట్ లేకుండా ఫ్రీగా ప్ర‌యాణించ‌వ‌చ్చు. మిగ‌తా డీలక్స్, సూపర్‌ లగ్జరీ, గరుడ బస్సుల్లో టికెట్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుతం ఆర్టీసీకి బాగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి ఈ బ‌స్సులే.. అయితే వీటి టికెట్ల […] - [14-hour Workday Proposal : బెంగళూరులో ఆందోళననకు సిద్ధమవుతున్న ఐటీ ఉద్యోగులు](https://vandebhaarath.com/14-hour-workday-proposal/): 14-hour Workday Proposal (బెంగళూరు): ఐటి ఉద్యోగుల పని వేళలను పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించినందుకు నిరసనగా కర్ణాటక స్టేట్ ఐటి/ఐటిఇఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (KITU ) ఆగస్టు 3వ తేదీన‌ శనివారం ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసనను నిర్వహించనుంది. ఈ సంద‌ర్భంగా త‌మ డిమాండ్ల గురించి KITU ఆధ్వ‌ర్యంలో రెండు వారాల పాటు శాంతియుతంగా నిర‌స‌న తెలుప‌నున్నారు. ఇందులో భాగంగా IT పార్కుల వద్ద గేట్ సమావేశాలు, వీధి నిరసనలు (street protests) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత కర్ణాటక దుకాణాలు, వాణిజ్య సంస్థల (సవరణ) బిల్లు ప్రమాణంగా 14 గంటల పనిదినాలను ఏర్పాటు చేయాలని కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు 300 మందికి పైగా ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ కార్మికులు నిరసనలో పాల్గొంటారని కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్‌ అడిగా ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను “అమానవీయం” అని ఖండిస్తూ, ఇది ఉద్యోగుల ప్రాథమిక […] - [TG Raithu Runa Mafi | రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ..](https://vandebhaarath.com/tg-raithu-runa-mafi/): Second Fhase Loan Waiver : రాష్ట్ర‌ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శాస‌న స‌భ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ ( TG Raithu Runa Mafi )నిధులను విడుదల చేశారు. ఇప్పటికే లక్ష రూపాయ‌ల రుణ‌బ‌కాయిలు ఉన్నవారికి రుణమాఫీ ప్ర‌క్రియ‌ పూర్తి చేశారు. తెలంగాణ‌లో మొత్తం 6,40,223 మందికి రూ.6190.01 కోట్ల మేర రుణ‌మాఫీ నిధులను విడుదల చేశారు. ఇక మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98 కోట్లు విడుదల చేశారు. కాగా రాష్ట్రంలోని 17పార్లమెంటు నియోజక వర్గాల నుంచి లబ్దిదారులను రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే రూ.లక్ష రుణాన్ని మాఫీ […] - [Ration Card : రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ మిస్ అవ్వద్దు, మోడీ బంపర్ ఆఫర్](https://vandebhaarath.com/good-news-for-ration-card-holders/): దేశంలో రేషన్ కార్డ్ ఉన్న వారికి మరోసారి మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశంలో ఆహారం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆహార ధాన్యాలు అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆడబిడ్డ నిధి అంటూ అక్కా చెల్లెమ్మల ఖాతాలకు జమ చేస్తున్న ప్రభుత్వం..  బీపీఎల్ కార్డ్ (Ration Card) ఉన్న వారికి ఈ డబ్బు ఇస్తుంది. దాంతో పాటే బియ్యం కూడా పంపిణీ చేస్తారు. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ పథకాన్ని అమలు చేసింది. అయితే అది అంత క్లిక్ అవలేదు. దీని గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకంలో ఉన్న రోగులకు అదనపు లాభాలు ఉంటాయి. కరోనా విపత్తు సమయలో పేదలకు ఆహారం లభ్యత ఎంతో కష్టతరమైంది. అందుకే కేంద్రం ఈ ఉచిత పథకం ప్రధాన మంత్రి […] - [సీఎం యోగీ మ‌రో సంచ‌ల‌నం.. అత్యంత‌ కఠినమైన 'లవ్ జిహాద్' బిల్లుకు ఆమోదం.. ఈ చట్టంలో కీలక అంశాలు ఇవే..](https://vandebhaarath.com/yogi-adityanath-govts-stringent-anti-conversion-bill/): Anti-Conversion Bill : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం, జూలై 30, UP చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను బలవంతపు మార్పిడులకు శిక్షను పెంచే బిల్లును ఆమోదించింది. ఒక మహిళను మోసం చేసి లేదా మతం మార్చి వివాహం చేసుకున్నందుకు ₹ 50,000 జరిమానాతో 10 సంవత్సరాల శిక్ష గతంలో ఉండగా  కొత్త బిల్లు  ప్రకారం ఇప్పుడు ఆ శిక్షను జీవిత ఖైదుగా  మార్చింది  చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను యాంటీ లవ్ జిహాద్ లా అని కూడా పిలుస్తారు. దీనిని సోమవారం సభలో ప్రవేశపెట్టగా మంగళవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వర్షాకాల సమావేశాల్లో ఆమోదం ల‌భించింది. దోషులను శిక్షించే నిబంధనలను సవరణ కఠినతరం చేసింది. ఇప్పటికే ఉన్న‌ నేరాలకు శిక్షను పెంచారు. సవరణలోని నిబంధనలు ఏమిటి? సవరించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి బెదిరించినా, దాడి చేసినా, వివాహం చేసుకున్నా లేదా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినా […] - [Amazon Great Freedom Festival | కొత్త వస్తువులు కొంటున్నారా? కొద్దిరోజులు ఆగండి.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వస్తోంది..](https://vandebhaarath.com/amazon-great-freedom-festival/): అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ త్వ‌ర‌లో ప్రాంభ‌మ‌వుతోంది. దీనికి సంబంధించి అమెజాన్ లో టీజ‌ర్ ద‌ర్శ‌న‌మిచ్చింది. డిస్కౌంట్‌ సేల్ లో ఇవ్వ‌బోయే కొన్ని ఆఫర్‌లను కూడా వెల్లడించింది, అయితే తేదీలు ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవానికి ఈ ఈవెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ రోజున భారతీయుల కోసం అమెజాన్ ఇటువంటి భారీ డిస్కౌంట్ తో ఫెస్టివ‌ల్‌ సేల్ నిర్వహిస్తోంది. Amazonలో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ డీల్ గురించి మ‌రింత తెలుసుకోండి. వ‌న్ ప్ల‌స్ ఫోన్ల‌పై భారీ ఆఫ‌ర్లు.. Amazon Great Freedom Festival టీజర్ వెబ్‌సైట్ ప్రకారం, బాగా ఇష్టపడే కొన్ని OnePlus ఫోన్‌లపై డిస్కౌంట్ ఉంటుంది. OnePlus Nord CE 4 Lite, Nord 4, Nord CE 4, OnePlus Open, OnePlus 12R, OnePlus 12 వీటిలో ఉన్నాయి. అమెజాన్ సేల్ ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ, ఈ ఉత్పత్తులకు […] - [AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.](https://vandebhaarath.com/ap-yuva-nestham-yojana-announcement/): AP Yuva Nestham | ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తుందని నిరుద్యోగులు అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే వీరి కోసమే ప్రభుత్వం తాజాగా ఒక స్టెప్ వేసింది. ఐతే నిరుద్యోగ భృతి పొందడానికి ఏపీలో నిరుద్యోగులంతా ఏం చేయాలి.. దానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఏపీలో నిరుద్యోగుల కోసం యువ నేస్తం స్కీం ను ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే నెలకు 3000 రూ.లు వారికి అందిస్తుంది. ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చిన దాని ప్రకారంగా ఇది అమలు చేసేలా చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో నిరుద్యోగులు తమకు కవాల్సిన బుక్స్ ఇంకా రిక్రూట్ మెంట్ పరీక్షలను రాసే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండేలా ప్రభుత్వం ఈ బృతి అందిస్తుంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.. నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ […] - [Free Train : ఫ్రీ గా రైలు ప్రయాణం , రూపాయి కట్టక్కరలేదు.](https://vandebhaarath.com/do-you-know-this-free-train-fecility-in-india-for-people-bhakra-to-nangal/): Free Train Fecility | రాజకీయ నేతలంతా ఇప్పుడు అధికారం కోసం మహిళలకు ఫ్రీ బస్సు అని ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో మొదలైన మహిళలకు ఈ ఫ్రీ అస్ ఫెసిలిటీ తెలంగాణాలో కూడా మొదలైంది. త్వరలోనే ఏపీ లో కూడా మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో బస్సు ప్రయాణం అనరికీ ఉచితంగా అందిస్తారు. అక్కడ మగ, ఆడవారు అన్న తేడా లేకుండా అందరికీ ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఐతే ఫ్రీ బస్సు గురించి విన్నాం కానీ ఎప్పుడైనా ఫ్రీ ట్రైన్ గురించి విన్నారా..? అందులో ఎప్పుడైనా ప్రయాణించారా..? ఏంటి ఫ్రీ ట్రైన్.. అది కూడా మన దగ్గర అని ఆశ్చర్యపోవచ్చు. భారతీయ రైలు ఫ్రీ బస్ ఫెసిలిటీని కూడా అందిస్తుంది. ఐతే అది కేవలం భాక్రా టు నంగల్ ప్రయాణీకులకు మాత్రమే అందిస్తుంది. టికెట్ లేకుండా ఫ్రీ ట్రైన్ ఎక్కాలని ఉందా […] - [Manu Bhaker | చరిత్ర సృష్టించిన‌ మను భాకర్.. సింగిల్ ఒలింపిక్స్‌లో 2 పతకాలు](https://vandebhaarath.com/manu-bhaker-1st-indian-to-win-2-medals-in-single-olympics/): Manu Bhaker  | 2024 పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో మ‌ను భాక‌ర్ చారిత్ర‌క‌మైన రికార్డును నెల‌కొల్పింది. స్వాతంత్య్రానంతరం ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ (Manu Bhaker  ) భారతీయ క్రీడా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భాకర్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. వీరిద్ద‌రూ కాంస్య పతకం కోసం జ‌రిగిన పోరులో దక్షిణ కొరియా ద్వయం ఓహ్ యే జిన్, లీ వోన్హోను ఓడించారు, దీంతో భారత్ కు రెండవ విజయం వ‌రించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనుకి ఇది రెండో పతకం, స్వాతంత్ర్యం తర్వాత ఒకే సీజ‌న్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలు. మ‌ను భాకర్-సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) ద్వయం అద్భుత ప్రదర్శనను క‌న‌బ‌రిచింది. దక్షిణ […] - [జియో బంపర్ ఆఫర్.. OTTల‌ను అందించే 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్ర‌వేశ‌పెట్టిన రిలయన్స్..](https://vandebhaarath.com/jio-introduces-3-new-recharge-plans-that-offer-ott/): New Recharge Plans | ఇటీవ‌ల టారీఫ్ ప్లాన్ల ధరలను పెంచిన త‌ర్వాత రిల‌య‌న్స్‌ జియో ప‌లు ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ల‌తో సహా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించింది. అయితే, కంపెనీ ఇప్పుడు OTT ప్రయోజనాలతో మూడు కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు Disney+ Hotstar, JioSaavn Pro వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తాయి. అదనంగా, ప్లాన్‌లలో ఒకటి Zee5-SonyLiv కాంబోకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌ల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. జియో రూ. 1,049 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్ ధర రూ. 1,049 ఇది 84 రోజులు చెల్లుబాటు అవుతుంది ఇది రోజుకు 2GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది ఈ ప్లాన్ Zee5-SonyLiv కాంబోకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది జియో రూ. 949 ప్రీపెయిడ్ […] - [Howrah-CSMT Express : ప‌లు రైళ్లు రద్దు.. మరికొన్ని రైళ్లు దారి మ‌ళ్లింపు పూర్తి జాబితా ఇదే..](https://vandebhaarath.com/howrah-csmt-express-trains-cancelled/): Howrah-CSMT Express  | జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ సమీపంలో మంగళవారం (జూలై 30) తెల్లవారుజామున హౌరా-CSMT ఎక్స్‌ప్రెస్ 18 కోచ్‌లు పట్టాలు తప్పడంతో అనేక రైళ్లు మళ్లించాల్సి వ‌చ్చింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న ఈ రైలు ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.45 గంటలకు పట్టాలు తప్పింది. రద్దు అయిన‌ రైళ్ల జాబితా: 22861 హౌరా-కాంతబాజీ ఎక్స్‌ప్రెస్ 08015/18019 ఖరగ్‌పూర్-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ 12021/12022 హౌరా-బార్బిల్ ఎక్స్‌ప్రెస్ షార్ట్ టర్మినేట్ చేసిన రైళ్లు.. 18114 బిలాస్‌పూర్-టాటా ఎక్స్‌ప్రెస్ రూర్కెలాలో దారిమ‌ళ్లింపు 18190 ఎర్నాకులం-టాటా ఎక్స్‌ప్రెస్‌ను చక్రధర్‌పూర్ వ‌ర‌కు ప‌రిమితం చేశారు. 18011 హౌరా-చక్రధర్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగ్రా వ‌ర‌కు ప‌రిమితం. హెల్ప్‌లైన్ నంబర్‌లు ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులను తరలించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది, ఇందులో కోచింగ్ రేక్, బస్సులు ఉన్నాయి. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ […] - [Netflix Subscription | జియో, ఎయిర్ టెల్ రీచార్జి ప్లాన్లలో కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కలిగిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ ఏదీ..?](https://vandebhaarath.com/recharge-plans-with-complimentary-netflix-subscription/): Jio, Airtel,  Viతో సహా భారతదేశంలోని అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు జూలై 3 నుంచి తమ టారిఫ్ ప్లాన్‌లను పెంచారు. ఈ అప్‌డేట్‌లో భాగంగా, ఈ కంపెనీలు ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లతో అందించే ప్రయోజనాలను తగ్గించాయి. మరికొన్నింటిని నిలిపివేసాయి. మీరు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ( Netflix Subscription) కలిగిన రీఛార్జ్ ప్లాన్ కోసం  వెతుకుతున్నారా..? అయితే Netflix ప్రయోజనాలను అందించే Jio.  Airtel నుంచి రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాను ఇక్కడ చూడండి. ఏ ప్లాన్‌లు మరింత సరసమైనవో గుర్తించడంలో ఈ కథనం మీకు ఉపయోగపడవచ్చ. జియో నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కలిగి ఉన్న రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒక ప్లాన్ మాత్రమే కలిగి ఉంది. జియో ప్లాన్‌ల ధర రూ. 1,799,  రూ. 1,299 కాగా, ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ. 1,798. ఈ ప్లాన్‌ ను […] - [Vikarabad Krishna Railway Line | వికారాబాద్ - క్రిష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై కీలక అడుగులు](https://vandebhaarath.com/vikarabad-krishna-railway-line/): Vikarabad Krishna Railway Line : దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.  చాాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా  రైల్వే శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు అసెంబ్లీ విరామ సమయంలో లో సీఎం రేవంత్ ఆయన కార్యాలయంలో కలిశారు. కీలకమైన వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను ప్రదర్శించారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు ‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’  తుది ప్రణాళికలను త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ […] - [Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే](https://vandebhaarath.com/irctc-sapta-jyotirlinga-yatra-2024/): IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో “సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర” టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల  మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు. కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు.. ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీక్మశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్). సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50) బోర్డింగ్ / డీ-బోర్డింగ్ స్టేషన్లు : విజయవాడ, మధిర ఖమ్మం డోర్నకల్ […] - [RBI Recruitment 2024 : లక్ష రూపాయల జీతం తో ప్రభుత్వ ఉద్యోగం - వెంటనే అప్లయ్..!](https://vandebhaarath.com/rbi-recruitment-2024-jobs-notification-released-for-grade-b-category/): RBI Recruitment 2024 | నిరుద్యోగులకు శుభవార్త.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ కార్యక్రలాపాలను పర్యవేక్షిస్తూ ఉండే ఆర్.బి.ఐ రిజర్వ్ బ్యాంక్ ఆ ఇండియా నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నొటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతికే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా అప్లై చేస్తే మంచిది. దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఆర్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇవి ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాలని తెలుస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఈసారి మొత్తంగా 94 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ జాబ్ కి ఎంపికైన వారు నెలకు దాదాపు లక్ష జీతం […] - [Central Government Scheme | నెలకు రూ. 30,000 ఇస్తున్న మోదీ .. దరఖాస్తు ఇలా చేసుకోండి..!](https://vandebhaarath.com/central-government-scheme-30000-salary/): Central Government Scheme | ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తూ అందులో ఉపాధి అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి నమోదు ప్రక్రియ ఇంకా ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది.  దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం (Ayushman Bharat Scheme)  అమలు చేస్తున్నారు.  హాస్పిటల్స్ లో ఈ పథకం అమలుకు సహాయంగా ఆయుష్మాన్ మిత్రలను పనిచేస్తుంటారు. ఆయుష్మాన్ మిత్ర కీలక వివరాలు ఆయుష్మాన్ భారత్ అమలులో సహాయం, లబ్దిదారుల కార్డులను సజావుగా తయారు చేయడం ఇంకా రోగులకు మద్ధతుగా నిలవడం. దీనికి జీతం నెలకు 5000 నుంచి 20000 వేల వరకు ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర […] - [SSC Jobs : ఇంటర్ పాస్ అయ్యారా ? 2,000 ఉద్యోగాలు రెడీ](https://vandebhaarath.com/staff-selection-commission-jobs-stenographer-recruitment-2024/): SSC Jobs| SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్ అర్హతతో 2,006 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SSC నుంచి కొత్తగా స్టెనోగ్రాఫర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మరో 2006 మందికి గ్రేడ్‌ C, D పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC స్టేనో రిక్రూట్‌మెంట్‌ 2024 నుంచి ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఆగష్టు 17న దరఖాస్తులకు ఆఖరి తేదీ అని ప్రకటించింది.ఈ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) స్టెనో గ్రేడ్ C, D పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే SSC ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా మరో 2006 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D ఎగ్జామ్ 2024 కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://ssc.gov.in/ SSC అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. SSC స్టేనో అర్హత, ఎంపిక విధానం.. […] - [Free Bus For Woman | ఫ్రీ బస్సుల్లో మ‌హిళ‌ల లీల‌లు.. ఎంచక్కా పళ్లు తోముతూ.. ఎల్లిపాయ పొట్టు తీస్తూ.. (వీడియో)](https://vandebhaarath.com/mahalakshmi-scheme-free-bus-for-woman-viralvideos/): హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం ((Free Bus For Woman) ) .. చాలా మందికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారింది. బ‌స్సుల్లో మ‌హిళా ప్ర‌యాణికుల సంఖ్య భారీగా పెగిరిపోయింది. 100 శాతం కంటే ఎక్కువ‌ ఆక్యుపెన్సీతో టిజి ఆర్టీసీ బ‌స్సులు కిక్కిరిసిపోతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఉచిత బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న కొంద‌రు మ‌హిళ‌లు చేస్తున్న పిచ్చిప‌నులు ప్ర‌జ‌ల‌కు తీవ్ర అసౌక‌ర్యానికి గుర్తిచేస్తున్నాయి. సీటు కోసం మ‌హిళ‌లు కొట్టుకోవ‌డం త‌ర‌చూ చూస్తున్నాం. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగ వేళల్లో అయితే మ‌హిళ‌ల‌తోపాటు పురుషులు ప‌డుతున్న క‌ష్టాలు అన్నీఇన్నీ కావు Free Bus For Woman అయితే ఎలాగూ టికెట్‌ లేకుండా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని కొద‌రు మహిళలు.. అవసరం ఉన్నా లేకున్నా బస్సులు ఎక్కేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా దానికి ఉదాహరణగా […] - [AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..](https://vandebhaarath.com/heavy-rains-vijayawada-floods-alert/): AP Floods | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర‌రూపం దాల్చుతోంది. దీని కార‌ణంగా సోమవారం నాటికి ఒడిసా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం (సెప్టెంబర్ 8) రోజున ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు (AP Floods) కురిసే చాన్స్ ఉంద‌ని రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన బులెటిన్‌లో తెలిపింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, […] - [Electricity Saving Tips : ఈ స్మార్ట్ గాడ్జెట్ల‌తో మీ క‌రెంట్‌ బిల్లును తగ్గించుకోవచ్చు](https://vandebhaarath.com/electricity-saving-tips-with-wifi-smart-plugs/): Electricity Saving Tips | ఇటీవ‌ల కాలంలో ప్ర‌తీ ఇంటా క‌రెంటు వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో నెల‌వారీ విద్యుత్ బిల్లులు భారీగా వ‌స్తోంది. మీరు విద్యుత్ బిల్లులు ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని భావిస్తున్నారా ? కరెంటు వినియోగాన్ని అదుపులో ఉంచుకుని ఖర్చులు తగ్గించుకోవడంలో క్రమశిక్షణ పాటించండి . మీ ఇంటిలోని ప్రతి పరికరం ఎంత విద్యుత్ ను ఉపయోగిస్తుందో తెలుసుకోవడం వ‌ల్ల మీకు ఇంట్లో ఒక ఐడియా వ‌స్తుంది. దీని కోసం కొన్ని ఆధునిక గాడ్జెట్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. వైఫై స్మార్ట్ ప్లగ్‌లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అనేక ర‌కాల‌ WiFi స్మార్ట్ ప్లగ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో విద్యుత్ వినియోగాన్ని మానిట‌రింగ్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. Hero Group Qubo, TP-Link, Wipro, Hawells, Philips వంటి అనేక ప్ర‌ముఖ‌ బ్రాండ్‌ల ఉత్పత్తులు చాలా త‌క్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి. మీరు […] - [Railway Jobs : రైల్వేలో 11,558 పోస్టుల‌కు నోటిఫికేష‌న్.. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి](https://vandebhaarath.com/railway-jobs-rrb-ntpc-recruitment-2024/): Railway Jobs | భారతీయ రైల్వేలో చేరాలనుకునే యువ‌త‌కు ఇదే సువర్ణావకాశం.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఇటీవ‌ల‌ భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. మొత్తం 11,558 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 8,113, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 3,445 ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంబంధించిన పూర్తి వివ‌రాలు ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోండి. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024: ఖాళీల వివరాలు RRB NTPC Recruitment 2024: Vacancy Details జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 990 పోస్టులు అకౌంటెంట్‌ క్లర్క్-కమ్-టైపిస్ట్: 361 పోస్టులు రైలు క్లర్క్: 72 పోస్టులు కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్: 2022 పోస్ట్‌లు గూడ్స్ రైలు మేనేజర్: 3144 పోస్టులు చీఫ్ కమర్షియల్ క్లర్క్: 732 పోస్టులు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్: 1507 పోస్టులు స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు RRB NTPC Recruitment […] - [Jio Phone | జియో రూ.182 రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల పాటు రోజూ 2GB హై స్పీడ్ డేటా](https://vandebhaarath.com/jio-phone-recharge-plans/): Jio Phone | జియో ఖరీదైన రీఛార్జ్‌ల భారాన్ని తగ్గించింది. జియో రీఛార్జ్ ప్లాన్‌లు ధరలు అధికంగా ఉన్నప్పటికీ, కంపెనీ తన వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందించే అనేక తక్కువ ధరల కలిగిన ప్లాన్లను కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో రూ. 200 కంటే తక్కువ ప్లాన్‌లను కలిగి ఉంది. జియో ఎకనామిక్ రీఛార్జ్ ప్లాన్‌ల నుంచి ప్రయోజనం పొందుతున్న దాదాపు 49 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లను క‌లిగి దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగాన కొన‌సాగుతోంది. జియో రూ. 182 రీఛార్జ్ ప్లాన్ Jio రూ.182 ప్లాన్ రోజుకు 2GB డేటా అందిస్తూ 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది, మొత్తం 56 GB హై-స్పీడ్ డేటా అందుకోవ‌చ్చు. అయితే ఈ రీచార్జ్ ప్లాన్ లో ఈ డేటా మాత్రమే వ‌స్తుంది. కాలింగ్ గానీ, ఎస్ఎంఎస్ లు ల‌భించ‌వు. అంతేకాకుండా ఇది ప్రత్యేకంగా Jio Phone వినియోగదారులకు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ […] - [WATCH | 25 ఏళ్ల తర్వాత తొలిసారి కార్గిల్ యుద్ధంలో పాత్రను అంగీకరించిన పాక్ సైన్యం](https://vandebhaarath.com/pakistan-army-admits-role-in-kargil-war/): KARGIL WAR | 25 ఏళ్ల క్రితం 1999 లో జ‌రిగిన‌ కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు పాకిస్థాన్ ఆర్మీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. దేశ రక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రసంగిస్తూ 1965, 1971, 1999లో కార్గిల్‌లో యుద్ధాల్లో పలువురు సైనికులు తమ ప్రాణాలను అర్పించారని వెల్ల‌డించారు. “పాకిస్తానీ కమ్యూనిటీ అనేది ధైర్యవంతుల సంఘం, “అది 1948, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధం కావచ్చు, వేలాది మంది షుహాదాలు (అమరవీరులు) పాకిస్తాన్ కోసం తమ ప్రాణాలను అర్పించారు అని రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు. ఇదివ‌రకెప్పుడూ పాకిస్తాన్ సైన్యం 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న‌ట్లు బహిరంగంగా అంగీకరించలేదు చొరబాటుదారులను “కాశ్మీరీ స్వాతంత్ర్య సమరయోధులు” లేదా “ముజాహిదీన్ లు అంటూ పేర్కొంటూ వ‌చ్చింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజా వ్యాఖ్య‌లు ఇపుడు సోషల్ మీడియాలో సంచలనం గా […] - [Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆధార్ కోసం ఈ ధ్రువీక‌ణ ఉండాల్సిందే..](https://vandebhaarath.com/nrc-application-receipt-number-mandatory-to-get-aadhaar/): Himanta Biswa Sarma : అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల (Aadhaar Card)ను పొందడానికి కొత్త దరఖాస్తుదారులందరూ తమ ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్ ( NRC Application )ను త‌ప్ప‌నిస‌రిగా సమర్పించాల‌ని హిమంత బిస్వా శర్మ శనివారం తేల్చి చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఆధార్ కార్డుల దరఖాస్తులు జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయి… ఇది అనుమానాస్పద పౌరులు ఉన్నారని స్ప‌ష్టం చేస్తోంది. అందుకే కొత్త దరఖాస్తుదారులు వారి NRC దరఖాస్తు రసీదు సంఖ్య (ARN) సమర్పించాలని మేము నిర్ణయించాము.” అని వెల్ల‌డించారు. ఇది “అక్రమ విదేశీయుల వ‌ల‌స‌ల‌ ప్రవాహాన్ని అరికడుతుంది” ఆధార్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం “చాలా కఠినంగా” ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అస్సాంలో ఆధార్ పొందడం అంత సులభం కాదు అని శర్మ అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియలో […] - [Tirupati Laddu | హైదరాబాద్‌లో ప్ర‌తిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు](https://vandebhaarath.com/ttd-laddu-prasadam-in-hyderabad/): Tirupati Laddu | హైదరాబాద్‌: వేంక‌టేశ్వ‌ర‌స్వామి భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి వేద స్థానం (TTD) తీపిక‌బురు చెప్పింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ (Tirupati Laddu ) విక్రయించగా ఇక‌పై ప్ర‌తీరోజు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించారు. ఈ లడ్డూ ప్రసాదం ఇకపై ప్ర‌తిరోజూ అందుబాటులో ఉంటుందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఇన్ స్పెక్ట‌ర్ శ్రీనివాస్ ప్రభు, ఎన్.నిరంజన్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామివారి లడ్డూ విక్ర‌యాల్లో లో తితిదే కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పవిత్రమైన లడ్డూ ప్రసాదం (రూ.50కి ఒక లడ్డూ) ఇక నుంచి ప్ర‌తీరోజూ అందజేయాలని నిర్ణ‌యించారు.రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్ ఆలయాల్లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతున్నారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ తిరుమల (Tirumala ) వేంకటేశ్వరస్వామి ఆల‌యంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. […] - [Bengal Hooghly Rape Case | ప‌శ్చిమ బెంగాల్ లో మ‌రో ఘోరం..](https://vandebhaarath.com/bengal-hooghly-rape-case/): Bengal Hooghly Rape Case | కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో గత నెలలో జరిగిన క్రూరమైన అత్యాచారం హత్య కేసుకు సంబంధించి ఇంకా ఆగ్ర‌హావేశాలు, నిర‌స‌న జ్వాల‌లు చ‌ల్లారక‌ముందే.. మ‌రో ఘోర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో శుక్రవారం రాత్రి 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా “లైంగిక వేధింపులకు” గురైంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, హుగ్లీ జిల్లాలోని హరిపాల్ ప్రాంతంలో రోడ్డు పక్కన పాక్షికంగా నగ్న స్థితిలో బాలిక‌ అపస్మారక స్థితిలో కనిపించడం అంద‌రినీ క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. నివేదిక ప్రకారం, శుక్రవారం రాత్రి 15 ఏళ్ల బాలిక ట్యూషన్ తరగతులకు హాజరైన తర్వాత ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కొందరు దుండ‌గులు బాలిక‌పై లైంగిక వేధింపులకు గురిచేసి బట్టలు చిరిగిపోయి అప‌స్మారక స్థితిలో రోడ్డుపై పడవేశారు. బాలికను ఆసుపత్రిలో చేర్చారని, అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె […] - [Airtel festive Season Offer | ఈ కొత్త రీచార్జ్ ప్లాన్లతో అదనపు డేటా, OTT ప్రయోజనాలు.. డిస్నీ హాట్ స్టార్ కూడా..](https://vandebhaarath.com/airtel-launches-festive-season-offer/): Airtel festive Season Offer  | ఎయిర్‌టెల్ దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. దీని హై-స్పీడ్ డేటా కనెక్టివిటీ మెరుగైన స‌ర్వీస్ తో 39 కోట్ల మంది వినియోగదారులకు త‌ర‌చూ ఆక‌ర్ష‌నీయ‌మైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. కాగా పండుగ సీజన్ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మూడు రీఛార్జ్ ప్లాన్‌లతో వివిధ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పండుగ ఆఫర్ రిలయన్స్ జియోతో పాటు Vodafone Idea, BSNL తో పోటీ ప‌డుతోంది. Airtel ఫెస్టివ్ ఆఫర్ ప్రత్యేకంగా సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. రూ. 979, రూ. 1029, రూ. 3599 రీఛార్జ్ ప్లాన్‌ల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఎయిర్‌టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్ రూ. 979 రీచార్జి ప్లాన్ లో కస్టమర్‌లు 84 రోజుల వాలిడిటీ, ప్రతిరోజూ 100 ఉచిత SMS, 84 రోజుల పాటు ఏదైనా నెట్‌వర్క్‌కి […] - [Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..](https://vandebhaarath.com/jammu-kashmir-assembly-elections-2024/): Jammu Kashmir Assembly Elections 2024 | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో శుక్ర‌వారం విడుదల చేశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్ర‌గ‌తిని పెంపొందించ‌డానికి పార్టీ అమ‌లు చేయ‌నున్న‌ ప్రణాళికలను ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణం తీసుకురావడానికి బిజెపి చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని అమిత్ షా (Amit shah) అన్నారు. 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా షా జమ్మూ కాశ్మీర్‌పై బీజేపీ దీర్ఘకాల వైఖరిని నొక్కి చెప్పారు. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, బిజెపికి ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను వివ‌రించారు. “స్వాతంత్ర్యం నుంచి, జమ్మూ కాశ్మీర్ సమస్య అత్యంత కీల‌క‌మైన అంశంగా త‌మ పార్టీ భావిస్తోంది. ఈ ప్రాంతాన్ని భారతదేశంతో […] - [Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్](https://vandebhaarath.com/mahesh-kumar-goud-appointed-as-congress-telangana-unit-chief/): Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఇదిలా ఉండ‌గా పీసీసీ చీఫ్ ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డారు. కానీ వీరంద‌రిలో చివ‌ర‌కు రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం (TPCC President)  ద‌క్కింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే దానిపై రెండు వారాల క్రిత‌మే క‌స‌ర‌త్తు జ‌ర‌గ‌గా, కాంగ్రెస్ పార్టీ నేడు అధికారికంగా ప్ర‌క‌టించింది. Hon’ble Congress President Shri @kharge […] - [Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం](https://vandebhaarath.com/clay-ganesha-idols-in-hyderabad/): హైదరాబాద్ : గణేష్ చతుర్థి సమీపిస్తున్న త‌రుణంలో హైదరాబాద్‌లో పండుగ సందడి తార స్థాయికి చేరుకుంది. చిన్న మట్టి విగ్రహాల ( Clay Ganesha) నుంచి.. భారీ విగ్ర‌హాల వ‌ర‌కు రోడ్ల‌పై క‌నువిందు చేస్తున్నాయి. వ‌ర్షం కురుస్తున్నా కూడా గణేశ విగ్రహాలను డ‌ప్పు చ‌ప్పుళ్ల మ‌ధ్య‌ ఊరేగింపుల‌తో మండ‌పాల వ‌ద్ద‌కు త‌ర‌లిస్తున్నారు. ఖైర‌తాబాద్ లో 70 అడుగుల భారీ విగ్ర‌హం.. Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో 70 ఏళ్ల పండుగ సంప్రదాయానికి గుర్తుగా 70 అడుగుల ఎత్తులో ఆకట్టుకునేలా చరిత్రలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక‌ మార్కెట్లలో కూడా గ‌ణ‌ప‌తి విగ్ర‌మాల క్ర‌య విక్ర‌యాల‌తో సందడి నెల‌కొంది. అయితే పెరుగుతున్న పర్యావరణ అవగాహనకు ప్రతిస్పందనగా, అనేక మంది మట్టి, సహజ రంగులతో తయారు చేసిన చిన్న గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తుండడం కనిపిస్తోంది. మట్టి విగ్రహాలు విక్రయించే స్టాళ్ల వద్ద జనం కిక్కిరిసిపోతున్నారు. స్థిరమైన ప్రత్యామ్నాయాల […] - [SSC GD Constable 2025 Notification :, నిరుద్యోగులకు శుభవార్త.. 40వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల](https://vandebhaarath.com/ssc-gd-constable-2025-notification-released/): SSC GD Constable 2025 Notification Released: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటీసును విడుదల చేసింది. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను పూరించవచ్చు. దీని కోసం అధికారిక వెబ్‌సైట్  – ssc.gov.in. ఇక్కడ నుండి మీరు నోటిఫికేషన్ చూడవచ్చు అలాగే ఈ రిక్రూట్‌మెంట్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 40వేల పోస్టుల భర్తీ ఈసారి 40 నుంచి 45 వేల పోస్టుల భర్తీకి అవకాశం ఉందని నోటీసులు విడుదల కాకముందే ఊహాగానాలు వెలువడ్డాయి.. అయితే, ఆలా జరగలేదు. ఈసారి SSC GD  ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 39,481 పోస్ట్‌లలో అర్హులైన అభ్యర్థులను నియమించనుంది. ఇదే చివరి తేదీ దరఖాస్తులు నిన్నటి నుండి అంటే సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమయ్యాయి. SSC GD కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి […] - [Gold and silver prices today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..](https://vandebhaarath.com/gold-and-silver-prices-today-in-india/): Gold and silver prices today | ఈరోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.7352.8. నిన్నటితో పోలిస్తే..  రూ.165.0 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6735.2 పలుకుతుండగా రూ.152.0 పెరిగింది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర మార్పు 0.75% కాగా, గత నెలలో 2.34% తగ్గింది. ఢిల్లీలో బంగారం ధర ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు ₹ 73528.0 . నిన్న, 05-09-2024న నమోదైన ధర 10 గ్రాములకు ₹ 72638.0 కాగా, గత వారం 31-08-2024న 10 గ్రాముల ధర ₹ 73181.0. ఢిల్లీలో వెండి ధర ఢిల్లీలో ఈరోజు వెండి ధర కిలోకు ₹ 83140.0. నిన్న, 05-09-2024న నమోదైన రేటు కిలోకు ₹ 82440.0 మరియు గత వారం 31-08-2024న కిలో వెండి ధర ₹ 85100.0. చెన్నైలో […] - [మీరు BSNL కి మారుతున్నారా? త‌క్కువ ధ‌ర‌కే 45 రోజుల రీఛార్జ్ ప్లాన్‌..](https://vandebhaarath.com/bsnl-rs-249-recharge-plan/): BSNL Rs 249 recharge plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  ప్ర‌స్తుతం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో తీసుకువ‌స్తున్న చ‌వకైన‌ ప్లాన్‌లతో Jio, Airtel, Vi వంటి పోటీదారులకు గ‌ట్టి షాక్ ఇస్తోంది. మిగ‌తా ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచగా, BSNL మాత్రం త‌క్కువ ధ‌ర క‌లిగి ఎక్కువ వాలిడిటీని క‌లిగిన రీచార్జ్ ప్లాన్ల‌ను అందిస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తోంది. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్.. కొత్తగా 45-రోజుల వ్యాలిడిటీ గ‌ల‌ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది దేశంలోని చాలా మంది వినియోగదారులకు ఉపశమనం అందిస్తుంది,. మిగ‌తా కంపెనీల కంటే పోటీదారుల కంటే ఎక్కువ విలువ‌ను అందిస్తోంది. ఈ కొత్త రీచార్జి వివ‌రాలు.. Jio, Airtel మరియు Vi అధిక ధరలతో 28 లేదా 30-రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో BSNL సరసమైన 45-రోజుల చెల్లుబాటు ప్లాన్‌తో […] - [Himachal Pradesh | సిమ్లాలో భారీ నిరసన.. అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్‌](https://vandebhaarath.com/himachal-pradesh-illegal-mosque-in-shimla/): Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ రాజ‌ధాని సిమ్లాలోని సింజౌలి మసీదు (Mosque) అక్రమ నిర్మాణాన్ని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ.. హిందూ సంస్థలు, బిజెపి కార్యకర్తలు, స్థానికులు గురువారం నిరసన తెలిపారు. నివేదికల ప్రకారం, సంజౌలిలోని మార్కెట్ పక్కనే ఉన్న‌ మసీదు చ‌ట్ట‌విరుద్ధంగా నిర్మించార‌ని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని నినాదాలు చేశారు. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రంలో మసీదు నాలుగు అంతస్తులుగా ఉండగా, కేవలం రెండున్నర అంతస్తుల భవన నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉందని నిరసనకారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోనవసరం లేదని సీఎం సుక్కు అన్నారు. వలసదారులపై ఆందోళనలు ఇదిలా ఉండ‌గా హిమాచల్ ప్రదేశ్ లో ఇతర దేశాల నుంచి వ‌ల‌స‌దారులు వ‌స్తున్నట్లు గుర్తించామ‌ని రాష్ట్ర‌ మంత్రి అనిరుద్ధ్ సింగ్ […] - [Post Office New Scheme: ఈ పోస్టల్ స్కీమ్ తో మీరు కొన్నేళ్ల‌లోనే రూ.3 లక్షల ప్రయోజనాన్ని పొంద‌వ‌చ్చు](https://vandebhaarath.com/post-office-new-scheme/): Post Office New Scheme | మీరు మీ భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయాల‌నుకుంటున్నారా? ప్ర‌స్తుతం మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. అయితే మీ డ‌బ్బుపై న‌మ్మ‌కం విషయానికి వస్తే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అత్యుత్త‌మ‌మైన ఎంపిక. ఎందుకంటే అన్ని పోస్టాఫీసు పథకాలు ప్రభుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే న‌డుస్తాయి. అందువల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. ఇందులో పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కూడా ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లక్షల విలువైన రాబడులను పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ నేడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకం. దీనిలో మీరు ఏకమొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీపై లక్షల రిటర్న్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు మీ డబ్బును 5 సంవత్సరాల వరకు మాత్రమే డిపాజిట్ చేయాలి. […] - [Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెట‌ర్‌](https://vandebhaarath.com/ravindra-jadeja-joined-in-bjp/): Ravindra Jadeja | భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ధృవీకరించారు. రివాబా తన ఫోటోలను Xలో పోస్ట్ చేసింది. తన పోస్ట్‌లో, రివాబా బిజెపి సభ్యత్వ కార్డులతో తాను, తన భర్త చిత్రాలను కూడా షేర్ చేశారు. మీడియాతో రివాబా మాట్లాడుతూ.. ‘నేను ఇంటి నుంచే సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించాను. మెంబర్‌షిప్ క్యాంపెయిన్‌ను ఇటీవల ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారని, ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సెప్టెంబర్ 2 న మొదటి సభ్యుడిగా మారారని తెలిపారు. రివాబా రాజకీయ ప్ర‌స్థానం.. 2019లో రివాబా భాజపాలో చేరారు. పార్టీ అధిష్ఠానం ఆమెను 2022లో జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపింది. ఆప్ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై రివాబా విజయం […] - [Ganesh Chaturthi 2024 | వినాయ‌క చ‌వితి రోజున ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి](https://vandebhaarath.com/ganesh-chaturthi-2024-vrat-date-and-vidhi/): Ganesh Chaturthi 2024 : గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వ‌స్తోంది. ఈ రోజునే వినాయక చతుర్థి అని కూడా అంటారు. ఇది హిందువుల‌కు ముఖ్యమైన పండుగ.. వినాయ‌కుడు అన్ని క‌ష్టాల‌ను దూరం చేసి జ్ఞానం, శ్రేయస్సు ప్ర‌సాదిస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. భారతదేశం అంతటా వినాయ‌క చ‌వితిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గణేష్ చతుర్థి 2024: పూజ తేదీ, సమయాలు తేదీ: శనివారం, సెప్టెంబర్ 7 మధ్యాహ్నం గణేష్ పూజ ముహూర్తం: ఉదయం 11:03 నుండి 01:34 వరకు పూజ సమయం: 2 గంటల 31 నిమిషాలు గణేష్ నిమ‌జ్జ‌నం: మంగళవారం, సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు, గణేశ పూజ చేయడానికి అత్యంత అనుకూలమైన సమయంగా వేద‌పండితులు చెబుతున్నారు. గణేశుని అనుగ్రహం కోసం భక్తులు ఈ సమయంలో పూజలు చేయాలని సూచిస్తున్నారు. గణేష్ చతుర్థి 2024 కోసం ఉపవాసం: కొంద‌రు భ‌క్తులు వినాయ‌క […] - [Ganesh Chaturthi 2024 : గణేశుడిని ఆహ్వానించే ముందు ఈ కీలక విషయాలు గుర్తుంచుకోండి..](https://vandebhaarath.com/ganesh-chaturthi-2024/): Ganesh Chaturthi 2024 | చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఉత్సాహంగా భ‌క్తి పార‌వ‌శ్యంతో జ‌రుపుకునే వినాయ‌క న‌వ‌రాత్రోత్సవాలు స‌మీపిస్తున్నాయి.గణేష్ చతుర్థి సంద‌ర్భంగా భ‌క్తులు వినాయ‌క మండ‌పాల ఏర్పాట్ల‌లో మునిగిపోయారు. పండుగ వేళ ఇళ్ళు, పరిసరాలు కోలాహ‌లంగా మారిపోతున్నాయి. మీరు బహుశా ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న వచ్చే గణేష్ చతుర్థికి సిద్ధమవుతున్నారా? అయితే ఈ కీల‌క విష‌యాల‌ను గుర్తుంచుకోండి.. పర్యావరణ అనుకూల విగ్రహం Ganesh Chaturthi 2024: మట్టి వంటి సహజ పదార్థాలతో రూపొందించిన గణేశ విగ్రహాన్ని ఎంచుకోండి. పర్యావరణ అనుకూలమైన విగ్ర‌హాలు పర్యావరణానికి హాని చేయ‌వు. అవి తేలిక‌గా నీటిలో క‌రిగిపోతాయి. ఉదాహరణకు, మట్టి విగ్రహాలు మరింత పర్యావరణ అనుకూలమైనవి. ఎందుకంటే అవి నీటిలో క‌రిగిపోతాయి. మీరు పర్యావరణ అనుకూల వేడుకలు జ‌ర‌పుకునేందుకు సహజ రంగులు, వస్తువులతో పనిచేసిన విగ్ర‌హాల‌నే ఎంచుకోండి.. వినాయక మండపం మీ గణేష్ మండపం కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని కేటాయించండి. మీకు […] - [TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌](https://vandebhaarath.com/tgsrtc-discount-on-hyderabad-to-vijayawada-buses/): TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించాల‌నే ఉద్దేశంతో కొన్ని హైఎండ్ సర్వీసులపై రాయితీలు (TGSRTC Discount) కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రాయితీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గంలో వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలనుకుంటే, విజయవాడ వరకు టిక్కెట్‌పై 10 శాతం తగ్గింపు ఇస్తారు. ఈ డిస్కౌంట్‌ వల్ల ఒక్కో ప్రయాణికుడికి […] - [Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు](https://vandebhaarath.com/vande-bharat-sleeper-ticket-prices-and-features/): Vande Bharat sleeper | దేశంలో రాత్రిపూట సుదూర రైలు ప్రయాణం చేసేవారికి మరింత అత్యాధునిక సౌకర్యవంతమైన అనుభవం అందించేందుకు త్వ‌ర‌లో వందేభార‌త్ స్లీప‌ర్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లు అందుబాటులో రానున్నాయి. ఇటీవ‌ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న బెంగళూరులోని BEML ఫెసిలిటీలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే.. వందే భారత్ స్లీపర్ టికెట్ ధర రాజధాని ధరలతో సమానంగా ఉంటుందని ఈసంద‌ర్భంగా వైష్ణవ్ తెలిపారు. “వందే భారత్ స్లీపర్ టికెట్లు మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా రాజధాని ఎక్స్ ప్రెస్ తోస‌మానంగా ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒక ప్రీమియం, ఫుల్‌ ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీస్, ఇది న్యూదిల్లీని భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులతో కలుపుతుంది. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత మూడు నెలల్లో ప్యాసింజర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కేంద్ర […] - [Solar Pump Set | రైతుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?](https://vandebhaarath.com/free-solar-pump-sets-for-formers/): Solar Pump Set | హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ( Solar Energy )ఉత్ప‌త్తి పెంచేందుకు తెలంగాణ స‌ర్కారు క‌స‌రత్తు చేస్తోంది. ఇప్ప‌టికే గృహ‌జ్యోతి ప‌థ‌కం (Gruha jyothi Pathakam)  కింద పేద‌ల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందిస్తుండ‌డంతో ప్ర‌భుత్వంపై భారం ప‌డుతోంది. అంతేకాకుండా కొన్ని నెల‌లుగా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుండ‌డ‌తో ప్ర‌జ‌ల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యుత్ శాఖ‌పై బుధ‌వారం స‌మీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌విష్య‌త్ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌న్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన‌ చర్యలు చేపట్టాల‌ని సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తిని పెంచండి.. వివిధ శాఖల్లో వినియోగంలో లేని ఖాళీ భూముల‌లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌ను […] - [దేశంలో సొరంగ మార్గాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు.. ఇక మ‌రింత వేగంగా రోడ్డు ప్ర‌యాణాలు](https://vandebhaarath.com/nitin-gadkari-said-on-1-lakh-crore-plan-for-74-new-tunnels/): Nitin Gadkari | రోడ్డు ప్ర‌యాణాల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, సుల‌భ‌త‌రం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో దేశంలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అనేక ట‌న్నెళ్ల‌ను (Tunnels) నిర్మించబోతోంది. మౌలిక సదుపాయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ () దృష్టి సారించారు. ఇందులోభాగంగా దేశంలో సొరంగాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. మీడియాతో గడ్కరీ మాట్లాడుతూ.. చాలా కొత్త సొరంగాలు నిర్మించ‌నున్నామ‌ని తెలిపారు. మంగళవారం పారిశ్రామిక సంస్థ ఫిక్కీ నిర్వహించిన టన్నెలింగ్ ఇండియా సదస్సు రెండో ఎడిషన్‌లో ఆయన పాల్గొన్నారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 74 కొత్త సొరంగాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని, వీటి మొత్తం పొడవు 273 కిలోమీటర్లు ఉంటుందని ఆయన చెప్పారు. భౌగోళిక వైవిధ్యం.. కొత్త సవాళ్లు.. భారతదేశ భౌగోళికం వైవిధ్యంతో నిండి ఉందని, ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించ‌డంలో అనేక క‌ఠిన‌మైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని గడ్కరీ […] - [కౌలు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..! వీరి కోసం కొత్త పథకాల రూపకల్ప!?](https://vandebhaarath.com/kisan-credit-card-new-schemes-for-tenant-farmers/): New Schemes For Tenant Farmers | కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) రుణ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణాలపై పరిమితిని పెంచడానికి, అలాగే ఆత్మనిర్భర్ నిధి (PM-SVANIdhi) తరహాలో కౌలు రైతుల కోసం ఒక పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో చ‌ర్చ‌లు జరుపుతోంది. గత నెలలో జరిగిన CII ఫైనాన్సింగ్ 3.0 సమ్మిట్‌లో ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి MP తంగిరాల మాట్లాడుతూ, “మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితులను పెంచాలని భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం 1998లో రైతులకు వారి వ్యవసాయ ప‌నుల కోసం సకాలంలో రుణాన్ని అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో ప్ర‌వేశ‌పెట్టారు. 1998లో ప్రారంభమైన ఈ పథకం గరిష్టంగా రూ.3 లక్షల వ‌ర‌కు రుణాలు ఇస్తారు. […] - [Kavach System | ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిప‌దిక‌న క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్](https://vandebhaarath.com/kavach-system-will-be-implemented-in-mission-mode-indian-railways/): Indian Railways | రైలు ప్ర‌మాదాల నివార‌ణ‌కు క‌వాచ్ టెక్నాలజీ ( Kavach System  )ని ఇప్పుడు దేశంలో మిషన్ మోడ్‌లో అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హై టెక్నాలజీ, కఠినమైన భద్రతకు మారుపేరుగా కవాచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థ గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు భార‌తీయ రైల్వేల్లోని అన్ని రూట్ల‌లో ఇప్పుడు వేగంగా ఇన్ స్టాల్ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ వ్యవస్థ అవసరమైతే ఆటోమెటిక్ గా బ్రేక్‌లను వేయ‌డం ద్వారా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైలును సురక్షితంగా నడిపేలా చేస్తుంది. ఇటీవ‌ల కాలంలో ప‌లుచోట్ల రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌గా పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ఆస్తులు ధ్వంస‌మ‌య్యాయి ఈ నేప‌థ్యంలోనే క‌వ‌చ్ ఇన్‌స్టాలేషన్ (Kavach System  ) విష‌య‌మై కేంద్రం ప్ర‌త్యేక దృష్టి సారించింది. రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గణనీయమైన […] - [Jio Recharge Plans | జియో నెలకు కేవలం రూ. 173కే అపరిమిత ప్లాన్‌..](https://vandebhaarath.com/reliance-jio-recharge-plans/): Jio Recharge Plans | రిలయన్స్ జియో,  ఎయిర్ టెల్( Airtel), Vi (Vodafone Idea) గత నెలలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచ‌డంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకి మారుతున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని రిలయన్స్ జియో తన వినియోగదారులను నిలుపుకునేందుకు అనేక త‌క్కువ ధ‌ర క‌లిగిన‌ రీఛార్జ్ ప్లాన్‌లను అందించ‌డం ప్రారంభించింది. కంపెనీ అన్ లిమిడెడ్‌ కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. సాధారణంగా, కాలింగ్, డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌కు నెలకు కనీసం రూ. 180 నుండి 200 ఖర్చవుతుంది, అయితే కొత్త‌గా తీసుకువ‌చ్చిన‌ జియో ప్లాన్‌కు నెలకు రూ.173 మాత్రమే ఖర్చవుతుంది. జియో విలువ రీఛార్జ్ ప్లాన్ రిలయన్స్ జియో 336 రోజుల వాలిడిటీతో రూ.1,899 విలువ గ‌ల‌ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, […] - [Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు చేసుకోండి](https://vandebhaarath.com/aadhaar-free-update-ends-on-14-september/): Aadhaar Free Update : దేశంలో ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రికీ ఆధార్ గుర్తింపు త‌ప్ప‌నిస‌రి ఏ ప‌థ‌కానికైనా లేదా ఎక్క‌డి వెళ్లినా ఆధార్ ప్రూఫ్ స‌మ‌ర్పించాల్సిందే.. అయితే అంద‌రూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రభుత్వం సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచిత అప్‌డేట్ స‌ర్వీస్ ను అందిస్తోంది. గత సంవత్సరం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఈ గడువు ఇప్పటికే అనేకసార్లు పొడిగించబడినప్పటికీ, తదుపరి పొడిగింపులపై ఇంకా ఎటువంటి ప్ర‌క‌ట‌న‌ రాలేదు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం, వ్యక్తులు తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతీ పది సంవత్సరాలకు వారి POI మరియు POA పత్రాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఈ అప్ డేట్ 5, 15 సంవత్సరాల వయస్సులో వారి బ్లూ ఆధార్ కార్డ్‌పై పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి […] - [RRB NTPC Notification 2024 | నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 11558 రైల్వే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..](https://vandebhaarath.com/rrb-ntpc-notification-2024/): RRB NTPC Notification 2024 | నిరుద్యోగుల‌కు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుదలైంది. గ్రాడ్యుయేట్ (లెవల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3) పోస్టులకు మొత్తం 11,558 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియకు గ‌డువు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఉంటుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3144 పోస్టులు, జూనియస్ అకౌంట్ అసిస్టెంట్: 732 చీఫ్ కమర్షియల్ క్లర్క్ పోస్టులు: […] - [TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు](https://vandebhaarath.com/tgsrtc-orders-new-electric-buses/): New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని క‌ట్ట‌డి చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కించాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం, RTC కింద ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో నడుస్తున్నాయి. 1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లోనే నడిపే అవకాశం ఉంది. ఇతర ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అత్య‌ధిక ట్రాఫిక్ రూట్లలో న‌డవ‌నున్నాయి. హెచ్‌సియు, హయత్‌నగర్‌తో సహా డిపోలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను డిమాండ్ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు. మరోవైపు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, హెచ్‌సీయూ, హయత్‌నగర్‌-2, రాణిగంజ్‌, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాద్‌-2, వరంగల్‌, […] - [Viral Video | క్రికెట్ మ్యాచ్‌పై సంస్కృతంలో కామెంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్..](https://vandebhaarath.com/viral-video-sanskrit-commentary/): Sanskrit commentary | క్రికెట్ అభిమానుల‌కు మ‌రింత జోష్ తెప్పించేందుకు కామెంట‌రీ చాలా కీల‌కం..ఒక‌ప్పుడు హిందీ, ఇంగ్లీష్ లో ఉన్న వ్యాఖ్యానాలు ఇప్పుడు అన్ని స్థానిక భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది. అయితే మీరు ఎప్పుడైనా సంస్కృత వ్యాఖ్యానంతో క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడ‌డం మీరు ఊహించగలరా? ఇది భిన్నమైన అనుభవం కాదా? బెంగుళూరులో జ‌రిగిన ఒక‌ స్ట్రీట్ క్రికెట్ క్రికెట్ ఆటలో తన ఆలోచనను ఓ వ్య‌క్తి చేసిన కామెంట‌రీ అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. సంస్కృతంలో తన అనర్గళంగా మాట్లాడే నైపుణ్యంతో ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు. ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో క‌నిపించింది.  వైరల్ వీడియోలో ఏముంది? Sanskrit commentary | ఒక వ్యక్తి సంస్కృతంలో స్థానిక క్రికెట్ మ్యాచ్ లైవ్ కామెంట‌రీ చేయడం కనిపించింది.. టీవీలో క్రికెట్ వ్యాఖ్యాత చేసినట్లే, బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు అతని స్వరం పెరిగింది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి ఫోన్‌ను చేతిలో పట్టుకుని […] - [Uttar Pardesh | తమ ఆస్తి వివరాలను వెల్ల‌డించ‌ని 2.5 లక్షల మంది ఉద్యోగులు .. వేత‌నాల నిలిపివేత‌](https://vandebhaarath.com/uttar-pradesh-govt-employees-salary/): Uttar Pardesh | ఆన్‌లైన్‌లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్య‌వ‌హ‌రించింది. ఆన్‌లైన్‌లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని కార‌ణంగా వారి వేత‌నాల‌ను నిలిపివేసింది. ఈ వ్యవ‌హారంలో 2,44,565 మంది ఉద్యోగులు ఆగస్టు నెలకు సంబంధించిన‌ వేతనాలు అందుకోలేదు. శాఖల నివేదికల ఆధారంగా ఈ ఉద్యోగులందరికీ ఆగస్టు నెల జీతాలు నిలిపివేశారు. ప్ర‌భుత్వ‌ ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 31 లోపు రాష్ట్ర ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను మానవ సంపద పోర్టల్ (Manav Sampada Portal )లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, సమాచారం ప్రకారం, 71 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, పీపీఎస్‌, పీసీఎస్‌ అధికారుల తరహాలో రాష్ట్ర ఉద్యోగులు ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలను తెలియజేయడం తప్పనిసరి చేశారు. జీతం ఎందుకు ఆగిపోయింది? ఉత్తరప్రదేశ్‌ (Uttar Pardesh)లో, 31 ​​ఆగస్టు […] - [Trains Cancelled | ప్రయాణికులకు గ‌మ‌నిక‌.. నేడు మరో 20 రైళ్లు రద్దు](https://vandebhaarath.com/south-central-railways-trains-cancelled/): Trains Cancelled |  తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కార‌ణంగా రైల్వే శాఖ ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. వ‌ర్ష బీభత్సానికి వాగులు, న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హించ‌డంతో రైల్వే ట్రాక్‌లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఏకంగా ట్రాక్‌ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను క్యాన్సిల్ చేసిన విష‌యం తెలిసిందే.. మరో 160 రైళ్లను దారిమళ్లించ‌గా మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో హౌరా-బెంగళూరు ఎక్స్ ప్రెస్‌, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్‌- త్రివేండ్రం, ఎర్నాకులం-హాతియా, జైపూర్‌-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్‌బాద్‌-కోయంబత్తూరు, హాతియా-బెంగళూరు రైళ్లను నిర‌వ‌ధికంగా రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల‌కు సాయం అందిస్తామ‌ని మోదీ హామీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ హామీ ఇచ్చారు తమ […] - [eShram Portal | ఈ-శ్రామ్ పోర్టల్ కు పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. మూడేళ్లలోనే 30కోట్ల మార్క్...](https://vandebhaarath.com/eshram-portal/): eShram Portal | అసంఘ‌టిత రంగ కార్మికుల జాతీయ డేటాబేస్ eSharm పోర్టల్ మూడేళ్ల కాలంలోనే 30 కోట్ల రిజిస్ట్రేషన్ల మైలురాయిని అధిగమించిందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ విజయం దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి వీలు క‌ల్పిస్తుంద‌ని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీని ప్రకారం కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ (MoLE) ఆగస్టు 26, 2021న eShram పోర్టల్‌ (eShram Portal)ను ప్రారంభించింది. ప్రారంభించిన మూడు సంవత్సరాలలో ఈ-శ్రామ్ 300 మిలియన్లకు పైగా అసంఘటిత కార్మికులను నమోదు చేసింది, అసంఘటిత కార్మికులు ఇందులో వేగంగా, విస్తృతంగా న‌మోద‌వుతున్నారు. దేశంలోని అసంఘటిత కార్మికుల కోసం ఇశ్రామ్ పోర్టల్‌ను “వన్-స్టాప్-సొల్యూషన్”గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో, “ఇశ్రామ్ పోర్టల్‌ను ఇతర పోర్టల్‌లతో సమగ్రంగా ఏకీకృతం చేసి వన్-స్టాప్-సొల్యూషన్ గా మార్చ‌నున్న‌ట్లు ప్రకటించింది. ఈ-శ్రామ్ పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికులకు వివిధ […] - [Agricultural Projects | రైతుల‌కు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం](https://vandebhaarath.com/union-cabinet-seven-agricultural-projects/): Agricultural Projects | దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం రూ. 13,966 కోట్ల పెట్టుబడితో ఏడు కీల‌క‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు. వ్యవసాయ పరిశోధన, డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని వివరించారు. ఆహార, పోషకాహార భద్రత కోసం క్రాప్ సైన్స్: రూ. 3,979 కోట్లు ఆహారం, పోషకాహార భద్రత కోసం crop science కోసం ప్రభుత్వం రూ.3,979 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ఐదు రంగాలపై దృష్టి పెడుతుంది: పరిశోధన – విద్య: వ్యవసాయంలో విద్యా, పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడం. మొక్కల జన్యు వనరుల నిర్వహణ: పంట అభివృద్ధి కోసం జన్యు వనరులను పరిరక్షించడం, ఉపయోగించడం. ఆహారం, పశుగ్రాసం పంటలకు జన్యుపరమైన మెరుగుదల: పప్పుధాన్యాలు, నూనెగింజలు, వాణిజ్య పంటలపై దృష్టి సారించడం. కీటకాలు, సూక్ష్మజీవులు, […] - [SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..](https://vandebhaarath.com/scr-cancels-trains/): SCR cancels trains | హైదరాబాద్: ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లుచోట్ల రైల్వేట్రాక్స్ కొట్టుకుపోయాయి. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సెప్టెంబర్ 3వ తేదీన‌ నడిచే వివిధ రైళ్లను రద్దు చేసింది. ఈమేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో.. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (17233); సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్ – షాలిమార్ (12774); షాలిమార్ – సికింద్రాబాద్ (12773); సికింద్రాబాద్ – విశాఖపట్నం (22204); విశాఖపట్నం – సికింద్రాబాద్ (12805); సికింద్రాబాద్ – విశాఖపట్నం (20707); విశాఖపట్నం – సికింద్రాబాద్ (20708) మరియు సికింద్రాబాద్ – విశాఖపట్నం (20834) రైళ్ల ను ర‌ద్దు చేశారు. షెడ్యూల్‌లో ఈ మార్పుల‌ను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాల‌ను ప్లాన్ చేసుకోవాలని SCR అధికారులు ప్ర‌యాణికుల‌ను అభ్యర్థించారు. తిరువనంతపురం వైపు.. SCR cancels trains  : […] - [Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..](https://vandebhaarath.com/weather-report-telangana-rains-yellow-alert/): Rains | ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు మ‌రో మూడు రోజులు కొన‌సాగ‌నున్నాయి. ఈమేర‌కు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD Weather Report ) వెల్ల‌డించింది. రుతు పవన ద్రోణి జైసల్మేర్‌, రైసేన్‌, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని వివ‌రించింది. దీని ప్ర‌భావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యాపేట, మహబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని పేర్కొంది. ఆయా జిల్లాలకు […] - [Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్](https://vandebhaarath.com/telangana-rains-red-alert/): Telangana Rains Red Alert  | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలంగాణ‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం న‌మోదైంది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప‌లు జిల్లాల్లో మరో రెండురోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్ర‌మాద‌ముంద‌ని పేర్కొంటూ ఈ క్రమంలో రెడ్‌ అలెర్ట్‌ను (Red Alert) జారీ చేసింది. కాగా కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో శ‌నివారం అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఇక ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను […] - [New Vande Bharat Trains | కొత్త‌గా మ‌రో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్‌..](https://vandebhaarath.com/pm-modi-to-flag-off-3-new-vande-bharat-trains/): New Vande Bharat Trains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇది కీలక రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. కొత్త రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో ప‌లు రూట్లలో సేవలు అందిస్తాయి, ఇప్పుడు దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్ విస్తరణలో మరో మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు: 1. చెన్నై సెంట్రల్ నుంచి నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2. మధురై నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 3. మీరట్ సిటీ నుంచి లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ Chennai Central to Nagercoil Vande Bharat Express: మొద‌ట చెన్నై సెంట్రల్ నుంచి వందేభార‌త్ రైలు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. కానీ ఇది […] - [BSNL Recharge Plans | బిఎస్ఎన్ఎల్ లో ఈ రీచార్జ్ ల‌తో మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోండి..](https://vandebhaarath.com/bsnl-recharge-plans-2/): BSNL Recharge Plans | జియో, ఎయిర్‌టెల్, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవలి టారిఫ్ పెంపు తర్వాత దేశవ్యాప్తంగా BSNL ప్రజాదరణ పొందుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికాం ప్రొవైడర్ దేశంలోనే అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇదే ఇప్పుడు చాలా మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆకర్షిస్తున్న‌ది.. అంతేకాకుండా BSNL తన 4G సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్త‌రిస్తోంది. మీరు BSNLని ఉపయోగిస్తుంటే లేదా బిఎస్ ఎన్ ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఏది త‌క్కువ ఖ‌ర్చుతో నెల‌వారీ రీచార్జ్ ప్లాన్‌ల‌ను ఇక్క‌డ తెలుసుకోండి. BSNL రూ. 107 మరియు రూ. 153 ధరలతో రెండు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రెండింటి మధ్య కేవలం రూ. 46 ధర వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ, అవి వాటి ప్రయోజనాలలో చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించిన వివరాలు ఇవీ.. BSNL రూ. […] - [Italy | యూరప్ వలస వాదంపై నిప్పులు చెరిగిన ఇటలీ ప్రధాని..](https://vandebhaarath.com/europe-italy-humanitarian-rescue-ship/): Italy | వలస సంక్షోభంపై యూరప్ దేశాలు వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఈ వైరల్ వీడియోలో, మెలోని ఇటలీ “యూరప్ శరణార్థి శిబిరం ప్రమాదంగా మారుతోంద‌ని, లిబియాలో నావికా దిగ్బంధనం చేయ‌డంతోప‌టు NGO రెస్క్యూ షిప్‌లను స‌ముద్రంలో ముంచేయాలని పిలుపునిచ్చింది. “మేము యూరప్ శరణార్థుల శిబిరంగా మారే ప్రమాదం ఉంది, మాకు లిబియాలో నావికా దిగ్బంధనం అవసరం, NGO నౌకలను ముంచడం ప్రారంభించాలి” అని ఇటాలియన్ PM ఆవేశపూరితంగా అన్నారు. అక్రమ వలసలకు వ్యతిరేకంగా మెలోని కఠిన వైఖరిని హైలైట్ చేస్తూ వీడియో వైరల్‌గా మారింది. ఆమె ప్రభుత్వం ఇటీవల 23వ సారి రెస్క్యూ షిప్ జియో బారెంట్స్‌ను స్వాధీనం చేసుకుంది. మధ్యధరా వలసలపై అణిచివేతను తీవ్రతరం చేసింది. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (MSF) ఆధ్యంలో నిర్వహిస్తున్న ఓడ 191 మంది వలసదారులను రక్షించిన తర్వాత సాలెర్నోలో […] - [Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..](https://vandebhaarath.com/former-jharkhand-cm-champai-soren-joins-bjp/): రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren).. తన పార్టీ ప్రస్తుత పనితీరుపై అసంతృప్తితో తనకు ఎదురైన “చేదు అవమానం” కారణంగా  JMM పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హాజరైన వేడుకలో సోరెన్ తన మద్దతుదారులతో పాటు పెద్ద సంఖ్యలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి చేరిన తర్వాత చంపాయ్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు. “ఢిల్లీ,  కోల్‌కతాలో జార్ఖండ్ ప్రభుత్వం తనపై నిఘా ఉంచిన తర్వాత, బిజెపిలో చేరాలనే నా సంకల్పం బలపడింది” అని ఆయన అన్నారు. గిరిజనుల ప్రగతిని కాంగ్రెస్ పణంగా పెట్టిందని ఆరోపించిన సోరెన్, “ప్రజలకు న్యాయం చేసేందుకు తానుకట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. “నేను నా చెమట, రక్తంతో JMM ను పోషించాను, కానీ ఎన్నో అవమానాలకు గురయ్యాను. […] - [ఆ గ్రామం మొత్తం మాదేన‌న్న సున్నీ వక్ఫ్ బోర్డు, ఆందోళ‌న‌కు దిగిన‌ గ్రామస్థులు](https://vandebhaarath.com/sunni-waqf-board-ownership-of-land/): Patna | ఆ గ్రామం మొత్తం త‌మ‌దేన‌ని, నెల‌రోజుల్లో గ్రామ‌స్థులంద‌రూ ఖాళీ చేయాల‌ని బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు (Sunni Waqf Board) డిమాండ్ చేసింది. దీంతో ఒక్క‌సారిగా షాక్ కు గురైన ఆ గ్రామ ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘట‌న బిహార్ రాజ‌ధాని పాట్నా జిల్లాలోని గోవింద్‌పూర్ లో జ‌రిగింది. గ్రామం మొత్తం తమదేనని పేర్కొంటూ, 30 రోజుల్లోగా భూమిని ఖాళీ చేయాలని కోరుతూ బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు నోటీసులు జారీ చేయడంతో వివాదం మొద‌లైంది. ఈ గొడవల నేప‌థ్యంలో ఫతుహా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి నేత సత్యేంద్ర సింగ్ నేతృత్వంలోని పార్టీ కార్య‌క‌ర్త‌లు గోవింద్ పూర్‌ గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. ఈ బృందం తన నివేదికను పాట్నా సాహిబ్ రవిశంకర్ ప్రసాద్‌కు సమర్పించనుంది. నిర్వాసితులకు న్యాయం చేస్తామని బృందం హామీ ఇచ్చింది. “ఎంపి రవిశంకర్ ప్రసాద్ ఆదేశాల మేరకు మేము బాధిత […] - [Bangladesh | బంగ్లాదేశ్ లో జడలు విప్పుతున్నమరో నిషేధిక ఉగ్రవాద సంస్థ.. భారత్ కూ ప్రమాదమే..](https://vandebhaarath.com/bangladesh-crisis-2024-hut-held-a-rally/): Bangladesh Crisis 2024 | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక‌త్త‌ల‌ మధ్య, ఆ దేశం మరో సవాలును ఎదుర్కొంటోంది. ఇస్లామిక్ కాలిఫేట్‌ను తిరిగి స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా షరియాను అమలు చేయాలని కోరుకునే ఒక ఛాందసవాద రాజకీయ సంస్థ అయిన హిజ్బ్ ఉత్-తహ్రీర్ (HuT) ప్రభావం వేగంగా పెరుగుతోంది. అనేక దేశాలలో నిషేధించబడిన HuT ను గ‌బంగ్లాదేశ్‌లో కూడా అక్టోబ‌ర్ 9న బ్యాన్ చేశారు. అయితే ఈ సంస్థ మద్దతుదారుల (ఢాకాతో సహా) ర్యాలీలు చేస్తుండడంతోపాటు సంస్థ‌ భావజాలాన్ని ప్రచారం చేసే పోస్టర్‌లు ఇప్పుడు అక్క‌డ‌క్క‌డా వెలుస్తుండ‌డంతో ఇప్పుడు సీన్‌ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. “హిజ్బ్ ఉత్-తహ్రీర్ అనేది పాపులర్ అయిన విద్యావంతులను కలిగి ఉన్న సంస్థ. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని సమాజంలోని అన్ని వర్గాలలోనూ వారి ప్ర‌భావం ఉంది” అని ఢాకాకు చెందిన ఒక‌ ప్రొఫెసర్ మీడియాతో చెప్పారు. ఆగష్టు 9న, HuT మద్దతుదారులు ఢాకాలోని బైతుల్ ముకర్రం నార్త్ గేట్ వద్ద […] - [New Railway Line | ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త రైల్వే లైన్ పనులపై అధ్యయనం..](https://vandebhaarath.com/new-railway-line-works-in-andhra/): New Railway Line Works in Andhra | విజయవాడ: మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు కొత్త రైలు మార్గ నిర్మాణాన్ని పరిశీలించేందుకు మచిలీపట్నం జేఎస్పీ ఎంపీ వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తి మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. రైల్వే లైన్‌ను నిర్మించాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ బాలశౌరి సమగ్ర లేఖను సమర్పించారు. ఈ లైన్ కోసం చాలా కాలంగా డిమాండ్ ఉందని, దీని ఏర్పాటుతో దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై  గతంలో కేంద్ర రైల్వేశాఖ  మంత్రి అశ్విని కి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఇప్పుడు ప్రతిపాదిత రైల్వే లైన్‌పై అధ్యయనం చేయనున్నట్లు బాలశౌరీకి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కొత్త రైల్వే లైన్‌ నిర్మాణాన్ని వివరంగా పరిశీలించాల్సిందిగా సంబంధిత డైరెక్టరేట్‌ని కోరాం’’ అని ఎంపీకి కేంద్ర మంత్రి బదులిచ్చారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై  […] - [Jio AI-Cloud Welcome offer | Jio వినియోగదారులకు 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్..](https://vandebhaarath.com/jio-ai-cloud-welcome-offer/): Jio AI-Cloud Welcome offer |  జియో వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఇతర డిజిటల్ కంటెంట్, డేటా మొత్తాన్ని సురక్షితంగా స్టోర్‌ చేయడానికి అలాగే యాక్సెస్ చేయడానికి 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొంద‌గ‌ల‌ర‌ని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇంకా ఎక్కువ స్టోరేజ్‌ అవసరమయ్యే వారికి మార్కెట్లో అత్యంత సరసమైన ధర్లో క్లౌడ్ స్టోరేజ్ అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంవత్సరం దీపావళి నుంచి Jio AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామ‌ని ముఖేష్ అంబాని వెల్ల‌డించారు. క్లౌడ్ డేటా స్టోరేజ్, డేటా ఆధారిత AI సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే శక్తివంతమైన, సరసమైన పరిష్కారాన్ని తీసుకువ‌స్తున్న‌ట్లు తెలిపారు. Jio AI-Cloud వెల్‌కమ్ ఆఫర్ ఏమిటి ఈ ఏడాది దీపావళి నుంచి జియో AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించాలని కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు. క్లౌడ్ డేటా నిల్వ, డేటా ఆధారిత AI […] - [IMD Report | రానున్న‌ ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ ..](https://vandebhaarath.com/imd-report-wether-news-telangana-rains-alert/): IMD Report  | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ‌ఎల్లో అలెర్ట్‌ల‌ను జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించింద‌ని, వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల పాటు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేర‌నున్న‌ట్లు అంచనా వేసింది. ఈ క్రమంలో తెలంగాణలో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది IMD Report  శుక్రవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిజామాబాద్‌, ‌నిర్మల్‌, ‌సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, ‌భూపాలపల్లి, ములుగు, […] - [SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగింపు ..వివ‌రాలు ఇవే..](https://vandebhaarath.com/scr-special-trains-details/): SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే తీపి క‌బురు చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మ‌రికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్ల‌డించింది. అక్టోబరు నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు య‌థావిథిగా న‌డిపించ‌నున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ పండుల్లో ప్ర‌యాణికుల‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్ర‌త్యేక‌ రైళ్లను పొడిగిస్తున్నట్లు వివ‌రించింది. పొడిగించిన ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది. పొడిగించిన రైళ్లలో ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే సుదూర‌ రైళ్లు ఉన్నాయి. కింది రైళ్లు డిసెంబ‌ర్ వ‌ర‌కు న‌డుస్తాయి. సికింద్రాబాద్‌-రామనాథపురం (07695), రామనాథపురం-సికింద్రాబాద్‌ (07696), కాచిగూడ – మధురై (07191), మధురై – కాచిగూడ (07192), కాచిగూడ – నాగర్‌కోయిల్‌ (07435), నాగర్‌కోయిల్‌ – కాచిగూడ (07436), కొల్లం – సికింద్రాబాద్‌ (07194) […] - [Ration card Holders| పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డుపై చక్కర పంపిణీ](https://vandebhaarath.com/sugar-destruction-to-ration-card-holders/): Ration card Holders | రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంతోనే రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం నిత్యవసరాలను తగ్గించి చివరకు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అందరికి అవసరమైన కందిపప్పును పూర్తిగా నిలిపివేసింది. మూడునెలల కిందట అదికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కార్డుదారులకు సరకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండీయూ వాహనదారులతో సర్వే నిర్వహించింది.  కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, నగదుకు అరకిలో చక్కెర ఇవ్వనున్నారు. వచ్చేనెల నుంచి కొత్త ప్యాకింగ్‌తో పాటు నిల్వవున్న పాత ప్యాకింగ్‌లోని చక్కెర పంపిణీ […] - [RRR Alignment | రీజిన‌ల్ రింగ్ రోడ్ పై స‌ర్కారు కీల‌క ఆదేశాలు.](https://vandebhaarath.com/rrr-alignment-news-updates/): RRR Alignment | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ( Regional Ring Road (RRR)) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేలా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూత‌నంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో నెల‌కొల్ప‌నున్న ప‌రిశ్ర‌మ‌లు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వ‌సతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ హైవే అంశాలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని త‌న‌ నివాసంలో సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్ష స‌మావేశంలో పాల్గొన్నారు. దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమన‌గల్ – చేవెళ్ల – శంకర్ పల్లి – సంగారెడ్డి వరకు) అధికారులు […] - [Ovitrap Baskets | ఓవిట్రాప్ బాస్కెట్స్ అంటే ఏమిటి? ఇవి డెంగ్యూ దోమలను ఎలా నియంత్రిస్తాయి.?](https://vandebhaarath.com/ovitrap-baskets-benifits/): Ovitrap Baskets  | కర్ణాటకలో దాదాపు 24,028 డెంగ్యూ కేసులు (dengue) న‌మోదు కాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవ‌ల ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అదే దోమలను ఆకర్షించే ఓవిట్రాప్ బాస్కెట్స్‌.. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోపాలపురలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వీటిని ప్రారంభించారు. “పర్యవేక్షణ కోసం ఉపయోగించే ఓవిట్రాప్స్, ఏడెస్ దోమల జనాభాను గుర్తించగలవు, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తాయి. ఈ బుట్టలను ఇళ్లకు 20 అడుగుల దూరంలో అమర్చారు. లోపల స్ప్రే చేసిన రసాయనం దోమలను ఆకర్షిస్తుంది, వాటిని బుట్టలోకి రప్పిస్తుంది. ఈ వినూత్న ప్రయోగం డెంగ్యూ దోమల నివారణకు మరింత దోహదపడుతుందని ఎక్స్‌లో దినేష్ గుండూరావు అన్నారు. Our @DHFWKA health department has initiated a new pilot project to control dengue. […] - [New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ](https://vandebhaarath.com/new-vande-bharat-trains/): New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు: మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని […] - [Industrial Smart Cities | దేశ‌వ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు, 40 లక్షల ఉద్యోగాలకు అవకాశం](https://vandebhaarath.com/industrial-smart-cities/): Industrial Smart Cities  | దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 28,602 కోట్ల అంచనా వ్యయంతో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాల‌ని కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రూ. 1.52 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 9.39 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి ల‌భించే అవకాశం ఉంది. 12 ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీలు.. Industrial Smart Cities  : అమృత్‌సర్-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై, వైజాగ్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్‌పూర్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లతో సహా ఆరు పారిశ్రామిక కారిడార్లలో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. . ఈ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలు ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కాడ్, యూపీలోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, బీహార్‌లోని గయా, తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్ […] - [Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..](https://vandebhaarath.com/zahirabad-industrial-smart-city/): Zahirabad | తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Zahirabad Industrial Smart City) ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. బుధవారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ భేటీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు.ఇందులో భాగంగా రూ.2,361 కోట్లతో ఒక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పారిశ్రామిక ప‌రంగా అభివృద్ధి జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరా సంగం మండలాల్లో ఉన్న‌ 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. […] - [Nabanna Abhijan Rally | కోల్ కతా రేప్ కేసులో మమత రాజీనామాకు పట్టు.. విద్యార్థుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..](https://vandebhaarath.com/nabanna-abhijan-rally-live-updates/): Nabanna Abhijan Rally updates: మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, వైద్యురాలిపై అత్యాచారం-హత్యకు పాల్పడిన వారిపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఛత్ర సమాజ్ ‘నబన్న అభిజన్’ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని మ‌మ‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అత్యాచారం కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో సచివాలయం వైపు కవాతు నిర్వహించారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం-హత్య కేసుపై ఆగ్ర‌హంతో ఉన్న‌ నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఆగస్టు 9న కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (BJP) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై న్యాయమైన విచారణ జరిగేలా ఆమె రాజీనామా […] - [IRCTC News | రైలు ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి క్షణాల్లోనే టిక్కెట్ బుకింగ్](https://vandebhaarath.com/irctc-news-to-start-faster-ticket-booking-facility/): IRCTC News | రైలు ప్రయాణికులకు శుభవార్త.. మీరు మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన ఇబ్బందులు త్వ‌ర‌లో ఉండ‌క‌పోవ‌చ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టిక్కెట్లు బుక్ చేసుకున్న రైలు ప్రయాణికులు వెయిటింగ్ పీరియడ్‌లో ఇబ్బంది పడకుండా ఉండేలా త్వరలో టిక్కెట్ల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, మార్చి 2025 నాటికి పూర్తవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత, రైలు ప్రయాణీకుల టిక్కెట్‌లు ఆన్‌లైన్‌లో సుల‌భంగా బుక్ చేసుకోవ‌చ్చు. హోమ్ పేజీపై క్లిక్ చేసిన తర్వాత వెంట‌నే వారికి టికెట్ క‌న్ఫార్మ్ అవుతుంది. టికెట్ బుకింగ్ మొత్తం ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది ప్రయాణికులు తక్కువ స‌మ‌యంలోనే టిక్కెట్‌ను బుక్ చేసుకోగ‌లరు. అంతేకాకుండా IRCTC ప్రయాణికులు తమ డబ్బు డ్రా అయి కూడా టిక్కెట్లు బుక్ కాక‌పోవ‌డం వంటి స‌మ‌స్ల‌యు ఇక‌పై త‌లెత్త‌వ‌ని అధికారులు చెబుతున్నారు. […] - [Mallikarjun Kharge | చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..](https://vandebhaarath.com/mallikarjun-kharge/): Mallikarjun Kharge : ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. ఈ వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడుతుండ‌గా మ‌రో వివాదం అక్క‌డి హ‌స్తం పార్టీకి కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతోంది. బెంగళూర్‌కు సమీపంలోని ఓ ఏరోస్పేస్‌ పార్క్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్‌కు ఏకంగా 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం దుమారం రేపుతున్న‌ది. ఖర్గే కుమారుడు రాహుల్‌ ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) భూ కేటాయించ‌డం అధికార దుర్వినియోగమని, కర్ణాటక ప్ర‌భుత్వం బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వీయ ఎక్స్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేశారు. ఈ వివాదంపై మ‌ల్లికార్జున‌ ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధార్ధ విహార్‌ ట్రస్ట్‌కు అప్ప‌నంగా […] - [ఐఫోన్ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారత్ లో iPhone 16, iPhone 16 Plus విడుదలయ్యే రోజు ఇదే..](https://vandebhaarath.com/iphone-16-launch-date-in-india/): iPhone 16 | ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. అమెరికా కాలిఫోర్నియాలో కుపెర్టినోలోని యాపిల్ పార్క్ లో గ‌ల స్టీవ్ జాబ్స్ థియేటర్లో ‘యాపిల్ ‘ఇట్స్ గ్లో టైమ్’ అనే ట్యాగ్ లైన్ తో ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు వెల్ల‌డించింది. ఎప్ప‌టి మాదిగానే ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్లో ఐఫోన్16 ఫోన్ ను విడుదల చేసే చాన్స్ ఉంది. యాపిల్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్‌, ఏఐ-ఆధారిత యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లను ప్రకటించే అవ‌కాశముంది. ఐవోఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వియా, వాచ్ ఓఎస్ 11తో పాటు ఇతర ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ ల‌ను ప్రకటించనున్న‌ట్లు తెలుస్తోంది. ఆ తర్వాత యాపిల్ 16 ఫోన్లను కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లు ఆపిల్ ఇంటెలిజెన్స్ కు సపోర్ట్ చేసేలా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. […] - [Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?](https://vandebhaarath.com/charlapalli-railway-station/): Charlapalli railway station | హైదరాబాద్: అత్యుత్తమ విమానాశ్రయాలను త‌ల‌పించేలా రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చ‌ర్లపల్లి రైల్వే స్టేషన్ దేశంలోని స‌క‌ల స‌దుపాయాల‌తో హైటెక్ హంగుల‌తో అల్ట్రామోడర్న్ ప్యాసింజర్ ఫెసిలిటీగా రెడీ అయింది. కొత్త స్టేషన్ వచ్చే నెలలో ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. అయితే ప్రయాణికులకు సులువుగా ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డానికి సమర్థవంతమైన కనెక్టివిటీని అందించే సౌక‌ర్యాలు ఇప్ప‌టివ‌ర‌కు పూర్తిచేయ‌లేదు. రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లేందుకు రెండు వైపులా రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే సమన్వయ లోపంతో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు అర్ధంత‌రంగా నిలిచిపోయాయి. ఫలితంగా, ప్రయాణికులు ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డం క‌ష్టంగా మారింది. మ‌రోవైపు కొత్త స్టేషన్ వైపు ఉన్న వివిధ రోడ్లను ప‌లు కార‌ణాల ద్వారా ప్రారంభించ‌లేదు. ఇటీవల పూర్తయిన మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) రెండవ దశ ద్వారా ప్రయాణికులు కూడా చర్లపల్లి స్టేషన్‌కు చేరుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఎంఎంటీఎస్‌ […] - [Ladakh New Districts | ఐదు జిల్లాలుగా ల‌డ‌ఖ్ ను ఎందుకు విభ‌జిస్తున్నారు.?](https://vandebhaarath.com/ladakh-new-districts-map/): Ladakh New Districts | కేంద్ర పాలిత ప్రాంత‌మైన ల‌డ‌ఖ్ ను త్వ‌ర‌లో ఐదు జిల్లాలుగా విభ‌జించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ‘X’ వేదికపై ఒక పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. ల‌డ‌ఖ్ ను- జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ అనే జిల్లాలుగా విభ‌జిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ప‌రిపాల‌న‌ను చేరువ చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఐదు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు లడఖ్‌లో లేహ్, కార్గిల్‌తో కలిపి మొత్తం ఏడు జిల్లాలు ఏర్పడతాయి. ప్ర‌స్తుతం దేశంలోనే అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఉంది. ప్రస్తుతం, లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు ఉన్నాయి. భారతదేశంలోని అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో ఇదీ ఒకటి. అత్యంత కష్టతరమైన కొండ ప్రాంతాలు, ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఇక్క‌డ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా […] - [Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై క‌ద‌లిక‌](https://vandebhaarath.com/tirupati-intermodal-bus-station/): Tirupati Intermodal Bus Station | తిరుపతి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమై తిరుప‌తిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) అధికారులు తాజాగా త‌నిఖీ చేయ‌డంతో ఇక్కడ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఈ నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ఈ, NHAI సంయుక్తంగా చేప‌ట్టాల‌ని ప్రతిపాదించారు. సెంట్ర‌ల్‌ బస్టాండ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి కంపెనీ సీఈవో ప్రకాశ్‌గౌడ్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పూజా మిశ్రా పాల్గొని ఆవరణను పరిశీలించారు. సకల సౌకర్యాలతో ప్రయాణ ప్రాంగణం 13 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగుల‌తో బ‌స్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఒకే హబ్‌లో వివిధ ట్రాన్సిట్ మోడ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా రహదారి రద్దీని తగ్గించడం దీని లక్ష్యం. ఈ సౌకర్యంలో ప్రయాణీకుల టెర్మినల్, బస్ టెర్మినల్, కారు, ద్విచక్ర వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, రోప్‌వే వంటివి ఉన్నాయి. […] - [Telangana | నిరుద్యోగులకు తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన](https://vandebhaarath.com/rajiv-gandhi-abhaya-hastham/): Rajiv Gandhi Abhaya Hastham : ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న‌ట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం (Rajiv Gandhi Abhaya Hastham) కింద రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం సోమ‌వారం పంపిణీ చేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మందికి చెక్కులు స్వీక‌రించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తుచేశారు. సివిల్స్ ఉత్తీర్ణులై కుటుంబాల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి గౌర‌వం తీసుకురావాల‌ని కోరారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈసంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. […] - [SSC GD Constable Notification 2025 | నిరుద్యోగులకు అలెర్ట్.. రేపు SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ విడుదల](https://vandebhaarath.com/ssc-gd-constable-notification-2025/): SSC GD Constable Notification 2025 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆగస్ట్ 27, 2024న SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదలచేయనుంది.  అభ్యర్థులు SSC GD కానిస్టేబుల్ దరఖాస్తు ఫారమ్‌ను ssc.gov.inలో నుంచి పొంద‌వ‌చ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. అస్సాం రైఫిల్స్ (AR)లో పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), NCBలో సైనికుల‌ పోస్టులు ఇందులో ఉంటాయి. SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ముఖ్యమైన తేదీలు, ఖాళీలు, దరఖాస్తు ఫారమ్, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర సమాచారం వంటి వివరాలు ఉంటాయి. SSC GD కానిస్టేబుల్ […] - [Rain Alert రాష్ట్రంలో మరో ఐదురోజులు వానలే వానలు..!](https://vandebhaarath.com/telangana-rain-alert/): Telangana Rain Alert | కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రానున్న ఐదురోజుల పాటు రాష్ట్ర‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక‌లు జారీ చేసింది. సోమ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్‌, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సోమ‌వారం అక్కడక్కడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించంది. ఇక మంగళవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రిస్తూ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. కాగా గ‌త 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీగా వాన‌లు […] - [Sports University | తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. !](https://vandebhaarath.com/telangna-sports-university/): Sports University |  హైదరాబాద్ : ఒలింపిక్ పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ప్ర‌క‌టించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ అంతర్జాతీయ కోచ్‌లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎన్‌ఎండిసి హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తరహాలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తెలిపారు. అతను ఇటీవల దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా, సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శించానని, ఇది ఒలింపిక్ పతక విజేత అథ్లెట్లను తయారు చేసింది. హైదరాబాద్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు దక్షిణ కొరియా స్పోర్ట్స్ […] - [BJP | బిజెపి పార్టీ విస్త‌ర‌ణ కార్య‌క్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు](https://vandebhaarath.com/bjp-planned-to-set-up-768-bjp-offices/): BJP Offices | భార‌తీయ జ‌న‌తా పార్టీని విస్తరించేందుకు అగ్ర‌నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బిజ‌పీని 768 పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, వాటిలో ఇప్ప‌టికే 563 సిద్ధంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP president JP Nadda ) శనివారం వెల్ల‌డించారు. పనాజీ సమీపంలోని గోవా బీజేపీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయ‌న‌ శంకుస్థాపన చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో ప్రసంగించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa Chief Minister Pramod Sawant) మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపన చేశారు. బిజెపి దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది. 563 పార్టీ కార్యాల‌యాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గోవాలోని బిజేపి ప్రధాన కార్యాలయం పనాజీ శివార్లలో రాజధాని నగరాన్ని ఓల్డ్ గోవాకు కలిపే హైవేకి సమీపంలో ఉంటుంది. డిసెంబర్ 2026 నాటికి కొత్త భవనం సిద్ధమవుతుందని సావంత్ చెప్పారు. “కేంద్రంలో […] - [Unified Pension Scheme | మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం](https://vandebhaarath.com/new-unified-pension-scheme/): New Unified Pension Scheme | పెన్షన్ ప‌థ‌కం విషయంలో మోదీ (PM Modi) ప్రభుత్వం సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ ల‌భిస్తుందని ప్రభుత్వం వెల్ల‌డించింది. ఈ యూపీఎస్ పథకం (New Unified Pension Scheme) ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం 2025 ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కొత్త పెన్ష‌న్ స్కీమ్ పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav ) మాట్లాడుతూ.. పదేళ్లు సర్వీసు చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ చెల్లిస్తార‌ని వివ‌రించారు. […] - [Krishnashtami 2024 | కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? , శుభముహర్తం ఏమిటి?](https://vandebhaarath.com/krishnashtami-2024/): Krishnashtami 2024 | ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత‌ వైభవంగా జరుపుకునే పండగల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్ర‌ధాన‌మైన‌ది. కృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి, గోకులాష్టమి అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు. విష్ణువు దశావతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడు. దేవకీ వసుదేవుల ఎనిమిదో సంతానంగా శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడు జన్మించాడు. అందుకే ఈ తిథి రోజున‌ ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? పూజా శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 26, 2024న వస్తుంది. తెల్లవారుజామున 3:39 నుంచి ఆగస్టు 27న తెల్లవారుజామున 2:19 వరకు అష్టమి తిథితో ప్రారంభమమ‌వుతుంది. శ్రీకృష్ణుని జన్మకు […] - [Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త](https://vandebhaarath.com/triple-talaq/): Triple Talaq |ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ (Yogi Adithynath) ను  పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చేప్పేశాడు. మోదీని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేక ఆమె భ‌ర్త ఒక్కసారిగా ఆగ్ర‌హించాడు. ఆపై వెంట‌నే ఆమెకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి (triple talaq) విడాకులు ఇచ్చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘనటకు సంబంధించి వివరాల్లోకి వెళితే..  మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా దిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహమైంది.  పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తగారి ఇంటికి చేరుకున్న స‌ద‌రు మహిళ అక్క‌డి రోడ్లు, న‌గ‌ర అభివృద్ధి, చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. సంతోషంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీని ఆమె పొగిడింది. […] - [N Convention | నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు](https://vandebhaarath.com/n-convention-demolition/): Telangana | హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (HYDRA) అధికారులు శనివారం ప్రముఖ‌ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ (N Convention ) సెంటర్‌ను కూల్చివేశారు. తమ్మిడి కుంట సరస్సులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో దీనిని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. “హైడ్రా అధికారులు ఉదయమే ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేత సజావుగా జరిగేలా మేము పోలీసు బలగాలను మోహరించాము, ఈ భూమి ఎఫ్‌టిఎల్ జోన్‌లోకి వస్తుంది” అని మాదాపూర్ డిసిపి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను కూల్చివేసే ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా కేసు కోర్టులో ఉండ‌గా ఇలా అర్ధంతరంగా కూల్చివేయడం స‌మంజ‌సం కాద‌న్నారు. చెరువు భూమికి ఒక్క అంగుళం కూడా అక్రమించలేదని స్ప‌ష్టం చేశారు. వెంట‌నే ఈ కూల్చివేతపై న్యాయస్థానాన్ని […] - [Shikhar Dhawan : శిఖర్ ధావన్ చేసిన రికార్డులు మరే బ్యాట్స్‌మెన్ చేయలేడు..](https://vandebhaarath.com/shikhar-dhawan/): Shikhar Dhawan | భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.  2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ధావన్ ఇప్పటివరకు  34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతని  కెరీర్‌లో అనేక రికార్డులను సృష్టించాడు. అభిమానుల గుండెల్లో  చెరగని ముద్ర వేశాడు. ధావన్ తన అరంగేట్రంలోనే అద్భుతాలు చేశాడు. తన తొలి టెస్టు మ్యాచ్‌లో కేవలం 85 బంతుల్లోనే సెంచరీ సాధించి, అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో, ధావన్ 174 బంతుల్లో 187 పరుగులు చేశాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. 100వ వన్డేలో సెంచరీ చేసిన తొలి భారతీయుడు Shikhar Dhawan Records : ధావన్ వన్డే ఇంటర్నేషనల్ (ODI)లో ఎన్నో కీలకమైన రికార్డులను తన […] - [Railway Track Security | రైలు ప్రమాదాల కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం..](https://vandebhaarath.com/railway-track-security/): Railway Track Security | దేశంలో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న రైలు ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రైలు ప్ర‌మాదాలను నివారించేందుకు భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుందిన ఆగస్ట్ 17న కాన్పూర్ – భీమ్‌సేన్ జంక్షన్ మధ్య అహ్మదాబాద్-బౌండ్ సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విష‌యం తెలిసిందే.. మ‌రోసారి ఇలాంటి సంఘటనలు జ‌ర‌గ‌కుండా రైల్వే ట్రాక్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌క‌గాట్రాక్‌పై సైకిళ్లు, రాళ్లను పెడుతున్న‌ట్లు గుర్తించారు. దీంతో రౌండ్-ది-క్లాక్ ట్రాక్ భద్రతను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు నివేదికలు వెల్ల‌డిస్తున్నాయి. రైల్వే బోర్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ట్రాక్ మెయింటెయినర్‌ల ద్వారా అప్రమత్తతను పెంచాలని ఆదేశించింది. ఇప్పుడు రౌండ్-ది క్లాక్ పెట్రోలింగ్ కొన‌సాగుతూనే ఉంటుంది. ఇండియన్ రైల్వే పర్మనెంట్ వే మాన్యువల్ ప్రకారం గతంలో ప్రత్యేక పరిస్థితులకు పరిమితమైన నైట్ పెట్రోలింగ్ సరిపోపోవ‌డం లేద‌ని గుర్తించింది. సాధారణ భద్రత […] - [Rythu Runa Mafi | రైతు రుణమాఫీకి నిబంధన.. రూ.2 లక్షలకు పైగా ఉన్న‌ రుణాలకు కటాఫ్‌ డేట్‌..](https://vandebhaarath.com/minister-ponguleti-srinivas-reddy-on-runa-mafi/): Runa Mafi | రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ డేట్ ను వెల్లడిస్తామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై ఉన్న‌ రుణాన్ని చెల్లించిన తర్వాతే మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు. గాంధీభవన్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ.. రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని, తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేదానిలో వాస్త‌వం లేద‌ని స్పష్టంచేశారు. ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ (Runa Mafi) చేసిన‌ట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని రూ.2 లక్షలకు పైబడిన రుణమాఫీకి నెల‌, లేదా రెండు నెలల్లో కటాఫ్‌ తేదీ పెట్టి, రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే రైతుల ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని తెలిపారు. ఈ నిబంధనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు […] - [Rail Network ట్రాక్ విద్యుదీకరణలో దూసుకుపోతున్న ఇండియ‌న్ రైల్వే..](https://vandebhaarath.com/rail-network-track-electrification/): Rail Network :  రైల్వే ట్రాక్ విస్త‌ర‌ణ‌లో భార‌తీయ రైల్వే దూసుకుపోతోంది. ఇదే విష‌య‌మై న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ (ASSOCHAM) జాతీయ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ వాణిజ్య విభాగం అదనపు సభ్యుడు ముకుల్ శరణ్ మాథుర్ మాట్లాడారు. రైలు విద్యుదీకరణ (Track Electrification)లో భారతదేశం ముందంజలో ఉంది. భారతదేశ రైలు నెట్‌వర్క్ ఇప్పుడు 68,000 కి.మీ విస్తరించి ఉందని, మరింత విస్తరణకు సిద్ధంగా ఉందని మాథుర్ ఉద్ఘాటించారు. రైల్వే వ్యవస్థ ప్రతిరోజూ రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తోందని, వలస కార్మికులకు సహాయంగా ఇటీవల 5,000 ప్రత్యేక రైళ్లను నడిపిందని ఆయన గుర్తుచేశారు. భారతదేశ రైలు ఆధునికీక‌రించే య‌త్నాల్లో భాగంగా వందే భారత్ రైళ్లు ప్ర‌వేశ‌పెట్టామ‌ని ప్ర‌స్తుతం అవి విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని తెలిపారు. టికెట్ వాపస్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వే విస్తరణ కోసం భారత ప్రభుత్వం రూ.85,000 కోట్లు కేటాయించింది . ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఇటీవ‌లే టికెట్ […] - [Kolkata rape case | కోల్‌కతా రేప్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ](https://vandebhaarath.com/kolkata-rape-case-court-remands-accused-sanjay-roy-to-judicial-custody/): Kolkata rape case | కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించిన విషాదక‌ర‌ కేసులో ఒక‌ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. సీల్దా కోర్టు శుక్రవారం నిందితుడు సంజయ్ రాయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. మరోవైపు, శనివారం ఉదయం 10 గంటలలోగా కేసు డైరీ, సీసీటీవీ ఫుటేజీ, ఇతర కీలక వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అందజేయాలని కలకత్తా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ – హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. అత్యంత కిరాత‌కంగా ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య‌చేయ‌డంపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు పెల్లుబికాయి. కోల్ కతా రేప్ కేసులో (Kolkata rape case)   నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది మంది రెసిడెంట్ […] - [Indian Railways | విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు ఈ స్టేష‌న్ లో హాల్టింగ్‌](https://vandebhaarath.com/vande-bharat-express-halting-in-eluru/): Vande Bharat Express | ఏలూరు ప్రజలకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఏలూరు రైల్వేస్టేషన్ (Eluru Station)లో వందే భారత్ రైలును నిల‌పాల‌ని డిమాండ్ వ‌స్తోదంఇ. ఈ క్ర‌మంలోనే ఎంపీ పుట్టా మహేశ్ స్పందించి ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో నిలిపేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరు రైల్వేస్టేష‌న్‌ లో ఒక నిమిషం పాటు ఆగనుంది. విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్‌.. ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బయలుదేరి ఏలూరుకి 5 గంటల 54 నిమిషాలకు చేరుకోనుంది. ఏలూరు రైల్వేస్టేషన్ నుంచి 5 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేష‌న్ కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందేభార‌త్‌ రైలు… విశాఖపట్నం నుంచి వచ్చే రైలు ఏలూరులో నిలుస్తాయి. ఏలూరులో […] - [SCR Special Trains | సికింద్రారాబాద్ - కటక్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..](https://vandebhaarath.com/scr-special-trains/): SCR Special Trains | సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌ , ఒడిశాలోని క‌టక్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ – కటక్‌ మధ్య రాకపోకల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. ప్ర‌త్యేక‌ రైళ్ల షెడ్యూల్ ఇదే.. SCR Special Trains From Secundrabad : ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు ప్రతి మంగళ, బుధవారాల‌లో ఈ ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయని మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ రైళ్లు బయలుదేరే సమయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. హైదరాబాద్‌ – కటక్‌ (07165) రైలు మంగళవారం, కటక్‌ -హైదరాబాద్‌ (07166) రైలు బుధవారం హాల్టింగ్ స్టేష‌న్లు.. సికింద్రాబాద్‌, నల్ల‌గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, […] - [Rayan OTT Release | ధనుష్ రాయన్ యన్ OTT లోకి వచ్చేసింది.. ](https://vandebhaarath.com/dhanush-aayan-ott-release/): Rayan OTT Release | విల‌క్ష‌ణ న‌టుడు ధనుష్ 50వ చిత్రం.. రాయ‌న్ జూలైలో థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు OTT లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ చిత్రం, ఆగస్ట్ 23, 2024 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో Rayan OTT Release on Aamazon Prime Video )లో ప్రసారం అవుతోంది. డిజిటల్ ప్లాట్ ఫాంలో తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లతో పాటు తమిళంలో కూడా అందుబాటులో ఉంది. ఇది పెద్ద సంఖ్య‌లో ప్రేక్షకులకు చేరువైంది. రాయన్ గ్రిప్పింగ్ కథనంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. ధనుష్ కెరీర్‌లో 50వ చిత్రంగా ఇది త‌న రెండవ సారి దర్శకత్వంలో వ‌చ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలో SJ సూర్య, సందీప్ కిషన్, కాళిదాసు జైరామ్, దుషార విజయన్ వంటి ప్రముఖ నటీనటులతోపాటు సెల్వరాఘవన్, ప్రకాష్ […] - [ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!](https://vandebhaarath.com/vijayawada-railway-division/): Vijayawada | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) ప‌రిధి లో 13 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువ సంఖ్య‌లో రైళ్లు వెళ్లే విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బ‌దులు.. విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా న‌డిపిస్తున్నారు. అలాగే పల్వాల్-న్యూ ప్రిథ్లా యార్డ్ మధ్య రైలు కనెక్టివిటీకి సంబంధించి పాల్వాల్ స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ పనులు చేప‌డుతుండ‌డంతో మరో మూడు రైళ్ల‌ను దారి మళ్లించారు. పూజ సీజ‌న్ నేప‌థ్యంలో సంబల్‌పూర్-ఈరోడ్ మ‌ధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక వాల్తేర్ డివిజన్‌లో భ‌ద్ర‌తా పనుల నేప‌థ్యంలో రెండు రైళ్ల‌ను రీషెడ్యూల్ చేశారు. విశాఖపట్నం నుంచి న్యూదిల్లీ మధ్య […] - [BSNL Recharge Plan | 5 నెలల వ్యాలిడిటీతో త‌క్కువ ధ‌ర‌లోనే రీఛార్జ్ ప్లాన్](https://vandebhaarath.com/bsnl-recharge-plan-5-months-validity/): BSNL Recharge Plan | పెరుగుతున్న టెలికాం ఛార్జీలతో ఇబ్బందులు ప‌డుతున్న వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL స‌రికొత్త అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇతర టెలికాం ప్లేయర్‌లు తమ ధరలను పెంచడంతో, ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు తక్కువ నెల‌వారీ ఖర్చు క‌లిగిన BSNL వైపు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో BSNL కూడా తాజా రీఛార్జ్ ప్లాన్ అందించింది. Rs.997 BSNL Recharge Plan : ప్రయోజనాలు BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 997. ఈ ప్లాన్ 160 రోజులు లేదా దాదాపు 5 నెలల వ్యాలిడిటీ ఇస్తుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు రోజుకు 2GB డేటాను అందుకుంటారు. 160 రోజులలో మొత్తం 320GB డేటా. వినియోగదారులకు రోజుకు 100 SMSలు. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్, […] - [Chhatarpur Bulldozer Action | ఛతర్‌పూర్ పోలీసులపై రాళ్లతో దాడి చేసిన ప్రధాన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ యాక్షన్](https://vandebhaarath.com/bulldozer-action-in-madhya-pradesh-chhatarpur/): Chhatarpur Bulldozer Action | భోపాల్: మహ్మద్ ప్రవక్త ఇస్లాం గురించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌కారులు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ ( జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌పై దాడి చేయ‌గా అనేక మంది పోలీసు సిబ్బంది ఒక మహిళా జర్నలిస్ట్ గాయపడ్డారు. దీంతో నిర‌స‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించిన నిందితుడి ఇఒంటిని గురువారం అధికారులు బుల్డోజర్ (Bulldozer Action ) చేశారు. ఛతర్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో హింసకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఛతర్‌పూర్ జిల్లా -పోలీసులకు సూచించిన కొద్ది గంటలకే వారు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితులలో ఒకరైన హాజీ షాజాద్ అలీ నిర్మించిన రాజభవన గృహాన్ని బుల్డోజర్ తో కూల్చివేశారు. భోపాల్ నుంచి 342 కిమీ దూరంలో ఉన్న‌ ఛతర్‌పూర్‌లో నిందితుడు అనుమతి లేకుండా భారీ ఇంటిని నిర్మించాడు. అస‌లేం జ‌రిగింది. ఛతర్‌పూర్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ సదర్ […] - [South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..](https://vandebhaarath.com/south-central-railway-updates/): South Central Railway Updates | హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సెప్టెంబర్‌ 1నుంచి 30 వరకు సికింద్రాబాద్‌-వరంగల్‌ మెమూ 07462) రైలు రద్దు చేశారు. అలాగే వరంగల్‌-హైదరాబాద్‌ మెము రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035) రైళ్లు రద్దయయ్యాయి. ఇక సెప్టెంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్‌ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్‌-కరీంనగర్‌ ఎంఈఎంయూ (07766), కరీంనగర్‌-బోధన్‌ ఎంఈఎంయూ(Karimnagar-Bodhan MEMU)(07894), నవంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు బోధన్‌-కరీంనగర్‌ మెము (07893), కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07765) రద్దు అయ్యాయి. అలాగే  నవంబర్‌1నుంచి 30 వరకు కాచిగూడ-నడికుడి(07791), నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్టు  రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌1నుంచి 30వరకు హెచ్‌ఎస్. నాందేడ్‌-రాయిచూర్‌(17664) రైలును తాండూర్‌-రాయచూర్‌ల మధ్య, సెప్టెంబర్‌2 నుంచి అక్టోబర్‌ 1వరకు రాయిచూర్‌-పర్భని (17663) […] - [Ayodhya Gangrape Case : కొన‌సాగుతున్న బుల్డోచ‌ర్ చ‌ర్య‌.. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత‌](https://vandebhaarath.com/ayodhya-gangrape-shopping-complex-demolished/): Ayodhya Gangrape Case | లక్నో: అత్యాచార నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు మోయిద్ ఖాన్‌కు చెందిన అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అయోధ్య జిల్లా యంత్రాంగం నేల‌మ‌ట్టం చేసింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.3 కోట్ల విలువైన భవనాన్ని కూల్చేందుకు మూడు బుల్‌డోజర్లు (bulldozers), ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించారు. భారీ భద్రత నడుమ కూల్చివేతలు జరిగాయి. అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మోయిద్ ఖాన్ (65)ను అతని అసిస్టెంట్‌ రాజు ఖాన్‌తో పాటు జూలై 30న అరెస్టు చేశారు. అంతేకాకుండా, మైనర్ గ్యాంగ్‌రేప్ కు గురైన బాధితురాలు ఆగస్టు 7న లక్నోలోని ఓ హాస్పిటల్‌లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ప్రక్రియ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన తర్వాత, ప్రధాన నిందితుడు మొయిద్ ఖాన్ మరొక అక్రమ నిర్మాణ‌మైన 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బేకరీని […] - [Fine Rice to Ration Card Holders | పేదలకు గుడ్ న్యూస్.. రేషన్‌ ‌షాపుల్లో సన్న బియ్యం .. గోధుమలు కూడా](https://vandebhaarath.com/telangana-govt-to-supply-fine-rice-to-ration-card-holders/): Ration Card Holders | హైదరాబాద్ : ‌రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో ‌సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేవలం సన్నబియ్యం మాత్రమే కాదు.. ఇకపై సబ్సిడీ ధరలకు గోధుమలను కూడా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది ప్ర‌భుత్వం. స‌న్న‌బియ్యం పంపిణీపై మంత్రి స‌మీక్ష‌ ఈమేర‌కు హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర స్థాయి విజిలెన్స్ ‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేషన్‌ ‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై అధికారులతో మంత్రి చర్చించారు. పేద ప్ర‌జ‌ల‌కు ఉద్దేశించిన‌ రేష‌న్ బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రేషన్‌ ‌డీలర్లను మంత్రి ఉత్త‌మ్‌ హెచ్చరించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ప్రోత్సాహకాలు అందజేస్తుందని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. పీడీఎస్‌ ‌బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే ఏమాత్రం సహించేది […] - [YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌](https://vandebhaarath.com/ys-jagan-on-woqf-board/): YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన వక్ఫ్‌ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. .. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యల ప‌రిష్కారంపై వైసీపీ నిరంత‌రం దృష్టిసారించింద‌ని తెలిపారు. మైనార్టీల‌ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశామ‌ని, ముస్లిం మైనారిటీలకు మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని చెప్పారు. ఇక‌ వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను త‌మ‌ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుతార‌ని చెప్పారు. పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చొరవ తీసుకుని, అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని వైఎస్‌ జగన్ (YS Jagan)  […] - [Largest Diamond | ఈ దేశంలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం దొరికింది. 100 ఏళ్లలోనే అతిపెద్ద డైమండ్](https://vandebhaarath.com/2492-carat-largest-diamond-found-in-botswana/): Largest Diamond Found in Botswana | కెనడియన్ మైనింగ్ కంపెనీ ఆఫ్రికన్ దేశం బోట్సువానాలో 2,492 క్యారెట్ల భారీ వజ్రాన్ని క‌నుగొంది.ఇది 100 సంవత్సరాలలో గుర్తించిన‌ అతిపెద్ద వజ్రం.. ఇప్ప‌టివ‌ర‌కు ల‌భించిన రెండవ అతిపెద్దది. బోట్స్‌వానాలోని లుకారా డైమండ్ కార్పొరేషన్‌కు చెందిన గనుల వద్ద ఈ వజ్రం బయటపడింది. గురువారం ఈ వ‌జ్రాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. బోట్స్‌వానా రాజధాని గాబోరోన్‌కు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోవే గనిలో ఈ వజ్రం లభ్యమైనట్లు బీబీసీ నివేదించింది. బోట్స్‌వానా ప్రభుత్వం దక్షిణాఫ్రికా రాష్ట్రంలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద వజ్రం (Largest Diamond) అని, అదే గని వద్ద ఉన్న 1,758 క్యారెట్ల డైమండ్ ను 2019లో కనుగొన్నామని చెప్పారు. దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. “ఈ అసాధారణమైన 2,492 క్యారెట్ల వజ్రం క‌నుగొన్నందుకు మేము సంతోషిస్తున్నాము” అని లుకారా హెడ్ విలియం […] - [Reliance JioTV+ App | 800 డిజిటల్ టీవీ ఛానెల్‌లతో 2-ఇన్-1 ఆఫర్.. ఒకే లాగిన్‌లో 13 OTT యాప్‌లు..](https://vandebhaarath.com/reliance-jiotv-app-features/): Reliance JioTV+ App | రిలయన్స్ జియో తాజాగా JioTV+ యాప్ అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఇది Amazon  Fire OS ఆధారిత Android, Apple,  TVలకు అనుకూలంగా ఉంటుంది. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌తో వచ్చే జియో సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారులకు మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ తో సాధారణ వినోదం, వార్తలు, క్రీడలు, మ్యూజిక్, కిడ్స్, వ్యాపారం, భక్తి , సహా అన్ని రకాల కంటెంట్ తో 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అంటే 10+ భాషలు, 20+ జానర్‌లలో 800+ డిజిటల్ టీవీ ఛానెల్‌ లను చూడవచ్చు. Reliance JioTV+ ఫీచర్లు ఒక్కసారి మాత్రమే సైన్ ఇన్ చేసి మొత్తం JioTV+ కంటెంట్ కేటలాగ్‌ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. స్మార్ట్ టీవీ రిమోట్ : అన్ని JioTV+ కంటెంట్, ఫీచర్‌లు మీ స్మార్ట్ […] - [Kolkata Rape case | కోల్‌కతా ట్రైనీ డాక్టర్ కేసులో క్రైమ్ సీన్ పూర్తిగా మార్చేశారు : సీబిఐ](https://vandebhaarath.com/kolkata-rape-and-murder-case-cbi-investigation/): Kolkata Rape case | కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ (RG KAR MEDICAL COLLEGE) లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్య చేసిన నేరాన్ని తారుమారు చేసినట్లు సిబిఐ గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో విధుల్లో ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా  నిరసనలు చేపట్టారు. ఆగస్టు 9న ఆర్జికర్ ఆసుపత్రిలోని ఛెస్ట్ విభాగంలోని సెమినార్ హాల్‌లో తీవ్రంగా గాయపడిన వైద్యురాలి మృతదేహాన్ని మొదట గుర్తించారు. మరుసటి రోజు ఈ కేసుకు సంబంధించి కోల్‌కతా పోలీసులు నిందితుడిగా ఒక సివిల్ వలంటీర్‌ను అరెస్టు చేశారు. ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు కోల్‌కతా పోలీసుల నుంచి దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయగా,  ఆగస్టు 14న దర్యాప్తు ప్రారంభించింది. బాధితురాలిని దహనం చేసిన తర్వాతే  రాత్రి 11:45 గంటలకు […] - [Charlapalli Railway Terminal | సికింద్రాబాద్ వెళ్లకుండానే త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచే పలు రైళ్ల రాకపోకలు](https://vandebhaarath.com/charlapalli-railway-terminal-2/): Charlapalli Railway Terminal |  దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్, అలాగే లింగంపల్లి  రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. సికింద్రాబాద్ లో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్లాట్ ఫారాలు ఖాళీలేకపోవడంతో రైల్వే స్టేషన్ బయటే గంటల కొద్దీ  పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు 200 రైళ్ల ద్వారా దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మూడు స్టేషన్లపై ఉన్న భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రైల్వే జంక్షన్ గా చర్లపల్లిని అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ.450 కోట్లతో  టెర్మినల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇప్పటిరకు 95 శాతం పూర్తి కాగా, సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ తొమ్మిది ప్లాట్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజు 50 […] - [RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోప‌ణ‌లు | అనాథ మృతదేహాలను వదల్లేదు..](https://vandebhaarath.com/rg-kar-hospital-sandip-ghosh-selling-dead-bodies/): Kolkatha Rape Murder Case | కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య నేపథ్యంలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్  (RG Kar Hospital ) మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandip Ghosh) పై షాకింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. ఘోష్ హయాంలో అవినీతి, నేర కార్యకలాపాలకు సంబంధించి భయంకరమైన ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సంస్థలో “మాఫియా లాంటి” పాలన కొన‌సాగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 2021లో ప్రిన్సిపాల్‌గా నియమితులైన ఘోష్, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీకి వ‌చ్చే క్లెయిమ్ చేయని మృత దేహాలను అనధికార అవసరాల కోసం అమ్ముకొని సొమ్ముచేసుకున్న‌ట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అక్తర్ అలీ.. ఘోష్ “బయోమెడికల్ వేస్ట్ స్కామ్” నిర్వహించారని, రబ్బరు గ్లోవ్‌లు, సెలైన్ బాటిళ్లు, సిరంజిలు, సూదులు వంటి వ్యర్థాలను అనధికారిక సంస్థలకు విక్రయించేవారని పేర్కొన్నారు. ఈ పద్ధతులు బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, […] - [Telangana | రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..](https://vandebhaarath.com/cm-revanth-reddy-on-regional-ring-road/): RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Hyderabad| తెలంగాణ రాష్ట్ర‌ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల‌ను వేగవంతం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై కలెక్టర్లు ఇక నుంచి రోజూవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్యన‌ అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను […] - [Alto K10 And S-Presso | గుడ్ న్యూస్.. మారుతి ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోలో ఇపుడు కొత్త సేఫ్టీ ఫీచ‌ర్‌..](https://vandebhaarath.com/alto-k10-and-s-presso-safety-feature/): Alto K10 And S-Presso | భారతీయ‌ ఆటోమొబైల్ మార్కెట్ లో మారుతి సుజుకి ప్ర‌థ‌మ స్థానంలో కొన‌సాగుతున్న విష‌య తెలిసిందే.. అయితే మారుతీ వాహ‌నాల భద్రత విషయానికి వస్తే మిగ‌తా కంపెనీల కంటే చాలా వెనుక‌బ‌డి ఉంది. దీనిని దృష్ఠిలో పెట్టుకొని ఇండో-జపనీస్ కార్ల తయారీ సంస్థ తన కార్లలో సేఫ్టీ టెక్నాల‌జీని మెరుగుపరచడం ద్వారా పరిశ్రమలో తన ఇమేజ్‌ను పెంచుకోవాల‌ని చూస్తోంది. తాజాగా మారుతి ఆల్టో K10, S-ప్రెస్సోలో భద్రతా ఫీచర్‌గా ఎలక్ట్రానిక్ సేఫ్టీ ప్రోగ్రామ్ (ESP)ని జోడించింది. రెండు ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల అన్ని వేరియంట్‌లు ఇప్పుడు ESPని కలిగి ఉన్నాయి. కొత్త ఫీచర్‌ను జోడించినప్పటికీ, రెండు మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డం ఆహ్వానించ‌ద‌గిన విష‌యం. ఈ అప్‌డేట్‌తో, Eeco మినహా అన్ని మారుతి సుజుకి మోడల్‌లు ఇప్పుడు ESP ఫీచ‌ర్‌ అందుబాటులో ఉంది. ESP ఎలా పని చేస్తుంది? ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) సిస్ట‌మ్‌ […] - [Jio 5G Prepaid Plan | ఉచిత అపరిమిత 5Gతో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన జియో..](https://vandebhaarath.com/jio-rs-198-prepaid-plan/): Jio 5G Prepaid Plan | భారత్ లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో, మొబైల్ టారిఫ్‌లను ఇటీవ‌ల‌ 12 నుంచి 25 శాతం పెంచిన తర్వాత తాజాగా ఒక‌ ఆసక్తికరమైన కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది . జియో నిశ్శబ్దంగా కొత్త ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది తక్కువ ధరతో అపరిమిత 5G సేవలు అందిస్తుంది. కొత్త రూ. 198 ప్లాన్ వినియోగదారులు ఖరీదైన రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోకుండానే జియో 5 జి నెట్‌వర్క్‌ని ఆస్వాదించ‌వ‌చ్చు. అయితే, రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్, ఇప్పుడు జియో వెబ్‌సైట్‌లో లిస్ట్ అవుట్ అయింది. వినియోగదారులకు అపరిమిత 5G యాక్సెస్‌తో పాటు రోజువారీ 2GB డేటాను అందిస్తుంది. అయితే, చెల్లుబాటు వ్యవధి సగం వ్యవధి అంటే కేవలం 14 రోజులు మాత్రమే.. రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీకి సరిపోయేలా మీరు రూ.198 ప్లాన్‌ని రెట్టింపు చేస్తే, దాని […] - [Kolkata doctor rape-murder case | అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి బాధితురాలి పేరు, ఫోటోలను వెంటనే తొలగించండి](https://vandebhaarath.com/kolkata-doctor-rape-murder-case/): Kolkata doctor rape-murder case | ఆర్‌జి కర్ హాస్పిటల్ కేసులో బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే ఏదైనా కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఎలక్ట్రానిక్ మీడియాకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి పేరు, ఫోటోలు, వీడియో క్లిప్‌లను ఎక్క‌డా క‌నిపించ‌కుండా చూసుకోవాల‌ని చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా అధ్యక్షత వహించారు. బాధితురాలి గుర్తింపును వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచురించడాన్ని సుప్రీమ్ కోర్టు తీవ్రంగా స్పందించింది. సోష‌ల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో బాధితురాలి ఫొటోలను బాధ్యతా రహితంగా ప్రచారం చేయడం వల్ల ఈ నిషేధాజ్ఞను జారీ చేయవలసి వచ్చిందని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. బాధితురాలి శరీరం కోలుకున్న తర్వాత దాని ఫోటోగ్రాఫ్‌లు విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో కోర్టు నిర్ణయం గోప్యత మరియు […] - [Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి](https://vandebhaarath.com/indian-railway-recruitment-2024/): Indian Railway Recruitment 2024 | భారతీయ రైల్వేల్లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్‌లుగా (TTE) పని చేయాలనుకునేవారికి ఇదే సువ‌ర్ణావ‌కాశం. నిరుద్యోగ యువ‌త కోసం ఇండియ‌న్ రైల్వే ఏకంగా 12,000 టిటిఈ పోస్టు(TTE Vacancies) లను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ జారీ చేసంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో అధికారిక రైల్వే TTE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ని విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా సుమారు 12,000 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నుంది. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్య వివరాలు: అర్హత ప్రమాణాలు: వయోపరిమితి: జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు. విద్యార్హత: అభ్యర్థులు కనీసం 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా హోల్డర్లు కూడా అర్హులు. అవసరమైన పత్రాలు: జనన ధ్రువీకరణ పత్రం 12వ తరగతి పాస్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఎక్స‌ట్రా క‌రిక్యుల‌ర్ స‌ర్టిఫికెట్ నివాస […] - [Railway Safety | పెరుగుతున్న రైలు ప్రమాదాల నివార‌ణ‌కు ఇక‌పై రైల్వే ఇంజన్లు, యార్డులపై AI- ఎనేబుల్డ్ సీసీ కెమెరాలు](https://vandebhaarath.com/railway-safety/): Indian Railways |  ఇటీవ‌ల కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న రైలు ప్రమాదాలు అంద‌ర్నీ ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  రైల్వే భద్రత (Railway Safety) కోసం  ఇక‌పై బోర్డు అన్ని ఇంజన్లు, కీలక యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కూడిన CCTV కెమెరాలను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈమేర‌కు ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌లో విలేకరుల సమావేశంలో, రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈఓ జయ వర్మ సిన్హా వివ‌రాలు వెల్ల‌డించారు. అసాధారణ పరిస్థితులను గుర్తించేందుకు భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు ఈ AI- ఎనేబుల్డ్ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. “మేము ప్రతి లోకోమోటివ్, అన్ని ముఖ్యమైన యార్డ్‌లలో AI టెక్నాల‌జీతో ప‌నిచేసే CCTV కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నామ‌న‌ని ఆమె చెప్పారు. రైల్వే ట్రాక్ భద్రతను ప్రస్తావిస్తూ కుంభమేళా సందర్భంగా సంఘవిద్రోహుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా భద్రతా సంస్థలు ట్రాక్‌లపై నిరంతర […] - [SUVs under Rs 10 lakh | రూ.10 లక్షల ధరలో సర్ రూఫ్ కలిగిన టాప్ SUVలు ఇవే](https://vandebhaarath.com/suvs-under-rs-10-lakh/): SUVs under Rs 10 lakh | ఇటీవ‌ల కాలంలో సన్‌రూఫ్‌ (Sun Roof) లతో కూడిన SUVలు బాగా పాపుల‌ర్ అవుతున్నాయి. సన్‌రూఫ్‌లు ఇంతకు ముందు పెద్ద కార్ల‌ కేటగిరీలో మాత్రమే కనిపించినప్పటికీ, ఇప్పుడు చిన్న కార్ల‌ విభాగాలలో కూడా మరింత ఎక్కువ మోడ‌ళ్లు వ‌స్తున్నాయి. అనేక ఆకర్శణీయమైన ఫీచర్లు కలిగిన SUVలు ఇప్పుడు రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులోనే ఉన్నాయి. మహీంద్రా XUV 3XO Mahindra XUV 3XO :  మహీంద్రా లైనప్‌లోని సరికొత్త SUV, XUV 3XO, పనోరమిక్ సన్‌రూఫ్‌తో అత్యంత స‌ర‌స‌మైన‌ ధర కలిగిన వాహనం. సబ్-కాంపాక్ట్ SUV మార్కెట్‌లో ఇతర వాహనాలు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్నాయి. XUV 3XO భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేసిన‌పుడు దీని ధర ₹7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయినప్పటికీ, ఈ సౌకర్యాలు SUV ఎంట్రీ లెవ‌ల్‌ మోడళ్లలో లేవు. MX2 ప్రో మోడల్ కోసం, పనోరమిక్ […] - [Bhatti Vikramarka | రైతు రుణ మాఫీ అమలుపై బ్యాంక‌ర్లకు డిప్యూటి సిఎం భట్టి కీలక సూచనలు](https://vandebhaarath.com/bhatti-vikramarka-mallu-on-rythu-runamafi/): Telangana | రైతు రుణమాఫీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల‌క (Bhatti Vikramarka) వ్యాఖ్య‌లు చేశారు. రుణాల మాఫీ వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని అన్నారు. హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని బ్యాంక‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం ఇప్ప‌టి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం వ్యవసాయ రంగం రాష్టాన్రికి వెన్నెముకగా భావిస్తున్న‌ద‌ని తెలిపారు. వ్యవ‌సాయానికి మ‌ద్ద‌తిచ్చేందుకు రుణమాఫీ (Rythu Runamafi ), రైతు భరోసా, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. రూ.36వేల కోట్ల విలువైన  ఎంఓయూలు ఉచితంగా 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నామని, రెండు లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని చెప్పారు. ఇవి వ్యవసాయం అనుబంధ […] - [Telangana Rains | నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ జారీ](https://vandebhaarath.com/telangana-rains/): Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం వరకు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కావం ఉందని వెల్ల‌డించింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మానుకోట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఇక బుధ, గురువారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వ‌ర్షాలు పడే చాన్స్ ఉన్నాయ‌ని తెలిపింది. - [Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..](https://vandebhaarath.com/mpox-outbreak/): Mpox Outbreak | ప్రపంచవ్యాప్తంగా MPOX కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, భార‌త్ అల‌ర్ట్ అయింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి స‌మీక్షిస్తోంది. . భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ న‌మోదైన‌ట్లు నివేదించలేదు. అయితే వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి ముంద‌స్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా MPOX వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని అత్యవసరంగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపునిచ్చింది. భార‌త్ లో వైర‌స్ వ్యాప్తి త‌క్కువే.. శ‌నివారం జ‌రిగిన‌ సమీక్ష సమావేశంలో, రాబోయే వారాల్లో కేసులు న‌మోద‌య్యే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమ‌ని ప్రస్తుతం భారతదేశంలో మ‌హ‌మ్మారి భారీ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ 2022లో అంతర్జాతీయ ఆందోళన కలిగించే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని మొదటిసారిగా ప్రకటించినప్పటి నుంచి, భారతదేశంలో మొత్తం 30 […] - [Diabetes Cure | డయాబెటిస్‌ కంట్రోల్ కావడం లేదా? ఈ ఐదు  మూలికలు మీకు మేలు చేయొచ్చు.. ](https://vandebhaarath.com/diabetes-cure-and-herbal-remedies/): Diabetes Cure | ప్రస్తుతం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మధుమేహ బాధితులుగా మారుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్ప‌త్తి కానపుడు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తి మధుమేహం బారిన పడటం ప్రారంభిస్తాడు. మంచి ఆహారం తీసుకుంటేనే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సరైన జీవనశైలి అలవాట్లు, పౌష్టికాహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇది కాకుండా, మీరు కొన్ని ఇంటిలోనూ కొన్ని ఆయుర్వేద మూలికలను  కూడా ప్రయత్నించవచ్చు. చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతమైన 4 మూలికల గురించి తెలుసుకోండి.. కాకరకాయ: మధుమేహాన్ని అదుపు (Diabetes Cure) చేయడంలో కాకరకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడే ఒక ప్రత్యేక రకం గ్లైకోసైడ్ చేదులో ఉంటుంది. మీరు పొట్లకాయను రసం రూపంలో తీసుకోవచ్చు. దీని కోసం, తాజా చేదు సొరకాయను తీసుకొని దాని రసం తీసి, ఉదయం […] - [Special Trains | పండుగ వేళ గుడ్ న్యూస్‌.. మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు!](https://vandebhaarath.com/festival-special-trains-in-south-central-railway/): Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. గోరక్‌పూర్‌ – మహబూబ్‌నగర్‌ మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌లోనూ నడిపిస్తున్నట్లు పేర్కొంది. గోరక్‌పూర్‌ – మహబూబ్‌నగర్‌ (05303) మధ్య అక్టోబర్‌ 12, 19, 26 మధ్య ప్రతీ శనివారం స్పెష‌ల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయని వెల్ల‌డించింది. ఇక మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌ (05304) మధ్య మీదుగా అక్టోబర్‌ 13, 20, 27వ‌ తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రైలు జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉమ్దానగర్‌, కాచిగూడ, మల్కాజ్‌గిరి, రామగుండం, బెల్లంపల్లి, నాగ్‌పూర్‌, ఇటార్సీ, భోపాల్‌, ఝాన్సీ, ఒరై, కాన్పూర్‌ సెంట్రల్‌, ఐష్‌బాగ్, బస్తీ స్టేషన్ల మీదుగా గోరక్‌పూర్‌కు రైలు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అక్టోబర్‌ 21 నుంచి అందుబాటులోకి..   దసరా, దీపావళి, ఛత్‌ పండుగలను దృష్టిలో పెట్టుకొని దక్షిణ […] - [Vande Bharat | 20 కోచ్ ల‌తో తొలి వందేభార‌త్ రైలు,.. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప‌రుగులు..](https://vandebhaarath.com/varanasi-vande-bharat-express/): Varanasi Vande Bharat Express : భారతదేశపు మొట్టమొదటి 20-కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. న్యూఢిల్లీని వారణాసితో కలిపే ఈ రైలును ఇటీవ‌లేప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపరేషన్‌తో, న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణీకులు ఇప్పుడు రెండు నగరాల మధ్య ఫాస్టెస్ట్ జ‌ర్నీని ఎంచుకోవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 1,440 సీట్లను క‌లిగి ఉంటుంది. ఇది మునుపటి 16- లేదా 8-కోచ్ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సీట్లు ఉంటాయి. రైలు 8 గంటల్లో 771 కి.మీ ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర రైల్వే జోన్‌లో నడుస్తుంది 771 కి.మీ ప్రయాణాన్ని సుమారు 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు, న్యూ ఢిల్లీ-వారణాసి మార్గంలో రెండు […] - [దేశ ప్రజలందరికీ ఉపయోగపడే U-WIN Portal త్వరలో ప్రారంభం.. దీని ఫీచర్లు ఇవే..](https://vandebhaarath.com/u-win-portal-key-features/): U-WIN Portal Key features | గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల నుంచి 17 సంవత్సరాల పిల్లలకు పూర్తి టీకా రికార్డు కోసం వ్యాక్సిన్ సేవలను డిజిటలైజ్ చేసేందకు వ‌చ్చే అక్టోబర్‌లో ఆన్‌లైన్ వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ U-WINని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం వెల్ల‌డించారు. ఈ పోర్టల్ ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన పనిచేస్తోంది. గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు వ్యాక్సినేషన్, మందులకు సంబంధించిన‌ శాశ్వత డిజిటల్ రికార్డును నిర్వహించడానికి పోర్టల్ అభివృద్ధి చేసిన‌ట్లు జేపీ నడ్డా చెప్పారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల పాల‌న పూర్త‌యిన సందర్భంగా విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) ప‌థ‌కాన్ని విస్త‌రించ‌డంతో సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ […] - [Cabinet Meeting | మరింత పవర్ ఫుల్ గా హైడ్రా.. భారీగా సిబ్బంది కేటాయించిన సర్కారు..  ](https://vandebhaarath.com/cabinet-meeting-hydra/): Telangana Cabinet Meeting | తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలతో  హైడ్రా (Hydra) మరింత పవర్ ఫుల్ గా మారింది. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.  169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్‌ ‌సిబ్బంది అప్పగించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ లో తీసుకున్న నిర్ణయాలను  మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి,  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేఖరులకు వెల్లడించారు.చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రా (Hydra)కు విస్త్రత అధికారాలు ఇచ్చారు. రైతులకు గుడ్ న్యూస్.. మరోవైపు ఎన్నికల హామీ మేరకు రైతులకు సన్న వడ్లపై రూ.500 బోనస్‌ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుంచే  సన్న వడ్లపై బోనస్‌ ఇవ్వనున్నారు. అలాగే మూడు విశ్వవిద్యాలయాల పేర్లు మార్చాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ కోఠీ […] - [తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రంగంలోకి దిగిన కేంద్రం..](https://vandebhaarath.com/tirupati-laddu-row/): Tirupati Laddu Row : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కల్తీ చేశారన్న వివాదం శుక్రవారం (సెప్టెంబర్ 20) మరింత ముదిరి పాకాన ప‌డింది. ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర‌ నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇండియా టుడే కథనం ప్రకారం.. తాము నిర్వహించిన ఐదు పరీక్షల్లో పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్, పామాయిల్ తదితరాలను ఉప‌యోగించిన‌ట్లు తేలిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు లడ్డూల నాణ్యత నాసిర‌కంగా మారింన్నారు. ఇదిలా ఉండ‌గా, చంద్రబాబు నాయుడు టీడీపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండగా లడ్డూల్లో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. టీడీపీ పంచుకున్న ల్యాబ్ రిపోర్టు జూలై నాటిదని, అది నయీం హయాంలోనిదని జ‌గ‌న్‌ పేర్కొన్నారు. కల్తీని అంగీకరించిన టీటీడీ కాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు […] - [Railway Rules | వెయింటింగ్‌ టిక్కెట్ల‌పై మారిన నిబంధ‌న‌లు.. ఈ చిన్న‌ తప్పుకు మీరు రెట్టింపు జరిమానా చెల్లించాల్సిందే..](https://vandebhaarath.com/new-indian-railway-rules-2024/): Railway Rules For Waiting List Ticket Passengers : భారతీయ రైల్వేల ద్వారా ప్రతి రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. మ‌న‌ రైల్వే ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా వంటి దేశ జ‌నాభాతో సమానం. మన దేశంలో  చాలా మంది ప్రయాణికులు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. అందుకే భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు. అయితే సుదూర ప్ర‌యాణాల‌కు ప్ర‌జ‌లు సాధారణంగా టికెట్‌ రిజర్వేషన్ చేసుకొని వెళ్లడం తప్పనిసరి. కానీ చాలాసార్లు చాలా మంది ప్రయాణికులకు రైలులో రిజర్వేషన్ టికెట్లు అంత సులువుగా దొరకవు. త్వరత్వరగానే అయిపోతుంటాయి.  చివ‌ర‌కు వెయిటింగ్‌లో టిక్కెట్లు ల‌భిస్తాయి. గ‌త్యంత్రం లేక‌ చాలా మంది ఈ వెయిటింగ్ టికెట్‌తోనే ప్రయాణం చేస్తారు. అయితే ఇప్పుడు వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. చిన్న తప్పు చేసినా భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. వెయిటింగ్‌ టిక్కెట్‌పై జరిమానా […] - [ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు](https://vandebhaarath.com/andhra-gets-funds-for-seven-national-highway-projects/): Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల (National Highway Projects) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6,585 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. ఏడు జాతీయ రహదారుల‌ ప్రాజెక్టులు ఈ  విధంగా ఉన్నాయి. కోడుమూరు-పేరిచెర్ల, సంగమేశ్వరం-నల్లకాలువ నంద్యాల-కర్నూలు, వేంపల్లి-చాగలమర్రి, గోరంట్ల-హిందూపూర్, ముద్దనూరు-బి కొత్తపల్లి, పెందుర్తి-బవర్ధ మధ్య ఉన్నాయి. National Highway Projects in Andhra Pardesh ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఇతరులతో సమన్వయం చేసుకుని ఈ నిధుల సేకరణపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని జ‌నార్ద‌న్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గతంలో భారత్ మాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఈ ఏడు ప్రాజెక్టులు వివిధ కారణాల వల్ల ఆలస్యమయ్యాయి. అయితే, బుధవారం కేంద్ర […] - [జాతీయ 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్](https://vandebhaarath.com/pawan-kalyan-demmonds-sanatana-dharma-rakshana-board/): Sanatana Dharma Rakshana Board | తిరుమ‌ల‌ లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల‌ కొవ్వును వినియోగించార‌నే వార్త‌లపై దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం త‌క్ష‌ణ‌మే సనాతన ధర్మ రక్షణ బోర్డు  ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “తిరుపల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపారని గుర్తించ‌డంతో మేమంతా చాలా షాక్ కు గుర‌య్యాం. ” దిగ్భ్రాంతికరమైన నేరానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాల‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో బాధ్యులైన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. We are all deeply […] - [Vehicle Scrap Policy | మీ వాహనం 15 ఏళ్లు దాటిందా? అయితే మీకు షాక్.. జనవరి నుంచి కొత్త రూల్స్](https://vandebhaarath.com/telangana-vehicle-scrap-policy/): Vehicle Scrap Policy | తెలంగాణ రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పాత‌ వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని నియత్రించేందుకు, ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం న‌డుం బిగించింది. 2025, జనవరి ఒకటవ తేదీ నుంచి పాత‌ వాహనాల (Old Vehicles)ను స్క్రాప్‌ కు పంపించాల‌ని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు.. ఫిట్‌నెస్‌ ‌పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహనాలకు ఇక నుంచి రిజిస్ట్రేషన్ ఉండ‌దు. వెహికల్‌ ‌ఫిట్‌నెస్‌ ‌పరీక్షలో పాసయితే… గ్రీన్‌ ‌ట్యాక్స్ ‌(Green Tax) చెల్లించి.. మ‌రో మూడు నుంచి ఐదేళ్లు అదనంగా న‌డిపించుకోవ‌చ్చు. ఫిట్‌నెస్‌ ‌టెస్ట్‌లో ఫెయిలైన‌ వాహనాలు మాత్రం స్క్రాప్ కు పంపించాల్సిందే.. ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘించి పాత‌వాహన‌ల‌ను రోడ్ల‌పైకి తీసుకువస్తే అధికారులు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. తెలంగాణ‌లో 15 ల‌క్ష‌ల వాహ‌నాలు పాత‌వే.. తెలంగాణలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన వాహనాలు […] - [RG కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు](https://vandebhaarath.com/ex-rg-kar-principal-sandip-ghosh/): Ex-RG Kar Principal Sandip Ghosh | RG కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను గురువారం రద్దు చేసింది. ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో ఘోష్ సీబీఐ కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ 19న WBMC నిర్వహించే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి మాజీ ప్రిన్సిపాల్ తొలగించారు. బెంగాల్ మెడికల్ యాక్ట్, 1914లోని వివిధ నిబంధనల ప్రకారం సందీప్ ఘోష్‌ లైసెన్స్ ను రద్దు చేసింది. అంతకుముందు, RG కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ పరీక్షలు, లేయర్డ్ వాయిస్ విశ్లేషణ ప్రతిస్పందనలను CBI ‘మోసపూరితమైనది’ అని పేర్కొంది. భయంకరమైన కోల్‌కతా అత్యాచారం హత్య కేసులో షాకింగ్ వివరాలు నిరంతరం వెలుగు చూస్తునే ఉన్నాయి. ఘోష్ తోపాటు తాలాపూర్ స్టేషన్ SHO అభిజిత్ మోండల్ అరెస్టు తరువాత, వారి CBI రిమాండ్ నోట్‌లను మీడియా సంస్థ‌లు బ‌హిర్గ‌తం చేశాయి. సంఘటన […] - [Ration Card Application | కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సై.. వచ్చేనెల 2 నుంచి దరఖాస్తులు](https://vandebhaarath.com/applications-for-ration-cards/): Ration Card Application |  ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స‌చివాల‌యంలో గురువారం స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రేష‌న్ కార్డుల మంజూరుకు సంబంధించి మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. రేష‌న్ కార్డులు మంజూరుకు ప‌టిష్ట‌మైన‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూత‌న రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ (Ration Card Application ) ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చే అంశంపై చర్చించారు. ఈ అంశంపై […] - [Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..](https://vandebhaarath.com/tirumala-laddu-controversy/): Tirumala Laddu Controversy | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం.. తిరుమల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావ‌న క‌లుగుతుంది. అందులో తిరుమ‌ల లడ్డూ అనగానే అంద‌రికీ ఎంతో ప‌విత్ర‌మైన‌దిగా, ప్ర‌తీక‌ర‌మైన‌దిగా భావిస్తారు. అద్భుత‌మైన రుచికి ఈ లడ్డూకు ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. అయితే ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉప‌యోగించార‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సంచ‌ల‌నం గా మారింది. ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా దుమారం రేపుతోంది. చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్నిత‌ప్పుబ‌ట్టారు. విషప్రచారం చేస్తే స్వామివారే శిక్ష విధిస్తారని మండిపడ్డారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) […] - [J&K Elections 2024 | 'భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని మ‌ళ్లీ తీసుకురాదు'](https://vandebhaarath.com/no-power-on-earth-can-bring-article-370-back/): J&K Elections 2024 | జ‌మ్మూక‌శ్మీర్ లో ఆర్టికిల్ 370 ర‌ద్దుపై ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం క‌శ్మీర్‌లోని కత్రాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఏ బాహ్య శక్తి పునరుద్ధరించడం సాధ్యం కాదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో వివాదాస్పద రాజకీయ వాతావరణం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడుతూ.. క‌శ్మీర్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఎన్‌సి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు పాకిస్తాన్ రక్షణ మంత్రి మద్దతు ఇచ్చార‌ని, ఈ రెండు పార్టీలు పాకిస్థాన్ ఎజెండాను అమలు చేస్తున్నాయని మండిప‌డ్డారు. పాకిస్తాన్ ఎజెండాను J&Kలో అమలు చేయడానికి మేం ఎన్న‌టికీ స‌హించ‌లేమ‌ని అన్నారు. భూమ్మీద ఏ శక్తి ఆర్టికల్ […] - [Cricket | బంగ్లాదేశ్ టెస్ట్ లో ఇరగదీసిన అశ్విన్.. మెరపు సెంచరీతో ఎంఎస్ ధోని టెస్టు రికార్డు సమం](https://vandebhaarath.com/ravichandran-ashwin-india-bangladesh-test-cricket/): Cricket | చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మెరుపు ఇన్నింగ్ తో సత్తా చాటాడు. క‌ష్ట‌కాలంలో కీలకమైన సెంచరీని సాధించడం ద్వారా చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆల్-రౌండర్ తన ఆరో టెస్ట్ సెంచరీని అందించి దిగ్గజ క్రికెటర్లు MS ధోనీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల టెస్ట్ రికార్డును సమం చేశాడు. . 38 ఏళ్ల అశ్విన్ MA చిదంబరం స్టేడియంలో మొదటి రోజు ప్రారంభంలో టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలిపోయింది. ఆ త‌ర్వాత‌ భారత్‌ను రక్షించడానికి వ‌చ్చిన అశ్విన్, రవీంద్ర జడేజా ఏడో వికెట్‌కు అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు. చెన్నైలో తన రెండో టెస్టు సెంచరీ నమోదు చేయడంతో 100 పరుగుల మార్కును అశ్విన్ కేవలం 108 బంతుల్లోనే చేరుకున్నాడు. ధోనీ, పటౌడీల టెస్ట్ సెంచరీలను సమం చేసి మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. […] - [Dasara Holidays 2024 | విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా.. ?](https://vandebhaarath.com/dasara-holidays-2024/): Dasara Holidays 2024 | విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ఈ సెప్టెంబరులో విద్యార్థులు చాలా రోజులు సెలవులు వచ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో దసరా పండగ వ‌స్తోంది. దీంతో దసరా పండగ సెలవుల కోసం పిల్ల‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సెలవులు వ‌చ్చాయంటే చాలు హ్యాపీగా ఊళ్లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ విజ‌య‌ద‌శ‌మి పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవుల‌ను ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమ‌వుతాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలవులు మొద‌ల‌వుతాయి.ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ తేదీ నుంచి స్కూళ్లు […] - [ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలపై కీలక ఆదేశాలు.. వచ్చే నెలలోనే ప్రారంభం!](https://vandebhaarath.com/integrated-residential-schools-in-telangana/): Integrated Residential Schools  | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాలల‌ ఏర్పాటుపై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క అడుగువేసింది. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగ‌ల్‌. డిప్యూటీ సీఎం నియోజ‌క‌వ‌ర్గం మ‌ధిర ప‌రిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోపు ప్రారంభించాలని సిఎస్‌ ‌శాంతికుమారి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ తొలి స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. కొడంగల్‌, ‌మధిర నియోజకవర్గం, లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల (Integrated Residential Schools) నిర్మాణ పనులను వ‌చ్చే నెలాఖరులోనే ప్రారంభించాలని ఆదేశించారు. పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించేందుకు పాటించాల్సిన‌ విధానలు, ప్రతిపాదనల ప్ర‌క్రియకు నోడల్‌ ‌విభాగం ఖరారుపై చర్చ‌లు జ‌రిపారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ, రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలకు భూముల కేటాయించడంపై సమావేశంలో […] - [Airtel Recharge Plans | ఉచితంగా ఓటీటీలు కావాలా? అయితే ఈ రీచార్జి ప్లాన్ మీ కోసమే..](https://vandebhaarath.com/airtel-recharge-plans/): Airtel Recharge Plans | Airtel, Jio, Vodafone Idea, BSNL వంటి అన్ని   ప్రధాన టెలికాం కంపెనీలు.. తమ రీఛార్జ్ ప్లాన్‌లలో భాగంగా కాంప్లిమెంటరీ OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంటాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో  ఓటీటీలు కూాడా వస్తుండడంతో వినియోగదారుల మొబైల్ ఫోన్లు  పోర్టబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లుగా మారిపోతుంటాయి. ప్రయాణంలో వారికి ఇష్టమైన కంటెంట్‌ను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తాయి. అదనంగా, ఎంటర్ టైన్ మెంట్ తోపాటు  వినియోగదారులు అపరిమిత కాలింగ్,  డేటా నుండి ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు, Airtel  అందిస్తున్న ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన 84-రోజుల రీఛార్జ్ ప్లాన్‌ బాగా ప్రజాదరణ పొందింది. ఎయిర్‌టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్ Airtel Recharge Plans :  ఎయిర్ టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్‌లో Airtel Xstream Play సర్వీస్ కూడా అందుతుంది. ఇందులోది Sony LIV, Lionsgate Play, Aha, Chaupal, Hoichoi,  SunNxt వంటి అనేక […] - [walkie-talkies Explosions | మ‌రో కొత్త త‌ర‌హా యుద్ధం. పేలిపోతున్న‌ వాకీ-టాకీలు, బ్యాట‌రీలు..](https://vandebhaarath.com/war-with-hezbollah-as-exploding-walkie-talkies/): walkie-talkies Explosions | జెరూసలేం : లెబ‌నాన్ లో వేల సంఖ్య‌లో పేజర్లు పేలుళ్ల ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.. అది మ‌ర్చిపోకముందే.. మధ్యప్రాచ్య దేశం మళ్లీ హ్యాండ్‌హెల్డ్ రేడియోలు (వాకీ-టాకీలు), సాయుధ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉపయోగించిన సోలార్ పరికరాలను పేల్చివేసింది. ఈ పేలుళ్ల‌లో బుధ‌వారం మధ్యాహ్నం 20 మంది మరణించ‌గా,, 450 మందికి పైగా గాయపడ్డారు. ఇది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఒక సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లా మధ్య ఇప్ప‌డు ఎన్న‌డూ ఊహించని విధంగా మ‌లుపులు తిరుగుతోంది. మంగళవారం పేజర్ పేలుళ్లపై ఇజ్రాయెల్ మౌనంగా ఉండగా, వాకీ-టాకీ పేలుళ్లు లెబనాన్‌ను కదిలించడంతో ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ‘కొత్త దశ’ యుద్ధాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ బుధవారం ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడుతూ, “మేము యుద్ధంలో కొత్త దశ ప్రారంభంలో ఉన్నాము. దీనికి ధైర్యం, సంకల్పం, పట్టుదల అవసరం. అని అన్నారు. […] - [Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ.. త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌](https://vandebhaarath.com/telangana-govt-jobs-news/): Talangana Govt Jobs | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) రాష్ట్రవ్యాప్తంగా 2,050 నర్సింగ్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు దరఖాస్తులకు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నవంబర్ 17 న నిర్వ‌హించేలా షెడ్యూల్ చేశారు. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్, MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ క్యాన్సర్ సెంటర్‌తో సహా అనేక విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. కాగా, తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాలకు వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990గా ఉంది. అభ్య‌ర్థులు రాత పరీక్షకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రీవియస్ సర్వీస్ […] - [Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల](https://vandebhaarath.com/tourism-and-endowments-department-telangana-temples/): తెలంగాణలో దేశంలోనే  రెండో అతిపెద్ద లింక్ బ్రిడ్జి  Telangana Temples  | రాష్ట్రంలోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, కీసర రామలింగేశ్వరస్వామి, రామప్ప ఆలయాలతోపాటు ఇత‌ర ప్ర‌ధాన ఆల‌యాల అభ‌వృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. ప్రముఖ దేవ‌స్థానాలు.. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామితి, యాదాద్రి దేవాలయ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్‌ ‌ప్లాన్ పై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ప‌లు కీల‌క విష‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. ‌రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. 20 ఎకరాల్లో రూ.43 కోట్లతో వేద పాఠశాల యాదగిరిగుట్ట ఆలయ […] - [Railway Super App | రైల్వే టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం త్వరలో సూపర్‌ యాప్‌..!](https://vandebhaarath.com/railway-super-app/): Railway Super App | రైలు ప్రయాణికులకు శుభవార్త,  ఆన్ లైన్ లో  రైల్వే టికెట్ల బుకింగ్‌ కోసం ప్రయాణికులు సాధారణంగా ఐఆర్‌సీటీసీని  ఉపయోగిస్తుంటారు. రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల  ప్రైవేట్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  అయితే, రైల్వే శాఖ అన్నిరకాల సేవలు అందించేందుకు తాజాగా సరికొత్త సూపర్‌ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో అన్ని రైల్వేసేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల కోసం  కొత్తగా సూపర్‌ యాప్‌ని రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల ప్రకటించారు.  రైల్వేలకు సంబంధించిన అన్నిసేవలు ఈ యాప్‌లో ఉంటాయని చెప్పారు. రైలు టికెట్‌ బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ యాప్‌, వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్నారు. అలాగే, రైలు స్టేటస్‌ని ట్రాక్‌ చేసేందుకు, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ని చూసేందుకు వివిధ రకాల యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే, రైల్వేశాఖకు సంబంధించి టికెట్స్‌ బుకింగ్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రాకింగ్‌ స్టేటస్‌ కోసం విడివిడిగా రకరకాల యాప్స్‌ని […] - [Bank Holidays in october 2024 | అక్టోబర్‌ ‌లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..](https://vandebhaarath.com/bank-holidays-in-october-2024/): Bank Holidays in october 2024 | అక్టోబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI)  విడుదల చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర‌య్యే ఛాన్స్ ఉం‌ది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్‌, ‌ధన్‌తేరాస్‌, ‌దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. ఆదివారాల్లో కలిపి 12 రోజులు బ్యాంకులకు సెలవులు పడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే విషయం తెలిసిందే. అయితే, ఇంతకీ బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో సెలవులు జాబితా ప‌రిశీలించండి. Bank Holidays in october 2024 అక్టోబర్‌ 2‌న […] - [జ‌మిలీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం.. వచ్చే పార్ల‌మెంట్‌ సమావేశాల్లోనే బిల్లు](https://vandebhaarath.com/modi-cabinet-clears-one-nation-one-election-proposal/): One Nation One Election | దేశ‌వ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను నిర్వ‌హించేందుకు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు మోదీ-కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జ‌మిలీ ఎన్నికల బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిషన్ ఈ ప్లాన్ ను ఆమోదించడంతో ఈ ప్రకటన వెలువడింది. గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జ‌మిటీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవ‌స‌రాన్ని వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలోనే త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, దీనివ‌ల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. ఇలాంటి స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు జ‌మిలీ ఎన్నిక‌లే స‌రైన ప‌రిష్కార‌మ‌ని వివ‌రించారు. ప్రస్తుత ఎన్డీయే ప్ర‌భుత్వ‌ హయాంలోనే జమిలి ఎన్నికలు అమ‌లు చేస్తామ‌ని ఇటీవ‌ల‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా కూడా […] - [Jio Diwali Dhamaka OFFER | ఇలా చేస్తే.. ఏడాది పాటు ఉచితంగా Jio AirFiber కనెక్షన్..](https://vandebhaarath.com/jio-diwali-dhamaka-offer/): Jio Diwali Dhamaka OFFER : దసరా, దీపావళి పర్వదినాలు సమీపిస్తుండడంతో అనేక కంపెనీలు సరికొత్త  ఆఫర్లను తీసుకువస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దీపావళి ధమాకా’ డీల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్‌లు కాంప్లిమెంటరీగా సంవత్సరం పాటు JioAirFiber స‌ర్వీస్ ను పొందవచ్చు. సెప్టెంబర్ 18, నవంబర్ 3 మధ్య రిలయన్స్ జియో లేదా మైజియోలో కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వ‌ర్తిస్తుంది. కొత్త వినియోగదారులు ప్రమోషన్‌కు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 3 నెలల దీపావళి ప్లాన్‌తో కొత్త JioAirFiber కనెక్షన్‌ని క‌చ్చితంగా ఎంచుకోవాలి. JioFiber. JioAirFiber వినియోగదారులు అదే మూడు నెలల దీపావళి ప్యాకేజీకి ముందుగా ఒకసారి రీఛార్జ్ చేయడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. సంవత్సరం పాటు ఈ ఆఫర్‌ను పొందేందుకు కొత్త కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ లేదా MyJio స్టోర్‌ల నుంచి రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా కొత్త […] - [పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?](https://vandebhaarath.com/what-are-pager-how-it-work/): Pager | బీరుట్: లెబనాన్‌లో టెర్రర్ గ్రూప్ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి పేజర్లు పేలిపోవడంతో   తొమ్మిది మంది మరణించగా, 2,800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. లెబనాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు (సాయంత్రం 6 గంటలకు IST) పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని, దాదాపు 2,800 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ ధృవీకరించారు. పేజర్లు అంటే ఏమిటి? పేజర్ లేదా ‘బీపర్’ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ద్వారా సంక్షిప్త సందేశాలను స్వీకరించే చిన్న, పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం. సెల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు పేజర్లను విస్తృతంగా ఉప‌యోగించేవారు ముఖ్యంగా వైద్యులు, పాత్రికేయులు, సాంకేతిక నిపుణులు, యూత్ కోసం అప్ప‌ట్లో ఇది అత్యంత‌ కీలకమైన కమ్యూనికేషన్ సాధనంగా ఉండేది. దీని […] - [Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌](https://vandebhaarath.com/pagers-explosion/): Beirut : లెబ‌నాన్‌లో ఎప్పుడూ చూడ‌ని కొత్త త‌ర‌హా పేలుళ్లు సంచ‌ల‌నం సృష్టించాయి. హిజ్‌బుల్లాలు వాడే పేజ‌ర్ల‌ను హ్యాక్‌ చేసి ఒక్క‌సారిగా పేల్చేశారు (Pagers Explosion). దీంతో లెబ‌నాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల‌లో ఉండే.. లిథియం బ్యాట‌రీల‌ను పేలుళ్ల కోసం వాడారు. పేజ‌ర్ పేలుళ్ల‌లో లెబ‌నాన్‌, సిరియాల్లో సుమారు మూడు వేల మంది గాయ‌ప‌డ్డారు. ఎనిమిది మంది మృతి చెందారు. అయితే పేజ‌ర్ పేలుళ్ల‌కు సంబంధించిన‌ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పేజ‌ర్ వినియోగించేవారు ఒక్క‌సారిగా అది పేల‌డంతో తీవ్ర గాయాల‌పాలై కుప్ప‌కూలిపోయారు. సుమారు 1200 మంది హిజ్‌బుల్లా ఆప‌రేటివ్స్ ఈ కొత్త త‌ర‌హా పేలుళ్ల‌తో గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల దాడి వెనుక ఇజ్రాయిల్ హ‌స్తం ఉంద‌ని లెబ‌నాన్ ఆరోపిస్తుంది.   Over 1,200 Hezbollah operatives injured in alleged Israeli supply-chain attack converting pagers into improvised explosive devices A […] - [84-రోజుల వ్యాలిడిటీ ప్రతీరోజు 3GB డేటా..](https://vandebhaarath.com/bsnl-affordable-84-day-recharge-plan/): BSNL Recharge Plans | భారతదేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్‌ల పెంపు తర్వాత BSNL కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. Airtel, Jio, Vi ఇటీవల తమ మొబైల్ టారిఫ్‌లను సగటున 15 శాతం వరకు పెంచాయి. ఇదే స‌మ‌యంలో త‌క్కువ ధ‌ర‌లు క‌లిగిన‌ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం దేశంలోని చాలా మంది టెలికాం వినియోగ‌దారులు BSNLకి మారుతున్నారు.ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికాం ఆపరేటర్ కూడా పరిస్థితిని ఉపయోగించుకుంటోంది. ఎక్కువ మంది చందాదారులను ఆకర్షించడానికి దాని 4G రోల్‌అవుట్‌ను వేగవంతం చేసింది. మీరు BSNLకి మారాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీ కోసం ఇక్కడ కొన్ని శుభవార్త ఉంది. కంపెనీ తన రూ.599 రీఛార్జ్ ప్లాన్‌తో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇవీ.. BSNL రూ. 599 రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ BSNL ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 599. ఇది 84 రోజుల […] - [Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..](https://vandebhaarath.com/internet-facility-for-all-villeges-in-telangana/): Telangana | కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్‌ కనెక్షన్ల (Internet facility) ను ఏర్పాటు చేయ‌నుంది. న్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు( Minister Sridhar Babu) పేర్కొన్నారు. కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో  మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ స్పీడ్ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌, నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామాలను ఫైలెట్‌ గా ఎంపిక చేసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో నెట్‌వర్క్‌ (Internet ) విస్తరిస్తున్నామని […] - [Bhatti Vikramarka | నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. భూమిలేని వారి ఖాతాల్లో రూ. 12 వేలు.. ఈ ఏడాది నుంచే అమలు..!](https://vandebhaarath.com/deputy-cm-bhatti-vikramarka-landless-poor-families/): ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి Khammam :  భూమిలేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.12 వేలు జ‌మ‌చేస్తామ‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రెండో విడత దళిత బంధు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జ‌రిగిన‌ సభలో భ‌ట్టి మాట్లాడుతూ.. రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పరిపాలనలోకి వొచ్చింద‌ని, అందుకే త‌మ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని వివ‌రించారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్న‌ట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.ఆరు లక్షలు, ఇతర లబ్ధిదారులకు రూ.ఐదు లక్షలను ఇందిరమ్మ […] - [Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..](https://vandebhaarath.com/atishi-to-be-third-woman-cm-of-delhi/): Delhi| ఢిల్లీకి కాబోయే సీఎం ఎవర‌నేదానిపై స‌స్పెన్స్ వీడింది. అంతా ఊహించినట్లుగానే రాష్ట్ర‌ మంత్రి అతిశీ (Atishi Marlena )ని కొత్త సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ఈరోజు సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వ‌హించారు. ఇందులో ఢిల్లీ సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభా పక్ష నాయకురాలిగా అతిశీ ఎన్నికయ్యారు. ఇదిలా ఉండ‌గా మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కాగా, సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గ‌త‌ శుక్రవారం తీహార్‌ జైలు నుంచి ఆయ‌న‌ విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగిస్తూ రెండు రోజుల్లో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి త‌దుప‌రి […] - [Hydra Updates | ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాకు ఎదురు లేదు..](https://vandebhaarath.com/cm-revanth-reddy-on-hydrabad-hydra-updates/): Hydra Updates |  హైదరాబాద్ నిరంతరం పరిశుభ్రమైన నగరంగా ఉండాలని అందుకే హైడ్రాను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పర్యావరణ పునరుజ్జీవనం జరగాలనే  ఉద్దేశంతోనే. హైడ్రాను ఏర్పాటు చేశామని,  ఒకప్పుడు లేక్‌ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి గత పదేళ్ళ పాలకులే కారణమని విమర్శించారు. అక్రమ నిర్మాణాల ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవంలో  ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.  ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం ఎంతో మందిని బలిగొంది. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు ఎప్పుడు కూడా రావొద్దు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం, స్వార్థం లేదు. ఇదొక పవిత్ర కార్యం…. ప్రకృతిని కాపాడుకునే మహా యజ్ఞం. దీనికి అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలి. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను […] - [Kolkatha Rape Murder Case : దిగివచ్చిన మమత.. కీల‌క‌ పోలీసు, వైద్య‌ అధికారులపై వేటు..](https://vandebhaarath.com/mamata-banerjee-sacks-kolkata-top-cop/): Kolkatha Rape Murder Case | ఆర్‌జి కర్ ఆసుపత్రి (RG Kar Hospital) అత్యాచారం, హత్య కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యుల డిమాండ్ మేర‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను శుక్రవారం తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ-డాక్టర్‌కు న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేయడంతో వైద్యులతో సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్ నియామకాన్ని మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తర డిప్యూటీ కమిషనర్‌ను కూడా బదిలీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ రాజీనామాకు సిద్ధమని సమావేశంలో తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన కొత్త పోలీసు కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌, మెడికల్‌ […] - [Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు](https://vandebhaarath.com/uttam-kumar-reddy-on-ration-cards-and-health-cards/): New Ration Cards |  పేద ప్రజలకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబరు చెప్పింది. త్వరలో అర్హులైన నిరుపేదలకు రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అది కూడా అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం అనంతరం  మంత్రి ఉత్తమ్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీలో చర్చించిన విషయాలను విలేఖరులకు వివరించారు. కొత్త రేషన్‌ ‌కార్డుల మంజూరు విషయమై విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్‌ ‌కార్డు అర్హులు ఎవరనేదానిపై త్వరలో జరగనున్న సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ ‌కార్డులను ఎలా మంజూరు చేస్తున్నారనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రేషన్‌ ‌కార్డుల నిబంధనలు ఎలా  ఉండాలని పార్టీలకు లేఖలు రాశామని,  కొంద‌రు ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు అందించారని […] - [NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య' స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్ర‌యోజ‌నాలు](https://vandebhaarath.com/nps-vatsalya-scheme-launch-details/): NPSs Vatsalya Scheme  | పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పొదుపులు చేయాల‌నుకునే త‌ల్లిదండ్రుల కోసం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కొత్త‌గా ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్ ను ప్రారంభిస్తోంది. ఈనెల 18న‌ పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌద‌రి, ఆర్థిక శాఖ అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించ‌నున్నారు. 18 ఏళ్లలోపు పిల్ల‌ల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య ఖాతా తెర‌వ‌వ‌చ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్‌ ‌ఖాతాగా మారుతుందని ఆర్థిక మంత్రి గ‌తంలోనే ప్ర‌క‌టించారు. దేశంలోని ప్రజలందరికీ ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఎన్‌పీఎస్‌.. ‌పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్ర‌జాద‌ర‌ణ పొందింది. దీనిని ఇప్పుడు మరింత విస్త‌రించాల‌ని నిర్ణ‌యిస్తూ మైనర్లకు కూడా వాత్సల్య స్కీమ్ వ‌ర్తింపజేస్తున్నారు. కాగా సుకన్య సమృద్ధి యోజన (Sukanya […] - [Chikkamagaluru | కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్‌చల్](https://vandebhaarath.com/palestinian-flag-in-karnatakas-chikkamagaluru/): Chikkamagaluru : కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండా (Palestinian Flag ) లతో వాహనాలపై ర్యాలీలు చేస్తూ హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిక్కమగళూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాను ఎగురవేశారు. వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు రంగంలోకి దిగి  నలుగురు మైనర్లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ల చేతికి జెండా ఎలా వచ్చింది? వారు స్వయంగా చేశారా లేదా ఎవరైనా  అలా చేయమని ప్రోత్సహించారానే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ద్విచక్రవాహనంపై   వెనుక కూర్చున్న వ్యక్తి  పాలస్తీనా జెండా పట్టుకుని కనిపించడంతో స్థానిక హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భజరంగ్‌దళ్‌, భాజపా కార్యకర్తలు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈద్ మిలాద్ సందర్భంగా […] - [నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌..! టికెట్ ధరలు.. టైమింగ్స్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..](https://vandebhaarath.com/nagpur-to-secunderabad-vande-bharat-express/): Vande Bharat | భారతీయ రైల్వేశాఖ తెలంగాణ‌కు మ‌రో కొత్త వందేభార‌త్ రైలును ప్రారంభించింది. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు ప్ర‌యాణ‌కుల‌కుసేవ‌లందిస్తున్నాయి. కాగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్‌ రైళ్లను ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో తెలంగాణ‌కు నాగ్‌పూర్‌ – సికింద్రాబాద్‌ మధ్య తొలి వందే భారత్‌ రైలు కూడా ఉంది. ఇక ఈ రైలు ఈ నెల 19 నుంచి అందుబాటులో వ‌స్తుంది. ప్రతి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు న‌డుస్తుంది. ఈ సెమీ హైస్పీడ్‌ రైలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. 5.43 గంటలకు సేవ్‌గ్రామ్ స్టేష‌న్‌ కు చేరుతుంది. అక్కడి నుంచి 7.03 గంటలకు చంద్రాపూర్‌కు చేరుకొని.. 7.05 గంటలకు బయలు దేరుతుంది. 7.20 గంటలకు బల్హార్షా చేరుకొని.. 7.25 గంటలకు బయలుదేరి.. 9.08గంటలకు పెద్ద‌ప‌ల్లి జిల్లా రామగుండం […] - [భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు వ‌చ్చేసింది.. దీని ప్రత్యేకతలు, టిక్కెట్ ఛార్జీలు, రూట్స్..](https://vandebhaarath.com/namo-bharat-rapid-rail/): Namo Bharat Rapid Rail | దేశంలోని ఆధునిక ఫీచర్లు, స‌మీప‌ న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణాల‌ను విప్ల‌వాత్మ‌కంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి ‘వందే భారత్ మెట్రో’ సేవలను సోమవారం (సెప్టెంబర్ 16) గుజరాత్‌లో ప్రారంభించారు. వందే భార‌త్ మెట్రో రైలు తొలి ప్రయాణం భుజ్ నుంచి అహ్మదాబాద్ మధ్య జరుగుతుంది. ఇది కేవలం 5 గంటల 45 నిమిషాల్లో 360 కి.మీ గ‌మ్యస్థానాన్ని చేరుకుంటుంది. . ఈ మెట్రో సర్వీసుకు సంబంధించిన రోజువారీ సర్వీస్ సెప్టెంబర్ 17న ప్రారంభమవుతుంది, పూర్తి ప్రయాణానికి టిక్కెట్ ధర రూ. 455 గా నిర్ణ‌యించారు. భారతీయ రైల్వే వందే భారత్ మెట్రో పేరును ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ (Namo Bharat Rapid Rail) గా మార్చింది. వందే భారత్ మెట్రో సంప్రదాయ మెట్రోలకు ఎలా భిన్నంగా ఉంటుంది? ఢిల్లీ, ముంబైతో సహా దేశంలోని ఇతర ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇతర సాంప్రదాయ […] - [Donald Trump | ట్రంప్ పై మ‌రో హ‌త్యాయ‌త్నం.. రెండు నెలల్లో రెండవ సారి..](https://vandebhaarath.com/donald-trump-assassination-attempt/): Donald Trump assassination attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పై మ‌రోసారి హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ వెలుపల తుపాకీ కాల్పులు వినిపించాయి. ఈ క్ర‌మంలో రెండు నెలల్లో ట్రంప్ రెండవ హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తెలిపింది. ఆదివారం (సెప్టెంబర్ 15). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లోకి రైఫిల్‌ను గురిపెట్టి కాల్పులు జరిపిన వ్యక్తిని ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు. ఫోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ దుండ‌గుడు అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. హుటాహుటిన ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. […] - [Kavach 3.2 for Train Safety | దక్షిణ మధ్య రైల్వేలో రైలు భద్రత కోసం కవాచ్ 3.2 ఇన్ స్టాలేష‌న్](https://vandebhaarath.com/kavach-3-2-for-train-safety-in-indian-railways/): Kavach 3.2 for Train Safety | రైల్వేల భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో సుమారు 1200 కిలోమీట‌ర్ల మేర స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అయిన‌ కవాచ్ క‌వ‌చ్ ను ఇన్ స్టాల్ చేస్తోంది. ఇటీవ‌ల నాగర్‌సోల్ – ముద్ఖేడ్ – సికింద్రాబాద్ – ధోనే – గుంతకల్, బీదర్ – పర్లీ వైజనాథ్ – పర్భానీ మార్గాల్లో ట్రయల్స్ ను విజ‌య‌వంతంగా పూర్తిచేసింది. ఈసారి అత్యాధునిక కవాచ్ తాజా వెర్షన్ 3.2  అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. లోకో పైలట్ రైలుకు బ్రేక్ వేయ‌డంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్‌లను ఉపయోగించి ప్రమాదాలను అరికట్టేందుకు రైళ్లలో కవాచ్ సిస్టమ్ లోకో పైలట్‌కు సహాయపడుతుంది. ప్రతికూల వాతావరణంలో రైలును సురక్షితంగా నడపడానికి కూడా ఉపయోగపడుతుంది. కాగా రైల్వే ఉన్న‌తాధికారులు ఆదివారం సికింద్రాబాద్-ఉందానగర్ సెక్షన్ మధ్య తుంగభద్ర […] - [One Nation One Election | జ‌మిలీ ఎన్నిక‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!](https://vandebhaarath.com/one-nation-one-election/): One Nation One Election | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA Governamet) ప్రభుత్వం ‘ఒక దేశం, ఒకే ఎన్నికలను తన ప్రస్తుత పదవీకాలంలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతోందని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మూడ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్​డీఏ ప్రభుత్వం వంద రోజుల పాల‌న విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అయితే జమిలి ఎన్నికల నిర్ణయం ఈ విడతలోనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. స్వాత్యంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధాని మోదీ (PM MODI ) జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి ప్ర‌స్తావించారు. తరుచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతుంద‌ని తెలిపారు. ఈ ముఖ్యమైన విధాన మార్పు భారతదేశం వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర ఎన్నికలను సమకాలీకరించడానికి ఉద్దేశించింది. “ఈ పదవీకాలంలో ఇది ఖచ్చితంగా అమలు చేయాల‌ని దృఢ […] - [Rs.500 Gas Cylinder | రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీ ఖాతాలో జమ కావటం లేదా..? అయితే ఇలా చేయండి](https://vandebhaarath.com/rs-500-gas-cylinder-subsidy/): Rs.500 Gas Cylinder |  తెలంగాణ ప్రభుత్వం ఎన్నిక‌ల హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద‌ రూ.500ల‌కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ప్రజా పాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు ప్రస్తుతం ఈ పథకం కింద రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందుతోంది. అయితే సిలిండర్ ఇంటికి తీసుకొస్తే.. వినియోగదారులు పాత ధరనే చెల్లించాలి. మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులైనా స‌రే పాత ధరనే చెల్లించాలి. సబ్సిడీ డ‌బ్బుల‌ను తర్వాత ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి జ‌మ‌ చేస్తుంది. కాగా మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులు కొందరి అకౌంట్లలో వెంటనే డబ్బులు జమ కావటం లేద‌ని అనేక ఫిర్యాదులు వ‌స్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌క‌ ఆందోళనకు గురవుతున్నారు. సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు జమ కాక‌పోతే 1967 లేదా 180042500333 నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఆ నెంబర్లకు కాల్ చేస్తే డబ్బులు ఆగిపోవటానికి గల […] - [Flipkart Big Billion Days sale | ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ : ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్?](https://vandebhaarath.com/flipkart-big-billion-days-sale-2024/): Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభమ‌వుతోంది. ఇందులో ప్ర‌త్యేకంగా ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేయనున్నారు. ఐఫోన్‌ 15 సిరీస్‌పై గ్రేట్‌ డీల్స్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు అవ‌కాశం కల్పిస్తున్నారు. ఆపిల్‌ ఐఫోన్‌ 15 ధర ప్రస్తుతం రూ. 69,900 ఉంది. ఈ ధరను ఈ-కామర్స్‌ దిగ్గజం బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భారీగా త‌గ్గించ‌నుంది. ఈ సేల్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌, ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, 15 ప్రొ, 15 ప్రొ మ్యాక్స్‌ సహా అన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ ఆఫ‌ర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లపై ఎంత వ‌ర‌కు డిస్కౌంట్లు ఉంటాయనే వివరాలను వెబ్‌సైట్‌ ఇప్పటివరకూ వెల్ల‌డించ‌లేదు. డిస్కౌంట్ల గురించి ఈ-కామర్స్‌ దిగ్గజం సెప్టెంబర్‌ 23న ప్ర‌క‌టించ‌నుంది. గత ఏడాది విడుదలైన ఐఫోన్ 15 సిరీస్‌ ఈ […] - [Property Tax Every Month | రాష్ట్రంలో ఇక‌పై ప్రతినెలా ఆస్తిపన్ను ?](https://vandebhaarath.com/property-tax-every-month-in-telangana/): ఆదాయాన్ని పెంచుకునేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు Property Tax Every Month in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రతినెలా ఆస్తి ప‌న్ను చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న ఫీజులు, పన్నులను మరింత సుల‌భ‌త‌రం చేయ‌డంపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. ప్ర‌జ‌ల‌పై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణ కోసం ప్రభుత్వం సిద్ధ‌మైంది. Property Tax in GHMC: ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న పన్నుల చెల్లింపుల ప్ర‌క్రియ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం సుల‌భ‌త‌రం చేయాల‌ని భావిస్తోంది. ప్ర‌జ‌ల‌పై ఒక్క‌సారిగా ఆర్థిక భారం పడకుండా, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు కూడా ప్రారంభించాయి. విద్యుత్తు ఛార్జీలు, నల్లా బిల్లుల మాదిరిగా ఆస్తి పన్నును కూడా నెలవారీగా […] - [Mallikarjun Kharge | రాహుల్ గాంధీని బ‌హిష్క‌రిచ‌కుంటే.. ఖర్గే కూడా గాంధీకుటుంబానికి కీలుబొమ్మే.. : బీజేపీ](https://vandebhaarath.com/c-narayanaswamy-congress-mallikarjun-kharge-on-rahul-gandhi/): Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత సి.నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. శనివారం (సెప్టెంబర్ 14, 2024) రాహుల్ గాంధీని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించకపోతే గాంధీ కుటుంబానికి ఖ‌ర్గే కాపలాదారు అని రుజువవుతుందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ చీఫ్‌పై సి నారాయణ స్వామి చేసిన ఈ వ్యాఖ్య రాహుల్ గాంధీని కార్నర్ చేసే విధంగా ఉన్నాయి. ఇటీవ‌ల అమెరికాలో రాహుల్‌ చేసిన వివాదాస్పద ప్రకటనలపై బీజెపి నేత‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయ‌న‌ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ప్రకటనతో మాకు కోపం వచ్చింది. కొన్నిసార్లు అతను భీమ్‌రావ్ అంబేద్కర్‌ను ద్వేషిస్తాడు. కొన్నిసార్లు అతను రాజ్యాంగంతో తిరుగుతాడు. . రిజర్వేషన్లను ఎలా అంతం చేస్తారు? “రాహుల్ గాంధీ అప్పుడప్పుడు రిజర్వేషన్‌ను అంతం చేస్తానని చెబుతారు. మీరు రిజర్వేషన్లను ఎలా అంతం చేస్తారు? మీకు […] - [Indian Railways | నాగ్ పూర్ - సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు](https://vandebhaarath.com/nagpur-secunderabad-vande-bharat-schedule/): Nagpur-Secunderabad Vande Bharat Schedule | తెలుగు రాష్ట్రాల‌కు రేపు రెండు కొత్త వందేభార‌త్ రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే..ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న సోమావ‌రం వీడియో రిమోట్‌ లింక్‌ ద్వారా నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, తోపాటు భుజ్‌-విశాఖ‌ప‌ట్నం వందేభార‌త్ రైళ్ల‌ను ప్రారంభించున్నారు. అయితే నాగ్ పూర్ – సికింద్రాబాద్ రైలులో మొత్తం 20 కోచ్ లు, 1,440 సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహారాష్ట్రకు తెలంగాణకు క‌నెక్ట్ చేసే తొలి తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. గ‌తంలో తీసుకువ‌చ్చిన సికింద్రాబాద్‌- బెంగళూరు వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 16 కోచ్ లు ఉండ‌గా, నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందే భారత్‌లో 20 కోచ్‌లు ఉంటాయని.. దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప‌రిధిలో న‌డుస్తున్న వందేభారత్‌ రైళ్లలో ఇదే అతి పెద్దదిగా చెప్ప‌వ‌చ్చు. ఇందులో రెండు […] - [Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..](https://vandebhaarath.com/most-profitable-trains/): ఈ రైలు సంవత్సరానికి రూ. 1,76,06,66,339  ఆదాయం Most Profitable Train |భారతీయ రైల్వేలకు అత్యధిక లాభాలనిచ్చే రైళ్ల జాబితాలో వందే భారత్  ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్  అగ్ర స్థానాల్లో లేవు. కానీ రాజధాని రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది. నివేకల ప్రకారం, రైలు నంబర్ 22692, హజ్రత్ నిజాముద్దీన్ నుండి KSR బెంగళూరు వరకు ప్రయాణించే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఈ రైలు 509,510 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. రైల్వేలకు సుమారు రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది. భారతీయ రైల్వేలకు రెండవ అత్యంత లాభదాయకమైన రైలు సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి కలుపుతుంది. రైలు నంబర్ 12314, సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్, 2022-23 ఆర్థిక సంవత్సరంలో […] - [Kolkata Rape Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్](https://vandebhaarath.com/kolkata-rape-murder-case-news-update/): Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో సిబిఐ పెద్ద అడుగు వేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandeep Ghosh)ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం (సెప్టెంబర్ 14) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 23 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. గతంలో ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా అత్యాచారం-హత్య కేసులో నిందితుడిగా కూడా అరెస్టు చేశారు. ఆర్‌జి కర్ రేప్ కేసు దర్యాప్తులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు మాయం చేసినట్లు ఆరోపణలపై సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజీత్ మండల్‌లను సిబిఐ అరెస్టు చేసింది. సందీప్‌ను ఆదివారం సీల్దా కోర్టులో హాజరుపరచనున్నారు. సాక్ష్యాల తారుమారు నివేదికల ప్రకారం, సందీప్ ఘోష్, కోల్‌కతా పోలీస్ ఎస్‌హెచ్‌ఓ […] - [Hyderabad traffic police | సెప్టెంబరు 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్ష‌లు](https://vandebhaarath.com/hyderabad-traffic-police-issue-advisory/): Hyderabad Traffic Police Issue Advisory | గణేష్ నిమజ్జనోత్స‌వాల సంద‌ర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌న‌దారులు, ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్‌ ఆంక్ష‌లు విధించారు. ఈనెల 17న‌ మంగళవారం ఉదయం నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు వెల్ల‌డించారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్, ఇంజన్ బౌలి, షంషీర్‌గంజ్, నాగుల్ చింతా, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్ కోటే, పంచ్ మొహలా, పారిస్ కేఫ్, గుల్జార్ హౌస్, మిట్టి కమాన్ షేర్ వద్ద హైదరాబాద్ పోలీస్ పరిమితుల్లో ఆంక్షలు ఉంటాయి. ఉస్మాన్ బజార్, షెరాన్ హోటల్, మదీనా క్రాస్‌రోడ్స్, నయాపుల్, SJ రోటరీ, అర్మాన్ హోటల్, MJ బ్రిడ్జ్, దారుల్‌షిఫా క్రాస్‌రోడ్స్, సిటీ కాలేజ్, శివాజీ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలి క్రాస్‌రోడ్స్, ట్రూప్ బజార్, జంబాగ్ క్రాస్‌రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ కోటి తోపే ఖానా మసీదు, అలాస్కా […] - [TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్](https://vandebhaarath.com/discount-on-tgsrtc-bus-hire/): TGSRTC Bus Hire Discount | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్‌ఆర్‌టిసి ) వివాహాలు, కుటుంబ వేడుకలు, పార్టీలు మొదలైన వాటి కోసం అద్దెకు తీసుకున్న లేదా బుక్ చేసుకునే బస్సులపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకు అద్దె బస్సులపై మాత్రమే వర్తిస్తుంది. గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప యాత్ర‌ల‌, సమయంలో అద్దె లేదా కాంట్రాక్ట్ బస్సులకు ఆర్టీసీ రాయితీలు కల్పించింది . అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి అధికారులు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుభకార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ రాయితీని అందించినట్లు TGSRTC తెలిపింది. ప్రైవేట్ వాహనాల కంటే చాలా తక్కువ ధరలకు కార్పొరేషన్ బస్సులను అద్దెకు ఇస్తోంది. ముందస్తుగా నగదు జమ చేయకుండా […] - [Railway jobs : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రైల్వేలో 8,113 పోస్టులతో నోటిఫికేష‌న్‌..](https://vandebhaarath.com/railway-jobs-railway-recruitment-board-notification/): Railway Jobs : రైల్వే ఉద్యోగాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న యువ‌త‌కు భార‌తీయ రైల్వే తీపిక‌బురు చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా 8,113 పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పోస్టుల వివ‌రాలు గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 టికెట్ సూపర్ వైజర్ 1,736 టైపిస్ట్ 1,507 స్టేషన్ మాస్టర్ 994 సీనియర్ క్లర్క్ 732 ఈ రైల్వే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్య‌ర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 నుంచి 36 సంవ‌త్స‌రాల లోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అలాగే అక్టోబర్ 16 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు RRB చాన్స్ ఇచ్చింది. ఎలా ద‌ర‌ఖాస్తు […] - [Vande Bharat Metro | మొట్ట‌మొద‌టి వందే భారత్ మెట్రో రైలు ఫొటోలు చూశారా?](https://vandebhaarath.com/first-images-of-vande-bharat-metro-train/): Vande Bharat Metro  | గుజరాత్‌లోని అహ్మదాబాద్ – భుజ్ మధ్య నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సిద్ధ‌మైంది. ఈ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం సెప్టెంబ‌ర్ 15న‌ ఆవిష్కరించనున్నారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా ప‌లు రూట్ల‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా న‌డుస్తుండ‌గా ఇప్పుడు ప్ర‌ధాన న‌గ‌రాల మ‌ధ్య లోక‌ల్ జ‌ర్నీని మ‌రింత‌ మెరుగుప‌రిచేందుకు వందేభార‌త్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. వారానికి 6 రోజులు వందే భారత్ మెట్రో రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది, ఇది భుజ్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. అహ్మదాబాద్‌లో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 11:10 గంటలకు భుజ్ కు చేరుకుంటుంది. రైలు సబర్బతి, ఛందోయా, విరమ్‌గం, ధృంగధ్ర, హల్వాద్, సాంఖియాలి, భచౌ, గాంధీనగర్, […] - [Mixing Urine with Juice | ఛీ.. చీ.. జూస్ లో మూత్రం క‌లిపిన వ్య‌క్తి.. చిత‌క‌బాదిన స్థానికులు](https://vandebhaarath.com/mixing-urine-with-juice-in-ghaziabad/): Ghaziabad : ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమాని జ్యూస్‌లో మూత్రం కలిపాడు. మూత్రం ఉన్న లీటర్‌ బాటిల్‌ ఆ షాపు వద్ద క‌నిపించింది. దీనిని చూసిన స్థానికులు స‌ద‌రు షాపు య‌జ‌మానిని నిలదీసి దాడిచేశారు. అనంత‌రం పోలీసులకు అప్ప‌గించి ఫిర్యాదు చేయ‌డంతో ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమానిని అరెస్ట్‌ చేశారు. షాపులోని యూరిన్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని అమీర్ ఖాన్‌, వివిధ‌ పండ్ల రసాల్లో మూత్రం కలిపి (Mixing Urine with Juice) విక్ర‌యిస్తున్నాడు. సెప్టెంబర్ 13న బాటిల్‌లో ఉన్న పసుపు రంగు ద్రవాన్ని ఫ్రూట్‌ జ్యూస్‌లో అతడు కలపడాన్ని కొందరు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆ బాటిల్‌ను పరిశీలించగా అది యూరిన్ అని స్ప‌ష్ట‌మైంది. దీంతో కంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న అమీర్ ఖాన్‌పై స్థానికులు […] - [Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు](https://vandebhaarath.com/model-schools-teachers-transfers/): Model Schools | తెలంగాణ‌లోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది టీచర్ల చిరకాల క‌ల ఎట్ట‌కేల‌కు సాకార‌మైంది. బ‌దిలీల కోసం 11 సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల వాంఛ ఫలించనుంది. మోడల్‌ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 89 మంది ఆదర్శ ప్రిన్సిపాళ్లు,, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీటీలు మొత్తం 2,757 మందికి త్వరలో బ‌దిలీలు చేస్తూ మోడల్స్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 2013, 2014లో మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులు రెండు విడుతల్లో నియామ‌క‌మ‌య్యారు. అప్పటి నుంచి వీరికి ఒక్కసారి కూడా స్థాన‌చ‌ల‌నం క‌ల‌గ‌లేదు. దీంతో గత ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చాలా కాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ‌త సంవత్స‌రం జూలైలో మోడ‌ల్ స్కూళ్ల టీచ‌ర్ల  (Model Schools Teachers )బ‌దిలీల‌కు షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో […] - [Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు](https://vandebhaarath.com/aadhaar-update-uidai-extends-aadhaar-card-free-online-upload/): ఉచితంగా ఆధార్ (Aadhaar card ) ను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆధార్ కార్డు వివ‌రాల‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మ‌రో మూడు నెలల గడువును పెంచింది. గ‌తంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా ఉండగా. ఇప్పుడు దానిని మ‌రో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14, 2024 (Aadhaar Update Last Date)వరకు పెంచిన‌ట్లు UIDAI వెల్ల‌డించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మేలు జ‌రుగ‌నుంది. ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే.. ప్ర‌స్తుతం ఏ పనికైనా ఇప్పుడు ఆధార్ కార్డు ధ్రువీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రైంది. అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ పనులను క‌చ్చితంగా ఆధార్ కార్డు కాపీ స‌మ‌ర్పించాల్సిందే.. దీంతో ఈ కార్డు ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ క‌చ్చిత‌మైన వివ‌రాలు ఉండేలా చూసుకోవాల్సిన ఉంటుంది. ప్ర‌తీ 10 సంవత్సరాలకు […] - [10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం](https://vandebhaarath.com/10-new-vande-bharat-express/): 10 New Vande Bharat Express | భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు వేగంగా మారుతున్నాయి. ఆధునిక రైళ్లు ఇప్పుడు రైల్వేల ముఖ చిత్రాన్ని స‌మూలంగా మార్చేశాయి. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను మెరుగుప‌రిచేందుకు భారతీయ రైల్వే తన రైళ్లు, ట్రాక్‌లను ఆధునీకరించడంతోపాటు కవ‌చ్ వ్య‌వ‌స్థ‌ను కూడా అన్ని రూట్ల‌లో ఇన్ స్టాల్ చేస్తోంది. అయితే ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చేప్పింది. సెప్టెంబర్ 15న ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటన సందర్భంగా 10 వందే భారత్ రైళ్లను ప్రకటించే/ప్రారంభించ‌నున్నారు. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభంతో బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. 10 New Vande Bharat Express : కొత్త వందే భారత్ రైళ్లు టాటా నగర్ నుంచి పాట్నా, టాటానగర్ నుండి బెర్హంపూర్, వారణాసి నుంచి డియోఘర్, దుర్గ్ […] - [దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు](https://vandebhaarath.com/vandebharat-express-express-trians/) - [IRCTC ఈ టూర్ ప్యాకేజీ చాలా ప్రత్యేకమైనది.. త‌క్కువ ఖ‌ర్చుతో థాయ్‌లాండ్ టూర్‌..](https://vandebhaarath.com/irctc-thailand-tour-package/): IRCTC Thailand Tour Package : ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా విదేశాల‌ను సందర్శించాలని ఎన్నో కలలు కంటారు. కానీ బడ్జెట్ ప‌రిమితుల‌ కార‌ణంగా చాలా మందికి జీవిత కాలం సాధ్య‌ప‌డ‌దు. ఎందుకంటే విదేశాలకు వెళ్లాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మీరు కూడా అదే ఆలోచిస్తే ఈ వార్త మీకు మంచి వార్త కావొచ్చు. ఎందుకంటే మీరు చాలా తక్కువ డబ్బుతో థాయ్‌లాండ్‌ని సందర్శించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ ద్వారా పొంద‌వ‌చ్చు. ఇది మాత్రమే కాదు, మీరు టూర్ ప్యాకేజీ సమయంలో అన్ని రకాల సౌకర్యాలను ఆస్వాదించ‌వ‌చ్చు. అయితే ఈ పర్యటనను బెంగళూరు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టూర్ ప్యాకేజీలో మీకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో చూడండి. Thailand Tour Package వివరాలు.. IRCTC ఈ టూర్ ప్యాకేజీని థాయ్‌లాండ్ డిలైట్స్ ఎక్స్ బెంగళూరు (THAILAND DELIGHTS EX BENGALURU) గా పేర్కొంది. అలాగే, ప్యాకేజీ […] - [Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు](https://vandebhaarath.com/andaman-nicobar-capital-renamed-as-sri-vijaya-puram/): Andaman Nicobar | అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం ‘శ్రీ విజయ పురం’గా మార్చింది, భార‌త‌దేశంపై వలసవాద ముద్రలను విముక్తి క‌లిగించేందుకు కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. . పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ఎంట్రీ పాయింట్‌.. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి పేరు పెట్టారు. హోం మంత్రి అమిత్ షా Xపై ఒక పోస్ట్‌లో తాజా నిర్ణయాన్ని ప్రకటించారు “మునుపటి పేరుకు వలసవాద వారసత్వం ఉన్నప్పటికీ, శ్రీ విజయ పురం మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి అండ‌మాన్ నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశ స్థానం. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ […] - [ప్రైవేట్ కంపెనీల‌కు పోటీగా BSNL మ‌రో కొత్త రీచార్జ్ ప్లాన్‌.. త‌క్కువ‌ ధరలో 82 రోజుల వాలిడిటీ](https://vandebhaarath.com/bsnl-rs-485-recharge-plan/): BSNL Rs.485 Recharge Plan | వినియోగదారులను ఆకర్షించడానికి సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ BSNL మరోసారి Airtel, Jio మరియు Vi లకు స‌వాల్ విసురుతోంది. అలాగే ఈ ప్ర‌భుత్వ రంగ టెలికాం కంపెనీ తన 4G, 5G సర్వీస్ ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. వినియోగదారులకు సూపర్‌ఫాస్ట్ కనెక్టివిటీని అందించ‌నుంది. దేశవ్యాప్తంగా 4G కనెక్టివిటీని మెరుగుపరచడానికి వేలకొద్దీ కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటు చేస్తోంది. BSNLని పునరుద్ధరించడానికి ప్రభుత్వం భారీ ప్లాన్ వేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, వినియోగదారులు వచ్చే ఏడాది ప్రథమార్థంలో భారతదేశం అంతటా BSNL 4G సేవను అందుకోవచ్చని ఆశించవచ్చు. మీరు కూడా BSNLకి మారాలని ఆలోచిస్తున్నట్లయితే లేదా మీరు ఇప్పటికే ఉన్న BSNL కస్టమర్ అయితే, 82 రోజుల వాలిడిటీని అందించే BSNL సరసమైన రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోండి.. BSNL Rs.485 Recharge Plan ఈ రీఛార్జ్ ప్లాన్ 82 రోజుల పాటు […] - [Shimla mosque row | రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయడానికి 30 రోజుల గ‌డువు](https://vandebhaarath.com/shimla-mosque-row-news/): Shimla mosque row | సిమ్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, మునిసిపల్ కమిషనర్ కోర్టు శుక్రవారం సంజౌలిలోని మసీదుకు సంబందించి రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. అయితే గతంలో తీర్పు వెలువడే వరకు మసీదుకు సీల్ వేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేశామని మండి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్‌ఎస్ రాణా తెలిపారు. విచారణలో మ‌సీదు నిర్మాణాన్ని ఆమోదించలేదు, మ్యాప్ ఆమోదించ‌డలేదు. కాబట్టి ఇది చట్టవిరుద్ధమని కోర్టు నిర్ధారించింది. మసీదును పాత రూపంలోనే పునరుద్ధరించాలని కోర్టు తీర్పునిచ్చింది. మసీదు కమిటీ.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకపోతే, మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తుంది. మసీదు కమిటీ కూడా 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. హిందూ సంస్థల నిరసనలు మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో అక్రమంగా నిర్మించిన మసీదుపై హిందూ సంస్థలు ఈరోజు […] - [India's first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..](https://vandebhaarath.com/indias-first-vande-bharat-metro-route-and-schedule/): Indian Railways | భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలును సెప్టెంబరు 16, 2024న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ రైలు ప్రారంభానికి ముందు, భారతీయ రైల్వే మొదటి వందే మెట్రో రైలు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు న‌గ‌రాల‌ మధ్య తరచుగా ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు వందేభార‌త్ మెట్రో రైలు సేవ‌లందిస్తుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇది మొదటి మెట్రో సర్వీస్. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో: మార్గం, షెడ్యూల్ India’s first Vande Bharat Metro: route, schedule దేశంలోని మొట్టమొదటి వందే భారత్ మెట్రో భుజ్-అహ్మదాబాద్ మార్గంలో నడుస్తుంది. ఇది వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు భుజ్ నుంచి ఉదయం 5:5 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. వందే మెట్రో రైలు తిరిగి 17:30 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి 23:10 గంటలకు భుజ్ చేరుకుంటుంది. గుజరాత్‌లోని […] - [Bangladesh | పాక్ చెర‌లోకి వెళ్తున్న బంగ్లాదేశ్‌.. ?](https://vandebhaarath.com/bangladesh-continues-to-gravitate-towards-pakistan/): Bangladesh | బంగ్లాదేశ్ ఇస్లాంవాదులు, ప్రస్తుత పాలకుల తీరు తమ దేశాన్ని పాకిస్తాన్ వైపు మళ్లించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ వ్యవస్థాపకుడు.. మొహమ్మద్ అలీ జిన్నా వర్ధంతిని గ‌త‌ బుధవారం ఢాకాలో ఘనంగా నిర్వహించారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ బద్దశత్రువుగా భావించిన జిన్నాను విచిత్రంగా 76వ వర్ధంతి ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా ఉర్దూలో జిన్నాను పొడిగేలా పాటలు పాడ‌డ‌మే కాకుండా.. కొంద‌రు వక్తలు జిన్నాను ‘జాతి తండ్రి’గా పేర్కొనాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ కమ్రాన్ దంగల్ హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత పాలనకు అనుగుణంగా ఉన్నారు. ఈవెంట్‌లో చాలా మంది వక్తల ప్ర‌సంగాల ప్రకారం, బంగ్లాదేశ్ సృష్టికి జిన్నాకు రుణపడి ఉంటుంది. ఉదాహరణకు, నజ్రుల్ ఇస్లాం (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ […] - [అరెస్ట్‌ సరైందే కానీ.. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదు : కేజ్రీవాల్‌ బెయిల్‌ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య](https://vandebhaarath.com/arvind-kejriwal-bail-live/): Arvind Kejriwal Bail : హర్యానా ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరటనిస్తూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఆరు నెలల తర్వాత ఆప్ చీఫ్ ఇప్పుడు జైలు నుంచి విడుదల కానున్నారు. ఆ తర్వాత జూన్‌లో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు మ‌ద్యం కుంభ‌కోణం విష‌యంలో సీబీఐ అరెస్టు స‌రైన‌దేన‌ని, సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే విచార‌ణ సంద‌ర్భంగా సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని పేర్కొంది. విచారణ ప్రక్రియ అనేది శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్‌ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్‌ చేయడం సరైంది కాదని సుప్రీమ్ కోర్టు అభిప్రాయపడింది. CBI పంజరంలో ఉన్న చిలుక అనే భావనను తొలగించాలి. అది పంజరం లేని చిలుక అని చూపించాలి. […] - [MMTS: వినాయక నిమజ్జనం వేళ ఎంఎంటీఎస్‌ శుభవార్త.. 17, 18వ తేదీల్లో రాత్రి కూడా ప్రత్యేక రైళ్లు](https://vandebhaarath.com/mmts-special-trains/): MMTS Special Trains : హైద‌రాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు ప్ర‌జ‌ల‌కు నిర్విరామంగా సేవ‌లందిస్తున్నాయి. వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా ప్ర‌త్యేక స‌ర్వీస్ ల‌ను న‌డిపించేందుకు హైద‌రాబాద్ మెట్రో సిద్ధ‌మైంది. అయితే ప్ర‌త్యేక స‌ర్వీసులు రెండు రోజులకు మాత్రమే ప‌రిమితం చేయ‌నున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు వినాయ‌క‌ నిమజ్జనాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ క్ర‌మంలోనే సెప్టెంబర్ 17, 18వ‌ తేదీల్లో భారీగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు. దీంతో ప్ర‌యాణికులు భారీగా పెర‌గ‌నున్నందున‌ ఆ రెండు రోజులు కూడా రాత్రి సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా నిమజ్జనకు నగరవాసులే కాదు.. స‌మీప జిల్లాల నుంచి కూడా భ‌క్తులు పెద్దఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఇదిలా ఉండ‌గా, ఖైరతాబాద్‌లో భారీ వినాయకుని ద‌ర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు వ‌స్తున్నారు. ఖైర‌తాబాద్ […] - [Venom The Last Dance trailer | మరో ప్రపంచానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన టామ్ హార్డీ వెనమ్ పార్ట్-3](https://vandebhaarath.com/venom-the-last-dance-trailer/): Venom The Last Dance trailer | వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. టామ్ హార్డీ యాంటీ హీరోకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ స్పైడర్ మాన్ విలన్ అయిన వెనం, ఫ్రాంచైజీలోని పార్ట్ -3 చిత్రంలో ఎదుర్కోవడానికి కొత్త శత్రువులు ఉన్నారు. ఈ సమయంలో, వారు బ‌య‌టి ప్ర‌పంచం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వెనమ్ సృష్టికర్త వేనం కోసం వెతుకుతున్నాడ‌ని, వెనమ్‌ను భూమి నుండి తిరిగి తీసుకురావడానికి మాన్ స్ట‌ర్ల‌ను పంపినట్లు ట్రైలర్ చూపిస్తోంది. అయితే, వెనమ్ ఇంకా వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా లేదు. ఈ జీవులకు వ్యతిరేకంగా అతని పోరాటంలో, వెనం తోపాటు టామ్ హార్డీ రియ‌ల్ టామ్ క్రూజ్ శైలిలో ఒక విమానంపై పోరాడుతున్నట్లు చూపిన సీన్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో టామ్ హార్డీ, చివెటెల్ ఎజియోఫోర్, జూనో టెంపుల్, రైస్ ఇఫాన్స్, పెగ్గి లు, అలన్నా ఉబాచ్, స్టీఫెన్ గ్రాహం త‌దిత‌రులు […] - [Kolkata rape-murder case live : ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మమతా బెనర్జీ](https://vandebhaarath.com/kolkata-rape-murder-case-live/): Kolkata rape-murder case live updates | లైవ్ టెలికాస్ట్ చేయ‌డానికి వెస్ట్ బెంగాల్ ప్ర‌భుత్వం అంగీక‌రిచ‌క‌పోవ‌డంతో జూనియ‌ర్ డాక్ట‌ర్లు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ కేసుపై చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) అన్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ప్రభుత్వం రికార్డు చేసిన ఫుటేజీని నిరసన తెలిపిన వైద్యులతో పంచుకోవచ్చని బెనర్జీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. విధుల్లో చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను ధిక్కరిస్తూ, జూనియర్ డాక్టర్లు కోల్‌కతాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్ వెలుపల సిట్ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, అయితే “రాజకీయ శక్తులు” నిరసనలను ప్రభావితం చేయవచ్చని తెలిపారు. మ‌రోవైపు వైద్యులు సీఎం మ‌మ‌తా ఆమె వాదనలు “నిరాధారమైనవి” […] - [DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు](https://vandebhaarath.com/delhi-metro-rail-corporation-launches-dmrc-qr-ticket/): DMRC QR Ticket | రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT) ను ప్రారంభించింది. దీని వ‌ల్ల‌ రోజువారీగా టిక్కెట్ కొనుగోలు చేసే అవ‌స‌రం ఉండదు. మెట్రో అధికారుల ప్రకారం, MJQRT ప్రయాణీకులకు సాంప్రదాయ స్మార్ట్ కార్డ్‌లకు ప్రత్యామ్నాయంగా సరళీకృత, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. కొత్త సిస్టమ్ ఇప్పుడు DMRC ఢిల్లీ మెట్రో సారథి (మూమెంటమ్ 2.0 అని కూడా పిలుస్తారు) యాప్ ద్వారా మ‌ల్లిపుల్‌ జ‌ర్నీ టిక్కెట్ (multiple journey tickets ) లను కొనుగోలు చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. ఈ యాప్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని DMRC అధికారి తెలిపారు. MJQRTని ఉపయోగించేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా రూ. 150 ప్రారంభ బ్యాలెన్స్‌తో యాప్‌లో నమోదు చేసుకోవాలి. దీనిని మెట్రో ప్రయాణం కోసం ఉపయోగించవచ్చు. […] - [Sitaram Yechury | చెన్నైలో జన్మించి.. హైదరాబాద్ లో ఎదిగి.. ఢిల్లీలో విద్యాభ్యాసం.. సీతారాం ఏచూరి ప్రస్థానం ఇదే..!](https://vandebhaarath.com/sitaram-yechury/): Sitaram Yechury :  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయ‌న‌ కన్నుమూశారు. ఆయన ఆర్థిక, సామాజికవేత్తగా, కాలమిస్ట్‌గా ఏచూరికి ఎంతో గుర్తింపు ఉంది. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా 1992 నుంచి కొనసాగుతున్నారు. సీతారాం ఏచూరి చెన్నై లో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సోమేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీ స్టేట్‌ రోడ్‌ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పని చేసేవారు. తల్లి కల్పకం సైతం ప్రభుత్వ అధికారిగా ప‌నిచేశారు. దీంతో ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్‌లోనే గడిచింది. హైద‌రాబాద్‌ ఆల్‌ సెయింట్‌ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసిన అనంతరం దిల్లీకి వెళ్లారు. అక్క‌డ ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌ స్కూల్‌లో చేరారు. 1970లో సీబీఎస్‌సీ హయ్యర్‌ సెకండరీ పరీక్షలో ఆల్‌ ఇండియా టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. సెయింట్‌ స్టీఫెన్‌ […] - [Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?](https://vandebhaarath.com/how-to-apply-online-for-ayushman-bharat-card/): Ayushman Bharat card | 70 ఏళ్లు పైబడిన వృద్ధుల‌కు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)ని వ‌ర్తింప‌జేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్యక్రమం అనుబంధ (పబ్లిక్ లేదా ప్రైవేట్) ఆసుపత్రులలో ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవల కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు నగదు రహిత వైద్య‌సేవ‌ల‌ను అందిస్తుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ కార్యక్రమం సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు, మొత్తం ఆరు కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆన్‌లైన్‌లో ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి, సీనియర్ సిటిజన్‌లు ప్ర‌భుత్వ అధికారిక‌ పోర్టల్‌ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ద‌ర‌ఖాస్తును సమర్పించిన తర్వాత, అప్లికేషన్ ఆమోదం కోసం అధికారుల‌కు పంపుతుంది. అధికారులు ఆమోదించిన తర్వాత, హెల్త్‌ కార్డ్ జారీ చేస్తారు. […] - [ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4000 కిలోల శాఖాహార విందు](https://vandebhaarath.com/ajmer-sharif-dargah-to-serve-4000-kg-of-vegetarian-langar-on-pm-modis-birthday/): Ajmer Sharif Dargah  | సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అజ్మీర్ షరీఫ్ దర్గా 4000 కిలోల శాకాహార విందును సిద్ధం చేశారు. “ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, “సేవా పఖ్వాడా”తో కలిసి, అజ్మీర్ దర్గా షరీఫ్‌లోని ప్రఖ్యాత “బిగ్ షాహీ దేగ్”లో మరోసారి 4000 కిలోల శాకాహార “లంగర్” తయారు చేసి పంపిణీ చేయనున్నారు. “ఆహారం, 550 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది” అని దర్గా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని మతపరమైన ప్రదేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా మేము 4,000 కిలోల శాఖాహారాన్ని సిద్ధం చేస్తాము. ఇందులో అన్నం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ పంపిణీ చేయడంతోపాటు మత పెద్ద‌లు, పేదలకు కూడా ఆహారాన్ని అంద‌జేస్తామ‌ని అధికారులు తెలిపారు. “ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు సందర్భంగా మేము కూడా ఆయన దీర్ఘాయుష్షు కోసం […] - [Karimnagar New Railway Line | క‌రీంన‌గ‌ర్ - హ‌న్మ‌కొండ జిల్లాల‌ను క‌లుపుతూ కొత్త రైల్వే లేన్‌](https://vandebhaarath.com/karimnagar-hasanparthy-railway-line-news-update/): హ‌స‌న్ ప‌ర్తి రోడ్ స్టేష‌న్ క‌రీంన‌గ‌ర్ మ‌ధ్య రైల్వేలైన్ నిర్మాణంపై క‌ద‌లిక‌ Karimnagar – Hasanparthy Railway Line  | కరీంనగర్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాల‌ను కలుపుతూ రెండో రైల్వే లైన్ నిర్మాణంపై క‌ద‌లిక వ‌చ్చింది. హనుమకొండ జిల్లా ప‌రిధిలోని లోని హసన్‌పర్తి రోడ్డు రైల్వే స్టేష‌న్ నుంచి కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ మధ్య రైల్వేలైన్ కోసం రెండు జిల్లాల వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రైలు మార్గంపై ఎట్ట‌కేల‌కు ఆశ‌లు చిగురిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ గ‌త మంగ‌ళ‌వారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. క‌రీంన‌గ‌ర్ రైల్వే లైన్ ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించ‌డ‌మే కాకుండా పనుల‌ను త్వరగా చేపట్టాలని కోరారు. దీనికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు వరంగల్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లేందుకు ప్ర‌స్త‌తుం రోడ్డు మార్గ‌మే శ‌ర‌ణ్యం. నిత్యం వంద‌లాది ఆర్టీసీ బ‌స్సులు, ప్రైవేటు వాహనాలు రెండు జిల్లాల […] - [2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..](https://vandebhaarath.com/govt-to-build-11-highways-and-expressways-in-16-states/): Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ హైవేలు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2014లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కిలోమీటర్లు. 2024లో దీనిని 1.6 రెట్లు పెంచి 1,46,145 కి.మీలకు పెంచారు.2023-24లో 12,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు. భారతదేశంలో ప్రతిరోజూ 33 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది నాటికి మరో 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలను సిద్ధం చేయడానికి గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నిర్మించనున్న 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల మొత్తం పొడవు 5,467 కి.మీ. ఈ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు 16 రాష్ట్రాల గుండా వెళతాయి.. నివేదికల ప్రకారం, ఇది అన్ని […] - [Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..](https://vandebhaarath.com/ayushman-bharat-scheme-new-update/): Ayushman Bharat scheme | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. “70 ఏళ్లు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా AB PM-JAY ప్రయోజనాలను పొందేందుకు అర్హులు” అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉచిత ఆరోగ్య బీమాను ఎలా పొందాలి?  70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆరోగ్య […] - [DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !](https://vandebhaarath.com/delhi-university-dusu-election/): DUSU Elections |  ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌లను అమలు చేయాలని కోరుతూ చేసిన ప్ర‌తిపాద‌న‌ను పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) వైస్ ఛాన్సలర్, ఇతర సంబంధిత ప్రతివాదులను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనియన్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తోందని పిటిషన్ వాదించింది. డియుఎస్‌యు ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను మూడు వారాల్లోగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనివ‌ల్ల‌ విద్యార్థి సంఘంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుందని, లింగ సమానత్వం, సమగ్రతను ప్రోత్సహిస్తుంద‌ని తెలిపింది. సెప్టెంబర్ 27న DUSU ఎన్నికలు DUSU Elections : […] - [Earthquake in Delhi -NCR | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం.. ఢిల్లీలోనూ ప్ర‌కంప‌న‌లు](https://vandebhaarath.com/earthquake-in-delhi-ncr/): Earthquake in Delhi-NCR : పాకిస్తాన్‌లో ఈరోజు (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ త‌ర్వాత ఢిల్లీ ప‌రిస‌ర‌ప్రాంతంలో ప్రకంపనలు ఏర్పడ్డాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. దేశయ‌ వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం నాడు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఇది పాకిస్థాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:28 గంటలకు ఉద్భవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో నమోదైందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని నైరుతి భాగంలో డేరా ఘాజీ ఖాన్ ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖను ఉటంకిస్తూ జి0యో న్యూస్ నివేదించింది. అయితే భూకంపం (Earthquake) తీవ్రత 5.4గా నమోదైందని, […] - [Shimla Masjid controversy | అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో హిందూ సంస్థల భారీ నిరసన.. లాఠీచార్జి](https://vandebhaarath.com/shimla-masjid-controversy-latest-updates/): Shimla Masjid controversy latest updates : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సిమ్లాలో వివాదాస్ప‌ద మ‌సీదు వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వేసిన బారికేడ్లను సైతం బద్దలు కొట్టారు. దీంతో నిర‌స‌న‌కారుల‌ను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఒక ప్రకటన జారీ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే రాష్ట్ర శాంతికి విఘాతం కలిగించే పరిస్థితి రాకూడదని అన్నారు. ఈ వ్యవహారంలో న్యాయం చేసేందుకు కోర్టులో ఉందని, అక్రమ నిర్మాణమని తేలితే చట్టపరంగా కూల్చివేస్తామని చెప్పారు. ఇదిలావుండగా.. ఇది మసీదు వివాదం కాదని, అక్రమ నిర్మాణానికి సంబంధించిన సమస్య అని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మీడియా సలహాదారు నరేష్ […] - [Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు టైమింగ్స్‌, హాల్టింగ్ స్టేష‌న్లు...](https://vandebhaarath.com/durg-to-visakhapatnam-vande-bharat-train-route/): Durg to Visakhapatnam Vande Bharat | ఏపీ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌యాణించేవారికి శుభ‌వార్త‌.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దుర్గ్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఇకపై రాజధాని రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వరకు 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణికులు కేవలం 5 గంటల్లోనే చేరుకోనున్నారు. ఇందుకోసం రైల్వే బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఇది డిసెంబర్ 2022 నుండి శనివారాలు మినహా వారానికి ఆరు రోజులు బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ మధ్య ఈ రైలు సేవ‌లందిస్తోంది. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు మార్గం బిలాస్‌పూర్-నాగ్‌పూర్ వందేభారత్ తర్వాత మ‌రో రెండో రైలును కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. సెప్టెంబర్ 15 న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో కొత్త‌గా 10 […] - [కొత్త‌గా నాగ్ పూర్ - సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..](https://vandebhaarath.com/nagpur-secunderabad-vande-bharat-train-timings/): Nagpur-Secunderabad Vande Bharat | నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య కొత్త‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు సేవ‌లందించ‌నుంది. ప్రస్తుతం నాగ్‌పూర్ చేరుకోవడానికి ప్రయాణం 8 గంటలు పడుతుంది అయితే, కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వ‌స్తే.. ఇది 7 గంటల 15 నిమిషాలు పడుతుంది. ఈ రైలు నాగ్‌పూర్ నుంచి ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. టైమ్‌టేబుల్‌లో స్వల్ప సర్దుబాట్లు ఉండవచ్చ‌ని గ‌మ‌నించాలి. ఈ రైలుకు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పించారు. తగ్గనున్న ప్రయాణ సమయం ఈ కొత్త సర్వీస్ మంగళవారం మినహా ప్రతిరోజూ న‌డుస్తుంది. వందే […] - [TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు](https://vandebhaarath.com/telangana-news-tgsrtc-new-buses/): Hyderabad | తెలంగాణ‌లో ప్ర‌జల డిమాండ్ కు త‌గిన‌ట్లుగా కొత్త బ‌స్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. పెరిగిన ర‌వాణా అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ప్ర‌తిపాదికగా బ‌స్సుల కొనుగోలుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్ర స‌చివాల‌యంలో టీజీ ఆర్టీసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. మ‌హిళ‌లు మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా అమ‌లవుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి మ‌హిళా ప్ర‌యాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయింద‌ని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ తెలిపారు. టిజి ఆర్టీసీలో 7,292 బ‌స్సుల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తోంద‌ని మంత్రి పొన్నం వివ‌రించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం […] - [Tata EV | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon, Punch EVల‌పై రూ. 3 లక్షల వరకు తగ్గింపు](https://vandebhaarath.com/tata-ev-festival-of-cars/): Tata EV | టాటా మోటార్స్ త‌న‌ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) కార్యక్రమంలో భాగంగా, టాటా  ఈవీలలో  అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లతో స‌మానంగా ఉంద‌ని టాటా పేర్కొంది. ఆఫ‌ర్ లో భాగంగా రూ.3 లక్షల వరకు ఆదా చేసుకోవ‌చ్చు. అదేవిధంగా Punch.ev ఇప్పుడు రూ.9.99 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్ ను  అందిస్తోంది. ఇది మార్కెట్లో అత్యంత సరసమైన Electric SUVలలో ఒకటిగా నిలిచింది. Tiago.ev కూడా ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉంది. అయితే దీని ధర ₹7.99 లక్షల వద్ద ఎటువంటి మార్పు లేదు. సాంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్ (ICE) వాహనాలతో స‌మానంగా తమ EVలను అందిస్తున్నట్లు టాటా పేర్కొంది. ఇది […] - [Toll Tax | 20 కి.మీ వరకు ప్రైవేట్ వాహనాలకు టోల్ ట్యాక్స్ లేదు.. కేంద్రం గుడ్ న్యూస్..](https://vandebhaarath.com/ministry-of-road-transport-and-highways-toll-tax/): Toll Tax | రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము (రేట్లు ) నియమాలను సవరించింది. జీపీఎస్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలును చేయాల‌ని నిర్ణ‌యించింది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము నియమాలను స‌వ‌రించింది. ఇది ప్రైవేట్ వాహన యజమానులకు మేలు చేకూరుస్తుంది. జాతీయ రహదారుల రుసుము ( Determination of Rates and Collection ) సవరణ నియమాలు – 2024 ప్రకారం, ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)ని కలిగి ఉన్న ప్రైవేట్ వాహన యజమానులు కొత్త టోల్ విధానం ద్వారా ప్రయోజనం పొందుతారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ప్రైవేట్ వాహన యజమానులు తమ వాహనాలు GNSS కలిగి ఉంటే, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి ఎటువంటి Toll Tax ఛార్జీలు ఉండ‌వు. 20 కిలోమీటర్ల కంటే […] - [Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్‌ వద్ద తప్పిన ప్రమాదం](https://vandebhaarath.com/train-derailment-cement-block-on-railway-track/): Train Derailment | దేశంలో రైలు ప్రమాదాలు జ‌రిగేందుకు కుట్రపూరిత యత్నాలు ఇటీవ‌ల పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో దుండగులు రైలు ప్రమాదాలకు కుట్ర ప‌న్నిన‌ సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న జ‌రిగింది. సోలాపూర్‌ (Solapur) మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్‌ దిమ్మెను పెట్టారు. దానిని గమనించిన లోకో పైలట్ వెంట‌నే స్పందించి రైలు ఢీ కొట్టకుండా తప్పించాడు. లోకో పైలట్‌ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. విష‌యం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో..  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆదివారం భివాండి-ప్రయాగ్‌రాజ్‌ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలుప‌ట్టాల‌పై కొంద‌రు దుండ‌గులు గ్యాస్‌ సిలిండర్‌ను ఉంచారు. లోకో పైలెట్ గ‌మ‌నించి ఎమ‌ర్జెన్సీ బ్రేకులు వేశారు. అయినప్పటికీ ట్రెయిన్‌ సిలిండర్‌ను ఢీ కొనడంతో అది పట్టాలకు దూరంగా ఎగిరిపడింది. […] - [యూపీలో మరో దారుణం.. మైనర్ బాలిక కిడ్నాప్.. 5 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం.. నిందితుడి ఆస్పత్రి సీజ్](https://vandebhaarath.com/up-rampur-incident-update/): UP Rampur Incident | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మరో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులను సాజిద్ పాషా, ముదస్సిర్‌లుగా గుర్తించారు. రాంపూర్ జిల్లాలోని గ్రీన్ సిటీ హాస్పిటల్ అనే పేరున్న ఆసుపత్రికి పాషా డైరెక్టర్ గా ఉన్నారు. ఆగస్టు 31, 2024 నిందితులు మైనర్ బాధితురాలిని కోచింగ్‌కు తీసుకువెళతాననే నెపంతో కిడ్నాప్ చేశారు. నివేదికల ప్రకారం, నిందితులు యూపీ, ఉత్తరాఖండ్‌లలో లొకేషన్‌లు మారుస్తూనే ఉన్నారు. బందీగా ఉన్న మైనర్ బాలిక పై 5 రోజుల పాటు అత్యాచారం చేశారు. చివరకు విషయం తెలుసుకొని పోలీసులు బాధితురాలిని రక్షించారు. నివేదికల ప్రకారం.. మైనర్ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు విచార‌ణ చేప‌ట్టారు. నిందితులు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తమ రహస్య స్థావరాలను […] - [అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే 'వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌](https://vandebhaarath.com/vashishth-kunj-township-in-ayodhya/): Ayodhya Vashishth Kunj Township | ఉత్తరప్రదేశ్‌లోని రామనగరి అయోధ్యలో సొంత ఇల్లు కావాలనుకునే వారికి సువ‌ర్ణావ‌కాశం.. రామమందిరానికి కేవ‌లం 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌’ (Vashishth Kunj Township ) నిర్మించాలని అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్ణయించింది. సెప్టెంబరు 10వ తేదీ మంగళవారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్’ కింద టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్ర‌క‌టించింది. “శ్రీరాముడి నగరంలో స్థిరపడాలని భావిస్తున్న ప్రజలకు శుభవార్త.. శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ్‌ కుంజ్‌ రెసిడెన్షియల్‌ స్కీమ్‌’ కింద టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తారు. 75 ఎకరాల స్థలంలో ఈ గృహనిర్మాణ పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దాదాపు 10 వేల మందికి రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయిస్తారు’’ అని ప్రభుత్వం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. నివేదికల ప్రకారం.. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ.. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో ప్రజలు త్వరలో […] - [సికింద్రాబాద్ స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ వరకు రోడ్ల విస్తరణకు సహకరించండి..](https://vandebhaarath.com/kishan-reddy-on-cherlapalli-railway-terminal/): హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ , చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు వెళ్లే రహదారుల విస్తరణకు సహకరించాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి (Kishan Reddy) ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కోరారు. నగర శివార్లలోని చెర్లపల్లిలో రూ.415 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే టెర్మినల్‌ నిర్మాణం పూర్తిచేస్తున్నట్లు సోమవారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి తెలియజేశారు.. ఈ టెర్మినల్ హైదరాబాద్‌కు ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాక పోకలకు కేంద్రంగా ఉంటుందని, అందువల్ల, అటువంటి ముఖ్యమైన రైల్వే టెర్మినల్‌కు చేరుకోవడానికి ఎఫ్‌సిఐ గోడౌన్ వైపు నుండి ప్రయాణీకుల ట్రాఫిక్ కోసం 100 అడుగుల రహదారి అవసరమని ఆయన అన్నారు. టెర్మినల్‌కు వెళ్లే రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ. 715 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్‌ను వచ్చే ఏడాది చివరి నాటికి ప్రజలకు అంకితం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ […] - [iPhone 16 Pro Price | ఆత్యాధుక ఫీచ‌ర్లు, ఆక‌ట్టుకునే ధ‌ర‌లో iPhone 16 Pro సిరీస్](https://vandebhaarath.com/apple-iphone-16-pro-price-in-india/): Apple iPhone 16 Pro Price  | ఆపిల్ భారతదేశంలో తన ఐఫోన్ 16 ప్రో మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. Apple తాజాగా “గ్లోటైమ్” ఈవెంట్ సందర్భంగా, కంపెనీ iPhone 16 Pro, iPhone 16 Pro Maxలను ప్రారంభించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పెద్ద డిస్‌ప్లేలు, మెరుగైన కెమెరా ఫీచర్లు, అత్యాధునిక AI సామర్థ్యాలతో సహా అనేక కీల‌క‌మైన అప్ డేట్ల‌ను పరిచయం చేసింది. Apple iPhone 16 సిరీస్, Apple Watch Series 10, Ultra 2 న్యూ AirPods లైనప్‌తో సహా దాని తాజా ఉత్పత్తుల కోసం భారతదేశ ధరల‌ను ప్రకటించింది. Apple iPhone 16 Pro Price in India iPhone 16: 128GB మోడల్ ₹ 79,900 iPhone 16 Plus: 128GB మోడల్ ₹ 89,900 iPhone 16 Pro: ₹ 119,900 iPhone 16 Pro Max: ₹ 144,900 […] - [iPhone 16 లాంచ్ నేడే.. Apple iPhone 16 లో ఏయే ఫీచ‌ర్లు ఉండొచ్చు..?](https://vandebhaarath.com/apple-iphone-16-launch-event-live/): Apple iPhone 16 | ఐఫోన్ అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న లాంచ్ ఈవెంట్‌ను 10:30 PM ISTకి ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇది “ఇట్స్ గ్లోటైమ్” అని ట్యాగ్‌లైన్ తో నిర్వ‌హిస్తోంది. లాంచ్ ఈవెంట్ సందర్భంగా, టెక్ దిగ్గజం ఐఫోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 10, కొత్త ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు, మరిన్నింటితో సహా అనేక కొత్త తరం డివైజ్ ల‌ను ఆవిష్కరిస్తుంది. ఏదేమైనా, సెప్టెంబర్ ఆపిల్ ఈవెంట్ ప్రధాన ఆకర్షణ న్యూ జ‌న‌రేష‌న్ ఐఫోన్‌లు, ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఉన్నాయి మీరు ఏడాది పొడవునా ఈ రోజు కోసం ఎదురుచూస్తుంటే, చివరికి అది రానే వ‌చ్చింది. Apple Event 2024 Live కి ముందు ఏమి జరుగుతుందో.. కొత్త iPhone 16 సిరీస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. iPhone 16 సిరీస్: […] - [Surat Bulldozer action | సూరత్ లోనూ బుల్ డోజర్ యాక్షన్.. అక్రమ కట్టడాల నేలమట్టం..!](https://vandebhaarath.com/surat-bulldozer-action/): Surat Bulldozer action | సూరత్‌లోని వినాయ‌క మండ‌పంపై కొంద‌రు దుండ‌గులు రువ్విన ఘ‌ట‌న‌లో ఆగ్రహానికి గురైన అనేక హిందువులు, హిందూ సంస్థలు.. అరెస్టు చేసిన నిందితులపై బుల్‌డోజర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని సూరత్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద అనేక మంది హిందూ సంస్థ సభ్యులు గుమిగూడి, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పలు కేసుల్లో యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించిన విధంగానే నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. దీని ఫలితంగా, సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో స్థానిక యంత్రాంగం ఈ కేసులో అరెస్టయిన నిందితుల అక్రమ ఆస్తులను బుల్డోజర్‌తో ధ్వంసం చేయడం ప్రారంభించింది. బుల్డోజర్ చర్యకు సంబంధించిన‌ వీడియోలు ఇప్ప‌డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, ప్రజలు కూడా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీని ప్రశంసించారు. సెప్టెంబరు 7, 8 తేదీల్లో గుజరాత్‌లోని సూరత్‌లోని లాల్ గేట్ ప్రాంతంలో […] - [Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..](https://vandebhaarath.com/monkey-pox-enterd-in-bharat/): Monkey pox : ప్ర‌స్తుతం మంకీపాక్స్ వైరస్ యావ‌త్‌ ప్రపంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాప్తి చెందిన‌ మంకీపాక్స్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది.. దిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు వెల్ల‌డించింది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. Mpox (మంకీపాక్స్) పాజిటివ్‌గా గుర్తించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉన్న‌ట్లు నిర్ధారించిందని తెలిపింది. అయితే ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకు ముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు వివ‌రించింది. ఈ వైరస్ ప‌ట్ల ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించింది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. అప్రమత్తమైన కేంద్రం […] - [Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు](https://vandebhaarath.com/indian-railways-update-several-special-trains-cancelled-and-diverted/): Indian Railways update :  దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, కొన్ని రోజుల‌పాటు అనేక రైళ్లను ర‌ద్దు చేసింది. అలాగేకొన్ని రైళ్ల‌ను దారి మళ్లించింది. ఈ రైళ్లలో ప్ర‌ధానంగా సికింద్రాబాద్, రక్సాల్, హైదరాబాద్ పాట్నా మధ్య ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి. రైలు నం. 07005 సికింద్రాబాద్-రక్సాల్ స్పెషల్ 2024 సెప్టెంబర్ 23, 30వ‌ తేదీల్లో రద్దు చేశారు. రైలు నం. 07006 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 26 సెప్టెంబర్, అక్టోబర్ 3న రద్దు రైలు నం. 07051 హైదరాబాద్-రక్సాల్ స్పెషల్ 28 సెప్టెంబర్, అక్టోబర్ 5వ తేదీన‌ రద్దు రైలు నం. 07052 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 2024 అక్టోబర్ 1, 8వ‌ తేదీల్లో రద్దు రైలు నం. 03253 పాట్నా-సికింద్రాబాద్ స్పెషల్ 23, 25, 30 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024 తేదీల్లో రద్దు రైలు నం. 07255 హైదరాబాద్-పాట్నా స్పెషల్ 25 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024న […] - [TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!](https://vandebhaarath.com/rain-report-tg-rain-alert/): TG Rain Alert | తెలంగాణలో వ‌చ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న‌దని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఇది ఒడిశా వ‌ద్ద‌ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లే చాన్స్‌ ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. అలాగే బుధవారం […] - [Bangladesh Crisis | బంగ్లాదేశ్ పై కారు చీకట్లు.. పీకల్లోతు అప్పులు.. అదానీ గ్రూపునకు 800 మిలియన్ డాలర్లు..](https://vandebhaarath.com/adani-group/): Adani Group | షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం (Bangladesh Crisis) తీవ్రమవుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ ఇటీవల రుణాల కోసం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)తో పాటు పలు చోట్ల తలుపులు తట్టారు. ఇప్పుడు అతడి ముందు మరో కొత్త ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా బిల్లును చెల్లించాలని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి చేయడం ప్రారంభించింది.  దాదాపు 500 మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించాలని అదానీ గ్రూప్ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ ఒప్పందాలపై విమర్శలు.. అదానీ గ్రూప్ తన 1600 మెగావాట్ల గొడ్డ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే   ఇప్పుడు మహ్మద్ యూనస్ దీనిని చాలా ఖరీదైన ఒప్పందం అని పిలవడం ప్రారంభించాడు. ఈ డీల్‌లో కూడా పారదర్శకత […] - [Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య](https://vandebhaarath.com/rahul-gandhi-in-us/): Rahul Gandhi in US | అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ సమస్యలు, తయారీ రంగంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. డల్లాస్‌లో సభికులను ఉద్దేశించి గాంధీ మాట్లాడుతూ, భారతదేశంతో సహా పాశ్చాత్య దేశాలు ఉత్పత్తి, తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఇది ఉద్యోగాల కల్పనకు కీలకమని ఆయన వాదించారు. అతని వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది భారతదేశ పురోగతిని బలహీనపరిచిందని మరియు చైనాకు అనుకూలంగా ఉందని ఆరోపించింది. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఒకప్పుడు గ్లోబల్ తయారీలో ఆధిపత్యం చెలాయించాయి. భారత్‌తో సహా అనేక దేశాలు అధిక నిరుద్యోగిత రేటుతో సతమతమవుతున్నాయని, చైనా, వియత్నాం వంటి దేశాలు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం వల్ల తమ ఉపాధి సవాళ్లను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశానికి కూడా ఉపాధి సమస్య ఉంది… […] - [BSNL Live TV App | బిఎస్ఎన్ఎల్ దూకుడు.. Jio, Airtel కు పోటీగా BSNL లైవ్ టీవీ యాప్ వచ్చింది..](https://vandebhaarath.com/bsnl-launches-bsnl-live-tv-app-for-android-users/): BSNL Live TV App : ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టీవీ ప్రపంచంలోకి ప్రవేశించింది. BSNL తాజాగా ‘BSNL లైవ్ టీవీ’ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ప్రారంభంలో Android TVలకు అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, దీని పూర్తి ఫీచ‌ర్ల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. BSNL లైవ్ టీవీ యాప్ ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సేవలను ఒకే CPE (కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్)గా అందిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ ఆధారిత సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. మీడియా నివేదిక ప్రకారం, కొత్త యాప్‌ను WeConnect అభివృద్ధి చేసింది BSNL కస్టమర్‌లకు సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, BSNL ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సేవను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం […] - [Kalindi Express | రైల్వే ట్రాక్ పై గ్యాస్‌ సిలిండ‌ర్‌.. ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పించే కుట్ర‌..!](https://vandebhaarath.com/kalindi-express-accident/): UtterPradesh | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఎక్స్ ప్రెస్ రైలును కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌ట్టాలు త‌ప్పించేందుకు య‌త్నించారు. ఇందుకోసం పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచారు. ఇదే స‌మ‌యంలో వ‌స్తున్న ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్  ( Prayagraj – Bhiwani Kalindi Express) సిలిండ‌ర్ ను ఢీకొన‌గా అది పాక్షికంగా ధ్వంస‌మై ప‌క్క‌కు జ‌ర‌గ‌డంతో పెను ప్ర‌మాదం తప్పింది. దీనిని ‘రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం’గా పోలీసులు పేర్కొన్నారు. కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ వద్ద కాళింది ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంతో గమ్యస్థానం వైపు వెళుతుండగా సిలిండర్‌ను ఢీకొట్టింది. ఎల్‌పిజి సిలిండర్‌ను పట్టాలపై ఉంచి కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్స్ బృందాన్ని పిలిపించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోంది, ”అని సీనియర్ పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు. కాళింది ఎక్స్ ప్రెస్( Kalindi […] - [India Test squad | బంగ్లాదేశ్‌ మొదటి టెస్టుకు ఎంపికైన‌ భారత జట్టు ఇదే..](https://vandebhaarath.com/india-test-squad-for-1st-test-against-bangladesh/): India Test squad  | బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం BCCI ఆదివారం, సెప్టెంబర్ 8న భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇంగ్లండ్‌తో జరిగిన చివరి అసైన్‌మెంట్‌ను కోల్పోయిన తర్వాత టెస్ట్ సెటప్‌కు తిరిగి వచ్చారు. అయితే 15 మంది సభ్యుల జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు లేదు. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో భారత జట్టు ఎంపిక‌యింది. ముందుగా నివేదించినట్లుగా, ఏస్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. చెన్నైలో జరిగే మొదటి మ్యాచ్‌కు జట్టుకు దూరమయ్యాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టులో అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్‌ను చేర్చుకోవడం. ఎడమచేతి వాటం పేసర్ దులీప్ ట్రోఫీ లో మొదటి-రౌండ్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో నాలుగు వికెట్లు తీసి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. తెలుగు వార్తలు, […] - [మీరు కొన్న‌ గోధుమ పిండి క‌ల్తీదా? లేదా? అనేది ఇలా ఇంట్లోనే ప‌రీక్షించుకోండి](https://vandebhaarath.com/how-to-test-flour-purity-at-home/): How to Test Flour Purity  | కల్తీకి కాదేదీ అన‌ర్హం.. ప్ర‌స్తుతం మార్కెట్ లో అక్ర‌మార్కులు ధ‌నార్జ‌నే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోకుండా ప్ర‌తీ వ‌స్తువును క‌ల్తీ చేసేస్తున్నారు. వంట నూనెలు, పాలు, నెయ్యి, తేనె, ప‌ప్పులు ఎన్నో ఉన్నాయి. ఇందులో గోధుమ పిండి మినహాయింపు కాదు. క‌ల్తీ పిండి (Adulterated Wheat Flour) వ‌ల్ల‌ తీవ్రమైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీయ‌వ‌చ్చు. గోధుమ పిండి, గోధుమ ధాన్యం నుంచి తయారవుతుంది, గోదుప పిండి సాధారణంగా లేత గోధుమరంగు లేదా తెలుపు రంగులో ఉంటుంది. మెషిన్ ద్వారా గ్రౌండ్ చేసిన‌ పిండి చాలా మెత్తగా ఉంటుంది. పొట్టును కలిగి ఉండదు. అయితే దంచిన గోదుమ పిండి ముతకగా ఉంటుంది, కొంత పొట్టును కలిగి ఉంటుంది. అలాగే ఇది వగరు వాసన కలిగి ఉంటుంది. గోధుమ పిండిని కల్తీ చేయడానికి ఏ పదార్థాలను ఉపయోగిస్తారు? కల్తీల యొక్క అత్యంత సాధారణ రకాలు: మైదా […] - [ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం 2024: తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత, ఎలా జరుపుకోవాలి](https://vandebhaarath.com/world-physiotherapy-day-2024/): World Physiotherapy Day 2024 | రోగుల సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు చేసే సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సంర సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిజియోథెరపిస్టుల సేవలను గౌరవించేందుకు ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని మొదటిసారిగా 1996లో ప్రారంభించారు. దీనిని గతంలో వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫర్ ఫిజికల్ థెరపీ (WCPT)గా పిలిచేవారు. సెప్టెంబర్ 8, 1951లో WCPT ని స్థాపించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిజియోథెరపీ సంఘాలను ఒకచోట చేర్చడం లక్ష్యంగా ఏటా ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాల్లో ఫిజియోథెరపీ నిపుణులు, రోగులు, వైద్య సంస్థలు చురుగ్గా పాల్గొనడం వల్ల ఇది ప్రపంచ ఉద్యమంగా మారింది. ఫిజియోథెరపిస్ట్‌లు తమ పనిని ప్రోత్సహించడానికి, ఫిజియోథెరపీపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వేడుక‌లు ఉప‌యోగ‌పడుతున్నాయి. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ప్రాముఖ్యత World Physiotherapy Day  […] - [Hydra News | స్పీడ్ పెంచిన హైడ్రా.. దుండిగల్‌, మాదాపూర్‌లో ఆక్రమణల నేలమట్టం](https://vandebhaarath.com/hydra-latest-news/): Hydra | హైద‌రాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత‌ల‌ను మరింత ముమ్మ‌రం చేసింది. హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను నేల‌మ‌ట్లం చేస్తోంది. కాగా దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించ‌కుండా అనుమ‌తులు లేకుండా భారీ విల్లాలు నిర్మించారు.దీంతో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎలాంటి ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకోకుండా అక్క‌డ భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహరించారు. ఇదిలా ఉండ‌గా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా నేల‌మ‌ట్టం చేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో విస్త‌రించి ఉండ‌గా దీని ప‌రిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో వెలిసిన షెడ్లు, భవనాలను హైడ్రా బుల్ డోజ‌ర్‌ కూల్చివేసింది. ఎఫ్‌టీఎల్‌లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక […] - [రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..](https://vandebhaarath.com/ratan-tata-news/): Ratan Tata News | రతన్ నావల్ టాటా.. పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త.. టాటా సన్స్ ఛైర్మన్ గా, గొప్ప మాన‌వ‌తావాదిగా కీర్తిప్ర‌తిష్ట‌లు పొందారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌తో తన ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆయ‌న హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివాడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ ప‌ట్టా స్వీక‌రించారు. రతన్ టాటా నాయకత్వం రతన్ టాటా 2004లో TCSని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లారు. ఆయ‌న నాయకత్వంలో, ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ కోరస్, బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటీష్ టీ దిగ్గజం టెట్లీ ని కొనుగోలు చేయ‌డం ద్వారా టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టాటా మైలు రాళ్లు ఇవే.. 2000: బ్రిటీష్ టీ బ్రాండ్ అయిన‌ టెట్లీని కొనుగోలు చేసి టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా మార్చారు. 2004: TCS ఐపీవో ద్వారా ర‌త‌న్‌ టాటా […] - [Ratan Tata | దివికేగిన వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా కన్నమూత](https://vandebhaarath.com/ratan-tata-dies/): Ratan Tata | టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్, భారతదేశపు అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్తలలో ఒకరైన రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 9) 86 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. డిసెంబర్ 28, 1937న జన్మించిన రతన్ నావల్ టాటా 1991 నుంచి 2012 వరకు భారతదేశంలోని అతిపెద్ద, విభిన్న వ్యాపార‌ విభాగాలు కలిగిన టాటా గ్రూప్‌కు ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆయ‌న అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. టాటా ఛారిటబుల్ ట్రస్ట్‌లకు సైతం ర‌త‌న్ టాటా నాయకత్వం వహించారు. టాటా గ్రూప్ దాతృత్వ కార్యకలాపాలను రూపొందించడంలో ఆయ‌న‌ కీలక పాత్ర పోషించారు. తన 22 ఏళ్ల ఛైర్మన్‌గా ఉన్న కాలంలో, టాటా సంస్థ విస్తరణను గ్లోబల్ పవర్‌హౌస్‌గా పర్యవేక్షించారు. ర‌త‌న్ టాటా (Ratan Tata) నాయకత్వంలో, టాటా గ్రూప్ గణనీయమైన అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందింది. ముఖ్యంగా బ్రిటిష్ సంస్థ టెట్లీ టీని టాటా టీ […] - [Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..](https://vandebhaarath.com/mumbai-to-kazipet-trains/): Mumbai to Kazipet Trains | దసరా, దీపావళి, ఛత్ పండు గల సమయంలో ప్రయాణికులకు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా అదనపు ప్రత్యేక రైలు స‌ర్వీస్ ల‌ను ప్రవేశపెడుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ పీక్ సీజన్‌లో ప్రయాణికుల ర‌ద్దీని తగ్గించి వారికి సౌక‌ర్య‌వంత‌మైన ప్రయాణాలను అందించేందుకు ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు పేర్కొంది. సెంట్రల్ రైల్వే.. ముంబై నుంచి కాజీపేటకు 26 అదనపు ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తోంది. రాబోయే పండుగలను జరుపుకోవడానికి ప్రయాణించే ప్రయాణీకులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. రైలు షెడ్యూల్: 07196 / 07195 దాదర్-కాజీపేట వీక్లీ స్పెషల్ (10 సర్వీసులు) దాదర్ నుంచి కాజిపేట‌ : అక్టోబర్ 17, 2024 నుంచి నవంబర్ 28, 2024 వరకు ప్రతీ గురువారం మధ్యాహ్నం 3:25 గంటలకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. కాజీపేట నుంచి దాద‌ర్‌ : అక్టోబర్ 16, 2024 నుంచి […] - [TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు](https://vandebhaarath.com/tcs-to-open-its-office-in-visakhapatnam-says-ap-minister-nara-lokesh/): TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగ‌ర‌తీరంలో టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువ‌త‌కు మెరుగైన జీత‌భ‌త్యాలతో ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. యువ‌నేత నారా లోకేష్ (Nara Lokesh) గ‌తంలో ఇచ్చిన మాట ప్ర‌కారం.. ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ర‌ప్పించి యువ‌త‌కు ఉద్యోగాలిప్పిస్తాన‌ని ఇచ్చిన మాట నెర‌వేర్చే దిశ‌గా య‌త్నాలను ముమ్మ‌రం చేశారు. ఈమేర‌కు తాజాగా టాటా గ్రూపు చైర్మన్‌, సంస్థ ప్ర‌తినిధుల‌ను ఒప్పించి విశాఖ‌కు టీసీఎస్ ని తీసుకొచ్చారు. ముంబై మ‌హాన‌గ‌రంలోని టాటా స‌న్స్ ఆఫీస్ బాంబే హౌస్ లో టాటా స‌న్స్ చైర్మన్ ఎం.చంద్రశేఖ‌ర‌న్‌తో మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేష్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీలో సీఎంవో అడిష‌నల్ సెక్రట‌రీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు హాజ‌ర‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు, విశాఖ‌లో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న […] - [PMGKAY | 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం](https://vandebhaarath.com/pmgkay-pm-garib-kalyan-yojana-centre-extends/): PMGKAY | దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (PMGKAY)తోపాటు ఇత‌ర‌ పథకాలను కేంద్రం మ‌రోసారి పొడిగించింది. 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌థ‌కాల‌ కోసం రూ. 17,082 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేర‌కు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ICDS) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా, దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పీఎం […] - [Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు..](https://vandebhaarath.com/group-1-mains-hall-tickets/): Group 1 Mains Hall Tickets | TGPSC  గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వ‌హించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులోకి ఉంచుతామ‌ని, అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఒక‌ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ నిర్వహించగా 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ […] - [ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.](https://vandebhaarath.com/how-to-apply-pm-shram-yogi-mandhan-yojana/): PM Shram Yogi Mandhan Yojana : భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలు చాలా వరకు దేశంలోని  పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నారు. భారతదేశంలో, చాలా మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం, పెన్షన్ ఏమాత్రం స్థిరంగా లేవు. అలాంటి వారికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద ఈ కూలీలకు ప్రతినెలా రూ.3000 పింఛను ఇస్తారు. కార్మికులు డబ్బును ఎలా పొందాలి ? ఈ పథకం  ప్రయోజనాలు ఏమిటి, దీని గురించిన  పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి  పిఎం శ్రమయోగి మంధన్ యోజన కింద పెన్షన్ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి […] - [Navratri Special Meal | ఇక రైళ్లలో రుచికరమైన నవరాత్రి స్పెషల్‌ భోజనం..](https://vandebhaarath.com/navratri-special-meal-in-trains/): Indian Railways Navratri Special Meal | నవరాత్రి పండుగ సీజన్ సంద‌ర్భంగా భార‌తీయ రైల్వే ప్రయాణికుల గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని అందించేందుకు గానూ ‘నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 150కి పైగా రైల్వే స్టేషన్లలో ఈ ‘నవరాత్రి స్పెషల్‌ థాలి’ భోజనాన్ని ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌, ముంబై సహా వివిధ స్టేషన్లలో ప్రత్యేక భోజనాన్ని ప్రయాణికులు పొంద‌వ‌చ్చని, తయారీలో నాణ్యత, పోషకాహారం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున‌ట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఐఆర్‌సీటీసీ యాప్‌, ఈ-క్యాటరింగ్‌ వెబ్‌సైట్‌ నుంచి ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్‌ నంబర్‌తో ప్రత్యేక భోజనాన్ని ఆర్డర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. Navratri Special Meal : నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి లభించే కొన్ని ముఖ్యమైన స్టేషన్లు ముంబై సెంట్రల్ ఢిల్లీ జంక్షన్ సూరత్ జైపూర్ […] - [Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్‌ పాలసీ](https://vandebhaarath.com/nitin-gadkari-humsafar-policy/): Nitin Gadkari – Humsafar Policy | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్‌ పాలసీ (Humsafar Policy )’ని ప్రారంభించారు. ఈ పాలసీ కింద రహదారుల వెంట  బేబీ కేర్‌ రూమ్స్‌, క్లీన్‌ టాయిలెట్స్‌, వీల్‌చైర్స్‌, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌, పార్కింగ్‌ ప్రాంతాలు,  ఫ్యూయల్‌ స్టేషన్లలో హాస్టల్‌ తదితర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఈ విధానంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఉత్సాహభరితమైన  ప్రయాణ అనుభూతిని అందించనుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఈ పాలసీ దోహదపడుతుందని తెలిపారు. ఈ విధానం సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని,  జాతీయ రహదారులు, […] - [Job Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్](https://vandebhaarath.com/bhatti-vikramarka-on-job-notification/): Bhatti Vikramarka On Job Notification |  నిరుద్యోగులకు ప్రభుత్వం (Congress Governament) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu )  వెల్లడించారు. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్‎లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాకలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖలో పదోన్నతులు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్స్ ఇచ్చామని తెలిపారు.. క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముందని అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. కరెంట్ ట్రిప్ కాకుండా అదనంగా ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని […] - [New Traffic Rules: రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇలాంటి తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు!](https://vandebhaarath.com/new-traffic-rules-in-telangana/): New Traffic Rules | తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకువచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రహదారులను విస్తరిస్తుండడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సారథి  వాహన్ పోర్టల్‌పై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్  (Minister Ponnam Prabhakar) సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయాలను వెల్లడించారు. సారథి వాహన్ పోర్టల్‌ (Sarathi Portal) లో తెలంగాణ రాష్ట్రం కూడా చేరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.28ను అమలు చేసిందని చెప్పారు. 12 నెలల్లోనే రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలను కంప్యూటరైజ్డ్ చేశామని తెలిపారు. ప్రైవేటు వాహనాల వలంటరీ స్క్రాపింగ్ పాలసీ (Scrappage Policy ) కింద కొత్త వాహనాలు కొనుగోలు చేసేటపుడు ట్యాక్స్  లో మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. వాహనాలను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆటోమెటిక్ టెస్టింగ్ […] - [West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్‌ వైద్యుల రాజీనామా](https://vandebhaarath.com/rg-kar-medical-college-case-junior-medics-on-hunger-strike/): Rg Kar Medical College Case | పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో (RG Kar Medical College ) వైద్య విద్యార్థిని అత్యాచారం, హ‌త్య‌ ఘటనలో షాకింగ్ ప‌రిణామాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్‌ వైద్యులు కొనసాగిస్తున్న నిరాహార‌ దీక్షకు సీనియర్‌ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్‌ వైద్యులు జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్‌ వైద్యులు, బోధనా సిబ్బంది ఒక్క‌సారిగా రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీరు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల హాస్పిట‌ల్ లో ఆగస్టు 9న జూనియర్ డాక్ట‌ర్ […] - [హర్యానాలో కాంగ్రెస్‌కు బిజెపి షాక్](https://vandebhaarath.com/haryana-assembly-elections-results/): Assembly Election Results | ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని తాజా ట్రెండ్‌ల ప్రకారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) అధికార బీజేపీ 45 సగం మార్కును దాటింది. ఇప్పుడు 49 స్థానాల్లో కాషాయ ద‌ళం ఆధిక్యంలో ఉంది. ఇక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. టీవీ చానెళ్లలో అందుబాటులో ఉన్న తొలి ట్రెండ్‌లు బీజేపీ కంటే కాంగ్రెస్‌ ముందున్నాయని సూచించ‌గా, ఆ తర్వాత అధిష్ఠానం వేగంగా పుంజుకుంది. ఉదయం 10.20 గంటలకు అందుబాటులో ఉన్న EC ట్రెండ్స్ ప్రకారం, బిజెపి 48 స్థానాల్లో మరియు కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 90 మంది సభ్యుల అసెంబ్లీకి మెజారిటీ మార్క్ 46. బీజేపీ గెలిస్తే.. హర్యానా సీఎం ఎవరు? నయాబ్ సింగ్ సైనీ నయాబ్ సింగ్ […] - [హర్యానాలో హోరాహోరీగా కాంగ్రెస్ - బీజేపీ పోరు.. ముందంజలో కాషాయ దళం](https://vandebhaarath.com/assembly-election-results-2024-live-updates/):   Assembly Election Results 2024 LIVE UPDATES : హ‌ర్యానా, జ‌మ్మూక‌శ్మీర్ ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ట్రెండ్ అంతుచిక్కుండా దూసుకూపోయింది. క్ష‌ణ‌క్ష‌ణానికి సాగింది. గ‌ణంకాలు మారుతూ వ‌చ్చాయి. ప్రారంభంలో హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో బిజెపితో గట్టి పోటీని ఇస్తున్న‌ట్లు చూపించాయి. మొద‌ట్లో హర్యానాలో కాంగ్రెస్ 24 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి, ప్రారంభ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్‌లు స్వ‌తంత్రుల‌కు అనుకూలంగా రెండు స్థానాలను చూపించాయి. జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి బీజేపీతో ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోగా, పీడీపీ ఇంకా ఏ స్థానంలోనూ ఆధిక్యంలోకి రాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై ముందుగా పోస్టల్ బ్యాలెట్లను తెరిచారు. ఈవీఎంల ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు అరగంట తర్వాత ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలు 2024 తర్వాత నాలుగు నెలలలోపే జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు BJP నేతృత్వంలోని […] - [Uniform Civil Code | యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమ‌లు దిశ‌గా ఉత్తరఖండ్..](https://vandebhaarath.com/uniform-civil-code-in-uttarakhand/): Uttarakhand | యూనిఫాం సివిల్ కోడ్ ను అమ‌లు చేసేందుకు ఆ రాష్ట్రం సిద్ధ‌మ‌వుతోంది. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) కోసం నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవ‌లే విస్తృత చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హించింది. అనంత‌రం క‌మిటీ త‌న‌ సిఫార్సులను బుక్‌లెట్ రూపంలో ముఖ్యమంత్రికి అందించేందుకు రెడీ అయింది. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం లభిస్తే నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో యూసీసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో, ఉత్తరాఖండ్ సిఎం ధామి నవంబర్ 9 నాటికి రాష్ట్ర 24వ ఆవిర్భావ దినోత్సవంతో యుసిసిని అమలు చేయనున్న‌ట్లు గ‌త‌లోనే ప్రకటించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో యూసీసీ (Uniform Civil Code) బిల్లును ఆమోదించింది. రాష్టప‌తి ద్రౌపది ముర్ము మార్చి 13న దానిపై సంతకం చేశారు, UCCని అమలులోకి తెచ్చిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించడానికి మార్గం సుగమం చేసింది. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ […] - [Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..](https://vandebhaarath.com/vande-bharat-express-stone-pelting-incident/): Stone Pelting Incident | దేశంలో కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా అల‌జ‌డులు సృష్టించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఇందుకోసం భార‌తీయ రైల్వేల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వందేభార‌త్ రైలుపై దుండగులు రాళ్ల‌దాడి చేశారు. అంబ్-అండౌరా స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌లో రైలులోని సుమారు నాలుగు కోచ్‌లు దెబ్బతిన్నాయి. గ‌త శనివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో బసల్ గ్రామ సమీపంలో రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి రెండు కోచ్‌ల కిటికీ అద్దాలను పగులగొట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. రైలుకు జ‌రిగిన‌ నష్టంపై అంచనా వేస్తున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేప‌ట్టిన‌ట్లు వారు తెలిపారు. పాట్నా-టాటానగర్ వందే భారత్ రైలుపై .. కాగా, అక్టోబర్ 4న పాట్నా నుంచి […] - [TGSRTC Special Buses | బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు :](https://vandebhaarath.com/dasara-festival-tgsrtc-special-buses/): TGSRTC Special Buses | రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సంద‌ర్బంగా ప్రయాణిల ర‌ద్దీకి అనుగుణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డించారు. మహాలక్ష్మీ పథకం కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సంవత్స‌రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడప‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తాయని తెలిపారు. దసరా పండుగ ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని […] - [వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం](https://vandebhaarath.com/vande-bharat-metro-rail-trial-run-successful/): Vande Bharat Metro train : పశ్చిమ మధ్య రైల్వేలోని కోట డివిజన్‌లో కొత్తగా నిర్మించిన 16-కోచ్‌ల వందే భారత్ మెట్రో రేక్ విజయవంతమైన ట్రయల్ రన్‌ను ఇటీవల పూర్తి చేసింది. లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) బృందం నిర్వహించిన ఈ ట్రయల్, భారతదేశ అధునాతన రైలు నెట్‌వర్క్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. రైల్వే అధికారుల అధికారిక ప్రకటన ప్రకారం , వందే భారత్ మెట్రో రేక్‌ను కోట – మహిద్‌పూర్ రోడ్ స్టేషన్‌ల మధ్య ‘అప్’ దిశలో అలాగే మహిద్‌పూర్ రోడ్ – షామ్‌ఘర్ స్టేషన్‌ల మధ్య ‘డౌన్’ లైన్‌లో పరీక్షించారు. కోటా డివిజన్‌కు చెందిన సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రోహిత్ మాల్వియా మాట్లాడుతూ.., వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ట్రయల్ నిర్వహించామని, ఒక్కో కోచ్‌లో ప్రయాణీకుల బరువుకు సమానంగా మొత్తం 24.7 టన్నులు లోడ్ చేశామని వివరించారు. “ట్రయల్ సమయంలో రైలు […] - [Hydra: హైడ్రాకు.. అద‌న‌పు బలం.. ఇక నేరుగా రంగంలోకి](https://vandebhaarath.com/hyderabad-hydra-news-updates/): Hydra News : హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీకి (హైడ్రా) ను మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా మార్చేందుకు వీలుగా బల్దియా చట్టంలో కొత్త సెక్షన్‌ చేర్చుతూ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్‌ జారీ అయింది. దీనికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కూడా ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి శనివారం రాజ్‌భవన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం క‌బ్జాదారుల‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం వంటి అధికారాలతో ప్రభుత్వం నూత‌న సెక్షన్‌ను రూపొందించింది. దానిని జీహెచ్‌ఎంసీ చట్టంలో చేర్చి, తద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను హైడ్రాకు కూడా బ‌దలి చేయాల‌ని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు మరింత సమయం ఉండటంతో.. ఆ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని .. గవర్నర్‌ కు ప్రతిపాదనలను పంపించగా వీటిని పరిశీలించిన […] - [Israel | హిజ్బుల్లాకు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌ని ఇజ్రాయెల్ ..](https://vandebhaarath.com/israel-continued-its-campaign-against-iran-backed-hezbollah-in-lebanon/): Israel | లెబనాన్‌లో ఇరాన్-మద్దతు గల హిజ్బుల్లాపై నిర్విరామంగా దాడులు చేస్తోంది. ఈ మిలిటెంట్ గ్రూపునకు చెందిన‌ కమాండ్ సెంటర్‌లు, ఆయుధాల నిల్వ‌లు, సొరంగాలు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేప‌డుతోంది. ఈ పేలుళ్లు దక్షిణ బీరుట్ పరిసర ప్రాంతాలను రెండు గంటలకు ప్ర‌భావితం చేశాయి. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన బాంబు దాడి ఆదివారం వరకు కొనసాగింది. బీరుట్‌లోని షియాలు అధికంగా ఉండే శివారు ప్రాంతమైన దహియేహ్‌లోని నివాసితులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైనిక హెచ్చరికల నేపథ్యంలో బీరుట్, దాని శివార్లలో బలమైన పేలుళ్లు సంభవించాయి. దేశంలోని ప్రధాన విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలతో సహా బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో కనీసం ఎనిమిది దాడులు జరిగాయి. కాగా, ఈ దాడులను లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ “చాలా హింసాత్మకంగా” అభివర్ణించింది. ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌లో తన భూ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది, అయితే హిజ్బుల్లా సరిహద్దు గ్రామంలోకి […] - [Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!](https://vandebhaarath.com/shimla-court-orders-demolition-of-3-floors-of-sanjauli-mosque/): Sanjauli mosque | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని వివాదాస్పద మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సిమ్లా మున్సిపల్ కమీషనర్ (MC) కు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చింది. మసీదు నిర్మాణం చట్టవిరుద్ధమని వివిధ సంస్థలు ప్రకటించడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. కొన్ని హిందూ సంస్థలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.. మసీదుకు సంబంధించి కొనసాగుతున్న పిటిషన్‌లో తమను పార్టీగా చేయాలంటూ స్థానికులు చేసుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. మసీదు కూల్చివేతకు అయ్యే ఖర్చును మసీదు కమిటీ సభ్యులు భరిస్తారు. ముస్లిం వక్ఫ్ బోర్డు తరపున న్యాయవాది బిఎస్ ఠాకూర్ మాట్లాడుతూ, “మసీదు పక్కన  పరిమితికి మించి ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు కమిటీ సమర్పించిన సమర్పణను కోర్టు అంగీకరించింది.” తమ సొంత ఖర్చులతో కూల్చివేత చేసేందుకు కమిటీ సభ్యులకు కోర్టు రెండు నెలల గడువు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఠాకూర్, “నేటి నిర్ణయం […] - [Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌](https://vandebhaarath.com/imd-report-telangana-rains-for-two-days/): Rains | వరుణుడు మరోసారి తెలుగు రాష్ట్రాలను ప‌ల‌క‌రించ‌నున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వెస్ట్‌ బెంగాల్‌తో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  (AP, TG Rains) మరో 4 రోజుల పాటు ఉంటుందని అంచనా వేసింది. రానున్న 4 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమ ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాయలసీమ జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు […] - [Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?](https://vandebhaarath.com/haryana-exit-poll-results-2024-live/): Haryana Exit Poll Results : దశాబ్దం తర్వాత హ‌ర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచనా వేస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యాన్నికోల్పోయే అవకాశం క‌నిపిస్తోంది. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 55-62 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 46 సీట్లు అవసరం. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 20-32 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది.. లాడ్వాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవా సింగ్‌తో ముఖ్యమంత్రి నయాబ్ సైనీ తలపడుతున్నారు. రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ పోల్ కాంగ్రెస్: 55-62 సీట్లు BJP: 18-24 సీట్లు పీపుల్ పల్స్ పోల్ సర్వే కాంగ్రెస్: 44-54 సీట్లు BJP: 15-29 సీట్లు ఇతరులు: 4-9 సీట్లు దైనిక్ భాస్కర్ పోల్ సర్వే కాంగ్రెస్: 44-54 సీట్లు […] - [Exit polls 2024: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాాలు](https://vandebhaarath.com/jammu-kashmir-exit-polls-2024/): Jammu Kashmir exit polls 2024 |  10 ఏళ్ల విరామం తర్వాత జమ్మూకాశ్మీర్‌లోని 90 స్థానాలకు మూడు దశల ఎన్నికలు అక్టోబరు 1న ముగిశాయి, 2014 తర్వాత యూనియన్ టెరిటరీలో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) గెలవడంతో ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించలేదు. 28 సీట్లు, బీజేపీ 25, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) 15, కాంగ్రెస్ 12 గెలుచుకున్నాయి. అయితే, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి పిడిపికి మద్దతు ఇచ్చింది. అక్టోబర్ 8న జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ (People’s Pulse exit poll) ఏ రాజకీయ పార్టీ కూడా 46 సీట్లలో సగం మార్కును చేరుకోలేదని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం […] - [Exit Polls 2024 live : జమ్మూకశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?](https://vandebhaarath.com/haryana-jk-exit-polls-2024/): Exit Polls 2024 live | హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్నాయి, హర్యానాలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిపోతాయి. ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటించనుంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, అనేక వార్తా వేదికలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తాయి. పోలింగ్ ముగిసిన వెంట‌నే అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్ర‌సార‌మ‌వుతాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఎప్పుడు ఎక్కడ‌? యాక్సిస్ మై ఇండియా తన యూట్యూబ్ ఛానెల్‌లో సాయంత్రం 6.30 గంటల నుంచి హర్యానా, J&K ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తుంది. జన్ కీ బాత్, టుడేస్ చాణక్య, CSDS, C ఓటర్స్‌తో సహా ఇతర పోల్‌స్టర్‌లు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఎగ్జిట్ పోల్‌లు సాధారణంగా […] - [రైతుల‌కు శుభవార్త.. ఈరోజు ఆ ఖాతాలో 2000 జ‌మ. ఎలా చెక్ చేసుకోవాలి?](https://vandebhaarath.com/kisan-samman-nidhi-18th-instalment/): KISAN Samman Nidhi 18th Instalment | న్యూఢిల్లీ: పీఎం కిసాన్ నిధి పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. ఇది రైతులకు కేంద్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి 3 సార్లు రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 ఆర్థిక‌సాయం అందిస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో 18వ విడతలో 20 వేల కోట్ల రూపాయలను పీఎం మోదీ విడుదల చేశారు. దీనివల్ల సుమారు తొమ్మిదిన్నర కోట్ల మంది రైతులకు ల‌బ్ధి చేకూరుతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జన్ ధన్ బ్యాంకు ఖాతాల ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రాంట్లు, ఆర్థిక సహాయం తదితరాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇంతకుముందు, పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు నాలుగు నెలల వ్యవధిలో రూ.2000 చొప్పున మూడు విడతలుగా సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సహాయం […] - [పండుగ వేళ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే ప‌లు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ లు](https://vandebhaarath.com/indian-railways-augmentation-of-tirupati-trians/): South Central Railway | ప్ర‌యాణ‌కుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజ‌న్ ను దృష్టిలో పెట్టుకొని ప‌లు కీల‌క మార్గాల్లో ప్ర‌యాణించే రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ ల‌ను జోడించ‌నున్న ట్లు ప్ర‌క‌టించింది. దక్షిణ మధ్య రైల్వే చెన్నై-తిరుపతి మార్గం (Tirupati Trians) లో పలు రైళ్లకు అద‌నంగా కోచ్ ల‌ను జ‌త‌చేసింది. ఇది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16, 2024 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ ప్ర‌యాణికుల కు తాజా నిర్ణ‌యం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నుంది. ఈ రైళ్ల‌కు ఆద‌న‌పు కోచ్ లు Tirupati Trians : రైలు నం. 16057: డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ – తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ జోడించనున్నారు. ఇది అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 15, 2024 వరకు అమలులో ఉంటుంది. రైలు […] - [Israel News ఇజ్రాయిల్ దాడుల్లో.. మరో హిజ్బుల్లా కీలక నేత హ‌తం?](https://vandebhaarath.com/israel-news-updates/): Israel News : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన కీలక నేత హతమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులను కొనసాగిస్తోంది. గత వారం క్రితం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని బీరూట్‌లో వైమానిక దాడిల్లో ఎలిమినేట్ చేసిన విష‌యం తెలిసిందే.. దీనికి ముందే ఆ సంస్థ ప్రధాన కమాండర్లను ఒక్కొక్కరిగా వేటాడి వెంటాడి అంత‌మొందించింది. ప్రస్తుతం వైమానిక దాడులో పాటు భూతలంపై నుంచి దక్షిణ లెబనాన్‌లో దాడులను కొన‌సాగిస్తోంది. - [Lava Agni 3: రెండు డిస్‌ప్లేతో తక్కువ బడ్జెట్‌లోనే లావా స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు,. ధరెంతంటే?](https://vandebhaarath.com/lava-agni-3-price-and-specs-details/): Lava Agni 3 Price : దేశీయ స్మార్ట్‌ ఫోన్ కంపెనీ లావా.. త‌క్కువ‌ బడ్జెట్‌లో అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్లను విడుదల చేసింది. అయితే ఈసారి సాధార‌ణ ఫోన్ కాదు. ఇది వెరైటీగా తాజాగా సెకండరీ డిస్‌ప్లేతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి ప‌రిచ‌యం చేసింది. లావా అగ్ని 3 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను శుక్రవారం రిలీజ్‌ చేసింది. ఇదివ‌ర‌కు అగ్ని 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయ‌గా ఇప్పుడు దాని కొన‌సాగింపుగా అగ్ని 3ని తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. లావా అగ్ని 3 ధర.. Lava Agni 3 Price లావా ఈ ఫోన్‌ను రెండు వేరియంట్ల‌లో విడుదల చేసింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999. అయితే, కంపెనీ ఈ ఫోన్ తో ఛార్జర్‌ను అందించడంలేదు. కస్టొమ‌ర్లు దీన్ని […] - [ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?](https://vandebhaarath.com/chhattisgarh-encounter-news/): Chhattisgarh : చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో తుపాకుల మోతలు దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌‌ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 36 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మధ్యాహ్నం వేళ  భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఇరువర్గాలు భీకరంగా పోరాడాయి. కాగా ఈ ఎదురు కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో పలువురి మృతదేహాలను గుర్తించినట్లు భద్రతాదళాలు […] - [ధరణికి సర్కారు మంగళం.. ప్రభుత్వం కీలక ప్రకటన](https://vandebhaarath.com/dharani-portal/): Hyderabad : గత బిఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ‌(Dharani Portal) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో  త్వరలో ఆర్‌ఓఆర్‌ ‌చట్టాన్ని ( ROR Act)  తీసుకువస్తామని వెల్లడించింది. ఈమేరకు ధరణి పోర్టల్ పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా కొత్త చట్టాలన్ని అమల్లోకి తెస్తామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. దసరా లోపు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ రాష్ట్రలో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  ఇక, వెంటనే మరమ్మత్తులు మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని […] - [వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్](https://vandebhaarath.com/stone-pelting-on-vande-bharat-train/): Stone-Pelting on Trains | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వార‌ణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express )  రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్‌ వాంటెడ్ నిందితుడిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విజయవంతంగా పట్టుకుంది. రైలు ప్రమాదాలకు కార‌కుల‌య్యేవారిని గుర్తించడానికి, నియంత్రించడానికి ATS విస్తృత ద‌ర్యాప్తు చేస్తోంది. ఇదులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ సహాని అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. గతంలో వ్యాస్‌నగర్, కాశీ స్టేషన్ ప్రాంతాల్లో రాళ్లదాడి ఘటనలకు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నంబర్ 324/2024కి సంబంధించి అరెస్టు చేశారు. విచారణలో, హుస్సేన్ అలియాస్ షాహిద్ అని పిలిచే మరొక నిందితుడి పేరును ప‌వ‌న్ కుమార్‌ సహాని బయటపెట్టాడు. ఈ క్లూ ఆధారంగా ATS నిఘా సమాచారాన్ని సేకరించి, చందౌలీలోని మొఘల్ సరాయ్‌లో అద్దెకు ఉంటున్న హుస్సేన్‌ను గుర్తించింది. […] - [Mohan Bhagwat క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన హిందూ స‌మాజ నిర్మాణ‌మే ల‌క్ష్యం](https://vandebhaarath.com/rss-chief-mohan-bhagwat-rss-meeting-in-rajasthan/): RSS | క్రమశిక్షణతో కూడిన, బలమైన హిందూ సమాజాన్ని నిర్మించడమే ఆర్ఎస్ఎస్‌ సంస్థ శతాబ్ది సంవత్సరపు ప్రాథమిక లక్ష్యం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat)  పేర్కొన్నారు. అక్టోబర్ 3న రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తన 4 రోజుల పర్యటనను ప్రారంభించిన సందర్భంగా ధర్మదా ధర్మశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రాంతీయ సభ్యులందరితో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు . శతాబ్ది సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తరణ, ఏకీకరణకు సంబంధించిన ప్రణాళికలను అన్ని జిల్లా, ప్రాంతీయ కార్య‌క‌ర్త‌ల‌తో వివరంగా చర్చించినట్లు ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. శతాబ్ది ఉత్సవాలను పండుగలా జరుపుకోవద్దని, దృఢమైన క్రమశిక్షణ కలిగిన హిందూ సమాజ నిర్మాణ‌ కలలను సాకారం చేసుకోవడంపై దృష్టి సారించాలని భగవత్ ఉద్ఘాటించారు. దీనిని సాధించడానికి, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సంస్థ పనిని ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాలకు, ఉప-ప్రాంతాల వరకు […] - [PM ఇంటర్న్‌షిప్ స్కీమ్, ప్రారంభం.. ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి.. స్టైఫండ్ ఎంత? పూర్తి వివరాలు ఇవే..](https://vandebhaarath.com/education-news-pm-internship-scheme/): PM Internship Scheme | యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉద్యోగ,  ఉపాధి అవకాశాలను మెరుగురిచేందుకు కేంద్రంలోని మొదీ ప్రభుత్వం  పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme)ను గురువారం  ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేలు స్టైఫండ్‌ అందించనుంది.  దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథన్ని ప్రారంభించింది. రూ.800 కోట్ల ఖర్చుతో 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పొందిన యువతీయువకులు మంచి అవకాశాలు దక్కించుకొనే చాన్స్ ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి, 21 మరియు 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ పథకానికి అర్హులు అని వర్గాలు తెలిపాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్లు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ను  కేంద్ర బడ్జెట్‌ […] - [Kishan Reddy | పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేస్తే ఊరుకోం.. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.](https://vandebhaarath.com/kishan-reddy-on-musi-beautification/): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ Musi Beautification  | కాంగ్రెస్ స‌ర్కారు పేద‌ల ఇండ్ల‌ను అన్యాయంగా కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమ‌ని కేంద్ర‌మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్ రెడ్డి (kishan reddy) అన్నారు. బిజెపి (BJP) రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి 10 నెల‌లు కాక‌ముందే పేదల కాల‌నీపై కన్నేసి వారి ఇండ్లను కూల్చ‌డానికి కుట్ర ప‌న్నింద‌ని విమ‌ర్శించారు. ఇండ్ల కూల్చివేతల (Demolition ) తో నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. ప్రజల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదేవిధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. పేదల ఇండ్లపై మార్కింగ్ చేసింది. చివ‌ర‌కు ప్రజల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ రావ‌డంతో […] - [Goa Train | సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం  ](https://vandebhaarath.com/secunderabad-goa-train/): Secunderabad-Goa Train | గోవా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా (గోవా) – సికింద్రాబాద్‌ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కొత్త రైలును అక్టోబ‌ర్‌ 6న ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌ – వాస్కోడగామా (07039) వన్‌ వే స్పెషల్‌ రైలును ఉదయం 11.45 గంటలకు ప్రారంభించనుందిజ ఈ నెల 9 నుంచి రెగ్యులర్‌ సేవలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని సౌత్‌సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా (17039) రైలు ప్రతీ బుధవారం, శుక్రవారాల్లో సేవ‌లందించ‌నుంద‌ని, ఇక తిరుగు ప్ర‌యాణంలో వాస్కోడిగామా – సికింద్రాబాద్‌ (17040) రైలు గురువారం, శనివారాల్లో న‌డుస్తుంద‌ని చెప్పింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉదయం 10.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.45 గంటలకు వాస్కోడిగామాకు […] - [ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..](https://vandebhaarath.com/airport-like-station-secunderabad-railway-station/): Secunderabad Railway Station : హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచస్థాయి విమానాశ్రయంలా రూపుదిద్దుకుంటోంది. త్వరలో ప్రయాణికులకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరించిన స్టేషన్, ప్రస్తుతం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు. అయితే ఈ స్టేష‌న్‌ వచ్చే ఏడాది చివరి నాటికి సిద్ధం కానుంది. ఎయిర్‌పోర్ట్‌లలో బ్యాగేజీ స్క్రీనింగ్, వెయిట్-ఇన్ లాంజ్ వంటి సౌక‌ర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్లాట్ ఫాంపై నిలిచి బ‌య‌లుదేరేముందు మాత్ర‌మే ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫారమ్‌పైకి అనుమ‌తించ‌నున్నారు. దీనివ‌ల్ల ప్లాట్ ఫాంపై ప్ర‌యాణికులు కిక్కిరిసిపోయే ప‌రిస్థితి ఉండ‌దు. భోపాల్ స్టేష‌న్ త‌ర్వాత‌.. రూ.700 కోట్ల భారీ వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసి మోడ్ర‌న్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌ను పటిష్ట భద్రతా ఫీచర్లతో కూడిన ఎయిర్‌పోర్ట్ తరహా కాంప్లెక్స్‌గా మార్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ (Bhopal) లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ (Rani Kamalapati railway […] - [Electric Ordinary Buses | నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులొస్తున్నాయ్..](https://vandebhaarath.com/electric-ordinary-buses-in-hyderabad/): Electric Ordinary Buses in Hyderabad | హైదరాబాద్ మహానగరంలో సమీప భవిష్కత్ లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే పరుగులుపెట్టన్నాయి. పాత బస్సుల స్థానంలో కొత్త డీజీల్ బస్సులకు బదులుగా పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) భావిస్తోంది. ఇటీవ‌ల విద్యుత్ మెట్రో బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా ద‌స‌రా (Dasara ) క‌ల్లా విద్యుత్‌ ఆర్డినరీ బస్సులు కూడా రాబోతున్నాయి.ప్రస్తుతం ఉన్న ఆర్డినరీ బస్సులకు విభిన్నంగా ఆక‌ర్ష‌నీయంగా చూడ‌డానికి ఏసీ బస్సుల్లా క‌నిపించ‌బోతున్నాయి. హైద‌రాబాద్ లో ఇప్పటికే ఏసీ, నాన్‌ ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎల‌క్ట్రిక్‌ బస్సులను తీసుకొచ్చిన ఆర్టీసీ తాజాగా ఆర్డినరీ బస్సుల‌ను కూడా తీసుకురాబోతోంది. ప్రయాణికుల స్పందన ఆధారంగా విడతల వారీగా మరిన్ని ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్‌ ఆర్డినరీ బస్సులను ఏ మార్గాల్లో తిప్పాలన్న అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 500లకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రస్తుతం గ్రేట‌ర్ […] - [Automobile | ఓలాకు షాక్ .. భారీగా తగ్గిన ఈవీ స్కూటర్ల అమ్మకాలు](https://vandebhaarath.com/electric-vehicles-insustry-news/): Electric vehicles Insustry | EV మార్కెట్  ‘కింగ్’ OLA ELECTRIC మార్కెట్ వాటా తగ్గింది. కంపెనీ అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో పడిపోయాయి. ఒకప్పుడు కంపెనీ మార్కెట్‌ వాటా 47 శాతం ఉండగా ఇప్పుడు 28 శాతానికి పడిపోయింది. అయితే, ఇదే సమయంలో ఇతర EV కంపెనీల మార్కెట్ వాటా పెరిగింది. అంతే కాదు ఆ కంపెనీల స్కూటర్లను కూడా ప్రజలు ఎక్కువగా క్రేజ్ పెంచుకుంటున్నట్లు తాజా గణంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు ఇప్పుడు పడిపోవడం ప్రారంభించాయి. జూలై నుంచి కంపెనీ విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (ఓలా ఎలక్ట్రిక్ సేల్స్)  ప్రత్యక్ష పోటీ పెరిగింది. దీని కారణంగా కంపెనీ నష్టాలను ఎదుర్కొంటోంది. సెప్టెంబరు అమ్మకాల గణాంకాలను కంపెనీ విడుదల చేసింది. కంపెనీ అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో పడిపోయాయి. ఒకప్పుడు కంపెనీ మార్కెట్‌ […] - [మూసీ బాధితుల కోసం రంగంలోకి  బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..](https://vandebhaarath.com/kishan-reddy-bjp-hydra/): Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు  బీజేపీ రంగంలోకి దిగింది.  దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మూసీ (Musi) సుందరీకరణలో భాగంగా  బాధితులైనవారి తరఫున  తమ పోరాటం ఉంటుందని తెలిపారు. బుధవారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్‌ ‌రెడ్డి పర్యటించారు. అంబర్‌పేట్‌, అసెంబ్లీ, ముసారాంబాగ్‌, అం‌బేడ్కర్‌ ‌నగర్‌, ‌తులసి నగర్ ‌మీదుగా కృష్ణానగర్‌ లో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎదుట తమ కష్టాలను వివరించారు. ఇళ్లు కోల్పోతే రోడ్డున పడతామని కన్నీళ్ల పర్యంతమ‌య్యారు. మీరే దిక్కంటూ బోరున విలపించారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమను ఇక్కడ్నుంచి పంపించవద్దంటూ  కోరారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నామని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. […] - [UN చీఫ్ పై ఇజ్రాయిల్ ఆగ్రహం.. తమ దేశానికి రాకుండా నిషేధం.. కారణం ఏమిటి?](https://vandebhaarath.com/un-chief-guterres-on-middle-east-crisis/): Middle East crisis | ఇరాన్‌ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ( UN chief Antonio Guterres ) ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈమేరకు తమపై ఇరాన్‌ చేసిన దాడిని ఐరాస్ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఖండించలేదని ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకారం, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడిని, అక్టోబర్ 7న హమాస్ దాడులను ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ ఖండించ‌లేదని ఆరోపించారు. అందుకే ఆయ‌ను దేశంలోకి రాకుండా నిషేధించించిన‌ట్లు వెల్ల‌డించారు… ఈ చర్యలను ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే అర్హత లేదని కాట్జ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ మద్దతు ఉన్నా లేకున్నా తమ‌ దేశ‌ పౌరులను కాపాడుకుంటామ‌ని చెప్పారు. మిడిల్ ఈస్ట్ […] - [Jab Alert | నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆహ్వానం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..](https://vandebhaarath.com/nabard-office-attendant-recruitment-2024/): NABARD Office Attendant Recruitment | నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) NABARD ఆఫీస్ లలో అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహానిస్తూ అక్టోబర్ 2న బుధవారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేష‌న్ చూడవచ్చు. 10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nabard.org నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) లో సబార్డినేట్ సర్వీస్‌లో గ్రూప్ ‘C’లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 2 బుధ‌వారం నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 21 వరకు ద‌ర‌ఖాస్తుల‌కు తుది గ‌డువు ఉంది. ఎంపికైన అభ్యర్థులు సుమారు రూ. 35,000 వేతనం పొందుతారు. దీంతోపాటు అద‌న‌పు ప్రయోజనాలు డెయిలీ అలవెన్స్ (DA), HRA వంటి అలవెన్సులను కూడా అందుకునే అవ‌కాశం ఉంది. నాబార్డ్ ఆఫీస్ కోసం ఎలా దరఖాస్తు […] - [Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్](https://vandebhaarath.com/iran-israel-war-live-updates/): Iran Israel War Live | ఇజ్రాయిల్ ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ టెల్ అవీవ్, జెరూసలేం ల‌పై ఇరాన్ (Iran) చేసిన క్షిపణుల దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. భారీ సంఖ్య‌లో మిసైల్స్ ఆకాశం నుంచి న‌గ‌ర‌గాల‌పై ప‌డుతుండ‌గా కొన్నింటిని ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను అడ్డుకున్నాయి. అయితే క్షిపణుల శిథిలాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పడిపోవడం కనిపించింది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌ (ISRAEL ) పై దాదాపు 200 క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఇజ్రాయెల్, ఇరాన్ తో పాటు దాని మిత్రదేశాల మధ్య దీర్ఘకాలిక యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ప్ర‌త్య‌క్ష యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్ తన క్షిపణి దాడి ప్రారంభించ‌డంతో ఇజ్రాయెల్ వెంట‌నే త‌మ‌ నగరాల్లో సైరన్‌లు మోగించింది. వివిధ మీడియా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్‌పై రాత్రి ఆకాశం […] - [Top Smart TV Deals | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ. 20,000 లోపు స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్‌తో పొందండి](https://vandebhaarath.com/amazon-great-indian-festival-sale-top-smart-tv-deals-under-rs-20000/): Top Smart TV Deals | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 జోరుగా కొనసాగుతోంది, వివిధ విభాగాల్లో అనేక డీల్‌లు డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. ఎవ‌రైనా త‌మ‌ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఈ సేల్ ఈవెంట్‌లో రూ.20,000 లోపు అత్యుత్త‌మ‌ స్మార్ట్ టీవీని పొంద‌వ‌చ్చు. డిస్కౌంట్లు.. బ్యాంక్ ఆఫర్లు 65% వరకు తగ్గింపు: Xiaomi, Samsung, Acer మరియు LGతో సహా ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. SBI కార్డ్ ఆఫర్: SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% ఇన్ స్టాంట్ డిస్కౌంట్ రూ.29,750 వ‌ర‌కు. Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్: క్యాష్‌బ్యాక్, వెల్ క‌మ్ రివార్డ్‌లు. నో-కాస్ట్ EMI: 24 నెలల వరకు ఈఎంఐ అందుబాటులో ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు: అదనపు సేవింగ్ కోసం మీ పాత టీవీని ఎక్స్ చేంజ్ చేయ‌వ‌చ్చు. రూ. 20,000 లోపు […] - [Israel-Iran Tension Row : కొత్త యుద్ధం ప్రారంభమైందా? ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై 100కు పైగా క్షిపణుల దాడి?](https://vandebhaarath.com/israel-iran-tension-row/): Israel–Hezbollah Conflict : ఇరాన్ నుంచి మంగళవారం (అక్టోబర్ 1, 2024) రాత్రి ఇజ్రాయెల్ వైపు 100 కంటే ఎక్కువ క్షిపణులతో దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది, అయితే అంతకుముందు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్ర‌ధాన‌ నగరం టెల్ అవీవ్‌లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారని, వారిలో నలుగురికి తీవ్రంగా గాయాల‌యిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.. మంగళవారం సాయంత్రం అమెరికా దీని గురించి ముందుగానే హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా అధికారులు అలెర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు అమెరికాకు సంకేతాలు అందాయని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు ‘AFP’కి తెలిపారు. ఈ దాడి నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడానికి మేము రక్షణాత్మక సన్నాహాలను చేస్తున్నామ‌ని అమెరికన్ అధికారి తెలిపారు. కొన్ని నెలల క్రితం కూడా, […] - [Subsidary Groceries | రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర](https://vandebhaarath.com/subsidary-groceries-to-ration-card-holders/): Subsidary Groceries To Ration Card Holders : రేషన్ కార్డుదారులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. సబ్సిడీ ధరపై కందిపప్పు, చెక్క‌ర‌ను అందించనుంది. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సబ్సిడీపై రేష‌న్‌ కార్డుదారులకు కిలో కందిపప్పు, అరకిలో పంచదార పంపిణీ చేశారు. అక్టోబ‌ర్ నుంచి ఒక్కో కార్డుదారుడికి రూ. 67ల‌కు కిలో కందిపప్పు, రూ.17కు అరకేజీ పంచ‌దార‌ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి మ‌నోహర్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు పేద‌ల‌కు సబ్సిడీ ధ‌ర‌కు కందిప‌ప్పు చెక్క‌ర అందిస్తున్నామ‌ని చెప్పారు. కాగా, బ‌య‌ట మార్కెట్‌లో కందిపప్పు క్వాలిటీని బట్టి ప్ర‌స్తుతం రూ.160, రూ.170 ఉండగా.. కిలో చెక్కెర‌ ధర రూ.45కి పైగా ఉంది. 1 KG కందిపప్పు రూ.67 1/2 KG పంచదార రూ.17. నేటి నుంచి 1.48 […] - [Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..](https://vandebhaarath.com/flood-relief-funds-to-telugu-states/): Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ (MHA)  అధికార ప్రకటనలో పేర్కొంది.  రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF) కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమబెంగాల్‌ రూ.468 […] - [రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవ‌కాశం!](https://vandebhaarath.com/rrb-technician-jobs-applications/): RRB Technician Jobs | నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్‌ చెప్పింది. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో భారీగా టెక్నీషియన్ పోస్టుల‌ భర్తీకి ఈ సంవత్స‌రం మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,144 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు ఆర్ఆర్బి ప్రకటించింది. అయితే ఈ పోస్టులను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ కొలువుల‌ను భర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది. పోస్టుల వివరాలు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 8,052 టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్‌ అండ్‌ పీయూఎస్‌) పోస్టులు 5,154 కేటగిరీ వారీగా.. యూఆర్‌- 6171, ఎస్సీ- 2014, ఎస్టీ- 1152, ఓబీసీ- 3469, ఈడబ్ల్యూఎస్‌- 1481 RRB Technician Jobs అలాగే రైల్వే జోన్ల వారీగా ఖాళీల వివరాలు కూడా వెల్లడించింది. […] - [వెన‌క్కు త‌గ్గ‌ని హైడ్రా.. మూసీ కూల్చివేతలు మ‌ళ్లీ షురూ](https://vandebhaarath.com/musi-development-hydra-demolitions/): Musi development | హైదరాబాద్‌: మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో కూల్చివేతలపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా వేసినా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు మ‌రోసారి రెడీ అయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్ల‌ను ఈరోజు నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్‌ఘాల్‌లో రెడ్ మార్క్‌ చేసిన నివాస‌ల‌ను రెవెన్యూ అధికారులు సీల్‌ వేశారు. చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో 20 ఇళ్ల‌కు ఆర్బీ-ఎక్స్‌ మార్కింగ్ చేశారు. ఇక్క‌డి నిర్వాసితులను కూడా తరలించారు. మంగ‌ళ‌వారం మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌లో కూల్చివేతలను చేప‌ట్ట‌నున్నారు. మూసీకి ఇరువైపులా రివర్‌ బెడ్‌ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య సుమారు 30 నుంచి 40 వేల మధ్య ఉంటుందని అధికారులు భావించారు. కానీ తాజా మ్యాప్‌ ప్రకారం రివర్‌ బెడ్ (రెడ్‌ లైన్‌) పరిధిలో వచ్చే నిర్మాణాల సంఖ్య 60 నుంచి 70వేలకు పెరిగే చాన్స్‌ […] - [దసరా సెలవుకు ఊరెళుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..](https://vandebhaarath.com/dasara-holidays-2024-hyderabad-police-precautions/): Dasara Holidays 2024 | ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దసరా సెలవులు వచ్చేశాయి.  పండుగ హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు అందరూ ఊళ్లకు పయనమవుతున్నారు. కానీ ఊరెళ్లకా ఇంటిలో ఏవైనా విలువైన వస్తువులు ఉంటే మన మనసంతా ఇక్కడే ఉంటుంది. దొంగలు పడకుండా పలు ముందస్తు జాగ్రత్తలు (Theft Prevention Tips)  తీసుకుంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ధీమాగా ఉండొచ్చు.. అయితే దసరాకు ఊరెళ్తే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మామూలు రోజుల కంటే దసరా వంటి సెలవుల్లో  పెద్ద సంఖ్యలో చోరీలు జరుగుతాయని చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే  దొంగలు రెక్కీ నిర్వహించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తారని హెచ్చరించారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాకే వెళ్లాలని చెప్పారు. లేదంటే తిరిగి వొచ్చే లోపు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ జాగ్రత్తలు పాటించండి.. Police Safety Tips […] - [Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర](https://vandebhaarath.com/commercial-lpg-cylinder-price-hike/): LPG cylinder | గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి ఝ‌ల‌క్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ (Commercial LPG cylinder) పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కొత్త ధ‌ర‌ల‌ను ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగ‌ళ‌వారం నుంచే అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు స‌ద‌రు కంపెనీలు వెల్లడించాయి. ధరల పెంపు తర్వాత దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. , ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా ప‌లు రాష్ట్రాల్లో ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను […] - [MUDA Scam | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌](https://vandebhaarath.com/siddaramaiah-muda-scam/): న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA Scam) స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు బహుమతిగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. సెంట్రల్‌ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. దీంతో నిందితుల విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు ఈడీ (Enforcement Directorate) కి అధికారం దక్కినట్లయ్యింది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు వచ్చాయి.  కుంభకోణం (MUDA Scam) లో ముఖ్యమంత్రి […] - [ప్ర‌యాణికుల‌కు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. హైద‌రాబాద్ శివార్ల‌లో..](https://vandebhaarath.com/tgsrtc-special-buses-for-dasara/): Special Buses for Dasara హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబరు 1 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వాటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపింది. న‌గ‌ర కీల‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక బ‌స్సులు పండుగల సమయంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది . MGBS , JBS, LB నగర్ , ఉప్పల్, ఆరామ్‌ఘర్, సంతోష్‌నగర్, KPHB, ఇతర ప్రాంతాల నుంచి వారి స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బ‌స్సులు అందుబాటులో ఉంచబడతాయి . ఐటీ కారిడార్‌ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా విజయవాడ , బెంగళూరు తదితర ప్రాంతాలకు […] - [ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన](https://vandebhaarath.com/cow-as-rajya-mata/): ముంబై: గోమాతను ‘రాజ్యమాత’ (Rajya Mata) గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన కాలం నుంచి  గోవులకు ఉన్న పవిత్రత, ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. భారతీయ సమాజంలో ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రికంగా ఆవు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. , ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువు ఉపయోగం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ ఆవులు మన రైతులకు ఒక వరం. కాబట్టి, మేము గోవులకు ఈ (Cow As Rajya Mata) హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. గోశాలలో దేశవాళీ ఆవుల పెంపకం కోసం కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము” అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి […] - [హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు..](https://vandebhaarath.com/hyderabad-metro-train-offers-extend/): Hyderabad metro train offers  | మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు ప్రయాణీకుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు రెండు కీలక కార్యక్రమాలను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఇప్పటికే జనాధరణ పొందిన కస్టమర్ ఆఫర్‌లను పొడిగించనున్నట్లు తెలిపింది. ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్ ఆధారంగా బాగా పాపుల‌ర్ అయిన మూడు బంపర్ ఆఫర్లను మార్చి 31, 2025 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం శుభ‌వార్త చెప్పింది. ఈ ఆఫర్‌ల‌తో ప్రయాణికులకు భారీగా డబ్బులు ఆదా అవుతుంద‌ని తెలిపింది. గడువు పొడిగించిన ఆఫర్లు ఇవే.. సూపర్ సేవర్ ఆఫర్-59  కింద కేవలం రూ.59 తో మెట్రో రైళ్ల‌లో అపరిమిత ప్రయాణాన్ని ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ లిస్టెడ్ సెలవుల్లో వినియోగించుకోవ‌చ్చు. స్టూడెంట్ పాస్ ఆఫర్ ను  విద్యార్థులు 20 ట్రిప్పులు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్.. సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: రద్దీ […] - [రాష్ట్రంలో వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు!](https://vandebhaarath.com/cm-revanth-reddy-relesed-dsc-results-2024/): DSC Results 2024 : డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  మరో శుభ‌వార్త చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఖాళీలపై ప‌రిశీల‌న చూసుకొని మ‌రో డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. విద్య‌పై ఖ‌ర్చు విద్యపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని తాము భావిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తామ‌ని చెప్పారు. . ప్ర‌స్తుత‌ డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో ఉన్న మిగిలిపోయే ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీలు సేక‌రించి డీఎస్సీపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక‌పై ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు నియామకాలు చేప‌డ‌తామ‌ని, త్వరలోనే గ్రూప్ 1 ఫ‌లితాలు  (Group 1 Results) కూడా వెల్ల‌డిస్త‌మ‌ని తెలిపారు. ఒక్కో నియోజక వర్గంలో రూ.100 -120 కోట్ల నిధులతో 20 నుంచి 25 […] - [దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో వెలిసిన అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా.. ?](https://vandebhaarath.com/durga-navratri-2024-nine-nights-for-durga-maa/): Durga Navratri 2024 : ‘నవరాత్రి’ అంటే అక్షరాలా తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రులు దుర్గామాతను అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు చేస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత దుర్గాదేవి కైలాస పర్వతం నుంచి భూమిపై ఉన్న తన తల్లిగారి ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని నమ్ముతారు. ఈ నవరాత్రులలో దుర్గామాత 9 స్వరూపాలను స్మరిస్తూ పూజలు (Durga Puja )  చేస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు వ‌చ్చాయంటే చాలు భార‌త‌దేశ‌మంతా పండుగ ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. తొమ్మిది రోజ‌లు పాటు అమ్మ‌వారిని ఒక్కో అవ‌తారంలో పూజ‌లు చేసి త‌రిస్తారు. అయితే దుర్గాదేవి వివిధ రూపాలు, పేర్లు, వేడుకలు. పవిత్రమైన నైవేద్యాలు భిన్న‌మైన‌వి. కొంద‌రు భ‌క్తులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వెల‌సిన అమ్మ‌వారి వివిధ దేవాలయాలను సంద‌ర్శిస్తారు. ఈక్ర‌మంలో తొమ్మిది అవ‌తారాలు గ‌ల అమ్మ‌వారి ఆల‌యాల గురించి ఒక‌సారి తెలుసుకుందాం. . గ‌ చేయబడిన వివిధ ఆలయాలు ఉన్నాయి. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు.. […] - [South Central Railway | సికింద్రాబాద్ - కాజీపేట - విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు..](https://vandebhaarath.com/south-central-railway-list-of-cancelled-trains/): South Central Railway | సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ డివిజన్‌లోని విజయవాడ-కాజీపేట-బల్హర్షా  మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వరంగల్-హసన్‌పర్తి-కాజీపేట ‘ఎఫ్’ క్యాబిన్-హసన్‌పర్తి రోడ్ స్టేషన్ మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్, ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైలు సర్వీసుల్లో మార్పులను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ( List of cancelled trains ) ను పరిశీలించండి. రద్దయిన రైళ్ల జాబితా ఇదే (List of cancelled trains).. రైలు నం. 12511 గోరఖ్‌పూర్ – కొచ్చువేలి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్సెప్టెంబర్ 29 , అక్టోబర్ 3,  4వతేదీల్లో రద్దు.. రైలు నం. 12512 కొచ్చువేలి – గోరఖ్‌పూర్ రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్29 , అక్టోబర్ 1, 2, 6. రైలు నెం. 12521 బరౌనీ – ఎర్నాకులం రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 . రైలు నెం. 12522 ఎర్నాకులం […] - [Metro Rail Phase-2 | ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్.. ఫైన‌ల్ డీపీఆర్ లు సిద్ధం!](https://vandebhaarath.com/hyderabad-metro-rail-phase-2-corridors/): Metro Rail Phase-2 Corridors | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వ‌చ్చింది. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డిపిఆర్‌లు) పూర్తవుతున్నాయని సీనియర్ అధికారులు ఆదివారం ప్రకటించారు. దాదాపు రూ. 32,237 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భాగ్య‌నగరం అంత‌టా మెట్రో క‌నెక్టివిటీని అందిస్తుంది. డీపీఆర్ పై ముఖ్యమంత్రి సమీక్ష తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో డిపిఆర్ తయారీపై సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్, కీలక ఫీచర్లు, స్టేషన్ స్థానాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అందించారు. ఫేజ్-2 మొత్తం 116.2 కి.మీ విస్తీర్ణంలో ఆరు కారిడార్లను కలిగి ఉంటుంది. డీపీఆర్‌లు తుది దశలో […] - [Jio AirFiber vs Airtel Xstream AirFiber |  జియో లేదా ఎయిర్ టెల్ వైర్ లెస్  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఏది బెస్ట్..   ](https://vandebhaarath.com/jio-airfiber-vs-airtel-xstream-airfiber/): Jio AirFiber vs Airtel Xstream AirFiber  | దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. బ్రాడ్ బ్యాండ్ విష‌యంలో జియో ఎయిర్‌ఫైబర్, అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ వంటి ఆఫర్‌లతో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇవి ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) టెక్నాల‌జీ కంటే అత్యాధునిక‌మైన‌వి. సాంప్రదాయ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కంటే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తాయి. ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) Jio AirFiber మరియు Airtel Xstream AirFiber రెండూ సమీపంలోని టవర్‌ల నుంచి వైర్‌లెస్ సిగ్నల్‌లను రిసీవ్ చేసుకొని వాటిని మీ డివైజ్ ల‌కు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. దీంతో ఇంట‌ర్నెట్‌ కేబుల్స్ అవ‌స‌రం ఉండ‌దు.. ఇది చాలా మంది వినియోగదారులకు మరింత అనుకూలమైన ఎంపికగా మారుతుంది.   జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు: ధర (INR + GST) డేటా (GB) […] - [TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం](https://vandebhaarath.com/ponnam-parbhakar-tgsrtc-electric-bus/): TGSRTC | కరీంనగర్‌: తెలంగాణ‌లోని నిరుద్యోగ యువ‌త‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో ఆర్టీసీ (TGSRTC) లో 3000 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈమేర‌కు ఆదివారం కరీంనగర్ (Karimnagar)  జిల్లా కేంద్రంలో నుంచి 33 ఎల‌క్ట్రిక్‌ బస్సులను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ (Ponnam Parbhakar)  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త‌మది ప్రజాపాలన అని, అన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌ ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్ల‌డించారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలను అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. కాగా విద్యుత్‌ బస్సుల (Electric Buses)  కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్‌ […] - [నస్రల్లా మరణంతో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసిన మెహబూబా ముఫ్తీ](https://vandebhaarath.com/mehbooba-mufti-on-hezbollah-chief-hassan-nasrallah/): హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యను ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ఈరోజు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. లెబనాన్, గాజాలోని ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె స్ప‌ష్టం చేశారు. “లెబనాన్ & గాజా అమరవీరులకు ముఖ్యంగా హసన్ నసరుల్లాకు సంఘీభావంగా ఆదివారం ప్రచారాన్ని రద్దు చేస్తున్నాన‌ని, తాను పాలస్తీనా & లెబనాన్ ప్రజలకు అండగా నిలుస్తామ‌ని మెహబూబా ముఫ్తీ మె X లో ఒక పోస్ట్‌లో రాశారు. టెర్రర్ గ్రూప్‌పై తమ విజయవంతమైన దాడిని గురించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) Xలో ఒక పోస్ట్‌లో, “Hassan Nasrallah ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేరు” అని రాసింది. అయితే సెప్టెంబరు 28న హిజ్బుల్లా తన నాయకుడు, సహ వ్యవస్థాపకుడు హసన్ నస్రల్లా రోజు బీరుట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు హిజ్బుల్లా కూడా ధృవీకరించింది. నస్రల్లా “తన […] - [AP Free Gas Cylinder Scheme | ఉచిత గ్యాస్ సిలండ‌ర్లపై ఏపీ స‌ర్కారు క‌స‌ర‌త్తు..](https://vandebhaarath.com/ap-free-gas-cylinder-scheme/): AP Free Gas Cylinder Scheme : ఉచిత గ్యాస్ సిలిండర్ల‌ను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొద‌లుపెట్టింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వెంట‌నే పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్లకార్డు ఆధారంగా తీసుకొంటే 1.47 కోట్ల కుటుంబాలకు ఉచిత సిలిండ‌ర్ ను అందించాల్సి ఉంటుంది. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ.3,640 కోట్ల వ‌ర‌కు ఖర్చవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికి ఈ పథకాన్ని వ‌ర్తింప‌జేస్తే.. ఏడాదికి 1,763 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.. అయితే ఈ ప‌థ‌కాన్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌరసరఫరాల శాఖ నివేదికను రూపొందించి ప్ర‌భుత్వానికి సమ‌ర్పించ‌నున్నారు. ప్రతి ఇంటికీ […] - [దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మ‌ల్ల‌న్న‌కు.. హైదరాబాద్​ - శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్!](https://vandebhaarath.com/elevated-corridor-srisailam-highway/): Elevated Corridor Srisailam : ప్ర‌సిద్ధ‌ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. హైదరాబాద్​ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండ‌లు, ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపులు దాడుకుని వెళ్లడం ఎంతో కష్టంగా ఉండేది. హైదరాబాద్​ దాటగానే చుట్టూ దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపుల మ‌ధ్య‌ వాహనాల‌ వేగం మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు దాట‌డానికి వీలు లేదు. ఒకవేళ వాహన వేగం పెరిగితే జరిమానాలు చెల్లించాల్సిన ప‌రిస్థితి. పైగా రాత్రివేళల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం. మ‌రోవైపు ద‌ట్ట‌మైన కీకార‌ణ్యం మ‌ధ్య సొంత వాహనాల్లో వెళ్లాలంటే వన్యప్రాణుల భయం కూడా ఉంది. ఇలాంటి సమస్యల నుంచి భక్తులకు విముక్తి క‌ల్పించేందుకు తెలంగాణ స‌ర్కారు కొత్త ప్రతిపాదన చేసింది. 55 కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన (Elevated Corridor Srisailam Highway) ను నిర్మించాల‌ని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన […] - [Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కుల‌కు చెల్లు..](https://vandebhaarath.com/hyderabad-news-updates/): Hyderabad News : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో న‌గ‌ర‌వాసుల‌కు ట్రాఫిక్ చిక్కుల‌ను దూరం చేయ‌డానిక ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. న‌గ‌రంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేసింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ ఆరు జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్‌ సీఐటీఐ (HCITI) ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ (GHMC) ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రెండు ప్యాకేజీలుగా ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయ‌నున్నారు. మొదటి ప్యాకేజీలో రూ. 421 కోట్లతో జూబ్లీ హిల్స్‌ చెక్‌ పోస్ట్‌ జంక్షన్‌, కేబీఆర్‌ ఎంట్రన్స్ జంక్షన్‌, రెండో ప్యాకేజీలో రూ. 405 కోట్లతో రోడ్డు నెంబ‌ర్‌. 45 , ఫిల్మ్‌ నగర్‌ జంక్షన్, మహారాజా అగ్రసేన్‌ జంక్షన్, క్యాన్సర్‌ అస్పత్రి జంక్షన్లను జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేయనుంది. ఇందు […] - [తెలుగులో రామాయణ యానిమే మూవీ విడుదల తేదీ ఖరారు..](https://vandebhaarath.com/ramayana-the-legend-of-prince-rama/): ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ (The Legend of Prince Rama) అభిమానులు థియేటర్లలో చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా, గీక్ పిక్చర్స్ ఇండియా అధికారికంగా వాల్మీకి రామాయణం యానిమే మూవీ , ఆంగ్ల డబ్బింగ్‌తో పాటు కొత్త హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అక్టోబర్ 18 న భారతీయ థియేటర్లలోకి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బాహుబలి, బజరంగీ భాయిజాన్, RRR వంటి బ్లాక్‌బస్టర్‌లకు ప్రసిద్ధి చెందిన లెజెండరీ స్క్రీన్ రైటర్ V.విజయేంద్ర ప్రసాద్ తో ఈ డ‌బ్బింగ్ మూవీకి అద‌న‌పు బ‌లాన్నిస్తుంది. ఈ కొత్త ఐకానిక్ అనిమే చిత్రం మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జపాన్‌లోనే నిర్మించారు. రెండు ఇరు దేశాల నుంచి దాదాపు 450 మంది కళాకారులు ఈ చిత్ర రూప‌క‌ల్ప‌నలో పాల్గొన్నారు. ఈ చిత్రం విడుదలైన ఏడాది తర్వాత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో […] - [Yadagirigutta : మరింత దేదీప్యమానంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..](https://vandebhaarath.com/yadagirigutta-temple-news-updates/): యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం భువనగిరి :  యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతిచ్చారు. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బంగారు తాపడం పనుల బాధ్యతలను స్మార్ట్ ‌క్రియేషన్స్ ‌కంపెనీకి బాధ్యతలను అప్పగించినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.  ఈ పనులు స్వామి బ్రహ్మోత్సవాల నాటికి ముందే అంటే వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రత్యేక కమిటీ యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విమాన గోపురానికి బంగారు తాపడం  పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ ‌ఛైర్‌పర్సన్‌గా ప్రత్యేక […] - [Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి!](https://vandebhaarath.com/israel-war-hassan-nasrallah/): Israel War | లెబనాన్ రాజధాని బీరుట్‌ లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ చేప‌ట్టిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah) అధినేత హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మృతి చెందిన‌ట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్’ విజయవంతమైంద‌ని ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం వెల్ల‌డించింది. అయితే, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా (Hassan Nasrallah) మరణించాడన్న వార్తలను హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇప్ప‌టివ‌ర‌కు ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్‌లో లేరని, ఆయన ఎక్కడున్నారు? ఆయ‌న ఆరోగ్య పరిస్థితి గురించి తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ బాంబుల వర్షం కురిపించాయి. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాపై త‌మ‌ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడులు […] - [విదేశాల్లో మన వందే భారత్ రైళ్లకు డిమాండ్.. కొనుగోలుకు సిద్ధం](https://vandebhaarath.com/vande-bharat-express-trains-export/): ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ భారీగా క్రేజ్ వస్తోంది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా..? మనదేశంలో  తక్కువ ఖర్చుతో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు(vande bharat express trains) ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. మలేషియా, చిలీ, కెనడా  వంటి దేశాలు మన నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి . బయటి కొనుగోలుదారులు వందే భారత్ వైపు ఆకర్షితులవడానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయా వర్గాలు చెబుతున్నాయి అందులో ముఖ్యమైనది  ఒకటి ఖర్చు.  ఇతర దేశాల్లో తయారయ్యే ఇలాంటి రైళ్ల ధర దాదాపు రూ. 160-180 కోట్లు ఖర్చు అవుతుండగా, ఇక్కడ వందే భారత్ రైలు రూ. 120-130 కోట్లతోనే అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వారికి సుమారు 40 నుంచి 50 […] - [దక్షిణ లెబనాన్‌లో పలువురు హిజ్బుల్లా కమాండర్లు హతం?](https://vandebhaarath.com/israel-hezbollah-war/): Israel-Hezbollah war | జెరూసలేం: దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్‌ను వైమానిక దాడిలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు “దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్ ముహమ్మద్ అలీ ఇస్మాయిల్ తోపాటు అతని డిప్యూటీని హతమార్చాయి” అని మిలిటరీ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కమాండర్ల గురించి ఇజ్రాయెల్ ప్రకటనను హిజ్బుల్లా ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం బీరూట్‌లోని హిజ్బుల్లా యొక్క సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేసింది, అక్కడ భారీ పేలుళ్ల వరుస బహుళ భవనాలను నేలమట్టం చేసింది, ఆకాశంలో నారింజ నల్ల పొగ మేఘాలు కమ్ముకున్నాయి. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు UNను ఉద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే లెబనాన్ రాజధానికి దక్షిణంగా ఉన్న శివారు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. అతని వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మద్దతిచ్చే కాల్పుల […] - [Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..](https://vandebhaarath.com/boddemma-vedukalu/): Boddemma Vedukalu 2024 | తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నెల‌వు. ఇక్క‌డి పండుగ‌ల‌న్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుల్లో బ‌తుక‌మ్మ‌, బొడ్డెమ్మ, బోనాలు, వినాయ‌క చ‌వితి పండుగలు ముఖ్య‌మైన‌వి. ఇందులో ప‌ల్లెల్లో క‌నిపించే బొడ్డెమ్మకు కూడా ఎంతో ప్రాశ‌స్యం క‌లిగి ఉంది. బొడ్డె అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు ఈ వేడుక‌ల్లో పాల్గొంటారు. ఇది కూడా మట్టి, పూలతో తెలంగాణ ఆట‌పాట‌ల‌తో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమ‌య్యాయి. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు జ‌రుపుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు పిల్ల‌లు బొడ్డెమ్మ‌ను కొలుస్తూ గౌరీదేవిపై పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తుంటారు. తొమ్మిదవ రోజు బొడ్డెమ్మ ఆడిన త‌ర్వాత బొడ్డెమ్మను ద‌గ్గ‌ర‌లోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని […] - [ప్రతి నెలా మీ నగదు ఆటోమెటిక్ గా కట్ అవుతోందా..? UPI AutoPay ను ఎలా ఆపాలో చూడండి..  ](https://vandebhaarath.com/how-to-stop-upi-autopay/): How to Stop UPI AutoPay | సాధారణంగా మనం విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీచార్జ్  వంటి వివిధ యుటిలిటీ సేవలను ఉపయోగిస్తాము. ఈ సేవలు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్లులు వస్తుండగా,  నెల లేదా సంవత్సరం చివరిలో బిల్లులను చెల్లిస్తుంటాం. ప్రజలు తమ బిల్లులను సకాలంలో చెల్లించుకునేందుకు NPCI UPI వినియోగదారుల కోసం ఆటోపేను ప్రారంభించింది. ఇది నెల లేదా ఏడాదికి కట్టాల్సిన బిల్లులను సకాలంలో ఆటోమెటిక్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. యుటిలిటీ సేవలతో పాటు, యాప్ సబ్‌స్క్రిప్షన్, ఆన్‌లైన్ సేవలకు కూడా ఆటోపే అందుబాటులో ఉంది. How to Stop UPI AutoPay మీరు ఈ స్టెప్ లను ఫాలో అయి  మీ UPI ఖాతాలో ఏ సర్వీస్ కు Auto Pay యాక్సెస్ ఉందో  చెక్ చేసుకోవచ్చు. UPI ఖాతాలో ఆటో పే ఎలా చూడాలో కింది దశలను చూడండి. ఈ దశలు […] - [Festive Season | టికెట్‌ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే](https://vandebhaarath.com/festive-season-indian-railways-special-trains/): Festive Season | రైళ్ల‌లో టికెట్ లేకుండా ప్ర‌యాణించేవారికి (Ticketless Travellers) భారతీయ రైల్వేశాఖ ఝ‌ల‌క్ ఇవ్వ‌నుంది. పండుగ సీజన్లలో ప్రత్యేక టిక్కెట్-చెకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది, టిక్కెట్ లేని ప్రయాణికులను తనిఖీ చేయడానికి, పోలీసులతో రైల్వే సిబ్బందిని విస్తృత‌స్థాయిలో మోహ‌రించ‌నుంది. అక్టోబర్ 1 నుండి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టిక్కెట్ లేని, అనధికారిక ప్రయాణికులపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణ‌యించింది. టికెట్ లేకుండా ప్ర‌యాణించేవారిపై 1989 రైల్వే చట్టంలోని నిబంధనల ప్ర‌కారం చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ 17 జోన్ల జనరల్ మేనేజర్‌లకు లేఖ రాసింది. పండుగ రద్దీ నేప‌థ్యంలో వివిధ రైల్వే డివిజన్లలో రెగ్యులర్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న రైల్వే కమర్షియల్ అధికారులతో పాటు పోలీసులు కూడా త‌నిఖీల్లో ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. “ఘజియాబాద్, కాన్పూర్ మధ్య మా ఇటీవలి ఆకస్మిక తనిఖీలో, వివిధ […] - [Hyderabad Flights | హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు నేరుగా విమానాలు](https://vandebhaarath.com/ayodhya-to-hyderabad-flights/): RGIA నుంచి ఏడు కొత్త డైరెక్ట్ విమానాలు ప్రారంభం Hyderabad Flights | విమానయాన సంస్థ సెప్టెంబర్ 28న హైద‌రాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాన్ని ప్రారంభించనుంది. ఈ విమాన స‌ర్వీసులు సోమ, బుధ, శుక్రవారాలు, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడుస్తుంది. జూన్ 1న హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను స్పైస్‌జెట్ నిలిపివేసింది. ఈ క్ర‌మంలో మూడు నెలల విరామం తర్వాత ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి యూపీలోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు తన డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించింది. ఎయిర్‌లైన్స్ సెప్టెంబర్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి ఏడు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించింది . RGIA నుంచి కొత్త మార్గాలు హైదరాబాద్‌ను రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ న‌గ‌రాల‌కు కలుపుతాయి. విమానయాన సంస్థ సోమ, బుధ, శుక్ర, […] - [Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..](https://vandebhaarath.com/trains-cancelled-in-secundrabad/): Trains Cancelled in Secundrabad | రైల్వే అభివృద్ధి ప‌నులు, మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా ప‌లు మార్గాల్లో 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గురువారం ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబ‌ర్‌ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని, ప్ర‌యాణికులు గ‌మ‌నించాల‌ని సూచించింది. కాచిగూడ-మెదక్‌ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు ప్ర‌క‌టించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే.. కాచిగూడ-నిజామాబాద్‌(07596), నిజామాబాద్‌-కాచిగూడ(07593), మేడ్చల్‌-లింగంపల్లి(47222), లింగంపల్లి-మేడ్చల్‌ (47225), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47235), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47236), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47237), సికింద్రాబాద్‌-మేడ్చల్‌(47238) మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47242), సికింద్రాబాద్‌-మేడ్చల్‌(47245), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47228), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47229) కాచిగూడ, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు Special Trains : మ‌రోవైపు ద‌స‌రా, దీపావళి ప‌ర్వ‌దినాల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్‌, కాచిగూడ జంక్ష‌న్ల‌ నుంచి తిరుపతికి అక్టోబరు 1వ తేదీ నుంచి నవంబరు 16 వరకు ప్రత్యేక రైళ్లు […] - [ED raids | మంత్రి పొంగులేటికి షాక్‌.. ఆయన కంపెనీలో ఈడీ దాడులు](https://vandebhaarath.com/ponguleti-srinivas-reddy-enforcement-directorate-ed-raids/): ED raids | తెలంగాణ రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి ఈడీ షాక్ ఇచ్చింది. న్యూఢిల్లీ నుంచి ఈడీ అధికారులు నగరానికి చేరుకుని పొంగులేటి నివాసంలోపాటు కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యూఢిల్లీ నుంచి నగరానికి చేరుకుని రెవెన్యూ మంత్రి, ఇతర వ్యక్తులకు సంబంధించిన 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రికి సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో 16 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆయన కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) , ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ కంపెనీ ఇటీవలే నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ పనుల్లో ఒకదాన్ని దక్కించుకుంది. జూబ్లీహిల్స్‌ పరిధిలోని మంత్రుల నివాసాలు, రాఘవ్‌ కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 16 బృందాలుగా ఈడీ అధికారులు దాడులు […] - [Diwali Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి నేపథ్యంలో రైల్వే కోచ్‌ల పెంపు](https://vandebhaarath.com/chhath-puja-and-diwali-special-trains/): రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) గుడ్ న్యూస్‌ చెప్పారు. దీపావళి (Diwali), ఛఠ్‌ పూజ (Chhath Puja) పండుగ‌ల స‌మీపిస్తున్న క్ర‌మంలో రైల్వే కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకి అనుగుణంగా అద‌నంగా 12,500 కోచ్‌లను (12,500 Additional Coaches) రైళ్ల‌కు జత చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి వైష్ణ‌వ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ పండుగ సీజన్‌లో (festive season) 108 రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను పెంచామ‌ని, ఛఠ్‌ పూజ, దీపావళి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లకు 12,500 కోచ్‌లు అదనంగా జత చేశామ‌ని తెలిపారు. 2024-25లో పండగ వేళల్లో ఇప్పటి వరకూ మొత్తం 5,975 ప్ర‌త్యేక‌ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించామ‌ని, ఈ నిర్ణయం దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు పండుగ‌ల స‌మ‌యాల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుల‌భంగా ప్ర‌యాణాలు సాగించ‌వ‌చ్చ‌ని తెలిపారు. 2023-24లో పండుగల […] - [Registration Charges | నవంబర్‌లో రిజిస్ట్రేషన్ పెంచనున్న ప్రభుత్వం?](https://vandebhaarath.com/registration-charges-hike-in-telangana/): Registration Charges | తెలంగాణ‌లో రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. నవంబర్‌ నుంచి సవరించిన చార్జీలను అమ‌లు చేయనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే నిజానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల‌కు కొత్త ధరలను ఆగస్టు 1 నుంచే అమలు చేయాలని భావించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జూన్‌లో షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అధికారులు జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి జూలైలో నివేదిక అంద‌జేశారు. కాగా ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించ‌లేదు. ఈ క్ర‌మంలో ధరల సవరణపై అధ్యయన బాధ్యతలను ఒక‌ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా భూముల విలువను అధ్యయనం చేసి, ఎక్కడ ఎంత మేర‌కు పెంచే అవకాశం ఉందో, ఎక్కడ తగ్గించాల్సి ఉంటుందో సూచించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేట్‌ సంస్థ అధ్యయనం తుది దశకు చేరిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం పనులు […] - [South Central Railway | దసరా, దీపావళికి సికింద్రాబాద్ నుంచి పలు ప్రత్యేక రైళ్లు..](https://vandebhaarath.com/special-trains-south-central-railway/): South Central Railway | దసరా, దీపావళి పండుగల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళి,  ఛత్ పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే వివిధ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ – తిరుపతి స్పెషల్ ట్రైన్ దీని ప్రకారం, రైలు నంబర్ 07063/07064 కాచిగూడ-తిరుపతి-కాచిగూడ రైలు 14 సర్వీసులు నడపబడతాయి. రైలు నెం.07063 కాచిగూడ-తిరుపతి అక్టోబరు 1, 8, 15, 22,  29 మరియు నవంబర్ 5,  12 తేదీల్లో మంగళవారాల్లో అందుబాటులో ఉంటుంది.  అలాగే రైలు నెం.07064 తిరుపతి-కాచిగూడ రైలు  అక్టోబరు 2, 9, 16, 23, 30వ తేదీలతోపాటు మరియు నవంబర్ 6 మరియు 13వ తేదీల్లో ప్రతీ బుధవారం నడుస్తుంది.  హాల్టింగ్ స్టేషన్స్.. ఈ ప్రత్యేక రైళ్లు ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, […] - [రూ.130 కోట్ల‌తో అభివృద్ధి చేసిన‌ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?](https://vandebhaarath.com/param-rudra-supercomputers-launched-by-pm-modi/): Param Rudra Supercomputers | వాతావరణ మార్పుల‌పై పరిశోధనల కోసం మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సిస్టమ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సూపర్ కంప్యూటర్‌లను భారతదేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద అభివృద్ధి చేశారు. ఈ మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌ల త‌యారీకి సుమారుగా రూ. 130 కోట్లు ఖ‌ర్చు చేశారు.అధిక-పనితీరు గల సైంటిఫిక్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు స‌హ‌క‌రించేందుకు పూణె, ఢిల్లీ, కోల్‌కతాలో వీటిని మోహ‌రిస్తారు. వర్చువల్ ఈవెంట్ లో ఈ సూప‌ర్ కంప్యూట‌ర్‌ల‌ను మోదీ ప్రారంభించారు. తన ప్రసంగంలో దేశంలో కంప్యూటింగ్ సామర్థ్యం ప్రాముఖ్యతను ప్రధాని వెల్ల‌డించారు. “పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హెచ్‌పిసి సిస్టమ్‌తో, భారతదేశం కంప్యూటింగ్‌లో స్వావలంబన దిశగా అడుగులు వేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ముందుకు నడిపిస్తోంది. డిజిటల్ విప్లవ యుగంలో, కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి పర్యాయపదంగా మారుతోంది” […] - [త్వరలోనే అంద‌రికీ డిజిటల్ హెల్త్ కార్డులు](https://vandebhaarath.com/telangana-digital-health-cards/): Digital Health Cards : రాష్ట్రంలో అంద‌రికీ డిజిట‌ల్ హెల్త్ కార్డులు అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)  తెలిపారు. ప్రాణాంతక క్యాన్స‎ర్‎ మహ్మమారితో ఎంతో మంది చనిపోతున్నారని.. ఈరోజు కూడా ఒక‌ జర్నలిస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణించారని అన్నారు. హైదరాబాద్‎ విద్యానగర్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ త‌యారు చేసి త‌ద్వారా ప్రతి వ్యక్తి మెడికల్ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అంద‌జేస్తామ‌ని, రాష్ట్రంలోని పేదలంద‌రికీ నాణ్య‌మైన‌ వైద్యం అందుబాటులోకి తెస్తామని.. చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు.   - [ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ?.. వీడియో వైర‌ల్‌..](https://vandebhaarath.com/bengaluru-traffic-jam/): Bengaluru traffic jam | కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో ఎన్న‌డూ ఊహించ‌ని విచిత్ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. సాధార‌ణంగా వాహనాల ట్రాఫిక్‌తో మ‌హాన‌గ‌రాల్లో రోడ్ల‌న్నీ కిక్కిరిసిపోయిన గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పైనే వేచి ఉండాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతుంటాయి. ట్రాఫిక్ చిక్కుల‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల్లో బెంగళూరు సిటీది దేశంలోనే ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ మ‌న గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌డానికి గంట‌ల పాటు స‌మ‌యం ప‌డుతుంది. అయితే తాజాగా నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై న‌డిచే రైళ్లు కూడా బెంగ‌ళూరులో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోలేదు. ఇప్పటి వరకూ ట్రాఫిక్‌లో బస్సులు, కార్లు, బైకులు తదితర వాహనాలు మాత్రమే చిక్కుకుపోయేవి. కానీ ఇప్పుడు ఆ లిస్టులో ట్రైయిన్ కూడా వచ్చి చేరింది. బెంగ‌ళూరు నగరంలో ఒక‌ రైల్వే క్రాసింగ్‌ గేట్‌ వద్ద పలు వాహనాలు ముందు క‌దులుతుండ‌గా.. కొద్ది దూరంలో ఓ రైలు పట్టాలపై ఆగి ఉంది. దీనికి సంబంధించిన […] - [BSNL Broadband : బీఎస్‌ఎన్‌ఎల్ మరో చౌకైన ప్లాన్‌.. మెరుపు వేగంతో 5000 GB డేటా!](https://vandebhaarath.com/bsnl-broadband-plans-details/): BSNL Broadband | బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం మరొక చ‌వ‌కైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇందులో వినియోగ‌దారులు ఏకంగా 5000 GB డేటా అందుకోవ‌చ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లో 200Mbps వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవ‌చ్చు. గ‌త కొన్ని రోజుల‌క్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు త‌మ టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌లు పెంచ‌డంతో అంద‌రూ ఇప్పుడు బిఎస్ఎస్ఎల్‌ వైపు మ‌ళ్లుతున్నారు. ఇదే స‌మ‌యంలో బిఎస్ఎన్ఎల్ మొబైల్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు గ‌ట్టి పోటీనిచ్చేలా అతిత‌క్కువ ధ‌ర‌లోనే రీచార్జి ప్లాన్ల‌ను తీసుకువ‌స్తోంది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌ను ప్రారంభించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ గురించి తెలుసుకోండి… BSNL భారత్ ఫైబర్ ప్లాన్: BSNL Broadband భార‌త్ ఫైబ‌ర్ ప్లాన్ ధ‌ర‌ నెలకు రూ. 999. ఈ ప్లాన్‌లో వినియోగదారుకు నెల రోజుల్లో 5000 GB ఇంటర్నెట్ డేటా అందుకోవ‌చ్చు. […] - [PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి చేయండి](https://vandebhaarath.com/pm-kisan-yojana-next-installment/): PM Kisan Yojana Next Installment | భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. భిన్న‌మైన వ‌ర్గాల కోసం వివిధ రకాల స్కీమ్ లు ఉన్నాయి. భారత్ వ్యవసాయ ప్ర‌ధాన‌మైన‌ దేశం. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. భారతదేశంలో చాలా మంది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. అందుకే రైతులకు ఆర్థికంగా చేయూత‌నందించ‌డానికి భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 17 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు 18వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.తదుపరి విడత […] - [Tirupati laddoo row : తిరుమ‌ల‌కు ఆవు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ టీటీడీ ఫిర్యాదు](https://vandebhaarath.com/tirupati-laddoo-row/): Tirupati laddoo row | తిరుపతి లడ్డూలలో కల్తీపై దుమారం రేపుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్‌ (AR Dairy Foods) పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయానికి కల్తీ నెయ్యి ట్యాంకర్లను సరఫరా చేసిన స‌ద‌రు కంపెనీ క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ పోలీసులను అభ్యర్థించింది. తిరుపతి లడ్డూ (Tirumala laddu)ల నాణ్యతపై పలువురు భ‌క్తులు ఫిర్యాదు చేశారని, ఆవు నెయ్యి కొనుగోళ్లలో అనేక సమస్యలు ఉన్నాయని టీటీడీ దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భక్తులకు అందించే ప్రసిద్ధ తిరుపతి ప్రసాదం తయారీలో బీఫ్ టాలో, చేప నూనె, పంది కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు నివేదికలు సూచించడంతో లడ్డూలపై వివాదం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ప్రసాదం నుంచి ఎప్పుడూ లేని వాసన వస్తోందని భక్తులు ఫిర్యాదు చేయడంతో లడ్డూల్లో కల్తీ జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం […] - [Himachal Pradesh | ఫాస్ట్ ఫుడ్, హోటళ్లలో నిర్వాహకుల వివరాలను ప్ర‌ద‌ర్శించాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు..](https://vandebhaarath.com/himachal-pradesh-food-adulteration/): Himachal Pradesh : తినుబండారాల స్టాళ్లు, ఔట్‌లెట్ యజమానులు వారి వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ వర్క్స్ అర్బన్ డెవలప్‌మెంట్ , మున్సిపల్ కార్పొరేషన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తెలిపారు. మేము అర్బన్ డెవలప్‌మెంట్ , మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించామ‌ని, పరిశుభ్రమైన ఆహారం విక్రయిస్తున్నార‌ని నిర్ధారించుకోవడానికి, వీధి వ్యాపారులందరికీ.. ముఖ్యంగా తినుబండారాల‌ను వస్తువులను విక్రయించే వారి కోసం ఒక నిర్ణయం తీసుకున్నామ‌ని విక్రమాదిత్య మీడియాకు తెలిపారు. . వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రతపై ప్రజలు ఆందోళనలు, సందేహాలను వ్యక్తం చేశారని ఆయన అన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, యుపిలో అమ‌లు అవుతున్న‌ విధానాన్ని ఇక్క‌డ కూడా ప్ర‌వేశ‌పెట్టాల‌ని మేము నిర్ణయించుకున్న‌ట్లు విక్ర‌మాదిత్య తెలిపారు. ఇందులో విక్రేతలు తమ పేర్లు, ఐడిలను ప్రదర్శించాలని తప్పనిసరి చేశారు. […] - [ద‌స‌రా బంపర్ ఆఫర్.. ల‌క్కీ డ్రా విజేత‌ల‌కు గొర్రె పొట్టేలు, మేక‌పోతు, ఖ‌రీదైన మ‌ద్యం బాటిళ్లు..](https://vandebhaarath.com/dasara-lucky-draw-prizes-goat-scotch-whisky/): Dasara Lucky Draw : సాధార‌ణంగా ఏదైనా పోటీల్లో గెలుపొందిన‌వారికి షీల్డ్‌లు, మెడ‌ల్స్‌, లేదా గృహోప‌క‌ర‌ణాల‌ను, చీర‌ల‌ను బ‌హుమ‌తులుగా ఇస్తారు. కానీ వీట‌న్నింటికీ భిన్నమైన బ‌హుమ‌తులను ఈగ్రామంలో అంద‌జేశారు.దసరా పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలో కొత్త‌గా మేకలు, కోడిమాంసం, ప్రీమియం స్కాచ్ విస్కీలను బహుమతులుగా అందజేస్తూ ఇక్కడి ఓ గ్రామం వార్త‌ల్లో నిలిచింది. ఈ బ‌హుమ‌తుల కోసం రూ.100 విలువైన లాటరీ కూపన్‌ను కొనుగోలు చేస్తే చాలు. Dasara Lucky Draw Prizes : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్టోబరు 10న ఒక్కొక్కటి రూ.100 చొప్పున‌ కూపన్‌లను విక్రయించి ల‌క్కీ డ్రా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ల‌క్కీ డ్రా గెలుచుకున్న‌వారికి గృహోపకరణాలు లేదా వాహనాలు, షీల్డులు, కాదు.. బోయపల్లి డ్రాలో మొదటి బహుమతి పొందిన లక్కీకి గొర్రె పొట్టేలు, రెండవ బహుమతిగా మేకపోతు. మూడు నుంచి ఆరవ బహుమతుల విజేతలకు జానీ వాకర్ స్కాచ్ […] - [ప్రభుత్వ ఆధీనంలోని దేవాల‌యాల‌ను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..](https://vandebhaarath.com/vhp-campaign-free-temples-across-the-country-from-government-control/): VHP campaign | తిరుపతి బాలాజీ ఆలయ ప్రసాదాల వివాదం నేపథ్యంలో., VHP మంగళవారం దేశవ్యాప్తంగా ప్ర‌చారం చేప‌ట్టింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలను విడిపించేందుకు విస్తృత‌ ప్రచారాన్ని ప్రకటించింది. ఆల‌యాల‌ నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దేవాలయాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం “ముస్లిం ఆక్రమణదారులు” మరియు “వలసవాద” బ్రిటీష్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ప్రభుత్వాలు తమ సంపదను దోచుకోవడానికి, ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేని రాజకీయ నాయకులకు ప‌దవులు కల్పించేందుకు ఆలయాలను ఉపయోగించుకుంటున్నాయని విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ విలేఖరుల సమావేశంలో అన్నారు. “లడ్డూ ప్రసాదాల పవిత్రతను కాపాడేందుకు “శుద్ధి కర్మలు” నిర్వహించనున్నామ‌ని ట‌ బోర్డు పేర్కొంది. ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ చేశారని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో ‘మొత్తం హిందూ సమాజం ఆగ్రహం వ్య‌క్త‌మైంద‌ని జైన్ అన్నారు. కేరళలోని శబరిమల వంటి అనేక ఇతర దేవాలయాల నుంచి కూడా ఇటువంటి కల్తీకి సంబంధించిన నివేదికలు వస్తున్నాయని పేర్కొంటూ , జైన్ […] - [ఢిల్లీలో 12 అంత‌స్థుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తొల‌గిన అడ్డంకులు](https://vandebhaarath.com/delhi-urban-arts-commission-noc-to-rss-office/): RSS Office | ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమీషన్ (DUAC) ఇటీవలే దేశ రాజధాని ఢిల్ల‌లోని ఝండేవాలన్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కొత్త కార్యాలయాన్ని పూర్తి చేయడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసింది. దీంతో కొత్త కార్యాల‌యం ప్రారంభోత్సవానికి మార్గం సుగ‌మ‌మైంది. ఆగస్టు 1న జరిగిన సమావేశంలో ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్  NOC కోసం ప్రతిపాదనను సమీక్షించింది. అయితే నిబంద‌న‌ల ప్ర‌కారం అద‌న‌పు డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఆమోదించలేదు. ఆగస్టు 29న విషయాన్ని పునఃపరిశీలించిన తర్వాత, టవర్లు 1, 2 పూర్తి చేయడానికి NOC మంజూరు చేసింది. ఈ తాజా ప‌రిణామంతో త్వరలో భవనం పూర్తి చేసి ప్రారంభించ‌డానికి అన్నిఅడ్డంకులు తొల‌గిపోయాయి. అధికారుల‌కు సమర్పించిన డాక్యుమెంటేషన్, డ్రాయింగ్‌లు, ఫొటోల ఆధారంగా ప్రతిపాదనను స‌మీక్షించారు. దరఖాస్తు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తేలుస్తూ NOCని మంజూరు చేసింద‌ని కమిషన్ వెల్ల‌డిచింది. అంతకుముందు, ఆగస్ట్ 1న, DUAC ప్రాజెక్ట్ […] - [Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..](https://vandebhaarath.com/double-bedroom-house/): Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి […] - [సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్ టైమింగ్స్ మారాయ్‌..!](https://vandebhaarath.com/secundrabad-nagpur-vande-bharat-timings-changed/): Secundrabad Nagpur Vande Bharat Timings | సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు చేసిన‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చంద్రాపూర్‌ స్టాప్‌ సమయంలో మార్పులు చేసిన‌ట్లు తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. రైలు సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 5.35 గంటలకు బయలుదేరాల్సి ఉండ‌గా ఇక నుంచి ఈ రైలు 5.43 గంటలకు చేరుకొని.. 5.45 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. ఈ మార్పు అక్టోబరు 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. మిగతా రైల్వేస్టేషన్ల సమయంలో ఎలాంటి మార్పులు లేవని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరింది. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైలు 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. నాగ్‌పూర్‌ […] - [Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆల‌యంలో 3 నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు..](https://vandebhaarath.com/sridevi-sharannavarathrotsavam/): Sridevi Sharannavarathrotsavam | గ్రేట‌ర్‌ వ‌రంగ‌ల్ ప‌రిధిలోని 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని ప్ర‌సిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi)  అమ్మ‌వారి ఆల‌యంలో అక్టోబ‌ర్ 3 గురువారం నుంచి 12వ తేదీ వ‌ర‌కు దేవీ శ‌ర‌న్న‌వరాత్రోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. మొదటి రోజు 03-10-2024 గురువారం ఉద‌యం 6-00 గంట‌లకు గణపతిపూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థాపనం, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయని ఆల‌య క‌మిటీ తెలిపింది. అలాగే 03-10-2024 నుంచి 12-10-2023 విజయదశమి రోజు వరకు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. విజయదశమి శనివారం రోజు ఉదయం అమ్మవారిని అభిషేకించి, కలశ ఉద్వాసన, పూర్ణాహుతి చేసిన తదుపరి అమ్మవారికి విశేషపూజలు అర్చనలు, మంగళరతులు, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 5-00 గంట‌లకు జమ్మిపూజ నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 9-00 గంట‌లకు కుంభ బలి, కూష్మాండబలి ఇచ్చి ధ్వజపట అవరోహణతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వరిసమాప్తమ‌వుతాయ‌ని ఆల‌య క‌మిటీ పేర్కొంది. […] - [రూ.170 కోట్లతో కరీంనగర్ - హుస్నాబాద్ మధ్య నాలుగు లైన్ల రహదారి..](https://vandebhaarath.com/karimnagar-husnabad-road/): Karimnagar – Husnabad Road | సిద్దిపేట, , కరీంనగర్ జిల్లా వాసులకు శుభవార్త.. త్వరలో సిద్ధిపేట జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి రూ.170 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. హుస్నాబాద్‌ ‌ప్రాంతం కరీంనగర్‌, ‌హన్మకొండ, జనగామ, సిద్దిపేట పట్టణాలకు 30 నుంచి 40 కిలోమీటర్ల లోపే ఉందని, ఇప్పటికే సిద్దిపేట – ఎల్కతుర్తి మధ్య ఫోర్‌ ‌లైన్స్ ‌రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే రూ.170 కోట్లతో హుస్నాబాద్‌ ‌కరీంనగర్‌ ‌ఫోర్‌ ‌లైన్స్ ‌రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి పొన్నం తెలిపారు. అంతేకాకుండా హుస్నాబాద్‌ ‌- జనగామ (Husnabad-Janagama Road మధ్య ఫోర్‌ ‌లైన్స్ ‌రోడ్‌ ‌నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని వెల్లడించారు.  తద్వారా ఆయా జిల్లాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం  అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హుస్నాబాద్ లో ఇండస్ట్రియల్ పార్కు పారిశ్రామికంగా హుస్నాబాద్‌ […] - [Pune Airport : సంత్ తుకారాం ఎవ‌రు? పూణె విమానాశ్ర‌యానికి ఆయ‌న‌పేరు ఎందుకు పెడుతున్నారు..?](https://vandebhaarath.com/pune-airport-jagadguru-sant-tukaram-maharaj-international-airport/): Pune Airport : పూణె విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపించ‌నున్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మార్పుకు తన మద్దతు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెస్తుందని హామీ ఇచ్చారు. విమానాశ్రయానికి ‘జగద్గురు సంత్‌శ్రేష్ఠ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం (Jagadguru Sant Tukaram Maharaj International Airport గా పేరు మార్చే దిశగా ఈరోజు తొలి అడుగు వేశామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. “జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న లోహెగావ్‌లో జన్మించారు. […] - [Vande Cargo | వందే భారత్ తర్వాత వందే కార్గో వస్తుంది! ఈ రైలు ఫస్ట్ లుక్ చూడండి..](https://vandebhaarath.com/vande-cargo-details-design-and-routes-in/): Vande Cargo News | భారతీయ రైల్వే వందే భారత్ రైలు ద్వారా ఎంతో మందికి సౌకర్యవంతమైన, విలాస‌వంత‌మైన ప్ర‌యాణ‌ సౌకర్యాన్ని అందించింది. వందే భారత్ రైళ్ల స‌క్సెస్ తో ఇప్పుడు వందే భార‌త్ స్లీప‌ర్ వెర్ష‌న్‌, వందే మెట్రో రైళ్లు కూడా వ‌స్తున్నాయి. అయితే త్వ‌ర‌లో స‌రుకుల ర‌వాణా కోసం వందే కార్గో కూడా త్వరలో పట్టాలపై పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రైలు అధిక వేగంతో నడుస్తుంది. దీని రూపురేఖలు వందే భారత్ రైలును పోలి ఉంటాయి. దాని గురించిన పూర్తి వివ‌రాలు ఇవే.. ఈ వందే కార్గో రైలు చూడడానికి సరిగ్గా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మాదిరిగానే ఉంటుంది. ఈ వందే కార్గో రైలులో ప్రయాణికులకు సీట్లు ఉండవు. మీడియా నివేదికల ప్రకారం, వందే కార్గో రైలు ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా సిద్ధమ‌వుతుంది. రైల్వే తన సేవలను మరింత […] - [Mathura | మధుర, బృందావన్‌లోని ప్ర‌సాదాల‌పై అల‌ర్ట్‌.. నమూనాలను ల్యాబ్ కు త‌ర‌లింపు](https://vandebhaarath.com/madhura-temple-prasadam/): Mathura | తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మధుర (Mathura Temple) , బృందావనం తదితర ప్రాంతాల్లోని ధార్మిక క్షేత్రాలకు సమీపంలోని 15 దుకాణాల నుంచి 43 ఆహార పదార్థాల నమూనాలను సేకరించింది. సేకరించిన ఆహార పదార్థాల్లో కల్తీ పదార్థాలను వాడుతున్నారనే అనుమానంతో లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి ‘పేడా’ (ఒక రకమైన స్వీట్) నమూనాను పరీక్షల నిమిత్తం పంపారు. ఎఫ్‌ఎస్‌డిఎ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ సోమవారం మధుర, బృందావన్‌లలో నిర్వహించిన నమూనా ప్రచారంలో 15 మంది వ్యాపారుల‌ నుంచి మొత్తం 43 నమూనాలను సేకరించినట్లు తెలిపారు. మిఠాయిలు, పాలు, పనీర్, పెడా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్‌పాప్డి, ఇతర స్వీట్లు మసాలా దినుసులతో తయారుచేసిన వ‌స్తువులను లాబ్ కు పంపించారు. వాటిలో 42 స్టాండర్డ్‌లో ఉన్నట్లు గుర్తించామని, అయితే ‘పెడా’ నమూనాను పరీక్ష […] - [మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి](https://vandebhaarath.com/ayushman-bharat-yojana-download-process/): Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా మారింది. మీరు ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు, అయితే దీని కోసం మీ రేష‌న్ కార్డులో మీ పేరు ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును తయారు చేసుకోవచ్చు. ప్రక్రియ ఇదీ.. మీరు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు లాగిన్ ఆప్ష‌న్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను […] - [Family Digital Card | ఇక‌పై ప్ర‌తీ కుటుంబానికి ఫామిలీ డిజిట‌ల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..](https://vandebhaarath.com/family-digital-card-in-telangana/): Family Digital Card | రాష్ట్రంలోని ప్ర‌తీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. పైలట్ ప్రాజెక్టు అమ‌లు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తోపాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు జారీ చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మాదిరిగానే `వన్ స్టేట్ – వ‌న్ డిజిటల్ కార్డ్` విధానాన్ని తెలంగాణ‌లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ల‌బ్ధిదారులు ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందుతాయి. అందులో ప్రతీఒక్కరి హెల్త్ పొఫైల్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర […] - [ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు](https://vandebhaarath.com/tgsrtc-metro-delux-bus/): TGSRTC Metro Delux Bus | హైదరాబాద్: ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న 55 ఫ్లీట్‌కు మరో మెట్రో డీలక్స్ బస్సులను ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, జగద్గిరిగుట్ట, ఎల్‌బీ నగర్ వంటి కీలక మార్గాల్లో 70 కొత్త బస్సులు సేవలందించ‌నున్నాయి. కొత్త మెట్రో డీలక్స్ బస్సులను హైదరాబాద్ అంతటా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో న‌డిపించ‌నున్నారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడానికి బస్సులు 15-20 నిమిషాల వ్యవధిలో నడుస్తాయి. ప్రస్తుతం, ఈ RTC బస్సులు ఉప్పల్-మెహదీపట్నం, సికింద్రాబాద్-ECIL, కోఠి, అబ్దుల్లాపూర్‌మెట్‌లతో సహా ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి ఇవి నగర ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించ‌నున్నాయి. మహిళా ప్రయాణికులు టికెట్ చెల్లించాల్సిందే.. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో కొత్త బస్సులు రోడ్లపైకి రానున్నాయని TGSRTC అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద సిటీ ఆర్డినరీ, మెట్రో […] - [Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..](https://vandebhaarath.com/tirupati-laddu-row-central-govt-action/): Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై కేంద్రం సీరియ‌స్ అయింది. ఆల‌యానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. స‌ద‌రు కంపెనీ స‌ర‌ఫ‌రా చేసిన‌ నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్‌ నోటీసులిచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్‌కు పంపించ‌గా అందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో కేంద్రం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అయితే, తమిళనాడులో ఏఆర్‌ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్య‌వ‌హారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్‌లో వెల్ల‌డ‌యింద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు […] - [భక్తులకు శుభవార్త.. కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ లు](https://vandebhaarath.com/rtc-karthika-masam-special-buses/): RTC Karthika Masam Special Buses : పవిత్ర కార్తీక‌ మాసంలో రాష్ట్రంలోని ప్ర‌సిద్ధ‌ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar ) వివ‌రాల‌ను వెల్లడించారు. వేముల‌వాడ, శ్రీశైలం, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని స‌జ్జ‌నార్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి ఉన్నతాధికారులతో ఈరోజు ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. కార్తీకమాసంలో స్పెషల్‌ బస్‌లు : టీజీఎస్‌ ఆర్టీసీకి కార్తీక‌ మాసం, శ‌బ‌రిమ‌ల యాత్ర‌ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న‌ అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందుకు త‌గిన‌ట్లుగా […] - [హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్..](https://vandebhaarath.com/hyderabad-metro-rail-second-phase-update/): Hyderabad Metro Rail Second Phase Update | హైదరాబాద్‌లో కొత్త మెట్రో మార్గాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు పరిపాలన పరమైన అనుమలు ఇస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.  ఐదు రూట్ల మేర 76.4 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలో మీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణం పార్ట్ B ఆరో రూట్ గా ఉంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో విస్తరణలో మొత్తం 116.4 కిలో మీటర్ల పొడవు కొత్తగా మెట్రో ట్రైన్లు ప్రజలకు సేవలందించనున్నాయి. ఇందుకోసం రూ.24.269 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఐదు కారిడార్లు నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ : 36.8 కిలో మీటర్లు రాయ్ దుర్గం నుంచి […] - [వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వ‌స్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..](https://vandebhaarath.com/vande-bharat-sleeper-train-ticket-fare/): Indian Railways | రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త, దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారి కోసం భారతీయ రైల్వే కొత్త‌గా వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat sleeper train) ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ రైలు ద్వారా అధునాత‌న సౌకర్యాల‌తో రాత్రిపూట వేగంగా త‌మ గ‌మ్య స్థానాల‌ను చేరుకోవ‌చ్చు. వందేభార‌త్ రైలు జనవరి 2025 నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. BEML, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వందే భారత్ స్లీప‌ర్‌ రైళ్లను తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు: మార్గాలు వందే భారత్ స్లీపర్ రైలు మొద‌ట‌ న్యూఢిల్లీ మ‌ధ్య‌ శ్రీనగర్ మార్గంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీని జమ్మూ, కాశ్మీర్‌కు అనుసంధానిస్తుంది. ఈ రైలు సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, దాదాపు 13 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. మ‌రికొద్దిరోజుల్లోనే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చెన్నై మార్గాల్లోనూ వందేభార‌త్ స్లీప‌ర్ […] - [BSNL | ఈ రీచార్జి ప్లాన్ తో ఏడాదిపాటు నో టెన్ష‌న్‌.. రోజుకు కేవ‌లం రూ.3.50 మాత్ర‌మే..](https://vandebhaarath.com/bsnl-yearly-recharge-plan/): BSNL Year long Recharge Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL ) తన కస్టమర్ల కోసం అతి త‌క్కువ ఖ‌ర్చుతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. కొత్త ప్లాన్ మిలియన్ల మంది వినియోగదారులకు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్ర‌యోజ‌నాలు అందిస్తుంది. ఈ రీచార్జ్‌ ప్లాన్ ధర రూ. 1,198. ఇది సగటు రోజువారీ ధర కేవలం రూ. 3.50 మాత్ర‌మే.. అనేక ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ ధరలను పెంచుతుండగా, మరోవైపు BSNL మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి పాత క‌స్టొమ‌ర్ల‌ను నిలుపుకోవడానికి బడ్జెట్ ఫ్లెండ్లీ ఎంపికలను అందించడం ద్వారా భిన్నమైన మార్గాన్ని అనుస‌రిస్తోంది. రూ. 1,198 వార్షిక రీఛార్జ్ ప్లాన్: వివరాలు BSNL Year long Recharge Plan : కొత్త BSNL రీఛార్జ్ ప్లాన్, దీని ధర రూ. 1,198, ఇది 365 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. BSNLని సెకండరీ సిమ్‌గా […] - [EPFO Jobs | యువ‌త‌కు గుడ్ న్యూస్.. డిగ్రీ విద్యార్హ‌త‌తో రాత ప‌రీక్ష లేకుండా ఉద్యోగాలు..](https://vandebhaarath.com/epfo-jobs-notifications-2024/): EPFO Jobs | డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు సువ‌ర్ణావ‌కాశం.. కేవ‌లం డిగ్రీ విద్యార్హతతో ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లో పని చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న‌ ఉద్యోగులు కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల్లో ఒక సంవత్సరం వరకు పని చేయడానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 29న EPFO నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ కాంట్రాక్ట్ కాలం ఒక ఏడాది నుంచి మ‌రో 3 సంవత్సరాలకు పొడిగించే అవ‌కాశం ఉంది. ఇక ఈ ఉద్యోగాల‌కు అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలలోపు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన‌వారికి నెలకు రూ.65 వేల జీతం ఉంటుంది. నియామక ప్రక్రియ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ దశ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమెంట్లు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను […] - [Caste Census | కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు.... ఆ విధుల్లో 80 వేల మంది సిబ్బంది](https://vandebhaarath.com/caste-census-half-day-schools/): Caste Census | తెలంగాణ‌లో నవంబర్ 6 నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాఠశాలల ఉపాధ్యాయులు మూడు వారాల పాటు కుల గణన ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములు కానున్నారు. ఇది ప్రభుత్వ, స్థానిక సంస్థ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత ఈ పాఠశాలల్లో విద్యార్థులను ఇళ్ల‌కు పంపించేస్తారు. కుల‌గ‌ణ‌న విధుల్లో ఉపాధ్యాయ‌యులు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీలు), 3,414 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల (పీఎస్‌హెచ్‌ఎం)ను కుల గణన కోసం వినియోగించుకోనున్నట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. అదనంగా, 6,256 మంది MRC సిబ్బంది, టైపిస్ట్ రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల కేడర్‌లోని ప్రభుత్వ, MPP/ZPP మరియు ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన 2,000 మంది మినిస్టీరియల్ సిబ్బందిని […] - [Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్.. ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?](https://vandebhaarath.com/vocal-for-local-made-in-india/): న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi ) ‘వోకల్ ఫర్ లోకల్’  (Vocal for Local ) ప్రచారానికి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మ‌య్యారు. వినియోగ‌దారుల్లో ఈ నినాదంతో ఎంతో మార్పును తీసుకువ‌చ్చింది. ఇది గతంలో ఫ్యాన్సీ చైనీస్ లైట్లు, డెకరేషన్ ఉత్పత్తులు ఎక్కువ‌గా కొనుగోలు చేసేవారు. వ్యాపార‌, వాణిజ్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ దీపావళికి భారతీయులు చైనీస్ వస్తువుల కంటే ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఇది ప్రతిగా చైనాకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది దాదాపు 1.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. పిఎం మోడీ ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం. దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్ర‌ధాన ల‌క్ష్యం. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను కొనుగోలు చేయాల‌ని ప్రధానమంత్రి త‌ర‌చుగా చెబుతుంటారు. దీంతో భారతీయులు […] - [Ayodhya Deepotsav 2024 | దేదీప్యమానంగా అయోధ్య .. 28 లక్షల దీపాల‌తో గిన్నిస్ రికార్డ్..](https://vandebhaarath.com/ayodhya-deepotsav-2024/): Ayodhya Deepotsav 2024 | దీపావళి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని యూపీలోని టెంపుల్ సిటీ అయోధ్యలో ఏర్పాటు చేసిన భవ్య దిపోత్సవ్ కార్యక్రమం అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. భవ్య దిపోత్సవ్ వేడుకల సందర్భంగా అయోధ్య రామ మందిరంలో 28 లక్షల దీపాల‌ను వెలిగించారు. సరయూ నది ఘాట్ లో 1,100 మంది భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో హారతులు ఇచ్చారు. 28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ ను కైవ‌సం చేసుకుంది. లక్షలాది మంది భక్తుల నడుమ అయోధ్య వీధుల్లో రామలక్ష్మణుల శోభాయాత్ర జ‌రిగింది. ఈ రామలక్ష్మణుల రథాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లాగారు. In Uttar Pradesh, lakhs of diyas lit up the banks of the Saryu River in Ayodhya as part of the grand #Deepotsav celebration. This vibrant display marks a significant cultural event, […] - [TTD Chairman Members | టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. పాలక మండలి సభ్యుల వివరాలు ఇవీ..](https://vandebhaarath.com/ttd-chairman-members-list/): TTD Chairman Members  | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో  టీటీడీ పాలకమండలి కొలువుదీరనుంది.ఈ మేరకు టీటీటీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ బోర్డు సభ్యులు వీరే.. జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే) ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే) పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి) జాస్తి పూర్ణ సాంబశివరావు నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ) బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ) శ్రీసదాశివరావు నన్నపనేని కృష్ణమూర్తి ( తమిళనాడు) కోటేశ్వరరావు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌ జంగా కృష్ణమూర్తి దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్ణాటక) జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్ణాటక) శాంతారామ్‌ పి.రామ్మూర్తి (తమిళనాడు) జానకీ దేవి తమ్మిశెట్టి అనుగోలు రంగశ్రీ (తెలంగాణ) బూరగాపు ఆనందసాయి (తెలంగాణ) సుచిత్ర ఎల్ల (తెలంగాణ) నరేశ్‌కుమార్‌ ( కర్ణాటక) డా.అదిత్‌ దేశాయ్‌ (గుజరాత్‌) సౌరభ్‌ హెచ్‌ […] - [Maharashtra Elections | మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకే సింహభాగం.. ఏకంగా 148 స్థానాల్లో పోటీ..](https://vandebhaarath.com/maharashtra-elections-2024/): Maharashtra Elections 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024: అధికార భారతీయ జనతా పార్టీ (BJP) మహారాష్ట్రలోని 148 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిత్ర పక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేస్తోంది.మంగళవారం ప్రక్రియ ముగిసే సమయానికి మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు అధికార మహాయతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)తో సహా దాదాపు 8,000 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ నవంబర్ 20న జరిగే ఎన్నికలకు 53 మంది అభ్యర్థులను నామినేట్ చేసింది. రెండు సెగ్మెంట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోని మహాయుతి.. మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇచ్చారు. మరోవైపు ఎంవీఏలో కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేయగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 89, శరద్ పవార్ ఎన్సీపీ […] - [పూణే, బరోడా, సికింద్రాబాద్‌లను కలుపుతూ 4 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..., ఛార్జీలు...](https://vandebhaarath.com/new-vande-bharat-express-updates/): Vande Bharat Express: ప్రయాణికులకు శుభవార్త.. భారతదేశపు  హైటెక్, సెమీ-హై-స్పీడ్ లగ్జరీ రైలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నాలుగు మార్గాల్లో ప్రారంభం కానుంది.. ఒక మార్గం మహారాష్ట్ర నుండి దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకకు కలుపుతుంది, మరొక మార్గం మహారాష్ట్ర నుండి గుజరాత్ వరకు ప్రధాన నగరాలు, రైల్వే స్టేషన్లను కలుపుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 4 కొత్త రూట్లలో ప్రారంభం కానుంది పూణే సోలాపూర్ మీదుగా పూణే కొల్హాపూర్, హుబ్లీ, ముంబైలను కలుపుతూ మహారాష్ట్రలో ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు నాలుగు కొత్త రూట్లలో, రైళ్లను పూణే నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దిగువ మార్గాలను తనిఖీ చేయండి: పూణే నుండి వడోదర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూణే నుండి షెగావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూణే నుండి బెల్గాం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూణే నుండి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ […] - [70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రారంభించిన ప్రధాని మోదీ](https://vandebhaarath.com/pm-jay-ayushman-bharat-yojana/): PM-JAY Ayushman Bharat Yojana : ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్స‌వం సందర్భంగా ఈ పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆరోగ్య బీమా ప్లాన్ ను ఆమోదించింది. ఇది భారతదేశంలోని 70 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు అదనంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్‌ ‌పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు బీమా కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం లబ్ధి చేకూరుతుంది. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య […] - [Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు](https://vandebhaarath.com/pm-modi-distributes-appointment-letters-in-rozgar-mela/): Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పాలిత రాష్ట్రాల్లో లక్షల నియామక లేఖలు అందజేశారని ఆయన చెప్పారు. తాము అవ‌లంబిస్తున్న విధానాలు, నిర్ణయాలు ఉపాధిపై ప్రత్యక్షంగా మెరుగైన‌ ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, మొబైల్ టవర్లు, పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని, కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు ల‌భిస్తున్నాయ‌ని తెలిపారు. సోమవారం వడోదర(Vadodara)లో తాను ప్రారంభించిన ఎయిర్‌క్రాఫ్ట్ […] - [Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..](https://vandebhaarath.com/india-surpasses-saudi-arabia-in-refined-fuel-exports/): న్యూఢిల్లీ: బ్రిక్స్‌లో సభ్యదేశమైన భారత్, సౌదీ అరేబియాను అధిగమించి యూరప్‌కు శుద్ధి చేసిన ఇంధనాన్ని(Refined Fuel)  సరఫరా చేసే అగ్రదేశంగా అవతరించినట్లు ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ (Kpler) నివేదించింది. రష్యా చమురుపై కొత్త పాశ్చాత్య ఆంక్షల నేప‌థ్యంలో భారతదేశం నుంచి యూరప్ కు (European Union ) శుద్ధి చేసిన చమురు దిగుమతులు రోజుకు 360,000 బ్యారెల్స్ దాట‌నుంద‌ని అంచనా వేసింది. సౌదీ అరేబియా ప్రపంచంలోని ప్రముఖ చమురు ఉత్పత్తిదారులలో ఒకటి గా ఉంది. దశాబ్దాలుగా చమురు వ్యాపారంలో ఏక‌చ‌త్రాదిప‌త్యాన్ని కొనసాగిస్తోంది. అయినప్పటికీ, యూరోపియన్ మార్కెట్ నుంచి రష్యా నిష్క్రమించడంతో, యూర‌ప్ దేశాలు తన ఇంధన సరఫరా కోసం కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ముందు, ఐరోపా భారతీయ రిఫైనర్ల నుంచి రోజుకు సగటున 154,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 5న యూరోపియన్ యూనియన్.. రష్యన్ చమురుపై నిషేధాన్ని అమలు చేసిన తర్వాత ఈ సంఖ్య […] - [Current Charges | విద్యుత్‌ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన.. వినియోగదారులకు భారీ ఊరట](https://vandebhaarath.com/current-charges-hike-in-telangana/): Current Charges Hike In Telangana | హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు​ ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించిన‌ట్లైంది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ తిర‌స్క‌రించింది. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్ల‌డించారు. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నామ‌ని, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంద‌ని వివ‌రించారు. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేద‌న్నారు. స్థిర చార్జీలు రూ.10 యధావిధిగా ఉంటాయ‌ని, పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేద‌ని హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశామ‌ని శ్రీరంగ‌రావు తెలిపారు. గృహ వినియోగదారులకు క‌నీస చార్జీలు తొలగించామ‌ని, గ్రిడ్ సపోర్ట్ చార్జీలు […] - [తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బ‌దిలీ..](https://vandebhaarath.com/ias-transfers-in-telangana/): TRANSFERS IN TELANGANA | తెలంగాణలో మ‌ళ్లీ ఐఏఎస్ ఆఫీస‌ర్లను బ‌దిలీలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా నారాయ‌ణ రెడ్డి, న‌ల్గొండ క‌లెక్ట‌ర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువ‌న‌గిరి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత‌రావు, పుర‌పాల‌క శాఖ సంచాల‌కులుగా టీకే.శ్రీదేవి, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా మందా మ‌క‌రందు, ప‌ర్యాట‌క శాఖ సంచాల‌కులుగా జెడ్ కే.హ‌నుమంతు, దేవాదాయ శాఖ సంచాలకులుగా హ‌నుమంత‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఐ & పీఆర్ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్‌గా ఎస్.హ‌రీశ్‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి హ‌రీశ్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఆర్ అండ్ ఆర్, భూసేక‌ర‌ణ క‌మిష‌న‌ర్‌గా విన‌య్ కృష్ణా రెడ్డి, వాణిజ్య ప‌న్నుల శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్‌గా నిఖిల్ చ‌క్ర‌వర్తికి అద‌న‌పు బాధ్య‌త‌లు, డెయిరీ కార్పొరేష‌న్ ఎండీగా కే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ఎస్ దిలీప్ కుమార్ నియ‌మితుల‌య్యారు. టి.కె.శ్రీదేవి – పురపాలక శాఖ డైరెక్టర్‌ మంద మకరందు – […] - [ముస్లిం వీధి ఆహార వ్యాపారులు వారి గుర్తింపును దాచిపెట్టి.. 'జై శ్రీ రామ్' టీ-షర్టులు ధ‌రించి..](https://vandebhaarath.com/muslim-street-food-vendors-hide-identity-wear-jai-shri-ram-tshirt/): Uttar Pradesh Kanpur incident | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ స్టాల్‌లో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న కొంద‌రు ముస్లిం వ్యాపారులు తమ మతపరమైన గుర్తింపును దాచిపెట్టిన విషయాన్ని భజరంగ్ దళ్ కార్యకర్తలు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఇద్దరు వ్యక్తులు తమ గుర్తింపును దాచిపెట్టేందుకు వారు ఏకంగా ‘జై శ్రీ రామ్’ అని రాసి ఉన్న టీ-షర్టును ధరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు స్నాక్స్ కొనడానికి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ ను సందర్శించారు. అక్క‌డి విక్రేత‌లు జై శ్రీరామ్ అని రాసి ఉన్న కాషాయ రంగు టీష‌ర్టులు ధ‌రించి ఉన్నారు. వారు హిందువులుగా భావించి తినుబండారాల‌ను కొనేందుకు ఆస‌క్తి చూపారు. ఈ సంద‌ర్భంగా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ లో వెజ్ కబాబ్‌లను తింటుండ‌గా వారికి ఏదో రుచిలో తేడా అనిపించింది. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని పోలీసులు విచారించగా, వ్యాపారిని […] - [త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ తో అద‌ర‌గొట్టిన విజ‌య్‌..](https://vandebhaarath.com/actor-vijay-on-tamizhaga-vetri-kazhagam-meeting/): Actor Vijay  | చెన్నై: వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, అభిమానుల మ‌ధ్య త‌మిళ అగ్ర న‌టుడు.. త‌న పార్టీ తమిళగ వెట్రి కళగం తొలి మ‌హానాడులో ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ తో అద‌ర‌గొట్టాడు.. ”నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో నేను భయపడడం లేదుస‌స అంటూ నటుడు విజయ్‌ (Vijay) వ్యాఖ్య‌లు చేశారు. సినిమా రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్‌ అని అన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ గీతం వినిపిస్తుండగా ప్రత్యేకంగా నిర్మించిన ర్యాంప్‌పై నడిచిన ఆయన 100 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై పార్టీ జెండాను లాంఛనంగా ఎగురవేశారు. గంటల కొద్దీ నిరీక్షణ త‌రువాత […] - [Telangana Cabinet | ములుగు గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు.. మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం](https://vandebhaarath.com/telangana-cabinet-decisions/): Telangana Cabinet Decisions : సచివాలయంలో  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన చర్యలు, హైడ్రా, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపు,  కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై  మంత్రివర్గం చర్చించింది. దీంతోపాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ఏటూరునాగాారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మద్నూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా  అప్‌గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంచాలని తీర్మానించారు. అలాగే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు […] - [Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..](https://vandebhaarath.com/deepavali-2024-date/): Deepavali 2024 Date : వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తోంది. పండగ నాడు ప్రతి ఇంటా..  దీపాల వెలుగులు, లక్ష్మీ పూజలు, వ్రతాలు, బాణసంచా మోతలతో దద్దరిల్లిపోతాయి. అయితే.. ఈ సంవత్సరం దీపావళిని ఏ రోజున జరుపుకోవాలనే దానిపై  చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి జరుపుకుంటారు. అయితే ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే దానిపై ప్రజల్లో స్పష్టత లేదు. ప్రముఖ జోత్యిష్య పండితుల ప్రకారం..  ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 తోపాటు నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉండడంతో చాలా మందిలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వొచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం […] - [Young India Skills University | స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంపై సర్కారు కీలక నిర్ణయం..](https://vandebhaarath.com/young-india-skills-university/): Hyderabad Skills University | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University)కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ (Megha Company) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది.  ఈ నిధులతో యూనివర్సిటీ ప్రాంగణంలో అన్ని భవనాలను నిర్మించే బాధ్యతలను మెఘాకంపెనీ తీసుకుంది.  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈమేరకు సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.  విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం […] - [TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..](https://vandebhaarath.com/tgsrtc-cargo-home-delivery-service/): Hyderabad TGSRTC Cargo | ఇక నుంచి ఇంటి వ‌ద్ద‌కే నేరుగా కార్గో సేవ‌లను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) సిద్ధమైంది. ఆర్టీసీ  ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను  వేగంగా విస్త‌రించేందుకు  చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో  వేగ‌వంత‌మైన కార్గో సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు. రేపటి నుంచే హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని వినియోగ‌దారుల‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోరారు. TGSRTC Cargo పార్శిళ్ల హోం […] - [Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..](https://vandebhaarath.com/indiramma-housing-scheme-big-update/): Indiramma Housing Scheme Update : రాష్ట్ర ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై కసరత్తు మొద‌లుపెట్టింది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ‌ పార‌ద‌ర్శకంగా జ‌రిగేలా చ‌ర్య‌లు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో కొన్ని మార్పులుచేర్పులు చేసిన త‌ర్వాత త్వరలోనే యాప్ ను విడుద‌ల చేయ‌నున్నారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy ) వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించిన‌ట్లు మంత్రి చెప్పారు. ఇండ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక అత్యంత‌ పార‌ద‌ర్శకంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇళ్లు అందిస్తామ‌న్నారు. ల‌బ్దిదారుల ఎంపిక నిమిత్తం రూపొందించిన యాప్‌ను శ‌నివారం ఆయన స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో ప‌రిశీలించారు. అయితే ఈ యాప్‌లో ఒక‌టి రెండు మార్పు చేర్పులు చేయాల‌ని మంత్రి పొంగులేటి సూచించారు. మంత్రి సూచ‌న‌ల మేరకు […] - [మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్‌పై పోటీగా గిరీష్ పాండవ్..](https://vandebhaarath.com/maharashtra-assembly-elections/): Maharashtra Assembly Elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. తాజా అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 71 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో, డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌పై దక్షిణ నాగ్‌పూర్ నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ ను కాంగ్రెస్ పార్టీ బ‌రిలో నిలిపింది. పూర్తి జాబితా ఇదే.. భుసావల్ – డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్ జలగావ్ – డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్ అకోట్ – మహేష్ గంగనే వార్ధా – శేఖర్ ప్రమోద్బాబు షెండే సావ్నర్ – అనూజ సునీల్ కేదార్ నాగ్‌పూర్ సౌత్ – గిరీష్ కృష్ణరావు పాండవ్ కమ్తి – సురేష్ యాదవ్రావ్ భోయార్ భండారా (SC) – పూజ గణేష్ తావ్కూర్ అర్జున్-మోర్గావ్ (SC) – దలీప్ వామన్ బన్సోడ్ అమగావ్ (ఎస్టీ) […] - [BSNL: మీ నెట్వర్క్ ప‌నిచేయ‌డం లేదా.. ? వెంటనే సెట్టింగ్స్ మార్చుకోండి](https://vandebhaarath.com/bsnl-network-settings/): BSNL Network : రిలయన్స్ జియో. భారతీ ఎయిర్ టెల్‌, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థ‌లు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటి నుంచి వినియోగ‌దారులు క్ర‌మంగా BSNLవైపు మొగ్గు చూప‌డం ప్రారంభించారు. తక్కువ ధ‌ర‌లో రీచార్జ్ ప్లాన్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో లక్షలాది మంది ప్రజలు BSNL కు మ‌ళ్లారు. BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను విస్త‌రిస్తోంది. దేశ‌వ్యాప్తంగా టవర్లను 4G కి అప్‌లోడ్ చేస్తోంది. చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కోసం BSNLకి మారిన చాలా మంది విన‌యోగ‌దారులు నెట్‌వర్క్‌కు సంబంధించి అనేక‌ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే BSNL అనేక నగరాల్లో 4G సేవలను కూడా ప్రారంభిస్తూ వ‌స్తోంది. మీరు సిమ్‌ని బిఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులో ఉన్నప్పటికీ మీకు సరైన నెట్‌వర్క్ కనెక్టివిటీ అంద‌కపోతే దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఇందులో ప్ర‌ధానంగా BSNL 4Gలో సరైన నెట్‌వర్క్ సిగ్న‌ల్స్‌ లేకపోవడం లేదా తక్కువ ఇంటర్నెట్ వేగం కంపెనీకి […] - [ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు భార‌త జ‌ట్టు ఎంపిక.. భారీ మార్పులు చేసిన బీసీసీఐ](https://vandebhaarath.com/border-gavaskar-trophy-2024-25-australia-test-series/): Border-Gavaskar Trophy 2024-25 | ప్ర‌స్తుత జ‌ట్టులో భారీ మార్పులు చేసి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ (Australia Test series )కు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మహ్మద్ షమీ సమయానికి కోలుకోలేదు. మ‌రోవైపు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో కుల్దీప్ యాదవ్‌ను త‌ప్పించి బిసిసీఐ ఆశ్చర్యపరిచింది. నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిమన్యు ఈశ్వరన్ తమ తొలి టెస్టు కెప్టెన్ కోసం పోటీలో ఉన్నారు. పూణెలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కోల్పోయిన తర్వాత KL రాహుల్ జట్టులో తన స్థానాన్ని కొనసాగించాడు. 29 ఏళ్ల అభిమన్యు కొన్నేళ్లుగా జట్టులో కొనసాగుతున్నాడు, కానీ ప్లేయింగ్ ఎలెవెన్స్‌లో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. పెర్త్‌లో జరిగే ఓపెనింగ్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడం సందేహాస్పదంగా మారింది. అతని స్థానంలో బెంగాల్ ఓపెనర్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. నవంబర్ 22న […] - [దూకుడు పెంచనున్న హైడ్రా.. తర్వాత లక్ష్యం అవే..](https://vandebhaarath.com/hydra-pilot-project-on-pond-beautification/): Hydra Pilot Project :  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వచ్చే ఆరునెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.   హైడ్రా ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది.  హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువుల పూర్వభవం కోసం  పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. తొలివిడతగా నాలుగు చెరువుల సుందరీకరణ చేయాలని అది కూడా  ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో  బాచుపల్లి- ఎర్రగుంట చెరువు, మాదాపూర్- సున్నం చెరువు, కూకట్‌పల్లి-నల్లచెరువు, రాజేంద్రనగర్- అప్పచెరువును హైడ్రా ఎంపిక చేసింది. హైదరాబాద్ లో  తూర్పు, దక్షిణ, ఉత్తరం, పశ్చిమ వైపులా ఒక్కో చెరువును ఎంపిక చేసుకుంది. తొలుత చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్ పూర్తి చేయనుంది. ఇందుకు నెలరోజుల సమయం కేటాయించనుంది. తర్వాత చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌, ఆ తర్వాత సుందరీకరణ పనులు చేపడుతుంది.  దాదాపు 200 […] - [Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!](https://vandebhaarath.com/bank-jobs-bank-of-baroda-recruitment-2024/): Bank of Baroda Recruitment 2024 : బ్యాంక్‌లో ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. మీరు కూడా బ్యాంకు (Bank Jobs)లో పని చేయాలనుకుంటే, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ (BCS) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్, bankofbaroda.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు  చేసుకోవాలనుకుంటే ముందుగా దిగువ ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవండి. అర్హతలు బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే, కంప్యూటర్‌పై […] - [BSNL వైపు వినియోగదారుల చూపు.. భారీగా పెరిగిన సబ్ స్క్రైబర్లు](https://vandebhaarath.com/bsnl-network-news/): BSNL | రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా వొడఫోన్ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారీఫ్ ప్లాన్లను ఒక్కసారిగా పెంచేయడంతో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు (BSNL) వినియోగదారులు పోటెత్తుతున్నారు. మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలూ ఓ వైపు యూజర్లను కోల్పోతుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంటూ పోతోంది. గత ఆగస్టు నెలకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది. జూలైలో ప్రధాన టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా ధరల పెంచింది. దీంతో ఆ నెలలో మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 9.2 లక్షలు తగ్గింది. ఆగస్టు నెల వొచ్చేసరికి ఈ సంఖ్య 57.7 లక్షలుగా ఉంది. ఈ క్రమంలోనే జూలైలో కొత్తగా 29.3 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు. ఆగస్టులో మరో 25.3 లక్షల మంది బిఎస్ ఎన్ ఎల్ కు మారారు. సమీప […] - [Special trains | గుడ్ న్యూస్‌.. ఈ రూట్ల‌లో ప్ర‌యాణికుల కోసం ప్రత్యేక రైళ్లు](https://vandebhaarath.com/special-trains-for-these-routes/): Special trains | ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా భార‌తీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించాల‌ని నిర్ణయించింది. ఈమేర‌కు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వివ‌రాలు వెల్ల‌డించారు. నాలుగు ప్ర‌త్యేక‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అవి సనత్‌నగర్-సంత్రగచ్చి-సనత్‌నగర్ (07069/07070), ఎస్ఎంవీ బెంగళూరు – సంత్రాగచ్చి – ఎస్ఎంవీ బెంగళూరు (06211/06212) నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 1 సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07069) రైలు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు న‌డుస్తుంది. ఈ రైలు స‌న‌త్ న‌గ‌ర్ లో బుధవారాల‌లో ఉదయం 6:20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8:55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 8:57 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం రాత్రి 10:03 గంటలకు, అక్కడ నుండి రాత్రి 10:08 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డుకు రాత్రి 11:10 గంటలకు చేరుకుని, అక్కడ […] - [Postal Jobs 2024 : పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు ఇవే..](https://vandebhaarath.com/postal-recruitment-2024-full-details/): Postal Jobs 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో పోస్టల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ భర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబ‌ర్ 31. ఈమేరకు ఇండియ‌న్ పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది.  అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ‌ల్లో పోస్టుల వివరాలు.. Postal Jobs 2024  దేశవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేయనున్నారు.   దేశ‌వ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుండగా అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 8, తెలంగాణ‌లో 15 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టుల‌కు గ్రామీణ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్‌) ఉద్యోగం చేస్తున్న‌వారు, అలాగే ఏదైనా గ్రాడ్యూష‌న్ (రెగ్యూల‌ర్‌ లేదా డిస్టెన్స్‌) పూర్తిచేసి, అర్హ‌త క‌లిగిన రెండేళ్ల అనుభ‌వం ఉన్న‌వారికి ఈ అవ‌కాశం క‌ల్పించారు. ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థికి విజిలెన్స్‌, ఇత‌ర ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించిన […] - [దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83,000 కోట్లు : మంత్రి కిషన్ రెడ్డి](https://vandebhaarath.com/kishanredy-on-south-central-railway-devalopment/): South Central Railway  | దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 83,000 కోట్లు కేటాయించిన‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సికింద్రాబాద్ రైల్ నియంలో గురువారం జ‌రిగిన‌ సమావేశంలో కేంద్ర మంత్రి, SCR జోన్ పరిధిలోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎంపీలు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప‌రిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల‌పై రైల్వే అధి కారులుతో ఎంపీలు చర్చించారు. స‌మావేశం అనంత‌రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్లు,రైల్వే అండర్ బ్రిడ్జీలు, అండర్ సాస్ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు వారి వారి నియోజకవర్గాల పరిధిలో రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దక్షిణ మధ్య […] - [Yadadri MMTS | వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్.. త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు..](https://vandebhaarath.com/yadadri-mmts-railway-line/): Yadadri MMTS | వరంగల్‌లో త్వరలో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజన్లు తయారు చేయాలనేదే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు పొడిగించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో సమావేశమైయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘనందన్ రావు, డీకే అరుణ లు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న‌ ఎంపీలు వారి నియోకవర్గాల పరిధిలో జరుగుతున్న రైల్వే పనులు, చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా […] - [Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం](https://vandebhaarath.com/union-cabinet-approves-amaravati-railway-line/): Amaravati Railway line : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ మొత్తం రూ.6,798 కోట్లతో రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వే లైన్ డ‌బ్లింగ్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ సెక్షన్లలో 256 కి.మీ మేర డబ్లింగ్ తోపాటు అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త లైన్‌ను నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కీలక ప్రాంతాల్లో కొత్తగా రైలు కనెక్టివిటీ ఈ రెండు ప్రాజెక్టులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలకు రైల్వే క‌నెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వేలైన్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ రైల్వే లైన్ల‌ డ‌బ్లింగ్ పూర్తియితే నేపాల్, ఈశాన్య భారతదేశ సరిహద్దు ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుప‌రుస్తుంది. అలాగే గూడ్స్ రైలుతో పాటు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు సులభతరమవుతాయి. ఫలితంగా ఈ ప్రాంతం సామాజిక-ఆర్థికావృద్ధి చెందుతుంది.ఇక కొత్త రైల్వే […] - [Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యేది ఈ తేదీలోనే !](https://vandebhaarath.com/ap-mega-dsc-2024-relese-date/): Mega DSC 2024 : మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం కూడా త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీని ప్ర‌క‌టించే చాన్స్ ఉంది. న్యాయప‌ర‌మైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ .జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇటీవల జరిగిన ‘టెట్‌’ పరీక్షల ఫలితాలు నవంబరు 2న విడుదల చేయ‌నున్నారు. విభాగాల వారీగా చూస్తూ పోస్టుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT) పోస్టులు 6,371 స్కూల్‌ అసిస్టెంట్లు (SA) పోస్టులు 7,725 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (TGT) పోస్టులు 1781 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ (PGT) పోస్టులు 286 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (PET) 132 ప్రిన్సిపాల్‌ పోస్టులు 52 […] - [Naraka Chaturdashi 2024 | నరక చతుర్దశి ప్రాముఖ్యత ఏమిటి? దేశంలో ఈ పండుగను ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా..](https://vandebhaarath.com/naraka-chaturdashi-2024/): Naraka Chaturdashi 2024 | దీపావళి పండుగలో భాగంగా నరక చతుర్దశిని దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఎంతో ఉత్సాహంతో భ‌క్తితో జరుపుకుంటారు. నరక చతుర్దశి అంటే చెడుపై మంచి సాధించిన రోజు. అందుకే ఈ రోజున దేశమంత‌టా దీపాలు వెలిగిస్తారు. ఈ పండుగకు సంబంధించిన కొన్ని కథలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: నరకాసురుని వధ: రాక్షస రాజైన‌ నరకాసురుడు భూమిపై ప్రజలను హింసిస్తుంటాడు. అత‌డి హింసను భరించలేక, ప్రజలు సహాయం కోసం శ్రీకృష్ణుడిని, కాళికాదేవిని ప్రార్థించారు. అయితే నరకాసురుడిని శ్రీకృష్ణుడు చంపాడని కొన్ని పురాణ కథలు చెబుతుండ‌గా.. మరికొన్ని కాళీ దేవి చేతిలో హ‌త‌మ‌య్యాడ‌ని చెబుయి. అందుకే ఈ రోజును కాళీ చౌదాస్ అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. దీపావళికి ముందు అమావాస్య రోజున నరక చతుర్దశిని జరుపుకుంటారు. భారతదేశంలో నరక చతుర్దశి ఆచారాలను అనేక రకాలుగా పాటిస్తారు. భారతదేశంలోని గ్రామీణ […] - [Abhyanga Snan | నరక చతుర్దశి అంటే ఏమిటి? ఈ రోజు అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి..?](https://vandebhaarath.com/significance-of-abhyanga-snan/): Narak Chaturdashi And Significance of Abhyanga Snan | నరక చతుర్దశి అనేది భారతదేశమంతటా దీపావళికి ముందు రోజు జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ . దీనిని ” చోటీ దీపావళి (Choti Diwali) ” అని కూడా అంటారు. నరకాసురుడు అనే రాక్షస రాజును కృష్ణుడు, కాళి, సత్యభామ క‌లిసి సంహ‌రించిన రోజు రోజు కూడా ఇదే. ఎన్నో పురాత‌న ఆచారాలు, నమ్మకాలు ఈ ప్రత్యేక రోజుతో ముడిపడి ఉన్నాయి. నరక చతుర్దశి అంటే ఏమిటి? శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడు ఇదే రోజున నరకాసురుడు అనే రాక్షసుడిని ఓడించి, ప్రపంచాన్ని అతడి భయంకరమైన పాలన నుండి విముక్తి క‌లిగించాడు. ఫలితంగా, ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజ‌యంగా చెప్పుకుంటారు. నరక చతుర్దశి నాడు కొన్ని ఆచారాలను పాటించ‌డం వ‌ల్ల నరకంలోని బాధలను నివారించవచ్చని భ‌క్తులు నమ్ముతారు. స్నానం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజువారీ పని. […] - [Maharashtra Assembly polls | మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. మహా వికాస్ అఘాడి (MVA) కూటమి పొత్తు ఖరారు..](https://vandebhaarath.com/maharashtra-assembly-polls-2024/): Maharashtra Assembly polls | మ‌హారాష్ట్ర లో అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా- కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) మ‌ధ్య పొత్తులో భాగంగా సీట్ల పంప‌కం పూర్త‌యింది. 288 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయ‌నున్నారు. మిగిలిన సీట్లు MVA కూటమి భాగస్వాములు చిన్న మిత్రపక్షాల మధ్య పంపిణీ చేయన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఇతర నేతలు సహా ఎంవీఏ నేతలు శరద్ పవార్‌తో సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. సీట్ల కేటాయింపు వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు. మూడు ప్రధాన MVA భాగస్వాములు-కాంగ్రెస్, శివసేన (UBT), NCP (SP)- 85 చొప్పున సమాన సంఖ్యలో […] - [ఎట్టకేలకు ఊపందుకుంటున్న మణుగూరు-రామగుండం రైల్వే లైన్ పనులు](https://vandebhaarath.com/manugur-to-ramagundam-railway-line/): Manugur to Ramagundam Railway Line : తెలంగాణ‌లో ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న మణుగూరు-రామగుండం రైల్వే లైన్ ప్రాజెక్టుపై క‌ద‌లిక వచ్చింది. ఈ కొత్త బ్రాడ్‌గేజ్ రైలు మార్గానికి సంబంధించిన పనులు వేగవంతం కానున్నాయి. రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులకు కాంపిటెంట్ అథారిటీ విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భూపాలపల్లి సబ్ కలెక్టర్ కాటారం, రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాలపల్లి, పెద్దపల్లి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భూసేకరణ ప్రక్రియను నిర్వహించే వీలు క‌లిగింది కాటారం సబ్‌కలెక్టర్‌ మల్హర్‌రావు, కాటారం మండలాల్లో భూసేకరణను చూస్తారని, భూపాలపల్లి జిల్లాలోని ఘన్‌పూర్‌, భూల్‌పల్లి మండలాల్లో భూపాలపల్లి ఆర్‌డీవో పర్యవేక్షిస్తారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం, మంథని, రామగిరి, కమాన్‌పూర్‌, పెద్దపల్లి మండలాల్లో భూసేకరణను అదనపు కలెక్టర్‌ చూస్తారు. కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ప‌ట్ణ‌ణాల‌ను ఈ రైల్వే లైన్ క‌లుపుతుంది. ఈ రైల్వే లైన్ […] - [BSNL New Services | బిఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ ఏడు కొత్త సేవలు ప్రారంభం](https://vandebhaarath.com/bsnl-new-services-launched/): BSNL New Services | ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ కు వినియోగ‌దారుల నుంచి క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. తాజాగా కంపెనీ తన 5G సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తన కొత్త లోగోను విడుద‌ల చేసింది. BSNL 4G సేవలు ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ దేశవ్యాప్తంగా రోల్ అవుట్‌ని పూర్తి చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు, టెలికాం కంపెనీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక కొత్త ఫీచర్లను అందిస్తోంది. వీటిలో ఒకటి అవాంఛిత సందేశాలు, స్కామ్‌లను ఆటోమెటిక్ గా ఫిల్టర్ చేయడానికి రూపొందించబడిన స్పామ్-ఫ్రీ నెట్‌వర్క్ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. BSNL 7 కొత్త సేవలు BSNL తన ఫైబర్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం నేష‌న‌ల్ Wi-Fi రోమింగ్ స‌ర్వీస్ ను ప్రారంభించింది. దీని అర్థం వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా BSNL హాట్‌స్పాట్‌లలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. […] - [CM Yogi Adithyanath | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. మ‌హారాష్ట్ర‌లో సంచ‌ల‌నం రేపుతున్న యోగీ పోస్ట‌ర్లు](https://vandebhaarath.com/cm-yogi-adithyanath-posters-in-maharastra/): CM Yogi Adithyanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త‌నదైన పాల‌న‌తో ఉత్త‌ర ప్ర‌దేశ్ రూపురేఖ‌ల‌ను స‌మూలంగా మార్చేశారు. ఇపుడు ఆయ‌న ఇమేజ్‌ను మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో కూడా ఉప‌యోగ‌పడుతోంది. దేశంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బీజేపీ నేత సీఎం యోగి ఆదిత్యనాథ్. బెంగాల్-త్రిపుర నుంచి కర్ణాటక-తెలంగాణ వరకు సీఎం యోగి ఎన్నికల ప్రచార‌కార్య‌క్రామ‌ల‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. క్రిమినల్ కేసుల్లో నిందితుల‌పై ఈ బుల్డోజర్ బాబా తీసుకునే చ‌ర్య‌లు బిజెపి పాలిత రాష్ట్రాలనే కాకుండా ప్రతిపక్ష రాష్ట్రాలను కూడా సంతోషపరుస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌లోనూ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలించిన పంజాబ్‌లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవ‌ల ముంబై వీధుల్లో సీఎం యోగి పోస్టర్లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. దానిపై యోగీ ప్రకటన ‘బాటేంగే టు కటేంగే…’ అని రాసి ఉంది. ప్ర‌స్తుతం ఇది వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి […] - [Dharani Portal | ధ‌ర‌ణి పోర్ట‌ల్ పై సర్కారు కీల‌క నిర్ణ‌యం.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌కు నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు..](https://vandebhaarath.com/dharani-portal-fo-nic/): Dharani Portal | హైద‌రాబాద్ : ధరణి పోర్టల్ పై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పోర్ట‌ల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్)కి అప్పగిస్తూ ఈరోజు ఉత్వ‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించిన అంశాల‌ను మూడు సంవ‌త్స‌రాల పాటు నిర్వహించాలని, పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పెంచుతామని రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వుల్లో పేర్కొంది. గ‌త బిఆర్ఎస్‌ ప్రబుత్వం 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చి దాని నిర్వహణ బాధ్యతను టెర్రా సీఐఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీకి క‌ట్ట‌బెట్టింది. అప్ప‌టి నుంచి వ్యవసాయ భూముల అమ్మ‌కాలు కొనుగోళ్లు పూర్తిగా ధరణి పోర్టల్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ పోర్టల్లో ప్రస్తుతం 35 రకాల మాడ్యుల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతీ సమస్యకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులను ధరణి పోర్టల్ ఆన్​లైన్​లోనే వసూలు చేస్తున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఒక్కో అప్లికేషన్​కు […] - [MMTS Trains | ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌](https://vandebhaarath.com/hyderabad-mmts-trains-restored/): హైదరాబాద్ : గతంలో రద్దు చేసిన కొన్ని MMTS సర్వీసులు ఇప్పుడు అక్టోబరు 23, నవంబర్ 31 మధ్య యథావిధిగా నడుస్తాయి. పునరుద్ధరించిన‌రైలు సర్వీసులు ఇవీ.. మేడ్చల్ – లింగంపల్లి (47222), లింగంపల్లి – మేడ్చల్ (47225), మేడ్చల్ – సికింద్రాబాద్ (47228) మరియు సికింద్రాబాద్ – మేడ్చల్ (47229). వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికుల కోసం అద‌న‌పు కోచ్ లు.. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు వివిధ గమ్యస్థానాలకు ప్రయాణించే వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లను జోడించింది. తాత్కాలిక అదనపు కోచ్‌లు ఉన్న రైళ్ల జాబితా ఇదీ.. విజయవాడ – గుంటూరు (ట్రైన్ నెం-07783), గుంటూరు – విజయవాడ (ట్రైన్ నెం-07788), నడికుడి – మాచర్ల (ట్రైన్ నెం-07579), మాచర్ల – నడికుడే (ట్రైన్ నెం-07580), గుంటూరు-మాచర్ల (ట్రైన్ నెం-07779) మాచర్ల-గుంటూరు (ట్రైన్ నెం-07780)   - [Vande Bharat | ఈ రెండు ప్రధాన నగరాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్](https://vandebhaarath.com/vande-bharat-for-these-two-cities/): Vande bharat Express | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భార‌తీయ రైల్వే అన్ని విధాలుగా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ముఖ్యంగా ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌త్యేక రైళ్ల ను న‌డిపిస్తోంది. రైల్వేస్టేష‌న్ల‌ను ఆధునికీక‌రించ‌డంతోపాటు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో వందేభార‌త్ రైళ్ల‌ను కూడా అన్ని మార్గాల్లో ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటి వరకు చైర్‌కార్‌తో నడిచే వందేభారత్‌ను త‌క్కువ దూరం గ‌ల మార్గాల్లో న‌డిపించేవారు. అయితే ఇప్పుడు స్లీపర్ వందేభారత్ కూడా వ‌చ్చేసింది. దీంతో సుదూర మార్గాల్లో కూడా నడిపించాల‌ని భావిస్తున్నారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్‌లో కాకుండా చైర్ కార్‌లో ఉన్నప్పటికీ, దీపావళి, ఛత్‌ల పండుగ‌ల‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని దిల్లీ – పాట్నాల మధ్య వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును నడిపించాల‌ని నిర్ణయించారు. పండుగల సందర్భంగా ప్ర‌యాణికుల‌ రద్దీకి అనుగుణంగా ఈ మార్గంలో వందేభారత్‌ను నడపాలని నిర్ణయించారు. వందే భారత్ రైలు న్యూఢిల్లీ, వారణాసి మధ్య […] - [ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్](https://vandebhaarath.com/indian-railways-jagityal-to-mumbai-train/): Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ (Mumbai Train) వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభించింది.. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:46 గంటలకు రైలు బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:25 కు దాదర్ చేరుకుంటుందని, రైల్వే అధికారులు తెలిపారు.  తిరిగి ఇదే రైలు గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11:49కు జగిత్యాల చేరుకుంటుందని  వెల్లడించారు. కాగా రైలు సర్వీస్ పున: ప్రారంభించిన రైల్వే అధికారులు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే టికెట్స్‌ బుకింగ్‌  గడువు తగ్గింపు! మరోవైపు రైలు టిక్కెట్ ముందస్తు బుకింగ్ గడువును కూడా భారతీయ రైల్వే తగ్గించి ప్రయాణికులకు భారీ ఊరట కలిగించింది. . రైల్వే శాఖ గతంలో ఉన్న 120 రోజుల గడువును 60 రోజులకు తగ్గించింది. […] - [Jan Aushadhi | జనరిక్ మందులకు భారీగా డిమాండ్.. రూ.1000 కోట్లమార్కు దాటేసిన విక్రయాలు.](https://vandebhaarath.com/jan-aushadhi-sales/): Jan Aushadhi | న్యూఢిల్లీ: దేశంలో జనరిక్ ఔషధాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ బ్రాండెడ్ మందులతో పోలిస్తే అతితక్కువ ధర కలిగి ఉండడం ఇందుకు ప్రధాన కారణం.. జనరిక్ మందులపై క్రమంగా పేద సామాన్య మధ్యతరగతి ప్రజల్లో నమ్మకం పెరగడంతో వారంతా ఇప్పుడు జనరిక్ మందులనే ఆశ్రయిస్తున్నారు. కాగా జన్ ఔషధి ఔట్‌లెట్ల విక్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 1,000 కోట్ల మార్కుకు చేరుకున్నాయి ముఖ్యంగా, ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) సెప్టెంబర్ 2024 ఒక్క నెలలో రూ. 200 కోట్ల విలువైన మందులను విక్రయించింది. గత 10 సంవత్సరాలలో దేశంలో జన్ ఔషధి అవుట్‌లెట్ల సంఖ్య 170 రెట్లు పెరిగింది. 2014లో 80 అవుట్‌లెట్‌లు ఉండగా, ఇప్పుడు దేశంలోని దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 14,000 అవుట్‌లెట్‌లకు పైగా విస్తరించాయి. “ఈ గణంకాలు.. చవకైన, నాణ్యమైన మందులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి […] - [Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు](https://vandebhaarath.com/irctc-sabarimala-package-from-hyderabad/): IRCTC టూర్ ప్యాకేజీ | శబరిమల యాత్ర కు వెళ్లాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ ఆండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్తగా భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటక కేంద్రాలు,  పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కోసం నడిపిస్తున్న భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైళ్లకు యాత్రికుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో కొత్తగా మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. తాజాగా సికింద్రాబాద్‌ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన  కరపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో హాల్లింగ్ స్టేషన్లు ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్,నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు   శబరిమలలోని ప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయంతోపాటు ఎర్నాకుళం చోటానిక్కర్‌ అమ్మవారి ఆలయాలను […] - [Shimla Mosque | హిందువుల నిరసనల తర్వాత సిమ్లాలో మసీదు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..](https://vandebhaarath.com/shimla-mosque-demolition/): Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలో గత నెలలో హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైన మసీదు (Shimla Mosque ) కు సంబంధించిన‌ అనధికార అంతస్తులను మునిసిపల్ కమీషనర్ ఆదేశాల ఆధారంగా కూల్చివేసింది. అక్టోబర్ 16 ఆర్డర్ తర్వాత సోమవారం (అక్టోబర్ 21) కూల్చివేత ప్రారంభమైంది. సంజౌలీ మసీదు కమిటీ కూల్చివేత కోసం హిమాచల్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి కోరింది. అనుమతి పొందిన తర్వాత, కమిటీ కూల్చివేతను ప్రారంభించింది, దీనికి కమిటీ స్వయంగా నిధులు సమకూరుస్తుందని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు తెలిపాయి. కూల్చివేతకు వక్ఫ్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందని సంజౌలీ మసీదు (Shimla Mosque ) కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ లతీఫ్ ధృవీకరించారు. బ‌య‌టి నుంచి ఆర్థిక సహాయం లేకుండానే కమిటీ ఖర్చులను భరిస్తోందని, కూల్చివేత పూర్తి కావడానికి రెండు నెలలు పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. కమిటీ […] - [Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..](https://vandebhaarath.com/power-outages-problems-in-hyderabad/): Hyderabad | తరచూ విద్యుత్ కోతల (power outages ) తో సతమతమవుతున్న వినియోగదారులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు కొత్తగా విద్యుత్ అంబులెన్స్ ను ప్రవేశపెట్టింది సర్కారు. ఈ ప్రత్యేక వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka) సోమ‌వారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలందిచేందుకు అంబులెన్స్ మాదిరిగా  ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చిన‌ట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించేందుకు  అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్ విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను తీసుకువచ్చారు. ఇవి 24 గంటల పాటు సేవ‌లందిస్తాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగుతారు. హైదరాబాద్ […] - [Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?](https://vandebhaarath.com/indian-railways-senior-citizens/): Indian Railways | భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ల (Senior Citizens )కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు లోయర్ బెర్త్‌లకు అర్హులు. అలాగే కొన్ని మార్గదర్శకాలను అనుసరించి సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌ను పొందే అవకాశాలను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా ఈ సౌకర్యాలను పొందవచ్చు, ఫలితంగా వారు సాఫీగా గమ్యస్థానాలను చేరవచ్చు. అయితే, సీనియర్ సిటిజన్లు ఒంటరిగా లేదా గరిష్టంగా ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తున్నట్లయితే, లోయర్ బెర్త్ ప్రాధాన్యత హామీ ఉండదు. సీనియర్ సిటిజన్‌కు ఎగువ లేదా మధ్య బెర్త్ కేటాయిస్తే, టిక్కెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణ సమయంలో అందుబాటులోకి వస్తే వారిని దిగువ బెర్త్‌కు మార్చవచ్చు. చాలా మంది తరచుగా ఈ […] - [UGC NET Scholarship |  PhD స్కాలర్లకు గుడ్ న్యూస్ స్టైఫండ్‌లను భారీగా పెంచేసిన కేంద్రం](https://vandebhaarath.com/ugc-net-scholarship-amount-2024-25/): UGC NET Scholarship Amount 2024-25:   UGC NET రిజల్ట్స్ 2024 ప్రకటించిన తరుణంలో పీహెచ్ డీ స్కాలర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. UGC NET JRF 2024కి అర్హత సాధించిన అభ్యర్థులు తమ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన తర్వాత వారు పొందే ఫెలోషిప్ ప్రోత్సాహకాల కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం.. విద్యా మంత్రిత్వ శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ లు(JRF), సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ (SRF)లు, రీసెర్చ్ అసోసియేట్స్ (RAs) కోసం నెలవారీ వేతనాలను సవరించింది. ఈసారి రీసెర్చ్ స్కాలర్‌లకు స్టైపెండ్ మొత్తాలను గణనీయంగా పెంచేసింది. రీసెర్చ్ కమ్యూనిటీ నుంచి చాలా కాలంగా వస్తున్న  డిమాండ్‌ ను పరిగణలోకి తీసుకొని ఫెలోషిప్ మొత్తాలను పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహిచడంతోపాటు పరిశోధనలో నైపుణ్యాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు. హోదా మునుపటి స్టైపెండ్ పెరిగిన స్టైపెండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో […] - [భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..](https://vandebhaarath.com/indian-railways-update-bullet-train/): Indian Railways Update  | భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి రికార్డు నెలకొల్పింది.  భారతదేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సేవలు 1853లో ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి థానే వరకు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తొలి రైలు మార్గంలో 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటించారు. హౌరా-అమృత్‌సర్ మెయిల్ భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే రైలుగా భావిస్తుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం వాణిజ్య సేవల కోసం అత్యధికంగా గంటకు 130 కి.మీ వేగంతో దేశంలోనే అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అప్‌డేట్ అయితే భారతీయ రైల్వేల స్థాయి ఒక్కసారిగా మారిపోనుంది. జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ ఈ5 రైలు […] - [Mahakumbh 2025 | మహాకుంభమేళాకు 37 వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రత](https://vandebhaarath.com/mahakumbh-2025/): లక్నో: మహా కుంభ‌మేళా 2025 (Mahakumbh 2025) కు యూపీ స‌ర్కారు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చే భక్తులు పటిష్ట భద్రత కల్పించేందుకు యోగి ప్రభుత్వం ప‌ట్టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్నిపర్‌లు, NSG కమాండోలు, కమాండో స్క్వాడ్‌లు, ATS, STF, BDDS బృందాలు, శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లను మోహరించాల‌ని భావిస్తోంది యూపీ ప్ర‌భుత్వం. నివేదిక‌ల ప్ర‌కారం.. మ‌హాకుంభ మేళాలో 7 అంచెల భద్రత ఉంటుంది. ఇది కాకుండా, మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని 10 జోన్లు, 25 సెక్టార్లు, 56 పోలీస్ స్టేషన్లు, 155 అవుట్‌పోస్టులుగా విభజించారు. ప్రతి స్థాయిలో తనిఖీలు, పర్యవేక్షణ ఉండేలా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఎలాంటి అసౌకర్యం, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్ర‌యాగ్ రాజ్ నగరంలో రెండు NSG కమాండో కంటెంజెంట్లు, 26 యాంటీ-సబోటేజ్ (AS) తనిఖీ బృందాలు మోహరించనున్నామ‌ని పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు. నాలుగు ATS కమాండోలు, మూడు […] - [Group 1 Exams: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌..](https://vandebhaarath.com/group-1-mains-exams/):   Group 1 Mains Exams: తెలంగాణలో సోమవారం నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత మొట్ట‌మొద‌టిసారిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరుగుతోంది. సోమ‌వారం నుంచి ఈనెల 27 వరకు పరీక్షలు జర‌గ‌నున్నాయి. మొత్తం 563 పోస్టులకు 31, 382 మంది అభ్యర్థులు పోటీ ప‌డుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మొద‌టి పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా గ్రూప్ 1 అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. కాగా జీవో 29 రద్దు చేయాలని అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తమ‌వుతున్న విష‌యం తెలిసిందే.. దీంతో ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష […] - [Odisha | ప్రధాని మోదీకి గిరిజన మహిళ రూ.100 పంపించ‌డం వెనుక క‌థేంటి?](https://vandebhaarath.com/prime-minister-narendra-modi-heartwarming-story/): Odisha | తాను ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాను సందర్శించినప్పుడు ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా (Baijayant Jay Panda) వెల్ల‌డించారు. దానిని ప్రధాని మోదీకి ఇవ్వమని పట్టుబట్టిందని తెలిపారు. అయితే  ఈ సంఘటనకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” నన్ను ఎప్పుడూ ఆశీర్వదించే మా నారీ శక్తికి నమస్కరిస్తున్నాను.” ఒడిశాలోని ఓ గిరిజన మహిళ 100 రూపాయల నోటును ఆ రాష్ట్రంలోని బిజెపి సీనియర్ నాయకుడికి అందజేసింది. దానిని ప్రధానికి కృతజ్ఞతగా తెలియజేయమని వేడుకుంది. అని ప్రధాని నరేంద్ర మోడీ వివ‌రించారు. తాను ఒడిశా (Odisha) లోని సుందర్‌గఢ్ (Sundargarh district) జిల్లాను సందర్శించినప్పుడు, ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు […] - [ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..](https://vandebhaarath.com/delhi-metro-recruitment-2024/): Delhi Metro Recruitment 2024 | ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఇప్పుడు పలు కీలక ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సూపర్‌వైజర్ (S&T), జూనియర్ ఇంజనీర్ (JE), అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (ASE), సెక్షన్ ఇంజనీర్ (SE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) వంటి పోస్టులు ఉన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక DMRC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇలా ఉన్నాయి. దరఖాస్తుదారులు కింది రంగాల్లో ఒకదానిలో మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా లేదా డిగ్రీని కలిగి ఉండాలి: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, IT లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్- టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. , అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు […] - [Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ](https://vandebhaarath.com/amrit-bharat-station-scheme-railway-stations-development/): Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్  ను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తున్నారు. Telangana Railway Stations Development: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(Amrit Bharat Station Scheme) కింద రైల్వే ప్రయాణీకులకు ఆధునిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 38 రైల్వే స్టేషన్‌లను మొత్తం రూ.1830.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ శాటిలైట్ టెర్మినల్ గా రూపుదిద్దుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లు అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో మార్చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనుల్లో ప్రధానమైన అభివృద్ధి పనులతో పాటు, ప్రస్తుతం కాచిగూడ, […] - [దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే  రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..   ](https://vandebhaarath.com/indias-slowest-train/): India’s slowest train | భారత్ లో రైళ్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి మూలను కలుపుకుంటూ వెళతాయి. పర్వతాలు, ఎడారులు, తీర ప్రాంతాల మీదుగా ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తాయి. అయితే ఇందులో తక్కువ దూరాలకు అలాగే సుదూర ప్రయాణాలకు రైళ్లు ఉన్నాయి. కొన్ని రైళ్లు నాన్‌స్టాప్‌గా, మరికొన్ని దాదాపు ప్రతి స్టేషన్‌లో ఆగుతాయి. ఇక్కడ మనం భారతదేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు గురించి తెలుసుకుందాం. ఈ రైలు తన 37 గంటల ప్రయాణంలో 111  స్టేషన్లలో ఆగుతుంది. దీని వలన ప్రయాణికులు తమకు కావలసిన స్టేషన్లలో ఎక్కేందుకు దిగేందుకు వీలు కల్పిస్తుంది. అత్యధిక సంఖ్యలో స్టాప్‌లతో రైలు Train with highest number of stops : దేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు హౌరా-అమృత్‌సర్ (Howrah-Amritsar Mail )  మెయిల్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని హౌరా , పంజాబ్‌లోని అమృత్‌సర్ మధ్య నడుస్తుంది. […] - [Jharkhand elections : జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ.. జాబితా ఇదే..](https://vandebhaarath.com/jharkhand-elections-bjp-candidates-list/): Jharkhand elections : భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ 66 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ధన్వర్‌ నుంచి రాష్ట్ర చీఫ్‌ బాబూలాల్‌ మరాండీ, బోరియో నుంచి లోబిన్‌ హెంబ్రోమ్‌, జమ్‌తారా నుంచి సీతా సోరెన్‌, సరైకెల్లా నుంచి జార్ఖండ్‌ మాజీ సీఎం చంపై సోరెన్‌, చైబాసా నుంచి గీతా బల్ముచు, జగన్నాథ్‌పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండా తదితరులను పార్టీ బరిలోకి దించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాన్ని ప్రకటించిన ఒక రోజు తర్వాత బిజెపి మొదటి జాబితాను వెలువ‌రించింది. Jharkhand elections బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎన్డీయే మిత్రపక్షాలు ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో, జేడీ(యూ) రెండు స్థానాల్లో, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. కాగా 81 మంది సభ్యులున్న జార్ఖండ్ […] - [RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!](https://vandebhaarath.com/rrb-technician-recruitment-2024-correction-window/): RRB Technician Recruitment 2024 : టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) క‌రెక్ష‌న్‌ విండోను తెరిచాయి. త‌మ‌ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు rrbapply.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో మీరు సమర్పించిన ఫారమ్‌లను సవరించవచ్చు. క‌రెక్ష‌న్ విండో అక్టోబర్ 17, 2024న ప్రారంభ‌మైంది. మార్పులు చేయడానికి అక్టోబర్ 21, 2024 వరకు అవ‌కాశంఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవధిలోపు పూర్తి చేయవచ్చు. కాగా RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా రైల్వేల్లో 14,298 ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు మరిన్ని ఖాళీలు జోడించిన తర్వాత, RRB అక్టోబర్ 2, 2024న టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు విండోను తిరిగి తెరిచింది. ఇంతకుముందు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు తమ ఫారమ్‌లను సమర్పించడానికి మరొక అవకాశం ఉంది. అప్లికేషన్ […] - [Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వ‌ర్షాలు !](https://vandebhaarath.com/imd-hyderabad-rain-alert/): Hyderabad Rain Alert | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. .మరో ఆవర్తనం అండమాన్‌ సముద్రంలో సముద్ర మట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనంగా బలపడే చాన్స్ ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయు గుండంగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదివారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. , సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే […] - [Bahraich : బ‌హ్రైచ్ హింసకు పాల్పడిన నిందితుల ఇళ్లపై బుల్డోజ‌ర్ యాక్షన్..?](https://vandebhaarath.com/bahraich-violence-bulldozer-action/): Bahraich violence  |  బహ్రైచ్‌లోని జిల్లా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) అధికారులు శుక్రవారం బహ్రైచ్‌లో హింసను ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది ఇళ్లపై నోటీసులు అతికించారు. మూడు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని, లేకుంటే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. నివేదిక‌ల ప్రకారం..  24 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రా హత్యకు కార‌ణ‌మై హింసాకాండకు పాల్పడిన ఐదుగురిలో ఒకరైన అబ్దుల్ హమీద్‌తో సహా 23 మందిపై బుల్డోజర్ చర్యను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని ప్రధాన జిల్లా రహదారిపై శాఖ అనుమతి లేకుండా రహదారి మధ్య సెంట‌ర్ పాయింట్ నుంచి 60 అడుగుల దూరం లోపు ఏదైనా నిర్మాణ పనులు చేస్తే అది అక్రమ నిర్మాణాల కేటగిరీ కిందకు వస్తుంద‌ని అధికారులు తెలిపారు. “బహ్రైచ్ (Bahraich ) జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో లేదా ముందస్తు డిపార్ట్‌మెంటల్ అనుమతితో నిర్మాణ […] - [Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!](https://vandebhaarath.com/jharkhand-assembly-elections/): Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ క‌లిసి మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు. కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ‌ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. “జార్ఖండ్ […] - [Karolina Goswami | యూట్యూబర్ కరోనా గోస్వామికి బెదిరింపులు..](https://vandebhaarath.com/karolina-goswami-threats-from-rathee-fans/): Karolina Goswami | భారతదేశానికి చెందిన యూట్యూబర్ కరోలినా గోస్వామిపై ధృవ్ రాథీ అనుచ‌రులు దాడి చేసి బెదిరించారని ఆరోపించిన తర్వాత ఆమె భారతదేశంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో కలిసి నడుస్తున్నట్లు చూపించే వీడియోను షేర్ చేసింది. “మేము దేనికీ భయపడము. మేము భారతదేశంలోనే ఉంటాం.. ”అని పేర్కొంటూ ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక‌ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోకు 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. కరోలినా గోస్వామికి గ‌త‌ మే నెలలో ధ్రువ్ రాథీ అభిమానుల నుంచి 220కి పైగా బెదిరింపులు వచ్చాయి. రాథీ యూట్యూబ్ వీడియోలకు ఆమె కౌంట‌ర్ ఇచ్చిన తర్వాత బెదిరింపులు వచ్చాయి, అతడి “భారత వ్యతిరేక ప్రచారాన్ని” బయటపెడతానని ఆమె పేర్కొంది. క‌రోలినా గోస్వామి తన స్వంత యూట్యూబ్ ఛానెల్ “ఇండియా ఇన్ డిటైల్స్”లో పోస్ట్ చేసిన వీడియోలలో నకిలీ వార్తలను ప్రచురిస్తున్న ధ్రువ్ రాథీని, అతని […] - [Railways News | 65 ఏళ్లలోపు రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..](https://vandebhaarath.com/railways-to-re-appoint-retired-employees/): Railways News | సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు రైల్వే బోర్డు వివిధ జోన్లలో 25,000 ఖాళీ పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా ఆ ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయాల‌ని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ స్కీమ్ కింద, రిటైర్డ్ సిబ్బంది 65 ఏళ్లలోపు ఉన్నంత వరకు, సూపర్‌వైజర్‌ల నుంచి ట్రాక్ మెన్ ల వరకు విధులు నిర్వ‌ర్తించ‌డానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాల నుంచి మెడికల్ ఫిట్‌నెస్, పనితీరు రేటింగ్‌లు వంటి ప్రమాణాల ఆధారంగా ఈ రిటైర్డ్ ఉద్యోగులను నియమించుకోవడానికి అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్‌లకు అధికారం ఉంది. నిబంధ‌న‌ల ప్రకారం.. దరఖాస్తుదారులు పదవీ విరమణకు ముందు వారి ఐదేళ్ల స‌ర్వీస్ రికార్డులో మంచి గ్రేడింగ్ కలిగి ఉండాలి. వారిపై ఎటువంటి విజిలెన్స్ లేదా డిపార్ట్‌మెంటల్ యాక్షన్ కేసులు ఉండకూడదు. రెండో […] - [DEECET 2024 Web Counselling](https://vandebhaarath.com/school-education-department-deecet-2024-web-counselling-schedule-released/): DEECET 2024 Web Counselling | హైదరాబాద్: 2024-25 విద్యాసంవత్సరానికి డీఈఈసెట్ 2024 ద్వారా రెండేళ్ల డీఈడీ, డీపీఈడీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులు ఇప్పుడు అక్టోబర్ 21న సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ జిల్లా విద్యా, శిక్షణ సంస్థ (డైట్)లో పాల్గొనవచ్చు. కాలేజీలను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్‌లు అక్టోబర్ 23 నుంచి 26 వరకు తెరిచి ఉంటాయి. అక్టోబర్ 30న సీట్లు కేటాయించనున్నారు. తాత్కాలిక సీటు అలాట్‌మెంట్ పొందిన అభ్యర్థులు ఫీజు చెల్లించి, అక్టోబర్ 30, నవంబర్ 3 మధ్య తుది అడ్మిషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.విద్యార్థులు నవంబర్ 4న లేదా అంతకు ముందు సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలి. నవంబర్ 4న క్లాసులు ప్రారంభంకానున్నాయి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google […] - [Adani Foundation | రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూప్ 100 కోట్ల విరాళం..](https://vandebhaarath.com/adani-foundation-donation-cheque-of-rs-100-crore/): Adani Foundation | హైదరాబాద్:  పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ  మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని ప్రకటించారు. అదానీ గ్రూప్‌నకు (Adani Group) చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా రూ.100 కోట్ల విరాళం అందించారు.  ఈ మేరకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి రూ.100 కోట్ల చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో అందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ (Young India Skills University) కి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని గౌతమ్ అదానీ  హామీ ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు అధికారులు […] - [తెలంగాణ‌లో 9 యూనివ‌ర్సిటీల‌కు వీసీల నియామ‌కం..](https://vandebhaarath.com/osmania-university-vc-kumar/): Osmania University | రాష్ట్రంలోని తొమ్మిది యూనివ‌ర్సిటీల‌కు వైస్ ఛాన్స‌ల‌ర్ నియ‌మించింది. తెలంగాణ ప్ర‌భుత్వం. వీసీల నియ‌మాక ఉత్వ‌ర్వుల‌పై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ సంత‌కం చేశారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తిగా కుమార్, కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీగా ప్ర‌తాప్ రెడ్డి, తెలంగాణ యూనివ‌ర్సిటీ వీసీగా యాద‌గిరి రావు, తెలుగు యూనివ‌ర్సిటీ వీసీగా నిత్య‌నంద‌రావు, మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్, పాల‌మూరు యూనివ‌ర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ వీసీగా అల్దాస్ జాన‌య్య‌, కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం వీసీగా ప్రొఫెస‌ర్ రాజిరెడ్డి నియ‌మితుల‌య్యారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి […] - [Yogi Model | యూపీలో ఆగని నేరస్థుల వేట ఏడేళ్లలో 7వేల మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్టు..](https://vandebhaarath.com/yogi-model-list-of-notable-encounters-in-up/): Yogi Model | ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) క్రిమినల్స్ ఆటకట్టించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. గురువారం బహ్రైచ్ హింసాకాండలో పాల్గొన్న ఇద్దరు ప్రధాన నిందితులు నేపాల్‌కు పారిపోవడానికి యత్నించినప్పుడు పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ హడా బసేహరి ప్రాంతంలో జరిగింది, ఇది నాన్‌పరా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇది భారత్ , నేపాల్ సరిహద్దు నుండి 15 కి.మీ దూరంలో ఉంది. యూపీ పోలీసు బలగాలకు ఇటువంటి ఎన్‌కౌంటర్‌లు ఇదే మొదటిసారి కాదు . అధికారం చేపట్టినప్పటి నుంచి, యోగీ ప్రభుత్వం మాఫియాలు, గ్యాంగ్‌స్టర్ల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. నేరాలను అరికట్టడానికి కఠినమైన చర్యలను అమలు చేసింది. నేరస్థులను లక్ష్యంగా చేసుకోవడం, వ్యవస్థీకృత క్రైమ్ నెట్‌వర్క్‌లను బుల్‌డోజింగ్ చేయడం ద్వారా, యోగి మోడల్ దేశంలోనే పాపులర్ అయింది. పౌరుల భద్రతపై విశ్వాసాన్ని కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం దూకుడుగా ముందుకుసాగుతోంది. యుపిలో […] - [Bahraich Violence | భరూచ్‌ నిందితుల్లో.. ఇద్దరిపై పోలీస్‌ కాల్పులు](https://vandebhaarath.com/bahraich-violence/): Bahraich Violence : భరూచ్‌ హింసాకాండ నిందితులు నేపాల్‌ పారిపోయేందుకు యత్నించ‌గా వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌లో అక్టోబరు 13న దుర్గా విగ్రహం నిమజ్జనం ఊరేగింపు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం గుండా వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో హింస చెలరేగింది. దుండ‌గులు 22 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రాను అత్యంత దారుణంగా కాల్చి చంపడంతో హింస చెలరేగింది. ఈ ఘట‌న‌లో పొలీసులు ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేయ‌గా 55 మంది అనుమానితులను అరెస్టు చేశారు. కాగా, రామ్ గోపాల్‌ మిశ్రాను కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హమీద్ కుమారులు, హత్య కేసులో నిందితులైన సర్ఫరాజ్, ఫహీమ్ నేపాల్‌ పారిపోయేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలో వారిని పట్టుకునేందుకు […] - [Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు](https://vandebhaarath.com/tgpsc-group-1-mains-exams/): Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఇత‌ర‌ ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సమీక్షించారు. టీజీపీఎస్సీ కార్యాల‌యం నుంచి చైర్మ‌న్ మ‌హేంద‌ర్ రెడ్డి, స‌భ్యులు, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నార‌ని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో 46 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చే శామ‌ని, అన్ని కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. టీజీపీఎస్సీ చైర్మ‌న్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో తొలిసారి గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు (Group 1 […] - [DA Hike | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ..](https://vandebhaarath.com/da-hike-narendra-modi-govt/): DA Hike : దీపావళి పండుగకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. అంతకంటే ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Narendra Modi Govt) కేంద్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు తీపిక‌బురు చెప్పింది. మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (dearness allowance) ను 3 శాతం పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి, జూలైలో ఏడాదికి రెండుసార్లు డీఏను అంచనా వేసి, సర్దుబాటు చేసి, ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది. చివరిసారి, మార్చిలో 4 శాతం ప్రకటించగా ఇది జనవరి 2024 నుండి అమలులోకి వచ్చింది. దాదాపు 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ల‌బ్ధి ఇప్పటి వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 50 శాతం డీఏకు అర్హులు […] - [Blue Java Banana Benefits | నీలం అరటిపండు గురించి తెలుసా? వెరైటీ రుచి.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!](https://vandebhaarath.com/blue-java-banana-health-benefits/): Banana Benefits | సాధార‌ణంగా మనం ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లను ఇప్ప‌టివ‌ర‌కు చూశాం. అరుదుగా ఉదా రంగులో ఉన్న అరటిపండ్ల‌ను కూడా చూస్తాం.. అయితే ఈ రోజు మనం బ్లూ అరటి గురించి తెలుసుకోబోతున్నాం.. ఇది రంగు, రుచిలో విభిన్నంగా ఉండ‌డ‌మే కాకుండా, ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. Blue Java Banana Benefits : పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని అంద‌రికీ తెలిసిందే.. ఇవి శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డ‌మేకాకుండా అనేక వ్యాధుల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది. అందుకే అంద‌రూ అనేక రకాల పండ్లను త‌మ‌ ఆహారంలో చేర్చుకుంటారు. వాటిలో అరటిపండు కూడా ప్ర‌ధానంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా ఉత్త‌మ‌మ‌ని భావిస్తారు. ఇప్పటి వరకు మీరు ఆకుపచ్చ-పసుపు అరటిపండును తిని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా నీలం అరటిపండును చూశారా లేదా తిన్నారా? కాదు… ఈ రోజు మనం ఈ ప్రత్యేకమైన అరటిపండు రుచి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. […] - [AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం](https://vandebhaarath.com/ap-news-ap-cyclone-alert/): AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బ‌ల‌ప‌డి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీట‌ర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీట‌ర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా ప‌య‌నించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముంద‌ని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీని కార‌ణంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం […] - [సేఫ్టీలో టాటా కార్లకు సాటి లేదు.. టాటా కర్వ్, నెక్సాన్ కార్లకు 5 స్టార్ రేటింగ్..](https://vandebhaarath.com/tata-curvv-and-nexon-safety-test-results/): TATA Curvv Safety Test | దేశంలోని ప్ర‌ఖ్యాత‌ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ వాహనాలు దృఢ‌త్వానికి, మ‌న్నిక‌కు పెట్టింది పేరు.. గ్లోబ‌ల్ ఎన్ క్యాప్‌, భార‌త్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ లో టాటా వాహ‌నాలు 5 స్టార్ రేటింగ్ పొందాయి. తాజాగా భార‌త్ NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్‌లో Tata Nexon, Curvv, Curvv EV వాహ‌నాలు కూడా 5 స్టార్ రేటింగ్ పొందాయి. Tata Nexon, Curvv మరియు Curvv EVలు అడల్ట్ మరియు పిల్లల ఆక్యుపెన్సీ రెండింటికీ భారత్ NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్‌లో పూర్తి 5 స్టార్ స్కోర్ చేశాయి. టాటా SUV క్రాష్ టెస్ట్: కొత్తగా ప్రారంభించబడిన Tata Curvv, Curvv EVలు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ స్కోర్ చేశాయి, దీనితో పాటు, నెక్సాన్ కూడా క్రాష్-టెస్ట్ చేయ‌గా రెగ్యులేటరీ బాడీ నుంచి మళ్లీ […] - [Defense Deal  | భార‌త్ కు త్వ‌ర‌లో ప్రిడేటర్ డ్రోన్‌లు.. వీటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..](https://vandebhaarath.com/defense-deal-predator-drones/): Defense Deal – Predator Drones | భారత ప్ర‌భుత్వం దేశ‌ సైనిక సామర్థ్యాలను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈమేర‌కు 31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌తో ఒక ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా, దేశంలో జనరల్ అటామిక్స్-తయారీ డ్రోన్‌ల కోసం నిర్వహణ, మరమ్మతులు, వర్‌హాల్ (MRO) సౌకర్యాన్ని కూడా భారతదేశం ఏర్పాటు చేస్తుంది. మీడియా నివేదికల ప్రకారం.. రెండు దేశాలు కూడా తరువాత సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని రూపొందించాలని చూస్తున్నాయి. ఈ ఒప్పందాన్ని ఈ నెల ప్రారంభంలో భద్రతపై భారత క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ లావాదేవీ మొత్తం ఖర్చు $3.5 బిలియన్లుగా అంచనా వేసింది. డ్రోన్‌లను జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ (GA-ASI) విదేశీ మిలిటరీ సేల్స్ కాంట్రాక్ట్ కింద సరఫరా చేస్తుంది. భారత నావికాదళం 15 డ్రోన్‌లను పొందే అవకాశం ఉంది, ఇది ‘సీగార్డియన్’ వేరియంట్‌గా ఉంటుంది, ఆర్మీ, […] - [Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..](https://vandebhaarath.com/assembly-elections-2024/): Assembly Elections 2024 | భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఒకే దశలో అలాగే జార్ఖండ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13, 20 తేదీల్లో దశలు ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు నవంబర్ 23 న ప్రకటించనున్నామని తెలిపారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఈసారి జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 29 నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 30 అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 4 పోలింగ్ తేదీ: నవంబర్ 20 ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల […] - [Elections 2024 | రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం.. నేడే షెడ్యూల్ విడుదల](https://vandebhaarath.com/maharashtra-and-jharkhand-assembly-elections/): Maharashtra and Jharkhand Assembly Elections | భారత ఎన్నికల సంఘం (Election Commission) ఈ రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూత్ తోపాటు కేరళలోని వాయనాడ్‌తో సహా మూడు లోక్‌సభలకు, వివిధ‌ రాష్ట్రాలలో కనీసం 47 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. . కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఈ వేసవి లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి గెలుపొంద‌గా, కేర‌ళ‌ వయనాడ్ స్థానాన్నివ‌దులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఎంపీగా కొన‌సాగుతున్నారు. అలాగే నాందేడ్ (మహారాష్ట్ర), బసిర్హట్ (పశ్చిమ బెంగాల్) రెండు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 26, జనవరి 5న అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా భారతీయ జనతా […] - [Jobs in Dubai | దుబాయ్‌లో డెలివరీ బాయ్ ఉద్యోగాలు .. భారీగా వేతనాలు.. టెన్త్ పాస్ అయితే చాలు..](https://vandebhaarath.com/tomcom-delivery-boy-jobs-in-dubai/): Jobs in Dubai | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), దుబాయ్(Dubai ), యుఎఇ (UAE)లో డెలివరీ బాయ్స్ (Delivery Boy) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్య‌ర్థుల‌ నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 17, గురువారం, కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్వేత హోటల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూకు హాజరు కావాల‌ని కోరింది. యుఎఇలోని దుబాయ్‌లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్స్)కి అధిక డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగస్తుల‌కు ఆకర్షణీయమైన వేత‌న ప్యాకేజీ అందిస్తాయి. సురక్షితమైన మరియు చట్టపరమైన వలసల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడంలో TOMCOM అభ్యర్థులకు సహాయం చేస్తుందని TOMCOM ఒక పత్రికా ప్రకటన తెలిపింది. అయితే ఈ ఉద్యోగాలు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం SSC ఉత్తీర్ణులై ఉండాలి. పాస్‌పోర్ట్ మరియు […] - [Secunderabad : ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..](https://vandebhaarath.com/secunderabad-idol-damaged-in-muthyalama-temple/): Secunderabad : సికింద్రాబాద్‌లో ఆదివారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు ముత్యాలమ్మ ఆలయం (Muthyalama temple) లో విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించినట్లు సమాచారం. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయం నుంచి పెద్ద శబ్దం విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఒక వ్యక్తిని పట్టుకున్నారు. వారు అతడిని పోలీసులకు అప్పగించారు. ఉదయం నుంచి గుడి దగ్గర గుమిగూడిన పెద్ద సంఖ్యలో ప్రజలు.. అక్రమార్కులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ముత్యాలమ్మ గుడి (Muthyalama temple) పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఒక‌ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ‌ ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్ మెట్రోపోలీస్ […] - [TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..](https://vandebhaarath.com/tgsrtc-ticket-charges-in-festival-sessions/): TGSRTC | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ (Sajjanar) స్ప‌ష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించింది. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్య స్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. ప్ర‌యాణికుల‌ రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు న‌డిపిస్తుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో […] - [How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచ‌ర్‌.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..](https://vandebhaarath.com/how-to-book-current-ticket/): How To Book Current Ticket : దీపావళి పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, ప్రజలు చేసే అతి ముఖ్యమైన పని, తమ ఇళ్లలో తేవి తమ బంధువుల‌తో కలిసి పండుగలను ఆస్వాదించాలనే ఆశతో రైలు టిక్కెట్ బుకింగ్ చేసుకోవ‌డం.. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది క‌న్ఫార్మ్‌ రైలు టిక్కెట్‌ను దొర‌క‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అనేక మార్గాల్లో రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పటిక‌ప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతుంటాయి. ఇక హైదరాబాద్ నుంచి, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం చెన్నై మార్గాల్లో ప్రయాణించే రైళ్ల పరిస్థితి అత్యంత‌ దారుణంగా ఉంటుంది. తత్కాల్‌లో సీటు వస్తుందో రాదో న‌మ్మ‌కంగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితిలో ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇదే కరెంట్ టికెట్ ఆప్ష‌న్. దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయమేమిటంటే రైలు రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత మీరు కరెంట్ టిక్కెట్‌ను బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. […] - [జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ ఎలా తగిలింది..?](https://vandebhaarath.com/congress-performance-in-jammu/): Congress Performance in Jammu | జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తన రాజకీయ ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయింది, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరే దీనికి నిదర్శనం. గతంలో కాంగ్రెస్ జమ్మూ ప్రాంతం, కాశ్మీర్ రెండింటిలోనూ పెద్ద సంఖ్య‌లో సీట్లను గెలుచుకుంది. అయితే, తాజా ఎన్నిక‌ల్లో పార్టీ పేల‌వ‌మైన ప‌నితీరుతో పాతాలానికి పడిపోయింది. ఈ పతనానికి వెనుక ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే, ఈ ప్రాంతంలో ముఖ్యంగా జమ్మూలో బిజెపి ప్రభావం పెరుగుతోంది, ఇది క్రమంగా కాంగ్రెస్ పట్టు నుంచి జారిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ నిరాశాజనకమైన ప్రదర్శన కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది, నేషనల్ కాన్ఫరెన్స్ (NC)తో పొత్తు వైఫల్యానికి రాష్ట్ర నాయకులు కారణమని నివేదించారు. అదనంగా, టికెట్ కేటాయింపు, పీసీసీ ప్రముఖుల నియామకం, ఎన్నికలకు ముందు ముగ్గురు తాత్కాలిక సభ్యులను ప్రవేశపెట్టడం, సరైన ప్రచారం లేకపోవడం […] - [Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .](https://vandebhaarath.com/hyderabad-mmts-news/): Hyderabad MMTS | తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకుంటున్న హైద‌రాబాద్ వాసుల‌కు చుక్కెదుర‌వుతోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు క్ర‌మంగా దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతుండ‌డంతో ఉద్యోగులకు, సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు ఎదురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసుల‌ను త‌గ్గిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లపై ప్రయాణికు్లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇందుకు కార‌ణం.. తక్కువ ధ‌ర‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఈ లోక‌ల్ ట్రైన్స్ వ‌ల్ల క‌లుగుతుంది. కరోనాకు ముందు రోజూ 175 సర్వీసులతో రెండున్నర లక్షలమందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర‌వేసిన ఎంఎంటీఎస్ రైళ్లు.. ఇప్పుడు సుమారు వంద సర్వీసులకు పైగా తగ్గి 70 వరకు నడుపుతోంది. ప్ర‌తిరోజు సుమారు 50 వేల మందికి ప్రయాణ సేవలను అందిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన […] - [IRCTC recruitment 2024 : భారీ వేతనంతో రైల్వే మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. రాత పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక](https://vandebhaarath.com/irctc-recruitment-2024/): IRCTC Job Alert : దేశవ్యాప్తంగా ప్రయాణీకులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ఖాళీలు ప్రముఖ రైల్వే టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన IRCTCలో ఉన్నాయి. IRCTC, ఒక ప్రభుత్వ రంగ సంస్థ, భారతీయ రైల్వేలకు టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందిస్తోంది. 1999లో స్థాపిత‌మైన ఐఆర్ సీటీసీ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. 66 మిలియన్లకు పైగా వినియోగదారులు IRCTCలో నమోదు చేసుకున్నారు, ప్రతిరోజూ సుమారు 7.31 లక్షల టిక్కెట్లను బుక్ చేస్తున్నారు. రైల్వే ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా, రాత‌ పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక. ఇంటర్వ్యూలో బాగా రాణిస్తే ఈ ఉద్యోగం మీదే.. ఖాళీలు: IRCTC అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)తో సహా వివిధ మేనేజర్ స్థానాలకు దరఖాస్తులను  […] - [Baba Siddique Murder Case : ఒక్క‌ హత్యతో దేశాన్ని గడగడలాడించిన నేరగాళ్లు, నిందితుల కుటుంబసభ్యులు ఏం చెప్పారు?](https://vandebhaarath.com/baba-siddique-murder-case/): Baba Siddique Murder Case : 1990లలో జరిగిన రాజకీయ ప్రేరేపిత హత్యలు మ‌ళ్లీ క‌ల‌క‌లం సృష్టించాయి. దశాబ్దాల తర్వాత ముంబైలో జరిగిన బాబా సిద్ధిక్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. బాబా సిద్ధిఖీపై 19 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు షూటర్లు కాల్పులు జరిపారు. సిద్ధిఖీ NCP అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 48 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న సిద్ధిఖీ కొంతకాలం క్రితం ఎన్సీపీలో చేరారు. అయితే, మాజీ మంత్రి హత్యకు సంబంధ‌మున్న నిందితుల కుటుంబాలు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ హత్య కేసులో నిందితులు ముగ్గురూ సాధారణ కుటుంబాలకు చెందినవారే. ఇద్దరు నిందితులు శివకుమార్ అలియాస్ శివగౌతమ్. ధరమ్‌రాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులు కాగా, గుర్మైల్ బల్జీత్ సింగ్ అనే వ్యక్తి హర్యానాలోని కైతాల్ జిల్లా వాసి. ఈ […] - [Banana Eating Tips | మీరు అరటిపండుతో కలిపి వీటిని తింటే.. ఎన్ని సమస్యలో తెలుసా..?](https://vandebhaarath.com/banana-eating-tips-what-not-to-eat-with-banana/): Banana Eating Tips : అరటిపండు దాదాపు అన్ని సీజన్లలో లభించే ఫ‌లం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండడంతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది. అందుకే అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా, ఇది ఇన్ స్టంట్ ఎన‌ర్జీ శక్తిని ఇస్తుందని కూడా భావిస్తారు. అందుకే ఉప‌వాసాలు, వ్ర‌తాలు, పూజ‌ల్లో కూడా అర‌టిపండ్ల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తారు. అయితే అరటిపండు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే ప్రయోజనాలకు బదులుగా, మీరు నష్టాలను కూడా చవిచూడవచ్చు. ఆ వివ‌రాల‌ గురించి ఒక‌సారి తెలుసుకోండి అరటిని పోషకాల గ‌నిగా పరిగణిస్తారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఐరన్, ఇతర విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, కానీ మీరు అరటిపండుతో కొన్ని పదార్థాలను తీసుకుంటే, ప్రయోజనానికి బదులుగా, […] - [Uttarakhand | మ‌రో రైలు ప్ర‌మాదానికి కుట్ర‌..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్](https://vandebhaarath.com/uttarakhand-cylinder-on-the-railway-tracks/): cylinder on the railway tracks : ఉత్తర‌ఖండ్ లో మ‌రో రైలు ప్ర‌మాదానికి దుడ‌గులు కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూర్కీ(Roorkee ) లోని ధండేరా స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఖాళీ ఎల్‌పిజి సిలిండర్ కనిపించడంతో ఉత్తరాఖండ్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైలు డ్రైవర్ సిలిండర్‌ను గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఆదివారం ఉద‌యం 6:35 గంట‌ల‌ సమయంలో, ధంధేరా స్టేషన్ నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లండోరా – ధంధేరా మధ్య పట్టాలపై సిలిండర్ కనిపించిందని రూర్కీలోని స్టేషన్ మాస్టర్‌కు గూడ్స్ రైలు లోకో పైలట్ ఫిర్యాదు చేశాడు. పాయింట్‌మెన్‌ని వెంటనే సంఘ‌ట‌న స్థ‌లానికి పంపించి ప‌రిశీలించ‌గా ఆ సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. అనంతరం సిలిండర్‌ను దంధేరా వద్ద స్టేషన్‌ మాస్టర్‌ కస్టడీలో ఉంచారు. స్థానిక పోలీసులకు, ప్రభుత్వ రైల్వే పోలీసులకు (GRP) […] - [Vadodara Gangrape | బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇళ్లకు వాట‌ర్‌, క‌రెంట్ క‌ట్‌](https://vandebhaarath.com/vadodara-gangrape-case/): Vadodara | గుజరాత్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి (Vadodara Gangrape ) పాల్పడిన కేసులో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు అనుమానితుల ఇళ్లకు విద్యుత్, డ్రైనేజీని డిస్‌కనెక్ట్ చేసింది. నిందితుల ఇండ్ల నిర్మాణాల‌కు మునిసిపాలిటీ నుంచి అనుమ‌తి లేద‌ని పేర్కొంటూ నోటీసు అందించిన 72 గంటల తర్వాత అధికారులు తాజాగా క‌రెంటు, డ్రెయినేజీ క‌నెక్ష‌న్ ను క‌ట్ చేశారు. అక్టోబర్ 4న వడోదర నగర శివార్లలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబర్ 7న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసేందుకు బృందాలు వచ్చాయి. మూడు రోజుల క్రితం వ‌డోద‌ర మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (VMC) నోటీసు ఇచ్చింది. దాని తర్వాత నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్‌లను గడువు ప్రకారం కట్ చేసినట్లు తెలిపారు. నిందితులు నిర్మించిన ఇళ్లకు బిల్డింగ్ పర్మిషన్ లేదని VMC నోటీసులో పేర్కొన్నారు. ఇంతలో, వడోదర రూరల్ పోలీసులు అరెస్టు చేసిన […] - [Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..](https://vandebhaarath.com/hyderabad-real-estate/): Hyderabad | రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం (Real Estate)  నష్టాల్లో కూరుకుపోతోంది. ఆస్తుల‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావ‌డంలేదు. బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేప‌ట్ట‌డంలేదు. తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI ) తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాల్సిన అనేక సమస్యలను నివేదించింది. ఆగస్టులో కొన్ని సూచనలు చేసింది, అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదని క్రెడాయ్ పేర్కొంది. జిల్లాల్లో లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు చేయడంలో విపరీతమైన జాప్యంపై రియల్ ఎస్టేట్ వ‌ర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరైన కార్యక్రమంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. జిల్లాల్లో అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోందని, లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించినప్పటికీ, వారి బిజీ షెడ్యూల్‌లో, ఈ […] - [RSS foundation day | ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం .. అమిత్ షా కీలక వ్యాఖ్యలు](https://vandebhaarath.com/rss-foundation-day-amit-shah-praises-organisation/): Amit shah on RSS foundation day | కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆర్‌ఎస్‌ఎస్  వ్యవస్థాపక దినోత్సవం (RSS foundation day) సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ సంస్కృతిని రక్షించడంలో, యువతలో దేశభక్తి ఆలోచనలను పెంపొందించడంలో విశేషమైన కృసి చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని 1925లో విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ‌ వాలంటీర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంస్థ క్రమశిక్షణ, దేశభక్తికి అద్వితీయ చిహ్నం. @RSSorg, ప్రారంభం నుంచి భారతీయ సంస్కృతిని రక్షించడంలో, యువతను సంఘటితం చేయడంలో అహ‌ర్నిశ‌లు పాటుప‌డుతోంద‌ని తెలిపారు. ఈమేర‌కు అమిత్ షా ‘Xస‌లో పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ (Rashtriya Swayamsevak Sangh) సామాజిక సేవా కార్యక్రమాలను వేగవంతం చేయడం ద్వారా దేశ సంక్షేమానికి అంకితమైన దేశభక్తులను సృష్టించడం ద్వారా […] - [Tesla Cybercab | టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ.. స్టీరింగ్, పెడల్స్ లేని రోబోటాక్సీ..](https://vandebhaarath.com/tesla-cybercab/): Tesla Cybercab | ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోబోటాక్సీ (Robotaxi) వ‌చ్చేసింది. ఎలోన్ మస్క్ “వి, రోబోట్” పేరుతో జరిగిన కార్యక్రమంలో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ లేని రోబోటాక్సీని ఆవిష్క‌రించారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రత్యేకమైన సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2027లోపు ప్రారంభమవుతుందని మస్క్ ధృవీకరించారు. వాహనంలో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఉండవు, అంటే అన్ని ప్ర‌భుత్వ అనుమ‌తులు పొందిన తర్వాత మాత్రమే ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇతర టెస్లా మోడల్‌ల మాదిరిగానే, సైబర్‌క్యాబ్‌కు మినిమలిస్ట్ ఇంటీరియర్ లేఅవుట్ వ‌స్తుంది, ఇందులో ఇద్దరికి సీటింగ్ ఉంటుంది. మోడల్ 3, మోడల్ Y మాదిరిగానే దాదాపు అన్ని ఫంక్షన్‌లను నియంత్రించే పెద్ద సెంట్రల్‌గా మౌంటెడ్ స్క్రీన్ ఉంటుంది. Robotaxi details pic.twitter.com/AVSoysc6pS — Tesla (@Tesla) October 11, 2024 వెలుపల, సైబర్‌క్యాబ్ (tesla-cybercab) సైబర్‌ట్రక్ మాదిరిగానే ఒకే పూర్తి-వెడల్పు LED […] - [BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ .. రోజుకు కేవ‌లం రూ.7 ఖ‌ర్చుతో 105 రోజుల పాటు 2GB రోజువారీ డేటా](https://vandebhaarath.com/bsnl105-day-validity-recharge-plan/): BSNL105-day validity Recharge Plan  | సాధార‌ణ ప్ర‌జ‌లు త‌మ‌ రీఛార్జ్ ప్లాన్‌లు వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతుండగా, తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు త‌క్కువ ధ‌ర‌లు క‌లిగిన రీచార్జి ప్లాన్ల‌ను కోరుకుంటారు. ఇలాంటి వారి కోస‌మే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL అనేక రకాల స‌ర‌స‌మైన‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడ‌ఫోన్ ఐడియా (విఐ) వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్‌ల కోసం భారీ ఛార్జీలు విధిస్తున్న విష‌యంతెలిసిందే.. ఈ క్ర‌మంలోనే పెద్ద సంఖ్య‌లో వినియోగ‌దారులుBSNL వైపు మ‌ళ్లుతున్నారు. మిలియన్ల మంది వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి, BSNL తన ఆఫర్లలో అనేక దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్ల‌ను చేర్చింది. బడ్జెట్- ఫ్రెండ్లీ ప్లాన్ పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం, BSNL ఇప్పుడు 105-రోజుల వ్యాలిడిటీ గ‌ల ఒక ప్లాన్‌ను అందిస్తోంది. BSNL 105 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ […] - [TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!](https://vandebhaarath.com/tata-motors/): TATA Motors | పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ సెగ్మెంట్లలో రతన్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా మోటార్స్ కు చెందిన చాలా వాహనాలు ఫైవ్ స్టార్ రేటింగ్‌లను పొందాయి. అయితే టాటా తన వాహనాలన్నింటిని ఇంత పటిష్టంగా ఎలా తయారు చేసింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? టాటా మోటార్స్ వాహనాలు ఎందుకు చాలా సురక్షితమైనవి, వాటిపై న‌మ్మ‌కాన్ని పెంచేందుకు టాటా కంపెనీ ఏమి చేస్తుందో మాకు తెలుసా? అధిక నాణ్యత కలిగిన స్టీల్ టాటా మోటార్స్ వాహనాలను తయారు చేసేటప్పుడు నాణ్యత విషయంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీపడదు, ఈ కంపెనీ ఎల్లప్పుడూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుంటుంది. త‌క్కువ ధ‌ర క‌లిగిన వాహనాల్లో కూడా కంపెనీ అధిక దృఢ‌మైన‌ స్టీల్‌ను వాడడానికి ఇదే కారణం. ఇది కారు నిర్మాణాన్ని బలపరుస్తుంది. ఒక భవనానికి బ‌ల‌మైన‌ పునాది ఎంత బలంగా చేకూరుస్తుందో.. […] - [Skill University Admission | స్కిల్ యూనివ‌ర్సిటీలో అడ్మిషన్స్ షురూ..](https://vandebhaarath.com/telangana-skill-university-admission/): Skill University Admission | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Skill University) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ  దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీలో కొన్ని కోర్సులలో ప్రవేశాల కోసం  నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతగా యూనివర్సిటీ మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్ కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నారు. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాష్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో […] - [Job Notification | నిరుద్యోగ యువ‌త‌కు తీపి క‌బురు .. వైద్య‌శాఖ‌లో ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌](https://vandebhaarath.com/medical-department-job-notification/): Job Notification In Medical Department: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (Medical Recruitment Board) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాగా, గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మెడిక‌ల్‌ బోర్డు ప్ర‌క‌టించింది. గత నెలలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అదనంగా మరో 272 పోస్టులను చేర్చింది. ఈ క్రమంలో మొత్తంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2,322కు చేరాయి. ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని.. నవంబర్ 17వ తేదీన ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్ల‌డించింది. కాగా గత నెలలో 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ […] - [హైదరాబాద్‌ ‌ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం](https://vandebhaarath.com/hyderabad-durga-devi-idol-vandalism/): Durga Devi Mandir attack | హైదరాబాద్‌ ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించగా , నిర్వాహకులతోపాటు భక్తులు హిందూ సంఘాలుఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. స్థానికుల సమాచారంతో బేగంబజార్‌ ‌పోలీసులు  కూడా నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దుండగులు.. మొదట అక్కడ కరెంట్ సరఫరా కట్ చేసి ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత దుర్గాదేవి అమ్మవారి విగ్రహం చేతిని విరగ్గొట్టారు.  విగ్రహం వద్ద పూజా సామగ్రిని సైతం చిందరవందరగా పడేశారు. అమ్మవారి విగ్రహం  […] - [Amazon Great Indian Festival: బజాజ్ చేతక్‌ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం?](https://vandebhaarath.com/amazon-great-indian-festival-bajaj-chetak-offers/): Amazon Great Indian Festival | దేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్‌లను ఆక‌ట్టుకునేలా అనేక అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, గృహోప‌క‌ర‌ణాల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే ఇటీవ‌లఎల‌క్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కంపెనీల అమెజాన్ లో భాగ‌స్వాముల‌య్యాయి. ఇప్పుడు అమెజాన్ లో అనేక ఈవీ స్కూట‌ర్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ నెల బజాజ్ ఆటో (Bajaj Auto) కు అద్భుతమైనది, ఎందుకంటే ఆ కంపెనీ EV మార్కెట్‌లో రెండవస స్థానంలో ఉన్న TVS Motors ను వెన‌క్కి నెట్టి అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. అయితే ప్ర‌స్తుతం బజాజ్ చేతక్ పై అనేక డిస్కౌంట్ ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) లో  బజాజ్ చేతక్ బ్రూక్లిన్ బ్లాక్ – స్పెషల్ ఎడిషన్ చేతక్ బ్రూక్లిన్ బ్లాక్ – స్పెషల్ ఎడిషన్‌పై అమెజాన్ ఏకంగా రూ.7,000 వరకు భారీ […] - [రతన్ టాటా సామ్రాజ్యానికి ఆ ముగ్గురిలో వారసుడు ఎవ‌రు?](https://vandebhaarath.com/ratan-tata-passed-away/): Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. దేశంలోని అత్యంత గౌరవనీయమైన ది వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా తన చేపట్టిన అనేక దాత్రుత్వ కార్యక్రమాలతో ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించారు. అయితే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన మరణం తర్వాత‌ ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సోనీ. వీరు 1940లో విడాకులు తీసుకున్నారు. దీంతో నావల్ టాటా 1955లో స్వీస్ మహిళ సిమోన్ ను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి నోయెల్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. నోయెల్ టాటాకు మాయ టాటా, నెవిల్లే టాటా, లియా టాటా ముగ్గురు […] - [రతన్ టాటా చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇదే... కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు](https://vandebhaarath.com/ratan-tata-death-live/): Ratan Tata Death | భారతదేశ అత్యంత ప్రియమైన పారిశ్రామికవేత్తలు, మాన‌వ‌తావాది అయిన ర‌త‌న్ టాటా 86వ ఏట తుది శ్వాస విడిచారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాపార దిగ్గజం మరణాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటనను పంచుకున్నారు. ఈ వార్తల మధ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చివరి పోస్ట్ చూసి ఆయ‌న అభిమానులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. Ratan Tata’s final Instagram post : కేవలం రెండు రోజుల క్రితం, సోమవారం, ర‌త‌న్‌ టాటా సోషల్ మీడియా పోస్ట్‌లో తన ఆరోగ్యం గురించి వ్యాపించే పుకార్ల గురించి ప్ర‌స్తావిచారు. తన సందేశంతో “నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. “నా ఆరోగ్యం గురించి ఇటీవలి పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఈ వార్త‌లు నిరాధారమైనవని అందరికీ తెల‌పానుకుంటున్నాను. నా వయస్సు సంబంధిత వైద్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. నేను ఎంతో […] - [Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన](https://vandebhaarath.com/maharashtra-cm-race/): Maharashtra CM : ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టత వచ్చింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా షిండే ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాను ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ ఏర్పాటుకు “అడ్డంకి” కాబోనని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎంపికలో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను మోదీ.. అమిత్ షాకు అప్పగించారు. ముగ్గురు మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో  అమిత్ షా  సమావేశమయ్యారు. అయితే ఇక్కడ షిండే “సానుకూలంగా” ఉన్నప్పటికీ  ఆమర అసంతృప్తితో ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి. తన బేరసారాల వ్యూహాలు విఫలమయ్యాయని గ్రహించిన షిండే, సిఎం, క్యాబినెట్ మంత్రులను ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన […] - [Bank Holidays December 2024 : డిసెంబరులో 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు!](https://vandebhaarath.com/bank-holidays-december-2024/): Bank Holidays December 2024 : డిసెంబర్ 2024 లో ఏకంగా ప‌లు రాష్ట్రాల్లో పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవుల కార‌ణంగా 17 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు రానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం 2 శనివారాలు, 5 ఆదివారం సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ లో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. వీటిలో రాష్ట్ర సెలవులు, జాతీయ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో సాధారణంగా బ్యాంకులు మూసివుంటాయి. కాబట్టి, మీ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్లాన్ చేయడానికి ముందు, సెలవుల జాబితాను చెక్ చేసుకోండి. డిసెంబర్ 2024లో బ్యాంక్ సెలవులు: డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు ప్రాంతీయ సెలవులు కాకుండా, అన్ని బ్యాంకులు ఆదివారం, రెండ‌వ, నాల్గవ శనివారాలు RBI ఆదేశాల ప్రకారం మూసివేస్తారు. RBI వెబ్‌సైట్ ప్రకారం, అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారం ప్రభుత్వ సెలవు దినంగా […] - [Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..](https://vandebhaarath.com/mumbai-ahmedabad-bullet-train-staions/): Mumbai-Ahmedabad Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ముంబై – అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మరియు సబర్మతి. ప్యాసింజర్-సెంట్రిక్ డిజైన్ స్టేషన్లలో ఇంటీరియర్స్, వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. నగర పరిధిలో ఉన్న స్టేషన్లతో స్థానిక రైల్వేలు, బస్సులు, మెట్రో లైన్లు, పార్కింగ్ సౌకర్యాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది ప్రయాణీకులకు హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ప్ర‌యాణికుల‌ సౌకర్యాల‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అధిక నాణ్యత గల విశ్రాంతి గదులు, […] - [Train Ticket Booking | రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి,](https://vandebhaarath.com/train-ticket-booking/): Train Ticket Booking | రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో పొరపాట్లు జరగడం మామూలే. అయితే ఈ సమయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సార్లు, టిక్కెట్లు తప్పుడు తేదీలో బుక్ చేస్తుంటాం.. లేదా టికెట్ బుక్ చేసిన తర్వాత తేదీ మారుతుంది. కాబట్టి టికెట్ బుకింగ్ విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇండియ‌న్ రైల్వే కూడా వినియోగదారులు త‌మ టికెట్ ను మరొక వ్యక్తికి ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డానికి వీలు క‌ల్పిస్తుంది. ఆవివ‌రాలు ఒక చూడండి.. రైల్వే ప్రత్యేక సౌకర్యాలు రైలు తేదీ, క‌న్‌ఫార్మ్డ్‌ టికెట్ (Confirm Ticket) మార్చవచ్చు. టిక్కెట్లను సన్నిహిత మిత్రుడు లేదా కుటుంబ సభ్యుల పేరుకు బ‌దిలీ చేయవచ్చు. ఎడ్యుకేషనల్ లేదా టూర్ గ్రూపుల పేరుతో టిక్కెట్లను బదిలీ చేయవచ్చు. అయితే, కొన్ని నియమాలు, షరతుల ప్రకారం మాత్రమే ఈ సేవను పొందవచ్చు. టికెట్ ఎవరి పేరు […] - [Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..](https://vandebhaarath.com/hindu-minorities-in-bangaldesh/): Kolkatha | బంగ్లాదేశ్‌లోని హిందువుల (Hindu minorities )పై దాడుల‌కు నిర‌స‌న‌గా అలాగే భారత జాతీయ ప‌తాకానికి చేస్తున్న అవ‌మానాల‌కు నిర‌స‌న‌గా ప‌శ్చిమ బెంగాల్ లోని ఓ ఆస్ప‌త్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని ఆసుపత్రి బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం నిరవధికంగా అమలులో ఉంటుందని జెఎన్ రే హాస్పిట‌ల్‌ అధికారి ప్రకటించారు. హాస్పిట‌ల్ ప్రతినిధి సుభ్రాంషు భక్త్ మాట్లాడుతూ, “మేము ఈ రోజు నుంచి బంగ్లాదేశ్ రోగిని చికిత్స కోసం చేర్చుకోమని నోటిఫికేషన్ జారీ చేశాం. ఎందుకంటే వారు భారతదేశం పట్ల అవ‌మానక‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అని తెలిపారు. బంగ్లాదేశ్ వైఖ‌రిని నిరసనగా కోల్‌కతాలోని ఇతర ఆసుపత్రులు కూడా ఇదే వైఖరిని అవలంబించాలని భక్త్ పిలుపునిచ్చారు. ” బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం అందించేందుకు భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది , అయినప్పటికీ వారు భారతదేశం ప‌ట్ల కృత‌జ్ఞ‌త లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ […] - [Honda Activa EV | కొత్త లుక్ తో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..](https://vandebhaarath.com/honda-activa-ev/): Honda Activa EV | హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలోని EV ద్విచక్ర వాహనాల్లోకి అధికారికంగా ప్రవేశించింది. హోండా నుంచి అత్యంత పాపులర్ అయిన యాక్టివా స్కూటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఇటీవలే  విడుదల చేశారు. ఇది Activa e,   యాక్టివా QC1 అనే రెండు మోడళ్లను ప్రవేశపెట్టింది. Honda Activa e ఫీచర్లు కొత్త హోండా యాక్టివా ఇ (Honda Activa e ) మోడల్ 6 kW పీక్ పవర్, 22 Nm టార్క్‌తో అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన ఫిక్స్డ్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. హోండా 7.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. యాక్టివా ఇ ఎకాన్, స్టాండర్డ్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి […] - [Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..](https://vandebhaarath.com/charlapalli-railway-station-inaguration-date/): Charlapalli railway station | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌  కొత్త శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) శనివారం దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లిరైల్వేష్టేషన్ అవతరించబోతోంది. ఈ కొత్త టెర్మినల్‌ ప్రారంభమయ్యాక హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, అత్యంత ఆకర్షణీయంగా ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్‌ ‌భవనంలో గ్రౌండ్‌ ‌ఫ్లోర్ లో ఆరు టికెట్‌ ‌బుకింగ్‌ ‌కౌంటర్లు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా వెయిటింగ్‌ ‌హాళ్లు, ఎగువ తరగతి వెయిటింగ్‌ ‌హాల్‌, ఎగ్జిక్యూటివ్‌ ‌లాంజ్‌, ‌మొదటి అంతస్తులో […] - [Dharani | ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కానికి లైన్ క్లియర్.. కొత్త మార్గదర్శకాలు ఇవే..](https://vandebhaarath.com/dharani-pending-issues-disposal/): Dharani :  తెలంగాణలో ధరణి పోర్టల్ లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అదనపు కలెక్టర్‌, రెవెన్యూ డివిజన్‌ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యలపై సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు భూపరిపాలన విభాగం చీఫ్‌ కమిషనర్‌ బుధవారం వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సీసీఎల్‌ఏ ఇచ్చిన సర్క్యులర్‌ ప్రకారం ఈ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ స్థాయిలో మ్యూటేషన్‌, పట్టాదారు పాస్‌ పుస్తకాలు బుక్స్‌, నాలా కన్‌వర్షన్‌, పట్టాదారు పాస్‌ పుస్తకంలో సవరణలు ఉన్నట్లు తెలిపారు. అందులో పట్టాదారు పాస్‌ పుస్తకంలో పేరు మార్చేటపుడు కచ్చితంగా ఈ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. ధరణి (Dharani )పెండింగ్ దరఖాస్తులను ఎలా పరిశీలిస్తారు..? తహసీల్దార్‌ దరఖాస్తులను పరిశీలించి ఆర్డీవోకు పంపించాల్సి ఉంటుంది. అలాగే తహసీల్దార్ దగ్గరి నుంచి వొచ్చిన […] - [Coach Factory In Kazipet| తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. నెరవేరనున్న దశాబ్దాల కల...](https://vandebhaarath.com/coach-factory-in-kazipet/): Coach Factory In Kazipet | ఉమ్మడి వరంగల్‌ వాసులు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతోంది. ఇక్క‌డ కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విభజన హామీలలో మరో హమీని కేంద్రం ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్(ఆర్ ఎం యు) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం ప్ర‌క‌టించింది. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని కేంద్ర రైల్వేశాఖ అప్ గ్రేడ్ చేసింది. ఈ మేరకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే(South Central Railway) జీఎంకు రైల్వే బోర్డు లెటర్ రాసింది. 55 సంవ‌త్స‌రాలుగా వ‌రంగ‌ల్ వాసులు, ఉద్యోగులు కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నారు. 2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం కూడా హమీ ఇచ్చింది. 2023లో వ్యాగన్‌ తయారీ పరిశ్రమపై ఒక‌ ప్రకటన చేసింది.. కానీ అమల్లోకి రాలేదు. మరోవైపు దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను […] - [రైతులకు గుడ్ న్యూస్.. మరో 3 లక్షల మందికి రుణమాఫీ... 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు](https://vandebhaarath.com/thummala-nageshwar-rao-on-rythu-runa-mafi/): Rythu Runa Mafi : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే.. అయితే పలు సాంకేతిక కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వం.. రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించింది. ఇక త్వరలోనే వీరికి రుణమాఫీ స్కీమ్ ను వర్తింపజేయనుంది. రుణమాఫీ కాని రైతుల విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) కీలక ప్రకటన చేశారు. బుధవారం షాద్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పలు కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని  మంత్రి తుమ్మల పేర్కొన్నారు. నవంబర్ 30న మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు పండగ సందర్భంగా డబ్బులు జమ చేయనున్నామని  ప్రకటన చేశారు. కాగా రైతు రుణమాఫీ (Rythu Runa Mafi […] - [అత్యంత తక్కువ ధరకు పడిపోయిన iPhone 14.. కొనుగోలుకు ఇదే సమయం.. !](https://vandebhaarath.com/iphone-14-available-at-the-lowest-ever-price-on-flipkart/): iPhone 14 | మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్‌.. Appleకి మారడానికి ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 (128GB స్టోరేజ్‌) ధ‌ర‌ ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ. 69,600 కాగా, ఇప్పుడు ఇది కేవ‌లం రూ. 50,990 ల‌కే అందుబాటులో ఉంది. ఇది క‌థ‌నం రాసే సమయానికి-ఇది మొదటి ధ‌ర నుంచి దాదాపు 14% డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. అదనపు సేవింగ్స్ తో ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌, మీ పాత ఫోన్‌కు రూ. 27,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి. Phone 14  స్పెసిఫికేషన్‌లు డిజైన్ – మన్నిక: ఇది అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది ముందు/వెనుకను గ్లాస్ ప్రోటెక్ష‌న్‌ కలిగి ఉంటుంది. డిస్ప్లే: 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా […] - [Musi River : మూసీ ప్రక్షాళనపై గ్రీన్ సిగ్నల్.. హైకోర్టు కీలక అదేశాలు..](https://vandebhaarath.com/telangana-high-court-on-musi-river/): Telangana High Court On Musi River : మూసీ సుందరీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. మూసీ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లోని అక్ర‌మ‌ నిర్మాణాలను తొలగించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడంతోపాటు మూసీలో కలుషిత నీరు కలవకుండా క‌ట్టుదిట్ట‌మైన‌ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది. మూసీ నది ప్రక్షాళనపై కీలక మార్గదర్శకాలు ఇవీ మూసీనదీగర్భం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్​లో చట్టవిరుద్దంగా, అనుమ‌తులులేకుండా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మురుగునీరు, కలుషిత నీరు న‌దిలో చేర‌కుండా చర్యలు తీసుకోవాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఆస్తులు కోల్పోయేవారికి ఆర్థిక చేయూత‌నివ్వాల‌ని వారికి సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని సూచించింది. ఆక్రమణలో ఉన్న పట్టాభూములు, శిఖం భూములైతే వారికి సమాచారం ఇచ్చి ఆ […] - [HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!](https://vandebhaarath.com/hyd-metro-2nd-phase-dpr-ready/): HYD Metro | హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను ఆరు కారిడార్లుగా విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు రెడీ అయ్యాయ‌ని మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ – ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వ‌ర్క్ గా హైదరాబాద్‌ మెట్రో అవతరిస్తుందని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్‌ మెట్రో రైలు స‌క్సెస్ ఫుల్‌గా నడుస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంద‌ని, ప్రపంచంలోనే ఏడేళ్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా అరుదైన ఘ‌న‌త‌ను సంపాదించుకుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ముంబై, చెన్నైలో లక్షల కోట్లు ఖర్చు చేసి మెట్రో […] - [ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..](https://vandebhaarath.com/pawan-kalyan-arrest-of-iskcon-monk-chinmoy-krishna-das/): Bangladesh Violence | బంగ్లాదేశ్ లో హిందువులపై హింస, ఇస్కాన్‌ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) అరెస్టు చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. చిన్మోయ్ అరెస్టును ఖండించారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్‌ను కోరారు. ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించడాన్ని మనం అందరం కలిసి ఖండిద్దాం. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని (ప్రభుత్వం) హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అని కళ్యాణ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత సైన్యం చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించబడింది, మన వనరులు ఖర్చయ్యాయి, మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు […] - [Sambhal violence : సంభాల్ హింసాకాండ‌లో 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, 27 మంది అరెస్టు](https://vandebhaarath.com/sambhal-violence-updates-2/): Sambhal violence  :  సంభాల్ హింసాకాండలో 27 మందిని అరెస్టు చేశామని, పురాత‌న మసీదుపై భారత పురావస్తు సర్వే (ASI) సర్వేపై రాళ్లు రువ్వడం.. రాళ్లదాడి ఘటన తర్వాత ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు చ‌ర్య‌లుచేప‌ట్టిన‌ట్లు ఆంజనేయ కుమార్ సింగ్ ప్రకటించారు. “ఇప్పటి వరకు, 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 22 మంది పేర్లను నమోదు చేశాం. 27 మందిని అరెస్టు చేశారు. ఇంకా 74 మందిని గుర్తించాం. ఇతర నిందితుల‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితిని సాధారణీకరించడమే మా ల‌క్ష్యం. బయటి వ్యక్తుల ప్రభావానికి లోనుకాకుండా ప్రజలను అప్ర‌మ‌త్తం చేస్తున్నామ‌ని చెప్పారు నిరాధారమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కోరారు. “ప్రజలు కేవలం దర్యాప్తు కోసం మాత్రమే కాకుండా, పరిస్థితిని సాధారణీకరించడానికి కూడా సహకరిస్తున్నారు… మేము సాక్ష్యాలను […] - [BSNL నుంచి 200-రోజుల రీచార్జి ప్లాన్.. టెలికాం మార్కెట్లో గేమ్ ఛేంజర్..](https://vandebhaarath.com/bsnl-200-day-plan/): BSNL 200 Days Plan |  బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ రీచార్జి ప్లాన్ల వల్లే చాలా మంది Jio, Airtel,  Vodafone Idea వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి BSNLకి మారారు. ఇటీవల, ఈ ప్రైవేట్ కంపెనీలు తమ ధరలను పెంచాయి, దీని వలన దాదాపు 1 కోటి మంది వినియోగదారులను నష్టపోయాయి. ప్రస్తుతం, BSNL తక్కువ-ధర ప్లాన్‌లను అందించడమే కాకుండా దాని నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరచడానికి కూడా కృషి చేస్తోంది. BSNL యొక్క 4G నెట్‌వర్క్ ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం కంపెనీ ఇటీవల భారతదేశం అంతటా 50,000 కొత్త 4G మొబైల్ టవర్‌లను జోడించింది, వాటిలో 41,000 కంటే ఎక్కువ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. BSNL రాబోయే నెలల్లో మరో 50,000 టవర్లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. వొచ్చే ఏడాది జూన్ నాటికి […] - [IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..](https://vandebhaarath.com/ipl-2025-mega-auction-vaibhav-suryavanshi/): IPL 2025 Mega Auction Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ భారీ పందెం వేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ధర కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్ 19 టీమ్ ఇండియా తరఫున వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. వైభవ్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్‌తో తలపడింది. కానీ చివ‌ర‌కు రాజస్థాన్ గెలిచింది. వైభవ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బిడ్ వేసింది. కానీ ఢిల్లీ చివరిగా కోటి రూపాయల వరకు బిడ్ వేసింది. అయితే రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. కాగా, వైభవ్ సూర్యవంశీ బేస్ ధర రూ.30 లక్షలు […] - [ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!](https://vandebhaarath.com/iskcon-chinmay-krishna-das-prabhu/): ISKCON | హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభును బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం అరెస్టు చేసింది. ఢాకా నుంచి చిట్టగాంగ్‌ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్‌ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ ప్రతినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్టోబర్‌ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు గాను చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభుతో సహా 13 మందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అక్టోబర్‌ 25న లాల్దిఘి ర్యాలీలో బంగ్లాదేశ్‌ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండా ఎత్తులో ఎగురవేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. అక్టోబర్‌ నుంచి సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ చిట్టగాంగ్‌లో మైనారిటీల రక్షణ, హక్కులను డిమాండ్‌ […] - [Water Purifiers కొంటున్నారా? అయితే ముందుగా TDS గురించి తెలుసుకోండి..!](https://vandebhaarath.com/water-purifiers-total-dissolved-solids-tds/): Water Purifiers | TDS అంటే నీటిలోని మొత్తం కరిగిన ఉన్న‌ ఘనపదార్థాలు (Total dissolved solids) స్థాయి అంటారు. నీటిలో TDS అనేది మీ పంపు నీటిలో మొత్తం కరిగిన ఘనపదార్థాల పరిమాణాన్ని సూచిస్తుంది. వర్షంగా నీరు నేలమీద పడిన తరువాత, అది రాళ్ళు, మట్టిలో ఉన్న ఖనిజాలను క‌లుపుకొంటుంది. ఈ నీటిలో వివిధ స్థాయిల సాంద్రతలలో ఖనిజాలు క‌రిగి ఉంటాయి.  మొత్తం కరిగిన ఘనపదార్థాలు (TDS) అనేది ఒక నిర్దిష్ట పరిమాణంలో నీటిలో కరిగిన లోహాలు, ఖనిజాలు, లవణాలు, అయాన్లు వంటి సేంద్రీయ అలాగే అకర్బన పదార్థాల మొత్తాన్ని TDS అంటారు.ఇది ద్రావకం కాబట్టి, నీరు ఏదైనా క‌రిగిపోయే గుణ‌మున్న ప‌దార్ధం క‌లిసిన‌పుడు ఆ పదార్థం యొక్క కణాలు నీటిలో క‌ర‌గ‌డం వ‌ల్ల నీటి టీడీఎస్ పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్న నీటిలో ఈ కరిగిన ఖనిజాల స్థాయిలు (TDS) అధికంగా ఉంటాయి. వీటిని హార్డ్ వాట‌ర్‌గా పిలుస్తారు. ఇవి […] - [రూ.15,000 లోపు అమెజాన్ లో భారీగా అమ్ముడ‌వుతున్న స్మార్ట్ టీవీలు ఇవే..](https://vandebhaarath.com/32-inch-smart-tv-under-15000-rs/): 32 Inch Smart TV Under 15000 Rs | రూ. 15000లోపు ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ సిరిస్ కు ఎప్పుడూ భారీగా డిమాండ్‌ ఉంటుంది. మీరు మెరుగైన వినోదం కోసం మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, ఈ స్మార్ట్ టీవీల జాబితా మీకు ఉప‌యోగ‌క‌రంగా ఉండొచ్చు. ఈ లిస్ట్‌లో ఇవ్వబడిన 32 అంగుళాల స్మార్ట్ టీవీలన్నీ టాప్ యూజర్ రేటింగ్ పొందినవే. మీరు ఈ స్మార్ట్ టీవీలలో ఆన్‌లైన్ వెబ్ సిరీస్‌లు, మూవీస్ ను చ‌క్క‌గా ఆస్వాదించవచ్చు. Amazon డీల్స్‌తో, మీరు ఈ స్మార్ట్ టీవీలను 50% వరకు తగ్గింపుతో రూ. 15,000 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ టీవీ కోసం, మీరు ఈ జాబితాలో అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీలను తనిఖీ చేయండి. LG 80 cm (32 అంగుళాలు) HD రెడీ […] - [IPL 2025 వేలంలో ఆటగాళ్ల జాబితా ఇదే..](https://vandebhaarath.com/ipl-2025-auction-live/): IPL 2025 Auction Live | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగుతోంది. క్రికెట్ ప్రీమియర్ T20 టోర్నమెంట్ తదుపరి ఎడిషన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహరచన చేసి తమ జట్టులను ఖరారు చేస్తాయి. ఈ సంవత్సరం, 1,165 మంది భారతీయులు, 409 విదేశీ క్రికెటర్లతో సహా మొత్తం 1,574 మంది ఆటగాళ్లు IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్నారు. పూల్‌లో 320 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్డ్ క్రీడాకారులు, 30 మంది అసోసియేట్ నేషన్స్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 విదేశీ ఆటగాళ్లు, అసోసియేట్ నేషన్స్‌కు చెందిన 3 మందితో సహా మొత్తం 577 మంది ఆటగాళ్లు IPL 2025 మెగా వేలంలో పాల్గొననున్నారు. అయితే, 10 జట్లకు 204 స్లాట్‌లు మాత్రమే అందుబాటులో ఉండటంతో పోటీ తీవ్రంగా […] - [సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి?](https://vandebhaarath.com/sambhal-jama-masjid-survey-dispute-violence/): సంభాల్‌లో జామా మసీదు ఎక్కడ ఉంది? Sambhal News | ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా కేంద్రం మధ్యలో మొహల్లా కోట్ పూర్విలో షాహీ జామా మసీదు ఉంది. ఈ భవనం 1920లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) క్రింద రక్షిత ప్రదేశంగా  ప్రకటించింది. ఆ తర్వాత ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన భవనంగా కూడా పరిగణించారు. సంభాల్‌లోని జామా మసీదు (Sambhal Jama Masjid)  ప్రధాన ద్వారం ముందు ఎక్కువ మంది హిందూ జనాభా నివసిస్తుండగా, ప్రహరీ వెనుక ప్రాంతంలో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి? 1526 నుంచి 1530 మధ్య బాబర్ ఐదు సంవత్సరాల పాలనలో నిర్మించిన 3 మసీదులలో సంభాల్ జామా మసీదు ఒకటి. మిగిలిన రెండు మసీదుల్లో ఒకటి పానిపట్ మసీదు కాగా, మరొకటి అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదు. సంభాల్  నగరంలో ప్రస్తుతం ముస్లిం […] - [మూడవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్](https://vandebhaarath.com/ipl-2025-mega-auction-venkatesh-ayyar-price/): IPL 2025 Mega Auction : రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ తర్వాత, IPL మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ప్రకంపనలు సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట‌ర్‌, కుడిచేతి మీడియం బౌలర్ వెంకటేష్ అయ్యర్ వేలంలో సందడి చేశాడు. వెంకటేష్ అయ్యర్‌ను అతని సొంత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వెంకటేష్‌ని మళ్లీ జట్టులోకి తీసుకురావడానికి KKR 23.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన మూడో ఆటగాడిగా వెంకటేష్ నిలిచాడు. అతని కంటే ముందు రిషబ్ పంత్ రూ.27 కోట్లకు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు అమ్ముడుపోయారు. - [Virat Kohli | చెలరేగిపోయిన కోహ్లీ.. 30వ సెంచరీతో బ్రాడ్‌మన్‌ రికార్డ్ బ్రేక్..](https://vandebhaarath.com/cricket-india-vs-australia-virat-kohli-centuries/): Virat Kohli | విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన 30వ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాలో అతని ఏడవ సెంచరీని పెర్త్‌లో ఆదివారం, నవంబర్ 24న సాధించాడు. 375 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఎట్టకేలకు మూడంకెల మార్కును అందుకున్నాడు. ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు, కోహ్లీకి అతనిపై, అతని ఫామ్, టెస్ట్ క్రికెట్‌లో అతని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొనగా  తాజా సెంచరీతో అన్నీ తుడుచుకుపెట్టుకొనిపోయాయి. కోహ్లి తన 30వ టెస్టు సెంచరీతో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. బ్రాడ్మన్ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఏకంగా ఏడాదికి పైగా నిరీక్షించాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో కోహ్లికి ఇది ఏడో టెస్టు సెంచరీ. మొత్తంగా ఆస్ట్రేలియాపై అతడికి ఇది 10వ టెస్ట్ సెంచరీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై విజిటింగ్ బ్యాటర్‌గా కోహ్లీ ఇప్పుడు అత్యధిక సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక సంచరీలు సాధించిన బ్యాటర్లు 10 – విరాట్ కోహ్లీ* (భారతదేశం) 9 – […] - [New Job Alert: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో పోస్టుల భర్తీ.. డిసెంబర్ 4లోగా దరఖాస్తు చేసుకోండి..](https://vandebhaarath.com/new-job-alert-nia-nia-vacancy-2024/): NIA Vacancy 2024: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (NIA)లో రిక్రూట్‌మెంట్ విడుద‌ల అయింది. . ఇక్కడ, వైద్య, క్లినికల్ రిజిస్ట్రార్, అకౌంట్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి అనేక పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తులు 29 అక్టోబర్ 2024 నుంచి ఇన్‌స్టిట్యూట్ అధికారిక వెబ్‌సైట్ www.nia.nic.in లో స్వీక‌రిస్తున్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 04 డిసెంబర్ 2024 సాయంత్రం 5 గంటల వరకు ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించ‌వ‌చ్చు. NIA ఖాళీ 2024 నోటిఫికేషన్: ఖాళీ వివరాలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (NIA) ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తోంది. ఉద్యోగం పొందడానికి ఇదొక గొప్ప అవకాశం. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అభ్యర్థులు దాని వివరాలను కింద పట్టిక నుంచి తెలుసుకోవ‌చ్చు. వైద్య (మెడికల్ ఆఫీసర్) 01 క్లినికల్ […] - [Sambhal Violence | సంభాల్‌ షాహీ జామా మసీదుగా సర్వే బృందంపై రాళ్ల దాడి, సెక్షన్ 144 విధింపు](https://vandebhaarath.com/sambhal-violence-updates/): Sambhal Violence | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వేపై దుమారం రేగింది. ఆదివారం ఉదయం మ‌సీదును స‌ర్వే చేయ‌డానికి వ‌చ్చిన అధికారుల‌ సర్వే బృందంపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌తో పాటు లాఠీచార్జికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్నారు. సంభాల్‌లోని షాహీ జామా మసీదుకు సంబంధించి వివాదం నెలకొంది. ఇక్కడ హిందూ పక్షం ఇది జామా మసీదు కాదని, హరిహర‌ దేవాలయమని వాదిస్తోంది. దీనిపై కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయగా, విచారణకు ఆదేశించింది. ఈరోజు ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచి ఇక్కడ సర్వే నిర్వహించాల్సి ఉంది. అడ్వకేట్ కమీషనర్ సర్వే కోసం వచ్చారు, అయితే ఇంతలో పెద్ద సంఖ్యలో దుండ‌గులు అక్కడ గుమిగూడి రాళ్ల దాడి ప్రారంభించారు. షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా గుమిగూడిన […] - [Gold and Silver rates Today | మ‌ళ్లీ ఎగ‌బాకిన బంగారం, వెండి ధ‌ర‌లు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !](https://vandebhaarath.com/gold-and-silver-rates-today-3/): Gold and Silver rates Today : బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం త‌ర్వాత క్రమంగా తగ్గుతూ వ‌చ్చింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పెరిగి మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. కార్తీక మాసం దేశంలో వివాహాల‌ సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఉదయం వ‌ర‌కు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ((gold and silver rates today) ) రూ. రూ. 79, 640కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్త‌డి రేటు 10 గ్రాములకు రూ.79,790కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు […] - [మ‌హా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌లేకపోయిన రాజ్‌థాక్రే, ప్రకాశ్ అంబేద్క‌ర్ పార్టీలు](https://vandebhaarath.com/maharashtra-assembly-elections-2/): Maharashtra Assembly Elections : మహారాష్ట్ర ఎన్నిక‌ల్లో రాజ్ థాకరే కు చెందిన‌ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ (MNS), అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్రకాష్ అంబేద్కర్ కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి (VBA) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ పార్టీలో మ‌హాయుతి సూనామీ ముందు కొట్టుకుపోయాయి. అయితే సమాజ్ వాదీ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వంటి పార్టీలు కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాయి. MNS 125 మంది అభ్యర్థులను నిలబెట్టగా, VBA 200 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ముంబయిలోని మహిమ్‌ సీటులో పార్టీ అధినేత కుమారుడు అమిత్‌ థాకరే మూడో స్థానంలో నిలవడం ఎంఎన్‌ఎస్‌కు మింగుడు ప‌డ‌లేదు.. 19 మంది అభ్యర్థులను నిలబెట్టిన రాజు శెట్టి నేతృత్వంలోని స్వాభిమాని పక్ష (Swabhimani Paksha) కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో రైతులపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. యాదృచ్ఛికంగా, ఓట్ల లెక్కింపు ముందు, […] - [యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన 'బాటోంగే టు కటోంగే' నినాదం..](https://vandebhaarath.com/cm-yogis-batenge-toh-katenge/):   UP Bypolls 2024 : ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి)తో కలిసి 9 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర , జార్ఖండ్‌లలో రెండో దశతో పాటు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. యూపీ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షమైన‌ ఆర్‌ఎల్‌డీ పోటీ చేసిన ఏకైక సీటును గెలుచుకుంది. UP ఉపఎన్నికల విజయం ఉత్తర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలలో ఒకదానిలో తన బలమైన పట్టును కొససాగించింది. యూపీలో యుపి ఉపఎన్నికలలో ఎన్‌డిఎ అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఓట‌ర్లు ప్రధాని మోదీ నాయకత్వానికి, సిఎం యోగి పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాగే యోగీ హిందూ ఐక్యత కోసం ఇచ్చిన ‘బాటేంగే తో కటేంగే (Batenge Toh Katenge) నినాదం హిందూ ఓట‌ర్ల‌ను […] - [నాందేడ్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌.. బిజెపికి పెరిగిన సంఖ్యాబ‌లం](https://vandebhaarath.com/bjp-wrests-nanded-constituency-seat/): Nanded Constituency | నాందేడ్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో బిజెపి పార్లమెంట్ స‌భ్యుల‌ సంఖ్యను 241కి పెంచుకుంది. బిజెపి అభ్యర్థి సంతుక్రావ్ హంబార్డే భారీ ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్‌ ప్రత్యర్థి రవీంద్ర చవాన్‌పై దాదాపు 40,000 ఓట్లు వచ్చాయి. ఐదు నెల‌ల క్రితం నాందేడ్‌లో కాంగ్రెస్ 50,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో బీజేపీపై విజయం సాధించించింది. అయితే ఆగస్టు 26న కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వసంత్ చవాన్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గాన్ని నిలుపుకునే ప్రయత్నంలో వసంత్ కుమారుడు రవీంద్ర చవాన్‌ను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 23 నుంచి 9 స్థానాలకు పడిపోయిన మహారాష్ట్రలో బీజేపీ గెలుపు పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. నాందేడ్ తిరిగి కైవ‌సం చేసుకోవ‌డంతో కాషాయ పార్టీ ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో 10 లోక్‌సభ […] - [Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళా - టెంట్ సిటీ ఏమిటి? అందులో ఎలా బుక్ చేసుకోవాలి..?](https://vandebhaarath.com/maha-kumbh-mela-2025-how-and-where-to-book-tent-city/): Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళాలో అత్యాధునిక సౌకర్యాలతో టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు మహా కుంభ్ గ్రామ్, IRCTC టెంట్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లోని డీలక్స్ టెంట్లు,  ప్రీమియం టెంట్‌లలో బస చేసే అవకాశం కల్పించింది. అందులో రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ గుడారాలు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫైర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు.  ఇక్కడ ఉండే వారికి భోజనశాలలో బఫే,  క్యాటరింగ్ సేవలతో పాటు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కుంభమేళా పరిసరాల్లో తిరిగేందుకు, స్నానఘట్టాలకు వెళ్లేందుకు షటిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ వాహనాల ద్వారా ఇక్కడకు వెళ్లవచ్చు. ప్రతిరోజూ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించనున్నారు. మీరు ఇక్కడ యోగా/స్పా/బైకింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు.  Maha Kumbh Mela 2025 :  టెంట్ సిటీని ఎలా ఎక్కడ బుక్ చేయాలి? మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మీ […] - [జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్.. NDA లేదా INDI? ఎవరు గెలుస్తారు..?](https://vandebhaarath.com/jharkhand-election-result-2024/): Jharkhand Election Result 2024: జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ నేతృత్వంలోని NDA ? లేదా JMM నేతృత్వంలోని INDI కూటమా అనేది మ‌రికొన్ని గంట‌ల్లోనే తేలిపోనుంది. శనివారం కీలకమైన “బ్యాలెట్ల యుద్ధం” కోసం వేదిక సిద్ధమైంది . పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ట్రెండ్‌లు, ఫలితాలు ఉదయం 9 గంటలకు ఒక అంచనాకు వ‌స్తాయి. ఈ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 67.74% ఓటింగ్ నమోదైంది, నవంబర్ 15, 2000న జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా ఈ కీలక పోటీలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. “నవంబర్ 23న కౌంటింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల నిష్పక్షపాతంగా లెక్కించడానికి ప్రతి టేబుల్‌కు ARO ఉంటారు. అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం […] - [Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..](https://vandebhaarath.com/adani-group-revanth-reddy-congress-in-fix/): Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్టాలను […] - [Maha Kumbh Gram Tent City | మ‌హాకుంభ‌మేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..](https://vandebhaarath.com/maha-kumbh-gram-tent-city-bookings/): Mahakumbh Mela 2025 : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభ మేళాను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో “మహా కుంభ్ గ్రామ్” పేరుతో భారీ ప్రీమియం టెంట్ సిటీ (Maha Kumbh Gram Tent City) ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విలాసవంతమైన సౌక‌ర్యాల‌తో గొప్ప సాంస్కృతిక అనుభూతితో ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని ఐఆర్‌సిటిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని గౌరవించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. భ‌క్తులు, ప‌ర్యాట‌కులంద‌రికీ , సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తామ‌ని జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన కంపెనీ ఐఆర్‌సిటీసీ.. ప‌ర్యాట‌కుల కోసం ఆస్తా, భారత్ గౌరవ్ రైళ్లలో ఇప్పటి వరకు 6.5 లక్షల మంది ప్ర‌యాణికుల‌ను విజయవంతంగా […] - [UP Police Result 2024 | UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాన్ని ఎక్కడ తనిఖీ చేయాలి?](https://vandebhaarath.com/jobs-up-police-constable-result-2024/): UP Police Bharti Exam Result 2024 :  ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను uppbpb.gov.inలో చూడ‌వ‌చ్చు. యూపీ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం 60,244 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరిగిన విష‌యం తెలిసిందే.. అయితే మొత్తం 48 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 34 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం లక్షా 74 వేల 316 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష కటాఫ్ 214కి పెరిగింది. ఈ పరీక్షలు ఆగస్టు 23, 24, 25, 30, 31వ‌ తేదీల్లో జరిగాయి. ఆ తర్వాత ఈ పరీక్ష ఫలితం కోసం అభ్య‌ర్థులు వేచి చూస్తున్న త‌రుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. కాగా ఈ ప‌రీక్ష ఫలితాలు ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి.. UP పోలీస్ కానిస్టేబుల్ ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి.. మీరు […] - [Jharkhand Exit poll | ఎన్‌డీఏకే జైకొట్టిన జార్ఖండ్‌.. సర్వే ఫలితాల వివరాలు ఇవీ..](https://vandebhaarath.com/jharkhand-exit-poll/): Jharkhand Exit poll | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలుస్తుందని పలు ఎగ్జిట్‌పోల్ స‌ర్వేలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అధికార కూటమికి భారీ విజయం సాధిస్తుంద‌ని అంచనా వేసింది. చాలా ఎగ్జిట్ పోల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41. పీపుల్స్ పల్స్ NDA: 44-53 ఇండియా : 25-37 ఇతరులు: 5-9 దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ: 37-40 ఇండియా: 36-39 ఇతరులు: 0-2 చాణక్య స్ట్రాట‌జీస్ స‌ర్వే ఎన్డీఏ: 45-50 ఇండియా: 35-38 OTH: 3-5 యాక్సిస్ మై ఇండియా అంచనా:- NDA: 25 ఇండియా కూటమి: 53 ఇతరులు: 3 మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్: NDA – 42-47 భారతదేశం – 25-30 ఇతరులు – […] - [Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..](https://vandebhaarath.com/maharashtra-exit-poll/): Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు. పీపుల్స్ పల్స్: మహాయుతి (BJP+): 182 మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97 ఇతరులు: 9  మెట్రిజ్: మహాయుతి (BJP+): 150-170 మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): […] - [AR Rahman | ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోవడానికి కారణం ఇదే..!](https://vandebhaarath.com/ar-rahman-divorce-saira-bano/): AR Rahman Divorce | ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను తమ 29 ఏళ్ల వివాహాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు.  ఈమేరకు  మంగళవారం రాత్రి సైరా బాను లాయర్ వందనా షా కీలక ప్రకటన విడుదల చేశారు. ‘భావోద్వేగపూరితమైన గాయం’ కారణంగా విడిపోతున్నారని ప్రకటించారు. చాలా కాలంగా భావోద్వేగ సవాళ్లను ఎదుర్కొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ జంట 1995లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. వీరి విడాకుల వార్తలు వ్యాపించడంతో, AR రెహమాన్ పాత ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. ఇంటర్వ్యూలో, అతను సైరాను మొదటిసారి కలిసిన గురించి, వారి సంబంధం ప్రారంభ రోజుల గురించి మాట్లాడాడు. తన వివాహంలో తన కుటుంబం ఎలా కీలక పాత్ర పోషించిందో కూడా పంచుకున్నాడు. ది స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ పుస్తకంలో భాగంగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో రెహమాన్ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను చిన్నతనంలో సంబంధాల […] - [Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు](https://vandebhaarath.com/sabarimala-special-trains/): Sabarimala Special Trains: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శబరిమలకు అయ్య‌ప్ప భ‌క్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి వరకూ భ‌క్తుల ర‌ద్దీ కొనసాగుతుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు కిట‌కిట‌లాడుతుంటాయి. టికెట్ రిజర్వేషన్ కూడా ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్‌.. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి అందుబాటులో ఓసారి ప‌రిశీలించండి.. శబరిమల అయ్యప్ప భక్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.ఈ 26 రైళ్లు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేరళ మధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29వ‌ తేదీల్లోనూ తిరిగి డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, […] - [సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ నోటిఫికేషన్](https://vandebhaarath.com/secunderabad-land-acquisition-for-elevated-corridor/): Land acquisition For Elevated Corridor : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు అవసరమైన భూమిని అధికారికంగా సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణంలో భూసేకరణ అనేది అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర రహదారి 1 (రాజీవ్ రహదారి)పై జింఖానా గ్రౌండ్ నుంచి శామీర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు, జాతీయ రహదారి 44లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్.. భూ సేకరణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ (ఎస్‌ఆర్‌డిపి) కింద సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌లను 2027 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించడానికి వేగంగా చర్యలు […] - [General Coaches : రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. 370 రైళ్లకు అద‌నంగా 1000 జనరల్ కోచ్‌లు](https://vandebhaarath.com/railway-expansion-general-coaches/): Indian Railway Expansion | ప్ర‌యాణికుల‌కు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గత మూడు నెలల్లో వివిధ రైళ్లకు సుమారు 600 కొత్త జనరల్-క్లాస్ కోచ్‌ల (General Coaches ) ను జోడించింది. ఈ కోచ్‌లన్నీ సాధార‌ణ ఎక్స్ ప్రెస్‌ రైళ్లకు జ‌త‌చేశారు. నవంబర్ చివరి నాటికి, దాదాపు 370 సాధారణ రైళ్లలో వెయ్యికి పైగా జ‌న‌ర‌ల్ క్లాస్ కోచ్‌లు జోడించనున్నారు. రైల్వే ఫ్లీట్‌కు కొత్త కోచ్‌లను చేర్చడం వల్ల ప్రతిరోజూ సుమారు లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కాకుండా, రాబోయే రెండేళ్లలో రైల్వే ఫ్లీట్‌కు భారీ సంఖ్యలో నాన్-ఏసీ క్లాస్ కోచ్‌లను జోడించే పని వేగంగా జరుగుతోంది. రైల్వే బోర్డు (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ జ‌న‌ర‌ల్ క్లాస్‌ ప్రయాణికులకు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి భార‌తీయ రైల్వే తొలి ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులోని ప్రయాణికులకు సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించడానికి […] - [Assembly elections | రేపే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటింగ్‌కు రంగం సిద్ధం, వివరాలు](https://vandebhaarath.com/maharashtra-jharkhand-assembly-elections/): Maharashtra Jharkhand Assembly elections : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ECI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అలాగే, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్‌లలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం సన్నాహాలను పూర్తి చేసింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో MVA vs మహాయుతి Maharashtra Assembly elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి, అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోటీ పడుతోంది, మ‌రోవైపు మహా వికాస్ అఘాడి (Maha Vikas Aghadi MVA) కూటమి అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది. మ‌హారాష్ట్ర‌లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ […] - [అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..](https://vandebhaarath.com/karimganj-district-as-sribhumi/): Karimganj District As Sribhumi అస్సాం బరాక్ లోయలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చాలని అస్సాం ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు . రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శర్మ ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. “100 సంవత్సరాల క్రితం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధునిక కరీంగంజ్ జిల్లాను శ్రీభూమి – మాహాలక్ష్మి భూమిగా అభివర్ణించారు. ఈరోజు, అస్సాం మంత్రివర్గం మన ప్రజల ఈ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చింది” అని ఆయన అన్నారు. జిల్లా పేరు మార్చడం జిల్లా ప్రజల ఆకాంక్షలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని శర్మ అన్నారు. డిక్షనరీ రిఫరెన్స్‌, ఇతర చారిత్రక ఆధారాలు లేని పేర్లను మారుస్తూనే ఉంటాం.. ఇది చాలా కాలంగా చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం అన్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగిసేలా […] - [Warangal | గంజాయి నియంత్రణకు వరంగల్ లో ప్రత్యేకంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్](https://vandebhaarath.com/warangal-narcotic-police-station/): Warangal | తెలంగాణలో మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలల్లో భాగంగా వరంగల్ నగరంలో కొత్తగా  ఏర్పాటు చేసిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ (Warangal Narcotics Police Station) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నార్కోటిక్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు మహేష్ భగవత్, ఎస్పీ సాయి చైతన్య ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ములుగు రోడ్డు లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో నూతనంగా నెలకొల్పబడిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ భవనం నుంచి అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ నూతన నార్కోటిక్ పోలీస్ స్టేషన్ తొలి డిఎస్పీ బాధ్యతలు చేపట్టిన సైదులుని నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఎస్పీ సాయిచైతన్య అభినందించారు. ఈ సందర్బంగా నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తెలంగాణ […] - [Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఊహించన షాక్‌..](https://vandebhaarath.com/big-shock-to-contract-employees/): Contract Employees : తెలంగాణ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఊహించని విధంగా భారీ షాక్‌ తగిలింది. కొన్నేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారిని రెగ్యులరైజ్‌ చేస్తూ జారీ చేసిన జీఓ 16 నంబర్‌ను రద్దు చేసింది. ఇన్నాళ్లు తమకు ఉద్యోగ భద్రత ఉందని భావిస్తున్న‌ ఉద్యోగుల భవిష్యత్ మ‌ళ్లీ గందరగోళంలో పడింది. క్రమబద్ధీకరణను పూర్తిగా తప్పుపట్టడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  G.O 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్‌ ‌చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను (Contract Employees ) రెగ్యూలరైజ్ చేసింది.  అయితే తాజా హైకోర్టు తీర్పుతో రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం మళ్లీ అయోమయంలో పడినట్లయింది. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం క్రమబద్ధీకరించిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు వెల్లడించారు. కాగా దీనిపై హైకోర్టు నుంచి […] - [Etela Rajender | ఎక్కడికి రావాలో చెప్పండి.. రేవంత్ రెడ్డి సవాల్‌కు ఈటల సై](https://vandebhaarath.com/etela-rajender-fires-on-cm-revanth-reddy/): Etela Rajender Fires on CM Revanth Reddy | హామీల చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నానని బిజెపి నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.  హామీల అమలుపై చర్చకు ప్రధాని మోదీ అవసరంలేదని, ఎక్కడికి రావాలో చెబితే వచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా.. 420 హామీలపై చర్చిద్దామని ప్రతిసవాల్ విసిరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజాపాలన  వేడుకలపై ప్రజలు నవ్వుకుంటున్నారని, మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటున్నారని ఎంపీ ఈట‌ల అన్నారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ (Pharma city ) రద్దు […] - [TTD: తిరుమలలో హిందూయేతర ఉద్యోగులకు షాక్‌..](https://vandebhaarath.com/tirumala-tirupati-devasthanams-ttd/): TTD Non-Hindu Employees | ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో హిందూయేతర ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలనే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణ‌యంతో ఎంత‌ హిందూయేతర సిబ్బందిపై ప్ర‌భావం ప‌డుతుందో తెలియ‌దు..అయితే 7,000 మంది శాశ్వత ఉద్యోగులలో 300 మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని స‌మాచారం. మ‌రోవైపు TTD లో సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ప‌నిచేస్తున్నారు. వీరిలో కూడా కొందరు ప్రభావితం కావచ్చు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ చట్టం, TTD చట్టానికి అనుగుణంగా ఉందని ప‌లువురు టీటీడి ఉద్యోగులు చెబుతున్నారు. ఓ యూనియన్‌కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ, “ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా అమలు చేయాల‌ని కోరారు. అక్టోబర్ 31న అధికారం చేపట్టిన TTD ఛైర్మన్ నాయుడు (TTD Chairman B.R. Naidu )  దేవాలయాన్ని నడిపేందుకు హిందువులను మాత్రమే […] - [Delhi Pollution | ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలు బంద్‌.. పూర్తిగా ఆన్‌లైన్ లోనే తరగతులు](https://vandebhaarath.com/delhi-pollution-aqi-touches-500-mark/): Delhi Pollution | ఢిల్లీలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సీజన్‌లో అత్యధికంగా 494కి ఎగబాకింది. పాఠశాలలు. ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలల్లో ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తుల‌ను పూర్తిగా నిలిపివేసి ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. జాతీయ రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలా ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్‌లు 500 మార్కు దాటి “ఆందోళనకరంగా” స్థాయికి చేరుకోవడంతో మొత్తం AQI ‘సివియర్ ప్లస్’ కేటగిరీలో కొనసాగింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌, అశోక్‌ విహార్‌, బవానా, జహంగీర్‌పురి, మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ స్టేడియంతో పాటు పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) మంగళవారం ఉదయం 5 గంటలకు 500 గంటలకు నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. GRAP-IV ఆంక్షలు దేశ రాజధానిలో ఇప్ప‌టికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 4 కింద కాలుష్య నిరోధక చర్యలను […] - [New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త రూల్](https://vandebhaarath.com/new-rule-for-pension/): New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్ష‌న్ విష‌య‌మై ప్ర‌భుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు తమ పెన్షన్ పొందేందుకు పెన్షన్ ఫారమ్ 6-Aని పూరించాలి. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూరించడానికి ఏకైక మార్గం భవిష్య లేదా e-HRMS 2.0 పోర్టల్ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. పెన్షన్ విధానాలపై కొత్త నిబంధన నవంబర్ 6, 2024 నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తుల హార్డ్ కాపీలు ఇకపై ఆమోదించబడవు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్స్ సంక్షేమ శాఖ తాజా సమాచారంతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పెన్షన్ దరఖాస్తు ఫారమ్‌లు గతంలో కాగితంపై పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. […] - [నర్సు చేసిన ఈ తప్పిదంతో పెను ప్ర‌మాదం..? 10 మంది నవజాత శిశువులు సజీవ‌ద‌హ‌నం](https://vandebhaarath.com/jhansi-fire-accident/): ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ (ఎన్‌ఐఎస్‌యు)లోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కొద్ది క్ష‌ణాల్లోనే ఎన్‌ఐఎస్‌యూ వార్డులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందగా, మ‌రో 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే అగ్నిప్రమాదానికి ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎన్‌ఐఎస్‌యులోని ఓ భాగంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాత్రి 10:30 నుంచి 10:45 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చైల్డ్ వార్డు కిటికీని పగులగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా 35 మందికి పైగా చిన్నారులను సురక్షితంగా రక్షించారు. కానీ 10 మందిని కాపాడలేకపోయారు. ఘటనా సమయంలో ఆసుపత్రిలో ఉన్న […] - [వినూత్న ఫీచర్లతో ప్రీమియం JioPhone Prima 2](https://vandebhaarath.com/jiophone-prima-2-specs-and-price/): JioPhone Prima 2 | స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయ‌లేని దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగారుల కోసం రిల‌య‌న్స్ తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం మొబైల్ ఎక్స్ ప్రీరియ‌న్స్ ఇచ్చే కొత్త స్మార్ట్ ఫీచర్ ఫోన్ JioPhone Prima 2 ను విడుదల చేసింది. దాని సొగసైన, క‌ర్వ్ డిజైన్ తో ప్రైమా 2 సాంప్రదాయ ఫీచర్ ఫోన్‌కు భిన్నంగా క‌నిపిస్తుంది. వీడియో కాలింగ్ స‌పోర్ట్‌తో కూడిన జియో ఫోన్ ప్రైమా 2 అదనపు యాప్‌లు లేకుండా ముఖాముఖిగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.ఇది JioTV, JioSaavn, JioNews మరియు JioCinema వంటి Jio యాప్‌లతో పాటు YouTube, Facebook, Google వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రముఖ స‌ర్వీస్‌ను అందిస్తుంది. ఈ డివైజ్ JioPay ద్వారా UPI చెల్లింపులను చేయ‌వ‌చ్చు. JioChat ద్వారా గ్రూప్ చాట్, వాయిస్ మెసేజింగ్, మీడియా షేరింగ్‌ను అందిస్తుంది. స్మార్ట్ ఫీచ‌ర్లు Prima 2 […] - [TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల](https://vandebhaarath.com/tg-group-4-final-results/): TG Group 4 Results |  గ్రూప్-4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్- 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‎ను నవంబర్ 14న గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రిలీజ్ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌‎ను సంప్రదించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది. 8,180 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. రిటన్ టెస్ట్‎లో క్వాలిఫై అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్‎కు ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులను గ్రూప్ 4 ఉద్యోగానికి టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ మేరకు గ్రూప్ […] - [Geyser Buying Guide : మీ ఇంటికి గీజర్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి..!](https://vandebhaarath.com/geyser-buying-guide/): Geyser Buying Guide | మీ ఇంటికి  బెస్ట్ గీజర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?  మార్కెట్‌లో చాలా ఎన్నో కంపెనీలకు చెందిన వివిధ రకాల గీజర్లు  అందుబాటులో ఉన్నాయి. చలికాలంలో వెచ్చని నీటితో స్నానం చేసేందుకు వేగంగా, సురక్షితంగా ఉండే ఉత్తమమైన వాటర్ హీటర్‌ను ఎంచుకోవాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అనేక గీజర్లు  అందుబాటులో ఉన్నందున వాటిలో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. గీజర్లపై ఒక అవగాహన కోసం ఈ ముఖ్య విషయాలను తెలుసకోండి.. ఇన్‌స్టంట్ గీజర్ వర్సెస్ స్టోరేజ్ గీజర్  ఇన్‌స్టంట్ గీజర్లు (Instant geysers )  కాంపాక్ట్  ఉండి నీటిని వేగంగా వేడి చేస్తాయి. ఈ గీజర్‌లను చిన్న కుటుంబాలు లేదా ఒంటరిగా ఉండేవారికి అనువుగా ఉంటాయి. అంటే రోజువారీగా తక్కువ వేడి నీరు అవసరం అయ్యేవారికి ఇన్‌స్టంట్ గీజర్లు  సరిపోతాయి. స్టోరేజ్ గీజర్లు (Storage geysers) పెద్ద ట్యాంక్ సామర్థ్యంతో వస్తాయి. ఈ గీజర్‌లు బాత్‌రూమ్‌లు, పెద్ద […] - [Hydrogen Train | దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఈ రైళ్ల ప్రత్యేకలు ఇవే..](https://vandebhaarath.com/indias-first-hydrogen-train-check-route-speed-limit/): Hydrogen Train : రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే  గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో త్వరలోనే  హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. భారతీయ  రైల్వే శాఖ  డిసెంబర్ 2024లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించనుంది, హైడ్రోజన్ రైళ్ల ప్రత్యేకత ఏంటి? హైడ్రోజన్ రైళ్లకు ఎన్నో ప్రత్యకతలు ఉన్నాయి.  సంప్రదాయ రైళ్ల మాదిరిగా ఇవి నడిచేందుకు డీజిల్ లేదా విద్యుత్ అవసరం  లేదు. ఇందులో శక్తిని ఉత్పత్తి చేయడానికి నీటిని ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటాయి. అలాగే రైలుకి అవసరమైన విద్యుత్‌ను సైతం హైడ్రోజన్ ద్వారా తయారు చేసుకోవటం ఈ రైళ్ల ప్రత్యేకత,  హైడ్రోజన్ రైళ్లతో కాలుష్యమనే మాటే ఉండదు. డీజిల్, ఎలక్ట్రికల్ రైళ్ల కంటే కూడా జీరో పొల్యూషన్ తో నడుస్తాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హైడ్రోజన్ రైళ్లను అన్నిదేశాలూ తీసుకువొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లోనూ హైడ్రోన్ రైలు పట్టాలు ఎక్కబోతున్నది. భారతదేశంలో హైడ్రోజన్ రైలు ఎందుకు? […] - [Tulsi Gabbard | ట్రంప్ 2.0లో ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌ గా హిందూ కాంగ్రెస్ మహిళ](https://vandebhaarath.com/who-is-tulsi-gabbard/): Tulsi Gabbard | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిపాలనలో నేషనల్ ఇంటెలిజెన్స్ (Director of National Intelligence (DNI)) డైరెక్టర్‌గా తులసి గబ్బార్డ్‌ను నియమించారు. ఇది అమెరికా గూఢచారి సంస్థలలో అగ్రగామిగా, అధ్యక్షుడి అత్యున్నత స్పై ఏజెన్సీ సలహాదారుగా పనిచేసే శక్తివంతమైన పదవిగా భావిస్తారు. తులసి గబ్బర్డ్ ఎవరు? తులసి గబ్బార్డ్ రెండు దశాబ్దాలకు పైగా US ఆర్మీ నేషనల్ గార్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ఇరాక్, కువైట్ రెండింటిలోనూ పనిచేసింది, ముఖ్యంగా, ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీపై హౌస్ కమిటీలో రెండు సంవత్సరాలు పనిచేశారు. 2013 నుండి 2021 వరకు, గబ్బర్డ్ డెమొక్రాట్‌గా హవాయి 2వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆమె కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో, హౌస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో రెండు సంవత్సరాలు పనిచేసి, జాతీయ భద్రత, పౌర హక్కుల పట్ల ఆమె పోరాడి గుర్తింపు పొందారు. ఇంటెలిజెన్స్ విషయాలలో ఆమెకు […] - [Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా](https://vandebhaarath.com/maharashtra-elections-amit-shah-speech-points/): Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు” అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు. బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, జార్ఖండ్‌లోనూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే రాజ్యాంగం న‌కిలీ కాపీని పట్టుకొని వ‌చ్చార‌ని, కొందరు జర్నలిస్టులకు ఆ కాపీ దొరికింద‌ని, అందులో పేజీలు ఖాళీగా ఉన్నాయి’’ […] - [Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు](https://vandebhaarath.com/ap-tg-rains-reports/): బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు […] - ['ఖర్గే గారూ..  నా మీద కాదు.. మీ అమ్మానాన్నలను చంపిన హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి...' ](https://vandebhaarath.com/maharashtra-election-cm-yogi/): Maharashtra Election : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనవసరంగా నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఖర్గే జీ, నా మీద కోపం తెచ్చుకోకండి, నేను మీ వయసును గౌరవిస్తాను. మీరు అగ్రహం వ్యక్తంచేయాలనుకుంటే ముందుగా హైదరాబాద్ నిజాంపై చేయండి అని సీఎం యోగి అన్నారు. మీ గ్రామాన్ని తగలబెట్టి హిందువులను నిర్దాక్షిణ్యంగా చంపిన హైదరాబాద్ నిజాం రజాకార్లు. మీ పూజ్యమైన తల్లి, సోదరి, మీ కుటుంబ సభ్యులను తగులబెట్టారు. ప్రజలు విడిపోయినప్పుడల్లా వారిని ఇలాగే చంపుతారు అనే ఈ సత్యాన్ని దేశ ప్రజలకు చెప్పండి అని కోరారు.  ఓటు బ్యాంకు కోసం ఈ సత్యాన్ని ప్రజలకు చెప్పడం లేదన్నారు. మీరు దేశానికి ద్రోహం చేస్తున్నారు. నేను యోగిని, నేను […] - [Car Running Cost Comparison | పెట్రోల్‌, CNG, డీజిల్, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్నారా? ఇందులోఏది తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉందో తెలుసుకోండి](https://vandebhaarath.com/car-running-cost-comparison/): Car Running Cost Comparison : కారుని ఎంచుకునేటప్పుడు రన్నింగ్ ఖర్చులు కీలకమైన అంశంగా గుర్తించాలి.. పెట్రోల్‌, డీజిల్‌, హైబ్రిడ్‌, ఎల‌క్ట్రిక్ కార్లు ఒక్కో విధ‌మైన ర‌న్నింగ్ కాస్ట్ క‌లిగి ఉంటాయి. ఢిల్లీలో ఇంధన ధరల ప్రకారం… మీరు ఎంచుకున్న కార్ల మైలేజ్/రేంజ్‌ని బ‌ట్టి 100 కి.మీ వ‌ర‌కు ఎంత ఖ‌ర్చు వ‌స్తుందో ఒక‌సారి పోల్చి చూద్దాం.. పెట్రోల్ కార్ (మారుతి స్విఫ్ట్): పెట్రోల్‌తో న‌డిచే మారుతి స్విఫ్ట్ 25.75 kmpl మైలేజీ అందిస్తుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.65తో, 100 కి.మీ ఖర్చు లెక్కింపు ఇలా ఇంధనం ఎంత‌ అవసరం: 100 km / 25.75 kmpl = 3.88 లీటర్లు. ధర: 3.88 లీటర్లు × రూ 96.65 = రూ 374.02 100 కిమీ రన్నింగ్ ఖర్చు: రూ 374.02 CNG కార్ (మారుతి స్విఫ్ట్): మారుతి స్విఫ్ట్ CNG వేరియంట్ 32.85 km/kg […] - [RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు](https://vandebhaarath.com/rg-kar-case-prime-accused-sanjay-roy-comments/): RG Kar case | ఆర్‌జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సంజయ్ రాయ్ సోమవారం షాకింగ్ కామెంట్స్ చేసాడు, కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ మొత్తం కేసును కుట్ర పన్నారని, అక్ర‌మంగా త‌న‌ను ఇరికించారని ఆరోపించారు. సీల్దా కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వ్యాను లో నుంచి ఆయన ఈ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. “వినీత్ గోయల్ (మాజీ కోల్‌కతా పోలీస్ కమీషనర్) మొత్తం కుట్ర (ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం హత్య) చేసి నన్ను ఇరికించాడని చెప్పాడు. ఈ కేసులో ఈరోజు విచారణ ప్రారంభం కావడంతో సంజ‌య్‌ రాయ్‌ను సీల్డే కోర్టుకు తరలించారు. అదనపు జిల్లా ,సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ కోర్టులో విచార‌ణ‌లు జరిగాయి. ఈసంద‌ర్భంగా రాయ్‌ను మధ్యాహ్నం కోర్టుకు తీసుకువచ్చారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66 […] - [IRCTC refund policy | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక.. క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై ఎంత వాపస్ వ‌స్తుందో తెలుసుకోండి..](https://vandebhaarath.com/irctc-refund-policy/): IRCTC refund policy : ద‌స‌రా, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగ సీజన్లలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే.. రైళ్లలో రిజ‌ర్వేష‌న్ టికెట్ దొర‌క‌డం చాలా కష్టం. చాలాసార్లు, బుక్ చేసిన టిక్కెట్లు కూడా ‘కన్ఫర్మ్స కావు. అయితే, అనేక సార్లు, ప్రయాణీకులు కూడా త‌మ జ‌ర్నీ ప్లాన్లు మార్చుకోవ‌డం, ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల టిక్కెట్లను కాన్సిల్ చేసుకుంటారు. అయితే మీ టిక్కెట్‌ను రద్దు చేసిన సమయం ఆధారంగా ఛార్జీలను భార‌తీయ రైల్వే తీసివేస్తుంది. అంతేకాకుండా, రైలు టికెట్ రద్దుకు వర్తించే వివిధ ఛార్జీల గురించి కూడా గందరగోళం ఉంది. అందువల్ల, రైలు రద్దు ఛార్జీల గురించి ఈ కథనంలో వివరాలను తెలుసుకోండి.. మీరు భారతీయ రైల్వేలో ‘confirmed’, ‘RAC’, ‘ లేదా ‘వెయిట్‌లిస్ట్’లో ఉన్న రైలు టిక్కెట్‌ను రద్దు చేస్తే, క్యాన్సిల్ చార్జీ విధిస్తుంది. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, తగ్గించే మనీ.. మీరు […] - [Flexible Display | LG అద్భుత సృష్టి.. టవల్ లా మెలితిరిగే డిస్ల్పే ..](https://vandebhaarath.com/lg-has-revolutionised-flexible-display-technology/): Flexible Display | ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ దిగ్గజం LG  ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీని రూపొందించింది. ఈ డిస్ప్లేను  మీరు టవల్ లాగా మెలిపెట్టవచ్చు. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఈ సాంకేతికత తొలి సంస్కరణలను ఇప్పటికే ప్రదర్శించింది. ఇది స్క్రీన్‌ను వెడల్పుగా అలాగే పొడవుగా సాగదీయవచ్చు. ఇప్పటికీ ప్రోటోటైప్ దశలోనే ఉన్నప్పటికీ, ఈ ఆవిష్కరణ ఖచ్చితంగా ఫోల్డబుల్ డిస్‌ప్లే మార్కెట్‌లో అగ్రగామి నిలవనుంది. LG ప్రకారం, డిస్ప్లే దాని అసలు పరిమాణంలో 50 శాతం వరకు ఇమేజ్ నాణ్యతను రాజీ పడకుండా విస్తరించగలదు. తాజా ప్రోటోటైప్ 12-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది అంగుళానికి 100 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కొనసాగిస్తూ 18 అంగుళాల వరకు విస్తరించగలదు. LG గతంలో 2022లో స్ట్రెచబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ కి సంబంధించి విభిన్న నమూనాను ఆవిష్కరించింది. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే విలక్షణమైనది ఎల్జీ కంపెనీ చెప్పింది. సాంప్రదాయ ఫ్లెక్సిబుల్ స్క్రీన్‌ల […] - [Vikarabad | సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకాలో కలెక్టర్‌పై రైతుల ళ్ల దాడి](https://vandebhaarath.com/farmers-attack-on-vikarabad-collector/): Farmers Attack On Vikarabad Collector | ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇలాకాలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా  మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామ సభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్‌ లగచర్ల గ్రామానికి చర్చల కోసం బయలుదేరారు.కలెక్టర్‌ గ్రామంలోకి  రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లను విసిరారు. కారు దిగి రైతులతో చర్చించి ఒప్పించేందుకు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్థానిక రైతులు సహనం కోల్పోయి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, తహశీల్దార్‌ కార్లపై రాళ్లు విసరడం ప్రారంభించారు. దీంతో […] - [AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :](https://vandebhaarath.com/andhra-pradesh-budget-2024-25/): Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇదీ.. వార్షిక బడ్జెట్ : రూ. 2.94. లక్షల కోట్లు వ్యవసాయ బడ్జెట్ : రూ. 43,402.33 కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం. శాఖల వారీగా పూర్తి కేటాయింపులివే.. రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. రూ. 4,3402.33 కోట్లు వ్యవసాయ […] - [Delhi Ganesh | చిత్రసీమలో విషాదం.. ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ మృతి](https://vandebhaarath.com/delhi-ganesh-dies-due-to-age-related-ailments/): Delhi Ganesh Death |  ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు నవంబర్ 10న జరగనున్నాయి. ఆగస్ట్ 1, 1944లో జన్మించిన ఢిల్లీ గణేష్ 1976లో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వచ్చిన పట్టిన ప్రవేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఢిల్లీ గణేష్ తమిళం, తెలుగు, మలయాళ సినిమాలలో 400 పైగా చిత్రాలలో కనిపించారు. తన నటనా జీవితాన్ని ప్రారంభించే ముందు ఆయన 1964 నుంచి 1974 వరకు ఒక దశాబ్దం పాటు భారత వైమానిక దళంలో పనిచేశాడు. ఢిల్లీ గణేష్ నాయకన్ (1987), మైఖేల్ మధన కామరాజన్ (1990) వంటి చిత్రాలలో చిరస్మరణీయమైన పాత్రలను పోషించారు. ‘పసి’ (1979)లో అతని నటనకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు.  1994లో అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత అందించిన కలైమామణి అవార్డుతో సహా అనేక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు. ‘సింధు […] - [MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!](https://vandebhaarath.com/collateral-free-term-loans-scheme-for-msmes/): Collateral-Free Term Loans Scheme for MSMEs : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) శనివారం తెలిపారు. కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌పై త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగిన నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయం – ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) విజయవంతం అయిన తర్వాత, కొవిడ్ కాలంలో లిక్విడిటీని అందించడం ద్వారా మిలియన్ల కొద్దీ MSMEలు నష్టాల్లోకి కూరుకుపోకుండా కాపాడాయి. ప్రభుత్వం వారి కోసం టర్మ్-లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 2023 నాటికి, ECLGS ₹3.68 లక్షల కోట్లతో 1.19 కోట్ల మంది రుణగ్రహీతలకు లబ్ధి చేకూర్చింది. MSMEలు సులభమైన […] - [Praja Vijayotsavalu | ఈనెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు ](https://vandebhaarath.com/november-14th-congress-govt-praja-vijayotsavalu/): November 14th Praja Vijayotsavalu | రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలపై  ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు  పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  ఈ సంవత్సర కాలంలో ఎన్నో విప్లవాత్మక, ఊహకందని అభివృద్ధి, సంక్షేమ […] - [PM Internship Scheme 2024 : రేప‌టితోనే ఇంట‌ర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేష‌న్‌ ముగింపు | ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత.. పూర్తి వివ‌రాలు..](https://vandebhaarath.com/pm-internship-scheme-2024-registraions/): PM Internship Scheme 2024 Registrations | PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ విండో నవంబర్ 10, 2024న ముగియ‌నుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కు సంబంధించిన‌ అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inలో సందర్శించి దరఖాస్తులను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 గురించి PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద‌ 24 రంగాలలో 80,000 ఇంటర్న్‌షిప్ పొజిషన్‌లను అందిస్తుంది, ఇందులో ప్రముఖ కంపెనీలు మహీంద్రా & మహీంద్రా, L&T, టాటా గ్రూప్, అదానీ గ్రూప్, కోకాకోలా, ఐషర్, డెలాయిట్, మహీంద్రా గ్రూప్, మారుతీ సుజుకీ, పెప్సికో, హెచ్‌డిఎఫ్‌సి, విప్రో, ఐసిఐసిఐ, హిందుస్తాన్ యూనిలీవర్, శాంసంగ్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి 500 సంస్థలు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద భాగ‌స్వాముల‌య్యాయి. అర్హత ప్రమాణాలు: అభ్యర్థులు హైస్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉత్తీర్ణులై ఉండాలి, ITI నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ […] - [Bengal Train Accident | పట్టాలు తప్పిన సికింద్రాబాద్ - షాలిమార్ ఎక్స్ ప్రెస్‌](https://vandebhaarath.com/bengal-train-accident-secunderabad-shalimar-express-derails-near-howrah/): Bengal Train Accident | పశ్చిమ బెంగాల్‌లోని హౌరా సమీపంలో శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (West Bengal train derailment) కు చెందిన టి హ్రీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నల్పూర్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన కోచ్‌లలో పార్శిల్ వ్యాన్, B1 ప్యాసింజర్ కోచ్ ఉన్నాయి. నల్పూర్ స్టేషన్‌లో రైలు మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు మారుతుండగా పట్టాలు తప్పినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఓంప్రకాష్ చరణ్ తెలిపారు. “ఈ ఉదయం, 5.30 గంటలకు, 22850 సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ నల్పూర్ రైల్వే స్టేషన్‌లో మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు వెళుతుండగా పట్టాలు తప్పింది. ఇందులో ఒక పార్శిల్ వ్యాన్, రెండు […] - [Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..](https://vandebhaarath.com/winter-season-boost-your-immunity-with-these-foods/): Winter Season | చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు అంద‌రూ జలుబు బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతుంటారు. తక్కువ ఉష్ణోగ్రతలు, త‌డి వాతావ‌ర‌ణం, ఎండ త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంటి లోపల ఎక్కువ సమయం వంటి కార‌ణాల‌తో వైరస్‌లు వ్యాప్తి చెందడానికి అవ‌కాశాలు ఎక్కువ‌.ఇదే స‌మయంలో మీరు సరైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్లమీ శరీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచ‌వ‌చ్చు. ఇది అంటువ్యాధులతో పోరాడడానికి శ‌క్తి ఇస్తుంది. చల్లని వాతావ‌ర‌ణంలోనూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ శీతాకాలంలో మీరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవ‌డం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లు: విటమిన్ సి పవర్‌హౌస్‌లు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల విషయానికి వస్తే, సిట్రస్ పండ్లు ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంటాయి. నారింజ, బ‌త్తాయి, నిమ్మకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి, అలాగే ఉసిరి, జామ పండ్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లతో […] - [Cherlapalli railway station | ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి స్టేషన్.. ఇక్కడి నుంచి నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల లిస్టు ఇదే..](https://vandebhaarath.com/cherlapalli-railway-station-trains-list/): Cherlapalli railway station : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరికొద్ది రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. పనులన్నీ పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈమేరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. మినిష్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ (MP Eetala Rajendar), మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టి.శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ విష్ణువర్దన్ రెడ్డి, రైల్వే కన్ స్ట్రక్షన్ సీఈ సుబ్రమణ్యం, రైల్వే సీనియర్ డెన్ కోఅర్డినేషన్ రామారావు, కీసర ఆర్డీఓ పులి సైదులు, కాప్రా డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైల్వే స్టేషన్ కు అవసరమైన భూములు ఇచ్చేందుకు గాను టీజీఐఐసీ, రెవెన్యూ, అటవీ భూములు కేటాయించేందుకు […] - [TG SSC Exams Fee 2025 : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల - ముఖ్యమూన‌ తేదీలు..](https://vandebhaarath.com/ap-and-tealngana-ssc-exams-fee-2025/): SSC Exams | తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు కీలక ప్ర‌క‌ట‌న వొచ్చేసింది. పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించుకునేందుకు ప్ర‌భుత్వం షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ఎలాంటి రుసుం లేకుండా నవంబర్ 18 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఈ సంవ‌త్స‌రం ప‌దో త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాక్ లాగ్‌లు ఉన్న విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించుకోవచ్చు. గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. డిసెంబర్‌ 12 వరకు రూ. 200 ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకునే చాన్స్ ఉంటుంది. రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు పేపర్లలోపు బ్యాక్ లాగ్‌ […] - [స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?](https://vandebhaarath.com/swatantrata-sainik-samman-yojana-new-update/): Swatantrata Sainik Samman Yojana | స్వాతంత్య్ర సమరయోధులు.. లేదా వారిపై ఆధారపడిన వారికి పింఛన్లు అందించే పథకమైన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనలో కేంద్రం శుక్రవారం భారీ మార్పులు చేసింది. గ‌తంలో 80 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండుసార్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే నిబంధ‌న‌ను తొల‌గించారు. కొత్త రూల్ ప్ర‌కారం.. లబ్ధిదారులు ఇప్పుడు తమ లైఫ్ స‌ర్టిఫికెట్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పిస్తే స‌రిపోతుంది. నవంబర్ గడువులోగా పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించక‌పోతే వారి పెన్షన్ ఆగిపోతుంది. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, మూడేళ్లలోపు తమ సర్టిఫికేట్‌ను సమర్పించిన లబ్ధిదారులకు బకాయిలతో పాటు వారి పింఛను తిరిగి ప్రారంభమవుతుంది. లైఫ్ సర్టిఫికెట్ ను మూడేళ్ల వ్యవధిలో సమర్పించక‌పోతే పెన్షన్‌లు రద్దు చేస్తారు. కొత్త నిబంధనల స్వాతంత్య్ర సమరయోధుడు పెన్షనర్ మరణించిన తర్వాత, అతని జీవిత భాగస్వామి, అవివాహిత లేదా నిరుద్యోగ కుమార్తెతో సహా అతనిపై […] - [Maruti Suzuki Dzire | చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన డిజైర్..](https://vandebhaarath.com/maruti-suzuki-dzire-global-ncap-rating/): Maruti Suzuki Dzire : మారుతి సుజుకీ డిజైర్ కారు గురించిం అందరికీ తెలిసిందే.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ కారు ఇప్పుడు సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మారుతి సుజుకి ఫోర్త్ జనరేషన్ డిజైర్ 2024 ను నవంబర్ 11న లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి సుజుకి వెబ్‌సైట్ లేదా డీలర్ షిప్ ద్వారా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. మారుతి కార్లు మిగతా వాటికంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే మారుతి కార్లు బిల్ట్ క్వాలిటీ విష‌యంలో మిగ‌తా వాటి కంటే కాస్త బ‌ల‌హీనంగా ఉంటుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ జపాన్ NCAP ద్వారా 4-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను అందుకుంది. అయితే, కొత్త డిజైన్ ఇటీవల గ్లోబల్ NCAP రేటింగ్‌లో అడల్ట్ […] - [JK Special Status Resolution | జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న కామెంట్స్‌..](https://vandebhaarath.com/jk-special-status-resolution/): PM Modi On Article 370  : జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 (JK Special Status Resolution) పున‌రుద్ధరిచాలంటూ జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్‌సి నేతృత్వంలోని అధికార‌ కూటమి తీర్మానం చేయ‌డాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తప్పుబట్టారు. ఇది కాశ్మీర్‌పై కుట్ర అని, ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించ‌లేర‌ని మ‌రోమారు మోదీ స్ప‌ష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నిక‌ల నేప‌థ్యం (Maharastra Elections) లో ధూలేలో జరిగిన ర్యాలీలో ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్, ఇండి కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించిన వెంటనే, కశ్మీర్‌పై కుట్రలు ప్రారంభించాయి. రెండు రోజుల క్రితం, J&K శాసనసభలో. వారు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించార‌ని తెలిపారు. జ‌మ్ముక‌శ్మీర్ లోని అధికార కూటమిలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలోని కొన్ని ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ, జేకేకి ప్రత్యేక […] - [Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. కొత్తగా 'మూమెంట్స్ ఫీచ‌ర్ తో ఏం చేయొచ్చంటే..](https://vandebhaarath.com/netflix-moments-new-updates/): Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ తన మొబైల్ యాప్‌లో కొత్త ‘Moments’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, వినియోగదారులు మూవీస్ లేదా షోస్‌ నుంచి మీకు న‌చ్చిన సీన్స్ ను బుక్‌మార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వీటిని మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకోవచ్చు. ప్రస్తుతం iOS యాప్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రాబోయే కొద్ది వారాల్లో ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి రానుంది. Netflix Moments : ముఖ్య వివరాలు సినిమాలు, లేదా వెబ్ సిరీస్ నుంచి దృశ్యాన్ని సేవ్ చేయడానికి, వినియోగదారులు స్క్రీన్ దిగువన ఎడమవైపు ఉన్న కొత్త “Moments” బటన్‌ను నొక్కవచ్చు. ఇది నా నెట్‌ఫ్లిక్స్ ట్యాబ్‌లో దృశ్యాన్ని సేవ్ చేస్తుంది, మళ్లీ దీనిని మీకు వీలు ఉన్న‌ప్పుడు సుల‌భంగా వీక్షించుకోవ‌చ్చు.వినియోగదారులు సినిమా లేదా ఎపిసోడ్‌ని మళ్లీ చూడాలని అనుకుంటే బుక్‌మార్క్ చేసిన సీన్ ను ప్లేబ్యాక్ చేయ‌వ‌చ్చు. సోషల్ మీడియాలో మూమెంట్స్‌ని షేర్ చేయడానికి, […] - [Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు.. ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..](https://vandebhaarath.com/indian-railways-new-record/): Indian Railways new record : భారతీయ రైల్వేలు నవంబర్ 4, 2024న ఒకే రోజులో 3 కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణించారు. ఇది భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లోనే ఒక గొప్ప‌ మైలురాయి. దేశ రవాణా చరిత్రలో రైల్వేలు ఒక గొప్ప విజయాన్ని సాధించింద‌ని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) చేసిన ఒక ప్రకటన విడుద‌ల చేసింది. నవంబర్ 4న, భారతీయ రైల్వే (Indian Railways)  120.72 లక్షల మంది నాన్-సబర్బన్ ప్రయాణీకులను తీసుకువెళ్లాయి, ఇందులో 19.43 లక్షల మంది రిజర్వ్ ప్రయాణికులు, 101.29 లక్షల మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణీకులు ఉన్నారు, దీనితో పాటు రికార్డు స్థాయిలో 180 లక్షల సబర్బన్ ప్రయాణికులు ఉన్నారు. ఇది 2024లో అత్యధిక సింగిల్-డే ప్రయాణీకుల సంఖ్యగా రికార్డు నెలకొల్పింది. మొత్తం ప్రయాణీకుల రద్దీ ఈ రోజున 3 కోట్లకు పైగా చేరుకుంది. 6.85 కోట్ల మంది ప్రయాణికులు Indian Railways […] - [New Tata Nano | టాటా నానో మళ్లీ వస్తుందా? టాటా మోటార్స్ కొత్త నానో కారులో ఏయే ఫీచర్లు ఉంటాయో తెలుసా..?](https://vandebhaarath.com/new-tata-nano-specificaions/): New Tata Nano | రతన్ టాటాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ టాటా నానోను పునరుద్ధరించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ నానో కారును భారత మార్కెట్లోకి మళ్లీ పరిచయం చేయనుంది. ఈ సామాన్యుడి కారు ఆధునిక అప్‌డేట్‌లు, కొత్త డిజైన్, మెరుగైన పనితీరుతో తిరిగి వస్తుంది. నివేదికలను బట్టి  టాటా నానో కాంపాక్ట్ డిజైన్ పునర్నిర్మించి.. ఆధునిక హంగులతో వస్తుందని తెలుస్తోంది. సిటీ డ్రైవింగ్ కోసం చిన్న కొలతలను కొనసాగిస్తూనే నానో ఇప్పుడు అధునాతన హెడ్‌లైట్ డిజైన్, రిఫ్రెష్ బాడీ ఆకృతులతో వస్తుంది. కారు తాజా డిజైన్ కొత్త, పాత తరం వారిని ఆకర్షించేలా  ఉండనుంది. అధిక మైలేజీ ఇచ్చేలా ఇంజిన్ కొత్త టాటా నానోలో అప్‌గ్రేడ్ చేసిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్నిపెంచుతూ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ కారు 30 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.  […] - [Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..](https://vandebhaarath.com/bank-jobs-idbi-executive-posts-details/): Bank Jobs | డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 1000 ఎగ్జిక్యూటివ్ (Executive) పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ సంప్రందించి ద్వారా ఆన్‌లైన్ లై ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల‌ను 16 నవంబర్ 202 లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. . పోస్టు పేరు, ఖాళీలు: ఎగ్జిక్యూటివ్(సేల్స్ అండ్ ఆపరేషన్స్) – 1000 విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేనీ స‌బ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి: ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, […] - [Maha Vikas Aghadi | మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాల చిట్టా.. రూ.3 లక్షల రుణమాఫీ.. మహిళ‌ల‌కు ప్ర‌తీ నెలా రూ.3,000, బ‌స్సు ఫ్రీ.. నిరుద్యోగుల‌కు రూ.4000 ఇంకా..](https://vandebhaarath.com/maharashtra-assembly-elections-2024/): Maharashtra Assembly Elections 2024 | మహారాష్ట్రలో అధికార‌మే ల‌క్ష్యం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ( Maha Vikas Aghadi ) కూటమి బుధవారం మేనిఫెస్టోను ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ. 3,000 ఆర్థిక‌సాయం, రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది. శివసేన (UBT)-ఎన్‌సిపి (NCP)-కాంగ్రెస్ (Congress) కూటమి ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో కృషి సమృద్ధి యోజన కింద, రైతులు పంట రుణాలను సక్రమంగా చెల్లించేందుకు ప్రోత్సాహకంగా రూ. 3 లక్షల 50,000 వరకు రుణమాఫీ పొందుతారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 భృతి, రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఉచిత మందులు తదితర హామీలను ప్ర‌క‌టించింది. ఇక్కడి బీకేసీ మైదానంలో ఎంవీఏ అగ్ర‌ నాయకులు ప్రసంగించారు. ముఖ్యంగా, మహారాష్ట్రలోని బిజెపి-శివసేన-ఎన్‌సిపి ప్రభుత్వం ప్రస్తుతం తమ ఫ్లాగ్‌షిప్ `లడ్కీ బహిన్’ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 చెల్లిస్తోంది. అధికారంలోకి […] - [Donald Trump | మళ్లీ ట్రంప్ వొచ్చేశాడు.. 47వ అమెరికా అధ్యక్షుడిగా](https://vandebhaarath.com/donald-trump-wins/): Donald Trump | యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ J. ట్రంప్ బుధవారం అధికారికంగా ఎన్నికయ్యారు, గెలవడానికి అవసరమైన 270 కంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లను సాధించిన తర్వాత ఓవల్ కార్యాలయాన్ని తిరిగి పొందారు. AP న్యూస్ ప్రకారం, ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, కమలా హారిస్ 224 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. ఈ విజయంతో ట్రంప్ చారిత్రాత్మకంగా రెండవసారి పదవిని దక్కించుకున్నారు. ట్రంప్ తిరిగి గెలుపొంద‌డం అమెరికా రాజకీయాల్లో ఒక చారిత్ర‌క మైలురాయిగా నిలిచింది. ట్రంప్ ఎన్నికల విజయం “రస్ట్ బెల్ట్” అని పిలవబడే రాష్ట్రాలతో పాటు 2020లో అతను గతంలో కోల్పోయిన అనేక స్వింగ్ స్టేట్‌లను తిరిగి పొందారు. అక్రమ చొరబాట్లు, ద్రవ్యోల్బణం.. ఈ సారి ఎన్నిక‌ల్లో అమెరికాలో అక్రమ చొరబాట్లు, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, వేతనాలు వంటి అంశాలు కీల‌కంగా మారాయి. అరబ్‌, ‌ముస్లింలు అధికంగా ఉన్న జార్జియాలో మొదటి నుంచి కమలా హారిస్‌ ‌వెనుకబ‌డిపోయారు. […] - [US Election Results 2024 | అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం.. రికార్డు తిరగరాసిన డోనాల్డ్ ట్రంప్](https://vandebhaarath.com/us-election-results-2024/): US Election Results 2024 : రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మంగళవారం US అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఓడించి, అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ గ‌త పదవీకాలం ముగిసిన నాలుగు సంవత్సరాల తర్వాత వైట్ హౌస్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారని ఫాక్స్ న్యూస్ అంచనా వేసింది. నెట్‌వర్క్ విశ్లేషణ ప్రకారం, ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు, అధ్యక్ష పదవిని సాధించడానికి అవసరమైన 270-ఓట్ల థ్రెషోల్డ్‌ను అధిగమించారు, ఇంకా 35 ఎలక్టోరల్ ఓట్లు మిగిలి ఉన్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్‌ కమలా హారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లలు సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ విజయం అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా, వరుసగా పదవీకాలం కొనసాగకుండా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు ట్రంప్. ఈ విజయంతో, 132 సంవత్సరాల అమెరికా చరిత్రలో […] - [జియో, ఎయిర్‌టెల్‌కి షాకిచ్చిన వొడ‌ఫోన్ ఐడియా.. తన రూ. 719 రీఛార్జ్ ప్లాన్‌ను ట్విస్ట్‌తో తిరిగి ప్రవేశపెట్టింది](https://vandebhaarath.com/vodafone-idea-recharge-plans/): Vodafone Idea Recharge Plans | ఇటీవల, Jio, Airtel, Vi సహా అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు తమ మొబైల్ టారిఫ్ ప్లాన్‌లను సగటున 15 శాతం వరకు పెంచారు. ఈ ధరల సవరణలో భాగంగా, ఆపరేటర్లు ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లను నిలిపివేశారు. ఇతర ప్లాన్‌ల ప్రయోజనాలను కూడా త‌గ్గించారు. Vodafone Idea ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.719 మార్పులు చేసి రూ.859కి పెంచింది. , కంపెనీ ఇప్పుడు రూ. 719కి అందుబాటులో ఉన్న కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ గురించిన కీలక వివరాలు తెలుసుకోండి.. Vi రూ 719 రీఛార్జ్ ప్లాన్ Vodafone Idea Recharge Plans : Rs 719 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 64 Kbpsకి తగ్గుతుంది. గతంలో, రూ.719 […] - [Acer Iconia Tablets | డ్యూయ‌ల్ 4G సిమ్ తో ఏస‌ర్ నుంచి అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో కొత్త‌ టాబ్లెట్స్‌.. త‌క్కువ ధ‌ర‌లోనే..](https://vandebhaarath.com/acer-launches-new-iconia-tablets-in-india/): Acer Iconia Tablets | తైవానీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Acer భారతదేశంలో 8.7-అంగుళాల Iconia Tab iM9-12M, 10.36-అంగుళాల Iconia Tab iM10-22 ఫీచర్లతో Iconia Tab Android టాబ్లెట్‌లను విడుద‌ల చేసింది. వీడియో ప్లేబ్యాక్ కోసం గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంద‌ని Acer పేర్కొంది. అదనంగా, రెండు మోడళ్లలో కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ 4G LTE సపోర్ట్ ఇస్తుంది. Acer Iconia Tab iM: ధర, లభ్యత Acer Iconia Tab iM9-12M (8.7-అంగుళాల): రూ 11,990 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అలాగే Acer Iconia Tab iM10-22 (10.36-అంగుళాల): రూ 14,990 నుంచి మొద‌లవుతుంది. Acer Iconia Tabs కొత్త సిరీస్‌ ఇప్పుడు భారతదేశంలో Acer ప్రత్యేక స్టోర్స్‌, Acer ఆన్‌లైన్ స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. Acer Iconia Tab iM: స్పెసిఫికేష‌న్స్‌ 8.7-అంగుళాల Acer […] - [TG TET APPLICATION | నవంబర్‌ 7 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ](https://vandebhaarath.com/ts-tet-application-2025-postponed/): TG TET APPLICATION | తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నెల 7 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది. తెలంగాణలో సోమవారం టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. తొలుత నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అయితే పలు కారణాలతో  తాజాగా స్వల్ప  మార్పులు చేశారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించింది. రెండో విడత టెట్‌కు నవంబర్ లో నోటిఫికేషన్‌ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసినపుడు  ప్రభుత్వం ప్రకటించింది.  ఈ క్రమంలోనే సోమవారం నోటిఫికేషన్‌ […] - [US Presidential Election 2024 : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫలితాలు ఎక్కడ చూడాలి?](https://vandebhaarath.com/us-presidential-election-2024/): US Presidential Election 2024 | యునైటెడ్ స్టేట్స్ తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నవంబర్ 5, 2024 మంగళవారం నుంచి పోలింగ్‌ను ప్రారంభ‌మైంది. పోల్ ఫలితాలు ఓటింగ్ జరిగిన గంటల్లోనే ప్రకటించిన‌ప్ప‌టికీ గట్టి పోటీ ఉన్న సందర్భాల్లో స్పష్టమైన మెజారిటీతో విజేతను ప్రకటించడానికి కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెల‌కొంది. హారిస్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైన‌ మొదటి మహిళగా చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు. అయితే ట్రంప్ మ‌రోసారి అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలు అమెరికాలో రాజకీయాలకు మరో కీలక మలుపుగా మారనున్నాయి. US అధ్యక్ష ఎన్నికలు 2024: భారతదేశంలో తేదీ, సమయం US అంతటా పోలింగ్ స్టేషన్‌లు మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:00 నుంచి 9:00 గంటల మధ్య ప్రారంభ‌మ‌య్యాయి. తూర్పు కాలమానం ప్రకారం సాయంత్రం 6:00 గంటలకు […] - [పేదలకు గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ తో సబ్సిడీ గోధుమ పిండి, బియ్యం విక్రయాలు ప్రారంభం..](https://vandebhaarath.com/phase-ii-of-subsidised-wheat-flour/): Bharat brand wheat flour | నిత్యావ‌స‌ర వ‌స్తువులు ఆకాశాన్నంటిన వేళ‌ అధిక ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మోదీ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం మంగళవారం 2వ దశ కింద భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి (Bharat brand wheat flour) , బియ్యం (Rice subsidy) రిటైల్ విక్రయాలను ప్రారంభించింది. ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గోధుమ పిండి (అట్టా) కిలో రూ.30, బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో కిలో రూ.34 చొప్పున విక్రయించనున్నారు. ఈ సహకార సంఘాల మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్‌ఆఫ్ చేసిన అనంతరం ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి (Food Minister Pralhad Joshi)  మాట్లాడుతూ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సబ్సిడీ ధ‌ర‌ల‌కు గోధుమ పిండి, బియ్యాన్ని విక్రయిస్తున్న‌ట్లు తెలిపారు. 3 ల‌క్ష‌ల ట‌న్నుల గోధుమ‌లు ధరల స్థిరీకరణ నిధి కింద ఫేజ్-2 రిటైల్ […] - [Jharkhand Election | కుల గ‌ణ‌న‌పై యూపీ సీఎం సంచ‌న‌ల వ్యాఖ్య‌లు..](https://vandebhaarath.com/jharkhand-election-up-cm-yogi-adityanath-speech-points/): Jharkhand Election | భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం హజారీబాగ్ చేరుకున్నారు. బర్కాగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బర్కాగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి సీఎం యోగి మాట్లాడుతూ కులాలవారీగా విడిపోవద్దని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాళ్లు రువ్వేవారిని శక్తిమంతులుగా మార్చవ‌ద్ద‌ని హితువు ప‌లికారు. అంద‌రూ ఐక్యంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి, మీరు ఎప్పుడైతే కులం పేరుతో విడిపోతారో.. మీరు ప‌త‌నానికి నాంది ప‌లుకుతార‌ని హెచ్చ‌రించారు. అదే జ‌రిగితే.. ఇళ్ల‌లో గంట‌లు మోగించ‌లేం.. విభజన జరిగితే భవిష్యత్తులో తమ ఇళ్లలో గంటలు, శంఖాలు మోగించలేమని బర్కాగావ్ అసెంబ్లీ ప్రజలకు సీఎం యోగి విజ్ఞప్తి చేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అంబా […] - [US Elections 2024 : అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని హిందువుల పూజలు](https://vandebhaarath.com/us-elections-2024/): US Elections 2024 | మంగళవారం యునైటెడ్ స్టేట్స్‌లో ఎన్నికలు ప్రారంభం కావ‌డానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్ర‌మంలోనే కమలా హారిస్ అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలవుతుందా లేదా డొనాల్డ్ ట్రంప్ అద్భుతంగా మ‌రోసారి అధికారంలోకి వస్తాడా అని తెలుసుకోవడానికి ఆమెరికాతోపాటు యావ‌త్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ క్ర‌మంలో సోమవారం న్యూ దిల్లీలోని హిందూ పూజారుల బృందం డోనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయండి, ప్రపంచాన్ని మళ్లీ గొప్పగా మార్చండి’ అంటూ కమలా హారిస్‌పై డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించాలని పూజారులు నినాదాలు చేశారు. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్.. మళ్లీ పదవిలోకి రావాలని కోరుతున్నారు. ఇదిలా ఉండ‌గా అమెరికా అధ్యక్ష […] - [Today Gold Rate | ఈ రోజు బంగారం ధరలు ఇవే.. మీ నగరంలో తాజా ధరలను తెలుసుకోండి..](https://vandebhaarath.com/today-gold-rate/): Today Gold Rate | ఈ రోజు బంగారం ధర: మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹8057.3 పలుకుతుండగా ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹ 7382.3గా ఉంది. ఇది కూడా మారలేదు. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర 0.07% స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 3.4% తగ్గింది. వెండి ధర ప్రస్తుతం కిలోకు ₹100100.0 అలాగే ఉంది. ఢిల్లీలో బంగారం ధర ఈరోజు ₹80573.0/10 గ్రాములుగా ట్రేడ్ అవుతోంది. నిన్న, 04-11-2024న బంగారం ధర రూ.80573.0/10 గ్రాములుగా ఉంది. గత వారం, 30-10-2024న, ఇది కొంచెం ఎక్కువగా ₹80633.0/10 గ్రాములుగా ఉంది. ఈ రోజు ఢిల్లీలో వెండి ధర ₹100100.0/Kg, నిన్నటి ధర ₹100100.0/Kgకి సమానంగా ఉంది. అయితే, గత వారం, 30-10-2024న, వెండి ధర ₹102200.0/Kg పలికింది. […] - [Meta Rules | గుడ్ న్యూస్‌.. టీనేజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఇక నియంత్ర‌ణ](https://vandebhaarath.com/meta-rules-updates-adult-classifier/): Meta Rules | పౌర సమాజం నుంచి వస్తున్న‌ ఒత్తిడి కారణంగా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు టీనేజ్ ఖాతాలపై సైబర్‌బుల్లీస్, ప్రెడేటర్ (cyberbullies and predators ) ల‌ నుంచి వారిని రక్షించచేందుకు.. అనేక పరిమితులను విధించాయి. అయినప్పటికీ, చాలా మంది టీనేజ‌ర్లు, ఈ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించేందుకు వారి వయస్సును తప్పుగా న‌మోదు చేస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా, ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వయస్సు గురించి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చే టీనేజ్‌లను గుర్తించడానికి మెటా కొత్త మెకానిజంను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ “అడల్ట్ క్లాసిఫైయర్ష (adult classifier) అనే సాధనాన్ని AI సాయంతో ఉపయోగిస్తుంది, ఇది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులను గుర్తించి, వారి ఖాతాలకు Instagram ఖాతాను ఆటోమెటిక్‌గా నిబంధ‌న‌ల‌ను వ‌ర్తింప‌జేస్తుంది. మెటాలో యూత్ అండ్ సోషల్ ఇంపాక్ట్ కోసం ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అల్లిసన్ హార్ట్‌నెట్ ప్రకారం, కంపెనీ వినియోగదారుల ప్రవర్తనను అంచనా […] - [త్వరలో రైల్వే సూపర్ యాప్‌.. టిక్కెట్ల బుకింగ్స్ తో స‌హా అన్ని అందులోనే..](https://vandebhaarath.com/indian-railways-new-super-app-heres-what-to-expect/): Indian Railways New super app | రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. భారతీయ రైల్వే డిసెంబర్ 2024 చివరి నాటికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ యాప్‌లలో ఒకదానిని ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుత IRCTC ప్లాట్‌ఫారమ్‌కు భిన్నమైన కొత్త యాప్.. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా చేయడానికి ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అనేక‌ సేవలను అందించ‌నుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికుల‌కు ఎంతో ల‌బ్ధి చేకూర‌నుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్, ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి అనేక రైల్వే సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందిస్తుంది. కొత్త సూపర్ యాప్ రైల్వే-లింక్డ్ సేవలతో వ్యవహరించే అనేక మొబైల్ యాప్‌ల సమ్మేళనం. కొత్త యాప్ ప్రయాణికులు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను బుక్ చేయడం, రైలు స్టేట‌స్ ను తనిఖీ చేయడం వంటి అనేక సేవలను అందిస్తుంది. కొత్త యాప్ ద్వారా వినియోగదారులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫారమ్ […] - [ఆరేళ్లపాటు మంచం పట్టిన భర్తను భార్య సపర్యలు.. పూర్తిగా కోలుకున్నాక విడాకులు ఇచ్చిన భర్త..](https://vandebhaarath.com/malaysian-woman-cares-for-bedridden-husband-divorced-after-his-recovery/): Malaysian woman | మంచాన పడి అచేతనంగా తన భర్తను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంది. నెలలు కాదు.. ఏడాది కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు త‌న జీవితాన్ని పూర్తి గా భ‌ర్త‌కు స‌ప‌ర్య‌లు చేసేందుకే అంకితం చేసింది ఈ మలేషియా మహిళ. అయితే చివ‌ర‌కు ఆ భ‌ర్త పూర్తిగా కోలుకున్నాక అప్పటి వ‌ర‌కు అన్నీతానై సేవ‌లు చేసిన భార్యకు విడాకులిచ్చాడు. తిరిగి వెంట‌నే అతను మ‌రో మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఇటీవ‌ల చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. 2016లో నూరుల్ సియాజ్వానీ (Nurul Syazwani) అనే మహిళలకు వివాహం జరిగింది. వివాహమైన రెండేళ్లకే ఆమె భర్త కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతను ఆరేళ్లపాటు అచేతనంగా మంచానికే పరిమితమయ్యాడు. సియాజ్వానీ త‌న భ‌ర్త‌కు నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా అతనికి ఆహారం ఇవ్వడం, డైపర్లు మార్చడం, స్నానం చేయడం వంటి రోజువారీ పనులను చేసింది. ప్ర‌తీ క‌ష్టంలోనూ తోడుగా […] - [Canada Temple | కెనడా ఆలయం వద్ద హిందూ భక్తులపై ఖలిస్తానీ తీవ్రవాదుల దాడి.. జస్టిన్ ట్రూడో స్పందన ఇదీ..](https://vandebhaarath.com/hindu-devotees-attacked-by-khalistani-extremists/): Hindu Devotees Attacked by Khalistani Extremists in Canada Temple | టొరంటో : కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ భక్తుల (Hindu devotees)పై ఖలిస్తానీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొంద‌రు వ్యక్తులు మూకుమ్మ‌డిగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ హిందూ మందిం వెలుపల భ‌క్తుల‌పై క‌ర్ర‌ల‌తో ప్రజలను కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘ‌టన తరువాత, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో హిందూ సభ ఆలయంపై దాడిని ఖండించారు, ప్రతి పౌరుడు తమ విశ్వాసాన్ని “స్వేచ్ఛగా, సురక్షితంగా” ఆచరించే హక్కును కలిగి ఉన్నారని స్ప‌ష్టం చేశారు. “ఈరోజు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్ (Hindu Sabha Temple) లో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది” అని ట్రూడో ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. “సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై […] - [Jio cheapest plans | ముఖేష్ అంబానీ మాస్టర్‌స్ట్రోక్, అపరిమిత కాలింగ్, హై-స్పీడ్ డేటాతో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు.. త్నుత ర 90 రోజుల పాటు కేవలం రూ.](https://vandebhaarath.com/jio-cheapest-plans/): Jio cheapest plans | ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కు ఇటీవ‌ల కాలంలో విప‌రీతంగా ప్రజాదరణ పెరుగుతోంది. దీంతో భారతదేశపు అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani)  నేతృత్వంలోని రిలయన్స్ జియో అలెర్ట్ అయింది. వినియోగ‌దారుల‌ను నిలుపుకునేందుకు, కొత్త స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆక‌ర్శించేందుకు రెండు కొత్త టారిఫ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, జియో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన‌ రూ. 899, రూ. 999 ప్లాన్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరుసగా 90, 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది, వినియోగదారులకు రోజుకు రూ. 10 కంటే తక్కువ ధరతో అపరిమిత కాలింగ్, డేటాను అందిస్తోంది. Reliance Jio రీచార్జి ప్లాన్‌ రూ. 899 రిలయ‌న్స్‌ Jio రూ. 899 ప్లాన్ 5G- హ్యాండ్‌సెట్‌లను కలిగి ఉన్న వినియోగదారుల కోసం 2GB రోజువారీ హై-స్పీడ్ డేటా, అపరిమిత 5G డేటాను అందిస్తుంది, అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉచిత […] - [Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?](https://vandebhaarath.com/jammu-and-kashmir-news/): Jammu And Kashmir News | జమ్మూ కాశ్మీర్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రి సునీల్ శర్మ (Sunil Sharma ) ఆదివారం ఎన్నికయ్యారు జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుని పాత్రను స్వీకరించడానికి ఆయ‌న‌ సిద్ధమ‌య్యారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 29 సీట్లు సాధించింది. 2015లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. అది జూన్ 2018 వరకు కొనసాగింది. సునీల్ శర్మ ఎన్నికతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన బిజెపి, జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 47 ఏళ్ల శర్మ.. కేంద్ర పాలిత ప్రాంతంలో 2022 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత కొత్తగా సృష్టించబడిన నియోజకవర్గమైన పెద్దర్ నాగసేని నుంచి స్వల్ప తేడాతో గెలుపొంది, అసెంబ్లీకి రెండవసారి ఎన్నికయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన తన […] - [New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ](https://vandebhaarath.com/bhatti-vikramarka-new-energy-policy-in-telangana/): New Energy Policy in Telangana |  తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని తీసుకు వొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka)  పలు కీలక విషయాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.35 వేల కోట్లతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుంచి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇప్పటికే రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 11న సింక్రనైజేషన్‌ను […] - [New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..](https://vandebhaarath.com/new-zealand-tour-of-india/): New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌క‌ట్టుకుంది. 3-0 సిరీస్ తో చారిత్రాత్మక వైట్‌వాష్‌ను పూర్తి చేసిన న్యూజిలాండ్.. స్వదేశంలో భారత్ అజేయం కాదని క్రికెట్ ప్రపంచానికి చూపించింది. అన్ని విభాగాల్లో అద్భుత‌మైన ఆట‌తీరుతో భారత జట్టును అధిగమించారు. సిరీస్ అంతటా న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌కు దీటుగా భారతదేశం జ‌వాబు ఇవ్వ‌లేక‌పోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఫామ్ కోల్పోవ‌డంతో సిరీస్ అంతా నిరుత్సాహంగా మారింది. 12 ఏండ్లుగా ట్రోఫీని వ‌ద‌ల‌ని టీమిండియా (Team India) తొలిసారి వైట్ వాష్ కు గురైంది. ట‌న్నుల కొద్దీ ప‌రుగులు.. రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన మ‌న బ్యాట‌ర్లు క్రీజ్ కాసేపు కూడా నిల‌వ‌లేక‌పోయారు. చివ‌ర‌కు రోహిత్ శ‌ర్మ బృందం 3-0తో సిరీస్ కోల్పోవ‌డంతో అభిమానులు షాక్ నుంచి ఇంకా తేరుకోవ‌డం లేదు. ముంబైలో 25 ప‌రుగుల ఓట‌మి పాల‌యిన‌ టీమిండియాకు […] - [Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌](https://vandebhaarath.com/indiramma-housing-scheme-updates/): Indiramma Housing Scheme | సొంతింటి కోసం ఎదురుచూస్తున్న‌ నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రికొద్ది రోజుట్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ల‌బ్ధిదారుల‌ ఎంపిక పూర్తి చేయ‌నున్నారు. గ్రామాల్లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే తుది నిర్ణ‌య‌మ‌ని, ఇండ్లు కూడా మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తామ‌ని గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Punguleti Srinivas Reddy) తెలిపారు. మ‌రో ముఖ్య విష‌య‌మేమిటంటే ఈసారి ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే చాన్స్ క‌ల్పిస్తున్నారు. రాజ‌కీయ జోక్యం లేకుండా నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రిచారు. ఆధార్‌తో స‌హా అన్నివివరాలు కొత్త‌గా తీసుకొస్తున్న‌ యాప్ లో పొందుప‌రుస్తారు. ఎలాంటి డిజైన్లు లేవు.. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వు. ల‌బ్దిదారుల అభిరుచి, ఆర్థిక స్థోమ‌త‌ మేర‌కు త‌మ సొంత ఇంటిని నిర్మించుకోవ‌చ్చు క‌నీసం 400 […] - [Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. వివరాలు](https://vandebhaarath.com/jharkhand-assembly-elections-2024/): Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేఎంఎం కూట‌మి సీట్ల పంప‌కాలు ఖ‌రార‌య్యాయి. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM 43 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా కాంగ్రెస్ 30 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించనుంది. రాష్ట్రీయ జనతాదళ్ ఆరు స్థానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే మూడు జార్ఖండ్ నియోజకవర్గాల్లో “స్నేహపూర్వక పోరు” జరిగే అవకాశం ఉందని బ్లాక్ నాయకులు సూచించారు. ఇప్పటికే ధన్వర్‌లో జేఎంఎం, సీపీఐ-ఎంఎల్‌లు ఘర్షణకు దిగాయి. మరోవైపు ఛత్తర్‌పూర్‌, బిష్రాంపూర్‌ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌, ఆర్‌జేడీలు ఇదే తరహాలో సందిగ్ధం నెల‌కొన‌గా స‌యోద్య‌కు ప్రయత్నిస్తున్నాయి. “JMM, కాంగ్రెస్, RJD మరియు CPI-ML సంయుక్తంగా జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ కింద పోటీ చేస్తున్నాయి. కూటమిలోని అన్ని నియోజకవర్గాలకు – ఛతర్‌పూర్, బిష్రాంపూర్, ధన్వర్ మినహా – సీట్ల పంపకానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ధన్వార్‌ స్థానంలో సీపీఐ-ఎంఎల్‌తో స్నేహపూర్వక […] - [Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్‌టేబుల్‌..](https://vandebhaarath.com/indian-railways-update-train-at-a-glance-new-edition/): Indian Railways update : భారతీయ రైల్వే జనవరి 1, 2025న సవరించిన రైలు షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఇందులో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల‌కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రస్తుత ‘ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్’ డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటవుతుంది. మ‌రోవైపు IRCTC కూడా ప్రత్యేక రైళ్లు, వసతి సౌకర్యాలతో మహాకుంభమేళా 2025 కోసం సిద్ధమవుతోంది. స‌వ‌రించిన షెడ్యూల్‌ దేశంలోని 3 కోట్ల మందికి పైగా రోజువారీ రైలు ప్రయాణికుల కోసం ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. జనవరి 1, 2025 నుంచి, భారతీయ రైల్వే సవరించిన షెడ్యూల్‌ను ప్రచురిస్తుంది. ‘ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్’ యొక్క 44వ ఎడిషన్ డిసెంబర్ 31, 2024 వరకు అందించనుంది. గత సంవత్సరం భారతీయ రైల్వేలు ప్రచురించిన ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్-ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్ […] - [Greenfield Express way : ఉత్త‌ర తెలంగాణ‌లో ఆర్‌ఆర్‌ఆర్.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వకు టెండ‌ర్లు](https://vandebhaarath.com/greenfield-express-way-new-update/): తెలంగాణ‌లోని రీజినల్ రింగ్ రోడ్డు (RRR project) ఉత్తర భాగాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్రం (Central government) ప్రారంభించింది. Greenfield Express way గా నిర్మించేందుకు టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది. ఫోర్‌లేన్‌ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్నినిర్మిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క మౌలిక సౌక‌ర్యాల ఈ ప్రాజెక్టును ఐదు ప్యాకేజీలుగా విభ‌జించారు. రూ. 7,104.06 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ (Regional Ring Road) ) నిర్మాణాన్ని చేప‌డుతున్నారు. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పర్యవేక్షిస్తోంది. 161.518 కిలోమీటర్ల Greenfield Express way నిర్మాణం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సుమారు 161.518 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఇది సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా టంగడపల్లి వరకు సాగుతుంది. దీని ప‌నుల‌ను రెండేళ్ల‌లో పూర్తి చేయాల‌ని కాంట్రాక్ట్ కంపెనీకి కేంద్రం గ‌డువును విధించింది. నిర్మాణం అనంత‌రం కూడా ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఐదేళ్ల‌పాటు నిర్వ‌హించేం బాధ్య‌త‌ను […] - [Illegal Migrants : ఢిల్లీలో 8 మంది బాంగ్లాదేశ్ అక్రమ వలసదారుల గుర్తింపు..](https://vandebhaarath.com/illegal-migrants-in-new-delhi/): Illegal Migrants : న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల కారణంగా రాజధానిలో పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఢిల్లీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశానికి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈ డ్రైవ్‌లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ఎనిమిది మంది అక్రమ వలసదారులను ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా గుర్తించి వారి దేశానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. అటవీ మార్గం ద్వారా వలసలు Illegal Migrants in india బంగ్లాదేశ్ జాతీయులను జహంగీర్, అతని భార్య పరినా బేగం, వారి ఆరుగురు పిల్లలుగా గుర్తించారు. అందరూ రంగపురిలో నివాసం ఉండేవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందినవాడినని జహంగీర్ అంగీకరించాడు. అతను అటవీ మార్గాలు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడే ఉంటున్నాడు. ఢిల్లీలో స్థిరపడిన తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి తన […] - [Vijay Sales 2025 | విజయ్ సేల్స్ ఆపిల్ డే సేల్స్ ప్రారంభం iPhone 16 Pro, MacBooks పై భారీ డిస్కౌంట్స్‌](https://vandebhaarath.com/vijay-sales-2025-apple-day-offers/): Vijay Sales 2025 | విజయ్ సేల్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Apple డేస్ సేల్‌ (Apple Day Sale)ను ఈరోజు నుంచే అంటే 29 డిసెంబర్ 2024 నుంచి 5 జనవరి 2025 వరకు ప్రారంభించింది. 140కి పైగా స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల‌లో ఈ సేల్స్ లో భాగంగా ఐఫోన్‌లతో స‌హా ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచీలు, ఎయిర్‌పాడ్‌లు ఇత‌ర Apple ఉత్ప‌త్తుల‌పై అనేక డిస్కౌంట్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, ఇన్‌స్టాండ్‌ క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది . iPhone 16 సిరీస్: నమ్మశక్యం కాని ధరలు ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 75,490తో కేవలం రూ.66,900తో ప్రారంభమయ్యే సరికొత్త iPhone 16ని ఈ సేల్స్ ఈవెంట్ సంద‌ర్భంగా సొంతం చేసుకోవ‌చ్చు. iPhone 16 Pro రూ 1,03,900 నుంచి ప్రారంభమవుతుంది, అయితే ఫ్లాగ్‌షిప్ iPhone 16 Pro Max రూ 1,27,650 నుంచ‌ అందుబాటులో ఉంది. ICICI, SBI, కోటక్ మహీంద్రా […] - [Koneru Humpy : చెస్ లో మరో సంచనం... చారిత్రక ర్యాపిడ్ చెస్ ప్రపంచ టైటిల్ దక్కించుకున్న కోనేరు హంపి](https://vandebhaarath.com/koneru-humpy-wins-world-rapid-championship-2024/): Koneru Humpy : ప్ర‌ఖ్యాత భార‌తీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపీ చారిత్రాత్మక ర్యాపిడ్ చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ (World Rapid Championship 2024 ) టైటిల్‌ ను కైవసం చేసుకున్నారు. ఆదివారం న్యూయార్క్‌లో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి ఎపోచల్ రెండవ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. .హంపీ 2019లో జార్జియాలో జరిగిన ఈవెంట్‌ను గెలుచుకున్నారు. చైనాకు చెందిన జు వెన్‌జున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు టైటిల్‌ను గెలుచుకున్న మొద‌టి భార‌త క్రీడాకారిణిగా హంపి నిలిచారు. 37 ఏళ్ల హంపీ 11 పాయింట్లకు 8.5తో టోర్నీని ముగించారు. పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలోడర్ ముర్జిన్ సంబంధిత టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ముర్జిన్ 17 సంవత్సరాల వయస్సులో టైటిల్‌ను సాధించిన నోడిర్బెక్ అబ్దుసట్టోరోవ్ తర్వాత FIDE ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. గతేడాది […] - [BSNL New Recharge Plan : 120GB డేటా, 60 రోజుల పాటు అపరిమిత కాల్స్](https://vandebhaarath.com/bsnl-new-recharge-plan-details/): BSNL New Recharge Plan : ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL 60 రోజుల పాటు 120GB డేటాను అందించే త‌క్కువ ధ‌ర క‌లిగిన‌ రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించి వినియోగ‌దారుల కోసం నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ తాజా ఆఫర్ Jio, Airtel మరియు Vi వంటి ప్రైవేట్ ప్లేయర్‌లతో పోటీని మ‌రింత తీవ్ర‌త‌రం చేసింది. త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ప్ర‌యోజ‌నాలు కోరుకునే మిలియన్ల మంది భారతీయ వినియోగదారులను ఆనందం క‌లిగిస్తుంది. 60 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్.. 2025కి స్వాగతం పలికేందుకు, BSNL రూ. 277 ధరతో పాకెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎక్కువ మొత్తంలో డేటా, లాంగ్ వాలిడిటీ కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ ను బిఎస్ ఎన్ ఎల్ తీసుకువ‌చ్చింది. “మోర్ డేటా, మోర్ ఫన్” (More Data, More Fun)అని పేరుతో ప్రవేశపెట్టిన ీ కొత్త ప్లాన్ పరిమిత సమయం వరకు […] - [2025 New Year celebrations : నూత‌న సంవత్స‌రం వేళ బెంగ‌ళూరు మెట్రో కొత్త అప్‌డేట్‌](https://vandebhaarath.com/2025-new-year-celebrations-bmrcl-new-update/): 2025 New Year celebrations : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్ర‌యాణికుల‌కు బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31, 2024న పర్పుల్, గ్రీన్ లైన్‌లలో విస్తరించిన మెట్రో రైలు సేవ‌ల‌ను విస్త‌రించింది. మెట్రో రైళ్లు డిసెంబ‌ర్ 31న అర్ధ‌రాత్రి నుంచి జనవరి 1, 2025న తెల్లవారుజామున 2:00 గంటల వరకు నడుస్తాయి. నాడప్రభు నుంచి చివరి రైలు స‌ర్వీస్ కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజెస్టిక్) కు 2:40 AMకి చేరుకుంటుంది. BMRCL (Bangalore Metro ) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, డిసెంబర్ 31, 2024న రాత్రి 11 గంటల నుంచి ప్ర‌తీ 10 నిమిషాల వ్యవధిలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. పెద్ద సంఖ్యలో ప్ర‌యాణికుల రద్దీకి అనుగుణంగా MG రోడ్ మెట్రో స్టేషన్‌లో రాత్రి 11 గంటల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేయ‌నున్నారు. ప్రయాణికులు బదులుగా కబ్బన్ పార్క్, […] - [All We Imagine as Light | విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి..](https://vandebhaarath.com/all-we-imagine-as-light-ott-release-date/): All We Imagine as Light | విమర్శకుల ప్రశంసలు పాయల్ కపాడియా (Payal Kapadia) మాస్టర్ పీస్, ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్స (All We Imagine as Light) OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. అలాగే 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు నామినేషన్లను సంపాదించింది. ఇందులో కని కస్రుతి(Kani Kusruti), దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృదు హరూన్, అజీస్ నెడుమంగడ్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ ముంబైలోని ఇద్దరు మలయాళీ నర్సుల మ‌ధ్య‌ పెనవేసుకున్న జీవితాలను ఆవిష్కరిస్తుంది. ప్రభ, తన భర్త కోసం ఆరాటపడే స్త్రీ, నిషిద్ధ ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్న ఆమె అవుట్‌గోయింగ్ రూమ్‌మేట్ అను. వారి మ‌ధ్య‌ స్నేహం నగర జీవితంలోని విభిన్న‌ ఇతివృత్తాలను చూపిస్తుంది. ఈ […] - [5,000mAh బ్యాటరీతో అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్.. ధర రూ.10 వేలలోపే..](https://vandebhaarath.com/lava-yuva-2-5g-phone-specs-and-price-details/): Lava Yuva 2 5G : దేశీయ సంస్థ లావా భారతీయ మార్కెట్లో ఇటీవ‌ల కాలంగా త‌ర‌చూ కొత్త ఫోన్ల‌ను విడుదల చేస్తోంది. ఇటీవల Lava Yuva 2 5Gని ప్రారంభించింది. ఇది గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభించిన Lava Yuva 5G తదుపరి వెర్షన్. Yuva 2 5G అనేది ప్రత్యేకమైన డిజైన్‌తో కూడిన బడ్జెట్ ఫోన్. ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం… Lava Yuva 2 5G ధర లావా యువ 2 5G price : లావా యువ 2 5G ధర రూ. 9,499గా నిర్ణయించింది. ఇది 4GB RAM, 128GB స్టోరేజ్ తో వ‌స్తుంది. . ఈ ఫోన్‌కు “ప్రీమియం మార్బుల్ ఫినిష్ తో వ‌స్తుండ‌డం పూర్తి భిన్నంగా క‌నిపిస్తుంది .ఇది రెండు రంగులలో లభిస్తుంది, నలుపు అండ్ తెలుపు. ఇంతకుముందు కూడా మనం OnePlus 11, Huawei […] - [కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత అన్నామ‌లై..](https://vandebhaarath.com/tamilnadu-bjp-president-annamalai/): Tamilnadu BJP President Annamalai : చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వినూత్న రీతిలో ఉద్య‌మించారు. బాధితురాలి ప‌ట్ల‌ అధికార డీఎంకే, రాష్ట్ర పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ తనదైన శైలిలో బహిరంగంగా కొరడాలతో కొట్టుకున్నారు. శుక్రవారం తమిళనాడు బీజేపీ అధినేత తనను తాను కొరడా ఝుళిపిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెన్నైలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులపై అధికార డీఎంకే ప్రభుత్వానికి నిరసనగా తాను 48 రోజుల నిరాహార దీక్ష చేస్తానని, చెప్పులు లేకుండా ఉంటానని కె. అన్నామలై గురువారం ప్రకటించిన విష‌యం తెలిసిందే..నిన్న‌ విలేఖరుల సమావేశంలో అన్నామలై తన షూ తొలగించి, “రేపటి నుంచి డిఎంకెను గ‌ద్దె దించేవ‌ర‌కు తాను ఎలాంటి పాదరక్షలు ధరించను, అన్నా యూనివర్శిటీ (Anna University) విద్యార్థినిపై ప్రభుత్వం […] - [2025 Holiday List | 2025 సెలవుల జాబితా విడుదల.. పూర్తి వివరాలు ఇవే..](https://vandebhaarath.com/2025-holiday-list-in-telangana/): 2025 Holiday List : రాష్ట్రంలోని విద్యార్థులు, ఉద్యోగులు ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. మరికొద్దిరోజుల్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో.. 2025 సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్, ఆప్షనల్ హాలిడేస్ వివ‌రాల‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు వొస్తుండగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి ఒకటో తేదీతోనే సెలవుల జాబితాను మొదలుపెట్టిన ప్రభుత్వం.. జనవరి 14న సంక్రాంతి పండుగకు.. మార్చి 30న ఉగాది పండుగకు, ఆగస్టు 27న‌ వినాయక చవితి, అక్టోబర్ 3న విజ‌య‌ద‌శ‌మి(Dasara).. అక్టోబర్ 20న దీపావళి లాంటి ముఖ్య‌మైన‌ పండుగలన్నింటికి ఎప్పటిలాగే ప్రభుత్వ సెలవులను ప్రకటించింంది. అయితే.. జనవరి ఒకట‌వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండ‌వ‌ శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది. అయితే.. బోనాల పండుగకు కూడా ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది. రంజాన్‌ పండగతో […] - [Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై](https://vandebhaarath.com/annamalai-on-anna-university-sexual-assault-case/): Annamalai | తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోబోన‌ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా యూనివర్సిటీ(Anna University)లో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశార‌ని, ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎంటో తేట‌తెల్లం చేస్తుంద‌ని తెలిపారు . ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ను లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే పార్టీ నేత‌లు సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ?. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయ‌లేదు’ అని అన్నామలై (Annamalai) ప్ర‌శ్న‌ల‌వ‌ర్షం కురిపించారు. ఇటువంటి […] - [Tollywood News | సీఎంతో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ.. కీల‌కాంశాల‌పై చ‌ర్చ‌](https://vandebhaarath.com/tollywood-news-industry-officials-meet-with-cm-revanth/): Tollywood News Updates | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఈ రోజు క‌లిశారు. ప‌లు అంశాల‌పై వీరి మ‌ధ్య సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాల మార్గాలు త‌దిత‌ర విష‌యాల‌పై స‌మాలోచ‌న చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మ‌హిళ మృతి చెంద‌డం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (Shirtej) తీవ్రంగా గాయపడం లాంటి సంఘటన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. సినీ ప‌రిశ్ర‌మ నుంచి పాల్గొన్నదెవ‌రంటే.. ముఖ్య‌మంత్రితో స‌మావేశ‌మైన సినీ ప్ర‌ముఖుల్లో అల్లు అరవింద్ (Allu Aravind), నాగార్జున, వెంకటేశ్‌, మురళి మోహన్, రాఘవేంద్రరావు, సి.క‌ల్యాణ్‌, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, హరీశ్‌ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను ఉన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, […] - [Pratishtha Dwadashi 2025 | అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు](https://vandebhaarath.com/ayodhya-ram-mandir-pratishtha-dwadashi/): Ayodhya Ram Mandir Pratishtha Dwadashi 2025 | అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించిన ఏడాది పూర్త‌వుతున్న నేప‌థ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 11, 2025న ‘ప్రతిష్ఠ ద్వాదశి’గా జరుపుకుంటామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ‘ప్రతిష్ఠ ద్వాదశి’కి అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠ ద్వాదశి (Pratishtha Dwadashi)’ నాడు కార్యక్రమాల జాబితా ఇదీ.. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. - [Job alert 2025 | ఇండియ‌న్ రైల్వేస్‌లో 1,036 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి](https://vandebhaarath.com/indian-railway-jobs-2025-eligibility-salary-details/): Indian Railway Jobs 2025 | భారతీయ రైల్వే నిరుద్యోగ‌ యువతకు గుడ్ న్యస్ చెప్పింది. రైల్వే జాబ్స్ పొందేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందించింది. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పెద్ద సంఖ్యలో ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖతోపాటు వివిధ విభాగాల్లో 1,036 ఉద్యోగాల‌ను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలతో RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. Indian Railway Jobs 2025 : పోస్ట్ ల వివరాలు: అర్హత & వయో పరిమితి అర్హత: కనీస విద్యార్హత ఇంటర్మీడియట్. అయితే, ప్రతి పోస్ట్‌కు నిర్దిష్ట విద్యార్హ‌త‌లు ఉంటాయి. టీచర్ పోస్టులకు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ, B.Ed లేదా D.Ed మరియు TET అర్హత అవసరం. పబ్లిక్ ప్రాసిక్యూటర్, చీఫ్ లా అసిస్టెంట్ కోసం లా గ్రాడ్యుయేట్లు అవసరం. లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్ లేబొరేటరీ ఉద్యోగాలకు సంబంధిత అర్హతలు అవసరం. వయోపరిమితి: […] - [Pushpa 2 Stampede Case తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ కు రెండు కోట్ల సాయం](https://vandebhaarath.com/pushpa-2-stampede-case-allu-arjun-pressmeet/): Pushpa 2 Stampede Case : పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈఘ‌ట‌న‌లో చిన్నారి శ్రీతేజ్ (Sritej)ఆరోగ్యం నెమ్మ‌దిగా కుదుట‌ప‌డుతుండ‌డంతో కుటుంబ సభ్యులతోపాటు అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారికి స్పృహ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తండ్రి అల్లు అరవింద్ కలిశారు. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారిని కలిసిన అనంతరం చిత్రనిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. ‘డాక్టర్లతో మాట్లాడిన తర్వాత బాలుడు కోలుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. . 2 కోట్ల సాయం అల్లు అర‌వింద్ మాట్లాడుతూ శ్రీతేజ్‌తోపాటు అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి, మేము 2 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇందులో కోటి రూపాయలు అల్లు అర్జున్ అందించగా, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 […] - [Atal Bihari Vajpayee | వాజ్‌పేయి.. సంకీర్ణ‌పాల‌న‌లో సుస్థిర నిర్ణ‌యాలు తీసుకున్న నేత](https://vandebhaarath.com/vajpayee-100th-birth-anniversary/): Vajpayee 100th Birth Anniversary | అటల్ బిహారీ వాజ్‌పేయి.. భారత రాజకీయ చరిత్రలో ఓ అపూర్వ వ్య‌క్తిత్వం గ‌ల నాయ‌కుడు. ఉత్తమ కవి, మేధావి, సమర్థ రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా దేశానికి ఒక దిశ చూపిన‌ నేత‌గా గుర్తింపు పొందారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయ‌న‌ చెర‌గ‌ని ముద్రవేసుకున్నారు. మూడుసార్లు భారత ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) దేశాభివృద్ధికి అనేక మైలురాళ్లు వేశారు. అద్భుత సంస్క‌ర‌ణ‌ల‌తో దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ విలువలతో కూడిన ప్రజాస్వామ్య ఆలోచనలతో దేశానికి సేవ చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ (Gwalior)లో 1924 డిసెంబరు 25న‌ అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టారు. అంటే.. ఆయ‌న జ‌న్మించి నేటికి వందేళ్లు అన్న‌మాట‌. ఈ రోజు ఆయ‌న శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలను దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి. అంద‌రూ మెచ్చుకొనేలా… Atal Bihari Vajpayee Birth Anniversary : 1924 డిసెంబ‌రు 25న జ‌న్మించిన వాజ్‌పేయి 2018 ఆగ‌స్టు […] - [Food Trends : 2024లో 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డరు చేసిన హైదరాబాదీలు!](https://vandebhaarath.com/2024-food-trends-in-swiggi/): Food Trends | హైదరాబాదీలకు బిర్యానీకి ఉన్న బంధం విడ‌దీయ‌రానిది. 2024లో హైదరాబాదీలు 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారని స్విగ్గీ త‌న వార్షిక నివేదిక (Swiggy annual food trends 2024)లో నివేదికలో వెల్ల‌డించింది. వార్షిక ఫుడ్ ట్రెండ్, హైదరాబాద్‌లో ప్రతి నిమిషానికి 34 బిర్యానీలు ఆర్డర్ చేయబడతాయని ఇండియా స్విగ్గీ సూచించింది. 97.21 లక్షల ప్లేట్‌ల ఆర్డర్ల‌తో చికెన్ బిర్యానీ(Chicken biryani)కి అత్యంత డిమాండ్ ఉన్న రెసిపీగా నిలిచింది. ఏడాది పొడవునా ప్రతి నిమిషానికి 21 చికెన్ బిర్యానీలు ఆర్డ‌ర్లు వ‌చ్చాని స్విగ్గీ పేర్కొంది. ఒక హైదరాబాదీ ఆహార ప్రియుడు ఏకంగా 60 బిర్యానీలను ఆర్డర్ చేయడానికి రూ. 18,840 వెచ్చించగా, మొదటిసారి స్విగ్గీ యూజ‌ర్లు సంవత్సరంలో 4,46,000 చికెన్ బిర్యానీల(hyderabadi biryani) ను ఆర్డర్ చేయడం ద్వారా డిష్‌ను స్వీకరించారని నివేదిక పేర్కొంది. T20 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, హైదరాబాద్ 8,69,000 చికెన్ బిర్యానీలను ఆర్డర్ […] - [ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వంకీలక అప్ డేట్](https://vandebhaarath.com/indiramma-illu-scheme-application-process-new-update/): Indiramma Illu Scheme | రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నాలుగేళ్ల‌లో నిరుపేద‌ల కోసం 20 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) మంగళవారం వెల్ల‌డించారు. హియాయ‌త్‌న‌గ‌ర్‌లోని హౌసింగ్ కార్పొరేష‌న్ కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షించారు. 33 జిల్లాలకు 33 మంది ప్రాజెక్టు డైరెక్టర్లు ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల‌కు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ స్ధాయి ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించారు. ప్రతి సంవత్సరం నాలుగున్న‌ర ల‌క్ష‌ల చొప్పున రానున్న నాలుగేళ్ల‌లో 20 ల‌క్ష‌ల‌కు పైగా నిరుపేద‌ల‌కు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామ‌ని మంత్రి చెప్పారు. హౌసింగ్ కార్పొరేష‌న్ బ‌లోపేతం చేస్తున్నామ‌ని తెలిపారు. వివిధ విభాగాల‌లో ప‌నిచేస్తున్న 95 శాతం కార్పొరేష‌న్ ఉద్యోగుల‌ను వెన‌క్కి పిలిపించామని ఈ ఏడాది నాలుగ‌న్న‌ర ల‌క్ష‌ల […] - [CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుప‌డిన సీఎం యోగీ అదిత్య‌నాథ్‌](https://vandebhaarath.com/cm-yogi-fire-on-congress-party/): CM Yogi Adityanath | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath) కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ “డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ (BR Ambedkar)ను అగౌరవపరుస్తోందని, దళితులు, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని” ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కేవలం ముస్లింల గురించి మాత్రమే పట్టించుకుంటున్నదని ఆరోపించారు. నాడు అంబేద్కర్‌ ఎన్నికల్లో ఓడిపోవ‌డానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని, ఆయన చేసిన సేవలను తగిన విధంగా గౌరవించ‌లేద‌ని సీఎం యోగీ ఆరోపించారు. బాబా సాహెబ్‌కు స్మారక చిహ్నాలు నిర్మించాలని కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, అందుకు భిన్నంగా అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు కీలక స్థలాలను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ ‘పంచతీర్థాన్ని’ అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజ్యాంగ ప్రవేశికను సవరించి ‘సెక్యులర్’ మరియు ‘సోషలిస్ట్’ అనే పదాలను ప్రవేశపెట్టిందని యోగి ఆదిత్యనాథ్ […] - [Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా](https://vandebhaarath.com/american-singer-mary-millben-prides-pm-modi/): American singer Mary Millben | భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ (American singer Mary Millben) ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఢిల్లీలో నిర్వహించిన కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్రిస్మస్ వేడుకలో ఏసు క్రీస్తును మోదీ (Prime Minister Narendra Modi) కీర్తించినందుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతలో గురువుగా ఏసు పేర్కొన‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. లార్డ్ క్రైస్ట్ బోధనలూ ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని ఉటంకిస్తాయ‌ని, మనమందరం ఈ ఆత్మను బలపరిచేందుకు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమ‌ని ప్రధాని మోదీ పిలుపునివ్వ‌డంపై మేరీ మిల్బెన్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ‘ మీకు కృత‌జ్ఞ‌త‌లు మోదీ గారూ.. ఏసు క్రీస్తు ప్రేమకు గొప్ప కానుక, ఆదర్శం. భారత బిషప్‌ల క్రిస్మస్ వేడుకలో నా రక్షకుడిని గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి’ అని ఆమె ట్వీట్ చేశారు. […] - [Today Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. నేటి ధరలు ఇవే..](https://vandebhaarath.com/today-gold-rates-in-india/): Today Gold Rates | భారతీయ పెట్టుబడిదారులకు, ముఖ్యంగా పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఒక విలువైన ఆస్తిగా మారింది. ఈరోజు డిసెంబర్ 24న భారతదేశం అంతటా బంగారం ధరలు కొంత వైవిధ్యాన్ని చూపించాయి. దిగువన ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరల వివరాలను ఇపుడు చూద్దాం.. Gold price today December 24 : నగరాల వారీగా బంగారం ధరలు: భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి: Today Gold Rates అహ్మదాబాద్‌లో ప్రస్తుత బంగారం ధరలు (24 డిసెంబర్) 24K బంగారం: 10 గ్రాములకు ₹76,23022K బంగారం: 10 గ్రాములకు ₹69,87818K బంగారం: 10 గ్రాములకు ₹57,173 బెంగళూరులో ప్రస్తుత బంగారం ధరలు 24K బంగారం: 10 గ్రాములకు ₹76,370 (180)22K బంగారం: 10 గ్రాములకు ₹70,006 (165)18K బంగారం: 10 గ్రాములకు ₹57,278 చెన్నైలో ప్రస్తుత బంగారం ధరలు 24K బంగారం: […] - [Shyam Benegal Death : చిత్ర సీమలో విషాదం.. ప్రఖ్యాత దర్శకుడు కన్నుమూత](https://vandebhaarath.com/shyam-benegal-death-news/): Shyam Benegal Death News చిత్ర‌సీమ‌లో విషాద వార్త‌. ప్రముఖ హిందీ చిత్ర పరిశ్రమ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో త‌మ మార్క్ ద‌ర్శ‌క‌త్వ ప్రతిభతో ఎన‌లేని గుర్తింపు పొందారు. సాంప్రదాయేతర చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. అతను 50 సంవత్సరాలకు పైగా పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణాన్ని కొన‌సాగించారు. ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో శ్యామ్ బెనెగల్ సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మంగళవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సినిమాల్లోకి రాకముందు ఫొటోగ్రఫీ Legendary Filmmaker శ్యామ్ సుందర్ బెనెగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సినిమాల ప్రపంచంలోకి రాకముందు ఎకనామిక్స్ చదివిన తర్వాత ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ ప్రపంచంలో, అతను ఆర్ట్ సినిమాకి పితామహుడిగా కూడా పరిగణించారు. అతను పన్నెండేళ్ల వయసులో, అతను తన ఫోటోగ్రాఫర్ తండ్రి […] - [కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..](https://vandebhaarath.com/begumpet-railway-station-redevelopment-works/): Begumpet Railway Station | తెలంగాణలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ హైటెక్ హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో తన రూపురేఖలనే మార్చుకుంటోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. కాగా హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేషన్ లో కూడా 65 శాతం డెవలప్ మెంట్ పనులు పూర్తయ్యాయి. ఈ సమగ్ర పునరుద్ధరణ తర్వాత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌ ఆధునిక రవాణా కేంద్రంగా మారనుంది. ఏయే సౌకర్యాలున్నాయి? బేగంపేట స్టేషన్ లో అభివృద్ధి పనుల్లో చాలావరకు భాగాలు ఇప్పటికే పూర్తయ్యాయి ఎంట్రీ ర్యాంప్ : కొత్త ఎంట్రీ ర్యాంప్‌ని ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్‌కి ప్రయాణికులు సులభంగా ప్రవేశించవచ్చు. విభిన్న రకాల ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ఈజీగా స్టేషన్ లోకి రాకపోకలు చేయవచ్చు. 12M ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ : 12 మీటర్ల […] - [ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. ఏథర్ రిజ్టాపై భారీ డిస్కౌంట్](https://vandebhaarath.com/%e0%b0%ab%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%ac%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82/): Ather Rizta offers : 2024 ముగింపు దశకు వస్తున్నందున పలు వాహన కంపెనీలు ఈవీలపై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నాయి., Ather Energy అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టాపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భాగంగా భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ. 1.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్‌)కు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: అథర్ రిజ్టాపై ఉత్తమ డీల్‌లుఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అథర్ రిజ్టాపై 30,000 రూపాయలకు పైగా అద్భుతమైన తగ్గింపును అందిస్తోంది. Rizta S 2.9 kWh ట్రిమ్‌పై ఫ్లాట్ రూ. 25,001 తగ్గింపు, ఇది 18% తగ్గింపు. అయితే అంతే కాదు – రూ. 10,000 కంటే ఎక్కువ ధర ఉన్న ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ. 5,000 తగ్గింపును కూడా ఇస్తోంది. దాని పైన, డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లపై పలు […] - [Smriti Mandhana New Record | చరిత్ర సృష్టించిన‌ స్మృతి మంధాన.. తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు..](https://vandebhaarath.com/smriti-mandhana-makes-history/): Cricket : ఒకే ఏడాది 1600కు పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెట్ ప్లేయర్‌గా భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌తో వడోదరలో జరిగిన తొలి మహిళల వన్డేలో 102 బంతుల్లో 91 పరుగులతో ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. మంధాన తన అత్యద్భుత ఆటతీరుతో భారత్‌ను 314/9 ఆధిక్యతతో ముందుకు న‌డిపించింది. కొత్త క్రీడాకారిణి ప్రతీకా రావల్ (69 బంతుల్లో 40)తో క‌లిసి ఆమె మిడిల్ ఆర్డర్ ను చ‌క్క‌దిద్దింది. జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 31), హర్మన్‌ప్రీత్ కౌర్ (23 బంతుల్లో 34), హర్లీన్ డియోల్ (50 బంతుల్లో 44), రిచా ఘోష్ (12 బంతుల్లో 26)ల సహకారంతో భారత్ 300 పరుగులను అధిగమించింది. smriti mandhana statistics : కాగా స్మృతి మంధాన ఫీట్ 2024లో అసాధారణమైన ఫామ్‌ను కొన‌సాగించారు. ఆమె ఇప్పుడు ఆ సంవత్సరంలో 1600 కంటే ఎక్కువ […] - [ఢిల్లీలో 175 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల గుర్తింపు](https://vandebhaarath.com/bangladesh-immigrants-in-delhi/): New Delhi : అక్రమ బంగ్లాదేశీ వలసదారుల (Bangladesh Immigrants) సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ పోలీసులు (Delhi Police ) నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈప్రయాత్నాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా రాజధానిలో సుమారు 175 మంది వ్యక్తులను పోలీసులు గుర్తించారు. స్థానిక అధికారుల సహకారంతో అనుమానితుల మూలాలను ధృవీకరించడానికి బృందాలను పంపి, ఔటర్ జిల్లాలో సోదాలు, ఇంటింటికీ తనిఖీలు నిర్వహించారు. , ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, “ఏ చెల్లుబాటు అయ్యే భారతీయ పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ వలసదారులు అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. అక్రమ వలసదారులతో పెరుగుతున్న సమస్యల నేపథ్యంలో ఔటర్ జిల్లా పోలీసులు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా ఢిల్లీలో నివసిస్తున్న వ్యక్తులను గుర్తించడం ప్రారంభించారు. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొని వారి స్వదేశానికి పంపించే యత్నాలను ముమ్మరం చేశారు. . ఔటర్ డిస్ట్రిక్ట్ అధికార పరిధిలో ఇటీవల ఆపరేషన్లు/ఉమ్మడి తనిఖీలు […] - [temple vandalised | హైద‌రాబాద్‌లో మ‌రో ఆల‌యంలో విగ్ర‌హం ధ్వంసం](https://vandebhaarath.com/hanuman-temple-vandalised-in-moinabad/): Moinabad temple vandalised | మొయినాబాద్‌లో శనివారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హ‌నుమాన్ ఆలయాన్ని (Hanuman Temple) అపవిత్రం చేసి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌లోని తుల్‌కట్ట గేటు వద్ద ఉన్న ఆలయ ప్రాంగణంలోకి అగంతకులు ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీల్ చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను గుర్తించడంలో పోలీసులకు సహకరిస్తున్నారు. కేసును ఛేదించేందుకు పోలీసులు పరిసరాల్లోని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై రాస్తారోకో.. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ పరిధిలో హనుమాన్ ఆలయం లో విగ్రహాలను (Hanuman Idol) ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున బీజాపూర్ రహదారిపై […] - [Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్](https://vandebhaarath.com/new-discount-on-iphone-15-plus/): Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్ ఐఫోన్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ లో iphone 15 పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ కొస‌సాగుతున్న విష‌యం తెలిసిందే.. ఈ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ ప్ర‌వేశ‌పెట్టింది. కస్టమర్లు ఈ ఫోన్ ను రూ. 20 వేల వరకు త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 ప్లస్ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 89,900 ధరకు ప్రారంభించారు. అయితే, ఇప్పుడు దీని ధర రూ. 79,900కి తగ్గింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సంద‌ర్భంగా దీని ధ‌ర కేవలం రూ. 63,999 కి ప‌డిపోయింది. ఆఫర్ ఎలా పొందాలి? ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో […] - [Reliance Jio | జియో రూ. 3999 vs రూ. 3599 వార్షిక రీఛార్జ్ ప్లాన్లలో ఏది ఉత్తమం..?](https://vandebhaarath.com/reliance-jio-annual-recharge-plans/): Reliance Jio | భారతదేశపు అతిపెద్ద ప్రముఖ టెలికాం ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో జూలై 2024లో టారిఫ్ ధరలను పెంచిన తర్వాత రెండు వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను మాత్రమే అందిస్తోంది. రూ. 3999, రూ. 3599 ధరతో లభించే ఈ ప్లాన్‌లు లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో టెలికాం పరిశ్రమలో కంపెనీలు అత్యంత సరసమైన ధరలు గల ప్లాన్లను ఒక్కొక్కటిగా రద్దుచేస్తున్నాయి. రిలయన్స్ జియో రూ. 3,999 ప్లాన్: Jio Recharge Rs 3999 : ఈ సంవత్సరం ప్లాన్ మీకు రూ. 4,000 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల సర్వీస్ వాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు ఏడాది పొడవునా ఆనందించగల కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి: రిలయన్స్ జియో రూ. 3,599 ప్లాన్: jio annual recharge plans రూ. 3,599 ప్లాన్ కూడా […] - [iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం](https://vandebhaarath.com/iphone-dropped-in-hundi/): Tamil Nadu | తమిళనాడులో ఇటీవల ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌టన చోటుచేసుకుంది. ఒక భక్తుడి ఐఫోన్ (iPhone) అనుకోకుండా ఆలయంలోని హుండీలో ప‌డిపోయింది. అయితే ఆలయ అధికారులు హుండీలో ఉన్న వస్తువులను దేవుడికి నైవేద్యంగా పరిగణిస్తారని పేర్కొంటూ ఫోన్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. వినాయగపురంలో నివాసముంటున్న దినేష్ గత నెలలో చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత, అతను హుండీలో కొంత నగదును వేశాడు. అయితే చొక్కా జేబులోంచి నోట్లను తీస్తుండగా ఐఫోన్ జారి డబ్బుతోపాటు హుండీలో పడిపోయింది. పొరపాటును గ్రహించిన దినేష్ తన ఫోన్ ను తిరిగి తీసుకోవాల‌ని ఆలయ అధికారులను ఆశ్రయించాడు. అయితే హుండీలో ఒక్కసారి వేసిన వస్తువు దేవుడికే చెందుతుందని అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హుండీని ప్రతి రెండు నెలల వరకు తెరవరు, దీని వలన వెంటనే తిరిగి […] - [ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగ‌ని ఆల‌యాల ధ్వంసం.. హిందువులే టార్గెట్‌](https://vandebhaarath.com/save-hindu-in-bangladesh-update/): Save Hindu in Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. హిందూ ఆల‌యాల ధ్వంసం ఉదంతాలు వ‌రుస‌గా జ‌రుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో ఇవి మ‌రింత జోరందుకున్నాయ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న‌ల్లో ప్ర‌మేయం ఉన్న 27 ఏళ్ల యువ‌కుడిని అరెస్టు చేశామ‌ని హలువఘాట్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి (OC) అబుల్ ఖయేర్ ఈ రోజు వెల్ల‌డించారు. హిందువులే ల‌క్ష్యంగా… గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున రెండు ఆలయాల్లో మూడు విగ్రహాలను దుండ‌గులు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల‌ను లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌లు అక్క‌డ చోటుచేసుకుంటున్నాయి. నవంబరు 29న చట్గ్రామ్‌లో మూడు ఆలయాలను దండ‌గులు ధ్వంసం చేశారు. ఈ దాడుల‌ను కోట్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ధృవీకరించారు. దుండగులు హింస‌ను ప్రేరేపించ‌డానికే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయన అన్నారు.సంతానేశ్వర్ మాతృ ఆలయ నిర్వాహక కమిటీ శాశ్వత సభ్యుడు […] - [అక్రమ బంగ్లాదేశ్ వలస విద్యార్థులను గుర్తించండి.. ఢిల్లీ పాఠశాలలకు ఆదేశాలు](https://vandebhaarath.com/bangladeshi-migrant-students/): Bangladeshi migrant students : అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించి, వారికి జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా చూసుకోవాలని పాఠశాలలను మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను గుర్తించాలని ఢిల్లీ LG సెక్రటేరియట్ సూచించిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార AAP, BJP మధ్య వాగ్యుద్ధం మొదలైంది. అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ఆక్రమణలను తొలగించాలని పౌర సంఘం అన్ని MCD జోన్‌లను ఆదేశించింది. డిసెంబరు 31లోగా ఎంసీడీ డిప్యూటీ కమిషనర్‌ ద్వారా యాక్షన్‌ టేకప్‌ రిపోర్ట్‌ను కోరింది. “మునిసిపల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అక్రమ బంగ్లాదేశీ (Bangladesh) వలసదారులను గుర్తించడానికి విద్యా శాఖ తగిన నివారణ చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించడానికి సరైన గుర్తింపు, ధృవీకరణ డ్రైవ్‌లను కూడా చేపట్టాలని ఉత్తర్వులు […] - [Flipkart | బిగ్ సేవింగ్ డేస్ లో నమ్మశక్యం కాని డీల్స్‌తో మార్కెట్‌ను ఊపేస్తున్న స్మార్ట్ టీవీలు](https://vandebhaarath.com/flipkart-big-saving-days-sale/): flipkart shopping ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days sale) ప్రారంభమైంది. ఈ సేల్స్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌తో సహా అనేక రకాల ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. విక్రయానికి ముందు, రెండు కంపెనీలు స్మార్ట్ టీవీలపై తమ ఒప్పందాలను ఆవిష్కరించాయి. మీరు థామ్సన్, బ్లూపంక్ట్ నుంచి స్మార్ట్ టీవీలను రూ. 6,000 (Smart TVs Under 6k)లోపు పొందవచ్చు, రెండు బ్రాండ్‌లు వివిధ స్క్రీన్ సైజుల్లో తక్కువ ధరలకు అందుబాటులో సరసమైన టీవీలను అందిస్తున్నాయి. రూ. 6,000లోపు స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్ సేల్ లో Blaupunkt కంపెనీకి చెదిన 24Sigma707 స్మార్ట్ టీవీ కేవలం రూ. 5,999కి అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర రూ. 6,499కాగా ఆఫర్ కింద ఇది మీకు రూ. 500 డిస్కౌంట్ ను అందిస్తుంది. అదేవిధంగా, థామ్సన్ కంపెనీకి చెందిన 24ఆల్ఫా001 స్మార్ట్ టీవీ ధర కూడా రూ. […] - [Hyderabad Metro | గుడ్ న్యూస్‌.. మెట్రో ప్ర‌యాణికుల‌కు త్వరలో ఈ కష్టాలకు చెల్లు..](https://vandebhaarath.com/hyderabad-metro-coaches-to-be-increased/): Hyderabad | భాగ్య‌న‌గ‌రంలో ట్రాఫిక్ ఇక్క‌ట్ల‌ను అధిగమించేందుకు శరవేగంగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు నగరవాసులు ఇప్పుడు మెట్రో రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్ల (Hyderabad Metro Rail)పై అధిక భారం పడుతోంది. ప్రతీరోజు మెట్రో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిలుచోవడానికి కూడా స్థలం ఉండడం లేదు. ఇక సీట్ల సంగతి మర్చిపోవాల్సిందే.. బిజినెస్‌ వేళల్లో ప్రయాణికుల కష్టాలు చెప్పలేం. ఈ క్రమంలోనే మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో కోచ్ ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. మెట్రో ప్రయాణికుల రద్దీ గురించి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు (Minister Sridhar babu) అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైలు కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో రైలు 3 కోచ్‌లతో […] - [Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌](https://vandebhaarath.com/sp-mp-booked-for-power-theft-in-sambhal/): Sambhal Power Theft | సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ గురువారం ఆయనకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గురువారం ఉదయం ఆయ‌న ఇంటిలో అధికారులు తనిఖీ చేసిన తరువాత టాంప‌రింగ్ నిజ‌మ‌ని తేలడంతో అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.. సంభాల్‌లోని మసీదు సర్వేపై ఇటీవల జరిగిన హింసలో నలుగురు మృతిచెందిన‌ కేసులో బార్క్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎంపీపీ ఇంటి వద్ద రెండు విద్యుత్ మీటర్లలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యం నిరోధక చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. విద్యుత్ శాఖ గతంలో ఎంపీ ఇంటి నుంచి పాత మీటర్లను తొలగించి సీల్ వేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు […] - [ PM Modi attack on the Congress | కాంగ్రెస్‌పై ప్ర‌ధాని ఫైర్‌.. అమిత్‌షాపై విమ‌ర్శ‌ల‌కు దీటుగా స‌మాధానం](https://vandebhaarath.com/ambedkar-row-pm-modi-attack-on-the-congress/): PM Modi attack on Congress : కాంగ్రెస్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్రంగా మండిప‌డ్డారు. అంబేద్క‌ర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలపై ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. అమిత్‌షా (Amith Shah) త‌న ప్ర‌సంగంలో అంబేద్క‌ర్‌ను అవ‌మానించిన‌ట్టు కాంగ్రెస్ (Congress) చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. అమిత్‌షా ప్ర‌సంగంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ కంగుతిన్నద‌ని వ్యాఖ్యానించారు. అమిత్‌షా ఆ పార్టీ చీక‌టి చ‌రిత్ర‌ను బ‌య‌ట ప‌ట్టింద‌ని పేర్కొన్నారు. ఈ వాస్త‌వాల‌ను బ‌య‌ట ప‌డ‌టం వ‌ల్లే ప్ర‌తిప‌క్ష పార్టీ నాట‌కాల‌కు తెర‌తీసింద‌ని విమ‌ర్శించారు. మోదీ ఎక్స్ పోస్టుల‌ ద్వారా కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. అంబేద్కర్‌ను త‌మ ప్ర‌భుత్వం గౌర‌విస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. అంబేద్క‌ర్ ప‌ట్ల గౌర‌వ‌ మ‌ర్యాద‌లకు భంగం క‌లిగించేట‌ట్టు తాము వ్య‌వ‌హరించ‌బోమని పేర్కొన్నారు. Modi ఇంకా ఏమ‌న్నారంటే.. కాంగ్రెస్ చేసిన‌ త‌ప్ప‌దాలు దాగుతాయ‌ని ఆ పార్టీ, దాని మిత్ర‌ప‌క్షం భావిస్తున్నాయ‌ని మోదీ వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ను అవమానించేది వారేన‌ని, ఈ దుశ్చర్యలను ప్రజలు […] - [IPPB Vacancy 2024 Notification | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఉద్యోగం పొందడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్, భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు.](https://vandebhaarath.com/ippb-vacancy-2024-notification-details/): India Post Payment Bank IPPB Recruitment 2024 : బ్యాంక్‌లో ఉన్న‌త స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు చ‌క్క‌ని అవ‌కాశం.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. . IPPB IT మేనేజర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 21 నుంచి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.ippbonline.comలో ప్రారంభమవుతుంది. దీనిలో అర్హత గల అభ్యర్థులు చివరి తేదీ 10 జనవరి 2025 వరకు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు రుసుమును సమర్పించడానికి ఇదే చివరి తేదీ కూడా. దీని తర్వాత అప్లికేషన్ విండో మూసివేయ‌నున్నారు. IPPB Vacancy 2024 Notification : ఖాళీ వివరాలు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఈ ఖాళీ IT మరియు సమాచార భద్రతా విభాగానికి. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు విడుదలయ్యాయి? […] - [Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు](https://vandebhaarath.com/sambhal-radha-krishna-temple/): sambhal uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని గుర్తించిన త‌ర్వాత‌ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంభాల్‌లోని ముస్లిం మెజారిటీ సరాయ్ తరిన్ ప్రాంతంలో మ‌రొక‌ పాడుబడిన రాధా-కృష్ణ దేవాలయాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 17న‌ మంగళవారం పోలీసులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆల‌యంలో ఆంజ‌నేయ‌స్వామితోపాటు శ్రీకృష్ణుడు, రాధ దేవత విగ్రహాలను గుర్తించారు. దీంతో వెంట‌నే ఆలయ ప్రాంగణంలో అధికారులు పరిశుభ్రత, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ పురాతన రాధా-కృష్ణ దేవాలయం చుట్టూ హిందూ కుటుంబాలు వలస పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాడుబడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తిరిగి తెరిచారు. 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని పునఃప్రారంభించిన‌ తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇక్క‌డ‌ ఎలాంటి అల్ల‌ర్లు చోటుచేసుకోకుండా ప‌టిష్ట‌ భద్రత కల్పించారు. ప్రస్తుతం విగ్రహాలను భద్రపరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే తెరిచిన ఆలయంలో భ‌క్తుల‌ […] - [జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు](https://vandebhaarath.com/good-news-for-general-class-train-passengers-new-amrit-bharat-express/): Indian Railways introducing New Amrit Bharat Express | భారతీయ రైల్వే 12,000 కంటే ఎక్కువ రైళ్లతో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రైల్వేస్టేష‌న్ల‌ (railway stations)ను ఆధునికీక‌రించ‌డ‌మే కాకుండా ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. మ‌రోవైపు కొత్త రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. గత 10 సంవత్సరాలలో వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్ వంటి అనేక రైళ్లు పట్టాలెక్కాయి. అయితే ఇండియ‌న్‌ రైల్వే ఇప్పుడు పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల కోసం ఎక్కువ దూరం కూర్చొని సౌక‌ర్య‌వంతమైన ప్ర‌యాణం అందించే రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది. ఎక్స్ ప్రెస్ రైళ్లలో 10 స్లీపర్ , 10 జనరల్ కోచ్‌లు 10 నెలల పాటు అమృత్ భారత్ రైళ్లను ప్యాసింజర్ ఆపరేషన్లలో విజయవంతంగా పరీక్షించిన తర్వాత, మరో 50 రైళ్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini vaishnav) […] - [వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..](https://vandebhaarath.com/one-nation-one-election-bill-introduced-in-lok-sabha/): New Delhi | పార్లమెంట్‌లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం మెజారిటీతో ఆమోదించబడింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఇప్పుడు జేపీసీకి పంపబడుతుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ – రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఒక సాధారణ బిల్లుల‌ను పెట్టారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తీవ్ర చర్చకు దారితీసింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. 7వ షెడ్యూల్‌కు మించిన ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని, ఈ బిల్లు రాజ్యాంగంపై దాడి […] - [పార్లమెంట్‌లో 'Palestine' బ్యాగ్‌ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్](https://vandebhaarath.com/pakistans-ex-minister-supports-priyanka-carrying-palestine-bag/): New Delhi : భారత పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు లోపల పాలస్తీనా పేరు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్ల‌డంపై బిజెపి విమ‌ర్శించింది. ఇది ఓటు బ్యాంకు కోసం ఒక నిర్దిష్ట వ‌ర్గాన్నిఆకర్షించేందుకే ఆమె చర్యలను పేర్కొన్న అధికార పార్టీ బిజెపి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ‌చ్చింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ (Pakistan ) మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచారు. పార్ల‌మెంట్ స‌మావేశంలో ప్రియాంక‌గాంధీ బ్యాగ్ తగిలించుకుని రావడం ర‌చ్చ రాజుకుంది. దాని మీద “పాలస్తీనా” అని రాసి ఉంది. పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ఉన్న ఆమెను బీజేపీ ప్రశ్నించడంతో ప్రియాంక స్పందించారు బిజెపి బుజ్జగింపు రాజ‌కీయాలు అనే ఆరోపణపై ప్రియాంక గాంధీ వాద్రా […] - [‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం](https://vandebhaarath.com/one-nation-one-election-bill-in-lok-sabha-tomorrow/): One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’ బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ఆలోచనను “చారిత్రకమైనది” అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు. నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు […] - [India-Sri Lanka | భార‌త్‌ కు తిరుగులేని మద్ద‌తు ప్రకటించిన శ్రీలంక](https://vandebhaarath.com/india-sri-lanka-bilateral-ties/): New Delhi : శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే ( Anura Kumara Dissanayake ) సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో విస్తృత చర్చల సందర్భంగా భారత్ కు సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఇచ్చారు. భార‌త‌ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎవ‌రికీ అనుమతించ‌మ‌ని హామీ ఇచ్చారు. సంయుక్త పత్రికా ప్రకటనలో, శ్రీలంక అధ్యక్షుడు, “భారత ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా మా భూమిని ఉపయోగించడాన్ని మేము అనుమతించబోమని నేను భారత ప్రధానికి హామీ ఇచ్చాను. భారతదేశంతో త‌మ‌ సహకారం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని అన్నారు. India-Sri Lanka bilateral ties : సెప్టెంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి అంతర్జాతీయ పర్యటన కోసం శ్రీలంక ప్రెసిడెంట్‌ దిసానాయక ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. చర్చలకు ముందు, రాష్ట్రపతి భవన్‌లో డిసానాయక్‌కు లాంఛనంగా స్వాగతం పలికారు. “వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి, భద్రత […] - [Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి](https://vandebhaarath.com/priyanka-gandhi-with-palestine-bag/): Priyanka Gandhi | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ‘పాలస్తీనా (Palestine) అని రాసి ఉన్న బ్యాగుతో పార్ల‌మెంట్‌ (Parliament)కు రావ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ప్రియాంక బ్యాగ్ తో ఉన్న ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ సోమవారం (డిసెంబర్ 16) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది ‘ముస్లింల బుజ్జగింపు చ‌ర్య అని పేర్కొంది. ఈ వివాదంపై సోష‌ల్‌మీడియాలో అనేక మంది నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్రియాంక గాంధీ తన మద్దతుకు ప్రతీకగా ప్రత్యేక బ్యాగ్‌ని ధరించడం ద్వారా పాలస్తీనాకు తన సంఘీభావాన్ని చూపుతుందని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారతదేశం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ దళాలను ఓడించిన రోజు ‘విజయ్ దివస్’ నాడు హమాస్ వంటి సంస్థకు ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ […] - [Zakir Hussain | జాకీర్ హుస్సేన్ మ‌ర‌ణ వార్త‌.. అనేక ట్విస్టులు](https://vandebhaarath.com/zakir-hussain-passed-away/): Zakir Hussain : ప్ర‌ఖ్యాత తబ్లా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మ‌ర‌ణవార్త యావ‌త్ ప్ర‌పంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయ‌న‌ అభిమానుల‌ను తీవ్రంగా క‌ల‌చివేసింది. సోష‌ల్ మీడియాను ఈ వార్తలు ఆదివారం రాత్రి కుదిపేశాయి. వీటి ఆధారంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా జాకీర్ హుస్సేన్ మ‌ర‌ణ వార్త‌ను ప్ర‌ముఖంగా ప్ర‌సారం చేశాయి. ఇదే క్ర‌మంలో ఆయ‌న మేన‌ల్లుడు అమీర్ అవ్లియా స్పందించారు. Zakir Hussain Passed away బ‌తికే ఉన్నారని.. జాకీర్ హుస్సేన్ మ‌ర‌ణించార‌నే వార్త‌ల‌ను అమీర్ ఖండించారు. ఈ త‌ప్పుడు స‌మాచారాన్నినిలిపివేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ‘మా మామ జాకీర్ హుస్సేన్ ఇంకా బతికే ఉన్నారు’ అని అమీర్ X హ్యాండిల్ ద్వారా తెలిపారు. ‘మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం స‌రికాదు. దీన్ని ఆపేయాల‌ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆరోగ్య‌ పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ఆయన అభిమానులందరికీ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయమని అభ్యర్థిస్తున్నాం’ అని […] - [Aadhaar free online update | మీ ఆధార్ ఇంకా అప్ డేట్ చేయలేదా.. మీకో గుడ్ న్యూస్..](https://vandebhaarath.com/aadhaar-card-free-online-update-offer-extended/): Aadhaar card free online update | ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాల‌నుకునే వారికి గుడ్ న్యూస్.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మిలియన్ల కొద్దీ ఆధార్ దారుల‌కు ఊర‌ట క‌లిగిస్తూ ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ ఉచిత సేవ కోసం గడువు మొదటగా జూన్ 14, 2024 వ‌ర‌కు విధించ‌గా, ఆ త‌రువాత సెప్టెంబరు 14, 2024 వరకు పొడిగంచింది. ఇక తాజాగా మ‌రోసారి ఎక్స్‌టెండ్ చేస్తూ అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి డిసెంబర్ 14, 2024 వరకు తుది గ‌డువు విధించింది. “#UIDAl ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని 14 జూన్ 2025 వరకు పొడిగించింది; లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర‌నుంది. ఈ ఉచిత సేవ #myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. #ఆధార్‌లో తాజా ధ్రవీక‌ర‌ణ పత్రాలను అప్‌డేట్ […] - [Metro Phase-2 Update | ఓల్డ్ సిటీలో ఊపందుకున్న ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మెట్రో పనులు](https://vandebhaarath.com/metro-expansion-in-the-old-city-hyderabad-metro-phase-2-update/): Hyderabad Metro Phase-2 Update | హైదరాబాద్ పాతబస్తీలోని ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (MGBS – Chandrayangutta) మార్గంలో ఏడున్నర కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది. మెట్రో నెట్‌వర్క్ సకాలంలో విస్తరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆస్తుల సేకరణలో పురోగతి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి 1,100 గుర్తించిన ప్రభావిత ఆస్తుల సేకరణ శరవేగంగా సాగుతున్నట్లు ధృవీకరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో సహకరిస్తూ భూసేకరణ ప్రక్రియ సమర్ధవంతంగా పూర్తి చేయడానికి గాను ఎన్విఎస్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఆస్తుల్లో 900కు సంబంధించి భూసేకరణ చట్టం కింద ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. దశలవారీగా 800 ప్రాపర్టీలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌లు జారీ చేశారు. ఇందులో 400 ప్రిలిమినరీ డిక్లరేషన్‌లను అందుకుంది. 200 ఆస్తులకు పరిహారం ఈ నెలాఖరులోగా ఖరారు కానున్నాయి. రైల్వే లైన్ ఏర్పాటుకు […] - [కొలువుదీరిన మ‌హారాష్ట్ర మంత్రి వ‌ర్గం](https://vandebhaarath.com/maharashtra-cabinet-expansion-details/): Maharashtra Cabinet Expansion : బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఆదివారం 39 మంది మంత్రులతో కొలువుదీరింది. బిజెపి (BJP)బలం ఇప్పుడు 42కి చేరుకుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలోని మంత్రి మండలిలో గరిష్టంగా ముఖ్యమంత్రి సహా 43 మంది స‌భ్యులు ఉండవచ్చు. 33 మంది శాసనసభ్యులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆరుగురు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విస్తరణలో బీజేపీకి 19 మంత్రి పదవులు లభించగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన(Shivsena)కు 11, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కి 9 మంత్రి పదవులు లభించాయి. రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. 1991 తర్వాత రెండోసారి నాగ్‌పూర్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదీ (Maharashtra Cabinet Expansion list) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన […] - [Jio 84-day plan | ఈ రీచార్జి ప్లాన్‌తో ఉచితంగా OTT సబ్‌స్క్రిప్షన్లు](https://vandebhaarath.com/jio-84-day-plan-with-data-and-netflix-subscription/): Reliance Jio 84-day plan  ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడంలో రిల‌య‌న్స్ జియో ఇప్పటికే పాపుల‌ర్ అయింది. ఈ ప్లాన్‌లతో వినియోగదారుడికి అన్ లిమిటెడ్ కాల్స్‌తోపాటు ప్ర‌తిరోజు డేటా, ఎస్ ఎంఎస్‌లు, అందుతాయి. జియో అందిస్తున్న రూ. 1,299 ప్లాన్‌ను దాని బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఫీచర్-ప్యాక్డ్, బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ ( budget–friendly plans)లతో మార్కెట్ సంచల‌నం సృష్టిస్తూనే ఉంటుంది. దాని విభిన్న పోర్ట్‌ఫోలియోలో, ఒక ప్లాన్ OTT సబ్‌స్క్రిప్షన్‌లు, తగినంత డేటాతో సహా మ‌రెన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది .వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. మీరు మీ తదుపరి రీఛార్జ్‌ని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇది మీకు బెస్ట్ రీచార్జ్ కావచ్చు. జియో రూ.1,299 ప్లాన్ జియో రూ. 1,299 ప్రీపెయిడ్ ప్లాన్ జియో అత్యంత ఆద‌ర‌ణ‌ పొందిన ఆఫర్లలో ఒకటి. ఇది అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ […] - [Atul Subhash suicide case | అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య‌, త‌ల్లి అరెస్టు](https://vandebhaarath.com/atul-subhash-suicide-case/): Atul Subhash suicide case | బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బాధితురాడి భార్య, ఆమె తల్లితోపాటు అత‌డి బావ‌మ‌రిదిని పోలీసులు అరెస్టు చేశారు. నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో అరెస్టు చేశారు, ఆ తర్వాత వారిని బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు శుక్రవారం.. బెంగళూరు సిటీ పోలీసులు (Bengaluru Police) అతని భార్య నికితా సింఘానియాకు సమన్లు ​​జారీ చేసి మూడు రోజుల్లోగా హాజరు కావాలని కోరారు. సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీత్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంగళూరు సిటీ పోలీస్ బృందం ఈ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఖోవా మండి ప్రాంతంలోని సింఘానియా నివాసానికి ఉదయం 11 గంటలకు చేరుకుంది. ఆమె సమన్ల కోసం నోటీసును అతికించారు. సర్కిల్ ఆఫీసర్ (సిటీ) ఆయుష్ శ్రీవాస్తవ […] - [IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ](https://vandebhaarath.com/irctc-new-app-news-update/): IRCTC New App news : ప్రస్తుతం ఉన్న IRCTC యాప్ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగిస్తుండగా ఇతర రైల్వే సేవల కోసం మ‌రో యాప్ ను వినియోగిస్తున్న‌రు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త యాప్‌లో రైల్వే సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. IRCTC New App :ప్ర‌యాణికుల‌కు రైల్వేసేవ‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సరికొత్త రైల్వే సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. రైల్వేశాఖ సరికొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, రైలు టికెట్ బుకింగ్ కోసం ప్ర‌యాణికులు IRCTC యాప్ వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారు. అయితే రైలు ర‌న్నింగ్ స్టాట‌స్ ను తెలుసుకోవ‌డానికి, PNRని తనిఖీ చేయడానికి ప్రత్యేక యాప్‌ని ఉపయోగిస్తున్నారు. దీంతో రైలు […] - [AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..](https://vandebhaarath.com/ai-cameras-in-bengaluru-highways/): రోడ్ల‌పై ఇష్టారాజ్యంగా వాహ‌నాలు న‌డుపుతామంటే కుద‌ర‌దు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజ‌న్సీతో ప‌నిచేసే ఈ హైటెక్ సీసీ కెమెరాలు (AI cameras) మిమ్మ‌ల్ని ఓ కంట క‌నిపెడుతూనే ఉంటాయి. ఏ చిన్ని త‌ప్పు చేసినా ఇట్టే ప‌సిగ‌ట్టి ఫొటోలు తీసి పోలీసుల‌కు అందిస్తాయి. బెంగళూరు-మైసూరు హైవేపై ( Bengaluru-Mysuru highway ) ఏఐ కెమెరాలు 13 లక్షల ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించాయి. వీటి సాయంతో పోలీసులు గ‌త మూడేళ్లలో రూ. 90 కోట్ల వ‌ర‌కు జరిమానాలు విధించారు. అయితే ఇందులో కేవ‌లం 4కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగారు. 119 కి.మీ 10-లేన్ బెంగళూరు-మైసూరు హైవే వెంబడి అమర్చిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాలు 2022-2024 మధ్యకాలంలో 13 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను బుక్ చేశాయని కర్ణాటక హోం శాఖ వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్రకారం ఈ మూడేళ్లలో మొత్తం రూ.90 కోట్ల జరిమానాలు కూడా విధించగా అందులో రూ.4 కోట్లు […] - [Lk Advani | ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ](https://vandebhaarath.com/lk-advani-admitted-to-apollo-hospital/): LK Advani admitted to Apollo Hospital | బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ న్యూఢిల్లీ (New Delhi)లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య నిల‌క‌డ‌గా ఉందని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న్ను అబ్జ‌ర్వేష‌న్ లోఉంచినట్లు పేర్కొన్నారు. 96 ఏళ్ల ఎల్‌కె అద్వానీ న్యూరాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి సంరక్షణలో ఉన్నారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది రెండు రోజుల క్రితం మాజీ ఉప ప్రధానిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగాఈ ఏడాది మొద‌ట్లో కూడా అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇదే ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న ఆసుపత్రి ()లో చేరడానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు. - [Allu Arjun | అల్లు అర్జున్ అరెస్టు.. అస‌లేం జరిగింది?](https://vandebhaarath.com/allu-arjun-bail/): Allu Arjun : పుష్ప-2 సినిమా చూడ్డానికి వ‌చ్చి తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళ మృతి చెందిన కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ శుక్ర‌వారం అరెస్టు అయ్యారు. చిక్కడపల్లి పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే ముగ్గురిని అరెస్టు కాగా అల్లు అర్జున్‌ను కూడా కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావ‌త్ భార‌తదేశంలో ఉన్న ఆయ‌న ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు. స‌రైన ఏర్పాట్లు లేక‌పోవ‌డం వ‌ల్లే ఆ మ‌హిళ మృతి చెంద‌ని సంధ్యా థియేట‌ర్ య‌జ‌మానితోపాటు మేనేజర్‌ను, సరైన భద్రతా చర్యలు చేపట్టలేద‌ని సెక్యూరిటీ మేనేజర్‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేసిన‌ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. తాజాగా హీరో అల్లు అర్జున్‌ను కూడా అరెస్టు చేయ‌డం, ఆయన్ను సెంట్ర‌ల్ జైలుకు పంప‌డం సంచ‌న‌లం సృష్టించింది. పోలీసులు ఏమన్నారు? సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు చేప‌ట్టిన విచార‌ణ‌లో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు […] - [Allu Arjun Remand | అల్లు అర్జున్‌కు బిగ్ షాక్, 14 రోజుల రిమాండ్](https://vandebhaarath.com/allu-arjun-remand-news-updates/): Allu Arjun Remand | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊర‌ట ద‌క్క‌లేదు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. 14 రోజులపాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బ‌న్నీని హైద‌రాబాద్‌ చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియ‌ర్ షో స‌మ‌యంలో జ‌రిగిన‌ తొక్కిసలాటలో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌గా మ‌రో బాలుల‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈఘ‌ట‌న‌కు సంబంధించి ఇదివ‌ర‌కే బ‌న్నీ తో స‌హా ప‌లువురిపై కేసులు న‌మోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మ‌ధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను గాంధీ హాస్పిట‌ల్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ త‌ర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా తనపై నమోదైన అన్ని కేసులను […] - [Pushpa 2 star Allu Arjun arrested : అర్జున్‌పై నమోదైన అభియోగాలు ఏమిటి?](https://vandebhaarath.com/pushpa-2-hero-allu-arjun-arrest/): Allu Arjun arrested : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 (Pushpa 2) ఒక‌వైపు బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ రికార్డులను బద్దలు కొడుతూ చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది. మ‌రోవైపు పుష్ప 2 స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) పై ఇటు అరెస్టు కావ‌డం తెలుగు రాష్ట్రాల‌తోపాటు అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో సంచ‌ల‌నంగా మారింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేట‌ర్‌లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ ఈవెంట్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో దుర‌దృష్ట‌వ‌శాత్తు ఓ మహిళ మృతిచెంద‌గా ఓ బాలుడు తీవ్రంగా గాయాల‌పాల‌య్యాడు. ఈ కేసులో తెలుగు నటుడు అరెస్టయ్యాడు. ఏం జరిగింది, ఆరోపణలు ఏమిటి? శుక్రవారం అల్లు అర్జున్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన నివాసం నుంచి చిక్క‌డ ప‌ల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 105, 118(1) కింద అల్లు అర్జున్‌, […] - [One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?](https://vandebhaarath.com/one-nation-one-election-explained/): One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని ప‌లు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో దేశంలో ప్రతి సంవత్సరం త‌ర‌చూ ఏదో ఒక‌చోట‌ ఎన్నికల‌ను నిర్వ‌హించాల్సివ‌స్తోంది. దీంతో భారీగా వనరులు, సమయం వృథా అవుతోంది . ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ఎందుకు? పెద్ద ఎత్తున డ‌బ్బులు ఆదా.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై అధికంగా ఆర్థిక భారం పడుతుంది. త‌ర‌చూ ఎన్నికల ప్రచారాలకు ప్రకటనలు, ర్యాలీలు, లాజిస్టిక్స్ కోసం […] - [Polytechnic colleges | విద్యార్థుల‌కు పండ‌గే.. హైదరాబాద్‌లో త్వరలో ఆరు కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు](https://vandebhaarath.com/polytechnic-colleges-to-be-upgrade-to-engineering-colleges/): Hyderabad polytechnic colleges | ప్రభుత్వ విద్యాసంస్థల్లో సాంకేతిక విద్యను విస్తరించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కింది కాలేజ్ ల‌ను ఉన్న‌తీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. నివేదిక‌ల ప్రకారం.. దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ , మారేడ్‌పల్లి పాలిటెక్నిక్‌లలో CSE, రామంతపూర్ పాలిటెక్నిక్‌లో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టడానికి అనుమతి కోరింది. ఇప్పుడు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనకు విద్యాశాఖ ఆమోదం తెలిపింది. అలాగే ప్రతిపాదిత కళాశాలలకు ఆర్థికపరమైన చిక్కులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్లు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లను బోధించడానికి అనుమ‌తిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లేబొరేటరీలు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 57 Polytechnic colleges “ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తరువాత, 2025-26 విద్యాస‌వంత్స‌రంలో అప్‌గ్రేడ్‌ ప్రక్రియను […] - [SSC CHSL 2024 vacancy | ఖాళీ పోస్టులు, పరీక్ష విధానం, వేతనాల వివరాలు ఇవే..](https://vandebhaarath.com/ssc-chsl-2024-vacancy-details-out/): SSC CHSL 2024 vacancy details | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఖాళీల జాబితాను ప్రకటించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 3,954 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖకు ఎక్కువ‌గా పోస్టుల‌ను ప్రకటించారు. SSC CHSL 2024 టైర్ I మరియు II పరీక్షలకు హాజరైన వారు, రెండు పరీక్షలను క్లియర్ చేసిన వారు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా తమ ప్రాధాన్యతలను సమర్పించాల్సి ఉంటుంది. నోటీసు ప్రకారం, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), జూనియర్ పాస్‌పోర్ట్ అసిస్టెంట్ (JPA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల కోసం వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో మొత్తం 3,954 ఖాళీలను కమిషన్ రిక్రూట్ చేస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A. వివిధ […] - [Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి](https://vandebhaarath.com/highway-roads-in-hum-model/): Hyderabad : రహదారి మౌలిక సదుపాయాలను (Highway Roads ) మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ను అమలు చేయాలను భావిస్తోంది. ఈ నమూనా కింద రాష్ట్ర రహదారులు, రోడ్లు – భవనాలు (R&B) శాఖ నిర్వహించే రోడ్లు, పంచాయతీ రాజ్ (PR) శాఖ పర్యవేక్షించే గ్రామీణ రహదారులను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిదశలో రూ.28,000 కోట్ల అంచనా వ్యయంతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. HAM నమూనా అంటే ఏమిటి? బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOT), ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) ఫ్రేమ్‌వర్క్‌ల సమ్మేళనం అయిన HAM మోడల్, 2016లో భారతదేశంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం ప్రవేశపెట్టారు. HAM కింద ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం నిధులు సమకూరుస్తుంది. అయితే ఇందులో ఈక్విటీ, రుణాల ద్వారా ప్రైవేట్ డెవలపర్లు మిగిలిన 60 శాతాన్ని కవర్ చేస్తారు. […] - [New Flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ఐటీ కారిడార్‌లో త్వరలో 3 కొత్త ఫ్లైఓవర్లు](https://vandebhaarath.com/new-flyovers-soon-in-it-corridor/): New Flyovers in Hyderabad : ట్రాఫిక్ జామ్‌లను పరిష్కరించడానికి, ఐటీ కారిడార్‌లో వేగ పరిమితులను పెంచే ప్రయత్నంలో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్‌లను నిర్మించాలని యోచిస్తోంది. దీని కోసం రూ. 800 కోట్లకు పైగా కేటాయించింది. ఎక్కడెక్కడంటే.. GHMC ప్రణాళికలతో ఖాజాగూడ, విప్రో మరియు IIIT జంక్షన్లలో మూడు బహుళ-స్థాయి ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు.. ఐఐఐటీ జంక్షన్‌ ప్రాజెక్టుకు రూ.459 కోట్లు, ఖాజాగూడలోని మరో రెండు ఫ్లైఓవర్‌లకు రూ.220 కోట్లు, విప్రో జంక్షన్‌లకు రూ.158 కోట్లు కేటాయించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వరకు రోడ్డు విస్తరణకు మరో ప్రతిపాదన కూడా ఉంది. హైదరాబాద్‌లోని ఈ మూడు కొత్త ఫ్లైఓవర్‌లు ట్రాఫిక్‌ను సులభతరం చేయడమే కాకుండా నగరం మౌలిక సదుపాయాల వృద్ధికి దోహదపడతాయి. అంతే కాకుండా, నగర వాసులకు మెరుగైన వేగవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుంది. ప్రత్యామ్నాయ […] - [Bulldozer action | సంభాల్ లో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌.. ఇక్క‌డ విద్యుత్ స్థంభాల‌నూ ఆక్ర‌మించుకున్న ఘ‌నులు](https://vandebhaarath.com/bulldozer-action-in-sambhal/): Bulldozer action | ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ, పోలీసులు సంభాల్‌ (Sambhal) లో అక్రమ నిర్మాణాల‌ను కూల్చివేశారు. ప‌ట్ట‌ణంలో కొంతమంది నివాసితు రోడ్ల‌ను విద్యుత్ స్థంభాలను కూడా ఆక్ర‌మించేసుకున్నారు అని ప‌ట్ట‌ణ‌ సబ్ డివిజనల్ అధికారి సంతోష్ త్రిపాఠి (SDO) తెలిపారు. “కొందరు విద్యుత్‌ కనెక్షన్, సరైన మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. లోపల ఇంకా పాత మెకానికల్ క‌రెంట్‌ మీటర్ ఉంది. పాత మీటర్లను 15 సంవత్సరాల క్రితం నిలిపివేశాం. అందుకే ఆక్రమణను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాము” అని బుల్డోజర్ చర్య సందర్భంగా త్రిపాఠి ANIకి తెలిపారు. “మెకానికల్ మీటర్లను ఇకపై అమర్చకూడదని 15 సంవత్సరాల క్రితం ఆదేశాలు వచ్చాయి. పాత మీట‌ర్లు ఎక్క‌డ క‌నిపించినా దానిని అధికారులు వెంట‌నే తొల‌గిస్తారని తెలిపారు. సంభ‌ల్ లో దాదాపు 2-3 ఇళ్లలో విద్యుత్‌ను దొంగిలించడం కనిపించిందని, అయితే మొత్తం ఇళ్ల సంఖ్య విచారణ తర్వాత తెలుస్తుందని SDO చెప్పారు. కాగా, […] - [EPFO Update | మీరు వచ్చే ఏడాది నుంచి నేరుగా ATMల నుంచి PFని విత్‌డ్రా చేసుకోవచ్చు](https://vandebhaarath.com/epfo-update-now-withdraw-in-atm/): EPFO Update | ప్రావిడెంట్ ఫండ్ సబ్‌స్క్రైబర్‌లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వ‌చ్చే సంవ‌త్స‌రం నుంచి EPFO ​​చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లను నేరుగా ATMల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా బుధవారం ఈ పెద్ద‌ ప్రకటన చేశారు. ఈసంద‌ర్భంగా మాట్లాడుతూ.. “మేము క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరిస్తున్నాం, చందాదారుల మెరుగైన, స‌త్వ‌ర సేవ‌ల‌ను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాము. ఒక క్లెయిమ్‌దారు, లబ్ధిదారుడు లేదా బీమా చేయబడిన వ్యక్తి ATMల ద్వారా సౌకర్యవంతంగా తమ క్లెయిమ్‌లను పొంద‌గ‌ల‌రు ” అని లేబర్ సెక్రటరీ సుమితా దావ్రా చెప్పారు. మేము ఈపీఎఫ్ లో టెక్నాల‌జీని అప్‌గ్రేడ్ చేస్తున్నామమ‌ని, ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల వేగం, ఆటో-సెటిల్‌మెంట్ పెరిగింద‌ని, అనవసరమైన ప్రక్రియల‌ను తొల‌గించామ‌ని తెలిపారు. మా EPFO లోని IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మన బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయికి తీసుకురావడమే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. తాము EPFOలో IT 2.1 […] - [IRCTC : తక్కువ ధరలోనే కాశీ, అయోధ్య యాత్ర..](https://vandebhaarath.com/maha-kumbh-punya-kshetra-yatra/): IRCTC MAHA KUMBH PUNYA KSHETRA YATRA | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి “మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర” భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అనే మరో టూరిస్ట్ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లోని ప్రసిద్ధ త్రివేణి సంగమం, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, వారణాసిలోని అన్నపూర్ణా దేవి, శ్రీరామ జన్మ భూమి, అయోధ్యలోని హనుమాన్ గర్హిని కవర్ చేస్తుంది. టూర్ ప్యాకేజీలో అన్ని ప్రయాణ సౌకర్యాలు, రైలుతో పాటు రోడ్డు రవాణా, వసతి, క్యాటరింగ్‌లు ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆసక్తిగల ప్రయాణికులు వెబ్‌సైట్: http://www.irctctourism.com ని సందర్శించవచ్చు లేదా 040-27702407/ 9701360701/ 9281495845ను సంప్రదించడం ద్వారా కౌంటర్ బుకింగ్‌లను సంప్రదించవచ్చు. పర్యటన వివరాలు ప్రయాగ్రాజ్: త్రివేణి సంగమంవారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణా దేవిఅయోధ్య: శ్రీ రామ జన్మ భూమి, హనుమాన్ గర్హిపర్యటన తేదీ: 19.01.2025 […] - [LIC బీమా సఖీ స్కీమ్ లో ఎలా చేరాలి? , మీరు ప్రతి నెలా ఎంత డబ్బు సంపాదిస్తారు? పూర్తి వివరాలు..](https://vandebhaarath.com/lic-bima-sakhi-yojana-for-women/): LIC Bima Sakhi Application : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీమా సఖీ యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే.. చదువుకున్న మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారిని స్వావలంబనగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా LIC బీమా సఖీ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే.. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ పథకంలో చేరవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు బీమా సఖి పథకానికి అర్హులు. పథకంలో చేరిన మహిళలను “బీమా సఖీ” (Bima Sakhi) అని పిలుస్తారు. ఆమె తన ప్రాంతంలోని మహిళలకు బీమా పథకాల గురించి అవగాహన పెంపొందించడంతోపాటు వారిని బీమా పథకాల్లో చేర్పించాల్సి ఉంటుంది. తద్వారా వారికి స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీమా సఖీ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బీమా సఖి పథకం గురించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ […] - [Amazon Tez | అమెజాన్ యువ‌త‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు !](https://vandebhaarath.com/amazon-tez/): Amazon Tez : అమెజాన్ ఇండియా ఈ నెలలో కొత్త సేవను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఈ స‌ర్వీస్ కింద, కస్టమర్లు కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే అవసరమైన వస్తువులను ఆర్డర్ చేయగలరు. అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అమెజాన్ తేజ్ (Amazon Tez | అమెజాన్ యువ‌త‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు పేరుతో కంపెనీ ఈ సేవను పరీక్షిస్తోంది. ముందుగా కొన్ని నగరాల్లో Amazon Tez సర్వీస్ ముందుగా, అమెజాన్‌ Tez ఎంపిక చేయబడిన న‌గ‌రాల్లో ప్రారంభించనుంది. దీని తరువాత, ఈ సేవ మరిన్ని న‌గ‌రాల‌కు విస్తరించ‌నుంది. Blinkit మరియు Zepto వంటి కంపెనీల నుంచి అమెజాన్‌పై చాలా ఒత్తిడి ఉంది. 15 నిమిషాల డెలివరీతో తన బలాన్ని పుంజుకోవ‌చ్చ‌ని అమెజాన్ భావిస్తోంది. సమీర్ కుమార్ మాట్లాడుతూ, వినియోగ‌దారులు ‘అవసరమైన వస్తువుల కోసం దుకాణానికి వెళ్లకుండా […] - [Champions Trophy 2025 | 'ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వ‌హించొద్దు' .. పాక్ మాజీ కెప్టెన్ సంచ‌ల‌న‌ ప్రకటన](https://vandebhaarath.com/champions-trophy-2025-news-updates/): Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రోజుకో వివాదం వెలుగుచూస్తోంది. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాక‌రించింది. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డైలమాలో పడింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ కోరినప్పటికీ అందుకు పాక్‌ అంగీకరించడం లేదు. పైగా కొన్ని పిసిబి చాలా షరతులు పెట్టింది. దీనికి సంబంధించి పలు సమావేశాలు జరిగాయి. కానీ ఇంకా ఎలాంటి ఫలితాలు వెలువడలేదు. రషీద్ లతీఫ్ వివాదాస్పద ప్రకటన ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం కొనసాగుతుండ‌గా, పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కొంద‌రు బాధ్యతారాహిత్యమైన‌ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉండకూడదని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ప్ర‌క‌టించారు. ఐసీసీ ఈవెంట్‌లను బహిష్కరించే విషయాన్ని పాకిస్థాన్ పరిగణించాలని పీసీబీకి సూచించాడు. […] - [Syria News | 50 ఏళ్ల‌ తర్వాత, సిరియాలోకి ప్ర‌వేశించిన ఇజ్రాయెల్.. గోలన్ హైట్స్ స్వాధీనం..](https://vandebhaarath.com/syria-news-israel-strikes-damascus-occupied-golan-heights/): Syria News LIVE Updates | 50 ఏళ్ల తర్వాత, HTS తిరుగుబాటుదారులు సిరియా డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోకి ప్రవేశించింది, ఇది సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను మాస్కోకు పారిపోయిన త‌ర్వాత డమాస్కస్ సమీపంలో ఇజ్రాయెల్ ఆర్మీ ట్యాంకులు కనిపించాయి. ఇజ్రాయెల్ సైన్యం గోలన్ హైట్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. ఇది వ్యూహాత్మక విజయంగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఇజ్రాయెల్ చర్య ముస్లిం దేశాలకు కోపం తెప్పించింది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ ఇజ్రాయెల్ చర్యను ‘ప్రమాదకరం’ అని పేర్కొన్నాయి, మరోవైపు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సిరియన్ విమానాశ్రయాలు, ఇతర వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై దాడులు చేశాయి. యూదు దేశం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, సిరియాలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాయి. యూదు దేశం సిరియాపై దాడి చేస్తోంద‌ని సౌదీ అరేబియా ఆగ్ర‌హంవ్య‌క్తం చేసింది. గోలన్ హైట్స్ అరబ్ ప్రపంచానికి చెందింద‌ని, అందుకే ఇజ్రాయెల్ చర్యను ఇతర దేశాలు […] - [NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీ.. వేత‌నం రూ.2ల‌క్ష‌ల‌పైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి](https://vandebhaarath.com/nhai-recruitment-2024-application-process/): NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీ.. వేత‌నం రూ.2ల‌క్ష‌ల‌పైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిఉన్న‌త‌మైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న‌వారికి గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. NHAI అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ 6 డిసెంబర్ 2024 నుంచే ప్రారంభమైంది . అర్హత గల అభ్యర్థులు జనవరి 6, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, NHAI రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర‌ ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. ఇది గ్రూప్-ఎ స్థాయి స్థానాన్ని పొందేందుకు అవకాశాన్ని క‌ల్పిస్తుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ నుంచి ఖాళీల సంఖ్య గురించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. మొత్తం 17 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పోస్టుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అభ్యర్థులు స్థానం కోసం దరఖాస్తు చేయడానికి […] - [Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?](https://vandebhaarath.com/full-list-of-vande-bharat-express-trains/): Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా (Full list of Vande Bharat Express trains ) తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  […] - [బడ్జెట్ ధరలోనే సరికొత్త ఫీచర్లతో Moto G35 5G ఫోన్ లాంచ్](https://vandebhaarath.com/moto-g35-5g-specifications-and-price-detials/): Moto G35 5G భారతదేశంలో ఈ రోజు లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 4GB LPDDR4x RAMతో కూడిన‌ Unisoc T760 చిప్‌సెట్‌తో ప‌నిచేస్తుంది.ఇది దుమ్ము, స్ప్లాష్ ను త‌ట్టుకునేలా IP52 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెట‌ప్ ఇందులో చూడ‌వ‌చ్చు. 6.72-అంగుళాల ఫుల్‌-HD+ LCD స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్ ఉంటుంది. ముఖ్యంగా, Moto G35 5G మోడ‌ల్ ను మొదట్లో Moto G55 తో పాటు ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్‌లలో ఆగస్టులో ప్రవేశపెట్టారు. అయితే భారతదేశంలో Moto G55 లాంచ్ చేస్తారా లేదా అనే విష‌యాల‌ను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. భారతదేశంలో Moto G35 5G ధర భారతదేశంలో మోటో G35 5G 4GB + 128GB వేరియంట్ ధ‌ర‌ 9,999. ఇది దేశంలో ఫ్లిప్‌కార్ట్, అధికారిక మోటరోలా ఇండియా స్టోర్ ద్వారా కొనుగోలు […] - [రాబోయే గెలక్సీ S25 అల్ట్రాతో సరిసమానంగా హైటెక్ ఫీచర్లతో Samsung Galaxy S24 Ultra](https://vandebhaarath.com/samsung-galaxy-s25-ultra-price-and-specs-details/): Samsung : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S25 Ultra కోసం అభిమానులు ఎంతో ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో, కంపెనీ గెలాక్సీ S25, గెలక్సీ S25 ప్లస్‌ ను విడుదల చేయబోతోంది. Galaxy S25 Ultra డిజైన్ , ఫీచర్‌లు ఇతర వివరాలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక లీక్ లు వస్తున్నాయి. S25 అల్ట్రా మాత్రమే కాకుండా Samsung Galaxy S24 Ultra లో కూాడా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. - [Kanchi Kamakoti Peetham | సనాతన ధర్మ ప్రచారం కోసం అందుబాటులోకి శంకర విద్యాలయం](https://vandebhaarath.com/kanchi-kamakoti-peetham-sankara-vidyalaya/): Karnool : కంచి కామకోటి పీఠం (Kanchi Kamakoti Peetham) కొత్త‌గా పొదిలి (Podili) లోని ఒంగోలు సమీపంలో నిర్మించిన‌ సనాతన ధర్మ సేవా గ్రామమైన కంచి కామకోటి శంకర విద్యాలయం (sankara vidyalaya) అందుబాటులోకి వ‌చ్చింది. యువతలో సనాతన ధర్మ విలువలను పెంపొందించడమే ఈ విద్యాల‌యం లక్ష్యం. 31 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ విద్యా కేంద్రంలో ఆధునిక ఇంగ్లీషు-మీడియం విద్యను వేద అధ్యయనాలు, క్రీడలు, కళలలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విలువ-ఆధారిత విద్యను అందించనున్నారు. అనేక సాంప్రదాయ వేద పాఠశాలలు కేవలం మతపరమైన అధ్యయనాలపై దృష్టి సారిస్తుండగా, ఈ సంస్థ వ్యాల్యూ బేస్డ్ లర్నింగ్‌తో ఆధునిక‌ బోధనా పద్ధతులను అనుసరించడం విశేషం. పాఠశాల ప్రస్తుతం 6 & 7 తరగతుల్లో 44 మంది విద్యార్థులకు సేవలను అందిస్తోంది. ఇది కులం లేదా మతంతో సంబంధం లేకుండా విద్య‌ను అందిస్తోంది .ఆధునిక విద్యలో తమను తాము అభివృద్ధి […] - [SM Krishna: సిలికాన్ సిటీ బెంగళూరును తీర్చిదిద్దడంలో ఎస్ఎం కృష్ణ తెర వెనుక ఏంచేశారు?](https://vandebhaarath.com/sm-krishna-transformed-bengaluru-into-silicon-cit/): Bengaluru | రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో విశేష సేవలందించిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) ఈరోజు ఉదయం సదాశివనగర్ నివాసంలో కన్నుమూశారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణ.. ఆధునిక బెంగళూరును ప్రపంచ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. తన పదవీకాలంలో, SM కృష్ణ బెంగళూరు అభివృద్ధికి ఎక్క‌వ‌గా ప్రాధాన్యతనిచ్చారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అతని ప్రయత్నాల వల్లే బెంగళూరు “సిలికాన్ సిటీ(Silicon City)గా అవ‌త‌రించింది అలాగే కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ(Silicon valley)కి బలమైన ప్రత్యామ్నాయంగా మారింది, IT రంగంలో యువ నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. టాస్క్ ఫోర్స్ (BATF) బెంగ‌ళూరు నగరం గ్లోబల్ సిటీగా పెంపొందించడానికి ఎస్ఎం కృష్ణ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. 1999లో, ఆయ‌న‌ బెంగుళూరు అజెండా టాస్క్ ఫోర్స్ (BATF)ని ఏర్పాటు చేశారు., ఇది […] - [Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామ‌ని బెదిరింపు కాల్..](https://vandebhaarath.com/pawan-kalyan-gets-death-threat-call-by-unidentified-man/): Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జ‌న సేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ళ్యానణ్ కు సోమవారం సాయంత్రం ఆయన కార్యాలయానికి హత్య బెదిరింపు కాల్ (Death threat) వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అజ్ఞాత వ్యక్తి ఉపముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలంతో సందేశాలు కూడా పంపాడు. ఘటన జరిగిన వెంటనే కార్యాల‌య‌ సిబ్బంది వెంట‌నే పోలీసు అధికారులకు సమాచారం అందించారు. - [Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ](https://vandebhaarath.com/rajya-sabha-bypolls-bjp-declares-candidates/): Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీరాజ్యసభ ఉప ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి. రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ డిసెంబరు 20న ఎగువ సభకు ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, హర్యానాలో ఒక్కో సీటు ఖాళీ అయ్యాయి. కొత్త ఎంపీలు వచ్చే సీట్లు ఇవే.. ఆంధ్రప్రదేశ్: రాష్ట్రం ముగ్గురు ఎంపీలను పంపనుంది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెంకటరమణరావు మోపిదేవి, బీద మస్తాన్‌రావు యాదవ్, ర్యాగ కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేయడంతో కొత్త సభ్యుల కోసం […] - [జార్జ్ సోరోస్ సంస్థతో సోనియాగాంధీకి లింక్.. కాంగ్రెస్ పై బిజెపి ఫైర్..](https://vandebhaarath.com/kiren-rijiju-george-soros-foundation-and-sonia-gandhi-link/): Congress Party | జార్జ్ సోరోస్ (George Soros) ఫౌండేషన్ సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయంటూ భారతీయ జనతా పార్టీ (BJP) చేసిన ఆరోపణలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) సోమవారం స్పందించారు. ఇలాంటి అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. దేశ రాజధానిలో ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ.. భారత వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, దాని కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు. “దేశం ముందున్న కొన్ని సమస్యలను రాజకీయ దృక్కోణంతో చూడకూడదని నేను భావిస్తున్నాను. జార్జ్ సోరోస్ .. వెలుగులోకి వ‌చ్చిన అతని లింకులు – మేము దీనిని కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీకి సంబంధించిన సమస్యగా చూడము. ఇది భారత వ్యతిరేక శక్తులకు సంబంధించినదిగా గుర్తించాల‌ని అన్నారు. కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పై బిజెపి చేసిన ఆరోపణలు పెద్ద […] - [LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..](https://vandebhaarath.com/lic-bima-sakhi-yojana-benifits-for-women/): LIC Bima Sakhi Yojana : ఎల్‌ఐసి బీమా సఖీ యోజన డిసెంబర్ 9వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం హర్యానా పర్యటనలో ఉన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పానిపట్ నుంచి బీమా సఖీ పథకాన్ని ప్రారంభించనున్నారు. LIC ప్రత్యేక పథకం లాచ్ సంద‌ర్భంగా PM మోడీ బీమా సఖీలకు అపాయింట్‌మెంట్ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. LIC Bima Sakhi : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ పాల‌సీ ప్రకారం.. పదోతరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సాధికారత కల్పించడానికి రూపొందించారు. ఈ పథకం కింద, విద్యావంతులైన మహిళలకు మొదటి 3 సంవత్సరాలు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలలో ఆర్థిక అవగాహన పెంచడానికి, బీమా ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మహిళలు […] - [fenugreek seeds : మెంతి గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?](https://vandebhaarath.com/health-benefits-of-drinking-fenugreek-seeds-water/): Benefits of drinking fenugreek seeds water : శీతాకాలంలో ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే వేడి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు చలికాలంలో తప్పనిసరిగా మెంతి గింజలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి, ఇనుము, కాల్షియం, సోడియం, జింక్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలతో పాటు, విటమిన్లు A, B C కూడా మెంతి గింజలలో ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. దాని ప్రయోజనాలు మరియు మీరు మెంతి నీటిని ఎలా సేవించవచ్చో ముందుగా తెలుసుకుందాం. మెంతి గింజలను ఎలా తీసుకోవాలి?మెంతి గింజలను తినడానికి, మీరు ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు నీటిలో మెంతి గింజలను నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవాలి. దీన్ని రోజూ […] - [Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..](https://vandebhaarath.com/ponguleti-srinivas-reddy-on-indiramma-housing-scheme/): Indiramma Housing Scheme | రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే నాలుగేళ్లలో ద‌శ‌ల వారీగా సుమారు 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. మొద‌టి విడ‌త‌లో ఈ ఏడాది నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మిస్తామని చెప్పారు. ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొద‌టి విడ‌త‌లో సొంత స్థలం ఉన్న‌వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని, ఇక రెండో ద‌శ‌లో ప్ర‌భుత్వ‌మే నివాస స్ధ‌లంతో పాటు ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిందని చెప్పారు. ఇందులో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నాం. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు […] - [KCR | ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్ ..](https://vandebhaarath.com/kcr-talk-about-assembly-sessions/): KCR | కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొత్త‌గా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయ‌డంపై మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల‌చంద్ర‌శేఖ‌ర్ రావు ఫైర్ అయ్యారు. ఇది ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు ఇవేనా అని ప్ర‌శ్నించారు. ఇది కాంగ్రెస్ మూర్ఖ‌త్వ‌మ‌ని కేసీఆర్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేప‌టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న‌ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ (KCR) తీవ్ర అభ్యంత్రం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అంటూ ప్ర‌శ్నించారు. ప్రభుత్వం ముందుగా ప్ర‌జ‌ల‌ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరు కావాలన్నారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేసీఆర్ సూచించారు. […] - [SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు](https://vandebhaarath.com/scr-special-trains-secunderabad-and-villupuram/): SCR Special Trains | పెరుగుతున్న ప్ర‌యాణిక‌ల ర‌ద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ – విల్లుపురం (Secunderabad to Villupuram) మధ్య ప్రత్యేక రైళ్ల‌ను ప్రవేశపెట్టింది. రైలు నెం. 07601 డిసెంబర్ 12, 2024, గురువారం రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెం. 07602 డిసెంబర్ 13, 2024 శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విల్లుపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు సర్వీసులు వన్-టైమ్ స్పెషల్‌లుగా షెడ్యూల్ చేసింది. కోచ్ కంపోజిషన్ రైళ్లలో రెండు AC టూ-టైర్ కోచ్‌లు, ఏడు AC త్రీ-టైర్ కోచ్‌లు, పదకొండు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్‌ కోచ్ ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రయాణికులు ఈ […] - [BSNL నుంచి కొత్తగా రూ. 999 ప్లాన్.. 3 నెలల పాటు 3600 GB డేటా](https://vandebhaarath.com/tech-news-bsnl-rs-999-plan-details/): BSNL Rs.999 plan |  ప్రభుత్వ రంగ‌ టెలికాం సంస్థ BSNL తన కస్టమర్ల కోసం అనేక‌ ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ కొత్త ఆఫర్‌లను అందిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ని ఉపయోగిస్తున్న లక్షలాది మంది వ్యక్తులు ఈ ఉత్తేజకరమైన డీల్‌ల నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. మ‌రోవైపు BSNL తన నెట్‌వర్క్ కవరేజీని కూడా మెరుగుపరచడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇటీవల, వారు దాదాపు 51,000 కొత్త 4G మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. త‌ద్వారా మెరుగైన కనెక్టివిటీతోపాటు నెట్ వ‌ర్క్ స‌మ‌స్య‌ల‌ను క్ర‌మంగా అధిమిస్తోంది. ఇంటర్నెట్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్ BSNL Rs.999 plan : BSNL ఇంటర్నెట్ వినియోగదారుల కోసం రూ.999 ధరతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో మీరు మూడు నెలల పాటు ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతారు. ఇది మొత్తం 3600 GB డేటాను అందుకోవ‌చ్చు. అంటే మీరు ప్రతి నెలా 1200 GB హై-స్పీడ్ డేటాను […] - [200MP కెమెరాతో Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్‌.. 50 శాతం డిస్కౌంట్‌, నెలకు రూ. 3,636కే ఈఎంఐ](https://vandebhaarath.com/samsung-galaxy-s23-ultra-smart-phone-price-cut/): Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ ధర 50 శాతం వరకు తగ్గింది. ఈ మోడ‌ల్ Samsung కు సంబంధించి అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి, ఇప్పుడు భారీ డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. మీరు ఇప్పుడు ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్ ను దాని ఒరిజినల్ లాంచ్ ధరలో సగానికి కొనుగోలు చేయవచ్చు, ఇది 2023 ప్రారంభంలో విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశంగా మారింది. 12GB RAM, 256GBతో వచ్చే మోడల్‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఇదే అతిపెద్ద డిస్కౌంట్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI ఎంపికల ప్రయోజనాన్ని పొందవచ్చు. Samsung Galaxy S23 Ultra డిస్కౌంట్ Samsung Galaxy S23 Ultra ప్రీమియం స్మార్ట్ ఫోన్ భారతదేశంలో రూ. 1,49,999కి లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 74,999 ల‌కే అందుబాటులోకి వ‌చ్చింది. మీరు […] - [తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ .. కొత్తగా కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..](https://vandebhaarath.com/kendriya-vidyalaya-navodaya-vidyalaya/): Navodaya Vidyalaya | తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు( Kendriya Vidyalaya), నవోదయ విద్యాలయాలు(Navodaya Vidyalaya) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈమేర‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల మంజూరులో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించనుంది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, కొత్తగూడెం, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సూర్యాపేటలో కొత్త నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మొత్తంగా దేశంలో కొత్తగా […] - [Vodafone Idea సరసమైన ప్లాన్‌లలో మార్పులు.. సబ్‌స్క్రైబర్‌లకు షాక్](https://vandebhaarath.com/vodafone-idea-recharge-plans-changed/): Vodafone Idea  | భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన వోడాఫోన్ ఐడియా ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేసి వినియోగదారులకు నిరాశ కలిగించింది. జూలైలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తన ప్లాన్ ధరలను పెంచాయి. ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఆర్థిక భారం త‌గ్గించుకునేందుకు BSNLకి మారడం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులను కోల్పోయినప్పటికీ, ఈ నష్టం వల్ల వొడాఫోన్ ఐడియా పెద్దగా ప్రభావితం కాలేద‌ని టెలికాం వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు, కంపెనీ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలోని రెండు ప్రయోజనాలకు కోతలు విధించింది. ఇది చాలా మంది వినియోగదారులను నిరాశకు గురి చేస్తుంది. ఈ ప్లాన్‌లలో ఏం మార్పు చేసిందో ఒక‌సారి చూడండి.. రీచార్జి ప్లాన్ రూ.289 ముందుగా రూ.289 ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు, ఈ ప్లాన్ 48 రోజుల వ్యాలిడిటీని క‌లిగి ఉంది. అంటే వినియోగదారులు దాని ప్రయోజనాలను ఎక్కువ కాలం ఆనందించవచ్చు. […] - [అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. 2022లో వ‌చ్చిన ఈ సినిమా రికార్డును బ‌ద్ద‌లు కొట్టిందా?](https://vandebhaarath.com/allu-arjun-pushpa-2-record-break/): Allu Arjun Pushpa 2 record |  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 ఎట్టకేలకు పెద్ద తెరపైకి వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజు 175 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. సినిమా విడుదల కాకముందే, సినిమా తొలిరోజు కోట్లలో వసూళ్లు రాబడుతుందని అభిమానులు ఊహించారు. అయితే, పరిశ్రమలో భారీ ప్రకంపనలు సృష్టించిన మరొక సౌత్ చిత్రం అవుతుంద‌ని భావించారు. పుష్ప 2 మొదటి రోజు లెక్క‌లు ఎలా ఉన్నాయో తెలుసా? క‌న్న‌డ అగ్ర న‌టుడు యష్ నటించిన KGF: చాప్టర్ 2 పాన్ ఇండియ‌లో ఎలా ఘ‌న విజ‌యం సాధించిందోఅంద‌రికీ తెలిసిందే.. 2022 ఏప్రిల్ లో విడుదలైన KGF 2 బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది, ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk ప్రకారం, KGF 2 మూవీ డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 135 కోట్లు. KGF […] - [Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..](https://vandebhaarath.com/gatimaan-express-vs-gatimaan-express/): Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్త‌మ‌మో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways)  కూడా విభిన్న‌మైన‌ ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రికొత్త రైళ్ల‌ను త‌ర‌చూ ప్ర‌వేశ‌పెడుతోంది స్టేష‌న్ల‌లో కూడా మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తోంది .ఇది బహుశా భారతీయ రైళ్లకు స్వ‌ర్ణ యుగంగా చెప్ప‌వ‌చ్చు. ఆర్థిక వృద్ధికి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రీమియం రైళ్ల‌ విస్తరణతో దేశమంతటా కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebhaarath Express) సిరీస్ రైళ్లు.. మిగ‌తా హైస్పీడ్‌ రైళ్ల సర్వీసుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని రేకెత్తించాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని అలాగే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ అనే మ‌రో […] - [CAPF Jobs : కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన](https://vandebhaarath.com/indian-armed-forces-capf-jobs-news/): Indian Armed Forces : కేంద్ర సాయుధ బలగాలు, (CAPF Jobs) అస్సాం రైఫిల్స్‌ లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లో  ఏకంగా లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. గత ఐదు సంవత్సరాల్లో సుమారు  71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణలు, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు వంటి  కార‌ణాల‌తో ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా అక్టోబర్‌ 30 నాటికి ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. సీఏపీఎఫ్‌, ఏఆర్‌లో మొత్తంగా 1,00,204 పోస్టులు సీఆర్‌పీఎఫ్‌లో 33,730 సీఐఎస్‌ఎఫ్‌లో 31,782 బీఎస్‌ఎఫ్‌లో 12,808 ఐటీబీపీలో 9,861 ఎస్‌ఎస్‌బీలో 8,646 అస్సాం రైఫిల్స్‌లో 3377 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ద్వారా ఈ […] - [Allu Arjun Pushpa 2 | అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 ఆన్ లైన్‌లో లీక్..!](https://vandebhaarath.com/allu-arjun-pushpa-2-leaked/): Pushpa 2  | ఈ సంవత్సరం విడుద‌లైన అతిపెద్ద చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5, 2024 గురువారం థియేటర్లలోకి వ‌చ్చింది. అయితే, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇది చాలా పైరసీ వెబ్‌సైట్‌లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చింది. లీక్ అయిన సినిమా HD వెర్షన్‌లు కూడా ఉన్నాయి, ఇవి 240p నుంచి హై డెఫినిష‌న్‌ 1080p వరకు రిజల్యూషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ లీక్ బాక్సాఫీస్ పనితీరుకు తీవ్రమైన ముప్పుగా మారడంతో చిత్ర నిర్మాతలు, చిత్ర అభిమానులలో ఆందోళన మొదలైంది.ఈ పైరసీ భూతం చలనచిత్ర పరిశ్రమకు పెను స‌వాల్ గా మారింది. ఆన్‌లైన్‌లో పైరేటెడ్ వెర్షన్‌ల లభ్యతతో, చాలా మంది వీక్షకులు టిక్కెట్‌ను కొనుగోలు చేయకుండా చట్టవిరుద్ధంగా సినిమాను చూస్తున్నారు. దీంతో ఇది సినిమా విజ‌యం, వ‌సూళ్ల‌కు భారీగా గండి ప‌డుతోంది . ‘పుష్ప 2’ లీక్ ‘పుష్ప 2’ ఇటీవల […] - [పార్లమెంట్‌లో విపక్షాల్లో చీలికలు మొదలు..](https://vandebhaarath.com/opposition-protests-in-parliament/): Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్‌పై ‘అదానీ, మోదీ ఒక్కటే’ అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌లో నిరసనల విషయంలో ప్రతిపక్షంలో కూడా చీలిక వచ్చింది. ఈ నిరసనకు మమ్మల్ని ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ అన్నారు. అదానీ ఇష్యూ కంటే సంభాల్ ఇష్యూ పెద్దది. సంభాల్ విషయంలో ఎస్పీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. మోదీ-అదానీ ఒక్కటే: రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా […] - [TGSRTC : ఈ రెండు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్ డిపోలు..](https://vandebhaarath.com/tgsrtc-new-bus-depots-say-ponnam-parabhakar/): TGSRTC | తెలంగాణ ఆర్టీసీని ముందుకు నడిపించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఆర్టీసీలో త్వరలో నియామకాలు ఉంటాయని ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. అలాగే కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. అద్దె బస్సుల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాజధాని నగరంలో  కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్  బస్సులను కూడా ప్రారంభించారు.  మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా  ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పెద్దపల్లి,  ములుగులో కొత్త బస్ డిపోలు తాజాగా తెలంగాణలో కొత్తగా రెండు ఆర్టీసీ (TGSRTC) బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.  గత 15 సంవత్పసరాలుగా రాష్ట్రంలో ఒక్క కొత్త బస్సు డిపో కూడా ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ […] - [Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్ర‌కంప‌ణ‌లు](https://vandebhaarath.com/earthquake-in-telangana/): Earthquake in Telangana | తెలుగు రాష్ట్రాల్లో బుధ‌వారం ఉద‌యం భూ ప్ర‌కంప‌ణ‌లు సంభ‌వించాయి. దీంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) ప్రకారం బుధవారం ఉదయం తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం ఉదయం 7:27 గంటలకు ప్రకంపనలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో NCS పోస్ట్ చేసిన వివ‌రాల ప్ర‌కారం.. “EQ ఆఫ్ M: 5.3, ఆన్: 04/12/2024 07:27:02 IST, చివరి: 18.44 N, పొడవు: 80.24 E, లోతు: 40 కి.మీ, స్థానం: ములుగు, తెలంగాణ. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, […] - [Delhi Jama Masjid | ఢిల్లీ జామా మ‌సీదును కూడా స‌ర్వే చేయాలి..](https://vandebhaarath.com/delhi-jama-masjid-updates/): Delhi Jama Masjid : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సంభాల్‌ (Sambhal)లోని జామా మసీదును హరిహర‌ దేవాలయంగా, రాజస్థాన్‌లోని అజ్మీర్‌ (Ajmer Sharif Dargah) లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలైహ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ కోర్టుల‌లో పిటిష‌న్లు వేసిన విష‌యం తెలిసిందే.. అయితే తాజ‌గా హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదుపై కూడా పిటిష‌న్ వేశారు. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా స్పందిస్తూ.. జామా మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ భారత పురావస్తు శాఖ (ASI) జనరల్‌కు లేఖ రాశారు. జామా మసీదు మెట్లపై కృష్ణుడి ఆలయ విగ్రహాల అవశేషాలు ఉన్నాయని హిందూ సేన‌ పేర్కొంది. ఔరంగజేబ్ నామా, సాకీ ముస్తాక్ ఖాన్ ఔరంగజేబుపై రాసిన ‘మసీర్-ఎ-ఆలమ్‌గిరి’ పుస్తకంలో తమ రుజువు రాసి ఉంద‌ని తెలిపింది. హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదును సర్వే చేసి, ఆ విగ్రహాలను బయటకు తీసి ఆలయాల్లో తిరిగి […] - [Gold Rate Today | గుడ్ న్యూస్ మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.](https://vandebhaarath.com/silver-and-gold-rate-today/): Gold Rate Today | అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బ‌ట్టి బంగారం, వెండి ధరల్లో హెచ్చుత‌గ్గులు జరుగుతుంటాయి.. అయితే, గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు .. మళ్లీ పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.. కానీ తాజాగా, పుత్త‌డి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 03 డిసెంబర్ 2024 మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.70,890, 24 క్యారెట్ల బంగారం రూ.77,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.90,900 లు ప‌లికింది. తాజాగా.. బంగారంపై రూ.10, వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. బంగారం ధరలు(Gold Price Today).. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,890, 24 క్యారెట్ల ధర రూ.77,340 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ […] - [విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కదలిక..](https://vandebhaarath.com/visakha-metro-rail-dpr-aproved/): Visakha Metro Rail | ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీల‌క అప్ డేట్‌.. వచ్చింది. మెట్రో లైన్‌ నిర్మాణానికి సంబంధించిన మొద‌టి దశ డీపీఆర్‌లను చంద్ర‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో మొద‌టి విడ‌తో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని భావిస్తోంది. మొద‌టి కారిడార్ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు (34.4కి.మీ) రెండో కారిడార్ : గురుద్వార్‌ నుంచి పాత పోస్ట్‌ఆఫీస్‌ వరకు (5.08కి.మీ) మూడో కారిడార్ :తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీ) కాగా Visakha Metro Rail తొలి విడత ప్రాజెక్టుకు సుమారు రూ. 11,498 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని ఏపీ స‌ర్కారు అంచనా వేస్తోంది. విశాఖలోని తొలి ద‌శ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యిన తర్వాత మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో విడత కింద కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 30.67 […] - [Vikrant Massey | విక్రాంత్ మాస్సే.. 37 ఏళ్ళ వయసులో నటనకు రిటైర్మెంట్, అభిమానులను షాక్‌..](https://vandebhaarath.com/vikrant-massey-announces-retirement/): Vikrant Massey announces retirement : ప్రస్తుతం తన కెరీర్‌లో పీక్‌లో ఉన్న విక్రాంత్ మాస్సే తన తాజా విడుదలైన ‘ది సబర్మతి రిపోర్ట్’ విజయంతో దూసుకుపోతున్నాడు, ఇది బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఆడింది. దీనికి ముందు, 12వ ఫెయిల్, సెక్టార్ 36లో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అయితే, కేవలం 37 ఏళ్ల వయస్సులో, విక్రాంత్ నటనకు దూరంగా ఉండాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.సోమవారం ఉదయం, నటుడు. ఒక ఎమోషనల్ సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకున్నాడు. అతను ఇలా వ్రాశాడు, “గడిచిన కొన్ని సంవత్సరాలు  ఎంతో అసాధారణమైనవి. మీ చెరగని ప్రేమ, అభిమానాలు అందించిన  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కానీ  భర్తగా, తండ్రిగా & కొడుకుగా నా కుటుంబానికి  సమయం కేటాయించడానికి ఆసన్నమైందని నేను గ్రహించాను. విక్రాంత్ ప్రస్తుతం ‘యార్ జిగ్రీ’ మరియు ‘ఆంఖోన్ కి గుస్తాఖియాన్’ అనే రెండు చిత్రాలను పూర్తి చేస్తున్నాడు. తన మిగిలిన ప్రాజెక్ట్‌లు […] - [Mohan Bhagwat | జ‌నాభా వృద్ధి రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమ‌న్నారు..?](https://vandebhaarath.com/rss-chief-mohan-bhagwat-on-population-growth/): Nagpur: భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణతను నివారించడానికి భారతీయులు కనీసం ముగ్గురు పిల్లలను క‌నాల‌ని ఆయ‌న‌ సూచించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ ప్రసంగిస్తూ 1998 లేదా 2002 సంవత్సరంలో, భారతదేశ జనాభా విధానం ముసాయిదా రూపొందించింది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు 2.1 కంటే తగ్గకూడదని పేర్కొంది. సమాజం మనుగడకు జనాభా స్థిరత్వం చాలా అవసరం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, “జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయం. ఒక సంఘం జనాభా 2.1 సంతానోత్పత్తి రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ సమాజం అంతరించిపోతుందని ఆధునిక జనాభా అధ్యయనాలు సూచిస్తున్నాయి.” “ఇది అదృశ్యం కావడానికి బ‌య‌టి శ‌క్తులు అవసరం లేదు, అది మ‌న కార‌ణంగానే అదృశ్యమవుతుంది. దీని […] - [మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?](https://vandebhaarath.com/ex-cji-dy-chandrachud/): EX CJI DY Chandrachud : మాజీ సీజేఐ డీవై చంద్ర‌చూడ్ పై కాంగ్రెస్ తోపాటు ప‌లు ముస్లిం పార్టీలు కొన్నిరోజులుగా టార్గెట్ చేశాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంభాల్‌లో మ‌సీదును స‌ర్వే చేసిన నేపథ్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ దాఖ‌లైన‌ పిటిష‌న్‌ ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ‌రుస ప‌రిణామాల మధ్య భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రతిపక్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాయి. మాజీ CJI ప్రతిపక్ష పార్టీల నుంచి దాడికి గురి కావడానికి కారణం, మసీదులలో సర్వేకు ఆయ‌న దారుల‌ను సుగ‌మం చేశారు. మెహబూబా ముఫ్తీ అయినా, కాంగ్రెస్ నాయకుడు రామ్ రమేష్ అయినా అందరూ మాజీ సీజేఐపై విరుచుకుపడడానికి కారణం ఇదే. 2023లో జ్ఞాన్‌వాపిలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యంతెలిసిందే..ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తుల ధర్మాసనంలో అప్పటి […] - [Dates Benefits : రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?](https://vandebhaarath.com/top-10-health-benefits-of-dates/): Top 10 Health Benefits of Dates : అనేక ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో ఒకటి ఖర్జూరాలు.. ఖర్జూరం చూడడానికి చిన్నగా కనిపించినప్పటికీ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ప్రతిరోజూ సహజ చక్కెర అధికంగా ఉండే ఖర్జూరాలను తీసుకుంటే, అవి మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. నిజానికి, ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఖర్జూరాల్లో సహజ చక్కెరతో పాటు, ఫైబర్, విటమిన్లు, ఇంకా అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి బలం, శక్తిని అందిస్తాయి. దీని వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, దాని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Health Benefits of Dates ఖర్జూరం ప్రతిరోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం […] - [Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా.. 45 రోజులు, 65 కోట్ల మంది భక్తులు, రూ. 3 లక్షల కోట్ల ఆదాయం, ఖర్చులు & మరిన్ని](https://vandebhaarath.com/maha-kumbh-ends-today/): Maha Kumbh ends today : మహాకుంభ్ 2025 ప్రత్యక్ష ప్రసారం: ప్రపంచంలోనే అతిపెద్ద భ‌క్త‌ సమ్మేళనమైన మహాకుంభమేళా నేడు మహాశివరాత్రి పుణ్య‌స్నానంతో ముగియనుంది. మహాకుంభ‌మేళా ఐదు పవిత్ర స్నానాలకు వేదికైంది, వాటిలో మూడు అమృత స్నానాలు. జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి అమృత స్నానాలు, జనవరి 13న పౌస్ పూర్ణిమ, ఫిబ్రవరి 12న మాఘ‌ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఇతర ముఖ్యమైన స్నాన రోజులు. మ‌హాకుభ‌మేళా ఉత్స‌వాన్ని విజయవంతం పూర్తి చేయ‌డంలో యూపి ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌మైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా 45 రోజుల ఉత్స‌వాల‌ను ముగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు త‌మ క్షేమం కోరుతూగంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు ఆచ‌రించారు. ఈ గొప్ప కార్యక్రమం నేడు ముగిసింది. Maha […] - [రూ.30,000 తగ్గింపుతో Samsung Galaxy S25 Ultra ఫ్లాగ్‌షిప్ ఫోన్](https://vandebhaarath.com/samsung-galaxy-s25-ultra-price-cu/): Samsung Galaxy S25 Ultra Price cut | గత నెలలో విడుదలైన తర్వాత తొలిసారిగా శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రారంభంలో రూ.1,29,999 ధ‌ర‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు రూ.99,999కే అందుబాటులో ఉంది. కొత్త ఆఫ‌ర్ ద్వారా కొనుగోలుదారులు రూ.30,000 వరకు అద్భుతమైన ఆదా చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం, ఈ భారీ తగ్గింపు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ ప్రీమియం ఫోన్ ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ నిర్ణయం తీసుకునే ముందు అందుబాటులో ఉన్న ఆఫర్‌లను తనిఖీ చేయండి. Samsung Galaxy S25 అల్ట్రా డిస్కౌంట్ డిస్కౌంట్ ధరతో పాటు, Samsung Galaxy S25 Ultra కొనుగోలు చేసినప్పుడు రూ. 9,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదనంగా, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత […] - [Isha Yoga Center | మహాశివరాత్రి వేడుక‌ల‌కు సిద్ధ‌మైన‌ ఈశా యోగా సెంట‌ర్‌.. ఆన్‌లైన్ లో ఇలా వీక్షించండి..](https://vandebhaarath.com/mahashivratri-celebrations-at-isha-yoga-center/): Mahashivratri celebrations at Isha Yoga Center : త‌మిళ‌నాడు కొయంబ‌త్తూరులోని అత్యంత ప్ర‌సిద్ధ‌మైన ఈషా యోగా సెంట‌ర్‌లో మ‌హా శివ‌రాత్రి వేడుక‌లు ఘ‌నంగా జ‌రగ‌నున్నాయి. ఈశా యోగా వ్యవస్థాపకుడు సద్గురు (Sadguru) తొలిసారిగా అర్ధ‌రాత్రి మహామంత్రం’ (ఓం నమః శివాయ) దీక్షను అందిస్తారని ఈశా యోగా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. “ఫిబ్రవరి 26, 2025న ఈశా యోగా కేంద్రంలో ఆదియోగి, సద్గురు సమక్షంలో ఈశా మహాశివరాత్రి వేడుకల్లో ప్రముఖులలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన‌న‌నున్నార‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అదనంగా, ఆయన “మిరాకిల్ ఆఫ్ ది మైండ్” అనే ఉచిత ధ్యాన యాప్‌ను ఆవిష్కరిస్తారు, ఇది వ్యక్తులు సరళమైన కానీ ప్రభావవంతమైన రోజువారీ అభ్యాసాన్ని నిర్మించ‌డంతో సహాయపడటానికి 7 నిమిషాల గైడెడ్ ధ్యానాన్ని అందిస్తుంది. రాత్రంతా జరిగే వేడుకలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ముగుస్తాయి. […] - [PM Modi | 'జంగిల్ రాజ్ నాయకులు హిందూ మతాన్ని అపహాస్యం చేశారు…':](https://vandebhaarath.com/pm-modi-meeting-in-bihar/): మహా కుంభమేళాపై ఆర్జేడీపై ప్రధాని మోదీ ఫైర్‌ PM Modi in Bihar | ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (MahaKumbh Mela 2025 )పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తీవ్రంగా విమర్శించారు. హిందూ మతాన్ని అపహాస్యం చేసి, అపహాస్యం చేసిన ‘జంగల్ రాజ్’ నాయకులను బీహార్ ప్రజలు క్షమించరని మోదీ అన్నారు. జంగల్ రాజ్ నాయకులు మహా కుంభమేళాను, హిందూ మతాన్ని అపహాస్యం చేశారు. బీహార్ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరు” అని మోదీ భాగల్పూర్‌లో అన్నారు. అయితే, ఆర్జేడీ నేత ఇటీవల మహా కుంభమేళాను ‘ఫాల్తు’ (అర్థరహితం) అని అన‌డంతో తీవ్ర వివాదం చెల‌రేగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం 19వ విడత నిధులను బదిలీ చేసిన తర్వాత జరిగిన సభలో మోదీ (PM Narendra Modi) ప్రసంగిస్తూ, రైతుల […] - [Mahakumbh 2025 : మహా కుంభమేళాలో రంగంలోకి దిగిన 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు](https://vandebhaarath.com/mahakumbh-2025-news-updates/): Mahakumbh 2025 : మహాకుంభ్ నగర్‌లో త్రివేణి సంగమం ప్రాంతాల‌ను ప‌రిశుభ్రం చేయ‌డానికి యూపీ ప్ర‌భుత్వం భారీ శానిసేష‌న్ డ్రైవ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు రంగంలోకి దించింది. మ‌హాకుంభ్ న‌గ‌ర్ ను నాలుగు వేర్వేరు జోన్‌లుగా విభజించి ఏకకాలంలో క్లీనింగ్‌ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. Mahakumbh 2025 : గిన్నిస్ బుక్ లో నమోదు సోమవారం (జనవరి 24) మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ ద్వారా మొత్తం 4 జోన్లలో 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు ఏకకాలంలో శుభ్రతా డ్రైవ్ నిర్వహిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక రికార్డు అని చెప్ప‌వ‌చ్చు. ఇంత భారీ సంఖ్య‌లో పారిశుద్ధ్య కార్మికులు ఒకేసారి ఒక ప్రాంతంలో ప‌నిచేడ‌యం జ‌ర‌గ‌లేదు. ఇది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో నమోదు చేయ‌నున్న‌ట్లు తెలిసింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య‌నాథ్‌ నాయకత్వంలో 2025 మహా […] - [USAID $750 మిలియన్ల నిధులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం](https://vandebhaarath.com/no-usaid-funding-for-voter-turnout-finance-ministry-clarity/): న్యూఢిల్లీ: భారత ఎన్నికలను ప్రభావితం చేయడంలో USAID పాత్ర ఉందనే ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వార్షిక నివేదిక 2023-24లో 750 మిలియన్ డాలర్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని కేంద్రం వెల్లడించింది. “ప్రస్తుతం, భారత ప్రభుత్వంతో భాగస్వామ్యంతో USAID ద్వారా మొత్తం 750 మిలియన్ డాలర్లు (సుమారుగా) బడ్జెట్ విలువైన ఏడు ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి” అని 2023-24 ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఏడు ప్రాజెక్టుల కింద US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) మొత్తం USD 97 మిలియన్ల (సుమారు రూ. 825 కోట్లు) బాధ్యతను చేపట్టిందని తెలిపింది. ద్వైపాక్షిక నిధుల ఏర్పాట్లకు నోడల్ విభాగంగా ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కూడా 2023-24లో నిధులు […] - [Maha Shivaratri Buses | మ‌హా శివ‌రాత్రి శ్రీశైలానికి 800, వేముల‌వాడ‌కు 700 ప్ర‌త్యేక బ‌స్సులు](https://vandebhaarath.com/maha-shivaratri-buses/): Maha Shivaratri Buses | హైదరాబాద్: ఫిబ్రవరి 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినం సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి 3,000 ప్రత్యేక బస్సులను నడపనుంది.ఫిబ్రవరి 24 నుండి 28 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 43 శైవ క్షేత్రాలకు సేవ‌లందించ‌నున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 800 కి పైగా ఎక్కువ‌ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. శ్రీశైలానికి (Srishailam) 800, వేములవాడకు 714, కీసరగుట్ట (keesaragutta) కు 270 , ఏడుపాయకు 444, వేలాలకు 171, కాళేశ్వరం(Kaleshwaram) 80, కొమురవెల్లికి 51 , ఇతర ప్రాంతాలకు మొత్తం 800 సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్(MGBS), జెబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కెపిహెచ్‌బి, బిహెచ్‌ఇఎల్ నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తుల […] - [Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభ‌మేళా భ‌క్తులు.. ముగింపు ద‌శ‌లోనూ త‌గ్గ‌ని జోరు](https://vandebhaarath.com/mahakumbh-2025-last-snan-on-february-26/): Mahakumbh 2025 | ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) లో కుంభమేళా త్వరలో ముగియనున్నందున, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. మహా కుంభమేళాలో ఊహించని విధంగా 60 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మహాకుంభమేళా ప్రారంభమైనప్పుడు, ప్రభుత్వం 45 కోట్ల మంది వస్తారని అంచనా వేసింది, కానీ ఆ సంఖ్య ఇప్పటికే 60 కోట్లను దాటింది. Mahakumbh 2025 : 65 కోట్ల మార్కు దాటుతుందా? ఫిబ్రవరి 26న జరిగే చివరి ‘అమృత స్నానం’ నాటికి భక్తుల సంఖ్య 65 కోట్లను దాటుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని 110 కోట్ల మంది హిందువుల‌లో సగానికి పైగా పవిత్ర సంగమంలో స్నానం చేశారని అధికారిక ప్రకటన తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. […] - [Rajasthan Conversion News : బ్రాహ్మణ అమ్మాయి రేటు 20 లక్షలు, దళిత అమ్మాయి రేటు 10 లక్షలు.. సంచలనం రేపుతున్న మతమార్పిడి వ్యాపారం](https://vandebhaarath.com/rajasthan-conversion-news/): Rajasthan Conversion News | అజ్మీర్ : రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని విజయనగర్‌లో మత మార్పిడి కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఈ కేసులో మైనర్ పాఠశాల బాలికలను బ్లాక్ మెయిల్ చేయడానికి, లైంగిక దాడికి, బలవంతంగా మతం మార్చడానికి కుట్ర పన్నిన 12-15 మంది యువకుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత పోలీసులు ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. అదనంగా, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఈ మొత్తం విషయాన్ని 1992 నాటి అజ్మీర్ బ్లాక్‌మెయిల్ కేసుతో పోల్చడం గమనార్హం. వీరంతా పాఠశాల‌ల్లోని మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. మతమార్పిడి కథ ఇదీ.. Rajasthan Conversion News : బాధిత కుటుంబంతో పాటు ఒక మైనర్ […] - [Chhaava Boxoffice | దుమ్ము రేపుతున్న చావా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు](https://vandebhaarath.com/chhaava-box-office-records/): Chhaava Boxoffice records : ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) న‌టించిన చారిత్రాత్మక చిత్రం చావా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అధిగమించి, మొత్తం రూ. 219.75 కోట్ల వసూళ్లను సాధించిందని సాక్నిల్క్ ట్రేడ్ రిపోర్ట్ తెలిపింది. ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శనతో మొదటి శుక్రవారం నాడు 31 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ తో ప్రారంభమైంది. వారాంతంలో కూడా అదే ఊపును సాధించి, శనివారం నాడు 37 కోట్లు, ఆదివారం నాడు 48.5 కోట్లు వసూలు చేసింది. ఈ ఊపు వారపు రోజులలో కూడా కొనసాగింది, సోమవారం నాడు 24 కోట్లు, మంగళవారం 25.25 కోట్లు, బుధవారం 32 కోట్లు (మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సెలవుదినం కారణంగా పెరిగింది), గురువారం నాడు 22 కోట్లు వసూలు […] - [ఉచితంగా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కావాలా? అయితే Airtel, Jio, Vi వినియోగదారులు ఇలా చేయండి?](https://vandebhaarath.com/free-jiohotstar-subscription-plans/): Free JioHotstar Subscription Plans : రిలయన్స్, హాట్ స్టార్ కలిసి జియో హాట్‌స్టార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లోని అపరిమితమైన కంటెంట్ లైబ్రరీలను ఒకే వేదికపై ఇపుడు జియో హాట్ స్టార్ (JioHotstar ) స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై విక్షించవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం ఆపరేటర్లు.. జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా తాజాగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ వినియోగదారు అయినా, సరే సరసమైన డేటా ప్యాక్‌ల నుంచి అనేక OTT ప్రయోజనాలతో కూడిన హై-ఎండ్ ప్లాన్‌ల వరకు, అందరికీ అనుకూలమైన రీచార్జి ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. జియో, ఎయిర్‌టెల్, విఐ అంతటా అందుబాటులో ఉన్న తాజా జియో హాట్‌స్టార్ ప్లాన్‌ల ధర, చెల్లుబాటు, అదనపు ప్రయోజనాల వంటి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి.. రిలయన్స్ జియో వినియోగదారులకు జియో […] - [iPhone 15 vs. iPhone 16e | ఐఫోన్ 15 కంటే ఐఫోన్ 16e కొనడం ఎందుకు మంచిది?](https://vandebhaarath.com/iphone-15-vs-iphone-16e-which-is-best/): iPhone 15 vs. iPhone 16e : ఆపిల్ కంపెనీ భారతదేశంతో పాటు ప్ర‌పంచ మార్కెట్ లో అధికారికంగా ఐఫోన్ 16e ని ఇటీవ‌లే విడుదల చేసింది. ఈ తాజా మోడల్ దాని ముందున్న ఐఫోన్ 15 తో పోలిస్తే అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఐఫోన్ 16 నుంచి అనేక ఫీచర్లను కొత్త మోడ‌ల్‌లో పొందుప‌రిచారు.కొనుగోలుదారులు ఐఫోన్ 15 ని ఎంచుకోవడం స‌రైన‌దా లేదా అనేది ఇప్పుడు తెలుసుకోండి.. ఐఫోన్ 16e vs ఐఫోన్ 15: ధర iPhone 15 vs. iPhone 16e Price : ఐఫోన్ 16e ధర రూ.59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది: 128GB, 256GB, 512GB. ఇక ఐఫోన్ 15 మోడ‌ల్‌ 2023లో ప్రవేశపెట్టారు.ఇది రూ.69,900 నుంచి ప్రారంభమవుతుంది, ఇది 128GB, 256GB మరియు 512GB మోడళ్లలో కూడా అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, ఐఫోన్ 15 తరచుగా ఇ-కామర్స్ […] - [Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?](https://vandebhaarath.com/why-rekha-gupta-as-the-delhi-cm/): Delhi CM Rekha Guptha | ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ఎంపిక చేసి భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎంపికను కొంద‌రు ఊహించిన‌ప్ప‌టికీ రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం, పార్టీ వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆమె ఎందుకు స‌రైన ఎంపికో స్పష్టమవుతుంది. రేఖ గుప్తా దశాబ్దాలుగా బిజెపి, దాని సైద్ధాంతిక మూలాలను ఎన్న‌డూ విడిచిపెట్ట‌లేదు. సంఘ్ పరివార్ తో ఆమె కుటుంబానికి ఉన్న దీర్ఘకాల అనుబంధం ఆమె రాజకీయ జీవితాన్ని నిర్మించ‌డంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 1992లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు, ఇది ఆమె నాయకత్వ ప్రయాణానికి నాంది పలికింది. విద్యార్థి రాజకీయాల్లో తొలినాళ్ల నుంచి రేఖా గుప్తా నాయకత్వంలో స్థిరత్వాన్ని ప్రదర్శించారు. 1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) కార్యదర్శిగా ఆమె పనిచేశారు. […] - [Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..](https://vandebhaarath.com/delhi-chief-minister-rekha-gupta/): Delhi Chief Minister Rekha Gupta : ఢిల్లీకొత్త సీఎంగా (Delhi CM) రేఖా గుప్తాను ఖ‌రారు చేసింది బీజేపీ అధిష్ఠానం. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 20 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అట్ట‌హాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కొత్త బిజెపి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోపాటు అనేక మంది సీనియర్ నేత‌లు హాజరవుతారు. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రేఖా గుప్తా (Rekha Gupta) దేశ రాజధానికి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. బిజెపి శాసనసభా పార్టీ సమావేశంలో ఆమెను ఢిల్లీ అసెంబ్లీలో సభానాయకురాలిగా […] - [Pension Scheme | అసంఘటిత కార్మికులకూ పెన్షన్.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా దరఖాస్తు చేయాలి ?](https://vandebhaarath.com/pension-scheme-pm-shram-yogi-mandhan-yojana/): Pension Scheme – PM Shram Yogi Mandhan Yojana : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు కూడా గొప్ప ప‌థ‌కాన్ని అందిస్తోంది. భారతదేశంలో వారి ప్రస్తుత ఆదాయం ఆధారంగా భవిష్యత్ కు భ‌రోసా ఇచ్చేందుకు పెన్ష‌న్ అందించే ప‌థ‌కం ఇది. అసంఘ‌టిక కార్మికుల కోసం ప్రభుత్వం 2019 లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కార్మికులకు ప్రతి నెలా పెన్షన్ అందిస్తారు. ఈ పథకం వల్ల ఏ కార్మికులు ప్రయోజనం పొందుతారో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం.. Pension Scheme : రూ. 3000 వరకు పెన్షన్ ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన తో ప్రధానంగా దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు […] - [Metro Rail | మార్చి నాటికి 3 హైదరాబాద్ మెట్రో కొత్త కారిడార్లకు డీపీఆర్‌లు](https://vandebhaarath.com/metro-rail-phase-2-dpr-will-ready-in-march/): Hyderabad Metro Rail : శామీర్‌పేట, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ల వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPR) మార్చి చివరి నాటికి సిద్దమవుతాయని , కేంద్ర ఆమోదం కోసం సమర్పించబడతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ MD NVS రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ‘గ్రీన్ క్రూసేడర్స్’ కార్యక్రమంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నిర్వహించిన ‘గ్రీన్ తెలంగాణ సమ్మిట్- 2025’లో ప్రసంగించిన రెడ్డి, హైదరాబాద్‌లోని నాలుగు దిశలలో మెట్రో రైలు నడపాలనే ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రణాళికలకు అనుగుణంగా HMRL పనిచేస్తోందని అన్నారు. Metro Rail విస్తరణలో మారానున్న నగర రూపురేఖలు కొత్త మెట్రో కారిడార్లు హైదరాబాద్ భౌతిక రూపురేఖలను మారుస్తాయని హామీ ఇస్తూ, హైదరాబాద్ త్వరలోనే ఉన్నత జీవన ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందని అన్నారు. పాత బస్తీ (old city) లోని హైదరాబాద్ మెట్రో దారుల్ షిఫా – పురానీ హవేలి మీదుగా వెళుతుంది. […] - ['లవ్ జిహాద్' కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు](https://vandebhaarath.com/maharashtra-govt-panel-for-againest-love-jihad/): Mumbai: మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లోని మ‌హాయుతి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు, “లవ్ జిహాద్ (Love Jihad)” కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్రాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సంజయ్ వర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ (law and judiciary), సామాజిక న్యాయం (సోష‌ల్ జ‌స్టిస్‌), హోం శాఖ‌ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ క‌మిటీలో ఉంటారు. శుక్రవారం ఆలస్యంగా జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం, ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. “లవ్ జిహాద్‌”, బలవంతపు మతమార్పిడుల ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను సూచిస్తుంది. ఈ కమిటీ చట్టపరమైన అంశాలను, ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను కూడా పరిశీలిస్తుంది. తదనుగుణంగా, బలవంతపు మతమార్పిడులు, “లవ్ జిహాద్” […] - [JioHotstar విలీనమైంది.. ఒకొత్త ఓటీటీ ప్లాన్‌లను చూడండి, iOS, Android ఫోన్లలో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి](https://vandebhaarath.com/jiohotstar-new-plans-and-download-process/): JioHotstar ఇప్పుడు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది, JioCinema, Disney+ Hotstar లను విలీనమయ్యాయి. JioStar జాయింట్ వెంచర్ కింద సృష్టించబడిన ఈ కొత్త ప్లాట్‌ఫామ్, రెండు ఓటీటీల నుంచి సినిమాలు, టీవీ షోలతోపాటు లైవ్ స్పోర్ట్స్ కు సంబంధించిన కంటెంట్ ను అందిస్తుంది. ఇది డిస్నీ, HBO, వార్నర్ బ్రదర్స్, మరిన్నింటితో సహా అంతర్జాతీయ స్టూడియోల నుండి కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. JioHotstar ప్రస్తుతానికి ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అంటే వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ లేకుండా తమకు ఇష్టమైన కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. అయితే, ప్లాట్‌ఫారమ్ ప్రకటనలు లేకుండా అధిక-రిజల్యూషన్ వీక్షణ అనుభవం కోసం ప్రీమియం ప్లాన్‌లను కూడా అందిస్తుంది. JioHotstar గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది. JioHotstar మూడు లక్షల గంటల కంటెంట్ జియో హాట్‌స్టార్, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లలోని అత్యుత్తమమైన వాటిని కలిపి, ఒకే యాప్‌లో 300,000 గంటల కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ […] - [Pulwama attack | పుల్వామా బ్లాక్ డే : బాలాకోట్ వైమానిక దాడితో భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుంది?](https://vandebhaarath.com/2019-pulwama-attack-black-day-revange-at-balakot/): Six Years Of Pulwama attack : ఫిబ్రవరి 14, 2019న, జమ్మూ-శ్రీనగర్ (Jammu to Srinagar Balakot) జాతీయ రహదారిపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( CRPF ) కాన్వాయ్ కదులుతుండగా, పుల్వామా (Pulwama Attack ) వద్ద ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని జ‌వాన్ల‌ బస్సులలో ఒకదానిపైకి ఢీకొట్టాడు. అవంతిపోరాలోని గోరిపోరాలో జరిగిన విధ్వంసకర దాడిలో 40 మంది CRPF సిబ్బంది వీర మ‌ర‌ణం పొందారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ప్ర‌క‌టించుకుంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు యావ‌త్‌ దేశం సంతాపం తెలిపింది, అయితే దెబ్బ‌కు దెబ్బ తీయాల‌ని స‌గ‌టు ప్ర‌తీ బార‌తీయుడు కోరుకున్నారు. Pulwama attack : బాలాకోట్ వైమానిక దాడితో ప్రతికారం.. 2019 Pulwama attack Black Day : పుల్వామా దాడి జరిగిన పన్నెండు […] - [RSS New Office | ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన RSS కొత్త కార్యాల‌యం](https://vandebhaarath.com/rss-new-office-in-delhi/): RSS New Office in Delhi | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఢిల్లీలోని జ‌నాద‌వాల్ లోని దాని పాత కార్యాలయానికి తిరిగి వచ్చింది. కొత్తగా నిర్మించిన ఈ భ‌వ‌న‌ సముదాయం 3.75 ఎకరాల విస్తీర్ణంలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొత్తగా నిర్మించిన ఈ కార్యాలయం 13 అంతస్తులను కలిగి ఉంది, ఇందులో దాదాపు 300 గదులు ఉన్నాయి. ఈ కార్యాల‌య పునర్నిర్మాణానికి రూ. 150 కోట్లు వెచ్చించింది. 75,000 మందికి పైగా మద్దతుదారులు పునరుద్ధరణకు విరాళాలు అందించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagavat) , ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఫిబ్రవరి 19న జరిగే “కార్యకర్త సమ్మేళన్”కు హాజరవుతారు, ఈ సందర్భంగా సంస్థ కొత్త అధునాత‌న‌ కార్యాలయానికి అధికారికంగా తిరిగి వస్తుంది. RSS New Office : కొత్త భ‌వ‌నం ఎలా ఉంది.. గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్ట్ అనుప్ […] - [Ration Card Updates | రేష‌న్ కార్డుల ద‌ర‌ఖాస్తుల‌పై స‌ర్కారు కీలక అప్ డేట్‌](https://vandebhaarath.com/telangana-ration-card-updates/): Ration Card Updates : రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మీ-సేవా కేంద్రాల వద్ద కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో ఆయా సెంటర్లు క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు సమర్పించే విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశాల మేరకు తాము ఎలాంటి తుది గడువు విధించలేదని.. కొత్త రేషన్ కార్డుల (New Ration Card) కోసం దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ, దరఖాస్తుదారులెవరూ ఇబ్బందులు పడొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. భారీగా దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన ప్రజాపాలన, కులగణన (Caste Census ) సర్వే సహా జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ప్రజావాణి. మండల […] - [High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు](https://vandebhaarath.com/hyderabad-to-bengaluru-high-speed-rail-project/): High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో మాదిరిగా భద్రత చెక్-ఇన్‌ల ఇబ్బంది లేకుండా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, కేంద్రం ప్రతిపాదించిన రెండు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా ఈ అద్భుతం నిజం కానుంది. 320 కి.మీ. వేగంతో నడిచే ఈ హై-స్పీడ్ రైళ్లు రైలు ప్రయాణ సమయాన్ని దాదాపు 10 గంటలు తగ్గిస్తాయి. హైదరాబద్ నుంచి ప్రయాణీకులు బెంగళూరుకు కేవలం 2 గంటల్లో, చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోగలరు . High Speed Rail : విమానాల కంటే వేగంగానా? ప్రస్తుతం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు చేరుకోవడానికి 1 గంట 15 నిమిషాలు పడుతుండగా, చెన్నై […] - [Hanuman temple | హనుమాన్ ఆలయం వద్ద మాంసం ముక్కలను విసిరేసిన దుండగులు.. హై అలర్ట్ అయిన పోలీసులు](https://vandebhaarath.com/protest-at-hanuman-temple-hyderabad/): Hanuman temple | హైద‌రాబాద్ లోని ఓ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బుధ‌వారం ఉద‌యం మాంసం ముక్కలను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ప‌డేయడం క‌ల‌క‌లం రేపింది. భ‌క్తులు వెంట‌నే ఆల‌య‌ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న‌ టప్పాచబుత్ర పోలీసులు అప్రమత్తమయ్యారు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. బుధవారం తెల్లవారుజామున టప్పాచబుత్రలోని హ‌నుమాన్ ఆలయం వ‌ద్ద‌ కొంతమంది వ్యక్తులు మాంసం ముక్కలను విసిరిన తర్వాత నగరంలోని ప్రశాంత వాతావరణం చెదిరిపోయింది . హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మాంసం ముక్కలను కనుగొని వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. టప్పాచబుత్ర (Tappachabutra) పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. విషయం తెలియగానే, పెద్ద సంఖ్య‌లో ప్రజలు ఆలయం వద్ద గుమిగూడి, ఈ సంఘటనను ఖండిస్తూ నిరసన ప్రారంభించారు. సీనియర్ […] - [అయోధ్య‌ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి](https://vandebhaarath.com/ram-temple-acharya-satyendra-das-died/): Acharya Satyendra Das | రామాలయ ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం క‌న్నుమూశారు. 85 సంవత్సరాల వయసులో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతూ లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చికిత్స పొందుతున్నారు. మహంత్ సత్యేంద్ర దాస్‌(Satyendra Das)ను మొదట అయోధ్య(Ayodhya) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, కానీ తరువాత అధునాతన వైద్య సంరక్షణ కోసం SGPGIకి తరలించారు. ఆయన మధుమేహం, అధిక రక్తపోటుతో సహా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం SGPGIని సందర్శించి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు. Acharya Satyendra Das : రామ జన్మభూమి ఉద్యమంలో చురుకైన ప్రాత్ర‌ Ram Janmabhoomi Movement : డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి మహంత్ సత్యేంద్ర దాస్ రామాలయ (Ram Temple) ప్రధాన పూజారిగా […] - [Blood Sugar : మధుమేహస్తులు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..](https://vandebhaarath.com/blood-sugar-avoid-foods-in-diabetes/): Avoid Foods in Diabetes : డయాబెటిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వయస్సుతో తేడా లేకుండా అందరూ మధుమేహవ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వ్యాధిలో, రోగి తన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, డయాబెటిక్ రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిని పెంచని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కొంతమంది తెలియకుండానే కొన్ని ఆహారాలను తీసుకుంటారు, ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచుతాయి, ఇది మధుమేహానికి చాలా హానికరం అని తేలింది. ఈ నేపథ్యంలో మీరు పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. డయాబెటిస్ (Avoid Foods in Diabetes) సమయంలో మీరు ఏ విషయాలకు దూరంగా ఉండాలో ఒకసారి లుక్కేయండి.. Avoid Foods in Diabetes : డయాబెటిస్ ఉన్నవారు […] - [BSNL Rs 797 plan | రూ. 800 కంటే తక్కువ ధరతో 300 రోజుల వాలిడిటీ](https://vandebhaarath.com/bsnl-rs-797-plan-full-details/): BSNL Rs 797 plan : గత కొన్ని నెలలుగా లక్షలాది మంది కొత్త వినియోగదారులను ఆకర్షిస్తూ, టెలికాం పరిశ్రమలో బిఎస్‌ఎన్‌ఎల్ సంచలనం సృష్టిస్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ రీఛార్జ్ ధరలను పెంచినప్పటికీ, బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రం త‌న‌ సరసమైన, దీర్ఘకాలిక వాలిడిటీ గ‌ల రీచార్జ్‌ ప్లాన్ల‌ను అందిస్తూనే ఉంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్న వినియోగదారులకు అత్యుత్తమ ఎంపికగా నిలిచింది. మీ సిమ్‌ను దాదాపు ఒక సంవత్సరం పాటు యాక్టివ్‌గా ఉంచడానికి తక్కువ-ధర ప్రణాళిక కోసం మీరు చూస్తున్నట్లయితే, బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ సరైన ఎంపిక‌గా చెప్ప‌వ‌చ్చు.. BSNL Rs 797 plan : 300 రోజుల సర్వీస్ తరచుగా రీఛార్జ్ చేసుకోవ‌డం ఇష్టం లేని వినియోగదారులకు, BSNL అందిస్తున్న లాంగ్-వాలిడిటీ ప్లాన్‌లు అద్భుతమైన రిలీఫ్ ను అందిస్తాయి. రూ. 797 ప్లాన్‌తో, మీరు 300 రోజుల చెల్లుబాటును పొందవ‌చ్చు. అంటే […] - [Tirupati laddu : ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కేసులో నలుగురు అరెస్టు](https://vandebhaarath.com/4-members-arrested-in-tirupati-laddu-issue/): Amaravati : దేశవ్యాప్తంగా దుమారం రేపిన వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ (Tirupati laddu Issue ) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భక్తులకు ప్రసాదంగా అందించే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను కల్తీ చేశారనే ఆరోపణలతో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజు రాజశేఖరన్‌లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. సిట్ దర్యాప్తులో నెయ్యి సరఫరాలో ప్రతి దశలోనూ నిబంధనలను పూర్తిగా అతిక్రమించినట్లు వెల్లడైందని, దీంతో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.వైష్ణవి డెయిరీ అధికారులు ఆలయానికి నెయ్యి సరఫరా చేయడానికి ఏఆర్ డెయిరీ పేరుతో టెండర్లను పొందారని, టెండర్ ప్రక్రియను తారుమారు చేయడానికి నకిలీ రికార్డులను సృష్టించారని తెలిపారు. వైష్ణవి డెయిరీ భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యిని సేకరించినట్లు తప్పుగా చెప్పిందని సిట్ బయటపెట్టింది, అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిమాండ్‌ను […] - [Delhi Election Results | కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలి క‌లుగుతోంది..](https://vandebhaarath.com/kishan-reddy-on-delhi-election-results/): కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే జాలి కలుగుతోంద‌ని, రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింద‌ని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనే న‌మ్మ‌కం లేద‌ని ఇక‌ దేశ ప్రజలు ఎలా విశ్వసిస్తారని అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డబుల్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంద‌ని, 2014, 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సున్నా వ‌చ్చింద‌ని గుర్తుచేశారు. […] - [local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు](https://vandebhaarath.com/indian-railways-introduces-new-local-trains-in-mumbai/): Mumbai local trains : భార‌త‌దేశంలో అత్య‌ధిక జ‌నాభా గ‌ల న‌గ‌ర‌మైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం స‌రిపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ముంబై ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై నగ‌రంలో రద్దీని తగ్గించడంతోపాటు మెరుగైన లక్షణాలతో కూడిన కొత్త-డిజైన్ రైళ్లను ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ(Mumbai suburban railway system ) లో త్వరలో చేర్చ‌నున్న‌ట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) ప్రకటించారు. ముంబైలోని సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే లైన్లలో ప్రస్తుతం రూ.16,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వైష్ణవ్ పేర్కొన్నారు. రెండు స్థానిక రైళ్ల మధ్య సమయ అంతరాన్ని ప్రస్తుతం 180 సెకన్లుగా తగ్గించే ప్రణాళికలు ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. ప్రయాణికుల‌ రద్దీని తగ్గించడానికి సేవల ఫ్రీక్వెన్సీని పెంచడానికి ఈ అంతరాన్ని 150 సెకన్లకు ఇంకా చివరికి […] - [Delhi elections : ఢిల్లీలో గెలిగేది బిజేపీనే తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!](https://vandebhaarath.com/delhi-elecions-2025-exit-polls-results/): Exit Polls 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధమైన అంచ‌నాల‌ను వెల్ల‌డించాయి . ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నిక‌ల్లో ఓటర్లు ఎవరికి ఎడ్జ్ ఇచ్చారన్న అంశంపైనా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. కొన్ని పోల్స్ పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో గట్టి పోటీ ఇస్తుంద‌ని వెల్ల‌డించాయి. అదే సమయంలో, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే ప‌రిమితంకావొచ్చని తేల్చి చెప్పాయి. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ 36 సీట్లు గెలుచుకోవాలి. […] - [Jeet Adani : ఏటా 500 మంది వికలాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విరాళం అందిస్తాం..](https://vandebhaarath.com/jeet-adani-donate-rs-10-lakhs-to-specially-abled-brides/): Jeet Adani : వికలాంగులైన కొత్తగా పెళ్లైన యువతులకు చేయూతనందించేందుకు దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ (Jeet Adani ) ఆయన కోడలు దివా (Diva Shah) ముందుకు వచ్చారు. మంగళ సేవ (Mangal Seva) పేరుతో 500 మంది వికలాంగ యువతలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బుధవారం (ఫిబ్రవరి 5) ప్రకటించారు . జీత్ అదానీ తన వివాహానికి రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన నివాసంలో 21 మంది కొత్తగా వివాహం చేసుకున్న వికలాంగులైన మహిళలను వారి భర్తలను కలిశారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో దివా షాను ఆయన వివాహం (Jeet Adani Diva Shah Wedding) చేసుకోనున్నారు. ఈ విషయమై గౌతమ్ అదానీ X పై తన ఆనందాన్ని పంచుకున్నారు, జీత్, దివా కలిసి వారి ప్రయాణంలో మొదటి అడుగు ఈ గొప్ప లక్ష్యాన్ని ముందుకు […] - [పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్](https://vandebhaarath.com/parakala-bjp-leader-kali-prasad-on-budget-2025/): పరకాల బిజెపి నేత, డాక్టర్ కాళీ ప్రసాద్ కేంద్ర బడ్జెట్ పేద, మధ్య తరగతి వారికోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని బిజెపి నేత డాక్టర్ కాళీ ప్రసాద్ (Dr Kali Prasad) అన్నారు. గొర్రెకుంట (Gorrekunta)లో అంబేద్కర్ సెంటర్ వద్ద 15 డివిజన్ అధ్యక్షుడు ల్యాదెల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26 (Union Budget 2025) లో 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు పన్ను రద్దు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పరకాల (Prakala) కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ (Dr Kali Prasad) హాజరై బిజెపి నాయకులతో కలిసి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ […] - [TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..](https://vandebhaarath.com/ttd-employees-transferred/): TTD Employees Transferred : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అన్యమత ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీలో హిందూవేతర ఉద్యోగులపై పాలక మండలి బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా 18 మంది ఉద్యోగులను అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది . కాగా బదిలీ అయిన వారి (TTD Employees Transferred ) లో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, హాస్ట‌ల్ వార్డెన్, తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది అన్యమత ఉద్యోగులను కూడా ట్రాన్స్ ఫ‌ర్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు డైరెక్ట్ క్యూలైన్‌లో వెళ్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి […] - [TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?](https://vandebhaarath.com/tg-caste-survey/): TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశ‌వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న (TG Caste Census ) చేసి తీరాలంటూ త‌న ప్ర‌సంగాల్లో డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. నిన్న‌టి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజ‌యవంతంగా పూర్తిచేశామ‌ని ఉదహరించారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో తెలంగాణ‌ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్న‌ట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జ‌నాభా దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌నే డిమాండ్ తెర‌పై కి వ‌చ్చింది. దీంతో ఈ అంశం కాంగ్రెస్‌ను ఇర‌కాటంలో ప‌డేయ‌వ‌చ్చు. టికెట్ల విష‌యంలో తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని బీసీ సంఘాల నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణలోనే కాదు, పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కూడా కుల సర్వే నివేదికతో పార్టీ […] - [IOCL Recruitment 2025 : రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ అవ‌స‌రం లేదు.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 456 ఖాళీల కోసం నోటిఫికేషన్](https://vandebhaarath.com/iocl-recruitment-2025-application-notifications/): IOCL Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్, iocl.com ని సంద‌ర్శించాలి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ – టెక్నికల్, నాన్-టెక్నికల్ పాత్రలలో అప్రెంటిస్ పోస్టుల కోసం మొత్తం 456 ఖాళీలు భర్తీ చేయబడతాయి. IOCL Recruitment 2025 : అర్హత ప్రమాణాలు విద్యా అర్హత: ట్రేడ్ అప్రెంటీస్: అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.టెక్నీషియన్ అప్రెంటీస్: ఈ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో పూర్తి సమయం మూడేళ్ల డిప్లొమా అవసరం.గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో డిగ్రీ […] - [BJP District Presidents | తెలంగాణలోని 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే..!](https://vandebhaarath.com/telangana-bjp-district-presidents-list/): Telangana BJP District Presidents list | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై బిజెపి ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది .గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎనిమిది సీట్లు గెలుచుకొని చరిత్ర తిరగరాసిన బీజేపీ.. రాబోయే ఎన్నికల వరకు అధికారమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుంది. తాజాగా జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల ఎంపిక పై రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ.. అధికారికంగా వారి పేర్లను విడుదల చేసింది. Telangana BJP District Presidents list బిజెపి జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త […] - [Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం](https://vandebhaarath.com/caste-census-report/): Caste Census Report details | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌పై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్‌ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జ‌రిగింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్త‌గా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, 3.1 శాతం మంది కుల‌గ‌ణ‌న‌ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసమే సర్వే నిర్వ‌హించామ‌న్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు కేబినెట్‌ సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అదేరోజు కేబినెట్ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణలోని ఇంటింటా 96.9 శాతం సర్వే (Caste Census Report ) పూర్తి చేశారు. 3,54,77,554 వ్యక్తులను క‌లిసిన‌ట్లు […] - [Indian Army | భార‌త సైన్యానికి మ‌రో శ‌క్తివంత‌మైన అస్త్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హెవీ డ్యూటీ డ్రోన్‌లు సిద్ధం](https://vandebhaarath.com/indian-army-has-these-types-of-drones/): Indian Army | భారత సైన్యం త‌న‌ డ్రోన్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ యుద్ధాల‌లో విస్తృతంగా డ్రోన్‌ల (heavy duty drones) ను ఉప‌యోగిస్తున్నారు. దీంతో వీటి ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నాయి. భార‌త సైన్యం ఇప్పుడు 1000 కి.మీ కంటే ఎక్కువ దూరం, 30,000 అడుగుల ఎత్తు, 24 గంటల కంటే ఎక్కువ ఎగరగల సామర్థ్యం కలిగిన డ్రోన్‌లను కోరుకుంటోంది. స్వదేశీ అభివృద్ధి, విదేశీ సహకారంపై దృష్టి సారిస్తున్నారు. Indian Army : శక్తివంతమైన డ్రోన్‌లు ఎందుకు? భవిష్యత్తులో ఎలాంటి యుద్ధ వాతావరణం ఎదురైనా సైన్యం సర్వసన్నద్ధమవుతోంది. ఇది తన డ్రోన్ సామర్థ్యాలను పెంచుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ డ్రోన్‌లు శత్రువులను పర్యవేక్షించడంలో సమాచారాన్ని సేకరించడంలో అలాగే ఖచ్చితమైన దాడులు చేయడంలో సహాయపడతాయి. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య జరిగిన యుద్ధాలు డ్రోన్‌లు ఎంత అవసరమో నిరూపించాయి. మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు), రిమోట్‌గా పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల […] - [Bangladesh-India | భారతదేశం మాల్దీవులకు సహాయం పెంపు.. బంగ్లాదేశ్ భార‌త్ ఏంచేసింది?](https://vandebhaarath.com/budget-2025-bangladesh-india-aid-to-bangladesh-unchanged/): Budget 2025 : కేంద్ర బడ్జెట్‌లో విదేశీ సహాయం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ. 5,483 కోట్లు కేటాయించింది, ఇది గతేడాది రూ.4,883 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో, నైబర్‌హుడ్ ఫస్ట్, లుక్ ఈస్ట్ విధానాలను భారతదేశ సహాయ ప్రాధాన్యతలను కొన‌సాగించిన‌ట్లు కనిపిస్తోంది. మొత్తం స్కీమ్ పోర్ట్‌ఫోలియోలో 64% (రూ. 4,320 కోట్లు) జలవిద్యుత్ ప్లాంట్లు, పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్లు, హౌసింగ్, రోడ్లు, వంతెనలు, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా వివిధ కార్యక్రమాల కోసం దాని తక్షణ పొరుగు దేశాలకు కేటాయించింది. భూటాన్ కు భారీగా సాయం Bhutan-India : 2025-26కి 2,150 కోట్ల కేటాయింపుతో ఈసారి భూటాన్ భార‌త్ నుంచి అత్య‌ధిక‌సాయం పొందుతున్న దేశాల్లో ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంది. గత ఏడాది 2,068 కోట్లు సాయం అందించింది. విదేశీ సహాయాన్ని స్వీకరించడంలో భూటాన్ అగ్రస్థానంలో ఉంది. భారతదేశం భూటాన్‌ల కీలక అభివృద్ధి భాగస్వామిగా కొనసాగుతోంది. […] - [Budget 2025 : మార్చి 31 నాటికి కొత్తగా 14000 కొత్త జనరల్ రైల్వే కోచ్ లు](https://vandebhaarath.com/union-budget-2025-key-points-in-railways/): Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26 వందే భారత్, అమృత్ భారత్ రైలు నెట్‌వర్క్‌లను విస్తరించడంపై ఎక్కువగా దృష్టి సారించింది. భారతీయ రైల్వేలను ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఏకంగా ₹2.52 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది. వచ్చే రెండు మూడేళ్లలో 200 వందే భారత్‌, 100 అమృత్‌ భారత్‌ రైళ్లను తయారు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. వందే భారత్ రైళ్లు స్లీపర్, చైర్ కార్ వేరియంట్‌లలో ఉత్పత్తి చేయనున్నారు. ఇవి సుదూర, తక్కువ దూర ప్రయాణాలకు మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాన్ని అందిస్తాయి. “మరిన్ని అమృత్ భారత్ రైళ్ల పరిచయంతో, మేము స్వల్ప-దూర నగరాల మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాము” అని వైష్ణవ్ చెప్పారు. మార్చి 31 నాటికి 14,000 కొత్త జనరల్ కోచ్ లు అదనంగా, 50 నమో భారత్ రైళ్లను కేంద్రం ఆమోందించింది. ఇది భారతదేశ ఆధునిక రైలు విమానాలను మరింత విస్తరించింది. తయారీ […] - [No Tax Till ₹12 Lakh | మోదీ 3.0 బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట](https://vandebhaarath.com/union-budget-2025-no-tax-till-%e2%82%b912-lakh/): Union Budget 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈసారి మధ్యతరగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లింపుదారులందరికీ పెద్ద బొనాంజాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కేంద్ర బడ్జెట్ లో భారీ ఊరట కల్పించింది. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్‌లో రూ. 75,000 లెక్కన జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి రూ. 12.75 లక్షలు అవుతుంది. కొత్త ఆదాయపు పన్ను విధానం (ఎన్టీఆర్) సరళంగా ఉంటుందని, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆమె పేర్కొన్నారు. కొత్త పన్ను విధానంలో కొత్త పన్ను స్లాబ్‌లు కొత్త పన్ను శ్లాబ్‌ల ప్రకారం ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త పాలనలో రూ.12 లక్షల ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారు […] - [BSNL | జియో, ఎయిర్‌టెక్‌కు కంటే చవకగా... రూ.99కే బిఎస్ఎన్ఎల్‌ రీచార్జి ప్లాన్‌..](https://vandebhaarath.com/bsnl-rs-99-rehcarge-plan-launched/): BSNL Rs 99 rehcarge plan | ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ, BSNL, తన తాజా ఆఫర్‌తో మరోసారి మిగ‌త టెలికాం కంపెనీల‌కు షాకిచ్చింది. అధిక రీఛార్జ్ ఖర్చులను భ‌రించ‌లేక ఇబ్బందులు ప‌డుతున్న మొబైల్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్‌ ఎంతో ఊర‌ట అందిస్తోంది. సరసమైన రీఛార్జ్ ప్లాన్‌తో, BSNL ప్రైవేట్ కంపెనీలపై వ‌రుస షాకులు ఇస్తోంది. తాజాగా ఇది త‌మ వినియోగదారుల కోసం అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్‌ను కలిగిన‌ కేవలం 99 రూపాయల ధర(BSNL Rs 99 rehcarge plan )తో చ‌వకైన‌ ప్లాన్‌ను విడుదల చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ చర్య ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య పోటీని పెంచింది. TRAI ఆదేశాలను అనుసరించి, ఈ కంపెనీలు మరింత సరసమైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను పరిచయం చేయడం ప్రారంభించాయి, అయినప్పటికీ BSNL దాని ప్రస్తుత బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జిల విష‌యంలో మిగ‌తా వాటికంటే ముందు వ‌రుస‌లో ఉంది. ఇతర సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికీ వాయిస్ […] - [BSNL BiTV Service | ఇప్పుడు మీ మొబైల్‌లో ఉచితంగా 300+ టీవీ ఛానెళ్లను వీక్షించండి..](https://vandebhaarath.com/bsnl-bitv-service-launched/): BSNL BiTV Service | BSNL వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి ఖర్చు లేకుండా తమ మొబైల్ ఫోన్ల‌లో 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవ‌చ్చు.గత నెలలో పుదుచ్చేరిలో ట్రయల్ లాంచ్ అయిన తర్వాత కంపెనీ తన డైరెక్ట్-టు-మొబైల్ టీవీ సర్వీస్, BiTV, భారతదేశం అంతటా అందుబాటులోకి తీసుకొచ్చింది. OTT అగ్రిగేటర్ OTT Play సహకారంతో, ఈ కొత్త సర్వీస్‌ వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్‌లలోనే వివిధ రకాల ప్రముఖ OTT కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. BiTV అధికారిక లాంచ్ కు సంబంధించి BSNL తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ ద్వారా ధృవీకరించింది. BiTV ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చింద‌ని కంపెనీ ప్రకటించింది, వినియోగదారులు ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నిరంతరాయంగా అధిక-నాణ్యత కంటెంట్, వినోదం కోసం సిద్ధంగా ఉండమని వెల్ల‌డించింది. ఈ కార్యక్రమాన్ని BSNL CMD, A రాబర్ట్ J రవి ఆవిష్కరించారు. OTT సేవల యుగంలో సాంప్రదాయ DTH […] - [Osmania | ఉస్మానియా ఆస్ప‌త్రికి సీఎం శంకుస్థాప‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌](https://vandebhaarath.com/new-osmania-hospital-in-goshamahal/): హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్త‌గా ఉస్మానియా ఆస్ప‌త్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిర‌స‌నలు, ఉద్రిక్త‌ల మ‌ధ్య ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. ఈ ఆస్ప‌త్రి నిర్మాణాన్ని గోషామ‌హ‌ల్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మొద‌టి నుంచే వ్య‌తిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవ‌నెత్తారు. కొత్త‌గా నిర్మించ‌నున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని ఇప్పుడున్న భ‌వ‌నం వెనుక భాగంలోనే క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. New Osmania Hospital పై వ్య‌తిరేకత ఎందుకంటే.. గోషామ‌హ‌ల్ (Goshamahal) పోలీస్‌గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్ప‌త్రి క‌ట్ట‌డంతో ఆ ప్రాంతంలో ర‌ద్దీ పెరిగితే తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌నే అభ్యంత‌రం వ్య‌క్తమ‌వుతోంది. గోషామహల్ వాసులు, వ్యాపారులు ప‌లువురు ఈ నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ముఖ్యంగా గోషామహల్ రహదారి ఇప్పటికే ట్రాఫిక్ భరించలేనంతగా ఉందని, ఆస్ప‌త్రి నిర్మాణం జరిగితే పరిస్థితి మరింత తీవ్ర‌త‌రం అవుతుంద‌ని […] - [Vajpayee Statue : ప‌బ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌](https://vandebhaarath.com/atal-bibari-vajpayee-statue-in-public-garden/): Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగ‌త‌ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం (Atal Bihari Vajpayee Statue ) నిర్మాణ పనులు కొన‌సాగుతుండ‌గా దీనిని సవాల్ చేస్తూ జెట్టి ఉమేశ్వర్‌రావు అనే సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించాలని, పికెట్ పబ్లిక్ గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, అధికారుల చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని, కంటోన్మెంట్ (contonment) ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన […] - [Mahakumbh Stampede | కుంభ‌మేళాలో 30 మంది మృతి.. యూపీ డీఐజీ కీల‌క ప్ర](https://vandebhaarath.com/mahakumbh-stampede-news-update/): Mahakumbh Stampede : ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో తొక్కిసలాటకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీస్ డిఐజి (మహాకుంభ్ నగర్) వైభవ్ కృష్ణ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈరోజు జరిగిన ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది భక్తులు గాయపడ్డారని తెలిపారు. మహాకుంభమేళాలో తెల్లవారుజామున 1-2 గంటల మధ్య జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందిని గుర్తించామని, మిగిలిన 5 మందిని గుర్తించడం జరుగుతోందని మహాకుంభ్ నగర్ డిఐజి (UP Police) తెలిపారు. వీరిలో (30 మంది మరణించారు), 25 మందిని గుర్తించగా, మిగిలిన ఐదుగురిని ఇంకా గుర్తించలేదు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. నలుగురు కర్ణాటక, అస్సాం నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఒకరు. గాయపడిన కొందరు భక్తులను తీసుకెళ్లారు. గాయపడిన వారి బంధువులు స్థానిక వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. సీఎం యోగి న్యాయ విచారణ, రూ. 25 […] - [Bank Holidays | బ్యాంకు పనులు పూర్తిచేసుకోండి.. ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్‌..!](https://vandebhaarath.com/bank-holidays-in-february-2025/): Bank Holidays | ప్రతినెలా బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలే విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని పనులను స్మార్ట్ ఫోన్లోనే పూర్తి చేసుకుంటున్నారు. అయితే, కొన్ని రకాల ఆర్థిక సంబంధిత పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయి ? ఎప్పుడు సెలవులుంటాయే విషయాలను ముందే తెలుసుకోవడం ఇక్కడ చాలా కీలకం. సాధారణ సెలవులు, పండుగ సెలవులతో కలిసి ఫిబ్రవరిలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు ఉంటాయి. Bank Holidays in february 2025 : బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలు 24 గంటలు పని చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటితో డబ్బులు పంపుకోవచ్చు. ఇక నగదును డ్రాచేసుకునేందుకు కూడా ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. పలు […] - [EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన](https://vandebhaarath.com/tgsrtc-increases-ev-bus-in-telangna/): TGSRTC EV Bus | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం గ్రీన్ మొబిలిటీని ప్రోత్స‌హించే దిశ‌గా టీజీఎస్‌ ఆర్టీసీ (TGSRTC ) లో ఎలక్ట్రిక్ బస్సుల (EV Bus) సంఖ్య‌ను తెలంగాణ ప్రభుత్వం క్ర‌మ‌క్ర‌మంగా పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ నిర్ణ‌యం ప‌ట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలలో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. జిసిసి మోడల్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త లేకుండా చేస్తుంద‌ని యూనియన్ నాయకులు భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఫ్లీట్‌కు ఎలక్ట్రిక్ బస్సులను మ‌రిన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సహా ఇత‌ర మంత్రులు అనేక సందర్భాల్లో ప్ర‌క‌టించారు. డీజిల్‌తో నడిచే కాలం చెల్లిన‌ బస్సుల స్థానంలో దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) వచ్చే అవకాశం ఉందని అంచనా. కార్బన్ పాదముద్రను తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థను రూపొందించ‌డం […] - [Amul Milk Price Cut : అముల్ పాల త‌గ్గింపు.. ఇప్పుడు లీటరుకు ఫుల్ క్రీమ్, టోన్డ్ మిల్క్ ధ‌ర‌లు ఇవే..](https://vandebhaarath.com/amul-milk-price-cut/): Amul Milk Price : చాలా కాలంగా పాల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఇందుకు భిన్నంగా అమూల్ వినియోగదారులకు స్వ‌ల్ప‌ ఊర‌ట ఇచ్చింది. అమూల్ పాల ధరను తగ్గించింది. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, టీ స్పెషల్ మిల్క్ రేట్లను తగ్గించింది. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ తన మూడు ప్రధాన ఉత్పత్తులైన అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్‌లపై లీటరుకు ₹1 తగ్గింపును ప్రకటించింది. దేశంలో పాల ధర గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ మధ్య కాలంలో అన్ని కంపెనీలు పాల ధరలను పెంచాయి. కానీ అమూల్ ఇప్పుడు పాల ధరలను తగ్గించడం వల్ల ధరలను తగ్గించాలని ఇతర కంపెనీలపై ఒత్తిడి పడ‌నుంది . Amul Milk Price : తాజా కొత్త ధరలు: ధర తగ్గింపు వెనుక కారణాలు వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు, పాల లభ్యతను పెంచడానికి ఈ చర్య తీసుకున్నట్లు GCMMF […] - [Tri-Fold Phone : సాంసంగ్ నుంచి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్..](https://vandebhaarath.com/samsung-tri-fold-phone-teased-galaxy-s25-launch/): Samsung Galaxy S25 సిరీస్ కోసం లాంచ్ ఈవెంట్ సందర్భంగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్‌ కొన్ని అత్యాధునిక పరికరాలను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీటిలో అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ (Tri-Fold Phone ) కూడా ఉంది. అదనంగా, శామ్సంగ్ దాని రాబోయే VR హెడ్‌సెట్‌తోపాటు సాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్‌ ను టీజ్ చేసింది. ఇది సాంసంగ్ నుంచి వ‌చ్చిన ఫోన్ల‌లో అత్యంత త‌క్కువ మందం ఉన్న ఫోగా చెప్పబడింది. ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ కంపెనీ షేర్ చేసిన ప్రోటోటైప్‌ను కూడా ప్రదర్శించింది. ఇది Huawei సొంత ట్రిపుల్-ఫోల్డబుల్ మోడల్‌ను పోలి ఉంటుందని భావిస్తున్నారు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న Samsung, ఈ వినూత్న పరికరాన్ని ఏడాది చివరి భాగంలో విడుదల చేయాలని భావిస్తోంది. గతేడాది వాణిజ్యపరంగా లాంచ్ అయిన Huawei వెర్షన్ ఈ కేటగిరీలో ముందుగా […] - [Fish Hunger Strike | నిరాహార దీక్ష చేసిన చేప.. దీని డిమాండ్ ఏమిటో తెలుసా?](https://vandebhaarath.com/sun-fish-hunger-strike-in-japan-aquarium/): Fish Hunger Strike | కొంత‌కాలంగా ఓ చేప వార్త‌ల్లో త‌ర‌చూ వినిపిస్తోంది. జాపాన్‌(Japan) లోని భారీ ఎక్వేరియంలో ఉంటున్న స‌న్ ఫిష్‌.. కొన్నాళ్లుగా త‌న‌కు పెట్టిన ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహారదీక్ష చేయడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. దీని గ‌ల కార‌ణమేంటో ఎవ‌రికీ అర్థం కాలేదు. ఇది అకస్మాత్తుగా తినడం మానేసింది. ఈ చేప ప్రపంచంలోనే ఒంటరి చేప అనే బిరుదు (World loneliest fish) కూడా పొందింది. అయితే జపనీస్ అక్వేరియంలోని ఈ చేప డిప్రెషన్‌లోకి వెళ్లిందని అక్క‌డి ప్ర‌జ‌లు అంటున్నారు. అందుకే తినడం మానేసింద‌ని భావించారు. చాలా కాలం వరకు వారికి దీనికి కారణం అర్థం కాలేదు. Fish Hunger Strike : కారణం ఏమిటో తెలిసింది దక్షిణ జపాన్‌లోని షిమోనోసెకిలోని కైక్యోకాన్ అక్వేరియం డిసెంబర్ 2024లో పునర్నిర్మాణం కోసం మూసివేయబడింది. చాలా చేపలు దీనిని విరామంగా తీసుకున్నప్పటికీ, తినడం మరియు త్రాగడం కొనసాగించినప్పటికీ, ఒక సన్ […] - [RRB Group D 2025 | రైల్వేలో భారీగా పోస్టులు అర్హత, వయోపరిమితి పూర్తి వివరాలు ఇవే..](https://vandebhaarath.com/rrb-group-d-2025-notifications-applicaion/): Railway Jobs – RRB Group D 2025 : యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ వ‌చ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈసారి ఏకంగా 32000 కంటే ఎక్కువ పోస్టుల భ‌ర్తీ కోసం లెవల్-1 గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2025 ను అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.in లేదా www.rrbapply.gov.inలో జ‌న‌వ‌రి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2025. ఈనోటిఫికేష‌న్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే.. భారతీయ రైల్వే ఈ ఏడాది అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ను తీసుకొచ్చింది. జైపూర్, ప్రయాగ్‌రాజ్, జబల్‌పూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ఢిల్లీ, కోల్‌కతా, గోరఖ్‌పూర్, ముంబైతో సహా వివిధ జోన్‌లకు ఈ రిక్రూట్‌మెంట్ వచ్చింది. లెవెల్-1 గ్రూప్ డి 32438 పోస్టుల విష‌యానికొస్తే.. అసిస్టెంట్, పాయింట్స్‌మన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ […] - [Ram Mandir pran pratishtha : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. ఈ అద్భతమైన ఆలయం పూర్తిస్థాయిలో ఎప్పుడు సిద్ధమవుతుందో తెలుసా..](https://vandebhaarath.com/ram-mandir-pran-pratishtha-first-anniversary/): Ayodhya Ram Mandir First Anniversary : ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన జరిగి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం, రామ మందిరం ప్రజల విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక (Ram Mandir pran pratishtha) మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాంలాలా దర్శనం కోసం దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, ఇక్కడికి వచ్చే రామభక్తులు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. ఒక సంవత్సరం తర్వాత: బాలరాముడి ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ కాలమానం ప్రకారం.. జనవరి 11న ద్వాదశి రోజున ‘ప్రాణ్ ప్రతిష్ఠ ద్వాదశి మహోత్సవ్’ నిర్వహించింది. అదే సమయంలో, ఆంగ్ల తేదీ ప్రకారం, రాంలాలా 22 జనవరి 2024న రామాలయంలో కొలువుదీరాడు. కాగా అయోధ్యలో రామమందిరప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తికావడంతో […] - [Monalisa | కుంభ‌మేళాలో దండ‌లు అమ్ముకునే అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్‌..](https://vandebhaarath.com/maha-kumbh-viral-girl-monalisa-got-bolywood-chance/): Monalisa | మహాకుంభమేళా (Maha kumbh 2025 ) లో ఓ తేనె క‌ళ్ల‌ యువతి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగాగా సోష‌ల్‌మీడియాలో ఇప్పుడు అమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆమె గురించే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల భామ అస‌లే కాదు.. చామన ఛాయ రంగులో ఉండే సాధారణ అమ్మాయి మాత్ర‌మే.. పూస‌ల‌ దండ‌లు దండలు అమ్ముకుని కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ యువ‌తి ప్ర‌యాగ్‌రాజ్‌ మహా కుంభమేళా (Prayagraj Maha Kumbh ) లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనే కళ్లు.. అమాయకమైన చూపులు.. అవే ఇప్పుడు ఆమెను సోషల్‌మీడియాలో ఫాలో అయ్యేలా చేసింది. అంత‌టితో ఆగ‌కుండా ఆమెకు బాలీవుడ్‌ (Bollywood) నుంచి సినిమా ఆఫర్‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ మహాకుంభమేళాలో ప్ర‌త్య‌క్ష‌మైన ఈ తేనె క‌ళ్ల యువ‌తి పేరు […] - [Donald Trump : మొద‌టిరోజే యాక్ష‌న్‌లోకి దిగిన‌ ట్రంప్.. పాత విధానాల‌ను ర‌ద్దు చేస్తూ సంత‌కాలు](https://vandebhaarath.com/donald-trump-swings-into-action-on-day1-as-new-us-president/): వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump )వచ్చీ రాగానే త‌న మార్క్ పాల‌నను ప్రారంభించారు. బిడెన్ కాలం నాటి 78 విధానాలను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అక్కడ అతను ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులకు ఒక్కొక్కటిగా సంతకం చేసిన పత్రాలను అందించారు. ఈ జాబితాలో, ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌పై నియంత్రణ, పారిస్ వాతావరణ ఒప్పందం నుండి వైదొలగాలని లక్ష్యంగా పెట్టుకున్న ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. వైట్‌హౌస్‌కి వచ్చిన Donald Trump డొనాల్డ్ J. ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు, సుదీర్ఘ కాలం తర్వాత ఓవల్ కార్యాలయానికి తిరిగి వచ్చినట్లు గుర్తు చేశారు. యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్‌లో రాజకీయ నాయకులు, ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ తో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. అమెరికా […] - [Republic Day 2025 : గణతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రళయ్ క్షీపణి](https://vandebhaarath.com/pralay-missile-in-republic-day-parade/): Republic Day 2025 : భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోనుండగా, న్యూఢిల్లీలో ని కర్తవ్య మార్గ్ లోజరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల్లో దేశీయంగా తయారైన ప్రళయ్ క్షిపణి (Pralay missile) ని తొలిసారిగా ప్రదర్శించనుంది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన చిన్న క్షిపణి.. శత్రు భూభాగంలోకి వెళ్లి లోతుగా దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణి భారతదేశం స్వదేశీ రక్షణ సాంకేతికతను మరో స్థాయికి పెంచింది. బ్రహ్మోస్ క్షిపణులు, టి-90 ట్యాంకులు ఇతర కీలకమైన ఆయుధాలను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇక్కడ విలేకరులతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే రోజున తొలిసారిగా ప్రళయ్ క్షిపణిని ప్రదర్శించనున్నామని తెలిపారు. Pralay missile ప్రత్యేకతలు ఇవే.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ప్రళయ్ 500-1000-కిలోల పేలోడ్ […] - [TRAI rules : వినియోగారుల‌కు భారీ ఊర‌ట‌.. కేవలం రూ.20తో మీ సిమ్‌ ను 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు](https://vandebhaarath.com/trai-rules-sims-active-for-up-to-90-days-for-just-rs-20/): TRAI rules : భారతదేశంలోని చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రెండు సిమ్ కార్డ్‌లను ఉంచుకుంటారు. సాధారణంగా, ఒక SIM సాధారణ కాలింగ్, డేటా కోసం ఉపయోగిస్తారు. మరొకటి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా పనిచేస్తుంది. సెకండరీ సిమ్ సాధార‌ణంగా చాలా త‌క్కువ‌గా వినియోగిస్తారు. అయితే సెకండ‌రీ సిమ్‌ను డిస్‌కనెక్ట్ కాకుండా ఉండ‌డానికి రీచార్జ్ చేస్తూ ఉంటారు. అయితే, గతేడాది జూలైలో ప‌లు ప్రైవేట్ టెల్కోలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేసింది. దీంతో చాలా మంది తమ సెకండరీ సిమ్‌ను కొసాగించ‌డం భారంగా మారింది. అదృష్టవశాత్తూ ఈ సెకండరీ సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచేందుకు TRAI కొత్త‌ నియమాలు స‌హ‌క‌రిస్తాయి. TRAI కన్స్యూమర్ హ్యాండ్‌బుక్ ప్రకారం, SIM కార్డ్ 90 రోజులకు మించి ఉపయోగించకుంటే అది క్రియారహితంగా పరిగణించబడుతుంది. TRAI new rules : ఒక SIM 90 రోజుల పాటు నిష్క్రియంగా ఉండి, ఇంకా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఉంటే, SIM యాక్టివేషన్‌ను […] - [Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం](https://vandebhaarath.com/kumbh-mela-prayagraj-fire-accident/): Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఎటువంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు.“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు పేలడంతో శిబిరాల్లో భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు. మహా కుంభ్ 2025 అధికారిక X హ్యాండిల్ లో ఓ పోస్టులో వివ‌రాలు వెల్ల‌డించారు. “చాలా విచారకరం! #మహాకుంభ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలచివేసింది. ప్ర‌భుత్వం వెంట‌నే ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందరి భద్రత కోసం మా గంగాదేవిని ప్రార్థిస్తున్నాం. మంటలు అదుపులో ఉన్నాయని, అవి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. Prayagraj Fire Accident : కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన యోగీ ప్రభుత్వం తాత్కాలిక మహా కుంభ్ నగరం 10,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోటి మందికి పైగా […] - [Mann Ki Baat : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. కుంభామేళా](https://vandebhaarath.com/prime-minister-of-india-narendra-modi-about-maha-kumbh-mela/): Mann Ki Baat : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా విశిష్ట‌త‌ను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister of India Narendra Modi) కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్ర‌తీక ఈ వేడుక అన్నారు. పేదలు, ధనవంతులు అనే తార‌మ‌త‌మ్యాలు లేకుఉండా అన్నివర్గాలవారు ఈ మహా స‌మ్మేళ‌నంలో ఏకం కావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఈ రోజు ప్ర‌సార‌మ‌మైన ‘మన్ కీ బాత్’ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంభోదించారు. చారిత్రాత్మక ఈ ఆధ్యాత్మిక‌ కార్యక్రమంలో యువ‌త పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని అభినందించారు. నాగరికతతో అనుసంధానమ‌య్యే కొద్దీ మూలాలు బలపడతాయ‌ని, ఇది భవిష్యత్తుకు బంగారు పునాది అవుతుంద‌ని యువ‌త‌ను ఉద్దేశించి మాట్లాడారు. Mann Ki Baat ఈ సారి ముందుగానే.. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం సాధారణంగా నెలలో చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. కానీ ఈసారి గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రావడం వల్ల ప్రధాని మోదీ ముందుగానే […] - [Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు](https://vandebhaarath.com/bmrcl-approves-fare-hike-of-40-45/): Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్ర‌యాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన‌ టికెట్ల ధ‌ర‌లు పెంపుదల దాని అమలు తేదీని వివరించే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. 2017 తర్వాత BMRCL చేసిన మొదటి ఛార్జీల సవరణ ఇది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టికెట్, పాస్ ధరలను 15 శాతం పెంచిన రెండు వారాల తర్వాత.. మెట్రో ధ‌ర‌లను పెంచుతూ క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుత మెట్రో ఛార్జీలు రూ. 10 నుండి రూ. 60 వరకు ఉన్నాయి, స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. “స్మార్ట్ కార్డ్‌లు, ఇతర టికెటింగ్ సిస్టమ్‌లలో రాయితీల వివరాలను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని BMRCL ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్ల‌డించారు. Bengaluru Metro : బెంగళూరు […] - [Saif Ali Khan Stabbing Case : అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశీయుడేనా..?](https://vandebhaarath.com/saif-ali-khan-stabbing-case-arrested-accused-illegal-bangladeshi-immigrant-say-police/): Saif Ali Khan Stabbing Case : బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో పొడిచిన‌ 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు (Mumbai Police) ఆదివారం తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సదరు వ్యక్తి నటుడి ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి విలేకరులకు తెలిపారు. థానే (Thane) న‌గ‌ర‌లో అరెస్టయిన నిందితుడు వ్యక్తి బంగ్లాదేశీయుడని, అతను భారతదేశంలోకి అక్ర‌మంగా ప్రవేశించిన తర్వాత తన పేరును మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా అ త‌ర్వాత బిజోయ్ దాస్‌గా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. అతను థానేలోని రికీస్ బార్‌లో హౌస్‌కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నాడని. త‌న‌ను ఎవ‌రూ గుర్తించకుండా ఉండటానికి త‌న పేరును విజయ్ దాస్ గా మార్చుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బాంద్రా వెస్ట్ అపార్ట్‌మెంట్‌లో అతని మెడ, భుజంపై సహా ఆరుసార్లు […] - [FCI : ఎఫ్‌సీఐ బియ్యం ధర క్వింటాల్‌కు రూ.550 తగ్గించిన కేంద్రం](https://vandebhaarath.com/government-reduces-fci-rice-price-by-rs-550-per-quintal/): New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్‌కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్‌కు రూ. 2,250గా నిర్ణయించిన కొత్త ధర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇథనాల్ తయారీదారులకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇథనాల్ (Ethanol) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు.. సవరించిన ధర ఇథనాల్ ఉత్పత్తి ప్రోత్స‌హించ‌డంతోపాటు వివిధ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల కోసం బియ్యం లభ్యతను పెంచుతుంద‌ని కేంద్రం పేర్కొంది. ఈ చొరవ బియ్యం మార్కెట్లను స్థిరీకరించడానికి జీవ ఇంధన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి దోహ‌దం చేయ‌నుంది. కొత్త స‌వ‌రించిన ధ‌ర‌ల వ‌ల్ల స్టాక్ స్థాయిలను నిర్వహించడానికి, సరఫరా గొలుసు ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి […] - [Swamitva Yojana : ప్రజలకు మోదీ స‌ర్కారు శుభ‌వార్త.. నేడు ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ](https://vandebhaarath.com/swamitva-yojana-scheme-details/): దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు పంపిణీ చేయనున్నారు. జనవరి 18న శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు వ‌ర్చువ‌ల్‌గా ఈ ప్రాపర్టీ కార్డులను ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం కింద, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తోపాటు జమ్మూ-కశ్మీర్, లడఖ్‌లోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆస్తి యజమానులకు ప్రాప‌ర్టీ ఆస్తి కార్డులు జారీ చేయ‌నున్నారు. ప్రధానమంత్రి యాజమాన్య పథకం (prime Minister Ownership plan) అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ‘స్వామిత్వ పథకం’ ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకాన్ని ఏప్రిల్ 24, 2020 (జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం నాడు) ప్రధాని […] - [Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ షట్ డౌన్..](https://vandebhaarath.com/hindenburg-research-shut-down-news/): Hindenburg Research | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ గ్రూప్‌పై (Adani Group) సంచలన ఆరోపణలతో వార్త‌ల్లోకెక్కిన అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research) మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ కార్పొరేట్‌ వర్గాల నుంచి రాజకీయ వ‌ర్గాల వ‌ర‌కు హిండెన్ బ‌ర్గ్ నివేదిక కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఎఫెక్ట్ తో అదానీ షేర్లన్నీ ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. ఈ సంస్థ రిపోర్ట్‌ భారత స్టాక్‌ మార్కెట్లను కూడా షేక్ చేసింది. అయితే, తాజాగా ఈ సంస్థ సంచలన నిర్ణయం ప్రకటించింది. త‌మ కంపెనీ కార్యలాపాలను మూసివేస్తున్నట్లు (Hindenburg Research shut down) సంస్థ వ్యవస్థాపకుడు నాథన్‌ అండర్సన్‌ (Nathan Anderson) ప్రకటించ‌డం ఇప్పుడు సంచ‌న‌లంగా మారింది. సంస్థ మూసివేత గురించి తన సన్నిహితులతో గ‌తంలోనే చర్చించినట్లు వెల్ల‌డించారు. అనేక స‌మీక్ష‌ల తర్వాత సంస్థను ష‌ట్‌డౌన్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. […] - [Milkipur bypoll : అయోధ్య మిల్కీపూర్ ఉప ఎన్నికలు.. ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజెపి](https://vandebhaarath.com/milkipur-bypoll-bjp-vs-sp/): Milkipur bypoll : గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చేతిలో ఓడిపోయిన ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన మిల్కీపూర్ నియోజకవర్గం నుంచి చంద్రభాన్ పాశ్వాన్‌ (Chandrabhan Paswan)ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది . అయోధ్య (Ayodhya ) సమీపంలో ఉన్న మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప‌ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. మిల్కీపూర్ ఉప ఎన్నిక (Milkipur by-election ) ఇప్పుడు బిజెపి, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంతో కూడిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని(Faizabad Lok Sabha constituency) సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్( Awadhesh Prasad) గెలుచుకోవ‌డం కాషాయ పార్టీని చాలా ఇరుకున పెట్టింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపీ అవధేష్‌ ప్రసాద్‌ కుమారుడు అజిత్‌ ప్రసాద్‌ ( Ajit Prasad)ను […] - [Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు](https://vandebhaarath.com/kumbh-mela-2025-10-facts-you-need-to-know/): Kumbh Mela 2025 : ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద జాత‌ర ప్రారంభ‌మైంది. మహా కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడు పవిత్ర నదులైన గంగా, యమునా, సరస్వతి న‌దులు ప్ర‌యాగ్ రాజ్ (Prayag Raj) లో క‌లుస్తాయి అందుకే దీనిని త్రివేణి సంగ‌మం (Triveni Sangam) అని పిలుస్తారు..మహా కుంభ్‌లో మూడు రాజ స్నానాలు (అమృత్ స్నాన్), మూడు ఇతర స్నానాలతో సహా ఆరు పుణ్య‌స్నానాలను ఆచ‌రిస్తారు. ప్రయాగ్ రాజ్ కు 40 కోట్ల మంది భక్తులు? Kumbh Mela 2025 : చేయవలసినవి చేయకూడనివి మహా కుంభమేళాలో గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. […] - [Andhra Pradesh Jobs : పరీక్షలు లేవు, ఇంటర్వ్యూలు లేవు! రూ.35,000 వరకు జీతంతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు](https://vandebhaarath.com/andhra-pradesh-jobs-application-details/): Andhra Pradesh Jobs : ఆంధ్రప్రదేశ్ యువతకు శుభవార్త! ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం రాష్ట్ర యువతకు శుభవార్త ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. గత ప్రభుత్వం విడుదల చేసిన 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హోం, ఎడ్యుకేషన్ సహా అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సిద్ధమైంది. Andhra Pradesh job vacancies ఉద్యోగాలు ఖాళీలు: అర్హతలు: అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. […] - [క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?](https://vandebhaarath.com/z-morh-tunnel-specialities/): Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్య‌యంతో దీనిని నిర్మించారు. ఇది రెండు గంట‌ల‌ ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గిస్తుంది.. ఈ ప్రాంతంలో పర్యాటకంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహ‌దం చేస్తుంది. జనవరి 13, 2025న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్మూ కాశ్మీర్‌లో Z-మోర్హ్ టన్నెల్‌ను ప్రారంభించారు, ఇది శ్రీనగర్ నుంచి లడఖ్ వ్యూహాత్మక ప్రాంతం మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. Z-Morh వ్యూహాత్మక ప్రాముఖ్యత 6.5 -కిలోమీటర్ల పొడవుతో Z-మోర్ టన్నెల్ శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సుమారు 8,652 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గగాంగీర్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన సోనామార్గ్‌ను కలుపుతుంది, హిమపాతం సంభవించే ప్రాంతాలను త‌ప్పిస్తుంది. ప్రయాణ సమయాన్ని రెండు గంటల నుంచి కేవలం 15 నిమిషాలకు తగ్గిస్తుంది. నేషనల్ […] - [Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..](https://vandebhaarath.com/mahakumbh-bring-these-5-auspicious-things/): Mahakumbh 2025 : హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే మహా కుంభమేళా వ‌చ్చేసింది. ఈ మ‌హా ఉత్స‌వంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్‌లకు చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ‌మేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మహా కుంభం మొదటి రాజ స్నానం జనవరి 14న జరుగుతుందని తెలిసిందే.. మీరు కూడా మహా కుంభమేళాలో పాల్గొని, త్రివేణి ఘాట్‌లో స్నానం చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ప్రయాగ్‌రాజ్ నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి ఉపశమనం క‌లుగుతుంద‌ని చాలా మంది భ‌క్తులు నమ్ముతారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే […] - [Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌](https://vandebhaarath.com/kothapalli-manoharabad-railway-line-railway-development-works/): Kothapalli Manoharabad Railway Line : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి (Railway Development Works)పై సంబంధిత అధికారులతో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Bandi Sanjay kumar )సమీక్ష నిర్వ‌హించారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపం సంతరించుకుంటున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, ఉప్పల్ ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రూ.36లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కేంద్ర‌మంత్రి మంత్రి బండి సంజ‌య్ కుమార్‌ సమీక్షించారు. మొత్తం […] - [Republic Day Sale : అమెజాన్ లో iPhone 15, OnePlus Nord 4 భారీ డిస్కౌంట్స్](https://vandebhaarath.com/amazon-great-republic-day-sale-2025/): Amazon Great Republic Day Sale : అమెజాన్ ఇండియా తన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 13 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు అధికారికంగా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు జనవరి 12న ముందస్తు యాక్సెస్ ఉంటుంది. సేల్ ఈవెంట్ ఎప్పటివ‌ర‌కు కొన‌సాగుతుంతో ఇంకా వెల్లడి కానప్పటికీ, అమెజాన్ వివిధ కేట‌గిరీల్లో పాపుల‌ర్‌ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందజేస్తుందని పేర్కొంది. OnePlus Nord 4 వంటి మిడిల్ రేంజ్ ఫోన్ల నుంచి Samsung Galaxy S23 Ultra వంటి హై-ఎండ్ డివైజ్‌ల వరకు, కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సేల్ ఈవెంట్‌లో అద్భుతమైన డీల్‌లను ఆశించవచ్చు. స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఆమేజాన్లో ప్ర‌ద‌ర్శిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్‌ సేల్ సంద‌ర్భంగా భారీ తగ్గింపులను ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. అనేక డివైజ్‌లకు సంబంధించి ఖచ్చితమైన ధర వివరాలు ఇంకా అధికారికంగా లేవు. అయితే ఇక్కడ OnePlus 13, Samsung Galaxy S23 […] - [Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు](https://vandebhaarath.com/sambhal-violence-new-updat/): Sambhal Violence : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదులో సర్వే సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 24 న జరిగిన హింసలో అరెస్టు చేసిన నిందితులిద్దరి ప్రమేయం ఉంద‌ని గుర్తించారు. సంభాల్ హింసాకాండ కేసులో ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు సలీంను పోలీసులు అరెస్టు చేశారు. హింస తర్వాత, అతను ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అంతకుముందే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 24న హింసాకాండ జరిగిన రోజు సంభాల్ సహ అనూజ్ చౌదరిపై కాల్పులు జరిపినట్లు సలీంపై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో అరెస్టయిన ప్రధాన నిందితుల్లో ఒకరైన సలీంపై కూడా గ‌తంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతనిపై హత్యాయత్నం, దోపిడీ, గోహత్య సహా 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 12 పిస్టల్, కాట్రిడ్జ్‌లు, ఒక […] - [Jayachandran : రోజావే చిన్ని రోజావే.. గాయకుడు పి జయచంద్రన్ క‌న్నుమూత‌](https://vandebhaarath.com/legendary-malayalam-singer-p-jayachandran-passedway/): Singer Jayachandran Passed away : ప్రముఖ నేపథ్య గాయకుడు పి.జయచంద్రన్ (P.Jayachandran) క‌న్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా కెరీర్‌తో, జయచంద్రన్ 16,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. 80 ఏళ్ల వయసులో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో త్రిసూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భావ గాయకన్ (భావోద్వేగాల గాయకుడు) అని గుర్తింపు పొందిన జయచంద్రన్ భారతీయ సంగీతంలో గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. మలయాళం(Malayalam cinema), తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో పాటలకు తన గాత్రాన్ని అందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. తన గానం ద్వారా లోతైన భావోద్వేగాన్ని రేకెత్తించే అతని సామర్థ్యం అతనికి సంగీత ప్రియుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు, ఐదు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ది. కేరళ ప్రభుత్వం నుంచి JC డేనియల్ అవార్డు, తమిళనాడు […] - [Beer Price Hike : బీర్ ధ‌ర‌ల‌ను పెంచే యోచ‌న‌లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ?](https://vandebhaarath.com/karnataka-mulls-beer-price-hike/): Beer Price Hike : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ కు గురి చేస్తూ బీర్ (Beer) ధరలను పెంచాల‌ని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం (Karnataka government ) యోచిస్తోంది. ఇటీవలి కాలంలో బస్ ఛార్జీలు, తాగునీటి చార్జీలు, మెట్రో ఛార్జీలను సైతం పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతిపాదించింది. అయితే బీరు ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఎక్సైజ్ మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్ గురువారం వెల్లడించారు. ప్రస్తుతం బీరు మినహా మద్యం ధరలను పెంచే ఆలోచన లేదని, బీరు ధరల పెంపుపై ఆలోచిస్తున్నామని, అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidha Ramaiah) తో చర్చించి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉందని మంత్రి స్పష్టం చేశారు. “మేము ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి, బీరు ధరను పెంచాలని ప్రతిపాదిస్తే, అది ఒక నిర్ధారణకు వచ్చే వరకు చర్చ దశలోనే ఉంటుంది, […] - [Sankranti Festival : సంక్రాంతి ప్ర‌యాణికుల‌తో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిట‌కిట.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల దోపిడీ](https://vandebhaarath.com/tgsrtc-apsrtc-special-buses-for-sankaranti/): Hyderabad : సంక్రాంతి వేడుక‌లు (Sankranti Festival) స‌మీపిస్తుండ‌డంతో పండుగ‌ల వేడుక‌లు ఉత్సాహంగా జ‌రుపునేందుకు హైద‌రాబాద్ జ‌న‌మంతా త‌మ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప‌య‌న‌మ‌వుతున్నారు. విద్యాల‌యాల‌కు సెలవులు ప్ర‌క‌టించ‌డంతో పిల్ల‌ల‌తో క‌లిసి కుటుంబ‌స‌మేతంగా హైద‌రాబాద్‌, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో అన్ని బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, సాధార‌ణ ప్ర‌జ‌లు ప్లాట్‌ఫారమ్‌లపై బ‌స్సులు, రైళ్ల కోసం వేచిచూస్తున్నారు. కాగా జంటనగరాల్లో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పండుగ రద్దీ నెలకొంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సంక్రాంతి ప్ర‌యాణికుల‌ రద్దీకి అనుగుణంగా 100 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.. ఎందుకంటే వేలాది మంది ప్రయాణికులు వారి లగేజీతో పాటు సికింద్రాబాద్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. వారాంతంలో చాలా మంది తమ ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకున్నందున రాబోయే కొద్ది రోజుల్లో ప్రయాణికుల రద్దీ మ‌రింత‌ పెరిగే అవకాశం ఉంది. ఎంజిబిఎస్‌, జెబిఎస్ లో కోలాహ‌లం […] - [Hyderabad Metro Rail : ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..](https://vandebhaarath.com/hyderabad-metro-to-launch-new-trains/): Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. బుధవారం ఇక్కడి JBS మెట్రో స్టేషన్‌లో ‘Me Time On My Metro’ పేరుతో జరిగిన మూడు రోజుల వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, రద్దీ సమస్య భారీగా తగ్గుతుందని ఆయన అన్నారు. ఇదిలావుండగా, కళ, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రయాణికులు తమ అభిరుచిని ప్రదర్శించేందుకు మెట్రో రైలు అవకాశం కల్పిస్తుందని హెచ్‌ఎంఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఎంజీబీఎస్ వంటి విశాలమైన స్టేషన్లలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘Me Time […] - [Telangana prisons : 2024లో తెలంగాణ జైళ్లకు పెరిగిన ఖైదీల సంఖ్య..](https://vandebhaarath.com/telangana-prisons-register-41138-criminals-admissions/): Telangana prisons : 2024లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో 41,138 మంది నేరస్తులు చేరారు. కాగా, 2023లో 31,428 మంది అడ్మిషన్లు పొందారని రాష్ట్ర జైళ్ల శాఖ తెలిపింది. 41,138 మంది ఖైదీల్లో 30,153 మంది అండర్ ట్రయల్ ఖైదీలు (Undertrial prisoners) కాగా, వారిలో 2,754 మంది హత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని జిల్లా జైళ్లలో కాకుండా 38 కేంద్ర, జిల్లా జైళ్లలో ఈ అడ్మిషన్లు నమోదయ్యాయి. జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ సౌమ్య మిశ్రా (Soumya Mishra) బుధవారం ఇక్కడ వార్షిక విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. కారాగారాలకు చేరిన నేరస్థుల్లో పురుషులు, స్త్రీలు పెరిగారు. ట్రాన్స్‌జెండర్ల సంఖ్య తగ్గింది. ఎన్‌డిపిఎస్ చట్టానికి సంబంధించిన కేసుల కింద ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. ఇది మాదకద్రవ్యాలకు (NDPS) వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కారణమని భావించవచ్చు. గత ఏడాదితో పోలిస్తే […] - [Donald Trump : ఆ న‌ర‌కానికి ముగింపు ప‌లుకుతాం.. ! హ‌మాస్‌కు ట్రంప్‌ మాస్ వార్నింగ్‌..](https://vandebhaarath.com/donald-trump-warns-to-hamas/): Donald Trump : డోనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను జనవరి 20న వైట్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించేలోపు ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయకుంటే ‘నరకం అంత‌మ‌వుతుంది’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. హమాస్ బందీలను విడుదలపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. “ఇది హమాస్‌కు మంచిది కాదు. ఇది ఎవరికీ మంచిది కాదు. హమాస్ ఇప్పటికే బందీల‌ను విడుద‌ల చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే చాలా మంది హ‌త్య‌కు గుర‌య్యారు. “వారు ఇకపై బందీలుగా ఉండ‌రు.. నాకు ఇజ్రాయెల్ నుండి వచ్చిన వ్యక్తులు, ఇతరులు కాల్ చేస్తున్నారు, వాళ్ల‌ను కాపాడాల‌ని వేడుకుంటున్నారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వారిని కూడా బందీలుగా చేశారు. వాళ్ల తల్లులు నా దగ్గరకు వచ్చారు త‌మ‌వారిని […] - [New Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ](https://vandebhaarath.com/nitin-gadkari-launches-new-scheme/): Cashless Treatment For Road Accident Victims : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే కొత్త పథకాన్ని కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభించారు. రోడ్డు ప్ర‌మాద‌ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడం, వారికి సకాలంలో వైద్యం అందేలా చూడటమే ఈ ప‌థ‌కం (New Scheme ) రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ) ల‌క్ష్యం. నితిన్ గడ్కరీ ప్రకారం, ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత, పథకం వెంటనే బాధితుడి చికిత్సకు 7 రోజులు లేదా గరిష్టంగా రూ. 1.5 లక్షలు అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, హిట్ అండ్ రన్ (Hit and Run) కేసులో బాధితుడు మరణిస్తే, మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. “మేము ఈ నగదు […] - [Holidays :సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు](https://vandebhaarath.com/ap-tg-sankranti-holidays-2025/): AP TG Sankranti Holidays 2025 : హైదరాబాద్: సంక్రాంతి ప‌ర్వ‌దినానికి సంబంధించి తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెలవులను ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ మంగ‌ళ‌వారం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. కళాశాలలు తిరిగి 17న ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించొద్ద‌ని ఆదేశించింది. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి క్లాసులు నిర్వ‌హిస్తే చర్యలు తీసుకుంటామని ఇంట‌ర్‌ బోర్డు స్పష్టం చేసింది. 11న (రెండో శనివారం), 12న (ఆదివారం) కావడంతో మొత్తం ఆరు రోజుల పాటు సెలవులు వ‌చ్చాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై స్ప‌ష్ట‌త ఇచ్చింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ లో ఈనెల 13న భోగి, 14న సంక్రాంతికి సెల‌వులు ఇచ్చింది. తాజాగా విద్యాశాఖ హాలిడేస్ పై క్లారిటీ ఇచ్చింది. భోగికి ముందు రోజు […] - [రేపు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌.. పట్టాలెక్కనున్న రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టులు..](https://vandebhaarath.com/modi-ap-tour-details/): PM Modi AP Tour | ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయ‌న‌ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు సుస్థిర అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రధాన కృషిలో ఒక భాగమని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గురువారం భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఇత‌ర ప్రాజెక‌ట్ఉల‌ను ప్రారంభించేందుకు. విశాఖపట్నం ప్రజలను క‌లుసుకునేందుకు తాను ఎదురు చూస్తున్నాన‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. NTPC గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన, నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ కింద ఇటువంటి హబ్‌గా అవతరించడం చాలా సంతోషకరమైన విషయమ‌ని అన్నారు. కాగా […] - [HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు](https://vandebhaarath.com/hmpv-virus-in-india-live-updages/): చైనా నుంచి విస్త‌రిస్తున్న‌ హ్యూమ‌న్ మెటాప్న్యూమో వైర‌స్ (HMPV)) మ‌న భార‌తదేశంలోనూ కల‌వ‌ర‌పెడుతోంది. కేసులు క్ర‌మేణా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి రెండు కేసులు న‌మోదు కాగా, గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఒక‌టి, చెన్నైలో రెండు కేసులు వెలుగు చూడ‌గా తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌ (Nagpur)లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులు ఈ HMPV బారిన‌ప‌డ్డారు. జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతుండ‌టంతో.. HMPV Symptoms : జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న ఈ పిల్ల‌ల‌ను రమదాస్‌పేట్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రికి జ‌న‌వ‌రి 3న తీసుకెళ్లారు. అనంత‌రం ప‌రీక్షించిన వైద్యులు వీరు హెచ్ఎంపీవీ వైర‌స్ బారిన ప‌డ్డార‌ని నిర్ధారించారు. కొవిడ్-19కి సారూప్యమైన ఈ వైరస్ పై, కింది శ్వాసకోశాలను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి దీని ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ HMPV కేసులు న‌మోదైన నేప‌థ్యంలో మహారాష్ట్ర […] - [Delhi Election 2025 : నేడు ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల](https://vandebhaarath.com/delhi-election-2025-schedule-live/): Delhi Election 2025 Schedule Live : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో నేటి నుంచి ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమలులోకి రానుంది. ఢిల్లీలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈసారి ఎలాగైనా నిలువ‌రించాల‌ని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది. కానీ గ‌త‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తో మిత్ర‌ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. 2020లో ఢిల్లీ ఎన్నికలు జనవరి 6న ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. అవినీతి కేసులో బెయిల్ లభించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ముమ్మ‌రంగా ప్రచారం చేస్తోంది. ప్రజాకోర్టు తీర్పులో […] - [HMPV Vrius | దేశంలోకి ప్రవేశించిన HMPV వైరస్](https://vandebhaarath.com/hmpv-vrius-news-updates/): HMPV virus Alert : బెంగళూరులోని ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చైనాలో ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలకు కారణమైన వైరస్ ను భారతదేశంలో మొదటిసారిగా గుర్తించారు. చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, కర్నాటక ఆరోగ్య అధికారులు ఈ శ్వాసకోశ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను ప్రభావితం చేస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం, సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటి చర్యలు చేపట్టాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. ట‌వ‌ల్‌, చేతి రుమాళ్ల‌ వంటి వ్యక్తిగత వస్తువులను ఇత‌రుల‌తో షేర్ చేసుకోవ‌ద్దు. ప్రజలు హైడ్రేటెడ్‌గా ఉండాలని, పౌష్టికాహారం తినాలని, వైద్యుల స‌ల‌హాలు లేకుండా సొంతంగా మెడిసిన్ వాడొద్ద‌ని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నియంత్రించాలని. […] - [Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..](https://vandebhaarath.com/scr-announced-that-two-trains-started-charlapalli-railway-station/): Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. చ‌ర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా చ‌ర్లపల్లిలో ఆగుతాయి. రేపటి నుంచి ఈ రైళ్లు చెర్లపల్లిలో హాల్టింగ్ రైల్వే స్టేషన్ ఫీచర్లు కొత్త టెర్మినల్‌లో రెండు MMTS ప్లాట్‌ఫారమ్‌లతో సహా తొమ్మిది ప్లాట్‌ఫారమ్‌లు, ఆరు […] - [Fake Universities in India 2025 : దేశంలో 21 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా ప్రకటించిన యూజీసీ](https://vandebhaarath.com/fake-universities-in-india-2025/): Fake Universities in India 2025 : భారతదేశంలో పనిచేస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) క్రమం తప్పకుండా విడుదల చేస్తుంది. ఈ సంస్థలు ప్ర‌భుత్వ నిబంధన‌లు, అనుమ‌తులు లేకుండానే కొన‌సాగుతూ డిగ్రీ ప‌ట్టాలను అందిస్తున్న‌ట్లు గుర్తించింది. ప్రభుత్వం లేదా UGC వెబ్‌సైట్‌ల ద్వారా విద్యార్థులు తాము ఎంచుకున్న విశ్వవిద్యాలయం ప్ర‌భుత్వ ఆమోదిత‌మా లేదా అనేది ముందే చెక్ చేసుకోవ‌డం ఉత్త‌మం. Fake Universities : నకిలీ యూనివర్సిటీలు అంటే ఏమిటి? నకిలీ విశ్వవిద్యాలయాలు అంటే ప్రభుత్వ‌ అధికారుల నుంచి గుర్తింపు లేకున్నా కూడా చట్టబద్ధమైన డిగ్రీలను అందజేస్తామని తప్పుగా క్లెయిమ్ చేసే సంస్థలుగా చెప్ప‌వ‌చ్చు. విద్యాపరమైన లేదా వృత్తిపరమైన విలువ లేని అనధికార స‌ర్టిఫికెట్ల‌ను అందించడం ద్వారా ఔత్సాహిక విద్యార్థుల నుంచి భారీగా డ‌బ్బులు వ‌సూలు చేస్తారు. ఇటువంటి సంస్థలు తరచుగా తప్పుదారి పట్టించే పేర్లతో పనిచేస్తాయి, విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తాయి. ఇటువంటి విద్యాసంస్థ‌ల నుంచి […] - [కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో చాన్స్‌](https://vandebhaarath.com/contract-and-outsourcing-employees-regularization/): స్ప‌ష్టం చేసిన‌ సీఎం రేవంత్ రెడ్డి Outsourcing Employees Regularization : సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు (Contract Employees), ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల‌ను రెగ్యులరైజ్‌ చేస్తే న్యాయ‌స్థానాల్లో సమస్యలు వస్తాయని చెప్పారు. క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేకపోయినా పట్టుబడితే సమస్య మ‌రింత జటిలమవుతుంది తప్ప పరిష్కారం కాదని ఆయ‌న అన్నారు. సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేయాల్సిన పని లేదని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని.. అలాంటి నేతల ఉచ్చులో పడితే చివరకు ఉద్యోగులే నష్టపోతారని సీఎం రేవంత్ హితువు ప‌లికారు. ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ముఖ్య‌మంత్రి వెల్లడించారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి (beneficiaries) చేరేలా చర్యలు తీసుకోవాల‌ని, ఈ ప్రభుత్వం మనదేన‌ని […] - [Dera Baba | డేరా బాబాకు సుప్రీం నోటీసులు.. హ‌త్య కేసు నేప‌థ్యంలో జారీ](https://vandebhaarath.com/dera-baba-case-update/): Dera Baba : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim) తోపాటు మ‌రో న‌లుగురికి సుప్రీం కోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. 2002లో జ‌రిగిన‌ ఓ హ‌త్య కేసులో వీరు నిర్దోషుల‌ని పంజాబ్‌-హ‌ర్యానా హైకోర్టు తీర్పు ఇవ్వ‌డాన్ని స‌వాల్ చేస్తూ సీబీఐ (CBI) దాఖ‌లు చేసిన పిటీష‌న్‌పై సుప్రీం (Supreme Court) ఈ మేర‌కు స్పందించింది. రామ్ ర‌హీమ్ సింగ్‌తోపాటు నలుగురిని స‌మాధానాలు కోరుతూ నోటీసులు జారీ చేసింది. అత్యంత వివాదాస్ప‌ద కేసు డేరా సచ్చా సౌదా (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై 2002లో న‌మోదైన హత్య కేసు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత్యంత వివాదాస్పద కేసుల్లో ఇదొక‌టి. ఇది డేరా సచ్చా సౌదా సంఘానికి చెందిన మాజీ మేనేజర్ రంజీత్ సింగ్ హ‌త్య‌కు సంబంధించింది. డేరా సంస్థలో రంజీత్ సింగ్ కీలక పాత్ర పోషించే వారు. […] - [Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత ప‌థ‌కాలు.. కొత్త ఛార్జీలతో జేబుల‌కు చిల్లు](https://vandebhaarath.com/freebies-politics-in-india/): Freebies Politics | గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత ప‌థ‌కాలు రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఉచిత ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో విజయం సాధించడంలో ఇవే సహాయపడ్డాయి. ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్ర‌యాణం, మహిళలు , విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం.. ఇలా రాజకీయ పార్టీలు రాష్ట్ర ఖ‌జానాను ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఏమీ ప‌ట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒకదాని తర్వాత మరొకటి ఉచిత‌ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఉచిత‌ పథకాల భారం ఖజానాపై ( financial burden) పడుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంత భారీ అదనపు ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్ప‌టికే తెలంగాణ‌, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర‌మైన‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతూ.. రాష్ట్ర‌ ఆదాయాన్ని […] - [National Sports Awards 2024 : ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీతల పూర్తి జాబితా ఇదే..](https://vandebhaarath.com/national-sports-awards-2024-complete-list/): National Sports Awards 2024 : జాతీయ క్రీడా అవార్డులు 2024 గ్రహీతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం (జనవరి 2) ప్రకటించింది.. శుక్రవారం (జనవరి 17) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు తమ అవార్డులను అందుకుంటారు. విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 (Khel Ratna Award) క్రీడాకారుడు క్రీడా విభాగం గుకేష్.డి చదరంగం హర్మన్‌ప్రీత్ సింగ్ హాకీ ప్రవీణ్ కుమార్ పారా-అథ్లెటిక్స్ మను భాకర్ షూటింగ్ అర్జున అవార్డు (Arjuna Award) క్రీడాకారుడు క్రీడా విభాగం జ్యోతి యర్రాజి అథ్లెటిక్స్ అన్నూ రాణి అథ్లెటిక్స్ నీతూ బాక్సింగ్ సావీటీ బాక్సింగ్ వంటికా అగర్వాల్ బాక్సింగ్ సలీమా టెటే హాకీ అభిషేక్ హాకీ సంజయ్ హాకీ జర్మన్‌ప్రీత్ సింగ్ హాకీ సుఖజీత్ సింగ్ […] - [Khel Ratna award | మను భాకర్, డి గుకేష్ లకు ఖేల్ రత్న అవార్డు.. పూర్తి జాబితా ఇదే..](https://vandebhaarath.com/khel-ratna-award-for-2024-25-full-details/): Khel Ratna award | భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024 సంవత్సరానికి నలుగురు క్రీడాకారులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. చదరంగం విభాగంలో డి.గుకేశ్ (D Gukesh ) , షూటింగ్ విభాగంలో మను బాకర్ (Manu Bhaker), హాకీ విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ను ఈ అవార్డులు వరించాయి. 2024-25 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Khel Ratna award ) జాబితాలో భారతదేశ డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి.గుకేష్‌లను చేర్చినట్లు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జనవరి 2న గురువారం ధృవీకరించింది. మ‌రోవైపు భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా-అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశ అత్యున్నత స్పోర్టింగ్ గౌరవానికి […] - [Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంట‌ర్‌.. ఆర్ఎస్ఎస్‌ నుంచి 'సేవా స్ఫూర్తి' నేర్చుకోండి](https://vandebhaarath.com/bjp-criticises-arvind-kejriwals-letter-to-rss-chief/): New Delhi : ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్‌కు రాసిన లేఖపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) విమర్శించింది, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆయన ఈ లేఖను ఉపయోగించారని ఆరోపించింది. . కేజ్రీవాల్ (AAP chief Arvind Kejriwal) ఓటరు జాబితా తొలగింపులు చేస్తున్న బీజేపీని మీరు స‌మ‌ర్థిస్తున్నారా అని అంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ‌రాసిన విష‌యం తెలిసిందే.. దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఈ లేఖను ‘పబ్లిసిటీ స్టంట్’గా కొట్టిపారేశారు. సుదాన్షు త్రివేదీ కౌంటర్.. “కేజ్రీవాల్ లేఖ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.” అని త్రివేది విలేకరుల సమావేశంలో అన్నారు. ఆరెస్సెస్ సంస్థకు రాయడానికి బదులు తన “రాజకీయ ఎత్తుగడలను” వదిలిపెట్టి.. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి “సేవా […] - [Union Cabinet : అన్నదాతలకు కేంద్రం వరాలు..](https://vandebhaarath.com/union-cabinet-on-fasal-bima-yojana/): Union Cabinet : కొత్త సంవత్సరం వేళ దేశంలోని రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ () నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కొత్త సంవత్సరంలో మొదటి రోజు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు అందించే సబ్సిడీని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350కే లభించనుంది. కాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. నాలుగు కోట్ల మందికి లబ్ధి దేశవ్యాప్తంగా రైతుల కోసం అమలుచేస్తున్న. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana) పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రూ. 69,515 కోట్లకు పెంచినట్లు తెలిపారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 4 […] - [GST collections  | డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు ఏడాదికి 7.3% పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి](https://vandebhaarath.com/gst-collections-december-2024/): GST collections  | గూడ్స్ అండ్‌ స‌ర్వీస్ టాక్స్‌ (GST)వసూళ్లు డిసెంబరులో రూ.1.77 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా పదవ నెలలో రూ.1.7 లక్షల కోట్ల మార్కును అధిగమించాయని జనవరి 1 న విడుదల చేసిన డేటా వెల్ల‌డిస్తోంది. చూపిస్తుంది. పన్ను వసూళ్లు డిసెంబరు 2023లో రూ. 1.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.3 శాతం ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 2024లో రూ. 2.1 లక్షల కోట్ల మార్క్‌ను నమోదు చేశాయి. వృద్ధి వేగం కూడా మూడు నెలల్లోనే అత్యంత నెమ్మదిగా ఉంది. కాగా గత త్రైమాసికంతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. గత త్రైమాసికంలో రూ. 1.77 లక్షల కోట్లతో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ కాలంలో జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. GST రాబడుల పెరుగుదల గత త్రైమాసికం కంటే మెరుగైన ఆర్థిక పనితీరును సూచిస్తుంది. ఏప్రిల్-జూన్ కాలంలో వృద్ధి రేటు 6.7 శాతం […] - [Sankranti 2025 | సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు](https://vandebhaarath.com/2025-sankranti-special-buses/): 2025 Sankranti Special Buses | సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే చాలు హైద‌రాబాద్ (Hyderabad)మొత్తం నిర్మానుష్యంగా మారిపోతుంది. పండుగ సెలవుల‌ను ఎంజాయ్ చేయ‌డానికి న‌గ‌ర‌వాసులు త‌మ సొంతూళ్ల‌కు ప‌య‌న‌మ‌వుతారు. ముఖ్యంగా న‌గ‌రంలో చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలు సంక్రాంతి సంద‌ర్భంగా ఆంధ్రాకు పెద్ద ఎత్తున ప్ర‌యాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుంటాయి. ఆర్టీసీ బ‌స్సులు, రైళ్లలో క‌నీసం నిల‌బ‌డేందుకు కూడా స్థ‌లం ఉండ‌దు.. ప్ర‌యాణికుల ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు టిజిఆర్టీసీ (TGSRTC) తీపిక‌బురు చెప్పింది. 557 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముంద‌స్తుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ ‌నుంచి తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌(Andhra Pradesh)కు కూడా ప్రత్యేక బస్సులను నడ‌పాల‌ని నిర్ణ‌యించింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడప‌నుంది. అందులో 557 బ‌స్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌక‌ర్యం క‌ల్పించింది. […] - [Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్.. మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..](https://vandebhaarath.com/hyderabad-metro-news-service-extended/): Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుక‌ల (New year 2025) సంద‌ర్భంగా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవ‌ల‌ను పొడిగించిన‌ట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధ‌రాత్రి 1:15 AM వ‌ర‌కు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంద‌ని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ మేరు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, NVS రెడ్డి సోమవారం మాట్లాడుతూ అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు 12:30 గంటలకు బయలుదేరి, జనవరి 1, 2025 న తెల్లవారుజామున 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్లకు చేరుకుంటుంది. ఈ మెట్రో సేవ‌ల విస్త‌ర‌ణ‌తో అర్థరాత్రి వేళ ప్ర‌యాణికుల‌కు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంద‌ని తెలిపారు. లేట్ నైట్ సమయాల్లో కూడా […] - [India-China tensions | ఒక మిలియన్ సుసైడల్ డ్రోన్స్ సిద్ధం చేస్తున్న చైనా!](https://vandebhaarath.com/india-china-tensions-about-kamikaze-drone/): China’s Kamikaze Drone Strategy | అనేక ద్వైపాక్షిక చర్చల తర్వాత భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఒక ముగింపుకు వచ్చినట్లు అనిపిస్తోంది. కానీ డ్రాగన్ దేశం ఇపుడు మనదేశంలో ఉద్రిక్తతలను (India-China tensions) పెంచే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలను సులభంగా టార్గెట్ చేయగల 100 కాదు, ఏకంగా 1 మిలియన్ సూసైడ్ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని చైనా యోచిస్తున్నట్లు సమాచారం. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆదేశించిన ఈ డ్రోన్‌లను 2026 నాటికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA China army)కి అందజేయాలని భావిస్తున్న‌ది. అయితే, చైనా ఇంత పెద్ద మొత్తంలో సూసైడ్ డ్రోన్‌లను ఎందుకు కొనుగోలు చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ నేప‌థ్యంలో తైవాన్ కూడా అతిపెద్ద ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని, భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, భారతదేశం ఇప్పటికే ‘నాగాస్త్ర’ అని […] - [Vishwakarma Yojana : విశ్వకర్మ యోజన కింద ప్రతిరోజూ రూ. 500 స్టైఫండ్, ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు..](https://vandebhaarath.com/pm-vishwakarma-yojana-online-apply/): PM Vishwakarma Yojana : దేశంలోని పేదల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. భారతదేశంలోని జనాభాలో ఎక్కువ భాగం చేతివృత్తుల వారు ఉన్నారు. ఇందులో కళాకారులు కూడా ఉన్నారు. చేతివృత్తుల వారికి ఉపాధి, సంక్షేమం కోసం భారత ప్రభుత్వం పిఎం విశ్వ‌క‌ర్మ‌ పథకం అమలు చేస్తోంది. 2023 సంవత్సరంలో, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన (Vishwakarma Scheme)ను ప్రారంభించింది. దీని కింద నైపుణ్య శిక్షణతో పాటు హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను కూడా అందిస్తుంది. ఈ స్కీమ్‌లో ఎవరికి ప్రయోజనాలు లభిస్తాయి.. ఈ ప‌థ‌కానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శిక్షణలో ప్రతిరోజూ రూ.500 ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమం కింద హస్తకళాకారులకు ప్రభుత్వం ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ 15 […] - [Sankranti Festival Special buses | సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాలకు ప్ర‌త్యేక బ‌స్సులు](https://vandebhaarath.com/tgsrtc-and-apsrtc-sankranti-festival-special-buses/): Sankranti Festival Special buses : సంక్రాంతి పండుగ (Sankranti Festival) సంద‌ర్భంగా తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు టీజిఎస్ఆర్‌టిసి శుభ‌వార్త చెప్పింది. ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలు ఆంధ్రప్రదేశ్‌కు 300 ప్రత్యేక బస్సులు సహా 6,500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఆర్టీసీ (TGSRTC) తెలిపింది. సాధారణ సర్వీసుల కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. జనవరి 7 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కేటగిరీలకు చెందిన ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది, కానీ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 10న 1,600 బస్సులు, 1900 బస్సులు నడిచే జనవరి 11న భారీ డిమాండ్‌ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రధాన బస్ టెర్మినల్స్ వద్ద రద్దీని తగ్గించడానికి, సర్వీసులు […] - [Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?](https://vandebhaarath.com/key-features-of-the-new-pamban-rail-bridge/): Rameshwaram : భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ వంతెన పంబన్ రైలు వంతెనను (Pamban Rail Bridge) ఆదివారం (ఏప్రిల్ 6) రామ నవమి (Ram Navami) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తమిళనాడు(Tamilnadu)లో ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి రోడ్డు వంతెనపై నుంచి జెండా ఊపి వంతెన పనితీరును వీక్షిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత, ఆయన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. “ఈ వంతెన లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణం ప్రకారం, రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి ప్రారంభించబడింది. Pamban Rail Bridge పంబన్ బ్రిడ్జి ప్రత్యేకతలు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ రూ.550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన పొడవు 2.08 కి.మీ., 99 స్పాన్లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ కలిగి ఉంది. అపార్ట్ మెట్లలో లిఫ్ట్ ల మాదిరిగా ఈ వంతెన 17 మీటర్ల […] - [Waqf bill : అక్రమ వక్ఫ్ ఆస్తులను జప్తు చేస్తాం. యాక్షన్ లోకి దిగిన యోగి ప్రభుత్వం!](https://vandebhaarath.com/up-cm-yogi-on-illegal-properties-of-waqf/): Yogi Adhthynath On Waqf bill : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adhthynath) ప్రభుత్వం యాక్షన్ లోకి దిగినట్లు కనిపిస్తోంది. చట్టవిరుద్ధంగా ప్రకటించిన వక్ఫ్ ఆస్తులను గుర్తించి, కార్యాచరణ ప్రారంభించాలని యోగి ప్రభుత్వం జిల్లా న్యాయాధికారులను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం కేవలం 2,963 వక్ఫ్ ఆస్తులు మాత్రమే రిజిస్టర్ చేయబడ్డాయి. రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం, సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిన 2533 ఆస్తులు, షియా వక్ఫ్ కు చెందిన 430 ఆస్తులు మాత్రమే నమోదు అయి ఉన్నాయి. Waqf bill : వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత, వక్ఫ్ సవరణ బిల్లు శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఎగువ సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీనితో […] - [Ram navami 2025 : శ్రీరామ నవమి పర్వదినం శుభ ముహూర్తం .. పూజా విధానం..](https://vandebhaarath.com/ram-navami-2025-date-and-time-shuba-vidhi/): ram navami 2025 : దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి పర్వదినానికి ​​సన్నాహాలు జరుగుతున్నాయి. వేద పురాణాల ప్రకారం.. శ్రీరాముడు చైత్ర శుక్ల పక్ష తొమ్మిదవ రోజున జన్మించాడు. పరమ పవిత్రమైన రామనవమి రోజున భక్తిశ్రద్ధలతో పూజ చేయడం వల్ల ఆ రామచంద్రుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున కొందరు భక్తులు పూజలు చేయడంతో పాటు ఉపవాసం కూడా ఉంటారు. దీంతో పాటు, శ్రీరామచరితమానస్, రామాయణాలను కూడా పారాయణం చేస్తారు. ఈ ఏడాది శ్రీరామ నవమి నవమి తేదీ, పూజకు శుభ ముహూర్తం, పూజా విధానాన్ని తెలుసుకోవచ్చు. Ram navami 2025 : పండుగ తేదీ, శుభ ముహూర్తం రామ నవమి (Ram navami 2025 ) ఆదివారం, 6 ఏప్రిల్ 2025న జరుపుకుంటారు. ఈ రోజును చైత్ర మాసం శుక్ల పక్ష తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటారు. పూజకు శుభ సమయం చైత్ర మాసం శుక్ల పక్ష నవమి తేదీ […] - [మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ అయింది.. అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధర](https://vandebhaarath.com/motorola-edge-60-fusion-price/): Motorola Edge 60 Fusion : చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఎట్టకేలకు భారతదేశానికి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు నెలల తరబడి దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఆకర్షణీయమైన అనేక రకాల ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కలిగి ఉంది. మోటరోలా లాంచ్‌కు ముందే ఫోన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే ఎవరికైనా బలమైన పోటీదారుగా మార్చింది. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది, మీ రోజువారీ అవసరాలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇది ఆకట్టుకునే కెమెరా సెటప్‌తో కూడా వస్తుంది. దీని ఫీచర్లు ధరలను ఇక్కడ నిశితంగా పరిశీలించండి. Motorola Edge 60 Fusion ధర మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. మొదటి వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్‌ను అందిస్తుంది. రెండవ వేరియంట్ 12GB RAM, […] - [Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు](https://vandebhaarath.com/rijiju-tables-waqf-bill-in-lok-sabha/): NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్‌సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘ఆన్‌లైన్ మోడ్, మెమోరాండాలు, అభ్యర్థనలు, సూచనల రూపంలో మొత్తం 97,27,772 పిటిషన్లు వచ్చాయని అన్నారు. 284 ప్రతినిధులు కమిటీ ముందు తమ అభిప్రాయాలను సమర్పించి సూచనలు ఇచ్చారు. JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ద్వారా లేదా నేరుగా ఇచ్చిన మెమోరాండా ద్వారా అయినా, వాటన్నింటినీ ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ ఏ బిల్లుకూ ఇంత పెద్ద సంఖ్యలో పిటిషన్లు రాలేదు. Waqf : దిమ్మదిరిగిపోయేలా గణంకాలు.. వక్ఫ్ ఆస్తి గురించి రిజిజు మాట్లాడుతూ, ‘వక్ఫ్ బోర్డు (Waqf Board)కు లక్షల ఎకరాల భూమి, లక్షల కోట్ల విలువైన ఆస్తి ఉంటే, దానిని దేశంలోని పేద […] - [Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?](https://vandebhaarath.com/waqf-amendment-bill-supported-and-un-supported-parties/): Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు 2024 బుధవారం లోక్‌సభకు రానుంది. ప్రతిపాదిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మంగళవారం సభ నుంచి కాంగ్రెస్ దాని మిత్ర పక్సాలు వాకౌట్ చేశాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై చర్చతోపాటు ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అన్ని ప్రధాన పార్టీల నాయకులతో కూడిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ (BAC) ఎనిమిది గంటల చర్చకు అంగీకరించిందని, సభలో అప్పటి పరిస్థితిని బట్టి దీనిని పొడిగించవచ్చని అన్నారు. ప్రభుత్వం తమ గొంతులను అణచివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, అనేక ఇతర ఇండియా బ్లాక్ సభ్యులు వాకౌట్ చేయడంతో, బిల్లుపై ట్రెజరీ, ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయ ఉద్రిక్తతలు, చర్చ యొక్క వ్యవధి […] - [Waqf Amendment Bill : పార్లమెంటులో వక్ఫ్ బిల్లును ఆమోదించేందుకు బిజెపి వద్ద గేమ్ ప్లాన్ ఏంటి?](https://vandebhaarath.com/key-features-of-the-waqf-amendment-bill-2024/): New Delhi : యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు – 2024 (Waqf Amendment Bil)ను లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బుధవారం పార్లమెంటులో పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణ, ఆక్రమణలు, పారదర్శకత లేకపోవడం వంటి కీలక అంశాలను పరిష్కరించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ఇది వక్ఫ్ బోర్డు సామర్థ్యం, జవాబుదారీతనాన్ని సంస్కరించుతుంది. Waqf Amendment Bill, 2024 ముఖ్య లక్షణాలు: Key Features of the Waqf Amendment Bill, 2024: భారతీయ జనతా పార్టీ (BJP), దాని ఎన్డీఏ కూటమి భాగస్వాములు, టిడిపి, జెడి(యు), ఇతరులు తమ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంటు సమావేశానికి (Parliament Session) హాజరు కావాలని విప్ ను జారీ చేసింది. అదేవిధంగా, కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీ, ఆర్జెడి, టిఎంసి వంటి ప్రతిపక్ష […] - [Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది](https://vandebhaarath.com/sunita-williams-says-india-looks-amazing/): నాసా (Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి భారతదేశం పట్ల తన అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భారత దేశం “అద్భుతం” గా కనిపించిందని తెలిపారు. సునీతా విలియమ్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భారతదేశాన్ని చూసిన తన విస్మయపరిచే అనుభవాన్ని పంచుకున్నారు, హిమాలయాలు, శక్తివంతమైన తీరప్రాంతం, ఉపఖండం అంతటా విస్తరించి ఉన్న నగర దీపాల వలయం ఉత్కంఠభరితమైన దృశ్యాలు అద్నుభుతంగా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. “భారతదేశం అద్భుతంగా ఉంది,” అని విలియమ్స్ అన్నారు. సుదీర్ఘకాలం స్పేస్ లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మాట్లాడుతూ.. తాను, విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫొటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా చేపట్టబోయే మిషన్ లో IND ఎయిరో ఫోర్స్ పైలట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనుండటం మంచి పరిణామమని పేర్కొన్నారు. అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉన్న […] - [Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..](https://vandebhaarath.com/delhi-metro-pod-hotel-best-features/): Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అనేక ట్రిప్పులలో బిజీగా ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో ఇప్పుడు స్టేషన్లలో రాత్రిపూట బస చేయడానికి ఏర్పాట్లు చేసింది. DMRC న్యూఢిల్లీ స్టేషన్‌లో ఒక పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేసింది, అక్కడ మీరు నిశ్చింతగా రాత్రిపూట విశ్రాంతి తీసుకోవచ్చు. ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ వాసులకు జీవనాడి లాంటిది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ లో లక్షలాది మందికి ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల రాకపోకలతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మెట్రో స్టేషన్‌లోనే పడుకోవచ్చని అనుకున్నారా? మీరు ఖచ్చితంగా నిద్రపోవచ్చు, కానీ రాత్రిపూట మెట్రో సేవలు పూర్తయిన తర్వాత స్టేషన్ లో వెంటనే మీమ్మల్ని బయటకు పంపించేస్తారు. అయినప్పటికీ, మీరు మెట్రో స్టేషన్‌లో నిద్రపోవాలనుకుంటే, ఢిల్లీ మెట్రో మీ కోరికను నెరవేర్చింది. ఢిల్లీ మెట్రో రైల్ […] - [Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్‌లో తొలి వందే భారత్ రైలు](https://vandebhaarath.com/kashmir-vande-bharat-train-to-be-launched-in-april/): Kashmir Vandebharat | భారత రైల్వే చరిత్ర (Indian Railways)లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే విధంగా ఏప్రిల్ 19న కాశ్మీర్‌(Kashmir)కు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Vandebharat Express) ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు . జమ్మూ రైల్వే స్టేషన్ ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తి కావస్తున్నాయి. కొత్త రైలు కత్రా నుండి జమ్మూకు నడుస్తుందని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ రైల్వే నెట్‌వర్క్‌కు ప్రోత్సాహం 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్(Udampur)-శ్రీనగర్-బారాముల్లా (baramullah) రైలు లింక్ విజయవంతంగా పూర్తయిన తర్వాత జమ్మూ-కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. కత్రా-బారాముల్లా మార్గంలో ట్రయల్ రన్‌లు పూర్తయ్యాయి. . ఈ కొత్త రైలు (Vandebharat Express) సర్వీస్ జమ్మూ – శ్రీనగర్మ (Jammu To Srinagar )ధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. మొదటిసారిగా, ఇది ఈ ప్రాంతానికి ఆధునిక, హై-స్పీడ్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. కేంద్ర […] - [RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…'](https://vandebhaarath.com/pm-modi-praises-rss-role-in-social-service/): Nagpur : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) జయంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ తొలిసారిగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ పక్కనే నిలబడి ప్రసంగించిన మోదీ (PM Modi).. సామాజిక సేవ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు. వరదలు, భూకంపాలు, ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వారి నిస్వార్థ సేవ స్పష్టంగా కనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. సేవ ఉన్న చోటల్లా స్వచ్ఛంద సేవకులు ఉంటారని ఆయన అన్నారు. మహా కుంభమేళా అయినా, మరే ఇతర సందర్భమైనా, ప్రజలకు సహాయం చేయడానికి స్వచ్ఛంద సేవకులు అండగా ఉన్నారని ప్రజలు స్వయంగా చూశారని ప్రధాని మోదీ అన్నారు. పని ఎంత పెద్దదైనా లేదా […] - [Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..](https://vandebhaarath.com/what-is-the-longest-train-in-indian-railways/): Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే మౌలిక సదుపాయాలు 2014 నుంచి పూర్తిగా మారిపోయాయి. భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణాలను అందిస్తుంది. Indian Railway : ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఇక భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు (longest train) గా దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ (Vivek Express) గుర్తింపు పొందింది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్‌ను తమిళనాడులోని కన్యాకుమారికి కలుపుతుంది. మొత్తం 4,189 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 75 గంటల 30 నిమిషాలు ఉంటుంది. తొమ్మిది రాష్ట్రాల గుండా వెళుతుంది. 57 రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. Super Vasuki : సూపర్ వాసుకి రైలు గురించి తెలుసా? ఇండియన్ రైల్వే […] - [మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్](https://vandebhaarath.com/hyderabad-metro-rail-news-update/): Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉగాది సందర్భంగా మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు, కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదని.. ప్రయాణికులకు మెరుగైన సేవలను సైతం అందిస్తామని పేర్కొన్నారు.ఎల్ అండ్ టీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి 3 నుంచి 6 నిమిషాలకోసారి రైలు వస్తుండటంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంలో మెట్రో రైల్‌లో వెన్నుముకగా ఉండనున్నాయని పేర్కొన్నారు. Metro Rail : మెట్రో రైళ్ల పొడిగింపు ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్లుగా మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించేందుకు తమ టెర్మినల్ స్టేషన్‌ల నుంచి చివరి రైలు బయలుదేరే సమయం 1 ఏప్రిల్ 2025 నుంచి ప్రస్తుతమున్న 11:00 […] - [Earthquake : మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం](https://vandebhaarath.com/operation-brahma-for-myanmar-earthquake/): Earthquake : భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ ప్రభుత్వ చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో మాట్లాడారు. మయన్మార్‌ను కుదిపేసిన భూకంపంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు భారతదేశం అండగా నిలబడటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఆపరేషన్ బ్రహ్మ (Operation Brahma) కింద, విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సహాయం, సెర్చ్, రక్షణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వేగంగా పంపుతున్నామని ఆయన అన్నారు. ‘X’ పోస్ట్‌లో ప్రధాని మోదీ భూకంపం (Earthquake)లో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒక సన్నిహిత మిత్రుడిగా, పొరుగు దేశంగా, భారతదేశం ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఆపరేషన్ బ్రహ్మ కింద విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సహాయం, శోధన, రక్షణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వేగంగా పంపుతున్నాం అని […] - [Broadband | ఎక్సైటెల్ బ్రాడ్ బ్యాండ్.. 400Mbps వేగంతో.. 22 కంటే ఎక్కువ OTT యాప్‌లు](https://vandebhaarath.com/excitel-broadband-plans/): Excitel Broadband Plans : నేటి డిజిటల్ యుగంలో, ఇంటర్నెట్ కేవలం ఒక విలాసవంతమైన వస్తువు కాదు, మన దైనందిన జీవితంలో అతిముఖ్యమైన ముఖ్యమైన భాగం. మీకు ఇష్టమైన టీవీ షోలను చూడటం, కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ను ఆస్వాదించడం లేదా క్రీడలను ప్రత్యక్ష ప్రసారంలో చూడటం వంటి వాటి కోసం ఇంటర్నెట్ తప్పనిసరి అయింది. అయితే, వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కోసం అనేక సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ఇప్పుడు ఒకే సరసమైన ప్లాన్ ద్వారా 22 కి పైగా OTT ప్లాట్‌ఫారమ్‌లు, ప్రీమియం టీవీ ఛానెల్‌లతో పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను ఊహించుకోండి! ఇంత అద్భుతమైన ఆఫర్ చాలా అరుదు. ఈ అవసరాన్ని తీర్చడానికి, ప్రముఖ ప్రొవైడర్ ఎక్సిటెల్ (Excitel ) మీకు తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన “పైసా వసూల్” ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇపుడు ఖరీదైన ప్లాన్లకు వీడ్కోలు చెప్పండి! ఎక్సైటెల్ తన బ్రాడ్‌బ్యాండ్ […] - [Cow Milk vs Buffalo Milk | ఆవు పాలు, గేదె పాలు రెండింటిలో మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్.. ?](https://vandebhaarath.com/cow-milk-vs-buffalo-milk-2/): Cow Milk vs Buffalo Milk | ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఆహారాలలో పాలు అతి ప్రధానమైనది. ఇవి పోష‌కాల గ‌నిగా చెబుతారు. అనే వంట‌కాల‌లో విరివిగా ఉప‌యోగిస్తుంటారు. ఇందులో కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్క‌లంగా ఉండి ఆరోగ్యకరమైన ఎముకలు, కండరాలు.. మొత్తం శారీరక ఆరోగ్యానికి మేలుచేస్తాయి. మెరుగైన ఎముక సాంద్రత, రోగనిరోధక శక్తి పెంపొందించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది. అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలల్లో ప్ర‌పంచ దేశాల్లో ఆవు పాలు, గేదె పాలను అత్యంత విరివిగా సేవిస్తుండ‌గా, విదేశాల్లో ఆవు పాలను ఎక్కువగా వినియోగిస్తారు, తేలికపాటి రుచికి, సుల‌భ‌మైన జీర్ణక్రియకు ఆవుపాలు పేరుగాంచింది. ఇది సాధారణంగా పానీయాలు, వంటలు, జున్ను, పెరుగు, వెన్న వంటి పలు రకాల పాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. మరోవైపు, గేదె పాలు ముఖ్యంగా దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలు, ఇటలీలో ప్రసిద్ధి చెందాయి. గేదె పాలు చిక్క‌గా, అధిక పోషక పదార్ధాలు, […] - [Telangana BJP| బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ బండి సంజ‌య్‌?.. ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం](https://vandebhaarath.com/telangana-bjp-president-bandi-sanjay/): Telangana BJP president post : తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్ష పదవికి బండి సంజ‌య్ (Bandi Sanjay) పేరు మ‌రోసారి తెర‌పైకి వచ్చింది. ప్ర‌స్తుతం ఈ ప‌ద‌వి (BJP Telangana president post)లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, జి.కిష‌న్‌రెడ్డి (G Kishan Reddy) ఉండ‌గా సంస్థాగ‌త ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ బండి సంజ‌య్ పోటీ ప‌డుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి (MP and Union minister )గా బండి సంజ‌య్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష పద‌వి (Telangana BJP president post) రేసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు (ex-MLC Ram Chander Rao) పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. Telangana BJP president post : బండి సంజయే ఎందుకు? తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్షగా ఉన్న బండి సంజ‌య్ ను 2023 అసెంబ్లీ […] - [Ugadi 2025 : అనగనగా ఉగాది.. ఈ పండుగ ప్రాముఖ్యత గురించి పూర్తిగా తెలుసకోండి..](https://vandebhaarath.com/ugadi-2025-history-and-fesival-significance/): Ugadi 2025 : ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ (పంచాంగం) ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజును జరుపుకునే పండుగ. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ చైత్ర మాసం మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2025 లో ఉగాది మార్చి 30 (ఆదివారం)న వస్తుంది. అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దాద్రా-నాగర్ హవేలీ, డామన్- డయ్యూలలోని హిందువులు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి గుడి పద్వా అనే పండుగను జరుపుకుంటారు. ఉగాది అంటే ఏమిటి? What is Ugadi : ఉగాది హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. యుగాది లేదా ఉగాది అనే పదాలు ‘యుగం’ (యుగం), ‘ఆది’ (ప్రారంభం) అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి. ఇది ‘నూతన యుగం ప్రారంభం’ అని సూచిస్తుంది. సాధారణంగా […] - [Moringa benefits | మునగ ఆకుల పొడితో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..](https://vandebhaarath.com/moringa-health-benefits/): Moringa benefits | మోరింగ ఒలిఫెరా లేదా డ్రమ్ స్టిక్ అని కూడా పిలువబడే మునగ కాయలు, ఆకులు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సూపర్ ఫుడ్ గా అందరూ భావిస్తారు. వేల సంవత్సరాలుగా, దీనిని మూలికా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో, ప్రజలు దాని ప్రయోజనాలను తెలుసుకొని వారి రోజువారీ ఆహారంలో మునగను చేర్చుకోవడం ప్రారంభించారు. బెరడు, కాయలు, ఆకులు వంటి చెట్టు వివిధ భాగాలను ఉపయోగిస్తారు. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు, క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడే దాదాపు 90 బయోయాక్టివ్ ప్లాంట్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక్కడ, మునగ పొడి యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి పరిశీలించండి. Moringa benefits : సమృద్ధిగా పోషకాలు మునగ పొడిలో విటమిన్ ఎ, సి కాల్షియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్ వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు […] - [Cash withdrawal | ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే బాదుడే.. మే 1 నుంచి కొత్త ఛార్జీలు - వివరాలు..](https://vandebhaarath.com/rbi-hikes-atm-cash-withdrawal-fees/): ATM Cash withdrawal : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ATM నుంచి నగదు విత్ డ్రా పై ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏటీఎం నగదు ఉపసంహరణలు మే 1 నుంచి మరింత ఖరీదైనవిగా మారుతాయని దూరదర్శన్ న్యూస్ నివేదిక తెలిపింది. ఈ మార్పు తరచుగా డబ్బులను డ్రా చేసుకునేందుకు ఎక్కువగా ATM లను ఉపయోగించే వారిపై ప్రభావం చూపనుంది. ATM ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే ఒక బ్యాంకు ATM లావాదేవీలను సులభతరం చేయడానికి మరొక బ్యాంకు చెల్లించే మొత్తం. బ్యాంకులు సాధారణంగా ఈ ఖర్చును కస్టమర్లపైకి బదిలీ చేస్తాయి. ఉదాహరణకు, ఒక ICICI బ్యాంక్ కస్టమర్ హైదరాబాద్ లోని SBI ATM నుంచి డబ్బును డ్రా చేసుకుంటే ICICI బ్యాంక్ ఒక నెలలో SBI ATMలో మూడవ లావాదేవీ తర్వాత రుసుము వసూలు చేసే అవకాశం ఉంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నందున అధిక […] - [Lava Shark | ఆపిల్ ఐఫోన్ ను మరిపించేలా రూ.6,999కే సరికొత్త లావా ఫోన్](https://vandebhaarath.com/lava-shark-with-50mp-camera-launched-at-rs-6999-specs/): భారత్ కు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా “షార్క్” అనే కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని ప్రకటించింది. ఇది మొదటిసారి స్మార్ట్‌ఫోన్ ను వినియోగించేవారి కోసం రూపొందించింది. డిజైన్, పనితీరు, బిల్ట్ క్వాలిటీ దృష్టి సారించి, షార్క్ ఫోన్ ధర ధర రూ. 9,000 కంటే తక్కువగా ఉంటుందని స్వదేశీ బ్రాండ్ ప్రకటించింది. ఈ సిరీస్ కింద లాంచ్ అవుతున్న మొదటి స్మార్ట్‌ఫోన్‌ను షార్క్ అని పిలుస్తారు. దీనిని ఒకసారి చూస్తే లావా కచ్చితంగా ప్రీమియం ఫోన్ లా కలనిపిస్తుంది. లావా షార్క్ వెనుక నుంచి చూస్తే పూర్తిగా ఐఫోన్ 16 ప్రో లాగానే కనిపిస్తుంది. అయితే, ఇది లావా ఫోన్ కాబట్టి, దీనికి లావా బ్రాండింగ్ ఉంది. ఈ ఫోన్ గోల్డ్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. హెక్, గోల్డ్ వేరియంట్‌ను “టైటానియం గోల్డ్” అని కూడా పిలుస్తారు హార్డ్‌వేర్ టెక్స్ట్‌బుక్ ఎంట్రీ-లెవల్. ఈ ఫోన్ 6.67-అంగుళాల […] - [Bsnl 5G Network | త్వరలో బిఎస్ఎన్ఎల్ 5G రోల్ ఔట్ .. ప్రకటించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య](https://vandebhaarath.com/bsnl-5g-network-rollout-process/): Bsnl 5G Network | ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థకు సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చింది. BSNL నుంచి 5G సర్వీస్ రోల్అవుట్ పై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం, BSNL 4G నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. 75,000 కంటే ఎక్కువ కొత్త 4G టవర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. రాబోయే ఒకటి రెండు నెలల్లో, అదనంగా 100,000 4G టవర్లు ఏర్పాటు చేయనున్నారు.ఇది BSNL 5G సర్వీస్ ను ప్రారంభించడానికి లైన్ క్లియర్ అవుతుంది. జూన్ నెలలో Bsnl 5G Network ? BSNL కోసం ఉన్న అన్ని 100,000 4G సైట్‌లు మే నుంచి జూన్ 2025 నాటికి అందుబాటులోకి వస్తాయని మంత్రి సింధియా ధృవీకరించారు. దీని తర్వాత, 4G నుంచి 5Gకి మార్పు జూన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టెలికమ్యూనికేషన్స్ […] - [Shaheed Diwas : భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీసిన 1931 మార్చి 23న ఏం జరిగింది?](https://vandebhaarath.com/bhagat-singh-death-aniversity-march-23-shaheed-diwas/): Shaheed Diwas : 1931 మార్చి 23న, భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వీరులు భగత్ సింగ్‌ (Bhagat Singh) ను బ్రిటిష్ వారు ఆయన సహచరులు రాజ్‌గురు (Rajguru), సుఖ్‌దేవ్‌ (Sukhdev)లతో కలిసి ఉరితీశారు. భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను తప్పుడు విచారణలో దోషులుగా నిర్ధారించి 1931 మార్చి 23న బలిగొన్నారు. ఆయన బలిదానం భారత స్వాతంత్య్ర పోరాటానికి దిశానిర్దేశాన్ని ఇచ్చింది. ఆయన అమరవీరుల జ్ఞాపకార్థం ఈ రోజు మనం అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1931 మార్చి 23 రాత్రి ఏం జరిగింది? అతన్ని 1931 మార్చి 23న (1931 march 23) రాత్రి 7:33 గంటలకు ఉరితీశారు. తన చివరి కోరిక ఏమిటని అడిగినప్పుడు.. భగత్ సింగ్ రష్యన్ కమ్యూనిస్ట్ విప్లవకారుడు లెనిన్ జీవిత చరిత్రను చదవడం ద్వారా దానిని పూర్తి చేయమని కోరాడు. జైలు అధికారులు అతని ఉరిశిక్ష సమయం చెప్పినప్పుడు అతను స్పందించిన […] - [RSS | బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలను అరికట్టాలి..](https://vandebhaarath.com/rss-akhil-bharatiya-pratinidhi-sabha-meeting/): Bengaluru : బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హింసను ఆపడానికి తక్షణమే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ వర్గాల ఉనికి ప్రమాదంలో ఉందని పేర్కొందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి (UN) తోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. RSS లో అతిపెద్ద నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల భారత ప్రతినిధి సభ (ABPS) మూడు రోజుల సమావేశం బెంగళూరులో జరిగింది. 1951లో బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా 22% ఉండగా, ఇప్పుడు అది 7.9%కి తగ్గిందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. హిందూ జనాభా కేవలం 7.9%కి తగ్గింది. బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిక్ శక్తులు హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై నిరంతర ప్రణాళికాబద్ధమైన హింసనే కారణమని అఖిల భారత ప్రతినిధి సభ తీవ్ర […] - [పూర్తి కావస్తున్న నమో భారత్ స్టేషన్ కారిడార్.. త్వరలో ట్రయల్ రన్](https://vandebhaarath.com/namo-bharat-station-corridor/): Namo Bharat station corridor  | న్యూఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లోని అతిపెద్ద నమో భారత్ స్టేషన్, సారాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో రవాణాను సులభతరం చేసే లక్ష్యంతో ఏప్రిల్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన ప్రకారం, ముఖ్యమైన నిర్మాణ పనులు, విద్యుదీకరణ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. న్యూ అశోక్ నగర్, సారాయ్ కాలే ఖాన్ మధ్య ట్రయల్ రన్స్.. మార్చి చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ప్రకారం న్యూ అశోక్ నగర్, సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ల మధ్య ట్రాక్ పనులు పూర్తయ్యాయి. Namo Bharat station corridor : దీనితో ప్రయోజం ఏమిటి? ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌ను హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఢిల్లీ మెట్రో పింక్ లైన్, వీర్ హకీకత్ రాయ్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్ (ISBT)తోపాటు రింగ్ […] - [ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..](https://vandebhaarath.com/hyderabad-metro-rail-shedule-for-ipl-2025/): Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 :15 గంటలకు బయలు దేరి 1:10 గంటలకు గమ్యం చేరుకోనుంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ కొత్త షెడ్యూల్ అందుబాటులో ఉంటుంది. ఇది ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచులు వీక్షించేవారికి.. ఆ మార్గాల గుండా ప్రయాణించేవారికి ఉపయోగపడుతుంది. మార్చి 22న నుంచి -2025 సీజన్‌ స్టార్ట్‌ అవుతున్న క్రమంలో హైదరాబాద్ మెట్రో ఈ సౌకర్యాన్ని కల్పించింది. మార్చి 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసేవరకు ఆ స్టేషన్ల గుండా చివరి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంటలకు […] - [Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్‌లు](https://vandebhaarath.com/70-per-cent-general-and-non-ac-category-in-indian-railways/): Indian Railways | రిజర్వేషన్ లేని జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడుస్తున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సుమారు 1,200 జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేసినట్లు మంత్రి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రస్తుతం ప్రయాణీకుల కోసం రైళ్లలో ప్రయాణించేందుకు 79,000 కోచ్‌లను ఉపయోగిస్తున్నాయని, వీటిలో 56,000 కోచ్‌లు, మొత్తం 70 శాతం జనరల్, నాన్-ఎసి స్లీపర్ కేటగిరీ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలియజేశారు. Indian Railways : కొత్తగా ఎల్ హెచ్ బి కోచ్ లు అన్ రిజర్వ్ డ్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలను పెంచడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడిచే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సుమారు […] - [13 జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో ASUS సరికొత్త P500 మినీ టవర్ డెస్క్‌టాప్ PC](https://vandebhaarath.com/asus-expertcenter-p500-desktop-pc-price/): ASUS ExpertCenter P500 మినీ టవర్ (P500MV) భారతదేశంలో ప్రారంభించింది. అద్భుతమైన పనితీరు, హై సెక్యూరిటీ, అధిక సామర్థ్యంతో రూపొందించి బిజినెస్ డెస్క్‌టాప్ ఇది. ఇందులో ఇంటెల్ కోర్ i7 మొబైల్ ప్రాసెసర్‌ ను పొందుపరిచారు. అంతర్నిర్మిత సెక్యూరిటీ ఫీచర్స్ తో వస్తుంది, అన్నీ కాంపాక్ట్ ఫారమ్ – ఫ్యాక్టర్‌లో ఉంటాయి. దాని ధర స్పెసిఫికేషన్‌లను ద నిశితంగా పరిశీలిద్దాం రండి.. ASUS ఎక్స్‌పర్ట్‌సెంటర్ P500MV డెస్క్‌టాప్: ధర ASUS ExpertCenter P500 మినీ టవర్ ఇప్పుడు DOS, Windows 11 Home, Windows 11 Pro ఎంపికలతో రూ. 26,990 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. పరికరాన్ని కొనుగోలు చేయడం గురించి మరింత తెలుసుకునేందుకు మీరు మీ సమీపంలోని ASUS షోరూంని సంప్రదించాలి. ASUS ExpertCenter P500MV డెస్క్‌టాప్: స్పెసిఫికేషన్లు డిజైన్, నిర్మాణం: ASUS ఎక్స్‌పర్ట్‌సెంటర్ P500MV సులభమైన నిర్వహణ, అప్‌గ్రేడ్‌ల కోసం 15L టూల్-ఫ్రీ ఛాసిస్‌ను కలిగి ఉంది. […] - [TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..](https://vandebhaarath.com/ttd-tirumal-tirupati-devastanam-news/): TTD News | తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తన నిబద్ధతను చాటుకున్నారు. తన మనవడి నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తర్వాత మీడియాతో మాట్లాడిన నాయుడు.. పవిత్ర తిరుమల ఆధ్యాత్మికతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. TTD లో హిందూయేతర ఉద్యోగుల బదిలీ ఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగులు గ్రహించాలని ఆయన కోరారు. “క్రైస్తవులు కానివారు లేదా ముస్లిమేతరులు వారి వారి ప్రార్థనా స్థలాలలో లేనట్లే, తిరుమలలో కూడా హిందూయేతర ఉద్యోగులు ఉండకూడదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాం” అని చంద్రబాబు […] - [TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం](https://vandebhaarath.com/tg-ration-cards-fine-rice-distribution/): TG Ration Cards | రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఉగాది నుంచి రేషన్‌ ‌షాపులలో సన్నబియ్యం పంపిణీ  చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొననున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్‌ ‌షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రేషన్‌ ‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీని మటంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా […] - [Nagpur Violence : నాగ్‌పూర్‌లో హింసకు ముంద‌స్తు ప్రణాళిక సిద్ధం! అల్లర్లుకు ముందే సమావేశం సిసిటివిలో ఆధారాలు](https://vandebhaarath.com/nagpur-violence-cctv-footage-police-investigation/): Nagpur Violence: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన హింసాకాండ దర్యాప్తులో ఇప్పుడు కొత్త వాస్తవాలు వెలుగుచూశాయి. నాగ్‌పూర్‌లో హింస హంసపురి ప్రాంతంలోని శివాజీ విగ్రహం సమీపంలోని మసీదు నుంచి ప్రారంభమైందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీటీవీలో చాలా మంది ముఖాలు గుర్తుపట్టలేని విధంగా మాస్క్‌లు ధరించి కనిపించారు, కానీ ఇప్పటికీ కొంద‌రు నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపించాయి. Nagpur Violence : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన హింసాకాండ దర్యాప్తులో ఇప్పుడు కొత్త వాస్తవాలు వెల్లడయ్యాయి. నాగ్‌పూర్‌లో హింస హంసపురి సమీపంలోని శివాజీ విగ్రహం దగ్గ‌ర గ‌ల మసీదు నుంచి ప్రారంభమైందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీటీవీలో కనిపించిన అల్లరి మూకలు ఈ మసీదులో అల్లర్ల సమావేశం జరిగింది, దీనికి దాదాపు ఒకటిన్నర నుంచి రెండు వేల మంది ప్రజలు గుమిగూడారు. ఈ వ్యక్తులు తర్వాత 500 నుంచి 600 మందితో కూడిన గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో హింసను ప్రారంభించారు. హంసపురి చౌక్, […] - [BIS raids | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగులపై బిఐఎస్ దాడులు.. 10,000 కి పైగా గుర్తింపులేని వస్తువులు స్వాధీనం](https://vandebhaarath.com/bis-raids-amazon-flipkart-warehouses/): BIS raids Amazon, Flipkart warehouses | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల వివిధ గిడ్డంగుల(warehouses )పై ఇటీవల జరిపిన దాడుల్లో తప్పనిసరి ధ్రవీకరణ లేని అనేక వస్తువులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కనుగొన్నట్లు భారత జాతీయ ప్రమాణాల సంస్థ బుధవారం ‘X’ పోస్ట్‌లో తెలిపింది. ప్రమాదకరమైన ఉత్పత్తుల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు BIS తెలిపింది. గుర్గావ్, లక్నో, ఢిల్లీలోని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గోదాములలో నిర్వహించిన వరుస దాడుల్లో, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (Bureau of Indian Standards) చట్టం, 2016లోని సెక్షన్ 17ని ఉల్లంఘించి BIS స్టాండర్డ్ మార్క్ లేకుండా ఉన్న ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, బొమ్మలు, బ్లెండర్లు, బాటిళ్లు, స్పీకర్లతో సహా 7,000 కంటే ఎక్కువ నాణ్యత లేని వస్తువులను స్వాధీనం చేసుకుంది. “ఈ నాసిరకం వస్తువులను స్వాధీనం చేసుకోవడం ద్వారా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఉత్పత్తులు […] - [2025 MG Comet EV : కొత్త కామెట్ ఎలక్ట్రిక్ కారులోని సరికొత్త అప్డేట్స్ ఏమిటి?](https://vandebhaarath.com/2025-mg-comet-ev-features-and-specs-price/): 2025 MG Comet EV launched | JSW MG మోటార్ (MG Motor India) ఇండియా అప్ డేట్ చేసిన కామెట్ EV ని రూ. 4.99 లక్షల ప్రారంభ ధరకు (BaaS మాడ్యూల్‌తో రూ. 2.5/కిమీ) విడుదల చేసింది. MG కామెట్ EV సాధారణ ధరలు రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.81 లక్షల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్). 2025 మోడల్‌ కామెట్ EV కొత్త ఫీచర్లను జతచేసి ధరలను స్వల్పంగా పెంచారు. కంపెనీ ఇటీవలే కామెట్ EVని రూ. 9.81 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ వేరియంట్లు, బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ రెండూ రూ. 11,000 వద్ద బుకింగ్‌లకు అందుబాటులో ఉన్నాయి. 2025 MG కామెట్ EV: కొత్తగా ఏముంది? 2025 MG Comet EV: What’s new? బ్యాటరీతో నడిచే మైక్రో హ్యాచ్ బ్యాక్ తాజా వెర్షన్ ఐదు వేరియంట్లలో […] - [Google Pay, PhonePe, Paytm users : ఏప్రిల్ 1 నుండి ఈ మొబైల్ నంబర్లలో యుపిఐ పనిచేయదు](https://vandebhaarath.com/alert-for-google-pay-phonepe-paytm-users/): Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా UPIని ఉపయోగించే వారికోసం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. ఈ నిబంధనల ప్రకారం.. UPIకి లింక్ అయిన మొబైల్ నంబర్‌లు ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా లేకుంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. మీ బ్యాంక్ ఖాతా ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే అది తొలగించబడుతుంది. UPI చెల్లింపులు చేయడానికి ప్రయత్నించేటప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, UPI వ్యవస్థలలో సాంకేతిక లోపాలను సృష్టించవచ్చని అధికారులు వారు పేర్కొంటున్నారు. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయించినట్లయితే, అది మోసానికి అవకాశం పెంచుతుంది. ప్రభుత్వం తన […] - [Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు](https://vandebhaarath.com/tg-weather-report-rain-alert-2/): TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది. నేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది. Rain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకూ వాతావరణం […] - [Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పాడి పరిశ్రమ, ఎరువుల ఉత్పాదనకు రూ.16,000 కోట్లు](https://vandebhaarath.com/union-cabinet-decisions/): Union Cabinet Decisions : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు (Union Cabinet Decisions ) తీసుకుంది. వ్యవసాయ సంబంధిత రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈరోజు (మార్చి 19) ఆమోదం తెలిపింది. మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vishnaw) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాల ఉత్పత్తిని పెంచడానికి, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద క్యాబినెట్ రూ.3,400 కోట్లను ఆమోదించిందని చెప్పారు. మరోవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మార్కెట్ లింకేజీలను పెంచేందుకు, దేశవ్యాప్తంగా పాడి రైతులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా పాల అభివృద్ధి […] - [Telangana Budget 2025 - 26 | ₹3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ .. శాఖల వారీగా కేటాయిపులు ఇవే..](https://vandebhaarath.com/telangana-budget-2025-highlights/): Hyderabad : ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹ 3.04 లక్షల కోట్లతో బడ్జెట్‌ (Telangana Budget 2025 – 26) ను ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి మొత్తం ₹ 3,04,965 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు, ఇందులో ₹ 2,26,982 కోట్లు రెవెన్యూ వ్యయం కోసం, ₹ 36,504 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించారు.“తెలంగాణను 10 సంవత్సరాలలో 1,000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు” అని అన్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పింఛన్ల పంపిణీ వంటి అనేక పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. Telangana […] - [GOLD RATE TODAY | బంగారు నగలు ఇప్పుడు కొనవచ్చా? ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?](https://vandebhaarath.com/gold-rate-today-march-19/): GOLD RATE TODAY | దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ 91,088 పలకగా బుధవారానికి రూ.422 పెరిగి రూ.91,510కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.1,03,387 పలకగా బుధవారం నాటికి రూ.193 పెరిగి రూ.1,03,580 లకు చేరింది . GOLD RATE TODAY : ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఢిల్లీలో వెండి ధరలు దేశ రాజధానిలో కిలో వెండి ధర రూ.1,05,000గా ఉంది.ముంబైలో వెండి ధరముంబైలో, ఈ విలువైన లోహాన్ని కొనడానికి వినియోగదారుడు ఈ రోజు కిలోకు రూ. 1,05,000 చెల్లించాల్సి ఉంటుంది.కోల్‌కతాలో వెండి ధరకోల్‌కతాలో 1 కిలో వెండి ధర రూ. 1,05,000గా ఉంది.చెన్నైలో వెండి ధరచెన్నైలో విలువైన లోహం ధర కిలోకు రూ.1,14,000గా ఉంది. గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, […] - [Sunita Williams : 286 రోజుల అంతరిక్ష పర్యటన తర్వాత భూమిపై అడుగపెట్టిన సునీతా విలియమ్స్..](https://vandebhaarath.com/sunita-williams/): Sunita Williams Return Live Streaming : భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) 9 నెలల తర్వాత సురక్షితంగా భూమిపైన అడుగు పెట్టారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:27 గంటలకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగింది. ఆ తర్వాత డ్రాగన్ క్యాప్సూల్‌ను రికవరీ బోట్‌లో తీసుకెళ్లారు. దీని తరువాత క్యాప్యూల్ తెరవబడింది, దాని నుండి వ్యోమగాములు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. Sunita Williams : ఉప్పొంగిన ఆనందం డ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకు అడుగు పెట్టగానే సునీతా విలియమ్స్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె చేయి ఊపుతూ అందరికీ స్వాగతం పలికారు. దీని తర్వాత, స్ట్రెచర్ సహాయంతో, అమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. జూన్ 2024లో, 8 రోజుల అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీతా విలియమ్స్ తన అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపం కారణంగా 9 నెలలు అంతరిక్ష కేంద్రంలోనే గడపాల్సి […] - [Indian Railways | ఐసిఎఫ్ కోచ్‌ల స్థానంలో అత్యాధునిక లింక్-హాఫ్‌మన్-బుష్ కోచ్‌లు](https://vandebhaarath.com/indian-railways-updates-lhb-coaches/): Indian Railways | రైల్వే భద్రతకు సంబంధించి భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. పాత కోచ్ ల స్థానంలో అత్యాధునిక వసతులు కలిగిన, పటిష్ట భద్రత ప్రమాణాలు గల కోచ్ లతో భర్తీ చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnaw) రాజ్యసభలో ఒక కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి రైల్వేలు అన్ని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ కోచ్‌ (ICF) లను లింక్-హాఫ్‌మన్-బుష్ (LHB) కోచ్‌లతో భర్తీ చేస్తాయని ఆయన చెప్పారు. ఇది భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. ఐసిఎఫ్ కోచ్‌లు పాత డిజైన్‌తో ఉంటాయి. అయితే ఎల్‌హెచ్‌బి కోచ్‌లు ఆధునిక సాంకేతికతతో తయారు చేశారు. ప్రమాదాలు జరిగిననపుడు చాలా తక్కువ నష్టం వాటిల్లుతుంది. అయితే ప్రయాణీకులకు ఇచ్చే సబ్సిడీలో ఎటువంటి మార్పు లేదని వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ అద్దెపై 47% సబ్సిడీ ఇస్తోంది. అంటే టికెట్ ధర ₹100 అయితే, ప్రభుత్వం తన వైపు నుంచి […] - [Nagpur Violence : నాగ్‌పూర్‌లోని మహల్, భల్దార్‌పురా, హంసపురిలో హింసకు కారణమేమిటి?](https://vandebhaarath.com/nagpur-violence-news-updates/): Nagpur Violence News Updates : నాగ్‌పూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు, విధ్వంసం, దహనకాండకు దారితీసింది. నిరసనతో ప్రారంభమైన ఘటనలు రెండు గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. రాజకీయ నేతలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్ బిజెపి సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కి నిలయం, అందువల్ల శాంతిని కాపాడటానికి ప్రభుత్వం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంటుంది. మహారాష్ట్ర (Maharastra)లో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్‌ ఇటీవల కాలంలో ఉధృతం కావడంతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలకు దారితీసింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నాగ్‌పూర్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు. నాగ్‌పూర్ పోలీస్ […] - [small business idea : న‌మ్మ‌క‌మైన బిజినెస్ చేయాల‌నుకుంటున్నారా? అయితే IRCTCలో చేరి డబ్బు సంపాదించండి..](https://vandebhaarath.com/business-with-indian-railways/): Business With Indian Railways : మీరు కొత్త వ్యాపారం చేసి డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకుంటున్నారా? మీ దగ్గర తక్కువ డబ్బు ఉన్నా కూడా చింతించకండి. చాలా మొత్తంతో కొత్త బిజినెస్ ప్రారంభించ‌డానికి ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రైల్వేలకు చెందిన ఐఆర్‌సిటిసి కూడా గోల్డెన్ చాన్స్‌ అందిస్తోంది. టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. దానితో మీరు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో మరింత తెలుసుకోండి. IRCTC లో దరఖాస్తు చేసుకోవాలి ముందుగా మీరు IRCTC టికెట్ ఏజెంట్ కావాలనుకుంటే IRCTC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. ఏజెంట్ కావడానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులభం. మీరు ఈ పనిని కేవలం కొన్ని ధ్రువ‌ […] - [EPFO EDLI Scheme | PF ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. కొత్త అప్ డేట్ ఇదే..](https://vandebhaarath.com/epfo-edli-scheme-new-rules-2025/): EPFO EDLI Scheme New Rules 2025 : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 237వ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో కీలక మార్పులను ప్రకటించింది. సర్వీసులో ఉండగా ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సవరణలను చేశారు. EPFO EDLI Scheme అంటే ఏమిటి? EDLI పథకం ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో భాగం. ఇది సామాజిక భద్రతను అందిస్తుంది .ఈ పథకం కింద ఒక EPF సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. EDLI పథకంలో ముఖ్యమైన మార్పులు కనీస బీమా ప్రయోజనం గతంలో ఒక ఉద్యోగి తన మొదటి సంవత్సరం సర్వీసులో మరణిస్తే, ఆ కుటుంబానికి బీమా మొత్తం అందేది కాదు. కానీ కొత్త నిబంధనలలో కనీసం ₹50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. […] - [Ayodhya Ram Mandir : రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన అయోధ్య రామమందిరం](https://vandebhaarath.com/ayodhya-ram-mandir-tax-collection/): స్టాంప్ డ్యూటీ, రాయల్టీ చెల్లింపులు ఇవే.. Ayodhya Ram Mandir : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరం కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపింది. గత 5 సంవత్సరాలలో, ప్రభుత్వం వివిధ రకాల పన్నులు, విద్యుత్ బిల్లుల ద్వారా ఏకంగా రూ. 400 కోట్లు చెల్లించింది .అయోధ్యలో 2020 ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గత సంవత్సరం జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా అయోధ్యలోని రామాలయ నిర్మాణం దాదాపు 96 శాతం పూర్తయింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, ఆలయ పనులు జూన్ 2025 నాటికి పూర్తవుతాయి. సప్త రుషి ఆలయాలలో చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన పనులు మే నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi) […] - [CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..](https://vandebhaarath.com/8-years-of-uttarapradesh-cm-yogi-adithyanath/): 8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను సమూలంగా మార్చారు. గూండాల రాష్ట్రంగా పిలిచే ఉత్తరప్రదేశ్ నేడు యోగి పాలనలో నేరస్థులు, గూండాలపై పోలీసు లాఠీలు, బుల్డోజర్లు (bulldozer) తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. యోగి ప్రభుత్వ పోలీసులు ఎన్‌కౌంటర్లలో 222 మంది పేరుమోసిన నేరస్థులు హతమయ్యారు. సుమారు 8,118 మంది గాయపడ్డారు. మోస్ట్ వాంటెండ్ నేరస్తులు యుపి పోలీసులు (Uttarpradesh Police) 20,221 మంది వాంటెడ్ నేరస్థులను అరెస్టు చేయగా, 79,984 మందిపై గ్యాంగ్‌స్టర్ చర్యలు తీసుకున్నారు. 930 మందిపై NSA చర్యతో, రూ.142 బిలియన్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు చేశారు. దీనితో పాటు, జూలై 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆపరేషన్ కన్విక్షన్ కింద, 51 మంది […] - [Big Breaking | రియాసి దాడికి ప్రధాన సూత్రధారి పాక్ లో హతం.. మళ్లీ తెరపైకి గుర్తుతెలియని వ్యక్తులు](https://vandebhaarath.com/big-breaking-news-form-pakistan/): Big Breaking | 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగిన ఉగ్రవాది అబూ కటల్ పాకిస్తాన్‌లో హతమయ్యాడు. భారతదేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో అతడు తెరవెనుక పాత్ర ఉంది. కటల్ మరణం ఉగ్రవాదంపై పోరాటంలో ఒక ప్రధాన విజయంగా భావిస్తున్నారు. అబూ కటల్ సింధీకి 2017 రియాసి బాంబు పేలుడు (Reasi attacks). 2023లో జమ్మూ కాశ్మీర్‌లో యాత్రికులతో వెళుతున్న బస్సుపై జరిగిన దాడితో సహా అనేక భారీ దాడులతో ప్రయేయం ఉంది. సమాచారం ప్రకారం.. అబూ కటల్ సింఘి నిన్న రాత్రి (మార్చి 15) జీలం (Pakistan Jeelam)లో హత్యకు గురయ్యాడు. ఈ మొత్తం సంఘటన శనివారం రాత్రి 8 గంటలకు జరిగింది. అతను తన వాహనంలో ప్రయాణిస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అబూ ఖతల్ సింఘి లష్కరే తోయిబా అగ్ర ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చాలా […] - [AC Buying Guide 2025 | వేసవి కోసం ఎలాంటి ఏసీలు కొనాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..](https://vandebhaarath.com/2025-ac-buying-guide-1-ton-vs-1-5-ton/): AC Buying Guide 2025 | వేసవి సమీపిస్తున్న కొద్దీ, ఎయిర్ కండిషనర్ల (ACలు) డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది 1-టన్ AC కొనాలా లేదా లేదా 1.5-టన్ AC (Air Conditioners) కొనాలా అని తేల్చుకోలేక అయోమయానికి గురవుతూ ఉంటారు. ఒక్కోసారి సరైన అవగాహన లేక తప్పుగా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంటుంది. సరైన కూలింగ్, ఎనర్జీ సేవింగ్, అత్యుత్తమ పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏసీని కొనుగోలు చేయడానికి ముందు మీరు తెలుసుకోవలసిన ప్రతీ అంశం ఇక్కడ పరిశీలించండి. Air Conditioners సామర్థ్యం ఎందుకు కీలకమైనది.. ?AC కొనుగోలు చేసేటప్పుడు, తప్పు టన్నేజ్ ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తవచ్చు. సామర్థ్యం గది పరిమాణం 1 టన్ 100 నుండి 125 చదరపు అడుగులు. 1.5 టన్ 150 నుండి 200 చదరపు అడుగులు. 2 టన్ 200 చదరపు అడుగుల కంటే […] - [Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు](https://vandebhaarath.com/begumpet-railway-station-development-works/): Begumpet railway station : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం (Amrit Bharat Station ) లో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది .ఈ క్రమంలో హైదరాబాద్ లో కీలకమైన బేగంపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. రూ.27 కోట్లతో చేపట్టిన బేగంపేట రైల్వే స్టేషన్‌ డెవలప్ మెంట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలో విప్లవాత్మక మార్పులు […] - [Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం](https://vandebhaarath.com/water-tariff-hike-in-bengaluru/): Water Tariff Hike in Bengaluru : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో నీటి చార్జీలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. 2014 నుంచి బెంగళూరులో నీటి ఛార్జీలను సవరించలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D.K Shivakumar) శుక్రవారం శాసన మండలిలో అన్నారు.బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) లీటరుకు ఏడు నుంచి ఎనిమిది పైసల పెంపును ప్రతిపాదించింది. కానీ ప్రస్తుతానికి, రాష్ట్ర ప్రభుత్వం (Karnataka Government) లీటరుకు ఒక పైసా మాత్రమే పెంచాలని భావిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ విషయంపై త్వరలో నగర ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతుందని శివకుమార్ తెలిపారు. ఏటా రూ.1000 కోట్ల నష్టం 2014 నుండి నీటి ఛార్జీలు పెంచలేదని, దీనివల్ల BWSSB ఏటా రూ.1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని ఆయన అన్నారు.పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు BWSSB ఆర్థిక భారాన్ని మరింత పెంచాయి. […] - [PM Surya Ghar Yojana : 6.75 శాతం వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు పొందండి.](https://vandebhaarath.com/pm-surya-ghar-yojana-eligibility-benefits-offered-by-major-banks/): PM Surya Ghar Muft Bijli Yojana : ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్‌టాప్ సౌర విద్యుత్ కార్యక్రమం అయిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద ఇప్పటివరకు 10 లక్షల ఇళ్లకు సౌరశక్తిని అందించింది. అక్టోబర్ నాటికి 20 లక్షల ఇళ్లకు సోలరైజేషన్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2027 నాటికి కోటి ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది. “ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఇప్పటివరకు 1 మిలియన్ ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా అవుతోందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. PM Surya Ghar Yojana : పథకం అంటే ఏమిటి ? Muft Bijli Yojana : దేశవ్యాప్తంగా పర్యావరణ హితమైన సౌర విద్యుత్ ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దీని కింద […] - [Amrit bharat station scheme : రూ.25.41 కోట్లతో కొనసాగుతున్న ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధిపనులు](https://vandebhaarath.com/amrit-bharat-station-scheme-khammam-railway-station/): Amrit bharat station scheme : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గంలో కీలకమైన ఖమ్మం రైల్వే స్టేషన్ (Khammam railway station ) రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. రైలు ప్రయాణికులకు మెరుగైన అత్యాధునిక సౌకర్యాలు అందించడానికి భారతీయ రైల్వే భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు చేపడుతున్న విషయం తెలిసిందే.. అమృత్ భారత్ స్టేషన్ స్కీం (ABSS) లో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్‌లను రూ.2,737 కోట్ల అంచనా వ్యయంతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కల్పిస్తూ పునరాభివృద్ది చేపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2023, ఫిబ్రవరి 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి ప్రమాణాలు, హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట, నాంపల్లి, మల్కాజిగిరి, కాజీపేట, వరంగల్, రామగుండం, పెద్దపల్లి, వంటి స్టేషన్లలో కూడా అభివృద్ధి పనులు […] - [Ayushman Bharat | కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు](https://vandebhaarath.com/ayushman-bharat-scheme-in-delhi/): Ayushman Bharat scheme in Delhi : ఢిల్లీలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ( AB – PMJAY ) అమలు కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్చి 18న జాతీయ ఆరోగ్య అథారిటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనుందని అధికారిక వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. Ayushman Bharat : మార్చి 18 ఒప్పందం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసిన 35వ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ (Delhi ) అవతరిస్తుంది. కాగా ఈ పథకాన్ని స్వీకరించని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మార్చి 18న కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నామని, ఐదు కుటుంబాలకు AB-PMJAY కార్డులు […] - [Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..](https://vandebhaarath.com/pawan-kalyan-jana-sena-party-history/): Pawan Kalyan Jana Sena Party Formation Day | జనసేన పార్టీ పుట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సభ (Jana Sena Party Formation Day)ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పదేళ్ల తర్వాత 2024 జూన్ 4న తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 21 ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుని ‘100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్’ సాధించిన రికార్డు నమోదు చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ తొలిసారి రాజకీయాల్లోకి […] - [most poisonous snake | భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు..](https://vandebhaarath.com/most-poisonous-snake/) - [Most Dangerous Snakes : భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. వాటి ప్రత్యేకతలు..](https://vandebhaarath.com/most-venomous-most-dangerous-snakes-in-the-world/): Most Dangerous snakes in the world : భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు  ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల (10 deadliest snakes in the world) జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి. […] - [Indian Railways | ఇకపై రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టిక తప్పనిసరి!](https://vandebhaarath.com/indian-railways-focus-on-food-safety/): ఆహార మెనూ సంచారం ఇకపై ప్రయాణీకులకు SMS అలర్ట్.. Indian Railways Focus On Food Safety : ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా రైళ్లలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాల మెనూ, ధరల జాబితాను ప్రదర్శించడం తప్పనిసరి చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Union Minister Ashwini Vishnaw) తెలిపారు. “ప్రయాణికుల సమాచారం కోసం అన్ని ఆహార పదార్థాల మెనూ, ధరలను IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వివరాలతో కూడిన ముద్రిత మెనూ కార్డులు వెయిటర్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. అలాగే అవి డిమాండ్ మేరకు ప్రయాణీకులకు అందించనున్నామని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. పాంట్రీ కార్ల (pantry car)లో కూడా రేట్ల జాబితా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. Indian Railways : ప్రయాణికులకు SMS ల రూపంలో సమాచారం.. ఇంకా, భారతీయ రైల్వేలతో పోలిస్తే […] - [Major Arterial Road | ఈ రోడ్డు పూర్తయితే దక్షిణ -పశ్చిమ నగరాల మధ్య ప్రయాణ సమయం గంట నుండి 10 నిమిషాలకు తగ్గుతుంది..](https://vandebhaarath.com/bengaluru-major-arterial-road-work-progress/): Bengaluru Major Arterial Road : బెంగళూరులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేజర్ ఆర్టీరియల్ రోడ్ (MAR), దక్షిణ మరియు పశ్చిమ బెంగళూరు మధ్య కనెక్టివిటీని పెంపొందించడానికి రూపొందించబడిన 10.8 కి.మీ., రాబోయే రెండు నెలల్లో ప్రారంభం కానుంది. మైసూరు రోడ్డులోని నమ్మ మెట్రో డిపో సమీపంలోని చల్లఘట్ట నుండి మాగడి రోడ్డులోని కడబగేరె క్రాస్ వరకు విస్తరించి ఉన్న ఈ కొత్త రహదారి, కేవలం 2 కి.మీ దూరంలో ఉన్న టోల్ చేయబడిన NICE కారిడార్‌కు ప్రధాన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. నాదప్రభు కెంపెగౌడ లేఅవుట్ గుండా వెళ్లే బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) టోల్-ఫ్రీ మేజర్ ఆర్టీరియల్ రోడ్డు (MAR) పూర్తయితే ప్రజలకు భారీగా ఉపశమనం లభిస్తుంది, ఎందుకంటే ఇది దక్షిణ, పశ్చిమ బెంగళూరు మధ్య ప్రయాణ సమయాన్ని 60 నిమిషాల నుంచి కేవలం 10 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ దిశగా అటవీ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. […] - [Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు](https://vandebhaarath.com/delhi-metro-timings-in-holi-festival/): Delhi Metro Timings | లక్నో/న్యూఢిల్లీ: హోలీ వేడుకల కారణంగా లక్నో, ఢిల్లీలో మెట్రో (Delhi Metro) సేవలు మార్చి 14న సాధారణ ఉదయం షెడ్యూల్‌కు బదులుగా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు ధృవీకరించారు. మార్చి 14న హోలీ సందర్భంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో రైలు సేవలు అందుబాటులో ఉండవని DMRC తెలిపింది. ఆ తర్వాత అన్ని లైన్లలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయి.”హోలీ పండుగ రోజు, మార్చి 14న, airport ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండవు” అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తెలిపింది. ఈ సేవలు అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుండి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. లక్నో, ఢిల్లీలోని […] - [Sim Cards | తెలుగు రాష్ట్రాల్లో 71,000 సిమ్ కార్డులను బ్లాక్ చేసిన ప్రభుత్వం](https://vandebhaarath.com/government-blocks-over-70000-sim-cards/): Sim Cards | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గత 90 రోజుల్లో 71,000 కంటే ఎక్కువ సిమ్ కార్డుల(SIM cards)ను టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT – Department Of Telecommunication ) బ్లాక్ చేసింది. ఈ సిమ్ కార్డులు మోసపూరిత మార్గాల ద్వారా జారీ అయ్యాయని, ప్రధానంగా మోసాలకు ఉపయోగించారని నివేదికలు చెబుతున్నాయి. చాలా వరకు మోసగాళ్ళు తప్పుడు గుర్తింపు కార్డులతో ఈ సిమ్ కార్డులను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేరస్థులు పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లను ఉపయోగించి అక్రమంగా సిమ్ కార్డులను పొందారని అధికారులు చెబుతున్నారు. ఈ కార్డులను కొనుగోలు చేయడానికి నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించారని, వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలను మోసం చేశారని వెల్లడించారు. సంచార్ సాథీ పోర్టల్, వెబ్‌సైట్ ద్వారా లేదా 1930కి కాల్ చేయడం ద్వారా సిమ్ సంబంధిత మోసాలను అరికట్టడానికి సహాయపడాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. అధికారుల ప్రకారం, బాధితులు ముందుకు రాకపోతే, మోసగాళ్ళు […] - [Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా](https://vandebhaarath.com/haryana-municipal-election-results-2025/): Haryana Municipal Election Results 2025: గురుగ్రామ్, సిర్సా, ఫరీదాబాద్, పానిపట్, అంబాలా, సోనిపట్ సహా పలు జిల్లాల్లో జరిగిన హర్యానా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బుధవారం (మార్చి 12) వెల్లడయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 10 మేయర్ స్థానాలకు 9 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. హర్యానాలోని పట్టణ ప్రాంతాలన్నింటిలో ఆ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గురుగ్రామ్, హిసార్, కర్నాల్, రోహ్తక్, ఫరీదాబాద్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్‌లలో విజయాలు సాధించింది. మానేసర్ మాత్రమే మినహాయింపు, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ బిజెపి అభ్యర్థిని ఓడించారు. మానేసర్, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిసార్, రోహ్తక్, కర్నాల్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్, వార్డు సభ్యుల పదవులకు మార్చి 2న ఎన్నికలు జరగగా, పానిపట్ మేయర్ ఎన్నిక మార్చి 9న విడివిడిగా జరిగింది. అంబాలా, సోనిపట్ మునిసిపల్ కార్పొరేషన్లలో […] - [Uttarakhand CM Dhami | 'అక్రమ' మదర్సాలపై కఠిన చర్యలు.. 15 రోజుల్లో 50 కి పైగా మదర్సాల సీజ్](https://vandebhaarath.com/uttarakhand-cm-dhami-intensifies-crackdown-on-illegal-madrasas/): Uttarakhand | మతం ముసుగులో పనిచేస్తున్న “చట్టవిరుద్ధమైన” మదర్సాలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Uttarakhand CM Dhami ) ఉక్కుపాదం మోపుతున్నారు. కేవలం 15 రోజుల్లోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా 52 కి పైగా “నమోదు కాని, చట్టవిరుద్ధంగా నడుస్తున్న” మదర్సాలను అధికారులు సీల్ చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఆదేశాల మేరకు సోమవారం ఒక్క రోజే డెహ్రాడూన్‌లోని వికాస్‌నగర్‌లో 12 అక్రమ మదర్సాలను, ఖతిమాలో మరో 9 మదర్సాలను సీజ్ చేశారు. దీనికి ముందు, వివిధ జిల్లాల్లో ఇటువంటి 31 సెమినరీలపై చర్యలు తీసుకున్నారు. ఈ చర్య ఎందుకు? ఉత్తరఖండ్ లో అనధికార మదర్సాల నెట్‌వర్క్ వేగంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర యంత్రాంగం కనుగొంది, ముఖ్యంగా పశ్చిమ డెహ్రాడూన్ (పశ్చిమ డెహ్రాడూన్), ఇతర సున్నితమైన ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నివేదికల ప్రకారం, ఈ సెమినరీలను క్రమబద్ధీకరించని మత విద్య కోసం మాత్రమే కాకుండా, జనాభా సమతుల్యతను దెబ్బతీసే వేదికలుగా […] - [Markets Today | ఆంధ్రప్రదేశ్‌లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంతో లాభాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ](https://vandebhaarath.com/markets-today-adani-green-energy-shares-inctreased/): Markets Today | అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు బిఎస్‌ఇలో 1.6 శాతం లాభపడి, ఒక్కో షేరుకు రూ.838.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అదానీ సోలార్ ఎనర్జీ ( Adani Green Energy ) ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత స్టాక్‌లో కదలిక వచ్చింది. Markets Today : S&P BSE Sensex : ఉదయం 10:01 గంటల ప్రాంతంలో, అదానీ గ్రీన్ షేరు ధర 1.04 శాతం పెరిగి ఒక్కో షేరుకు రూ.833.6 వద్ద ఉంది. దీనికి విరుద్ధంగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 0.07 శాతం పెరిగి 74,153.37 వద్ద ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,32,044.95 కోట్లుగా ఉంది. 52 వారాల గరిష్ట స్థాయి షేరుకు రూ.2,173.65 వద్ద మరియు 52 వారాల కనిష్ట స్థాయి షేరుకు రూ.758 వద్ద ఉంది. అదానీ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన అదానీ […] - [Largest snakes : ప్రపంచంలోనే అతిపెద్ద పాము అనకొండ లేదా కొండచిలువనా.. ఇవేవీ కాదా ..?](https://vandebhaarath.com/top-10-largest-snakes-in-the-world/): Top 10 Largest snakes in the world : ప్రపంచంలోనే అతిపెద్ద పాము గురించి ప్రస్తావించినప్పుడల్లా అందరూ కొండచిలువల గురించి ఆలోచిస్తారు. కానీ అది నిజం కాదు. ప్రపంచంలోనే అతి పొడవైన, అతిపెద్ద పాము ఏది అంటే ఎక్కువగా మాట్లాడేది రెండు పాములైన అనకొండ, టైటానోబోవాలలో ఏది పొడవుగా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, చాలా మంది అనకొండను ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన పాముగా భావిస్తారని గమనించాలి. ఈ పాములలో ఏవీ పొడవైన పాముల జాబితాలో లేవు. అనకొండ పాము పొడవు విషయంలో పోటీలో కొండచిలువలు పోటీ పడుతుండగా, అనకొండ జాతులు అనేక కొండచిలువలను అధిగమిస్తాయి. వాటిలో, ఆకుపచ్చ అనకొండను మరింత పొడవైన పాముగా పరిగణిస్తారు. ఈ పాములు అమెజాన్ చిత్తడి నేలలు, జలమార్గాల గుండా రహస్యంగా జీవించే జీవులుగా గుర్తించబడ్డాయి. వాటి పొడవు 9 నుండి 10 మీటర్లు (సుమారు 30 నుండి 33 […] - [Waiting List Passengers | వెయిటింగ్ టికెట్ ప్రయాణికులకు కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే విధించే జరిమానాలు ఇవే..](https://vandebhaarath.com/indian-railways-new-rules-for-waiting-list-passengers/): Waiting List Passengers | వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీనిని ఉల్లంఘించే వారిపై కఠినమైన జరిమానాలను విధించనుంది. భారతీయ రైల్వే ఇప్పుడు సీట్లు కేటాయించడానికి కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించనున్నాయి. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల (Waiting List Passengers ) కోసం భారతీయ రైల్వే (Indian Railways) మార్చి నుంచి అమలులోకి వచ్చే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. రిజర్వ్డ్ కోచ్‌లలో రద్దీ సమస్యను పరిష్కరించేందుకు, ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. Waiting List Passengers : వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు కొత్త నియమం గతంలో, ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్‌లో చేరిన ప్రయాణీకులు తరచుగా తమ వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణించేవారు, ఎందుకంటే ఈ టిక్కెట్లను రద్దు చేయలేరు. అయితే, కొత్త నియమం ప్రకారం, వెయిటింగ్ టిక్కెట్లతో స్లీపర్, […] - [Balochistan | పాకిస్తాన్‌లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు](https://vandebhaarath.com/balochistan-baloch-liberation-army-attacked-on-train/): Breaking News | Balochistan : బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన పాకిస్తాన్ వ్యతిరేక ఆపరేషన్‌లో, క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేసింది. 100 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బందిని బందీలుగా ఉంచినట్లు BLA వెల్లడించినట్లు తెలిసింది. రైలుపై BLA భారీ కాల్పులు జరిపింది. 400 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారని సమాచారం. పాకిస్తాన్ రైల్వే నడిపే ప్యాసింజర్ రైలు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి, బలూచిస్తాన్‌లో 100 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మంగళవారం ప్రకటించుకుంది. రైలును తాము తమ ఆధీనంలోకి తీసుకున్నామని, ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారని, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన […] - [Cooking Oil | శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు వంట కోసం ఉపయోగించాల్సిన 5 రకాల నూనెలు](https://vandebhaarath.com/best-cooking-oil-for-cooking-to-reduce-cholesterol/): Best Cooking Oil For Health | ఈ రోజుల్లో మనం తినే ఆహారంతో కొలెస్ట్రాల్ (cholesterol) పెరగడం సర్వసాధారణం అయిపోయింది. ఇక బయటి ఆహారంలో నాసిరకమైన నూనెను వాడడమే కాకుండా ఒక్కసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తారు. కల్తీ నూనెలు, నాసిరకమైన నూనెలతో వండిన తినుబండారాలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అనేది కాలేయం నుంచి బయటకు వచ్చే మైనపు లాంటి పదార్థం. మనం గుడ్లు, మాంసం, చేపలు, పాలు లేదా దాని ఉత్పత్తులను తిన్నప్పుడు, శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంది. కొబ్బరి నూనె, పామాయిల్, పామా కెర్నల్ ఆయిల్‌లో కనిపించే సంతృప్త కొవ్వు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అందువల్ల, అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగి ఆహారంలో నూనెను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో కొలెస్ట్రాల్ సహాయపడుతుంది. కానీ దీనిని సరైన స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువ నూనెలు […] - [Yogi Adityanath | నేపాల్‌లో యోగి ఆదిత్యనాథ్ పై అకస్మాత్తుగా చర్చ ఎందుకు వచ్చింది..? ఖాట్మండులో వీధుల్లోకి జనం](https://vandebhaarath.com/yogi-adityanath-posters-in-nepal-pro-monarch-rally-demanding-hindu-rashtra/): Uttar Pradesh | : పొరుగు దేశమైన నేపాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఖాట్మండు వీధుల్లోకి వేలాది మంది వచ్చి యూపీ సీఎం ప్లెక్సీ ఉన్న పోస్టర్లను ప్రదర్శిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. హిందూత్వ అనుకూల మాజీ రాజు జ్ఞానేంద్ర షా (Raja Gyanendra Shah) తిరిగి రావడంతో, హిందూ దేశం కోసం డిమాండ్ తీవ్రమైంది. నేపాల్‌లో దాని మద్దతుదారులు రాజుతో పాటు యోగి ఫొటోలతో కూడిన జెండాలను ఎగురవేస్తూనినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న నేపాల్ (Nepal) లో కొన్నేళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హిందూ సనాతన ధర్మానికి అనుకూలంగా నిలబడ్డారు. చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం 2006లో రాజు జ్ఞానేంద్ర పాలనను ముగించిందని నమ్ముతారు. దీని తర్వాత నేపాల్‌లో వామపక్షాలు పాలించాయి. పుష్ప కమల్ దహల్ ప్రచండ తర్వాత, […] - [Twitter Down | ఒక్క రోజులోనే X (Twitter) రెండుసార్లు డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు](https://vandebhaarath.com/breaking-news-twitter-down/): Breaking News Twitter Down : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) ఒక రోజులోనే రెండు సార్లు డౌన్ అయింది. దీని వల్ల వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. మార్చి 10, 2025 నాటికి, 40,000 కంటే ఎక్కువ సేవా అంతరాయాలు నమోదైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది అమెరికా, భారత్, UK, ఆస్ట్రేలియా, కెనడాలోని వెబ్, మొబైల్ యాప్‌లలో వినియోగదారులను ప్రభావితం చేసింది. Twitter Down : ప్రపంచవ్యాప్తంగా అంతరాయం డౌన్‌డెటెక్టర్ ప్రకారం, IST సాయంత్రం 7:00 గంటల ప్రాంతంలో అంతరాయం మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుంది, ఇది ఒక్క రోజులోనే రెండవ పెద్ద అంతరాయంగా గుర్తించబడిందని నివేదికలు సూచిస్తున్నాయి: 56 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు.33 శాతం మంది వెబ్‌సైట్‌లో సమస్యలను నివేదించారు.11 శాతం మంది సర్వర్ కనెక్షన్ లోపాలను ఎదుర్కొన్నారు. IST మధ్యాహ్నం 3:20 గంటలకు అంతకుముందు అంతరాయం ఏర్పడిన తర్వాత తాజా […] - [Bengaluru Yellow Line metro : మెట్రో రైలు కొత్త లైన్ కల సాకారమువుతోంది.. త్వరలో మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం](https://vandebhaarath.com/bengaluru-yellow-line-metro-news-updates/): Bengaluru Yellow Line metro : బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్లో లైన్ మెట్రో (Yellow Line Metro) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ లైన్ ఆర్‌వి రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు 19.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. నగరంలోని ఐటీ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీని ఈ రైల్వే లైన్ కలుపుతుంది. చివరకు మే 2025 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar) రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం సతీష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డికె.శివకుమార్ మాట్లాడుతూ, “మే 2025 నాటికి ఎల్లో లైన్ ప్రజా సేవ కోసం ప్రారంభిచంనున్నామని అన్నారు. 2025-26 పూర్తి కోసం పింక్ లైన్ కూడా ట్రాక్‌లో ఉంది.పింక్ లైన్ (కాలేన అగ్రహార నుంచి నాగవార వరకు 21.2 కి.మీ) కు సంబంధించిన వివరాలను డికె శివకుమార్ పేర్కొన్నారు. రోలింగ్ స్టాక్ […] - [Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఐసిసి ఈవెంట్లలో టీమిండియా అరుదైన రికార్డు](https://vandebhaarath.com/champions-trophy-2025-team-india-record/): Champions Trophy 2025 | దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ (New Zealand) ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకోవడంతో భారత్ 12 ఏళ్ల వన్డే టైటిల్ కోసం ఎదురుచూపులకు ముగింపు పలికింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. మెన్ ఇన్ బ్లూ జట్టు ఆరు వికెట్లు మిగిలి ఉండగానే 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ పరుగులో భారతదేశం కొన్ని రికార్డులను సృష్టించింది. భారత జట్టు తమ మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా, పోటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. పురుషుల క్రికెట్‌ (cricket)లో వరుసగా ఐసిసి టైటిళ్లను గెలుచుకున్న మూడవ జట్టుగా భారత్ ఇప్పుడు నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి 2024లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత, 20 ఓవర్ల ప్రపంచ కప్ తర్వాత […] - [BSNL 5G రోల్అవుట్ ప్రక్రియపై కేంద్రం కీలక అడుగు](https://vandebhaarath.com/central-govt-focus-on-bsnl-5g-rollout/): BSNL 5G సేవను ప్రారంభించడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ 4G నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. BSNL 100,000 కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, వీటిలో 65,000 కొత్త 4G టవర్లను ఇప్పటికే ఇన్ స్టాల్ చేసింది. 4G అప్‌గ్రేడ్‌లతో పాటు, 5Gని ప్రారంభించాలనే ఉత్సాహం కూడా ఊపందుకుంది. 5G నెట్‌వర్క్ పరికరాల వేలం ప్రక్రియలో విదేశీ విక్రేతలను పాల్గొనేలా ప్రభుత్వం పరిశీలిస్తోంది, అవసరమైన గేర్ కోసం $2 బిలియన్ల బిడ్‌ను ప్లాన్ చేయబడింది. 5G నెట్‌వర్క్‌లను వేగంగా అప్‌గ్రేడ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ET టెలికాం నివేదిక ప్రకారం, నిర్ణయాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి, కానీ ఒకసారి ఖరారు అయిన తర్వాత, ప్రభుత్వ టెలికాం సంస్థకు అప్‌గ్రేడ్‌లు తక్షణమే వేగవంతమవుతాయని భావిస్తున్నారు. BSNL తన 4G సేవల కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని […] - [Malkajgiri : శరవేగంగా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు](https://vandebhaarath.com/malkajgiri-railway-station-renovation-work-progress/): Amrit Bharat Station Scheme : రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద ‘నయ భారత్ నయ స్టేషన్’ చొరవలో భాగంగా చేపట్టిన మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ (Malkajgiri railway station) పునరాభివృద్ధికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రతిపాదిత అభివృద్ధి పనులలో దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. అదే సమయంలో, అన్ని పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని రైల్వే అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మల్కాజ్‌గిరి స్టేషన్ పునరాభివృద్ధి కోసం సుమారు రూ. 27.61 కోట్ల నిధులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌ (Malkajgiri railway station) లో అభివృద్ధి పనులు పూర్తయ్యాక రైలు ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వస్తాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు . సికింద్రాబాద్ నుండి 3 కి.మీ దూరంలో […] - [PM Internship Scheme 2025 : నెలకు రూ.5,000 స్టైఫండ్ అందించే పథకానికి తుది గడువు మరికొద్దిరోజులే..](https://vandebhaarath.com/pm-internship-scheme-2025-last-date/): PM Internship Scheme 2025 : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) పైలట్ దశ – 2 కోసం దరఖాస్తులను ప్రారంభించింది. ఈ గడువు వచ్చే వారం ముగిసిపోతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) అధికారిక పోర్టల్, pminternship.mca.gov.in ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ మార్చి 12, 2025. PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకం పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది జూలై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనిని అక్టోబర్ 3, 2024న ప్రారంభించారు. ఇప్పటివరకు, ఈ పథకం 28,141 మంది అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించిందని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ఇటీవల లోక్‌సభకు తెలిపారు. […] - [Telangana news | మహిళలలకు సర్కారు గుడ్ న్యూస్.. త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు](https://vandebhaarath.com/telangana-news-good-news-fow-women/): Telangana news : మ‌హిళా దినోత్స‌వం (Womens Day 2025) సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మ‌హిళ‌ల‌కు కొత్త‌గా గోదాములు, రైస్ మిల్లుల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించేందుకు ప్ర‌యత్నాల‌ను మొద‌లుపెట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్ (Secundrabad) పరేడ్ గ్రౌండ్‌లో శ‌నివారం జ‌రిగిన‌ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌ను మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గించామ‌ని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి (Indira Mahila Shakthi) సమావేశాలకు భ‌వ‌నాలు ఉండాల‌ని నిర్ణ‌యించి ప్ర‌తి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శ‌క్తి సంఘం భ‌వ‌నానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు ఆయ‌న గుర్తుచేశారు. మ‌హిళా సంఘాల‌కు సోలార్ ప్లాంట్లు Telangana news : సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌ (Solar power Plants)ను మ‌హిళా సంఘాల()కు అప్ప‌గిస్తున్న‌ట్లు సీఎం రేవంత్‌ అన్నారు. మ‌హిళా సంఘాలు 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు […] - [Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ](https://vandebhaarath.com/future-city-radial-road-has-been-proposed-from-outer-ring-road/): Future City | రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 7,257 చదరపు కిలోమీటర్ల (చదరపు కి.మీ) విస్తీర్ణంలో ఉన్న హెచ్‌ఎండీఏ ఇప్పుడు 11 జిల్లాల్లో దాదాపు 10,472.71 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. HMDA నాలుగు వైపులా విస్తరిస్తుంది. ఇప్ప‌టికే మ్యాప్ తయారీలో ఉందని అధికారులు చెబుతున్నారు. “రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని HMDA అధికార పరిధిగా నేరుగా తీసుకోలేం, ఎందుకంటే 36 గ్రామాలను HMDA నుంచి తొలగించి కొత్తగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కింద చేర్చారు” అని HMDA అధికారులు చెబుతున‌న్నారు. Future City : క‌నెక్టివిటీ కోసం రైలు, రోడ్డు మార్గాలు నగర శివార్లలోని అనేక గ్రామాలను HMDAతో విలీనం చేయడం వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి గ్రేటర్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. నగరం […] - [BSNL Holi offer : కేవలం రూ.1499కే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, డేటా, SMS.. ఈ ఆఫ‌ర్ కొద్ది రోజులే..](https://vandebhaarath.com/bsnl-holi-offer-bsnl-1499-plan-details/): BSNL Holi offer | హోలీ ప్రత్యేక సందర్భంగా, టెలికాం కంపెనీలు కొత్త ఆఫర్లను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. తాజాగా BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన వినియోగదారులకు గొప్ప ఆఫర్‌ను అందించింది. మీరు ఏడాది పొడవునా చెల్లుబాటు అయ్యే ప్లాన్ కోసం మీరు వెతుకున్న‌ట్ల‌యితే ఈ కొత్త రీఛార్జ్ గురించి తెలుసుకోవాల్సిందే.. BSNL ₹1499 (Bsnl 1499 plan) ప్లాన్ మీకు అద్భుత‌మైన ఎంపిక కావచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్‌లో, మీరు 365 రోజుల చెల్లుబాటు, అపరిమిత కాలింగ్‌తోపాటు రోజుకు 100 SMSలను పొందవచ్చు. BSNL రూ.1499 ప్లాన్ తో ఏం పొందవచ్చు. Bsnl 1499 plan details : తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది వ‌ద్దు అనుకునేవారు.. ఏడాది పొడవునా ఒకేసారి ప్లాన్‌ను యాక్టివేట్ చేయాలనుకునే వినియోగదారులకు BSNL ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఉత్తమమైనది. ఈ ప్లాన్ కింద, వినియోగదారులు ఈ సౌకర్యాలను పొందుతారు అన్నింటిలో మొదటిది, వినియోగదారులకు 365 […] - [EPFO 3.0 : ఇక‌పై మీ PF డ‌బ్బుల‌ను ATM ల నుంచి కూడా డ్రా చేసుకోవ‌చ్చు..](https://vandebhaarath.com/epfo-3-0-withdraw-pf-amount-directly-from-atms/): EPF withdrawals: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ‘EPFO 3.0’ తో ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను తీసుకువస్తోంది. ఇది PF డ‌బ్బుల‌ను సుల‌భంగా విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంది.చందాదారులు త్వరలో సాధారణ బ్యాంకు లావాదేవీల మాదిరిగానే ATM ల నుంచి మీరు నేరుగా ప్రావిడెంట్ ఫండ్‌ను డ్రా చేసుకోవ‌చ్చు. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ కొత్త వ్యవస్థను న‌గ‌దు లావాదేవీలను సరళీకృతం చేయడానికి ప్రవేశపెతున్న‌ట్లు పేర్కొన్నారు. PFO తన చందాదారులకు బ్యాంకింగ్ లాంటి సౌలభ్యాన్ని తీసుకువచ్చే ‘EPFO 3.0’ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. “రాబోయే రోజుల్లో, EPFO ​​3.0 వెర్షన్ వస్తుంది. దీని అర్థం EPFO ​​బ్యాంకులా మారుతుంది. లావాదేవీలు బ్యాంకులో నిర్వహించబడినట్లుగా, మీరు (EPFO చందాదారులు) మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) కలిగి ఉంటారు. ఈ నెంబ‌ర్ సాయంతోమీరు అన్ని పనులను చేయగలుగుతారు” అని […] - [Delhi News | తుగ్లక్ లైన్ నుంచి స్వామీ వివేకానంద మార్గ్ గా.. పేరుమార్చి ఎంపి](https://vandebhaarath.com/delhi-news-tuglak-line-board-changed-to-vivekanda-marg/): Delhi News 2025 : ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని భావిస్తున్నది. రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ దిల్లీలోని తన ప్రభుత్వ నివాసం పేరును స్వయంగా మార్చుకున్నారు. గతంలో 6 తుగ్లక్ లేన్ అని రాసిన తన ఇంటి బోర్డును ఆయన 6 వివేకానంద మార్గ్ (Vivekananda Marg) గా మార్చారు. దినేష్ శర్మకు 6, తుగ్లక్ లేన్‌లో ప్రభుత్వ నివాసం కేటాయించారు. ఇక్కడ, అతను తన కుటుంబంతో కలిసి తన నివాసంలో గృహ ప్రవేశ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తుగ్లక్ లైన్ నుంచి స్వామి వివేకానంద మార్గ్ గా. ఎంపి అధికారిక నివాసం నేమ్ ప్లేట్ పై ‘స్వామి వివేకానంద మార్గ్’ అని రాసి ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ గురువారం (మార్చి 6) […] - [Holi Festival 2025 | హోలీ రసాయన రంగులతో మీ చర్మం పాడవకుండా ముందు జాగ్రత్తలను తెలుసుకోండి..](https://vandebhaarath.com/skin-care-tips-for-holi-2025/): Holi Festival 2025 | హోలీ అంటేనే రంగుల పండుగ.. హోలీ ఆడేందుకు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు హోలీ పండుగ రోజు దగ్గర పడుతుండడంతో, రసాయనిక రంగుల వల్ల తమ చర్మం దెబ్బతింటుందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. హోలీ సందర్భంగా ముఖంపై రంగులు పూయడం వల్ల చాలాసార్లు చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల చర్మంపై చికాకు,చర్మం ఎర్రబారడం, దద్దుర్లు, దురద, మొటిమలు, పొడిబారడం వంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. Skin Care Tips For Holi 2025 : ఇలాంటి పరిస్థితిలో, హోలీ ఆడే ముందు, మీరు మీ ముఖంపై కొన్నింటిని అప్లై చేసుకోవాలి. ఇది రంగు మీ ముఖానికి అంటుకోకుండా నిరోధిస్తుంది. మీ చర్మంపై ఒక రక్షణ పొర ఉంటుంది, తద్వారా చర్మానికి లోపలి నుండి ఎటువంటి నష్టం జరగదు. Skin Care Tips For Holi 2025 : హోలీ […] - [Acer smartphones | మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నఏసర్..](https://vandebhaarath.com/acer-smartphones-to-be-launched-in-march-25/): Acer smartphones | ల్యాప్‌టాప్‌లకు పేరుగాంచిన ఏసర్, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ మార్చి 25న భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్ గురించి వివరాలు ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కనిపించాయి, లాంచ్ తేదీని వెల్లడించాయి. ప్రస్తుతం, భారతీయ స్మార్ట్‌ఫోన్ ల్యాండ్‌స్కేప్‌లో షియోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్, ఇన్ఫినిక్స్, టెక్నో వంటి చైనీస్ బ్రాండ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అదే సమయంలో, వినియోగదారులు కూడా శామ్‌సంగ్, ఆపిల్, నథింగ్ ఉత్పత్తుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏసర్ కొత్త పోటీదారుగా అడుగుపెడుతోంది. ఇటీవల, ఆ కంపెనీ భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ప్రవేశించడానికి వీలుగా ఇండ్‌కల్ టెక్నాలజీతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది, దీని ద్వారా దేశంలో ఏసర్-బ్రాండెడ్ ఫోన్‌లను ప్రారంభించనుంది. గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభమవుతుందని అంచనాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు లాంచ్ మార్చికి నిర్ణయించారు. ఏసర్ (Acer) తన తొలి స్మార్ట్‌ఫోన్ (Acer smartphones name) […] - [Sambhal : సంభాల్‌లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం](https://vandebhaarath.com/sambhal-violence-police-outpost-construction/): Uttar Pradesh Sambhal Violence : సంభాల్ లో హింసాకాండ జ‌రిగిన‌ ప్రాంతంలో శాంతిభద్రతలను ప‌టిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొత్తం 38 పోలీసు అవుట్‌పోస్టు (Police Outpost)లను నిర్మిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 24న జరిగిన హింసాత్మక ఘర్షణల సమయంలో అల్లరి మూక‌లు విసిరిన ఇటుకలు, రాళ్లనే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోలీసు అవుట్‌పోస్టును నిర్మించడానికి ఉప‌యోగిస్తున్నారు. గత సంవత్సరం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) జామా మసీదు సర్వే సందర్భంగా దుండగులు భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో జిల్లాలో తీవ్ర హింస జరిగిన విష‌యం తెలిసిందే.. ఈ అల్లర్లు ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. అయితే పోలీసుల‌పై అల్ల‌రి మూక‌లు విసిరిన‌ రాళ్లను ఇప్పుడు పోలీసు అవుట్‌పోస్ట్ కోసం ఉపయోగిస్తున్నారు.ఇటుకలు, రాళ్లను ఇప్పుడు దీపా సారాయ్, అలాగే హిందూ పురఖేడ పోలీస్ అవుట్‌పోస్టుల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. సంభాల్ అంతటా మొత్తం 38 పోలీస్ […] - [Holi: హోలీ ఎప్పుడు? ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? హిందూ పురాణాల్లో ఉన్న కథ ఇదే..](https://vandebhaarath.com/holi-2025-date-time-history-significance-and-importance/): Holi 2025 Date and Time : రంగుల పండుగ‌ హోలీ భారతదేశంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అత్యంత ఉత్సాహభరితంగా ఆనందకరంగా జ‌రుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఆట‌పాట‌ల‌తో రెట్టించిన ఉత్సాహంగా జ‌రుపుకునేందుకు అంతా సిద్ధ‌మ‌వుతున్నారు. వసంత రుతువును స్వాగ‌తం ప‌లికేందుకు సూచ‌న‌గా, అలాగే చెడుపై మంచి విజయాన్ని సూచిస్తూ హోలీ పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఇది ప్ర‌జ‌ల మ‌ధ్య‌ ప్రేమ, స్నేహ బంధాలను బలోపేతం చేస్తుంది. రంగులు చ‌ల్లుకోవ‌డంతోపాటు రుచికరమైన వంటకాలను ఆస్వాదించడానికి ప్రజలంతా కలిసి వచ్చే సమయం ఇది. Holi 2025 తేదీ, సమయం Holi 2025 Date and Time : సాధారణంగా ఏటా మార్చిలో ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 14న హోలీ ప‌ర్వ‌దినం ఉంటుంది. చెడుపై విజయానికి ప్రతీకగా హోలీ దహన్ అనే సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా భోగి మంటలను వెలిగించడం ద్వారా పండుగ ప్రారంభమవుతుంది. […] - [Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం](https://vandebhaarath.com/graduate-mlc-elections-bjp-candidate-win/): Graduate MLC Elections : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా నిర్విరామంగా ఓట్ల లెక్కింపు జరగగా రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు. కాగా ఈవిషయాన్ని కాసేపట్లో అధికారులు అధికారిక ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. Karimnagar Graduate MLC Elections : ఇదిలా ఉండగా కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించడంతో ఇప్పిటకే బిజెపి దళం మంచి ఊపుమీద ఉంది. తాజాగా పట్టభ్రదుల కోటాలోనూ కాషాయ పార్టీ గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో మరింత […] - [Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..](https://vandebhaarath.com/south-central-railway-announces-14-holi-special-trains/): Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి. ఈ స్టేష‌న్ల‌లో హాల్టింగ్ ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్ర‌త్యేక రైళ్ల‌కు హాల్టింగ్ సౌక‌ర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జాల్నా పాట్నా మధ్య ప్రయాణించే వారి […] - [Self Help Groups | మహిళలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..](https://vandebhaarath.com/self-help-groups-buy-buses-to-be-operated-by-tgsrtc/): Self Help Groups RTC Buses | రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండ‌ల మ‌హిళా స‌మాఖ్య‌ల‌కు మొత్తం 150 ఆర్టీసీ అద్దె బ‌స్సులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోను సైతం మంగళవారం విడుదల చేసింది. ఒక్కో బ‌స్సు విలువ రూ.36 ల‌క్ష‌లు. ఒక్కో మండ‌ల స‌మ‌ఖ్య, ఒక్కో బ‌స్సును కొనుగోలు చేసి ఆర్టీసికి అద్దె ఇవ్వ‌నుంది.నెలకు అద్దె రూపంలో మండ‌ల స‌మ‌ఖ్య(Self Help Groups) కు టిజి ఆర్టీసీ (TGSRTC) రూ. 77, 220 చెల్లించ‌నుంది. మొత్తం 150 అద్దె బ‌స్సుల‌ను ఆర్టీసికి మండ‌ల స‌మ‌ఖ్యలు అప్పగించనున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఆయా డిపోల‌కు ఆయా బ‌స్సుల‌ను విన‌యోగించ‌నున్నారు. మొదటి విడతలో ఈ జిల్లాలకు కాగా మొద‌టి విడ‌త‌లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ జిల్లాల మ‌హిళా స‌మాఖ్య‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం అవ‌కాశం క‌ల్పించింది. ఈ నాలుగు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో ఆర్థికంగా ప‌రిపుష్టిగా ఉన్న 150 […] - [Champions Trophy | ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా..](https://vandebhaarath.com/india-vs-australia-champions-trophy-2025-live/): India vs Australia Champions Trophy : ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరితమైన వన్డే మ్యాచ్‌లో భారత్ (Team India) విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264/10 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున స్టీవెన్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు సాధించగా, అలెక్స్ కారీ 57 బంతుల్లో 61 పరుగులతో మంచి మద్దతు ఇచ్చాడు. భారతదేశం తరఫున మహమ్మద్ షమీ అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. షమీ 48 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి (2/49), రవీంద్ర జడేజా (2/40) కూడా ఆస్ట్రేలియాపై పై చేయి సాధించడంలో కీలక పాత్ర పోషించారు. దీనికి ప్రతిస్పందనగా, భారతదేశం ఛేదన కూడా అంత సాఫీగా సాగలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ ప్రారంభంలోనే వెనుదిరిగారు, భారతదేశం మొదటి […] - [Aurangzeb : ఔరంగజేబ్‌ను పొడిగిడినందుకు స‌మాజ్ వాదీ పార్టీ నేత‌పై కేసు](https://vandebhaarath.com/sp-leader-abu-azmi-faces-legal-trouble-for-praising-aurangzeb/): అత్యంత క్రూరుడైన‌ మొఘల్ పాలకుడు ఔరంగజేబును (Aurangzeb) ప్రశంసిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అబు అజ్మీ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, శివసేన (షిండే వర్గం) ఆయనపై పోలీసు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అజ్మీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివసేన ఫిర్యాదు శివసేన (షిండే వర్గం) అబూ అజ్మీపై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి కిరణ్ పవాస్కర్, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎస్పీ నాయకుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. అలాగే, శివసేన ఎంపీ నరేష్ మష్కే BNS సెక్షన్లు 299, 302, 356 (1), మరియు 356(2) […] - [Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ](https://vandebhaarath.com/sambhal-case-hearing-today/): Sambhal Case : సంభాల్‌లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అంద‌రి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10 గంటలకు విచారించనుంది. కొన్ని నెల‌లుగా తీవ్ర చర్చకు దారితీసిన సంభాల్ మ‌సీదు (Jama Masjid) ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి అనుమతి కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు జరిగే విచారణ సందర్భంగా, భారత పురావస్తు సర్వే (ASI) బృందం మసీదు పరిశుభ్రతపై నివేదికను సమర్పిస్తుంది. మసీదును పరిశీలించి దాని పరిశుభ్రతను నిర్ధారించాలని కోర్టు గతంలో ASIని ఆదేశించింది. ASI నివేదికకు ప్రతిస్పందనగా మసీదు కమిటీ ప్రతినిధులు సమాధాన‌విమ‌వ్వ‌నున్నారు. మసీదు నిర్వహణ కమిటీ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, శుక్రవారం కోర్టు (Allahabad High Court) షాహి జామా మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ASIని ఆదేశిస్తూ […] - [Navratna status | ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సిలకు నవరత్న హోదాకు పెంచిన కేంద్రం](https://vandebhaarath.com/indian-railways-irctc-irfc-got-navratna-status/): Navratna status | న్యూఢిల్లీ: నికర లాభం, నికర విలువల‌ను గ‌ణ‌నీయంగా వృద్ది చేసుకుని అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) హోదాకు అప్‌గ్రేడ్ చేసింది. తాజా ప్రకటనతో IRCTC, IRFC లు CPSEలలో వరుసగా 25వ, 26వ నవరత్నాలుగా నిలిచాయి. ఇది భారత రైల్వే కంపెనీలకు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. Navratna status : న‌వ‌ర‌త్న హోదాతో లాభ‌మేంటి? కొత్త నవరత్న హోదాతో ఈ రెండు కంపెనీలకు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స్వయంప్రతిపత్తిని ల‌భిస్తుంది. ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారి భవిష్యత్ వృద్ధి ప్రణాళికలలో వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు క‌లుగుతుంది. మహారత్న, నవరత్న, […] - [UTS Cashback Offer | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్](https://vandebhaarath.com/indian-railways-introduce-uts-cashback-offer/): UTS Cashback Offer | రైలు ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారుల అభిప్రాయం ప్రకారం, UTS యాప్ ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో ఒక పెద్ద ముందడుగు. భారతీయ రైల్వేస్‌లో అన్‌ రిజర్వ్ టిక్కెట్లపై ప్రయాణించేవారికి ఇది ఒక వరంగా చెప్ప‌వ‌చ్చు. డిజిటల్ ఇండియా చొరవకు అనుగుణంగా, ఈ యాప్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్స‌హిస్తుంది. ప్రయాణీకులు R-Wallet, Paytm, PhonePe, Googlepay, UPI యాప్‌లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ ప్లాప్‌ఫాంల ద్వారా చెల్లింపు చేయవచ్చు. R-Wallet UTS యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో మొత్తాలను రూ. 20,000 పరిమితి వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రచార సూచనగా, R-Wallet ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై 3 శాతం క్యాష్ బ్యాక్ […] - [Gir National Park | గిర్ నేషనల్ పార్క్ ఎందుకు ప్రత్యేకమైనది.. ప్రధాని మోదీ కెమెరాతో అక్కడికి ఎందుకెళ్లారు..?](https://vandebhaarath.com/gir-national-park-is-famous-for/): PM Modi At Gir National Park | ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం (world wildlife day) సందర్భంగా 2025 మార్చి 3 సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్‌లోని గిర్ జాతీయ ఉద్యానవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వెళ్లారు. ఈ సందర్శన సమయంలో, ప్రధాని మోదీ జంగిల్ సఫారీని ఆస్వాదించారు. అనేక జంతువులను ఆయన స్వయంగా ఫోటో తీశారు. ప్రధాని మోదీ తన కెమెరాలో అనేక సింహాల చిత్రాలను బంధించారు. ప్రధాని మోదీ గుజరాత్ (Gujarat) పర్యటనలో ఉన్నారని తెలిసిందే.. ఈ రోజు ఆయన గిర్ నేషనల్ పార్క్ చేరుకున్నాడు. తన పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి ప్రాజెక్ట్ లయన్‌ను ప్రారంభిస్తారు. సింహాల సంరక్షణపై ప్రధానమంత్రి ఒక ముఖ్యమైన సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు రెండవ నిలయంగా పరిగణించబడుతుంది .18 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ గిర్ జాతీయ ఉద్యానవనానికి చేరుకున్నారు. సింహాల స్వేచ్ఛా […] - [PF UPI Withdrawal Rules : త్వరలో UPI నుంచి EPF డబ్బును విత్ డ్రా చేసుకునే వెలుసుబాటు.. దశల వారీ ప్రక్రియ ఇదే.](https://vandebhaarath.com/pf-upi-withdrawal-rules-2025/): PF UPI Withdrawal Rules ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPF చందాదారులకు UPI ద్వారా PF మొత్తాన్ని ఉపసంహరించుకునే సౌకర్యాన్ని అందించబోతోంది. రాబోయే 2 నుండి 3 నెలల్లో, Paytm, Google Pay, PhonePe మొదలైన యాప్‌ల ద్వారా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. PF UPI ఉపసంహరణ నియమాలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కస్టమర్లకు త్వరలో కొత్త సౌకర్యాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. EPF చందాదారులు ఇప్పుడు త్వరలో UPI ద్వారా తమ డబ్బును ఉపసంహరించుకోగలరు. EPFO ఇప్పుడు Paytm, Google Pay, PhonePe మొదలైన యాప్‌ల ద్వారా ఇంటి నుండే మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా PF మొత్తాన్ని బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం కోట్లాది EPFO ​​కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. PF UPI Withdrawal Rules : మీ పీఎఫ్ డ‌బ్బుల‌ను ఈజీగా ఎలా పొంద‌వ‌వ‌చ్చో తెలుసా? PF UPI Withdrawal […] - [Oscars 2025 Winners List | ఉత్త‌మ చిత్రంగా అనోరా.. ఉత్త‌మ న‌టుడిగా ఆడ్రియ‌న్ బ్రాడీఆస్కార్ విజేత‌ల పూర్తి జాబితా](https://vandebhaarath.com/oscars-2025-winners-list/): Oscars 2025 Winners List | లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా వెల్లడైంది. ‘ది బ్రూటలిస్ట్’ చిత్రానికి గాను ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడి అవార్డును ద‌క్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘అనోరాస ఎంపికైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా ఇప్పుడు వెల్లడైంది. ఈ పూర్తి లిస్ట్ ఇదే.. Oscars 2025 Winners List : 97వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా ప్రారంభ‌మైంది. ఈ వేడుక‌ల‌కు హాలీవుడ్ లోని ప్ర‌ముఖ‌ సినీతారలు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల వేడుకలకు నటీనటులు సరికొత్త దుస్తులలో కనిపించి సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలుఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్‏లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక‌లు […] - [Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు](https://vandebhaarath.com/warangal-railway-station-redevelopment-works/): కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధి ప‌నులు (Warangal Railway Station) శ‌ర‌వేగంగా కొస‌సాగుతున్నాయి. వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.25.41 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే (Indina Railways) స్టేష‌న్ ముఖ ద్వారం సుంద‌రీక‌రించ‌డంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు.ఇప్పటికే ఓరుగల్లు రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని కాకతీయుల కళావైభవం, వారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చదిద్దారు.. సాయంత్రం వేళ విభిన్న రకాల రంగురంగు లైట్లతో స్టేషన్ వెలిగిపోతూ ప్రయాణికులను, బాటసారులను ఆకర్షిస్తోంది. ఇక రైల్వే స్టేషన్ లోపల ప్రయాణీకులు సులభంగా రాకపోకలు సాగించేందుకు, రద్దీని తగ్గించడానికి 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మిస్తున్నారు. అధునాతన రెస్ట్ రూమ్ లు రెడీ అవుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, భద్రత కోసం ప్లాట్‌ఫారమ్‌లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్ లోపల సౌకర్యాలు కూడా […] - [Thandel OTT Release : నాగ చైతన్య-సాయిపల్లవి తండేల్ మూవీ OTTలోకి వ‌స్తోంది..](https://vandebhaarath.com/thandel-ott-release-on-march-7/): Thandel OTT Release : నాగ చైతన్య, సాయి పల్లవి క‌లిసి న‌టించిన చిత్రం ‘తండేల్’ 7 ఫిబ్రవరి 2025న విడుదలైంది. ఈ సినిమా అభిమానులకు చాలా నచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య(Naga chaithanya), సాయి పల్లవి(Sai Pallavi)ల అద్భుతమైన కెమిస్ట్రీకీ అంద‌రూ ఫిదా అయ్యారు. ‘టాండెల్’ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు రాబట్టింది. చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో విడుదల కానుంది. ఈ సినిమా OTTలో ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుందో ఇప్పుడు తెలుసుకోండి.. Thandel OTT Release : నెట్‌ఫ్లిక్స్‌ లో తండేల్ మూవీ తండెల్ మార్చి 7 నుండి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అనేక భాషలలో ప్రసారం కానుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. టాండెల్ మార్చి 7న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల […] - [Oscar Awards 2025 : అస్కార్ అవార్డుల వేడుక‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పోటీలో భారతీయ సినిమా..](https://vandebhaarath.com/oscar-awards-2025-live-updates/): Oscar Awards 2025 Live Updates | సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్కార్‌ అవార్డుకు వేదిక సిద్ధమైంది. అవును! ఆస్కార్ అవార్డులు 24 గంటల్లోపు ప్రకటించనున్నారు.అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరోసారి వివిధ విభాగాలలో అవార్డులను ప్ర‌దానం చేయ‌నుంది. ఎమిలియా పెరెజ్, వికెడ్, ఎ కంప్లీట్ అన్ నోన్, ది బ్రూటలిస్ట్, అనోరా వంటి అనేక అవార్డు గెలుచుకున్న చిత్రాలు ఒక భారతీయ లఘు చిత్రంతో పాటు ఫైన‌ల్‌ రేసులో ఉన్నాయి. Oscar Awards ఎప్పుడు, ఎక్కడ చూడాలి? ఆస్కార్ అవార్డులు 2025 లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం, ఈ కార్యక్రమం మార్చి 3న ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఒకటి నుంచి రెండు గంటల పాటు కొనసాగుతుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన చిత్రాల నుంచి ఎంపికైన చిత్రాలకు అవార్డులు అందించ‌నున్నారు. మీరు ఇంటి నుంచి ఈ […] - [Warangal Airport | కేర‌ళ కొచ్చి త‌ర‌హాలో వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం](https://vandebhaarath.com/cm-revanth-reddy-on-warangal-airport/): Warangal Airport | వరంగల్ మామునూరు విమానాశ్రయం (Warangal Mamunoor Airport) కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయాన్ని అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించాల‌ని ఆయన సూచించారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం (Central Governament) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్ నివాసంలో అధికారుల‌తో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. Warangal Airport : ప్రతీ నెలా నివేదిక అందించాలి.. విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ అంశాల వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైన తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్ కు పంపించేందుకు వెంట‌నే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. […] - [Kangna Ranaut | మ‌రికొద్దిరోజుల్లో OTTలోకి ఎమ‌ర్జెన్సీ మూవీ..](https://vandebhaarath.com/kangna-ranaut-emergency-movie-in-ott/): Kangna Ranaut |ఈ మార్చి నెలలో అనేక వెబ్ సిరీస్‌లతో పాటు, కొన్ని పెద్ద సినిమాలు OTTలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన తీవ్ర చ‌ర్చ‌కు దారితీసిన ఎమర్జెన్సీ (Emergency) సినిమా ఈ నెలలోనే OTTలో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలా వివాదాలు చెలరేగాయి, అభిమానులు ఈ సినిమా విడుదలకు నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రౌన‌త్ అన్నీ తానై రూపొందించింది. లీడ్ రోల్ గా న‌టిస్తూనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. మనం కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో విడుదలైన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. Kangna Ranaut : కంగనా రనౌత్ అద్భుత నటన ఎమర్జెన్సీ చిత్రానికి (Emergency Movie) ప్రధాన నటి కంగనా […] - [BSNL Recharge Plans | ఏడాది పాటు నో టెన్ష‌న్‌.. ఈ చవ‌కైన‌ రీచార్జ్ ప్లాన్‌తో రోజుకు 2జిబి డేటా](https://vandebhaarath.com/bsnl-recharge-plans-3/): BSNL Recharge Plans | మన జీవితంలో సెల్‌ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కానీ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచ‌డంతో వినియోగ‌దారులు త‌ర‌చూ రీచార్జ్ చేసుకునేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రతి నెలా ఖరీదైన ప్లాన్ తీసుకోవడం దాదాపు క‌ష్టంగా మారింది. మీరు కూడా ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో విసిగిపోయి ఉంటే, మీకు ఆస‌క్తిక‌ర‌మైన‌ న్యూస్ ఉంది. కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించే ప్లాన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. దేశంలోని మూడు ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), ఎయిర్‌టెల్,వొడ‌ఫోన్ ఐడియా (Vi), జూలై 2024లో తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే.. కానీ, ప్రభుత్వ రంగ‌ టెలికాం సంస్థ ఇప్పటికీ అదే పాత ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను కొన‌సాగిస్తోంది. లక్షలాది మంది వినియోగదారులు ప్రైవేట్ కంపెనీలను వదిలి ప్రభుత్వ టెలికాం కంపెనీలో చేరడానికి ఇదే కారణం. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, BSNL కొత్త […] - [Chhaava box office collection | ఛావా ప్రభంజనం.. రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు..](https://vandebhaarath.com/chhaava-box-office-collection/): Chhaava box office collection | విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన చావా సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మరాఠా మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొందించారు. తొలి రోజున ఈ సినిమా రూ.32 కోట్లకు పైగా వసూలు చేసింది. చావా ఇప్పుడు రెండు వారాల్లో రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.  సాక్నిల్క్ ప్రకారం, ఈ చిత్రం బుధవారం రూ. 23 కోట్లు (ముందస్తు అంచనాలు) రాబట్టింది. దీని వలన భారతదేశంలో చావా నికర కలెక్షన్ రూ. 386.25 కోట్లు, స్థూల కలెక్షన్ రూ. 434.75 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా, ఈ చిత్రం రూ. 75 కోట్లు.. సినిమా మొత్తం కలెక్షన్ రూ. 509.75 కోట్లు.  “చావా రెండవ మంగళవారం [12వ రోజు] దాదాపు రూ. 20 కోట్లను వసూలు చేసింది. నిజానికి, మంగళవారం […] - [టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! ](https://vandebhaarath.com/tsrtc-e-buses/): విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. TSRTC E-Buses : హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ ఎలక్ట్రిక్ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ స‌జ్జ‌నార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సు ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. సుమారు 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు […] - [తెలంగాణకు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ఎంట్రీ](https://vandebhaarath.com/wb-discovery-development-centre/): మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన.. అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు  వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ  నిర్ణయం తొలి ఏడాదే 1,200 మంది నిపుణులకు ఉద్యోగాలు ఫిల్మ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు దన్ను WB discovery development centre : మీడియా, వినోద రంగంలోని ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WB Discovery) తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతోంది. హెచ్ బిఓ (HBO), హెచ్బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టిఎల్ సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్.జి.టీవీ (HGTV) తో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్‌లు, ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు చెందినవే.. గేమింగ్, స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్ […] - [Generic Medicine: జనరిక్‌ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం](https://vandebhaarath.com/generic-medicine/): Generic Medicine : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతీ ఆస్పత్రి, వెల్‌నెస్‌ సెంటర్లు ఇక నుంచి తప్పనిసరిగా తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులను మాత్రమే  రోగులకు సిఫార్సు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలా ప్రిస్ర్కైబ్‌ చేయని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద కొనసాగే స్వస్థత కేంద్రాలు, పాలీక్లినిక్‌లు..  ఇక మీదట రోగులకు జనరిక్‌ మందులను మాత్రమే రాయాలి. కొంతమంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ప్రసిద్ధి చెందిన కంపెనీల మందులను మాత్రమే రోగులకు ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలాంటి వారిపై ఉన్నతాధికారుల నిఘా ఉంటుందన్న విషయాన్ని మరవొద్దు’ అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర అతుల్‌ గోయల్‌ తన ఆదేశాలలో పేర్కొన్నారు. తమ ఆధ్యర్యంలోని డాక్టర్లు జనరిక్‌ మందులే (Generic Medicine) రోగులకు సిఫార్సు చేసేలా చూడాల్సిన బాధ్యత వారిపై […] - [వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కి.మీ నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి](https://vandebhaarath.com/pregnant-woman-dies-of-sunstroke/): భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి ఎండలో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో మే 15న సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్​( 21) అనే గర్భిణి జనరల్ చెకప్​కోసం దండల్వాడి పీహెచ్‌సీకి బయల్దేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుని, అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరింది. వైద్య చేయించుకున్న తర్వాత సోనాలి తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో హైవేపై దిగింది. అప్పటికే ఎండ తీవ్రంగా ఉండటంతో మెల్లగా కాలి నడకన నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. అయితే ఇంటికి చేరుకున్న కాసేపటికే వడదెబ్బ కారణంగా […] - [Vande Bharat Express : సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలు సమయాల్లో మార్పులు](https://vandebhaarath.com/vande-bharat-express/):   Vande Bharat Express : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక. మే 17 నుంచి ఈ రైలు సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 20701 నెంబర్‌తో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ ట్రైన్.. ఇకపై ఉదయం 6.15 గంటలకు బయల్దేరి.. తిరుపతి స్టేషన్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే వచ్చే ట్రైన్ 20702 నెంబర్‌తో తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుతుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య 8.30 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం కాస్తా.. 8.15 గంటలకు తగ్గనుంది. సికింద్రాబాద్-తిరుపతి(20701): సికింద్రాబాద్ – ఉదయం 6.15 గంటలకు నల్గొండ – ఉదయం 7.29 గంటలకు గుంటూరు – ఉదయం 9.35 గంటలకు ఒంగోలు – ఉదయం 11.12 గంటలకు నెల్లూరు – ఉదయం 12.29 గంటలకు తిరుపతి – మధ్యాహ్నం […] - [నోరూరించే నీరా పానీయం రెడీ..](https://vandebhaarath.com/hyderabad-neera-cafe/): నెక్లెస్ రోడ్డులో రూ.13కోట్లతో నీరా కేఫ్ ప్రారంభం హైదరాబాద్: హైదరాబాద్‌ వాసులకు కిక్కిచ్చే నీరా కేఫ్ ( Neera Cafe ) అందుబాటులోకి వచ్చింది. తాటి చెట్ల నుంచి తీసే నాన్ ఆల్కహాలిక్ పానీయాన్ని అందించే నీరా కేఫ్‌ను ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గీతకార్మికులను ప్రోత్సహించేందుకు రూ.13 కోట్లతో నెక్లెస్ రోడ్డు (Necklace Road) లో నిర్మించిన ఈ నీరా కేఫ్ నెక్లెస్ రోడ్‌లో ఆకర్షణీయంగా నిలిచింది. నీరా మట్టి కుండలతో ఉన్న తాటి చెట్లు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఒకేసారి సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో మాదిరిగా తాటివనాలు, ఈదుల్లో కూర్చొని కళ్లు తాగుతూ ఎంజాయ్ చేసిన అనుభూతి కలిగేలా ఈ కేఫ్ ను నిర్మించారు. తాటి, ఈత చెట్ల నమూనాల్లో సీటింగ్ అరెంజ్ చేశారు. కేఫ్ […] - [శ్రీ‌దేవి అభిమానులకు కానుక‌](https://vandebhaarath.com/the-life-of-a-legend/): The Life Of A Legend పేరుతో త్వ‌ర‌లో బ‌యోగ్ర‌ఫీ.. భాష‌తో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు అం నటి శ్రీదేవి. 2018, ఫిబ్రవరి 24న శ్రీ‌దేవి 54ఏళ్ల వ‌య‌స్సులోనే ఆమె లోకాన్ని వీడింది. 80’s 90’s వ దశకంలో వెండితెర రాణిలా ఓ వెలుగు వెలిగింది. కాగా శ్రీదేవి భర్త-నటుడు-నిర్మాత బోనీ కపూర్.. శ్రీ‌దేవి జీవిత చరిత్రను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ( The Life Of A Legend ) పేరుతో పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించ‌డంతో ఆమె అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ధీరజ్ కుమార్ రాసిన ఈ బయోగ్రాఫికల్ ప్రచురణ హక్కులను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సొంతం చేసుకుంది. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ సినీ ప్ర‌పంచంలో శ్రీ‌దేవి (Sridevi) అద్భ‌త‌మైన జైత్ర‌యాత్ర‌కు సంబంధించి అన్నివివ‌రాల‌ను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పుస్త‌కంలో పొందుప‌రిచిన‌ట్లు ప్ర‌చుర‌ణ […] - [ola electric s1 కొత్త వేరియంట్‌](https://vandebhaarath.com/new-ola-electric-s1-variant-launched/): ధర రూ. 99,999 ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Ola Electric భారతీయ మార్కెట్లో S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ S1 2kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఇండియాలో దీని ధర రూ. 99,999. గానిర్ణ‌యిచారు. ఇది 8.5 kW మోటారును కలిగి ఉంది, ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 91 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ హోమ్ ఛార్జర్ ద్వారా 4 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. 11 రంగుల్లో అందుబాటులో.. ola electric s1 కొత్త వేరియంట్ మొత్తం 11 రంగుల ప్యాలెట్‌లలో అందుబాటులో ఉంటుంది. గెరువా, మాట్ బ్లాక్, కోరల్ గ్లామ్, మిలీనియల్ పింక్, పింగాణీ వైట్, మిడ్‌నైట్ బ్లూ, జెట్ బ్లాక్, మార్ష్‌మెల్లో, ఆంత్రాసైట్ గ్రే, లిక్విడ్ సిల్వర్ […] - [హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల క‌ళ‌క‌ళ‌](https://vandebhaarath.com/electric-double-decker-buses/): electric double decker buses : హైద‌రాబాద్‌లో డ‌బుల్ డెక్క‌ర్ ఎల‌క్ట్రిక్ బ‌స్సులు సంద‌డి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వ‌స్తున్న డిమాండ్ ఎట్ట‌కేల‌కు నెర‌వేరింది. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని ఓ వ్య‌క్తి ట్విట్టర్‌లో గ‌త రెండేళ్ల క్రితం చేసిన అభ్యర్థనపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు స్పందించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉందా అని చ‌ర్చించారు. అయితే ఈ ట్వీట్‌కు రెండేళ్ల తర్వాత మంగళవారం కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి మొదటి మూడు డ‌బుల్ డెక్క‌ర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ABB FIA ఫార్ములా E […] - [భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు Eva](https://vandebhaarath.com/eva-solar-electric-car/): పూణె స్టార్టప్ ఘ‌న‌త‌ 2024లో విడుదల Eva solar electric car :  పూణేకు చెందిన స్టార్టప్ వేవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్ ఎవాను 2024లో మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ వాహ‌నాల డెలివరీలు సంవత్సరం మధ్యలో ప్రారంభం కానున్నాయి. కారు సన్‌రూఫ్‌పై 150 వాట్ సోలార్ ప్యానెల్‌లను కలిగి ఉంది. ఇది ప్రతిరోజూ 10-12 కిమీ పరిధిని అందిస్తుంది. లేదా సంవత్సరానికి 3,000 కిమీలు,- 14kWH బ్యాటరీ నుండి వచ్చే శక్తితో పాటు 250 కిమీల డ్రైవ్‌కు ఇంధనం ఇస్తుంది. ఎవా కారు ఇద్దరు పెద్దలు, ఒక చైల్డ్ సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించేలా రూపొందించబడింది; సన్‌రూఫ్‌పై 150 వాట్ల సౌర ఫలకాలను కలిగి ఉంటుంది. ఇది ప్రతిరోజూ 10-12 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని సాధారణ హౌస్ సాకెట్‌తో ఇంట్లోనే నాలుగు గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌తో 45 నిమిషాల్లో 80 […] - [Samsung Galaxy S24 Ultra స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్..](https://vandebhaarath.com/amazon-discount-on-samsung-galaxy-s24-ultra/): 200-మెగాపిక్సెల్ Samsung Galaxy S24 Ultra 5G ని సొంతం చేసుకోవాలని అందరికీ అసక్తి ఉన్నా.. బడ్జెట్ పరిమితుల వల్ల వెనుకంజ వేస్తుంటాం.. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సాధారణంగా లక్ష రూపాయల కంటే ఎక్కువ ధరతో వస్తుంది. అయితే, అమెజాన్ ఈ ఫోన్ పై భారీగా డిస్కౌంట్ ఇస్తోంది. మీరు ఇప్పుడు ఈ ఆకట్టుకునే డిజైన్ ను రూ. 70,000 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. Samsung Galaxy S24 Ultra 5G పై అందుబాటులో ఉన్న తాజా డీల్‌లను పరిశీలిద్దాం. Samsung Galaxy S24 Ultra 5G డిస్కౌంట్ అమెజాన్‌లో Samsung Galaxy S24 Ultra 5G ధర ప్రస్తుతం రూ. 1,34,999. ఇది చాలా ఖ‌రీదైన‌దిగా అనిపించవచ్చు, కానీ టెన్ష‌న్ కు గురికావాల్సిన అవసరం లేదు. అమెజాన్ దాని ధరను 37 శాతం తగ్గించి, కేవలం రూ. 84,999కి తగ్గించింది. అలాగే అమెజాన్ రూ. 2,547 వరకు క్యాష్‌బ్యాక్‌ను […] - [గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు? ఇజ్రాయెల్ దాడితో హై అలర్ట్! Operation Rising Lion](https://vandebhaarath.com/international-israel-iran-operation-rising-lion/): ఆపరేషన్ రైజింగ్ లయన్ గురించి 10 విషయాలు Operation Rising Lion : శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. రాజధాని టెహ్రాన్‌లో నల్లటి పొగ మేఘం దట్టంగా వ్యాపించింది. ఇరాన్ కు చెందిన సైనిక, అణు కార్యక్రమ అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు టెల్ అవీవ్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, అణు శాస్త్రవేత్తలు మరణించి ఉండవచ్చని చెబుతున్నారు. ఇరాన్ ఇరాక్‌లోని తన సైనిక స్థావరాలపై దాడి చేస్తుందని అమెరికా భయపడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక ప్రాంతం మూసివేత ఇరాన్ పై దాడి జరిగిన వెంటనే ఇజ్రాయెల్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఇరాన్ అణుశక్తిగా మారడానికి అనుమతించలేమని ఇజ్రాయెల్ గత కొన్ని సంవత్సరాలుగా చెబుతోంది. కానీ టెల్ అవీవ్ కూడా ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలపై పనిచేయడం ప్రారంభించిందని నమ్ముతోంది. ఇజ్రాయెల్ చరిత్రలో మనం నిర్ణయాత్మక సమయంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాన […] - [Plane Crash | ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానం ఎందుకు కూలిపోయింది..](https://vandebhaarath.com/ahmedabad-plane-crash/): Ahmedabad Plane Crash : అహ్మ‌దాబాద్ నుంచి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం విమానాశ్రయం నుంచి బయలుదేరిన 5 నిమిషాలకే కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అహ్మదాబాద్‌లో కూలిపోయిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురించి బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అనేది మధ్యస్థ పరిమాణంలో, ఫ్యూయ‌ల్ ఎఫిషియ‌న్సీ, ట్విన్-ఇంజిన్ వైడ్-బాడీ జెట్, ఇది పెద్ద కిటికీలు, తక్కువ క్యాబిన్ ఎత్తు వంటి సౌకర్యవంతమైన లక్షణాలు ఉంటాయి. ఈ విమానం 50% కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ పాలిమర్‌తో తయారు చేయబడింది. దాదాపు 242 మంది ప్రయాణీకులకు సీట్లు ఉన్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ 7,305 నాటికల్ మైళ్ల రేంజ్‌ని […] - [Heavy Rain Alert | తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు..](https://vandebhaarath.com/heavy-rain-alert-telangana-june-2025/): Heavy Rain Alert Telangana | రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వాన‌లు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, హన్మకొండ వరంగల్‌, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అల‌ర్ట్ ను జారీ చేసింది. అలాగే, సోమ, మంగళవారాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని వివరించింది. - [Indian Railways | మూడు రాష్ట్రాల్లో ₹6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం](https://vandebhaarath.com/railway-green-projects-ballari-chikjajur-doubling/): కార్బన్ ఉద్గారాల తగ్గింపు – డీజిల్ ఆదా – గ్రామీణ కనెక్టివిటీకి ఊతం Railway Infrastructure | రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అవి జార్ఖండ్‌లోని కోడెర్మా-బర్కకానా డబ్లింగ్, కర్ణాటక – ఆంధ్రప్రదేశ్‌లోని బల్లారి-చిక్జాజూర్ డబ్లింగ్ (Ballari–Chikjajur doubling ) ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తవుతాయిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్ల‌డించారు. మొత్తం అంచనా వ్యయం రూ. 6,405 కోట్లు, దీంతో భారత రైల్వే నెట్‌వర్క్‌ను 318 కి.మీ.ల మేర విస్తరిస్తుంది. ఈ రెండు లైన్లు ప్రయాణీకులకు రైల్వే సేవ‌లతోపాటు, సరుకు రవాణాకు కీలకంగా మార‌నున్నాయి. అలాగే కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. “కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి రెండు ప్రాజెక్టులు ముఖ్య‌మైన‌వి. గిరిజన వర్గాలకు, సాధారణ జనాభాకు ప్రయోజనం చేకూరుస్తాయి” అని కేంద్ర మంత్రి విలేకరుల సమావేశంలో […] - [KCR | కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌](https://vandebhaarath.com/kaleshwaram-commission-inquiry-kcr-appears/): Kaleshwaram Commission Inquiry | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్య‌క్షుడు కల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వానికి కేసీఆర్ మానస పుత్రిక‌గా భావించే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) నిర్మాణంలో అవకతవకలకు సంబంధించి వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతన్న నేపథ్యంలో హైదరాబాద్ బీఆర్‌కే భవన్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో పార్టీ కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 100 భాగాలు ఉన్నాయని, ప్రాజెక్టులోని రెండు బ్యారేజీలు కుంగిపోయాయని తెలిపారు. నిజం త్వ‌ర‌లో బయటపడుతుందన్నారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ వేధింపులకు తెలంగాణ ప్రజలు సరైన సమయంలో తగిన గుణ‌పాఠం చెబ‌తారు. ఇది […] - [IRCTC Tirupati Tour 2025: ₹7,250కే బాలాజీ + శ్రీకాళహస్తి దర్శనం!](https://vandebhaarath.com/irctc-tirupati-tour-package-2025-from-hyderabad/): “హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ – కుటుంబంతో కలిసి చౌకగా ప్రయాణించండి!” IRCTC Tirupati tour package 2025 : పిల్లలతో కలిసి టెంపుల్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ప్ర‌వేశ‌పెట్టిన‌ తిరుపతి బాలాజీ ఆల‌య టూర్ ప్యాకేజీ మీకు గొప్ప ఎంపిక. ఈ ప్యాకేజీ తక్కువ ఖర్చుతో స్వామివారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తుంది. తిరుపతి ఆలయం ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది, కానీ వేసవిలో వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. యాత్రను ప్లాన్ చేయడం సులభమ‌వుతుంది. టూర్ ప్యాకేజీలపై ప్రయాణించే వారి కోసం IRCTC అనేక చౌక టూర్ ప్యాకేజీలను అందిస్తూనే ఉంది. అది అంతర్జాతీయమైనా లేదా దేశీయమైనా, ప్రతి ఒక్కరూ IRCTC అందిస్తున్న‌ చౌక ప్యాకేజీలను ఇష్టపడతారు. ఈ వేసవిలో మీరు పిల్లలతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మీ కోసం ఒక గొప్ప ఆలయ ప్యాకేజీని గురించి వివ‌రించ‌బోతున్నాం.. ఈ ప్యాకేజీ గురించి పూర్తిగా తెలుసుకోండి. IRCTC Tirupati […] - [Kacheguda | రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి – చారిత్రక శైలికి నూతన వెలుగు](https://vandebhaarath.com/kacheguda-railway-station-redevelopment-421-crores/): Kacheguda Railway Station | కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ. 2.23 కోట్ల వ్యయంతో చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశార‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సోమ‌వారం ఆయ‌న కాచిగూడ రైల్వేస్టేషన్ ఫసాడ్ ఇల్యూమినేషన్ ప్రారంభించి మాట్లాడారు. నిజాంల పాలనలో 1916 లో “గోతిక్ శైలి”లో నిర్మితమైన కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వేస్టేషన్ ఉన్న అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశార‌న్నారు. నగరం మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారని కిషన్ రెడ్డి తెలిపారు. Kacheguda : గ్రీన్ రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాటినం రేటింగ్‌ గ్రీన్ రైల్వే స్టేషన్లకు రేటింగ్ ఇచ్చే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.. […] - [Elon Musk | ఎలోన్ మస్క్ అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా?](https://vandebhaarath.com/elon-musk-america-party-social-media-poll/): Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆయన పాల‌నతీరుపై త‌ర‌చూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఎలోన్ మస్క్ ఇటీవ‌ల తన 200 మిలియన్లకు పైగా అనుచరులకు ఒక పోల్ నిర్వ‌హించారు. అమెరికాలో 80% మంది మధ్యతరగతికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందా అని సర్వే చేశారు. మస్క్ ఆ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అనే పేరును ప్రతిపాదించారు. మస్క్ పోస్ట్ వైరల్ అయింది. దానికి 4143244 ఓట్లు వచ్చాయి, అందులో 81 శాతం మంది అవును అని ఓటు వేశారు. మస్క్ కు ట్రంప్ కు మధ్య వివాదం తన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలోన్ వ్యతిరేకించడం పట్ల తాను నిరాశ చెందానని ట్రంప్ ఓవల్ ఆఫీసులో విలేకరులతో చెప్పినప్పుడు మస్క్ – ట్రంప్ మధ్య వివాదం ప్రారంభమైంది మస్క్ తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడని, బిల్లు ఎలక్ట్రిక్ […] - [G7 Summit | ప్రధాని మోదీకి ఫోన్.. జి7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం](https://vandebhaarath.com/phone-call-to-prime-minister-modi-invitation-to-g7-summit/): న్యూఢిల్లీ: కెనడా (Canada) కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ(Mark Carney) తో తాను సంభాషణ జరిపానని, ఇటీవలి ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం తెలిపారు. జూన్ 15 నుండి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్‌లో జరగనున్న 51వ G7 సమ్మిట్‌లో భారతదేశం పాల్గొనడాన్ని కూడా మోదీ ధృవీకరించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రధాని మోదీ ఇలా రాశారు, “కెనడా ప్రధాన మంత్రి @MarkJCarney నుండి కాల్ అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన ఇటీవలి ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపారు., ఈనెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.” భారతదేశం మరియు కెనడాలను “లోతైన వ్యక్తుల మధ్య సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు” అని ప్రధాని మోదీ అభివర్ణించారు. కాగా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని […] - [Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం](https://vandebhaarath.com/chenab-bridge-anji-railway-bridges-india-engineering-marvel/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశ జాతీయ రైల్వే వ్యవస్థలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే అత్యంత కీల‌క‌మైన‌ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెన (Chenab Bridge) ఉంది.శుక్రవారం ఉదయం 11 గంటలకు దీనిని ప్ర‌ధాన మంత్రి మోదీ ప్రారంభించారు. చీనాబ్ వంతెన అంటే ఏమిటి? చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించి ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. దిల్లీలోని కుతుబ్ మినార్ కంటే నదీ గర్భం నుంచి రైలు స్థాయి వరకు దాదాపు ఐదు రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3 గంటలకు తగ్గిస్తుంది. […] - [RSS | సమ్మిళిత అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణే ముఖ్యం](https://vandebhaarath.com/rss-mohan-bhagwat-tribal-conversion-cultural-integration/): Nagpur: బలవంతంగా లేదా ప్రలోభపెట్టి మతమార్పిడి చేయడమ‌నేది ఒక‌ర‌మైన హింస వంటిదేన‌ని గిరిజన సోదరులను తిరిగి వారి అసలు స్థితికి తీసుకురావడం దిద్దుబాటు చ‌ర్య‌ అని స్వయంసేవక్ సంఘ్ (RSS )సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. నాగ్‌పూర్ లోని రేషింబాగ్‌లో గ‌ల‌ హెడ్గేవర్ స్మృతి మందిర్ ప్రాంగణంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వికాస్ వర్గ్-II ముగింపు కార్యక్రమంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో మంత్రి, మాజీ కాంగ్రెస్ సభ్యుడు, ముఖ్య అతిథి అయిన అరవింద్ నేతమ్ (Arvind Netam) లేవనెత్తిన ఆందోళనలకు మోహ‌న్‌ భగవత్ స్పందిస్తూ, విస్తృతమైన మతమార్పిడులు (Forced Conversions) భారతదేశ గిరిజన వర్గాల ఉనికికి ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించారు. “ఇది అదుపు లేకుండా కొనసాగితే, అమెరికాలోని రెడ్ ఇండియన్ల మాదిరిగానే గిరిజనులు కూడా తమ గుర్తింపును కోల్పోయిన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది” అని నేతమ్ హెచ్చరించారు. కాగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి అమెరికా మాజీ కాంగ్రెస్ […] - [Reservation Quota| అగ్నివీరులకు 20% పోలీసు కోటాకు ఆమోదం..](https://vandebhaarath.com/reservation-quota-for-agniveer/): Reservation Quota for Agniveer | యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పోలీసు నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది.అధికారిక ప్రకటన ప్రకారం, రిజర్వేషన్లు పోలీసు శాఖలోని అనేక కీలక వర్గాలలో ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తాయి, వీటిలో సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు, PAC (ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ), మౌంటెడ్ పోలీస్ కానిస్టేబుళ్లు ఫైర్‌మెన్ ఉన్నాయి. అగ్నిపథ్ పథకం కింద నాలుగు సంవత్సరాల సైనిక విధులు నిర్వ‌ర్తించిన తర్వాత మాజీ అగ్నివీరులను పౌర సేవలలోకి చేర్చడానికి ఈ కోటా తీసుకొచ్చామ‌ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అగ్నివీరులకు పోస్ట్-సర్వీస్ ఉద్యోగ అవకాశాలను పెంపొందించ‌డానికి దేశ రక్షణలోవారి సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. అగ్నివీరులు (Agniveer) ఎవరు? అగ్నివీరులు అంటే భారత ప్రభుత్వం జూన్ 2022లో ప్రారంభించిన స్వల్పకాలిక సైనిక నియామక చొరవ అయిన అగ్నిపథ్ పథకం కింద నియమించబడిన […] - [తేనె, అల్లం ఇలా కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!](https://vandebhaarath.com/honey-and-ginger-health-benifits/): Honey and Ginger Health Benifits : తేనె, అల్లం అనేక వంట‌కాల్లో ప్రధానమైనవి. వీటిని కలిపి తీసుకుంటే మ‌రింత‌గా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రెండు పదార్థాలు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి, ఇవి వివిధ వ్యాధులకు ప్రభావవంతమైన సహజ నివారణలుగా పనిచేస్తాయి. శతాబ్దాలుగా, తేనె, అల్లం జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. అయితే, వాటి ప్రయోజనాలు అంతకు మించి ఉన్నాయి. తేనె, అల్లం కలిపి తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను, వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి ఉత్తమ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తేనె, అల్లం కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణక్రియకు మేలు : అల్లంలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి.జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం: అల్లం, తేనె కలయిక జలుబు, […] - [2026 నాటికి భార‌త్ కు మ‌రిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు](https://vandebhaarath.com/india-to-receive-remaining-s-400-missile-systems/): డెలివరీ షెడ్యూల్ ప్రకారం, 2026 నాటికి రష్యా నుంచి S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ యొక్క మిగిలిన రెజిమెంట్లను భారతదేశం అందుకోనుంది. పాకిస్తాన్, చైనాతో భారత్ పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో మొదటి మూడు యూనిట్లను విజయవంతంగా మోహరించిన తర్వాత ఇది జరుగుతుంది. భారతదేశంలోని రష్యన్ డిప్యూటీ రాయబారి రోమన్ బాబుష్కిన్ వార్తా సంస్థ PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విష‌యాన్ని ధృవీకరించారు, ఇటీవలి ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ మిగిలిన వ్యవస్థలను సకాలంలో డెలివరీ చేయాలని చెప్పారు. భారతదేశం యొక్క S-400 వ్యవస్థలు ఇప్పటికే తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో, అవి శత్రు డ్రోన్‌లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాయి. S-400 సిస్టం కోసం ఒప్పందంపై మొదట 2018లో సంతకం చేశారు. దీని విలువ $5.43 బిలియన్లు, ఇందులో ఐదు రెజిమెంట్లు ఉంటాయి. మొదటి రెజిమెంట్ డిసెంబర్ 2021లో వచ్చినప్పటికీ, రెండవ, మూడవవి వరుసగా ఏప్రిల్ 2022, […] - [Bengaluru Airport | బెంగళూరులో రూ.1,100 కోట్లతో MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న ఇండిగో](https://vandebhaarath.com/indigo-to-set-up-mro-facility-at-bengaluru-airport/): Bengaluru : దేశంలో అతిపెద్ద ప్ర‌యాణికుల‌ విమానయాన సంస్థ ఇండిగో, కర్ణాట‌క‌లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru Airport) లో 31 ఎకరాల్లో రూ. 1,100 కోట్ల పెట్టుబడితో తన నిర్వహణ, మరమ్మత్తు సౌకర్యాన్ని(Maintenance, Repair and Overhaul (MRO)) ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ విష‌య‌మై భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబి పాటిల్ మాట్లాడుతూ, “ఎయిర్ ఇండియా, TASL, HAL, ఇప్పుడు ఇండిగో కర్ణాటకలో ఫెసిలిటీల‌ను ఏర్పాటు చేయడంతో, రాష్ట్రం ఆసియాలో విమానయాన ఆవిష్కరణ, తయారీ, నిర్వహణకు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.” అని అన్నారు. MRO సౌకర్యం నాలుగు వైడ్-బాడీ లేదా ఎనిమిది నారో-బాడీ విమానాలకు సర్వీస్ చేయగల నాలుగు హ్యాంగర్‌లను, ఒక వైడ్-బాడీ లేదా రెండు నారో-బాడీ విమానాలను ఉంచగల ఒక పెయింట్ హ్యాంగర్‌ను కలిగి ఉంటుందని మంత్రి చెప్పారు. ఇది A350 సిరీస్ వంటి వైడ్-బాడీ మోడళ్లకు కూడా స‌పోర్ట్‌ ఇస్తుంది. […] - [Bastar | బస్తర్ తోపాటు మరో నాలుగు జిల్లాల‌కు న‌క్స‌ల్స్ ప్ర‌భావం నుంచి విముక్తి..!](https://vandebhaarath.com/bastar-and-four-other-districts-freed-from-naxals/): Bastar | ఒకప్పుడు మావోయిస్టు తిరుగుబాటుకు పర్యాయపదంగా ఉన్న బస్తర్, కొండగావ్‌లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వామపక్ష తీవ్రవాద (LWE) ప్రభావిత జిల్లాల జాబితా నుండి తొలగించింది. ఇది ఛత్తీస్‌గఢ్ నక్సలిజంపై చేస్తున్న పోరాటంలో ఒక మలుపు. దశాబ్దాల తిరుగుబాటు తర్వాత, బస్తర్ (Bastar ) చివరకు నక్సలైట్ ప్రభావం నుండి విముక్తి పొందిందని ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇది భద్రతా దళాలకు, ప్రభుత్వానికి భారీ విజయంగా చెప్ప‌వ‌చ్చు. బస్తర్‌తోపాటు మరో ఐదు జిల్లాలను వామపక్ష తీవ్రవాదం (LWE) ప్రభావిత ప్రాంతాల జాబితా నుంచి హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా తొలగించింది, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి సంబంధించి కొత్త శకానికి నాంది పలికింది. గత దశాబ్దంలో 8,000 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోవడంతో, నిరంతర తిరుగుబాటు నిరోధక కార్యకలాపాల ఫలితంగా ఈ మార్పు వచ్చింది. అబుజ్‌మార్ అడవుల్లో జరిగిన తాజా ఆప‌రేష‌న్ లో టాప్ కమాండర్ బసవరాజుతో సహా […] - [Motorola Razr 60 | మోటొరోలా నుంచి సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్](https://vandebhaarath.com/motorola-razr-60-price-and-specifications/): Motorola Razr 60: మోటరోలా తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మోటరోలా రేజర్ 60 అల్ట్రా విడుదలైన రెండు వారాల తర్వాత మోటరోలా రేజర్ 60 తొలిసారిగా విడుదలైంది. ఈ కొత్త ఫోన్ 6.9-అంగుళాల pOLED మెయిన్ డిస్‌ప్లేతో పాటు 3.6-అంగుళాల pOLED కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 7400X చిప్‌సెట్ ద్వారా ప‌నిచేస్తుంది. 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 30W టర్బోపవర్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌ ఇస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి మీరు ఇప్పుడే తెలుసుకోండి.. Motorola Razr 60 ఇండియా ధర మోటరోలా రేజర్ 60 8GB RAM, 256GB స్టోరేజ్ ఏకైక కాన్ఫిగరేషన్ ధర రూ.49,999. ఇది జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ తోపాటు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. Motorola Razr 60 స్పెసిఫికేషన్లు […] - [తిరుపతిలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో అధునాత‌న బ‌స్టాండ్‌ - Tirupathi New Bus Terminal](https://vandebhaarath.com/tirupathi-new-bus-terminal/): Tirupathi New Bus Terminal | క‌లియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుప‌తిలో అక‌ల సౌక‌ర్యాల‌తో భారీ బ‌స్టాండ్ కాంప్లెక్స్ అందుబాటులో రాబోతోంది. ఒకేచోట అన్నీ సౌకర్యాలు లభించేలా ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ఏపీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది. సుమారు రూ.500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో బస్టాండ్‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఇలా అన్ని వ‌స‌తులు ఉండ‌నున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థలాన్ని ఇవ్వనుండగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కొంత పెట్టుబడి పెట్ట‌నుంది. ప్రైవేటు సంస్థ ద్వారా మిగిలిన నిధులను సమకూరుస్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా దీని డిజైన్ ను రూపొందించారు. తిరుపతి బస్టాండ్ ప్ర‌స్తుతం 13.18 ఎకరాల్లో విస్త‌రించి ఉంది. 12.19 ఎక‌రాల్లో […] - [గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి దిల్లీకి వందేభారత్ స్లీపర్ - Vandebharat Sleeper Trains](https://vandebhaarath.com/vandebharat-sleeper-trains-route-and-ticket-prices/): Vandebharat Sleeper Trains : తెలుగు రాష్ట్రాల ప్రజలకు భార‌తీయ రైల్వే (Indian Railways) శుభవార్త తెలిపింది. త్వరలో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు నడవనున్నాయి. మొద‌టి విడతలో రెండు రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్ నుంచి న్యూదిల్లీకి ఒకటి, విజయవాడ నుంచి బెంగళూరుకు మరొక రైలు న‌డ‌వ‌నున్నాయి. సికింద్రాబాద్-దిల్లీ మార్గం రైలు ఛార్జీలు కూడా నిర్ణయించారు. విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కూడా రైలు నడపాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప‌రుగులుపెడుతున్న‌వందేభారత్ రైళ్లకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇందులో చాలా వ‌ర‌కు పూర్తి ఆక్సుపెన్సీతో నడుస్తున్నాయి. అందుకే ఇండియ‌న్ రైల్వే వందేభారత్ స్లీపర్ రైళ్ల (Vandebharat Sleeper trains)లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌కు ప్రాధాన్యమిస్తోంది. తొలి విడతలోనే రెండు స్లీపర్ రైళ్లు కేటాయించారు. ఈ రెండు రైళ్లు ఏ రూట్‌లో ఉంటాయి, టికెట్ ధర ఎంత ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకోండి.. […] - [భారత్‌, నేపాల్ తర్వాత, ఈ దేశంలోనే అత్యధిక హిందూ జనాభా](https://vandebhaarath.com/mauritius-is-the-third-highest-hindu-population-after-india-and-nepal/): Mauritius | ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి భారతదేశం మాతృభూమిగా గుర్తింపు పొందింది. ఇక్కడ అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. కానీ భారత్‌ దాని పొరుగున ఉన్న నేపాల్‌ (Nepal) కాకుండా మరో దేశం అత్య‌ధిక‌ హిందూ జ‌నాభా క‌లిగి ఉంది. ఆ దేశం మారిషస్ (Mauritius), హిందూ మహాసముద్రంలో ఒక అద్భుతమైన ద్వీప దేశం. ఇక్క‌డ సహజమైన బీచ్‌లు, పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు, 2011 జనాభా లెక్కల ప్రకారం 966 మిలియన్లకు పైగా హిందూ మ‌త‌స్తులు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో దాదాపు 79.8 శాతం. ఇది 1.21 బిలియన్లను మించిపోయింది. మిగిలిన వారిలో ముస్లింలు (14.2 శాతం), క్రైస్తవులు (2.3 శాతం), సిక్కులు (1.7 శాతం) ఉన్నారు, బౌద్ధులు, జైనులు 1 శాతం కంటే తక్కువ ఉన్నారు. తరువాత స్థానంలో నేపాల్ ఉంది. ఇది ప్రపంచంలోని ఏకైక హిందూ […] - [Samsung Galaxy S24 Ultra | ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధ‌ర మ‌ళ్లీ భారీగా త‌గ్గింది..](https://vandebhaarath.com/samsung-galaxy-s24-ultra-offers-and-discounts/): Samsung Galaxy S24 Ultra | మీరు తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Samsung Galaxy S24 Ultra మీకు మంచి ఆప్ష‌న్‌.. 200MP కెమెరాతో Samsung నుంచి వచ్చిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. Samsung Galaxy S256 Ultra యొక్క 24GB వేరియంట్ ధర మళ్లీ తగ్గింది. S24 అల్ట్రా అద్భుత‌మైన‌ కెమెరా సెటప్, మెరుగైన AI, అనేక శక్తివంతమైన ఫీచ‌ర్ల‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీకు DSLR స్థాయి ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ అనుభూతిని ఇవ్వగలదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్‌లు దాని ధరను గణనీయంగా తగ్గించాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹ 88,890 కు, అమెజాన్‌లో ₹ 88,900 కు లభిస్తుంది. దీనితో అనేక డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్లుSamsung Galaxy S24 Ultra […] - [Mohan Bhagwat : భారత్ కు మ‌రింత శ‌క్తిమంతంగా మారడం తప్ప మరో మార్గ లేదు..](https://vandebhaarath.com/mohan-bhagwat-india-has-no-other-choice-but-to-become-more-powerful/): హిందూ రాష్ట్రం అనేది RSS శాశ్వత ఆలోచన Mohan Bhagwat : భారతదేశం శక్తివంతం కావడం తప్ప వేరే మార్గం లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మన సరిహద్దులన్నిటిలోనూ దుష్ట శక్తుల దుష్టత్వాన్ని మనం చూస్తున్నాం. అనేక శక్తులు కలిసి వచ్చినా, వారు దానిని ఓడించలేని విధంగా హిందూ సమాజం ఐక్యంగా ఉండి భారత సైన్యాన్ని బలోపేతం చేయాలని భగవత్ విజ్ఞప్తి చేశారు.మనం సద్గుణాన్ని, శక్తిని రెండింటినీ ఆరాధించాలి. ప్రజలను రక్షించడానికి, చెడును నాశనం చేయడానికి, ఇది మన శక్తి స్వభావం అయి ఉండాలి. భగవత్ మాట్లాడుతూ- వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్రీయ విప్లవాలు ముగిశాయి. ఇప్పుడు ప్రపంచానికి మత విప్లవం అవసరం, భారతదేశం దానికి మార్గం చూపించాలి. రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రతినిధుల సభ సమావేశం తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సంఘ్ వారపత్రిక ఆర్గనైజర్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన […] - [Hyderabad Metro : పేపర్ QR, స్మార్ట్ కార్డులు, టోకెన్లు, డిజిటల్ టిక్కెట్లపై 10% తగ్గింపు](https://vandebhaarath.com/hyderabad-metro-10-discount-on-paper-qr-smart-cards-tokens/): Hyderabad Metro : హైదరాబాద్ ఎల్అండ్ టి మెట్రో రైల్ ఇటీవల అన్ని రకాల టిక్కెట్లపై 10% తగ్గింపును ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో టిక్కెట్లపై తగ్గింపు మూడు మెట్రో కారిడార్లలో వర్తిస్తుంది. శనివారం, మే 24, 2025 నుండి అమలులోకి వస్తుంది. సవరించిన ఛార్జీల జాబితా ప్రకారం, 2 కి.మీ వరకు ప్రయాణానికి రాయితీ రూ.11గా ఉంది. 24 కి.మీ కంటే ఎక్కువ దూరానికి రూ.69గా నిర్ణయించింది. డిస్కౌంట్ ఎలా వర్తిస్తుంది. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) లోని మూడు కారిడార్లలో ఛార్జీల స్థిరీకరణ కమిటీ (FFC) నిర్ణయించిన శాతం పెరుగుదలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రాజెక్ట్ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం, నిర్వహణను నిర్ధారించడానికి హైదరాబాద్ మెట్రో రాపిడ్ ట్రాన్సిట్ సర్వీస్ కోసం ఎప్పటికప్పుడు ఈ రేటు సవరణలను ఒక ప్రత్యేక ప్యానెల్ సిఫార్సు చేస్తుంది. ఈ సవరించిన ఛార్జీలు పేపర్ QR టిక్కెట్లు, టోకెన్లు, స్మార్ట్ కార్డులు అలాగే డిజిటల్ […] - [Lava Shark 5G | ఐఫోన్ 16 ను పోలిన 5G ఫోన్‌ను విడుదల చేసిన లావా](https://vandebhaarath.com/lava-shark-5g-smart-phone-price-and-specifications/): Lava Shark 5G | చూడ్డానికి ఐఫోన్ 16 లా కనిపించే స్మార్ట్ ఫోన్ ను లావా కంపెనీ ఈరోజు విడుదల చేసింది. లావా షార్క్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4GB RAMతో జత చేయబడిన 6nm ఆక్టా-కోర్ Unisoc T765 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది అదనంగా 4GB వర్చువల్ RAM విస్తరణకు సపోర్ట్ ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 5,000mAh బ్యాటరీతో వస్తుంది. బ్లోట్‌వేర్ లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ 15తో అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. లావా షార్క్ లైనప్ యొక్క 4G వేరియంట్ మార్చిలో ఆవిష్కరించింది. లావా షార్క్ 5G ధర, లభ్యత భారతదేశంలో లావా షార్క్ 5G ధర రూ. 7,999గా నిర్ణయించింది. 4GB + 64GB RAM స్టోరేజ్ ఆప్షన్ కలిగిన ఏకైక ఫోన్ స్టెల్లార్ బ్లూ, స్టెల్లార్ […] - [భారత మిస్సైళ్లు మా స్థావరాలను తాకాయి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని ​ - INDIA ATTACK PAKISTAN AIRBASE](https://vandebhaarath.com/pakistan-agree-india-missile-attack/): India Missile Attack : భారత్ తన క్షిపణులతో తన అనేక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చివరకు అంగీకరించారు. ఒక కార్యక్రమంలో షరీఫ్ ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పి అందరి ముందు ఒప్పుకున్నారు. జనరల్ మునీర్ అర్ధరాత్రి సమయంలో తనకు జరిగిన దాడుల గురించి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత సైన్యం పాకిస్తాన్‌ పట్ల ప్రతిస్పందించిన తీరు నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. భారత సైన్యం పాకిస్తాన్ సొంత ప్రదేశంలోకి ప్రవేశించి కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాక్ లోని అనేక వైమానిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ మిషన్‌కు సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)అని పేరు పెట్టింది. మొదట పాకిస్తాన్ ప్రధాని ఈ దాడులను ప్రపంచం నుంచి దాచడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆ దాడి గురించి ఆయన […] - [Tiranga Yatra | తిరంగా యాత్ర‌ను విజ‌య‌వ‌తం చేయండి](https://vandebhaarath.com/kishan-reddy-on-thiranga-yatra/): కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి పిలుపు Tiranga Yatra in Hyderbad : పహల్గామ్ (Pahalgam) దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindoor) విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో మ‌న వీర‌జ‌వాన్ల‌కు మద్దతు తెలుపుతూ శ‌నివారం ట్యాంక్ బండ్ వ‌ద్ద నిర్వ‌హించే తిరంగా యాత్ర‌ (Tiranga Yatra )ను విజ‌య‌వంతం చేయాల‌ని   బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister G.Kishan Reddy) పిలుపునిచ్చారు. శుక్ర‌వారం బిజెపి(BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ దేశ సమగ్రతకు సవాలుగా నిలిచిన ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు  కారణమైన వారిని భారతదేశం వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని గట్టి హెచ్చరిక చేశార‌ని గుర్తుచేశారు. మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప్రపంచం ప్రశంసించే విధంగా ధ్వంసం చేశార‌న్నారు. భారత సైన్యం […] - [Mata Vaishno Devi : మాతా వైష్ణో దేవి భక్తులకు శుభవార్త..](https://vandebhaarath.com/mata-vaishno-devi-helicopter-service/): Mata Vaishno Devi Helicopter Service : మాతా వైష్ణోదేవికి వెళ్లే భక్తులకు గొప్ప శుభవార్త. ప్రతి 7 రోజులకు ఒకసారి భక్తుల కోసం హెలికాప్టర్ సేవను పునరుద్ధరించారు. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ కారణంగా హెలికాప్టర్ సర్వీస్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.. అయితే హెలికాప్టర్ సేవలను పునరుద్ధరించడానికి ఒక రోజు ముందు, జమ్మూ- శ్రీనగర్‌లకు విమానాలు పునరుద్ధరించారు. సైనిక చర్యను నిలిపివేయడానికి రెండు పొరుగు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. “గత ఏడు రోజులుగా మాతా వైష్ణో దేవి ఆలయానికి (Mata Vaishno Devi Temple) హెలికాప్టర్ సర్వీస్ (Helicopter Service) రద్దు చేశారు. ఈ క్రమంలో ఉదయం నుండి తిరిగి ప్రారంభించామని ఆలయ నిర్వహణ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో యాత్రికుల సంఖ్యలో భారీ తగ్గుదల ఉందని, కానీ ఇప్పుడు అది మళ్లీ పెరుగుతోందని ఆయన అన్నారు. […] - [Jaishankar | విదేశాంగ మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు](https://vandebhaarath.com/jaishankars-security-enhanced/): ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) భద్రతను పెంచారు. ఇప్పుడు ఆయన కాన్వాయ్‌లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని(Bullet-resistant vehicle) చేర్చారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎస్ జైశంకర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. ఆయన ప్రధాని మోదీని నిరంతరం కలుస్తూ మొత్తం ప్రణాళికలో భాగమయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, భయపడిన పాకిస్తాన్ భారత్ లోని అనేక ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈనేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా ఎస్ జైశంకర్ (Jaishankar) భద్రతను పెంచారు. దీంతో పాటు దిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. జైశంకర్ ఇప్పటికే CRPF కమాండోల నుంచి Z-కేటగిరీ భద్రతను పొందుతున్నారు. అక్టోబర్ 2023లో అతని భద్రత Y-కేటగిరీ నుండి Z-కేటగిరీకి అప్‌గ్రేడ్ చేశారు. కేంద్ర మంత్రి భద్రత కోసం ఇప్పటికే 33 మంది కమాండోలు ఎల్లప్పుడూ మోహరించారు. విదేశాంగ మంత్రికి […] - [Operation Keller : కొత్తగా జమ్మూ కశ్మీర్‌లో భారతఆర్మీ ప్రారంభించిన 'ఆపరేషన్ కెల్లర్' ఏమిటి?](https://vandebhaarath.com/india-army-started-operation-keller/): Operation Keller: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా, మంగళవారం (మే 13) షోపియన్ జిల్లాలోని దట్టమైన కెల్లర్ అటవీ ప్రాంతంలో జరిగిన హై-స్కేట్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులను హతమార్చింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు “ఆపరేషన్ కెల్లర్” అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ మిషన్ ప్రారంభించబడింది. ఖచ్చితమైన నిఘా సమాచారం అందడంతో వెంటనే చర్య తీసుకున్న రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించాయి. బలగాలు లోపలికి వెళ్లి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంతో, ఉగ్రవాదుల నుంచి ఎదురు కాల్పులు జరిగాయి. ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో భీకర కాల్పులకు దారితీసింది. సుదీర్ఘమైన కాల్పుల తర్వాత, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. భద్రతా దళాలు తరువాత అటవీ ప్రాంతం నుంచి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో […] - [India Pakistan news : కాశ్మీర్‌లోని 4 చోట్ల మళ్లీ డ్రోన్లు..](https://vandebhaarath.com/india-pakistan-news-live/): India-Pakistan Conflict : పాకిస్తాన్ తన దుర్మార్గపు కార్యకలాపాలను మానుకోవడం లేదు. మళ్లీ జమ్మూ కాశ్మీర్‌లోని నాలుగు చోట్ల డ్రోన్‌లు మళ్లీ కనిపించాయి, వీటిని సాంబాలో బిఎస్‌ఎఫ్ సైనికులు కూల్చివేసారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిలో సాంబాలో అంధకారం మధ్య భారత వైమానిక దళం పాకిస్తాన్ డ్రోన్‌ను ఆపి ఎలా కూల్చివేసిందో చూపించింది. ఈ సమయంలో, పేలుడు శబ్దం కూడా వినిపించింది. వార్తా సంస్థ ANI కూడా దీని గురించి సమాచారం ఇచ్చింది. సాంబా సెక్టార్‌లో డ్రోన్‌లు వచ్చాయని భారత ఆర్మీ వర్గాలు చెప్పినట్లు ఆయన ఉటంకించారు. వాటిని పరిష్కరిస్తున్నాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే, జమ్మూ కాశ్మీర్‌లోని సాంబాలో 10 నుండి 12 డ్రోన్‌ల కనిపించాయి. దీంతో భారత రక్షక దళాలు […] - [Operation Sindoor : ఉగ్రవాదులకు పాక్ మిలటరీ మద్దతు.. అందకే మేం దీటుగా ప్రతిస్పందించాం](https://vandebhaarath.com/operation-sindoor-india-pakistan-ceasefire-updates/): India-Pakistan ceasefire Updates ఏప్రిల్ 22న జరిగిన భయంకరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరామని చెప్పారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై దాడుల వీడియోలను ప్రదర్శించారు. పాకిస్థాన్‌ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని అన్నారు. ఎయిర్ మార్షల్ ఎకె భారతి (డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్), లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్), వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్ (డైరెక్టర్ జనరల్ నావల్ ఆపరేషన్స్) సంయుక్తంగా వరుసగా రెండో రోజు “ఆపరేషన్ సిందూర్” వివరాలను ప్రకటించారు. సమావేశంలో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఇటీవలి సంవత్సరాలలో ఉగ్రవాదం […] - [CBSE 10వ, 12వ తరగతుల ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి](https://vandebhaarath.com/cbse-result-2025-update/): CBSE Result 2025 update | CBSE 10వ తరగతి, 12వ తరగతి ఫలితాల కోసం 42 లక్షలకు పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ ఫలితాలకు సంబంధించి విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. మునుపటి ట్రెండ్‌లు, మీడియా నివేదికల ఆధారంగా, ఫలితాలు మే 11 నుంచి 15 మధ్య ప్రకటిస్తారని భావిస్తున్నారు, కొన్ని వర్గాలు మే 13, 2025 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. CBSE Result 2025 తాజా అప్ డేట్స్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్, ధృవీకరించబడిన మీడియా ఛానెల్‌లను పర్యవేక్షించాలని పలువురు సూచించారు. ఈ సంవత్సరం, CBSE పదో తరగతి పరీక్షలు మార్చి 18న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగిశాయి, సాధారణంగా పరీక్షలు ముగిసిన 30 నుంచి 40 రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు CBSE 10వ తరగతి […] - [Operation Sindoor : పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చిశాం..](https://vandebhaarath.com/operation-sindoor-india-confirms-shooting-down-pakistani-planes/): Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కొన్ని హైటెక్ ఫైటర్ జెట్‌ (Pakistani Planes)లను భారత్ కూల్చివేసిందని. దీనిని నిర్ధారించడానికి భారత వైమానిక దళం సాంకేతికంగా పరిశీలిస్తోందని ఆదివారం IAF ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత వైపు కూడా స్వల్పంగా నష్టాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. అయితే మన ఫైటర్ పైలట్లు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారని చెప్పారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎయిర్ మార్షల్ ఎకె భారతి, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద పాల్గొన్నారు. “మా (PAF) విమానాలు మా గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధించబడినందున మా వద్ద శిథిలాలు లేవు. కానీ మేము కొన్ని విమానాలను కూల్చివేసాము. నా దగ్గర సంఖ్యలు ఉన్నాయి మరియు దానిని నిర్ధారించడానికి మేము సాంకేతిక వివరాలలోకి ప్రవేశిస్తున్నాము. కానీ ఈ […] - [Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ](https://vandebhaarath.com/operation-sindoor-india-vs-pakistan-live-updates/): India vs Pakistan LIVE Updates ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్థిరమైన వైఖరిని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని అన్నారు. వార్తా సంస్థ ANI ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్‌తో సంభాషణ సందర్భంగా, పాకిస్తాన్ ఏదైనా చేస్తే.. దానికి మా ప్రతిస్పందన మరింత విధ్వంసకరంగా కఠినంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే రాత్రి పాకిస్తాన్ 26 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం గట్టిగా స్పందించింది. కాశ్మీర్‌పై మా వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఒకే ఒక సమస్య మిగిలి ఉందని భారత్ తెలిపింది – పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (Line of Control – POK) తిరిగి ఇవ్వడం. ఇది తప్ప వేరే ఏమీ లేదు. వారు ఉగ్రవాదులను అప్పగించడం గురించి మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ అంశంపై […] - [Pak Violates Ceasefire : కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ వక్రబుద్ధి](https://vandebhaarath.com/pak-violates-ceasefire/): కచ్ సరిహద్దులో డ్రోన్లు శ్రీనగర్‌లో మళ్లీ పేలుళ్ల శబ్దాలు BREAKING Pak Violates Ceasefire : పాకిస్తాన్ మళ్లీ తన నీచబుద్ధిని (Pakistan betrays again) ప్రదర్శించింది. భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించి 3 గంటలు కూడా గడవకముందే, ఆ దేశం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించడం ద్వారా తన నిజ స్వరూపాన్ని చూపించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉధంపూర్‌లో అంధకారం మధ్య పాకిస్తాన్ డ్రోన్‌ను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయి. ఇంకా పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నాయి.జమ్మూతో పాటు, అఖ్నూర్ సెక్టార్‌లో కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణకు ఏమైంది? – ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా “కాల్పు విరమణకు ఏమైంది? శ్రీనగర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి” అని ప్రశ్న […] - [భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్](https://vandebhaarath.com/india-pakistan-ceasefire-announced/): India-Pakistan ceasefire announced : భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ – పాకిస్తాన్ అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఇది ఈరోజు ప్రకారం 17:00 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్రువీకరించారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. “భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన రాజీలేని వైఖరిని నిరంతరం కొనసాగిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది” అని జైశంకర్ అన్నారు. కాల్పుల విరమణ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగును సూచిస్తున్నప్పటికీ, న్యూఢిల్లీ తన ఉగ్రవాద వ్యతిరేక విధానంలో అప్రమత్తంగా ఉందని హైలైట్ చేశారు. India Pakistan Tensions : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK), పాకిస్తాన్ (Pakistan) పంజాబ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని […] - [BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం](https://vandebhaarath.com/indias-big-warning-to-pak/): India’s BIG warning to Pak : భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే దానిని “యుద్ధ చర్య”గా పరిగణించాలని, అలాగే దానికి అనుగుణంగా దీటుగా ప్రతిస్పందించాలని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు శనివారం తెలిపాయి. భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) మరియు భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ 26 భారత స్థావరాలపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది. - [పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు](https://vandebhaarath.com/operation-sindoor-live-updates/): Operation Sindoor Live : పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam Attack) కి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, శిక్షణా శిబిరమైన మురిడ్కేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ జరిపిన దాడుల్లో మరణించిన ఐదుగురిలో భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో అబు జుందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా మరియు మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని ఈ రోజు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. హతమైన ఉగ్రవాదులలో పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ భారతదేశంపై ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కమాండర్లు ఉన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఐదురుగు ఉగ్రవాదులు వీరే: ముదస్సర్ ఖాదియన్ ఖాస్ (అబు జుందాల్)ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ లష్కరే తోయిబాతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ ఉగ్రవాది మురిడ్కేలో ఉన్న ‘మర్కజ్ […] - [Operation Sindoor LIVE : పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడులు..](https://vandebhaarath.com/operation-sindoor-live-india-pakistan-war-updates/): Operation Sindoor LIVE : భారత్, పాక్ సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్‌ దాడి చేయడంతో.. భారత్ దీటుగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై ఒక్కసారిగా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి సైతం ధ్రువీకరించారు. పాక్‌ సైన్యం (Pakistan Air Force) హెడ్‌క్వార్టర్‌ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ సైన్యం ప్రకటించుకుంది. ఇక భారత్‌పై దాడులకు దాయాది దేశం ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ (బలమైన పునాది) అనే పేరుపెట్టింది. కాగా ఈ దాడులపై భారత వాయుసేన, సైన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.నేటి ఉదయం 10 గంటలకు భారత ఆర్మీ […] - [Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్](https://vandebhaarath.com/india-vs-pakistan-war-live-updates-pakistan-firing-in-uri-sector/): Pakistan Firing in Uri Sector : పూంచ్ సెక్టార్‌ (Punch sector)లో పాకిస్తాన్ తిరిగి భారీ షెల్లింగ్‌ను ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌ (Uri Sector) లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి చిన్న ఆయుధాలు మిసైల్స్ కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం దానికి అనుగుణంగా స్పందిస్తోంది. భారతదేశ పశ్చిమ సరిహద్దులో ఒక పెద్ద దాడిలో, పాకిస్తాన్ సైన్యం మే 7, 8న రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి వివరాలు వెల్లడించారు. మొత్తం 36 ప్రదేశాలలో 300 నుంచి 400 డ్రోన్‌లను పాక్ మోహరించిందని, వాటిలో చాలా వాటిని భారత దళాలు కూల్చేశాయని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ డ్రోన్‌లు టర్కిష్-నిర్మిత అసిస్‌గార్డ్ సోంగర్ మోడల్‌ గా గుర్తించామని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి భారీ-క్యాలిబర్ ఆయుధాలను కూడా ప్రయోగించింది. ఆమె […] - [Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు](https://vandebhaarath.com/indo-pak-tension-bla-attacking-pak/): Indo-Pak tension : భారత్ పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ తనను తాను కాల్చుకుంది. ఒకవైపు భారత ఆర్మీ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి వేగంగా సైనిక చర్య చేపడుతుండగా, మరోవైపు పాకిస్తాన్ (Pakistan) సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army – BLA) ముప్పుతిప్పలు పెడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై పైచేయి సాధిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాను బిఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుందని వార్తలు వస్తున్నాయి. క్వెట్టాలోని పాకిస్తాన్ ఆర్మీ శిబిరాలపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారీ దాడులు చేసింది. క్వెట్టాను స్వాధీనం చేసుకున్నట్లు BLA పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పుడు అన్ని వైపుల నుంచి తగలబడిపోతోంది. భారత సైన్యం పాకిస్తాన్‌ను దాని సరిహద్దులో చుట్టుముట్టింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్-ఇ తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడి చేస్తోంది. బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దానికి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ నలువైపులా దాడులు బలూచిస్తాన్ రాజధాని […] - [పాకిస్తాన్‌కు మద్దతిచ్చిన అజర్‌బైజాన్, టర్కీదేశాలను బహిష్కరించాలని పిలుపు.. Boycott Turkey Azerbaijan](https://vandebhaarath.com/indians-call-for-boycotting-turkey-and-azerbaijan/): Boycott Turkey Azerbaijan జమ్మూ కశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు. అమాయకులైన పర్యాటకులను మతం అడిగి హిందువులు అని నిర్ధారించుకున్న తర్వాత అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి భారత వాయుసేన దీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ కోడ్ నేమ్ తో ఏకకాలంలో 9 చోట ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. భారత్ చర్యలపై ప్రపంచం వ్యాప్తంగా మద్దతు లభించింది. కానీ ఆపరేషన్ సిందూర్ ను ఖండిస్తూ టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ పంచన చేరాయి. తాజాగా అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ” పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం ” తెలియజేస్తున్నట్లు ప్రకటించింది. “అంతేకాదు పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని తెలిపింది. ఈ దాడిలో అనేక పాకిస్తాన్ మంది పౌరులు మరణించారని, తాము పాక్ ప్రజలకు అండగా […] - [Sudarshan Chakra S-400 | సుదర్శన చక్ర S-400 క్షిపణి అంటే ఏమిటి?.. ఇది శత్రువులపై ఎలా దాడి చేస్తుంది..](https://vandebhaarath.com/india-pakistan-war-live-sudarshan-chakra-s-400-activated/): Sudarshan Chakra S-400 : పాకిస్తాన్‌పై భారతదేశం నిరంతరం కాల్పుల వర్షం (India-Pakistan war) కురిపించడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడి (operation-sindoor) చేసిన తర్వాత, భారత నగరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. దీంతో భారత్ వెంటనే అప్రమత్తమై దానికి గుణపాఠం నేర్పింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ HQ-9 ను భారతదేశం ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఆపరేషన్ ను భారతదేశపు అత్యంత బలమైన వాయు రక్షణ వ్యవస్థ S-400 ద్వారా విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఒక క్షిపణి వ్యవస్థ. మనపై దాడి మొదలు కాగానే ఆటోమెటిక్ గా యాక్టివ్ అవుతుంది.శత్రు విమానాలను లేదా క్షిపణిని తక్షణమే గాలిలోనే నాశనం చేస్తుంది. భారత సైన్యం ఈ రక్షణ వ్యవస్థకు సుదర్శన చక్రం అని పేరు పెట్టింది, కాబట్టి ఈ సుదర్శన చక్ర (Sudarshan Chakra S-400) శత్రువును ఎలా నాశనం చేస్తుందో తెలుసుకుందాం. […] - [India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం](https://vandebhaarath.com/india-pakistan-war-indian-navy-attacks-karachi/): Operation Sindoor LIVE Updates : రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య (India-Pakistan War), భారత సాయుధ దళాలకు తోడుగా అరేబియా సముద్రంలో భారత నావికాదళం కూడా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. భారత నేవీలోని అత్యంత శక్తివంతమైన INS విక్రాంత్ (INS Vikrant) పాకిస్తాన్‌లోని కరాచీ ఓడరేవు (Karachi Port) ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. కరాచీలో INS విక్రాంత్ విధ్వంసం మీడియా నివేదికల ప్రకారం, భారత నావికాదళం కరాచీ ఓడరేవులో విధ్వంసం సృష్టించింది, 12 పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా పాక్ కు భారీగా నష్టం సంభవించింది. ప్రాణాలకు భయపడి ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని తెలిసింది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, పౌరులు తమ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తూ బిగ్గరగా సైరన్లు నిరంతరం మోగుతూనే ఉన్నాయి. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీ, […] - [Operation Sindoor | పఠాన్‌కోట్, జైసల్మేర్‌లలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్](https://vandebhaarath.com/india-pakistan-war-pakistani-pilot-of-jf-17-captured-by-indian-forces/): ఒక పాక్ పైలట్ పట్టివేత India Pakistan War | భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. మే 8వ తేదీ గురువారం రాత్రి పాకిస్తాన్ అనేక భారతీయ నగరాలపై క్షిపణులను ప్రయోగించింది. వీటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది. దీని తర్వాత, భారత్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారీ దాడిని ప్రారంభించింది. ఈ క్రమంలో భారత యుద్ధ విమానాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ నుండి అనేక ఫైటర్ జెట్లు బయలుదేరాయి, వాటిలో ఒక యుద్ధ విమానాన్ని భారత ఆర్మీ కూల్చివేసింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత ఆర్మీ పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసిందని వార్తలు వస్తున్నాయి. ఫైటర్ జెట్‌పై దాడి తర్వాత, పాకిస్తాన్ పైలట్ జెట్ నుంచి దూకి, భారత భద్రతా దళాలకు పట్టుబడ్డాడు. పాకిస్తానీ పైలట్‌ను BSF QRT అదుపులోకి తీసుకుంది. అయితే, పాకిస్తాన్ ఫైటర్ జెట్ పైలట్ పట్టివేత ధ్రువీకరణ కాలేదు. పఠాన్‌కోట్‌లో […] - [India Pakistan War | పాక్ దుశ్చర్యలను తిప్పికొడుతున్న భారత్.. లాహోర్, సియాల్‌కోట్‌పై దాడులు](https://vandebhaarath.com/india-pakistan-war-live-updates-2/): India Pakistan War live updates | పాకిస్తాన్ పలు చోట్ల జరిపిన దాడులకు బలమైన ప్రతిస్పందనగా భారత్ గురువారం రాత్రి లాహోర్(Lahore), సియాల్‌కోట్‌ (Sialkot)లపై క్షిపణులతో దాడి చేసింది. ఈ రెండు ముఖ్యమైన నగరాలపై డ్రోన్ దాడులను ప్రారంభించడం ద్వారా భారతదేశం పాకిస్తాన్ దురాక్రమణకు ప్రతీకారం తీర్చుకుంది. పశ్చిమ సరిహద్దుల్లో వివిధ ప్రదేశాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగినట్లు భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్షిపణి దాడులను సైతం సమర్థవంతంగా నాశనం చేశామని భారత సైన్యం తెలిపింది. లాహోర్‌పై దాడి చేయడమే కాకుండా, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థను కూడా భారతదేశం ధ్వంసం చేసింది. పశ్చిమ సరిహద్దుల వెంబడి వివిధ ప్రదేశాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగినట్లు భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. లాహోర్ పై దాడి చేయడమే కాకుండా, పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ వద్ద ఉన్న వైమానిక రక్షణ […] - [India Pakistan Tensions : జమ్మూలో సాధారణ పౌరులపై పాకిస్తాన్ దాడి.. క్షిపణులను కూల్చేసిన ఆర్మీ..](https://vandebhaarath.com/india-pakistan-tensions/): India Pakistan Tensions : ఆపరేషన్ సిందూర్ 2 (Operation Sindoor 2 ) పాకిస్తాన్ మరోసారి పిరికిపంద చర్యకు పాల్పడింది. భారత్ లోని సాధారణ పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. పాకిస్తాన్ జమ్మూ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ దాడిని భగ్నం చేసింది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పేలుడు శబ్దం వినిపించింది. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ క్షిపణులను కూల్చివేసి, పాకిస్తాన్ దుష్ట ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. జమ్మూ కాశ్మీర్‌లో వైమానిక దాడుల సైరన్‌లు మోగాయి. ముందు జాగ్రత్త చర్యగా, జమ్మూ అంతటా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్‌లో సైరన్ శబ్దం వినిపించింది. ఇది కాకుండా, పాకిస్తాన్ పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్‌లలో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, రాజస్థాన్‌లోని బార్మర్, జైసల్మేర్, జోధ్‌పూర్‌లలో ప్రతిరోజూ […] - [India Pakistan War | భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ క్షిపణులతో దాడులు..](https://vandebhaarath.com/india-pakistan-war-live-updates/): దీటుగా స్పందించిన భారత రక్షణ వ్యవస్థలు India Pakistan War | పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్ కూడా భారతదేశంపై పిరికితనంతో దాడి చేసింది. పూంచ్‌లో జరిగిన దాడిలో సాధారణ పౌరులు మరణించారు. నిన్న రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి భారతదేశంలోని అనేక నగరాలపై క్షిపణులు ప్రయోగించింది అయితే, భారత సైనిక వీరులు వాటన్నింటినీ గాల్లోనే నాశనం చేశారు. ప్రెస్ మీటింగ్‌లో అన్ని పరిణామాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని MEA పంచుకుంది.విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి(sofia qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (vyomika singh) పూర్తి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. భారతదేశంలోని ఏ సైనిక స్థావరంపైనైనా […] - [Sofia Qureshi | శత్రు మూకలను మట్టుబెట్టిన సోఫియా ఖురేషి ఎవరో తెలుసా..?](https://vandebhaarath.com/who-is-sophia-qureshi/): Colonel Sophia Qureshi భారత ఆర్మీ నిర్వహించిన ‘ ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సందర్భంగా మీడియాకు వివరణ ఇచ్చిన సైనిక అధికారులతో భారత సైన్యంలో సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి ఒకరు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి.. తండ్రి, తాత ఇద్దరూ సైన్యంలో పనిచేశారు, కాబట్టి ఆమె కుటుంబానికి బలమైన సైనిక వారసత్వం ఉంది. సమీర్ ఖురేషి కల్నల్ సోఫియా ఖురేషి, మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో ఆర్మీ అధికారి అయిన మేజర్ తాజుద్దీన్ ఖురేషిల కుమారుడు. Sophia Qureshi విద్య, సైనిక జీవితం 1999లో 17 ఏళ్ల వయసులో భారత సైన్యం (Indian Army) లో చేరడానికి ముందు, కల్నల్ సోఫియా ఖురేషి ఎంఎస్ విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను పొందారు. లెఫ్టినెంట్‌గా నియమించబడటానికి ముందు ఆమె చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కఠినతరమైన శిక్షణ పొందారు. ఆపరేషన్ పరాక్రమ్, ఈశాన్య భారతదేశంలో వరద […] - ['ఆపరేషన్ సిందూర్' పాల్గొన్న వ్యోమికా సింగ్ ఎవరు? Who is Vyomika Singh?](https://vandebhaarath.com/who-is-vyomika-singh/): Who is Vyomika Singh : భారత్‌ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ ‌సిందూర్‌ (Operation Sindoor) పై బుధవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మిస్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు కూడా ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌గురించి వివరించారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్‌ ఆపరేషన్‌పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే భారతదేశమంతా చర్చించుకుంటున్నారు. కర్నల్‌ ‌సోఫియా ఖురేషి(Sofia Qureshi) , వింగ్‌ ‌కమాండర్‌ ‌వ్యోమికా సింగ్‌ (Vyomika Singh) ఈ ‌క్లిష్టమైన ఆపరేషన్‌ ‌గురించి వివరించారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. పైలెట్‌ ‌కావాలన్నది వ్యోమికా సింగ్‌ చిరకాల వాంఛ. అందుకోసం ఎంతో కష్టపడ్డారు. ఇంజనీరింగ్‌ ‌పూర్తి చేసిన వ్యోమికా సింగ్.. తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందుకోసం 2004లో ఐఏఎఫ్‌లో చేరారు. 2017లో వింగ్‌ ‌కమాండ్‌ ‌హోదా […] - [Rohit Sharma : టెస్ట్ క్రికెట్ రిటైర్మెట్ ప్రకటించిన హిట్ మ్యాన్](https://vandebhaarath.com/rohit-sharma-take-retirement-from-test/): Rohit Sharma take retirement From Test : భారత క్రికెట్ నుంచి షాకింగ్ వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ కొనసాగుతుండగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ (Test Cricket) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ తర్వాత, టీం ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో తలపడనున్న క్రమంలో రోహిత్ నుంచి అనూహ్యమైన ప్రకటన వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రోహిత్ శర్మ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం భారత అభిమానులు షాక్ కు గురవుతున్నారు. రోహిత్ శర్మ తన టెస్ట్ క్యాప్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. టెస్ట్ క్యాప్ ఫోటోను షేర్ చేస్తూ రోహిత్ శర్మ ఇలా వ్రాశాడు, “నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని అభిమానులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గౌరవంగా ఉంది. […] - [పాకిస్తాన్‌లో వైమానిక దాడి.. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..](https://vandebhaarath.com/indian-army-press-conference/): Indian Army Press Conference : పాకిస్తాన్‌ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులకు(Air strike) సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ వెల్ల‌డించింది. బుధవారం భారత ఆర్మీ (Indian Army) ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సమాచారాన్ని అందించింది. దీనిలో ఆపరేషన్ సిందూర్ గురించి ఆర్మీ వివరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయ‌డానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ప్రెస్ మీటింగ్ ప్రారంభంలో 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడి, ఉరి, పుల్వామా మరియు పహల్గామ్ దాడులతో సహా భారతదేశంపై జరిగిన వివిధ దాడులకు సంబంధించిన క్లిప్‌ను కూడా ప్రదర్శించారు. ఆర్మీ ఎక్కడ ఎందుకు దాడి చేసింది? ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఆర్మీ సంయుక్త విలేకరుల […] - [Operation Sindoor : ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?](https://vandebhaarath.com/operation-sindoor-over-90-terrorists-killed-in-strikes/): Operation Sindoor Live updates : పహల్గామ్ లో 26 మంది అమాయకుల ఊచకోతకు ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని బహల్పూర్‌లో 90 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న క్రూరమైన పహల్గామ్ ఊచకోతకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (Pok)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున క్షిపణి దాడులు (Operation Sindoor) నిర్వహించింది. వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద స్థావరంగా పిలువబడే బహల్పూర్ కూడా ఉంది. పాకిస్తాన్, పీఓకేలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడులు (India Attacks Pakistan) నిర్వహించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్‌ కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పాలనే దానిపై నిరంతరం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో భారత సైన్యం పాకిస్తాన్, పిఓకె(POK)లో బుధవారం అర్ధరాత్రి ఉగ్రవాద స్థావరాలపై (Terrorist camps) సైనిక చర్య చేపట్టింది. […] - [భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates](https://vandebhaarath.com/operation-sindoor-news-live-updates/): Operation Sindoor LIVE updates : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. ‘Operation Sindoor’ కింద సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. పాకిస్తాన్ (Pakistan), పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి, కీలకమైన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి వరుస వైమానిక దాడులు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. Operation Sindoor : ఉగ్రవాద శిబిరాలే […] - [Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..](https://vandebhaarath.com/indus-water-treaty-pm-modi-on-water-issue/): PM Modi on water issue : పహల్గామ్ దాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని మోదీ (PM Modi ) ఈరోజు నీటి సమస్య (Indus water treaty) పై కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో భారతదేశంలోని నీరు బయటకు వెళ్లేది. కానీ ఇప్పుడు దానిని భారతదేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు భారతదేశానికి హక్కుగా ఉన్న నీరు కూడా దేశం నుంచి బయటకు వెళ్లిపోయేదని ఆయన అన్నారు. ఇప్పుడు భారతదేశ జలాలు దేశ ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి. దేశానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టలేదు. మునుపటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ముందు […] - [Mock Drill : నేడు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.. ప్రజలు ఏం చేయాలి?](https://vandebhaarath.com/what-is-civil-mock-drill/): Mock Drill : భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు (India-Pakistan Tensions) పెరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) ఆదేశాల మరకు బుధవారం హైదరాబాద్ లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:00 గంటలకు హైదరాబాద్ (ORR లోపల) మొత్తం సైరన్లు మోగించనున్నారు.ఇండస్ట్రియల్ సైరన్లు, పోలీస్ మైకులు (చౌరస్తాల వద్ద) వాహనాలు, ఫైర్ సైరన్లు 4:00 గంటలకు వినిపించాల్సి ఉంటుంది. పోలీస్, ఫైర్, మెడికల్, పరిశ్రమల శాఖలు అన్ని సైరన్లు నగరంలో ఒకేసారి 2 నిమిషాలపాటు ప్రారంభమవుతాయి. ప్రజలు, వాలంటీర్లకు పలు సూచనలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ (MHA) చెప్పింది. మాక్ డ్రిల్స్ శత్రువుల దాడి సమయంలో ప్రజల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు, వారి ఆత్మరక్షణనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. ఈ మేరకు ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ మే 7వ తేదీ, సాయంత్రం 4 […] - [Chenab River : దాహంతో పాకిస్తాన్ విలవిల ! చీనాబ్ నది నీటిని వేసిన భారత్.. ఇపుడు జీలం నది కూడా..](https://vandebhaarath.com/chenab-river-india-pakistan-ties/): India Pakistan Ties : పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ అన్నివైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు భారత్ దూకుడుగా ప్రయత్నిస్తోంది. దాడి తర్వాత CCS మొదటి సమావేశంలో భారత ప్రభుత్వం సింధు ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ వెంటనే చీనాబ్ నది నీటిని నిలిపివేసింది. ఇప్పుడు జీలం నీటిని కూడా ఆపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలో, బిజెపి కూడా దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఎలాంటి యుద్ధం లేకుండానే పాకిస్తాన్ వెన్ను విరగ్గొట్టడానికి భారతదేశం సిద్ధమవుతోంది. భారత్ బగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటిని అడ్డుకుంది. కానీ చీనాబ్ నుంచి నీటిని నిరోధించలేదు. పాకిస్తాన్ వైపు నీరు ప్రవహించే బాగ్లిహార్ ఆనకట్ట గేటును ఆపారు. దీని తరువాత, కిషన్‌గంగా ఆనకట్ట ద్వారా దేశంలోని జీలం నది నీటిని ఆపడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. బిజెపి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, “ఉగ్రవాదం ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ జల […] - [MHA : భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు](https://vandebhaarath.com/mha-asks-states-to-conduct-civil-defence-mock-drills/): India-Pakistan Tensions : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శత్రు దాడి జరిగినప్పుడు అన్ని విధాలా సర్వసన్నద్దంగా ఉండడానికి ప్రజల్లో అవగాహనను పెంచడానికి మే 7, బుధవారం సమగ్ర పౌర రక్షణ మాక్ డ్రిల్‌లను నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. పాకిస్తాన్‌ -భారత్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో వైమానిక దాడులు జరిగితే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ (MHA) రాష్ట్రాలకు సూచించింది. యువత, విద్యార్ధులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలని కోరింది. సైరన్‌ మోగగానే ఎలా రక్షణ చేసుకోవాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో వివరిస్తారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే ఈ అంశంపై అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లోని విద్యార్ధులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, శత్రువుల దృష్టి […] - [Nitin Gadkari : తెలంగాణలో రూ.2 లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం](https://vandebhaarath.com/transport-ministry-nitin-gadkari-on-telangana-state-highways/): హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో వచ్చే మూడు-నాలుగు సంవత్సరాలలో రూ.2 లక్షల కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టు (Telangana state highways)లను చేపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సోమవారం వెల్లడించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రూ.3,900 కోట్లకు పైగా విలువైన అనేక రోడ్డు ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు గత 10 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువగా 5,000 కి.మీ.కు చేరుకుందని అన్నారు. 33 జిల్లాల్లో కొనసాగుతున్న పనులు “తెలంగాణలోని 33 జిల్లాల్లో రోడ్డు పనులు నిరంతరం జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.1.25 లక్షల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మీరు ఇప్పుడు చూసిన అభివృద్ధి […] - [Badrinath : బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయ్.. 15 టన్నుల పూలతో అద్భుతమైన అలంకరణ చూడండి..](https://vandebhaarath.com/portals-of-badrinath-temple-open/): ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ (Badrinath Temple) ద్వారాలు ఆరు నెలల తర్వాత ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, వైష్ణవాలయం తలుపులు ఉదయం 6 గంటలకు తెరవబడ్డాయి. వివిధ రకాలైన 15 టన్నుల రంగురంగు పూలతో ఆలయాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh Dhami), భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్, తెహ్రీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు. బద్రీనాథ్ ధామ్ ప్రధాన పూజారి, రావల్, ధర్మాధికారి, వేదపతులు మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంతో పాటు, బద్రీనాథ్ ధామ్‌లో ఉన్న గణేష్, ఘంటాకర్ణ, ఆది కేదారేశ్వర్, ఆది గురు శంకరాచార్య ఆలయం, మాతా మూర్తి ఆలయ ద్వారాలు కూడా భక్తుల కోసం తెరిచారు. చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా […] - [Bhagvad Gita : వివాహానికి వచ్చిన అతిథులకు బహుమతులుగా భగవద్గీత గ్రంథాలు..](https://vandebhaarath.com/siddipet-man-gifts-bhagavad-gita-to-wedding-guests/): Siddipet : యువతరం భగవద్గీత (Bhagvad Gita,) ను చదవాలని, అందరూ శ్రీకృష్ణుని (Lord Krishna) బోధనలను అనుసరించాలని వ్యక్తి తలచాడు. ఇందు కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో తన కుమార్తె వివాహానికి హాజరైన ప్రతి అతిథికి ఒక వ్యక్తి పవిత్ర గ్రంథం కాపీని బహుమతిగా అందించాడు. Bhagvad Gita : హర్షం వ్యక్తం చేసిన అతిథులు ఈ ప్రత్యేకమైన బహుమతిని చూసి అతిథులు ఆశ్చర్యపోయారు, కానీ దానిని ప్రేమతో స్వీకరించారు, ఇంత ఆలోచనాత్మకమైన చర్యకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట పట్టణానికి చెందిన వలబోజు బుచ్చిబాబు, అతని భార్య లత తమ కుమార్తె చందన వివాహాన్ని హర్షవర్ధన్‌తో ఏర్పాటు చేశారు. హరే కృష్ణ ఉద్యమం (Hare Krishna Movement (HKM)) తో చాలా ఏళ్లుగా చురుకుగా పాల్గొంటున్న బుచ్చిబాబు, యువతరంలో చాలామందికి గీత బోధనల గురించి తెలియకపోవడాన్ని గమనించిన తర్వాత, గీత ప్రతులను పంపిణీ […] - [అమెజాన్ కొత్త సేల్ వచ్చేసింది.. ACలు, టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లపై 75% వరకు తగ్గింపు - Amazon Great Summer Sale - 2025](https://vandebhaarath.com/amazon-great-summer-sale-2025/): Amazon Great Summer Sale – 2025 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేట్ సమ్మర్ సేల్ అమెజాన్‌లో ప్రారంభమైంది. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, కూలర్లు వంటి వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ సేల్ సమయంలో మీరు ACలు, టీవీలు వంటి గృహోపకరణాలను 75 శాతం వరకు తగ్గింపు ధరతో పొందవచ్చు. హైయర్, లాయిడ్, శామ్‌సంగ్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ల నుంచి ACలు, రిఫ్రిజిరేటర్‌లపై మీరు అద్భుతమైన డీల్‌ల అందుబాటులో ఉన్నాయి. అలాగే Samsung, LG, Panasonic నుంచి స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదనంగా.. మీరు గొప్ప ధరలకు కూలర్లు, వాషింగ్ మెషీన్‌లను పొందవచ్చు. ఎయిర్ కండిషనర్లపై తగ్గింపు రిఫ్రిజిరేటర్లపై 60 శాతం వరకు తగ్గింపు తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ […] - [Pahalgam | పాక్ కు షాక్.. పాకిస్తాన్ విమానాలు ఎగరకుండా భారత గగనతలాన్ని మూసివేత](https://vandebhaarath.com/india-closes-airspace-for-pakistan-airlines/): New Delhi | పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌ కు చెందిన అన్ని విమానాలు, సైనిక విమానాలు ఎగరకుండా తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఒక ముఖ్యమైన చర్యగా ఎయిర్‌మెన్‌కు నోటీసు (NOTAM) జారీ చేసింది. NOTAM ప్రకారం, ఈ పరిమితి ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఏ పాకిస్తానీ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడానికి అనుమతించబడవు. పాకిస్తాన్ నో-ఫ్లై జోన్‌గా.. అంతకుముందు, పాకిస్తాన్ ఇస్లామాబాద్, లాహోర్ మీదుగా మే 2 వరకు తాత్కాలిక నో-ఫ్లై జోన్ (NOTAM)ను ప్రకటించింది., భారత వైమానిక దాడి జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కొత్త ఆంక్షల ప్రకారం, పౌర, సైనిక విమానాలు ఈ నగరాల మీదుగా ఎగరకుండా నిషేధించబడ్డాయి. పాకిస్తాన్ నోటామ్ జారీ చేయాలనే నిర్ణయం దాని రక్షణ […] - [Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?](https://vandebhaarath.com/modi-cabinet-approves-caste-census/): Caste Census : దేశంలో కుల గణనసై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీ‌డియాకు వెల్లడించారు. భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ఈ తరుణంలో ప్రభుత్వం చివరకు కుల గణన నిర్వహించడానికి అంగీకరించడం ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనదే.. ప్రతిపక్ష పార్టీలు తరచుగా కుల గణనను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజగా పెద్ద నిర్ణయం తీసుకుంది. భారత్ లో చివరిగా జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి? భారతదేశంలో చివరి జనాభా గణన 2011 లో జరిగింది. ఇది స్వతంత్ర భారతదేశంలో 7వ జనాభా గణన. ఇప్పటివరకు దీనిని దేశంలోని 15వ జనాభా లెక్కలుగా పరిగణిస్తున్నారు. 2011 జనాభా లెక్కలను 2 దశల్లో నిర్వహించారు. ఇందులో భారతదేశ మొత్తం జనాభా 121 కోట్లకు పైగా నమోదైంది. ఈ […] - [Ahmedabad bulldozer action : గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద బుల్డోజర్ చర్య!](https://vandebhaarath.com/ahmedabad-bulldozer-action/): అహ్మదాబాద్‌లో అక్రమ నివాసాల కూల్చివేత Ahmedabad bulldozer action : గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద బుల్డోజర్ చర్యను చేపట్టింది అక్కడి బిజెపి ప్రభుత్వం. అహ్మదాబాద్ లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) అధికారులు మంగళవారం భారీ డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా చందోలా సరస్సు సమీపంలోని అక్రమ స్థావరాలను AMC కూల్చివేసింది. దీని గురించి జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) శరద్ సింఘాల్ మాట్లాడుతూ, డోలా సరస్సు ప్రాంతంలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులు (Bangladeshi immigrants) అక్రమంగా నివసిస్తున్నారని అన్నారు. చందోలా ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 100 మందికి పైగా బంగ్లాదేశీయులను అహ్మదాబాద్ పోలీసులు ఇటీవల గుర్తించారు. మంగళవారం, AMC అదే బంగ్లాదేశ్ స్థావరాలలో ప్రజలు అక్రమంగా నివసిస్తున్న ఆక్రమణ నిరోధక చర్య (bulldozer action) చేపట్టింది. ఈ చర్య కింద, AMC అధికారులు చందోలా సరస్సు ప్రాంతంలోని నివాసాలను కూల్చివేసారు. వాస్తవానికి, గుజరాత్ ప్రభుత్వ హోం […] - [Indian Armed Forces : భారత సాయుధ దళాలకు ఫుల్ పవర్స్..](https://vandebhaarath.com/free-hand-to-indian-armed-forces/): ఉగ్రవాదానికి గట్టి దెబ్బ, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం Free Hand To Indian Armed Forces : న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉ‌గ్రవాదాన్ని అణిచివేసేందుకు సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ ‌నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ సిబ్బంది చీఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతో కలిసి ప్రధాని మోదీ అత్యున్నత భద్రతా సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి త్రివిధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ ఉన్నత […] - [Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..](https://vandebhaarath.com/jammu-kashmir-search-operation/): జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట నిర్విరామంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను, పాక్‌ ‌తరలిస్తోందని పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇక పహల్గామ్‌ ‌నిందితుల్లో ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను ట్రాక్‌ ‌చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటుచేసుకొన్నాయి. ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ ‌నెట్‌వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తున్నారు. వారు మా కనుచూపు మేరలోకి వచ్చినా.. కాల్పులు జరిపి తప్పించుకొంటున్నారు. ఇక్కడ అడవులు అత్యంత దట్టంగా ఉన్నాయి. మనకు కనిపిస్తున్నా.. ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వారిని పట్టుకొని తీరతాం. కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని ఓ సైనిక అధికారి తెలిపారు. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు. కానీ, దళాలు అక్కడికి చేరేలోపు వారు దట్టమైన కీకారణ్యంలోకి పారిపోయారు. ఆ తర్వాత […] - [Illegal immigrant : గుజరాత్‌లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!](https://vandebhaarath.com/illegal-immigrant-in-gujarat/): Ahmadabad : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత ‌ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ‌నగరవ్యాప్తంగా శనివారం క్రైమ్‌ ‌బ్రాంచ్‌ అధ్వర్యంలో క్షుణ్ణంగా అనువణువు సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 400 మందికిపైగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 127 మంది బంగ్లా దేశీయులు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. విచారణ అనంతరం వారివారి ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని అహ్మదాబాద్‌ – ‌బ్రాంచ్‌ ‌డీసీపీ అజిత్‌ ‌రాజియన్‌ ‌మీడియాకు వెల్లడించారు. అహ్మదాబాద్‌ ‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను (Illegal immigrant) పట్టుకోవడానికి ఈ కూంబింగ్‌ ఆపరేషన్‌ ‌నిర్వహించినట్లు డీసీపీ వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో భారత్‌, ‌పాకిస్థాన్‌ ‌దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటా పోటీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి . అలాంటి వేళ […] - [Mohan Bhagwat : దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం](https://vandebhaarath.com/mohan-bhagwat-in-pahalgam-terror-attack/): Pahalgam Terror Attack : అహింసా ధర్మం హిందూ మతంలో పాతుకుపోయిందని, కానీ దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం విధిలో భాగమని హిందూ మతం చెబుతుదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) అన్నారు. శనివారం ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అహింస సూత్రాలు ప్రజలు ఈ ఆలోచనను స్వీకరించడంపై ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు.చాలా మంది ఈ సూత్రాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు, మరికొందరు అలా చేయరు. సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు” అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. అటువంటి పరిస్థితిలో, దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం కూడా ధర్మం (కర్తవ్యం)లో ఒక భాగమని మతం చెబుతుంది. గూండాలకు గుణపాఠం చెప్పడం కూడా మన విధిలో ఒక భాగం అని స్పష్టం చేశారు.. పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే.. భారతదేశం తన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయలేదని, కానీ ఎవరైనా చెడు […] - [Pahalgam Attack : శ్రీనగర్ లో 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లను ధ్వంసం చేసిన పోలీసులు](https://vandebhaarath.com/pahalgam-attack-jammu-kashmir-police-conducts-raids/): Pahalgam Attack : శ్రీనగర్‌లోని దాదాపు 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లపై జమ్మూ కాశ్మీర్ (Jammu And Kashmir) పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు), ఉగ్రవాదుల సహచరుల ఇళ్లపై విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదైన కేసుల దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) తర్వాత కాశ్మీర్‌లోని అధికారులు ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులపై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించారు, ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు, వారి సురక్షిత స్థావరాలపై దాడులు చేశారు.అలాగే విచారణ నిమిత్తం వందలాది మంది అండర్ గ్రౌండ్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. JKలో ఉగ్రవాదుల ఇళ్ల నేలమట్టం గత 48 గంటల్లో అనేక మంది ఉగ్రవాదులు లేదా వారి సహచరుల ఇళ్లను కూల్చివేశారు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న ఇతరులపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటామని అధికారులు […] - [Simla Agreement : పహల్గామ్ దాడి త‌ర్వాత పాక్ ర‌ద్దు చేసుకున్న సిమ్లా ఒప్పందం ఏమిటి?](https://vandebhaarath.com/what-is-simla-agreement/): న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారతదేశం తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా, ఇస్లామిక్ దేశం 1972లో రెండు దేశాల మధ్య సంతకం చేసిన కీలక ఒప్పందాలలో ఒకటైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది. 52 సంవత్సరాల క్రితం జూలై 2, 1972న అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేసిన సిమ్లా ఒప్పందంలో ఆరు ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందంలోని కీలకమైన నిబంధనలలో ఒకటి ‘పక్షపాతం’ లేకుండా ఇరుపక్షాలు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)ని గౌరవించడం. భారతదేశం ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత గురువారం, పాకిస్తాన్ భారతదేశంపై అనేక చర్యలను ప్రకటించింది, వాటిలో వాణిజ్యం కోసం వాఘా సరిహద్దును మూసివేయడం, భారత పౌరులకు సార్క్ వీసా మినహాయింపులను నిలిపివేయడం మరియు పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించబడిన భారత సైనిక దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటివి ఉన్నాయి. […] - [Pahalgam Attack : పాకిస్తాన్ కు చావు దెబ్బ.. ఇక యాక్షన్ లోకి దిగిన భారత్](https://vandebhaarath.com/pahalgam-attack-5-strikes/): న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) కి భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్‌పై మోదీ ప్రభుత్వం తీవ్రమైన దౌత్య దాడిని ప్రారంభించింది, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు చావు దెబ్బ చూపించాలని కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం తర్వాత ఐదు నిమిషాల మీడియా ప్రసంగంలో భారతదేశం ఐదు నిర్ణయాత్మక కఠినమైన ప్రతీకార చర్యలను ప్రకటించింది. అవి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం నుంచి పాకిస్తాన్ జాతీయులు దేశం విడిచి వెళ్లడానికి 48 గంటల గడువు జారీ చేయడం వరకు తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. అలాగే అట్టారి సరిహద్దు మూసివేస్తామని ప్రకటించింది.కీలకమైన దౌత్య మార్గాలను కట్ చేసి న్యూఢిల్లీ స్పష్టమైన సందేశాన్ని పంపింది. భారతదేశం చిందించే ప్రతి రక్తపు చుక్కకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి రాజధానిలో మీడియాతో […] - [Baramulla : ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ](https://vandebhaarath.com/army-kills-2-terrorists-in-baramulla/): న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా (Baramulla ) జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి బుధవారం మరో చొరబాటు ప్రయత్నం విఫలమైందని భారత సైన్యం ధృవీకరించింది. మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఉత్తరాది రాష్ట్రాలలో భద్రత మరింత పెంచారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. చొరబాటుదారుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ చొరబాటు ప్రయత్నం విఫలమైంది, ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ముసుగులో దాటడానికి ప్రయత్నించారు. అధికారిక ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 23 ఉదయం ఉత్తర కాశ్మీర్‌లోని ఉరి నాలా సమీపంలోని సర్జీవన్ ప్రాంతం గుండా ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు చొరబడటానికి యత్నించారు. “నియంత్రణ రేఖ వద్ద అప్రమత్తంగా ఉన్న దళాలు చొరబాటు గ్రూపును అడ్డుకున్నాయి, ఫలితంగా కాల్పులు జరిగాయి” అని సైన్యం తెలిపింది. ఆపరేషన్ కొనసాగుతోంది, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన క్రూరమైన ఉగ్రవాద […] - [Pahalgam Terror Attack : ఢిల్లీలో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం](https://vandebhaarath.com/pahalgam-terror-attack-live-updates/): Pahalgam Terror Attack Updates : పహల్గామ్‌లోని బైసరన్ లోయలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది హిందూ పర్యాటకులు మరణించారు. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన ఈ పాశవిక దాడితో కశ్మీర్ లోని ఒక సుందరమైన ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా చెదిరిపోయింది. సైనిక యూనిఫాం ధరించిన దాడి చేసిన వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో పర్యాటకులపై కాల్పులు జరిపారు, వీరిలో మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు బాధితుల మతం గురించి అడిగారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి జరిగిన ప్రదేశం మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. భద్రతా దళాలు త్వరగా స్పందించాయి క్షతగాత్రుల తరలింపు కోసం హెలికాప్టర్‌ను ఉపయోగించారు. స్థానికులు గాయపడిన వారిని పోనీలపై తరలించడం ద్వారా సహాయం చేశారు. పన్నెండు మంది పర్యాటకులను పహల్గామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి స్థిరంగా ఉంది. కాగా జమ్మూ […] - [TG Inter Results | బాలిక‌ల‌దే హ‌వా.. ఇంట‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డి](https://vandebhaarath.com/tg-inter-results/): TG Inter Results : తెలంగాణ (Telangana) ఇంటర్ (intermediate) వార్షిక పరీక్షల ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు (BIE) కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యాశాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంయుక్తంగా ఫలితాలను విడుదల చేశారు. ఫ‌స్టియ‌ర్లో 65.96 శాతం ఉత్తీర్ణ‌త‌ ఈ ఏడాది ఇంట‌ర్ (Inter) ఫస్టియర్, సెకండియర్ రెండు సంవత్సరాలకూ పరీక్షలకు విద్యార్థుల భారీగా హాజరు కనిపించింది. ముఖ్యంగా బాలికలు గతం మాదిరిగానే ఈసారి కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఫస్టియర్ ఫలితాల విషయానికొస్తే మొత్తం 4,88,430 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించగా మొత్తం ఉత్తీర్ణత శాతం 65.96 శాతం గా నమోదైంది. ఇందులో బాలికలు 73.83% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇది […] - [Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి.. 27 మంది పర్యాటకులు మృతి](https://vandebhaarath.com/pahalgam-terror-attack/): Pahalgam terror attack : జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చిన టూరిస్టులపై అత్యంత పాశవికగా దాడి చేశారు. ఈ ఘటనలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదే. బైసారన్ మైదానంలో ఈ దాడి జరిగింది. ఇది కాలినడకన లేదా గుర్రాల మీద మాత్రమే చేరుకోగల సుందరమైన ప్రదేశం. ఆ సమయంలో పర్యాటకుల బృందం సందర్శిస్తోంది. సంవత్సరాల తరబడి ఉగ్రవాదం నుంచి కోలుకుంటున్న కాశ్మీర్‌లో పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉగ్ర దాడి సంఘటన జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు పర్యాటకులపై దాదాపు 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. ముష్కరులకు ప్రధాని మోదీ హెచ్చరిక […] - [Tulsi Leaves : ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులు తింటే ఏమవుతుంది?](https://vandebhaarath.com/tulsi-leaves-and-health-benifits/): Tulsi Leaves : తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కూడా నయం చేయవచ్చు. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన తులసి మొక్క ప్రయోజనాలను ఇపుడే తెలుసుకోండి… తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గును నయం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. మీరు జీర్ణక్రియను మెరుగుపరచాలనుకుంటే, మీరు తులసి ఆకులను తినవచ్చు. ఇది కడుపు చికాకు నుండి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే, అది ఆమ్లత్వాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటే, మీరు తులసి ఆకులను (Tulsi Leaves) తినవచ్చు.మరోవైపు, తులసి తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ సడలింపుకు సహాయపడుతుంది. ఆందోళన ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలనుకుంటే, మీరు తులసి ఆకులను తినవచ్చు. […] - [RSS చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక గుడి, ఒక బావి, ఒక శ్మశానవాటిక నినాదం ఏమిటి?](https://vandebhaarath.com/mohan-bhagwat-on-casteism/): Mohan Bhagwat On Casteism : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ 14 ఏళ్ల తర్వాత అలీఘర్‌లో 5 రోజుల పర్యటనలో ఉన్నారు. మోహన్ భగవత్ ప్రతి వేదిక నుంచి హిందూ ఐక్యతకు సంబంధించి అద్భుతమైన సందేశాన్ని ఇస్తారు. అలీఘర్‌లో కూడా సంఘ్ చీఫ్ హిందూ సమాజం నుంచి కుల భేదాలను తొలగించాల్సిన అవశ్యకతను వివరించారు. కులతత్వాన్ని నిర్మూలించడానికి ‘ఒకే ఆలయం, ఒక బావి, ఒక శ్మశానవాటిక’ అనే విధానాన్ని అవలంబించడం ద్వారా అన్ని వర్గాల మధ్య సమానత్వం పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం విజయదశమి సందర్భంగా ప్రారంభం కానున్న సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మోహన్ భగవత్ అలీఘర్ పర్యటన సంఘ్ కార్యక్రమాల్లో కీలకమైనది. మోహన్ భగవత్ ఈ 5 రోజుల పర్యటన ముఖ్యంగా బ్రజ్ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సంస్థాగత కార్యక్రమంగా చెప్పవచ్చు. మోహన్ భగవత్ 2 ప్రధాన శాఖలలో వలంటీర్లను ఉద్దేశించి […] - [ATM on Wheels | నడుస్తున్న రైలులో డబ్బు డ్రా చేసుకోవచ్చు.. వీడియో చూడండి](https://vandebhaarath.com/indian-railways-introduce-atm-on-wheels-in-maharashtra/): ATM on Wheels : సువిశాలమైన భారత దేశాన్ని అనుసంధానించడానికి భారతీయ రైల్వేల కంటే మెరుగైన మార్గం మరొకటి లేదు. చాలా రైళ్లు దేశంలోని ఒక చివర నుంచి మరో చివరకు ప్రయాణించడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రయాణంలో మీ జేబు ఖాళీ కాకుండా చూసుకోవడానికి, రైల్వేలు రైళ్లలో ATMల కోసం ఏర్పాట్లు చేయబోతున్నాయి. దీని కోసం సెంట్రల్ రైల్వే కూడా విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. కాబట్టి ఇప్పుడు మీకు రైలు ప్రయాణంలో ఉండగా నగదు అవసరమైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు దారిలో ఏ స్టేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు, లేదా మీరు ఏ స్టేషన్‌లో దిగాల్సిన అవసరం కూడా లేదు. రైల్వేస్ ఇప్పుడు కదులుతున్న రైళ్లలో ATMలను ఏర్పాటు చేయబోతోంది. ఈ ATM ఆన్ ది వీల్ అనే భావన చాలా ప్రత్యేకమైనది. మన్మాడ్ ఎక్స్‌ప్రెస్‌లో ATM […] - [Local Trians | ఈ నగరంలో రైలు ప్రయాణికులకు శుభవార్త](https://vandebhaarath.com/central-railways-new-ac-local-trians/): Mumbai Local Trains | ముంబై లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వే (Central Railways) బుధవారం భారతదేశంలో రైల్వేలు 172వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలోని తన ప్రధాన మార్గంలో 14 కొత్త ఎయిర్ కండిషన్డ్ లోకల్ రైలు సేవలను ప్రవేశపెట్టింది. ఈ చర్య ముంబైలో వేసవి కాలంలో ప్రయాణికులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. 14 కొత్త ఏసీ సర్వీసుల్లో ఏడు సర్వీసులు మధ్యాహ్నం వరకు పనిచేస్తున్నాయని, మిగిలిన సర్వీసులు ఆ రోజు తర్వాత నడుస్తాయని సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా పీటీఐకి తెలిపారు. కొత్త సేవలు ఇప్పటికే ఉన్న నాన్-ఏసీ సేవలను భర్తీ చేశాయి. దీనితో, సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన మార్గంలో AC రైలు సేవల సంఖ్య 66 నుండి 80కి పెరిగింది. గతంలో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో సాధారణ నాన్-ఏసీ సర్వీసులను ఏసీ సర్వీసులతో భర్తీ చేయడం […] - [Kanche Gachibowli : కంచ గచ్చిబౌలి భూముల అంశంపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ](https://vandebhaarath.com/supreme-court-serious-on-kanche-gachibowli-land-issue/): చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు సీరియస్.. Kanche Gachibowli : తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (HCU) ఆనుకుని ఉన్న భూమిలో భారీగా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పాల్గొన్న అధికారులు “ఆనందించడానికి” ఆ స్థలంలో తాత్కాలిక జైళ్లను నిర్మించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. అదనంగా, అటవీ నిర్మూలన వల్ల ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించడానికి పరిస్థితిని అంచనా వేసి అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర అటవీశాఖను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జంతువులు ఆశ్రయం కోసం పరిగెత్తుతున్న వీడియోలను చూసి ఆశ్చర్యపోయానని సుప్రీంకోర్టు పేర్కొంది, “పర్యావరణానికి జరిగిన నష్టం పట్ల మేము ఆందోళన చెందుతున్నాము” అని పేర్కొంది. విశ్వవిద్యాలయం సమీపంలోని పచ్చని ప్రదేశంలో చెట్లను నరికివేయడానికి “తొందరపడటం”పై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇది తీవ్రంగా విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిలో నిర్మాణం చేపట్టాలనుకుంటే ముందస్తు అనుమతి పొంది ఉండాలని […] - [Motorola | మోటరోలా నుంచి బిల్ట్-ఇన్ స్టైలస్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌](https://vandebhaarath.com/motorola-edge-60-stylus-features-and-specifications/): మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) పేరుతో మోటరోలా బ్రాండ్ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎడ్జ్ 60 స్టైలస్ అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన బలమైన 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్‌తో వస్తుంది. ఇది స్టైలస్ తో వచ్చిన మొదటి ఫోన్ అని కంపెనీ పేర్కొంది. Motorola Edge 60 Stylus ధర భారతదేశంలో, మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999. ఇది రెండు రంగుల ఎంపికలలో లభిస్తుంది. పాంటోన్ జిబ్రాల్టర్ సీ, పాంటోన్ సర్ఫ్ ది వెబ్. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 12 గంటల నుండి, […] - [UttharaKhand | 170 కి పైగా మదర్సాల మూసివేత](https://vandebhaarath.com/govt-action-against-illegal-madrasas-in-uttarakhand/): ఉత్తరాఖండ్‌లో అక్రమ మదర్సాలపై ప్రభుత్వం కన్నెర్ర UttharaKhand : ఉత్తరాఖండ్‌లో, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. మతమార్పిడి అయినా, లవ్ జిహా ద్ అయినా, ల్యాండ్ జిహాద్ అయినా, స్పిట్ జిహాద్ అయినా లేదా ఇటీవల చర్చకు దారితీస్తున్న మదర్సా జిహాద్ అయినా, పుష్కర్ దామీ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన, నిర్ణయాత్మక చర్య తీసుకుంటోంది. రాష్ట్రంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తాజాగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో, ప్రభుత్వం ఇప్పుడు చట్టవిరుద్ధంగా, రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న మదర్సాలపై యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇప్పటివరకు, రాష్ట్రవ్యాప్తంగా 170 కి పైగా మదర్సాలను సీల్ చేశారు, అవి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయని, మరికొన్నింటిలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తురని ప్రభుత్వం పేర్కొంది. ఈ మదర్సాలను దర్యాప్తు చేయడానికి […] - [PM Modi : ఇప్పుడు హిసార్ నుంచి అయోధ్యకు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు..](https://vandebhaarath.com/pm-modi-to-launch-flight-hisar-to-ayodhya/): Hisar to Ayodhya : అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హర్యానాలో పర్యటించనున్నారు. హర్యానాలో, ఆయన మొదట హిసార్‌కు వెళ్లనున్నారు. ఉదయం 10:15 గంటలకు హిసార్ నుంచి అయోధ్యకు ఒక వాణిజ్య విమానాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.. దీంతో పాటు, ఆయన హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి హిసార్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీని తరువాత, మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన యమునానగర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ హాజరైన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా, సరసంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. దీనికి రూ.410 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఇందులో అత్యాధునిక ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్ మరియు […] - [National Herald Case | కాంగ్రెస్ కు షాక్.. 'నేషనల్ హెరాల్డ్ కేసు'లో ఈడీ దూకుడు..](https://vandebhaarath.com/national-herald-case-news-update/): National Herald Case : అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) పై PMLA కేసులో ED మళ్ళీ ఉచ్చు బిగించడం ప్రారంభించింది. మూడు నగరాల్లో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ED సన్నాహాలను ప్రారంభించింది. కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ED నోటీసు జారీ చేసింది.అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తిని రిజిస్ట్రార్లకు రూ.661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 8 మరియు సంబంధిత నిబంధనలలోని రూల్ 5(1) ప్రకారం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించి ఏప్రిల్ 11 (శుక్రవారం)న మూడు నగరాల్లోని ఆస్తి రిజిస్ట్రార్లకు ED నోటీసులు జారీ చేసింది. ED నోటీసు జారీ చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులు ఢిల్లీ, ముంబై, […] - [Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..](https://vandebhaarath.com/tamil-nadu-bjp-and-aiadmk-alliance/): Tamil Nadu BJP AIADMK aiadmk alliance వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను (Tamil Nadu Assembly Elections ) దృష్టిలో పెట్టుకొని బిజెపి ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఎలక్షన్ లో బిజెపి -ఎఐఎడిఎంకె పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ధ్రువీకరించారు . విలేకరులతో మాట్లాడిన అమిత్ షా(Amit Shah), రాబోయే ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ఎఐఎడిఎంకె నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి (Palani swami) నాయకత్వంలో పోటీ చేస్తారని అన్నారు. బిజెపి, ఎఐఎడిఎంకెల మధ్య పొత్తుకు ఎటువంటి షరతులు విధించలేదని అమిత్ షా పేర్కొన్నారు. ఎంకె స్టాలిన్ డిఎంకెను ఓడించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), భారతీయ జనతా […] - [Tamil Nadu BJP : బిజెపి తమిళనాడు అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్!](https://vandebhaarath.com/tamil-nadu-bjp-news-president/): Tamil Nadu BJP : తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ నియమితులు కానున్నారు. మాజీ అధ్యక్షుడు అన్నామలై నాగేంద్ర పేరును ప్రతిపాదించగా, ఇతర నాయకులు ఆమోదించారు. ఆయన నియామకం గురించి అధికారిక ప్రకటన రేపు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వెలువడనుంది. తమిళనాడు బీజేపీ 13వ అధ్యక్షుడిగా బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు . ఆయన గతంలో AIADMKలో ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి, ఎఐఎడిఎంకెల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున ఆయన అధ్యక్షుడిగా ఉండటం చాలా ముఖ్యం. నాగేంద్రన్ 2017లో బిజెపిలో చేరారు. తమిళనాడు బిజెపి మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై నాగేంద్రన్ పేరును ప్రతిపాదించగా ఇతర నాయకులు మద్దతు తెలిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ పేరును ఎవరు ప్రతిపాదించారు? బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కీలక […] - [Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు](https://vandebhaarath.com/namo-bharat-train-trail-runs-ready/): Namo Bharat train : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ రైలు మార్గంలో మరో ముఖ్యమైన దశ పూర్తయ్యింది.న్యూ అశోక్ నగర్ నుండి సారాయ్ కాలే ఖాన్ వరకు విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఓవర్ హెడ్ వైర్లు (OHE) 25 వేల వోల్ట్స్ (25 kV) విద్యుత్తుతో విజయవంతంగా పనిచేసేలా చేయబడ్డాయి. దీని ద్వారా రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సిద్ధమైంది. ఈ మార్గంలో 4 కిలోమీటర్ల OHE సిస్టమ్‌ను విద్యుదీకరించారు.త్వరలో ఈ మార్గంలో ట్రయల్ రన్స్ ప్రారంభం అవుతాయి. విద్యుత్ సరఫరా కోసం సారాయ్ కాలే ఖాన్‌లో ఒక ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్ ఉంది. ఇది 66kV విద్యుత్తును అందుకొని, రైళ్లకు 25kV, స్టేషన్ల అవసరాలకు 33kVగా పంపిస్తుంది. సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ ప్రత్యేకతలు: ప్రస్తుత పరిస్థితి: కొత్త సౌకర్యం – ‘జర్నీ ప్లానర్’ యాప్ ఫీచర్ ప్రయాణికుల సౌకర్యం కోసం నమో భారత్ యాప్లో ‘జర్నీ ప్లానర్’ […] - [Home AC repair : మీ ఇంట్లో ఏసీ పేలిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..](https://vandebhaarath.com/home-ac-repair-and-maintenance/): Home AC repair : కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. గత సంవత్సరం కంటే ఈసారి వేడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఉక్కపోత నుంచి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు అందరూ కూలర్లు, ఎయిర్ కండిషనర్లను వదలడం లేదు.. అయతే గతేడాది ఎయిర్ కండీషనర్లు మంటల్లో చిక్కుకుని పేలిపోయిన వార్తలు తరచూ వినిపించాయి. మీ AC కి ఇలాంటివి జరగకుండా నిరోధించాలంటే, AC ని సకాలంలో సర్వీస్ చేయడం ముఖ్యం. అయితే, సర్వీస్ కోసం టెక్నీషియన్‌ను పదే పదే పిలవడం ఖరీదు కావొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ ACని శుభ్రంగా ఉంచడానికి సులభమైన మార్గాన్ని నేర్చుకోవడం ముఖ్యం. మీ Air conditioner బాగా చల్లబడి తక్కువ విద్యుత్ ను వినియోగించుకోవాలన్నా.. అది మంటలు అంటుకునే లేదా పేలిపోయే ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.. సాఫ్ట్ సర్వీస్, హార్డ్ సర్వీస్ గురించి తెలుసుకోండి.. AC సర్వీసింగ్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది […] - [తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం - Cabinet Decision](https://vandebhaarath.com/cabinet-decision-on/): Cabinet Decision : కేంద్ర మంత్రివర్గ సమావేశం ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి (ఏపీ)- కాట్పాడి (త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి (Tirupati)-కాట్పాడి (Tamil Nadu) లైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. Cabinet Decision :17 భారీ వంతెనలు ఈ ప్రాజెక్టులో 17 మేజ‌ర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే ఏడు ఫ్లైఓవర్లు (Over Bridges), 30 అండర్ పాస్ వంతెనలు నిర్మించనున్నామని […] - [మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో వర్షాలు](https://vandebhaarath.com/today-rain-report-in-telangana/): Rain Report | హైదరాబాద్‌ : ‌తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. వాతావరణ పరిస్థితులపై ఈరోజు కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 10 నుంచి 12వ తేదీ వరకు దక్షిణ భారతదేశంలోని పలు రాష్టాల్ల్రో వర్షాలు కురిసే ఛాన్స్ న్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల. వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే ప్రమాదం కూడా ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ వర్ష సూచనల(Rain Report ) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, మాహే, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగుపాట్ల ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గుజరాత్‌, ‌రాజస్థాన్‌ ‌రాష్ట్రాల్లో వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ అంచనా […] - [Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?](https://vandebhaarath.com/april-9th-day-rashi-phalalu/): Rashi Phalalu (09-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 9న బుధవారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం  🐐 మేషం09-04-2025) Rashi Phalalu : ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. గ్రహబలంలో మార్పు లేదు. ఉద్యోగం విషయమై పై అధికారులతో కలుపుగోలుగా ముందుకు సాగాలి. దైవబలంతో పనులు పూర్తవుతాయి. మీ ధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుంది. అశ్వినీ నక్షత్ర జాతకులు ముఖ్యమైన కార్యక్రమాలు ఉదయం 10 తర్వాత చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దుర్గాధ్యానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. 🐂 వృషభం09-04-2025) ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన ప్రగతి సాధిస్తారు. అనుకూలత […] - [waqf law | వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం](https://vandebhaarath.com/waqf-law-comes-into-force-from-today/): waqf amendment act 2025 : దేశంలో నేటి నుంచి వక్ఫ్ సవరణ చట్టం (waqf law) అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చిందని అందులో పేర్కొంది. వక్ఫ్ సవరణ బిల్లును గత వారం పార్లమెంటు ఉభయ సభలతో ఆమోదం పొందగా ఆతర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఆ తర్వాత ఈ కొత్త చట్టం నేటి నుంచి అమల్లోకి వస్తుంది. బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ఉభయ సభలు వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించాయి. ఈ బిల్లును ఏప్రిల్ 3న లోక్‌సభ ఆమోదించింది. అక్కడ 288 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏప్రిల్ 4న రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత రాజ్యసభ కూడా దీనిని […] - [RTC JAC | తెలంగాణలో మళ్లీ ఆర్టీసీ సమ్మె సైరన్.. నోటీసులు జారీ..!](https://vandebhaarath.com/rtc-jac-issues-strike-notice/): RTC JAC strike notice | హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 6వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. తమ డిమాండ్లను మే 6లోపు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు.. ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసును టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌తో పాటు, లేబర్ కమిషనర్‌కు అందజేసింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మే 7 నుండి ఆర్టీసీ సిబ్బంది (RTC JAC ) విధులను బహిష్కరిస్తామని జేఏసీ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదనంగా, నేటికీ తమ జీతాలు జమ కాలేదని వారు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీకి బీఆర్ఎస్ రూ.8 కోట్లు.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో సిల్వర్ జూబ్లీ వేడుకలను […] - [LPG Rates : ఉజ్వల, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు](https://vandebhaarath.com/lpg-rates-will-hike-tommorrow/): LPG Rates : ఉజ్వల్ పథకం, (PMUY), ఉజ్జ్వల్ పథకం కాని వినియోగదారులకు రేపు ఉదయం నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) ధర సిలిండర్‌కు రూ.50 పెరుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం తెలిపారు. వంట గ్యాస్ లేదా ఎల్‌పిజి ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని చెప్పారు. దీనితో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్ (LPG Rates ) ధర రూ.500 నుండి రూ.550కి పెరుగుతుంది. ఇతరులకు, ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.803 నుండి రూ.853కి పెరుగుతుంది. రెండు వారాల తర్వాత ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని మంత్రి చెప్పారు.LPG ధరల పెంపు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించబడుతుంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా మార్చబడుతుంది, అని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖకు దిగువన […] - [Waqf Bill | వక్ఫ్ చట్టాన్ని స‌వాలు చేస్తూ సుప్రీంకోర్టులో 6 పిటిషన్లు.. ఎవరెవరు వేశారు?](https://vandebhaarath.com/waqf-bill-opposition-parties/): Waqf Bill | న్యూఢిల్లీ: 2025 వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల జాబితాను పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. జమియత్ ఉలేమా-ఎ-హింద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విన్నది. ఈ పిటిషన్లు చాలా ముఖ్యమైనవని. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రాధ‌న్య‌త‌ను బ‌ట్టి అన్నింటిని ప‌రిశీలిస్తామ‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌ ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025కు శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో, వక్ఫ్ చట్టం, 1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ (UMEED) చట్టం, 1995గా కూడా మార్చారు. ఇస్లామిక్ మత నాయకుల సంస్థ అయిన జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ దాఖలు చేసిన పిటిషన్‌ను కపిల్ సిబల్ ప్రస్తావించారు. అత్యవసర విచారణ కోసం […] - [Ram Navami in Ayodhya | అయోధ్యలో రామనవమి.. VIP దర్శనాలకు బ్రేక్](https://vandebhaarath.com/ram-navami-celebrations-in-ayodhya-city/): Ram Navami 2025 : శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్య (Ayodhya) లో భద్రతను ట్రాఫిక్ వ్యవస్థను కట్టుదిట్టం చేసింది యోగీ ప్రభుత్వం. ఆదివారం రామనవమి సందర్భంగా అయోధ్యను వివిధ జోన్లు, సెక్టార్లుగా విభజించినట్లు అయోధ్య రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) ప్రవీణ్ కుమార్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, భారీ వాహనాలను పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా పంపుతామని ఆయన చెప్పారు. మహా కుంభమేళా లాగే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆయన అన్నారు. భద్రత కోసం PAC (టెరిటోరియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ), పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలను మోహరించనున్నారు. సరయు నది చుట్టుపక్కల పోలీసులు, NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం), SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) లను అప్రమత్తం చేశారు. VIP దర్శనం ఉండదు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామమందిరం దర్శనం కోసం […] - [Rashi Phalalu | ఈరోజు ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి..?](https://vandebhaarath.com/todayrashi-phalalu-2025-april-5/): Rashi Phalalu (05-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 5న శనివారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషం.. Rashi Phalalu : కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. తృతీయ చంద్ర బలం బాగుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. భరణి నక్షత్ర జాతకులు ఈ రోజు చేసే పనులు విశేష శుభాలను అందిస్తాయి. గణపతి ధ్యానం శుభప్రదం. వృషభం విశేషమైన లాభాలు ఉన్నాయి. లాభంలో అయిదు గ్రహాలు గొప్ప ఫలితాన్ని ఇస్తున్నాయి. మీ మీ రంగాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక శుభవార్త […] - [Mohan Bhagwat | హిందూ ఐక్యతకు పిలుపునిచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్.. విద్యార్థులకు కీలక సూచనలు..](https://vandebhaarath.com/rss-chief-mohan-bhagwat-news/): Mohan Bhagwat : హిందువులందరూ ఒక్కతాటిపై ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన వారణాసి పర్యటనలో ఉన్నారు. తాజాగా ఐఐటీ బీహెచ్‌యూలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన హిందువులందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మాట్లాడుతూ.. హిందువుల‌కు శ్మశాన వాటికలు, దేవాలయాలు ఒకేలా ఉండాలని అన్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని యూనియన్ పనిచేస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలు, కులాలు కలిసి సామరస్యంగా పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటుందని మోహ‌న్‌ భగవత్ అన్నారు. తన ఐదు రోజుల ప‌ర్య‌ట‌న‌లో సంఘ్ చీఫ్, శాఖ సమావేశాలు నిర్వహించడమే కాకుండా, కాశీలోని ప్రజలను కలుస్తున్నారు, స్వచ్ఛంద సేవకులతో సంభాషిస్తున్నారు. విద్యార్థి విభాగాన్ని ఉద్దేశించి కూడా ఆయ‌న‌ ప్రసంగించారు. ఐఐటీ-బిహెచ్‌యు ఎన్‌సిసి మైదానంలో హాజరైన 100 మందికి పైగా విద్యార్థి విభాగాన్ని ఉద్దేశించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ ప్రసంగించారు. విద్యార్థులు తమ విద్యార్థి జీవితంలో తమ […] - [రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర](https://vandebhaarath.com/nari-sashaktikaran-women-motorcycle-rally/): కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ఆర్మీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం కార్గిల్ అమరవీరులకు ఘననివాళులర్పించేందుకు మహిళా సైనికాధికారుల  బృందం బైక్ ర్యాలీని చేపట్టింది.  కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాలైన సందర్భంగా ఢిల్లీ నుంచి గత మంగళవారం 25 మంది మహిళా బైకర్స్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రాస్‌కు బైక్ యాత్ర చేపట్టారు. ‘నారీ సశక్తికరణ్ మహిళా మోటార్‌సైకిల్ ర్యాలీ’ అనే పేరుతో  గత  మంగళవారం చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇక్కడి నేషనల్ వార్ మెమోరియల్ (NWM) నుంచి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం ఈ యాత్ర జమ్ముకు చేరుకుంది.  జూలై 25న ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ముగియనున్న ఈ యాత్ర, 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాల జ్ఞాపకార్థం.. అలాగే మహిళల అలుపెరగని స్ఫూర్తిని చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు […] - [లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?](https://vandebhaarath.com/cluses-to-identify-real-synthetic-leather/): రియల్ లెదర్ & సింథటిక్ గుర్తించడానికి క్లూలు తెలుసుకోండి మనలో చాలా మంది లెదర్ వస్తువులను ఉపయోగించునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే లెదర్ ప్రోడక్స్ కొనేపుడు చాలామంది కస్టమర్లు ఇది నిజమైన లెదరేనా?” లేదా నకిలీదా.. లేదా సింథటికా? అనే ప్రశ్నలు తలెత్తూనే ఉంటాయి. లెదర్ బెల్టులు, బ్యాగులు, చెప్పులు, పర్సులు వంటి లెదర్ వస్తువులను కొనేటపుడు ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. సింథటిక్ (Synthetic) అనేది ఒరిజినల్ లెదర్ కు ప్రత్యామ్నాయం.. ఈ రెండింటి మధ్య తేడాతెలుసుకోవడం కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి . ఏది ఏమైనప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సింథటిక్ లేదా ఒరిజినల్ లెదర్‌ను గుర్తించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి మీ కళ్ళు, ముక్కు, స్పర్శతో గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్వాలిటీ లెదర్ లెదర్ నాణ్యతను నిర్ణయించడంలో మొదటి క్లూ కంపెనీ వెబ్‌సైట్. ప్రొడక్ట్ గురించి లేబల్స్ పూర్తిగా […] - [మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు](https://vandebhaarath.com/manipur-violence-live-updates/): మణిపూర్ అమానుష ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ప్రకటించారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని షాక్ కి గురించేసింది.   ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు. “వైరల్ వీడియో కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు: తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్,  సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 (ముగ్గురు) ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 04 మంది (నలుగురు) వ్యక్తులను అరెస్టు చేశారు” అని మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు. అంతకుముందు రోజు, హీరుమ్ హేరా దాస్, తౌబాల్ నివాసి, ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన మొదటి నిందితుడు. మరికొద్ది గంటల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయని మణిపూర్ పోలీసులు తెలిపారు, నమోదు చేసిన […] - [మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?](https://vandebhaarath.com/pandavwada-temple/): మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా? మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఎరండోల్ ప్రాంతంలోని పాండవ్ వాడా స్థలాలు ఇస్లామిక్ ఆక్రమణలకు గురవుతున్నాయి. పాండవులు ఎరండోల్ ప్రాంతంలో అజ్ఞాతవాసంలో గడిపారని, ఇక్కడ నిర్మించిన హిందూ, జైన దేవాలయాల నిర్మాణాలు 800-1000 సంవత్సరాల నాటివని నమ్ముతారు. తరువాత హిందువులలో తీవ్రమైన ఉదాసీనత కారణంగా, 125 సంవత్సరాల క్రితం ముస్లింలు పాండవ్ వాడను నెమ్మదిగా ఆక్రమించడం ప్రారంభించారు. వారు వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ చివరికి అక్కడ మసీదును నిర్మించారు. హిందూ జనజాగృతి సమితి (HJS), పాండవ్వాడ సంఘర్ష్ సమితి వంటి హిందూ సమూహాలు పాండవ్వాడను వక్ఫ్ బోర్డు నుండి తిరిగి పొందాలని. ఆ ప్రాంతాలను పునరుద్ధరించాలని పోరాడుతున్నాయి. వివాదాస్పద మసీదు ప్రస్తుతం 100 సంవత్సరాల ఉనికికి సంబంధించిన రికార్డులను కలిగి ఉంది. అయితే పాండవ వాడలోని ప్రధాన భవనాలు (జైన్, హిందూ దేవాలయాల శైలిలో నిర్మించబడ్డాయి) ఇవి 800-1000 సంవత్సరాల పురాతనమైనవి. […] - [మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు](https://vandebhaarath.com/manipur-shocking-incident/): Manipur Shocking incident : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక ఘటనలో కీలక  నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించి ఉన్నాడు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్  అయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మణిపూర్‌ రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ తీవ్రంగా స్పంచారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయం దేశానికే సిగ్గుచేటని అన్నారు. అమానవీయ ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందిస్తూ ప్రభుత్వం నిందితులకు “మరణశిక్ష” విధించే […] - [ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం](https://vandebhaarath.com/pandavwada-temple-erandol/): మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్‌(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మసీదును పరిశీలిస్తే అచ్చం పురాత హిందూ దేవాలయంగా కనిపిస్తుంది. మొఘలులు హిందూ దేవాలయాలను ద్వంసం చేసి మసీదులుగా మార్చివేశారనేందానికి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది. అయితే ఈ మసీదు ఆలయాన్ని తలపిస్తున్నదని ఇది ఎప్పటి నుంచో జైన, హిందూసంఘాల ఆధీనంలో ఉందని, నిర్మాణంపై ఉన్న “ముస్లింల ఆక్రమణలను” తొలగించాలని పేర్కొంటూ స్థానిక హిందూ సంఘాలు, పాండవ్వాడ సంఘర్ష్ సమితి ఆరు నెలల క్రితం కలెక్టర్‌ను ఆశ్రయించాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన అక్కడి కలెక్టర్ తాజాగా నిషేధం విధించారు. కాగా ఈ మసీదు 13వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటిదని, ఈ ప్రార్థనా స్థలం 1861లో […] - [ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..](https://vandebhaarath.com/most-wantedcriminals/): పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో లైవ్ బుల్లెట్, 4 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మూడో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకీగా గుర్తించారు. “వీరిద్దరినీ పట్టుకునేందుకు NIA ప్రయత్నిస్తోంది. వారి అరెస్టుపై ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డు ఉంటుంది. తదుపరి విచారణ జరుగుతోంది” అని పూణే పోలీస్ కమిషనర్ రీతేష్ కుమార్ తెలిపారు. […] - [బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర : భగ్నం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్](https://vandebhaarath.com/bengaluru-terror-plot/): Bengaluru : బెంగళూరు నగరవ్యాప్తంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) బెంగళూరులో అరెస్టు చేసింది . అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో ఐదుగురి కోసం సీసీబీ కూడా నిఘా పెట్టింది. అరెస్టయిన ఐదుగురు నిందితులు కూడా 2017లో జరిగిన హత్యకేసులో ప్రమేయం ఉన్నారని పోలీసులు తెలిపారు. గతంలో వీరంతా బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.. అక్కడ వారు కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడింది. అక్కడే పేలుడు పదార్థాలను ఉపయోగించడంలో శిక్షణ పొందారు. నగరంలో బాంబు పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌పై […] - [భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం](https://vandebhaarath.com/warangal-local-news/): శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభం వరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం మోగడంతోపాటు ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. దేవాలయ కార్యకర్త గంగుల రాజిరెడ్డి ఈ యంత్ర పరికరాన్ని కొనుగోలు ఆలయానికి బహూకరించారు. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఈ అలారం మోగుతూ గంటలు కొట్టి ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. భక్తులకు సమయం తెలుసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు వినడం కూడా జరగుతుందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరాన్ని అందించిన గంగుల రాజిరెడ్డికి కార్పొరేటర్ జక్కుల రవీందర్, ఆలయ ప్రతినిధులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ, మేనేజర్ లక్క రవి అసిస్టెంట్ మేనేజర్ దుర్గం […] - [కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ](https://vandebhaarath.com/woman-kills-herself-for-child/): తమిళనాడులో హృదయవిదారక ఘటన సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ‘సఫాయి కర్మచారి’ (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది. యాక్సిడెంట్‌లో చనిపోతే […] - [Rains : వరదల తాకిడికి 120 మందికి పైగా మృతి](https://vandebhaarath.com/himachal-rain/): న్యూఢిల్లీ : ఉత్తరాదిలో భారీ వరదలతో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. జూన్ 24న వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో 120 మందికి పైగా మరణించారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం మరియు మేఘావృతాల కారణంగా రాష్ట్రంలో రూ.4,636 కోట్ల నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ లో సోలన్, ఉనా వంటి కొన్ని ప్రాంతాల్లో గత 50 ఏళ్లలో రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వేలాది మంది సందర్శకులు ఈ ప్రాంతంలోనే వరదల్లో చిక్కుకుపోయారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. హిమాచల్‌లో ఆస్తి నష్టం 2022 కంటే ఈ సంవత్సరం ఐదు రెట్లు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. హిమాచల్ కంటే గుజరాత్‌లో 103 మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి, జూన్ తుఫాను బిపార్జోయ్, తదుపరి అధిక వర్షపాతం కారణంగా ఎక్కువ మరణాలు సంభవించాయ. కర్ణాటకలో 87, రాజస్థాన్‌లో […] - [జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం](https://vandebhaarath.com/girl-raped-by-three-college-students/): నలుగురు నిందితుల అరెస్ట్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి వెళ్తున్న 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ముందు బాధితురాలి ప్రియుడిపై ముగ్గురు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. అయితే సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఉమేష్ మిశ్రాతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు సత్వరమే అరెస్టు చేయడం అభినందనీయమని గెహ్లాట్ అన్నారు. బాలిక శనివారం అజ్మీర్‌కు చెందిన తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి వారు బస్సులో బయలుదేరి రాత్రి 10:30 గంటలకు జోధ్‌పూర్ చేరుకున్నారు. తర్వాత వారు గదిని తీసుకోవడానికి గెస్ట్ […] - [భజరంగీ భాయిజన్ పాప గుర్తుందా? ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి..](https://vandebhaarath.com/salman-khans-bajrangi-bhaijaan-co-starharshaali-malhotra/): సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మువీ బజరంగీ భాయిజాన్‌లో నటించిన క్యూట్ బేబీ హర్షాలీ మల్హోత్రా ఇటీవల ముంబైలో మెరిసింది. హర్షాలీ ఖార్‌లోని కథక్ క్లాస్ హాజరై బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు వీడియోలు తీశారు. మల్హోత్రా రంగురంగుల కుర్తీని ధరించింది. ఆమె మనోహరమైన చిరునవ్వుతో ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోపై పలువురు అభిమానులు స్పందించారు. వారు ఆమె అందమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. హర్షాలీ మల్హోత్రా ప్రొఫెషనల్ ఫ్రంట్ సల్మాన్ అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిన బజరంగీ భాయిజాన్‌లో  హర్షాలీ పాత్ర అత్యంత కీలకమైంది. ఆమె తన నటనతో అందరి హృదయాల్లో చెరగని మృద్ర వేసింది. హర్షాలీ మల్హోత్రా కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన బజరంగీ భాయిజాన్‌లో పాకిస్థానీ ముస్లిం అమ్మాయిగా నటించింది. సల్మాన్ ఖాన్ , కరీనా కపూర్, నవాజుద్దీన్ […] - [ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..](https://vandebhaarath.com/dogs-attack-child-adult/): విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని రక్షించేందుకు వెళ్లగా అతడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి వెంటనే వారిని ఇద్దరినీ గోపాలపట్నం పీహెచ్‌సీలో చేర్చారు. ఇది కూడా చదవండి:  ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..  Cafe Coffee Day విజయగాథ సంఘటన అనంతరం స్థానికులు మాట్లాడుతూ వేపగుంట వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి, మార్కెట్, పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రి, బస్టాప్‌లకు మంచి కనెక్టివిటీ […] - [ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..](https://vandebhaarath.com/cafe-coffee-day/): మూతపడిపోతున్న Cafe Coffee day సంస్థను నిలబెట్టింది. వీజీ సిద్దార్థ భార్య మాళవిక హెగ్డే విజయగాథ.. అది 2019 సంవత్సరం.. భారతదేశంలోని 23 ఏళ్ల చరిత్ర కలిగిన కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే (CCD) చాలా కష్టాల్లో ఉంది. వ్యాపారం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాలు తీర్చలేక దాని వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ గందరగోళం మధ్య, ఆయన భార్య మాళవిక హెగ్డే (Malavika Hegde) సంస్థను రక్షించడానికి ముందుకొచ్చింది. కాఫీ పరిశ్రమలో ఎటువంటి వృత్తిపరమైన అనుభవం లేదు. కానీ Cafe Coffee Day కి పూర్వ వైభవం తీసుకురావాలని నిశ్చయించుకుంది. ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ప్రముఖ భారతీయ కాఫీ చైన్ అయిన కేఫ్ కాఫీ డే (CCD), దాని యజమాని VG సిద్ధార్థ 2019లో ఆత్మహత్యతో మరణించడంతో పతనం అంచున ఉంది. సిద్ధార్థ CCDని జాతీయ సంస్థగా అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు.. CCD […] - [పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం](https://vandebhaarath.com/kuntala-waterfall/): ఆదిలాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కుంటాల జలపాతం (Kuntala waterfall) కొత్త అందాలతో పర్యాటలకులను కట్టిపడేస్తోంది. దీనిని చూడాడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌తో పాటు సరిహద్దుల్లో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు. కుప్టి వాగు ఎగువ బోత్‌లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో కుంటలకు వాగు నీరు చేరి పారుతున్నాయి. పొచ్చెర జలపాతానికి కూడా వర్షపు నీరు రావడం ప్రారంభమైంది. కుప్టి గ్రామానికి చెందిన ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ కుంటాల జలపాతం తోపాటు పొచ్చెర జలపాతాలు, సందర్శకులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ రెండు జలపాతాల నిర్వహణను అటవీ శాఖ చూస్తోంది. ఇది అన్ని భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. జలపాతాల వద్ద నియమించబడిన సెక్యూరిటీ గార్డులు ప్రజలను జలపాతాల దగ్గరికి, ముఖ్యంగా కుంటాల, ఎగువన […] - [పారిపోయిన వధువు కోసం వరుల వేట](https://vandebhaarath.com/a-groom-hunts-for-a-runaway-bride/): దాదాపు 27 మందిని వివాహం చేసుకున్న కిలేడీ డబ్బు, బంగారంతో పరారీ జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ మహిళ 27 మందిని పెళ్లి చేసుకొని వారి వద్ద నుంచి  బంగారం, డబ్బు దోచుకుని పారిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్ లాల్ చౌక్ ప్రెస్ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు అవ్రత్ అనే మహిళ తమను వివాహం చేసుకుందని, ఆపై తమతో కొంతకాలం గడిపిన తర్వాత బంగారం, డబ్బుతో పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుద్గామ్ జిల్లాలో జరిగింది. . శ్రీనగర్ లాల్‌చౌక్‌లోని సితిత్ ప్రెస్ కాలనీలో కొందరు బాధితుల కథనం ప్రకారం.. జమ్మూ డివిజన్‌లోని రాజౌరి ప్రాంతానికి చెందిన మహిళ కొందరు మారేజ్ బ్రోకర్స్ తో కలిసి ముఠాగా ఏర్ప్డడ్డారు. సాధారణంగా ధనవంతులు లేదా పెద్ద మోత్తంలో కట్నాలు ఇచ్చేవారిని టార్గెట్ చేశారు. బద్గామ్ ఖాన్ సాహెబ్‌ ప్రాంతానికి చెందిన బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. […] - [దేశంలో 44% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు](https://vandebhaarath.com/association-for-democratic-reforms/): వివరాలు వెల్లడించిన ఏడీఆర్ (association for democratic reforms) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతదేశం అంతటా రాష్ట్రాల అసెంబ్లీలలో సుమారు 44 శాతం మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ADR, నేషనల్ ఎలక్షన్ (NEW) నిర్వహించిన సర్వే, దేశవ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుత ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాలను పరిశీలించింది. ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్ల నుంచి ఈ డేటా సేకరించారు. 28 రాష్ట్ర అసెంబ్లీలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తున్న 4,033 మంది ఎమ్మెల్యేలలో మొత్తం 4,001 మంది డేటా సేకరించారు. కాగా ఈ డేటాను పరిశీలించగా విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. ఎమ్మెల్యేలలో 1,136 మంది లేదా దాదాపు 28 శాతం మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలతో సహా తీవ్రమైన […] - [జూలై 27 నుంచి బీజేపీ ‘పస్మాండ సంవాద్’](https://vandebhaarath.com/pasmanda-samvad/): దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం ఉద్దేశమేంటీ? యూనిఫాం సివిల్ కోడ్ చుట్టూ చర్చ కొనసాగుతుండగా.. భారతీయ జనతా పార్టీ ముస్లిం సమాజానికి చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జయంతిని పురస్కరించుకుని ముస్లింలకు చేరువయ్యేందుకు పార్టీ మైనారిటీ విభాగం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది. జూలై 27 నుంచి ఢిల్లీలో ‘పస్మాండ సంవాద్’ (Pasmanda Samvad) ను ప్రారంభించనుంది. ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి అయిన అక్టోబర్ 15 న ముగుస్తుంది. ఢిల్లీ నుండి ప్రచారం మొదలై ఉత్తరాఖండ్‌కు చేరుకుంటుంది. ఆపై ఉత్తరప్రదేశ్‌లో వారణాసి, బీహార్‌లో నిరంతర ప్రచారం ఉంటుంది. పశ్చిమ బెంగాల్, తర్వాత జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా ప్రచారం నిర్వహించి హర్యానాలో ముగుస్తుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు నవంబర్-డిసెంబరులో ఎన్నికలుజరగనున్నాయి. బీజేపీ మైనారిటీ సెల్ చీఫ్ జమాల్ సిద్ధిఖీ […] - [ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ](https://vandebhaarath.com/list-of-international-awards-received-by-modi/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూలై 13న (స్థానిక కాలమానం ప్రకారం) ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’, పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతులమీదుగా అందుకున్నారు. ఇది అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం. గడచిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆయనకు ప్రదానం చేసిన 14వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఈ గుర్తింపులు ప్రధాని మోదీ నాయకత్వం.. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని బలంగా నిలబెట్టిన ఆయన దార్శనికతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం యొక్క పెరుగుతున్న సంబంధాలను కూడా ఇది చాటుతుంది. ప్రధాని మోదీకి లభించిన అవార్డులను ఒకసారి చూద్దాం: జూన్ 2023లో ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ప్రధాని మోదీకి ఈజిప్ట్ యొక్క అత్యున్నత రాష్ట్ర గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ నైల్’తో సత్కరించారు. […] - [ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం](https://vandebhaarath.com/grand-cross-of-the-legion-of-honour/): గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ పురస్కార ప్రదానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ (Grand Cross of the Legion of Honour) ’ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు.  దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు. ఈ గౌరవానికి భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీ (Prime Minister Narendra Modi ) కి రెడ్ ఘన స్వాగతం పలికారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి […] - [మసాలా దోసతో సాంబార్ వడ్డించనందుకు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా](https://vandebhaarath.com/restaurant-fined-rs-3500/): బీహార్ లోని ఒక రెస్టారెంట్ కు రూ. 140 విలువైన స్పెషల్ మసాలా దోస అర్డర్ వచ్చింది. అయితే దోసతోపాటు సాంబార్ సర్వ్ చేయని కారణంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు రూ. 3,500 చెల్లించాల్సి వచ్చింది. బీహార్ లోని బక్సర్ లోని ఒక రెస్టారెంట్ లో దోసతో సాంబార్ లేకుండా వడ్డించారు. దానికి బదులుగా సూప్ ను సర్వ్ చేశారు. ఈ స్పెషల్ మసాలా దోస ధర రూ. 140 వసూలు చేశారు. అయితే రెస్టారెంట్ ఇప్పుడు పెనాల్టీగా రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. సాంబార్ చట్నీ దోసెలతో వడ్డించడం ఒక విధమైన ఆచారం. ఒక కస్టమర్ దానిని కోర్టుకు లాగడంతో రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించారు. పిటిషనర్ కు దోసతో సాంబార్ వడ్డించకపోవడం వల్ల కస్టమర్ “మానసికంగా, శారీరకంగా ఆర్థికంగా” నష్టపోయాడని వినియోగదారుల కోర్టు పేర్కొంది. జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్ కు 45 రోజుల గడువు […] - [తంటాలు తెచ్చిన టమాటా: అడక్కుండా టమాటా వండినందుకు ఇల్లు వదిలి వెళ్లిన భార్య](https://vandebhaarath.com/husband-wife-fight-tomatoes/): మార్కెట్ లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అయితే ఈ టమాటానే ఓ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైంది. ఓ వ్యక్తి తన భోజనం తయారీలో కేవలం రెండే రెండు టమాటాలను తన భార్యకు చెప్పకుండా వండాడు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై అతడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ బర్మన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల భోజనం వండేటప్పుడు నా భార్యను అడగకుండా రెండు టొమాటోలు వాడడంతో మా మధ్య పెద్ద గొడవ జరిగింది. టొమాటోల వాడకం గురించి అతని భార్య తనను సంప్రదించకపోవడంతో కలత చెందింది. మూడు రోజులు నాతో మాట్లాడలేదు. ’’ అని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో […] - [ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..](https://vandebhaarath.com/worlds-best-international-airports/): ముంబై: అమెరికాకు చెందిన ట్రావెల్ మ్యాగజైన్  ట్రావెల్ + లీజర్ (Travel + Leisure) ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల(World’s Best International Airports) పై చేపట్టిన సర్వేలో ముంబై విమానాశ్రయం నాలుగో స్థానంలో నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) ఈ సంవత్సరం ట్రావెల్ + లీజర్ రీడర్‌లకు ఇష్టమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏకైక భారతీయ విమానాశ్రయంగా నమోదైంది. విమానాశ్రయాల యాక్సెస్, చెక్-ఇన్, భద్రత, రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ డిజైన్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసింది. “ఈ గుర్తింపు ప్రపంచ స్థాయి ఆతిథ్యంతో పాటు ప్రయాణికులకు నిరంతరం అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో Chhatrapati Shivaji Maharaj International Airport  (CSMIA ) మేటిగా నిలిందని ఈ సర్వే చెబుతోంది.  CSMIA ప్రయాణికులపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఈ గౌరవప్రదమైన జాబితాలో తన అర్హతను సంపాదించుకుంది” అని ముంబై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ముంబై విమానాశ్రయం ఆధునిక […] - [ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ](https://vandebhaarath.com/woman-slaps-jjp-mla/): కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ కైతాల్‌లోని గుహ్లా ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుహ్లా చీకా నియోజకవర్గ ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకోగా ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడింది. నీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలతో విసుగు చెంది ఆగ్రహంతో అక్కడి జనం ఉన్నారు. ఇళ్లు, ఆహారం, వరద సమస్యలతో అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని Jannayak Janta Party  ఎమ్మెల్యేను నిలదీశారు. ఇంతలో ఆగ్రహించిన ఓ మహిళ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, మహిళతోపాటు ఇతర స్థానికులు “ఇప్పుడు ఎందుకు వచ్చారు?” అంటూ ప్రశ్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత భద్రతా […] - [విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి](https://vandebhaarath.com/six-dead-after-suv-collides-with-bus/): ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మీరట్‌లో నివాసం ఉంటున్నారు. ఎస్‌యూవీలో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై రాంగ్ సైడ్ లో నడుపుతున్న స్కూల్ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనిని విచారిస్తున్నామని, కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేస్తున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేహత్ శుభమ్ పటేల్ చెప్పారు.  ” వాహనాలు ఢీకొన్న ప్రభావం చాలా బలంగా ఉంది, కారు తలుపులను  కత్తిరించి మృతదేహాలను బయటకు తీశారు” అని […] - [భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం](https://vandebhaarath.com/heavy-rain-north-india/): వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత  రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18 మంది చనిపోగా పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మరణించారు. ఢిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. గత ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుపోయినవారిని రక్షించేందుకు మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను నాలుగు ఉత్తర భారత రాష్ట్రాల్లో మోహరించారు. పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో ఎనిమిది, హర్యానాలో ఐదు బృందాలను మోహరించారు. జమ్మూలో, 7,000 మందికి పైగా […] - [వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..](https://vandebhaarath.com/kazipet-railway-wagon-unit/): దేశంలో ఇది రెండో అతిపెద్ద పరిశ్రమ సుమారు 4వేల మందికి ఉపాధి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండలో భారీ పెట్టుబడి తో రైల్వే వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాని మోదీ ప్రారంభించారు. 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.520 కోట్ల అంచనా వ్యయంతోఈ వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. కాజీపేట్ లో ప్రస్తుతం రైల్వే ఓవరాలింగ్ యూనిట్ కు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఓవరాలింగ్ యూనిట్ తో పాటుగా వ్యాగన్ తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. 2025 వరకు ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నారు. వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రారంభమైన మొదటి సంవత్సరం 1,200 వ్యాగన్లు, రెండో ఏడాది 2,400 వ్యాగన్లను తయారు చేస్తామని అంటున్నారు. […] - [మనిషి మెదడును తినే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవి ఇది..](https://vandebhaarath.com/brain-eating-amoeba/): కేరళా బాలుడిని బలిగొన్న అరుదైన వ్యాధి Kerala : కేరళాలో మరో అరుదైన సూక్ష్మజీవి కలకం రేపింది. ‘Brain-Eating Amoeba’ గా పిలవబడే నేగ్లేరియా ఫౌలెరీ అనే ప్రొటోజొవన్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించడంతో పదో తరగతి విద్యార్థి కేరళలోని అలప్పుజా (Alappuzha) జిల్లాలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు అతని బంధువులు మీడియాకు తెలిపారు. ఆలప్పుజాలోని పూచక్కల్‌కు చెందిన షాలిని, అనిల్‌కుమార్‌ల కుమారుడు బాధితుడు గురుదత్ (15) స్థానిక వాగు వద్ద ఈతకు వెళ్లాడు. అదే సమయంలో మెదడును తినే అమీబా అతడి శరీరంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది.అనే అమీబా.. ఏకకణ జీవి. ఇది సాధారణంగా వెచ్చని మంచినీరు (సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటివి)తోపాటు మట్టిలో కనిపిస్తుంది. నేగ్లేరియా జాతి మాత్రమే […] - [సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య](https://vandebhaarath.com/dig-shoots-self-with-service-pistol/): తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం  6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయకుమార్ నిద్రలేమి కారణంగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అతని కుటుంబాన్ని కొద్ది రోజుల క్రితమే చెన్నై నుండి కోయంబత్తూరుకు తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయకుమార్ తన అధికారిక నివాసంలో డ్యూటీలో ఉన్న గన్‌మ్యాన్ నుంచి తీసుకున్న సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నివాసంలో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం […] - [కూల్చేసిన వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..](https://vandebhaarath.com/banyan-tree-brought-back-to-life/): యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కృషి తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో భూమి ప్లాట్లు కోసం కొంతమంది రియల్టర్ల చేతిలో నరికివేయబడిన 100 ఏళ్ల మర్రి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు ఈ ప్రకృతి ప్రేమికులు. దాదాపు 10 అడుగుల వ్యాసం కలిగిన 20 టన్నులకు పైగా బరువున్న మర్రి చెట్టును క్రేన్‌ల సాయంతో పైకి లేపి ఓ ప్రైవేట్‌ స్థలంలోకి తరలించారు. భారీ మల్టీ యాక్సిల్‌ ట్రక్కుపై 54 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి జాగ్రత్తగా  చెట్టును మళ్లీ నాటారు. ఇప్పుడది కొ్త్తకొమ్మలు, చిగుటాకులతో పచ్చగా కళకళలాడుతోంది. చెట్టు జీవం పోసిన ప్రకృతి ప్రేమికుడు అనిల్  గోదావర్తి మాట్లాడుతూ.. “మే 30న మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని ఘన్‌పూర్‌కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన మర్రిచెట్టు (Banyan Tree) పడి ఉండడం గమనించాను. దాన్నిచూసిన వెంటనే ఆ చెట్టును నా స్థలంలోకి తీసుకురావడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. గతంతో […] - [రేపు 2 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ](https://vandebhaarath.com/vandebharat-express-news/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నాలుగు రాష్ట్రాల పర్యటనలో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి రెండు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రధాని ఈ పర్యటనలో రూ.50,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అయోధ్య మీదుగా లక్నో-గోరఖ్ పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అయోధ్య మీదుగా లక్నో-గోరఖ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలు చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోదీ శుక్రవారం గోరఖ్ పూర్ లో పర్యటించనున్నారు, అక్కడ రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు-గోరఖ్ పూర్-లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్, జోధ్ పూర్-సబర్మతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు గోరఖ్ పూర్-లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఈ సెమీ-హై-స్పీడ్ రైలు […] - [వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య](https://vandebhaarath.com/sidhi-viral-video-case/): మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలపై మంగళవారం అర్ధరాత్రి అరెస్టు అయిన ప్రవేశ్ శుక్లా(30) నివాసంలో కొంత భాగాన్ని అధికారులు బుధవారం బుడ్డోజర్లతో కూల్చివేశారు. సిద్ధి జిల్లాలో పోలీసు బృందాలు తనిఖీలు చేసి శుక్లాను అరెస్టు చేశాయి. అతని అరెస్టు తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ సాకేత్ మాల్వియా.. శుక్లాపై జాతీయ భద్రతా చట్టం(NSA) కింద కేసు నమోదు చేశారు. NSAని అనుసరించి, బుధవారం బుల్డోజర్లు శుక్లా ఇంటికి చేరుకున్నాయి. ఇల్లు కూల్చివేయొద్దని శుక్లా తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకు విన్నవించినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబాన్ని, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకోవద్దని కుటుంబ సభ్యులు కోరారు. ఆ వీడియో నకిలీదని, “మమ్మల్ని ట్రాప్ చేయడానికి కుట్ర” జరిగిందని అతని తండ్రి పేర్కొన్నారు. “మా అబ్బాయి అలా చేయలేడు,” అని అతను అధికారులకు మొరపెట్టుకున్నాడు. కానీ అత్యంత హేయమైన, అమానవీయ చర్యకు పాల్పడినందుకు శుక్లాపై శిక్ష […] - [‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..](https://vandebhaarath.com/fans-sang-vandematharam-song/): ‘వందేమాతరం’.. పాటతో మార్మోగిన స్టేడియం.. శాఫ్ చాంపియన్‍షిప్ ఫైనల్‍లో భారత్ గెలిచిన తర్వాత స్టేడియంలోని వేలాది మంది మా తుఝే సలాం పాట పాడారు. ఈ వీడియోలు వైరల్‍గా మారాయి. సౌత్ ఏషియన్ ఫుల్‍బాల్ ఫెడరేషన్ (SAFF- శాఫ్) చాంపియన్‍షిప్ టోర్నమెంట్ టైటిల్‍ను ఇండియా ఫుల్‍బాల్ జట్టు 9వ సారి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ ఫైనల్‍లో కువైట్‍పై పెనాల్టీ షూటౌట్ లో గెలిచి మరోసారి శాఫ్ విజేతగా అవతరించింది టీమిండియా . మ్యాచ్ సమయంలో 1-1తో రెండు జట్లు సమానంగా నిలవగా… తర్వాత పెనాల్టీ షూ టౌట్ జరిగింది. ఇందులో 5-4తో భారత జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగిం ది. టీమిండియా గెలుపొందగానే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు ‘‘మా తుఝే సలాం’’ అనే పాటను ముక్తకంఠంతో పాడారు. వందేమాతరం అంటూ ఆలపించారు. దీనికి సంబంధించిన […] - [గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు](https://vandebhaarath.com/action-on-urinating-case/):   వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు. మీడియాతో ఏఎస్పీ పాట్లే మాట్లాడుతూ, “మేము నిందితుడిని (ప్రవేష్ శుక్లా) అదుపులోకి తీసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. విచారణ పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. కాగా నిందితుడిపై పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294, 504, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ విషయాన్ని తెలుసుకొని  గ్రహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై ఎన్‌ఎస్‌ఏ విధించాలని కూడా ఆదేశించారు. సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ […] - [కీర్తినగర్ లో వైభవంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు](https://vandebhaarath.com/nimishamba-devi-shakambari-utsavalu/): కోలాహలంగా అమ్మవారి రథయాత్ర కీర్తినగర్ కాలనీ: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరిన శ్రీ నిమిషాంబ దేవి అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు సోమ వారం ఘనంగా ముగిశా యి. శాకంబరీ మహోత్సవాల్లో భాగంగా వేద పండితులు కల్యాణ్ ఆచార్యులు ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ప్రతీ రోజు అమ్మవా రికి ప్ర త్యేక పూజలు, హో మాలు, కుంకు మ పూజ లు నిర్వహించా రు. అమ్మవా రు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాలనీ లోని భక్తులు పెద్ద సంఖ్య లో హాజరై అమ్మవారి ని దర్శించుకొ ని మొక్కు లు చెల్లించుకున్నా రు. కోలాటాలతో సందడి శాకంబరి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం నిమిషాంబదేవి అమ్మవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. డీజేతో భక్తి పాటలతో కాలనీ హోరెత్తిపోయింది. కాలనీలోని మహిళలందరూ కోలాటలాలతో నృత్యాలు చేసి కనువిందు చేశారు. అమ్మవారి […] - [Jio Bharat Phone : కేవలం రూ.999 ధరకే 4జీ ఫోన్...](https://vandebhaarath.com/jio-bharat-phone/): రిలయన్స్ జియో నుంచి మరో బడ్జెట్ ఫోన్ రిలయన్స్ జియో మార్కెట్లోకి మరో కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Jio Bharat Phone ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో ఒక మిలియన్ జియో భారత్ ఫోన్‌ల బీటా ట్రయల్‌ను జూలై 7 నుండి 6,500 ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ కొత్త ఇంట ర్నెట్  ఎనేబుల్డ్ ఫోన్ ధర కేవలం రూ. 999 మాత్రమే.. ఈ ఏడాది చివర్లో JioPhone 5G స్మార్ట్ ఫోన్ ను కూడా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఇటీవల లీక్ అయిన హ్యాండ్‌సెట్ ఫొటోలను బట్ట చూస్తే వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. కొత్త ఫోన్ లాంచ్ తో భారతదేశంలో డిజిటల్ సాధికారత దిశగా ఒక అడుగు పడినట్ల్లైంది. రిలయన్స్ జియో ఫోన్.. బీటా టెస్టింగ్ తో జూలై 7 నుండి ప్రారంభమవుతుంది. ట్రయల్ దశలో కంపెనీ 6,500 ప్రాంతాల్లో 1 […] - [పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!](https://vandebhaarath.com/natural-snake-repellent-plants/): మీ ఇంటి పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయా? సర్పాల నుండి మీ ఇంటిని సురక్షితంగా ఉంచే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.. వీటి సాయంతో పాములను మీ ఇంటి నుండి దూరంగా ఉంచుకోవచ్చు! పాములు తడిగా ఉండే, దట్టమైన పొదలు, రాళ్ల కుప్పలతో ఉన్న ఏకాంత ప్రదేశాలను ఇష్టపడతాయి. మీకు తెలియకుండానే ఇంటి పరిసరాల్లో సులభంగా నివాసాలను ఏర్పరచుకోవచ్చు.  పాములను ఇంటి పరిసరాలకు రాకుండా ఉంచేందుకు సులభమైన మార్గాలలో Natural Snake Repellent Plants పెంచడం ఒకటి. అంటే మీ ఇంటి చుట్టూ పాములు ఇష్టపడని పాము-వికర్షక మొక్కలను పెంచాలి. పాములు ఇష్టపడని ఘాటైన వాసనతో కూడిన మొక్కలు ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. Natural Snake Repellent Plants (పాము వికర్షక మొక్కలు) 1. వెస్ట్ ఇండియన్ లెమన్‌గ్రాస్ (West Indian Lemongrass) బొటానికల్ నేమ్: సైంబోపోగాన్ సిట్రాటస్.. ఈ మొక్క సిట్రస్ మొక్కల సమూహానికి చెందినది […] - [వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు](https://vandebhaarath.com/rainfall-deficit-impact-kharif/): రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు […] - [ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..](https://vandebhaarath.com/woman-kills-son-for-lover/): మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది.. సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఓ మహిళ నయన మాండవి.. తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆపై తన కొడుకు కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె “తప్పిపోయిన” బిడ్డ కోసం పోలీసులు వరుసగా మూడు రోజులు వెతికినప్పటికీ, చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసుల విచారణలో చిన్నారి తల్లిపై అనుమానం కలిగింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. సూరత్ లోని దిండోలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో నయన మాండవి కూలీగా పనిచేస్తోంది. తన రెండున్నరేళ్ల కుమారుడు వీర్ మాండవి […] - [చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..](https://vandebhaarath.com/trending-news/): కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది. అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో ఆ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతి లో గరుడ రేఖ ఉందని… పాము కాటు వేయదంటూ గ్రామానికి దూరంగా వదిలేస్తానని చెప్పి దాన్ని పట్టుకున్నా డు. ఇంతలోనే పాము అతని చేతి నుంచి ఒకసారి జారిపోయింది. రెండో సారి పట్టుకున్నపుడు పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. కొంత దూరం నడిచిన […] - [సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..](https://vandebhaarath.com/lioness-attack-in-gujarat/): గుజరాత్‌లో సింహం దాడి నుంచి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సింహం ఆవుపై దాడిచేసిన ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలో చోటుచేసుకుందని ఆయన ట్వీట్ చేశారు. తన ఆవుపై దాడి చేస్తున్న సింహం దగ్గరికి వెళ్లి దాన్ని తరిమికొట్టడానికి యత్నించాడు. ఆ క్లిప్‌ను అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రికార్డ్ చేశాడు. సింహం ఆవు మెడను కొరికి ఎంతకీ వదలలేదు. సింహం పట్టు నుండి బయటపడేందుకు ఆవు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఆ పెనుగులాటలో రెండు జంతువులు కూడా రోడ్డు కిందకు దిగుతుండగా అప్పుడే రైతు వస్తూ సింహాన్ని భయపెట్టేందుకు చేయి పైకెత్తి అరుస్తూ కనిపించాడు.. వెంటనే రోడ్డుపై ఓ ఇటుకను తీసుకొని వేగంగా ఆవు వైపు కదిలాడు. […] - [ఘోర ప్రమాదం : బస్సులో మంటలు వ్యాపించి 25 మంది సజీవ దహనం](https://vandebhaarath.com/bus-catches-fire/): మహారాష్ట్రలో శనివారం తెల్లారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. పూణెకు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలు సహా 25 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్‌ నుంచి పూణెకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బుల్దానా జిల్లాలోని సింధ్‌ఖేడ్రాజా సమీపంలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. టైరు పగిలిపోవడంతో బస్సు స్తంభాన్ని ఢీకొట్టిందని ఘటనలో ప్రాణాలతో బయటపడిన బస్సు డ్రైవర్ చెప్పాడు. కాగా తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బస్సులో సుమారు 33 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్‌తో సహా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు బుల్దానా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ కడసానే తెలిపారు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. […] - [రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా](https://vandebhaarath.com/fake-death-for-insurance/): ఇందుకోసం అమాయకుడి హత్య.. సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిన ప్లాన్ పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చేందుకు రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును అక్రమ పద్ధతిలో కాజేయాలని ప్లాన్ చేశాడు.. ఇందుకోసం తాను చనిపోయినట్లు సీన్ చేసేందుకు తన భార్యతో పాటు మరో నలుగురితో కలిసి కుట్ర పన్నాడు. తమ ప్లాన్ అమలు కోసం ఓ అమాయకుడిని హత్యచేశారు. చివరకు వీరి మాస్టర్ ప్లాన్ ను పోలీసులు గుర్తించి కటకటాల వెనక్కు పంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ కేసుకు సంబంధించి ఫతేఘర్ సాహిబ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) డాక్టర్ రవ్‌జోత్ కౌర్ గ్రేవాల్ వివరాలు వెల్లడించారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్ తన ఫుడ్ చైన్ ఫ్రాంచైజీ వ్యాపారంలో నష్టాలు వచ్చి భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి, […] - [రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు](https://vandebhaarath.com/road-accidents/):   న్యూఢిల్లీ: రోడ్డు మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను (road accidents ) తగ్గించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్లపై “బ్లాక్ స్పాట్స్” తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు . ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు అమూల్యమైనవని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “మన దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది 18-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారే ఉంటున్నారు.. ప్రమాదాల కారణంగా గాయపడినవారు వారి సంతోషకరమైన జీవితాన్ని కోల్పోతున్నారు.” అని గడ్కరీ అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. 2021లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.54 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, […] - [దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!](https://vandebhaarath.com/most-dirty-trains/): ప్రపంచంలో అత్యంత రద్దీ గల ప్రయాణ మార్గాల్లో మొదటిది రైల్వే మార్గం. రైలు మార్గాలు  దేశం లోని నలుమూలలా విస్తరించి ఉన్నాయి. దూర ప్రయాణాలకు ప్రజలు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటారు. నిత్యం దేశ వ్యాప్తంగా వందలాది ట్రైన్లు ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. అయితే రైళ్లను ప్రతీరోజు క్లీన్ గా ఉంచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాకొన్ని ట్రైన్లు మాత్రం చాలా మురికిగా ఉంటున్నాయి. రైలు కోచ్‌ల అపరిశుభ్రతపై ట్విట్టర్‌తో పాటు, రైల్ మదద్ యాప్‌లో ప్రజలు భారతీయ రైల్వేలకు ఫిర్యాదు చేస్తున్నారు. మురికిగా ఉన్న రైళ్లలో దేశ వ్యాప్తంగా 10 ఉన్నాయి. ఈ రైళ్ల గురించి తరచుగా చాలా ఫిర్యాదులు అందుతుంటాయి. ఆ ట్రైన్ల గురించి ఇపుడు తెలుసుకుందాం.. రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో ‘సహర్స-అమృతసర్ గరీబ్ రథ్’ ట్రైన్ పేరు అగ్ర స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుంచి సహర్సా వరకు ప్రయాణిస్తుంది. ఈ […] - [ప్రెషర్ కుక్కర్‌ ను ఎక్కువగా వాడుతున్నారా? అందులో ఇవి మాత్రం వండకండి ](https://vandebhaarath.com/should-not-cook-in-pressurecooker/): టైంను ఆదా చేసుకునేందుకు వంటలు త్వరగా తయారు చేసుకునేందుకు ప్రెషర్ కుక్కర్ వాడకం ఈ రోజుల్లో ప్రతీ ఇంటిలో అనివార్యమైపోయింది. ఇది విలువైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, పదార్థాల రుచులు, పోషకాలను సంరక్షిస్తుంది. చిక్కుళ్ళు, ధాన్యాలకు సంబంధించిన వంటలను తొందరగా చేస్తుంది.  అయితే .. ఈ ప్రెషర్ కుక్కర్‌ లో వండకూడని ఆహార పదా ర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహారాలను వండడం కొంత హానికరం కావొచ్చు.. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఆహారపదర్థాలేంటో ఇప్పుడు చూద్దాం.. Rice – అన్నం సమయాభావం వల్ల తరచుగా ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండుతారు. అన్నం వండడానికి కుక్కర్‌ని ఉపయోగించే వారిలో మీరు కూడా ఒకరైతే, మళ్లీ ఈ తప్పు చేయకండి. ఇది బియ్యంలో ఉండే స్టార్చ్ ఆరోగ్యానికి హానికరమైన యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. అందుకే ప్రెషర్ కుక్కర్‌లో చేసిన అన్నం మీకు హానికరం కావొచ్చు. బియ్యాన్ని […] - [బైక్ సీటు కిందే పాము.. బండి స్టార్ట్ చేయబోగా షాక్ : వీడియో](https://vandebhaarath.com/snake-found-inside-bike/): అసలే వర్షాకాలం.. వేసవి ఎండల తర్వాల బొరియల్లో పాములు బయటివచ్చేస్తాయి.. సాధారణంగా ముళ్ల పొదలు.. బొరియలు, రాళ్ల సందులు, పొలాల్లో పాములను  తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే ఓ పాము  మాత్రం ఏం చచక్కా ఓ బైక్ సీటు కిందికి వెళ్లి దాక్కుంది.. ఆ విషయం తెలియక ఓ యువకుడు బైక్ ను  స్టార్ చేశాడు. అయితే ఆ బైక్ నుంచి వింతగా శబ్దాలు రావడంతో అనుమానం వచ్చి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం బ్రాహ్మణ కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లిన ఓ యువకుడు తన బైక్ ను ఇంటి ముందు నిలిపి లోనికి వెళ్లాడు. ఇక తన ఇంటికిబయలుదేరుదామని, బైక్ వద్దకు వచ్చి బైక్ స్టార్ట్ చేసాడు. అంతలోనే లైట్ వెలుతురులో సీటు కింద నుంచి పొడవాటి పాము తోక మెరుస్తూ కనిపించింది. దీంతో కంగు తిన్న అతడు హడలిపోయి బైకును […] - [అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ](https://vandebhaarath.com/pm-modi-lands-in-delhi/): పర్యటనలో ముఖ్యాంశాలు ఇవీ.. న్యూఢిల్లీ : ఆరు రోజుల పాటు అమెరికా తోపాటు , ఈజిప్తు లో తన తొలి పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ కి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి.లేఖి,  రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ తో స హా పలు పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. సోమవారం తెల్లవారుజామున, ప్రధాని మోదీ తన మొదటి ఈజిప్ట్ పర్యటన వివరాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్విటర్ లో ప్రధాని మోదీ క్లిప్‌ను ట్యాగ్ చేస్తూ, “నా ఈజిప్టు పర్యటన ఒక చారిత్రాత్మకమైనది. ఇది భారతదేశం-ఈజిప్ట్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.’’ అని పేర్కొన్నారు ఈజిప్ట్ అత్యున్నత గౌరవం ఈజిప్టు అత్యున్నత గౌరవాన్ని(Egypt’s Highest Honour) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి చేతుల […] - [ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం](https://vandebhaarath.com/odisha-bus-accident/): ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి.. Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతతో రెండు బస్సులూ పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదం గురించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అంబులెన్సులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ( MKCG ) ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు […] - [కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్](https://vandebhaarath.com/kedarnath-horses/): [wpstatistics stat=usersonline]కేదార్ నాథ్ లో గుర్రానికి బలవంతంగా పొగ తాగించిన వ్యక్తి అరెస్ట్ డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్ తాగించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంతో సిగరెట్ పొగ తాగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇ టీవల వైరల్ అయిన విష యం తెలిసిందే. దీనిపై నె టిజన్లు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేయడంతో  పోలీసు అధికారులు కఠిన చర్యలకు దిగారు. ఓ వ్యక్తి గుర్రం నోరు మూసివేసి ముక్కు ద్వారా బలవంతంగా సిగరేట్ తాగించాడు. సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫైర్ అయ్యారు. జీవనోపాధి కోసం ఉపయోగించే జంతువు పట్ల అమానవీయంగా ప్రవర్తించారంటూ దుమ్మెత్తిపోశారు. గుర్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంతువుల ఇంద్రియాలను మొద్దుబారేటట్లు చేసి అది మరింత కష్టపడి పనిచేయడానికే ఇలా చేశారని ఆరోపించారు. హిమాలయాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో యాత్రికులతోపాటు […] - [Water Apple :  ఈ పండులో పోషకాలు పుష్కలం.. ](https://vandebhaarath.com/water-apple-benefits/): Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా ‘సిజీజియం ఆక్వియం’అని పిలుస్తారు. వాటర్ యాపిల్ మొక్క ఇండోనేషియా, మలేషియాకు చెందినది. ఇండి యా, థాయిలాండ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. వాటర్ యాపిల్స్ ను సాధారణంగా పలు ప్రాంతాల్లో రోజ్ యాపిల్, మలబార్ ప్లం, ప్లం రోజ్ అనే పేర్లతో పిలుస్తారు. పోషక విలువలు.. వాటర్ యాపిల్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు. ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. వాటర్ యాపిల్ తక్కువ కొవ్వు, క్యాలరీ కంటెంట్, అధిక నీటి కంటెంట్ కారణంగా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో దాదాపు 90%. […] - [అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..](https://vandebhaarath.com/fire-boltt-apollo2-smartwatch/): Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్‌వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466×466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ సెన్సార్‌లతో వస్తుంది. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ క్లౌడ్- బేస్డ్ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ సాధారణ వినియోగంతో బ్యాటరీ లైఫ్.. ఏడు రోజులకు, స్టాండ్‌బై మోడ్‌లో 20 రోజుల వరకు అందించగలదని కంపెనీ తెలిపింది. ఫైర్-బోల్ట్ అపోలో 2 ధర ఫైర్ -బోల్ట్ అపోలో 2 స్మార్ట్ వాచ్ ధర భారతదేశంలో రూ. 2,499 గా నిర్ణయించారు. అధికారిక Fire-Boltt వెబ్‌సైట్, Flipkart లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్లాక్, డార్క్ గ్రే, గ్రే, పింక్ అనే నాలుగు విభిన్న కలర్ […] - [6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..](https://vandebhaarath.com/6-500-live-turtles-seized/): Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్‌లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ” పక్కా సమాచారం అందడంతో తిరుచ్చికి చెందిన AIU అధికారులు విమానాశ్రయ ఎగ్జిట్ గేట్ వద్ద ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి లగేజీని పరిశీలించగా బ్యాగ్‌లో చిన్న పెట్టెల్లో దాచిపెట్టిన చిన్న-పరిమాణంలో ఉన్న తాబేళ్లను అధికారులు కనుగొన్నారు. అలాగే ప్రయాణీకులలో ఒకరి నుండి రూ. 57,441 విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారుల ప్రకారం, వన్యప్రాణులను భారతదేశంలోకి తీసుకువెళ్లడానికి దిగుమతి పత్రాలు లేదా లైసెన్స్‌లు ఈ ప్రయాణికుల వద్ద లేవు. అడవి తాబేళ్లను భారతదేశంలోకి అక్రమంగా దిగుమతి చేసుకోవడానికి యత్నించారని, రెడ్-ఇయర్డ్ స్లయిడర్ తాబేళ్లను వాటి స్వదేశానికి […] - [రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు...](https://vandebhaarath.com/deputy-collector/): విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి  ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ  చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ…. ఒడిశా నబరంగ్ పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ పై ఆదాయానికి మిం చిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నా యి. దీం తో విజిలెన్స్ అధికారులు శుక్ర వారం తెల్లవారుజామున రం గం లోకి దిగి భువనేశ్వ ర్ లోని ఆయన ఇం ట్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ క్ర మం లో తన వద్ద ఉన్న డబ్బు లో రూ.2 […] - [హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు](https://vandebhaarath.com/amazfit-cheetah-smartwatches/):   Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త  స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. . వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు లొకేషన్ పాయింట్‌లను కూడా సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. Amazfit స్మార్ట్‌వాచ్‌లు రెండూ మల్టీస్పోర్ట్ ఫోకస్‌తో రూపొందించబడ్డాయి. అవి డ్యూయల్-బ్యాండ్  సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నాతో వస్తాయి. ఇది 99.5 శాతం ఖచ్చితమైన లొకేషన్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Amazfit Cheetah, Cheetah Pro ధర అమాజ్‌ఫిట్ చీతా ధర $229.99 (దాదాపు రూ. 18,700)గా నిర్ణయించారు.. ఇది  ఏకైక స్పీడ్‌స్టర్ గ్రే కలర్ షేడ్‌లో లభిస్తుంది. మరోవైపు, Amazfit Cheetah Pro ధర $299.99 (దాదాపు రూ. 24512). రెండు స్మార్ట్‌వాచ్‌లు Amazfit స్టోర్‌లు , Amazon, AliExpress లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. Amazfit Cheetah ఫీచర్లు Amazfit Cheetah 1.39-అంగుళాల (454×454 పిక్సెల్‌లు) […] - [Titanic submarine: రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం..ఐదుగురు బిలీనియర్లు మృతి.](https://vandebhaarath.com/titanic-submarine/): Titanic submarine: సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ఓడ శిథిలాను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం విషాదాంతంగా మారింది. నీటిలోకి దిగిన గంటా 45 నిమిషాలకు ఈ వాహనం కాంటాక్స్ కోల్పోయింది. టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు పర్యాటకును తీసుకువెళ్లే టైటాన్ సబ్‌మెర్సిబుల్ వాహనం ఐదుగురు పర్యాటకులతో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి గత ఆదివారం జూన్ 18న బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో నీటిలోకి వెళ్లన రెండు గంటల్లోనే అది తప్పిపోయిన విషయం తెలిసిందే.  అయితే ఈ వాహనం ఆచూకీ కనుగొనేందుకు.. అందులో ఉన్న ఐదుగురు బిలీనియర్లను కాపాడేందుకు అట్లాంటిక్ మధ్యలో భారీ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. టైటాన్లో కేవలం 96 గంటలకు మాత్రమే సరపడే ఆక్సిజన్ నిల్వలే ఉండటంతో అనుణక్షణం ఉత్కంఠగా మారింది. దీంతో రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టినప్పటికీ జాడ దొరకలేదు. అయితే అధిక తీవ్రమైన పీడనం వల్ల టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan submersible) ఒక్కసారిగా […] - [తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్](https://vandebhaarath.com/telangana-martyrs-memorial-2/): Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఈ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి రాష్ట్ర ప్రజలకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసిన వారందరికీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చివరి రోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ ఛాయాచిత్రాలతో కూడిన భారీ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటి, రెండో దశకు దారితీసిన సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన కేసీఆర్.. వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు గతంలో ఉద్యమాన్ని ఎలా కొనసాగించారో గుర్తు చేశారు. ఆరు […] - [నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం](https://vandebhaarath.com/telangana-martyrs-memorial/): ఉద్యమ స్ఫూర్తి చాటేలా బృహత్తర నిర్మాణం telangana martyrs memorial : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరాలవారు స్మరించుకునేలా బ‌ృహత్తర నిర్మాణం చేపట్టింది. రూ.177.50కోట్లు వెచ్చించిన నిర్మించిన అమరుల అఖండ జ్యోతిని గురువారం సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ వైపు హుస్సేన్ సాగర్‌, మరోవైపు డాక్టర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్య దీనిని నిర్మించారు. రూ.177.50 కోట్లు వెచ్చించి జూన్ 22న ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో రూపొందించడం దీని ప్రత్యేకత.. 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మ్యూజియం, 100 మంది సీటింగ్ సామర్థ్యంతో ఆడియో విజువల్ హాల్, 650 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, టూరిస్టులకు రెస్టారెంట్, ఇతర సౌకర్యాలు, 350 మందికి పార్కింగ్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కాగా భవనం నిర్మిత ప్రాంతం […] - [రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..](https://vandebhaarath.com/ragi-health-benefits/): మధుమేహానికి చక్కని మందు ఫింగర్ మిల్లెట్ (Finger Millet) లేదా రాగి అనేది దక్షిణ భారతదేశంతోపాటు అనేక ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా వినియోగించే తృణధాన్యం. ఇది బరువు తగ్గించే అద్భుత ధాన్యంగా పేరుగాంచింది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఉత్తమ చికిత్సగా పరిగణిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో శిశువులకు సాధారణ ఆహారం. 28 రోజుల వయస్సు ఉన్న పిల్లలకు రాగి గంజిని తినిపిస్తారు. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అధిక కాల్షియం, ఐరన్ అందించడం ద్వారా శిశువు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగి వందల సంవత్సరాలుగా పండుతోంది. ఇది ఎత్తైన ప్రదేశాలలో పెరుగుతుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. 1950లకు ముందు, రాగి, బ్రౌన్ రైస్, బార్లీ వంటి తృణధాన్యాలు సేంద్రీయంగా పండించేవారు. బియ్యం భారతదేశానికి ప్రధాన ఆహారంగా మారే వరకు సాంప్రదాయ ఆహారంగా […] - [ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..](https://vandebhaarath.com/top-10-deadliest-snakes/): భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు  ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి. 10. బ్లాక్ మాంబా Black Mamba బ్లాక్ మాంబా ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది […] - [రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..](https://vandebhaarath.com/retired-mpdo-murder-case/): సుపారీ గ్యాంగ్ అరెస్టు హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ ను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో గిరబోయిన అంజయ్య(55), గోపాల్ నగర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా, డోలకొండ శ్రీకాంత్(22), బచ్చన్నపేట, జనగామ జిల్లా,  శివరాత్రి బాషా, అలియాస్ భాస్కర్(27). బచ్చన్నపేట ఉన్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారు. భూ వివాదం నేపథ్యంలో.. కాగా అరెస్టుకు సంబంధించిన […] - [అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు](https://vandebhaarath.com/assam-floods/): నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయిన వంతెనలు, పంటపొలాలు గౌహతి: Assam Floods అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అసోమ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివరాల ప్రకారం.. 13 జిల్లాల్లోని 146 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగర్, హోజై, లఖింపూర్, నాగావ్, సోనిత్‌పూర్, తిన్‌సుకియా, ఉదల్‌గురి, కాచర్, కమ్రూప్ (మెట్రో) నల్బారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. వరదలు కారణంగా రహదారులు, వంతెనలు తెగిపోయాయి. 1,409 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంట పొలాలు తుచుకుపెట్టుకుపోయాయి. బ్రహ్మపుత్ర, పుతిమరి, కోపిలి సహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అధికారులు బిస్వనాథ్, దిబ్రూఘర్, లఖింపూర్, టిన్సుకియా, ఉదల్గురి ప్రాంతాల్లో 19 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉత్తర అస్సాంలోని సోనిత్‌పూర్, లఖింపూర్ జిల్లాల్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యల్లో […] - [24 గంటల్లో 5 భూకంపాలు](https://vandebhaarath.com/5-mild-earthquakes/): దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.  భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో రాత్రి 9.55 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 5 తేలికపాటి-తీవ్రత గల భూకంపాలు (five-mild-earthquakes) సంభవించాయి వీటి తీవ్రత 4.5 అని గుర్తించారు. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లో 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత మొదటి ప్రకంపనలు సంభవించాయి. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో అనేక తక్కువ-తీవ్రత గల భూకంపాలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.03 గంటలకు 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి కొండ రాంబన్ జిల్లాలోభూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. భూకంపం లోతు 33.31 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.19 డిగ్రీల […] - [ఉగాండాలో మారణహోమం](https://vandebhaarath.com/rebels-attack-uganda-school/): పాఠశాలపై తిరుగుబాటుదారుల దాడిలో 37 మంది విద్యార్థుల మృతి కంపాలా : ఆఫ్రికా దేశం ఉగాండాలో తిరుగుబాటుదారులు మారణహోమం సృష్టించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో లింకు ఉన్న మిలిటెంట్లు పశ్చిమఉగాండాలో 37 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి కాల్చి పొట్టనపెట్టుకున్నారు.. ఇది ఒక దశాబ్దంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి అని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలో కాసేస్ జిల్లాలోని ఎంపాండ్‌వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాడి చేశారు. డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు. విద్యార్థులను కత్తులతో పాశవికంగా నరికివేశారు. “దురదృష్టవశాత్తూ 37 మృతదేహాలు కనుగొన్నామని, వాటిని బ్వేరా ఆసుపత్రి మార్చురీకి తరలించారని” ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (UPDF) ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ఒక ప్రకటనలో తెలిపారు. ఎనిమిది మంది గాయపడ్డారని, మరో ఆరుగురిని కిడ్నాప్ చేసి.. డిఆర్ కాంగో సరిహద్దులో ఉన్న విరుంగా నేషనల్ […] - [ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం](https://vandebhaarath.com/shadnagar-double-murder-case/): అర్ధరాత్రి బాలిక సహా ఇంటి ఓనర్ దారుణ హత్య.. హైదరాబాద్ : అద్దె ఇంటిలో ఉంటూ భార్యాభర్తలు నిత్యం గొడవలు పెట్టుకుంటుండడంతో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు పగతో రగిలిపోయాడు.. ఆవేశంతో ఇంటి ఓనర్అ యిన వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే ఓనర్ఇంట్లో ఉన్న బంగారంతో పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. గతంలో ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తే ఈ కిరాతకానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పార్వతమ్మ నందిగామ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. పార్వతమ్మ భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కొడుకులున్నారు. ఒక కొడుకు చనిపోగా.. మరొక కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడు. పార్వతమ్మ ఒక్కతే తనకున్న ఇంట్లో నివాసముంటోంది. పార్వతమ్మకు ఎవరూ లేకపోవడంతో తన చెల్లె కొడుకు కృష్ణయ్య కుమార్తె భానుప్రియను ఇంట్లో […] - [జూన్ 20న జగన్నాథ రథయాత్ర](https://vandebhaarath.com/jagannath-rath-yatra/): ఏర్పాట్లు చేసిన జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ Secunderabad’s Shree Jagannath Rath Yatra :  హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని జగన్నాథ రథయాత్ర జూన్ 20న నిర్వహించనున్నట్లు జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం జగన్నాథ పురి వద్ద జరిగే రథయాత్రతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు- సుభద్ర దేవి కోసం రథయాత్రను నిర్వహిస్తోంది . ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి రథయాత్రలో భాగంగా, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం కోసం తెరచి ఉంచుతారు. అనంతరం Jagannath Rath Yatra సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమై జనరల్ బజార్, ఎంజీ రోడ్డు మీదుగా సాయంత్రం […] - [ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..](https://vandebhaarath.com/monsoon-delayed-drought-fears/): కమ్ముకుంటున్న కరువు భయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరం హైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. 2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఏర్పడితే, BRS ప్రభుత్వం అనావృష్టిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అవుతుంది. వెంటనే వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నాయకత్వం ఆశాభావంతో ఉంది. 2015 జూన్ జులైలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొంతమేర నష్టాన్ని పూరించాయని గుర్తుచేశారు. రాష్ట్ర జనాభాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం, దాని […] - [138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!](https://vandebhaarath.com/lawyer-himself-got-divorced/): ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్‌ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితులు ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తన వృత్తిలో భాగంగా 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నారు. విడాకుల కేసు వేసిన భార్య సదరు న్యాయవాది భార్య తనకు విడాకులు కావాలంటూ కేసు ఫైల్‌ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు పేర్కొంది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపడమేకాకుండా ఎలాంటి ఫీజులు తీసుకోవడంలేదని వివరించింది. ఏమాత్రం ఫీజులు తీసుకోకపోవడంతో ఉచితంగా న్యాయసేవలు అందించడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యారు. […] - [భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి](https://vandebhaarath.com/two-killed-with-one-bullet/): యూపీలో షాకింగ్ ఇన్సిడెంట్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక్క బుల్లెట్‌తో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. నిజానికి ఓ వ్యక్తి మొదట తన భార్యను కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమె వీపు వెనుక భాగంలో రివాల్వర్ తో కాల్చాడు. ఆ బుల్లెట్ తో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ వార్తపై చూసి అందరూ షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనెక్ పాల్ (40), అతని 38 ఏళ్ల భార్య సుమన్ పాల్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరూ చండీగఢ్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మొరాదాబాద్ కు వలస వచ్చాడు. జూన్ 13- 14 మధ్య రాత్రి బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని మొరాదాబాద్(moradabad) రూరల్ పోలీసు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ తెలిపారు. భార్యభర్తలిద్దరూ తరచూ […] - [యోగా వారోత్సవాలు ప్రారంభం](https://vandebhaarath.com/international-yoga-day/):   International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు, 762 పట్టణ సంస్థలు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో సామూహిక యోగా సాధన నిర్వహించనున్నారు. దినచర్యగా మారాలి లక్నో మంచి ఆరోగ్యానికి యోగా కీలకమని, ఇది మనందరికీ నిత్య అలవాటుగా మారాలని నగరంలోని ఇందిరాగాంధీలో గురువారం జరిగిన కార్యక్రమంలో ‘యోగ సప్తా’ (యోగా వీక్) ప్రారంభ సెషన్‌లో ఆయుష్ మంత్రి దయాశంకర్ మిశ్రా అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేసే వారు అనారోగ్యానికి గురికాకుండా శారీరకంగా, మానసికంగా మెరుగవుతారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నారు. అమృత్ సరోవర్లు, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో యోగాభ్యాసం చేయనున్నారు. ముఖ్యంగా, తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన […] - [ఆన్ లైన్ గేమింగ్ యాప్ తో మతమార్పిడి రాకెట్](https://vandebhaarath.com/religious-conversion-racket/): నిందితుడి ఫోన్‌లో 30 పాకిస్థానీ నంబర్లు: యూపీ పోలీసులు మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి మతమార్పిడి రాకెట్ ను నడుపుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 30 పాకిస్థానీ కాంటాక్ట్ నంబర్లను భద్రపరిచినట్లు పోలీసులు కనుగొన్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడి రెండు మొబైల్ ఫోన్‌లతో పాటు అతని కంప్యూటర్‌ సీపీయూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని థానేలోని ముంబ్రా టౌన్‌షిప్‌లో నివాసముంటున్న షానవాజ్ ఖాన్ అలియాస్ బడ్డో కనీసం ఆరు ఇ-మెయిల్స్ నిర్వహిస్తున్నాడని, అందులో ఒకటి ఇన్‌బాక్స్‌లో పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ఇ-మెయిల్స్ ఉన్నాయని పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్ కోసం రెండు సహా ఆరు ఇ-మెయిల్ చిరునామాలను ఖాన్ ఆపరేట్ చేస్తున్నాడని నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిపున్ అగర్వాల్ తెలిపారు. గత మంగళవారం నిందితుడిని ఘజియాబాద్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అక్కడ […] - [దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు](https://vandebhaarath.com/vande-bharat-express-2/): రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ.. vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్.. రైల్వే మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ముంబై – గోవా వందే భారత్ (Mumbai – Goa Vande Bharat) గోవా రాష్ట్రంలో మొదటి, ముంబై లో నాల్గవ బ్లూ-వైట్ రైలు ఇది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), గోవాలోని మడ్‌గావ్ మధ్య శుక్రవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ట్రయల్ రన్ సమయంలో ఇది సుమారు ఏడు గంటల్లో 586 కి.మీ-దూరాన్ని అధిగమించింది. దాదర్, థానే, పన్వేల్, ఖేడ్, రత్నగిరి, కంకావాలి, థివిమ్ అనే […] - [ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బంపర్ ఆఫర్](https://vandebhaarath.com/madhyapradesh-govt-provide-evs/): మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 12వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 9,000 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇందుకోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రూ.135 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రతిభ కనబరిచిన బాలికలకు మాత్రమే ఈ-బైక్‌లను మొదట ప్రకటించింది. అయితే ఆ తర్వాత బాలురకు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. “ఇ-స్కూటీ విద్యార్థులను వారి ఇళ్ల నుంచి కళాశాలలకు వచ్చిపోయేందుకు వీలుగా ఉంటుందని మిశ్రా తెలిపారు. దీంతో పాటు, SC / ST విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం ఆదాయ పరిమితిని రూ.6 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచే ప్రతిపాదన ఆమోదించబడింది ”అని చెప్పారు. కమల్ నాథ్ కౌంటర్ అయితే, మధ్యప్రదేశ్ […] - [జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి](https://vandebhaarath.com/ayodhya-temple-construction-work/): వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 2020లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. “ఈ నెలాఖరు నాటికి, ఆలయం మొదటి అంతస్తు ప్రారంభమవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది ”అని అన్నారు. ఆగస్టు 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కాగా సీనియర్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని లార్సెన్ & టూబ్రో, టాటా కన్సల్టింగ్ […] - [దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య](https://vandebhaarath.com/damoh-school-news/): పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్‌ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్ తో ధ్వంసం చేశారు. సంబంధిత పాఠశాలలో ముస్లిమేతర బాలికలను ‘హిజాబ్’ ధరించమని బలవంతం చేసిన కేసులో Ganga Jamna Higher Secondary School పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మంగళవారం పాఠశాలలో అనధికార నిర్మాణాల తొలగింపు చేపట్టారు. స్థానిక మునిసిపాలిటీల బృందాలు  పాఠశాల (Damoh school ) మొదటి అంతస్తును కూల్చివేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి సీనియర్ డామోహ్ జిల్లా పోలీసు అధికారి ప్రకారం, పాఠశాల ఆవరణలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి స్థానిక మునిసిపాలిటీ ఇటీవల పాఠశాలకు (కేంద్ర ప్రభుత్వ-సహాయక మైనారిటీ పాఠశాల) నోటీసు అందించింది. స్థానిక మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులో పాఠశాలకు మూడు రోజుల సమయం […] - [అత్యాధునిక ఫీచర్లు.. అనువైన ధరలో Tata Altroz iCNG](https://vandebhaarath.com/tata-altroz-icng/): హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం ఆల్ట్రోజ్ ఐసిఎన్‌జి (Tata Altroz iCNG) మోడల్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.55 లక్షలు. Altroz iCNG భారతదేశపు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ CNG టెక్నాలజీ కారు. టాటా మోటార్స్ విజయవంతంగా CNG కిట్‌ను బూట్ స్పేస్ కింద ట్విన్-సిలిండర్‌లతో అమర్చింది. దీనివల్ల CNG కారులో లగేజీ కోసం కావల్సినంత స్పేస్ అందుబాటులో ఉంటుంది. టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz ​​iCNG అనేది పర్సనల్ విభాగంలో టాటా మోటార్స్ కు సంబంధించి ఇది మూడో CNG వాహనం. ఈ కారు XE, XM+, XM+(S), XZ, XZ+(S) తోపాటు XZ+O(S) అనే ఆరు వేరియంట్‌లలో వస్తుంది. ఇక ఈ కారు Opera బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. . Altroz […] - [మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు](https://vandebhaarath.com/indian-meteorological-department/): హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ శాఖ (IMD)  Indian Meteorological Department షాకింగ్ న్యూస్ వెలువరించింది. మరో ఐదు రోజుల పాటు బీహార్, జార్ఖండ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతల్లో హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ 11-13 మధ్య దక్షిణ హర్యానా-ఢిల్లీ, దక్షిణ ఉత్తరప్రదేశ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశాలో. అలాగే జూన్ 12న హిమాలయ పశ్చిమ బెంగాల్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో హీట్‌వేవ్ పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, నాన్ ఎయిడెడ్ (మైనారిటీతో సహా) రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 నుంచి జూన్ 14 వరకు […] - [ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో..](https://vandebhaarath.com/theft-in-mobile-shop-2/): మొత్తం  మొబైల్ షాపునే లూటీ చేశాడు.. వరంగల్: తనను ఉద్యోగంలో నుంచి తొలగించాడనే అక్కసుతో తాను పనిచేసిన మొబైల్ షాపులో సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను విక్రయించేందుకు సహకరించిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22 లక్షల విలువైన 78 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు రెండు ట్యాబ్స్, రెండు స్మార్ట్ వాచ్ లు, కారు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ఏవీ.రంగనాథ్ వెల్లడించారు. వరంగల్ పాపయ్యపేట చమన్ కు చెందిన ప్రధాన నిందితుడు రబ్బాని(30) బీకాం పూర్తిచేసి, కొద్ది రోజులు బిగ్ సి మొబైల్ షాపులో సెల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు. అనంతరం 2018 నుంచి 2021 మధ్యకాలంలో నిందితుడు రబ్బాని హనుమకొండ చౌరస్తాలోని లాట్ మొబైల్స్ […] - [లేటెస్ట్ ఫీచర్స్ తో Maruti Suzuki Alto Tour H1](https://vandebhaarath.com/marutisuzuki-alto-tour-h1/): లీటర్ కు 34 కిమీల మైలేజీ MarutiSuzuki Alto Tour H1 : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి శుక్రవారం ఢిల్లీ షోరూమ్‌లో పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్‌లలో వరుసగా రూ.4.81 లక్షలు, రూ. 5.71 లక్షల ఎక్స్ షోరూం ధరలతో కొత్త ఆల్టో టూర్ హెచ్1 మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ కమర్షియల్ సెగ్మెంట్ కార్ అయిన మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 BS6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది. ఇందులో ఏబీఎస్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రివర్స్-పార్కింగ్ సెన్సర్స్, ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి పెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిమీ మైలేజ్ ఇస్తే.. S-CNG వేరియంట్ 34.46 కిమీ/కిలో మైలేజ్ ఇస్తుంది. ఇది భారతదేశపు అత్యంత ఇంధన-సమర్థవంతమైన ఎంట్రీ లెవల్ కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ అని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి టూర్ ఎడిషన్‌లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, మల్టీ యుటిలిటీ […] - [అమోల్డ్ డిస్‌ప్లేతో NoiseFit Vortex Smartwatch](https://vandebhaarath.com/noisefit-vortex-smartwatch/): దేశీయ కంపెనీ నాయిస్ కొత్తగా NoiseFit Vortex Smartwatch  ను విడుదల చేసింది. ఐదు విభిన్న రంగు ఎంపికలలో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో 1.46-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. నోయిస్‌ఫిట్ వోర్టెక్స్‌లో మెరుగైన కాలింగ్ కోసం ట్రూ సింక్‌ ఫీచర్ ను పొందుపరిచారు. ఇందులో  150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతోపాటు హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్‌లు, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంటర్‌తో సహా అనేక స్మార్ట్ హెల్త్ మానిటర్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ నీరు ధూళి నిరోధకత కోసం IP68-రేటింగ్‌ను కలిగి ఉంది. ఏడు రోజుల వరకు బ్యాటరీ  లైఫ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్‌వాచ్ ధర NoiseFit Vortex స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ. 2,999. వీటి అమ్మకాలు జూన్ 12 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. వాచ్‌ని NoiseFit వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌వాచ్ జెట్ బ్లాక్, సిల్వర్ […] - [ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు](https://vandebhaarath.com/madhurai-beggar-pool-pandian/): రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్ చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని సేకరించిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు విడతలుగా విరాళంగా ఇచ్చారు. 75 ఏళ్ల పూల్ పాండియన్ (Pool pandian) 2010 నుంచే ఇలా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల రూపాయలను పోగు చేసి ప్రభుత్వానికి విరాళంగా అందించారు. గతనెల పూల్పాండియన్ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీ జాన్ వర్గీస్ ను కలుసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన చివరి విరాళం రూ.10,000 అందజేశారు. భిక్ష కోసం తిరిగి తిరిగి అలసిపోయానని, వయసు సంబంధిత సమస్యలతో భిక్షాటన కష్టమైపోతోందని, విరాళం ఇవ్వడం ఇదే చివరి సారి అని పూల్ పాండియన్ తెలిపారు. తనకు ఇల్లు లేదని, ఏదైనా ఆశ్రమాన్ని చేరుకొని […] - [రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ](https://vandebhaarath.com/chepa-mandu/): నేటి నుంచి శనివారం వరకు నాంపల్లి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్: నాంపల్లిలోని నుమాయిష్ గ్రౌండ్స్‌లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చేప ప్రసాదం (chepa mandu) పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. MJ మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి GPO అబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. MJ బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అలస్కా వద్ద దారుసలాం, ఏక్ మినార్ తదితర ప్రాంతాలకు అవసరమైన ప్రాతిపదికన మళ్లిస్తారు. పిసిఆర్ జంక్షన్ నుండి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ వద్ద బిజెఆర్ విగ్రహం వైపు అవసరాన్ని బట్టి మళ్లిస్తారు. నాలుగు చక్రాల వాహనాల (ఫోర్ వీలర్స్) పై నాంపల్లి వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను గృహ […] - [పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్](https://vandebhaarath.com/telangana-schools/): ఇకపై ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డే…. వివరాలు ఇవీ.. Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల(Telangana Schools)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా ఊహిచినట్లే.. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణలో పాఠశాల పిల్లలకు ప్రతి నెలలో నాలుగవ శనివారం నో బ్యాగ్‌ డే అని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే ఆరోజు పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి కలుగుతుంది. రోజంతా ఆటపాటలు ఉత్సాహంగా గడపనున్నారు. మరోవైపు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలను తప్పనిసరి చేశారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివించడంతోపాటు 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని […] - [ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం](https://vandebhaarath.com/odisha-train-tragedy/): odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది, దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లింది. కారణం గుర్తించాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన  రైలు ప్రమాదానికి మూలకారణాన్ని గుర్తించామని, అయితే అది ఏమిటో వెల్లడించలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వైష్ణవ్ తెలిపారు. మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా: […] - [యుద్ధప్రాతిపదికన  రైల్వే పునరుద్ధరణ పనులు ](https://vandebhaarath.com/odisha-train-accident-2/): odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. ఏడు కంటే ఎక్కువ పొక్లెయిన్ మెషీన్లు, రెండు ప్రమాద సహాయ రైళ్లు, 3-4 రైల్వే, రోడ్ క్రేన్‌లను ముందస్తుగా పునరుద్ధరణ కోసం మోహరించినట్లు రైల్వే తెలిపింది. అంతకుముందు, శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలానికి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రధాని వెంట కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు కూడా ఉన్నారు. “ఇది బాధాకరమైన సంఘటన. మేము కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము, కానీ ఈ దుఃఖ సమయంలో మేము బాధిత కుటుంబాల వెంటే ఉన్నాము. ఈ సంఘటనను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. గాయపడిన ప్రయాణికులకు చికిత్స […] - [ఒడిశాలో మృత్యుఘోష](https://vandebhaarath.com/odisha-train-accident/): నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు 278కి చేరిన మృతుల సంఖ్య Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది గాయపడ్డారు. 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని అధికారులు శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కటక్‌లోని ఆసుపత్రులలో గాయపడిన వారిని పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం పెనువిషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఒక రైలు మరొకదానిపైకి బలంగా ఢీకొట్టింది. తద్వారా బోగీలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఆపై ట్రాక్‌లు మెలితిప్పినట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా తెగిపోయిన అవయవాలు, చెల్లాచెదురుగా మృతదేహాలతో వాతావరణమంతా భీతిగొల్పే […] - [Boat Rockerz 255 Touch Neckband ఫుల్ టచ్ కంట్రోల్స్, 30 గంటల ప్లేబ్యాక్](https://vandebhaarath.com/boat-rockerz-255-touch-neckband/): ధర, ఫీచర్లు ఇవీ.. బోట్ రాకర్జ్ 255 టచ్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ (Boat Rockerz 255 Touch Neckband)  భారతదేశంలో విడుదలైంది. నెక్‌బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ,  టీల్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది పూర్తి టచ్ స్వైప్ నియంత్రణలను కలిగి ఉంది. Dirac Virtuo ద్వారా ఆధారితమైన స్పష్టమైన ఆడియోకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇది 30 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్నిఅందిస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ENx అల్గారిథమ్‌తో ఇది కాల్‌ల సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తొలగిస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో వస్తుంది. నెక్‌బ్యాండ్‌లో 10mm డైనమిక్ గ్రాఫేన్ డ్రైవర్‌లు కూడా ఉన్నాయి. బోట్ రాకర్జ్ 255 టచ్ నెక్‌బ్యాండ్ ధర బోట్ రాకర్జ్ 255 టచ్ నెక్‌బ్యాండ్ పరిచయ ధర 1,499.  అయితే రిటైల్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. నెక్‌బ్యాండ్ పిచ్ బ్లాక్, డీప్ బ్లూ, టీల్ గ్రీన్ అనే […] - [ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..](https://vandebhaarath.com/womens-safety/): మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులు ఇంటర్ విద్యార్థి ఘనత ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు పక్కన ఎవరూ లేకపోతే మహిళలు దుండగుల దాడులు చేసేవారికి బలవ్వాల్సిందే. అయితే ఇలాంటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు చక్కని ఆవిష్కరణ చేశాడు.. ఇక నుంచి మహిళలు/ యువతులు వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకునేలా ఒక డివైజ్ కనుగొన్నాడు. వివరాల్లోకి వెళ్తే..  ఝార్ఖండ్ రాష్ట్రం లోని ఛత్రాకు చెందిన ఇంటర్ ‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మంజీత్.. ‘విమెన్‌ సేఫ్టీ డివైజ్‌’ పేరుతో ఎలక్ట్రిక్ చెప్పులను రూపొందించాడు. మహిళలు, బాలికలపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారు వేసుకున్న ఈ ఎలక్ట్రిక్ చెప్పులతో ఆ ఆకతాయిలను తంతే వారికి కరెంట్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే కింద పడిపోతారు. దీనివల్ల […] - [అక్రమంగా లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్టు](https://vandebhaarath.com/illegal-sex-determination-gang-arrest/): అబార్షన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు రూ.20వేల నుంచి 30వేల వసూలు 18 మంది నిందితులను అరెస్టు చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్ ఎలాంటి వైద్య అర్హతలు లేకున్నా లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాను సోమవారం  యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్ కేయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ (Gopalpur)లో గల వెంకటేశ్వరా కాలనీలో ఈ ముఠాకు చెందిన 18 మందిని అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి నుంచి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ ఫోన్లు, రూ.73వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, బాల్నె పార్ధు, మోరం అరవింద, మోరం శ్రీని వాస్ మూర్తి, బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత […] - [డాల్బీ అట్మోస్ ఫీచర్ తో Lenovo Tab M9](https://vandebhaarath.com/lenovo-tab-m9/): ధర రూ.12,999. Lenovo Tab M9 భారతదేశంలో శుక్రవారం విడుదలైంది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ డ్యూయల్-టోన్ డిజైన్‌తో మెటల్ బాడీతో వస్తుంది. ఫేషియల్ అన్‌లాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. Lenovo Tab M9, MediaTek Helio G80 SoCపై రన్ అవుతుంది, దీనితో పాటు 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Lenovo Tab లో 5,100mAh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ టైం ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Lenovo Tab M9 ధర భారతదేశంలో ప్రారంభ ధర రూ. 12,999. ఈ టాబ్లెట్ ఫ్రాస్ట్ బ్లూ స్టార్మ్ గ్రే కలర్ వేరియంట్‌లలో వస్తుంది, జూన్ 1 నుంచి Amazon, Flipkart, Lenovo.com అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఇది ఆఫ్‌లైన్ రిటైల్ […] - [30గంటల ప్లే బ్యాక్ తో iQoo TWS Air Pro Earbuds](https://vandebhaarath.com/iqoo-tws-air-pro-earbuds/): iQoo Neo 8 సిరీస్‌తో పాటు iQoo TWS ఎయిర్ ప్రో ఇయర్‌బడ్‌లు చైనాలో ప్రారంభించారు. చైనీస్ బ్రాండ్ నుంచి కొత్త TWS ఇయర్ బడ్స్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌తో గరిష్టంగా 30 గంటల ప్లేబ్యాక్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వివో చైనీస్ స్టోర్ ద్వారా ఇయర్‌ఫోన్‌లను మే 31న విక్రయించనున్నారు. రెండు కలర్స్ ఆప్షన్లతో లభిస్తుంది, ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. iQoo TWS ఎయిర్ ప్రో ధర iQoo TWS ఎయిర్ ప్రో ధర CNY 299 (సుమారు రూ.3,510). Vivo చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ముందస్తు ఆర్డర్‌ల కోసం ప్రస్తుతం ఇయర్‌బడ్‌లు అందుబాటులో ఉన్నాయి . TWS ఇయర్‌బడ్‌లు మే 31న విక్రయించనున్నారు. అవి స్టార్ ఎల్లో, స్టార్ డైమండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు iQoo TWS ఎయిర్ […] - [సింగిల్ చార్జిపై 212కి.మి రేంజ్, గంటకు 105కి.మి స్పీడ్](https://vandebhaarath.com/simple-one-electric-scooter/): సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. Simple One Electric Scooter: విద్యుత్ వాహన ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు 21నెలల నిరీక్షణ తర్వాత విడుదలైంది. బెంగళూరులకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ (Simple Energy)..  మంగళవారం అధికారికంగా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ప్రారంభ ధరతో విడుదల చేసింది. 750W ఛార్జర్‌తో కూడిన మోడల్ రూ. 1.58 లక్షల ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ లాంచ్ సందర్భంగా ప్రకటించింది. జూన్ 6 నుంచి డెలివరీలు 2021, ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో కంపెనీ ఈ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ధరను అమాంతం పెంచేసింది. అయితే వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు జూన్ 6 నుంచి బెంగళూరు కేంద్రంగా దశలవారీగా ప్రారంభమవుతాయని […] - [Boat Storm Connect Plus Smartwatch](https://vandebhaarath.com/boat-storm-connect-plus-smartwatch/): బోట్ స్టార్మ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ ను భారతదేశంలో ఆవిష్కరించారు. స్మార్ట్ వాచ్ లో 1.91-అంగుళాల డిస్ ప్లే 550 నిట్స్ వరకు బ్రైట్ నెస్, 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 2.5D కర్వ్డ్ గ్లాస్ తో ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాల్స్‌సమయంలో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ను తొలగిస్తుంది. కంపెనీ ENx అల్గారిథమ్ తో పాటు బ్లూటూత్ కాలింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. హృదయ స్పందన ట్రాకర్, SpO2 మానిటర్ తో సహా హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు దీనిలో ఉంటాయి. ధర, లభ్యత భారతదేశంలో బోట్ స్టార్మ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ ధర రూ.1,999. ఇది ప్రారంభ ధర అని కంపెనీ చెబుతోంది. పరికరం రిటైల్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇది యాక్టివ్ బ్లాక్, యాక్టివ్ బ్లూ, కూల్ గ్రే మెరూన్ అనే […] - [సికింద్రాబాద్ నుంచి మరో  భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్](https://vandebhaarath.com/bharat-gaurav-tourist-train/): మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా  మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్  దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. కొత్త  భారత్ గౌరవ్ రైలు (bharat gaurav tourist train) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో స్టాప్‌లతో ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన  చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది . 8 రాత్రులు, 9 రోజుల ప్యాకేజీ వైష్ణో దేవి ఆలయ దర్శన ఏర్పాటును కూడా కవర్ చేస్తుంది. అయితే, కటారా నుంచి ఆలయానికి పోనీ లేదా డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాలి. ఈ రైలు ద్వారా […] - [గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్‌బాషా షేక్](https://vandebhaarath.com/greater-warangal-commissioner/): వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా రిజ్వాన్‌బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్‌ అనిస్‌ ఉర్‌ రషీద్‌, సీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేష్‌, సీహెచ్‌వో శ్రీనివాసరావు తదితరులున్నారు. Greater warangal commissioner   అధికారులతో సమావేశం తరువాత, GWMC పరిధిలోని వివిధ పథకాల కింద జరుగుతున్న, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే అందించాలని షేక్ ఆదేశించారు . త్వరలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ప్రగతిని అంచనా వేసి ముందుకు వెళ్లే మార్గాన్ని రూపొందించాలని ఆయన సంకల్పించారు. రిజ్వాన్‌బాషా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో, వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రవిణ్య GWMC FAC కమిషనర్‌గా ఆమె బాధ్యతల నుండి తప్పించారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రిజ్వాన్‌బాషా గతంలో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పనిచేశారు.         - [కుక్క కరిచిన గేదె పాల అమ్మకం](https://vandebhaarath.com/dog-bites/):  ఆ పాలు తాగి దూడ మృతి..  ఆస్పత్రులకు పరుగులు తీసిన గ్రామస్తులు ఓ వ్యక్తి చేసిన తింగరి పని ఊరు మొత్తాన్ని టెన్షన్ పెట్టింది. దాదాపు 300 మంది ఆస్పత్రికి పరుగులు తీశారు. పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు గ్రామంలోనే అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో గేదెపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి.. గాయపరిచింది. ఈ విషయం తెలిస్తే తన వద్ద పాలు ఎవరూ కొనరేమోనని గేదె యజమాని నాన్నయ్య.. ఆందోళన చెందాడు. అందుకే ఆ విషయాన్ని దాచి యథావిధిగా ఊరంతటికీ పాలు అమ్మాడు. అయితే ఆ గేదె పాలు తాగిన దూడ మృతి చెందడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో కొద్ది రోజులుగా గేదె పాలు తాగిన 300 మంది బాధితులు ఆందోళన చెందారు. తమకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. వారికి టెస్టులు […] - [వావ్ చల్లని కబురు.. వర్షాలు కురుస్తాయట.. ఎప్పుడో తెలుసా?](https://vandebhaarath.com/rain-in-telangana/): వారం పది రోజులుగా తెలంగాణలో ఎండలు భగ్గు మంటున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటితే చాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. 9గంటలకే మధ్యాహ్నానాన్ని తలపించేలా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే తీవ్రమైన మండుటెండలతో మాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతే కాదండోయ్ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ రాష్ట్రం వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కరుస్తాయన్ని వాతావరణ శాఖ తెలిపింది. ఇక […] - [వీడియోకాలింగ్ ఫీచర్ తో samsung crystal 4k ismart tv](https://vandebhaarath.com/samsung-crystal-4k-ismart-tv/): Samsung Crystal 4K iSmart UHD TV 2023 భారతదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ 43-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్‌తో పాటు విభిన్న పరిమాణాలలో వస్తుంది. టీవీలో స్మార్ట్ హబ్, 4కె రిజల్యూషన్‌తో కూడిన హెచ్‌డిఆర్ 10 డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్రైట్ నెస్ ను పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు చేసేలా ఇన్బిల్ట్ IoT హబ్, IoT సెన్సార్‌లను కలిగి ఉంది. ఇది Tizen OS, క్రిస్టల్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ టీవీ Q-సింఫనీ, OTS లైట్, అడాప్టివ్ సౌండ్ టెక్నాలజీతో సహా ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఎక్కడ కొనుగోలు చేయాలి? ధర? Samsung Crystal 4K iSmart TV భారతదేశంలో ప్రారంభ ధర రూ. 43-అంగుళాల స్క్రీన్ మోడల్ కు రూ.33,990. అయితే 65-అంగుళాల డిస్ప్లే మోడల్ ధర రూ. 71,990. టీవీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు […] - [పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఆదర్శం](https://vandebhaarath.com/minister-ktr/): రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి.. న్యూయార్క్ ఇన్వెస్టర్  రౌండ్ టేబుల్ సమావేశంలో  మంత్రి కేటీఆర్‌ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యట నలో కేటీఆర్ న్యూయార్క్ లో జరిగిన ఇన్వె స్టర్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నా రు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట జిక్ పార్ట్నర్ షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్ టేబుల్ సమావే శా న్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడు తూ.. న్యూయార్క్ సిటీతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. న్యూయా ర్క్ సిటీలోనే తాను చదువుకుని, పనిచేసిన ట్లు ఆయన గుర్తుచేశారు. పెట్టుబడులకు తెలం గాణ రాష్ట్రం చాలా ఆదర్శవంతంగా ఉంటుందని, ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొదలుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఐటీ, పరి శ్రమల శాఖ ట్విట్టర్ […] - [లోక‌ల్‌ రైళ్లలో ప్రయాణీకుల భద్రత కోసం పెద్ద అప్‌గ్రేడ్‌! - Mumbai Local Trains](https://vandebhaarath.com/mumbai-local-trains-automatic-doors-safety-upgrade/): Mumbai Local Trains | ముంబై సబర్బన్ రైల్‌ నెట్‌వర్క్‌లో దశాబ్దాలుగా అత్యంత కీల‌క‌మైన సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను అమ‌లు చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఎయిర్ కండిషన్డ్, నాన్-ఎయిర్ కండిషన్డ్ రేక్‌లలో ఆటోమేటిక్ డోర్ల (Automatic Train Doors)ను ఏర్పాటు చేయాల‌ని భారతీయ‌ రైల్వే ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. జూన్ లో ముంబ్రా విషాదంతో పాటు త‌ర‌చూ ప్రమాదాలు చోటుచేసుకోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్రమాదంలో రద్దీగా ఉండే లోక‌ల్‌ రైలు స్టేషన్ నుండి పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆటోమేటిక్ డోర్లు ఘన్సోలిలో జరిగిన బుల్లెట్ ట్రైన్-శిల్ఫాటా టన్నెల్ నిర్మాణ‌ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రయాణీకుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతూ, “ఇప్పుడు సబర్బన్ రైళ్లలో ఆటోమేటిక్ తలుపులు ఒక ప్రామాణిక లక్షణంగా ఉంటాయి. భద్రత విషయంలో రాజీపడకూడదు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ రైళ్లు నడుస్తాయ‌ని అన్నారు. ప్రస్తుతం […] - [నేటి నుంచి అమల్లోకి GST 2.0 | పెరుగు, పెరుగు, వెన్న, నెయ్యి ఎంత చౌకగా ఉన్నాయో తెలుసుకోండి?](https://vandebhaarath.com/news-gst-2-price-drop-milk-butter-soap/): దేశంలో సెప్టెంబర్ 22న GST 2.0 అమల్లోకి వచ్చింది. నవరాత్రి మొదటి రోజున, పాలు, బ్రెడ్, చీజ్, వెన్న, నూనె, సబ్బు, షాంపూ, పిల్లల విద్యా సామగ్రిపై GSTని తగ్గించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు భారీగా ఉపశమనం కలిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని “పొదుపు పండుగ”గా అభివర్ణించారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు డబ్బు ఆదా చేస్తుందని అన్నారు. కాబట్టి, ప్రతి ఉత్పత్తి ధరలు ఎంత త‌గ్గుతుందో తెలుసుకోండి.. పాల ఉత్పత్తుల ధ‌ర‌ల త‌గ్గుముఖం UHT పాలపై 5% GST సున్నాకి తగ్గించబడింది. 1 లీటరు ప్యాక్ ఇప్పుడు రూ.75కి లభిస్తుంది, ఇది గతంలో రూ.77గా ఉంది.పనీర్ పై 12% పన్ను రద్దు, 200 గ్రాముల ప్యాక్ ఇప్పుడు రూ.80కి లభిస్తుంది, గతంలో ధర రూ.90గా ఉండేది.500 గ్రాముల వెన్న ధర రూ.305 నుంచి రూ.285కి తగ్గింది.నెయ్యిపై పన్ను 12% నుండి 5% కి తగ్గింది, 1 లీటరు […] - [HCU స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం | ABVP Wins HCU Elections 2025](https://vandebhaarath.com/hcu-students-union-elections-2025-abvp-wins/): HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ”అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) ఘ‌న విజ‌యం సాధించింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుని స‌త్తా చాటింది. యూనియ‌న్ అధ్య‌క్షుడిగా కూటమికి చెందిన శివ పాలెపు ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమి నుంచి ప్రధాన కార్యదర్శిగా చెందిన శ్రుతి ప్రియ, సంయుక్త కార్యదర్శిగా సౌరభ్ శుక్లా గెలుపొందారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 81 శాతం కంటే ఎక్క‌వ‌గా ఓటింగ్ నమోదైంది. ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐలపై ఏబీవీపీ సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘ‌న విజయం త‌రువాత, హెచ్‌సీయూలో సైతం ఏబీవీపీ కూటమి గెలుపొందడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, రాహుల్ గాంధీని జెన్-జీ యువత తిరస్కరించిందని ఆ పార్టీ నేతలు సోష‌ల్ మీడియాలో పోస్టులు […] - [Warangal : రేపటి నుంచి వరంగల్ భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం](https://vandebhaarath.com/warangal-bhadrakali-sharannavaratri-utsavam-2024/): Warangal : వరంగల్​ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో ఈనెల 22 నుంచి పది రోజుల పాటు భద్రకాళీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, కార్య నిర్వహణాధికారి రాముల సునీత వెల్లడించారు. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను వెళ్లడించారు. పది రోజుల అమ్మవారిని ఉదయం ఒక రూపంలో, సాయంత్రం మరొక రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ విజయ దశమి సందర్భంగా కలశోద్వాసన, భద్రకాళి అమ్మవారి జల క్రీడోత్సవాన్ని నిర్వహించనున్నారని, బతుకమ్మ పండుగ అంకురార్పన సందర్భంగా సెప్టెంబర్ 21న హరిద్రా దర్శనము, శరన్నవరాత్ర యాగ పూర్వాంగ విధి, అక్టోబర్ 3న శుక్రవారం ఏకాదశి తిధిన శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం, పుష్ప యాగం, నీరాజన మంత్ర పుష్పం, మహదాశీర్వచనం, తీర్ధ, ప్రసాద వితరణ […] - [ఢిల్లీ యూనివ‌ర్సిటీ ఎన్నిక‌ల్లో ఏబీవీపీ విజ‌య‌కేత‌నం - DUSU Election Results 2025](https://vandebhaarath.com/dusu-election-results-2025-abvp-victory/): DUSU Election Results 2025 : ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలు ఈరోజు ప్ర‌క‌టించారు. DUలోని నార్త్ క్యాంపస్‌లోని మల్టీపర్పస్ హాల్, యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో కీలకమైన పదవులు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పదవులకు – బీజేపీ మ‌ద్ద‌తు గ‌ల ABVP, కాంగ్రెస్ అనుబంధ‌మైన NSUI, వామపక్ష కూటమి – SFI, AISA ల మధ్య హోరాహోరీ పోటీ జరగింది. DUSU అధ్యక్ష పదవికి కీలక పోటీదారులు- NSUI నుండి జోస్లిన్ నందితా చౌదరి, లెఫ్ట్ అలయన్స్ (SF, I AISA) నుండి అంజలి, ABVP నుండి ఆర్యన్ మాన్ బ‌రిలో నిలిచారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ముగిసింది, అధ్య‌క్ష ప‌దవి కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)కి చెందిన ఆర్యన్ మాన్ కాంగ్రెస్ మద్దతుగల నేషనల్ స్టూడెంట్స్ […] - [ప్రతి ఉదయం నారింజ రసం ఎందుకు తాగాలి? -Health benefits of orange juice](https://vandebhaarath.com/health-benefits-of-orange-juice/): Health benefits of orange juice : తీపి, పుల్లని రుచి కలిగిన నారింజ పండ్ల‌ను ఇష్ట‌ప‌డి వారుండ‌రు. వీటి ఆరోగ్య ప్రయోజనాలు చాలా అద్భుతం. నారింజ రసం శరీరాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నారింజ రసం తాగడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఖాళీ కడుపుతో నారింజ రసం తాగడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకోండి.. జీర్ణక్రియకు మంచిది. నారింజ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో నారింజ రసం తాగడం వల్ల మీ కడుపు శుభ్రంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆహారాన్ని త్వరగా, సరిగ్గా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. నారింజ రసం కడుపు వేడిని కూడా త‌గ్గిస్తుంది. నారింజ రసం రోగనిరోధక […] - [ప్రధాని మోదీ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ-వేలానికి 1,300 బహుమతులు - PM Narendra Modi Birthday 2025](https://vandebhaarath.com/narendra-modi-birthday-2025-modi-gifts-auction/): భవానీ దేవి విగ్రహం, అయోధ్య రామాలయం నమూనా హైలైట్ PM Narendra Modi Birthday 2025 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుక‌న్న‌ 1,300 కి పైగా బహుమతులను ఈ-వేలానికి వ‌చ్చాయి., వాటిలో భవానీ దేవి విగ్రహం, అయోధ్యలోని రామాలయం నమూనా ఉన్నాయి. ఏడవ ఎడిషన్ వేలం సెప్టెంబర్ 17న, మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. ఏయే బ‌హుమ‌తులు ఉన్నాయి.. ? PM మెమెంటోస్ వెబ్‌సైట్ ప్రకారం, భవానీ దేవత విగ్రహం బేస్ ధర రూ.1.03 కోట్లు, రామాలయ నమూనా రూ.5.5 లక్షలుగా జాబితా చేయబడింది. అలాగే టాప్ ఐదు వస్తువులలో 2024 పారాలింపిక్ క్రీడలలో పతక విజేతలు ధరించిన మూడు జతల బూట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి రూ.7.7 లక్షలు. ఇతర బహుమతులలో జమ్మూ కాశ్మీర్ నుండి పాష్మినా శాలువా, రామ్ దర్బార్ యొక్క తంజావూరు పెయింటింగ్, లోహ నటరాజ విగ్రహం, గుజరాత్ నుండి […] - [BJP : 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి – జేపీ నడ్డా](https://vandebhaarath.com/jp-nadda-bjp-14-crore-members-largest-party/): BJP : 14 కోట్ల మంది సభ్యులతో, భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ (World’s Largest Political Party) గా అవతరించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) అన్నారు. 14 కోట్ల మంది సభ్యులలో రెండు కోట్ల మంది క్రియాశీల సభ్యులుగా ఉన్నారని నడ్డా అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి నడ్డా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. “మేము 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. భారతదేశంలో మాకు 20 రాష్ట్రాల్లో NDA ప్రభుత్వాలు, 13 రాష్ట్రాల్లో BJP ప్రభుత్వాలు ఉన్నాయి. మేము దేశంలో అతిపెద్ద ప్రాతినిధ్య పార్టీ. మాకు 240 మంది MPలు (లోక్‌సభ) ఉన్నారు. మాకు దాదాపు 1,500 మంది MLAలు ఉన్నారు. మాకు 170 కంటే ఎక్కువ MLCలు […] - [CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు.. హాజ‌రైన‌ ధంఖర్](https://vandebhaarath.com/cp-radhakrishnan-became-15th-vice-president-of-india-president/): CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 12, శుక్రవారం నాడు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం అట్ట‌మాసంగా జ‌రిగింది. దేశంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు ప్రముఖ నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ హాజరు కావడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. దీనితో పాటు, […] - [Namo Bharat : నమో భారత్ భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు.. వీటి వేగం, మార్గాలు పూర్తి వివ‌రాలు ఇవే..](https://vandebhaarath.com/namo-bharat-fastest-train-delhi-meerut/): భారత్‌లో హైస్పీడ్ రైళ్ల విష‌యానికొస్తే రాజధాని, శతాబ్ది పేర్లు వెంట‌నే గుర్తుకొస్తాయి. కానీ భారతీయ రైల్వేలలో ఇపుపుడు పూర్తిగా మారిపోయింది. నేడు దేశంలో అత్యంత వేగవంతమైన రైలు సాంప్రదాయ ఎక్స్‌ప్రెస్ కాదు, ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లో నడుస్తున్న ఆధునిక “నమో భారత్” (Namo Bharat ). ఇది 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. దీనికి ముందు, 2016లో ప్రారంభ‌మైన గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వేగ‌వంత‌మైన రైలుగా గుర్తంపు పొందింది. ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు.. హజ్రత్ నిజాముద్దీన్ – ఆగ్రా మధ్య 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. తరువాత, వందే భారత్ రైళ్లు కూడా ఈ గరిష్ట వేగానికి సరిపోయాయి. అయితే, జూన్ 24, 2024న, రైల్వే మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని పేర్కొనకుండా దాని గరిష్ట వేగాన్ని 160 కి.మీ. నుంచి […] - [Indian Railways | చర్లపల్లి నుంచి అనకాపల్లి.. ఎనిమిది ప్రత్యేక రైళ్లు..](https://vandebhaarath.com/indian-railways-chilakalapalli-anakapalli-special-trains-2025/): Indian Railways : ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్ల‌ను (special trains) నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి- అనకాపల్లి- చర్లపల్లి మధ్య మొత్తంగా 8 సర్వీసులు న‌డిపిస్తోంది. ఈ రైళ్లు సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. చర్లపల్లి- అనకాపల్లి రైలు (07035) సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 4వరకు ప్రతి శనివారం;అనకాపల్లి- చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 5వరకు ప్రతి ఆదివారం సర్వీసులు అందించనున్నాయి. హాల్టింగ్ స్టేష‌న్స్ ఇవే.. ఈ ప్రత్యేక రైళ్లు క్రింది స్టేషన్లలో ఆగుతాయి: తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google […] - [iPhone 17 | ఐఫోన్ 17 సిరీస్ ధర ₹82,900–2.3 లక్షలు, భారత్‌లో 19న లాంచ్](https://vandebhaarath.com/iphone-17-series-priced-%e2%82%b982900-2-3-lakh/): ఆపిల్ iPhone 17 సిరీస్ వ‌చ్చేసింది. దీని ధర రూ.82,900 నుండి రూ.2,29,900 మధ్య ఉంటుంది, ఇది సెప్టెంబర్ 19 నుండి భార‌త్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన అత్యంత సన్నని ఐఫోన్ ‘ఐఫోన్ ఎయిర్ సిరీస్’ను కూడా ప్రవేశపెట్టింది. ఇది 5.6 మిల్లీమీటర్ల మందంతో eSIM లకు మాత్రమే స‌పోర్ట్‌ ఇస్తుంది. కొత్త ఐఫోన్ మోడళ్లలో 128GB తక్కువ స్టోరేజ్ కెపాసిటీ వేరియంట్ ను కంపెనీ నిలిపివేసింది. దీని వలన ఐఫోన్ 16 సిరీస్‌తో పోలిస్తే బేస్ మోడళ్ల ధర ఎక్కువగా ఉంది. ఐఫోన్ 17 ప్రో రెట్టింపు ఎంట్రీ స్టోరేజ్, 256GB, అలాగే 512GB, 1TB వేరియంట్ల‌లో లభిస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB, 512GB, 1TB, మొదటిసారిగా 2TB స్టోరేజ్ కెపాసిటీలో అందుబాటులో ఉంటుంది. “ఐఫోన్ 17 ప్రో ఇప్పటివరకు అత్యంత అధునాతనమైన ఐఫోన్, ఇది అద్భుతమైన కొత్త డిజైన్, ప‌వ‌ర్‌పుల్ ఫీచ‌ర్స్ ఉన్నాయి. ” […] - [CP Radhakrishnan : RSS కార్య‌క‌ర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు.. సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌స్థానం ఇదీ..](https://vandebhaarath.com/cp-radhakrishnan-vice-president-journey/): న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలో అత్యంత చురుకైన‌ నేత‌గా గుర్తింపు పొందిన‌ చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan ) మంగళవారం భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు, తమిళనాడు నుంచి ఆ ప్రతిష్టాత్మక పదవిని అధిష్టించిన మూడవ నాయకుడిగా రాధాకృష్ణ‌న్‌ నిలిచారు. మృదుభాషి, అజాతశత్రువుగా కనిపించే 67 ఏళ్ల రాధాకృష్ణన్ జూలై 21న ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధంఖర్ స్థానంలో నియమితులయ్యారు. రాధాకృష్ణ‌న్ ను ‘పచాయ్ తమిళన్’ (నిజమైన- తమిళుడు) గా అభిమ‌నులు పిలుస్తారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి నామినీగా ఎంపికైనప్పుడు ఆయ‌న‌ మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పదవీకాలంలో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన రాధాకృష్ణన్.. కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం కాస్తలో చేజారిపోయింది. 1998లో అప్పటి బిజెపి ఫ్లోర్ మేనేజర్లు అతని పేరుపై కొంత గందరగోళం సృష్టించ‌డంతో తోటి తమిళుడు పొన్ రాధాకృష్ణన్ చేతిలో ఓడిపోవలసి […] - [GST త‌గ్గింపుతో టీవీలు, ACలపై ఎంత ఆదా చేయవ‌చ్చో తెలుసా?](https://vandebhaarath.com/gst-council-new-tax-slabs-2025-electronics/): న్యూఢిల్లీ: పండుగ సీజన్ కు ముందు జీఎస్టీ కౌన్సిల్ (GST Council) తన 56వ సమావేశంలో జీఎస్టీల‌ను భారీగా త‌గ్గించింది. సెప్టెంబర్ 22, 2025 నుండి కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు అమలులోకి వ‌స్తాయి. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను తొలగించారు. ఫలితంగా, గతంలో 28 శాతం పన్ను విధించిన అనేక సాధారణ గృహోపకరణాలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ (Electronics) పై ఇప్పుడు 18 శాతం శ్లాబ్ ప‌రిధిలోకి రానున్నాయి. అలాగే 12 శాతం ఉన్నవి ఇక‌పై 5 శాతం శ్లాబులోకి మార్చ‌నున్నారు. అంతేకాకుండా కొన్ని ఉత్పత్తులకు జీఎస్టీ పూర్తిగా తొలగించారు. ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ACలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై GST 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మీరు ఆశించే పొదుపుల వివరాలు ఇక్కడ ఉన్నాయి: ACలపై పొదుపులు: గతంలో, రూ.30,000 ధర గల 1-టన్ను AC […] - [GST Rates : పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. 12%, 28% శ్లాబులు రద్దు.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే.. ?](https://vandebhaarath.com/new-gst-slabs-2025-announced/): New GST slabs announced : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సమావేశంలో ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేశారు. వస్తువులు, సేవల పన్ను (Goods And Services Tax) కౌన్సిల్ పన్ను నిర్మాణంలో మూడు కొత్త GST స్లాబ్‌లకు ఆమోదం తెలిపింది. అవి 5 శాతం, 18 శాతం , 40 శాతం. కొత్త జీఎస్టీ శ్లాబులు 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేటు శ్లాబ్ ను కౌన్సిల్ ఆమోదించింది, అదే సమయంలో విలాసవంతమైన వస్తువులకు కొత్త 40 శాతం స్లాబ్‌ను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని మారథాన్ సమావేశం తర్వాత సీతారామన్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ మంత్రి రాజేష్ ధర్మాని ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ధృవీకరించారు. అందరూ GST రేట్లను హేతుబద్ధీకరించడానికి […] - [అక్రమ వలసదారులపై కొరడా రెడీ ! చొరబాటుదారులను అడ్డుకునేందుకు కొత్త చట్టం - Immigration Act 2025](https://vandebhaarath.com/immigration-act-2025-india-illegal-immigrants/): Immigration Act 2025 : భారత్​ లో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం కొత్త చట్టం అమలులోకి వచ్చింది. కొత్త నిబంధనలు భారత్​లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ పౌరులను నియంత్రించనుంది. హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త నిబంధనలతో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ను బలోపేతం చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 నియమాలు సెప్టెంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ బిల్లు ఏప్రిల్ 2025లో పార్లమెంటులో ఆమోదించింది. ఈ బిల్లు కింద, ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు భారతదేశంలోని విదేశీ పౌరులను పరిశీలించి, వారిపై చర్యలు తీసుకునే చట్టపరమైన హక్కులు ఇచ్చింది. ఈ చట్టంతో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వంటి అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చు ఈ బిల్లులో ప్రత్యేకత ఏమిటి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకుందాం.. Immigration Act 2025 చట్టంలోని నిబంధనలు ఏమిటి? నకిలీ […] - [SCO Summit 2025 : పుతిన్, ఇతర ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ప్రసంగం, ద్వైపాక్షిక చర్చలు |](https://vandebhaarath.com/india-sco-summit-2025-modi-putin-xi-diplomacy/): SCO Summit 2025 : చైనాలోని టియాంజిన్‌లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ సమ్మిట్, కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను చర్చించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌లతో కలిసి భారత్ పాల్గొని బహుళ పక్ష దౌత్యంలో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల శ్రేణిలో భారత్ పాత్ర‌ల‌ను వెల్ల‌డించింది. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా ప‌ది యొక్క చీట్‌షీట్ ఇక్కడ ఉంది. పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశాలు: భారతదేశం-రష్యా భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్దిసేపు స్నేహపూర్వక సంభాషణ జరిపారు. ఈ సందర్భంగా వారు తమ దీర్ఘకాల, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్నారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికత వంటి కీలక రంగాలలో తమ సహకారాన్ని నాయకులు పునరుద్ఘాటించారు. […] - [India Drones : యుద్ధరంగంలో గేమ్‌చేంజర్ కానున్న భారత డ్రోన్ టెక్నాలజీ](https://vandebhaarath.com/india-drones-us-china-radar-rajnath-singh/): భారత్‌లో తయారైన డ్రోన్‌లను అమెరికా, చైనా వ్యవస్థలు గుర్తించలేవు: రాజ్‌నాథ్ సింగ్ India Drone Technology : నోయిడాలోని రాఫే ఎంఫిబర్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని యువ శ్రామిక శక్తిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శనివారం ప్రశంసించారు, భారత రక్షణ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్రను హైలైట్ చేశారు. ఈ ఫెసిలిటీలో తయారైన డ్రోన్‌ (India Drones) లను అమెరికా లేదా చైనా అభివృద్ధి చేసిన ఏ రక్షణ వ్యవస్థలు గుర్తించలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆదివారం ఈ సౌకర్యంలో రక్షణ పరికరాలు, డ్రోన్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, “ఆత్మనిర్భర్ భారత్‌ (Atmanirbhar Bharat) ను సృష్టించడంలో ఇక్కడి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత్ లో తయారైన డ్రోన్‌ల (India Drones) ను అమెరికా లేదా చైనాలో […] - [ఆపరేషన్‌ సిందూర్‌లో 50 ఆయుధాలు కూడా వాడలేదు.. కొత్త వివరాలు బయటపెట్టిన ఎయిర్ మార్షల్ తివారీ - Indian Air Force](https://vandebhaarath.com/operation-sindoor-indian-air-force-strikes-pakistan/): న్యూఢిల్లీ : ఇటీవల, మే నెలలో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొత్త ఫుటేజ్‌లు, ఇత‌ర‌ వివరాలను భారత వైమానిక దళం (Indian Air Force) ఎయిర్‌ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ నర్మదేశ్వర్‌ తివారీ (Air Marshal Narmdeshwar Tiwari) వెల్ల‌డించారు. పెహ‌ల్గామ్ దాడిలో 26 మంది మరణానికి ప్ర‌తీకారంగా ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.. పాకిస్తాన్‌(Pakistan) మోక‌రిల్ల‌డానికి భారత వైమానిక దళం 50 కంటే తక్కువ ఆయుధాలను ప్రయోగించిందని ఎయిర్ మార్షల్ తివారీ వెల్లడించారు. మేం దాడి చేయ‌డానికి మాకు పెద్ద సంఖ్యలో లక్ష్యాలు ఉన్నాయి. కానీ చివరకు, మేము తొమ్మిదికి తగ్గించాము” అని ఎయిర్ మార్షల్ తివారీ ఓ జాతీయ మీడియా సమ్మిట్‌లో తన ప్రసంగంలో అన్నారు. “50 కంటే తక్కువ ఆయుధాలతో, మేము పూర్తి నియంత్రణ […] - [RSS : "మత మార్పిడి, అక్రమ వలసలే జనాభా అసమతుల్యతకు కారణం: మోహన్ భగవత్"](https://vandebhaarath.com/rss-mohan-bhagwat-ram-mandir-kashi-mathura-population-imbalance/): న్యూదిల్లీ : కాశీ, మధుర ప్రదేశాల పునరుద్ధరణతో సహా ఏ ప్రచారానికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మద్దతు ఇవ్వదని చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు, రామాలయం మాత్రమే ఆ సంస్థ మద్దతు ఇచ్చిన ఉద్యమం అని అన్నారు. “రామాలయం అనేది ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇచ్చిన ఏకైక ఉద్యమం. అది మరే ఇతర ఉద్యమంలో చేరదు, కానీ మా స్వచ్ఛంద సేవకులు చేరవచ్చు. కాశీ-మధుర పునరుద్ధరణ ఉద్యమాలకు సంఘ్ మద్దతు ఇవ్వదు, కానీ స్వయంసేవకులు పాల్గొనవచ్చు” అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో తన మూడు రోజుల ఉపన్యాస శ్రేణి చివరి రోజున ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులపై అలాంటి ఉద్యమాలలో చేరడానికి త‌మ నియంత్ర‌ణ ఉండ‌ద‌ని, భగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని ఈ ఉపన్యాస శ్రేణిని నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎలా […] - [పర్యావరణహిత గణేశుడు… కాగితం విగ్రహాలతో సరికొత్త సంప్రదాయం](https://vandebhaarath.com/warangal-eco-friendly-ganesh-idols/): Eco Friendly Ganesh Idols : వినాయక చవితి (Vinayaka Chavithi 2025) వచ్చిందంటే రంగు రంగుల విగ్రహాలు, ఊరుగింపులు, భక్తి పారవశ్యంతో పిల్లలు, పెద్దల కేరింతలు మనకు కనిపిస్తాయి. అయితే ఇటీవల పర్యావరణ హితం కోసం కొత్త ఆవిష్కరణలు ముందుకు వస్తున్నాయి. పిల్లలు, యూత్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మట్టి విగ్రహాలతో పాటు ఇప్పుడు కాగితంతో తయారైన వినాయక విగ్రహాలు కూడా భక్తులను ఆకర్షిస్తున్నా యి. ఈ విగ్రహాలు కేవలం తేలికగా ఉండడమే కాదు, నీటిలో సులభంగా కరిగి ప్రకృతికి హాని కలిగించవు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ యవకుడు కాగితంతో గణేష్ విగ్రహాన్ని (Paper Ganesh Idols) అద్భుతంగా తయారు చేశాడు. వరంగల్ జిల్లా (Warangal) 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ కి చెందిన ఇంటర్ విద్యార్థి రావులపల్లి తరుణ్ కుమార్ తయారు చేసిన పేపర్ వినాయకుడు అందరికీ ఆకర్షిస్తున్నాడు. యువత, పర్యావరణ హిత సంఘాలు కాగిత […] - [Mohan Bhagavat | భారతదేశం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్](https://vandebhaarath.com/bharat-swadeshi-products-rss-chief-mohan-bhagwat/): న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగడం సహజమే.. కానీ అది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, స్వచ్ఛంద సహకారంతో జరగాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50% సుంకం విధించిన రోజున, మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.“నిజమైన స్వదేశీ అంటే బలవంతం కాదు, ప్రపంచంతో స్వచ్ఛంద సహకారం. అవసరమైతే మాత్రమే దిగుమతులు చేసుకోవాలి. మిగతా అవసరాలను దేశీయ ఉత్పత్తుల (Swadeshi products) ద్వారానే తీర్చుకోవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఉపన్యాసంలో భగవత్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక విధానాలు బలవంతం కాకుండా సహకారంపై ఆధారపడాలని సూచించారు. “లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలమైందీ, ఐక్యరాజ్యసమితి కూడా సంఘర్షణలను నివారించడంలో తడబడుతోంది. నేటి ప్రపంచం అసహనం, మతోన్మాదం, ‘వోకిజం’ (Woke ideology) వంటి భావజాలాల వల్ల కల్లోలాన్ని ఎదుర్కొంటోంది” అని ఆయన హెచ్చరించారు. భారతదేశం స్వదేశీ ఉత్పత్తులకు […] - [Mohan Bhagwat : భారత్ విశ్వగురువుగా మారే స‌మ‌యం ఆస‌న్న‌మైంది..](https://vandebhaarath.com/rss-100-years-mohan-bhagwat-speech-delhi/): న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని, న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) శక్తివంతమైన ప్రసంగం చేశారు. భారతదేశం తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును స్వీకరించాలని, ఆధునిక ప్రపంచానికి ప్రపంచ మార్గదర్శి – లేదా విశ్వగురు – పాత్రను చేపట్టాలని కోరారు. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్ స్థాపనను గుర్తుచేసుకుంటూ భగవత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “ఈ సంవత్సరం మనం 100 సంవత్సరాలు జరుపుకుంటున్నాం.. కానీ ఆ ఆలోచన 1925 కి ముందే రూపుదిద్దుకుంది” అని ఆయన పేర్కొన్నారు. సంఘ్ దేశానికి, హిందూ సమాజానికి నిస్వార్థ సేవలో త‌రిస్తోంద‌ని చెప్పారు. “హిందువుగా గుర్తించబడాలనుకునే ఎవరైనా దేశంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండాలి. ఇది బాధ్యతాయుతమైన సమాజం ఎందుకంటే మనకు ఈ గుర్తింపు చాలా కాలం క్రితమే వచ్చింది” అని ఆయన అన్నారు. ఉమ్మడి […] - [e-VITARA EV : భారత EV విప్లవానికి నూతన దిశ – ఈ-విటారా ఎగుమతులపై ప్రధాని మోదీ](https://vandebhaarath.com/maruti-suzuki-e-vitara-ev-exports-launch-modi/): Maruti Suzuki e-VITARA | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. మారుతి సుజుకి నుంచి వ‌చ్చిన‌ మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV ‘e-VITARA ప్రపంచ ఎగుమతులను గుజరాత్‌లోని హన్సల్‌పూర్ నుండి ప్రారంభించారు. ఈ EV భారతదేశంలో తయారు అయిన ఎల‌క్ట్రిక్ కారు, ఇది 100 కంటే ఎక్కువ దేశాలకు రవాణా చేయనున్నారు. భార‌త్ క్లీన్ ఎనర్జీ తయారీ, గ్రీన్ మొబిలిటీకి ప్రపంచ కేంద్రంగా మారాలనే లక్ష్యంలో కీల‌క అడుగుగా చెప్ప‌వ‌చ్చు. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులను ప్రారంభించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్‌లోని సుజుకి మోటార్ ప్లాంట్‌ను సందర్శించిన సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ మారుతి సుజుకి నుండి వచ్చిన మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) అయిన e-VITARA యొక్క ప్రపంచ ఎగుమతిని ప్రారంభించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మొదట ప్రదర్శించబడిన ఈ EV ఇప్పుడు సిద్ధంగా ఉంది మరియు […] - [Lava Play Ultra 5G | లావా నుంచి బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రూ. 14999 నుండి ప్రారంభం](https://vandebhaarath.com/lava-play-ultra-5g-budget-gaming-smartphone-sale-starts-at-rs-14999/): Lava Play Ultra 5G : లావా తన బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లావా ప్లే అల్ట్రా 5G అమ్మకాన్ని భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 64MP కెమెరా , ఆండ్రాయిడ్ 15 లను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్‌లతో లభిస్తుంది. Lava Play Ultra 5G : ధర, వేరియంట్లు లావా ప్లే అల్ట్రా 5G రెండు వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది.. ఈ ఫోన్ రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది- ఆర్కిటిక్ ఫ్రాస్ట్, ఆర్కిటిక్ స్లేట్. ప్రారంభ ఆఫర్లు లావా ప్లే అల్ట్రా 5Gని ప్రత్యేకంగా అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు ఎంపిక చేసిన HDFC, SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ₹1,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు, ఇందులో EMI లావాదేవీలు కూడా ఉంటాయి. ఈ మోడల్ […] - [Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..](https://vandebhaarath.com/delhi-metro-fare-hike-august-2025/): Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ( DMRC ) 8 సంవత్సరాల తర్వాత మెట్రో రైలు ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయిని DMRC ప్రకటించింది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్ట్ చేసింది. మెట్రో ఛార్జీలు ఎంత పెరిగాయి? దిల్లీ మెట్రోలో ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.1 నుండి రూ.4 వరకు పెరిగాయి. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ఈ పెంపు రూ.5 వరకు ఉంది. DMRC ప్రకారం, నేటి నుండి కనీస ఛార్జీ రూ.11. గరిష్టంగా రూ.64గా మారింది, గతంలో కనీస ఛార్జీ రూ.10. గరిష్టంగా రూ.60గా ఉండేది. ఇప్పుడు ఎంత ఖర్చవుతుంది? ఢిల్లీ మెట్రో సేవల ప్రయాణీకుల ఛార్జీలు ఈరోజు నుండి, అంటే ఆగస్టు 25, 2025 (సోమవారం) నుండి సవరించబడ్డాయని DMRC పోస్ట్ చేసింది. ప్రయాణించిన దూరాన్ని బట్టి (ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ […] - [Mizoram | మిజోరంలో త్వ‌ర‌లో మొట్ట‌మొదటి రైల్వే స్టేషన్](https://vandebhaarath.com/mizoram-railway-network-bairabi-sairang-line-inauguration-2025/): Mizoram Railway Network: : భార‌తీయ‌ రైల్వే పటంలో కొత్త‌గా ఈశాన్య రాష్ట్రమైన మిజోరం కూడా చేర‌బోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరంలో బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించ‌నున్నారు. దీంతో మిజోరంను దేశ రైల్వే మ్యాప్‌లో చేర‌నుంది. శుక్రవారం ఐజ్వాల్‌లో జరిగిన మిజోరం పోలీస్ సర్వీస్ అసోసియేషన్ (MPSA) సమావేశంలో ముఖ్యమంత్రి లాల్దుహోమా ఈ ప్రకటన చేశారు. మిజోరం రాష్ట్రానికి రైల్వే కనెక్టివిటీని పెంచడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యేలా చేసే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. ప్రధాని మోదీ సెప్టెంబర్ 12న మిజోరం చేరుకుని ఇక్కడ రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఆయన కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభిస్తారు.రాజధానికి రైలు సర్వీసులు : ముఖ్యమంత్రిప్రధాని పర్యటన గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడానని ముఖ్య‌మంత్రి లాల్దుహోమా అన్నారు. సైరంగ్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యంగా […] - [RSS | ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కోవింద్](https://vandebhaarath.com/rss-vijayadashami-2025-nagpur-ramnath-kovind-mohan-bhagwat/): వందేభార‌త్‌ : నాగ్‌పూర్‌లోని దాని ప్రధాన కార్యాలయంలో జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వార్షిక విజయదశమి కార్యక్రమానికి (RSS Centenary Celebrations) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు . “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 2, 2025న ఉదయం 7:40 గంటలకు నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లో విజయదశమి ఉత్సవ్ జరుగుతుంది” అని ఆర్‌ఎస్‌ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.విజయదశమి కార్యక్రమం సంఘ్ క్యాలెండర్‌లో ఒక ముఖ్యమైన తేదీ, ఎందుకంటే ఈ సంస్థ – పాలక భారతీయ జనతా పార్టీ (బిజెపి) యొక్క సైద్ధాంతిక మూలాధారం అయిన ఆర్ఎస్ఎస్ 1925లో స్థాపించబడింది. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ప్రసంగం చేస్తారు. “భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కీలకోపన్యాసం చేస్తారు” అని ప్రకటనలో […] - [Vikarabad | వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం](https://vandebhaarath.com/vikarabad-news/): రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం తథ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (N.Ramchandar Rao) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరును “అనంతగిరి (Ananthagiri) జిల్లా”గా మారుస్తామని స్పష్టం చేశారు. అనంతగిరి పర్యాటక కేంద్రంగా దక్షిణ ఊటీగా ప్రసిద్ధి అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారు? బీసీలకు ఇప్పటికే బీసీ-బీ, బీసీ-ఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలి. రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. యూరియా సరఫరాపై అసత్య ప్రచారం.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల […] - [Voter List | వెబ్‌సైట్‌ లో ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల పేర్లు](https://vandebhaarath.com/bihar-65-lakh-voters-names-removed-list/): పాట్నా/ఢిల్లీ: బీహార్‌లో ముసాయిదా జాబితాలో లేని 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జిల్లాల వెబ్‌సైట్‌లలో విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా దీనిని డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ తర్వాత బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన పేర్ల జాబితాను సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత జిల్లా మేజిస్ట్రేట్‌ల వెబ్‌సైట్‌లలో ఉంచినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం తెలిపారు. Bihar Voter List : ఓటరు జాబితా నుంచి తొలగించిన పేర్లు విడుదల ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటర్ల (Voter)జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణలో, ఈ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల పేర్ల వివరాలను, వాటిని చేర్చకపోవడానికి గల కారణాలను ప్రచురించాలని సుప్రీంకోర్టు గత వారం ఎన్నికల సంఘాన్ని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 56 గంటల్లోపు, ముసాయిదా […] - [స‌ర్వాంగ సుంద‌రంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ - Malakpet railway station](https://vandebhaarath.com/malakpet-railway-station-redevelopment-amrit-bharat-scheme/): Malakpet railway station | అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) లో భాగంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి ప‌నులు జోరుగా సాగుతున్నాయి. అన్ని ప‌నులు పూర్త‌యితే ఈ స్టేష‌న్ లో ప్ర‌యాణికుల‌కు అత్యాధునిక సౌక‌ర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పున‌రాభివృద్ధి ప‌నులు 70% వ‌ర‌కు చేరుకున్నాయి. మ‌ల‌క్ పేట్ రైల్వే స్టేష‌న్ లో ఆధునిక సౌకర్యాలు, మెట్రో ఇంటిగ్రేషన్, పర్యావరణ అనుకూల డిజైన్‌తో, రూ.36.44 కోట్లతో మలక్‌పేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి 2025 చివరి నాటికి పూర్తి చేసి సిద్ధం చేసి వినియోగించుకునేలా చేయాలని దక్షిణమధ్య రైల్వే (South Central Railway) అధికారులు యోచిస్తున్నారు. ఇది పాత‌బ‌స్తీ నగర ప్రయాణికులకు మెరుగైన‌ రవాణా సౌకర్యాల‌ను అందించ‌నుంది. అమృత్ భారత్ స్టేష‌న్‌ స్కీమ్‌.. రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) యొక్క స‌నయా భారత్ నయా స్టేషన్’ చొరవలో భాగంగా రూ.36.44 […] - [హైదరాబాద్ ప్రజలకు TSRTC శుభవార్త – టీఏవైఎల్ టిక్కెట్‌పై ప్రత్యేక తగ్గింపు](https://vandebhaarath.com/tsrtc-freedom-offer-tayl-ticket-discount-hyderabad/): హైద‌రాబాద్ ప్రయాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ (TSRTC) శుభ‌వార్త చెప్పింది. పంద్రాగ‌స్టు వేడుల‌ సందర్భంగా ‘ఫ్రీడమ్ ఆఫర్’ కింద ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టిక్కెట్ ధరను తగ్గించింది. అయితే ఈ ఆఫ‌ర్‌ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్ల‌డించారు. హైద‌రాబ‌ద్‌ మెట్రో డీలక్స్ బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ఈ టిక్కెట్లను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. పెద్దలకు ఇంతకు ముందు టిక్కెట్ ధర రూ.150 కాగా, ఫ్రీడ‌మ్‌ ఆఫర్ కింద 130 రూపాయ‌ల‌కు తగ్గించారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు ఇంతకు ముందు రూ. 120గా ఉన్న టిక్కెట్ ధరను రూ. 110కి తగ్గించారు. పిల్లలకు రూ. 100 ఉండగా, దీనిని రూ. 90కి సవరించారు. - [బిజెపి, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదు :](https://vandebhaarath.com/rss-bjp-one-ideological-family-ram-madhav/): RSS : భారతీయ జనతా పార్టీ (BJP ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఒకే సైద్ధాంతిక కుటుంబంలో భాగమని, రెండింటి మధ్య ఎటువంటి భేదాభిప్రయాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ (Ram Madhav) స్పష్టంగా పేర్కొన్నారు. రెండు సంస్థలు రాజకీయాలు, సామాజిక సేవా రంగాలలో పనిచేస్తాయని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల చరిత్రను గుర్తించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ప్రశంసించారు. రెండు సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఉందని ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించినపుడు RSS నాయకుడు రామ్ మాధవ్ అలాంటి ఊహాగానాలను తోసిపుచ్చారు. రెండు సంస్థలు సిద్ధాంతపరంగా ఐక్యంగా ఉన్నాయని. ఇవి రెండూ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయని అన్నారు. BJP రాజకీయాల్లో పనిచేస్తుండగా, RSS దాని వెలుపల దేశ సామాజిక సేవ కోసం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. BJP మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి […] - [GST లో భారీ సంస్కరణలు: 12%, 28% స్లాబులు రద్దు – ఈ దీపావళికి మోదీ పెద్ద బహుమతి ?](https://vandebhaarath.com/modi-gst-reforms-2025-diwali-gift-tax-slabs/): New Delhi : వస్తువులు – సేవల పన్ను (GST) వ్యవస్థను సరళీకృతం చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జిఎస్‌టి స్లాబ్‌లను తొలగించాలని ప్రతిపాదించింది, 5 శాతం, 18 శాతం మాత్రమే కొన‌సాగించ‌నున్న‌ట్లు భావిస్తున్నారు. అధికారుల ప్రకారం, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న వస్తువులలో దాదాపు 99 శాతం 5 శాతం శ్లాబులోకి మారుతాయి, 28 శాతం శ్లాబులోని 90 శాతం వస్తువులు 18 శాతానికి మారుతాయి. ప్రస్తుతం అత్యధిక పన్ను పరిధిలో ఉన్న చాలా వినియోగ వస్తువులు ఈ తగ్గింపు వల్ల కోట్లాది మంది ప్ర‌జ‌లు ప్రయోజనం పొందనున్నాయి. అదనంగా, పొగాకు, పాన్ మసాలా వంటి వ‌స్తువుల‌పై కొత్తగా 40 శాతం GST శ్లాబును ప్రతిపాదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్ర‌సంగంలో అనేక తీపిక‌బురులు చెప్పారు.ఈ దీపావళికి […] - [RSS ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ, 100 సంవత్సరాల చరిత్ర: ప్ర‌ధాని మోదీ](https://vandebhaarath.com/rss-world-biggest-ngo-100-years-history-pm-modi/): PM Modi on RSS | భారతీయ జనతా పార్టీ (బిజెపి) సైద్ధాంతిక గురువు అయిన‌ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద స్వ‌చ్ఛంద సేవా సంస్థ (ఎన్‌జిఓ) అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు. - [PM Modi | మరో రికార్డు బద్దలు కొట్టిన ప్రధాని మోదీ](https://vandebhaarath.com/pm-modi-red-fort-speech-record-2025/): PM Modi Red Fort Speech Record : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి వరుసగా 12 సార్లు జాతినుద్దేశించి ప్రసంగించడం ద్వారా ఇందిరా గాంధీ రికార్డును బద్దలు కొట్టారు. ఈ విషయంలో ఆయన ఇప్పుడు వరుసగా 17 సార్లు ఈ ప్రసంగించిన జవహర్‌లాల్ నెహ్రూ కంటే వెనుకబడి ఉన్నారు. ఇందిరా గాంధీ జనవరి 1966 నుంచి మార్చి 1977 వరకు, ఆ తరువాత జనవరి 1980 నుంచి అక్టోబర్ 1984 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆమె అక్టోబర్ 1984లో హత్యకు గురయ్యారు. మాజీ ప్రధాని నెహ్రూ ఎన్నిసార్లు ప్రసంగించారు?భారతదేశానికి అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ (1947-63) 17 సార్లు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1964 మరియు 1965లో ఎర్రకోట ప్రాకారాల నుండి స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి […] - [Pooja Pal | సీఎం యోగిని ప్ర‌శంసించినందుకు ఎమ్మెల్యేపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం, పార్టీ నుంచి బహిష్కరణ](https://vandebhaarath.com/cm-yogi-puja-pal-samajwadi-party-expulsion/): Prayagraj News | ప్రయాగ్‌రాజ్‌లోని చైల్ ఎమ్మెల్యే, రాజు పాల్ భార్య పూజ పాల్ (Pooja Pal) ను అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. యుపి అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047 పై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (CM Adityanath)ను బహిరంగంగా ప్రశంసించారు. పూజ పాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అఖిలేష్ యాదవ్ ఆమెపై ఈ చర్య తీసుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు రాజు పాల్‌కు అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌తో రాజకీయ వైరం ఉంది. 2004 నవంబర్‌లో ప్రయాగ్‌రాజ్ వెస్ట్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో అతిక్ తమ్ముడు మహ్మద్ అష్రఫ్‌ను ఓడించి రాజు పాల్ విజయం సాధించారు. ఈ క్ర‌మంలో ఆయన జనవరి 25, 2005న హ‌త్య‌కు గురయ్యాడు. ఫిబ్రవరి 2023లో, హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ […] - [komuravelli : చురుగ్గా సాగుతున్న కొమురవెల్లి కొత్త రైల్వే స్టేషన్ పనులు](https://vandebhaarath.com/komuravelli-mallanna-railway-station-construction/): komuravelli : తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కొమురవెల్లి మల్లన్న ఆలయం (komuravelli Mallanna Temple ) ఒకటి. సిద్ధిపేట జిల్లా (Siddipet District) చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ని ఒక కొండపై వెలిసిన మల్లిఖార్జున స్వామి ఆల‌య క్షేత్రం సిద్ధిపేట నుంచి సుమారు 24 కి.మీ. హైదరాబాద్ నుంచి సుమారు 90 కి.మీ. వ‌రంగ‌ల్ నుంచి 102 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఈ ఆలయం ఉంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం కొమురవెల్లి మల్లన్నను ద‌ర్శించుకునేందుకు 25 లక్షల మందికి పైగా భక్తులు వ‌స్తుంటారు. ముఖ్యంగా జాతర సమయంలో భక్తులు పోటెత్తుతారు. ఇక సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు స్వామివారిని ద‌ర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ ఆలయానికి చేరుకోవ‌డానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కొమురవెల్లికి సుమారు 45 కి.మీ. దూరంలో జనగామ‌ రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ రైల్వే టెర్మిన‌ల్‌ నుంచి […] - [iPhone 17 లాంచ్ కు ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ పై భారీ డిస్కౌంట్](https://vandebhaarath.com/iphone-16-pro-max-discount-amazon-flipkart/): ఐఫోన్ 16 సిరీస్ లైనప్‌లోని టాప్-ఎండ్ మోడల్ అయిన ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ (Apple iPhone 16 Pro Max) భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 8 శాతం చౌకగా లభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్(Flipkart), అమెజాన్ (Amazon) రెండింటిలోనూ రూ. 1,31,900 కు అందుబాటులో ఉంది. ఇంత‌కుముందు దీని ధ‌రరూ. 1,44,900. . స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల్లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2024 ఐఫోన్ 16 సిరీస్ లైనప్ నుండి వ‌చ్చిన‌ ఫ్లాగ్‌షిప్ మోడల్ లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ICICI, SBI క్రెడిట్ కార్డుల‌ను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్ ధరను రూ.3,000 తగ్గించి రూ.1,28,900 వరకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే, రెండు క్రెడిట్ కార్డ్‌లపై EMI కాని లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్‌పై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు, దీని వలన […] - [Mid day Meal : పేద విద్యార్థుల క‌డుపు నింపుతున్న అక్ష‌య పాత్ర‌](https://vandebhaarath.com/warangal-akshaya-patra-mid-day-meal-2025/): వరంగల్‌ లోని సర్కారు బడుల్లో పిల్లలకు రుచికరమైన మధ్యాహ్న భోజనం ప్రారంభం Mid day meal by Akshsy Patra | ఉడికీ ఉడ‌క‌ని అన్నం, నీళ్ల చారు.. రుచిప‌చీ లేని సాంబారు నుంచి పేద విద్యార్థుల‌కు విముక్తి ల‌భించింది. ఇక‌పై ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల‌కు క‌డుపు నిండా రుచిక‌ర‌మై భోజ‌నం (Mid day meal ) అందించేందుకు అక్ష‌య‌పాత్ర స్వ‌చ్ఛంద సంస్థ ముందుకు వ‌చ్చింది. వ‌రంగ‌ల్ కాశిబుగ్గ‌లోని న‌రేంద్ర‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాలతోపాటు వ‌రంగ‌ల్ కృష్ణాకాల‌నీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల కోసం ఈరోజు (ఆగ‌స్టు 11)న అక్ష‌య పాత్ర స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కం ప్రారంభించింది. ఇందులో భాగంగా మ‌ధ్యాహ్నం న‌రేంద్ర‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ‌ ఉన్న‌త‌పాఠ‌శాలలోని సుమారు 757 మంది, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లోని 275 మంది అలాగే కృష్ణాకాల‌నీలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లోని 425 మంది పిల్ల‌ల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని అందించింది. ఆనందంగా భోజ‌నం చేసిన చిన్నారులు ఇన్నాళ్లు నాణ్య‌త […] - [ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం](https://vandebhaarath.com/modi-vande-bharat-bengaluru-metro-yellow-line-launch/): Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగ‌స్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు – బెల్గాం, అమృత్సర్ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) – పూణే రైళ్లు ఉన్నాయి. దీని తరువాత, ఆయన బెంగళూరు మెట్రోలోని ఎల్లో లైన్‌ (Bengaluru Metro Yellow Line) ను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. అలాగే ఆర్‌వి రోడ్, రాగిగుడ్డ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. ప్రధానమంత్రి బెంగళూరులో పట్టణ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మూడు కొత్త రైళ్లు వాటి మార్గాలు మొత్తం 144 వందే భారత్ రైళ్లు […] - [Longest Train | 354 బోగీలు, 7 ఇంజిన్లు, ఆసియాలోనే అతి పొడవైన 4.5 కి.మీ గూడ్స్ రైలు](https://vandebhaarath.com/rudrastra-45km-asias-longest-goods-train-telugu-news/): Longest Train : రైలు నిర్వహణలో భారతీయ రైల్వేలు కొత్త రికార్డు సృష్టించాయి. సరుకు రవాణా రైలు నిర్వహణ రంగంలో తూర్పు మధ్య రైల్వేలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ (దేదు డివిజన్) ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆసియాలోనే అతి పొడవైన (4.5 కి.మీ) సరుకు రవాణా రైలు రుద్రాస్త్ర గురువారం ఇక్కడి నుండి విజయవంతంగా నడపబడింది. ఇప్పుడు దీదు డివిజన్ నుండి ధన్‌బాద్ డివిజన్‌కు వస్తువులను త్వరగా లోడ్ చేయడం మరియు రవాణా చేయడం కోసం గూడ్స్ రైళ్లను పంపనున్నారు. ఇది బొగ్గు మరియు ఇతర వస్తువుల రవాణాను సులభతరం చేస్తుంది మరియు సమయం ఆదా చేస్తుంది. దీదు డివిజన్ ‘డివిజనల్ రైల్వే మేనేజర్’ (DRM) ఉదయ్ సింగ్ మీనా మాట్లాడుతూ, ‘ఇది ఒక కొత్త ప్రయోగం. ఇది సరకు రవాణా మరియు లోడింగ్‌ను వేగవంతం చేస్తుంది. ఇది వనరులను మాత్రమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. […] - [Rakhi | రక్షా బంధన్ ను మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోండి..](https://vandebhaarath.com/rakhi-raksha-bandhan-mantras/): Rakhi 2025 | రక్షా బంధన్‌ను సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ (Raksha Bandhan) జరుపుకుంటారు. 2025 సంవత్సరానికి రాఖీ పౌర్ణమి ఆగస్టు 9న, శనివారం జరుపుకోనున్నారు. ఇది శ్రావణ మాసంలోని శుక్రవారం తరువాతి రోజు కావడం విశేషంగా చెప్పుకోచవ్చు.. రాఖీ (Rakhi ) కట్టేందుకు శుభ ముహూర్తం ఎప్పుడు? జ్యోతిష్య నిపుణుల ప్రకారం, ఆగస్టు 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాఖీ కట్టేందుకు అత్యంత శుభకరమైన సమయంగా చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కడితే విష్ణుమూర్తి అనుగ్రహం లభించడంతో పాటు, సోదరులు, సోదరీమణులు శాంతి, సౌభాగ్యంతో తమ బంధాన్ని మరింత బలపర్చుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రక్షా బంధన్ సమయంలో జపించాల్సిన మంత్రాలు తేన త్వామ్ ప్రతిబధ్నామి రక్ష మా చల మా చల.” అర్థం: […] - [Trump Tariffs | మేం సిద్ధంగా ఉన్నాం.. డోనాల్డ్ ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్](https://vandebhaarath.com/modi-response-to-trump-tariffs-on-indian-exports/): Trump Tariffs | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త‌న వ్యాఖ్య‌ల‌తో స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. మన రైతుల సంక్షేమమే మన ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు. భారత ఎగుమతులపై డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీగా సుంకాలు పెంచడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో , ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, భారతదేశం తన రైతుల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) గురువారం స్ప‌ష్టం చేశారు. దిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “మాకు, మా రైతుల ప్రయోజనాలే (Farmer Welfare)ముఖ్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎన్న‌టికీ రాజీపడదు. దీనికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు, అందుకు నేను దానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం దానికి సిద్ధంగా ఉంది” అని అన్నారు. […] - [హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రలో కాంగ్రెస్ : Bandi Sanjay](https://vandebhaarath.com/bandi-sanjay-fire-on-congress-party/): న్యూఢిల్లీ : తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బీసీల కోసం కాకుండా కేవలం ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేపట్టిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా హామీ ఇచ్చిన కాంగ్రెస్, అసలు ఆ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందులో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలన్న పథకంతోనే బీసీలను మోసం చేస్తున్నారన్నారు. ‘‘ఇది అసలు బీసీ డిక్లరేషన్ కాదు. ముస్లిం డిక్లరేషన్ మాత్రమే’’ అని స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 27% రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రతిపాదన వల్ల బీసీలకు అదనంగా 5% మాత్రమే లభించబోతోంది. మతాధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అంబేడ్కర్‌ భావనలతో కాంగ్రెస్ వ్యతిరేకంగా వెళ్తోంది అని బండి సంజయ్ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50 […] - [మ‌రింత చౌక‌గా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. Front load Washing Machines](https://vandebhaarath.com/amazon-front-load-washing-machine-offers-sale-2025/): అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఆక‌ర్ష‌ణీయ‌మైన డీల్స్ Front load Washing Machines offers sale-2025 : పల్లెల నుంచి ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల వ‌ర‌కు ఇప్పుడు వాషింగ్ మెషీన్లు త‌ప్ప‌నిస‌రి అయ్యాయి. ఈ వాషింగ్ మెషీన్లు అనేక అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి. ఇవి బట్టలు ఉతకడానికే కాకుండా ఆరబెట్టగలవు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు మీ సమయాన్ని అలాగే నీటిని, విద్యుత్తును కూడా ఆదా చేస్తాయి. మీరు వాటిని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుండి గొప్ప ఆఫర్లపై కొనుగోలు చేయవచ్చు. వర్షాకాలంలో అతి పెద్ద సమస్య ఉతికిన బట్టలు ఆరబెట్టడం. మీరు కూడా ముసురు వర్షం కారణంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ తాజా వాషింగ్ మెషిన్ మీకు చాలా సహాయపడుతుంది. ఆటోమేటిక్ ఫీచర్లతో కూడిన ఈ వాషింగ్ మెషిన్ ఫ్రంట్ లోడ్ అన్నీ ఇన్వర్టర్ మోటార్, హైజీన్ స్టీమ్, ఇన్‌బిల్ట్ హీటర్, వై-ఫై కనెక్టివిటీ, AI […] - [Kerala | సదానందన్ మాస్టర్‌పై దాడి కేసు: ఎనిమిది మంది సీపీఎం కార్యకర్తల లొంగుబాటు](https://vandebhaarath.com/sadanandan-master-cpm-attack-case-surrender-kerala/): Kerala Kannur Violence 1994 : హైకోర్టు శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో, 31 సంవత్సరాల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సదానందన్ మాస్టర్‌ (Sadanandan Master)పై దాడికి పాల్ప‌డిన‌ కేసులో దోషులుగా తేలిన ఎనిమిది మంది సిపిఎం కార్యకర్తలు సోమవారం కేరళలోని కన్నూర్‌లోని కోర్టు ముందు లొంగిపోయారు. జనవరి 25, 1994న జరిగిన పాశ‌విక‌ దాడిలో సదానందన్ మాస్టర్ తన రెండు కాళ్లను కోల్పోయారు. ప్రస్తుతం బిజెపి కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మట్టన్నూర్‌లో జరిగిన సంఘటన సమయంలో, పాఠశాల ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన సదానందన్, కన్నూర్ జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్ సహకార కార్యవాహక్‌గా ఉన్నారు. ఈ కేసులో దోషులుగా తేలిన సిపిఎం కార్యకర్తలు తలస్సేరి సెషన్స్ కోర్టు ముందు లొంగిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఏడు సంవత్సరాల జైలు శిక్షను స‌వాల్ చేస్తూ నిందితులు దాఖలు […] - [ఆగస్టు 7 నుండి భారతదేశంతో సహా 70 దేశాలపై సుంకాలను ప్ర‌క‌టించిన‌ ట్రంప్ : పూర్తి జాబితా USA Trade Tariffs 2025](https://vandebhaarath.com/trump-usa-trade-tariffs-2025/): USA Trade Tariffs 2025 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ఎగుమతులపై వాషింగ్టన్ విధించే సుంకాల జాబితాను వైట్ హౌస్ ఈ రోజు విడుదల చేసింది. భారతదేశంపై 25 శాతం సుంకాన్ని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు. ఆయా దేశాలకు 10 నుంచి 41 శాతం మధ్య టారిఫ్స్ ను ఆయ‌న‌ ప్రకటించారు. తన వాణిజ్య భాగస్వాములతో దేశ వాణిజ్య లోటును తగ్గించడానికి తాను ఇలా చేస్తున్నట్లు ట్రంప్ (US President Donald Trump) అన్నారు. బ్రెజిల్ వంటి కొన్ని దేశాల నుంచి దిగుమతులు క్రింద జాబితా చేయబడిన పరస్పర సుంకాలకు అదనంగా అదనపు సుంకాలను ఎదుర్కొంటున్నాయని గమనించాలి. కెనడాతో పాటు, వైట్ హౌస్ డజన్ల కొద్దీ ఇతర దేశాలకు అప్ డేట్ చేసిన సుంకాల రేట్లను కూడా విడుదల చేసింది. ఈ చర్యలు […] - [BSNL 5G ఆగస్టులో ప్రారంభం – ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ](https://vandebhaarath.com/bsnl-5g-launch-august-2025-india/): న్యూఢిల్లీ : BSNL 5G స‌ర్వీస్‌ ఆగస్టులో ప్రారంభం కావచ్చు. వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యాన్ని పేర్కొంటూ, కంపెనీ తన అధికారిక X హ్యాండిల్‌లో ఆగస్టు నెలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనను షేర్ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ 5G సేవను ప్రారంభించడం వల్ల‌ ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలకు పోటీ పెరుగుతుంది. BSNL సేవలు సాధారణంగా ప్రైవేట్ ప్రొవైడర్ల కంటే సరసమైనవి కాబట్టి, ఈ కంపెనీలు వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉంది. BSNL ఇండియా అధికారిక X హ్యాండిల్ ఇలా పోస్ట్ చేసింది: “ఈ ఆగస్టులో, BSNL అత్యున్న‌త‌ డిజిటల్ అనుభవాన్ని ఆవిష్కరిస్తుంది! BSNLతో గేమ్-చేంజింగ్ డిజిటల్ జర్నీకి సిద్ధంగా ఉండండి. అని పేర్కొంది. నెలవారీ సమీక్ష సమావేశాలు BSNL, MTNL లను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. భారత టెలికాం రంగంలో తొలిసారిగా BSNL కోసం సమీక్ష సమావేశం జరిగిందని, కేంద్ర […] - [Donald Trump | భారత్​ కు ట్రంప్​ షాక్​.. దేశంపై 25% సుంకాలు!](https://vandebhaarath.com/usa-25-percent-tariff-on-india-august-2025-donald-trump/): వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి మండిపడ్డారు. భారత్‌పై 2025 ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు (20% Tariff) విధించనున్నట్లు ఆయన ఈరోజు ప్రకటించారు. అంతేకాదు, కొన్ని అంశాల్లో భారత్‌ అదనపు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పంచుకున్న పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా సుంకాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. ఆగస్టు 1 నుంచి భారతదేశంపై 25% సుంకం విధించ‌డంతోపాటు జరిమానా వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో భారతదేశం ఒకటి అని ట్రంప్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌ పోస్ట్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన పోస్ట్‌లో ఇలా రాశారు- ‘గుర్తుంచుకోండి, భారతదేశం మా స్నేహితుడు […] - [Operation Mahadev : క‌శ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది జిబ్రాన్ సహా ముగ్గురు హ‌తం](https://vandebhaarath.com/operation-mahadev-news-updates/): Operation Mahadev | శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. హతమైన ఉగ్రవాదిని జిబ్రాన్‌గా గుర్తించారు. ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev) కింద నిర్వహించిన ఈ ఎన్‌కౌంట‌ర్ లో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలో ఒక ప్రధాన విజయంగా భావిస్తున్నారు. సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలలో కీలక వ్యక్తి అయిన జిబ్రాన్‌ను వారాల తరబడి జాగ్రత్తగా సమన్వయంతో చేప‌ట్టిన ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టినట్లు వర్గాలు తెలిపాయి. సోమవారం దచిగామ్ సమీపంలోని హర్వాన్ దట్టమైన అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది, అక్కడ భద్రతా దళాలు భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులతో భీకర కాల్పుల్లో పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్‌లో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఉగ్రవాదుల వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. భద్రతా దళాలు భారీ ఆపరేషన్ 26 మంది మృతికి కారణమైన పహల్గామ్ దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి భద్రతా […] - [బీహార్ SIR మొదటి దశ పూర్తయింది.. డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల మంది తొలగింపు](https://vandebhaarath.com/bihar-sir-voter-list-revision-eci-phase1/): బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మొదటి దశను భారత ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తి చేసింది.ఈ మేర‌కు ఈసీఐ ఆదివారం ప్ర‌క‌టించింది. ఈ ప్రక్రియలో 7.89 కోట్ల ఓటర్లలో 7.24 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. సవరణ ప్రక్రియను చేపట్టాలనే ECI నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనున్న ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది. 2025 జూన్ 24 నుంచి జూలై 25 వరకు జరిగిన ఈ గణనలో మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లలో 7.24 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొన‌డం విశేషం. ECI ప్రకారం ఈ ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో అత్యంత విస్తృతమైన ఓటరు ధృవీకరణ కార్య‌క్ర‌మంలో ఒకటిగా భావిస్తున్నారు. ఆగస్టు 1న ప్రచురించనున్న‌ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లు తొలగించిన‌ట్లు ECI ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ మినహాయింపులలో […] - [Telangana | ఉడ్తా తెలంగాణ కావొద్దు..](https://vandebhaarath.com/bjp-ramchander-rao-slams-telangana-govt-vanaparthi-meet/): Telangana News | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం విస్తరిస్తోంద‌ని, యువత, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంద‌ని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతోంద‌ని విమర్శించారు.. వ‌నపర్తి (Vanaparthi)లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచంద‌ర్ రావు మాట్లాడారు. వనపర్తి జిల్లాతో నాకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పూర్తిగా అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉంద‌ని కానీ ప్రజల కష్టాలను పట్టించుకోవ‌డంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల తమ భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా తగిన పరిహారం ఇవ్వలేదు. ఎత్తిపోతల నిర్మాణాల వల్ల భూములు కోల్పోయిన వారికి ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూములు కోల్పోయిన […] - [Amazon Freedom Sale : 80% వరకు డిస్కౌంట్‌తో షాపింగ్ సందడి!](https://vandebhaarath.com/amazon-freedom-sale-2025-offers-deals/): Amazon Freedom Sale 2025 : అమెజాన్ కూడా తన ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన స్వాతంత్ర్య దినోత్సవ సేల్‌ను ప్రకటించిన కొద్దిసేపటికే అమెజాన్ కూడా ఈ సేల్ ఈవెంట్ ను వెల్ల‌డించింది. అమెజాన్ సేల్ త్వరలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో, కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలతో సహా అనేక రకాల వస్తువులను తగ్గింపు ధరలకు పొందుతారు. ప్రైమ్ వినియోగదారులు 12 గంటల ముందస్తు యాక్సెస్ పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో గోల్డ్ రివార్డులు, గిఫ్ట్ కార్డ్ వోచర్లు, ట్రెండింగ్ డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్‌లు కూడా ఉంటాయి. అమెజాన్ సేల్స్ మొద‌లయ్యేది ఇప్పుడే.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ జూలై 31న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రైమ్ వినియోగదారులకు, ఈ సేల్ 12 గంటల ముందుగానే, జూలై 31 అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. SBI కార్డ్‌తో షాపింగ్ […] - [Indian Military : కార్గిల్ యుద్ధం తర్వాత భారత సైనిక శక్తి ఎలా మారిపోయింది..?](https://vandebhaarath.com/kargil-to-kalyug-warfare-evolution-of-indian-military/): Indian Military Modernization | 1999 మే- జూలై మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం (Kargil War), భారతదేశ చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయింది. మన సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలు, వ్యూహాత్మక చతురతకు నిదర్శనం కార్గిల్ వార్. హిమాలయాలలోని ప్రమాదకరమైన శిఖరాలలో భారత భూభాగంలోకి పాకిస్తాన్ చొరబడటంతో ప్రారంభమైన ఈ యుద్ధంలో భారత దళాలు కీలక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుని నియంత్రణ రేఖ (LOC) వెంబడి మరలా పట్టు సాధించాయి. ఈ విజయంలో భారత సైనికుల ధైర్యం నిర్ణయాత్మక పాత్ర పోషించినప్పటికీ, యుద్ధభూమిలో కొన్ని కీలక ఆయుధాలు కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. కార్గిల్‌లో సత్తాచాటిన ఆయుధాలు 26 సంవత్సరాల తరువాత, భారతదేశ సైనిక ఆయుధశాల పరివర్తన చెందింది. కార్గిల్ యుద్ధం తరువాత, ఆధునీకరణ అత్యంత ప్రాధాన్యతగా మారింది. స్వావలంబన తదుపరి తరం యుద్ధంపై దృష్టి సారించింది. 1999 నాటి ఆయుధాలతో నేటి ఆయుధాలు ఎలా పోలుస్తాయో ఇక్కడ ఉంది: […] - [Bihar | జర్నలిస్టులకు పెన్షన్ మొత్తాన్ని పెంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్](https://vandebhaarath.com/bihar-journalist-pension-hike-nitish-kumar-2025/): ‘బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం (Bihar Patrakaar Samman Pension Scheme) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇప్పుడు నెలకు రూ.15,000 లభిస్తుంది, ఇది గతంలో రూ.6000 ఉండ‌గా ఇప్పుడు భారీగా పెంచారు. అంతేకాకుండా, ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్ట్ మరణిస్తే, మరణించిన వ్యక్తి భార్యకు నెలకు రూ. 10,000 జీవితకాల పెన్షన్ లభిస్తుంది. అలాంటి మహిళలు గతంలో నెలకు రూ. 3000 పొందేవారు.దీనికి సంబంధించిన సూచనలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంబంధిత శాఖకు తెలియజేశారు. “బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ రూ.6,000కి బదులుగా రూ.15,000 నెలవారీ పెన్షన్ అందించాలని శాఖకు సూచనలు ఇచ్చామని ముఖ్య‌మంత్రి నితిష్ కుమార్ తెలిపారు. అదనంగా, ‘బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం’ కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టులు మరణిస్తే, […] - [లావా బ్లేజ్ డ్రాగన్ 5G రిలీజ్: అద్భుతమైన ఫీచర్లతో రూ. 8999కే 5G ఫోన్​ ‌‌‌‌– Lava Blaze Dragon 5G](https://vandebhaarath.com/lava-blaze-dragon-5g-launched-price-specs/): Lava Blaze Dragon 5G: భారతీయ బ్రాండ్ లావా కొత్త సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ ‘Lava Blaze Dragon 5G’ని విడుదల చేసింది. దీనిని రూ. 8999 ధరకు కొనుగోలు చేయవచ్చు. కొత్త Lava Blaze Dragon స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 మొబైల్ ప్రాసెసర్ ఉంది. దీనికి 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 50-మెగాపిక్సెల్ రీయర్​ మెయిన్​ కెమెరా అందించారు. ఫోన్ గోల్డెన్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ రెండు రంగుల్లో వస్తుంది. తాజా Android 15పై నడుస్తుంది. లావా బ్లేజ్ డ్రాగన్ 5G ధర లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లతో వస్తోంది. ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లతో ప్రారంభ ధర రూ. 8999 కు అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ఆగస్టు […] - [Kavach : గుంటూరు రైల్వే డివిజన్‌కు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థ](https://vandebhaarath.com/guntur-railway-division-kavach-implementation/): దక్షిణ మధ్య రైల్వేలో కీలక నిర్ణయం Kavach implementation in Guntur railway division : రైల్వే భద్రతను మెరుగుపరిచే దిశగా భారత రైల్వే (Indian Railway) కీల‌క అడుగులు వేస్తోంది. గుంటూరు రైల్వే డివిజన్ వ్యాప్తంగా అధునాతన ‘కవాచ్’ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (Kavach automatic train protection system) ను అమలు చేయనున్నాయి. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్, సిగ్నల్ ఓవర్‌షూట్‌ల సందర్భాలలో లేదా రెండు రైళ్లు ఢీకొనే ప్ర‌మాదం ఎదురైన‌పుడు ఆటోమెటిక్ గా బ్రేక్‌లను అప్లై చేస్తుంది. ఈ వ్యవస్థ డిజిటల్ భద్రతా కవచంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తక్కువ దృశ్యమానత త‌క్క‌కువ‌గా ఉన్నా.. లేదా డ్రైవర్ ఏమ‌ర‌పాటుగా ఉన్నా రైళ్లు ఎదురెదురుగా ఢీకొన‌కుండా చూడ‌డంలో ఈ క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది. “రెడ్ సిగ్నల్ వద్ద రైలు ఆగకపోతే లేదా ఎదురుగా ఢీకొనే ప్రమాదం […] - [PM Modi : మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు ప్రపంచ ఆకర్షణ](https://vandebhaarath.com/operation-sindoor-india-power-red-corridor-green-growth/): Parliament Monsoon session ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో ఉగ్రవాద సంస్థ‌ల‌ యజమానుల ఇళ్లు కేవ‌లం 22 నిమిషాల్లోనే నేలమట్టం అయ్యాయని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) అన్నారు. దీని ద్వారా మేడ్ ఇన్ ఇండియా సైనిక శక్తికి ప్రపంచం చాలా ఆకర్షితులైందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు సోమవారం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. “ఈ రోజుల్లో, నేను ప్రపంచ ప్రజలను కలిసినప్పుడల్లా, భారతదేశం తయారు చేస్తున్న మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల పట్ల ప్రపంచ ఆకర్షణ పెరుగుతోంది” అని ఆయన అన్నారు. ‘రెడ్ కారిడార్లు’ ‘గ్రీన్ గ్రోత్ జోన్లు’గా వర్షాకాల సమావేశాల ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “నేడు, మన భద్రతా దళాలు కొత్త ఆత్మవిశ్వాసంతో, నక్సలిజాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి. నేడు చాలా జిల్లాలు నక్సలిజం నుండి విముక్తి పొందాయి. భారత రాజ్యాంగం నక్సలిజంపై విజయం సాధించడం పట్ల […] - [Bastar : బస్తర్ మారుతోంది.. ఇప్పుడు 300 టవర్లతో కమ్యూనికేషన్ విప్లవం](https://vandebhaarath.com/bastar-mobile-towers-maoist-free-villages-connectivity/): Bastar Development :గత ఏడాది కాలంలో మావోయిస్టుల పట్టు నుంచి విముక్తి పొందిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని గ్రామాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం 300 సెల్ ఫోన్ టవర్లను (Bastar Mobile Towers) ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, మావోయిస్టు గ్రూపుల మధ్య సెల్ ఫోన్ టవర్లు మొదటి నుంచీ ఒక ప్రధాన వివాదంగా ఉన్నాయి. ప్రభుత్వానికి, టవర్లను ఏర్పాటు చేయడం వ్యూహాత్మక ప్రాధాన్యం.. కానీ మావోయిస్టులు వాటిని నాశనం చేయడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తారు. కాగా కనీసం 32 సెల్ ఫోన్ టవర్ల (Bastar Telecom Towers )ను ప్రత్యేకంగా అబుజ్‌మడ్ లో ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో దాదాపు 5,000 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది. సాయుధ మావోయిస్టు కేడర్లతో చివరి పోరాటం ఇక్కడే జరుగుతోంది. శుక్రవారం […] - [ఆపరేషన్ సిందూర్ నుంచి బీహార్ SIR వరకూ… వర్షాకాల సమావేశాల్లో రచ్చ ఉంటుందా? Parliament Monsoon Session 2025](https://vandebhaarath.com/parliament-monsoon-session-2025/): Parliament Monsoon Session 2025 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21, సోమవారం ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తాత్కాలికంగా శాసనసభ, ఇతర వ్యవహారాలకు సంబంధించిన 17 అంశాలను చేపట్టాల్సి ఉంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ఉన్నాయి - [Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో వరంగల్​ అభివృద్ధి పరుగులు](https://vandebhaarath.com/kazipet-railway-manufacturing-unit-warangal-development/): Kazipet | సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని, నేడు ఆ కల నెరవేరబోతోందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. కాజీపేటలోని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (Kazipet Railway Coach Factory )పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారని, ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, అలాగే పరోక్షంగా వేలాది మందికి ఉపాధి […] - [Ayushman Card : రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స.. ఆయుష్మాన్ భారత్ కార్డుకు మీరు అర్హులేనా?](https://vandebhaarath.com/ayushman-card-details-eligibility-apply-online/): ఆయుష్మాన్ కార్డు , ఆయుష్మాన్ భారత్ , ఆరోగ్య బీమా పథకాలు , PMJAY , ఆయుష్మాన్ కార్డు అర్హత , ayushman card apply telugu , health card scheme , BPL కార్డు , - [Sadanandan Master | దుండ‌గుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..](https://vandebhaarath.com/bharatiya-janata-party-pays-tribute-to-sadanandan-master/): సదానందన్ మాస్టర్‌కు భారతీయ జనతా పార్టీ గౌరవం రాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని తిరిగి పునర్మించుకున్న ఒక వ్యక్తి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) .. కేరళలో కమ్యూనిస్టుల చేతుల్లో పాశవిక దాడిలో తన రెండు కాళ్లను కోల్పోయినా… ఆ బాధను స్ఫూర్తిగా మార్చుకుని దేశభక్తి మార్గాన్ని వదలకుండా ముందుకు సాగిన ఓ సాధారణ ఉపాధ్యాయుడు సి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) . ఆయన జీవిత యాత్ర ఇప్పుడు మరో మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఆయనను ఎంపిక చేసింది. ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తిగత గౌరవం కాదు… దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల హింసకు బలి అయిన లక్షలాది దేశభక్తుల త్యాగాలకు గుర్తింపు కల్పించే ఘట్టమని చెప్పవచ్చు. . . రాజ్యసభకు సి […] - [Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం](https://vandebhaarath.com/railway-security-cctv-camera-installation-2025/): Railway Security | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయా రైల్వే(Indian Railways) ఆమోదించాయి. చాలా కాలంగా, నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కేసులు వస్తుండడంతో భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు.. ఇంజిన్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. “సీసీ కెమెరాల ఏర్పాటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది. దుండగులు, వ్యవస్థీకృత ముఠాలు అమాయక ప్రయాణికులను దోచుకుంటున్నారు. కెమెరాల ఏర్పాటు వల్ల ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి. ప్రయాణీకుల గోప్యతను కాపాడటానికి, తలుపుల దగ్గర […] - [వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాంకబరి పూజలు](https://vandebhaarath.com/warangal-sakambari-utsavam-vasavi-temple-keerthi-nagar/): Warangal news | వరంగల్ 16వ డివిజన్ కీర్తి నగర్ కాలనీలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి శాకంబరి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని భక్తులు వివిధ కూరగాయలు ఫలాలతో అద్భతంగా అలంకరించారు. వేదపండితులు లక్ష్మీ నరసింహాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, ఆర్యవైశ్య జిల్లా మహాసభ జిల్లా సెక్రెటరీ గందె శ్రీనివాస్ దంపతులు, పొట్టి శ్రీనివాస్, కాలనీ వైశ్యులు మండల ఆర్యవైశ్య సంఘం, కీర్తినగర్ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొడకండ్ల భద్రయ్య, కమిటీ సభ్యులు, కీర్తి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు […] - [Samsung S24 Ultra పై సూపర్​ డీల్​.. ఇప్పుడు కేవ‌లం 60,000 డిస్కౌంట్ కు సొంతం చేసుకోండి..](https://vandebhaarath.com/samsung-s24-ultra-offer/): రూ.1 లక్ష 35 వేల విలువైన సామ్​సంగ్​ ఫ్లాగ్​ షిప్​ స్మార్ట్​ ఫోన్​ ( Samsung S24 Ultra) ఇపుడు కేవలం రూ.74,999కే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొనసాగుతోంది. ఈ ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్‌లో రూ.1 లక్ష 35 వేలకు బదులుగా రూ.75 వేలకు అందుబాటులో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ డిస్కౌంట్ ఎటువంటి షరతులను విధించకుండానే అందిస్తోంది.అంటే రూ.1 లక్ష 35 వేల విలువైన ఫోన్‌ను రూ.75 వేలకు పొందడానికి, మీరు ప్రత్యేక కార్డ్ లేదా బ్యాంక్ ఆఫర్‌లు అవసరం లేదు.ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం మీరు 2025లో S24 అల్ట్రాను కొనుగోలు చేయాలా లేదా S25 అల్ట్రా కోసం వెళ్లాలా అని కూడా తెలుసుకుందాం. S24 అల్ట్రా పై సూపర్ డీల్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మీరు ఇప్పటివరకు […] - [Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు](https://vandebhaarath.com/16-rozgar-mela/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా య‌వ‌త‌కు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు - [Shakambari | శాకంబరిగా భద్రకాళి అమ్మవారు](https://vandebhaarath.com/bhadrakali-shakambari-alankaram-warangal/): Warangal News | వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయం (Bhadrakali Temple)లో ఈరోజు అమ్మవారు శాకంబరి దేవి (Shakambari )గా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 10 టన్నుల కూరగాయలతో ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. శాకంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కాగా శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారు 15 రోజుల పాటు రోజూ రెండు అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు .ఇందుకోసం ఉదయం, సాయంత్ర వేళల్లో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు చేస్తున్నారు. 13న వాస‌వీ క‌న్యాక ప‌ర‌మేశ్వ‌రి ఆల‌యంలో శాకంబ‌రీ పూజ‌లు Shakambari Utsavalu 2025 : వ‌రంగ‌ల్ 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్‌ (keerthi nagar) లోని ఈనెల 13న‌ ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి […] - [Kanwar Yatra 2025 : యుపి ట్రాఫిక్ కోసం సూపర్ జోన్‌లు.. ఆహార భద్రత కోసం క్యూఆర్ కోడ్‌లు](https://vandebhaarath.com/kanwar-yatra-2025-super-zones-qr-code-food-safety/): Kanwar Yatra 2025 : హైంద‌వ సంప్ర‌దాయంలో విశిష్టమైన మాసాల్లో శ్రావ‌ణ మాసం ఒక‌టి. ఈ మాసంలో దక్షిణ భార‌తంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి వ్రతాలను జరుపుకుంటుంటారు. అయితే ఉత్తర భారతంలో శ్రావణమాసంలో శివుని ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తారు. ఈ ఏడాది జూలై 11 నుంచి ఉత్తరాదిన శ్రావణ మాసం ప్రారంభమ‌వుతోంది. వారికి శ్రావణ మాసం ఆగస్టు 09 తో ముగుస్తుంది. ఈ క్ర‌మంలోనే భ‌క్తులు క‌న్వ‌ర్ యాత్ర చేప‌డ‌తారు. శ్రావణ మాసంలో శివ భక్తులు సుదూర తీరాలలో ఉన్న గంగానది నుంచి కావిడుల‌తో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతాలలో ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తే త‌మ మొక్కులు నెరవేరుతాయని న‌మ్ముతారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు. కాగా రాబోయే కన్వర్ యాత్ర 2025 (Kanwar Yatra 2025 ) కోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ […] - [కొత్త దశలోకి భారత్-బ్రెజిల్ సంబంధాలు : ఆరు కీలక ఒప్పందాలు - India Brazil Trade](https://vandebhaarath.com/india-brazil-key-agreements-trade-terrorism-modi-award/): India Brazil Trade | బ్రెజిల్ తో భారత్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం , సరిహద్దు వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి ఒక ఒప్పందం, రహస్య సమాచార మార్పిడి, పరస్పర రక్షణపై ఒక ఒప్పందంతో సహా రెండు దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకం చేశాయి. దీనితో పాటు, పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం, డిజిటల్ పరివర్తన, మేధో సంపత్తి, వ్యవసాయ పరిశోధన రంగాలలో సహకారం కోసం పెద్ద ఎత్తున పరిష్కారాలను పంచుకోవడం కోసం రెండు వైపులా అవగాహన ఒప్పందాలు (MoUలు) కూడా సంతకం చేశాయి. వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యం భారత్‌, బ్రెజిల్ రాబోయే ఐదు సంవత్సరాలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు రెట్టింపు చేసి సంవత్సరానికి US$20 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంధనం, వ్యవసాయం సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి రెండు దేశాలు ఆరు ఒప్పందాలపై కూడా సంతకం చేశాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై కూడా […] - [iPhone 15 భారీ డిస్కౌంట్: అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లలో రూ.42,000కే మీకో అవకాశం!](https://vandebhaarath.com/iphone-15-best-discount-offer-amazon-prime-day/): iPhone 15 Price Drop : ఐఫోన్ 15 ధర మరోసారి భారీగా తగ్గింది. అమెజాన్ జూలై 12న తన ప్రైమ్ డే సేల్‌ (Amazon Prime Day 2025)ను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో కస్టమర్‌లు ఐఫోన్ 15ను భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు లేదా EMI ఆపర్లను ఉపయోగించి ఈ ఫోన్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 2023లో ప్రారంభించబడిన ఐఫోన్ 15 శక్తివంతమైన 48-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, అధునాతన చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు ఎంతో అనువుగా ఉంటుంది. iPhone 15 డిస్కౌంట్ ఇలా.. ప్రస్తుతం, ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ లో ఐఫోన్ 15 యొక్క 128GB మోడల్‌ రూ. 69,900 ధరకు అందుబాటులో ఉంది. ఇది వివిధ రంగులలో లభిస్తుంది. నలుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, పసుపు. ప్రస్తుతానికి, అమెజాన్‌లో బేస్ వేరియంట్ ధర […] - [Ekadashi - 2025 | శాకంబ‌రీ అలంకారంలో నిమిషాంబ దేవి అమ్మవారు: భక్తుల రద్దీతో ఆలయంలో సందడి](https://vandebhaarath.com/nimishamba-devi-shakambari-ekadashi-2025/): భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కుంకుమ పూజ‌లు వ‌రంగ‌ల్ 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని నిమిషాంబ దేవి (Nimishamba Temple) ఆల‌యంలో ఆదివారం ఏకాద‌శి (Ekadashi ) పూజ‌లు వైభ‌వంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా ఆల‌యంలో అమ్మ‌వారు శాకంబ‌రిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. దీంతో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు హాజ‌రై అమ్మ‌వారిని ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మ‌హిళ‌లు నిమిషాంబ దేవి అమ్మ‌వారి స‌న్నిధిలో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కుంకుమ పూజ‌లు చేశారు. ఆల‌య అర్చ‌కులు లక్ష్మీనరసింహ చార్యులు, శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో ఆల‌య‌ కమిటీ సభ్యులు కె. సురేష్ అధ్యక్షులు, వెంకటేశ్వర్ వర్మ, సంతోష్ బాబు, విజయరాజ్, సునీల్ కుమార్, సంజయ్ కుమార్, రమేష్, రాందాస్, వెంకటేశ్వర్లు, సుగుణాకర్ తోపాటు స్థానిక కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, కళ్యాణి, శోభారాణి, కావిక, సరస్వతి త‌దిత‌రులు పాల్గొన్నారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ […] - [చెప్పిన‌ట్లే చేసిన మ‌స్క్‌.. యూఎస్‌లో మ‌రో కొత్త పార్టీ](https://vandebhaarath.com/elon-musk-america-party-2025/): Elon Musk new political party | ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు (One Big Beautiful Bill) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వివాదం తర్వాత, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆయన దీనిని Xలో ప్రకటించారు. ఎలోన్ మస్క్ తన పార్టీకి ‘అమెరికా పార్టీ’ అని పేరు పెట్టారు. తన పార్టీ అమెరికా ప్రజలను ఏక పార్టీ వ్యవస్థ నుంచి విముక్తి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు చట్టంగా మారింది. మస్క్ మొదటి నుంచీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లు ఆమోదం పొందితే, అతను తన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని గ‌తంలోనే ప్రకటించారు. ఎలోన్ మస్క్ కొత్త పార్టీ ఇప్పుడు ఎలోన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ […] - [రూ.18,999కే 43 అంగుళాల QLED TV : జియోటెలీ OS తో కోడాక్ బడ్జెట్ బ్లాస్టర్](https://vandebhaarath.com/kodak-43-inch-qled-tv-jiotelly-os-under-19000/): Kodak 43-inch QLED Smart TV న్యూఢిల్లీ : కోడాక్ టీవీ ఇటీవల జియోతో కలిసి పనిచేసి, తన మొట్టమొదటి జియోటెలి ఓఎస్-ఆధారిత స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. 22 భారతీయ భాషలకు మద్దతుతో, ఇది భారతదేశ విభిన్న వినోద అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. AI కంటెంట్, ప్ర‌ధాన‌మైన‌ OTT ప్లాట్‌ఫారమ్‌లు, ప్రాంతీయ ఛానెల్‌లు, గేమింగ్ కంటెంట్ ను అందిస్తుంది. Kodak 43-inch QLED TV ధర, లభ్యత జియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన కోడాక్ కొత్త 43-అంగుళాల QLED 4K స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.18,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది అమెజాన్ ఇండియా స్టోర్ నుంచి కొనుగోలు చేయొచ్చు. అద్భుతమైన డిస్ప్లే 43-అంగుళాల QLED 4K డిస్ప్లే స్మార్ట్ టీవీ 1.1 బిలియన్లకు పైగా రంగులు, HDR సపోర్ట్‌ తో స్పష్టమైన దృశ్యాలను అందిస్తుందని పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీ సొగసైన, బెజెల్-లెస్ ఎయిర్‌స్లిమ్ డిజైన్‌తో […] - [Telangana BJP | "బీజేపీకి నమ్మకమే ఆస్తి – రాజాసింగ్‌కు చెక్ పెట్టే యోచనలో పార్టీ?"](https://vandebhaarath.com/telangana-bjp-ramachandra-rao-raja-singh-update/): బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు.. పార్టీని వీడినా నష్టం లేదు : రామచందర్రావు Telangana BJP | హైదరాబాద్ : బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) స్ప‌ష్టం చేశారు. పార్టీని నమ్ముకున్నవారికి బీజేపీ ఎప్పుడూ అండగా నిలుస్తుంద‌ని అందుకు తాను ఒక‌ ఉదాహరణ అని అన్నారు.పార్టీ అభివృద్ధికి పని చేసిన ప్ర‌తీఒక్క‌రికీ క‌చ్చితంగా అవకాశాలు వస్తాయని తెలిపారు. కాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు శ‌నివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్టం లేదంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. రాజాసింగ్‌కు […] - [IRCTC Ramayana Train Tour | శ్రీ రామాయణ యాత్ర డీలక్స్ రైలు 25న ప్రారంభం.. 30కు పైగా ఆధ్యాత్మిక గమ్యస్థానాలు, ధరలు ఇవే](https://vandebhaarath.com/irctc-sri-ramayana-yatra-deluxe-train-july-2025-details/): IRCTC Ramayana Train Tour: అయోధ్యలో దివ్య భవ్యమైన రామాలయం ప్రారంభమైన తర్వాత దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని రాములవారిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) జూలై 25, 2025న తన ఐదవ “శ్రీ రామాయణ యాత్ర” డీలక్స్ రైలు పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది.17 రోజుల ఈ ప్రయాణం భారత్, నేపాల్ అంతటా రాముడితో సంబంధం ఉన్న 30కి పైగా గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. టూర్ ప్లాన్, గమ్యస్థానాలు ఈ ప్రయాణం దిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై మొదట అయోధ్యలో ఆగుతుంది, అక్కడ ప్రయాణీకులు శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కీ పైడి (సరయూ ఘాట్) లను సందర్శిస్తారు. నందిగ్రామ్: భారత్ మందిర్, సీతామర్హి, జనక్‌పూర్ (నేపాల్) సందర్శన: సీతాజీ జన్మస్థలం, రామ్ జానకీ దేవాలయం, బక్సర్: రామరేఖ […] - [అర్జెంటీనా పర్యటన వెనుక మోదీ వ్యూహ‌మేంటి? - PM Modi 's Argentina Visit](https://vandebhaarath.com/pm-modi-argentina-strategic-visit-2025/): PM Modi ‘s Argentina Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జూలై 4, 5వ‌ తేదీలలో బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires) పర్యటిస్తున్నారు. ఇది భారత్‌, అర్జెంటీనా (Argentina) మధ్య ఒక కీల‌క‌మైన దౌత్య వ్యూహం. 1968లో ఇందిరా గాంధీ పర్యటన తర్వాత దక్షిణ అమెరికా దేశానికి భారత ప్రధానమంత్రి చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదీ. రెండు దేశాలు ఇంధనం, కీలకమైన ఖనిజాలు, రక్షణ, వాణిజ్యంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి వైఖరిని పునరుద్ఘాటిస్తున్న త‌రుణంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇది బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు కూడా జరుగుతుండ‌డం విశేషం. లాటిన్ అమెరికా, గ్లోబల్ సౌత్‌కు భారతదేశం విస్తృత చేరువలో అర్జెంటీనాను ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మార్చుతుంది. వ్యూహాత్మక ఖనిజాలు, వాణిజ్య సమీకరణాలు అర్జెంటీనాలోని లిథియం, రాగి, షేల్ గ్యాస్ యొక్క విస్తారమైన […] - [బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం క‌ఠిన చ‌ర్యలు](https://vandebhaarath.com/bangladeshi-immigrants-deported/): Bangladeshi Immigrants Deported : గుజ‌రాత్ లో సుమారు 250 మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకా తరలించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌తో పాటు పలు నగరాల్లో బంగ్లాదేశ్ అక్ర‌మ వ‌ల‌స‌దారులు వేల సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని గుర్తించడానికి స్థానిక పోలీసులతో కలిసి అధికారులు స్పెష‌ల్ డ్రైవ్‌ చేపట్టారు. వందలాది మంది బంగ్లాదేశ్‌ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరంద‌రూ నకిలీ ఆధార్, పాన్‌ కార్డులను అక్ర‌మ‌ప‌ద్ధ‌తితో త‌యారు చేయించుకున్నార‌ని తెలిపారు. కాగా, జూలై 3న సుమారు 250 మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులను గట్టి భద్రత మధ్య వడోదర ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢాకా ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. అయితే బంగ్లాదేశ్ ఇల్లీగ‌ల్ ఎమిగ్రెంట్స్ చేతులను తాళ్లతో కట్టి విమానం ఎక్కించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో క‌నిపించాయి. […] - [Harihara veeramallu | దుమ్ము లేపుతున్న పవన్ వీరమల్లు ట్రైలర్…](https://vandebhaarath.com/harihara-veeramallu-trailer-review/): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ఫిలిం హరి హర వీరమల్లు (Harihara veeramallu). 5 ఏళ్ల క్రితం క్రిష్(krish) డైరెక్షన్ లో మొదలైన ఈ మూవీ పవన్ రాజకీయల్లో బిజీ అవడం వల్ల బ్రేక్ పడింది.దీంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. మిగతా భాగాన్ని మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ(Jyothi Krishna)టేకాఫ్ చేసి కంప్లీట్ చేశారు. పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే…. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం…ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం..అని అర్జున్ దాస్ డైలాగ్ మూవీ పై అంచనాలను పెంచేసింది. ఫైట్స్ ఇరగదీసిన పవన్…. గుర్రం […] - [RailOne App | రైల్‌వన్ యాప్‌తో రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది!](https://vandebhaarath.com/railone-app-features-benefits-for-rail-travelers/): RailOne App | ఢిల్లీ: రైల్వే ప్రయాణికుల సౌక‌ర్యార్థం భార‌తీయ రైల్వే మరో అడుగు వేసింది. రైల్వే శాఖ తాజాగా ప్రారంభించిన “రైల్‌వన్ యాప్” (RailOne App) రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. ప్రయాణానికి అవసరమైన అన్ని సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. ఇది రైల్వే సేవలలో విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. What is RailOne App ? : రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ అనేక కొత్త సంస్కరణలు అమలు చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో, రైల్‌వన్ యాప్ ప్రారంభించబడింది. ఈ యాప్ సహాయంతో, మీరు ఒకటి మాత్రమే కాకుండా అనేక పనులను సులభంగా చేయగలుగుతారు. ఈ యాప్ వివిధ రైల్వే పనుల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్ […] - [TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ](https://vandebhaarath.com/tgsrtc-digital-ticketing-zero-fare-scheme/): TGSRTC హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లుచేయాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. హైదరాబాద్‌లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) కింద డిజిటల్ చెల్లింపులు. టచ్-అండ్-గో విధానంతో టికెటింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింద జారీ చేయబడిన టిక్కెట్లను జీరో-ఫేర్ టిక్కెట్లుగా పిలుస్తారు. దీనికోసం ప్రత్యేక యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఇటీవలే, TGSRTC ఔటర్ రింగ్ రోడ్ కారిడార్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను మోహరించాలని యోచిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆర్టీసీ 191 కోట్ల జీరో-ఫేర్ టిక్కెట్లను […] - [Indian Railways | జూలై 1 నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు](https://vandebhaarath.com/indian-railways-fare-hike-july-2025-new-ticket-prices/): Indian Railways | ప్రయాణీకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.. భారత రైల్వే జూలై 1, 2025 నుండి అమలు చేయబోయే కొత్త ఛార్జీల నిర్మాణాన్ని ప్రకటించింది. రైల్వే బోర్డు జారీ చేసిన వాణిజ్య సర్క్యులర్ ప్రకారం, ప్యాసింజర్ రైళ్ల ప్రాథమిక ఛార్జీలు సవరించారు. దీని వలన కొన్ని వర్గాలలో ఛార్జీలు పెరుగుతాయి. ఏ తరగతిలో ఛార్జీ ఎంత పెరిగింది? Indian Railways : తేజస్, వందే భారత్, శతాబ్ది వంటి రైళ్లలో రాజధాని, శతాబ్ది, వందే భారత్, తేజస్, మహానా, గతిమాన్ వంటి ప్రీమియం రైళ్ల ఛార్జీలు కూడా సవరించబడ్డాయి, కానీ AC కోచ్‌ల బేస్ ఛార్జీలు మాత్రమే మారుతాయి. ఇతర ఛార్జీలు అలాగే ఉంటాయి. ఇతర ఛార్జీలలో మార్పు లేదు రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ మొదలైన వాటిలో ఎటువంటి మార్పు లేదు.GST మునుపటిలాగే వర్తిస్తుంది.టికెట్ ఛార్జీలను రౌండ్ ఆఫ్ చేసే ప్రస్తుత విధానం కొనసాగుతుంది.టికెట్ బుకింగ్, స్టేషన్లలో మార్పులుజూలై […] - [Telangana BJP | రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు..?](https://vandebhaarath.com/telangana-bjp-president-2025/): Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర (Telangana BJP ) అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై కొన‌సాగుతున్న‌ ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం ఒక‌ స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramchander Rao) పేరును ఫైన‌ల్ చేసింది. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్‌ వేయాలని పార్టీ హైకమాండ్‌ ఆయనను ఆదేశించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ స‌మ‌ర్పించ‌నున్నారు.రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీలు ఈటల రాజేందర్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, ర‌ఘునంద‌న్ రావు పేర్లు విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే పార్టీ అధిష్టానం మాత్రం రమచందర్‌రావు వైపే మొగ్గుచూపింది. రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్లను స్వీక‌రించ‌నున్నారు. హైద‌రాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 […] - [Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా](https://vandebhaarath.com/amit-shah-naxal-end-turmeric-board-nizamabad/): మావోయిస్టులు వెంట‌నే హింసాకాండ‌ను వ‌దిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్‌లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు. అనంతరం న‌గ‌రంలోని పాలిటెక్నిక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన్ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్ప‌డిన‌ పాకిస్థాన్ కు భారత్ త‌న శక్తి ఏమిటో చూపింద‌ని అన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్ర‌ధాని మోదీ లక్ష్యమ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామ‌ని, నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ వ‌దిలేసి లొంగిపోవాల‌ని, నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాల‌ని పిలుపునిచ్చారు. . ఇప్పటివ‌ర‌కు 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని అమిత్ షా పేర్కొన్నారు. Amit Shah : తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం.. తెలంగాణ రాష్ట్రంలో లో బిజెపి (BJP) అధికారంలోకి […] - [RSS శతాబ్ది ఉత్సవాలు.. మారుమూల పల్లెలకు సైతం చేరేలా కార్యక్రమాలు](https://vandebhaarath.com/rss-100-years-hindu-unity-abhiyan/): ఆగస్టు 26 నుండి వేడుకలు ప్రారంభం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది సంవత్సర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమావేశాలు, ప్రజా సహకార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలను అమ‌లు చేస్తోంది. ఈ సంవత్సరం విజయదశమి (Vijayadashami ) నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కీర్తిని గుర్తుచేసుకునేందుకు, ఆగస్టు 26న దిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఉపన్యాసాల శ్రేణితో వేడుకలు ప్రారంభమవుతాయి.తన శతాబ్ది సంవత్సరానికి, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ సంస్థ తన స్థానిక శాఖలను (శాఖలు) తన గొప్ప బలంగా భావిస్తోంది. ఈ సంవత్సరం శాఖల సంఖ్యను లక్షకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమాచారాన్ని దిల్లీ ఆర్ఎస్ఎస్ ఢిల్లీ ప్రాంత్ కార్యవాహ అనిల్ గుప్తా, దేవ్ రిషి నారద్ జర్నలిజం అవార్డుల […] - [Mann ki Baat | అత్యవసర పరిస్థితిపై మోదీ కీలక వ్యాఖ్యలు](https://vandebhaarath.com/emergency-voice-of-people-modi-mann-ki-baat/): Mann Ki Baat | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మన్ కీ బాత్ యొక్క 123వ ఎపిసోడ్. అంతకుముందు, మన్ కీ బాత్ యొక్క 122వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైన్యం యొక్క లక్ష్యం కాదని, ఇది మన సంకల్పం, ధైర్యం, మారుతున్న భారతదేశానికి ప్రతిబింబమని ఆయన అన్నారు. తాజా ఎపిసోడ్‌లో, యోగా దినోత్సవం, అత్యవసర పరిస్థితి, ఫిట్‌నెస్‌తో సహా అనేక అంశాలపై ప్రధాని మోదీ (PM Narendra Modi) వివరంగా మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం శక్తితో పెద్ద సంక్షోభాలను ఎదుర్కోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానమంత్రి మోదీ తన 123వ మన్ కీ బాత్ ప్రసంగంలో అత్యవసర (Emergency ) పరిస్థితి నాటి ఉద్వేగభరిత సంఘటనలను గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోరాడిన నాయకులను స్మరించారు. […] - [పూరీ రథయాత్ర 2025: లక్షలాది భక్తుల మధ్య ప్రారంభమైన పవిత్ర పర్వదినం - Puri Jagannath Rath Yatra 2025](https://vandebhaarath.com/puri-jagannath-rath-yatra-2025-highlights/): Puri Jagannath Rath Yatra 2025 | దేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన జగన్నాథ రథయాత్ర 2025 పూరీలో ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పూరీ నగరం మొత్తం హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు. తీరప్రాంత యాత్రా పట్టణంలో విస్తృతంగా బలగాలను మోహరించారు. AI- ఆధారిత నిఘా, రియల్-టైమ్ పర్యవేక్షణతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథాలు ఈరోజు సాయంత్రం గుండిచా ఆలయానికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, ఈ భారీ కార్యక్రమానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆలయం లోపల అన్ని ఆచారాలు పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక వీడియోతో పాటు, ఆయన Xలో హిందీలో పోస్ట్ చేశారు: “జగన్నాథుని […] - [ప్రయాణీకుల సౌకర్యం కోసం త్వరలో MEMU రైళ్లు](https://vandebhaarath.com/memu-trains-kazipet-rmu-production-2026/): మే 2026 నుంచి కాజీపేట RMUలో ఉత్పత్తి ప్రారంభం హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్లను కాజీపేట రైలు తయారీ యూనిట్ (RMU)లో తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. ఆయన, తెలంగాణకు సంబంధించిన ప్రధాన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. MEMU రైళ్ల ప్రత్యేకతలు ఇవే: ఈ ప్రాజెక్టుతో స్థానిక స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాక, రైలు నెట్‌వర్క్ విస్తరణలో తెలంగాణకు ప్రధాన భాగస్వామ్యం లభించనుంది. విస్తృతంగా ప్రాంతీయ కనెక్టివిటీ పెరగడం వల్ల ఆర్ధిక అభివృద్ధి కూడా వేగం పుంజుకునే అవకాశముంది. తెలుగు వార్తలు, […] - [Local Body Polls | గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!](https://vandebhaarath.com/local-body-polls-in-telangana/): 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం హైద‌రాబాద్ : మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Local Body Polls ) నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి సంబంధించిన ఆరు పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ జస్టిస్ టి. మాధవి దేవి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వాదనలు ముగిసిన తర్వాత ఈ వారం ప్రారంభంలో కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈ తీర్పు వెలువడింది. హైకోర్టు ఆదేశాల‌తో త్వరలోనే తెలంగాణ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Polls ) నిర్వాహణపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 3 నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని న్యాయ‌స్థానం రాష్ట్ర […] - [Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?](https://vandebhaarath.com/indian-railway-fare-hike-july-2025/): Indian Railway | మీరు త‌ర‌చూ రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఇది మీకు ముఖ్యమైన వార్త. కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారిగా, భారత రైల్వే జూలై 1, 2025 నుంచి ఛార్జీలను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వేలు తీసుకున్న‌ ఈ నిర్ణయం కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేయ‌నుంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఈ నిర్ణయం వల్ల కొన్ని వర్గాలలో ఎటువంటి పెరుగుదల ఉండదు. జూలై 1 నుంచి, AC, నాన్-AC రైళ్లలో ప్రయాణించడం కాస్త ఖరీదైనదిగా మారుతుంది. శుభవార్త ఏమిటంటే జనరల్ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించే ఛార్జీలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ 500 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు, కి.మీ.కు 0.5 పైసలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీ ఎంత పెరిగింది? సెకండ్ క్లాస్‌కి, 500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణానికి కిలోమీటరుకు 0.5 పైసలు, నాన్-ఎసి మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్లపై […] - [Rajma : రాజ్మా తినకూడదా? ఈ పరిస్థితుల్లో కిడ్నీ బీన్స్ తినడం ప్రమాదమే!](https://vandebhaarath.com/rajma-who-should-avoid-kidney-beans/): Rajma : ప్రజలు రాజ్మాను చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయ‌డ‌మే కాదు.. రాజ్మాలో లభించే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. కానీ రాజ్మా కొంతమందికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? కిడ్నీ బీన్స్ (Rajma ) కొంద‌రికి హాని కూడా చేసే అవ‌కాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కిడ్నీ బీన్స్ ఎవరు తినకూడదు? డిస్క్లైమర్: ఈ వ్యాసంలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని వందేభారత్ క్లెయిమ్ చేయదు. ఏదైనా చికిత్స, సూచనను పాటించే ముందు, వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి […] - [BSNL Q-5G : హైదరాబాద్‌లో క్వాంటం 5G FWA లాంచ్ – త్వరలో దేశవ్యాప్తంగా సేవలు](https://vandebhaarath.com/bsnl-q5g-fwa-launch-hyderabad-expansion/): BSNL Q-5G | లక్షలాది మంది BSNL వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం చివరకు వచ్చింది. ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం కంపెనీ తన వినియోగదారుల సూచనలను అనుసరించి క్వాంటం 5G సేవను అధికారికంగా Q-5G అని పేరు పెట్టింది. ఈ 5G సర్వీస్ ప్రస్తుతం సాఫ్ట్ లాంచ్ దశలో ఉందని, ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదని BSNL ప్రకటించింది. దాని X హ్యాండిల్‌పై ఇటీవల BSNL ఇండియా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో క్వాంటం 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవను ఆవిష్కరించిందని వెల్లడించింది. ఈ సేవను సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని ఎంపిక చేసిన నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. వినియోగదారులకు సూపర్‌ఫాస్ట్ 5G ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. BSNL Q-5G FWAతో, వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను ఆస్వాదించవచ్చు. ” ఎ.రాబర్ట్ జె.రవి హైదరాబాద్‌లో BSNL క్వాంటం 5G FWA (ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్) సర్వీస్ ను […] - [Puri Rathyatra | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేక రైలు సేవలు](https://vandebhaarath.com/puri-rathyatra-special-train-gondia-khurda-2025/): Puri Rathyatra | పూరీ జ‌గ‌న్నాథ‌స్వామి రథయాత్ర ఉత్సవాలను పుర‌స్క‌రించుకొని వేలాది మంది భక్తులు పూరీకి చేరుకోవడానికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) గోండియా (మహారాష్ట్ర), ఖుర్దా రోడ్ (ఒడిశా) మధ్య ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించింది. జగన్నాథుని దర్శనానికి వెళ్లే యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త రైలు అందుబాటులోకి తీసుకురావ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. . ఈ ప్రత్యేక రైలు జూన్ 26, జూలై 7, 2025 మధ్య రెండు దిశలలో ఐదుసార్లు నడుస్తుంది. ప్రత్యేక రైలు ముఖ్య వివరాలు: రైలు నంబర్ 08893 – గోండియా నుండి ఖుర్దా రోడ్ఈ ప్రత్యేక రథయాత్ర రైలు జూన్ 26, 28, 30, జూలై 2, 5 తేదీలలో మధ్యాహ్నం 1:30 గంటలకు గోండియా నుండి బయలుదేరుతుంది. హాల్టింగ్ స్టేష‌న్స్‌ టైమింగ్స్ రైలు నంబర్ 08894 – ఖుర్దా రోడ్ నుండి గోండియా వరకు తిరుగు ప్రయాణంలో జూన్ […] - [BSNL Q-5G : బిఎస్ఎన్ఎల్ నుంచి స్వదేశీ 5G విప్లవానికి నాంది](https://vandebhaarath.com/tech-bsnl-q5g-launch-india-telecom-expansion/): BSNL తన 5G సేవను ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ తన 5G సర్వీస్ కు సంబంధించి అధికారిక పేరును ప్రకటించింది. ఇటీవల, BSNL సోషల్ మీడియాలో వినియోగదారులకు కొత్త సర్వీస్ కోసం పేర్లను సూచించాలని ఆహ్వానించింది. అయితే ఇప్పుడు, కంపెనీ తన 5G ఆఫర్‌ను Q-5G అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. అంటే క్వాంటం 5G. ఈ ప్రకటన వారి X హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఇక్కడ BSNL ఇండియా తన మిలియన్ల మంది వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపింది. BSNL క్వాంటం 5G అని కూడా పిలువబడే BSNL Q-5Gని విజయవంతంగా ప్రారంభించినట్లు BSNL Xలో ఒక పోస్ట్‌లో షేర్ చేసింది. అదనంగా 1 లక్ష టవర్లు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించడానికి BSNL తన రెండవ దశలో భాగంగా అదనంగా 100,000 కొత్త 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని కేంద్ర […] - [INS Arnala | భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అర్నాలా:](https://vandebhaarath.com/ins-arnala-joins-indian-navy-asw-swc/): ASW-SWC సిరీస్‌లోని మొదటి నౌక ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. భారతదేశ తీరప్రాంత రక్షణ సామర్థ్యాలను భారీగా పెంచే ప్రయత్నంలో, భారత నావికాదళం (Indian navy) బుధవారం అధికారికంగా యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) సిరీస్‌లోని మొదటి నౌక అయిన INS అర్నాలా (INS Arnala) ను ప్రారంభించింది. ఈస్ట్ నేవీ కమాండ్ పరిధిలోని విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఆతిథ్యం ఇచ్చారు. సీనియర్ నేవీ అధికారులు, మునుపటి INS అర్నాలా మాజీ కమాండింగ్ అధికారులు, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ (GRSE), లార్సెన్ & టూబ్రో షిప్‌బిల్డింగ్ నుండి ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. INS అర్నాలా విశేషాలు.. తీరప్రాంత, నిస్సార జలాల్లో నీటి అడుగున ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడానికి భారత నావికాదళానికి ఇది […] - [గో సంర‌క్షణ‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం](https://vandebhaarath.com/telangana-go-samrakshana-modern-goshalas/): Hyderabad : రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌ కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గోవులను కాపాడేందుకు వివిధ రాష్ట్రాల్లోని విధానాల‌ అధ్య‌య‌నానికి ముగ్గురు అధికారుల‌తో ఒక క‌మిటీ ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నియ‌మించారు. ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌బ్య‌సాచి ఘోష్‌, దేవాదాయ శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్, వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావుతో కూడిన క‌మిటీ ఈ విష‌యంలో లోతైన అధ్య‌య‌నం చేయాల‌ని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌పై సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న నివాసంలో స‌మీక్ష సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మ‌న సంస్కృతిలో గోవుల‌కు ఉన్న ప్రాధాన్యం, భ‌క్తుల మ‌నోభావాలను దృష్టిలో ఉంచుకుని గోవుల సంర‌క్ష‌ణే ప్ర‌ధానంగా విధానాల రూప‌క‌ల్ప‌న ఉండాల‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. భ‌క్తులు గోశాల‌ల‌కు పెద్ద సంఖ్య‌లో గోవులు దానం చేస్తున్నార‌ని… స్థ‌లాభావం, ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో అవి […] - [గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..! - Special Trains Extended](https://vandebhaarath.com/scr-special-trains-extended-charlapalli-narasapur-jalna-tirupati/): SCR Special Trains Extended | ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి-నర్సాపూర్‌-చర్లపల్లి, జాల్నా -తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వొచ్చే సంవ‌త్స‌రం మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. ఈమేర‌కు రైల్వే శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాలు వెల్ల‌డించింది. హాల్టింగ్ స్టేష‌న్స్ ఇవీ.. చర్లపల్లి-నర్సాపూర్‌-చర్లపల్లి రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, విరసవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. జాల్నా-తిరుపతి-జాల్నా రైలు పార్తూర్‌, సేలు, మన్వత్‌రోడ్‌, పర్బణి, గాంఖేర్‌, పర్లి వైద్యనాథ్‌, లాథూర్‌ రోడ్‌, ఉద్గిర్‌, బీదర్‌, మార్పల్లి, వికారాబాద్‌, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చిరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఆయా రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని ద‌క్షిణ‌మ‌ధ్య […] - [Diabetes | బాదం పిండి నుంచి బార్లీ పిండి వరకు.. డయాబెటిస్ ఉన్నవారికి ఉత్త‌మ‌మైన‌వి ఏవీ?](https://vandebhaarath.com/best-flours-for-diabetes-control-india/): Diabetes Diet | డయాబెటిస్ అనేది మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఒక పరిస్థితి. క్లోమం తగినంత ఇన్సులిన్ తయారు చేయలేన‌ప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించలేన‌పుడు డ‌యాబెటిస్ వ‌చ్చిన‌ట్లుగా భావిస్తారు.ఈ రెండూ మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మీకు దీర్ఘకాలికంగా అధిక రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే అది మీ ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Control) అదుపులో ఉంచుకోకపోతే, అది మూత్రపిండాల వ్యాధి, న్యూరోపతి, గుండె జబ్బులు వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. అలా చేయడానికి ఒక మార్గం మీ ఆహారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడూ చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండానే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని ఆహారాలు (Diabetes Diet) ఉన్నాయి. మీరు తినే పిండి ప‌దార్థాలు […] - [చైనా ఫోన్లకు పోటీగా భారతీయ బ్రాండ్.. 5000mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,000 లోపే..](https://vandebhaarath.com/lava-storm-play-smart-phone-launched/): Lava | భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా తన స్టార్మ్ సిరీస్‌లో రెండు కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటి ధరలు రూ. 8,000 కంటే తక్కువగానే ఉన్నాయి. లావా స్టార్మ్ ప్లే (Lava Storm Play) , లావా స్టార్మ్ లైట్ (Lava Storm Lite)పేరుతో వ‌స్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. ఇందులో 5,000mAh బ్యాటరీ, 128GB వరకు స్టోరేజ్‌ వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్న Redmi, Realme, Poco, Infinix వంటి చైనీస్ బ్రాండ్ల‌కు బలమైన సవాలును విసిరింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. Lava స్టార్మ్ సిరీస్ ఇండియా ధర లావా స్టార్మ్ ప్లే 6GB RAM మరియు 128GB స్టోరేజ్ కలిగిన ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది, దీని ధర రూ. 9,999. దీని మొదటి సేల్ జూన్ 19న మధ్యాహ్నం 12 […] - [కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం](https://vandebhaarath.com/whap-vehicle/): WHAP Vehicle : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక WHAP Vehicle ను రంగంలోకి దించింది. ఈ WHAP వాహనానికి (Wheeled Armored Amphibious Platform ) భూమి, నీరు, అలాగే చిత్తడి నేలలు, సరస్సులు, మడుగులపై  నుంచి కూడా ప్రయాణించే సత్తా కలిగి ఉంటుంది. ఈ వాహనాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), TATA సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో డ్రైవర్‌తో సహా 12 మంది సైనికులను తీసుకెళ్లవచ్చు. బాంబు పేలుళ్లు, బులెట్ల వర్షాన్ని తట్టుకునే సత్తా.. ‘వీల్డ్ ఆర్మర్డ్ యాంఫిబియస్ ప్లాట్‌ఫాం’ (WHAP) బుల్లెట్ల వర్షం, బాంబు పేలుళ్లు, రాకెట్‌లను సైతం తట్టుకోగల ఒక బలిష్టమైన యంత్రం. ఇది శక్తివంతమైన 600-హార్స్పవర్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, అలాగే ఖచ్చితమైన షూటింగ్ కోసం 7.62 mm రిమోట్ కంట్రోల్డ్ వెపన్ స్టేషన్ […] - [సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం](https://vandebhaarath.com/new-voter-registration/): 18ఏళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓటరు నమోదు ఈవీఎంల వినియోగంపై అవగాహన హన్మకొండ: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం స్వీప్ ఓటరు నమోదు, ఓటు హక్కు, ఈవీఎంల వినియోగంపై జిల్లాలోని వివిధ కళాశాలల యువతకు కలెక్టరేట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఓటురుగా నమోదైన ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక కాంపెయిన్లో భాగంగా ఈ నెల 26 , 27వ తేదీల్లో అలాగే వచ్చే నెల 2, 3వ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, అర్హులైన ఓటర్లు ఈ […] - [Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి](https://vandebhaarath.com/tamil-nadu-madurai-train-incident/): Tamil Nadu : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో శనివారం క్యారేజ్‌లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. కోచ్‌లో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఓ ప్రయాణికుడు ఒక ప్రైవేట్ పార్టీ కోచ్‌లో ” నిబందనలకు విరుద్ధంగా రైలు కోచ్ లో గ్యాస్ సిలిండర్‌ తీసుకొచ్చాడు. అదే సిలిండర్ ఈ అగ్నిప్రమాదానికి కారణమైంది. మదురై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై మధురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ “ఈ రోజు ఉదయం 5:30 గంటలకు, మదురై రైల్వే స్టేషన్‌లో ఇక్కడ ఆగివున్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉత్తరప్రదేశ్ నుండి ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. వారు కాఫీ […] - [ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో మైనర్ కి జీవితఖైదు.. అసలేం జరిగింది...](https://vandebhaarath.com/life-imprisonment-in-gang-rape-and-murder-case/): Lakhimpur Case : యూపీలోని లఖింపూర్ ఖేరీలో నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 2022 సెప్టెంబర్ 14న ఇద్దరు టీనేజ్ బాలికలను వారి ఇంటి నుండి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా గొంతు కోసి చంపిన దారుణ ఘటనలో ఓ మైనర్ ను దోషిగా నిర్ధారించిన పోక్సో కోర్టు..అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే మొత్తం రూ.46,000 జరిమానా చెల్లించాలని తాజాగా తీర్పు వెలువరించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్రిజేష్ కుమార్ పాండే మాట్లాడుతూ బాల నిందితుడిని ఆగస్టు 22న దోషిగా నిర్ధారించిన తర్వాత, అదనపు జిల్లా జడ్జి రాహుల్ సింగ్ ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం అతను దోషిగా తేలిన వివిధ సెక్షన్ల కింద శిక్షలను ప్రకటించిందని తెలిపారు. IPCలోని సెక్షన్ 302/34లో బాలనేరస్థుడికి జీవిత ఖైదు రూ.15,000 జరిమానా, సెక్షన్ 452 ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5,000 జరిమానా, అలాగే సెక్షన్ […] - [లెక్చరర్ ను కొడవలి పట్టకొని చంపుతానని బెదిరించిన మైనర్ విద్యార్థి](https://vandebhaarath.com/breaking-news/): Bengaluru: తుమకూరులో లెక్చరర్ వద్ద కొడవలి పట్టిన విద్యార్థిపై కేసు నమోదైంది.  విద్యాబుద్ధులు చెప్పే గురువునే ఓ మైనర్ విద్యార్థి కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులో ఆగస్టు 23న తుమకూరు జిల్లాలో ఒక లెక్చరర్ ను కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించినందుకు డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరులోని కుణిగల్ తాలూకాలోని బాలగంగాధరనాథ నగారాలోని డిప్లొమా కాలేజీలో ఈ ఘటన జరిగింది. సదరు విద్యార్థి క్లాస్ కు రాకపోవడంత లెక్చరర్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆగస్టు 23న కొడవలితో కాలేజీకి వెళ్లి తనపై ఫిర్యాదు చేసినందుకు లెక్చరర్‌ను బెదిరించాడు. ఈ ఘటనపై లెక్చరర్ పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించగా బెల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మైనర్‌ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. కొడవలి, అతని […] - [Manipur History: మణిపూర్‌ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?](https://vandebhaarath.com/manipur-history/): Manipur History : భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఏడు రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. దీని రాజధాని ఇంఫాల్ (Imphal)  మణిపూర్‌లో మెయితీ (meitei) తెగకు చెందినవారు, అలాగే కుకీలు(kuki), నాగా(Naga) తెగలు ప్రధానంగా ఉంటాయి. ఈ రాష్ట్టాన్ని రత్నాల భూమిగా పిలుస్తారు.  మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా భావిస్తారు. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలవుతున్నాయి. ఇక మణిపూర్ పూర్వ చరిత్రను పరిశీలిస్తే.. ఈ రాష్ట్రం గొప్ప పురాతన చరిత్రను కలిగి ఉంది. క్రీ.శ. 33 నుంచి శతాబ్దాలుగా వందకు పైగా రాజులచే పరిపాలించారు. ఈ ప్రాంతాన్ని వివిధ కాలాలలో వివిధ రాజులు పరిపాలించడమే కాకుండా కాలానుగుణంగా వివిధ పేర్లతో పిలిచారు. మణిపూర్‌ని పిలిచే అనేక పేర్లలో కొన్ని: సన్నా లీపాక్ (Sanna Leipak) టిల్లీ కోక్‌టాంగ్ (Tilli Koktong) పొయిరే లాం (Poirei Lam) మిటే లిపాక్ (Mitei Lipak) మీత్రాబాక్ (Meitrabak) […] - [Varalakshmi vratham : వరాలిచే వరలక్ష్మి.. వ్రత కథ, పూజా ఫలితాలు..](https://vandebhaarath.com/varalakshmi-vratham/): వరలక్ష్మీవ్రతం.. పూజా విధానం Varalakshmi vratham : శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. ఆగస్టు 25న శుక్రవారం రాష్ట్రమంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. మహా మాయారూపిణి, శ్రీపీఠ వాసిని, దేవతలు నిరంతరం సేవించే లోక మాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్టఐశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదలను ప్రసాదించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం.  పరమ క్తితో పూజించినవారికి, కొలిచిన భక్తులకు కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మిగా కరుణించి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సువాసినులు వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. వరలక్ష్మీ వ్రత కథ కైలాస గిరిలో పరమేశ్వరుడు తన అనుచరగణంతో, ముని శ్రేష్టులతో ఉండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది. స్వామీ! స్త్రీలు సుఖసౌఖ్యాలు, పుత్ర పౌత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎలాంటి వ్రతాలను, నోములను ఆచరించాలో సెలవివ్వండి అని కోరింది. అందుకు […] - [చంద్రయాన్​–3 సక్సెస్​.. జాబిలమ్మపై సేఫ్​గా ల్యాండ్​ అయిన విక్రమ్​](https://vandebhaarath.com/chandrayaan-3-live/):   Chandrayaan-3 Live : అంతరిక్షంపై ఇం