Tuesday, April 22Welcome to Vandebhaarath

Business

Business, Financial, Gold and silver Price, Petrol diesel, Economy, Market Trends GDP, GST,

Today Gold Rate | ఈ రోజు బంగారం ధరలు ఇవే.. మీ నగరంలో తాజా ధరలను తెలుసుకోండి..
Business

Today Gold Rate | ఈ రోజు బంగారం ధరలు ఇవే.. మీ నగరంలో తాజా ధరలను తెలుసుకోండి..

Today Gold Rate | ఈ రోజు బంగారం ధర: మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹8057.3 పలుకుతుండగా ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹ 7382.3గా ఉంది. ఇది కూడా మారలేదు. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర 0.07% స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 3.4% తగ్గింది. వెండి ధర ప్రస్తుతం కిలోకు ₹100100.0 అలాగే ఉంది. ఢిల్లీలో బంగారం ధర ఈరోజు ₹80573.0/10 గ్రాములుగా ట్రేడ్ అవుతోంది. నిన్న, 04-11-2024న బంగారం ధర రూ.80573.0/10 గ్రాములుగా ఉంది. గత వారం, 30-10-2024న, ఇది కొంచెం ఎక్కువగా ₹80633.0/10 గ్రాములుగా ఉంది. ఈ రోజు ఢిల్లీలో వెండి ధర ₹100100.0/Kg, నిన్నటి ధర ₹100100.0/Kgకి సమానంగా ఉంది. అయితే, గత వారం, 30-10-2024న, వెండి ధర ₹102200.0/Kg పలికింది. చెన్నైలో, ఈ రోజు బంగారం ధర ₹80421.0/10 గ్రాముల వద్ద ఉంది, నిన్నటి ధర ₹80421.0/10 గ్రాములు...
Business

రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..

Ratan Tata News | రతన్ నావల్ టాటా.. పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త.. టాటా సన్స్ ఛైర్మన్ గా, గొప్ప మాన‌వ‌తావాదిగా కీర్తిప్ర‌తిష్ట‌లు పొందారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌తో తన ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆయ‌న హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివాడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ ప‌ట్టా స్వీక‌రించారు. రతన్ టాటా నాయకత్వం రతన్ టాటా 2004లో TCSని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లారు. ఆయ‌న నాయకత్వంలో, ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ కోరస్, బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటీష్ టీ దిగ్గజం టెట్లీ ని కొనుగోలు చేయ‌డం ద్వారా టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టాటా మైలు రాళ్లు ఇవే.. 2000: బ్రిటీష్ టీ బ్రాండ్ అయిన‌ టెట్లీని కొనుగోలు చేసి టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా మార్చారు. 2004: TCS ఐపీవో ద్వారా ర‌త‌న్‌ టాటా చరి...
Business

ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.

PM Shram Yogi Mandhan Yojana : భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలు చాలా వరకు దేశంలోని  పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నారు. భారతదేశంలో, చాలా మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం, పెన్షన్ ఏమాత్రం స్థిరంగా లేవు. అలాంటి వారికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద ఈ కూలీలకు ప్రతినెలా రూ.3000 పింఛను ఇస్తారు. కార్మికులు డబ్బును ఎలా పొందాలి ? ఈ పథకం  ప్రయోజనాలు ఏమిటి, దీని గురించిన  పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి  పిఎం శ్రమయోగి మంధన్ యోజన కింద పెన్షన్ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. అసంఘటిత రం...
Business

Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

LPG cylinder | గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి ఝ‌ల‌క్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ (Commercial LPG cylinder) పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కొత్త ధ‌ర‌ల‌ను ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగ‌ళ‌వారం నుంచే అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు స‌ద‌రు కంపెనీలు వెల్లడించాయి. ధరల పెంపు తర్వాత దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. , ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా ప‌లు రాష్ట్రాల్లో ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి....
Business

ప్రతి నెలా మీ నగదు ఆటోమెటిక్ గా కట్ అవుతోందా..? UPI AutoPay ను ఎలా ఆపాలో చూడండి..  

How to Stop UPI AutoPay | సాధారణంగా మనం విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీచార్జ్  వంటి వివిధ యుటిలిటీ సేవలను ఉపయోగిస్తాము. ఈ సేవలు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్లులు వస్తుండగా,  నెల లేదా సంవత్సరం చివరిలో బిల్లులను చెల్లిస్తుంటాం. ప్రజలు తమ బిల్లులను సకాలంలో చెల్లించుకునేందుకు NPCI UPI వినియోగదారుల కోసం ఆటోపేను ప్రారంభించింది. ఇది నెల లేదా ఏడాదికి కట్టాల్సిన బిల్లులను సకాలంలో ఆటోమెటిక్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. యుటిలిటీ సేవలతో పాటు, యాప్ సబ్‌స్క్రిప్షన్, ఆన్‌లైన్ సేవలకు కూడా ఆటోపే అందుబాటులో ఉంది. How to Stop UPI AutoPay మీరు ఈ స్టెప్ లను ఫాలో అయి  మీ UPI ఖాతాలో ఏ సర్వీస్ కు Auto Pay యాక్సెస్ ఉందో  చెక్ చేసుకోవచ్చు. UPI ఖాతాలో ఆటో పే ఎలా చూడాలో కింది దశలను చూడండి. ఈ దశలు ఇతర UPI యాప్‌లకు సమానంగా ఉంటాయి. మీరు PhonePeలో మీరు దీన్ని ఎలా చేయవచ్చో తెలుసుకోండి. ...
Business

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా మారింది. మీరు ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు, అయితే దీని కోసం మీ రేష‌న్ కార్డులో మీ పేరు ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును తయారు చేసుకోవచ్చు. ప్రక్రియ ఇదీ.. మీరు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు లాగిన్ ఆప్ష‌న్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయ...
Business

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ ‌లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI)  విడుదల చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర‌య్యే ఛాన్స్ ఉం‌ది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్‌, ‌ధన్‌తేరాస్‌, ‌దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. ఆదివారాల్లో కలిపి 12 రోజులు బ్యాంకులకు సెలవులు పడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే విషయం తెలిసిందే. అయితే, ఇంతకీ బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో సెలవులు జాబితా ప‌రిశీలించండి. Bank Holidays i...
Business

NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్ర‌యోజ‌నాలు

NPSs Vatsalya Scheme  | పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పొదుపులు చేయాల‌నుకునే త‌ల్లిదండ్రుల కోసం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కొత్త‌గా ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్ ను ప్రారంభిస్తోంది. ఈనెల 18న‌ పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌద‌రి, ఆర్థిక శాఖ అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించ‌నున్నారు. 18 ఏళ్లలోపు పిల్ల‌ల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య ఖాతా తెర‌వ‌వ‌చ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్‌ ‌ఖాతాగా మారుతుందని ఆర్థిక మంత్రి గ‌తంలోనే ప్ర‌క‌టించారు. దేశంలోని ప్రజలందరికీ ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఎన్‌పీఎస్‌.. ‌పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్ర‌జాద‌ర‌ణ పొందింది. దీనిని ఇప్పుడు మరింత విస్త‌రించాల‌ని నిర్ణ‌యిస్తూ మైనర్లకు కూడా వాత్స...
Business

Gold and silver prices today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

Gold and silver prices today | ఈరోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.7352.8. నిన్నటితో పోలిస్తే..  రూ.165.0 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6735.2 పలుకుతుండగా రూ.152.0 పెరిగింది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర మార్పు 0.75% కాగా, గత నెలలో 2.34% తగ్గింది. ఢిల్లీలో బంగారం ధర ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు ₹ 73528.0 . నిన్న, 05-09-2024న నమోదైన ధర 10 గ్రాములకు ₹ 72638.0 కాగా, గత వారం 31-08-2024న 10 గ్రాముల ధర ₹ 73181.0. ఢిల్లీలో వెండి ధర ఢిల్లీలో ఈరోజు వెండి ధర కిలోకు ₹ 83140.0. నిన్న, 05-09-2024న నమోదైన రేటు కిలోకు ₹ 82440.0 మరియు గత వారం 31-08-2024న కిలో వెండి ధర ₹ 85100.0. చెన్నైలో బంగారం ధర చెన్నైలో ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు ₹ 73888.0.  క్రితం రోజు 05-09-2024న 10 గ్రాముల ధర ₹ 73210.0. గత వారం 31-08-2024న 10 గ...
Business

Post Office New Scheme: ఈ పోస్టల్ స్కీమ్ తో మీరు కొన్నేళ్ల‌లోనే రూ.3 లక్షల ప్రయోజనాన్ని పొంద‌వ‌చ్చు

Post Office New Scheme | మీరు మీ భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయాల‌నుకుంటున్నారా? ప్ర‌స్తుతం మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. అయితే మీ డ‌బ్బుపై న‌మ్మ‌కం విషయానికి వస్తే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అత్యుత్త‌మ‌మైన ఎంపిక. ఎందుకంటే అన్ని పోస్టాఫీసు పథకాలు ప్రభుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే న‌డుస్తాయి. అందువల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. ఇందులో పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కూడా ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లక్షల విలువైన రాబడులను పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ నేడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకం. దీనిలో మీరు ఏకమొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీపై లక్షల రిటర్న్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు మీ డబ్బును 5 సంవత్సరాల వరకు మాత్రమే డిపాజిట్ చేయాలి. దానిపై మీరు లక్షల ...
Exit mobile version